Rangareddy News
యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
March 05, 2021రంగారెడ్డి : యువకుడి వేధింపులు తాళలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పుప్పాలగూడలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పుప్పాగూడలో ఒంటరిగా ఉండే ఓ వివాహితను స్థానికం...
రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అన్నను హత్య చేసిన తమ్ముళ్లు
March 05, 2021రంగారెడ్డి : శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో సొంత అన్నపైనే తమ్ముళ్లు కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామాని...
కూలి డబ్బుల కోసం ఘర్షణ.. ఒకరు మృతి
March 02, 2021హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కూలి డబ్బుల కోసం ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్...
అభివృద్ధిలో మహబూబ్నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
February 28, 2021మహబూబ్నగర్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వేగంగా పూర్తిచేస్తున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రము...
చేపల వేటకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
February 28, 2021రంగారెడ్డి : షాద్నగర్ శివారులోని జాతీయ రహదారి బైపాస్ అన్నారం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 6 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తు...
ఎమ్మెల్సీ బరిలో నిలిచేదెవరో తేలేది నేడే..
February 26, 2021హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి 96 నామినేషన్లు దాఖలయ్యాయి...
సక్రమంగా 96 నామినేషన్లు
February 25, 202115 మంది స్వతంత్ర అభ్యర్థులవి తిరస్కరణ ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం హైదరాబాద్ : మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల స్థానాన...
వాహన తనిఖీల్లో రూ. 60 లక్షలు పట్టివేత
February 23, 2021రంగారెడ్డి : జిల్లాలోని చేవేళ్లలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో సోదాలు చేపట్టగా కారు డిక్కీలోని సంచుల్లో భారీగా నగదు కనిపించింది. రూ.60 లక్షల నగదుగా సమాచారం. ఎటువంటి పత్రాలు...
టీవీఎస్ మోపెడ్ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం
February 23, 2021రంగారెడ్డి : వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి టీవీఎస్ మోపెడ్ను ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండరావిరాల గ్రామశివారులో మంగళవారం ఈ దుర్ఘట...
అబ్దుల్లాపూర్మెట్లో ఘోర ప్రమాదం : ఇద్దరు మృతి
February 23, 2021రంగారెడ్డి : జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బండరావిరాల గ్రామం వద్ద వేగంగా వచ్చిన టిప్పర్ అదుపుతప్పి.. టీవీఎస్పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ...
‘ పట్టభద్రుల సీటుపై’గులాబీ గురి!
February 23, 2021సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులువాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ మద్దతునేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
హత్యలకు నిరసగా విధులు బహిష్కరించిన లాయర్లు
February 18, 2021రాచకొండ: పెద్దపల్లి జిల్లాలో న్యాయవాదులైన దంపతుల హత్యకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా లాయర్లు విధులు బహిష్కరించారు. ఇందులో భాగంగా హైకోర్టుతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టులు, నాంపల్లి సిటీ సి...
భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయండి
February 17, 2021నాగర్కర్నూల్ : జిల్లాలో కొనసాగుతున్న ప్రతిష్ఠాత్మకమైన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఆటంకం కలుగకుండా వేగంగా భూసేకరణ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఎల్.శర్మన్ ఆదేశి...
దారుణం.. కుమారుడి తొడలపై బ్లేడ్తో తల్లి దాడి
February 16, 2021రంగారెడ్డి : నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని గంధంగూడలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడిపైనే కన్న తల్లి కర్కశంగా ప్రవర్తించింది. 12 ఏండ్ల కుమారుడిపై విచక్షణర...
‘పాలమూరు’ పనులు 80 శాతం పూర్తి
February 14, 2021వనపర్తి, ఫిబ్రవరి 13: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు దాదాపు 80 శాతం పూర్తయినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. శనివారం వనపర్తిలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణం ప...
మహేశ్వరంలో కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
February 11, 2021రంగారెడ్డి : జిల్లాలోని మహేశ్వరం మండల పరిధిలోని శ్రీశైలం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మహేశ్వరం సీఐ మధుసూధన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం గ్రామానికి చ...
పెద్దఅంబర్పేట్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
February 11, 2021హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్రోడ్డు సమీపంలో ఆగిఉన్న డీసీఎం, కారును మరో డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతిచెందగా, మర...
బాలికను చిదిమేసిన కిరాతకుడికి ఉరి
February 10, 2021రంగారెడ్డిజిల్లా కోర్టు సంచలన తీర్పుహైదరాబాద్/ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఐదేండ్ల బాలికపై లైంగికదాడి చేసి క...
బెంగళూరు - సాగర్ రహదారిపై ఘోర ప్రమాదం
February 08, 2021రంగారెడ్డి : జిల్లా పరిధిలోని బెంగళూరు - నాగార్జున సాగర్ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్...
బైకు, లారీ ఢీ.. యువకుడు మృతి
February 06, 2021రంగారెడ్డి: రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఇవాళ తెల్లవారుజామున ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ యువకుడు మృత...
రంగారెడ్డి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో రైతు మృతి
February 05, 2021రంగారెడ్డి: జిల్లాలోని కందుకూరు మండలంలో విషాదం చోటుచేకున్నది. పొలంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మరణించారు. మండలంలోని ఆకుల మైలారం గ్రామానికి చెందిన రైతు.. రావుల వెంకటయ్య ఇవాళ ఉదయం తన పొలానికి వెళ్లారు. ప...
మద్యం మత్తులో కన్నకొడుకునే చంపిన తల్లి
February 03, 2021రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్లలో దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో కన్నకొడుకునే పొట్టనపెట్టుకున్నది ఓ తల్లి. మండలంలోని రామన్నగూడలో ఈ ఘోరం జరిగింది. పరమేశ్వరి అనే మహిళ తాగిన మైకంలో నిన్న రాత్రి ...
గడువులోగా పాలమూరు, డిండి
February 03, 2021నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): గడువులోగా డిండి, పాలమూరు- రంగారెడ్డి...
నిధుల సమస్య లేదు.. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి
February 02, 2021హైదరాబాద్ : గడువులోగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనులు పూర్తి కావాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాజ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల పనుల పురోగతిపై నగరంలోని ఖైర...
