Sirisilla News
ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం
January 19, 2021సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారుడి కుటుంబానికి కేసీఆర్ సర్కారు అండగా నిలిచింది. వారి కుటుంబానికి అర్థిక సాయం అందించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ...
బొగ్గులారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకుల మృతి
January 18, 2021వేములవాడ/ సిరిసిల్ల రూరల్/ వేములవాడ రూరల్: సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. ఆగి ఉన్న లారీని బైకు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతి చెందారు. తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్క...
పాఠాలుగా స్ఫూర్తిగాథలు
January 18, 2021విద్యాశాఖకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచన సిరిసిల్ల రాజేశ్వర...
పండుగవేళ కేటీఆర్పై అభిమానం..
January 15, 2021సిరిసిల్ల రూరల్ :జనాకర్షక నేత, మృదు స్వభావి మంత్రి కేటీఆర్ను ఎంతో మంది ఇష్టపడుతుంటారు. సందర్భానుసారం తమ అభిమానాన్ని ఏదో ఒక రూపంలో తెలియజేస్తుంటారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి కే...
కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
January 11, 2021నిజామాబాద్ : కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ స్థానికంగా ఉద్రికత్తకు దారితీసింది. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ స్థానికులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లిం...
ఎములాడలో భక్తుల రద్దీ..
January 11, 2021రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. రాజన్నకు సోమవారం ప్రీతికరమైన రోజు కావడంతో వేకువజామునే రాష్ట్ర నలు మూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూలైన...
క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి
January 11, 2021కోనరావుపేట/రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ రెండు రోజులు గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నాగారం గ్రామానికి చె...
'రాజన్న సిరిసిల్ల రైల్వేలైన్ భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి'
January 06, 2021రాజన్న సిరిసిల్ల : జిల్లాలో రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి కావలసిన భూ సేకరణ పనులు వేగవంతం చేసి రైల్వే అధికారులకు భూములను త్వరితగతిన అప్పగించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడ...
రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు
January 04, 2021వేములవాడ: రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న దేవాలయం భక్తులతో కిటకిటలాడుతున్నది. సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర...
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
January 01, 2021వేములవాడ టౌన్ : నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సంవత్సరంలో అంతా మంచే జరగాలని భక్తులు స్వామివారికి మొక్కులు చెల...
ఆమెను అమ్మేశారు
December 31, 2020వివాహితను రూ.లక్షకు విక్రయించిన వృద్ధురాలుకాపురమన్నాక కలతలు మామూలే.. భర్తతో చిన్నపాటి గొడవపడి పిల్లలతో సహా ఇల్లు వదిలి బయటకు వచ్చిన ఓ వి...
‘గుండె ఆపరేషన్'కు రామన్న ఆర్థిక భరోసా
December 31, 2020సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7.60 లక్షలు మంజూరుకు హామీమంత్రి కేటీఆర్కు సారంపల్లి యువకుడి కృతజ్ఞతలుసిరిసిల్ల రూరల్: ఆపదలో...
రాజన్న సన్నిధిలో తాత్కాలిక టీఎస్పీఎస్సీ చైర్మన్
December 24, 2020రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని గురువారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్ కృష్ణారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీ...
కోడె మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే దాసరి
December 20, 2020వేములవాడ : వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని ఆదివారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కోడె మొక్కు చెల్లించుకున్నారు. అద్దాల మండపంలో ...
చేపల వేటకు వెళ్లి మృత్యు ఒడిలోకి
December 16, 2020రాజన్న సిరిసిల్ల : చేపల వేట కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి చేరిన విషాద ఘటన జిల్లాలోని ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ అనుబంధ గ్రామమైన తెనుగువారిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. బోయిన ద...
ఎములాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
December 13, 2020రాజన్న సిరిసిల్ల : ఎములాడ రాజన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. వేకుమజామునే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వ...
వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
December 10, 2020రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని ముస్తాబాద్లో జరిగిన తన కారు డ్రైవర్ వివాహ వేడుకలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు హాజరయ్యారు. జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఏఎంఆర్ గార్డెన్లో తన ...
