Sircilla News
ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
March 03, 2021వేములవాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని మోదీ మనసు మార్చాలని కోరుతూ రైతులు చేపట్టిన పాదయాత్ర వేములవాడకు చేరుకున్నది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఉమ్మడి మ...
రాజన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
February 27, 2021వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చిన ఆయన స్వామివారిని దర్శించ...
కల్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
February 25, 2021రాజన్న సిరిసిల్ల: నేరాల నియంత్రణతోపాటు, కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడుతాయని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కల్లు దుక...
మొన్న ప్రియురాలు.. నేడు ప్రియుడు
February 12, 2021సిరిసిల్ల రూరల్: జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ప్రియుడు మృతిచెందాడు. ఇప్పటికే ప్రియురాలు కూడా మరణించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఒగ్గు మ...
గంభీరావుపేటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రారంభం
February 08, 2021రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో రూ.2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధ...
నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన
February 08, 2021హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టునున్నారు. గంభీరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు గంభీరావుపేటలో రైతువేదికను ప్...
సిరిసిల్లలో లారీ, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
February 07, 2021సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బోయినపల్లి మండలం శభాష్పల్లి బ్రిడ్జి వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్...
సిరిసిల్లలో ఆటో బోల్తా.. గాయపడిన 18 మంది కూలీలు
February 03, 2021రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ ఆటో బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న 18 మంది గాయపడ్డారు. సిరిసిల్లలోని సుభాష్ నగర్కు చెందిన కూలీలు దుమాల గ్రామంలో పత్తి తీయడానికి ఆటోలో వెళ్తు...
తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి: మంత్రి కేటీఆర్
February 01, 2021సిరిసిల్ల: రాష్ట్రంలో సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పిల్లలకోసం ఎంత చేసినా తక్కువేనని చెప్పారు. సిరిసిల్ల పర్యటనలో ...
సిరిసిల్లలో జెడ్పీ హైస్కూల్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
February 01, 2021సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్కూల్ తలదన్నేలా నిర్మించిన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ చొరవతో ‘గివ్ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ’ సహకారం...
సిరిసిల్లలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..
February 01, 2021సిరిసిల్ల రూరల్: జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన రాజు, నిచిత (16) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటి...
మీసం మెలేసిన మానేరు రొయ్య
January 31, 2021రాజన్న సిరిసిల్ల, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా మాన్వాడలోని ఎస్సారార్ రిజర్వాయర్లో మంచినీటి రొయ్యలు పెరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ చొరవతో గతేడాది నెల్లూరు నుంచి 14 లక్షల విత...
గొర్రె పిల్ల మృతి.. చంపింది చిరుతేనా?
January 30, 2021రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ సమీపంలో ఓ గొర్రె పిల్ల మృతి చెందింది. మరో గొర్రె పిల్ల తీవ్రంగా గాయపడింది. అయితే ఈ గొర్రె పిల్లను చిరుత చంపిందని గ్రామస్తుల...
చిన్నారి వైద్యానికి భరోసా
January 30, 2021రూ.3.50 లక్షల ఆర్థికసాయం మంత్రి కేటీఆర్ ఔదార్యంసిరిసి...
చితిపైనా జంటగానే..
January 27, 2021రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిఒకేసారి ఇద్దరి దహన సంస్కారాలువేములవాడ, జనవరి 26: రోడ్డు ప్రమాదంలో మరణించిన దంపతులకు ఒకే చితిపై దహన సంస్కారాలు నిర్వహించాల్స...
మార్బుల్ బండ మీదపడి బాలుడు మృతి
January 24, 2021రాజన్నసిరిసిల్ల : జిల్లాలోని చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఆడుకుంటుండగా మార్బుల్ బండ మీదపడి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొలిపాక ...
ఎస్పీ రాహుల్ హెగ్డే దాతృత్వం
January 22, 2021సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. కొద్దిరోజుల క్రితం జిల్లా కేంద్రం సిరిసిల్లలో తల్లిదండ్రులు చనిపోయి ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారన్న...
