Seized News
3వేల కిలోల గంజాయి స్వాధీనం
March 04, 2021చోడవరం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో పోలీసులు సుమారు మూడు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఆ గంజాయి విలువ సుమారు 80 లక్షలు ఉంటుంది. విశాఖ ఏజెన్సీ ప్ర...
ఎన్నికల తాయిలంగా కోడిపిల్లలు.. పట్టుకున్న అధికారులు
March 03, 2021కూనూర్ : ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయడం మనం చూస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో బంగారం, వెండి బహుమతులు కూడా ఇస్తుంటారు. మరికొన్నిచోట్ల ఓటర్లను మచ్చిక చేసుకునేదుకు టీవీలు, స్మార్ట్ఫోన్లు ఇచ్చారు....
రూ. ౩ లక్షల విలువైన గంజాయి పట్టివేత
March 02, 2021ఆదిలాబాద్ : అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ సమీపంలోని కచ్కంటి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆదిలాబాద్కు చెందిన ఉస్మాన్, బల్వంత్, పరమేశ్వర్ అనే ...
డ్రగ్ సిండికేట్కు చెక్ : రూ 4 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు సీజ్!
March 01, 2021ముంబై : నవీ ముంబైలో అధికారుల కండ్లుకప్పి రూ 4 కోట్ల విలువైన 21.6 లక్షల విదేశీ సిగరెట్లను దేశంలోకి చొప్పిస్తున్న ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రట్టు చేశ...
జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
February 27, 2021శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలు భారీ డంప్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎగువ సిల్ధార్, రంజాటి, రౌసవాలిలో అనుమానాస్పద కదలికలపై పక్కా సమాచారం అందడంతో...
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
February 26, 2021మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనంకొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా బర్మటో, టేకమేటా, కాకుర్ గ్రామాల్లో గురువారం భద్రతా దళాలు మావోయిస్టుల భారీ డంప్ను ...
భద్రాచలంలో 28 కిలోల గంజాయి పట్టివేత
February 23, 2021భద్రాద్రి కొత్తగూడెం : అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం ఏసీపీ జి. వినీత్ తెలిపిన వివరాల ప్రకారం..గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు..భద్రాచలం...
వాహన తనిఖీల్లో రూ. 60 లక్షలు పట్టివేత
February 23, 2021రంగారెడ్డి : జిల్లాలోని చేవేళ్లలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో సోదాలు చేపట్టగా కారు డిక్కీలోని సంచుల్లో భారీగా నగదు కనిపించింది. రూ.60 లక్షల నగదుగా సమాచారం. ఎటువంటి పత్రాలు...
నకిలీ వే బిల్లుతో అక్రమ ఇసుక రవాణా..15 లారీల సీజ్
February 11, 2021జనగామ : నకిలీ వే బిల్లులతో హైదరాబాద్కు అక్రమ ఇసుక రవాణ చేస్తున్న 15 లారీలను పోలీసులు సీజ్ చేశారు. పది మందిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్లో జరిగింది. గురువారం స్థా...
మెహుల్ చోక్సీ రూ.14 కోట్ల ఆస్తులు ఈడీ జప్తు
February 05, 2021ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. రూ.13,000 కోట్ల విలువైన భారీ కుంభకోణానికి పాల...
భారీగా పులి చర్మాలు, జంతు అవశేషాలు స్వాధీనం
January 30, 2021శ్రీనగర్: భారీగా పులి చర్మాలతోపాటు పలు జంతువుల అవశేషాలను పలు శాఖలకు చెందిన బృందం స్వాధీనం చేసుకున్నది. జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్లో ఈ ఘటన జరిగింది. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, అటవీశాఖ, అన...
40 గోడౌన్లలో తనిఖీలు.. వరి, గోధుమ నిల్వలు సీజ్
January 29, 2021చండీఘడ్: ఒకవైపు రైతు ఆందోళనలు కొనసాగుతుండగా.. కేంద్ర ప్రభుత్వం పంజాబ్లో 40 గోడౌన్లపై ఇవాళ దాడులు నిర్వహించింది. భారీ సంఖ్యలో అక్కడ ఉన్న గోధుమ, వరి నిల్వలను సీజ్ చేసింది. గత రాత్...
పాయువులో పసిడి.. పట్టుబడ్డ నిందితులు
January 27, 2021కోజికోడ్: బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఎయిర్పోర్టుల్లో పట్టుబడుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒకచోట బంగారం స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. త...
ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
January 21, 2021డెహ్రాడూన్ : ఇండియన్ ఆర్మీకి చెందిన నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఉత్తరాఖండ్కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ గురువారం తెలిపింద...
విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
January 15, 2021మంగళూరు : మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు స్మగ్లర్ల నుంచి కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఫైజల్ థొట్టి మేల్పరంబ (37), షోహెబ్ ముగు (31) అనే ఇద్దరు షార్...
పీడీఎస్ బియ్యం.. గుజరాత్ పయనం
January 14, 2021పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నది. క్వింటాల్.. రెండు క్వింటాళ్లు కాదు.. ఏకంగా 30 టన్నుల బియ్యం గుజరాత్కు తరలిపోతున్నది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కేంద్రంగా ఈ దందా దర్జాగా కొన...
ఎల్బీనగర్లో మూడు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు సీజ్
January 12, 2021హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్లో రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచే రవాణాశాఖ అధికారుల బృందం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ట్రావెల్స్...
పొత్తి కడుపులో దాచిన డ్రగ్స్ పట్టివేత
January 02, 2021న్యూఢిల్లీ: డ్రగ్స్ను పొత్తి కడుపులో దాచి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 635.5 గ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆఫ్ఘన్ జాతీయుడు శనివారం ఢిల్ల...
అంతరాష్ట్ర దొంగ అరెస్టు..బంగారం స్వాధీనం
December 30, 2020మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఇన్చార్జి ఏసీపీ నరేందర్తో క...
ఘరానా దొంగ అరెస్టు.. భారీగా సొత్తు స్వాధీనం
December 26, 2020హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. పాండు అనే వ్యక్తి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుత...
ఆర్మీ యూనిఫాంను పోలిన దుస్తులు, బూట్లు స్వాధీనం
December 24, 2020శ్రీనగర్: ఆర్మీ యూనిఫాంను పోలిన దుస్తులు, బూట్లు, ఇతర వస్తువులను జమ్ముకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవంతిపొరాకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తి ఇంట్లో గురువారం తనిఖీలు చేశారు. భారీగ...
విమానాశ్రయంలో బంగారం పట్టివేత
December 23, 2020శంషాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్రమంగా తరలించేందుకు యత్నించిన రూ.17.48 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6ఈ 6468 విమానంలో చెన్నైకి వ...
ప్రైవేట్ రిసార్ట్లో రేవ్ పార్టీ : 9 మంది అరెస్ట్
December 22, 2020ఇడుక్కి: కేరళలోని వాగామోన్లో ఒక ప్రైవేట్ రిసార్ట్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తొమ్మిది మందిని అరెస్టు చేశారు. విశ్వసనీయంగా అందిన సమాచ...
భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు
December 19, 2020హైదరాబాద్ : భాగ్యనగరంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడింది. విదేశాల నుంచి వస్తున్న డ్రగ్ను ఎయిర్పోర్టులో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వా...
భారీగా గంజాయి పట్టివేత
December 19, 2020హైదరాబాద్ : ఈనెల 11న పోలీసు వాహనంలో గంజాయిని తరలిస్తున్న అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ జె.కృష్ణమోహన్ సహా మరో ఇద్దరు నిందితులను ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింద...
రూ.12 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత
December 15, 2020హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ ఇందిరానగర్లో అక్రమంగా నిల్వ చేసిన రూ. 12 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ దం...
