Sangareddy News
పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
January 24, 2021సంగారెడ్డి: జీహెచ్ఎంసీ శివార్లలో రక్షణ లేని ఏటీఎంలను దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని బొంతపల్లి పారిశ్రామికవాడలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ప్రయత్న...
నందిగామ పంచాయతీ కార్యదర్శి, ఏపీఎం సస్పెండ్
January 23, 2021సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు మండలం నందిగామ గ్రామ పంచాయతీ కార్యదర్శి, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్(ఏపీఎం)ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు శని...
స్కూళ్లలో కొవిడ్ నిబంధనల గురించి మంత్రి హరీష్ ఏమన్నారంటే?
January 23, 2021సంగారెడ్డి : పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 1 నుంచి...
వ్యవసాయానికి ఏటా రూ.35 వేల కోట్లు: మంత్రి హరీశ్
January 23, 2021సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఏటా రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నదని, దేశంలో ఇంత ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి...
కర్షక సంక్రాంతి
January 14, 2021అరవై ఎకరాల్లో.. అద్భు త సేద్యంసంక్రాంతి అంటేనే కర్షకుల పండుగ. పొలాల పండుగ. మట్టి నుంచి అన్నాన్ని మొలకెత్తించే అన్నదాతల ఇంట ...
హత్య కేసులో కుటుంబ సభ్యులు ఆరుగురు అరెస్టు
January 09, 2021సంగారెడ్డి : హత్య కేసులో సంగారెడ్డి పోలీసులు ఆరుగురు కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. భూ వివాదంలో గడిచిన మంగళవారం చౌటకూర మండల కేంద్రంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు....
బుధేరాలో నాటు కోళ్లు మృతి..ఆందోళనలో గ్రామస్తులు
January 08, 2021సంగారెడ్డి : జిల్లాలోని మునిపల్లి మండలం బుధేరా గ్రామంలో చంద్రకళ అనే మహిళా ఇంట్లో సుమారు 40కి పైగా కోళ్లు చనిపోవడం స్థానికంగా ఆందోళన రేపుతున్నది. ఈ కోళ్లు బర్డ్ ఫ్లూ తో చనిపోయి ఉంటాయని అక్కడివాళ్లు ...
యువకుడి దారుణ హత్య.. తల, మొండెం వేరు..
January 08, 2021సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా హతమార్చి మొండెం నుంచి తలను వేరుచేసి వాగులో పడేశారు. బసంతపూర్ గ్రామశ...
అత్తగారింటి ముందు ఆందోళనకు దిగిన కోడలు
January 06, 2021సంగారెడ్డి : తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అత్తగారింటి వేధింపులు అధికమయ్యాయని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ ఆందోళనకు దిగింది. స్థానికుల కథనం మేరకు..గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని ప్రకృత...
తుల్జాభవాని ఆలయంలో హుండీ చోరీ..
January 06, 2021సంగారెడ్డి : జిల్లాలోని మునిపల్లి మండలం బుధేరా చౌరస్తాలో గల తుల్జాభవాని ఆలయంలో బుధవారం తెల్లావారుజమున గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం మేరకు.. తుల్జాభవాని ఆలయంలో గుర్...
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 18 మంది మహిళలకు 'షీ క్యాబ్స్'
January 04, 2021సంగారెడ్డి : అతివలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. పురుషులకు సమానంగా తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో తమ ప్రతిభ కనబర్చుతున్న మహిళామణులు డ్రైవింగ్లోనూ రాణిస్తున్నారు. ఆడబిడ...
జాతీయ రహదారి-65పై ప్రమాద ప్రదేశాల గుర్తింపు
January 03, 2021సంగారెడ్డి : జాతీయ రహదారి-65ను సంగారెడ్డి డీఎస్పీ ఏ.బాలాజీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరుగుతున్న మూడు ప్రాంతాలను డీఎస్పీ గుర్తించారు. స...
మెదక్ జిల్లాలో 90 రోజుల్లో 100 మంది మృతి
December 31, 2020మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో గత మూడు నెలల నుంచి విషాదం అలుముకుంది. 90 రోజుల్లో 100 మంది మృతి చెందారు. వీరంతా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారే. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సంభవించిన వరు...
కాళ్లు, చేతులు లేవు.. కానీ ఆ బుడ్డోడిలో అద్భుతమైన కళ
December 29, 2020కాళ్లు, చేతులు లేకపోతేనేం.. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు. ఓ 11 ఏళ్ల బాలుడికి కాళ్లు, చేతులు లేకపోయినప్పటికీ నోరు సహాయంతో అద్భుతమైన పెయింటింగ్ వేసి ప్రశంసలు పొ...
స్కూటర్ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు దుర్మరణం
December 28, 2020సంగారెడ్డి : అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి స్కూటర్ను ఢీకొట్టింది. దుర్ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్లపట్ల గ్...
వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు
December 26, 2020సంగారెడ్డి : రాజంపేటకు చెందిన వివాహిత జ్యోతి ఇటీవల హత్యకు గురైన విషయం విదితమే. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు చిన్నయ్యను పోలీసులు అరెస్టు చేశారు. 14వ తేదీన వివాహితను ఇంటి ను...
సొంత జాగలో ఇంటి నిర్మాణానికి సాయం : మంత్రి హరీశ్రావు
December 23, 2020సంగారెడ్డి : వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంటి స్థలం ఉన్న పేదలు, గుడిసె వాసులు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బుధవారం జిల్లాలోని నారాయణ ఖేడ్ నియోజక వ...
ప్రాణం తీసిన జొన్నరొట్టెలు..సంగారెడ్డిలో విషాదం
December 22, 2020హైదరాబాద్ : జొన్న రొట్టెలు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి.. కులవృత్తి చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కొద్ది రోజుల కిందట తృటిలో తప్పిన...
పల్లె ప్రకృతివనాలు ఆరోగ్య కేంద్రాలు
December 21, 2020సంగారెడ్డి : పల్లె ప్రకృతివనాలు ఆరోగ్య కేంద్రాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని డోయన్స్ వెంచర్లో ఏర్పాటు చేసిన పల్లె పకృతి వ...
అమెరికాలో సంగారెడ్డి జిల్లా వాసి మృతి
December 21, 2020మునిపల్లి: అమెరికాలోని చికాగో నగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసి దుర్మరణం చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మునిపల్లి మండలం మల్లిఖార...
రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి హరీష్ రావు
December 20, 2020సంగారెడ్డి : రైతు వేదికలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి గ్రామంలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించ...
అమెరికాలో సంగారెడ్డి జిల్లా వాసి మృతి
December 20, 2020సంగారెడ్డి : అమెరికాలోని చికాగో నగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసి మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. జిల్లాలోని మునిపల్లి...
పాము.. జాలరీ మధ్యలో చేప
December 19, 2020హైదరాబాద్: రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచేందుకు ప్రభుత్వం చెరువుల్లో విరివిగా చేపలను వదులుతున్నది. దీంతో మత్య్సకారులకు ఉపాధి లంభించడంతోపాటు, ప్రజలకు పోషకాహారం లభిస్తున్నది. ఈ క్రమంలో సంగారెడ్డి పట్...
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి ?
December 18, 2020సంగారెడ్డి : చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని హత్నూర మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని బుద్వేల్ జిల్లా అంగీసి గ్రామానికి చెందిన పాల్...
అక్రమ క్రషర్లను సీజ్ చేసిన అధికారులు
December 18, 2020సంగారెడ్డి : జిల్లాలోని కొల్లూర్, ఉస్మాన్ నగర్ ప్రాంతంలో అక్రమ క్రషర్లను అధికారులు సీజ్ చేశారు. కొల్లూర్లో ఐదు క్రషర్లు, అక్రిడ్ ఇన్ఫ్రా, పుల్లూరి మైనింగ్ అండ్ లాజిస్టిక్, గోల్డ్ డస్ట్ క్రషర్, సాయ...
