Terrorists News
ఉగ్రవాదానికి మూలకారకులు వారే : భద్రతా మండలిలో ఇండియా
February 25, 2021న్యూయార్క్ : భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం వ్యాప్తిచెందడానికి వారే కారకులని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత డిప్యూటీ ప్రతినిధి నాగరాజ్ నాయుడు ఆరోపించారు. పాకిస్తాన్ ...
ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
February 25, 2021న్యూఢిల్లీ : చాలా కాలం తరువాత భారతదేశం-పాకిస్తాన్ మధ్య సంబంధాలను మెరుగుపరిచే కసరత్తు మరోసారి ప్రారంభమైంది. బుధవారం ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) సమావేశమైంది. ఫిబ్రవరి 24-...
జమ్మూకశ్మీర్లో ఉగ్ర దాడి కుట్ర భగ్నం
February 22, 2021శ్రీనగర్ : ఉగ్ర దాడి కుట్రను జమ్మూకశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. శ్రీనగర్లోని నౌగామ్ రైల్వే క్రాసింగ్ వద్ద అనుమానాస్పద వస్తువును సీఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. హుటాహుటిన అక్కడికి చేర...
ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు పోలీసులు మృతి- వీడియో
February 19, 2021శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ జిల్లాలోని భగత్ భర్జుల్లాలో ఓ టీ స్టాల్ వద్ద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందారు...
తాలిబాన్పై ఆఫ్ఘనిస్తాన్ సైనిక చర్య.. 90 మంది ఉగ్రవాదులు హతం
February 12, 2021కాబూల్: తాలిబాన్ ఉగ్రవాదులపై సైనిక చర్యను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ముమ్మరం చేసింది. గత రెండు రోజుల్లో ఆఫ్ఘన్ దళాల వైమానికదళం జరుపుతున్న దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం...
పుల్వామాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల లొంగుబాటు
January 30, 2021శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలకు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే-...
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
January 29, 2021శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. అవంతిపోరలోని మందూరా ట్రాల్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మందూరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు గురువారం తమకు సమాచా...
ఎర్రకోట ఘటన వెనుక కాంగ్రెస్, ఖలీస్తానీలు : కర్ణాటక మంత్రి
January 27, 2021బెంగళూరు : ఎర్రకోట ఘటన వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఖలీస్తానీలు, ఉగ్రవాదుల హస్తం ఉందని కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ ఆరోపించారు. ట్రాక్టర్ పరేడ్ రైతులు నిర్వహించినట్లు ...
రిపబ్లిక్ డే.. సరిహద్దులో భారీ భద్రత
January 25, 2021శ్రీనగర్ : గణంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జమ్మూకశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్...
సరిహద్దులో మరో సొరంగం
January 24, 2021జమ్ము: జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద బీఎస్ఎఫ్ మరో సొరంగాన్ని గుర్తించింది. పాక్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద సొరంగాలను గుర్తించడం గడిచిన పది రోజుల్లో ఇది రెండోసారి. తాజాగ...
పది మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ చార్జిషీట్
January 23, 2021న్యూఢిల్లీ: ‘బలిదానం మా లక్ష్యం’ (షాహదత్ ఈ అవర్ గోల్) అనే రాడికల్ గ్రూపునకు చెందిన పది మంది ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) శనివారం చార్జిషీట్ దాఖలు చేసింది. హింసాత్మక జిహాదీ భావజాలం ...
ఖోర్ సెక్టార్లో ముగ్గురు ముష్కరుల హతం
January 20, 2021శ్రీనగర్ : జమ్మూ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు సైతం గాయపడ్డారు. చొరబాటు ప్రయత్నాలను సైన్యం విఫలం చేసిందని రక్షణ వర్గాలు తెలి...
ఉగ్రవాదుల ‘ముందుచూపు’!
January 16, 2021సమాచార మార్పిడికి పటిష్ఠమైన త్రీమా యాప్వాట్సాప్, సిగ్నల్, టెలి...
సరిహద్దుల్లో భారీ సొరంగం
January 14, 2021భారత్లోకి ఉగ్రవాదుల చొరబాటు కోసం.. జమ్ము: వీలుచిక్కినప్పుడల్లా ఉగ్రవాదులను భారత్పైకి ఎగదోస్తున్న దాయాది...
నైగర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. వంద మంది హతం
January 04, 2021హైదరాబాద్: పశ్చిమాఫ్రికా దేశం నైగర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. మాలి సరిహద్దుల్లోని రెండు గ్రామాలపై ఆదివారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితం కాల్పులకు తెగబడిన ముష్కరులు 100 మంద...
ఉగ్రవాదుల గ్రేనేడ్ దాడి.. ఏడుగురికి గాయాలు
January 02, 2021పుల్వామా: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు ఇవాళ గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. పుల్వామా జిల్లాలోని త్రాల్ బస్సు స్టాండ్ వద్ద సెక్యూర్టీ దళాలపై ఉగ్రవాదులు గ్రేనేడ్లతో దాడి చేశారు. ఈ ఘ...
నగల వ్యాపారి కాల్చివేత
January 01, 2021శ్రీనగర్ : శ్రీనగర్లో దారుణం చోటు చేసుకుంది. నూతన సంవత్సరం తొలిరోజే ఉగ్రవాదులు ఓ వ్యక్తిని పొట్టనబెట్టుకున్నారు. స్థానిక బిజీ మార్కెట్కు చెందిన నగల వ్యాపారి సత్పాల్ సింగ్ (62)పై కాల్పులు జరిపారు...
అహానికిపోయి ఇరుక్కున్న కేంద్ర ప్రభుత్వం..
December 24, 2020న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అహంభావంతో వ్యవహరిస్తున్నదని, ఇప్పుడు పూర్తిగా అందులో ఇరుక్కుపోయిందని ఢిల్లీ వ్యవసాయశాఖ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. వ్యవసాయ ...
బారాముల్లాలో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్
December 24, 2020శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలు గురువారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. వనిగం పయెన్ క్రెరీ గ్రామంలో ఉగ్రవా...
ఉగ్రవాదుల దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్కు గాయాలు
December 17, 2020శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో గురువారం ఉదయం ఉగ్రవాదులు సైనికులే లక్ష్యంగా గ్రెనేడ్లతో దాడి చేశారు. దీంతో సీఆర్పీఎఫ్ జవాన్కు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్ను సీఆర్పీఎ...
పంజాబ్లో ఇద్దరు చొరబాటుదారుల హతం
December 17, 2020అట్టారి: పంజాబ్ సరిహద్దుల్లో దేశంలోకి అక్రమంగా చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదు లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) మట్టుపెట్టింది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అట్టారి ...
కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం, ఒకరి అరెస్ట్ : డీఐజీ
December 14, 2020శ్రీనగర్ : పూంచ్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా.. ఒకరిని భద్రతా దళాలు అరెస్టు చేశాయని జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఆర్మీ అధికారులు సోమవార...
పీడీపీ నాయకుడి ఇంటిపై ఉగ్రవాదుల కాల్పులు
December 14, 2020శ్రీనగర్ : శ్రీనగర్లోని నాటిపొరా ఏరియాలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నాయకుడి ఇంటిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఉగ్రవాదుల కాల్పుల్లో పీడీప...
నైజీరియాలో ఇద్దరు భారతీయుల అపహరణ
December 14, 2020లాగోస్ : నైజీరియాలో ఇద్దరు భారతీయులను ముష్కరులు అపహరించారు. ఈ నేపథ్యంలో విదేశీయులు అప్రమత్తంగా నైజీరియా పోలీసులు ఆదివారం హెచ్చరించారు. ఓయో రాజధాని ఇబ్దాన్ వద్ద ఓ ఫార్మా కంపెనీలో విధులు ...
రైతులను ఉగ్రవాదులు అనే వారు మనుషులు కాదు: ఉద్ధవ్
December 13, 2020ముంబై: రైతులను ఉగ్రవాదులుగా అనే వారెవరూ మనుషులు అనిపించుకోరని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొన్ని ర...