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం
December 07, 2020రాజన్న సిరిసిల్ల : వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి కార్తీక మాసానికి తోడు సోమవారం శివునికి అత్యంత ప్రీతి కరమైన రోజు కావడంతో వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూ లైన్లలో...
వేములవాడకు పోటెత్తిన భక్తజనం
November 30, 2020రాజన్న సిరిసిల్ల : కార్తీక పౌర్ణమి సందర్భంగా హరిహర క్షేత్రమైన వేములవాడ పార్వతీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం స్వామివారికి 11 మంది అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభ...
వేములవాడలో భక్తుల రద్దీ
November 23, 2020రాజన్న సిరిసిల్ల : కార్తీక సోమవారం సందర్భంగా ఎములాడ రాజన్న అలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం స్వామివారికి ప్రాతఃకాల పూజల అనంతరం ఆలయ స్నానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో 11 మంది అర్చకులు స్వామ...
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుటాం
November 17, 2020రాజన్న సిరిసిల్ల : ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ గ్ర...
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
November 16, 2020జగిత్యాల : కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా వేములవాడలో భక్తుల రద్దీ నెలకొంది. పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం స్వామివారికి మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ స్థానాచార్యులు ...
సిరిసిల్లలో అగ్నికి ఆహుతైన పెంకుటిళ్లు
November 16, 2020సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేటలో ఇవాళ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఓ ఇళ్లు సహా మెడికల్ షాప్ అగ్నికి ఆహుతయ్యాయి. మండలంలోని నిమ్మపల్లిలో గోగు మధుకర...
ఎములాడ రాజన్న ఆలయంలో ఘనంగా రుద్రాభిషేకం
November 13, 2020రాజన్న సిరిసిల్ల : మాసశివరాత్రి సందర్భంగా వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామివారికి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘన...
‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో సిరిసిల్ల ఉపాధ్యాయుడు
November 13, 2020కలెక్టరేట్: రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కుసుమరామయ్య బాలుర ఉన్నతపాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు పాతూరి మహేందర్రెడ్డి వండర్బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. కరోనా లాక్డౌన్కాలంలో ఆన...
మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య
November 08, 2020సిరిసిల్ల రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కి చెందిన ఓ వివాహిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..స్వర్గం సుజాత అనే మహిళకు 19 సంవత్సరాల...
వీర్నపల్లిలో గంజాయి మొక్కలు ధ్వంసం
November 05, 2020సిరిసిల్ల/వీర్నపల్లి : అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి పంటను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లాలోని వీర్నపల్లి మండలం రంగంపేటలో భూక్య తులసీరాం, భూక్య తిరుపతి పత్తి చేనులో ఆంతరపంటగా సాగు చేస్తున...
రాజన్న సన్నిధిలో ఎమ్మెల్యే మాధవరం పూజలు
November 04, 2020రాజన్న సిరిసిల్ల : వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన...
రాజన్న హుండీ ఆదాయం రూ. 78,85,912
November 03, 2020రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి హుండీ లెక్కింపు మంగళవారం ఆలయ ఓపెన్ స్లాబ్పై నిర్వహించారు. 14 రోజులకుగాను రూ.78 ,85,912 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ వెల్ల...
సిరిసిల్లలో పేకాట రాయుళ్ల అరెస్ట్
November 02, 2020రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సుందరయ్య నగర్లో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే...
వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తజనం
November 02, 2020రాజన్న సిరిసిల్ల : వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం కావడంతో భక్తులతో కోలాహలంగా మారింది. వేకువ జాము నుంచే భక్తులు ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. రాజన్...
రేవతి నక్షత్రం సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
October 30, 2020రాజన్న సిరిసిల్ల : రేవతి నక్షత్రం సందర్భంగా రాజన్న ఆలయంలో శుక్రవారం ఉదయం పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అనుబంధ అలయమైన అనంత పద్మనాభ స్వామివారికి పంచోపనిషత్తుల ద్...
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్పర్సన్
October 30, 2020రాజన్న సిరిసిల్ల : రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. జిల్లాలోని వేములవాడ పట్టణం బాల్నగర్లో వేములవాడ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధ...
పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్టు
October 16, 2020రాజన్న సిరిసిల్ల : జిల్లాకేంద్రంలోని రాజీవ్నగర్, బైపాస్ శివారులో పేకాట స్థావరాలపై శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని వీరి నుంచి రూ.5,600 నగదుతోపాటు 6 సెల్ఫ...
వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జడ్పీ చైర్ పర్సన్
October 16, 2020రాజన్న సిరిసిల్ల/ కోనరావుపేట: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను కోనరావుపేట మండలంలోని శివంగాలపల్లి గ్రామంలో జడ్పీ చైర్పర్సన్ అరుణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుత...
మంత్రాలతో కరోనా దూరం..అరెస్ట్ చేసిన పోలీసులు
October 09, 2020సిరిసిల్ల క్రైం : జిల్లా పోలీసులు దూకుడు పెంచుతున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. తాజాగా మంత్రాల నెపంతో కరోనా వైరస్ ని పారదోలుతానంటూ అమాయక...
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
October 09, 2020సిరిసిల్ల క్రైం : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. పక్కా సమాచారంతో తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో (AP25 x 0699) నెంబర్ గల ...
సుద్దాలలో విషాదం..విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
October 07, 2020రాజన్న సిరిసిల్ల/కోనరావుపేట : విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబ్ నగర్...
మధ్య మానేరులో చేప పిల్లల విడుదల
October 07, 2020రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని రాజరాజేశ్వర ప్రాజెక్టులో మత్స్యశాఖ అధికారులు చేప పిల్లలను విడుదల చేశారు. సుమారు 20 లక్షల వరకు చేప పిల్లలు విడుదల చేసినట్టు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే తంగళ్లపల్...
సిరిసిల్లలో కోడి పందాలు.. ఏడుగురి అరెస్ట్
October 05, 2020రాజన్న సిరిసిల్ల : కోడి పందాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని సిరిసిల్ల పట్టణం సాయి నగర్ లో పందెం పెట్టుకొని కోడి పందాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచా...
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
September 28, 2020రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ పట్టణంలో రెండు రోజుల క్రితం శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును వేములవాడ పోలీసులు ఛేదించారు. రాజు అనే వ్యక్తి ని అరెస్ట్ చేశారు. పాత ...
మంత్రి కేటీఆర్ చొరవతో..స్వగ్రామానికి వలసజీవి మృతదేహం
September 17, 2020రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని గంభీరావుపేట మండలం ముచ్చర్లకు చెందిన దౌతు పర్శరాములు (45) ఈ నెల 2న బహ్రెయిన్లో గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు ఇబ్బందులు తలెత్తడంతో ...
పిడుగుపాటుకు 30 గొర్రెలు మృత్యువాత
September 15, 2020రాజన్న సిరిసిల్ల జిల్లా : పిడుగుపడి 30 గొర్రెలు మృత్యువాడ పడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజూమున ఈ ఘటన జరిగింది. తంగళ్లపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు మల్...
ఎగువ మానేరు’ పరవళ్లు.. పర్యాటకులతో సందడే సందడి
September 13, 2020సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు పరవళ్లు తొక్కుతున్నది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నీటి మట్టం పెరిగి మళ్లీ మత్తడి దూకుతున్నది. గత నెల 21వ తేదీనే పూర్త...
గుమస్తా కొడుకుకు.. పాలిసెట్లో 6వ ర్యాంక్
September 10, 2020రాజన్న సిరిసిల్ల : గురువారం విడుదలైన పాలిసెట్-2020 ఫలితాల్లో అగ్రికల్చర్ విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్కు చెందిన గాజుల హర్షిత్ రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాడు....
మల్లారెడ్డిపేటలో పాముకాటుతో బాలుడి మృతి
September 09, 2020రాజన్నసిరిసిల్ల : పాముకాటుతో బాలుడు మృతి చెందినవ విషాద ఘటన జిల్లాలోని గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉషవేణి నవదీప్ (13) అనే బాలుడు పాముకాటుతో మృతి చెందాడ...
తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య
August 29, 2020రాజన్నసిరిసిల్ల : తల్లి మందలించిందన్న మనోవేదనతో యువకుడు వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...
మాలిపురం చేనేత కుటుంబాలకు మంత్రి కేటీఆర్ చేయూత
August 16, 2020సూర్యాపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను జిల్లాకు చెందిన దివ్యాంగురాలు విజయమ్మ మంత్రి కేటీఆర్ ను కలిసింది. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం...
సిరిసిల్లలో తొలి రైతువేదిక సిద్ధం
August 11, 2020తంగళ్లపల్లి క్లస్టర్ రైతులకు అంకితం: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో తొలి రైతు వేదిక భవన నిర్మాణం రాజన్న సిరిసిల్ల ...
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి తలసాని
August 10, 2020రాజన్నసిరిసిల్ల జిల్లా : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి...
సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చిన మంత్రి కేటీఆర్
August 07, 2020హైదరాబాద్ : సమాజానికి సంస్కృతిని నేర్పిన నేర్పరులు చేనేత కార్మికులని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద...
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న మంత్రి కేటీఆర్
August 05, 2020సిరిసిల్ల : ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ.. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న గొప్ప నాయకుడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కొనియాడారు. జిల్లా...
ఆ కుటుంబానికి కరోనా ఉందా.? లేదా.?
July 20, 2020వేములవాడ : రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడకు చెందిన కుటుంబంలోని ఓ వ్యక్తి(51) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఈనెల 15న దవాఖానకు తీసుకెళ్లగా ఆ వ్యక్తి మరణించాడు. మరణించిన వ్య...
అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వానికి రెండు కండ్లు : మంత్రి కేటీఆర్
July 07, 2020సిరిసిల్ల : 500 మంది జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఐటీ, పుపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలోని వీర్నపల్లిలో 15 కోట్ల రూపాయలతో బ్రిడ్జీల నిర్మాణ...
రెజ్లింగ్ క్రీడాకారుడు ఆత్మహత్య
July 06, 2020రాజన్న సిరిసిల్ల : జాతీయ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప...
వాగులో పడి తాతామనవడు మృతి
July 02, 2020రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని గంభీరావుపేటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మానేరు వాగులో పడి తాతామనవడు ఇద్దరూ మృతిచెందారు. వ్యవసాయ మోటార్ వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మ...
సిరిసిల్ల జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్
July 02, 2020సిరిసిల్ల : కరోనా పాజిటివ్ కేసులు జిల్లాలో గుబులు పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఈ ఒక్క రోజే జిల్లాలో ఆరుగురికి పాజిటివ్ గా తేలడంతో ఆ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపడి ఎద్దు మృతి
June 28, 2020సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మూడపల్లి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి పిడుగుపడి ఎద్దు మృతి చెందింది. బాధితుడు వట్టిమల్ల బాలయ్య కథనం ప్రకారం.. ఎప్పటిలాగే తన ఎ...
సిరిసిల్ల ప్రగతి స్ఫూర్తిదాయకం : మంత్రి కేటీఆర్
June 23, 2020రాజన్న సిరిసిల్ల : జిల్లా పర్యటనలో భాగంగా ఐటీ, పురపాకల శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.5.15కోట్ల తో సిరిసిల్ల పట్టణంలో నిర్మించిన అధునాతన...
శానిటైజేషన్ కోసం బస్సు స్టీరింగ్ నే వదిలేశాడు..!
June 19, 2020సిరిసిల్ల : కరోనా కట్టడి నేపథ్యంలో డ్రైవర్ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకుంటుంటే ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకార...
పూడికతీత పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
June 19, 2020రాజన్నసిరిసిల్ల : జిల్లా పర్యాటనలో భాగంగా ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామంలో జలహిత అప్పర్ మాన...
దేశానికే ధాన్య నగరి తెలంగాణ : మంత్రి కేటీఆర్
June 10, 2020రాజన్న సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యా గారంగా మారిందని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలోని ముస్తాబాద్ మండలం బందనకల్ లో మంత్రి పర్యటించారు. కాళేశ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన
June 10, 2020హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు హైదరాబాద్లో బయల్దేరి జిల్లాలోని ముస్తాబాద్ మండలం బం...