జైలుకు పంపిందన్న కక్షతో యువతిపై గొడ్డలితో దాడి
February 02, 2021రంగారెడ్డి : తనను జైలుకు పంపిందన్న కక్షతో యువకుడు ఓ యువతిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పరిధి గుర్రంగూడ టీచర్స్ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. రాహు...
ఏటీఎం చోరీకి యత్నించిన ఇద్దరి అరెస్టు
January 31, 2021రంగారెడ్డి : ఏటీఎం చోరీకి యత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో గడిచిన రాత్రి చోటుచేసుకుంది. స్థానిక యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి చోరబడ్డ ఇద...
పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు
January 29, 2021రంగారెడ్డి : జిల్లాలోని మహేశ్వరం పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రాజేంద్రనగర్ బండ్లగూడలోని ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2.1...
లే అవుట్ అనుమతికి లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన అధికారులు
January 29, 2021రంగారెడ్డి : అవినీతికి పాల్పడుతూ పలువురు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. ఐదున్నర ఎకరాల భూమి లే అవుట్ అనుమతికి అధి...
మూడంచెల శిక్షణ విధానం ఎంతో అవసరం
January 26, 2021రంగారెడ్డి : ఆధునిక ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి నూతన జాతీయ విద్యావిధానం 2020 ప్రకారం రూపొందించిన మూడంచెల బాధ్యతాయుత శిక్షణ విధానం ఎంతో అవసరమని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ టీపీ శివకు...
అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
January 24, 2021రంగారెడ్డి : రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుల్బర్గా నుంచి బేగంబజార్ వైపు వస్తున్న లోడ్తో వస్తున్న లారీ ఆదివారం ఉదయం నాలుగు గంటల...
మల్లేపల్లి ఐటీఐలో రేపు జాబ్మేళా
January 24, 2021హైదరాబాద్: రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాల ఉపాధి కల్పన కార్యాలయాల ఆధ్వర్యంలో ఈ నెల 25న జాబ్మేళాను నిర్వహించనున్నారు. నగరంలోని ప్రధాన సంస్థ అయిన క్యాలిబర్ హెచ్ఆర్ సంస్థలో టెలీకాలర్స్, కస్టమర్ స...
తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది : సీఎం
January 23, 2021హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని సీఎం అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేది. ఇప్పుడు కోటి పద...
పాలమూరు-రంగారెడ్డి’ని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్
January 23, 2021హైదరాబాద్ : వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి వందశాతం పూర్...
నార్సింగిలో పశువుల జాతర.. వీడియో
January 22, 2021జాతీయస్థాయి పశువుల జాతర పశుసంక్రాంతి రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగిలో అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది సంక్రాంతి తర్వాత వచ్చే రెండవ శుక్రవారం ఈ జాతర అత్యంత ఉత్సాహంగా జ...
పెళ్లి చేయమన్నందుకు కొడుకుపై దాడిచేసిన తండ్రి
January 17, 2021రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. త్వరగా పెళ్లి చేయమని అడినందుకు కన్న కొడుకుపై తండ్రి గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటన కొత్తూరు మండలం చేగూర్లో చోటుచేసుకు న్నది. గ్రామానికి చెందిన ఎల్లయ్య, నర...
వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
January 16, 2021రంగారెడ్డి : నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న ఏఎన్ఎం జయమ్మకు తొలి టీకాను వేశారు. ఈ కార్య...
'రైతే ధర నిర్ణయించే స్థాయికి చేరేలా సీఎం కేసీఆర్ కృషి'
January 12, 2021రంగారెడ్డి : పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే స్థాయికి చేరేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకర...
గ్రాడ్యుయేట్ల ఖిల్లా.. రంగారెడ్డి
January 08, 2021ట్రాన్స్జెండర్స్ 60మందిగతం కంటే పెద్ద ఎత్తున పెరిగిన గ్రాడ్యుయేట్ల సంఖ్య నేటితో ముగియనున్న ఓటర...
రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని ఇద్దరు కూలీలు మృతి
January 05, 2021రంగారెడ్డి : జిల్లాలోని హయత్నగర్ మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక వర్డ్ అండ్ డీడ్ పాఠశాల వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు కూలీలను ఓ లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కూలీలిద్దరూ అక్కడే మృతిచ...
కరివెన రిజర్వాయర్ పనుల పురోగతిపై సమీక్ష
January 02, 2021మహమూబ్నగర్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కరివెన రిజర్వాయర్ పనుల పురోగతిపై దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి శనివారం సమీక్ష నిర్వహ...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భెల్కు రూ.3,200 కోట్ల ఆర్డర్లు
January 01, 2021న్యూఢిల్లీ, డిసెంబర్ 31: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోని హైడ్రో ప్రాజెక్టుల కోసం రూ.3,200 కోట్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు గురువారం ప్రభుత్వ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) తె...
చేవెళ్లలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
December 31, 2020రంగారెడ్డి : చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎర్రవల్లి గేట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎర్రవల్లి గేట్ వద్దకు చేర...
హిమాయత్నగర్లో మహిళ దారుణ హత్య
December 31, 2020రంగారెడ్డి : మోయినాబాద్ మండలం హిమాయత్నగర్లో గురువారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో మహిళను గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. మృతురాలిని వికారాబాద్...
రెండు కార్లను ఢీకొట్టిన లారీ..
December 30, 2020హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట పరిధిలోని ఓఆర్ఆర్ ( ఔటర్ రింగ్రోడ్డు)పై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చి న లారీ అదుపుతప్పి రెండు కార్లను ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన ...
రంగారెడ్డి శుభారంభం
December 27, 2020హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఖోఖో ప్రీమియర్ లీగ్ చాంపియన్షిప్లో జైహింద్ రంగారెడ్డి శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్లో రంగారెడ్డి 14-13తో హ...
ఘరానా దొంగ అరెస్టు.. భారీగా సొత్తు స్వాధీనం
December 26, 2020హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. పాండు అనే వ్యక్తి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుత...
రంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
December 25, 2020హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన శంకర్పల్లి మండలం ఎల్వర్తి వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ప్రమ...