బైకులు ఢీకొని ఒగ్గు కళాకారులు దుర్మరణం
January 19, 2021సిరిసిల్ల : ఎదురెదురుగా వస్తున్న బైకులు ఢీకొని ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం ముస్తాఫానగర్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మృతులను ఒగ్గు కథ కళాకారులై...
వ్యవసాయబావిలో చిరుత పులి
January 14, 2021బోయినపల్లి, జనవరి 13: కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలంలోని మల్కాపూర్లో వ్యవసాయ బావిలో చిరుతపులి పడింది. గ్రామానికి చెందిన కోరేపు సురేశ్ అనే రైతు ఉదయం11 గంటలకు బావిలో నీరెంత ఉందో పరిశీలిస్తుండగా ...
రుణ యాప్ వేధింపులకు మరొకరు ఆత్మహత్య
January 09, 2021కరీంనగర్ : రుణ యాప్ వేధింపులు తాళలేక రాష్ట్రంలో శనివారం మరొక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇన్స్టంట్ రుణ యాప్ల వల్ల తనువు చాలించిన వారి సంఖ్య తెలంగాణలో ఆరుకి చేరుకుంది. రాజన్న సిరిసిల్ల...
ప్రైవేట్కు దీటుగా వైద్యం
December 10, 2020అందుబాటులో అన్ని రకాల వైద్య పరీక్షలుత్వరలో సిరిసిల్లలో ‘సూ...
బతుకుదెరువుకొచ్చి మృత్యుఒడికి
December 05, 2020సిరిసిల్లలో మృతిచెందిన భీవండివాసిదీనస్థితికి చలించిన మంత్ర...
నిలువ నీడలేని కుటుంబానికి మంత్రి కేటీఆర్ ఆపన్నహస్తం
November 26, 2020సిరిసిల్ల : నిలువ నీడలేని నిరుపేద కుటుంబం.. పెద్దదిక్కునూ కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుండగా మంత్రి కేటీఆర్ భరోసాగా నిలిచారు. డబుల్ బెడ్రూం మంజూరు చేసి ఆ కుటుంబానికి పెద్దన్నగా మారారు. వీర్న...
మిడ్మానేరులో దూకి యువతి ఆత్మహత్య!
October 22, 2020సిరిసిల్ల : బోయినపల్లి మండలం శాభాష్పల్లి హైలెవల్ వంతెన నుంచి మిడ్ మానేరు జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్కు చెందిన యువతిగా సమాచారం. యువతి వేములవాడ పట్...
అవిభక్త కవలల జననం
October 19, 2020ముస్తాబాద్: పొత్తి కడుపు కలిసి కవలలు జన్మించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో జరిగింది. ముస్తాబాద్కు చెందిన చెవుల శిరీష-వెంకటేశ్ దంపతులు కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు. శిరీషకు మ...
మిడ్మానేరుకు కొనసాగుతున్న వరద
October 17, 2020సిరిసిల్ల : మధ్య మానేరు జలాశయానికి వరద కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు మానేరు నది నుంచి వరద వచ్చి ప్రాజెక్టులో చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ఠ స్థా...
సిరిసిల్లలో టాస్క్ఫోర్స్ దాడులు
October 10, 2020సిరిసిల్ల క్రైం : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శుక్రవారం అర్ధరాత్రి టాక్స్ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. పట్టణంలోని లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో దాడులు జరిపి.. ...
తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు
October 07, 2020హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాలో నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రూరల్, యాదాద్రి భ...
పేకాటరాయుళ్లు తొమ్మిదిమంది అరెస్టు
October 06, 2020రాజన్న సిరిసిల్ల : పేకాట ఆడుతున్న తొమ్మిదిమంది వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక సాయినగర్ శివారులో పేకాట ఆ...