సిరిసిల్ల డీపీఆర్వోకు ఉద్యోగోన్నతి
June 06, 2020రాజన్నసిరిసిల్ల : జిల్లా పౌరసంబంధాల అధికారి మామిండ్ల దశరథంకు సిద్ధిపేట జిల్లా సమాచారశాఖ ఏడీగా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ...
తెలంగాణను హరితహారంలో అగ్రగామిగా నిలుపాలి
June 03, 2020రాజన్న సిరిసిల్ల : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, తెలంగాణను అగ్రగామిగా నిలుపాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్క...
దుబాయిలో తెలంగాణ వ్యక్తి ఆత్మహత్య
May 30, 2020సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన చింతలపల్లి కమలాకర్ రెడ్డి (43) దుబాయిలో ఆత్మహత్య చేసుకున్నాడు. రామన్నపేటకు చెందిన కమాలాకర్ రెడ్డి 24 ఏళ్లుగా దుబాయి వెళ్తూ వ...
మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన వీడియో
May 26, 2020ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. రాష్ట్ర వ్యవసాయ, నీటి పారుదల శ...
వేములవాడ రాజన్న ఆలయంలో ఆన్లైన్ పూజలు
May 24, 2020రాజన్నసిరిసిల్ల : లాక్ డౌన్ నేపథ్యంలో ఆలయాలు తెరుచకోలేని పరిస్థితి నెలకొంది. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందు రాకుండా అర్చకులు ఆన్ లైన్ లో పూజలు నిర్వహించి భగవంతుడి దీవెనలు అందజేస్తున్నారు. భక్తులు ఆన...
మరణించిన కార్యకర్త కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా
May 19, 2020సిరిసిల్ల: గుండెపోటుతో మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. సిరిసిల్ల నియోజకవర్గం బండ లింగంపల్లి గ్రామంలోని కార...
వలస కార్మికులకు కరోనా
May 19, 2020సిరిసిల్ల : బతుకు దెరువు కోసం మహారాష్ట్ర వలస వెళ్లిన వారి పాలిట కరోనా మహమ్మారి పెను శాపంగా మారింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కరువై సొంతూళ్లకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి వ...
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం : మంత్రి కేటీఆర్
May 11, 2020రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్టైల్స్ పార్క్లో పలు అభివృద్ది పనులను పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సెంట్రల్ లైటింగ్, పరిపాలన భవనం, కార్...
మద్యం దుకాణానికి రూ. 5వేల జరిమానా
May 08, 2020హైదరాబాద్ : లాక్ డౌన్ అమలును అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరడా ఝులిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాస్క్ లేని వ్యక్తికి మద్యం అమ్మినందుకు.. మల్లికార్జున వై...
సిరిసిల్ల, వేములవాడలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్
April 22, 2020రాజన్న సిరిసిల్ల : ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాలను అనుసరించి ఈ నెల 26వ తేదీన(ఆదివారం) సిరిసిల్ల, వేములాడ పట్టణాల్లో సంపూర్ణ లాక్డౌన్కు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలు పిల...
సిరిసిల్ల జిల్లాలో తొలి కరోనా కేసు
April 10, 2020సిరిసిల్ల: తెలంగాణలో కరోనా విస్తరణ కొంతవరకు తగ్గుముఖం పట్టింది. గత వారం రోజుల్లో ఎన్నడూ 40కి తగ్గకుండా కొత్త కేసులు నమోదు కాగా, గురువారం కేవలం 18 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ...
తాజావార్తలు
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్మేళా
- భూటాన్కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
- లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
ట్రెండింగ్
- హాస్పిటల్లో ‘RRR’ హీరోయిన్ అలియా భట్..!
- వరుణ్ధావన్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే అందుకట..!
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- 'వకీల్సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- మీరారాజ్పుత్ హొయలు చూడతరమా..!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- కామెడీ టచ్తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- భాయ్ఫ్రెండ్ గురించి చెప్పిన తాప్సీ