మైసమ్మతల్లి సన్నిధిలో హీరో షకలక శంకర్
December 24, 2020రంగారెడ్డి : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని గురువారం మధ్యాహ్నం సినీ హీరో, జబర్దస్త్ ఫేం షకలక శంకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఆ...
ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్
December 24, 2020హైదరాబాద్: నగర శివార్లలో వరుస ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న కేసును పోలీసులు ఛేదించారు. వనస్థలీపురంలో వరుస ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న మేవత్ గ్యాంగ్ను రాచకొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చ...
అన్ని మతాలకు ప్రాధాన్యం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
December 21, 2020రంగారెడ్డి : రాష్ట్రంలోని అన్ని మతాలను ప్రభుత్వం సమానంగా గౌరవిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని బొంరాస్పేట మండలంలోని మెట్లకుంటలో క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం అందించిన...
కారు ఢీకొని వ్యక్తి మృతి.. ఔదార్యం చాటిన మంత్రి సబితా
December 20, 2020రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల మండలం అంతారం స్టేజ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ను కాకు ఢీకొట్టిన దుర్ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. కారు ఢీకొనడంతో మంటలు చెలరేగి బైక్ దగ్ధమైంది. అదే...
ట్యాంకర్ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
December 19, 2020హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ట్యాంకర్ను కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. జిల్లాలోని క...
అబ్దుల్లాపూర్మెట్లో ఇండిక్యాష్ ఏటీఎం చోరీ
December 18, 2020హైదరాబాద్: నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లో ఉన్న ఏటీఎం చోరీకి గురయ్యింది. గురువారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ఉన్న ఇండిక్యాష్ ఏటీఎంనును గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసిన...
షాద్నగర్ మార్కెట్లో ఎనిమిది ట్రేడర్స్ దుకాణాల్లో రూ.3లక్షలు చోరీ
December 15, 2020రంగారెడ్డి : షాద్నగర్ పట్టణంలోని చౌడమ్మ గుట్ట వద్దనున్న ప్రభుత్వ మార్కెట్ యార్డులోని దుకాణాలను దొంగలు లూటీ చేశారు. దాదాపు ఎనిమిది ట్రేడర్స్ షాపులకు సంబంధించిన షెట్టర్...
ఆగి ఉన్న లారీ ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి
December 15, 2020హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా జన్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన రాజు అనే వ్యక్త...
విశ్వకల్యాణార్థం
December 14, 2020రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దటూరు గ్రామ శివారులోని ప్రగతి రిసార్ట్ యాగభూమిగా మారనున్నది. సోమవారం నుంచి 11 రోజులపాటు ఉత్కృష్ట సోమయాగం, వాజపేయ యాగాన్ని నిర్వహించనున్నారు. ప్రగతి రిస్టార్...
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకుల మృతి
December 13, 2020రంగారెడ్డి జిల్లా : మనుమరాలిని చూసేందుకు కుమారుడితో కలిసి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఓ తల్లి, కుమారుడు మృతి చెందిన సంఘటన జిల్లాలోని శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ...
ఓఆర్ఆర్పై ఓల్వో బస్సు దగ్ధం
December 12, 2020హైదరాబాద్ : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని అవుటర్ రింగ్రోడ్డుపై ఓల్వో బస్సు దగ్ధమైంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ నుంచి శంషాబాద్ వైపు వస్తున్న ఓల్వో బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెల...
ప్రాణం తీసిన ఈత సరదా..యువకుడి మృతి
December 10, 2020రంగారెడ్డి : ఈతకు వెళ్లి యువకుడు మృతిచెందిన విషాద సంఘటన జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ గ్రామ చెరువులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మంచాల మండలంలోని లింగంపల్లి...
ఉపాధి హామీ పనులను పరిశీలించిన కేంద్ర బృందం
December 10, 2020రంగారెడ్డి : జిల్లాలోని మంచాల మండలం లోయపల్లిలో వర్షపు నీటిని సంరక్షించుటకు గుట్టల దిగువన ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న ‘ఫారం పాండ్’, ‘వర్మీ కంపోస్ట్ షెడ్’ పనులను కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖ జాయ...
షాద్నగర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
December 09, 2020రంగారెడ్డి : షాద్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 6,7,10వ వార్డుల్లో నూతన అంతర్గత మురుగుకాలువ నిర్మాణ పనులను మున్సిపల్...
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
December 08, 2020హైదరాబాద్ : మహబూబ్నగర్ -రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. మంగళవారం ఈఆర్ఓ (ఎలక్ట్రోరల్ రిజిస్టేషన్ ఆఫీసర్) జాబితాను విడుదల చేశారు. జీహెచ్ఎంసీ కార్...
కారు బీభత్సం.. నలుగురికి తీవ్రగాయాలు
December 08, 2020హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపుతప్పి రెండు దుకాణాల్లోకి దూసుకెళ్లింది. దుకాణంలో వేడి నూనె మీదపడి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కారు ద...
గ్యాంగ్ రేప్ కేసులో నలుగురికి 20 ఏళ్ల జైలుశిక్ష
December 07, 2020రంగారెడ్డి : గతేడాది ఆగస్టులో మహేశ్వరంలో ఓ మహిళపై నలుగురు యువకులు కలిసి గ్యాంగ్రేప్ చేశారు. ఈ కేసులో రంగారెడ్డి కోర్టు సోమవారం తీర్పును వెల్లడించింది. మహిళపై గ్యాంగ్రేప్ చేసిన నలుగు...
చేవెళ్లలో బోర్వెల్ను ఢీకొన్న ఇన్నోవా.. ఆరుగురు మృతి
December 02, 2020హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఇవాళ ఉదయం ఇన్నోవా కారు ఓ బోర్వెల్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించగా...
అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
November 29, 2020రంగారెడ్డి : టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసే పార్టీలే చేరుతున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొత్తూరు, నందిగామ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర...
నందిగామలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
November 28, 2020హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ మేకగూడ వద్ద బ...
సాగర్ రోడ్డుపై ప్రమాదం.. తల్లీకుమారుడు మృతి
November 13, 2020రంగారెడ్డి : జిల్లాలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ వద్ద నాగార్జున సాగర్ రహదారిపై గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యమహా ఫాసినో బైక్పై వెళ...
బైకు ఢీకొట్టిన స్కార్పియో.. తల్లీ, కొడుకు మృతి
November 13, 2020రంగారెడ్డి: జిల్లాలోని తుర్కయాంజల్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. తుర్కయాంజల్ శివారులోని రాగన్నగూడ వద్ద నిన్న అర్ధరాత్రి స్కార్కిపియో కారు, బైకు ఢీకొన్నాయి. దీంతో బైక్పై వెళ్తున్న ...
మరోమారు ఉదారతను చాటుకున్న ఎంపీ రంజిత్రెడ్డి
November 10, 2020రంగారెడ్డి : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న యువకుడిని కారులో నుంచి దించకుండా అక్కడే ఉంచి అతడి సమస్యను తెలుసుకున్నారు. షాబాద్ మండలం...
రంగారెడ్డి జిల్లాలో తొలి రైతు వేదిక ప్రారంభం
November 10, 2020రంగారెడ్డి : రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గం నందిగామలో తొలి రైతు వేదికను సహచర మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్...
చడ్డీ గ్యాంగ్కు మూడేండ్ల జైలు శిక్షపడింది
November 06, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చడ్డీ గ్యాంగ్కు శిక్షపడింది. భయంకర వేషధారణతో హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తించిన ఈ ముఠాలోని నలుగురికి రంగారెడ్డి జిల్లా కోర్టు మూడేండ్ల శిక్ష, రూ. ...
పేలుడు పదార్థాలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు
November 02, 2020రంగారెడ్డి : అక్రమంగా పేలుడు పదార్ధాలు తరలిస్తున్న ఇద్దరిని మంచాల పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బొడకొండ శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్పై వెళ్తున్న ఇద్దరిని అనుమానించి నిలిపి తన...
అన్నాచెల్లెళ్లు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి
October 30, 2020హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలోని కుంట్లూరులో పదమూడేళ్లలోపు అన్నాచెల్లలు అదృశ్యమయ్యారు. హయత్నగర్ పరిధిలోని కుంట్లూర్ రాజీవ్గృహ కల్పలో నివాసం ఉండే యడపల్లి ఆనంద్, సౌమ్య దంపతుల...
'ధరణి' పోర్టల్ ప్రారంభానికి రంగారెడ్డి జిల్లా వేదిక
October 27, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహుర్తం ఖరారైన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్ ప్రారంభానికి రంగారెడ్డి జిల్లా వేదిక కానుంది. ఈ న...
శంషాబాద్లో భారీ చోరీ..
October 27, 2020రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఉన్న ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఆ ఇంట్లో నుంచి 30 తులాల బంగారంతో...
నార్లాపూర్ పేలుళ్లతో నష్టంలేదు
October 27, 2020ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో జలవనరులశాఖ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పాలమూరు- రంగ...
కరోనా నుంచి కోలుకున్న మరో 1432 మంది బాధితులు
October 26, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో మహమ్మారి నుంచి కొత్తగా 1432 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 2,11,912 మంది బాధితులు కరోనా ను...
అన్నిశాఖల అధికారుల సెలవుల రద్దు : కలెక్టర్
October 20, 2020హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో అన్నిశాఖల అధికారులు సెలువులు రద్దు చేస్తూ ఆ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులెవరూ సెలువులు పెట్ట...
దసరాకు 3 వేల ప్రత్యేక బస్సులు!
October 19, 2020హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అదనపు బస్సులను నడుపాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిర్ణయింది. ఆ మేరకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు...
గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
October 18, 2020రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఈ నెల 14న కురిసిన భారీ వర్షానికి అప్పచెరువు తెగిపోవడంతో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన వారిలో ఓ బాలుడు మృతదేహం ఆదివారం లభ్యమైంది...
గుర్రం చెరువుకు గండి.. నీట మునిగిన ఇండ్లు
October 18, 2020రంగారెడ్డి : శనివారం నగరవ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. ఈ నేపథ్యంలో పాతబస్తీ శివారు ప్రాంతంలోని గుర్రం చెరువుకు గండి పడింది. దీంతో బాబానగర్, నర్కి పుల్ బాగ్ ఉప్పుగూడా, శివాజీ నగర్, సా...
శంషాబాద్లో దొంగల బీభత్సం
October 17, 2020హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్లో దొంగలు బీభత్సం సృష్టించారు. మండలంలోని ఉట్పల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి అనంతయ్య గౌడ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు 8 తులాల బంగారం, 5 సెల్ఫో...
హైదరాబాద్ - బెంగళూరు హైవే పునరుద్ధరణ
October 16, 2020హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో నగర శివార్లలోని గగన్పహాడ్ వద్ద అప్ప చెరువుకు గండి పడటంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతిన్న విషయం విదితమే. గత రెండు రోజుల న...
చెరువులను పరిశీలించిన కలెక్టర్ అమయ్ కుమార్
October 15, 2020రంగారెడ్డి జిల్లా : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పూర్తిగా నీటితో నిండిన పలు చెరువులు, కుంటలను జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ పరిశీలించారు. మైలార్దేవులపల్లి పరిధిలోని పల్లె చెరువును న...
రంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం
October 14, 2020రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మరో పక్కా జిల్లాలో ని మూసీతో పాటు ఇతర వాగులు ఉదృతం గా ప్రవహ...
హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు
October 13, 2020హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. కుండపోత వానలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్లు ప్రాంతాలు చెరువులను తలపిస...
దుబాయ్లో రోడ్డు ప్రమాదం.. శంషాబాద్ వాసి మృతి
October 06, 2020రంగారెడ్డి : దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో శంషాబాద్ వాసి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్కు చెందిన మహమ్మద్ అసద్ కుటుంబ సభ్యులతో కలిసి 15 రోజుల క్రితం దుబాయ్ వెళ్లాడ...
విద్యుత్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్..
October 06, 2020రంగారెడ్డి : ఉద్యోగంలోంచి తొలగించిన తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఈ ఘటన జిల్లాలోని మొయినాబాద్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ లో చోటు చేసుకుంది. కాట్రాక...
చెరువులో ఇద్దరు యువకులు గల్లంతు
October 04, 2020రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పహాడీ షరీష్ మున్సిపాలిటీ పరిధిలోని జల్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి నీటమునుగుతున్న యువకుడిని రక్షించేందుకు వెళ్లి ఇద్దరూ గల్లంతయ్యారు. పాతబస్తీకి చెంద...