8 కిలోల గంజాయి పట్టివేత
December 13, 2020వరంగల్ రూరల్ : ఆంధ్రా నుంచి గుట్టచుప్పుడు కాకుండా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ రూరల్ ...
ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఇద్దరి వద్ద రూ.1.90 కోట్ల పట్టివేత
December 13, 2020నాగర్కర్నూల్ : కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్పోస్టు వద్ద భారీగా నగదు పట్టుబడింది. ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఇద్దరి ప్రయాణికుల వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రూ.1.90 కోట్లు గుర్తి...
రాజమండ్రిలో 390 కేజీల గంజాయి పట్టివేత...
December 13, 2020అమరావతి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు. నగరంలోని గామన్ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీలో తరలిస్తున్న ...
హెచ్ఎండీఏలో ఏసీబీ సోదాలు
December 12, 2020అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ డీఎఫ్వో ఆఫీస్లో రూ.10.50 లక్షలు స్వాధీనంశేరిలింగంపల్లి: హెచ్ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ శుక్రవారం సోదాలు నిర్వహించింది. కాంట్రాక్టర్లకు బ...
చేపల పడవలో అక్రమంగా తరలిస్తున్న 9.7 కిలోల బంగారం పట్టివేత
December 11, 2020చెన్నై : సెయిలర్ చేపల పడవలో అక్రమంగా తరలిస్తున్న 9.7 కిలో బంగారాన్ని డీఆర్ఐ( డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్), భారత తీరరేఖ దళం గురువారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకుంది. పడవలో అక్రమంగా బంగారం ...
ముగిసిన ఆపరేషన్ టికెన్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
December 09, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు బుధవారం చేపట్టిన ఆపరేషన్ టికెన్ ముగిసింది. పుల్వామా జిల్లాలోని టికెన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందించింది. దీంతో భద్రతా దళా...
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
December 04, 2020షిల్లాంగ్: మేఘాలయలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం అందుకున్న పోలీసులు తూర్పు జయంతియా జిల్లా పరిధిలోని సుమారు నాలుగు కిలోమీటర్ల మేర బుధవారం రాత్రి వేళ ...
76 కిలోల గంజాయి పట్టివేత ముగ్గురు అరెస్ట్..
December 01, 2020హైదరాబాద్ : పోలీసుల తనిఖీలో 76 కేజీల గంజా యి పట్టుబడింది. విశాఖ సీలేరు నుంచి నగరంలో గంజాయి విక్రయించడానికి వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు సరఫరాదారులతోపాటు మరొకరిని అరెస్ట్ చేసి రిమాండ్...
రూ.10 కోట్ల విలువైన కలప పట్టివేత
November 30, 2020మణిపూర్ : మణిపూర్ రాష్ట్రంలో ఉక్రూల్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 కోట్ల విలువైన కలపను అస్సాం రైఫిల్స్ ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. కొందరు ట్రక్కుల్లో అక్రమంగా తరలిస్తున్న కలపను&n...
ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
November 29, 2020శంషాబాద్ : దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి 6ఈ-025 నంబర్ గల విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అను...
400 గ్రాముల హెరాయిన్ పట్టివేత
November 28, 2020ముంబై : మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో అక్రమార్కులు ఆరితేరిపోతున్నారు. డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తెలివిగా దేశాల సరిహద్దులను దాటిస్తూ కోట్లు సంపాదిస్తున...
విద్యార్థి వద్ద మత్తు పదార్థం స్వాధీనం
November 28, 2020హైదరాబాద్ : హషీష్ మత్తు పదర్థాన్ని సరఫరా చేస్తున్న ఓ బీటెక్ విద్యార్థిని శుక్రవారం రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. సీపీ మహేష్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా బీరం...
రూ.18లక్షల విలువైన బంగారం పట్టివేత
November 27, 2020తిరువనంతపురం : కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి 364 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (...
శంషాబాద్లో రూ.18 లక్షల బంగారం పట్టివేత
November 27, 2020శంషాబాద్ రూరల్: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న రూ.18 లక్షల బంగారాన్ని గురువారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రియాద్ నుంచి ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా&nbs...
భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత
November 26, 2020ఖమ్మం : ఇతర ప్రాంతాల నుంచి గుట్కా ప్యాకెట్లు తెచ్చి గుట్టుచప్పుడు కాకుండా దుకాణాలకు విక్రయిస్తున్న వ్యక్తిని ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మధిర మండలం అల్లినగారం గ్రామానికి చెంద...
6.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత.. ఇద్దరి అరెస్టు
November 25, 2020ముంబై : అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరిని మహారాష్ట్రలోని బోరివాలి రైల్వే స్టేషన్లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి 12 కిలోల 12 బంగారు కడ్డ...
నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత: ముగ్గురు అరెస్టు
November 24, 2020హైదరాబాద్ : యెమెన్, బెంగళూరు, ధూల్పేట కేంద్రంగా నగరంలో పలు రకాల మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ డీటీఎఫ్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 300 గ్రాముల ఖ...
సిటీలో రూ.1.35 కోట్ల నగదు సీజ్
November 22, 2020నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత హైదరాబాద్లో రూ. 1.35 కోట్ల నగదును సీజ్ చేశామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. 2,69...
ఆరు కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం
November 21, 2020హైదరాబాద్: బెంగుళూరులో ఆరు కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఆభరణాలను పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప...
‘పేట’లో 12 కిలోల గంజాయి పట్టివేత
November 20, 2020సూర్యాపేట : అక్రమంగా కారులో తరలిస్తున్న 12 కిలోల గంజాయిని సూర్యాపేట పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సూర్యాపేట డీఎస్పీ మోహన్కుమార్ వివ...
చెన్నై విమానాశ్రయంలో 4 కేజీల బంగారం పట్టివేత
November 20, 2020చెన్నై : దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయ నుంచి బంగారం అక్రమంగా జరుగుతుండటంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు, కస్టమ్స్ అధికార...
రూ.25 లక్షల హవాలా సొమ్ము సీజ్
November 20, 2020హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఎన్నికల వేళ నగదు పంపిణీని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున బృందాలు నగరంలో జల్లెడ పడుతున్నాయి. ర...
రూ.34 లక్షల హవాలా డబ్బు స్వాధీనం
November 18, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం వేర్వేరు చోట్ల రూ. 34 లక్షల నగదును స్వాధీనం చేశారు. సుల్తాన్ బజార్లో సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి&nbs...
2.5 క్వింటాళ్ల బెల్లం పట్టివేత
November 16, 2020వరంగల్ రూరల్ : అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 260 క్వింటాళ్ల బెల్లాన్ని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి నర్సంపేట పట్టణానికి అక్రమంగా బెల్లం, పటిక తరలిస్...
200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
November 16, 2020ఖమ్మం : అక్రమంగా వాహనంలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 200 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్...
విదేశీ కరెన్సీ, భారీగా బంగారం స్వాధీనం
November 15, 2020చెన్నై: విమాన ప్రయాణికుల నుంచి విదేశీ కరెన్సీతో పాటు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వేర్వేరు విమానాల ద్వారా చెన్నై అంత...
గంజాయి నిందితులపై ఉక్కుపాదం
November 09, 2020హైదరాబాద్ : నగరంలో గంజాయి నిందితులపై హైదరాబాద్ యూనిట్ డిస్టిక్ టాస్క్ఫోర్స్(డీటీఎఫ్) ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా నగరంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా నిర్వహించిన ...
భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత
November 08, 2020రాజన్న సిరిసిల్ల : ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు భారీగా పట్టుకున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఆదివారం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేర...
భారీగా బంగారం పట్టివేత...
November 08, 2020జైపూర్: రాజస్థాన్లోని జైపూర్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దీని విలువ రూ.40.62 లక్షల ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 741 గ్రాముల బంగారాన్ని పోలీసులు జైపూర్ ఎయిర్పోర్టులో స్వాధీనం ...
