Recoveries News
దేశంలో కోటి దాటిన కరోనా రికవరీలు
January 07, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా నుంచి కోటి మందికిపైగా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కోటీ మూడు లక్షల పాజిటివ్ కేసులు నమోదవగా ఇందులో కోటీ 16 వేల మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారు. కాగా, గత రెండు రోజుల...
ఆ 10 రాష్ట్రాల్లోనే 75.82 శాతం కొత్త కేసులు
December 14, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. రోజురోజుకు వైరస్ బారి నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతూ, కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. కొత్తగా నమోదవుతున్న కేసుల...
కరోనా నుంచి కోలుకున్న 1607 మంది బాధితులు
November 18, 2020హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1607 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,45,293కు చేరింది. కాగా, రాష్ట్రంలో నిన్న కొత్తగా 948 కరోనా కేసులు నమోదవడంతో ...
దేశంలో తగ్గుతున్న కరోనా మరణాలు
October 21, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గతున్నదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.51 శాతానికి దిగి వచ్చిందని తెలిపింది. దేశం...
కరోనా రికవరీల్లో భారత్దే అగ్రస్థానం
October 20, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ రోజువారీ రికవరీల స...
దేశంలో మరింత తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు
October 20, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 10 శాతం కంటే దిగువకు దిగి వచ్చాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 7,48,538కి చేరుకున్నాయన...
దేశంలో 8 లక్షల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
October 17, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 74 లక్షలు దాటినా.. ప్రతిరోజూ కొత్తగా నమోదయ్...
దేశంలో 98 వేలు దాటిన కరోనా మృతులు
October 01, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 80 వేల కేసులు నమోదవగా, తాజాగా 86 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యా...
రాష్ట్రంలో కొత్తగా 2103 కరోనా కేసులు
September 30, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 2103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బారినపడివారి సంఖ్య 1,91,386కు చేరింది. గత 24 గంటల్లో మరో 2243 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్...
ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
September 29, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. చాలా రోజులుగా ప్రతిరోజు ఐదు వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు గత ...
తమిళనాడులో తగ్గని కరోనా ప్రభావం
September 29, 2020చెన్నై : తమిళనాడులో కరోనా మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు ఐదువేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరువలో ఉంది. గడ...
గుడ్న్యూస్: దేశంలో వందశాతానికి చేరువలో కొవిడ్ రికవరీలు!
September 29, 2020న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ రికవరీల సంఖ్య వందశాతానికి చేరువైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, కొత్త కరోనా కేసుల సంఖ్య గతవారం నుంచి తగ్గుతున్నదని వెల్లడించింది. మ...
దేశంలో 50 లక్షలు దాటిన కరోనా రికవరీలు
September 28, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు ప్రతిరోజు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువగా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా బారినపడినవారిలో 50 లక్షలకు పైగా బ...
21 రాష్ట్రాల్లో కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువ: కేంద్రం
September 27, 2020న్యూఢిల్లీ: దేశంలోని 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గత కొన్ని రోజులుగా ఆ 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా నమోదయ్యే కేసుల కంటే రిక...
కరోనా నుంచి కోలుకున్న 92 వేల మంది
September 27, 2020న్యూఢిల్లీ: దేశంలో ప్రతిరోజు భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువ మంది బాధితులు కోలుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 88,600 కేసులు నమోదవగా, 92,04...
రికవరీల్లో అమెరికాను దాటిన భారత్
September 20, 2020న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ఈ విషయంలో అమెరికాను భారత్ దాటేసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. శనివారం నాటి కి ...
గుడ్న్యూస్: దేశంలో పెరిగిన కొవిడ్ రికవరీ రేటు..!
September 13, 2020న్యూఢిల్లీ: భారతదేశ ప్రజలకు నిజంగా ఇది శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్యలో రెండోస్థానానికి చేరుకున్నా దేశంలో కొవిడ్ రికవరీ రేటు దానికి మూడు రెట్లు ఉంది. దేశంలో ప్రతిరోజూ 70,000 కు పైగా మంది క...
దేశంలో 26 లక్షలకు చేరుకున్న కరోనా రికవరీలు
August 28, 2020కాబూల్ : గడిచిన 24 గంటల్లో 60,177 మంది రోగులు కరోనా నుంచి కోలుకోగా దేశంలో ఇప్పటివరకు రికవరీలు 26 లక్షలకు చేరుకున్నాయని, ప్రస్తుతం కేవలం 22 శాతం మాత్రమే కరోనా యాక్టీవ్ కేసులున్నాయని, రికవరీ రేటు 76...
తమిళనాడులో కొత్తగా 5,958 పాజిటివ్ కేసులు, 118 మరణాలు
August 26, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఇంకా కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వంద వరకు మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం ...
దేశంలో కొవిడ్ రికవరీ రేటు 75.27 శాతం
August 24, 2020న్యూఢిల్లీ : దేశంలో కరోనా రికవరీ రేటు 75.27శాతానికి పెరిగిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ సోమవారం తెలిపింది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి ఇవాళ్టి ఉదయం వరకు దేశంలో 61...
దేశంలో నేడు రికార్డు స్థాయిలో కరోనా రికవరీలు
August 21, 2020న్యూ ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో 62,282 మంది రోగులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కావడంతో భారతదేశం ఒకే రోజులో అత్యధిక కరోనా రికవరీలను నమోదు చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది...
చరిత్ర సృష్టించిన భారత్.. కరోనా నుంచి కోలుకున్న 15 లక్షల మంది
August 10, 2020న్యూఢిల్లీ: భారత్ మరో చరిత్ర సృష్టించింది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 15 లక్షలను దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 54,859 మంది కర...
దేశంలో రికార్డు స్థాయిలో వెయ్యికిపైగా కరోనా మరణాలు
August 10, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. వరుసగా నాలుగో రోజు 62 వేలకు పైగా పాజిటివ్ కేసులతోపాటు, ఎనిమిది వందలకు పైగా మరణాలు నమోదయ్యాయి. తాజాగా రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా క...
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా రికవరీలు
July 26, 2020ఢిల్లీ :దేశంలో కరోనా రికవరీ గతంలో కంటేపెరుగుతున్నది. శనివారం ఒక్క రోజే అత్యధిక రికవరీలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 36,145 కరోనా రోగులు చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో చికిత్స...
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ రికవరీ పెరిగింది.
July 05, 2020న్యూయార్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా విషయంలో ఓ సానుకూల వార్త. వరల్డ్వైడ్గా కొవిడ్ రికవరీ కేసుల సంఖ్య భారీగా పెరిగిందట. ఆదివారం నాటికి మొత్తం ఈ సంఖ్య ఆరు మిలియన్లను అధిగమించిందని అమెరిక...
కోలుకుంటున్న భారత్!
June 11, 2020దేశంలో చికిత్స పొందుతున్న వారు 1,33,632 కోలుకున్న రోగులు 1,35,205 మంది&n...
కరోనా వచ్చి కోలుకున్నవారే ఎక్కువ
June 10, 2020న్యూఢిల్లీ: దేశంలో తొలిసారి కరోనాతో చికిత్స పొందుతున్న వారి సంఖ్యను కోలుకున్న వారి సంఖ్య అదిగమించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు 24 గంటల్లో సుమారు...
రష్యాలో 24 గంటల్లో 174 మంది మృతి
May 26, 2020మాస్కో:కరోనా మాహమ్మారి రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రోజురోజుకీ వేగంగా వ్యాప్తి చెందుతూ తీవ్రంగా కలవరపెడుతోంది. రష్యాలో 24 గంటల్లో 174 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఇంతవరకు ఒక్క రోజు వ్యవధిల...
తాజావార్తలు
- ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 చిట్కాలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్రామ్ పిటిషన్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
- పవన్-రామ్ చరణ్ మల్టీస్టారర్..దర్శకుడు ఎవరో తెలుసా..?
- ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- విపణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ
- వెటర్నరీ వర్సిటీ వీసీగా రవీందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
- పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..!
- ఎన్టీఆర్కు, చంద్రబాబుకు అసలు పోలిక ఉందా?: కొడాలి నాని
ట్రెండింగ్
- పవన్-రామ్ చరణ్ మల్టీస్టారర్..దర్శకుడు ఎవరో తెలుసా..?
- సురేందర్ రెడ్డికి పవన్ గ్రీన్ సిగ్నల్..!
- ప్రభాస్ నిర్ణయంతో డైలమాలో నిర్మాతలు..!
- సుశాంత్ కేసు..మీడియాకు హైకోర్టు సూచన
- ‘లైగర్’ అర్థం కోసం గూగుల్లో శోధన
- నువ్వు ఆడదానవు కాకుంటేనా.. అధికారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆగ్రహం..వీడియో
- జగపతిబాబు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!
- 'క్రాక్' చూసి ఒంగోలు మెమొరీస్ గుర్తుచేసుకున్న చిరంజీవి
- శ్రీను వైట్ల టు బాబీ..రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు వీళ్లే
- వకీల్సాబ్ పై ఆశలు పెట్టుకున్న మారుతి..!