నేటి నుంచి పట్టభద్రుల ఓటు నమోదు
October 01, 2020నమోదువచ్చే నెల 6 వరకు.. ఆన్లైన్లోనూ అవకాశంవచ్చేనెల 6 దాకా దరఖాస్తుకు అవకాశంజనవరి 18న తుది జాబితా ప్రచురణగతంలో ఓటైర్లెనా కొత్తగా దరఖాస్త...
పశుగ్రాసానికి నిప్పంటించిన యువకుడికి జైలుశిక్ష
September 30, 2020రంగారెడ్డి : పశుగ్రాసం(ఎండుగడ్డి)కు నిప్పంటించి రైతుకు నష్టం కలిగించినందుకు ఓ యువకుడికి 6నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000ల జరిమానా విధించారు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని యాచారం మండలంల...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత ఉద్యమంలా కొనసాగుతున్నది
September 30, 2020రంగారెడ్డి : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత తెలంగాణకు బాటలు వేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక...
పట్టణ ప్రాంతాల్లో రెవెన్యూ సమస్యలపై కేటీఆర్ చర్చ
September 29, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేటర్లతో రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స...
పట్టభద్రుల ఓటు నమోదును పక్కాగా చేపట్టాలి
September 28, 2020రంగారెడ్డి : అక్టోబర్ 1వ తేదీన నుంచి ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు చేసుకోవాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎన్నికల సన్నాహక&n...
ప్రాణాలను బలిగొన్న హెడ్ ఫోన్స్
September 28, 2020రంగారెడ్డి : హెడ్ ఫోన్స్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ.. రైలును ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలైన విషాద ఘటన జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా స...
గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం
September 27, 2020రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా హిమాయత్సాగర్ వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న లారీ డ్రైవర్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే దుర్మర...
రంగారెడ్డి జిల్లాలో భారీ వానలు.. నందిగామలో అత్యధికం
September 26, 2020హైదరాబాద్: శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు, కుంటలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నందిగామ మండలంలోని అప్పరెడ్డి గూడ, నర్సప్పగూడ గ్రామాల్లో వ...
ఓటరు నమోదు ప్రక్రియను పక్కాగా చేపట్టాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
September 25, 2020రంగారెడ్డి : ప్రణాళిక బద్దంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకెళ్దామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గ కేంద్రంలోని బృందావన్ గార్డెన్ ల...
లైంగిక వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య?
September 25, 2020రంగారెడ్డి : లైంగిక వేధింపులు భరించలేక ఓ బాలిక ఉరేసుకొని మృతి చెందింది. ఈ విషాద సంఘటన జిల్లాలోని మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ లో చోటు చేసుకుంది. హిమాయత్ నగర్ గ్రామానికి చెందిన బాతుకు మధ...
కనిపించకుండా పోయిన తండ్రి.. హత్య చేసినట్లు ఒప్పుకున్న కొడుకు
September 24, 2020రంగారెడ్డి : కనిపించకుండా పోయిన తండ్రిని తానే చంపినట్లు కొడుకు అంగీకరించాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా చెవెళ్ల పరిధి గుండాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానిక చెందిన ఎస్. కిష్టయ్య అనే...
పనుల్లో నిర్లక్ష్యంచూపిన సర్పంచులపై వేటు
September 23, 2020రంగారెడ్డి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యంచూపినవారిపై వేటుపడింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనలో వెనుకబడి ఉండడం, విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించిన ముగ్గు...
వాగులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
September 22, 2020రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేకులలో విషాదం చోటు చేసుకుంది. వాగులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. మధ్యాహ్నం గ్రామ శివారులోని వాగులో...
షాద్నగర్ పట్టణంలో మినీ స్టేడియం ప్రారంభం
September 21, 2020రంగారెడ్డి : జిల్లాలోని షాద్నగర్ పట్టణంలో రాష్ర్ట పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా షాద్నగర్ పట్టణంలో రూ. 210 కోట్లతో నిర్మించిన మినీ స్టేడ...
గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
September 20, 2020రంగారెడ్డి : గ్రామ పంచాయతీ వ్యవస్థల బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని గ్రామాల సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగా...
రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
September 20, 2020రంగారెడ్డి : మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మహిళలకు పెద్ద పీట వేస్తూ.. సీఎం కేసీఆర్ మార్కెట్ పాలక మండలిలో నూతన ఒరవడి సృష్టించారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవ...
నదిని తలపిస్తున్న శంకర్పల్లి పట్టణం
September 19, 2020రంగారెడ్డి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలు, వరదలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శంకర్...
క్వారీ నీటిగుంతలో పడి ఇద్దరు యువకులు మృతి
September 17, 2020రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్ మండలం కొత్వాల్గూడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. క్వారీ నీటిగుంతలో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు. బైక్ కడిగేందుకు యువకులు క్వారీ నీటి గుంతలోకి దిగినట్లుగా సమాచ...
పారదర్శక పాలన అందించేందుకే నూతన రెవెన్యూ చట్టం
September 13, 2020రంగారెడ్డి : ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకే నూతన రెవెన్యూ చట్టం సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ...
ఐదుగురిని మింగిన నిద్రమత్తు
September 05, 2020రంగారెడ్డి జిల్లా సుద్దపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంకారులోని నలుగురు విద...
మిషన్ కాకతీయతోనే చెరువులకు జలకళ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
August 31, 2020రంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికతీత తీయించడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి. నేడు నాటి ఫలాలు పొందుతున్నామని విద్యా శాఖ మంత్రి స...
మృత్సకారుల కుటుంబాల్లో వెలుగు నింపడమే లక్ష్యం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
August 29, 2020మహేశ్వరం : మృత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కందుకూరు మండలం కొత్తగూడ సున్నం చెరువు, జైత్వారం, పులిమామిడి గ్రామ చెరువుల్లో చేప ...
రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఉంది : నాబార్డ్ చైర్మన్ గోవింద రాజులు
August 28, 2020రంగారెడ్డి: నాబార్డు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 60 నుంచి 70వేల కోట్లు ఇవ్వలనుకున్నామని నాబార్డ్ చైర్మన్ చింతల గోవింద రాజులు తెలిపారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి సీతారా...