కొవిడ్ నిబంధనలు గాలికి.. పబ్లపై కేసు
November 08, 2020బంజారాహిల్స్: కొవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న పలు పబ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్లో రాత్రి వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పలు ప...
పురీషనాళంలో కేజీకిపైగా బంగారం!
November 07, 2020కొచ్చి: కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నడకతీరుపై అనుమానం రావడంతో అక్కడి కస్టమ్స్ అధికారులు అతడిని లోప...
పేస్ట్ రూపంలో అక్రమ రవాణా : రూ.58 లక్షల విలువైన బంగారం స్వాధీనం
November 04, 2020చెన్నై : దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి కిలో 11 గ్రాముల బంగారు పేస్ట్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.58.6 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ పేర్కొన్నది. దుబాయ్...
చర్లలో ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్టు
November 03, 2020చర్ల : రాష్ట్రంలో మావోయిస్టు కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. మావోయిస్టు ప్రాబల్యమున్న జిల్లాల్లో పకడ్బందీ నిఘా అమలు చేస్తుండటంతో పెద్ద సంఖ్యలో సానుభూతిపరులు, కొరియర్లు పట్టు...
పేలుడు పదార్థాలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు
November 02, 2020రంగారెడ్డి : అక్రమంగా పేలుడు పదార్ధాలు తరలిస్తున్న ఇద్దరిని మంచాల పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బొడకొండ శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్పై వెళ్తున్న ఇద్దరిని అనుమానించి నిలిపి తన...
నవీ ముంబైలో రూ.14 కోట్ల విదేశీ సిగరెట్లు పట్టివేత
November 02, 2020ముంబై : విదేశీ బ్రాండ్ సిగరెట్లకు అధిక డిమాండ్ ఉండటంతో మహారాష్ట్రలోకి విదేశీ సిగరెట్లు పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నారు. శుక్రవారం నాడు నవీ ముంబైలోని న్వా షెవా ఓడ రేవు వద్ద రూ.14 కోట్ల విలువ...
క్యాషాయం పార్టీ
November 02, 2020దుబ్బాకలో గెలుపే ధ్యేయంగా బీజేపీ అడ్డదారులుబేగంపేట్లోని మాజీ ఎంపీ వివేక్ కార్యాలయం నుంచే కుయుక్తులు సిటీ నుంచి హవాలా మార్గంలో కోటి రూపాయలు తరలించేందుకు ప్రయత...
ఇంట్లో నాటు బాంబులు స్వాధీనం
October 31, 2020కామారెడ్డి : భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో శనివారం పోలీసులు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సిద్ధిరామయ్య అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం సాయంత్రం నాటుబాంబు పేలి ప...
2 కిలోల గంజాయి పట్టివేత
October 30, 2020హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరోసారి గంజాయి పట్టుబడింది. ఖైరతాబాద్లోని ఓ హోటల్లో గంజాయి సేవిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం...
భారీగా నకిలీ నోట్లు సీజ్.. ఐదుగురు అరెస్ట్
October 30, 2020డెహ్రాడూన్: కేంద్రం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా దేశంలో నకిలీ నోట్ల ముఠాల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట నిందితులు దొంగ నోట్ల...
రూ. 50 లక్షల హవాలా సొమ్ము పట్టివేత
October 29, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హవాలా ద్వారా సేకరించిన డబ్బును మరో రాష్ర్టానికి తరలించే ప్రయత్నం చేస్తూ నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. ట...
బీజేపీ శ్రేణుల్లో నిర్వేదం
October 28, 2020కొంపముంచిన సోషల్మీడియాఅత్యుత్సాహంతో పార్టీకి నష్టంనెత్తి పట్టుకుంటున్న కాషాయ నేతలుసిద్దిపేట, నమస్తే తెలంగాణ: అన్నీ తప్పటడుగులే. గెలవడం ...
ఇదేందయ్యా రఘునందనా?.. వీడియో
October 27, 2020గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు చేసిన రఘునందన్కు రాష్ట్ర బీజేపీ నేతలు వంత పాడడం సిగ్గుచేటైతే.. కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్న అమిత్షా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఫోన్ చే...
42 చోట్ల ఐటీ సోదాలు.. 2.37 కోట్ల నగదు స్వాధీనం
October 27, 2020హైదరాబాద్: ఎంట్రీ ఆపరేటర్ సంజయ్ జైన్, అతని లబ్ధిదారుల ఇండ్లల్లో ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ...
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత...
October 25, 2020హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ లోకస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అంతర్జాతీయ, ఇద్దరు దేశీయ ప్రయాణికుల నుంచి రూ. 70.95 లక్షల విలువైన గోల్డ్ బిస్కెట్లన...
భద్రాచలంలో 590 కేజీల గంజాయి పట్టివేత
October 21, 2020భద్రాచలం: భద్రాచలం చెక్పోస్టు వద్ద పోలీసులు బుధవారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ సీఐ టి స్వామి, ఎస్సై బి మహేశ్ భద్రాచలం చెక్పోస్టు వద్ద ...
అసోంలో రూ.15.15 కోట్ల హెరాయిన్ పట్టివేత
October 19, 2020గువహటి: అసోంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం చేపట్టిన సోదాల్లో రూ.15.15 కోట్ల విలువైన హెరాయిన్ను పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి త...
నిషేధమని తెలిసినా... దర్జాగా దందా
October 16, 2020హైదరాబాద్ : నిషేధిత గుట్కాను భారీ ఎత్తున గోడౌన్లలో దాచి, నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.64 లక్ష విలు...
యూట్యూబ్లో చూసి రూ.100 నకిలీ నోట్లు తయారు.. ఇద్దరు అరెస్ట్
October 14, 2020చండీగఢ్: యూట్యూబ్లో వీడియోలు చూసి రూ.100 నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ రాష్ట్రం మెహర్బన్ పరిధిలోని మాట్టేవారా గ్రామానికి చెందిన ఇద్దరు నకిలీ వంద కరెన్సీ ...
రూ.96 లక్షలు సీజ్.. 65 మంది అరెస్ట్
October 11, 2020బెంగళూరు: జోరుగా పేకాడుతున్న కొందరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం బెంగళూరులోని ఒక జూదం కేంద్రంపై ఆకస్మి...
మట్టి తరలిస్తున్న 8 ట్రాక్టర్లు సీజ్
October 11, 2020మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 ట్రాక్టర్లను రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. రామకృష్ణాపూర్ పరిధిలోని బొక్కలగుట్ట నుంచి కొందరు గుట్ట...
పట్టుబడ్డ బంగారంపై కస్టమ్స్ ఆరా
October 05, 2020శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం పెద్దమొత్తంలో పట్టుబడ్డ బంగారంపై కస్టమ్స్ అధికారులు ఆరాతీస్తున్నారు. కొరియర్ల ద్వారా అక్రమంగా పార్సిల్ చేస్తున్న విషయంపై దృష్టిసారించారు. ఈ బంగారాన్ని ...
లోదుస్తుల్లో బంగారం.. పట్టేసిన కస్టమ్స్ అధికారులు
September 28, 2020కొచ్చి: కేరళలోని కన్నూర్, కోజికోడ్ విమానాశ్రయాల్లో సోమవారం భారీగా బంగారం పట్టుబడింది. ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి అధికారులు దాదాపుగా కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. కన్నూర్ వి...
రూ.25 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
September 28, 2020డిస్పూర్ : డ్రగ్స్ అక్రమ రవాణాపై అస్సాం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు జూన్ 26 నుంచి పోలీస్ శాఖ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ...