సిరి‘శాల’ తలరాత మార్చిన బతుకమ్మ చీరెలు
October 06, 2020సిరిసిల్ల: సమైక్యపాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల తలరాత బతుకమ్మ చీరలతో మారిపోయింది. మంత్రి కేటీఆర్ మదిలోంచి వచ్చిన ఆలోచన నేతన్నల జీవితాలనే మార్చేసింది. పూలపండుగ బతుకమ్మ వారి ఇళ్లలో వెలుగులు నింపి...
రాజన్న భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల7 నుంచి ఆర్జిత సేవలు
October 05, 2020వేములవాడ కల్చరల్ : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా ప్రేరేపిత లాక్డౌన్ నుంచి భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు. అన్...
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్టు
October 02, 2020రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణం సాయినగర్లోని ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక రైడ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఇల్లు అద్ద...
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు
September 29, 2020సిరిసిల్ల : పట్టణంలోని విద్యానగర్లో ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి, నలుగురిని...
బహ్రెయిన్లో ముచ్చర్లవాసి మృతి
September 18, 2020కేటీఆర్ చొరవతోస్వగ్రామానికి మృతదేహంగంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మం డలం ముచ్చర్లకు చెందిన దౌతు పర్శరాములు(45) ఈ నెల 2న బహ్రెయిన్లో మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామాన...
దంచికొట్టిన వాన.. మరో నాలుగు రోజులు..
September 15, 2020హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో సోమవారం రాత్రి దంచికొట్టింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పప...
సిరిసిల్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి : కేటీఆర్
September 02, 2020హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి పనులపై రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ...
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. ప్రభుత్వ వైద్యుడిపై కేసు నమోదు
September 01, 2020రాజన్న సిరిసిల్ల : సోషల్ మీడియాలో అభ్యంతరకర సందేశాలు పోస్టు చేసిన కారణంగా పోలీసులు ఓ ప్రభుత్వ వైద్యుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు చోటుచేసుకుంది. పోలీసులు త...
ఆకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ సింగిడి
August 29, 2020సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 10.30 నుంచి 12.30గంటల వరకు సూర్యుడి చుట్టూ వలయం కనిపించింది. ఇంధ్రదనస్సులోని వర్ణాల తరహాలో భానుడి చుట్టూ ఈ వ...
సిరిసిల్లలో ఆకట్టుకుంటున్న వాటర్ ఫాల్
August 17, 2020సిరిసిల్ల : తంగళ్లపల్లి మండలంలోని జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చింతల్ఠాణా గ్రామానికి దగ్గరలో గుట్టపై వాటర్ ఫాల్ ఉండగా.. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్...
వైద్యులు, సిబ్బంది సేవలను గుర్తించండి.. గౌరవించండి : మంత్రి కేటీఆర్
August 15, 2020రాజన్న సిరిసిల్ల : కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రాణాలు తెగించి వైద్యులు, సిబ్బంది సేవలను గుర్తించి, గౌరవించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక...
భూమి ఇతరులకు పట్టా చేశారని..
July 04, 2020వాటర్ ట్యాంక్ ఎక్కి యువతి నిరసనఅధికారుల హామీతో దిగివచ్చిన బాధితురాలు
పర్యాటక కేంద్రంగా సిరిసిల్ల కొత్తచెరువు అభివృద్ధి
June 17, 2020రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణం గత కొన్నేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అతి త్వరలోనే ఆధునిక వినోద కార్యక్రమాలకు కేంద్రంగా తయారుకానుంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశానుసా...
పళ్లు తోముకునేందుకు వేప పుల్ల విరుస్తూ..
June 03, 2020ఇల్లంతకుంట: సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. పళ్లు తోముకునేందుకు వేప పుల్ల విరుస్తుండగా విద్యుదాఘాతంతో వీఆర్ఏ మృత...
దేశానికే తెలంగాణ తలమానికం
June 03, 2020అన్ని రంగాల్లోనూ ఆదర్శంమున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్...