పల్లె ప్రగతి పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు ప్రశంసనీయం
August 26, 2020రంగారెడ్డి : పల్లె ప్రగతిలో మన జిల్లా ప్రథమ స్థానంలో నిలపటంలో అందరి కృషి ఉందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని నెదనూరు నుంచి పులిమామిడి వరకు రూ.6కోట్ల 35 లక్షల...
హైటెక్ సిటీని మించి ఇబ్రహీంపట్నం అభివృద్ధిని సాధిస్తుంది
August 24, 2020రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేస్తూ 3 కోట్ల 50 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన...
జిల్లాలోని చెరువుల్లో కోటి చేప పిల్లలు వదలటమే లక్ష్యం
August 20, 2020రంగారెడ్డి : మత్స్యకారులు, ముదిరాజ్ సోదరులు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం కృషి చేసిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని అమనగల్ పెద్ద చెరువులో ఎమ్మెల్యే జైపాల్...
ఏసీబీ వలలో అవినీతి అధికారి
August 20, 2020రంగారెడ్డి : రాష్ర్ట అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు లంచం తీసుకుంటూ ఓ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఓ వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా సర్వేయ...
రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
August 20, 2020రంగారెడ్డి : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ. 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా పట్టబడ్డాడు. ఈ నేపథ్...
గోనె సంచిలో డెడ్ బాడీ..!
August 18, 2020రంగారెడ్డి : జిల్లాలోని జిల్లేడ్ చౌదరి గూడ మండల పరిధిలోని కాస్లాబాద్ గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసి పాడు బడ్డ బావిలో వేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. హత్య చేసి శరీర భాగాలను మూడు ముక్కలు చేస...
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్
August 13, 2020రంగారెడ్డి : జిల్లాలోని శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామంలో 100 ఎకరాల్లో ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ స...
మిషన్ భగీరథ పెండింగ్ పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలి
August 11, 2020రంగారెడ్డి : రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం కింద చేపట్టిన పనులన్నింటిని ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ...
భయాన్ని వీడుదాం..అవగాహనతో కరోనాను జయిద్దాం
August 10, 2020రంగారెడ్డి : ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవటానికి అనునిత్యం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకి కన్సర్న్ సంస్థ అందించిన నూతన అంబులెన్స్ ను...
లారీ లోడ్పై కవర్ కప్పుతుండగా కరెంట్ షాక్..
August 06, 2020రంగారెడ్డి : కాటేదాన్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. బిస్కెట్ల లోడ్ లారీపై కవర్ కప్పుతుండగా విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మరణించాడు. మృతుడిని చింతల్మె...
రైతులతో పాటు చిరు వ్యాపారులకు రుణాలు : మంత్రి సబితా
August 04, 2020రంగారెడ్డి : డీసీసీబీ ద్వారా రైతులతో పాటు చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గూల్లో భాగ్యనగర సహ...
వచ్చే వానకాలం నాటికి సాగునీరిస్తం
August 01, 2020కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో ఆన్లైన్ రిజర్వాయర్ ‘పాలమూరు’ప...
విజయ మెగా డెయిరీ నమూనా సిద్ధం చేయాలి : మంత్రి తలసాని
July 30, 2020హైదరాబాద్ : ఆధునిక టెక్నాలజీ తో 250 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే మెగా డెయిరీ నుంచి మరిన్ని విజయ ఉత్పత్తులు ప్రారంభించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ ...
కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం ఆగలేదు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
July 27, 2020రంగారెడ్డి : కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో ఎక్కడా కూడా సంక్షేమ పథకాల అమలు ఆగలేదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరె...
వరాల జల్లు..
July 26, 20203600 ఎకరాల్లో ప్రత్యేక పారిశ్రామిక పార్కురూ. 220 కోట్లతో శంషాబాద్-హైతాబాద్కు నాలుగులేన్ల రహదారిరూ. 50 కోట్లతో హైతాబాద్-నాగరగూడకు ..రూ. 54 కోట్లతో 220/11 కేవీ విద్యుత్ స...
వెల్స్పర్ ఫ్లోరింగ్ కంపెనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
July 25, 2020రంగారెడ్డి : చందన్ వల్లి పారిశ్రామిక పార్కులో ఏర్పాటు చేసిన వెల్స్పర్ ఫ్లోరింగ్ కంపెనీని మంత్రి కేటీఆర్ శనివారం సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కు నిర...
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి
July 22, 2020రంగారెడ్డి : రాష్ట్ర వ్యాప్త పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం తొలకట్ట గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్...
పాఠ్య పుస్తకాల పంపిణీలో.. ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలి
July 21, 2020రంగారెడ్డి : పాఠ్య పుస్తకాల పంపిణీ లో ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో రూ.30 లక్షల రూపాయల జడ్పీ...
అమెజాన్ కంపెనీలో చోరీ..నిందితుల అరెస్ట్
July 20, 2020రంగారెడ్డి : కరోనా నేపథ్యంలో కంపెనీ వద్ద తనిఖీలు తక్కువగా ఉంటాయని భావించారు. ఇదే అదను భావించి పని చేసే కంపెనీకే కన్నం వేసి నాలుగు లక్షల సొత్తును కాజేశారు. చోరీకి పాల్పడ్డ ఆరుగురు ఉద్యోగులను ...
ఆస్తిలో మేనత్తలకు వాటా.. నానమ్మను చంపేసిన మనవడు
July 14, 2020రంగారెడ్డి : ఓ ముసలావిడను ఆమె మనవడు కనికరం లేకుండా చంపేశాడు. ఆ వృద్ధురాలు తన ముగ్గురు ఆడబిడ్డలకు ఆస్తిలో వాటా ఇవ్వడమే ఆమె చేసిన నేరం. దీంతో తన తండ్రికి ఆస్తి దక్కలేదనే అక్కసుతో నాన...
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
July 13, 2020చేవెళ్ల : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దుద్దాగు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో క...
కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తున్న సీఎం కేసీఆర్
July 06, 2020రంగారెడ్డి : రాష్ట్రంలో కుల వృత్తులకు సీఎం కేసీఆర్ పూర్వ వైభవం తీసుకొస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగ జిల్లాలోని నందిగామ మండల...