ఖరీదైన వాచీల అక్రమ రవాణా : నలుగురు అరెస్ట్
September 27, 2020న్యూఢిల్లీ : లగ్జరీ గడియారాల అక్రమ రవాణాపై కస్టమ్స్ విభాగం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంపై దృష్టిసారించింది. పెద్ద ఎత్తున ఖరీదైన వాచీలను రవాణా చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.2...
అస్సాంలో 6.4 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
September 27, 2020చందేల్ : అస్సాంలోని చందేల్ జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రూ.6.4 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అస్సాం రైఫిల్స్ శనివారం స్వాధీనం చేసుకున్నాయి. మోల్తుక్ గ్రామ సరిహద్దు అటవీ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు ని...
జమ్ము కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్టు
September 19, 2020రాజౌరి : జమ్ము కశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను సంయుక్త భద్రతా దళాలు శనివారం అరెస్టు చేశాయని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే...
గంజాయితో పట్టుబడిన మహిళలు..
September 18, 2020ముంబై : ముంబైలో అథేరీ ప్రాంతంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులక...
లక్నోవిమానాశ్రయంలో 2కోట్ల విలువైన బంగారం స్వాధీనం
September 18, 2020లక్నో: లక్నోవిమానాశ్రయంలో 2కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసిన లక్నోలోని చౌదరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు రూ. 2 క...
రూ . కోటి 20 లక్షల విలువచేసే గంజాయి స్వాధీనం
September 16, 2020అమరావతి : విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరకు నుంచి ఒడిశా రాష్ట్రం రాయఘడ కు అక్రమంగా తరలిపోతున్న గంజాయిని కొమరాడ పోలీసులు పట్టుకున్నారు. కొమరాడ వద్ద రహదారి గోతుల కా...
హవాలా రాకెట్ పట్టివేత.. రూ.3.75 కోట్లు నగదు స్వాధీనం
September 15, 2020హైదరాబాద్ : పోలీసులు హైదరాబాద్ నగరంలో గుట్టుగా సాగుతున్న హవాలా రాకెట్ ను ఛేదించారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వీరి నుంచి రూ.3.75 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ...
రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
September 12, 2020కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం రాత్రి పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బ్లాక్ మార్కెట్లో సుమారు రూ.2.12 కోట్లు ఉంటుందని వారు తెలిపారు. హ...
భారత్-పాక్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
September 12, 2020ఫిరోజ్పూర్ : పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అబోహార్ సరిహద్దు అవుట్పోస్ట్ వద్ద శనివారం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో రైఫిళ్లతోపాటు మ్యా...
బంగ్లా సరిహద్దుల్లో 14.6 కిలోల వెండి సీజ్
September 12, 2020కోల్కతా: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమంగా తరలిస్తున్న 14.6 కిలోల వెండి పట్టుబడింది. పశ్చిమబెంగాల్ దక్షిణ సరిహద్దుగుండా బంగ్లాదేశ్లోకి వెండి ఆభరణాలను తరలిస్తుండగా బీఎస్ఎఫ్ బలగ...
1,027 కేజీల గంజాయి పట్టివేత
September 11, 2020గజపతి : ఓ ట్రక్కు నుంచి రూ.50 లక్షలకు పైగా విలువ జేసే 1,027 కిలోల గంజాయిని ఒడిశా పోలీసులు శుక్రవారం పట్టుకొని వాహన డ్రైవర్ను అరెస్టు చేశారు. గజపతి జిల్లా ఆర్ ఉదయగిరి గ్రామ పరిధిలో బురాపాదర్...
కర్ణాటకలో భారీగా గంజాయి నిల్వలు స్వాధీనం
September 10, 2020బెంగళూరు : కర్ణాటక కల్బుర్గీ జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని బెంగళూరు సెంట్రల్ డివిజన్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆగస్టు 3...
10 క్వింటాళ్ల బెల్లం పట్టివేత
September 08, 2020వరంగల్ రూరల్ : వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల బెల్లాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. గీసుకొండ మండల పరిధి కొనైమకుల రోడ్డుపై మంగళవారం రా...
భారీగా క్రిష్ణ జింక చర్మాలు స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్
September 08, 2020బెంగళూరు: కర్ణాటక అటవీశాఖ అధికారులు భారీగా క్రిష్ణ జింక చర్మాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళూరు అటవీ ప్రాంతం పరిధిలో వన్య జంతువులను సంహరించి వాటి చర్మాలను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం అధికారులకు తెల...
గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురికి తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం
September 08, 2020లూధియానా : ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి గాయాలయ్యాయి. పంజాబ్లోని లూధియానా బస్తీ జోధేవాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బస్తీ జోధేవాల్ ప్రాంతంలో ఓ కుటుంబం అద్దె ఇంట్లో న...
ముంబైలో భారీగా డ్రగ్స్, డబ్బులు స్వాధీనం
September 06, 2020ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో భారీగా డ్రగ్స్, డబ్బులు పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ యూనిట్ ఆదివారం ఆకస్మిక దాడులు చేసింది. ఈ సందర్భంగా హషీష్, ఎల్ఎస్డి, గంజా వంట...
కొండమల్లేపల్లిలో భారీగా పీడీఎస్ బియ్యం స్వాధీనం..
September 06, 2020కొండమల్లేపల్లి : అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్న 130 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 మినీ గూడ్స్ వాహనాలను సీజ్ చేసి 1...
బైక్ను సిమెంటు లారీ ఢీకొని ముగ్గురు దుర్మరణం
September 06, 2020చిత్తూరు : సిమెంట్ లారీ మృత్యురూపంలో దూసుకొచ్చి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలిగొంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్ జిల్లాలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన శం...
ఏనుగు దంతాలు విక్రయించేందుకు యత్నించిన ముగ్గురి అరెస్టు
September 01, 2020కియోన్జార్ : ఒడిశా కియోన్జార్లో సోమవారం ఏనుగు దంతాలు విక్రయించేందుకు యత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు అటవీ అధికారి తెలిపారు. హరిచందన్పూర్కు కొందరు ఏనుగు దంతాలను విక్రయించేందుకు వస్తున్నట...
కోటి రూపాయల హెరాయిన్ పట్టివేత
September 01, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహరాజ్గంజ్ జిల్లాలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. పట్టుబడ్డ హెరాయిన్ బరువు 107 గ్రాములు ఉన్నదని, దీని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపా...
విమానాశ్రయంలో బంగారం పట్టివేత
September 01, 2020తిరువనంతపురం : కేరళ రాజధాని తిరువనంతపురం విమానాశ్రమంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ సోమవారం 225 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నట్లు కొచ్చి కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్) అధికారులు తెలిపారు. ఓ ప్రయాణిక...
120 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
August 30, 2020ఖమ్మం : ఖమ్మం అర్బన్ మండలం కైకొండైగూడెం వద్ద అక్రమంగా తరలిచేందుకు ప్రయత్నం చేస్తున్న 120 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. పోలీసులు...
రూ.42 కోట్ల విలువైన బంగారు కడ్డీలు పట్టివేత.. ఎనిమిది మంది అరెస్ట్
August 30, 2020న్యూ ఢిల్లీ : ఢిల్లీ రైల్వే స్టేషన్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఎనిమిది మందిని శుక్రవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి 504 విదేశీ బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ ఇంటెలిజె...
ఐదుగురు మావోయిస్టు సానుభూతి పరులు అరెస్టు
August 29, 2020జయశంకర్ భూపాలపల్లి : మావోయిస్టులకు పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు కాటారం డీఎస్పీ బోనాల కిషన్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గుత్తికోయల...
ఆంధ్రాలో పట్టుబడ్డ తెలంగాణ మద్యం
August 28, 2020హైదరాబాద్: తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఆంధ్రపోలీసులు సీజ్చేశారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 242 బాటిళ్ల మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నాగాయలంకలో పోలీసు...