ఐఏఎస్లకు సిరిసిల్ల జలపాఠం
May 28, 2020జల నిర్వహణ మోడల్పై శిక్షణముస్సోరీ అకాడమీ ఎంపికశిక్షణ అంశంగా ఎంపికపై మంత్రి కేటీఆర్ హర్షంహైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒకప్పుడు సాగునీరు ...
ట్రైనీ ఐఏఎస్లకు వాటర్ మేనేజ్మెంట్ పాఠాలు
May 27, 2020హైదరాబాద్: ఐఏఎస్ శిక్షణ అకాడమీలో శిక్షణ అంశంగా సిరిసిల్ల జిల్లా ఎంపికకావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జల నిర్వహణ నమూనాకు దక్కిన మరో గుర్తింపు అని కొనియాడారు.
రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి రైతువేదికలే నాంది
May 27, 2020నావంతు 5 రైతు వేదికలురాజన్నసిరిసిల్ల జిల్లాలో సొంతఖర్చులతో నిర్మ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రుల పర్యటన షెడ్యుల్
May 25, 2020మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణాన...
ఆదర్శంగా సాగుదాం
May 20, 2020నియంత్రిత సాగుతో సత్ఫలితాలు సాధిద్దాంరైతులకు ఎక్కువ ప్రయోజనమే సర్కారు లక్ష్యం...
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్ష
May 19, 2020రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ ఛైర్పర్సన్ అరుణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్
May 18, 2020రాజన్న సిరిసిల్ల : కరోనా వైరస్ రాజన్న సిరిసిల్ల జిల్లాను తాకింది. ముంబయి నుంచి సిరిసిల్ల జిల్లాకు వచ్చిన ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆదివారం రాత్రి వైద్యాధికారులు వెల్...
సిరిసిల్ల వస్ర్తాలకు బ్రాండ్
May 13, 2020స్థానిక ఎమ్మెల్యేగా అదే నా లక్ష్యం సిరిసిల్లలో బతుకమ్మ చీరెల తయారీ వీడియ...
అండగా ఉంటాం
May 12, 2020కరోనా వేళ నేత కార్మికులు అధైర్యపడొద్దుజౌళిరంగంలో ఉజ్వల అవకాశాలు.. వాటిని అంది...
దగ్గరికొస్తే.. బీప్ బీప్
April 26, 2020కరోనా వేళ సరికొత్త ఐడీకార్డు సిరిసిల్ల విద్యార్థిని ఆవిష్కరణ ...
ఈత నేర్చుకునేందుకు వెళ్లి యువకుడు మృతి
April 25, 2020ఎల్లారెడ్డిపేట: ఈత నేర్చుకునేందుకు వెళ్లిన యువకుడు చెరువులో మునిగి మృత్యుఒడిలోకి చేరాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్త...
హోంగార్డు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్
April 24, 2020సిరిసిల్ల రాజన్న: జిల్లాలోని మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా గుండెపోటుతో మృతి చెందిన హోంగార్డు దేవయ్య కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. దేవయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపా...
వడగళ్ల బాధిత రైతులను ఆదుకుంటాం: వినోద్కుమార్
April 18, 2020రాజన్న సిరిసిల్ల :రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని ఏడు గ్రామాల్లో శుక్రవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్చైర్మన...
కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం
April 16, 2020కొవిడ్-19 నివారణకు ఒక ఫార్ములా అంటూ లేదువ్యాధి సోకకుండా చ...
లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన.. ముగ్గురిపై కేసు
April 15, 2020రాజన్న సిరిసిల్ల : జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురిపై అధికారులు కేసు నమోదు చేశారు. వేములవాడ పట్టణంలో గాంధీనగర్కి చెందిన గొల్లపల్లి నాగయ్య టీ స్టాల్ నడుపుతుండడంతో కేసు నమోదు చేశామ...