బైక్ను ఢీ కొట్టిన లారీ..ఒకరి మృతి
December 17, 2020సంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా మరొకరు వీవ్రంగా గాయపడ్డ విషాద ఘటన జిల్లాలోని నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..నిజాంపేట్ వద్ద నేషనల్ ...
అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరుతున్నారు
December 17, 2020సంగారెడ్డి : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో బీజేపీ, కాంగ్రెస్...
మహిళ ఆత్మహత్యాయత్నం..కాపాడిన పోలీసులు
December 17, 2020సంగారెడ్డి : కుటుంబ గొడవల నేపథ్యంలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. నాగరాణి(30) అనే మహిళకు కొన్నేండ్ల క్రితం కామారెడ్డి జ...
సంగారెడ్డిలో మహిళ దారుణహత్య
December 17, 2020సంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం సమీపంలోని ఫెసల్వాది చెరువు కట్ట కింద నిన్న రాత్రి (35) సంవత్సరాల వయసు గల మహిళను గుర్తు తెలియని వ్యక్తులు లైంగికదాడి చేసి...
సంగారెడ్డిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన
December 17, 2020సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్లోని జోగిని కాలనీలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పర్యటించారు. కాలనీలో రోడ్లు, మురికి కాలువలు పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ క...
నకిలీ ఉద్యోగ రాకెట్ ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్టు
December 16, 2020సంగారెడ్డి : నకిలీ ఉద్యోగ రాకెట్ ముఠా గుట్టును బహిర్గపరిచిన పోలీసులు ముగ్గురి వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ప్రాథమిక దర్యాప్తు మేరకు నిందితులు ఇప్పటివరకు 25 మంది న...
మత్స్య సంపద అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి
December 16, 2020సంగారెడ్డి : మత్స్య సంపద అబివృద్ధికి సీఎం కేసీర్ కృషి చేస్తున్నారన్నారని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ అన్నారు. బుధవారం సింగూర్ ప్రాజెక్ట్లో నీలకంఠ రోయ్యాలను...
ఆర్గానిక్ పరిశ్రమలో అదుపులోకి వచ్చిన మంటలు
December 12, 2020సంగారెడ్డి : ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి తీవ...
ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
December 12, 2020సంగారెడ్డి : ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై పరిశ్రమ నుంచ...
రాష్ట్రంలో పెరుగుతున్న చలితీవ్రత
December 10, 2020హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్నది. ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణ...
ఐఐటీ-హైదరాబాద్ విద్యార్థులకు 222 ప్లేస్మెంట్ ఆఫర్లు
December 09, 2020సంగారెడ్డి : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) విద్యార్థులు ఈ ఏడాది మొదటిదశ క్యాంపస్ ఇంటర్వ్యూలో 222 ప్లేస్మెంట్ ఆఫర్లు పొందారు. 30 అంతర్జాతీయ ఆఫర్లతో సహా 63 కంపెన...
ఉరి తాళ్లతో రైతుల నిరసన
December 08, 2020సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. రైతులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిన్నారం గ్రామానికి చెందిన రైతులు ఉరి తాళ్లతో నిరసన తెలిపార...
జహీరాబాద్లో 436 కేజీల గంజాయి పట్టివేత
December 03, 2020సంగారెడ్డి : విశాఖ ఏజెన్సీ నుంచి అక్రమంగా మహారాష్ర్టకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని 436 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు తెలిపారు. గురువారం సంగా...
వరద బాధిత కుటుంబానికి రూ .4 లక్షల ఎక్స్గ్రేషియా
December 03, 2020సంగారెడ్డి : జిల్లాలోని అమీన్పూర్ నివాసి అనంతుల ఆనంద్(30) గడిచిన అక్టోబర్లో కురిసిన భారీ వర్షానికి పోటెత్తిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. బాధిత కుటుంబానికి పటాన్చెరు ఎమ్మెల్యే...
ఏవో అరుణ మృత దేహం లభ్యం
November 29, 2020సంగారెడ్డి : వ్యక్తిగత కారణాలతో మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వ్యవసాయ అధికారిని అరుణ మృత దేహం ఆచూకీ లభించింది. మూడు రోజుల తరువాత ఎన్డీఆర్ఎఫ్ బృందం మృతదేహాన్ని వెలికి తీసింది. జిల్లాలోని మ...
ఏవో అరుణ అచూకీ కోసం నదిలో గాలింపు
November 28, 2020సంగారెడ్డి : జిల్లాలోని మనూరు మండలం రాయిపల్లి గ్రామ శివారులోని మంజీరా నది బ్రిడ్జి వద్ద కారు నిలిపి కనిపించకుండా పోయిన వ్యవసాయాధికారిణి అరుణ అచూకి కోసం పోలీసులు గత రెండు రోజులుగా ముమ్మరంగా గాలింపు ...
మంజీరా నదిలో ఏఓ ఆత్మహత్య!
November 27, 2020నాగల్గిద్ద/మనూరు: సంగారెడ్డి జిల్లా మనూరు మం డలం రాయిపల్లి శివారులోని మంజీరా నదిలో మండల వ్యవసాయ శాఖ అధికారి గల్లంతయ్యారు. నారాయణఖేడ్ మండలం పైడిపల్లికి చెందిన అరుణ(32) సంగారెడ్డి రైతు శిక్షణ కేంద్...
మంజీరా నదిలో వ్యవసాయాధికారి గల్లంతు.!
November 26, 2020సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలో వ్యవసాయాధికారి మంజీరా నదిలో గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలివి.. నారాయణఖేడ్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన అరుణ సంగారెడ్డి రైతు శిక్...
అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీతో జరుగదు : మంత్రి హరీశ్రావు
November 24, 2020సంగారెడ్డి : అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీతో సాధ్యం కాదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంచంద్రాపూర్ 112వ డివిజన్లో టీఆర్ఎస్...
'నిధులిచ్చే అవకాశం లేదని ఒకరు.. అభివృద్ధి చేస్తమని మరొకరు'
November 24, 2020సంగారెడ్డి : ఢిల్లీ నుండి స్థానిక సంస్థలకు, హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఒకవైపు చెబుతుంటే మరోవైపు ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ మాత్రం కేంద్రం నుండి న...
స్నేహితుడి బ్యాగు నుంచి 29.50 లక్షలు చోరీ
November 19, 2020కీసర : ఆర్థిక కష్టాలు తీర్చుకునేందుకు ఓ వ్యక్తి తనను నమ్మిన స్నేహితుడి సొమ్మును కొట్టేశాడు. చివరకు సీసీ కెమెరాలు ఇచ్చిన క్లూతో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస...
బీజేపీ నేతపై ఆరోపణలు.. మహిళ ఆత్మహత్యా యత్నం
November 17, 2020సంగారెడ్డి : బీజేపీ నేత, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పటాన్ చెరువులోని హాస్పిటల్లో చికిత్స ప...
జాతీయ రహదారుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
November 16, 2020సంగారెడ్డి : జాతీయ రహదారుల పనుల్లో వేగాన్ని పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ హైవే అథారిటీ, ఆర్ అండ్ ...
సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం
November 16, 2020హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవిందాపూర్ శివారులో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. భూమి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య గొడవ త...
పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు
November 15, 2020సంగారెడ్డి : దీపావళి లక్ష్మీ పూజల పేరుతో గుట్టుగా పేకాడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు.. వివరాలను జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజు మీడియాకు వెల్లడించారు. దీపావళి లక్ష్మీ పూజల పే...
సైకిల్ను ఢీ కొట్టిన లారీ.. వ్యక్తి దుర్మణం
November 15, 2020సంగారెడ్డి : సైకిల్ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మణం చెందిన విషాద ఘటన జిల్లాలోని న్యాల్కల్ మండలం దేవునిపల్లి గుట్ట సమీపంలో 161 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఈ ప్రమాదంలో ...
