State Election Commission News
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
March 03, 2021అమరావతి : ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మరికాసేపట్లో అధికారులు తుదిబరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్...
మార్చి 10న సెలవు ప్రకటించాలి : ఎస్ఈసీ
February 22, 2021అమరావతి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మార్చి 10ని సెలవుదినంగా ప్రకటించాలని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికలు జరుగనున్న 12 నగర పాలికలు, 75 పురపాలికల్లో...
ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు..
February 21, 2021అమరావతి : ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఒకట్రెండు చోట్ల చెదురుమదురు ఘటనల మినహా ఆదివారం నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గం...
రేపు నాలుగో విడత పంచాయతీ పోలింగ్
February 20, 2021అమరావతి : ఆంధ్ర ప్రదేశ్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు పోలింగ్ కొనసాగన...
నాలుగో విడతలో 2,744 పంచాయతీలకు ఎన్నికలు : ఎస్ఈసీ
February 17, 2021అమరావతి : ఆంధ్ర ప్రదేశ్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 161 మండలాల్లోని 2,744 సర్పంచ్ స్థానాలకు, 22,422 వార్డులకు ఎన్నికల నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ నిమ్...
‘మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి’
February 16, 2021అమరావతి : మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరారు. గతంలో ఆగిన చోటు నుంచే ఎన్నికల ప్రక్రియ జరపడంపై ఎస్ఈసీ పునరాలోచించాల...
ఎన్నికల్లో అవకతవకలపై ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు
February 14, 2021అమరావతి : మొదటి, రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా, అశోక్బాబులు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు ఫిర్యాద...
ముగిసిన రెండో విడత ‘పంచాయతీ’ పోలింగ్
February 13, 2021అమరావతి : ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు పోలింగ్...
మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఆదేశం
February 13, 2021అమరావతి : ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లఘించిన మంత్రి...
ఏపీ మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నోటీసులు
February 12, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఈసీని కించపరిచేలా కొడాలి నాని మీడియా సమావేశ...
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్
February 09, 2021అమరావతి : ఏపీ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 85.06 శాతం నమోదైనట్లు పేర్కొంది. గతంతో పోలిస్తే ఈ సారిఎన్నికలు...
కాసేపట్లో గవర్నర్తో భేటీ కానున్న ఏపీ ఎస్ఈసీ
February 08, 2021అమరావతి : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరికాసేపట్లో ఆ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్నారు. కొద్దిసేపటి క్రితమే విజయవాడలోని రాజ్భవన్కు ఆయన చేరుకున్నారు. ...
.. ఆ ప్రాంతాల్లో పోలింగ్ సమయం కుదింపు : ఎస్ఈసీ
February 06, 2021అమరావతి : తూర్పుగోదావరి, ఎటపాక డివిజన్లను మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలుగా గుర్తించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. మావోయిస్టు ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమి...
మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ క్రమశిక్షణా చర్యలకు ఆదేశం
February 06, 2021అమరావతి : ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. ఈ నెల 21 వరకు మంత్రి పెద్...
అధికారులను ఎస్ఈసీ భయపెడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
February 05, 2021అమరావతి : జిల్లా అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఎస్ఈసీ మాట విని ఏ...
ఏకగ్రీవంపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన సర్పంచ్ అభ్యర్థి
February 05, 2021అమరావతి : తూర్పుగోదావరి జిల్లా ఎస్ అగ్రహారం సర్పంచ్ పదవి ఏకగ్రీవంపై ఎస్ఈసీకి ఫిర్యాదు అందింది. సర్పంచ్ అభ్యర్థి కొల్లు అప్పల రాజు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాడు. కారణం లేకుండా తన నామ...
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు పరిశీలకుడి నియామకం
February 05, 2021హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం పరిశీలకుడిని నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ నిర్ణయం తీసుకుంద...
ఎన్నికల ఫిర్యాదులకు వైసీపీ ప్రత్యేక యాప్..
February 03, 2021అమరావతి : పంచాయతీ ఎన్నికల ఫిర్యాదులకు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్ను ప్రారంభించింది. ఈ- నేత్రం పేరుతో ఆ పార్టీ ఇవాళ యాప్ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ...