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
December 13, 2020జమ్ము : జమ్ముకశ్మీర్లోని ఫూంచ్ జిల్లా సురాన్కోట్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. వీరు మూడురోజు...
ముగిసిన ఆపరేషన్ టికెన్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
December 09, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు బుధవారం చేపట్టిన ఆపరేషన్ టికెన్ ముగిసింది. పుల్వామా జిల్లాలోని టికెన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందించింది. దీంతో భద్రతా దళా...
పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
December 09, 2020శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ పుల్వామాలోని టికెన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం తెల్లవారు జామున ఎన్కౌంటర్ ప్రాంభమైంది. ఇందులో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు...
ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్
December 07, 2020న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని షకర్పూర్లో ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున...
శ్రీనగర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి
December 06, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఓ పోలీస్తోపాటు సాధారణ పౌరుడు గాయపడ్డారు. శ్రీనగర్ సమీపంలో ఉన్న హవాల్లోని సజ్గారీపొరాలో సీఆర్పీఎఫ్...
ఉగ్రస్థావరాన్ని ఛేదించిన పోలీసులు.. ఆయుధాలు స్వాధీనం
December 05, 2020జమ్మూకశ్మీర్ : జమ్మూకాశ్మీర్లోని ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని పొలీసులు ఛేదించారు. ఆయుధాలను, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. షీర్పొరా, నింబల్ ప్రాంతాల మధ్య ఉగ్ర స్థావరాలు ఉన్నట్లు బారాము...
నైజీరియాలో ఊచకోత
November 30, 202040 మంది రైతులు, మత్స్యకారులను హతమార్చిన బోకోహరామ్ ఉగ్రవాదులుమైద్గురి: నైజీరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 40 మంది రైతులు,...
వాళ్లు ఉగ్రవాదులు కాదు.. రైతులే: సంజయ్ రౌత్
November 29, 2020ముంబై: కేంద్ర ప్రభుత్వం రైతులను ఉగ్రవాదుల్లా చూస్తున్నదని శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఢిల్లీ మార్చ్కి పిలుపు...
ప్రజాస్వామ్య ప్రక్రియను ఉగ్రవాదులు అడ్డుకుంటున్నారు..
November 28, 2020హైదరాబాద్: దేశ పశ్చిమ సరిహద్దుల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఉగ్రవాదం ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా మారిందని, అనేక ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదం తగ్గడంలేదని ఆర్మీ చీఫ్ జనర...
నియంత్రణ రేఖ దాటితే ఎవరూ కాపాడలేరు : ఆర్మీ చీఫ్
November 19, 2020న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ దాటి భారత్లోకి ప్రవేశించాలనుకునే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఎవరూ కాపాడలేరని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. ఒక్కసారి భారత్లోకి ప్రవేశించి తిరిగి వెనక్కి వెళ...
పాక్ సరిహద్దుల్లో.. 300 మంది ఉగ్రవాదులు
November 16, 2020హైదరాబాద్: పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబడేందుకు పొంచి ఉన్నట్లు బీఎస్ఎఫ్ ఐజీ రాజేశ్ మిశ్రా తెలిపారు. పాక్లోని లాంచ్ ప్యాడ్ల వద్ద సుమారు 300 వరకు ఉగ్రవాదులు భారత్లో ప్రవేశ...
బెంగాల్ పరిస్థితి కాశ్మీర్ కంటే ఘోరం : బీజేపీ నేత
November 15, 2020కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పరిస్థితి కాశ్మీర్ కంటే ఘోరంగా తయారైందని బీజేపీ నేత దిలీప్ ఘోష్ అన్నారు. ఆదివారం ఆయన ఉత్తర 24 పరగణ జిల్లాలోని బారానగర్లో విలేకరులతో మాట్లాడారు. ఆరుగురు ఆల్ఖైదా ఉగ్...
బాగ్దాద్లో పెట్రేగిన ఐఎస్ ఉగ్రవాదులు
November 09, 2020బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. ఆదివారం అర్ధరాత్రి నలుగురు ఐఎస్ ఉగ్రవాదులు అల్ రాద్వానీయా ప్రాంతంలోని ఓ గ్రామంలో ప్రభుత్వ మద్దతుగ...
ఆయుధాల స్మగ్లింగ్కు ఐఎస్ఐ కుట్ర!
November 09, 2020శ్రీనగర్ : భారత బలగాలకు చెందిన ఆయుధాలను స్మగ్లింగ్ చేసేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ కుట్ర చేసినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకు ఖలిస్తానీ ఉగ్రవాదులను ఉపయోగించుకోవా...
'మాచిల్' వీరుడికి నివాళులర్పించిన మంత్రి ప్రశాంత్రెడ్డి
November 09, 2020నిజామాబాద్: జమ్ముకశ్మీర్లోని మాచిల్ సెక్టార్లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో మరణించిన సైనికుడు రాడ్యా మహేశ్కు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. భారతావని కోసం మహేశ్ చేసిన త్య...
దేశంలోకి చొరబడేందుకు వేచి ఉన్న ఉగ్రవాదులు
November 08, 2020ఢిల్లీ : భారత భూభాగంలోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి వివిధ లాంచ్ ప్యాడ్ల వద్ద 50 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ సైన్యం పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను క...
సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతం
November 08, 2020కుప్వారా: జమ్ముకశ్మీర్ రాష్ట్రం మాచిల్ సెక్టార్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య గత రాత్రి నుంచి కొనసాగిన ఎన్కౌంటర్ ముగిసింది. ఈ ఎన్కౌంటర్లో బీఎస్ఎఫ్కు చెందిన ఒక కెప్టెన్, ఇద్దర...
ఈ ఏడాది 200 మంది ఉగ్రవాదులు హతం
November 02, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఈ ఏడాది అక్టోబర్ వరకు 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఎక్కువగా హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన వారేనని భద్రతా అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోల్చితే 12 నెలల్లో 157...
కుల్గాం బీజేపీ నేతల హత్యలో ముష్కరుల హస్తం: కశ్మీర్ డీజీపీ
October 31, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గాంలో ముగ్గురు బీజేపీ కార్యకర్తల హత్యలో ఉగ్రవాదుల హస్తం ఉన్నదని పోలీసులు ద్రువీకరించారు. హత్యకు పాల్పడ్డ వారిని గుర్తించామని, దర్యాప్తు కొనసాగుతు...
ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
October 28, 2020బెంగళూర్ : కర్ణాటక రాజధాని బెంగళూర్లో బుధవారం ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. నగరంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు బృందం ( ఎన్ఐఏ) ఇంటిపై దాడ...
జమ్మూలో ఉగ్రవాదుల డంప్ స్వాధీనం
October 28, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల డంప్ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మెహందర్లోని కలాబన్ ఏరియాలో ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. నిన్న ర...
జమ్ములో ఎన్కౌంటర్.. ఇద్దరు ముష్కరుల హతం
October 28, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాం జిల్లాలోని అరిబాగ్ మౌచ్వా ప్రాంతంలో ఉగ్రవాదులున్...
18 మంది ఉగ్రవాదుల పేర్లు ప్రకటించిన కేంద్రం
October 27, 2020హైదరాబాద్: ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వ పోరాటం కొనసాగూతూనే ఉన్నది. చట్టవ్యతిరేక కార్యకలాపాల రక్షణ చట్టం(యూఏపీఏ) 1967 కింద కొత్తగా 18 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించారు. జాతీయ భద...
భారత్లోకి చొరబడేందుకు 300 మంది ఉగ్రవాదులు సిద్ధం: లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు
October 26, 2020న్యూఢిల్లీ : కొత్త 'జిహాదీ' ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడటానికి వేచి ఉన్నారు. భారతదేశం వైపు చొరబడటానికి సరిహద్దు వద్ద 250-300 మందికి పైగా ఉగ్రవాదులు వేచి ఉన్నారని జీఓసీ 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల...