ఏపీలో భారీగా గంజాయి, గుట్కా పట్టివేత
August 26, 2020అమరావతి: పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. గంజాయి లాంటి మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేసే ముఠాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త పోకడలను అనుసరిస్తూ తమ దం...
సెల్ ఫోన్ లో బంగారం స్మగ్లింగ్...ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టివేత
August 25, 2020ఢిల్లీ : ఢిల్లీ ఎయిర్ పోర్టులో తాజాగా బంగారం పట్టుబడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దుబాయి నుంచి బంగారం స్మగ్లింగ్ చేయడానికి వారు పాత సెల్ ఫోన్ వాడారు. అది కూడా ఓల్డ్ మోడల్ కావడంతో కస్టమ్...
రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం
August 25, 2020భద్రాద్రి కొత్తగూడెం : ఐచర్ కంటైనర్, కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. భద్రాచలం పోలీసు స్టేషన్లో విలేకరు...
10 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్
August 25, 2020బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర స్థాయిలో మత్తుమందులు విక్రయించడంలో ఆరితేరిన రామబాబు అనే వ్యక్తి నుంచి బెంగళూరు పోలీసులు 10...
కోజికోడ్ విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత
August 23, 2020కోజికోడ్ : కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) శనివారం జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. 24 క్యారెట్ల బంగారాన్ని ఇనుప పెట్టెల లోప...
పాయింట్ బ్లాక్లో తుపాకీ పెట్టి.. దొంగతనానికి యత్నించి
August 23, 2020ఉత్తరప్రదేశ్ : ఘజియాబాద్ జిల్లా సిహాని గేట్ ప్రాంతం నంద్ గ్రామ్ గ్రామంలో ఇంటర్నెట్ కేఫ్ యజమాని పాయింట్ బ్లాక్లో తుపాకీ పెట్టి బెదిరించి నగదు దోచుకెళ్లేందుకు యత్నించిన ఇద్దరిలో ఒకరు పోలీసులు పట్...
రూ.15 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
August 22, 2020పాట్నా : బిహార్ రాష్ర్టం పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఓ స్మగ్లర్ వద్ద నుంచి మూడు కేజీల హెరాయిన్ను పట్టుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి రైలులో హెరాయిన్ తీసుకువ...
నకిలీ పోలీసుల అరెస్ట్..10 సెల్ ఫోన్లు, 6 బైక్ లు స్వాధీనం
August 21, 2020సూర్యాపేట : లాక్ డౌన్ లో చేసే పని లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులు నకిలీ పోలీస్ అవతారం ఎత్తిన దొంగలను కోదాడ పోలీసులు అరెస్ట్ చేసి దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. జగ్...
త్రిపురలో రూ.కోటి విలువైన యాబా టాబ్లెట్లు, బ్రౌన్ షుగర్ స్వాధీనం
August 20, 2020అగర్తాలా : నగరంలో రెండు వేర్వేరు ఆపరేషన్లలో త్రిపుర పోలీసులు రూ.కోటి విలువైన యాబా టాబ్లెట్లు, బ్రౌన్ షుగర్, నగదు, మొబైల్ ఫోన్లను గురువారం స్వాధీనం చేసుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస...
రూ.కోటి విలువైన స్మాక్, గంజాయి స్వాధీనం
August 20, 2020ఛండీఘఢ్ : హర్యానాలోని రోహ్తక్, జింద్ జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువైన స్మాక్, 270 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని ఆరుగురి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలివి.. ర...
కన్నూర్ విమానాశ్రయంలో 657 గ్రాముల బంగారం పట్టివేత
August 20, 2020కొచ్చి: కేరళలోని కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 657 గ్రాముల బంగారాన్ని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం రాత్రి షార్జా నుంచి కన్నూర్ వచ్...
200 కిలోల గంజాయి స్వాధీనం
August 18, 2020ఛండీఘడ్ : హర్యానాలోని హిసార్ జిల్లాలో వేర్వేరు చోట్ల గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ వాసి సుభాష్ ట్రక్లో ఆరు ప్...
రూ.81 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత!
August 18, 2020డీఆర్ఐ జాయింట్ ఆపరేషన్లో ముఠా గుట్టు రట్టుముంబైలో తీగలా...
400 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు
August 17, 2020గజపతి : ఒడిశా గజపతి జిల్లాలో అక్రమంగా వాహనంలో తరలిస్తున్న సుమారు 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. ఉదయం మోహనా ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీల...
రూ.9 లక్షల డ్రగ్స్ స్వాధీనం.. 23 మంది అరెస్టు
August 16, 2020వాగేటర్: ఉత్తర గోవా వాగేటర్లోని ఓ విల్లాలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి రూ. 9 లక్షల విలువైన మాదక ద్రవ్యాలతోపాటు ముగ్గురు విదేశీయులతో సహా 23 మందిని అరెస్టు చ...
26.25 కిలోల బంగారం స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
August 16, 2020సిలిగురి : పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుంచి అక్రమంగా తరలిస్తున్న 26.25 కిలోల బంగారాన్ని శుక్రవారం రాత్రి రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ (డీఆర్ఐ) స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. స్వ...
శంశాబాద్ విమానాశ్రయంలో 837గ్రాముల బంగారం పట్టివేత
August 15, 2020హైదరాబాద్ : శంశాబాద్ విమానాశ్రయంలో 837 బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం పట్టుకున్నారు. వివరాలు.. సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి వస్తున్న నలుగురు వ్యక్తులు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న...
కేరళలో 45 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం
August 13, 2020తిరువనంతపురం: కేరళలోని కన్నూరు ఎయిర్పోర్టులో గురువారం ఉదయం ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 45 లక్షల విలువ చేసే బంగా...
సరిహద్దు నుంచి దేశంలోకి పక్షుల అక్రమ రవాణా.. బీఎస్ఎఫ్ స్వాధీనం
August 12, 2020కోల్కతా: సరిహద్దు నుంచి దేశంలోకి చిలుకలు వంటి పక్షులను అక్రమ రవాణా చేస్తుండగా సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ బారాన్బెరియాలోని బోర్డర్ అవుట్పోస్ట్ నుంచి అక్రమ...
స్టేషన్ ఆఫీసర్ వద్ద భారీగా నగదు, మద్యం పట్టివేత
August 12, 2020జైపూర్ : రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో విధుల నుంచి సస్పెండ్ అయిన ఎస్హెచ్ఓ వద్ద నుంచి రూ.11.36 లక్షల నగదు, 21 మద్యం బాటిళ్లను అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.
27,600 లీటర్ల కెమికల్ స్పిరిట్ స్వాధీనం
August 09, 2020చండీగఢ్: నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిల్వ చేసిన 27,600 లీటర్ల కెమికల్ స్పిరిట్ను పంజాబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఫ్యాక్టరీల్లో రసాయనాలను అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు ఆ రాష్ట్రాని...
హీరాగోల్డ్ కేసులో రూ.70కోట్ల విలువైన ప్లాట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ
August 08, 2020హైదరాబాద్ : హీరా గోల్డ్ కేసులో సుమారు రూ.70కోట్ల విలువైన 81 ప్లాట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ టోలీచౌ...
రూ. 10 లక్షల విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం
August 07, 2020బాసిర్హట్ : పశ్చిమ బెంగాల్లోని కైజూరి నుంచి బంగ్లాదేశ్కు అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 10 లక్షల విలువైన వెండి ఆభరణాలను దక్షిణ బెంగాల్ సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్ఎఫ్) స్వాధీనం చే...
భారీగా గంజాయి పట్టివేత.. ఆరుగురు అరెస్టు
August 07, 2020ఘజియాబాద్ : ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టం ఘజియాబాద్లో శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కౌషాంబి నుంచి యశ్, ఆదిత్య, మయాంక్, నిచికేట, ఆసిఫ్, సాజి...
చెన్నై ఎయిర్ పోర్ట్ లో రూ.82.3లక్షల విలువైన బంగారం పట్టివేత
August 05, 2020చెన్నై: చెన్నై ఎయిర్ పోర్ట్ లో రూ.82.3లక్షల విలువైన 1.48 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఐదుగురి నుంచి 1.2 కిలోల గోల్డ్ న...
జీన్స్ ప్యాంటులో దాచిన బంగారం పట్టివేత
August 05, 2020చెన్నై: జీన్స్ ప్యాంటులో దాచిన బంగారాన్ని పసిగట్టిన కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నైలో బుధవారం ఈ ఘటన జరిగింది. దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులన...
చోరీ కేసులో ఐదుగురు అరెస్టు
August 04, 2020కురార్ : ముంబై పరిధిలోని కురార్ గ్రామంలో చోరీకి పాల్పడిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు కురార్ స్టేషన్ పోలీసులు తెలిపారు. వీరి నుంచి 5.5 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్ల...
రూ.3.75 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత
August 03, 2020ఖమ్మం : జిల్లాలోని నేలకొండపల్లి మండలం చేరువుమాదరం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని ఒక ఇంట్లో గుట్కా నిల్వల...
గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు అరెస్టు
August 01, 2020మహాసమండ్ : ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని మహాసమండ్ జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురిని శనివారం పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి నాలుగు క్వింటాళ్ల గంజాయితోపాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ...
ఒడిస్సాలో వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం
August 01, 2020ఒడిస్సా: ఒడిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో పోలీసులు వెయ్యి కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఉదయగిరి జిల్లా నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి ఉల్లిగడ్డలో లోడ్తో వెళుతున్న ట్రక్ను పోలీసులు తని...
ఆంధ్రాలో తెలంగాణ మద్యం పట్టివేత
July 29, 2020ఉండవెళ్లి : తెలంగాణ రాష్ర్టం నుంచి ఆంధ్రప్రదేశ్కు వివిధ వాహనాల్లో తరలిస్తున్న మద్యాన్ని బుధవారం అక్కడి పోలీసులు పట్టుకున్నారు. కర్నూల్ ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా...
రూ.20లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత
July 26, 2020విశాఖ: జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విశాఖ నుంచి తమిళనాడుకు మొక్కజొన్న లోడ్లో వెళ్తున్న లారీని చిలకలూరిపేటలో పోలీసులు తనిఖీ చేశారు. . లారీని పూర్తిస్థాయిలో సోదా చేయ...
8 లక్షల విలువైన ఔషధాలు స్వాధీనం
July 25, 2020కామ్జాంగ్ : అస్సాం రాష్ట్రం నుంచి రెండు ట్రక్కుల్లో తరలిస్తున్న రూ.7.9 లక్షల విలువైన ఔషధాలను మణిపూర్లోని కమ్ జాంగ్ జిల్లాలో అసోం రైఫిల్స్ శనివారం స్వాధీనం చేసుకున్నారు. పన్ను రశీదులు అధీకృత విక్ర...
రూ.20లక్షల విలువ గల గుట్కా పాకెట్ల పట్టివేత
July 25, 2020కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నం ఆర్.పేట పోలీస్స్టేషన్ సమీపంలో గుట్కా, ఖైనీ డంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు పోలీసులు ఇంటిలో సోదా చేయగా ఇంటిలో నిల్వ ఉంచిన రూ.20లక్షల విలు...
ఢిల్లీ విమానాశ్రయంలో రూ.66 లక్షల విదేశీ సిగరెట్లు పట్టివేత
July 24, 2020ఢిల్లీ: విదేశీ సిగరెట్లను అక్రమంగా రవాణా చేస్తున్న 13 మంది భారతీయులపై ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. వీరంతా కొవిడ్ కారణంగా దుబాయ్లో చిక్కుకున్నవా...
ఎరువుల దుకాణాలపై టాస్క్ఫోర్స్ దాడులు
July 21, 2020ఖమ్మం : వైరా, తల్లాడ మండలలోని ఎరువులు దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వవుంచిన ఎరువులు, పురుగు మందులతోపాటు రేషన్ బియ్యంను కూడా పట్టుకున్నారు. టాస...
సరిహద్దులో మద్యం పట్టుకున్న కర్నూల్ పోలీసులు
July 21, 2020ఉండవెళ్లి : తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నఏడుగురు వ్యక్తులను కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.40 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రా...
నకిలీ వేబిల్లులతో ఇసుక దందా
July 21, 2020నిందితుల్లో టీఎస్ఎండీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులులైసెన్స్డ్ ఇసుక కాంట్రాక్ట...
1000 కిలోల గంజాయి స్వాధీనం
July 20, 2020కోరాపుట్ : ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న1000 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేశారు. 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న 9సింటెక్స్ ...
చెక్పోస్టు వద్ద తనిఖీలు..రూ.5.27కోట్లు స్వాధీనం
July 16, 2020చెన్నై: చెన్నైలోని అరంబాకం సమీపంలో ఉన్న చెక్పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.5కోట్ల 27లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కార...
ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ భారీ డంప్ స్వాధీనం
July 13, 2020రాయ్పూర్ : మావోయిస్టు ప్రభావిత రాజనంద్గావ్ జిల్లాలో పోలీసులు సోమవారం భారీడంప్ను సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 12 రేడియో సెట్లు, ఆరు డిటోనేటర్లు, పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే సామగ్రిని ...
కారులో గంజాయి పట్టివేత
July 13, 2020ఇద్దరి అరెస్టు.. మరో ఇద్దరు పరారీనకిరేకల్: ఏపీలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి ముంబైకి గంజాయి రవాణా చే...
పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత
July 10, 2020హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద ఓ కారులో 86 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయ...
రూ.20.40 కోట్ల విలువైన శానిటైజర్ బాటిల్స్ సీజ్
July 09, 2020భోపాల్: మధ్యప్రదేశ్లోని భోపాల్లో రూ.20.40 కోట్ల విలువైన శానిటైజర్ బాటిల్స్ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు గురువారం సీజ్ చేశారు. రైసన్లోని సెహత్గంజ్ గ్రామంలో ఉ...
నీరవ్ మోదీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
July 08, 2020న్యూఢిల్లీ: పారిపోయిన ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద నీరవ్ మోదీకి సంబంధి...
నకిరేకల్లో 50 కిలోల గంజాయి పట్టివేత
July 04, 2020నల్లగొండ: జిల్లాలోని నకిరేకల్ మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇవాళ తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు మండలంలోని చందంపల్లి స్టేజి వద్ద ఓ ట్రాక్టర్ను ఢీ కొట్టింది. దీంతో కారు...
71 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
July 04, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: లారీడ్రైవర్ క్యాబిన్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న చాంబర్లో తరలిస్తున్న డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఓ లారీలో హైదరాబా...
ఒడిశాలో నక్సల్స్ క్యాంపును ఛేదించిన ప్రత్యేక ఆపరేషన్ బృందాలు
July 02, 2020కందమళ్ : ఒడిశా రాష్ట్రంలోని కందమళ్ జిల్లాలోని లడపదర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ పోలీసులు బృందాలు నక్సల్స్ క్యాంపును ఛేదించారు. ఇక్కడ నక్సల్స్ నిల్వ ఉంచిన 15కేజీల...
రూ. 50 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
July 01, 2020చిత్తూరు: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో పోలీసులు రూ.50లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో పోలీసులు పీలేరు, రొంపచర్ల, యర్రావార...
రూ.65కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టివేత
June 27, 2020కుప్వారా : జమ్మూకశ్మీర్లో భారత ఆర్మీ, కుప్వారా పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి మాద్యక ద్రవ్యాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పట్టు...