‘పంచాయతీ’ ఫిర్యాదులకు ప్రత్యేక యాప్..
February 02, 2021అమరావతి : ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఎన్నికల సంబంధించిన ఏ విషయానైనా ఈ యాప్ ద్వారా నేరుగా రాష్ట్ర ఎన్...
సర్పంచ్ అభ్యర్థికి ఎస్ఈసీ నిమ్మగడ్డ పరామర్శ
February 02, 2021అమరావతి : జగ్గంపేట మండలం టీడీపీ గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి పుష్పవతిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరామర్శించారు. నిన్న పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పదస్థి...
మంత్రుల ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపిన స్పీకర్
February 01, 2021అమరావతి : ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహార శైలిపై శనివారం ఏపీ పంచాయతీ రాజ్శాఖ మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ శా...
ఓటుహక్కు కోసం స్వగ్రామానికి ఏపీ ఎస్ఈసీ.!
January 31, 2021అమరావతి : పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో తలమునకలైన ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొంతకాలంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలోని తన స్వగ్రామం దుగ్గిరాలకు ఆయన వెళ్లారు...
ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం
January 31, 2021అమరావతి : ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. చివరిరోజు కావడంతో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు తరలిరావడంతో నామినేషన్ దాఖలు కేంద్రాల వద్ద సందడి కనిపించ...
కులధ్రువీకరణ పత్రాలపై స్పష్టతనిచ్చిన ఏపీ ఎస్ఈసీ
January 30, 2021అమరావతి : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కుల ధ్రువపత్రాలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం స్పష్టత ఇచ్చింది. కుల ధ్రువపత్రాలను త్వరగా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర...
ఏకగ్రీవాల ప్రకటనపై చర్యలు తీసుకుంటాం : ఎస్ఈసీ
January 29, 2021అమరావతి : ఏకగ్రీవాల ప్రకటనపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎన్నికల ఏర్పాట్లు, వ్యాక్సినేష...
మరి చంద్రబాబుపై చర్యలు తీసుకోరా.? : విజయసాయి రెడ్డి
January 29, 2021అమరావతి : పార్టీల రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చర్యలెందుకు తీసుకోవడం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించార...
ఎస్ఈసీ నియంతలా వ్యవహరిస్తున్నారు : సజ్జల
January 29, 2021అమరావతి : ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు.. ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఎస్ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సజ్జల...
ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో ఎస్ఈసీ పర్యటన..
January 29, 2021అమరావతి : ఫిబ్రవరి 1, 2వ తేదీల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై అధికారులతో ఆయన చర్చించనున్నారు. ఫి...
..ఆ ముగ్గురి నేతల వైఖరిపై కోర్టుకు వెళ్తాం : ఏసీ ఎస్ఈసీ
January 29, 2021అమరావతి : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో అధికార పార్టీకి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సా...
అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
January 27, 2021అమరావతి : అధికార పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దురుద్దేశాలు అంటగడుతున్నారని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గ...
ఎస్ఈసీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు : సజ్జల
January 27, 2021అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్యాంగబద్ధ పదవిని అడ్డుపెట్టుకొని అధికారులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ...
ఏపీ సమాచార కమిషనర్కు ఎస్ఈసీ మెమో
January 27, 2021అమరావతి : ఏకగ్రీవ ఎన్నికలపై ప్రకటన జారీచేసి ఐఅండ్పీఆర్ అధికారి నియమావళి ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఆక్షేపించింది. నియమావళి ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని సదరు అధికారిని ఆదేశించింది. అన...
‘ఎన్నికల విధులకు భంగం కలిగిస్తే కోర్టుకు వెళ్తాం’
January 27, 2021విజయవాడ : ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సంయమనంతో మాట్లాడాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సూచించారు. ఎస్ఈసీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయరాదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచే...
చంద్రబాబు కోసమే ‘ఎస్ఈసీ’ పని చేస్తున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
January 27, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైనా రాజకీయ దుమారం మాత్రం చల్లారడం లేదు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రస్...