చెరువులో శవమై తేలిన చిన్నారి
November 15, 2020సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లో మూండేండ్ల చిన్నారి చెరువులో పడి అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు.. క...
ఈతకు వెళ్లి యువకుడు మృతి
November 14, 2020సంగారెడ్డి : జిల్లాలోని న్యాల్కల్ మండలం రేజింతల్ విషాద సంఘటన చోటుచేసుకుంది. రేజింతల్ వద్ద చెక్డ్యాంలో ఇద్దరు యువకులు ఈతకు వెళ్లారు. రాకేశ్(17), సాజిద్(16) ఇద్దరూ ఈతకు వెళ్లగా వీరిలో రాకేశ్ ...
మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన
November 10, 2020సంగారెడ్డి : ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో రూ.72 లక్షల అంచన...
గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఆరుగురు మృతి
November 10, 2020సంగారెడ్డి: జిల్లాలోని పటాన్చెరు మండలం పాటి సమీపంలో ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైలో కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు స...
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
November 08, 2020సంగారెడ్డి : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జిల్లాలోని గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమడుగులో శనివారం చోటు చేసుకుంది. ఎస్ విజయ్ కృష్ణ తెలిప...
నమ్మి వెళ్తే స్నేహితులతో కలిసి లైంగికదాడి చేసి చంపేశాడు..
November 06, 2020సంగారెడ్డి : జిల్లాలో సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు ఆమెపై సామూహిక లైంగిక దాడి చేసి హతమార్చినట్లు గుర్తించారు. ఇప్పటికే నిందితులను అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీస...
సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. మహిళపై లైంగికదాడి
November 05, 2020సంగారెడ్డి : జిల్లాలోని కొల్లూరు తండా శివారులో దారుణం జరిగింది. భోజ్య తండాకు చెందిన పత్లోత్ లత(30) అనే వివాహిత మంగళవారం రాత్రి అదృశ్యమైంది. మియాపూర్లోని తన తల్లిగారింటికి వెళ్తుండగా ఆమెను...
బైక్ను ఢీకొన్న టిప్పర్.. వ్యక్తి దుర్మరణం
November 04, 2020హైదరాబాద్ : టిప్పర్ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింద...
మొక్క జొన్న రైతులకు న్యాయం చేస్తాం : మంత్రి హరీశ్ రావు
November 04, 2020సంగారెడ్డి : జిల్లాలో మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో వరి ధాన్యం, పత్తి...
కంది తహసీల్దార్ ఆఫీస్లో హరీష్ రావు ఆకస్మిక తనిఖీ
November 04, 2020సంగారెడ్డి : జిల్లా పరిధిలోని కంది తహసీల్దార్ ఆఫీస్ను రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి రిజిస్ర్టేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హర...
బస్సులో తరలిస్తున్న మద్యం పట్టివేత
November 01, 2020హైదరాబాద్ : ఓ ప్రైవేటు సర్వీసులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముంబాయి నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా సంగారెడ్డిలో రూ.5లక్షల విలువైన మద్యాన్ని ...
తెలంగాణ-మహారాష్ట్ర మధ్య మరో జాతీయ రహదారి
October 30, 2020హైదరాబాద్: మహారాష్ట్ర సరిహద్దు వరకు మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. సంగారెడ్డి జిల్లాలోని కంది నుంచి మహారాష్ట్ర సరిహద్దుల్లోని పింపాల్గావ్ వరకు నాలుగు వరుసల మార్గాన్ని నిర్...
వ్యక్తిని హత్య చేసి కాల్వలో పడేసిన దుండగులు
October 26, 2020సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం భానూర్ లో దారుణం వెలుగుచూసింది. గుర్తు తెలియని దుండగులు సత్యనారాయణ అనే వ్యక్తిని హత్య చేసి కాల్వలో పడేశారు. తన భర్తను గుర్తు తెలియని ద...
రూ.4 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్ల పట్టివేత
October 20, 2020సంగారెడ్డి : అక్రమంగా గుట్కా తరలిస్తున్న నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గుట్కా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో కర్ణాటక, తెలంగాణ సరిహద్దు వద్ద పోలీసులు గుట్కా సంచులు పట్టుకున్నారు. న్...
తారాసింగ్ మృతదేహం లభ్యం
October 19, 2020సంగారెడ్డి : జిల్లాలోని కంది మండలం ఎర్దానుర్ తండా శివారులో నిన్న వడ్డెనగూడ తండాకు చెందిన తారాసింగ్ (15) పోచయ్య (80) చెరువులో గల్లంతైన విషయం తెల్సిందే. సోమవారం గాలింపు చర్యలు చేపట్టగా తారాసింగ...
చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు గల్లంతు
October 18, 2020సంగారెడ్డి : కంది మండలం ఎర్దనూర్ సమీపంలోని చెరువులో పడి ఇద్దరు గల్లంతయ్యారు. వడ్డనగూడ తండాకు చెందిన వడ్డె పోచయ్య (80), తారాసింగ్ (15) అనే బాలుడు చేపలు పట్టేందుకు వే...
ఆనంద్ మృతదేహం లభ్యం ..
October 18, 2020సంగారెడ్డి : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఇసుక బావి వద్ద గత మంగళవారం రాత్రి వరద ప్రవాహంలో కారుతో సహా గల్లంతైన ఆనంద్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆదివారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే క...
నీటి కుంటలో పడి చిన్నారి మృతి
October 17, 2020సంగారెడ్డి : నీటి కుంటలో పడి చిన్నారి మృతిచెందింది. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చప్టా కె గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గాయత్రి(8) అనే చిన్నారి బట్టలు ఉతుకుతున్న తల్లిదం...
భార్య తల నరికి చంపిన భర్తకు రిమాండ్
October 16, 2020సంగారెడ్డి : భార్యపై అనుమానంతో తల నరికి చంపిన భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సత్యనారాయణ రాజు హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. జిల్...
భార్యను నరికి..
October 16, 2020ప్రియుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి ముందు తలనారాయణఖేడ్: ఓ కిరాతకుడు తన భార్య ను అత్యంత దారుణంగా హతమార్చాడు. తల, మొండెం వేర్వేరు ప్రదేశాల్లో పడేశా డు. ప్రియుడిగా అను...
ప్రమాదవశాత్తు నారింజలో పడి యువకుడి మృతి
October 15, 2020సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జహీరాబాద్ మండలం కొత్తూరు శివారులోని నారింజ ప్రాజెక్టులో పడి యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. జహీరాబాద్ పట్టణంలోని రాజన్నపేట వీధికి చెం...
ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి హరీశ్ రావు
October 15, 2020సంగారెడ్డి : జిల్లాలో భారీ వర్షాలతో జలమయంగా మారిన కాలనీలు, ముంపు ప్రాంతాలను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని లాల్ సాబ్ గడ్డ, నారాయణరెడ్డి కాలనీల్లో పర్యట...
కారుతో సహా వరదలో కొట్టుకు పోయిన యువకుడు లభించని ఆచూకీ
October 15, 2020సంగారెడ్డి : కారుతో సహా వరద కాలువలో కొట్టుకు పోయిన యువకుడి ఆచూకీ ఇంకా లభించలేదు. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇసుక బావి వద్ద మంగళవారం రాత్రి కాలువ పై నుంచి కారు దాటుతున్న క్రమంలో వరద ఉధృతికి కొట...
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు
October 15, 2020సంగారెడ్జి : గత రెండు రోజులుగా రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకాయి. వరదలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లను ఆర్థిక...
యాసంగిలో సింగూరు నుంచి 40వేల ఎకరాలకు నీళ్లు : మంత్రి హరీశ్రావు
October 15, 2020సంగారెడ్డి : సింగూరు జలాశయం నుంచి యాసంగిలో 40వేల ఎకరాలకు నీళ్లివ్వనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. గురువారం ఆయన ప్రాజెక్టును సందర్శించిన అనంతరం స్థానిక హరిత హోటల్...
అనుమానంతో భార్య తలనరికిన భర్త
October 15, 2020సంగారెడ్డి : భర్త చేతిలో మహిళ దారుణ హత్యకు గురైంది. అనుమానంతో ఆమె తలనరికి హత్య చేశాడు. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం అనంతసాగర్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్...
సింగూరును సందర్శించిన మంత్రి హరీశ్రావు
October 15, 2020సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టును మంత్రి హరీశ్రావు గురువారం సందర్శించారు. ప్రాజెక్టు నిండడంతో పూలు చల్లి, పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిస్థితి, నీటి విడుదలప...
ఆ ఏడుగురు క్షేమం .. సహాయక చర్యలు సక్సెస్
October 14, 2020సంగారెడ్డి : జోరుగా కురుస్తున్న వానలతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని ఏటిగడ్డకిష్టాపూపూర్ వద్ద నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే....
మంజీరా నదిలో చిక్కుకున్న ఏడుగురు వ్యక్తులు
October 14, 2020సంగారెడ్డి: జోరుగా కురుస్తున్న వానలతో మంజీరా నది ఉధృతంగా ప్రహిస్తున్నది. దీంతో జిల్లాలోని ఏటిగడ్డకిష్టపూర్ వద్ద నదిలో ఏడుగురు చిక్కుకోపాయారు. వర్షం కారణంగా నిన్న రాత్రి వ్యవసాయ క్షేత్...
సింగూర్కు భారీగా వరద.. 3 గేట్లు ఎత్తి నీటివిడుదల
October 14, 2020సంగారెడ్డి : వాయుగుండం ప్రభావంతో గత రెండురోజులుగా తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సంగ...
రైతుబీమా డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు
October 13, 2020సంగారెడ్డి : రైతుబీమా డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. నవ మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కొడుకే ఆమె పాలిట యముడయ్యాడు. రూ. 5 లక్షల రైతుబీమా డబ్బుల కోసం సొంత తల్లినే హతమార్చిన ఘటన ఏడ...
17 శాతం లోపు తేమ ధాన్యాన్ని 24గంటల్లో కొనుగోలు
October 12, 2020సంగారెడ్డి : రాష్ర్టంలో త్వరలోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని, 17 శాతం లోపు తేమ ధాన్యాన్ని 24 గంటల్లోనే కొనుగోలు చేసి, 72 గంటల్లోగా రైతులకు డబ్బులు చెల్లిస్తామని ఆర్థి...
ట్రైడెంట్ చక్కెర కర్మాగారానికి నోటీసులు
October 08, 2020సంగారెడ్డి : రైతులకు రూ.12 కోట్ల బకాయిలు చెల్లించక పోవడంతో రెవెన్యూ అధికారులు సీరియస్ అయ్యారు. జహీరాబాద్ లోని ట్రైడెంట్ కర్మాగారానికి నోటీసులు జారీ చేశారు. గత ఏడాది రైతులు కర్మాగారానికి చెరుకు సరఫర...
మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్లో కార్మికుడు మృతి
October 08, 2020సంగారెడ్డి : మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్లో పని చేస్తున్న ఓ కార్మికుడు ఆకస్మికంగా మరణించడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లాలోని జహీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామానికి చెందిన హుస్సేన్ (45) మహీం...
రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుళ్ల మృతి
October 07, 2020సంగారెడ్డి : రెండు బైకులు ఢీకొని మామ, అల్లుళ్లు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పటాన్చెరు మండలం చిన్న కంజర్ల వద్ద చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో పెద్దకంజర్ల గ్రామానిక...
వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
October 07, 2020సంగారెడ్డి : అక్రమంగా నిల్వ చేసిన వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలోని ఎన్జీవో కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరక...
నర్సాపూర్ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో డ్రగ్స్
October 05, 2020హైదరాబాద్ : హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఎంపీ సంతోష్ పిలుపు మేరకు నర్సాపూర...
రూ. 12 లక్షల విలువ చేసే గంజాయి మొక్కలు ధ్వంసం
September 25, 2020సంగారెడ్డి : జిల్లాలోని మొగుడంపల్లి మండలం ఉప్పర్ పల్లిలో గంజాయి మొక్కలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. అల్లం పంటలో అక్రమంగా గంజాయి సాగు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. శుక్రవారం ద...
సంగారెడ్డిలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
September 20, 2020సంగారెడ్డి : సెక్యూరిటీ గార్డు సీలింగ్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పురా పోలీస్ స్టేషన్ పరిధి గండిగూడెంలో గల అగర్వాల్ స్టీల్స్లో ఆదివారం చోటుచే...
సింగూరు జలాశయానికి కొనసాగుతున్న వరద
September 20, 2020సంగారెడ్డి : ఎగువన కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ జలాశయానికి ఇన్ఫ్లో స్ధిరంగా కొనసాగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప...
రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి
September 19, 2020సంగారెడ్డి : జిల్లాలోని సదాశివపేట మండలం నందికంది గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో లిమిటెడ్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతుల...
నాగార్జున సాగర్కు కొనసాగుతున్న ఇన్ఫ్లో..
September 19, 2020నాగార్జున సాగర్ : కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్థిరంగా ఇన్ఫ్లో క...
సాగర్, సింగూరుకు కొనసాగుతున్న వరద
September 18, 2020హైదరాబాద్ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. కృష్ణా నది ఎగువ ప్రాంతంతో పాటు జలాశయం పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఎనిమిది క్రస్ట్...
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్ తో భార్యభర్తలు మృతి
September 17, 2020సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో భార్యభర్తలు మృతి చెందిన ఘటన నారాయణ ఖేడ్ మండలం అంత్వార్ లో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మణ్(46), స్వరూప(41) భార్యభర్తలు. పొద్దంతా పొ...
సింగూరులోకి 11 టీఎంసీల నీరు .. గంగమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
September 17, 2020సంగారెడ్డి : ఎగువన కురుస్తున్నవర్షాలతో సింగూరు ప్రాజెక్టు కు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 66 వేల క్యూ...
సింగూరు ప్రాజెక్ట్ లో పెరుగుతున్న నీటి మట్టం
September 17, 2020సంగారెడ్డి : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.99 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 8.520 టీఎంసీ ల నీరు చేరింది. ప్రాజెక్ట్ లోకి 45,282 ...
వాగులో పడి ఇద్దరు మృతి ..సత్వార్ లో విషాదం
September 17, 2020సంగారెడ్డి : రాత్రి కురిసిన వర్షాలకు పొంగి పొర్లిన వాగులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం గ్రామ పరిధిలో భారీ వర్షం క...
తిత్లి వాగులో కొట్టుకుపోయి ఇద్దరు మృతి
September 17, 2020సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని సత్వార్లో నిన్న రాత్రి తిత్లీ వాగు దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఈరోజు ఉదయం లభ...
విధి నిర్వహణలో విషాదం..గుండె పోటుతో కానిస్టేబుల్ మృతి
September 15, 2020సంగారెడ్డి : విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి పట్టణం సాయినగర్ కాలనీలో చోటుచేసుకున్నది. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న...
రూ.1.50 కోట్ల విలువ చేసే 600 కిలోల గంజాయి పట్టివేత
September 13, 2020సంగారెడ్డి : గుట్టు చప్పుడు కాకుండా పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద బొగ్గు లారీని పోలీసులు తనిఖీ చేశారు. అందులో 600 ...
ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికుడు మృతి
September 11, 2020సంగారెడ్డి: జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో జరిగిన అగ్నిప్రమాందంలో సీనియర్ ఆపరేటర్ మృతిచెందాడు. పటాన్ చెరు మండలం పాశమైలారంలోని పిల్లట్ ఫార్మా కంపెనీలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ...
పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
September 10, 2020సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. పిలెట్ ఫార్మా పరిశ్రమలో షార్ట్సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అస...
కొల్లూరులో డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించిన మంత్రులు
September 10, 2020సంగారెడ్డి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రులతో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నార...
కేంద్ర నిబంధనలతోనే సంగారెడ్డికి వైద్యకళాశాల ఆలస్యం: ఈటల
September 10, 2020హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిబంధనలతోనే సంగారెడ్డి పట్టణానికి వైద్యకళాశాల ఆలస్యమవుతున్నదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. శాసన సభలో విపక్ష సభ్యుల ప్రశ్నలకు మ...
అంతరపంటగా గంజాయి సాగు .. ధ్వంసం చేసిన పోలీసులు
September 08, 2020సంగారెడ్డి : అంతరపంటగా నిషేధిత గంజాయి మొక్కలను సాగు చేస్తుండటంతో పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లాలోని జహీరాబాద్ మండలంలోని హుగెల్లి గ్రామ శివారులో ఇద్దరు రైతులు అక్రమంగా అంతరపంటగా గంజాయి సాగు చే...
ఆరేండ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి
September 07, 2020సంగారెడ్డి : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కామాంధుడిగా మారాడు. చిన్నప్పుడు ఎత్తుకొని అల్లారు ముద్దుగా గోరు ముద్దలు తినిపించిన చేతులతోనే కర్కశానికి ఒడిగట్టాడు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర...
లాక్డౌన్ ఎఫెక్ట్.. చోరీ బాట ఎంచుకున్న ఇద్దరి అరెస్టు
September 05, 2020సంగారెడ్డి : కరోనా మహమ్మారి కారణంగా నిరుద్యోగులుగా మారిన ఇద్దరు స్నేహితులు నేరాల బాట పట్టారు. గత రెండు నెలల్లో పటాన్చెరు చుట్టుప్రక్కల ప్రాంతాల ఏటీఎంలలో నగదును దొంగిలించేందుకు విఫల ప...
సంగారెడ్డి పోలీసుల రక్తదానం
September 03, 2020సంగారెడ్డి : తలసేమియా బాధితుల సహాయార్థం సంగారెడ్డి పోలీసులు రక్తదానం చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సంగారెడ్డి విభాగం గురువారం పోలీస్ ఫంక్షన్హాల్లో రక్తదాన...
గ్యాస్ కట్టర్తో ఏటీఎం చోరీకి విఫలయత్నం
September 03, 2020సంగారెడ్డి : హెచ్డీఎఫ్సీ ఏటీఎంను కొల్లగొట్టేందుకు దుండగులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి కిష్టారెడ్డిపేటలో బుధవారం అర్థరాత్రి చోటుచే...
సంగారెడ్డి జిల్లాలో 70 కిలోల గంజాయి పట్టివేత
September 03, 2020సంగారెడ్డి : జహీరాబాద్ మండలంలోని రంజోల్ శివారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు..జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి ...
భర్తను హతమార్చిన భార్య
August 29, 2020సంగారెడ్డి : కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను భార్య హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చింతలచేరు గ్రామంలో శుక్రవారం జరగ్గా శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. ...
వానకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో సాగు
August 29, 2020సంగారెడ్డి: రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి చేస్తున్న వ్యవసాయం దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో 530 మందికి, సదా...
సంక్షోభంలోనూ సంక్షేమానికే ప్రాధాన్యం : మంత్రి హరీశ్ రావు
August 28, 2020సంగారెడ్డి : కరోనాతో ఆదాయం తగ్గినా సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు ఆపడంలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్ లను లబ్ధిదారులకు అం...
సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
August 23, 2020సంగారెడ్డి : గుమ్మడిదల బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటన తీవ్రత భారీగానే ఉంది. మైళ్ల దూ...
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
August 20, 2020సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డీసీఎం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన జహీరాబాద్ మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో జరిగింది. ఈ దుర్గఘటనలో ప్రశాంత్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృ...
అనాథాశ్రమంలో మైనర్పై ఏడాది పాటు లైంగిక దాడి.. బాలిక మృతి
August 14, 2020హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదుకుంటుందనుకున్న అనాథాశ్రమం ఆ బాలిక పాలిట మృత్యు పాశంగా మారింది. అనాథాశ్రమానికి ఫౌండర్గా ఉన్న వ్యక్తి మైనర్ బాలికపై పదే...
నారాయణఖేడ్ లో విషాదం.. కరోనాతో తల్లీ, కొడుకు మృతి
August 13, 2020సంగారెడ్డి: జిల్లాలోని నారాయణ్ ఖేడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా రక్కసికి తల్లీ, కొడుకు మృతి చెందారు. మండలంలోని చల్లగిద్ద తండాకు చెందిన ఓ కుటుంబం నారాయణఖేడ్ లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఇ...
చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి.. సంగారెడ్డి జిల్లాలో విషాదం
August 09, 2020సంగారెడ్డి : చేపల వేటే వారి పాలిట మృత్యువైంది. సరదాగా చేపలు పట్టడానికి వెళ్లిన ఆ బాలురు చెరువులో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని ఝరాసంగం మండలం పొట్టిపల్లి శివారులో చోటు చేసుకుంది. జహ...
నారాయణఖేడ్లో వారంపాటు వ్యాపార కార్యకలాపాలు బంద్
August 05, 2020సంగారెడ్డి : జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో గడిచిన రెండు రోజుల్లో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి వారం రోజులపాటు పట్టణంలోని అన్ని దుకాణాల కార్యకలాపాలను వారం రోజుల ...
వృద్ధ లంబాడా దంపతులకు భలే గిఫ్ట్
August 03, 2020సంగారెడ్డి: భారత్ డైనమిక్ లిమిటెడ్ (భానూర్) ఉద్యోగులు ఓ వృద్ధ లంబాడా దంపతులను ఆదుకున్నారు. వారికి రూ.1.24 లక్షల విలువైన జత ఎడ్లను బహుమతిగా అందించి వారు వ్యవసాయం చేసుకునేందుకు అండగా నిలిచారు. బీడీఎల...
గులాబీ గూటికి కొండాపూర్ కాంగ్రెస్ నేతలు
August 02, 2020సంగారెడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు వరుస పెట్టి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. మ...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
July 28, 2020సంగారెడ్డి : బైక్ చెట్టుకు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోహీర్ గ్రామానికి చెందిన సాయితేజ (23), గినియార్ పల్...
‘నారింజను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు’
July 23, 2020సంగారెడ్డి : జిల్లాలోని జహీరాబాద్ మండలం కొత్తూరు లోని నారింజ ప్రాజెక్ట్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొత్త ప్...
చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజల వద్దకే పాలన : మంత్రి హరీశ్ రావు
July 23, 2020సంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృషితో ఏర్పడిన చిన్న జిల్లాలతో ప్రజలకు మెరుగైన పాలన అందుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొత్తగా ఏర్పడిన అందోలు రెవెన్యూ డివిజన్ లో భాగంగ...
ఆహ్లాదకరంగా పల్లె పార్క్ లు.. ఫలిస్తున్న ప్రభుత్వం కృషి
July 20, 2020సంగారెడ్డి : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి పల్లెలో ఏర్పాటు చేస్తున్న పార్క్ లు ఆహ్లాదకరంగా ఉంటున్నాయని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ అన్నారు. సోమవారం ఆయన సంగారెడ్డి ...
వీధి వ్యాపారులకు చేయూత : మంత్రి హరీశ్ రావు
July 17, 2020సంగారెడ్డి : కరోనా కష్టకాలంలో ఆర్థికంగా చితి కి పోయి ఇబ్బందుల్లో ఉన్న వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణ సదుపాయం కల్పించి భరోసా కల్పిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శుక...
పల్లె ప్రగతిలో ఆదర్శం సంగారెడ్డి జిల్లా : మంత్రి హరీశ్ రావు
July 17, 2020సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతిలో సంగారెడ్డి జిల్లా ప్రథమస్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్కు అభినందనలు తెలిపారు. పఠాన...
భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకున్న భర్త
July 09, 2020సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని నారాయణరెడ్డి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న శంకర్ 14 రోజులు పెరోల్...
స్నిఫర్ డాగ్ మృతి.. పోలీసుల నివాళి
July 08, 2020సంగారెడ్డి : పోలీసు విభాగంలో తొమ్మిదేళ్ల పాటు సేవలందించిన ఓ స్నిఫర్ డాగ్ మంగళవారం రాత్రి చనిపోయింది. ఆ శునకం మృతిపట్ల సంగారెడ్డి పోలీసులు నివాళులర్పించారు. జర్మన్ షిఫర్డ్ 2011, అక్టోబర్...
నేరస్థుల పాలిట సింహ స్వప్నం ‘మార్షల్’ ఇక లేదు
July 08, 2020సంగారెడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లాలో ట్రాకర్ డాగ్ గా ఎంపికై, దొంగతనాలు, మర్డర్ వంటి నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడంలో చురుకుగా వ్యవహరించి, అధికారుల మన్నలను పొందిన మార్షల్( పోలీసు జాగిలం) కన్నుమూసి...
కరోనాతో సంగారెడ్డి కౌన్సిలర్ మృతి
July 06, 2020హైదరాబాద్: సంగారెడ్డి మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్ కరోనాతో మృతిచెందారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు ఐదు రోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె హైదరాబాద్లోని ఛాతీ దవాఖానలో చి...
ఎగుమతులు, దిగుమతుల విధానాన్ని సమీక్షించాలి : మంత్రి హరీశ్
July 04, 2020సంగారెడ్డి : ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీని కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులకు నష్టం కలిగే ఈ పాలసీపై కేంద్రం సమీక్ష చేయాలన్నారు. సంగారెడ్డి జ...
కాంగ్రెస్ ను వీడి కారెక్కుతున్న నేతలు
July 01, 2020సంగారెడ్డి : టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా అందొల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో కాళ్లకల్ సర్పంచ్, పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు , కార్యకర...
బైక్ ను ఢీకొట్టిన అడవి పంది.. వ్యక్తి మృతి
June 27, 2020సంగారెడ్డి : నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వస్తున్న ఓ బైక్ కు అడ్డంగా అడవి పంది వచ్చింది. ప్రమాదవశాత్తు ఆ పంది బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న 46 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయ...
పెద్దాపూర్లో మియావాకి..!
June 26, 2020పచ్చదనం పెంపునకు జలమండలి పెద్దపీట మల్లారం నీటిశుద్ధి కేంద్రంలో చిట్టడవి విజయవంతం.. మొక్కలు నాటిన దాన కిషోర్
ఉమ్మడి మెదక్ జిల్లాను హరిత వనంగా మార్చాలి : మంత్రి హరీశ్రావు
June 26, 2020సంగారెడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లాను హరిత వనంగా మార్చాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపు నిచ్చారు. పటాన్ చెరు శివారు ఈద్గా లో మంత్రి ప్రార్థనలు చేశారు. అనంతరం మొదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ...
బైక్ ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం..ఒకరు మృతి
June 18, 2020సంగారెడ్డి : జహీరాబాద్ పట్టణ సమీపంలోని హోతి(కే) శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో విఠల్ రెడ్డి (60) అనే వ...
గొంతు కోసి భార్యను హత్య చేసిన భర్త
June 17, 2020సంగారెడ్డి : జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అనుమానమే పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యనే కత్తితో గొంతు కోసి అమానవీయంగా హత్య చేసిన విషాద ఘటన జిల్లాలోని జహీరాబాద్...
కిర్గిస్థాన్లో సంగారెడ్డి విద్యార్థుల ఇక్కట్లు
June 15, 2020భారత విమానాల ల్యాండింగ్కు కిర్గిస్థాన్ ప్రభుత్వం నిరాకరణ.. ఆన్లైన్ల...
ఎరువుల కొరత రానీయొద్దు: హరీశ్రావు
June 10, 2020సంగారెడ్డి : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. రైతు సంక్షేమానికే సర్కారు యేటా రూ.70 వేల కోట్లు వేచ్చిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అ...
నడిరోడ్డుపై ద్విచక్ర వాహనం దగ్ధం
June 10, 2020సంగారెడ్డి : సంగారెడ్డి చౌరస్తా వద్ద ఓ బైక్ను కారు ఢీకొనడంతో కింద పడి బైక్లో నుంచి పెట్రోల్ లీకై బండి దగ్ధమైన ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. చందానగర్కు చెందిన బాలకృష్ణ ఓ కేసు పనిపై సంగ...
నూతన జిల్లా పరిషత్ భవనం ప్రారంభం
June 10, 2020సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో రూ.6.50 కోట్లతో నూతనంగా నిర్మించిన జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ...
అల్లం.. ఆలుగడ్డ.. పసుపు వాణిజ్య సాగు భేష్
June 07, 2020సంగారెడ్డి జిల్లా రంజోల్ రైతులతో సీఎం కేసీఆర్ఎర్రవల్లిలో సీఎంకు జహీరాబాద్ ...
సీఎం కేసీఆర్కు అల్లం అందించిన రంజోల్ రైతులు
June 06, 2020సంగారెడ్డి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు తమ పొలంలో పండించిన అల్లంను అందించారు సంగారెడ్డి జిల్లా రంజోల్ రైతులు. రంజోల్ రైతులు నాగేశ్వరరెడ్డి, వెంకట్రామ్రెడ్డి.. జిల్లా హార్టికల్చర్ అ...
పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరంగా కొనసాగాలి : సీఎస్
June 05, 2020సంగారెడ్డి : పారిశుద్ధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో పల్లె ప్రగతిలో జరుగుతున్న పనులను, పారిశుద్ధ్య నిర్వహణ, ...
రామచంద్రాపురంలో చోరీ.. నగదు అపహరణ
May 28, 2020సంగారెడ్డి : జిల్లాలోని రామచంద్రాపురం ఎల్ఐజీ 162లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ.6.8 లక్షలను అపహరించుకుపోయారు. చోరీ ఘటన దృశ్యాలు సీసీట...
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరుకుల పంపిణీ
May 27, 2020సంగారెడ్డి : అందోలులో అధికారుల సహకారంతో విద్యుత్ డిపార్ట్ మెంట్ లోని నిరుపేదలైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంత్రి హరీశ్ రావుతో కలిసి అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ ...
రైతుల మేలు కోసమే నూతన వ్యవసాయ విధానం
May 22, 2020సంగారెడ్డి : పదవి రావడం గొప్ప కాదు.. పదవి నిర్వహించడం గొప్ప అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి, ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారానికి ...
బాలికపై వృద్ధుడి అత్యాచారం
May 21, 2020సంగారెడ్డి : ఇంట్లో పనిచేసే ఓ బాలికపై 70 ఏండ్ల వృద్ధుడు అత్చాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పంచాయతీ కిష్టయ్యపల్లి గ్రామంలో చోటుచేసుకుం...
లైఫ్సైన్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
May 21, 2020సంగారెడ్డి : ప్రమాదవశాత్తు పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరికి కార్మికులకు తీవ్ర గాయాలైన సంఘటన బొల్లారం పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. పారి...
కంగ్టిలో నెలాఖరు వరకు లాక్ డౌన్..గ్రామ పెద్దల తీర్మానం
May 21, 2020సంగారెడ్డి : కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ 4.0లో సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన కంగ్టిలో మాత్రం లాక్డౌన్ కొనసాగుతుంది. కర్ణాటకక...
సిర్గాపూర్లో బాలిక అదృశ్యం
May 19, 2020సంగారెడ్డి : జిల్లాలోని సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన బాలిక అదృశ్యమైనట్లు స్థానిక ఎస్ఐ మొగులయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు..సిర్గాపూర్కు చెందిన లక్ష్మిపురం రామాగౌడ్, వీరమణి దంపతుల కూతురు లక్...
పరిశ్రమలు నిబంధనలు పాటించాలి
May 18, 2020సంగారెడ్డి : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిశ్రమలు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. లాక్డౌన్ సడలింపులో భాగంగా ఇచ్చిన అవకాశాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్రావ...
ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు రావాలి
May 18, 2020హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి ఆకలితోన ఉన్న వారికి సాయం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డిలో ఎస్డీపీసీఎల్ తరఫున 1250 విద్యుత్ ఉద్యోగులు కాంట్రాక్టు కార్మ...
పిడుగు పడి యువకుడు మృతి
May 15, 2020సంగారెడ్డి : పిడుగు పడి యువకుడు దుర్మరణం చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం పోమ్యానాయక్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన పాలోత్ సుదర్శన్ (16) పిడుగు పడి మృతి చెందాడు. మృతుడు పదవ త...
బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు దుర్మరణం
May 13, 2020సంగారెడ్డి : జహీరాబాద్ పట్టణ సమీపంలోని అర్జున్ తండాలో ఉన్న ఓ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. బాయిలర్ వద్ద పని చేస్తుండగా ఒకేసారి భారీ శబ్దం వచ్చి పేలిందని కార్మికులు చెబు...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
May 12, 2020సంగారెడ్డి : బైక్ ను వేగంగా నడిపి ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కా పూర్ సమీపంలో చోటు చేసుకుంది. మునిపల్లి మండలం పోల్కమ్ పల్లి గ్ర...
సరిహద్దు వద్ద తనిఖీలు
May 05, 2020సంగారెడ్డి: వలస కూలీలు తమ సొంత రాష్ర్టాలకు వెళుతున్న క్రమంలో రాష్ట్ర సరిహద్దు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ సమీపంలోని 65 నెంబర్ జాతీయ రహదారిపై సరిహద్దు వద్ద ఏర్పాటు...
చిన్నారిని చంపిన తండ్రి
May 01, 2020సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం గొంగులూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రెండేండ్ల చిన్నారిని కన్న తండ్రి రమావత్ జీవన్ గొంతుకోసి హత్య చేశాడు. భార్య భర్తల మధ్య గొడవలు కూతురి ప్రాణాల మీదకు తెచ...
అక్రమంగా గుట్కా తరలింపు
April 29, 2020సంగారెడ్డి : అక్రమ గుట్కా తరలింపును పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బీదర్ నుంచి తెచ్చిన గుట్కాను దొంగచాటుగా బులేరో వాహనంలో హైదరాబాద్కు తరలిస్తుండగా న్యా...
రేపటిలోగా వలస కూలీలకు జీతాలు చెల్లించాలి: కలెక్టర్
April 29, 2020సంగారెడ్డి: లాక్డౌన్ పూర్తయ్యేవరకు వలస కార్మికులు ఎవరు కూడా తమ స్వగ్రామాలకు వెళ్లడానికి వీల్లేదని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచి...
కంది ఐఐటీలో శాంతించిన భవన నిర్మాణ కార్మికులు
April 29, 2020సంగారెడ్డి: కంది ఐఐటీ భవనాల నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులు లాక్డౌన్ వల్ల కంది ఐఐటీలోనే ఉంటున్నారు. ఐతే వలసకూలీలు సొంతూళ్లకు వెళ్లిపోవచ్చనే ప్రచారంతో కూలీలు నిరసనకు దిగారు. తమ రాష్ట్రాన...
కంది ఐఐటీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై కార్మికుల దాడి
April 29, 2020సంగారెడ్డి : కంది ఐఐటీ హైదరాబాద్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్వస్థలాలకు పంపాలంటూ 1600 మంది భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. అక్కడకు చేరుకున్న పోలీసులపై వలస కార్మికులు రాళ్లు,...
కరోనారహిత జిల్లాగా సంగారెడ్డి
April 27, 2020ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడిసంగారెడ్డి అర్బన్/జహీరాబాద్ నమస్తే తెలంగాణ: సంగారెడ్డిని కరోనా రహిత జిల్లాగా మార్చినట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు....
వైద్యులు, వైద్య సిబ్బందే ఇప్పుడున్న దేవుళ్లు: హరీశ్రావు
April 26, 2020సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో నామ సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశావర్కర్లకు ప్రోటిన్ ఫుడ్ అండజేయడం జరిగింది. కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎంపీ బీబీపాటిల్, ...
బ్యాంకులో నగదు రానివారికి పోస్టాఫీస్లో నగదు అందిస్తాం: హరీశ్రావు
April 26, 2020సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో బసవేశ్వర 887వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడికి పూలమాల వేసి నివాళులర్పించారు. సదాశివపేటలో వీరశైవ లింగాయ...
ఇంటికో కోడి.. పది గుడ్లు
April 26, 2020కొండాపూర్: కరోనా వైరస్ను తట్టుకునేలా ప్రతి ఒక్కరిలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఇంటికో కోడి, పది కోడిగుడ్లను ఉచితంగా అందజేశారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంతపల్లి సర్పంచ్ పడమటి సుమిత్ర...
ఇంటికో కోడి, పది గుడ్లు
April 25, 2020కొండాపూర్: కరోనా వైరస్ను తట్టుకునేందుకు ప్రతి వ్యక్తిలో రోగనిరోధకశక్తి పెరిగేందుకు ఇంటికో కోడి, పది కోడిగుడ్లను ఉచితంగా గ్రామస్తులను అందజేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంతపల్ల...
జైలులో కూడా సామాజిక దూరం పాటించాలి...
April 21, 2020సంగారెడ్డి: కరోనా నేపథ్యంలో సంగారెడ్డి శివారులో ఉన్న జిల్లా జైలును లోక్సభ సభ్యులు కొత్త ప్రభాకర్రెడ్డి సందర్శించారు. ఖైదీలతో మాట్లాడిన ఎంపీ, కరోనా కట్టడికి చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరా...
సంగారెడ్డిలో ఏడేండ్ల బాలుడికి కరోనా
April 14, 2020సంగారెడ్డి: రాష్ట్రంలో ఏడేండ్ల బాలుడికి కరోనా మహమ్మారి సోకింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్కు చెందిన ఓ వ్యక్తి గత నెల 17న స్విట్జర్లాండ్ నుంచి తిరిగొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తాను పనిచేసే స...
గర్భిణులకు పౌష్టికాహారం అందించండి: హరీష్రావు
April 13, 2020హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో గర్భిణులకు ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆర్థికమంత్రి హరీష్ రావు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా అంగడిపేటలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ...
అమీన్పూర్లో పర్యటిస్తున్న మంత్రి హరీశ్రావు
April 13, 2020సంగారెడ్డి: జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లోని సాయికృప కాలనీ లోని ఓ ప్రైవేటు స్కూల్ సమీపంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కాలనీలో ప్రజలు బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. బాధిత కుటుం...
సాకి చెరువు వద్ద వ్యక్తి దారుణ హత్య
April 10, 2020సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు సాకి చెరువు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు యాకోబు అనే వ్యక్తిని బండరాయితో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీ...
ఎంపీడీవో జైసింగ్ ఆకస్మిక మృతి...
April 10, 2020సంగారెడ్డి: జిల్లాలోని కంగ్టి మండలంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ఎంపీడీవో జైసింగ్ (48) తెల్లవారు జామున ఆకస్మికంగా మృతి చెందారు. ఇంట్లో మెట్లమీద నుంచి పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నిమ్స...
కరోనా వైరస్పై వినూత్న అవగాహన...
April 07, 2020సంగారెడ్డి : పఠాన్ చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా లో జాతీయ రహదారి పై కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైరస్ నిర్మూలన, ప్రాణ నష్టం పై ట్రాఫిక్ పోలీసులు, యమధర్మ రాజు వేష...
హరీశ్ నోట.. ‘హదిస్' పంక్తులు
April 03, 2020-లాక్డౌన్లో గడప దాటొద్దని పిలుపు-సంగారెడ్డి, గజ్వేల్లో పర్యటించిన మంత్రి...