రాబిన్సింగ్ కారు సీజ్
June 26, 2020చెన్నై: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్పై జరిమానా పడింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఎక్కువగా ఉండటంతో జూన్ 19 నుంచి 30 వరకు చెన్నై నగరంలో లాక్డౌన్ ...
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
June 25, 2020వనపర్తి : జిల్లాలోని పాంగల్ మండలం మందాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ రైస్మిల్లు వద్ద భారీగా రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో కొనుగో...
భారీగా కల్తీ నెయ్యి స్వాధీనం
June 25, 2020జోధ్పూర్: సుమారు 200కుపైగా డబ్బాల్లో ఉన్న కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ ఘటన జరిగింది. ఓ కంపెనీ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లుగా ఆ రాష్ట్ర ఆరోగ్యశ...
సినిమాల్లో పోలీసు.. నిజజీవితంలో కార్ల దొంగ
June 22, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం ఓ అంతర్జాతీయ కార్ల దొంగల ముఠా గుట్టును రట్టు చేసింది. ముఠాలని ఐదుగురు సభ్యులను లక్నో పోలీసులు అరెస్ట్ చేసి వీరి నుంచి బీఎండబ్ల్యూ సహా రూ. 5 కోట్ల విలువ చేసే ...
ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో మద్యం పట్టివేత
June 22, 2020కృష్ణా : వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులోని జగ్గయ్యపేట చెక్పోస్టు వద్ద పోలీసులు సీజ్ చేసినట్లు కృష్ణాజిల్లా అదనపు ఎస్పీ వకుల్ జిందాల్ జగ్గయ్యపేట సర్కిల్ ...
భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం
June 21, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఓ డ్రగ్స్ ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి భారీ ఎత్తున మత్తు పదార్థాలతో పాటు వాహనాలు, సెల్ఫోన్లు, ఇతర స...
గంజాయి స్వాధీనం.. ఇద్దరు యువకుల అరెస్టు
June 19, 2020వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో బైకుపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి వారినుంచి 56గ్రాముల గంజాయి, రెండు సెల్ఫోన్లు, బైకును స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి.. పట్టణంలోన...
అంబులెన్స్లో తరలిస్తున్న మద్యం స్వాధీనం
June 16, 2020కృష్ణా : తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చిలుకలూరిపేటకు అంబులెన్స్లో అక్రమంగా తరలిస్తున్న రూ.లక్ష విలువైన మద్యాన్ని కృష్ణాజిల్లా నందిగామ మండలం పెద్దాప...
ఖమ్మంలో టాస్క్ఫోర్స్ దాడులు
June 15, 2020ఖమ్మం : జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం నిర్వహించిన దాడుల్లో పీడీఎస్ బియ్యంతో పాటు నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ వెంకట్రావ్ తెలిపారు. బోనకల్లు పోలీస్స్టే...
భారీగా కల్తీ పత్తి విత్తనాలు సీజ్
June 14, 2020రూ. కోటి విలువైన 13 టన్నులు స్వాధీనం నలుగురి అరెస్టు.. పరారీలో ముగ్గురు
చిరుతపులి తోలు విక్రయించేందుకు యత్నించిన వ్యక్తి అరెస్టు
June 13, 2020భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలోని నయాగ్రా పాంత్రంలోని సనా మణినాగ్ అటవీలో ఓ ముఠాకు పులితోలు, ఎముకలు విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం అరెస్టు చేశారు. నింద...
పుణెలో దొంగనోట్లు.. ఆర్మీ జవాన్ పాత్ర
June 11, 2020ముంబై: పుణెలో పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ పట్టుబడింది. ఐదుగురు వ్యక్తులు సహా ఈ నకిలీ కరెన్సీ సరఫరా, మార్పిడిలో పాత్ర ఉన్న ఆర్మీ జవాన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ కరెన్సీలో విదేశీ కరె...
భారీగా అక్రమ మద్యం పట్టివేత
June 09, 2020విజయవాడ : తెలంగాణ రాష్ట్రం నుంచి కృష్ణా జిల్లాకు ద్విచక్ర వాహనంపై అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం గంపలగూడెం వద్ద పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 236 మద్యం బాటిళ...
16 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ రూ.15.50 లక్షలు స్వాధీనం
June 08, 2020దుండిగల్ : ఎస్వోటీ పోలీసులు పేకాట రాయుళ్లను అరెస్టు చేసిన ఘటన సోమవారం దుండిగల్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశం కథనం ప్రకారం... దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేటలోని నిర్మాణంలో ఉన్న ...
29 లక్షల నకిలీ విత్తనాలు సీజ్
June 06, 2020రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దాడులుసూత్రధారులతోపాటు ఏజెంట్లు అరెస్ట్
నంబర్ప్లేట్ సరిగాలేని 18 వాహనాలు సీజ్
June 06, 2020సుల్తాన్బజార్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వాహనదారులపై సుల్తాన్బజార్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఈ మేరకు శుక్రవారం ఈస్ట్జోన్ డీసీపీ ఆదేశాల మేరకు సుల్తాన్బజార్ పోలీసుల...
దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా అరెస్టు
June 05, 2020పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరిజిల్లా చేబ్రోలులో దొంగనోట్లు ముద్రిస్తున్న నలుగురిని ...
55 కిలోల గంజాయి పట్టివేత
June 02, 2020రంగారెడ్డి : విశాఖపట్నం తాడేపల్లి గూడెం నుంచి నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. జుమ్మెరాత...
పుల్వామా తరహా ఉగ్రదాడి భగ్నం..
May 28, 2020హైదరాబాద్: జమ్మూకశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పుల్వామా తరహా దాడికి ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 20 కిలోల పేలుడు పదార్ధాలతో వెళ్తున్న ఓ కారును భద్రతా దళ...
ముళ్ల పొదల్లో ఐదు లక్షల అక్రమ మద్యం
May 26, 2020గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు- చినగార్లపాడు గ్రామాల మధ్య ముళ్లపొదల్లో తెలంగాణ నుంచి మద్యం అక్రమంగా తీసుకువచ్చి నిల్వావుంచారు . 1600 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధ...
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
May 25, 2020బెల్లంపల్లిరూరల్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం రూ.25లక్షల విలువచేసే నకిలీ పత్తివిత్తనాలు, రూ.74,088 విలువ చేసే ైగ్లెఫోసెట్, రూ.1,25,600 నగదును పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల డీ...
క్యాబ్లు, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఉంటే సీజ్
May 21, 2020హైదరాబాద్ : క్యాబ్లు, ఆటోలపై రవాణాశాఖ డేగ కన్ను వేయనున్నది. కరోనా నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ను కట్టుదిట్టం చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన...
సీజ్ చేసిన మద్యం ఎత్తుకెళ్లిన కానిస్టేబుల్
May 06, 2020కరీంనగర్: లాక్డౌన్ సమయంలో సీజ్ చేసిన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ను కరీంనగర్ పోలీసులు పట్టుకొన్నారు. సదరు కానిస్టేబుల్ కరీంనగర్లోని టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్...
కాచిగూడలో వైన్షాపు సీజ్
May 06, 2020హైదరాబాద్ : నగరంలోని కాచిగూడలో ఓ వైన్షాపును ఎక్సైజ్ పోలీసులు బుధవారం సీజ్ చేశారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బాలయ్య తెలిపిన వివరాల ప్రకారం... గత కొన్ని రోజులక్రితం ఇందిరాపార్కు వద్ద ఓ ఇంటిలో మద్యం...
నిబంధనల ఉల్లంఘన..11 దుకాణాల సీజ్
May 06, 2020వికారాబాద్ : లాక్డౌన్ నియమ నిబంధనులు అనుసరించి షాపులు తెరువాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొందరు నిబంధనలు పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా షాపులు తెరుస్తున్నారు. కాగా, వికారాబాద్ జిల్లా పరిగిలో లా...