పనులు వేగవంతంగా చేయాలి
July 05, 2020మహేశ్వరం: మండలంలోని అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మండలంలోని అధికారులు, సర్పంచ్లతో ఆదివారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు...
430 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
July 02, 2020రంగారెడ్డి : జిల్లాలోని మహేశ్వరం ఐడీఏ మంకాల్ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 430 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనల...
ఆధునిక వసతులతో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం
July 01, 2020రంగారెడ్డి : జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆధునికంగా అన్ని రకాల సదుపాయాల తో నిర్మించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జిల్లా నూతన జిల్లా గ్రంథాలయ భవనానికి బడాంగ్ పేట్...
ఏసీబీకి చిక్కిన ఆరోగ్య శ్రీ రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్
June 30, 2020రంగారెడ్డి : ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న రఘునాధ్ రూ. 25 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఆరోగ్య శ్రీ లో ఓ డెంటల్ హాస్పిటల్ రెన్యూవల్ కోసం ర...
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం : మంత్రి సత్యవతి రాథోడ్
June 30, 2020రంగారెడ్డి : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా నేడు రాష్ట్రమంతటా ఉద్యమంలా మొక్కలు నాటుతున్నామని గిరిజన, మహిళా, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 6వ విడుత హరితహారంలో భాగంగా రాజేంద్రనగర...
చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
June 26, 2020హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్స్వామి ఆశ్రమాన్ని గురువారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1003 సం...
విద్యుదాఘాతంతో టీఆర్ఎస్ నాయకుడు మృతి
June 25, 2020రంగారెడ్డి : జిల్లాలోని ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మొద్దు అమరేందర్రెడ్డి(35) గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. సాయం...
నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం.. పోలీసుల అదుపులో తయారీదారులు
June 11, 2020రంగారెడ్డి : నకిలీ పత్తి విత్తనాలను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్లో సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా పత్తి విత...
గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
June 10, 2020రంగారెడ్డి : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని శంకర్ పల్లి పట్టణంలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు స...
మాస్కు ఉంటేనే లోనికి అనుమతి
June 10, 2020కూకట్పల్లి: నిత్యం రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం వచ్చి పోయే ప్రజలతో రద్దీగా ఉండే రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా జిల్లా రిజిస్ట్రార్ సంతోష...
కలిసి కట్టుగా కరోనాను తరిమికొడుదాం
June 07, 2020రంగారెడ్డి : కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, అందుకు ప్రజలు సహకరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 500 మందికి నెల...
పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి
June 07, 2020రంగారెడ్డి : గ్రామాలతో పాటు పట్టణాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్...
అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ లో చేరికలు
June 03, 2020రంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అల్మాస్గూడ 25వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి...
55 కిలోల గంజాయి పట్టివేత
June 02, 2020రంగారెడ్డి : విశాఖపట్నం తాడేపల్లి గూడెం నుంచి నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. జుమ్మెరాత...
8న చిలుకూరు బాలాజీ ఆలయం తెరుచుకోదు
June 01, 2020హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చి ఈ నెల 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే చిలుకూరు బాలాజీ ఆలయం మాత్రం తెరుచుకోదని ఆలయ అర్చకుడు...
పల్లె ప్రగతి స్ఫూర్తి తో పారిశుధ్య పనులు కొనసాగించాలి
June 01, 2020వికారాబాద్ : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని, నీరు నిలిచిన ప్రాంతాలను, గుంతలను పూడ్చి వేయాలని, తాగు నీటి ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొడంగల్ ఎమ...
పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
May 31, 2020రంగారెడ్డి : పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్...
రంగారెడ్డి జిల్లాలో 13 నెలల చిన్నారికి కరోనా
May 30, 2020హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారంలో, వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్...
ఇసుక దిబ్బ కూలి మహిళ మృతి
May 30, 2020రంగారెడ్డి : జిల్లాలోని మాడ్గుల మండల పరిధిలోని కుభ్యతాండలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నేనావత్ బుజ్జి(40) అనే మహిళ ఇంటి నిర్మాణానికి ఇసుక తెవడం కోసం తాండ సమీపంలోని వాగుకు వెళ్లింద...
లారీని ఢీకొన్న కూరగాయల వ్యాను... వ్యక్తి మృతి
May 30, 2020రంగారెడ్డి : జిల్లాలోని కందుకూరు పరిధి కొత్తగూడ గేట్ వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న కూరగాయల వ్యాను అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు...
శంకరపల్లి మున్సిపాలిటీకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్రాక్టర్ల అందజేత
May 29, 2020రంగారెడ్డి : జిల్లాలోని శంకరపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య అవసరాలకై కొనుగోలు చేసిన ట్రాక్టర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కా...
వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం
May 27, 2020రంగారెడ్డి : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందుకోసం వానకాలంలో రైతులు లాభసాటి పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. సీఎ...
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
May 27, 2020హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. వికారాబాద్ జిల్లాలోని పూడూర్ మండలం సోమన్గుర్తి గేటు వద్ద గుర్తుతెలియని వాహన...
వెజిటబుల్ జోన్గా రంగారెడ్డి జిల్లా..!
May 25, 2020రంగారెడ్డి: పంటసాగుపై గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజులపాటు అవగాహన కల్పించనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నగర శివారులో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాను వెజిటబుల్ జోన్గా ప్రకట...
'వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలి'
May 24, 2020రంగారెడ్డి : వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ప్రతి ఆద...
వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకాలు
May 20, 2020మేడ్చల్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో తాత్కాలిక పద్ధతిలో వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు...
జీవో 203ను అడ్డుకుంటాం
May 16, 2020రెండేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తిమంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీన...
హైదరాబాదీలను కలవరపెట్టిన చిరుత
May 14, 2020రంగారెడ్డి : లాక్ డౌన్ అమలైనప్పటి నుంచి రహదారులపై జనసంచారం లేదు. దీంతో అడవుల్లో ఉన్న జంతువులు.. రోడ్లపైకి యథేచ్చగా వస్తున్నాయి. జంతువులు స్వేచ్ఛగా విహరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇ...