27న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రద్దు
January 26, 2021హైదరాబాద్ : ఈ నెల 27 ( బుధవారం)న నిర్వహించ తలపెట్టిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రద్దు చేస్తున్నట్లు సోమవారం అధికారులు ప్రకటించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ చ...
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : ఎస్ఈసీ
January 25, 2021హైదరాబాద్ : ప్రజాస్వామ్య౦లో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, దాని ప్రాముఖ్యతపై ఓటర్లకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో యేటా జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్ పార...
ఓటర్ల జాబితా ప్రకటించిన ‘ఏపీ ఎస్ఈసీ’
January 15, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితాను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ( ఎస్ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. వీరిలో మహిళా ఓటర్లు 2...
తెలంగాణ ఓటరు జాబితా ప్రకటన..
January 15, 2021హైదరాబాద్ : తెలంగాణలో జనవరి 1వ తేదీ నాటికి అర్హులైన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. వీరి...
ఏపీ ఎస్ఈసీ మరో సంచలన నిర్ణయం
January 12, 2021హైదరాబాద్ : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై వరుసగా వేటు వేస్తున్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ...
ఎన్నికల ప్రకటనపై హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు
January 09, 2021హైదరాబాద్ : ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రకటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎన్ఈసీ) ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో హౌ...
ఫిబ్రవరి 10న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
December 23, 2020జనవరి 10న గెజిట్ : ఎస్ఈసీ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల...
17 నుంచి పశ్చిమ బెంగాల్లో ‘డీఈసీ’ పర్యటన
December 12, 2020న్యూఢిల్లీ : వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 19 వరకు భారత డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ జైన్ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్...
నిబంధనల ప్రకారమే వ్యవహరించాం
December 05, 2020ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోరాదుస్వస్తిక్ మార్కు తీర్పుపై హైకోర...
రెండు దశల్లో కౌంటింగ్
December 04, 2020సందేహాత్మక బ్యాలెట్లపై ఆర్వోలదే తుది నిర్ణయం: ఎస్ఈసీ పార్థసారథి వెల్లడిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఓట్ల లెక్క...
ఎస్ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
November 30, 2020హైదరాబాద్ : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న రాజ్ న్యూస్ ఛానల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా టీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి...
జమ్మూకశ్మీర్లో ‘డీడీసీ’ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్పై నిషేధం
November 28, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో తొలి విడుత డీడీసీ (డిస్ట్రిక్ డెవలప్మెంట్ కౌన్సిల్) ఎన్నికలు శనివారం ముగిశాయి. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 19 వరకు 8 విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా 7 విడుతల్లో ఎన...
రేపటికి 100% ఓటరు స్లిప్పుల పంపిణీ
November 28, 2020బ్యాలెట్ పేపర్ల ముద్రణలో తప్పులు దొర్లొద్దుపోలింగ్ ప్రక్...
ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ టెలీకాన్ఫరెన్స్
November 24, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం ఉదయం పరిశీలకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సిబ్బందికి నేటి నుంచి ఈ నెల 27 వర...
వరద సాయం పంపిణీపై నేడు హైకోర్టు విచారణ
November 24, 2020హైదరాబాద్ : వరద బాధితులకు ప్రభుత్వం రూ. 10 వేల సాయం పంపిణీ చేస్తుండగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు లేఖరాయడంతో నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస...
కొవిడ్ బాధితులూ ఓటు వేయొచ్చు : ఎస్ఈసీ
November 21, 2020హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. కొవిడ్ దృష్ట్యా గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సంఖ్యను పెంచింది. కొవిడ్ బాధిత...
నేరచరిత్ర చెప్పాల్సిందే..
November 20, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలతోపాటు తమ నేర చరిత్రను విధిగా వెల్లడించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నేర చరిత్రతోపాటు అభ...
మహానగర సమరం
November 18, 2020ఒకటిన జీహెచ్ఎంసీ ఎన్నికలు.. 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలుషెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ22న ఉపసంహ...