జూబ్లీహిల్స్లో పబ్ సీజ్.. లక్షల విలువైన మద్యం స్వాధీనం
April 25, 2020హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్న పబ్ను పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్లోని సీక్రెట్ అఫైర్స్ పబ్పై వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్...
పాల వ్యాన్ ఎక్కి బుక్కయ్యారు
April 21, 2020లాక్డౌన్ క్రమంలో స్వస్థలాలకు దూరంగా ఉంటున్నవారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏలాగైనా స్వస్థలాలకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది కాలినడకన వెళుతుండగా, మరిక...
సూపర్ మార్కెట్ సీజ్ చేసిన అధికారులు
April 16, 2020హైదరాబాద్ : నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల సూపర్ మార్కెట్ను అధికారులు సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు సూపర్ మార్కెట్ను సీజ్ చేశారు. భౌతిక దూరం పాటించకపోవడం, అదేవి...
సీజ్ చేసిన మద్యం అమ్మిన కానిస్టేబుల్ అరెస్ట్
April 11, 2020ప్రయాగ్రాజ్: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్నది. దీంతో మద్యం ప్రియులకు మందు దొరక్క ఇబ్బంది పడుతున్నారనుకున్నాడో ఏమో... తాను పనిచేస్తున్న స్టేషన్లో అప్పటికే సీజ్ చేసిన మద్యాన్ని అమ్ముదామని ఆలో...
800 మంది పాసుపోర్టులు సీజ్..
March 28, 2020హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎవరికైనా అత్యవసర సేవలకు పోలీసు సహాయం కావాలంటే వెంటనే కరోనా ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెం. 9490617234కు సమాచారం అందించాలన్నారు. గుండెపోటు గురైనప్పుడు, డయ...
సామాజిక దూరం పాటించని రెండు సూపర్ మార్కెట్ ల సీజ్
March 28, 2020నిజామాబాద్ : కరోనాని అరికట్టడానికి లాక్ డౌన్ లో సామాజిక దూరం పాటించి విక్రయాలు చేస్తున్న రెండు సూపర్ మార్కెట్ లను కార్పొరేషన్ అధికారులు సీజ్ చేసారు. నగర పాలక సంస్థ అధికారులు నగరం లోని సూపర్ మార్కెట...
హైదరాబాద్ పరిధిలో 2480వాహనాలు సీజ్
March 23, 2020హైదరాబాద్ : ప్రభుత్వం జారీచేసిన జీఓ-45,46ప్రకారం హైదరాబాద్ ట్రాఫిక్, శాంతి భద్రతల పోలీసులు లాక్డౌన్ పాటించని వాహనదారులు, ప్రజలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ 25 ట్రాఫిక...
ప్రయాణికులను తరలిస్తున్న అంబులెన్సులు సీజ్
March 23, 2020కోదాడ : ప్రయాణికులతో వెళ్తున్న మూడు అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం 65వ జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. ఎంవీఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంల...
ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
March 12, 2020హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి కరెంట్ వైర్ బండిల్స్లో బంగారం తీసుకువచ్చాడు. కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారుల...
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
March 08, 2020హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రేమ్చంద్ గుప్తా అనే ప్రయాణికుడి నుంచి 931 గ్రాముల బంగారం స్వాధీనం...
పందుల కళేబరాలతో కల్తీనూనె తయారీ
March 02, 2020హైదరాబాద్: కల్తీ నూనె తయారీపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న అక్రమ తయారీదారులు వివిధ మార్గాల్లో తమ అక్రమ కల్తీ నూనె తయారీని కొనసాగిస్తున్నారు. కాసుల సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో అక్రమార్కులు చెలగ...
చెన్నై ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
February 26, 2020తమిళనాడు: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ భారీగా బంగారం పట్టుబడింది. ఫారిన్ నుంచి చెన్నైకి చేరుకున్న ఓ ప్రయాణికుడిని ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్ అధికారులు తనిఖీ చేశారు. అతడి కదలికలు, నడవడిక అ...
బస్సులో తరలిస్తున్న బంగారం స్వాధీనం..
February 25, 2020హైదరాబాద్: నగర శివారులో డీఆర్ఐ అధికారులు ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు చూసినైట్లెతే.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అక్ర...
విమానాశ్రయంలో బంగారం స్వాధీనం..
February 20, 2020రంగారెడ్డి: శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి హైదరాబాద్కు వచ్చిన విమానంలో ముందస్తు సమాచారంతో.. కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వ...
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం
February 15, 2020రంగారెడ్డి: శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది ఓ ప్రయాణికుడి నుంచి 1100 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్ర...
ఎయిర్పోర్టులో 1200 గ్రాముల బంగారం స్వాధీనం
February 14, 2020హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి ఎయిర్ ఇండియా విమానం ఏఐ966 విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ప్రయాణిక...
ఎయిర్పోర్టులో 2.5 కేజీల బంగారం స్వాధీనం..
February 09, 2020రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం లభించింది. వివరాలు చూసినైట్లెతే.. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తమ విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా.. జెడ్డా న...
3 రోజుల్లో 31 కిలోల బంగారం పట్టివేత
February 03, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మూడురోజుల్లో రూ.13.3 కోట్ల విలువైన 31.5 కిలో ల అక్రమ బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకొన్నారు. నాలుగు వేర్వేరు కేసుల్లో 12 మందిని అదుపులోకి తీసుకొన్నట్టు డీఆర్ఐ హైదరా...
ఎయిర్పోర్టులో బంగారం స్వాధీనం..
January 29, 2020రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణీకుల నుంచి అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ. 40 లక్షల విలువైన బంగారం, భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ...
కల్లులో కలిపే క్లోరల్ హైడ్రేట్ పట్టివేత
January 28, 2020నల్లగొండ : కల్లులో కలిపే క్లోరల్ హైడ్రేట్తో పాటు పలు రసాయనాలను నల్లగొండ జిల్లా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్య తెలిపిన వివరాలు.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్...
ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
January 25, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు ప్రయాణికుల నుంచి రూ.1.66 కోట్ల విలువచేసే 4.08 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. గురువారం తెల్లవారుజాము...
విమానాశ్రయంలో 4కిలోల బంగారం పట్టివేత
January 24, 2020హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగు కిలోల బంగారం పట్టుబడింది. దుబాయ్, మస్కట్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.1.66 కోట్లు ఉం...
ఐదు లారీలు.. ఐదు ట్రాక్టర్లు సీజ్..
January 22, 2020కర్ణాటక: ఐదు లారీలను, మరో ఐదు ట్రాక్టర్లను కర్ణాటక అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకెళ్తే.. శివమొగ్గలోని మైనింగ్ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారన్న సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధి...
2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
January 22, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వరిపొట్టు లారీలో గంజాయి తరలిస్తున్న ఓ ముఠా గుట్టును రట్టుచేశారు డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు. పక్కా సమాచారం మేరకు ఓ లారీని ...
తాజావార్తలు
- ఇందిరాపార్కు మార్గంలో.. ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్
- వాణీదేవికి ‘మొదటి ప్రాధాన్యత’
- ఫ్రెండ్లీ పోలీసింగ్
- 9 మందికి ఉరి
- మాకేదీ ప్రోత్సాహం ?
- కలుపు మొక్కలతో చేటు
- మన గెలుపే బీజేపీకి జవాబు
- కేంద్రం హామీల్లో నెరవేర్చినవెన్ని?
- టీఎస్ బీపాస్తోప్రజలు ఖుష్
- రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డు
ట్రెండింగ్
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?
- ‘ఆకాశవాణి’ టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది.
- ఏ1 ఎక్స్ప్రెస్ రివ్యూ
- క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..