కల్తీకల్లు తయారుచేస్తున్న వక్తి అరెస్ట్..
May 11, 2020రంగారెడ్డి: జిల్లాలో కల్తీ కల్లు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం గూడూరులో కల్తీకల్లు స్థావరంసై శంషాబాద్ డివిజన్ ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్...
యాచారంలో గుర్తుతెలియని మృతదేహం
May 06, 2020హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో గుర్తుతెలియని యువకుని మృతదేహం లభించింది. మండలంలోని చింతపట్ల శివారులో అనుమానాస్పద స్థితిలో కాలివున్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుమారు 25 నుంచి 30...
తలిదండ్రుల మందలింపుతో యువకుడి ఆత్మహత్య
April 26, 2020రంగారెడ్డి : జిల్లాలోని శంకర్పల్లి రామాంతపూర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కల్లు తాగేందుకు వెళ్లిన యువకుడిని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై రాక...
కేశంపేట్ రైల్వే గేటు వద్ద మహిళా మృతదేహం
April 18, 2020రంగారెడ్డి : షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట రైల్వే గేటు సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. శనివారం ఉదయం స్థానికులు ఈ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి వివరాలు తెలియ...
రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వానలు
April 07, 2020హైదరాబాద్: దక్షిణ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది విదర్భ వరకు 1.5 కి.మీ. ఎత్తున కొనసాగుతున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా దక్షిణ మధ్యప్రదేశ్ ప...
ప్రభుత్వ సూచనలు పాటించని యువత అరెస్ట్..
March 23, 2020రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలు పట్టించుకోకుండా, యదేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న యువతను పోలీసులు అరెస్ట్ చేసి, వాహనాలు సీజ్ చేశారు. జిల్లాలోని కొత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అరెస్ట్...
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
March 05, 2020హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో మొత్తం ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచెర్ల గ్రామంలో విషాదం నెలకొంది. బైక్పై వ...
ఆమ్లేట్ వేయలేదని భార్యను హత్య చేసిన భర్తకు...
February 29, 2020హైదరాబాద్ : ఆమ్లేట్ వేయలేదనే కోపంతో తాగిన మత్తులో భార్యను రోకలితో కొట్టి, కిరోసిన్ పోసి నిప్పంటించాడు. భార్యను హత్య చేసిన భర్తకు జీవిత కారాగారా శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా రెండో అదనపు జిల్లా...
టిక్టాక్ కలిపిన బంధం
February 23, 2020తలకొండపల్లి: టిక్టాక్ వీడియో ఓ కుటుంబంలో ఎనలేని సంతోషం నింపించింది. ఏడేండ్ల క్రితం తప్పిపోయిన ఒక్కగానొక్క కొడుకును ఇంటికి చేర్చింది. ఓ తల్లి కడుపు కోత తీర్చింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండ...
పాలమూరు-రంగారెడ్డి పనులు వేగవంతం చేయాలి
February 20, 2020గోపాల్పేట : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజిత్కుమార్ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆయన వనపర్తి ...
ముగ్గురు చైన్ స్నాచర్లకు జైలు శిక్ష..
February 06, 2020హైదరాబాద్: రాచకొండ పోలీసులు, కోర్టు అధికారులు సమన్వయంతో చేసిన దర్యాప్తు, విచారణతో ముగ్గురు అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్లలకు 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా పడింది. ఈ తీర్పును బుధవారం రంగారెడ్డి జిల్ల...
11 తులాల బంగారం, 30 తులాల వెండి అపహరణ..
February 03, 2020బండ్లగూడ: ఇంటికి తాళం వేసి ఉన్న ఇంట్లోకి అదును చూసి దూరిన దొంగలు 30 తులాల వెండి, 11 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ...
విహార యాత్రలో విషాదం
February 03, 2020మొయినాబాద్: స్కూల్బస్సు బోల్తాపడి ఎనిమిది మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విహారయాత్రకు వచ్చి తిరిగి వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా చిలుకూరు వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నల్లగొండ...
రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
January 30, 2020రంగారెడ్డి : తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి వద్ద ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు బైక్లు ఢీకొ...
వృద్ధురాలి హత్యకేసును ఛేదించిన పోలీసులు
January 29, 2020రంగారెడ్డి: జిల్లాలోని కందుకూరులో నిన్న జరిగిన వృద్ధురాలి హత్యకేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. హత్య కేసుపై విచారణ చేపట్టిన రాచకొండ పోలీసులు కేసును 12 గంటల్లోనే ఛేదించారు. ఒంటిపై ఉన్న బంగారు ఆభ...
నేదునూరులో వృద్ధురాలి హత్య
January 28, 2020రంగారెడ్డి: జిల్లాలోని కందుకూరు మండలం నేదునూరులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. బాలమణి అనే వృద్ధురాలిని గుర్తుతెలియన దుండగులు హత్య చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లారు. సమా...
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రం నేడు ప్రారంభం
January 28, 2020హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో 30 ఎకరాల్లో రూపుదిద్దుకున్న కన్హా శాంతివనం నేడు ప్రారంభం కానుంది. ప్రారంభ...
రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా అమోయ్కుమార్
January 28, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. సూర్యాపేట జిల...
గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న కలెక్టర్ హరీష్
January 17, 2020రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. రాజేంద్రనగర్ ఆర్.డీ.ఓ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ ను విసిర...
టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కార్పోరేటర్..
January 26, 2020రంగారెడ్డి: టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31 వార్డు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ చిరుగింత పారిజాత నరసింహారెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్...
మేడారానికి 500 బస్సులు
January 21, 2020సుల్తాన్బజార్: అతిపెద్ద గిరిజన సంబురాలు, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రంగారెడ్డి రీజియన్ ఆధ్వర్యంలో 500 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఆర్ఎం వరప్రసాద్ తెలిపారు. సోమవారం ఎంజీబీఎస్లో...
పచ్చదనాన్ని పెంపొందించండి : కలెక్టర్
January 20, 2020మన్సూరాబాద్: మన్సూరాబాద్ ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని వైద్య సిబ్బందికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ సూచించారు. మన్సూ...
తాజావార్తలు
- అమానుషం.. ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్
ట్రెండింగ్
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?