‘విమానంలో ఉగ్రవాదులున్నారు..’
October 23, 2020న్యూఢిల్లీ: విమానంలో ఉగ్రవాదులున్నారంటూ ఒక వ్యక్తి హంగామా సృష్టించాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన జియా ఉల్ హక్ గురువారం ఢిల్లీ నుంచి గోవాక...
ఉగ్రవాదులంతా మదర్సాల్లో పెరిగారు : మంత్రి ఉషా ఠాకూర్
October 20, 2020భోపాల్ : మధ్య ప్రదేశ్లో వరుసగా మూడవ రోజు కూడా నాయకుల వైరుధ్య వాక్చాతుర్యం కొనసాగుతున్నది. మాజీ సీఎం కమల్నాథ్.. మంత్రిని "ఐటం"గా అంటూ చేసిన వ్యాఖ్యలతో.. ఈ వ్యాఖ్యల సిరీస్ కొనసాగుతున్నది. ప్రతిపక్...
మెల్హోరాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
October 20, 2020శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. సరిహద్దు దాటి దేశంలోకి వచ్చిన తీవ్రవాదుల కోసం కొద్ది రోజులుగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోం...
ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీస్ అధికారి మృతి
October 19, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన ఒక పోలీస్ అధికారి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. అనంతనాగ్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. దక్షిణ కశ్మీర్లోని సుండ్పొరా ప్రాంతంలో పోలీస్ ఇన్స్పెక్టర్ మహ్మద...
జమ్మూలో ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం
October 14, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ షోపియన్ జిల్లాలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పక్కా సమాచారం మేరకు షాపియాన్ జిల్లాలోని చకురా ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవ...
తాలిబన్ల దాడిలో 16మంది ఆప్ఘన్ సైనికులు హతం
October 14, 2020కాబూల్ : ఆప్ఘన్లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. గోజర్గా-ఏ-నూర్ జిల్లాలోని బాగ్లాన్ ప్రావిన్స్లోని భద్రతా తనిఖీ కేంద్రంపై దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మ...
5 రోజుల్లో 10 మంది ఉగ్రవాదులు హతం
October 12, 2020హైదరాబాద్: జమ్మూకశ్మీర్లో గత అయిదు రోజుల్లో 4 ఎదురుకాల్పుల ఘటనలు జరిగాయని, దాంట్లో పది మంది ఉగ్రవాదులు మరణించినట్లు ఆ రాష్ట్ర డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియా...
కుల్గాంలో ఎన్కౌంటర్.. ఇద్దరు ముష్కరుల హతం
October 10, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. జమ్ములోని కుల్గాం జిల్లా చిన్గామ్...
పశ్చిమబెంగాల్లో శాంతిభద్రతలు ఆందోళనకరం : గవర్నర్
October 09, 2020కోల్కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. అల్ఖైదా లాంటి ఉగ్రసంస్థల ఉనికి రాష్ట్రంలో కనిపిస్తోందని పేర్కొన్...
తాలిబన్ల దాడి.. ముగ్గురు సైనికుల మృతి
October 09, 2020కాబూల్ : ఆప్ఘనిస్తాన్లో తాలిబన్ ఉగ్రవాదులు శుక్రవారం జరిపిన వేర్వేరు దాడుల్లో ముగ్గురు ఆప్ఘన్ సైనికులు దుర్మరణం చెందగా మరో ముగ్గురు సాధారణ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. హెల్మాండ్ ప్రావిన్స్...
ముగిసిన ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
October 07, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం సోఫియాన్ జిల్లా షుగాన్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ ముగిసింది. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి ఒక ఏ...
ఢిల్లీలో పేలుళ్ల కుట్రను ఛేదించిన పోలీసులు
October 05, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని పోలీసుల స్పెషల్ సెల్ పెద్ద విజయాన్ని సాధించింది. దుర్గా పూజ సందర్భంగా ఢిల్లీలో పేలుళ్ల కుట్రను పోలీసులు ఛేదించారు. నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ఈ ఉగ్రవాదులందరూ గజవత...
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.. ఇదరు సైనికుల మృతి
October 05, 2020శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్కు చెందిన వాహనంపై దాడికి తెగబడ్డారు. పాంపోర్ బైపాస్ వద్ద సీఆర్పీఎఫ్కు చెందిన రోడ్ ఓపి...
అనంతనాగ్లో భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్
September 29, 2020అనంతనాగ్ : జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపులు చేపట్టాయి. మంగళవారం ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. జిల్లాలోని మర్హమా సంగమ్...
ఐసిస్ ఉగ్రవాది సుభానీ హజాకు జీవిత ఖైదు
September 28, 2020న్యూఢిల్లీ : ఐసిస్ ఉగ్రవాది సుభానీ హజా మొయిద్దీన్కు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ. లక్ష కూడా జరిమానా విధించింది. మొయిద్దీన్కు జీవిత ఖైదు విధిస్తూ ఎన్ఐఏ కోర్ట...
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
September 28, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరా ప్రాంతంలోని సాంబూరాలో ఉగ్రవాదులు ఉన్నారని అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రా...
అనంత్నాగ్లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం
September 25, 2020అనంత్నాగ్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అనంత్నాగ్ జిల్లాలోని సిర్హమా ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ...
జమ్ములో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి
September 25, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్లో ఉన్న మినీ సెక్రటేరియట్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ గస్తీ బృందంపై ...
ఆప్ఘనిస్థాన్లో 13 మంది ఉగ్రవాదులు హతం
September 24, 2020కాబూల్ : ఆప్ఘనిస్థాన్లోని ఖార్వార్ జిల్లా తూర్పు లోగార్ ప్రావిన్స్లో భద్రతా దళాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రశాంతంగా ఉన్న ఖార్వార్ జిల్లాలో గత ర...
సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ పార్టీపై ఉగ్రవాదుల దాడి.. ఏఎస్ఐ మృతి
September 24, 2020శ్రీనగర్ : గుర్తుతెలియని ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ పార్టీపై జరిపిన దాడిలో ఏఎస్ఐ మృతిచెందాడు. ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని బుద్గాం జిల్లా చాదురా ప్రాంతంలో ఈ ఉదయం చోటుచేసుకుంది. దాడి అ...
కేరళలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
September 21, 2020తిరువనంతపురం : కేరళలో ఇద్దరు ఉగ్రవాదులను భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అరెస్ట్ చేసింది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాదులన...
ఆ జవాన్లపై చర్యలు!
September 19, 2020షోపియాన్ ‘ఎన్కౌంటర్'లో కూలీల మరణంపై ఆర్మీ ప్రకటన శ్రీనగర్, సెప్టెంబర్ 18: ఈ ఏడాది జూన్లో జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఒక ఎన్కౌంటర్ విషయంలో త...
ఈ ఏడాది జమ్ముకశ్మీర్లో 177 మంది ఉగ్రవాదుల హతం
September 17, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రత దళాలు, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒకప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుపె...
శ్రీనగర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం
September 17, 2020జమ్మూకాశ్మీర్ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్త ఆపరేషన్ను నిర్వహిస్తున్నారు. తాజాగా గురువారం ఉదయం బటమలూ ప్రాంతం...
ఉగ్రవాదులకు ఉపయోగపడేలా బికనేర్ లో మైనింగ్ తవ్వకాలు
September 15, 2020జైపూర్ : రాజస్థాన్ సరిహద్దులోని మైనింగ్ మాఫియా దేశ భద్రతకు పెద్ద ముప్పుగా మారింది. జిప్సం కోసం బికనేర్ పరిధిలోని కోలయత్, ఖాజువాలా, బజ్జు, పుగల్, డాంటోర్ ప్రాంతాలలో 70 కిలోమీటర్ల దూరంలో మాఫియా సరిహద...
యువత ఉగ్రవాదులుగా మారకుండా సైన్యం చర్యలు
September 14, 2020శ్రీనగర్ : కశ్మీర్ లోయలో యువకులు ఉగ్రవాదులుగా మారకుండా ఉండేందుకు సైన్యం చర్యలు తీసుకుంటున్నది. స్థానికులతో పరిచయాలు పెంచుకుని వారి ద్వారా చెడు అలవాట్లకు గురవుతున్న యువతను గుర్తించే ప్రయత్నం చేస్తున...
ఉగ్రవాదుల పోస్టర్లు, బ్యానర్ల ప్రదర్శన.. ముగ్గురి అరెస్టు
September 12, 2020శ్రీనగర్ : ఉగ్రవాదుల పోస్టర్లు, బ్యానర్లను ప్రదర్శించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని పాంపేర్ పట్టణంలో నేడు చోటుచేసుకుంది. 50 రాష్ర్టీయ రైఫిల...
జమ్ములో ఇద్దరు జైషే ఉగ్రవాదుల అరెస్ట్
September 10, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపా...
జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
September 09, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులును భద్రతా దళాలు అరెస్టు చేశారు. కుల్గాం జిల్లాలోని జవహర్ టన్నెల్ వద్ద ఓ ట్రక్లో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానితులను మంగళవారం అర్థరాత...
ఢిల్లీలో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
September 07, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. వాయవ్య ఢిల్లీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అనంతరం కాల్పులకు పాల్పడిన ...
ఆఫ్ఘన్ దళాల ఆపరేషన్.. 46 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతం
September 05, 2020కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ఫర్యాబ్ ప్రావిన్స్లో తాలిబన్ ఉగ్రవాదుల ఏరివేతకు ఆప్ఘన్ భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో 46 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, మరో 37 మంది గాయపడ్డారని ఆ...
'చిన్నారులతో సహా 12 మందిని బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు'
September 05, 2020శ్రీనగర్ : భద్రతా బలగాల సిబ్బందికి, హిజ్బుల్ ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం సుదీర్ఘ కాల్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 12 గంటల పాటు కొనసాగిన కాల్పుల్లో హిజ్బుల్ మూజాహిదీన్ ఉగ్రవాదులు ముగ్గ...
బారాముల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
September 04, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. బారాముల్లా జిల్లా పాఠాన్లోని యెదిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే ...
ఉత్తర కశ్మీర్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్
September 04, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఈరోజు ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా పాఠాన్లోని యెదిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన...
భద్రతామండలిలో మరోసారి పాక్ కుట్ర విఫలం
September 03, 2020న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్పై పాకిస్తాన్ చేసిన మరో చర్య విఫలమైంది. ఇద్దరు భారతీయులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ పాకిస్తాన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దాన్ని భద్రతా మండలి తి...
ఆర్మీ వ్యాన్పై గ్రెనేడ్ దాడి.. ఆరుగురు పౌరులకు తీవ్ర గాయాలు
August 31, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో దారుణం జరిగింది. ఆర్మీ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. రోడ్డు పక్కన మాటువేసిన ఉగ్రవాదులు జవాన్లు వెళ్తున్న ...
శ్రీనగర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
August 30, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా, ఓ ఏఎస్ఐ కన్నుమూశారు. ఉగ్రవాదులున్నారనే సమాచారంతో శ్రీనగర్లోన...
పుల్వామాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
August 29, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, ఓ జవాన్ అమరుడయ్యాడు. జిల్లాలోని...
ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
August 28, 2020షోపియాన్ : జమ్ము కశ్మీర్లోని షోపియన్ జిల్లా కిలూరా ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కిలూరా ప్రాంతంలో ఉగ్...
12 మంది హిజ్బుల్ ఉగ్రవాదులపై ఈడీ కేసు
August 25, 2020ఢిల్లీ : హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రర్ గ్రూపుతో సంబంధం ఉన్న 12 మంది నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 (పిఎంఎల్ఎ) కింద ఫిర్యాదు దాఖలు చేసింది. న్యూఢిల్లీలోన...
నాలుగు రోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులు మృతి : డీజీపీ
August 20, 2020కుప్వారా : కశ్మీర్లో గత నాలుగు రోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందగా వారిలో నలుగురు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారని జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ గురువారం...
జమ్మూకశ్మీర్లో భారీగా బుల్లెట్లు స్వాధీనం
August 20, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని హంద్వారాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. వీరిలో ...
ముగిసిన క్రెరీ బారాముల్లా ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
August 18, 2020శ్రీనగర్ : మూడో ఉగ్రవాది హతంతో క్రెరీ బారాముల్లా ఎన్కౌంటర్ ముగిసింది. ఉగ్రవాదులకు భద్రతా బలగాల సిబ్బందికి మధ్య నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన ఎన్కౌంటర్ నేడు కూడా కొనసాగింది. సోమవార...
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాది అరెస్టు
August 18, 2020షోపియాన్ : జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లా మాల్దేరా ప్రాంతంలో భద్రతా దళాలు ఓ ఉగ్ర సంస్థకు కొత్తగా నియమించబడిన ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అరెస్టు చేసిన ఉగ్రవాది వివరాలను...
ఐదుగురు తాలిబన్ ఉగ్రవాదులు హతం
August 17, 2020కాబూల్ : ఆప్ఘనిస్థాన్లోని ఈశాన్య ప్రావిన్స్ కునార్లోని దంగం జిల్లాలో ఆఫ్ఘన్ దళాలకు, తాలిబాన్ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, మరో నలుగురు గాయాలయ్యాయని ఆఫ్ఘన్ సైన...
లష్కరే తోయిబా కమాండర్ హతం
August 17, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో సోమవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఉదయం ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన...
మయన్మార్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న పాక్
August 15, 2020న్యూఢిల్లీ : పాకిస్తాన్ మరో దుర్మార్గపు చర్య బయటపడింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ మయన్మార్లో ఉగ్రవాద గ్రూపులకు శిక్షణ ఇస్తున్నది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశాలను అస్థ...
శ్రీనగర్లో ఉగ్రదాడి.. ఇద్దరు పోలీసులు మృతి
August 15, 2020శ్రీనగర్: స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు శుక్రవారం ఉదయం జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ శివార్లలోని నౌగాం ప్రాంతంలోని బైపాస్ వద్ద పోలీస్ పెట్రోలింగ్ బృందంపై ఉగ్రవాదుల...
నౌగామ్లో పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు
August 14, 2020నౌగామ్ : జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివారులోని నౌగామ్ ప్రాంతంలో శుక్రవారం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా ఒకరికి గాయాలైనట్లు సమాచారం. స్వ...
ఐదుగురు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు అరెస్టు
August 11, 2020కుప్వారా : జమ్ము కశ్మీర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. కుప్వారాలోని లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను అరెస్టు చేసి వారి నుంచ...
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సైన్యం
August 11, 2020శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో ముగ్గురు అనుమానితులను భారత సైన్యం, భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం.. కు...
ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సైనికుడి హత్య
August 11, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఈ నెల 2న ఉగ్రవాదులు అపహరించుకువెళ్లిన సైనికుడు షకీర్ మంజూర్ హత్యకు గురైనట్లు ఆన్లైన్లో విడుదలైన ఆడియో క్లిప్ పేర్కొంటున్నది. షోపియాన్ జిల్లా వాసి అయిన షకీర్ను చంపే...
బీజేపీ నాయకుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు
August 09, 2020బుద్గామ్ : జమ్ముకశ్మీర్లో బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఉన్మాదం సాగిస్తున్నారు. బుద్గామ్ జిల్లాలో గడిచిన నెలరోజుల్లో పలువురి బీజేపీ నాయకులను వారి కుటుంబ సభ్యులను హతమార్చారు. ఆదివ...
బీజేపీ సర్పంచ్ దారుణ హత్య
August 06, 2020శ్రీనగర్ : ఉగ్రవాదుల చేతిలో భారతీయ జనతా పార్టీకి చెందిన సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఖాజీగండ...
అప్ఘాన్లో ఆత్మాహుతి దాడి.. 8 మంది మృతి
July 31, 2020కాబూల్: అఫ్ఘనిస్థాన్లో గురువారం చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో 8 మంది మరణించారు. కనీసం 30 మంది గాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు లోగార్ ప్రావిన్స్లో పోలీస్ చెక్పోస్ట్ లక్ష్యంగా ఈ...
అస్సాం రైఫిల్స్ యూనిట్పై ఉగ్రదాడి
July 30, 2020హైదరాబాద్: మణిపూర్లో ఇవాళ నాలుగవ అస్సాం రైఫిల్స్ యూనిట్పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. మయన్మార్తో ఉన్న సరిహద...
ఉగ్రవాద సహచరులు ముగ్గురు అరెస్టు
July 29, 2020శ్రీనగర్ : ఉగ్రవాద సహచరులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాష్ర్టం బందీపోరా జిల్లాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బందీపోరా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
సరిహద్దుల్లో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
July 29, 2020శ్రీనగర్: సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద అక్రమంగా చొరబడేందకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదులను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. జమ్మకశ్మీర్లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్లోని నియం...
సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు
July 26, 2020షోపియాన్: జమ్ముకశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఏరివేతను మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో...
కేరళ, కర్ణాటకలో ఐఎస్ ముష్కరులు
July 26, 2020పెద్ద సంఖ్యలో ఉన్నట్టు ఐరాస వెల్లడిదాడులకు కుట్రపన్నుతున్నట్టు హెచ్చరిక
అమర్నాథ్ యాత్రపై దాడికి ఉగ్రవాదుల కుట్ర
July 18, 2020శ్రీనగర్: అమర్నాథ్ యాత్రపై దాడి చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు పన్నిన కుట్రకు సంబంధించిన సమాచారం జమ్ముకశ్మీర్లోని భద్రతా దళాలకు అందిందని ఆర్మీ అధికారి చెప్పారు. వార...
జమ్ములో ఎన్కౌంటర్... ముగ్గురు ముష్కరుల హతం
July 18, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. షోపియాన్ జిల్లాలో ఈ రోజు ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. జిల్లాలోని అన్షిపారా గ...
అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు
July 17, 2020ఢిల్లీ : అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత సైన్యం శుక్రవారం తెలిపింది. కాగా యాత్ర శాంతియుతంగా జరిగేలా చూడడానికి సైన్యం సంసిద్ధమై ఉందని తెలిపింది. 9 ...
27 మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం..
July 17, 2020కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్ ప్రావిన్స్లో ఆఫ్ఘనిస్థాన్ జాతీయ ఆర్మీలోని 20 అటల్ పోలీసులకు, ఉగ్రవాదులకు నడుమ జరిగిన ఘర్షణలో 26 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతం కాగా 16 మందికి గాయాలయ్యాయని ఆఫ...
బీజేపీ నేతను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
July 15, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో బీజేపీ నాయకుడు మేహ్రజ్ ఉద్ దిన్ మల్లాను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మేహమ్రజ్ ఉద్ దిన్ వాటర్గాం మున్సిపల్ కమిటీకి ఉపాధ్యక్షుడిగా కొనసా...
ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు పాక్ సైనికులు మృతి
July 13, 2020ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని ఉత్తర వజిరిస్తాన్ జిల్లాలో పాక్ సైనికులకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు పాకిస్థాన్ సైనికులు మృతి చెందారు. మిరాన్షా బోయ నైరుతీ ప్రాంతానికి 8 కిలోమీటర...
ముగ్గురు ఉగ్రవాదులు హతం
July 12, 2020బారాముల్ల : జమ్మూకశ్మీర్లోని బారాముల్ల జిల్లా సోపోర్ పట్టణంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమై...
కశ్మీర్లో హై అలర్ట్
July 11, 2020జమ్మూ : పుల్వామా తరహాలో జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల హెచ్చరికలతో ఉత్తర, సెంట్రల్ కశ్మీర్లో అధికారులు హై అలర్ట్ ప్రక...
సరిహద్దులో పొంచివున్న 300 మంది ఉగ్రవాదులు
July 11, 2020శ్రీనగర్ : దేశంలోకి చొరబడి కశ్మీర్ లోయలో అస్థిరత చేసేందుకు పాకిస్తాన్ కు చెందిన దాదాపు 300 మంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో పొంచివున్నారు. వీరు ఏ క్షణాన్నైనా దేశంలోకి చొరబడేందుకు వీలుగా పాకిస్తాన్ సైన్...
జమ్ములో ఇద్దరు ఉగ్రవాదుల హతం
July 11, 2020న్యూఢిల్లీ: దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఉత్తర కశ్మీర్లోని నౌగామ్ సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా ...
జమ్ము బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు
July 09, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో బీజేపీనేత షేక్ వాసింతోపాటు ఆయన తండ్రి, సోదరుడు చనిపోయారు. బందిపోర్లో స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ దుకాణంలో షేక్ వాసిం తన తండ్రి బషీర్ అహ్మద...
కశ్మీర్ ఎన్కౌంటర్.. ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం
July 05, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతున్నది. గత నెలరోజులుగా ప్రతిరోజు జమ్ముకశ్మీర్లోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం అర్ధరాత్రి కల్గామ్ ...
ఉగ్రవాదులను ప్రార్థనా స్థలాల్లోకి రానియ్యొద్దు
July 01, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం సోపోర్లో ఈ ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్తోపాటు ఒక పౌరుడు మృతిచెందాడు. మరో ముగ్గురు సీఆర్పీఎఫ...
సోపోర్లో ఎన్కౌంటర్..చెలరేగిన వివాదం..
July 01, 2020న్యూ ఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని సోపోర్లో బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఓ సాధారణ పౌరుడు మరణించగా, ఈ ఘటనపై వివాదం చెలరేగింది. అతడిని సీఏఆర్పీఎఫ్ బలగాలు చంపాయని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస...
జమ్ములో ఉగ్రవాదుల కాల్పులు.. జవాన్తోసహా ఇద్దరి మృతి
July 01, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని సోపోర్లో సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఒక సీఆర్పీఎఫ్ జవాన్తోపాటు, ఓ పౌరుడు మృతిచెందారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు...
24గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం
June 30, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో గడిచిన 24గంటల వ్యవధిలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు, పోలీసులు హతమార్చినట్లు కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ తెలిపారు. అనంతనాగ్ జిల్లాలోని వాఘమా ప...
కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
June 30, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి....
కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
June 29, 2020శ్రీనగర్: ఉగ్రవాదులకు నిలయంగా మారిన జమ్ముకశ్మీర్లో టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ...
కశ్మీర్లో ఈ ఏడాది 100మంది ఉగ్రవాదులను ఏరేశాం
June 28, 2020న్యూఢిల్లీ : కశ్మీర్, ట్రాల్ ప్రాంతంలో ఈ ఏడాది 100మందికిపైగా ఉగ్రవాదులను ఏరిపారేసి వాటిని మిలటరీ ఫ్రీ జోన్లుగా మార్చామని కేంద్ర హోంవ్యవహారాల శాఖ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. బీహార్ రాష్ట్ర...
ఖలీస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదుల అరెస్ట్
June 28, 2020న్యూఢిల్లీ : ఖలీస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (కేఎల్ఎఫ్) ఉగ్రవాదులు ముగ్గురిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ అరెస్టు చేసింది. వీరి నుంచి మూడు పిస్టల్స్, ఏడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్ర...
భద్రతా దళాలపై ఉగ్రవాదుల కాల్పులు.. ఆరేండ్ల బాలుడి మృతి
June 26, 2020అనంతనాగ్ : జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని బిజ్బిహారా ప్రాంతంలో శుక్రవారం భద్రతాదళాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరేండ్ల బాలుడు మృతి చెందాడు. బీజ్బిహారా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవ...
జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల హతం
June 26, 2020పుల్వామా: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. అవంతీపురా సమీపంలోని చెవా ఉలార్ ప్రాం...
సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతం
June 26, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరుతున్నాయి. పాకిస్థాన్ నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడి అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు నిత్యం కుట్రలు పన్నుతున్నారు. తాజాగా పుల్వామా ...
జమ్ములో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
June 25, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని సోపేరీ సమీపంలో ఉన్న హార్డ్శివా గ్రామంలో ఉ...
'టెర్రరిస్టులను పంపేందుకు పాక్ కుట్ర'
June 23, 2020శ్రీనగర్: టెర్రరిస్టులను పంపి కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కాశ్మీర్లో దాడులు చేసేందుకు పాక్ కుట్ర పన్నుంతోందని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. జమ్మూ-కాశ్మీర్లోని అనేక ప్రాంతాల ద్వారా ఈ తీవ...
నిఘావర్గాల హెచ్చరికతో ఢిల్లీలో హై అలర్ట్
June 22, 2020ఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కశ్మీర్ నుంచి సుమారు ఐదుగురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘావర్గాలు స...
జమ్మూకశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
June 21, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లోని జాదిబాల్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఏరియాలో...
ఖాకీ తీవ్రవాది దవీందర్ సింగ్ కు బెయిల్ మంజూరు
June 19, 2020న్యూఢిల్లీ : ఖాకీ తీవ్రవాది అయిన జమ్మూకశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ కు బెయిల్ మంజూరు అయింది. దవీందర్ సింగ్ తో పాటు మరో నిందితుడు ఇర్ఫాన్ షఫీ మీర్ కూడా ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్...
మసీదులో ఎన్కౌంటర్.. పోలీసుల్ని మెచ్చుకున్న జనం
June 19, 2020హైదరాబాద్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత జోరుగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులను ముట్టుబెట్టారు. షోఫియాన్, పాంపోర్ జిల్లాల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో.. ఎనిమ...
జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల హతం
June 19, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. రాష్ట్రంలోని అవంతిపురా జిల్లాలో తాజాగా ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. జిల్లాలోని పాంపోర్లోని మీజ్ వద్ద నిన్న రాత్రి ఒక...
'దక్షిణ కశ్మీర్ నుంచి ఉగ్రవాదుల ఏరివేత పూర్తి'
June 16, 2020జమ్ముకశ్మీర్ : దక్షిణ కశ్మీర్లో మాటువేసిన ఉగ్రవాదులందరిని దాదాపుగా తుడిచిపెట్టినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు నేడు ప్రకటించారు. కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) విజయ్ కుమార్ దీన...
జమ్మూకశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
June 16, 2020శ్రీనగర్ : షోపియాన్ జిల్లాలో ఇవాళ ఉదయం భదత్రా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్లోని తుర్కవంగంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భ...
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
June 13, 2020జమ్ముకశ్మీర్ : ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాష్ట్రం కుల్గాం జిల్లా నిపోరా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మ...
ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. ఆయుధాలు స్వాధీనం
June 11, 2020న్యూఢిల్లీ : ఉగ్ర దాడుల కోసం కశ్మీర్ లోయకు ఆయుధాలు తరలించాలని ఉగ్రవాదులు చేసిన కుట్రను పంజాబ్ పఠాన్కోట్ పోలీసులు భగ్నం చేశారు. జమ్మూకశ్మీర్కు చెందిన ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అ...
లాక్డౌన్ కాలంలో 68 మంది ఉగ్రవాదులు హతం
June 11, 2020న్యూఢిల్లీ : లాక్డౌన్ కాలంలో జమ్మూకశ్మీర్లో 68 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 10 వరకు అనేక ఎన్కౌంటర్లు జరిగాయని తెలిపారు. హిజ్బుల్ ము...
కశ్మీర్లో మరో ఎన్కౌంటర్
June 11, 2020నాలుగు రోజుల్లో వరుసగా మూడో ఎన్కౌంటర్జమ్ముకశ్మీర్లో కొనసాగుతున్నఉగ్రవాదుల...
సుగూలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
June 10, 2020జమ్ముకశ్మీర్ : ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాష్ట్రం షోపియాన్ జిల్లా సుగూ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంపై స్థానిక పోలీసులు...
జమ్ముకశ్మీర్లో రెండోరోజూ ఉగ్రవాదుల వేట
June 09, 2020మరో నలుగురు ఎన్కౌంటర్24 గంటల్లో 9 మంది ముష్కరుల మృతిశ్...
ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. వారం రోజుల్లో 15 మంది హతం
June 08, 2020శ్రీనగర్ : భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఇండియన్ ఆర్మీ ఉక్కుపాదం మోపింది. ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి.. వారిని అంతమొందిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారంతో.. ఉగ్రవాదులను ఏరివేసే పనిలో...
జమ్ముకశ్మీర్లో ముగిసిన ఆపరేషన్
June 08, 2020శ్రీనగర్: ఉగ్రవాదులకోసం జముకశ్మీర్లో భద్రతాదళాలలు, సీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ముగిసిందని డీజీపీ దిల్బాగ్ సింగ్ ప్రకటించారు. షోపియాన్ జిల్లాలో రెండు రోజులపాటు జరిగిన ఆప...
జమ్ములో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం
June 08, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతాదళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా పింజోరా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా దశాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి...
ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
June 07, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఉగ్రవాదులున్నట్లు భద్రతా దళాలకు చెందిన అధికార వర్గాలు తెల...
రాజౌరిలో ఎదురుకాల్పులు..ఉగ్రవాది హతం
June 05, 2020జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్ రాజౌరిలోని కాలకోటేలో ఉగ్రవాదులున్న ప్రాంతాన్ని భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే ఉగ్రవాదులు కాల్పులకు తెగబటంతో..అప్రమత్తమైన భద్రతాదళాలు ఎదురుకాల్పులు ప...
కశ్మీర్లో ఉగ్రవాది హతం
June 04, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఒక ఉగ్రవాదిని భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు రాజౌరి సెక్టార్లోని కలకొటె ఏరియాలో భత్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా ఓ పాడు...
జమ్ముకశ్మీర్లో పోలీసులపై ఉగ్రవాదుల దాడి
June 04, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో పోలీస్ పార్టీ లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో పోలీసులలో ఎవరికీ హాని జరుగకపోయినప్పటికీ ఒక పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని పోలీసులు ...
మరో ఇద్దరు జైషే ఉగ్రవాదులు కూడా ఖతం
June 04, 2020ఉగ్రవాది ఫౌజీ ఖతంశ్రీనగర్: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ సంస్థకు చెందిన అబ్దుల్ రహమాన్ అలియాస్ ఫౌజీ భాయ్ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా...
ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
June 03, 2020జమ్ముకశ్మీర్ : ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఉగ్రవాదుల ఆచూకీకి ఆర్మీ సిబ్బంది...
సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు
June 03, 2020జమ్ముకశ్మీర్ : విశ్వసనీయ సమాచారం మేరకు ఉగ్రవాదుల ఆచూకీకి ఆర్మీ సిబ్బంది, స్థానిక పోలీసులు జమ్ముకశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సైనికులకు, ఉగ్...
ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతం
June 02, 2020శ్రీనగర్ : ఎన్కౌంటర్లో జైషే-ఇ-మహమ్మద్ ఉగ్రవాదులు ఇద్దరు హతమయ్యారు. ఈ ఘటన దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపోరా థ్రాల్ ప్రాంతంలో నేడు చోటుచేసుకుంది. మృతులిద్దరూ కశ్మీర్కు చెందినవారు పో...
జమ్ములో ఏడుగురు ఉగ్రవాదుల అరెస్ట్
June 02, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని నౌషెరా సెక్టార్ వద్ద దేశంలోకి అక్రమ చొరబాటుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. పట్టుబడ్డ ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే-47, పిస్తోల్, గ్రనేడ్లు, ...
'తబ్లిగి జమాత్ సభ్యులు ఉగ్రవాదులు' .. వీడియో
June 01, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో మాటలు కాన్పూర్ వైద్య కళాశాల ప్రిన్సిపల...
జమ్మూకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
May 30, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలోని వాన్పోరాలో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్పోరా వద్ద నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర...
కశ్మీర్లో ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం
May 25, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలోని మీర్వాని గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు భద్రతా ...
జమ్ములో ఇద్దరు ఉగ్రవాదుల హతం
May 25, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మిలిటెంట్లు ఉన్నారనే సమాచారంతో ఈ రోజు ఉదయం రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, కుల్గాం పోలీసులు ఉమ్మడ...
శ్రీనగర్ ఘటనలో మరో ఇద్దరు పౌరులు మృతి
May 24, 2020శ్రీనగర్: మంగళవారం శ్రీనగర్లోని నవా కదల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో ఇళ్ళు కూలి ఇకరు మరణించగా మరో ఇద్దరు స్థానిక పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటనలో మరణించిన సాదారణ పౌరుల సంఖ్య మూ...
లష్కరే ఉగ్రవాది అరెస్ట్
May 24, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బుద్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాది వసీం ఘనీని పోలీసులు అరెస్టు చేశారు. బుద్గాం పోలీసులు, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో లష్కరే ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఉగ్రవాద...
జమ్ములో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
May 22, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని త్రాల్, అవంతిపురాలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు నిషేధిత సంస్థలైన హిజ్బుల్ ముజాహిదీన్, అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలకు సంబం...
కశ్మీర్లో కాల్పులు.. ఓ పోలీసు మృతి
May 21, 2020జమ్ముకశ్మీర్: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లకు పరిమితమైన వేళలో.. జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మాత్రం భద్రతా బలగాలపై వరుసగా కాల్పులు తెగబడుతున్నారు. బుధవారం గందర్బాల్ జిల్లాలో ఒక్కసారిగా విర...
ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్
May 21, 2020శ్రీనగర్ : లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. కుప్వారా జిల్లాలోని సోగమ్లో జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేష...
ఉగ్రవాదుల దాడి.. సీఆర్పీఎఫ్ జవాను, పోలీసుకు గాయాలు
May 19, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని నవకదాల్ ఏరియాలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవానుతో పాటు మ...
పసికందులపై ఉగ్ర రక్కసి
May 13, 2020ఆఫ్ఘనిస్థాన్లోని కాబూల్లో ప్రసూతి దవాఖానపై ఉగ్రవాదులు మంగళవారం దాడి చేశారు. వారి కాల్పుల్లో ఇద్దరు శిశువులు వారి తల్లులతోసహా 14 మంది మరణించారు. సైనికులు ఉగ్రవాదులను ప్రతిఘటిస్తూనే చిన్నారులు, బాల...
వాళ్లు ఉగ్రవాదుల్లాగా వ్యవహరించారు
May 11, 2020పాట్నా: బీహార్లోని ముజఫ్ఫర్పూర్ లోక్సభ సభ్యుడు అజయ్ నిషాద్ సోమవారం వివాదాస్పద ప్రకటన చేశారు. నిజాముద్దీన్ తబ్లిగీ జమాత్ మర్కజ్ సభ్యులను ఆయన ఉగ్రవాదులతో పోల్చారు. కరోనా వైరస్ను వ్యాప...
భారత్లో ఉగ్రదాడులకు కుట్ర!
May 11, 2020న్యూఢిల్లీ : భారత్లో ఉగ్రదాడులకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్పై దేశమంతా పోరాడుతున్న విషయం విదితమే. ఈ సమయంలోనే జమ్మూకశ్మీర్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదులు ...
నాలుగు నెలల్లో 64 మందిని మట్టుబెట్టినం
May 07, 2020శ్రీనగర్: 2020, జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు నెలల్లో 64 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. వారిలో మూడు ఉగ్రవాద సంస్థలకు చెందిన కమాండర్లు కూడా ఉన...
ఉగ్రవాదులతో బీజేపీ బహిష్కృత నేత సంబంధాలు
May 02, 2020శ్రీనగర్ : ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్న భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత తరీఖ్ అహ్మద్ మీర్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. వాచీ సర్పంచ్ తరీఖ్ అహ్మద్ ఉగ్రవాదులకు ఆయుధాలు స...
ఆ ఉగ్రవాదులను కనిపెట్టలేంః ఇమ్రాన్ ఖాన్
May 01, 2020ఉగ్రవాదులకు స్వర్గధామం అన్న పేరును చెరిపేసుకొనేందుకు పాకిస్థాన్ అన్నివిధాలా పర్యటిస్తున్నది. భారత్ ఒత్తిడితో పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశం అని చాలా దేశాలు నిందించటంతో ఐక్యరాజ్...
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు
April 30, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఓల్డ్ శ్రీనగర్ సిటీలో ఉగ...
జమ్మూకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
April 29, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మెల్హురా ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు నిన్న రాత్రి సమాచారం అందింది. దీంతో అక్కడ ఆర్మీ 55 రాష్...
కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
April 27, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం కుల్గాం జిల్లాలోని లోవర్ ముందా ఏరియాలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలంలో ఒక ఉగ్రవాది మృతదేహాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. మరో రెండు మ...
పీఓకేలో 300 మంది ఉగ్రమూక
April 26, 2020భారత్తోసహా ప్రపంచమంతా కరోనా వైరస్పై పోరాటంలో బిజీగా ఉన్నవేళ పాకిస్థాన్ ఉగ్రమూలకు భారత్లోకి చొరబడేందుకు సిద్ధమవుతున్నాయి. కశ్మీర్లోయలోకి చొరబడేందుకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర...
జమ్మూలో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
April 25, 2020జమ్ముకశ్మీర్: కశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో భద్రతాబలగాలు, ఉద్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అవంతిపుర సమీపంలోని గోరీపురా వద్ద జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు...
కశ్మీర్లో పూర్తయిన ఆపరేషన్.. నలుగురు ఉగ్రవాదులు హతం
April 22, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోపియాన్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం అందుకున్న సైనికులు వారిని మట్టుబెట్ట...
కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
April 22, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో తలదాచుకున్న ఉగ్రవాదుల్లో ఇద్దరిని భారత సైన్యం మట్టుబెట్టింది. సోపియాన్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం అందుకున్న సైనికులు వారిని ...
చాద్ జైలులో 44 మంది బోకో హరామ్ అనుమానితులు మృతి
April 19, 2020హైదరాబాద్: చాద్లో బోకో హరామ్ అనుమానిత ఖైదీలు 44 మంది వారిని బంధించిన జైలుగదిలో చనిపోయి పడిఉన్నారని అధికారులు తెలిపారు. నలుగురు ఖైదీలపై జరిపిన అటాప్సీలో విషప్రయోగం జరిగినట్టు తెలిసింది. మిగిలినవారి...
కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
April 18, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పోలీస్ క్యాంపులే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా సోపోర్ టౌన్లో 179 బెటాలియన్కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్ముకశ్మీర్ పోల...
పాకిస్థాన్ వంకర బుద్ది మారదా..?
April 17, 2020న్యూఢిల్లీ: కరోనా రక్కసి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీంతో ఆ మహమ్మారి బారి నుంచి తమ ప్రజలను కాపాడుకోవడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. కానీ మ...
భారత్ కరోనాపై పోరాడుతుంటే.. పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నది: ఆర్మీ చీఫ్
April 17, 2020న్యూఢిల్లీ: భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిపై పోరాడుతుంటే, మన పొరుగుదేశం మాత్రం తరచూ కాల్పులకు పాల్పడుతూ మనకు ఇబ్బందులు సృష్టిస్తున్నదని, ఇది చాలా దురదృష్టకరమని భారత ఆర్మీ చీఫ్ జనరల్...
ప్యారిస్లో ఆఫ్గన్ పౌరుడి కాల్చివేత
April 16, 2020ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఆఫ్గాన్ పౌరుడిని పోలీసులు కాల్చిచంపారు. నగరంలోని ఈశాన్య సబ్అర్బన్లో పెట్రోల...
జమ్ముకశ్మీర్లో ఎదురుకాల్పులు.. తప్పించుకున్న ఉగ్రవాదులు
April 11, 2020కుల్గామ్: జమ్ముకశ్మీర్లోని కుల్గామ్ జిల్లా నందిమార్గ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల ధాటికి ఉగ్రవాదులు తామున్న ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. ఈ ...
వెయ్యిమంది ఉగ్రవాదులు హతం
April 10, 2020ఆఫ్రికాదేశం చాద్లో సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో వెయ్యిమంది బొకో హరాం ఉగ్రవాదులను చంపివేశామని ఆ దేశ స...
ఆఫ్గాన్లో తాలిబన్ల ఘాతుకం.. ఏడుగురి హత్య
April 08, 2020ఆఫ్గనిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులు బుధవారం ఘాతుకానికి పాల్పడ్డారు. బాల్ఖ్ ప్రావిన్స్లో భద్రతా బలగాలపై దా...
24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులు హతం
April 05, 2020జమ్ముకశ్మీర్: కశ్మీర్ లోయలో గడిచిన 24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైనికాధికారులు ప్రకటించారు. దక్షిణ కశ్మీర్లోని బాట్పురాలో స్థానిక పౌరులను చంపారన్న సమాచారంతో గాలింపుచర్యలు చేపట...
జమ్మూకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
April 04, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లా మంజ్గాం ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భధ్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో ఇవాళ తెల్లవారుజామున భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించ...
కశ్మీర్లో లష్కరే తోయిబా ముఠా అరెస్ట్
April 03, 2020హైదరాబాద్: జమ్ముకశ్మీర్లో లష్కరే తోయిబా ముఠాను పోలీసులు ఛేదించారు. కుప్వారా జిల్లాలోని హండ్వారా పోలీసులు నాలుగురు తీవ్రవాదులు, వారితో సంబంధమున్న ముగ్గురిని పట్టుకున్నారు. వారివద్ద మూడు ఏకే-47 రైఫ...
ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు అరెస్ట్
April 03, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని సోపోర్ జిల్లాలో సీఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్వోజీ), 22 రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలు కలిసి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్లో లష్కరే తోయిబాకు...
ఉగ్రవాదంపై పాక్ బుద్ధి మారనేలేదు.. అమెరికా
April 03, 2020అమెరికన్ జర్నలిస్టు డేనియల్ పెర్ల్ను దారుణంగా హత్యచేసిన ఉగ్రవాది అహ్మద్ ఒమర్ సయీద్ షేక్కు గతంలో విధిం...
కాబూల్లో గురద్వారాపై దాడి నలుగురు మృతి
March 25, 2020ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్లో బుధవారం ఓఉగ్రవాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు సిక్కులు మరణించారు. స్తనిక గురుద్వారాలో ప్రార్థనల కోసం గుమికూడిన సిక్కులపై ఆగంతకుడు కాల్పు...
ఉగ్రవాదుల దాడుల్లో 29 మంది సైనికులు మృతి
March 20, 2020బమాకో : పశ్చిమాఫ్రికాలోని మాలీ దేశంలో ఉగ్రవాదులు రక్తపుటేరులు పారించారు. ఈశాన్య మాలీలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 29 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. మృత...
ఉగ్రవాదుల డంప్ ధ్వంసం
March 18, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని అవంతిపురాలో ఉగ్రవాదుల డంప్ను భారత భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇవాళ ఉదయం పోలీసులు, భద్రతా బలగాలు కలిసి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. కూంబింగ్లో భాగంగా ఉగ్రవాదుల...
ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం
February 22, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. అన...
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
February 22, 2020జమ్ముకశ్మీర్: భద్రతా దళాల సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాష్ట్ర అనంతనాగ్ జిల్లా బిజ్బెహరాలోని సంగం వద్ద ఈ తెల్లవారుజామున...
ఉగ్రవాదులకు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్..
February 19, 2020జమ్మూ కశ్మీర్: ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఓ వ్యక్తిని కుల్గాం పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి లష్కర్-ఇ-తైబా సంస్థకు చెందిన ఉగ్రవాదులకు పరోక్షంగా సహకరిస్తూ, వారికి రవాణా సదుపాయం, వసతి కల్పిస్...
జమ్మూకశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
February 19, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. త్రాల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడ కూంబింగ్ నిర...
ముగ్గురు ఉగ్రవాదులు హతం
February 01, 2020బాన్న్ టోల్ ప్లాజా (జమ్ము): కశ్మీర్లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు శుక్రవారం మట్టుబెట్టారు. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద జరిగిన భీకర కాల్పుల్లో ఉగ్రవాదు...
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
January 31, 2020జమ్ము: ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ము శివారు ప్రాంతం నగ్రోటాలోని టోల్ ప్లాజా వద్ద ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ సైతం గాయపడ్...
కశ్మీర్లో ఎన్కౌంటర్ ఉగ్రవాది హతం
January 28, 2020శ్రీనగర్, జనవరి 27: భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవ్వగా, జవాను గాయపడ్డాడు. ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని అర్వానీ ప్రాంతంలో సోమవారం జరిగింది. ఎన్...
అసోంలో 644 మంది తీవ్రవాదుల లొంగుబాటు
January 24, 2020గువాహటి: అసోంలో ఎనిమిది తీవ్రవాద గ్రూపులకు చెందిన 644 మంది తీవ్రవాదులు గురువారం ఆయుధాలతోసహా లొంగిపోయారు. యూఎల్ఎఫ్ఏ (ఐ), ఎన్డీఎఫ్బీ, ఆర్ఎల్ఎన్ఎఫ్, కేఎల్వో, సీపీఐ (మావోయిస్టు), ఎన్నెస్ఎల్యే, ఏడ...
జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడికి కుట్ర!
January 22, 2020న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద దాడికి కుట్ర జరుగుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. జనవరి 26కు ముందే దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. పుల్వామా ఆప...
భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం
January 17, 2020శ్రీనగర్/జమ్ము, జనవరి 16: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కశ్మీర్ లోయలో భారీ ఉగ్రదాడి జరుపాలని ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను...
దవీందర్ వెనుక దాక్కున్నదెవరు?
January 15, 2020న్యూఢిల్లీ, జనవరి 14: ఉగ్రవాదులను తరలిస్తూ పట్టుబడ్డ కశ్మీర్ డీఎస్పీ దవీందర్సింగ్ వ్యవహారం తీవ్రదుమారం రేపుతున్నది. అరెస్టు వె నుకాల పెద్దకుట్ర దాగి ఉన్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ఉగ్రవాదుల...
దవీందర్సింగ్పై సస్పెన్షన్ వేటు
January 14, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ను సోమవారం సస్పెండ్ చేశారు. తన ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఆయన, శనివారం వారితో కలిసి వాహనంలో ప్రయాణిస్తుండగా పోలీసు తనిఖీల్లో పట్టు...
ఉగ్రవాదులతో పోలీస్ చెట్టాపట్టాల్!
January 12, 2020శ్రీనగర్: రాష్ట్రపతి పతకం అందుకున్న జమ్ముకశ్మీర్ పోలీస్ అధికారి దేవిందర్ సింగ్ ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి శ్రీనగర్-జమ్ము హైవేపై ఓ వాహనంలో వెళ్తుండగా పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ స...
తాజావార్తలు
- చదువులమ్మను చట్టసభకు పంపుదాం..
- మహిళా లోకం.. వాణీదేవి వైపే
- బాధ్యతాయుతంగా పనిచేయాలి
- సంక్షేమ పథకాలను వివరించాలి
- అన్నిపార్టీలు అక్కడే తిష్ట.. దూకుడుగా గులాబీ
- మీటర్లు తిరుగుతున్నయ్..
- నిత్యం పచ్చతోరణం
- జిల్లాలో గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ పూర్తి
- కాసులు కురిపిస్తున్న.. కార్గో సేవలు
- పని చేస్తున్న ఇంటికే కన్నం ..
ట్రెండింగ్
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?