గ్రేటర్కు మహిళా మేయర్
November 18, 2020అన్ని స్థానాల్లో 50 శాతం మహిళలకేహైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీకి డిసెంబర్ ఒకటిన జరుగనున్న ఎన్నికల్లో మేయర్ పదవి...
పార్ట్ నంబర్ అవసరం లేదు
November 18, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో ఓటరు లిస్టులోని పార్ట్ నంబరును తెలుపాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ మేర కు మం...
‘గుర్తుల కేటాయింపుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి’
November 16, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపులో జాగ్రత్తలు తీసుకోవాలని టీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సీ. పార్థసారథికి విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం...
ఓటరు జాబితా సిద్ధం చేయండి
November 02, 2020టీ పోల్ సాఫ్ట్వేర్ ద్వారా పారదర్శకంగా తయారువెయ్యి మందికి ఒక పోలింగ్ కేంద్రంబల్దియా ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దిశానిర్దేశంజీహెచ్ఎంసీ ఓటర్ల జాబ...
లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు ఎస్ఈసీగా నియామకం
October 30, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సలహాదారు కేకే శర్మ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన రాష్ర్ట ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ప్రభుత్వ అధికార ...
ఇంటి నుంచే ఓటెయ్యొచ్చు
October 02, 2020దేశంలోనే మొదటిసారి బల్దియా ఎన్నికల్లో ప్రయోగంపోస్టల్ ఓట్లకు బదులు ‘ఈ-ఓటింగ్'
బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి
September 25, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్రెడ్డి, భరత్కు...
జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహానికి శ్రీకారం
September 21, 2020హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహానికి రాష్ర్ట ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆయా రాజకీయ పార్టీలకు రాష్ర్ట ఎన్నికల సంఘం లేఖలు రాసింది. కొవిడ్ దృష్ట్యా ఎన్...
ఎన్నికల కమిషనర్గా పార్థసారథి
September 09, 2020మూడేండ్లపాటు పదవిలోకొనసాగనున్న విశ్రాంత ఐఏఎస్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా విశ్రాంత ఐఏఎస్ సీ పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్...
రాష్ర్ట ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి
September 08, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో పార్థసారథి మూడేళ్ల పాటు కొనసాగన...
సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు
June 01, 2020అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం లో జగన్ సర్కారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్...
బాధ్యతలు స్వీకరించిన కనగ రాజ్
April 12, 2020ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ వి. కనగరాజ్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో విజయవాడలో ని ఆర్ అండ్ బి భవన్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల...
71.41 శాతం పోలింగ్ నమోదు
January 22, 2020హైదరాబాద్: ఇవాళ జరిగిన పురపాలక ఎన్నికల్లో 71.41 శాతం పోలింగ్ నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 120 పురపాలక సంస్థల్లో 74.73 శాతం, 9 నగరపాలక సంస్థల్లో 58.86 శాతం పోలింగ్ న...
తాజావార్తలు
- మళ్లీ పుంజుకున్న బిట్కాయిన్
- కోటక్ చేతికి ఆర్మీ జవాన్ల వేతన ఖాతాలు!
- అదనపు భద్రత+ ఏబీఎస్తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్రావుకు చిన్నచూపు
- ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్ హర్యానాకు డిజాస్టర్:ఫిక్కీ
- సీఎం కేసీఆర్కు టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు
- దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మందికిపైగా కరోనా టీకా
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం
ట్రెండింగ్
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- మహేష్ బాబుపై మనసు పడ్డ బాలీవుడ్ హీరోయిన్
- ఆ రోల్ చేయాలంటే అందరూ సిగ్గుపడతారు: జాన్వీకపూర్
- వీడియో : భోజనం భారత్లో.. నిద్ర మయన్మార్లో
- కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ కు యశ్ స్పెషల్ ట్రీట్..!
- నవీన్, ప్రియదర్శిలను ప్రభాస్ ఇంట్లోకి రానివ్వని సెక్యూరిటీగార్డు..వీడియో
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా
- అందరూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్నరన్న..జాతిరత్నాలు ట్రైలర్
- ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
- అరణ్య అప్డేట్..రానా తండ్రిగా వెంకటేశ్..!