కరోనా ప్రబలితే ఇబ్బందులు తప్పవు.. ప్రజలు సహకరించాలి
April 15, 2020రాజన్న సిరిసిల్ల : కరోనా ప్రబలితే ఇబ్బందులు తప్పవు. రాబోయే రెండు వారాలు ఎంతో కీలకం. స్వీయనియంత్రణే దీనికి మందు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర మంత్రి కేటీఆ...
కంటైన్మెంట్ జోన్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్
April 15, 2020రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు. వేములవాడలోని సుభాష్నగర్ ఏరియాలో కంటైన్మెంట్ జోన్లను కేటీఆర్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల...
సిరిసిల్ల కలెక్టర్కు అరుణాచల్ప్రదేశ్ సీఎం కృతజ్ఞతలు
April 11, 2020రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్కు అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమఖండు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఉంటున్న తమ ప్రాంత విద్యార్థులు ఎదుర్కొంటున్న రేషన్ ఇబ...
కరోనాపై పోరుకు కాంతవ్వ ‘ఆసరా’
April 09, 2020కలెక్టరేట్/సిరిసిల్ల టౌన్: సిరిసిల్లలోని నెహ్రూనగర్కు చెందిన వెంగళ కాంతవ్వ (73) తాను దాచుకున్న రూ.12 వేల వృద్ధాప్య పింఛన్ డబ్బులను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా అందజేసింది. భర్త ముత్తయ్య ఆరేండ్ల క్రి...
ఊరంతా ఒక్కటై.. పారిశుధ్య కార్మికుడికి అంత్యక్రియలు
April 07, 2020రాజన్న సిరిసిల్ల : పల్లెలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక భూమికను పోషిస్తున్న పారిశుధ్య కార్మికులపై ప్రజల్లో కృతజ్ఞతాభావం వెల్లివిరుస్తున్నది. వారికి అండగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ కట్టడిలో వారి సేవ...
సిరిసిల్లలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
March 31, 2020సిరిసిల్ల : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆందోళనకు గురై ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో మంగళవారం వెలుగ...
దాస్తే దహిస్తుంది..
March 24, 2020నిర్లక్ష్యం వీడితే అందరూ క్షేమంవిదేశాలనుంచి వచ్చారా?.. వివరాలివ్వండి...
అతిక్రమిస్తే ఉపేక్షించం
March 24, 2020రోడ్డెక్కిన వాహనాలు సీజ్ప్రయాణికులను తరలిస్తున్న మూడు అంబులెన్సులురాష్ట్రవ్యాప్తంగా అనేక వాహనాలు, ఆటోలు, బైక్లు స్వాధీనంఐపీసీ 188, 54 డ...
రాజన్న ఆలయంలో ఘనంగా హోమాలు
March 23, 2020వేములవాడ : కరోనా వైరస్ నివారణార్థం, లోక కల్యాణార్థం వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం హోమాలు నిర్వహించారు. దేవాదాయశాఖ అధికారుల ఆదేశాలమేరకు రాజన్న ఆలయ కల్యాణ మం...
పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం..అధికారులపై వేటు
March 10, 2020రాజన్నసిరిసిల్ల: విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో క్షేత్ర స్థాయిలో పని చేయని సిబ్బందిపై వేటు వేస్తూ కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఉత్...
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి...
March 05, 2020రాజన్న సిరిసిల్ల : .జిల్లాకు చెందిన కోనారావుపేట మండలం ఎగ్లాసుపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2019 ఏప్రిల్ 15వ తేదీన పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందిన ప్రవీణ్ గత తొమ...
ముంపు బాధితులకు భరోసా
February 26, 2020ఇల్లంతకుంట: కాళేశ్వరం పదో ప్యాకేజీలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరిలో నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్టు ముంపు బాధితులకు రాష్ట్ర సర్కారు అన్నివిధాలా భరోసా ఇస్తున్నది. ఒక్క...
యువతిని వేధించిన కానిస్టేబుల్పై కేసు నమోదు
February 21, 2020రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్లలో యువతిని లైంగికంగా వేధించిన కానిస్టేబుల్పై కేసు నమోదైంది. స్టేషన్కు వచ్చిన యువతిని లైంగికంగా వేధించినట్లు కానిస్టేబుల్పై ఆరోపణలు. యువతి ఫిర్యాదు మేరకు కా...
మీ ఊరికి మీరే కేసీఆర్
February 21, 2020సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: ‘అభివృద్ధి విషయంలో మీ ఊరికి మీరే ఓ కేసీఆర్ కావాలి. గ్రామాలను బాగుచేసుకోవాలనే పట్టుదల ఉండాలి. బాగుచేస్తేనే ప్రజలు హర్షిస్తారు. సీఎం కేసీఆర్ ఆలోచనావిధానంతో పనిచేయాలి. 70 ...
విద్యార్థులను వేధిస్తే సహించం
February 21, 2020సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల క్రైం: సిరిసిల్ల బాలికల వసతిగృహంలో ఇటీవల జరిగిన ఘటన దురదృష్టమని.. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొన్నదని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గ...
ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కేటీఆర్
February 20, 2020సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బాలికలను వేధింపులకు గురిచేసిన ప...
2022 నాటికి సిరిసిల్లలో రైలు కూత వినపడాలి:మంత్రి కేటీఆర్
February 10, 2020రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా తరలించవచ్చు. మానేరు వాగుపై ఉన్న ఎగువ...
సిరిసిల్ల అభివృద్ధిపై అధికారులతో సమీక్షించిన మంత్రి కేటీఆర్
February 10, 2020సిరిసిల్ల: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్...
అభివృద్ధి చేశాం ఆశీర్వదించండి
January 19, 2020రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కేంద్రంలో 70 ఏండ్లనుంచి పాలించిన కాంగ్రెస్, బీజేపీలు చేయని అభివృద్ధిని రాష్ట్రంలో కేవలం ఐదేండ్లలో చేసి చూపించామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ...
ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్కే ఉంది
January 17, 2020రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ‘యాభై ఏండ్లలో ఎవరూ చేయని అభివృద్ధిని కేవలం ఐదేండ్లలో చేసి చూపించినం. కేంద్రం నయాపైసా ఇవ్వకున్నా ప్రగతిలో మనమే ముందున్నాం. దేశంలో ఏ ప్రభుత్వమూ ప్రవేశపెట్ట...
రెండెకరాల్లో ‘కారుగుర్తు’ ముగ్గు
January 15, 2020సిరిసిల్ల టౌన్: టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. సంక్రాంతి పండుగ, మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని రెండెకరాల స్థలంలో భారీ కారుగుర్తు ముగ్గును వేశా రు. మూడు గ...
కేటీఆర్ నిర్ణయం హర్షణీయం
January 15, 2020చిక్కడపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం హర్షణీయమని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని...
సిరిసిల్ల మున్సిపాలిటీ మళ్లీ మనదే
January 12, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సిరిసిల్ల మున్సిపాలిటీపై మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో సిరిసిల్ల ము...
తాజావార్తలు
- తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
- కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న హేమమాలిని
- టెస్ట్ చాంపియషిప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే పార్టీలో ఘర్షణ.. ఇద్దరు మృతి
- పల్లా, వాణీదేవి లకు తొర్రూరు బ్రాహ్మణ సంఘం సంపూర్ణ మద్దతు
- ఇరగదీసిన అశ్విన్, అక్షర్.. నాలుగో టెస్ట్లో ఇండియా విక్టరీ
- గాలి సంపత్ కోసం రామ్, జాతి రత్నాల కోసం విజయ్..!
- బడ్జెట్ సమావేశాలపై సీఎం సమీక్ష
- ప్రగ్యా ఠాకూర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?
- ‘ఆకాశవాణి’ టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది.