Rythu Vedika News
వ్యవసాయానికి ఏటా రూ.35 వేల కోట్లు: మంత్రి హరీశ్
January 23, 2021సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఏటా రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నదని, దేశంలో ఇంత ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి...
రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలుగా మారాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
January 22, 2021జగిత్యాల : రైతు వేదికలు.. రైతు విజ్ఞాన కేంద్రాలుగా మారాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మొగలిపేట, దామ్రాజ్ పల్లి, మల్లాపూర్, గ...
బడ్జెట్లో మూడోవంతు రైతులకే: మంత్రి హరీశ్
January 09, 2021మెదక్: గత ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో మూడో వంతు రైతులకే ఖర్చు చేస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ...
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి : మంత్రి ఎర్రబెల్లి
December 30, 2020వరంగల్ రూరల్ : రాయపర్తి మండలంలోని కేశవపురం లో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, కాట్రపల్లి లో రైతు వేదిక,పల్లె ప్రకృతి వనం, మొరిపిరాల(అర్ & అర్ కాలనీ) లో రైతు వేదిక, రాయపర్తిలో రైతు వేదిక, పల్లె ప...
ములుగు జిల్లాలోని ప్రతి ఎకరాకు గోదావరి నీళ్లు
December 29, 2020ములుగు : ములుగు జిల్లాలోని ప్రతి ఎకరాకు గోదావరి నీళ్లు అందిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలో రూ. 22...
అగ్రి చట్టాలను వ్యతిరేకిద్దాం.. రైతులను రాజులను చేద్దాం..
December 26, 2020వరంగల్ : పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జాతర కొనసాగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అగ్రి చట్టాలను వ్యతిరేకించి రైతులను రాజులను చేద్దామని...
రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు
December 19, 2020నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ మండలం చిట్యాలలో ఏర్పాటు చేసిన రైతు వేదికను మంత్రులు నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్...
'పోడు భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం'
December 12, 2020మహబూబాబాద్ : పోడు భూముల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆ సమస్యలను అధిగమించడానికి సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే పోడు భూముల సమస...
రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్
December 10, 2020సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నది. సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లిలో కొత్తగా నిర్మించిన రైతు వేదికను సీఎం ప్రారంభించారు. అంతకుముందు దుద్దెడలో ఐటీ టవర్కు శంకు...
'కేంద్రానికి వ్యాపారం తప్ప వ్యవసాయం అక్కరలేదు'
December 06, 2020వికారాబాద్ : కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారం తప్ప వ్యవసాయం అక్కరలేదని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యాపార వర్గాలకు లబ్దిచేకూర్చేలా రూ. 2 లక్షల 75 వేల క...
విత్తన నాణ్యత ప్రయోగశాల ప్రారంభం..
November 13, 2020ఖమ్మం: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి, రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర...
రైతు వేదికలు ఆదర్శ ప్రతీకలు
November 04, 2020మేడ్చల్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన రైతు వేదికలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండల...
పిడికిలెత్తండి రైతులు కేంద్రంపై కన్నెర్ర చేయాలి
November 01, 2020సన్నాలకు కేంద్రం ఎక్కువ ధర ఇవ్వనివ్వడం లేదుఅన్నదాతలు కండ్లు ఎర్రజేసి.. పిడికిలి బిగించాలెమనం లేంది వాళ్లెక్కడున్నరనే వార్నింగ్ పంపాలేఅగ్...
చాలా బాగా మాట్లాడిండ్రు సార్
November 01, 2020సీఎం కేసీఆర్ను మెచ్చుకున్న ముల్కలపల్లి, వాసాలమర్రివాసులుకొడకండ్ల తిరుగు ప్రయాణంలో గ్రామస్థులతో సీఎం మాటామంతితుర్కపల్లి: ‘రైతుల సంక్షేమానికి మస్తు చేస్త...
కందిని విస్తరించుకుందాం
November 01, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మక్కలకు బదులుగా కంది పంటను విస్తరించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సూచించారు. జనగామలో రైతువేదికను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ మక్కలు వద్ద...
కాకతీయులను మించిన మహానుభావుడు కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి
October 31, 2020జనగామ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశంసల జల్లు కురిపించారు. కాకతీయ రాజులను మించిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. ...
దళితుల కోసం దళిత చైతన్య జ్యోతి : సీఎం కేసీఆర్
October 31, 2020జనగామ : రాష్ర్టంలోని అన్ని వర్గాలను బాగు చేసుకుంటున్నాం.. దళిత వర్గాలను కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొడకండ్ల రైతు వేదిక ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చ...
రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా : కేసీఆర్
October 31, 2020జనగామ : భారతీయ జనతా పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షన్ల విషయంలో బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను సీఎం ఎండగట్టారు. బీజేపీ నాయకులు ప...
రైతు రాజ్యమే ప్రభుత్వ లక్ష్యం : సీఎం కేసీఆర్
October 31, 2020జనగామ : తెలంగాణలో రైతు రాజ్యమే సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారం...
'ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమే'
October 31, 2020జనగామ : ఇండియాలో ఏ రాష్ర్ట ప్రభుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జనగామ జిల్లా...
రైతు వేదిక ఒక ఆటం బాంబు : సీఎం కేసీఆర్
October 31, 2020జనగామ : రైతు వేదిక నా గొప్ప కల.. రైతాంగం ఒకచోట కూర్చొని మాట్లాడుకోవాలి. నియంత్రిత సాగుపై మాట్లాడినట్లే చర్చ చేయాలి. రైతు వేదిక ఒక ఆటం బాంబు, ఒక శక్తి అని పేర్కొన్నారు. రైతులందరూ సంఘటితంగా ...
కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్
October 31, 2020జనగామ : జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రైతు వేదికను ప్రారంభించారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీ...
నాన్నకు ప్రేమతో..
October 31, 2020వేల్పూర్ : రైతు సంక్షేమం కోసం జీవితాంతం ఆరాటపడ్డ రైతు నాయకుడు వేముల సురేందర్ రెడ్డి.. ఆ తండ్రి చూపిన బాటలో పయనిస్తూ సీఎం కేసీఆర్ సహకారంతో అన్నదాత సంక్షేమం కోసం అహర్నిషలు పరితపిస్తూ పని చేస్తున్న...
మధ్యాహ్నం రైతు వేదికలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
October 31, 2020హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదికలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో ఇవాళ మధ్యాహ్నం 12.10 గంటలకు రైతువేదికను ప్రారంభిస్తారు...
సాగుబాటలో మరో విప్లవం
October 31, 2020నేడు కొడకండ్లలో రైతువేదిక ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతివేదికలు కర్షకుల దేవాలయాలు : మంత...
దేశానికే తలమానికంగా రైతు వేదికలు : మంత్రి నిరంజన్ రెడ్డి
October 30, 2020జనగామ : జనగామ జిల్లాలోని కొడకండ్లలో ఈ నెల 31న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కొడకండ్ల పర్యటన సందర్భంగా మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎ...
ధరణి శకం
October 30, 2020భూ లావాదేవీల పోర్టల్కు సీఎం కేసీఆర్ శ్రీకారందేశానికే ధరణి పోర్టల్ ఒక ట్రెం...
రైతు వేదిక రెడీ
October 30, 2020నేడు జనగామ జిల్లా కొండకండ్లలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ఏర్పాట్లను పరిశీలి...
సీఎం కొడకండ్ల పర్యటన ఏర్పాట్ల పరిశీలన
October 29, 2020జనగాం : ఈ నెల 31న సీఎం కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్ల పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం పరిశీలించారు. రైతు వేదిక, పల్లె ప...
'అభివృద్ధి పనులను వేగవంతం చేయండి'
October 16, 2020నిర్మల్ : జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలె...
దసరా రోజున రైతు వేదికలకు సీఎం ప్రారంభోత్సవం
October 11, 2020వరంగల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా విజయ దశమి దసరా రోజున రైతు వేదికలు ప్రారంభమవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్...
దసరా నాటికి రైతు వేదికలు:మంత్రి నిరంజన్రెడ్డి
September 20, 2020వనపర్తి రూరల్ : రైతులకు మరింత మేలు జరిగేలా రైతు వేదికల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిందని, దసరా పండుగ నాటికి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన...
తెలంగాణ సోనాతో పంట రాబడి అధికం: మంత్రి నిరంజన్రెడ్డి
September 11, 2020హైదరాబాద్: అన్నదాత ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దసరా నాటికి రైతువేదికలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు...
సెప్టెంబర్ 5న కరీంనగర్ రైతు వేదికల ప్రారంభోత్సవం
August 28, 2020కరీంనగర్ : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రైతు వేదికలను సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభించనున్నట్లు రాష్ర్ట బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలకర్ శుక్రవారం తెలిపారు. కరీంనగర్ నియోజక...
తొలి రైతువేదిక సిద్ధం
August 12, 2020రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా పరిశీలనహైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతులను సంఘటితం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన రైతు వేదికల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వర...
త్వరలోనే పాలమూరులో 220 పడకలు : మంత్రి శ్రీనివాస్గౌడ్
August 07, 2020మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ల వైద్యం కోసం ఇప్పటికే 100 పడకల ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేశాం.. దీన్ని త్వరలోనే 220 పడకలకు పెంచుతామని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం ...
సంక్షోభంలోనూ..సంక్షేమానికే ప్రాధాన్యం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
July 22, 2020వికారాబాద్ : సంక్షోభంలోను ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అందిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం దౌలతబాద్ మండలంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక...
నూతన విప్లవానికి నాంది రైతువేదికలు
July 21, 2020వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అచ్చంపేట: వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే తలమానికం కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమనీ, రాను న్న రోజుల్లో నూతన విప్లవానికి రైతువేది...
అన్నదాతలను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు
July 21, 2020యాదాద్రి భువనగిరి : రైతులను సంఘటితం చేయడం కోసమే రైతు వేదికల నిర్మాణం ప్రభుత్వం చేపడుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్మ...
రైతు వేదిక భవనానికి మంత్రి మల్లారెడ్డి భూమిపూజ
July 21, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లోలోని శామీర్పేట మండలంలోని లాల్ గడి మలక్ పేట్ లో రైతు వేదిక భవనానికి రాష్ర్ట కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మ...
రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకుస్థాపన
July 18, 2020మహబూబాబాద్ : జిల్లాలోని మహాబూబాబాద్ మండలం కంబలపల్లి, అమనగల్, జంగిలిగొండ గ్రామాలలో రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్ నేడు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
రైతు వేదిక, చెక్ డ్యాం నిర్మాణ పనులకు మంత్రి అల్లోల శంకుస్థాపన
July 18, 2020నిర్మల్ : రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం రైతు వేదిక భవనాలు నిర్మిస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పను...
అన్నంపెట్టే రైతు అగ్రభాగాన నిలవాలి: నిరంజన్రెడ్డి
July 17, 2020వనపర్తి: వ్యవసాయం లేనిదే ప్రపంచం మనుగడ సాగించలేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆరేండ్లలో వ్యవసాయ రంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. వనపర్తి జిల్లాలో పర్యట...
రైతులకు మరింత మంచికాలం
July 16, 2020వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్ జిల...
పట్టణ ప్రగతి, రైతు వేదిక నిర్మాణాలపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
July 15, 2020హైదరాబాద్ : పట్టణ ప్రగతి, రైతు వేదిక నిర్మాణాలపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు....
దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం పూర్తి : సీఎం కేసీఆర్
July 11, 2020హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్...
సాగులో మార్పు కోసమే రైతు వేదికలు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
July 11, 2020నిడమనూరు/త్రిపురారం: రైతుల సంఘటితానికి రైతు వేదికలు కీలకంగా మారనున్నాయని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా నిడమనూరు, త్రిపురారంలో రైతువేదికల భవన నిర్మాణాలకు శంకుస...
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ దయాకర్
July 10, 2020వరంగల్ రూరల్ : రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులకు ఎంపీ నేడు శంకుస్థాపన ...
వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచడానికే రైతువేదికలు
July 10, 2020నల్లగొండ: వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వం రైతువేదికలను నిర్మిస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రైతువేదికల నిర్మాణాలు దేశానికే తలమానికమని, గిట్టుబాటు ధర నిర్ణయించేందుకు రైతువ...
సేద్యం లేకుంటే ప్రపంచమే లేదు
July 09, 2020వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డికల్వకుర్తి/ కల్వకుర్తి రూరల్: సేద్యం లేకుంటే ప్రపంచమే లేదు.. ప్రపంచానికి దిక్సూచిగా ఉన్న...
రైతు వేదికల నిర్మాణాలతో విప్లవాత్మక మార్పులు : మంత్రి జగదీష్ రెడ్డి
July 06, 2020యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిస్తున్న రైతు వేదికలు వ్యవసాయ చరిత్రలో పెను మార్పులకు శ్రీకారం చుడతాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని రామన్నపేట మండలంలో రైతు...
ఎగుమతులు, దిగుమతుల విధానాన్ని సమీక్షించాలి : మంత్రి హరీశ్
July 04, 2020సంగారెడ్డి : ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీని కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులకు నష్టం కలిగే ఈ పాలసీపై కేంద్రం సమీక్ష చేయాలన్నారు. సంగారెడ్డి జ...
'ప్రతిపక్ష నేతలకూ రైతుబంధు డబ్బులు అందాయి'
July 03, 2020వనపర్తి : రైతుబంధు రాదని చెప్పిన ప్రతిపక్ష నేతలకూ రైతుబంధు డబ్బులు అందాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం పాలెం గ్...
రైతు వేదిక నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి భూమిపూజ
July 03, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని మూడుచింతలపల్లి మండలంలోని మూడుచింతలపల్లి గ్రామంలో నిర్మించనున్న రైతు వేదిక భవనానికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు భూమిపూజ చేశారు. అనంతరం మండలంల...
మూడు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి : సీఎం కేసీఆర్
June 25, 2020మెదక్ : వచ్చే మూడు నెలల్లో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస...
'రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు'
June 20, 2020వనపర్తి : రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు నిర్మాణం చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలోని పాంగల్, వనపర్తి రైతు వేదికలను తన తల్లిదండ్రుల పేరుతో సొంత ఖర...
చింతమడకలో రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన
June 20, 2020సిద్దిపేట : సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించే రైతు వేదిక భవనానికి మంత్రి హరీశ్రావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చింతమడక గ్రామానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ...
రైతు వేదికల నిర్మాణానికి రూ.350 కోట్లు విడుదల
June 05, 2020హైదరాబాద్: రైతువేదికల నిర్మాణం కోసం వ్యవసాయ శాఖ నిధులు విడుదల చేసింది. దీనికి సంబంధించి రూ.350 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణా...
2,046 చదరపు అడుగుల్లో రైతు వేదిక నిర్మాణం
June 04, 2020ఒక హాల్, 2 గదులు, టాయ్లెట్స్నమూనాకు సీఎం కేసీఆర్ ఆమోదంహై...
‘రైతువేదిక’కు రూ.40 లక్షల వితరణ
June 03, 2020కేటీఆర్ సతీమణి శైలిమ తాత పేరిట నిర్మాణంరామాయంపేటలో భూమిపూ...
రైతువేదిక నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి ఎర్రబెల్లి
June 01, 2020వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలోని నడికుడ మండలం వరికోలులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మంత్రి...
మూడునెలల్లో రైతు వేదికలు
June 01, 20202,604 నిర్మాణాలు పూర్తిచేయాలిస్థలాలు గుర్తించి ప్రతిపాదనలు...
ఎర్రవల్లి, మర్కూక్ రైతువేదికలకు సీఎం శంకుస్థాపన
May 29, 2020సిద్దిపేట : ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ రెండు రైతు వేదికలను సీఎం కేసీఆర్ తన సొంత ఖర్చులతో నిర్మించనున్నారు. రైతు వేదికలకు భూమి...
రైతు వేదిక నిర్మాణానికి మంత్రి గంగుల భూమి పూజ
May 27, 2020కరీంనగర్ : రాష్ట్రంలో రైతు వేదికలు వ్యవసాయ విప్లవానికి నాంది కావాలని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. రైతు వేదికల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు తమవంతు చేయూత అందిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మం...
తాజావార్తలు
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
- దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం
- యువకుడి ఉసురు తీసిన టిక్టాక్ స్టంట్
- 24న భారత్-చైనా తొమ్మిదో రౌండ్ చర్చలు
- బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ దాడి..!
ట్రెండింగ్
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- ఆస్పత్రి నుంచి కమల్హాసన్ డిశ్చార్జ్