డిల్లీ నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టండి
March 31, 2020సంగారెడ్డి , మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కరోనా వైరస్ నివారణకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కరో...
కల్లు కోసం వెతుకులాట... రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
March 28, 2020సంగారెడ్డి : కల్లుకు బానిసైన ఓ వ్యక్తి(35) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో శుక్రవారం రాత్రి 11 గంటలకు చోటుచేసుకుంది. పోలీసులు తెలిపి...
రూ.1.1 కోట్ల సాయం ప్రకటించిన ఎంపీ బీబీ పాటిల్
March 25, 2020హైదరాబాద్ : కరోనా నివారణ కోసం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆర్థిక సాయం ప్రకటించారు. తన ఎంపీ నిధుల నుంచి రూ. 1.1 కోట్లు కేటాయిస్తూ ఆయన ప్రకటన చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జిల్లాలకు ఈ ఆర...
కరాచీ బేకరిని మూయించిన కలెక్టర్..వీడియో
March 23, 2020సంగారెడ్డి: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో..అన్ని జిల్లాల్లో కలెక్టర్లు దగ్గరుండి ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా పర్యవేక్షిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా...
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం...వీడియో
March 13, 2020సంగారెడ్డి: జిల్లాలోని రామచంద్రాపురంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అకస్మాత్తుగా ఇంజిన్లో మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగడంతో డ్రైవర్ ప్రయాణికులను...
మెడ్టెక్ పార్కుకు భారీ డిమాండ్
March 01, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఏర్పాటుచేసిన మెడ్టెక్ పార్కుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నది. దీంతో ఈ పార్కును మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింద...
కానిస్టేబుల్ శ్రీధర్ సస్పెండ్
February 27, 2020హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని ఓ ప్రయివేటు ఇంటర్ కాలేజీలో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. విద్యార్థిని తండ్రి పట్ల అమానుషంగా ప్రవర్తించి, అతనిని బ...
సంగారెడ్డిలో లారీల బీభత్సం
February 27, 2020కంది: రెండు లారీలు ఢీకొని బీభత్సాన్ని సృష్టించిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద బుధవారం వేకువజామున చోటుచేసుకుంది. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ.. ...
ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు : మంత్రి హరీశ్రావు
February 25, 2020సంగారెడ్డి : రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారందరికీ ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని 16వ వార్డులో జరిగిన పట్టణప్రగతి కార్యక్రమం...
హక్కులు తెలుసుకోండి....బాధ్యతలు నెరవేర్చండి...
February 24, 2020ఏటీఎంనే ఎత్తుకెళ్లారు..
February 24, 2020పటాన్చెరు, నమస్తేతెలంగాణ: డబ్బుల కోసం దుండగులు ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మం డలంలోని రుద్రారంలో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపి...
కారు, డీసీఎం ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు
February 23, 2020సంగారెడ్డి: వేగంగా దూసుకొచ్చిన ఓ డీసీఎం వాహనం.. కారును ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదకర ఘటన అమీన్పూర్ మండలం, సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేస...
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
February 22, 2020బొల్లారం: వివాహేతర సంబంధం నెరుపుతున్నావంటూ హింసిస్తున్న భర్తను పక్కింటి మహిళతో కలిసి అంతమొందించిందో భార్య. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. బొల్లారం సీఐ ప్రశాంత్ క...
వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
February 21, 2020హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో మొత్తం నలుగురు వ్యక్తులు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎంఆర్ఎఫ్ టైర్ల పరిశ్రమ వద్ద ఆగివున్న లారీని బైక్ ఢీకొంది. ఈ...
ముగ్గురిని బలిగొన్న ఈత సరదా
February 19, 2020గుమ్మడిదల: ఈత సరదా ముగ్గురు చిన్నారులను బలిగొన్నది. ఈ విషాదఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో మంగళవారం చోటుచేసుకున్నది. ఎస్సై రాజేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నా రం గ్రామానిక...
ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
February 18, 2020సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మిడిదల మండలం అన్నారం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారులోని కొత్తకుంట చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మృతులు సందీప్, మహిపాల్, పల్ల...
గురుకుల కళాశాలల్లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం
February 15, 2020హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి పరిధిలో ఉన్న జూనియర్ కళాశాలల్లో చేరేందుకు ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓసీ పదోతరగతి చదువుతున్న విద్యార...
అందరికీ హెల్త్ప్రొఫైల్ :మంత్రి హరీశ్రావు
February 12, 2020సంగారెడ్డి: రాష్ట్రంలోని అందరికీ హెల్త్ ప్రొఫైల్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డిలో నేడు పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చ...
ఇలాంటి వ్యక్తులే వందేళ్లు జీవిస్తారు: మంత్రి హరీశ్ రావు
February 12, 2020సంగారెడ్డి: ప్రతీ మనిషి సాధారణంగా నిమిషానికి 20 నుంచి 25 సార్లు శ్వాస తీసుకుంటారు. ప్రాణాయామం బాగా చేసే వారు 12 నుంచి 15 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటారు. ఇలాంటి వ్యక్తులే వందేళ్లు జీవిస్తారని రాష్...
బాలికపై అత్యాచారం.. ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష
February 03, 2020సిద్దిపేట : బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురు దోషులకు సంగారెడ్డిలోని మొదటి అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2019, మే నెలలో సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ పరి...
పరిశోధనలకు రూ.200 కోట్లు: ఐఐటీ హైదరాబాద్
January 31, 2020కంది, నమస్తే తెలంగాణ: వచ్చే ఐదేండ్లలో పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లాల...
చిరాగ్పల్లి చెక్పోస్టులో ఏసీబీ సోదాలు..
January 29, 2020సంగారెడ్డి: జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి చెక్పోస్టులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులకు చెక్పోస్టులో లెక్కకు మించి నగదు లభించింది. దీంతో అధ...
గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న సంగారెడ్డి డీఎస్పీ
January 29, 2020హైదరాబాద్: సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన డీఎస్పీ సదాశివపేట పోలీస్స్...
గ్రీన్ చాలెంజ్ ఓ మహత్తర కార్యక్రమం: సంగారెడ్డి ఎస్పీ
January 07, 2020సంగారెడ్డి జిల్లా: గ్రీన్ ఇండియా చాలెంజ్ ఓ మహత్తర కార్యక్రమమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎస్పీ.. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణ...
బాలికపై అత్యాచారం అంశంలో మలుపు...
January 23, 2020సంగారెడ్డి: అమీన్పూర్లో బాలికపై అత్యాచారం అంశంలో కేసు మలుపు తిరిగింది. బాలికపై అత్యాచారం జరగలేదని పోలీసులు తేల్చారు. తనపై అత్యాచారం జరగలేదని బాలిక పోలీసుల విచారణలో తెలిపింది. వైద్యుల పరీక్షల్లోనూ...
తాజావార్తలు
- రైతు వేదికలతో సాగు సమస్యలకు పరిష్కారం
- ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు.. ఇదీ నిజం
- బెన్స్టోక్స్ వచ్చేస్తున్నాడు..!
- దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా విమాన వాహక నౌకలు
- పద్య ప్రక్రియను ఇష్టపడే నాయకుడు సీఎం కేసీఆర్
- మార్బుల్ బండ మీదపడి బాలుడు మృతి
- చెత్త తీసుకురండి.. కడుపు నిండా భోజనం చేయండి..
- ఒకేసారి రెండు వైపులా రనౌటైన బ్యాట్స్మన్.. వీడియో
- హాట్ లుక్ లో సారా హొయలు..ట్రెండింగ్లో స్టిల్స్
- కరోనా దెబ్బ.. మరో 12 కోట్ల మంది పేదరికంలోకి..
ట్రెండింగ్
- హాట్ లుక్ లో సారా హొయలు..ట్రెండింగ్లో స్టిల్స్
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం