Railway News
రైల్వే ఉద్యోగం పేరుతో మోసం
March 07, 2021మూడువేల మందికి టోకరా.. కోల్కత్తా సైబర్ చీటర్ అరెస్ట్హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలిప్పిస్తానని దేశవ్యాప్తంగా మూడువే...
రైల్వే ప్లాట్ఫాం టికెట్ రూ.30
March 06, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ రుసుమును రూ.10 నుంచి రూ. 30కి పెంచుతున్నట్లుగా భారతీయ రైల్వే శుక్రవారం ప్రకటించింది. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులను నియం...
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
March 05, 2021వరంగల్ అర్బన్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదన్న కేంద్ర హోంశాఖ ప్రకటనను వెంటనే బేష...
రైల్వే బాదుడు.. ఇక ప్లాట్ఫామ్ టికెట్ రూ.30
March 05, 2021న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ ప్లాట్ఫామ్ టికెట్ను భారీగా పెంచింది. ఇప్పటి వరకూ రూ.10గా ఉన్న ప్లాట్ఫామ్ టికెట్ను రూ.30కి పెంచింది. ఈ టికెట్ తీసుకున్న వాళ్లు రెండు గంటల పాటు ప్లాట్ఫామ్పై ఉం...
రైల్వే ప్రైవేటీకరణకు ప్రధాని మోదీ కుట్ర: మంత్రి సత్యవతి
March 05, 2021మహబూబాబాద్: ఒకప్పుడు రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మిన మోదీ.. ఇప్పుడు మొత్తం రైల్వే వ్యవస్థనే ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజ...
రైల్వేలో ఉద్యోగాలంటూ మస్కా
March 05, 2021శేరిలింగంపల్లి, మార్చి 4 : ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ముఠాలోని ఇద్దరు సభ్యులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ...
బీజేపీకి మంత్రి కేటీఆర్ హెచ్చరిక
March 04, 2021హైదరాబాద్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని హెచ్చరిం...
ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలి : పీయూష్ గోయల్
March 03, 2021న్యూఢిల్లీ : ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలని, అలాగే సరసమైన ధరల్లో అందుబాటులో ఉండాలని కేంద్ర రైల్వేమంత్రి పీయూల్ గోయల్ అన్నారు. గ్లోబల్ బయో ఇండియా స్టార్టప్ క...
గోద్రా ఘటనకు 19 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
February 27, 20212002 ఫిబ్రవరి 27.. భారత చరిత్రలో అతి విషాదమైన రోజు. గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా రైల్వే స్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన ఎస్-6 కోచ్కు దుండగులు నిప్పంటించడంతో 59 మంది దుర్మరణం పాలయ్యార...
పట్టాలెక్కనున్న మరో ఐదు ప్రత్యేక రైళ్లు
February 27, 2021చెన్నై : ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ మరో ఐదు వన్ వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. మార్చి ఒకటి నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎంజీఆర్ చ...
పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. వ్యక్తిని కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బంది
February 26, 2021ముంబై: రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని ఆర్పీఎఫ్ సిబ్బంది ఒకరు కాపాడారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వీరార్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. తల్లి మరణంతో మన...
రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో
February 26, 2021ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ ఖాళీ బస్తా రైలు పట్టాలపై పరుచుకుని రైలుకు అడ్డంగా పడుకున్నాడు. అయితే రైలు అతడిని సమీపిం...
100 జిలెటిన్ స్టిక్స్.. 350 డిటోనేటర్లు స్వాధీనం
February 26, 2021కోజికోడ్ : కేరళలో ఓ రైలు ప్రయాణికురాలి నుంచి పోలీసులు సుమారు వంద జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. కోజికోడ్ రైల్వే స్టేషన్లో ఓ మహిళా ప్యాసింజెర్ నుంచి...
మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
February 26, 2021న్యూఢిల్లీ: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్లైన్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఐదో దశ పరీక్షల షెడ్యూల్ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్...
మళ్లీ యూటీఎస్ సర్వీసులు: రైల్వేశాఖ
February 26, 2021న్యూఢిల్లీ: రిజర్వేషన్ లేని సీట్లను బుకింగ్ చేసుకోవడానికి ఉపయోగించే అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) మొబైల్ యాప్ సేవలను పునరుద్ధరిస్తున్నట్టు రైల్వేశాఖ గురువారం వెల్లడించింది. దీం...
ఆ భూములివ్వండి.. కేంద్రమంత్రికి ఏపీ సీఎం జగన్ లేఖ
February 25, 2021అమరావతి : విజయవాడలో రైల్వే ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్రానికి బదలాయించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కేంద్ర రైల్వేమంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఈ మేరకు ఆయనకు గురువారం లేఖ రాశారు. రాజరాజేశ్వర...
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి.. ఇప్పుడిలా..
February 25, 2021న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న విషయం తెలుసు కదా. మూడేళ్ల కిందట దీని నిర్మాణం ప్రారంభం కాగా.. ప్రస్తుతం దీని ప్రధాన ఆర్క్ దాదాపు ...
కొవిడ్ సంక్షోభం.. రూ.5వేల కోట్ల నష్టం
February 24, 2021ఇండోర్ : కొవిడ్-19 సంక్షోభం కారణంగా పశ్చిమ రైల్వే సుమారు రూ.5,000 కోట్ల నష్టాల్లో ఉందని, దీంతో సేవలపై ప్రభావం పడనున్నట్లు వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ అలోక్ కంసల్ తెలిపారు. కరోనా మహమ్మారి ...
పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గది
February 24, 2021రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటుచేనేత విక్రయ కేంద్రమూ ఏర్పాటురెండింటిని ప్రారంభించిన డీఎం అభయ్ కుమార్ గుప్తసికింద్రాబాద్ : ...
‘రైల్వేల ప్రైవేటీకరణతో కోట్లాది పేద ప్రయాణీకులకు ముప్పు’
February 22, 2021తిరువనంతపురం : రైల్వేల ప్రైవేటీకరణతో ప్రభుత్వ రవాణా సదుపాయంపై ఆధారపడే కోట్లాది పేద ప్రయాణీకులకు ముప్పు వాటిల్లుతుందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలోని మలప్పురంలో సో...
యాకత్పురలో రైలుపట్టాలపై మృతదేహాలు
February 19, 2021హైదరాబాద్ : నగరంలోని యాకత్పుర రైల్వేస్టేషన్ శుక్రవారం వద్ద రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. అనుమానాస్పద స్థితిలో ఇద్దరి వ్యక్తుల మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా ...
బీజేపీలోకి మెట్రోమ్యాన్ శ్రీధరన్
February 19, 2021ఈ నెల 21న విజయయాత్ర వేదికగా చేరికకొజికోడ్ (కేరళ): దేశ మెట్రోమ్యాన్గా పేరుపొందిన ఎలత్తువలపిల్ శ్రీధరన్ బీజేపీలో చేరిక...
రైల్రోకో విజయవంతం!
February 19, 2021ఆలిండియా కిసాన్ సభ ప్రకటనసర్వీసులపై ప్రభావం స్వల్పమేనన్న రైల్వేశాఖ
కశ్మీర్లో 11 నెలల తర్వాత పట్టాలెక్కనున్న రైళ్లు
February 18, 2021శ్రీనగర్ : కొవిడ్-19 కారణంగా సుమారు 11 నెలలు అనంతరం జమ్ముకశ్మీర్లో రైళ్లు పాక్షికంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల చివరి వారంలో రైలు సేవలను పాక్షికంగా పునరుద్ధరించాలని ఆలోచిస్తున్నట్లు రైల్వే అధికార...
రైల్వే పోలీసులపై పూలు చల్లి స్వీట్లు పంపిణీ చేసిన రైతులు
February 18, 2021లక్నో: రైతులు రైల్వే పోలీసులపై పూలు చల్లి స్వీట్లు పంపిణీ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని మోదీనగర్లో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు గురు...
బెంగాల్ మంత్రిపై బాంబు దాడి : దీదీ వర్సెస్ ఇండియన్ రైల్వే
February 18, 2021కోల్కతా : బెంగాల్ మంత్రి జకీర్ హుసేన్పై ముర్షిదాబాద్ జిల్లా నింతిట రైల్వే స్టేషన్లో బాంబు దాడి ఘటనకు రైల్వేల లోపభూయిష్ట తీరే కారణమన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలపై భ...
కార్మిక మంత్రిపై బాంబు దాడి..
February 18, 2021ముర్షిదాబాద్: పశ్చిమబెంగాల్ కార్మిక శాఖ మంత్రి జాకీర్ హుసేన్పై గుర్తుతెలియని వ్యక్తులు క్రూడ్ బాంబులతో దాడి చేశారు. దీంతో మంత్రితోపాటు ఆయన అల్లుడు, జంగీపూర్ ఎమ్మెల్యే, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్...
రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని..
February 18, 2021రూ. కోటి 61 లక్షలు వసూళ్లు.. సీసీఎస్లో బాధితుల ఫిర్యాదురైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిం చి అమాయకులను మోసం చేసిన ఓ నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస...
శాంతియుతంగా రైల్ రోకో నిర్వహించండి.. రైతులకు రైల్వే విజ్ఞప్తి
February 17, 2021న్యూఢిల్లీ: గురువారం నాటి రైల్ రోకోను శాంతియుతంగా నిర్వహించాలని రైతులకు రైల్వే విజ్ఞప్తి చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని కోరింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చ...
కొవిడ్పై ముంబైకర్ల నిర్లక్ష్యం.. రెండువారాల్లో 4,618 మందికి ఫైన్
February 17, 2021ముంబై: కరోనా మహమ్మారి ముంబై నగరాన్ని అతలాకుతలం చేసినా ఆ నగర ప్రజలు మాత్రం నిర్లక్షాన్ని వీడలేదు. ఇప్పటికీ ఇతర నగరాలతో పోల్చితే అత్యధిక కేసులు నమోదువుతున్నా వారి తీరు మారడం లేదు...
దశల వారీగా రైళ్ల పునరుద్ధరణ: ఇండియన్ రైల్వేస్
February 13, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన రైళ్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని, అన్ని రైళ్లు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి తేదీని నిర్ణయ...
22 నెలలుగా రైలు ప్రమాదాల్లో ఒక్కరూ చనిపోలేదు: కేంద్రం
February 12, 2021న్యూఢిల్లీ: రైలు ప్రమాదాల కారణంగా గత 22 నెలల్లో ఒక్కరు కూడా చనిపోలేదని శుక్రవారం రాజ్యసభలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ పలు చర్యలు తీ...
నాగర్సోల్లో 50వ కిసాన్ రైల్ ప్రారంభం
February 12, 2021నాందేడ్ డివిజన్ : దక్షిణ మధ్య రైల్వే మరో మైలు రాయిని చేరుకుంది. నాందేడ్ డివిజన్లోని నాగర్సోల్లో గురువారం 50వ కిసాన్ రైలును ప్రారంభించింది. తొలి కిసాన్ రైలు ఈ ఏడాది జనవరి 5న ప్రారంభం కాగా, క...
సామాన్యులకు ఏసీ రైలు ప్రయాణం
February 12, 2021ఎకానమీ ఏసీ 3-టైర్ కోచ్లను రైల్వే శాఖ ఆవిష్కరించింది. ఏసీ రైలు ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త కోచ్లను మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల స్లీపర్ క్లాస్ కోచ్ల స్థానంలో ప్రవేశప...
అన్ని రైల్వే జోన్లలో 'మేరీ సహేలి' : పీయూష్ గోయల్
February 11, 2021ఢిల్లీ : మహిళా ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించిన భారతీయ రైల్వే తన అన్ని జోన్లలో మేరీ సహేలీని విస్తరించిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితప...
13వేల మంది రైల్వే సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్ : పీయూష్ గోయల్
February 11, 2021న్యూఢిల్లీ : టీకా డ్రైవ్లో భాగంగా దశలవారీగా 13వేల మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ను వేసినట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. రైల్వే ఉద్యోగులకు...
మైలారం రైల్వే స్టేషన్ యధావిధిగా కొనసాగించాల్సిందే
February 10, 2021వికారాబాద్ : జిల్లాలోని మైలారం రైల్వే స్టేషన్ యధావిధిగా కొనసాగించాలని బుధవారం చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని కోరారు. రైల్వే కేవలం ...
రైల్వే రక్షణే ప్రథమ ప్రాధాన్యత : రైల్వే జీఎం గజానన్
February 10, 2021కొత్తగూడెం టౌన్ : రైల్వేలో ప్రయాణికుల, కార్మికుల రక్షణకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జి.ఎం.గజానన్ మాల్య అన్నారు. బుధవారం భద్రాచలం రోడ్డు కొత్తగూడెం రైల్వే స్టేషన్(బిడిసిఆర్) ...
ఇక కరోనా పరీక్షలు బంద్!
February 10, 2021హైదరాబాద్: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో కరోనా పరీక్షలు నిర్వహించకూడదని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆ...
రైల్వే ట్రాక్పై బైక్..తప్పిన ముప్పు
February 09, 2021వరంగల్ రూరల్ : ఓ వ్యక్తి బైక్ను రైల్వే ట్రాక్పై వదిలి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జిల్లాలోని నెక్కొండ మండలం మూడు తండా వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు..మూడు తండాకు చెందిన ఓ వ్...
45 ఏండ్లు గడిచినా.. రైల్వే ప్రాజెక్టుకు భూమివ్వలేదు..
February 07, 2021న్యూఢిల్లీ: ప్రాజెక్టు మంజూరై 45 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రాజెక్టుకు కావాల్సిన భూమిని అక్కడి ప్రభుత్వం సేకరించి ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొ...
చెల్లి పరీక్ష కోసం అన్న ట్వీట్..
February 07, 2021వడివడిగా తరలివచ్చిన రైలుమౌ: ‘రైలు ఆలస్యమైతే మా చెల్లె పరీక్ష రాయలేదు. దయచేసి తొందరగా రండి’ అంటూ యూపీలోని మౌ ప్రాంతానికి చెందిన నజియా తబస్సమ్ సోదరుడు జమాల్ భారతీయ రైల్...
జస్ట్ మిస్.. మనిషి బతికాడు..బండి ముక్కలైంది..
February 06, 2021గార్డు లేని రైల్వే క్రాసింగ్.. మనుషులు, వాహనాలు అటు.. ఇటు రైలు పట్టాలను దాటుతున్నారు.. ఇంతలో రైలు కూత.. ఎటోళ్లు అటు ఆగిపోయారు. ఓ యువకుడు మాత్రం బైక్పై స్పీడ్గా వచ్చాడు. రైలు వస్తున్న విషయాన్ని ...
ఇండియన్ రైల్వేలో 2532 అప్రెంటిస్ పోస్టులు
February 06, 2021ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు ...
డిచ్పల్లి రైల్వే స్టేషన్ వద్ద వ్యక్తి హత్య
February 05, 2021నిజామాబాద్ : జిల్లాలోని దారుణ సంఘటన చోటుచేసుకుంది. డిచ్పల్లి రైల్వే స్టేషన్ వద్ద వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడిని షేక్ మోసిన్గా గుర్తించారు. దుండగులు షేక్ మోసిన్ను బండరాయితో కొట్టి చంపారు....
ఒక చెట్టు ధర రూ.74,500.. సుప్రీంకోర్టు కమిటీ నిర్ణయం
February 05, 2021న్యూఢిల్లీ : తొలిసారిగా చెట్ల ధరను సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఒక సంవత్సరానికి ఒక చెట్టు ధర రూ.74,500 అని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. చెట్లపై నియమించిన కమిటీ తన నివేదికను సుప్...
వచ్చే ఏడాదికి.. 56 కీలక రైల్వే ప్రాజెక్టులు పూర్తి
February 04, 2021న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికి 56 కీలక ప్రాజెక్టులను పూర్తి చేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకున్నది. రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, భవిష్యత్తు నెట్వర్క్ను సిద్ధం చేయడానిక...
అసోంలో 1,000 బుల్లెట్లు స్వాధీనం
February 03, 2021గువహటి : అసోంలోని బొంగైగాన్ జిల్లాలో భారీగా సంఖ్యలో లైవ్ బుల్లెట్లను గవర్నమెంట్ రైల్వే పోలీసు ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. 1,000 బుల్లెట్లను నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ నుంచి స్వాధీ...
1.1 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్
February 02, 2021మూలధన వ్యయం రూ. 1.07 లక్షల కోట్లుమౌలిక వసతుల అభివృద్ధికి ‘జాతీయ రైల్వే ప్లాన్ 2030’న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ‘కేంద్ర బడ్జెట్ 2021’ లో భాగంగా ఆర్థికమంత్ర...
రికార్డు స్థాయిలో రైల్వేస్కు కేటాయింపు..
February 01, 2021న్యూఢిల్లీ: భారతీయ రైల్వేస్కు రికార్డు స్థాయిలో ఈ ఏడాది బడ్జెట్ను కేటాయించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని లోక్సభలో ప్రకటించారు. 2021-22 బడ్జెట్ను ప్...
రేపటి నుంచి అందుబాటులోకి ఈ-కేటరింగ్
January 31, 2021న్యూఢిల్లీ : రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సేవలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. గతేడాది మార్చిల...
రైలు కింద పడబోయిన వ్యక్తిని కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బంది
January 30, 2021ముంబై: రైలు కింద పడబోయిన వ్యక్తిని ఇద్దరు ఆర్పీఎఫ్ సిబ్బంది కాపాడారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమ...
ఇక ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవ్
January 30, 2021హైదారాబాద్: దక్షిణమధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల రద్దీ, ఆదాయం లేని రైల్వేస్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంల...
100 శాతం ఆన్లైన్ టిక్కెట్ల జారీ లక్ష్యంగా
January 30, 2021రైల్వేలో ఇక అన్ని సర్వీసులు ఆన్లైన్ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు.. టిక్కెట్ల జారీతోపాటు పరిపాలన, సరుకు రవాణా... ఇలా అన్ని కాగిత రహిత పాలన దిశగా చర్యలు ప్రారంభించింది... ఇందులో భాగ...
బడ్జెట్ రోజు ఎంపీలకు ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్
January 29, 2021న్యూఢిల్లీ: వచ్చే సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే బడ్జెట్లో ఏముంటుందో తెలియదు కానీ.. ఆ రోజు మన ఎంపీల మెనూలో ఏం ఉండబోతోందో...
ఫిబ్రవరి 1 నుంచి లోకల్ రైళ్లు
January 29, 2021ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై వాసులకు ఓ గుడ్న్యూస్ అందించింది. మహానగర ప్రజలకు జీవనాధారమైన లోకల్ రైళ్లలో ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. రా...
ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణించిన శునకం.. వీడియో
January 29, 2021ఎంఎంటీఎస్ రైల్లో శునకం ప్రయాణించడం ఏంటని అనుకుంటున్నారా? అది నిజమేనండి.. ముంబైలోని కాల్వ రైల్వేస్టేషన్ వద్ద ఈ దృశ్యం కనిపించింది. ముంబై సబర్బన్ రైల్వే యొక్క సెంట్రల్ లైన్లోని ఓ స్టేషన...
రైల్వే పనులు వేగంగా చేపట్టాలి : మంత్రి హరీశ్రావు
January 28, 2021సిద్దిపేట : సిద్దిపేట పట్టణం కేసీఆర్నగర్ శివారులో రైల్వే స్టేషన్ రాకతో ఇక్కడి ప్రాంతం ఎంతగానో అభివృద్ది చెందుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం నర్సాపూర్-కేసీఆర్నగర్ శివారు...
చిల్లరిచ్చేలోపు రైలు వెళ్లిపోయింది... తరువాతేమైందంటే?..
January 28, 2021రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడ...
టెన్త్ అర్హతతో రైల్వేలో 374 అప్రెంటిస్లు
January 28, 2021న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్డబ్ల్యూ)లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస...
ఫేక్న్యూస్ నమ్మొద్దు: రైళ్ల ప్రారంభంపై కేంద్రం
January 24, 2021న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికుల్లారా! అప్రమత్తంగా ఉండండి!! అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. భారతీయ రైల్వే బోర్డు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి సాధారణ రైలు సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయన్...
ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు.. ఇదీ నిజం
January 24, 2021న్యూఢిల్లీ: ఈ సోషల్ మీడియా జమానాలో అసలు వార్తల కంటే నకిలీ వార్తలే చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. అలాంటిదే ఇది కూడా. దాదాపు పది నెలలుగా సాధారణ రైళ్ల కోసం నిరీక్షిస్తున్న వారిని తప్పుదోవ పట...
27 నుంచి పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
January 23, 2021హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ - మణుగూరు (02745), మణుగూరు - సికింద్రాబాద్ ...
మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
January 23, 2021శంకర్పల్లి ఫ్యాక్టరీ నుంచి 44 బోగీలుకాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఊసెత్తని కేంద్...
28 నుంచి మణుగూర్-సికింద్రాబాద్ మధ్య రైలు కూత!
January 22, 2021కొత్తగూడెం టౌన్: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కేంద్రం భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ మధ్య దాదాపు 10 నెలల తర్వాత రైలు సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ నుం...
రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి హరీశ్ రావు
January 22, 2021సిద్దిపేట : జిల్లాలో రైల్వే లైన్ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని రైల్వే, రెవెన్యూ శాఖ అధికారులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంల...
అన్ని రైళ్లూ ప్రారంభమయ్యేది ఆ నెలలోనే..!
January 22, 2021న్యూఢిల్లీ: రైళ్ల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది బ్యాడ్ న్యూసే. ప్రస్తుతం కేవలం ప్రత్యేక రైళ్లనే నడుపుతున్న ఇండియన్ రైల్వేస్.. అన్ని రైళ్లను ప్రారంభించడానికి మరో రెండు నెల...
రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
January 21, 2021హైదరాబాద్ : సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై కార...
రైల్వే ఉద్యోగుల కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్
January 21, 2021హైదరాబాద్ : సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై కార...
8 నెలలు 11 బ్రిడ్జిలు
January 21, 2021రికార్డు సమయంలో పూర్తి చేసిన దక్షిణ మధ్య రైల్వేరైల్వే క్రాసింగ్ల వద్ద రోడ్ అండ్ బ్రిడ్జిలను రికార్డు సమయంలో దక్షిణ మధ్య రైల్వే పూర్తి చేసింది. రైల్వే క్రాసింగ్ల వద్...
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
January 21, 2021హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్...
హౌరా-కాల్కా మెయిల్ ఇకపై.. 'నేతాజీ ఎక్స్ప్రెస్'
January 20, 2021న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతికి ముందు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. హౌరా-కాల్కా మెయిల్ పేరును ‘నేతాజీ ఎక్స్ప్రెస్’గా మార్పు చేసింది. ఈ మేరకు బుధ...
రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
January 19, 2021పలు కారణాలతో పూర్తిగా రద్దు చేసినవి, పాక్షికంగా రద్దు చేసినవి, దారిమళ్లించి నడిపిన రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు దక్షిణమధ్య రైల్వే తెలి పింది. పూర్తిగా రద్దుచేసిన హుబ్లి- హైదరాబాద్ రైలును ఈనె...
మారిన ప్రత్యేక రైళ్ల సమయాలు
January 18, 2021హైదరాబాద్: ఈస్ట్కోస్ట్రైల్వే పరిధిలో నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల వేళలు మారినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. ఈ మార్పు నేటి న...
నేడు ఐపీవోకు ఐఆర్ఎఫ్సీ
January 18, 2021ప్రభుత్వ రంగ నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సోమవారం నుంచి ఐపీవోకు బిడ్లను స్వీకరించనుంది. రూ.4,633 కోట్ల నిధులు సమీకరించాలనే లక్ష్యంతో భారత రైల్వే ఆర్థిక సంస్థ (ఐఆర్ఎఫ్సీ) పబ్లిక్ ఆఫ...
రైల్వే లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..
January 17, 2021సంగారెడ్డి : ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ, రైల్వే లైన్ సాధన సమితి 18 ఏండ్ల పోరాటం ఫలిస్తున్నది. పటాన్ చెరు -సంగారెడ్డి-జోగిపేట-మెదక్ రైల్వే లైన్ ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే రూ.1764 కోట్లతో ప్రతిపాదన...
రూ. కోటి లంచం కేసులో రైల్వే అధికారి అరెస్టు
January 17, 2021ఢిల్లీ : సీనియర్ రైల్వే అధికారి మహేంద్రసింగ్ చౌహాన్ అరెస్టు అయ్యాడు.. రూ. కోటి లంచం తీసుకున్న కేసులో సీనియర్ రైల్వే ఇంజినీరింగ్ సర్వీసు అధికారి మహేంద్రసింగ్ చౌహాన్ను సీబీఐ ఆదివారం అరెస్టు చే...
పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
January 17, 2021న్యూఢిల్లీ : దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి నడిచే సుమారు 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భారీగా పొగమంచు ఉండడమే కారణమని అధికార వర్గాలు తెలిపారు. ఉత్తర...
తిరుగు ప్రయాణానికీ రైళ్లు, బస్సులు
January 16, 2021హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు, బస్సులు నడపనున్నారు. నగరం నుంచి తెలంగాణ అన్ని జిల్లాలతో పాటు , ఏపీలోని ఇతర ప్రాంతాలకు సుమారు 4918 బస్సులను...
వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
January 16, 2021ఖైరతాబాద్, : రైళ్ల వేగం పెంచేందుకు అనుగుణంగా ట్రాక్ మార్పిడి దేశ వ్యాప్తంగా రైల్వే శాఖ కంప్లీట్ ట్రాక్ రెనివల్ (సీటీఆర్) పనులను చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, ...
8 రోజులపాటు ఖైరతాబాద్ రైల్వేగేట్ మూసివేత
January 15, 2021హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ రైల్వే స్టేషన్ వరకు దక్షిణ మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో భాగంగా ఖైరతాబాద్ రైల్వే గేటు లెవల్ క...
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్.. భవిష్యత్తులో ఇలా
January 15, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. కాలం చెల్లిన రైల్వే స్టేషన్ త్వరలో కొత్త రూపంతో ఆకట్టుకోనున్నది. భవిష్యత్తులో నిర్మించబోయే రైల్వే స్టేషన్కు చ...
ఐఆర్ఎఫ్సీ ఐపీవో
January 14, 202118 నుంచి ప్రారంభంన్యూఢిల్లీ, జనవరి 13: రైల్వే శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) పబ్లిక...
సంక్రాంతికి పల్లెబాట పట్టిన పట్నం వాసులు
January 13, 2021హైదరాబాద్ : పట్నం వాసులు పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత ఊళ్లకు బయలుదేరారు. దీంతో పండుగలకు వెళ్తున్న జనం హైదరాబాద్ నగరంలోని బస్టాండులు, రైల్వేస్టేషన...
రైల్వే జీఎంను కలిసిన ఎంపీ బోర్లకుంట వెంకటేష్
January 11, 2021పెద్దపల్లి : తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రైల్వే సమస్యలను పరిష్కరించాలని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సో...
రైల్ టికెట్ బుకింగ్ ఈజీ
January 11, 2021ఐఆర్సీటీసీ వెబ్సైట్ నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంఅడ్వాన్స్ బ...
రైల్లో నుంచి పడిన మహిళ.. కాపాడిన పోలీసులు.. వీడియో
January 10, 2021థానే: సమయ స్ఫూర్తితో చాకచక్యంగా వ్యవరించిన ఇద్దరు పోలీసులు ఓ మహిళ ప్రాణాలను కాపాడారు. కదులుతున్న రైలు నుంచి దిగడానికి ఓ మహిళ ప్రయత్నించింది. అయితే ఆమె పట్టు కోల్పోవడంతో ప్లాట్ఫామ్కు రైలుకు మధ్య ప...
మహిళలు నడిపిన తొలి గూడ్స్ రైలు
January 09, 2021న్యూఢిల్లీ: గూడ్స్ రైలును పూర్తిగా మహిళా సిబ్బంది నడిపారు. ఈ నెల 5న మహారాష్ట్ర నుంచి గుజరాత్కు పూర్తి మహిళా సిబ్బందితో తొలి గూడ్స్ రైలును నడిపినట్లు పశ్చిమ రైల్వే పేర్కొంది. వసై రోడ్ నుంచి వడోదర...
సంక్రాంతికి జోరుగా ప్రత్యేక రైళ్లు
January 09, 2021హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే జోరుగా ప్రత్యేకరైళ్లు నడుపుతున్నది. పలు మార్గాల్లో నడుపనున్న రైళ్ల వివరాలను అధికారులు శుక్రవారం ప్రకటించ...
రైల్వేలో రక్షణకే ప్రాధాన్యం : డీఆర్ఎం ఏకే గుప్తా
January 08, 2021కొత్తగూడెం టౌన్ : రైల్వేలో ప్రయాణికుల, కార్మికుల రక్షణకే ప్రాధాన్యత ఇస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ (డీఆర్ఎం) అభయ్ కుమార్ గుప్తా అన్నారు. గురువారం భద్రాచలం రోడ్డు కొత్తగూడెం రైల...
రైలు నిలయం.. సోలార్ వలయం..
January 08, 2021పట్టాల వెంబడి పలకలు..మరింత సౌర విద్యుదుత్పత్తిపై ఎస్సీఆర్ దృష్టిప్రస్తుతం ఏటా 7.2 మెగావాట్ల ఉత్పత్తి9.1 మెగావాట్లే లక్ష్యం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం&...
RRB NTPC అడ్మిట్ కార్డులు విడుదల
January 07, 2021న్యూఢిల్లీ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB NTPC-2021 పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఎన్టీపీసీ పరీక్షల రెండో విడుత షెడ్యూల్ను ఆర్ఆర్బీ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఆ పరీక్ష...
'రాజన్న సిరిసిల్ల రైల్వేలైన్ భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి'
January 06, 2021రాజన్న సిరిసిల్ల : జిల్లాలో రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి కావలసిన భూ సేకరణ పనులు వేగవంతం చేసి రైల్వే అధికారులకు భూములను త్వరితగతిన అప్పగించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడ...
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి
January 06, 2021దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాసిటీబ్యూరో, జనవరి 5(నమస్తే తెలంగాణ): రైల్వేలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, సరుకు రవాణాకు ప్రత్యే...
రైల్వేలో సరుకు రవాణాకు పోర్టల్
January 06, 2021ప్రారంభించిన మంత్రి పీయూష్ గోయల్సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ): భారతీయ రైల్వే సరుకు రవాణా సేవల కోసం ...
ప్రేమతో.. పేదల సేవలో రైల్వే
January 04, 2021హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ప్రేమతో.. పేదలకు సాయంచేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ముందుకొచ్చింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గుంతకల్ రైల్వే డివిజన్ ‘ప్రేమతో..’ పేరిట ప్రత్...
రాజధాని ఎక్స్ప్రెస్ రైల్ ఇంజిన్లో మంటలు
January 03, 2021హైదరాబాద్ : రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు చేలరాయి. దీంతో వెంటనే సిబ్బంది రైలును నిలిపివేశారు. సాయంత్రం సికింద్రాబాద్ నుంచి రాజధాని రైలు ఢిల్లీకి బయల్దేరింది. విక...
ఆ ఒక్క సెకనే అతని ప్రాణాలు కాపాడింది...!
January 03, 2021ముంబై: ఒక్క సెకను గ్యాప్ లో అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ కాపాడడంతో ఆ వృద్ధుడు బతికాడు. లేదంటే ఘోరం జరిగిపోయేది. ఈ ఘటన ముంబైలోని దహిసార్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. సమయానికి ఆ కానిస్టేబుల్ ...
సికింద్రాబాద్ డీఆర్ఎంగా అభయ్కుమార్ గుప్తా
January 03, 2021హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్గా అభయ్కుమార్ గుప్తా నియమితులయ్యారు. 1989 ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్(ఐఆర్ఎస్ఈ) బ్యాచ్కు చెందిన అ...
అదనంగా ప్రత్యేక రైళ్లు
January 02, 2021హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో ప్రత్యేకంగా అదనపు రైళ్లను నడుపుతున్నదని ఆ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-విశాఖపట్నం(08...
రైల్వే బోర్డు ఛైర్మన్గా సునీత్ శర్మ
January 01, 2021న్యూఢిల్లీ: రైల్వేబోర్డు ఛైర్మన్, సీఈవోగా రైల్వే డిపార్టుమెంట్ సీనియర్ అధికారి సునీత్ శర్మ నియమితులయ్యారు. అదేవిధంగా భారత ప్రభుత్వ ఎక్స్ అఫీసియో ప్రిన్సిపల్ సెక్రెటరీగా కూడా ఆయన బాధ్యత...
రైల్వే బోర్డు ఛైర్మన్గా సునీత్ శర్మ
December 31, 2020న్యూఢిల్లీ: రైల్వే బోర్డు నూతన ఛైర్మన్, సీఈవోగా సునీత్ శర్మ నియమితులయ్యారు. సునీత్ శర్మను ఛైర్మన్గా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఛైర్మన్ వి...
రైల్వే టికెట్ల బుకింగ్.. ఇక మరింత సులభం
December 31, 2020న్యూఢిల్లీ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అదనపు ఫీచర్లను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఈ- టికెటింగ్ కోసం ఉన్న వె...
180 కిలోమీటర్ల వేగం.. విస్టాడోమ్ స్పీడ్ ట్రయల్ సక్సెస్
December 29, 2020హైదరాబాద్: భారతీయ రైల్వే శాఖ విస్టాడోమ్ టూరిస్టు కోచ్లకు సంబంధించిన స్పీడ్ ట్రయల్ను విజయవంతంగా నిర్వహించింది. ఆ కొత్త డిజైన్ విస్టాడోమ్ కోచ్లు గంటకు సుమారు 180 కిలోమీటర్ల వేగాన్...
రైల్వే ఉద్యోగుల వైద్యసేవలకు హెచ్ఎంఐఎస్
December 28, 2020ప్రారంభించిన రైల్వేబోర్డు చైర్మన్ వినోద్హైదరాబాద్/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రైల్వే ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన హాస్పి...
దేశవ్యాప్తంగా ఒకేసారి బుల్లెట్ రైలు ప్రాజెక్టు : రైల్వేబోర్డు చైర్మన్
December 26, 2020న్యూఢిల్లీ : బుల్లెట్ రైలు ప్రాజెక్టును దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభిస్తామని, ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రైల్వేబోర్డు చైర్మన్ వీకేయాదవ్ పేర్కొన్న...
రైల్లేకుండానే సాగిన ‘బతుకు’ బండి
December 26, 2020న్యూఢిల్లీ: నోయిడాలో పని చేసే సెక్యూరిటీ గార్డు జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ‘25 ఏండ్లుగా బీహార్లోని నా కుటుంబాన్ని కలుసుకునేందుకు రైలు మార్గంలోనే ప్రయాణిస్తుంటా . కానీ ఈసారి కొన్ని నెలల తర్వాత న...
25 నుంచి ‘టాయ్ ట్రైన్ జాయ్ రైడ్'
December 23, 2020కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ‘టాయ్ ట్రైన్ జాయ్ రైడ్' సేవలను ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఫ్ఆర్) ఈ నెల 25 నుంచి పునరుద్ధరించనున్నది. డార్జిలింగ్ నుండి ఘూమ్ స్టేషన్ వరకు డార్జిలింగ్...
ఆర్పీఎఫ్ పోలీసులకు అవార్డులు
December 22, 2020సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఇద్దరు రైల్వే రక్షకదళ (ఆర్పీఎఫ్) సిబ్బందికి రైల్వే మంత్రిత్వ శాఖ బ్రేవ్-2019 పురస్కారాలు లభించాయి. లింగంపల్లి అవుట్పోస్టులో విధులు ని...
వెయిటింగ్ లిస్ట్ రద్దు చేయట్లేదు
December 21, 2020న్యూఢిల్లీ: రైళ్లలో 2024 నుంచి ‘వెయిటింగ్ లిస్ట్' నిలిపివేస్తున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై రైల్వే శాఖ స్పందించింది. వెయిటింగ్ లిస్ట్ విధానం కొనసాగుతుందని స్పష్టంచేసింది. రైల్వే బోర్డు శుక్రవ...
పండుగలకు ప్రత్యేక రైళ్లు: ఎస్సీఆర్
December 21, 2020హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ పండుగల నేపథ్యం లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రకటించింది. కాచిగూడ-తిరుపతి రైలు ఈ నెల 23, 24 తేదీల్...
రైల్వేలో 30వేల మందికి కరోనా
December 20, 2020న్యూఢిల్లీ : గత తొమ్మిది నెలల్లో కొవిడ్ రైల్వేలో 30వేల మంది సిబ్బందికి కరోనా మహమ్మారి సోకిందని, ఇందులో 700 మంది ఫ్రంట్లైన్ కార్మికులను కోల్పోయిందని మంత్రిత్వశాఖ వర్...
ఫిట్నెస్ కోసం రోజుకో గంట
December 20, 2020దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా సూచన హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫిట్నెస్ కోసం రోజుకో గంట కేటాయిం...
ప్యాసెంజర్ రైళ్ల రద్దు.. ఇండియన్ రైల్వేస్కు భారీ నష్టం
December 18, 2020న్యూఢిల్లీ: కరోనా కారణంగా ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేయడంతో ఇండియన్ రైల్వేస్కు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఏడాది ఆదాయం ఏకంగా 87 శాతం తగ్గింది. గతేడాది ప్యాసెంజర్ రైళ్ల కారణంగా ఇండియన్ రై...
ఐఎస్బీతో రైల్వే ఒప్పందం
December 17, 2020కృత్రిమ మేధస్సు, డాటా విశ్లేషణ సెంటర్ ఏర్పాటుహైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైల్వే సిబ్బంది పనితీరు మెరుగుదల, ప...
రైల్వేస్ బాక్సర్ శ్రీనివాస్ మృతి
December 16, 2020హైదరాబాద్, ఆట ప్రతినిధి: దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) బాక్సర్ శ్రీనివాస్(55) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. రాష్ట్రం తరఫున 1980 నుంచి దాదాపు పదేండ్లు జాతీయ ...
రాజస్థాన్లో చలిపులి పంజా.. మౌంట్అబులో -0.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత
December 15, 2020జైపూర్ : రాజస్థాన్లో చలిపులి పంజా విసురుతోంది. శీతలగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని చాలాచోట్ల ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. మౌంట్ అబు కొండలో -0.4 డిగ్రీలు, మైదాన ప్రాంతమైన సికార్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రత...
పండుగ రైళ్లు జనవరి 20 వరకు
December 15, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పండుగ ప్రత్యేక రైళ్లను మరో 20 రోజులపాటు రైల్వేశాఖ పొడిగించింది. ఈ నెల 31తో ప్రత్యేక రైళ్ల గడువు ముగియనుండగా.. వాటిని జనవరి 20 వరకు పెంచింది. కాకినాడ పోర్ట్-లింగంపల్లి, ...
రేపటి నుంచి ఆర్ఆర్బీ పరీక్షలు
December 14, 2020న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆర్ఆర్బీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. మొదటి విడుతలో భాగంగా మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించ నున్నారు. ఇవి డిస...
ఇప్పటికైతే కేవలం రిజర్వేషన్ టికెట్లే: రైల్వే మంత్రిత్వ శాఖ
December 13, 2020న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో ఇప్పటికైతే కేవలం రిజర్వేషన్ టికెట్లను మాత్రమే ఇస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఆదివారం స్పష్టం చేసింది. సాధారణ టికెట్లను కూడా ఇస...
అబలకు స్ఫూర్తిగా..
December 13, 2020ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓదెలలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్'. ప్రముఖ దర్శకుడు సంపత్నంది కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. అశోక్తేజ దర్శకుడు. ఈ...
దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్లను బ్లాక్ చేస్తాం..
December 10, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్లను బ్లాక్ చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. కేంద్రానికి గురువారం వరకు అల్టిమేటం ఇచ్చామని, ప్ర...
ఐఆర్సీటీసీలో 20 శాతం షేర్లు అమ్మకానికి..
December 10, 2020హైదరాబాద్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)లో 20 శాతం వాటాను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. 20 శాతం షేర్ల అమ్మకం ద్వారా సుమారు 4374 కోట్లు ...
రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
December 09, 2020బెంగళూర్ : అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న భారతీయ మహిళతోపాటు ఓ నైజీరియన్ను ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.10 కోట్ల విలువైన 10.5 కిలోల యాంఫేటమిన్ (నార్కోటిక...
రేణిగుంటలో రైల్వే ట్రాక్పై పేలుడు కలకలం..
December 08, 2020అమరావతి : చిత్తూరుజిల్లా రేణిగుంట రైలు పట్టాలపై పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పశువులను కాస్తూ పట్టాలపైకి వచ్చిన శశికుమారి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి....
గూడ్స్ రైళ్ల వేగ నియంత్రణ ఎత్తివేత
December 08, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సరుకు రవాణా (గూడ్స్) రైళ్ల వేగం మరింత పెరిగేలా చర్యలు చేపట్టినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాచెప్పారు. ఇప్పటివరకు రైళ్లవేగంపైఉన్న ని యంత్రణను ఎత్...
ప్రపంచంలో అత్యంత ఖరీదైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
December 07, 2020న్యూఢిల్లీ: పైన ఫొటోలో ఉన్నదేంటో తెలుసా? ఓ రైల్వే స్టేషన్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. అమెరికాలోని న్యూయార్క్లో ఉందీ స్టేషన్. దీన్ని నిర్మించడానికి అమెరికా ప్రభుత్వం అక్షరాలా 400 కో...
భారత రైల్వేలో పెరిగిన వృద్ధి
December 02, 2020ఢిల్లీ: భారత రైల్వేలకు 2020 నవంబర్ నెలలో ఆదాయాలు పరంగా సరుకు గణాంకాలు మంచి వృద్ధిని సాధించాయి. మిషన్ మోడ్లో, భారతీయ రైల్వేల సరుకు రవాణా లోడింగ్ 2020 నవంబర్ నెలలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లోడిం...
వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కు కిసాన్ రైలు
November 30, 2020ఢిల్లీ: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కు కిసాన్ రైలును నడపనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల ప్రగతికి...
రైల్వేస్టేషన్లలో ఇకపై మట్టి కప్పుల్లో టీ అమ్మకాలు
November 29, 2020జైపూర్: ఇకపై దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో మట్టి కప్పుల్లోనే టీ అమ్మకాలు ఉంటాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్లాస్టిక్ టీ కప్పులకు బదులుగా ఇక వీటి వినియోగం ప్రారంభమవుతుందని చె...
మట్టికప్పుల్లోనే టీ విక్రయించేలా చర్యలు : పీయూష్ గోయల్
November 29, 2020హైదరాబాద్ : దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్లో మట్టికప్పుల్లో మాత్రమే టీ విక్రయించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో నూతనంగా విద...
రైల్వే స్టేషన్లలో ఇక మట్టి కప్పుల్లో చాయ్
November 29, 2020జైపూర్: రైల్వే స్టేషన్లలో ఇక నుంచి ప్లాస్టిక్ కప్పులు కనిపించవు. కుల్హాద్గా పిలిచే మట్టి కప్పుల్లో టీ ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వాయవ్య రైల్వేలో కొత్తగా వి...
18వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల విద్యుదీకరణ : పీయుష్ గోయల్
November 29, 2020న్యూఢిల్లీ : 2014-20 మధ్య 18,065 కిలోమీటర్ల రైల్వేలైన్లను విద్యుదీకరించామని, అంతకు ముందు ఆరు సంవత్సరాలతో పోల్చితే వృద్ధి వేగం 371 శాతమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆదివారం అన్నారు...
యథార్థ ఘటనల థ్రిల్లర్
November 29, 2020కరీంనగర్ జిల్లాలోని ఓదెలలో జరిగిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్'. అశోక్తేజ దర్శకుడు. సంపత్నంది కథ, స్క్రీన్ప్లే, సంభాషణల్ని అందిస్తున్నా...
'ఇక సర్వం ప్రైవేటు మయం'
November 26, 2020హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో ఇక సర్వం ప్రైవేటు మయం కానున్నట్లు రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ అన్నారు. నేటి దేశవ్యాప్త సార్వత్రిక సమ...
పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే
November 26, 2020హైదరాబాద్ : నివర్ తుఫాను దృష్ట్యా ఇవాళ నడవాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చెన్నై సెంట్రల్-తిరుపతి రైలు, తిరుపతి-చెన్నై, హైదరాబాద్-తంబరం, తంబరం...
సామాన్యుడి రైలు సమాధి!
November 26, 2020ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పేదల జీవనవాహినిబడాబాబులకు అప్...
టీఆర్ఎస్కు హెచ్ఎంఎస్ సంపూర్ణ మద్దతు
November 25, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి హెచ్.ఎం.ఎస్. కార్మిక సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీకి రైల్వే ఉద్యోగులు, కార్మికులు అండగా నిలవాలని హెచ్.ఎం.ఎస్., రైల్వే మజ్ద...
6.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత.. ఇద్దరి అరెస్టు
November 25, 2020ముంబై : అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరిని మహారాష్ట్రలోని బోరివాలి రైల్వే స్టేషన్లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి 12 కిలోల 12 బంగారు కడ్డ...
డబుల్ పెన్షన్
November 24, 2020ముంబై: వందో పుట్టినరోజు జరుపుకున్న మాజీ ఉద్యోగికి సెంట్రల్ రైల్వే పెన్షన్ను రెట్టింపు చేసింది. మహారాష్ట్రకు చెందిన కేశవ్ నరహర్ బాపట్ తొలుత ఆర్మీలో పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడారు. రై...
రైల్వేను నిర్వీర్యం చేస్తున్న మోదీ : బోయినపల్లి వినోద్ కుమార్
November 23, 2020హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని, దీంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస...
విత్తనాలతో పెండ్లి పత్రిక
November 23, 2020సివిల్స్ అధికారి వినూత్న ఆలోచనకూరగాయ, 3 పూల విత్తనాలతో ఆహ్వాన ప్రతిక హైదరాబాద్ : జీవితంలో మధురఘట్టాన్ని ఆరంభించే క్రమంలో ఓ యువ ఐఆర్టీఎస్(సివిల్స్) అధికారి వినూత...
పల్లెటూరి తిరుపతి
November 23, 2020కన్నడ నటుడు వశిష్టసింహ తెలుగులో కథానాయకుడిగా నటిస్తున్న తొలిచిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్'. అశోక్తేజ్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు సంపత్నంది కథ, స్క్రీన్ప్లే, సంభాషణల్ని అందిస్తున్నారు. కె.కె.రాధామో...
టీఆర్ఎస్కు అన్నివర్గాల మద్దతు
November 21, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు వెల్లువెత్తుతున్నది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న గులాబీ పార్టీకి అన్నివర్గాల ఆదరణ లభిస్తున్నది. శుక్రవారం మరిన్...
టీఆర్ఎస్కు రైల్వే మజ్దూర్ యూనియన్, స్ట్రీట్ హాకర్స్ సంఘం సంపూర్ణ మద్దతు
November 20, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, స్ట్రీట్ హాకర్స్ అసోసియేషన్ ప్రకటించించాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రణాళిక...
ఓదెలలో ఏం జరిగింది?
November 16, 2020తెలంగాణలోని ఓదెల గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్'. అశోక్తేజ దర్శకుడు. సంపత్నంది కథ, మాటలు, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. కె.కె.రాధామోహన్ నిర్...
ఓదెల రైల్వేస్టేషన్ నుండి హెబ్బా పటేల్ లుక్ విడుదల
November 14, 2020దీపావళి సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ లేదంటే టీజర్స్ విడుదల చేస్తూ ఫ్యాన్స్ని ఎంతగానో అలరిస్తున్నారు. తాజాగా ఓదెల రైల్వేస్టేషన్ చిత్రం నుండి హెబ్బా ప...
రైల్వే బోర్డు ఛైర్మన్ను కలిసిన పెద్దపల్లి ఎంపీ
November 13, 2020న్యూఢిల్లీ : ఢిల్లీలోని రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ను పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత శుక్రవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా మంచిర్యాల అండ...
ఐఎస్బీతో రైల్వేశాఖ ఒప్పందం
November 13, 2020సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృత్రిమ మేధస్సు (ఏఐ), సమాచార విశ్లేషణ (డీఏ)కు ఇండియన్ స...
ప్రయాణికులు లేక 12 రైళ్లు రద్దు
November 12, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత వా హనాల్లో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో చాలాతక్కువ మంది ప్రయాణిస్తున్నారు. రైల్వేశాఖ ప...
రైట్స్లో 170 ఇంజినీర్ పోస్టులు
November 06, 2020న్యూఢిల్లీ: రైల్వే శాఖ పరిధిలోని మినీరత్న కంపెనీ అయిన రైట్స్ (ఆర్ఐటీఈఎస్)లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 26లోపు ద...
రైళ్ల పునరుద్ధరణకు చర్యలు
November 04, 2020కొత్తగూడెం టౌన్: కొవిడ్ కారణంగా పలు రైళ్లు రద్దు అయిన నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు సమస్యను వివరిస్తామని, రైళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని ...
కొత్తగూడ ఏరియాలో రైల్వే డీఆర్ఎం పర్యటన
November 03, 2020కొత్తగూడెం టౌన్ : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ఆనంద్ భాటియా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రోడ్డు (బి.డి.సి.ఆర్) ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భ...
మేడ్చల్ రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం
November 03, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. నిలిపి ఉంచిన ఓ బోగీలో మంటలు చెలరేగడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమైంది. మరో బోగీకి మంటలు...
అభివృద్ధి పనులకు రైల్వే అధికారుల అడ్డంకులు
November 02, 2020సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు రైల్వేశాఖ వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. నియోజకవర్గంలో రైల్వేశాఖకు చెందిన స్థలాలు అధికంగా ఉన్నాయి. సివిల్ కాలనీలు, బస్త...
యూపీలో పరువుహత్య..కుమార్తెను చంపిన తల్లిదండ్రులు
November 01, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లో పరువు హత్య జరిగింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెను ఆమె తల్లిదండ్రులు గొడ్డలితో నరికి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్రతాప్గఢ్లోని రైల్వే ట్రాక్పై పడేశారు. పోల...
రైల్వే స్టేషన్లలో..సేంద్రియ వ్యర్థ కంపోస్టింగ్ ప్లాంట్లు
October 31, 2020హైదరాబాద్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఏర్పాటుహైదరాబాద్ : పర్యావరణహితం కోసం దక్షిణ మధ్య రైల్వే మరో రెండు స్టేషన్లలో సేంద్రియ వ్యర్థ కంపోస్టింగ్ ప్లాంట్లను ఏర్పాటుచేసింది. ఇప్ప...
వాస్తవ ఘటనలతో ‘ఓదెల రైల్వేస్టేషన్'
October 31, 2020హెభాపటేల్, వశిష్టసింహా, సాయిరోనక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. అశోక్తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ...
‘ఓదెల రైల్వేస్టేషన్’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం
October 30, 2020శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్లో ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ వంటి సూపర్హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సంపత్నంది కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్తో శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ ...
240 కి.మీ. నాన్స్టాప్గా రైలు.. కిడ్నాపర్ అరెస్ట్
October 29, 2020లక్నో : మూడేళ్ల బిడ్డను కిడ్నాపర్ నుంచి కాపాడేందుకు ఓ రైలు ఏకంగా 240 కిలోమీటర్లు నాన్స్టాప్గా ప్రయాణించింది. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకుని బిడ్డను తల్లికి అప్పగించారు రైల్వే ప్రొటెక్ష...
రైల్వే కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
October 28, 2020వరంగల్ రూరల్ : హైదరాబాద్ నాంపల్లి రైల్వే కోర్టుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉధృతి సమయంలో తెలంగాణ సెగ దేశమంతా తాకాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పెద్ది ఆధ్వర్యంలో...
తండ్రి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య
October 26, 2020ఒడిశా : రాయగఢ జిల్లా టెకిరి పోలీసు స్టేషన్ పరిధిలోని చింగారంలో విషాదం నెలకొంది. చింగారం స్టేషన్లో రైలు కింద పడి ఓ తండ్రి, తన ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలికి నుంచ...
ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తున్నాం..
October 24, 2020మారేడ్పల్లి, అక్టోబర్ 23 : రైల్వే ప్రయాణికులకు భద్రత విషయంతో తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామని సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బెన్నయ్య తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ...
మహిళల భద్రతకు పెద్దపీట
October 22, 2020సీనియర్ డీఎస్సీ శంకర్కుట్టికాచిగూడ రైల్వేస్టేషన్లో మేరీ శాహేలి.. కాచిగూడ: మహిళా ప్రయాణికులకు భద్రత, భరోసా కల్పించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీనియ...
కూలీ అడ్డానుంచి తీసుకెళ్లి దారుణం..
October 20, 2020మేడ్చల్ : కూలీ అడ్డానుంచి వెళ్లిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తలపై బండరాయితో మోది దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. అయితే.. కూలీ పని ఉందని తీ...
దసరాకు ప్రత్యేక రైళ్లు
October 15, 2020హైదరాబాద్: దసరా పండుగ దృష్ట్యా మరికొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్యే ప్రకటించింది. ఇందులో భాగంగా కాకినాడ-లింగంపల్లి, తిరుపతి-లింగంపల్లి, నర్సాప...
దసరా పండగ దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
October 14, 2020సికింద్రాబాద్ : దసరా పండగ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాంతాలకు మరిన్ని రైళ్లను నడపనుంది. కాకినాడ-లింగంపల్లి, తిరుపతి-లింగంపల్లి, నర్సాపూర్-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ నెల...
మరింత వేగంగా.. చల్లగా!
October 12, 2020ఆధునికీకరణ దిశగా రైల్వే నెట్వర్క్కొన్ని రూట్లలో గంటకు 130-160 కిలోమీటర్ల వేగంతో రైళ్ల పరుగులుఆ మార్గాల్లోని రైళ్లలో అన్నీ ఏసీ బోగీలేన్...
బీహార్ రైల్వేస్టేషన్లో 18 కిలోల బంగారం పట్టివేత
October 11, 2020పాట్నా : పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 18 కిలోల బంగారం, రూ .2.30 లక్షల నగదుతో ఉన్న వ్యక్తిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భ...
ఆహ్లాదాన్ని పంచుతున్న తిరూర్ రైల్వేస్టేషన్
October 10, 2020తిరువనంతపురం : రాకపోకలు సాగే ప్రాంతాల్లో శుభ్రతను పాటించడం అంటే పెద్ద సవాలే. అదే లక్షల మంది నిత్యం ప్రయాణించే రైల్వే స్టేషన్లు, వాటి పరిసరాల్లోనైతే ఇక ఊహించుకోవాల్సిందే. ఇటువంటి సవాళ...
వర్షంలో 'ఓదెల రైల్వే స్టేషన్' షూటింగ్..వీడియో
October 08, 2020అశోక్ తేజ (డెబ్యూట్)దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఓదెల రైల్వే స్టేషన్. డైరెక్టర్ సంపత్నంది కథనందిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేం వశిష్ట సింహ, సాయి సోనక్, పూజిత పొన్నాడ, హెబా పటేల్ కీల...
ఓదెలలో ‘ఓదెల రైల్వే స్టేషన్' షూటింగ్
October 08, 2020పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన ప్రముఖ సినిమా దర్శకుడు సంపత్నంది కథతో నిర్మాత కేకే రాధామోహన్ తెరకెక్కిస్తున్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్'. ఈ సినిమా షూటింగ్ మంగళవారం ఓదెల...
మరో 39 ప్రత్యేక రైళ్లకు రైల్వే బోర్డు అనుమతి
October 07, 2020సికింద్రాబాద్ : రైల్వేశాఖ మరికొన్ని రైళ్లను పట్టాలు ఎక్కించనుంది. మరో 39 సర్వీసులు నడిపేందుకు అన్ని జోన్లకు అనుమతులు తెలిపింది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగు రైళ్లకు అనుమతులు తెలిప...
సరుకు రవాణా వాణిజ్య వృద్ధి కోసం రైల్వే శాఖ మంత్రి చర్చలు
October 06, 2020ఢిల్లీ : దేశంలోని బొగ్గు, విద్యుత్ రంగాలకు చెందిన అగ్రశ్రేణి అధిపతులతో,. రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ సమావేశమయ్యారు. రైల్వేల్లో బొగ్గు వాణిజ్యం మరింత బలోపేతమయ్యేలా చూసేందుకు,...
నేటి నుంచే ‘ఓదెల రైల్వే స్టేషన్'
October 05, 2020ప్రముఖ సినిమా దర్శకుడు సంపత్నంది కథతో ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మిస్తున్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్' షూటింగ్ మంగళవారం నుంచి ఓదెలలో ప్రారంభంకాబోతున్నది. సంపత్నంద...
సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం ప్రత్యేక రైళ్లు
October 03, 2020న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఆదివారం (అక్టోబర్ 4) జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా రైళ్లు నడవనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6 ...
ప్యాసింజర్ రైలు @ 160 కిలోమీటర్ల వేగం
October 03, 2020న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్డబ్ల్యూ) రికార్డు సృష్టించింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు ఇంజిన్లను విజయవంతంగా తయారు చేసింది. ఏరోడైనమిక్ మోడల...
దక్షిణ మధ్య రైల్వేతో ఫ్లిప్కార్ట్ ఒప్పందం
October 01, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సంస్థ సరుకు రవాణా కోసం దక్షిణ మధ్య రైల్వేతో ఫ్లిప్కార్ట్ బుధవారం ఒప్పందం చేసుకున్నది. ఎస్సీఆర్ అధికారులు.. ఫ్లిప్కార్ట్ కంపెనీ ప్రతినిధులతో వర్చువల్ విధానంలో సమావ...
యూజర్ డిపో మాడ్యూల్ను ప్రారంభించిన భారతీయ రైల్వే
September 29, 2020ఢిల్లీ : పశ్చిమ రైల్వేలోని అన్ని యూజర్ డిపోల్లో, 'యూజర్ డిపో మాడ్యూల్' (యూడీఎం) ప్రారంభమైంది. దీనిని 'సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం' (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసింది. అన్ని రైల్వే జోన్లల...
రైల్వే విశ్రాంతి గదిలోనే యువతిపై లైంగిక దాడి
September 27, 2020భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం వెలుగు చూసింది. రైల్వే స్టేషన్ విశ్రాంతి గదిలోనే యువతి(22)పై రైల్వే ఉద్యోగితోపాటు అతడి సహచరుడు లైంగిక దాడికి ఒడిగట్టారు. వివరాలివి.. భోపాల్లోని డీఆర...
ఆరేండ్ల చిన్నారిపై 50 ఏండ్ల వ్యక్తి అత్యాచారం...
September 24, 2020అమరావతి : గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో అభం శుభం తెలియని ఒక ఆరేండ్ల చిన్నారిపై 50ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆడుకుంటున్న పాపను, భుజాలపై ఎక్కించుకుని ...
30% తగ్గిన ఎస్సీఆర్ ఆదాయం
September 24, 2020కరోనాతో 50 మంది ఉద్యోగులు మృతి ఆహార ఉత్పత్తుల రవాణా రెట్టింపు చేశాం దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య హైదరాబాద్, నమస...
రివర్స్ వేలం ద్వారా 44 వందే భారత్ రైళ్ల కొనుగోలు
September 22, 2020న్యూఢిల్లీ : రివర్స్ వేలం ద్వారా 44 వందే భారత్ రైళ్లను కొనుగోలు చేయాని భారతీయ రైల్వే నిర్ణయించింది. రూ.2,000 కోట్లతో కొనుగోలు చేయడానికి భారతీయ రైల్వే సోమవారం సవరించిన టెండర్లను విడుదల చేసింది. మును...
రాయగిరి.. ఇక యాదాద్రి రైల్వేసేష్టన్
September 22, 2020సీఎం కేసీఆర్ వినతికి స్పందించిన రైల్వేశాఖహైదరాబాద్, న...
డీగ్లామర్ లుక్ లో హెబాపటేల్
September 19, 2020కుమారి 21 ఎఫ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ముంబై భామ హెబాపటేల్. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది వచ్చిన భీష్మ చిత్రంలో మెరిసిన హెబాపటే...
ఛార్జీల నిర్ణయం ప్రైవేటుకే!
September 19, 2020ప్రైవేటు రైళ్లకు సంబంధించి రైల్వేశాఖ కీలక వెల్లడిప్రయాణికులపై త్వరలో యూజర్ ఛార్జీలు 10-15 శాతం రైల్వే స్టేషన్లలో వర్తింపు న్య...
ప్రైవేట్ రైల్వేలకు ఛార్జీలను నిర్ణయించుకునే స్వేచ్ఛ
September 18, 2020న్యూఢిల్లీ: దేశంలో ఏర్పాటయ్యే ప్రైవేట్ రైల్వేలకు ప్రయాణికుల ఛార్జీలను సొంతంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఆయా మార్గాల్లో నడిచే ఏసీ బస్సులు, విమానాల ఛార్జీలను ద...
కోసి రైల్ వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని
September 18, 2020న్యూఢిల్లీ : బీహార్ చారిత్రాత్మక కోసి రైల్ మెగా రైల్వే బ్రిడ్జీని ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బీహార్ రైల్వే అనుసంధానంలో ఈ రోజు చరిత్రలో లిఖించద...
యూజర్ చార్జీలు వసూలు చేయనున్న రైల్వే
September 18, 2020న్యూఢిల్లీ : విమానాశ్రయాల్లో మాదిరిగానే రైల్వే కూడా ప్రయాణికుల నుంచి త్వరలో యూజర్ చార్జీలు వసూలు చేయనుంది. దేశంలో ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు ఏర...
భౌతిక దూరం కోసం భలే గమ్మత్తుగా సర్కిల్స్ గీశారు..!
September 16, 2020కోల్కతా: కరోనా మహమ్మారి విజృంభించినప్పటినుంచీ భౌతిక దూరం అనేది కామన్ అయిపోయింది. వైరస్ వ్యాప్తిచెందకుండా దీనిని తప్పకుండా పాటించాల్సిందేనని తెలుసు. ఇందుకోసం వాణిజ్య సముదాయాలు, జనసమ్మర్థ ప్రాంతాల...
పట్టాలపైకి మరో 40 స్పెషల్ ట్రైన్స్
September 16, 2020న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. కేంద్రం అన్లాక్ 4.0లో భాగంగా ఇస్తున్న పలు సడలింపులతో రైల్వేశాఖ ప్రయాణికులకు ప్రత్యేక సర్వీసులను ప్రయాణి...
రైల్వే ట్రాక్ల వెంట ఉన్న మురికివాడలను అప్పుడే తొలగించం
September 14, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైల్వే ట్రాక్ల వెంట ఉన్న మురికివాడలను అప్పుడే తొలగించబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుమారు 48 వేల మురికివాడల తొలగింపుపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వ...
చర్లపల్లి రైల్వే బ్రిడ్జిని త్వరలో అందుబాటులోకి తెస్తాం
September 13, 2020మేయర్ బొంతు రామ్మోహన్చర్లపల్లి : చర్లపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని గ్రేటర్ మేయర్ బొంతు రామ...
పట్టాలెక్కిన ప్రత్యేక రైళ్లు
September 12, 2020న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. కేంద్రం అన్లాక్ 4.0లో భాగంగా ఇస్తున్న పలు సడలింపులతో శనివారం నుంచి 80 ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందు...
రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడికి కరోనా
September 11, 2020న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడికి కరోనా సోకింది. తాను కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా రిపోర్టు వచ్చినట్లు శుక్రవారం ఆయన చెప్పారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యం బ...
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎల్లుండి నుంచి 80 ప్రత్యేక రైళ్లు
September 10, 2020గౌహతి : భారతీయ రైల్వే ఈ నెల 12 నుంచి 80 కొత్త రైళ్లను నడపనుంది. ఈ మేరకు ఆన్లైన్లో ప్రయాణికులకు టికెట్లను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 230 ప్రత్యేక రైళ్లకు ఇవి అదనమని రైల్వే అధికార...
గూడ్స్ రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి
September 10, 2020భద్రాద్రి కొత్తగూడెం : గూడ్స్ రైలు ఢీకొని ఓ రైల్వే ఉద్యోగి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని అశ్వాపురం మండలం గొందిగూడెం వద్ద గురువారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం పట్టణాని...
సంపత్ నంది కొత్త చిత్రం `ఓదెల రైల్వేస్టేషన్`
September 10, 2020శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్లో `ఏమైంది ఈవేళ`, `బెంగాల్ టైగర్` వంటి సూపర్హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సంపత్నంది కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్తో శ్రీమతి లక్ష్మీ రాధామోహ...
పిల్లలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్
September 09, 2020న్యూఢిల్లీ: పిల్లలను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ నుంచి ఢిల్లీకి సోమవారం చేరిన ఒక రైలులో 12 నుంచి 14 ఏండ్ల వయసున్న 14 మంది పిల్లలను పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ పోలీ...
8 లక్షల కుపైగా పనిదినాలు కల్పించిన భారతీయ రైల్వే
September 08, 2020ఢిల్లీ : గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ పథకం కింద బిహార్, ఝూర్ఖండ్, మధ్య ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్ ,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో 8,09,046 పనిదినాలను కల్పించింది ఇండియన్ రైల్వే. వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్ర...
కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లు నడపండి.. : కేంద్ర మంత్రి
September 08, 2020న్యూఢిల్లీ : వలస కార్మికులు తిరిగి ఉపాధి దొరికే ప్రాంతాలకు వెళ్లేందుకు ఒడిశా నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రైల్వేమంత్రి పీయూష్ గోయల్...
వెయిటింగ్లిస్ట్లో ఉన్న ప్రయాణికుల కోసం క్లోన్ ట్రెయిన్స్
September 08, 2020న్యూ ఢిల్లీ: వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు ఇండియన్ రైల్వే ఓ నిర్ణయం తీసుకుంది. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ప్రత్యేక ‘క్లోన్’ రైళ్ల (అనుంబంధ రైళ్లు) ను నడపాలని తాజాగ...
యుద్ధప్రాతిపదికన ప్రత్యేక సరకు రవాణా కారిడార్ పనులు
September 08, 2020ఢిల్లీ : భారత రైల్వేశాఖ యుద్ధప్రాతిపదికన ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ను వేగవంతం చేసింది. అందుకోసం ప్రత్యేక సమీక్షాసమావేశాలు నిర్వహిస్తుంది. దీని ద్వారా భూసేకరణలో అక్కడక్కడా మిగిలిపోయిఎంతోకాల...
సరుకు రవాణాలో వృద్ధిని నమోదు చేసిన రైల్వే
September 07, 2020న్యూఢిల్లీ : భారతీయ రైల్వే గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ 6వ తేదీ వరకు సరుకు రవాణా లోడింగ్లో పది శాతం పెరుగుదలను నమోదు చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వృద్ధిని నమోద...
రైళ్లు, స్టేషన్లలో భిక్షాటన, పొగతాగడం నిషేధం!
September 07, 2020ఢిల్లీ : రైల్వే చట్టం 1989 ప్రకారం ఇకపై రైళ్లు, స్టేషన్లలో భిక్షాటనను నివారించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ధూమపానాన్ని కూడా నేరంగా పరిగణిస్తూ తక్షణ జరిమానా విధించే దిశగా రైల్వే శ...
తమిళనాడులో 13 రోజువారీ రైళ్ల పునరుద్ధరణ
September 07, 2020చెన్నై: తమిళనాడులో 13 ప్రత్యేక రైళ్లను సోమవారం నుంచి పునరుద్ధరించారు. ఆ రాష్ట్ర పరిధిలో మాత్రమే నడిచే ఈ రోజువారీ రైలు సర్వీసులు నిత్యం అందుబాటులో ఉంటాయని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలి...
ఈనెల 12వ తేదీ నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వే శాఖ
September 06, 2020ఢిల్లీ : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, హోం శాఖతో సంప్రదింపులు జరిపిన రైల్వే మంత్రిత్వ శాఖ, ఈనెల 12వ తేదీ నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇవన్నీ పూర్తిగా రిజర్వేషన్ సీట్లు...
12 నుంచి పశ్చిమ రైల్వేలో అదనంగా 12 ప్రత్యేక రైళ్లు
September 06, 2020న్యూఢిల్లీ: ఈ నెల 12 నుంచి పశ్చిమ రైల్వేలో అదనంగా 12 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనున్నారు. ఆరు మార్గాల్లో ఆరు జతల చొప్పున 12 ప్రత్యేక రైళ్లు ఈ నెల 12 నుంచి తదుపరి ఉత్తర్వుల వరకు నడుస్తాయని పశ్చ...
రైల్వే ప్రయాణికులకు శుభవార్త..12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లు
September 05, 2020న్యూఢిల్లీ: ప్రయాణికుల కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ నెల 12వ తేదీ నుంచి మరో 80 కొత్త ప్యాసింజర్ రైళ్లు నడుపుతామని, 10వ తేదీ నుంచి ...
ఎన్డీయే, ఎన్ఏ పరీక్షలు రాసేవారి కోసం ప్రత్యేక రైళ్లు
September 04, 2020న్యూఢిల్లీ: నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే), నేవల్ అకాడమీ (ఎన్ఏ) పరీక్షలు రాయనున్న అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో సెంట్రల్ రై...
రైలు పట్టాల వెంబడి ఉన్న 48 వేల నివాసాలను తొలగించాల్సిందిగా సుప్రీం ఆదేశం
September 03, 2020ఢిల్లీ : ఢిల్లీలోని రైల్వే ట్రాక్స్ వెంబడి 140 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మురికివాడల్లోని 48 వేల నివాసాలను మూడు నెలల్లోగా తొలగించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో ఎలాంటి రాజక...
ఢిల్లీలో అదనంగా 503 ఐసొలేషన్ రైల్వే కోచ్లు
September 02, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా కల్లోలం కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డిమాండ్ మేరకు అదనంగా 503 ఐసొలేషన్ రైల్వే కోచ్లు అంద...
అందుబాటులోకి మరిన్ని ప్రత్యేక రైళ్లు
September 02, 2020న్యూఢిల్లీ: డిమాండ్ ఎక్కువున్న ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. అనుమతి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత...
ప్రయాణికులకు శుభవార్త.. పట్టాలెక్కనున్న మరో వంద రైళ్లు!
September 01, 2020న్యూఢిల్లీ : భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్తను చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. కేంద్రం అన్లాక్ 4.0లో పలు మైట్రో సర్వీసులకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో భారతీయ రైల్వే...
రూ.42 కోట్ల విలువైన బంగారు కడ్డీలు పట్టివేత.. ఎనిమిది మంది అరెస్ట్
August 30, 2020న్యూ ఢిల్లీ : ఢిల్లీ రైల్వే స్టేషన్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఎనిమిది మందిని శుక్రవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి 504 విదేశీ బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ ఇంటెలిజె...
రైల్వే అధికారి భార్య, కొడుకు దారుణ హత్య
August 29, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. రైల్వేబోర్డులో ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తున్న రాజేష్దత్ బాజ్పాయ్ (ఆర్డీ బాజ్పాయ్) భార్య మాలతి (45), కుమారుడు సర్వదత్ (20...
రికార్డు సమయంలో ట్రాక్ పునరుద్దరణ చేసిన సికింద్రాబాద్ డివిజన్
August 29, 2020హైదరాబాద్ : సౌత్ సెంట్రల్ రైల్వే(ఎస్సీఆర్) సికింద్రాబాద్ డివిజన్ రికార్డును సృష్టించింది. ఒకే రోజులో 6.76 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్దరణ పనులను దిగ్విజయంగా పూర్తిచేసి రికార్డు సృష్టించింద...
సెంట్రల్ రైల్వేలో నర్స్, టెక్నీషియన్ పోస్టులు
August 29, 2020న్యూఢిల్లీ: స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ముంబై కేంద్రంగా నడుస్తున్నసెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తికలిగిన అభ్య...
గజ్వేల్కు చేరిన రైలు
August 27, 2020మనోహరాబాద్ నుంచి గజ్వేల్కు ఖాళీ ప్యాసింజర్తో ట్రయల్ రన్హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ మనోహరాబాద్/గజ్వేల్:...
ఫ్లైయాష్ రవాణాతో రైల్వేకు 26 లక్షల ఆదాయం
August 26, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో భాగంగా తొలిసారిగా ఫ్లైయాష్ను రవాణా చేసింది. సరుకు రవాణాను పెంచుకోవాలనే లక్ష్యంలో భాగంగా వివిధ సంస్థలను సంప్రదిస్తూ వ్యాపార అవకాశాలను పె...
మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు వేగవంతం చేయండి : మంత్రి హరీశ్రావు
August 22, 2020హైదరాబాద్ : మనోహరాబాద్ రైల్వే లైన్ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని రాష్ర్ట ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని ఎంసీహెచ్ఆర్డీలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,...
రైల్వే ట్రాక్పై గొయ్యి.. తప్పిన ప్రమాదం
August 20, 2020హైదరాబాద్ : ఫలక్నూమా రైల్వే వంతెన సమీపంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. వారం రోజుల నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైల్వే ట్రాక్కు ఆనుకొని ఎడమ వైపు మట్టి కుంగి పెద్ద గొయ్యి ఏర్పడి...
రైల్వే భద్రత కు డ్రోన్ ఆధారిత నిఘా వ్యవస్థ
August 19, 2020ఢిల్లీ : భద్రత బలాన్ని పెంచడం, విధుల్లో ఉన్న బలగాలకు సమర్ధవంత సాయం అందించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. అందులో భాగంగా డ్రోన్ ఆధారిత నిఘా వ్యవస్థ ను ప్రవేశ పెట్టనుంది. ఎక్కువ ప్రాంతాల్లో తక్కు...
ఆ స్టేషన్లో ఎటు చూసినా పచ్చదనమే.. భలే అలంకరించారు!
August 18, 2020కేరళలోని తిరూర్ రైల్వే స్టేషన్లో మొక్కలు చాలా ఆకర్షణగా నిలిచాయి. ఆగస్ట్ 17న ఇండియన్ రైల్వే కొన్ని ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేసింది. అందులోని ఫోటోలు చూస్తుంటే పచ్చదనమే గుర్తుకొస్తుం...
4 వేల కి.మీ. సరకు రవాణా కారిడార్
August 18, 2020న్యూఢిల్లీ: దేశ తూర్పు, పశ్చిమ భాగాల్లోని పారిశ్రామిక ప్రాంతాలను దక్షిణ భారతావనితో అనుసంధానించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక సరకు రవాణా కారిడార్ను ఏర్పాటు చేయనున్నది. దాదాపు 4 వేల కి.మీ. పొడవైన ఈ కారి...
రైల్వేలో మహిళా పోలీసుల పాత్ర కీలకం : గజానన్ మాల్యా
August 17, 2020హైదరాబాద్ : దేశ రక్షణ కోసం రైల్వే రక్షణ దళం ముందుండాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు భద్రతో కూడిన రవాణా సదుపాయం అందిస్తూ ముందుకెళ్తుందన్నారు. ...
ఇద్దరు నకిలీ రైల్వే అధికారులు అరెస్టు
August 16, 2020న్యూఢిలీ : ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఇద్దరు నకిలీ రైల్వే అధికారులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్లో పరిసరాల్లో...
రైల్వే సరుకు రవాణాపై రాయితీలు
August 14, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సరుకు రవా ణా చార్జీల్లో నార్మల్ ట్రాఫిక్ రేట్ను రైల్వేబోర్డు గురువారం తగ్గించింది. సరుకు రవాణా వ్యవస్థను పెంచుకోవడంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలో జోనల్, డివిజనల్ స్...
రైల్వే ఉద్యోగుల కోసం ఈ-పాస్ మాడ్యూల్ను విడుదల చేసిన రైల్వే బోర్డు చైర్మన్
August 13, 2020ఢిల్లీ : రైల్వే ఉద్యోగుల ఆన్లైన్ పాస్ జనరేషన్, టికెట్ బుకింగ్ కోసంసెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్(క్రిస్) ద్వారా అభివృద్ధి చేసిన హెచ్ఆర్ఎంఎస్ ప్రాజెక్ట్ కింద ఈ-పాస్ మాడ్యూల్ను రైల్వే ...
రైల్వేలో 432 అప్రెంటిస్ పోస్టులు
August 13, 2020హైదరాబాద్: బిలాస్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 432 అప్రెంటిస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైన, ఆసక్తి కలిగి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవా...
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్
August 13, 2020రంగారెడ్డి : జిల్లాలోని శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామంలో 100 ఎకరాల్లో ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ స...
పొగొట్టుకున్న పర్సు 14 ఏండ్ల తరువాత దొరికింది..
August 11, 2020ముంబై : 14 ఏండ్ల క్రితం పోగొట్టుకున్న పర్సు దొరికితే.. పోలీసులే ఫోన్ చేసి పర్సును అప్పగిస్తే నిజంగా ఆశ్చర్యకరమే.! ఇదే అనుభూతి ఎదురైంది ముంబైలోని ఓ వ్యక్తికి. 2006లో ముంబై నగరంలోన...
సెప్టెంబర్ 30 దాకా రైళ్లు బంద్
August 10, 2020ముంబై : కరోనా మహమ్మారి దేశాన్ని ప్రస్తుతం వణికిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సాధ...
ఆ నోటిఫికేషన్ ఫేక్.. అలాంటి వార్తలు నమ్మకండి
August 10, 2020న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలోని వివిధ విభాగాల్లో 5285 పోస్టుల భర్తీ అంటూ ఓ ప్రైవేట్ ఏజెన్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ నకిలీదని రైల్వేశాఖ ప్రకటించింది. ఇలాంటి తప్పుడు వార్తలను అభ్యర్థులు న...
రైల్వేలో ఖలాసీ వ్యవస్థ రద్దు!
August 07, 2020న్యూఢిల్లీ: వలసరాజ్యాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న ఖలాసీ వ్యవస్థను రద్దుచేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇక కొత్తగా ఖలాసీ లేదా బంగ్లా ప్యూన్ల నియామకాలు ఉండవని ప్రకటించిం...
రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉన్న బాలికను.. నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి..
August 07, 2020బల్లియా : 17 ఏండ్ల మైనర్పై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ర్టం బల్లియా జిల్లా రాస్టా రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఓ 1...
చరిత్ర సృష్టించనున్న ఇండియన్ రైల్వే
August 06, 2020ముంబై: ఇండియన్ రైల్వే చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. రైతుల కోసం ప్రవేశపెడుతున్న తొలి కిసాన్ రైలు రేపు పట్టాలెక్కనున్నది. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బీహార్లోని దానపూర్ వరకు నడిచే ఈ తొలి కిస...
శుక్రవారం పట్టాలెక్కనున్న తొలి ‘కిసాన్ రైలు’
August 06, 2020ముంబై: భారత రైల్వే మరో చరిత్ర సృష్టించబోతున్నది. రైతుల కోసం ప్రవేశపెడుతున్న తొలి ‘కిసాన్ రైలు’ శుక్రవారం పట్టాలెక్కనున్నది. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బీహార్లోని దానపూర్ వరకు నడిచే తొలి కిసాన...
చెల్లికి సైకిల్ కొనివ్వలేదనే బాధతో అన్న ఆత్మహత్య
August 06, 2020లక్నో : రాఖీ పండుగ రోజున తన చెల్లికి కానుకగా సైకిల్ కొనివ్వలేదనే బాధతో ఓ అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బుధవారం చోటు చేసుకుంది. కొదాన్పూర్వ గ్ర...
దేశంలోనే తొలి కార్గో ఎక్స్ప్రెస్ రైలు
August 06, 2020హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి పయనంహైదరాబాద్, నమస్తే తెలంగాణ: దక్షిణమధ్య రైల్వేనుంచి తొలి కార్గో ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించింది. బుధవారం సనత్నగర్ నుంచి బయలుదేరిన...
పట్టాలపైకి ప్రైవేట్ రైళ్లు!
August 04, 2020భారతీయ రైల్వేల్లో ప్రైవేట్ కూత2027 నాటికి 12 క్లస్టర్లలో 151 రైళ్లు
గ్రీన్ చాలెంజ్లో కార్పొరేట్ దిగ్గజాలు
August 03, 2020ఛత్తీస్గఢ్లో మొక్కలు నాటిన రాహుల్ జిందాల్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన...
ప్రాణం నిలిపాడు..!
July 29, 2020ముంబై : పరుగు పెడుతున్న రైలు నుంచి దిగుతూ కాలుజారి పడిపోబోయిన ఓ వ్యక్తిని కాపాడారు రైల్వే సెక్యూరిటీ సిబ్బంది. మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వేస్టేషన్లో ఈ ఘటన మంగళవారం ...
కరోనా ఎఫెక్ట్: రైల్వే శాఖ ఎంత నష్టపోయిందంటే?
July 29, 2020న్యూ ఢిల్లీ : కరోనా సంక్షోభం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ప్యాసింజర్స్ రైళ్ల నుంచి రూ.30 నుంచి 35 వేల కోట్ల ఆదాయాన్ని భారీగా కోల్పోవచ్చని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్యాసింజర్ల నుంచి...
బరేలీ టు బెనాపోల్కు 51 సరుకు రవాణా ట్రక్కులు
July 29, 2020ఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని బరేలీ నుంచి బంగ్లాదేశ్లోని బెనాపోల్కు 51 సరుకు రవాణా ట్రక్కులు బయల్దేరాయి. ఈ ట్రక్కులను భారతీయ రైల్వే చేరవేస్తున్నట్లు ఇండియన్ హైకమిషన్ తెలిపింది. భార...
కరోనా వల్ల పశ్చిమ రైల్వేకు రూ.1,905 కోట్ల నష్టం
July 29, 2020ముంబై: కరోనా మహమ్మారి వల్ల పశ్చిమ రైల్వేకు ఇప్పటి వరకు రూ.1,905 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. సబ్ అర్బన్ సెక్షన్ నుంచి రూ. 282.50 కోట్లు, నాన్ సబ్ అర్బన్ సెక్షన్ నుంచి సుమారు రూ.16...
రైల్ టికెట్ల బుకింగ్ మరింత సులభతరం చేసేందుకు..
July 28, 2020న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. వినియోగదారులు ఆన్లైన్ రైల్వే టికెట్లను మరింత సులభతరంగా బుక్ చేసేందుకు అధికారిక వైబ్సైట్ను పునరుద్ధరిస...
స్థానిక వస్తువులకు ప్రోత్సాహం : కేంద్ర మంత్రి పియూష్ గోయల్
July 25, 2020ఢిల్లీ : భారత ప్రభుత్వవిభాగాలలో, భారతీయ రైల్వేలోని ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించేందుకు తీసుకోవలసిన చర్యలపై రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ప...
బీహార్లో వరదలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
July 24, 2020సమస్టిపూర్ : బీహార్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని చాలా లోతట్టు గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. వరదల కారణంగా దర్భంగా- సమస్టిపూర్ మధ్య రైళ్ల రాకపోకలు న...
టికెట్ల తనిఖీ కోసం సెంట్రల్ రైల్వే కొత్త యాప్
July 24, 2020ముంబై: కరోనా నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల టికెట్ల తనిఖీకి సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ ఒక యాప్ను ప్రవేశపెట్టింది. ‘చెక్ఇన్ మాస్టర్’ పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా రైల్వే టీసీలు ప్రయాణికుల వద్ద ఉ...
కాంటాక్ట్లెస్ రైల్ టికెట్స్
July 24, 2020క్యూ ఆర్ కోడ్తో కొత్త టికెట్ల జారీ న్యూఢిల్లీ : కరోనా కారణంగా భౌతికదూరం అనివార్యమైన వేళ రైల్వేబోర్డు టికెట్ల విషయంలో మార్పులు తెస్తున్నది. ...
మొదటి కార్గో ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్న ద.మ.రైల్వే
July 23, 2020సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా సాధారణ సరుకుల రవాణాలో రైల్వేల మార్కెట్ వాటాను పెంచే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే త్వరలో మొదటి కార్గో ఎక్స్ప్రెస్ను ప్రారంభించనుంది. సాధారణ సరుకుల రైలు ఆగస్టు 5...
ఆగస్టు 5న కూతపెట్టనున్న తొలి ‘కార్గో ఎక్స్ప్రెస్’
July 22, 2020హైదరాబాద్ : హైదరాబాద్ - న్యూఢిల్లీ మధ్య టైమ్ టేబుల్డ్ గూడ్స్ రైలు తొలి ‘కార్గో ఎక్స్ప్రెస్ను ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. దేశవ్...
ఈశాన్య రాష్ట్రాల రాజధానులకు రైల్వే కనెక్టివిటీ
July 21, 2020న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నింటినీ 2023 నాటికి రైల్వే నెట్వర్క్కు అనుసంధానం చేసేందుకు భారతీయ రైల్వేలు కృషి చేస్తున్నాయని రైల్వే బోర్డు చైర్మన్ వినోద...
చాబహార్ రైల్వే ప్రాజెక్టుపై సమీక్షకు భారత రాయబారిన ఆహ్వానించిన ఇరాన్
July 20, 2020టెహ్రాన్: ఇరాన్లోని చాబహార్-జహేదాన్ రైల్వే ప్రాజెక్టులో భారత్ సహకారం కొనసాగుతుందని ఆ దేశం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఇరాన్లోని భారత రాయబారి జీ ధర్మేంద...
2023లో ప్రైవేటు రైలు కూత
July 20, 2020న్యూఢిల్లీ: ప్రయాణికుల రైళ్లను ప్రైవేటు సంస్థలు నిర్వహించే అంశంలో రైల్వే శాఖ కీలక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. 2023 నాటికి తొలి విడుతలో 12 ప్రైవేటు రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు చ...
408 ప్రత్యేక రైళ్లలో 79వేల టన్నుల సరకుల రవాణా : పశ్చిమ రైల్వే
July 20, 2020ముంబై : మార్చి 23 నుంచి జూలై 18 వరకు 79వేల టన్నుల నిత్యావసర సరుకులను రవాణా చేసినట్లు పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) ఆదివారం తెలిపింది. వీటిని 408 ప్రత్యేక రైళ్లలో రవాణా చేసినట్లు పేర్కొంది. ఇందుల...
ఆర్పీఎఫ్లో తొలి మహిళా ఎస్సైలు
July 18, 2020వేడుకగా పాసింగ్ అవుట్పరేడ్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ మౌలాలిలోని రైల్వే ప్రొటెక్షన్ఫోర్స్(ఆర్పీఎఫ్) శిక్షణాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మొదటిమహిళా ఎ...
మీట నొక్కండి.. ఏదెక్కడో తెలుసుకోండి
July 17, 20203డీ మోడల్లో సికింద్రాబాద్ స్టేషన్పదో నంబరు ప్లాట్ఫాంపై ఏర్పాటు
వేగంగా ప్రగతి పట్టాలెక్కే ఉపాయాలు చెప్పాలి : రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్
July 16, 2020ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ఉద్యోగుల యూనియన్ల ప్రతినిధులతో, తొలిసారిగా ఆన్లైన్ 'వర్క్మెన్ సింపోజియం ' ను రైల్వే శాఖ నిర్వహించింది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి సురేష్ స...
చాబహర్ రైల్వే ప్రాజెక్ట్పై భారత్తో ఒప్పందం లేదు: ఇరాన్
July 16, 2020టెహ్రాన్: చాబహర్ పోర్టు రైల్వే ప్రాజెక్ట్పై భారత్తో ఎలాంటి ఒప్పందం లేదని ఇరాన్ పేర్కొంది. ఈ ప్రాజెక్టు నుంచి భారత్ తప్పుకున్నట్లు ఒక వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని ఆ దేశం తప్పుపట్టింది. ఇరాన్లోని ...
కూతురు ప్రేమవివాహం.. తండ్రి ఆత్మహత్యాయత్నం
July 16, 2020యాదాద్రి భువనగిరి : కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో.. తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తండ్రి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు కాపాడారు. ఈ ఘటన బీబీ నగర్ రైల్వే ...
2030 నాటికి క్లీన్ రైల్వేస్గా నిలుస్తాం
July 16, 2020న్యూఢిల్లీ: 2030 నాటికి ప్రపంచంలోనే తొలి క్లీన్ రైల్వేస్గా నిలుస్తామని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ...
“ పోస్ట్ కోవిడ్ బోగీ’’ రైలు ప్రత్యేకతలు
July 15, 2020ఢిల్లీ: కరోనా నేపథ్యంలో సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. అందుకోసమే “ పోస్ట్ కోవిడ్ బోగీ’’ పేరుతో మెరుగైన సదుపాయాలతో రైలుబోగీని రూపొందించిం...
సురక్షిత ప్రయాణం కోసం ఇండియన్ రైల్వే “ పోస్ట్ కోవిడ్ బోగీ’’
July 15, 2020ఢిల్లీ: కరోనా నేపథ్యంలో సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. “ పోస్ట్ కోవిడ్ బోగీ’’ పేరుతో మెరుగైన సదుపాయాలతో రైలుబోగీని రూపొందించింది రైల్వే...
ఉద్యోగుల 20 ఆలోచనలను అమలు చేయనున్న రైల్వే
July 13, 2020న్యూఢిల్లీ : సురక్షితమైన రైలు ప్రయాణంతో పాటు సౌకర్యాలు పెంచేందుకు రైల్వే బోర్డు ఉద్యోగులు ఇచ్చిన 20 సూచనలు అమలు చేయాలని నిర్ణయించింది. రైలు బయలు దేరే ముందు స్టేషన్లలోన...
హత్యకు గురైన చిన్నారి తండ్రి ఆత్మహత్య
July 11, 2020యాదాద్రి భువనగిరి : గత వారం రోజులక్రితం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో అనైతిక బంధం కారణంగా హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బేబీ హత్య ఘటనతో మానసికంగా కృంగిపోయి తండ్రి సూరనేని ...
ఎండు మిరపకాయల ఎగుమతికి ప్రత్యేక పార్సిల్ రైలు
July 11, 2020న్యూఢిల్లీ : బంగ్లాదేశ్కు ఎండు మిరపకాయలు ఎగుమతి చేసేందుకు తొలిసారి ప్రత్యేక పార్సిల్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూశ్ గోయల్ శనివారం ప్రకటించారు. భారత రైల్వే ఇ...
సిగరెట్లను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు
July 08, 2020న్యూఢిల్లీ : పాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న 4.5లక్షల సిగరెట్ స్టిక్స్ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ప్యారిస్ బ్రాండ్కు చెందిన సిగరెట్స్ రూ...
సౌర విద్యుత్తుతో రైళ్లు.. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్
July 07, 2020భూపాల్ : సౌరశక్తితో రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వేలు సన్నద్ధమవుతున్నది. దేశంలోని అనేక రైల్వే స్టేషన్ల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు రైళ్లను నడిపేందుకు సౌరవిద్యుత్తును ఉపయోగించబోతున్నది. మధ్యప్ర...
బీనలో 1.7మెగావాట్లతో రైల్వే సోలార్ పవర్ ప్లాంట్
July 06, 2020బీన : కాలుష్య నియంత్రణలో భారత రైల్వే ఓ అడుగు ముందుకేసింది. మధ్యప్రదేశ్ బీనలో 1.7 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ను రై...
కాజీపేటలో రైల్వే కోచ్ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలి
July 04, 2020మంత్రి కేటీఆర్కు వరంగల్ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో రైల్వేకోచ్...
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం చొరవ తీసుకోండి
July 03, 2020హైదరాబాద్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం చొరవ తీసుకోవాలని కోరుతూ, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస...
2023 నాటికి ‘ప్రైవేటు’ పరుగులు
July 03, 2020ఐదు శాతం రైళ్లు మాత్రమే ప్రైవేటుపరం రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వ...
రైలు పట్టాలపై మూడు మృతదేహాలు
July 02, 2020న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ప్రమాదమే జరిగిందో.. ఆత్మహత్యకు పాల్పడ్డారో గానీ రైలు పట్టాలపై గురువారం ఉదయం మూడు మృతదేహాలు పడిఉన్నాయి. ఆ మృతదేహాల పక్కనే స్వల్ప గాయాలతో మరో ...
కొత్త రికార్డు సృష్టించిన భారతీయ రైల్వే
July 02, 2020న్యూఢిల్లీ: భారతీయ రైల్వే గురువారం మరో మైలురాయిని చేరింది. తొలిసారి వంద శాతం సమయపాలన సాధించి కొత్త రికార్డును నెలకొల్పింది. గురువారం అన్ని రైళ్లు వంద శాతం సమయానికి గమ్యస్థానాలకు చేరుకున్నట్లు రైల్వ...
ముంబైలో ప్రారంభమైన లోకల్ రైళ్లు
July 01, 2020ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో స్థానిక రైళ్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నేటినుంచి అన్లాక్-2 అమల్లోకి రావడంతో ముంబైలో 350 లోకల్ రైళ్లను రైల్వేశాఖ నడుపుతున్నది. అయితే వీటిలో ప్రయాణించేందుకు...
కొండచరియ విరిగిపడి తెగిపోయిన జాతీయ రహదారి
June 30, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగ...
దెబ్బతిన్న డార్జిలింగ్ హిమాలయ రైల్వే ట్రాక్
June 30, 2020కోల్కతా : భారీ వర్షాలకు పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడటంతో జాతీయ రహదారి-55లోని కొంత భాగం అదేవిధంగా డార్జిలింగ్ హిమాలయ రైల్వే ట్రాక్ దెబ్బతింద...
రైల్వే మంత్రిత్వశాఖను ఆకట్టుకున్న12 ఏండ్ల కుర్రాడు!
June 26, 2020లాక్డౌన్లో చాలామంది పిల్లలు తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం తల్లిదండ్రుల సాయంతో మెదడుకు పదును పెడుతున్నారు. రోజులు ఎక్కువైనా పర్వాలేదు ప్రాజెక్ట్ బాగా రావాలి అని పట్టు...
ఆగస్టు 12 వరకు రైళ్లు రద్దు
June 26, 2020ప్రయాణికులకు టికెట్ల రుసుము వాపస్: రైల్వేబోర్డు న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో రైల్...
ఆగస్టు 12 వరకు రైళ్లు రద్దు
June 25, 2020న్యూఢిల్లీ: భారతీయ రైల్వేశాఖ ఆగస్టు 12 వరకు అన్ని రెగ్యులర్ రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మెయిల్ అండ్ ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ సర్వీసులతో సహా రెగ్యులర్ ...
ఆగస్టు వరకూ రైళ్లు లేనట్టే...
June 25, 2020ఢిల్లీ : ఆగస్టు 15 వతేదీ వరకూ కొత్త రైళ్లు లేనట్టే ... ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల టికెట్లను రద్దు చేసిందిఇండియన్ రైల్వే . అందుకు సంబంధించిన మొత్తాన్ని వారికి అందించేందుకు ప్ర...
షుకుర్ బస్తీ ఐసోలేషన్ రైల్వే కోచ్లో చేరిన తొలి బాధితుడు
June 24, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని షుకుర్ బస్తీలో ఏర్పాటు చేసిన రైల్వే ఐసోలేషన్ వార్డులో మొదటి బాధితుడు చేరినట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బుధవారం తెలిపారు. ‘కరోనాకు వ్యతిరేకంగా ఈ పోరా...
రైలు టికెట్ల రద్దు మొత్తాలను ఇలా తిరిగి పొందండి
June 23, 2020ముంబై : బుక్ చేసిన రైలు టికెట్ మొత్తాన్ని తిరిగి పొందడానికి భారత రైల్వే శాఖ నిబంధనలను మార్చింది. ఏప్రిల్ 14 లేదా అంతకు ముందు బుక్ చేసుకున్న అన్ని సాధారణ రైలు టిక్కెట్లను తిరిగి చెల్లించాలని భారత ర...
రైలు ప్రయాణాలు రద్దు అయిన వారికి ఊరట
June 23, 2020న్యూడిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో లౌక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి రైలు సర్వీసులను నిలిపివేసింది కేంద్రం. ఏప్రిల్ 15 నుంచి రైల్వే బుకింగ్లను కూడా నిలిపివేసింది. ఆయా రైళ్లకు చెందిన రిజర్వేషన...
శ్రామిక్ రైళ్లు నడిపి 360 కోట్ల లాభాలు ఆర్జించిన రైల్వేలు
June 22, 2020ముంబై : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి నడుస్తున్న శ్రామిక్ స్పెషల్ రైళ్లు 60 లక్షల మంది వలస కూలీలను వారి గమ్యస్థానానికి రవాణా చేశాయని భారత రైల్వే తెలిపింది. ఈ సమయంలో 4450 ...
ఆమె సాహసాన్ని ప్రశంసించిన సెంట్రల్ రైల్వే!
June 20, 2020కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో స్థానిక రైలును నడుపుతున్న మోటార్ ఉమెన్ను సెంట్రల్ రైల్వే ప్రశంసించింది. మహారాష్ట్రకు చెందిన మనీషా మాస్కే ఘోర్పాడే ముఖానికి మాస్క్ ధరించి కరోనా సోక...
నార్త్ సెంట్రల్ రైల్వేలో 196 అప్రెంటిస్లు
June 20, 2020న్యూఢిల్లీ: ఉత్తర మధ్య రైల్వేలో అప్రెంటిస్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 196 సీట్ల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్సీఆర్ ప్రకటించింది. అభ్యర్థులకు ...
దేశీయ ఉత్పత్తుల వాడకానికే ప్రాధాన్యం: రైల్వే బోర్డు
June 20, 2020న్యూఢిల్లీ: ఇకపై రైల్వే అవసరాలకు దేశంలో తయారైన విడిభాగాలను వినియోగించడమే లక్ష్యంగా ముందుకు వెళతామని, దిగుమతులను పూర్తిగా తగ్గించి వేస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. చైనా సంస్థతో...
సికింద్రాబాద్లో సింగపూర్ అందాలు
June 19, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/మారేడ్పల్లి: చారిత్రాత్మక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాలు మరింత అందంగా ముస్తాబుకానున్నాయి. సింగపూర్ తరహాలో బస్టర్మినల్, అంతర్జాతీయ స్థాయి హంగులతో బస్బేలు, అధు...
సరికొత్త అందాలను సంతరించుకోనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
June 18, 2020హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు త్వరలోనే సరికొత్త అందాలను సంతరించుకోనున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు రూ. 30 కోట్ల వ్యయంతో ఫుట్పాత్లు, బస్ షెల్టర్లు, రోడ్లు తదిత...
మావారిపైనే దాడి చేస్తారా?.. అయితే, ఒప్పందం క్యాన్సల్
June 18, 2020న్యూఢిల్లీ: లడాఖ్లోని గల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా దాడికి నిరసనగా.. భారతీయ రైల్వేకు చెందిన సంస్థ తన ఒప్పందాలను రద్దు చేసుకొన్నది. భారత్లో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను మరింత వృద్ధి చేస...
ఆ నాలుగు రాష్ట్రాలకు 204 ఐసోలేషన్ కోచ్లు
June 16, 2020ఢిల్లీ : కరోనాపై పోరాటంలో భారతీయ రైల్వే ప్రధాన పాత్ర పోషిస్తున్నది. అందుకోసం ఇప్పకే చాలా చోట్ల రైలు బోగీల్లో ఐసోలేషన్ కేంద్రాలను ఆయా ప్రాంతాల్లో బాధితులకు అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం పలు రా...
రైల్వే ఐసొలేషన్ కోచ్లవైపు.. రాష్ట్రాల మొగ్గు
June 15, 2020న్యూఢిల్లీ: కరోనాపై పోరులో తమ వంతు పాత్రలో భాగంగా వేలాది రైలు కోచ్లను ఐసొలేషన్ కేంద్రాలుగా రైల్వే శాఖ మార్పిడి చేసింది. అయితే ఇప్పటి వరకు ఇవి ఉపయోగపడలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత...
రాష్ర్టాల విజ్ఞప్తిపై 63 ప్రత్యేక శ్రామిక్ రైళ్లు
June 12, 2020హైదరాబాద్ : వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ఆయా రాష్ర్టాల కోరికపై ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. శ్రామిక్ ప్రత్యేక రైళ్లు కావాలని కోరుతూ పలు రాష్ర్టాల...
‘శ్రామిక్ రైళ్లను అందిస్తూనే ఉంటాం’
June 09, 2020న్యూఢిల్లీ : వలస కార్మికులను తమ స్వరాష్ట్రాలకు చేర్చేందుకు రాష్ట్రాల డిమాండ్కు అనుగుణంగా శ్రామిక్ రైళ్లను అందుబాటులో ఉంచుతామని రైల్వేశాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్రాలు శ్రామిక్ రైళ్ల అవసరాలను...
సోనూ సూద్ను అడ్డుకున్న పోలీసులు
June 09, 2020హైదరాబాద్: ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులకు ఏర్పాట్లు చేస్తూ ఫిల్మ్స్టార్ సోనూ సూద్ అందరి ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం రాత్రి బాంద్రా రైల్వే స్టేషన్లో వలస కూలీలను కలిస...
రైల్వేస్టేషన్ ఎదుట ఆధునిక బస్ టర్మినల్
June 09, 2020సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని స్టేషన్ ఎదుట అత్యాధునిక డిజైన్తో బస్ టర్మినల్ను నిర్మించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ ...
రైల్వే స్టేషన్లలో ఆటోమేటిక్ థర్మల్ స్కానర్లు
June 09, 2020హైదరాబాద్ : ప్రత్యేక రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లలో ఆటోమేటిక్ థర్మల్ స్కానర్స్ను ఏర్పాటు చేశారు.హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో ఏర్పాటు చే...
అథ్లెట్లా పరుగెత్తి.. చిన్నారి ఆకలి తీర్చాడు
June 05, 2020న్యూఢిల్లీ: అది మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లోని రైల్వే స్టేషన్. వలస కూలీలను తీసుకుని కర్ణాటక నుంచి ఉత్తరప్రదేశ్కు బయలుదేరిన శ్రామిక్ రైలు ఆ స్టేషన్లో ఆగింది. ఆ రైలులోని ఒక బోగీల...
గడ్డి పీకమన్నారని కీమెన్ ఆత్మహత్య
June 04, 2020ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణంపురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియోహై...
1885 కోట్లు రీఫండ్ చేసిన రైల్వే...
June 04, 2020డిల్లీ: లాక్డౌన్ సమయంలో ప్రయాణానికి అప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారి టికెట్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఆ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు 1,885 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించా...
రైలెక్కేందుకు సికింద్రబాద్ వద్దు... నాంపల్లి మేలు
June 03, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రైలు ఎక్కడానికి ఎక్కువ మంది ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్కు వస్తున్నారని, నాంపల్లి స్టేషన్లోనూ రైళ్లు ఎక్కవచ్చని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. జూన్ 1 నుంచ...
టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్లోకి అనుమతి
June 03, 2020సికింద్రాబాద్ : సుదీర్ఘ విరామం తర్వాత రైలు ప్రయాణం అందుబాటులోకి రావడంతో సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దాదాపు 9 రైళ్లు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు నడ...
రైల్వే స్టేషన్ వద్ద బారులు తీరిన ప్రయాణికులు
June 02, 2020సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. లాక్డౌన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు అన్ని రైళ్లను రద్దు చేసిన సంగతి విదితమే. ప్రభుత్వాలు లాక్డౌన్లో స...
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
June 01, 2020ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ లో సోమవారం రైలు కింద పడి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రామిశెట్టి వెంకటేశ్వరరావు(30) గత కొంత కాలంగా మద్యానికి బానిసై అనారోగ్యంతో బాధపడుతున్నాడు . ఈ నేపథ్...
రైల్వేస్టేషనల్లో భారీ క్యూలు లైన్లు
June 01, 2020హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు నేటి నుంచి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైల్వేస్టేషనల్లో భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. సికింద్రాబాద్ మెయిన్ జోన్ గా ఉన్న దక్షిణ మధ్య ...
రైళ్లు షురూ..తెలంగాణ ఎక్స్ప్రెస్తో శ్రీకారం
June 01, 2020హైదరాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా నిలిచిపోయిన ప్రయాణికుల రైళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడుస్తుండగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ ఎక్స్ప్రె...
రేపటి నుంచి 200 రైళ్లు నడుస్తాయ్!
May 31, 2020ముంబై: దేశవ్యాప్తంగా లాక్డౌన్ను సడలిస్తూ మార్గదర్శకాలు వెలువడిన నేపథ్యంలో రైళ్లను నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. రేపటి నుంచి (జూన్1) దేశ వ్యాప్తంగా 200 రైళ్లను నడుపనున్నట్టు భారతీయ ...
రైల్వే గేటును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..తప్పిన ముప్పు
May 31, 2020వికారాబాద్ జిల్లా: జిల్లాలోని మొరంగపల్లి రైల్వే గేట్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తాండూర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తాండూర్ నుంచి సంగారెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ ...
రేపట్నుంచి ప్రత్యేక రైళ్లు.. టికెట్లు ఉన్నవారికే అమనుతి
May 31, 2020హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు కీలక సూచనలు చేశారు. రైలు బయల్దేరడానికి 90 నిమిషాల ముందే స్టేషన్కు ...
రైల్వే ఆస్తుల సేకరణలో ప్రతిష్టంభన
May 30, 2020హైదరాబాద్ : రోడ్ల విస్తరణ కోసం రైల్వే ఆస్తుల సేకరణలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, రైల్వే శాఖ అధికారులు శుక్రవారం సమావేశమయ్యా...
వాళ్లు శ్రామిక్ రైళ్లు ఎక్కొద్దు: రైల్వేశాఖ
May 29, 2020న్యూఢిల్లీ: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వరాష్ట్రాలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడుపుతున్నది. అయితే ఈ రైళ్లలో గత రెండు రోజుల వ్యవధిలోనే తొమ్మి...
రోజుకు సగటున 3 లక్షల వలస కార్మికుల తరలింపు..
May 29, 2020హైదరాబాద్: రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మే 20వ తేదీ వరకు 279 శ్రామిక్ రైళ్లు నడిపినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల ...
ఫోన్ చేస్తే ఇంటి వద్దకే రైల్వే సిబ్బందికి మెడిసిన్
May 29, 2020హైదరాబాద్ : దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న రైల్వే ఉద్యోగులకు మెడిసిన్ చేరేవేసే సేవలను అందిస్తున్నారు నర్సింగ్ ఆఫీసర్ లీలా శివమూర్తి. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో స్కౌట్ అం...
మే 1 నుంచి 3736 శ్రామిక్ రైళ్లలో 48 లక్షల వలస కార్మికుల తరలింపు
May 28, 2020న్యూడిల్లీ: అధికారిక సమాచారం ప్రకారం మే 1 నుంచి 3,736 శ్రామిక్ స్పెషల్ రైళ్లలో మొత్తం 48 లక్షల మంది వలస కార్మికులను భారత రైల్వే వారి గమ్య స్థానాలకు చేరవేసింది. వీటిలో 3,157 రైళ్లు వాటి లక్ష్యాలను...
కన్నా.. అమ్మ లేదురా.. ఇక తిరిగి రాదురా!
May 28, 2020అమ్మ లేదని, ఇక ఎప్పటికీ తిరిగి రాదని ఆ పసివాడికి తెలియదు. అందుకే రైల్వే ప్లాట్ఫాంపై నిర్జీవంగా పడి ఉన్న తల్లి మీద కప్పి ఉంచిన దుప్పటితో ఆటలాడుకున్నాడు. బీహార్లోని ముజఫర్పూర్ రైల్వే స్టేషన్లో చ...
3060 ప్రత్యేక రైళ్లు.. స్వస్థలాలకు 4 లక్షల మంది
May 26, 2020న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన లక్షలాది మందిని భారతీయ రైల్వే వారి స్వస్థలాలకు చేరవేసింది. వలస కార్మికుల కోసం శ్రామిక్ ప్రత్యేక రైళ్లను కార్మిక దినోత్సవం రోజైన ...
వచ్చే పది రోజుల్లో 2600 శ్రామిక్ ప్రత్యేక రైళ్లు
May 23, 2020న్యూఢిల్లీ: వచ్చే పదిరోజుల్లో 36 లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించనున్నామని రైల్వేశాఖ ప్రకటించింది. వీరికోసం 2600 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు వెల్లడించా...
సిటీ నుంచి శ్రామిక్ రైళ్లలో 70వేల మంది తరలింపు..
May 23, 2020హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న సుమారు 70 వేల మంది వలస కార్మికులు ఈ రోజు వారి స్వస్థలాలకు తరలివెళ్లనున్నారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింద...
మే 26 దాక ప్రత్యేక రైళ్లు పంపకండి
May 23, 2020కోల్కతా: మే 26 దాకా తమ రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక రైళ్లను పంపవద్దని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రైల్వే శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రెటరీ రాజీవ్ సిన్హా రైల్వే బోర్డుకు...
30 రోజుల ముందే రైల్వే బుకింగ్స్
May 23, 2020కౌంటర్లలోనూ టికెట్ల అమ్మకం ప్రత్యేక రైళ్లకు న్యూఢిల్లీ: రాజధాని రూట్లలో నడుస్తున్న 30 ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టిక...
ఇక రైల్వే స్టేషన్లలో కూడా టికెట్లు కొనొచ్చు
May 22, 2020న్యూఢిల్లీ: సాధారణ ప్రయాణికులు టికెట్లు బుక్చేసుకునే అవకాశాన్ని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ కల్పించింది. లాక్డౌన్తో నిలిచిపోయిన రైల్వే సర్వీసులను జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో...
ఆన్లైన్ రైల్వే టికెట్లకు సర్వర్ సమస్యలు
May 22, 2020హైదరాబాద్ : జూన్1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా రైల్వే శాఖ 200 రైళ్లను నడపనుండగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో తెలుగు రాష్ర్టాల మధ్య 8 రైళ్లు నడవనున్నాయి. దీని కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్లు బుక్...
నేటి నుంచి కౌంటర్లలో రైలు టికెట్లు
May 22, 2020త్వరలో మరిన్ని రైళ్లు అందుబాటులోకి: గోయల్న్యూఢిల్లీ, మే 21: రైల్వే టికెట్ కౌంటర్లు దాదాపు రెండు నెలల తర్వాత తెరుచుకోను...
పట్టాలెక్కనున్న 26 రైళ్లు
May 22, 2020-దక్షిణమధ్య రైల్వేలో 13 రైళ్లు.. ఆన్లైన్ బుకింగ్ షురూహైదరాబాద్/కంటోన్మెంట్, నమస్తే తెలంగాణ: జూన్ ఒకటి నుంచి జోన్ పర...
స్టేషన్ కౌంటర్ల వద్ద రైల్వే టికెట్ల బుకింగ్..
May 21, 2020హైదరాబాద్: దేశవ్యాప్తంగా జూన్ ఒకటవ తేదీ నుంచి కొన్ని రైళ్లను పునరుద్దరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా సుమారు 200 రైళ్లకు ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించారు....
నేటి నుంచి రైల్వే బుకింగ్స్
May 21, 2020జూన్ 1 నుంచి 200 ప్రత్యేక రైళ్లుపలు తెలంగాణ రైళ్లకు చోటున్యూఢిల్లీ, మే 20: వచ్చే నెల 1 నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్ రైళ్లకు గురువారం ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారం...
రైల్వే నకిలీ టోకెన్లు అమ్ముతున్నవ్యక్తి అరెస్ట్
May 20, 2020భోపాల్: కరోనా వైరస్ కారణంగా ప్రజారవాణా నిలిచిపోయి ప్రజలంతా ఇబ్బంది పడుతుండగా.. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకోని మోసానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఎక్కువ మందిని మోసం చేయకముందే అదుపులోకి తీసుకొని వి...
బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద వలసకూలీలపై లాఠీచార్జి.. వీడియో
May 19, 2020ముంబై: మహారాష్ట్రలోని బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు వలసకూలీలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. మంగళవారం బాంద్రా నుంచి పూర్ణియాకు ప్రత్యేక శ్రామిక్ రైలు బలయదేరి వెళ్లింది. అయితే ...
పేర్లు లేకున్నా రైల్వేస్టేషన్కు..బాంద్రాలో కార్మికుల రద్దీ..వీడియో
May 19, 2020ముంబై:లాక్డౌన్ ప్రభావంతో వివిధ రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకున్న విషయయం తెలిసిందే. అయితే కేంద్రప్రభుత్వం ప్రస్తుతం లాక్డౌన్ 4.0 కొనసాగిస్తూ కార్మికులను స్వస్థలాలకు పంపిం...
శ్రామిక్ రైళ్లపై ప్రామాణికాలు పాటించండి: కేంద్ర హోంశాఖ
May 19, 2020న్యూఢిల్లీ: శ్రామిక్ ప్రత్యేక రైళ్ల విషయంలో మరోసారి ప్రామాణికాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. వలస కార్మికుల తరలింపు విషయంలో ఇరు రాష్ర్టాల మధ్య సమాచార మార్పిడికి ఏర్పాట్లు చేసుకోవాలని హ...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాలు సుందరీకరిస్తాం..
May 19, 2020కంటోన్మెంట్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాలను సుందరీకరిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీస్, సీఆర్ఎంపీ కాంట్రాక్ట...
ఏడు స్టేషన్లు.. 54 శ్రామిక్ రైళ్లు
May 18, 2020స్వగ్రామాలకు 70 వేల మంది వలస కూలీల తరలింపుఫలిస్తున్న తెలంగాణ ప్రభుత్వ చొరవ
స్పెషల్ రైళ్ళతో ఆదాయం రూ.69 కోట్లు...
May 17, 2020గత ఐదు రోజుల్లో దాదాపు 3.5 లక్షల మంది ప్రయాణికులను రాజధాని స్పెషల్ రైళ్ళలో తీసుకెళ్లడం వల్ల భారతీయ రైల్వేకు రూ .69 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మే 12 నుంచి డిల్లీ నుంచి, దేశంలో...
రోగుల సేవలో రైల్ బోట్
May 16, 2020హైదరాబాద్: వైద్య సిబ్బందికి రోగులకు మధ్య భౌతిక దూరం పాటించేలా దక్షిణ మధ్య రైల్వే ఒక వినూత్న పరికరాన్ని ఆవిష్కరించింది. సిబ్బంది ప్రత్యక్షంగా రోగుల వద్దకు వెళ్లకుండా సేవలు అందించేలా రూపొందించిన ...
గడిచిన 15 రోజుల్లో 14 లక్షల మందికి పైగా తరలింపు
May 16, 2020ఢిల్లీ : గడిచిన 15 రోజుల్లో 14 లక్షల మందికి పైగా వారి వారి స్వస్థలాలకు తరలించినట్లు ఇండియన్ రైల్వే తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగి విధంచిన లాక్డౌన్ ...
శ్రామిక్ రైళ్లలో 14 లక్షల మంది తరలింపు
May 16, 2020హైదరాబాద్: లాక్డౌన్ వల్ల వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్నవారిని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 15వ తేదీ అ...
జూన్ 30 దాకా బుకింగ్లు రద్దు
May 15, 2020టికెట్ల డబ్బు వాపస్ చేస్తాంప్రయాణికులకు డబ్బులు తిరిగి చె...
ప్రత్యేక రైళ్లతో రూ.45 కోట్ల ఆదాయం
May 14, 2020న్యూఢిల్లీ: రాష్ర్టాల రాజధానుల నుంచి ఢిల్లీకి ప్రయాణికుల ప్రత్యేక రైళ్లను మే 12 నుంచి కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నది. ఈ ఏసీ రైళ్లకు సంబంధించింది ఇప్పటివరకు 2,34,411 మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చ...
చర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధితో సికింద్రాబాద్ పై తగ్గనున్న భారం
May 14, 2020హైదరాబాద్ : చర్లపల్లి రైల్వే టర్మినల్కు అనుసంధానం చేస్తూ అభివృద్ది చేస్తున్న రోడ్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఫిర్జాదిగూడ మేయర్ జ...
శ్రామిక్ రైళ్లలో 10 లక్షల మందిని తరలించాం..
May 14, 2020న్యూఢిల్లీ: ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు పది లక్షల మంది కార్మికులను వారి స్వస్థలాలకు చేరవేశామని రేల్వే శాఖ ప్రకటించింది. పొట్టకూటి కోసం వలస వెల్లిన కార్మికులు కరోనా లాక్డౌన్తో దేశంలోని వివిధ ప్రాంతాల...
చర్లపల్లి రైల్వే టర్మినల్ రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
May 14, 2020హైదరాబాద్ : చర్లపల్లి రైల్వే టర్మినల్ రోడ్డు విస్తరణ పనులను మంత్రి మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. చర్లపల్లి రైల్వ...
జూన్ 30 వరకు రైలు టికెట్లు రద్దు..
May 14, 2020హైదరాబాద్: ప్యాసింజర్ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ టికెట్లను రద్దు చేశారు. జూన్ 30 వరకు బుకింగ్ అయిన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ఇవాళ రైల్వే శాఖ వెల్లడించింది. ఆ ప్రయ...
ప్రత్యేక రైళ్లకు 22 నుంచి వెయిటింగ్ లిస్ట్
May 14, 2020హైదరాబాద్ : ప్రత్యేక రైళ్లకు ఈ నెల 22 నుంచి వెయిటింగ్ లిస్ట్ను ప్రారంభిస్తున్నట్టు రైల్వేశాఖ బుధవారం తెలిపింది. ఏసీ-3టైర్కు 100, 2-టైర్కు 50, స్లీపర్కు 200, కార్చైర్కు 100, ఫస్ట్ ఏసీ, ఎగ్జ...
కదిలిన ప్రత్యేక రైళ్లు
May 13, 202090 వేలకుపైగా రైల్వే టికెట్ల బుకింగ్వారంలో 1.7 లక్షల మంది ప్రయాణంన్యూఢిల్లీ: సుమారు 50 రోజుల తర్వాత ప్రయాణికుల రైళ్లు కదిలాయి. మంగళవారం ఎనిమిది ప్రత్యేక ఏసీ రైళ్లు పట్టాల...
54వేల మందికి టికెట్లు.. ఆరోగ్యసేతు తప్పనిసరి
May 12, 2020హైదరాబాద్: లాక్డౌన్ వేళ భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం నుంచి ఆ రైళ్లు నడవనున్నాయి. మొత్తం 15 రైళ్ల కోసం సోమవారం సాయంత్రం 4 గంటల...
రైల్వేస్టేషన్లలో నిబంధనలు పాటించాలి..
May 12, 2020న్యూఢిల్లీ: మే 12 నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల రాజధానుల నుంచి ఢిల్లీకి ప్యాసింజర్ రైళ్లను నడపడాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర...
నేడు పట్టాలపైకి రైళ్లు
May 12, 2020న్యూఢిల్లీ: ప్రయాణికుల రైళ్ల పునరుద్ధరణలో భాగంగా మంగళవారం ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఢిల్లీ నుంచి దిబ్రుగఢ్, బెంగళూరు, బిలాస్పూర్కు ఒక్కోటి చొప్పున మూడు రైళ్లు...
రోడ్డు, రైల్వే ట్రాక్లపై వలస కూలీలు వెళ్లకుండా చూడండి..
May 11, 2020హైదరాబాద్: వలస కూలీలు తమతమ ఇండ్లకు వెళ్తున్న మార్గంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు అన్యాయంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. రోడ్లపై, రైల్వే ట్రాక్లపై నడుచుకుంటూ స్వంత ...
ఇక పూర్తి సామర్థ్యంతో శ్రామిక్ రైళ్లు
May 11, 2020న్యూఢిల్లీ: లాక్డౌన్తో చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్న శ్రామిక్ ప్రత్యేక రైళ్లను ఇకపై పూర్తి సామర్థ్యంతో నడుపుతామని రైల్వే అధికారులు ప్రకటించారు. అదేవిధంగా రాష్ర్టాలు...
రేపటి నుంచి రైలు కూత
May 11, 2020నేటి నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో రిజర్వేషన్15 ‘రాజధాని ఎక్స్ప్రెస్' మార...
గ్రీన్సిగ్నల్.. మే 12 నుంచి పట్టాలెక్కనున్న 15 రైళ్లు
May 10, 2020న్యూఢిల్లీ: మే 12వ తేదీ నుంచి రైల్వేశాఖ తన సేవలను క్రమంగా ప్రారంభించనుంది. ప్రారంభంలో 15 జతల రైళ్లను సాధారణ ప్రయాణికులు ప్రయాణించడానికి ఉపయోగించనున్నారు. ఈ రైళ్లు ఢిల్లీ స్టేషన్ ...
ఎల్లుండి నుంచి కొన్ని రైళ్లు నడుస్తాయ్
May 10, 2020న్యూఢిల్లీ: కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజారవాణా నిలిచిపోయింది. ప్రైవేట్ వాహనాలు, బస్సులు, రైళ్లు గత 50 రోజులుగా ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే, ప్రజల అవసరాలు తీర...
కార్మికులను స్వస్థలాలకు తరలిస్తున్న 302 శ్రామిక్ రైళ్లు
May 09, 2020న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే లాక్డౌన్తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేరవేస్తున్నది. ప్రపంచ కార్మిక దినోత్సవం నాడు ప్రారంభ...
8 రైళ్లు వస్తున్నాయన్న బెంగాల్.. అలాంటిదేమీ లేదన్న రైల్వేశాఖ
May 09, 2020హైదరాబాద్: వలస కూలీల తరలింపులో బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదని తెలుస్తున్నది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తీసుకు వచ్చేందుకు బెంగాల్ ప్రభుత్వం సహకరించ...
'రైలును ఆపేందుకు ప్రయత్నించిన లోకో పైలట్'
May 08, 2020ముంబయి : మహారాష్ట్రంలోని బద్నాపూర్-కర్మాద్ సెక్షన్ల మధ్య ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గూడ్స్ రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు మృతిచెందారు. ప్రమాదం నుంచి మరో ఐదుగురు ...
విశాఖ గ్యాస్ లీక్.. స్తంభించిన శ్రామిక్ రైళ్లు
May 07, 2020హైదరాబాద్: విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజీ ఘటన వల్ల సుమారు 9 శ్రామిక్ రైళ్లు నిలిచిపోయాయి. సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లవలసిన రైళ్లు అక్కడే ఆగిపోయాయి. లాక్డ...
215 రైల్వే స్టేషన్లలో ఐసోలేషన్ బోగీలు..
May 07, 2020హైదరాబాద్: దేశవ్యాప్తంగా 215 రైల్వే స్టేషన్లలో ఐసోలేషన్ కోచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. కోవిడ్ కేర్ సెంటర్లుగా వాటిని వాడనున్నట్లు ప్రభుత...
70 ప్రత్యేక రైళ్లు.. 80 వేల మంది కూలీలు
May 06, 2020న్యూఢిల్లీ: లాక్డౌన్తో చిక్కుకుపోయిన వలస కూలీలను భారతీయ రైల్వే తరలిస్తున్నది. గత ఐదు రోజుల్లో 70 ప్రత్యేక రైళ్లలో సుమారు 80 వేల మంది వలస కార్మికులను తరలించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వలస కార...
ఇబ్బందులు కలుగజేసే వారిపై నిఘా!
May 06, 2020శ్రామిక రైళ్ల కోసం మార్గదర్శకాల విడుదలన్యూఢిల్లీ: శ్రామిక ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే వారికి ఇబ్బందులు కలుగజేసే వారిపై నిఘా ఉంచాలని అన్ని జోన్ల రైల్వేలను భారతీయ రైల్వే ఆదేశించింది...
రూ. 50 కోట్లు ఖర్చు చేసి 70 వేలమందిని స్వస్థలాలు చేర్చాం
May 05, 2020న్యూఢిల్లీ: గత 5 రోజులుగా దాదాపు 70000 వేలమంది వలస కార్మికులను శ్రామిక్ స్పెషల్ రైళ్లలో వారి స్వస్థలాలాకు పంపడానికి రైల్వేశాఖ రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేసిందని రైల్వే అధికారులు ప్రకటి...
ముగ్గురు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్య
May 05, 2020గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ జిల్లాలో ఉనౌలారైల్వేస్టేషన్ సమీపంలో ముగ్గురు పిల్లలతో సహాతల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు పూజ(35) ఆమె కుమార్తెలు సారిక(9), సిమ్ర...
ఘట్కేసర్ నుంచి తరలివెళ్లిన బీహార్ వలస కార్మికులు
May 05, 2020హైదరాబాద్: రాష్ట్రంలోని ఇతర రాష్ర్టాల వలస కార్మికుల తరలింపు కొనసాగుతున్నది. బీహార్కు చెందిన 1200 మంది వలస కూలీలు ఘట్కేసర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో తరలివెళ్లారు. కూలీకు స్క్రీనింగ్...
లాక్డౌన్లో చిక్కుకుపోయిన వారికోసమే ప్రత్యేక రైళ్లు
May 03, 2020ఢిల్లీ : లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ర్టాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, యాత్రికులు, టూరిస్టులు, విద్యార్థులు, ఇతర వ్యక్తుల కోసమే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది....
శ్రామిక్ ఆపరేషన్.. అద్భుతం..అసాధారణం
May 02, 2020హైదరాబాద్: క్రష్ గేట్లు తెరిస్తే.. నీటి ప్రవాహాన్ని ఆపలేం. అలాగే ఒక్కసారి లాక్డౌన్ ఎత్తివేస్తే.. జన విస్పోటనాన్ని కూడా అడ్డుకోలేం. కానీ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలను స్వంత ఊళ్ల...
కార్మికులకోసం శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్
May 01, 2020న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకుల కోసం శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడుపుతామని రైల్వే శాఖ ప్రకటించింది. ఇది కార్మికుల దినోత్సవ...
36 నర్సు పోస్టులకు ఆన్ లైన్ ఇంటర్వ్యూలు
May 01, 2020మొరదాబాద్ : ఉత్తర రైల్వే పరిధిలో 36 నర్సు పోస్టులు (తాత్కాలిక పోస్టులు)ఖాళీగా ఉండటంతో రైల్వే ఉన్నతాధికారులు నిరుద్యోగులను దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ 30న దరఖాస్తుల ఆధారంగా...
వాట్సాప్ చేస్తే రైల్వే ఉద్యోగులకు మందులు డోర్డెలివరీ
April 30, 2020హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే మందులు డోర్డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. లాలాగూడలోని సెంట్రల్ హాస్పిటల్ ద్వారా కావాల్సిన మందులను ఇంటివద్దనే అందజేయనున్నది. ఈ సౌకర్యం రైల్వే సిబ్బంది, పెన్షనర్ల కోసం...
కేరళ ప్రజలకు పాలమూరు అన్నం
April 29, 2020ఒకప్పుడు కరువు జిల్లా.. ఇప్పుడు ధాన్యపు రాశుల ఖిల్లా ఇతర రాష్ర్టాల ఆకలి ...
రైల్వే ఆధ్వర్యంలో ప్రతీరోజు 2.6 లక్షల ఆహార పొట్లాల పంపిణీ
April 22, 2020ఢిల్లీ : దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలస కూలీలు, నిరుపేదలు ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైల్వ...
ఈ ఏడాది చివరినాటికి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష
April 19, 2020న్యూఢిల్లీ: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, గ్రూప్-డీ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ భారీ నియామక పరీక్షను ఈ ఏడాది చివరినాటికి నిర్వహిస్తామని రైల్వే...
కాజీపేట రైల్వే జంక్షన్లో కొవిడ్-19 రైలు
April 18, 2020కాజీపేట : దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు కొవిడ్-19 ఐసొలేషన్ బోగీలు కలిగిన ప్రత్యేక రైలును శనివారం కాజీపేట రైల్వే జంక్షన్కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే అధికారులు మాట్లాడుతూ క...
కేశంపేట్ రైల్వే గేటు వద్ద మహిళా మృతదేహం
April 18, 2020రంగారెడ్డి : షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట రైల్వే గేటు సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. శనివారం ఉదయం స్థానికులు ఈ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి వివరాలు తెలియ...
శుక్ర, శనివారాల్లో రెండు మిలిటరీ స్పెషల్ రైళ్లు
April 16, 2020హైదరాబాద్: దేశమంతటా రైళ్లు ఆగిపోయాయి కానీ శుక్ర, శనివారాల్లో రెండు రైళ్లు కదలనున్నాయి. సరిహద్దులకు సైనికులను చేరవేసేందుకు వాటిని కదలదీయనున్నారు. ఉత్తర, తూర్పు సరిహద్దుల రక్షణ అవసరాల నిమిత్తం బైలుదే...
నిశ్చల స్థితిలో రైల్వే 167వ వార్షికోత్సవం
April 16, 2020హైదరాబాద్: భారత రైల్వే 167వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో అబినందన సందేశం తెలిపారు. 1853 ఏప్రిల్ 16న ముంబై-ఠాణే మధ్య 21 కిలోమీటర్ల దూరంతో భారత రైల్వే ప్రయాణం మ...
ప్రయాణికులకు రైల్వే రీఫండ్ రూ.1490 కోట్లు
April 16, 2020న్యూఢిల్లీ: గత నెల 22 నుంచి వచ్చేనెల 3 వరకు ప్రయాణికులు బుక్ చేసుకున్న 94 లక్షల టికెట్లను రద్దు చేయనున్న రైల్వేశాఖ.. ఈ మేరకు రూ.1490 కోట్ల మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామని తెలిపింది. గ...
39 లక్షల టికెట్ల రద్దు
April 15, 2020దేశవ్యాప్తంగా లాక్డౌన్ను వచ్చే నెల 3 వరకు పొడిగించిన నేపథ్యంలో భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి మే 3 మధ్య బుక్ అయిన 39 లక్షలకుపైగా టికెట్లను రద్దు చేస్తున్నట్టు ...
రాజకీయాలకు ఇది సమయం కాదు: శరద్ పవార్
April 15, 2020ముంబై: రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ముంబైలోని బాంధ్రా రైల్వేస్టేషన్ ఘటనపై ఆయన స్పందించారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో రాజకీయాలు చేయడం పద్దతి కాదన్నారు. ...
ప్రత్యేక రైళ్లను నడపడం లేదు: రైల్వేశాఖ
April 15, 2020న్యూఢిల్లీ: లాక్డౌన్ పొడగించిన నేపథ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆ శాఖ ప్రకటించింది. దేశంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చే ఏర్...
ఏప్రిల్ చివరినాటికి 30 వేల పీపీఈలు: భారతీయ రైల్వే
April 15, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్పై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి ఈ నెలాఖరుకు 30 వేలకు పైగా కోవెరల్స్ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) భారతీయ రైల్వే అందిచనుంది. దీనికోసం ఇప్పటికే ఉత్పత్తి ప్రక్రియను ప్రా...
39 లక్షల టికెట్లను రద్దు చేయనున్న ఇండియన్ రైల్వే
April 15, 2020న్యూఢిల్లీ: లాక్డౌన్ పొడిగింపుతో భారతీయ రైల్వే సుమారు 39 లక్షల టికెట్లను రద్దుచేయనుంది. ఇవన్నీ ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు బుక్చేసుకున్న టికెట్లే. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని ...
మే 3 వరకు రైళ్లు రద్దు: రైల్వేశాఖ
April 14, 2020న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్నలాక్డౌన్ను వచ్చేనెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రక...
మే 3వ తేదీ వరకు రైల్వే ప్రయాణికుల సేవలు నిలిపివేత
April 14, 2020ఢిల్లీ: భారతీయ రైల్వే తన ప్రయాణికుల సేవలను మే 3వ తేదీ వరకు నిలిపివేసింది. మే 3వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగూణంగా రైళ్లను నడిపే విషయం ప్రకటిస్తామని అధికారలు ప్రకటించా...
ఐసోలేషన్ వార్డులుగా 573 రైల్వే కోచ్లు
April 12, 2020చెన్నై: దక్షిణ రైల్వే పరిధిలోని 573 రైల్వే బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. వివిధ రైల్వే జోన్ల పరిధిలోని ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీసులు, మెడికల్ డిపార్ట...
పది బోగిల్లో 100బెడ్స్ కరోనా బాధితులకు వైద్య పరీక్షలు
April 11, 2020ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నర్సాపురం స్టేషన్ కు పది కోచ్ లతో కూడిన ప్రత్యక రైలు ను కేటాయించింది. ఈ మేరకు స్థానిక రైల్వ...
ద.మ. రైల్వేలో తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకాలు
April 10, 2020హైదరాబాద్ : కరోనా వార్డుల్లో పని చేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. 9 స్పెషలిస్టు వైద్యులు, 34 జీడీఎంవోలు, 77 నర్సింగ్ సూపరింటెండెంట్లు, ...
'రైలు ప్రయాణాలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు'
April 10, 2020ఢిల్లీ : రైలు ప్రయాణాలపై గడిచిన రెండు రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయియని అటువంటి ప్రచారాలను నమ్మొద్దని రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నెల 14వ తేదీన లాక్డౌన్ ముగుస...
దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ సర్వీసులు
April 08, 2020హైదరాబాద్ : దేశంలోని వివిధ ప్రాంతాలకు 32 పార్సిల్ సర్వీసులను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రణాళికలు సిద్ధంచేసింది. వీటిద్వారా పాలు, పండ్లు, వైద్యసామగ్రి, ఇతర వస్తువులు సరఫరా చేయనున్నది. ఈ...
IRCTC బుకింగ్స్ ఏప్రిల్ 30 వరకు రద్దు
April 07, 2020న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయ...
వ్యక్తిగత రక్షణపరికరాల ఉత్పత్తిని పెంచిన రైల్వే
April 07, 2020హైదరాబాద్: కరోనాపై పోరాడుతున్న వైద్యసిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాల ఉత్పత్తిని రైల్వేశాఖ అధికంచేసింది. ప్రస్తుతం రైల్వేలోని వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కోసం వ్యక్తిగత రక్షణ పరికరాల ...
కరోనాను ఎదుర్కొవడానికి సిద్దమవుతున్న రైల్వే
April 06, 2020కరోనాను ఎదుర్కొవడానికి రైల్వే శాఖ సిద్దమవుతోంది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు రైల్వే బోగీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటివరకు 2,500 కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. ...
ప్రత్యేక ఐసోలేషన్ వార్డులుగా రైలు బోగీలు..
April 05, 2020రైళ్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోలేదు: రైల్వే
April 05, 2020న్యూఢిల్లీ: లాక్డౌన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 15 నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు వస్తు న్న వదంతులను నమ్మవద్దని రైల్వేశాఖ సూచించింది. ఇప్పటివరకు దీనిపై ఎలాం టి నిర్ణయం ...
త్వరలో రైళ్ల పునరుద్దరణ!
April 04, 2020న్యూఢిల్లీ: ఓవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండగా రైల్వే శాఖ మాత్రం ప్రయాణికుల రైలు సర్వీసులను పునరుద్ధరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం సరకు రవాణా రైళ్లు మినహా అన్ని సర్వీసులను రైల్వేశాఖ రద్దు చ...
కొవిడ్-19 బాధితుల కోసం రైలులో ప్రత్యేక క్యాబిన్లు
April 01, 2020హైదరాబాద్ : కొవిడ్-19 బాధితుల కోసం దక్షిణ మధ్య రైల్వే రెండు ఏసీయేతర బోగీలను పర్యవేక్షణ గది (క్వారంటైన్) లేదా ఐసొలేషన్ క్యాబిన్లుగా ఆధునీకరించింది. రైల్వేబోర్డు ఆదేశాల ప్రకారం దక్షిణ మధ్య రైల్వే...
ఐసోలేషన్ కేంద్రాలుగా 20 వేల రైల్వే కోచ్లు
March 31, 2020సికింద్రాబాద్ : కోవిడ్-19పై పోరాటానికి ఇండియన్ రైల్వే తన వంతు చేయూతను అందిస్తుంది. మొత్తం 3.2 లక్షల పడకల సామర్థ్యంతో 20 వేల కోచ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు రైల్వే సిద్ధమైంది. ఒక కోచ్...
కరోనా కొరకు నడుం బిగిస్తున్న రైల్వే విభాగం
March 29, 2020హైదరాబాద్: దేశంలో అతిపెద్ద ఉపాధికల్పనా సంస్థ అయిన భారతరైల్వే విభాగం త్వరలో కరోనా రోగుల తాకిడి ఎక్కువ అవుతుందని అంచనా వేస్తున్నదా? తాజాగా ప్యారామెడికల్ సిబ్బంది తాత్కాలిక నియామకం విషయమై రైల్వేబోర్డు...
ఐసోలేషన్ క్యాబిన్లుగా రైల్వే కోచ్లు... రైల్వే తొలి అడుగు
March 28, 2020న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే తన రైల్వే కోచ్లను, క్యాబిన్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చుతుంది. ప్రతీరోజు 13,523 రైళ్లు దేశవ్యాప్తంగా తిరుగుతుంటాయి. లాక...
సామాజిక దూరానికి రైల్వేస్ చేయూత
March 26, 2020హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నివారణకు రైల్వేస్ తనవంతు చేయూతను అందిస్తుంది. ఇందుకు ఓ సంఘటనను నిదర్శనంగా తెలియజేస్తూ రైల్వేశాఖ మంత్రి పియూష్...
ప్రయాణికులకు టీ, బిస్కెట్లు అందించిన ఆర్పీఎఫ్..
March 24, 2020పశ్చిమ బెంగాల్: ఆర్పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) బృందం.. 375 మంది ప్రయాణీకులకు చాయ్, బిస్కెట్లు పంపిణీ చేశారు. పశ్చిమ బెంగాల్లోని హౌరా రైల్వే స్టేషన్లో ఈ సన్నివేశం కనిపించింది. కరోనా వైర...
ఫిట్స్తో ప్లాట్ఫాంపై మహిళ మృతి ..
March 23, 2020కాచిగూడ: ఫిట్స్ వచ్చి మహిళ మృతి చెందింది. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఆర్.లాల్యానాయక్ కథనం ప్రకారం.. గుర్తుతెలియని మహిళ (55) కొన్ని రోజులు...
నాంపల్లి రైల్వేస్టేషన్లో కరోనా అనుమానితుడి పట్టివేత
March 22, 2020కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ మహమ్మారికి దారులు తెరుస్తున్నారు. చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంపులు వేసినా కొందరు జనం మధ్య తిరుగుతూ వైరస్ వ...
కొత్తగూడెం, మణుగూరు వెళ్లే రైళ్లు రద్దు
March 22, 2020సికింద్రాబాద్: సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం, మణుగూరు వెళ్లే రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కొత్తగూడెం నుంచి ఆదివారం బయల్దేరనున్న సింగరేణి ఫాస్ట్ప్యాసింజర్, కొల్హాపూర...
రైల్వేస్టేషన్లో ‘సామాజిక దూరం’
March 22, 2020సికింద్రాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జనం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ వద్ద సామాజిక దూరాన్ని పాటించాలని తెలియజేస్తూ మీటర...
రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి..
March 21, 2020నిజామాబాద్: ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ, వేలాది మందిని కబళించిన కరోనావైరస్(కోవిద్-19) పట్ల అన్ని దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి. భారత్లోనూ ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగ...
కరోనా... సికింద్రాబాద్ స్టేషన్లో థర్మల్ స్క్రీనింగ్
March 21, 2020హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా ముమ్మరంగా చర్యలు చేపట్టారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లతోపాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో వైరస్ వ్యాపించకుండా ఏర్పట్లు చేశారు. సికింద్...
క్వారంటైన్ స్టాంప్తో రైల్లో ప్రయాణికుడు.. గాంధీకి తరలింపు
March 21, 2020యాదాద్రి భువనగిరి : కరోనా వైరస్ పేరు వినగానే అందరూ హడలిపోతున్నారు. అలాంటిది కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి.. జన సమూహంలోకి వస్తే పరిస్థితి ఏంటి? అందరూ అప్రమత్తం కావాల్సిందే. కరోనా క్వారంటైన్...
కరోనా కట్టడికి..రైల్వే అప్రమత్తం
March 21, 2020మారేడ్పల్లి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రైల్వే ప్రయాణికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇందుకు ...
రైల్వేపాస్లు రద్దు
March 20, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పాస్లను రద్దుచేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. విద్యార్థులు, నాలుగు క్యాటగిరీల దివ్యాంగులు, 11 క్యాటగ...
అన్ని రకాల రైల్వే టికెట్ రాయితీలు బంద్
March 19, 2020హైదరాబాద్: దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ అన్ని రకాల టికెట్లపై రాయితీలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర ప్రయాణికులు తప్ప ఇతరులు ప్రయాణం చేయకూడదని అధికారు...
గోల్కొండ ఎక్స్ప్రెస్లో గర్భిణికి పురిటి నొప్పులు...
March 18, 2020మహబూబాద్: కొండపల్లి నుంచి మహబూబాద్కు గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో గార్ల రైల్వేస్టేషన్లో దిగిపోవాల్సి వచ్చింది. రైల్లోనే ఆమెకు పురిటినొప్...
రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర భారీగా పెంపు
March 17, 2020ముంబై:సాధారణంగా పండుగల సమయంలో రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధరను రైల్వే శాఖ పెంచుతుంది. తాజాగా కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి నివారణకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ...
హైదరాబాద్-పుణె రైలు రాకపోకల్లో మార్పులు
March 17, 2020హైదరాబాద్ : హైదరాబాద్-పుణె ట్రైవీక్లీ ఎక్స్ప్రెస్ రాకపోకల్లో రైల్వేబోర్డు మార్పులు చేసింది. రైలు ఆది,బుధ, శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి వెళ్తుంది. పుణె నుంచి హైదరాబాద్కు సోమ, గురు, శనివారాల్ల...
రైల్లో మంటలు.. రెండు బోగీలు దగ్ధం
March 14, 2020శనివారం మౌలాలి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. అగి ఉన్న ట్రైన్కు చెందిన రెండు కోచ్లకు మంటలు అంటుకున్నాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపకదళ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో ఆర్పారు. ...
వహ్వా.. బెంగళూరు పోలీస్!
March 14, 2020పోలీసులు ఏది చేసినా వార్తే అవుతుంది. అంతేకాదు వైరల్ కూడా అవుతుంది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న కుక్కలను దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్ ఇప్పుడు వారికి మంచి పేరు తీసుకొస్తున్నది....
శివరాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద పేలుడు
March 14, 2020రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్ శివరాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు ఇండ్ల కిటికీల అద్దాలు పగిలాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్...
ప్రత్యేక రైల్వే బడ్జెట్తో ప్రజలను తప్పుదోవ పట్టించారు..
March 13, 2020హైదరాబాద్: కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టేదని ఇవాళ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రైల్వే అ...
మౌలాలి-ఘట్కేసర్ మధ్య నాలుగు లైన్ల ట్రాక్ సిద్ధం
March 13, 2020హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వేలో మొట్టమొదటి సారిగా నాలుగు లైన్ల రైల్వేట్రాక్ను రాకపోకలకు సిద్ధం చేశారు. మౌలాలి-ఘట్కేసర్ మధ్య 12.2 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు ట్రాక్లతో సిద్ధం చేశారు. ఈ మా...
తెలంగాణకే వలసలు
March 12, 2020వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : కూలీకోసం.. కూటి కోసం ఉన్న ఊళ్లను వదిలి దూర తీరాలకు వలసెల్లిన తెలంగాణ ఇప్పుడు ఇతర ప్రాంతాలకు ఉపాధి తొవ్వలేస్తున్నది. మన కూలీలకు చేతినిండా పనిదొరకడమే కాదు.. ...
డిసెంబర్లోగా కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వేలైన్
March 12, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ : కొత్తగూడెం - సత్తుపల్లి మధ్య రైల్వేలైన్ నిర్మాణానికి సింగరేణి తనవంతుగా మరో రూ.200 కోట్లను అందజేసింది. సికింద్రాబాద్లోని రైల్ నిలయం లో బుధవారం రైల్వే జీఎం గజానన్మాల్...
ఉద్యోగుల ఆందోళనతో త్రిసభ్య కమిటీ
March 11, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం తీరుతో నిజాం కాలంనాటి రైల్వే ముద్రణాలయానికి కాలం దగ్గరపడింది. రైల్వే వ్యవస్థను ప్రైవేటుపరంచేసేలా తీసుకుంటున్న నిర్ణయాలు ఆ సంస్థకు చెందిన అనేక విభాగాలను ...
మహిళా సిబ్బందితో రైళ్లు, విమాన సర్వీసుల నిర్వహణ
March 09, 2020న్యూఢిల్లీ/ కోయంబత్తూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం కొన్ని రూట్లలో రైళ్లు, విమాన సర్వీసులను పూర్తిగా మహిళా సిబ్బంది నడిపారు. ఎయిర్ ఇండియాకు చెందిన మహిళా సిబ్బంది ఆదివారం ఢ...
లాభాల్లోకి మెట్రో!
March 07, 2020హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఆశించిన విధంగానే ఆదాయవనరుగా మారుతున్నది. తక్కువ కాలంలోనే లాభాల బాటలోకి వచ్చి సరికొత్త రికార్డును నెలకొల్పింద...
అందమైన రైల్వేస్టేషన్.. మేడ్చల్
March 07, 2020మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మేడ్చల్ రైల్వేస్టేషన్ను తెలంగాణలోని అందమైన రైల్వేస్టేషన్గా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత...
రద్దీ మార్గాల్లో 48 ప్రత్యేక రైళ్లు
March 06, 2020హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్-ఎర్నాకులం, హైదరాబాద్-తిరుచిరాపల్లి మార్గాల్లో 48 ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసినట్టు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ...
లాడ్జిలో ఇంటర్వ్యూ.. అడవిలో కూంబింగ్
March 05, 2020హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉద్యోగానికి దరఖాస్తులు తీసుకుంటారు.. ఇంటర్వ్యూకోసం లెటర్ వస్తుంది.. ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.. ఉద్యోగం వచ్చినట్టు సర్వీస్బుక్లో సంతకం కూడా తీసుకుంటారు.. ట్ర...
నేటినుంచి 52 ప్రత్యేక రైళ్లు
March 04, 2020హైదరాబాద్ : ప్రయాణికుల సంఖ్య పెరిగిన దృష్ట్యా 52 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్- రామేశ్వరం- హైదరాబాద్ మధ్య 26 సర్వీసులు, హైదరాబాద్- కొచువెలి- హ...
రైలు ఆలస్యం.. బాంబులున్నాయంటూ ట్వీట్
February 29, 2020న్యూఢిల్లీ : రైలు నాలుగు గంటలు ఆలస్యమైందని.. దాంట్లో బాంబులు ఉన్నాయని ఓ ప్రయాణికుడు రైల్వే పోలీసులకు ట్వీట్ చేశారు. దిబ్రుగర్హ్ రాజధాని ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి కాన్పూర్ సెంట్రల్కు బయల్దే...
ప్రత్యేక రైళ్లు నడపనున్న ద.మ.రైల్వే
February 27, 2020సికింద్రాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా .. సికింద్రాబాద్ నుంచి కాకినాడతోపాటు తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్ నుంచి...
రేపటినుంచి పలు రైళ్ల రద్దు
February 25, 2020హైదరాబాద్: నిర్వహణ కారణాలతో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 26న ముంబై ఎల్టీటీ- విశాఖపట్నం ఎక్స్ప్రెస్, ఈ నెల 28 నుంచి మార్చి 30వరకు విజయ...
చరిత్ర తెలుసుకో కిషన్!
February 19, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నాలుగు వందల ఏండ్ల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్లో 1870లోనే నిజాం స్టేట్ రైల్వేవ్యవస్థ మొదలైంది. 1907లో నాంపల్లి రైల్వేస్టేషన్, 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్ ఏర్పాటయ్యాయి...
‘తత్కాల్'ను కొల్లగొడుతున్న 60 మంది అరెస్ట్
February 19, 2020న్యూఢిల్లీ: అక్రమ సాఫ్ట్వేర్ ద్వారా తత్కాల్ టికెట్లను కొల్లగొడుతున్న 60 మంది ఏజెంట్లను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఇకపై మరిన్ని తత్కాల్ టికెట్లు రైలు ప్రయాణికులక...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై నకిలీ కామెంట్స్
February 18, 2020హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. తెలంగాణపై అవమానకరంగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత నకిలీవంటే.. చిన్నపిల్లాడినడిగినా చెబుతారు తెలంగాణలో ర...
చర్లపల్లిలో శాటిలైట్ రైల్వేస్టేషన్కు శంకుస్థాపన
February 18, 2020హైదరాబాద్ : చర్లపల్లిలో శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 427 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలను ప్రారంభి...
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు
February 15, 2020హైదరాబాద్ : సెంట్రల్ రైల్వేలో నిర్వహణ, మరమ్మతులు, డబుల్ లైన్ పనుల కారణంగా ఈ నెల 17 నుంచి 21వ తేదీవరకు పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దుచేసినట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ...
రైల్లో సీటు కోసం గొడవ.. వ్యక్తి మృతి
February 14, 2020ముంబయి : రైల్లో సీటు కోసం జరిగిన గొడవ.. ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. కల్యాణ్ ప్రాంతానికి చెందిన సాగర్ మార్కాండ్(26), అతని భార్య జ్యోతి, రెండేళ్ల కూతురు.. ముంబయి - బీదర్ ఎక్స్ప్రెస్లో బుధవారం...
విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు
February 06, 2020హైదరాబాద్ : సికింద్రాబాద్ - విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి రైల్వే పోలీసులకు ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటలకు ఫోన్ చేసి విజయవాడ ఇ...
దక్షిణమధ్య రైల్వేకు 6846 కోట్లు
February 06, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం 2020-21 సంవత్సర బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్)కు రూ.6,846 కోట్ల నిధులు కేటాయించింది. ప్రధానంగా సికింద్రాబాబ్-మహబూబ్నగర్ డబ్లింగ్ ప్రాజెక్...
కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలి
February 04, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయడంతోపాటు కాజీపేటను రైల్వేడివిజన్గా మార్చాలని రైల్వేశాఖ మంత్రి పీయూష్గోయల్ను ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీలు బం...
150 రైళ్లు ప్రైవేటుకు!
February 02, 2020న్యూఢిల్లీ: దేశంలోని పర్యాటక ప్రాంతాలకు కొత్తగా తేజస్ వంటి రైళ్లను నడుపుతామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీ-ముంబై మధ్య ఎక్స్ప్రెస్వేను 2023 నాటికి పూర్తి చేస్తామని చెప్ప...
కోచ్ ఫ్యాక్టరీ ఊసేది?
February 02, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలోనే అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ విస్తరణ జరుగాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. కాజ...
కాచిగూడ నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్ పునరుద్ధ్దరణ
January 28, 2020హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 3.10 నిమిషాలకు బయలుదేరే కాచిగూడ-గుంటూరు ఎక్స్ప్రెస్ రైలు ఫిబ్రవరి 2 న కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు హైదరాబా...
2024 కల్లా దేశమంతా రైల్వే విద్యుద్దీకరణ
January 27, 2020హైదరాబాద్: డీజిల్ లోకో షెడ్లను త్వరలో సంపూర్ణంగా మూసివేయనున్నామని, 2024 కల్లా దేశమంతా విద్యుద్దీకరణ పూర్తి అవుతుందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీంతో దేశమంతా విద్యుత్...
రైల్వే స్టేషన్ అడ్డాగా విదేశీ సిగరెట్ల స్మగ్లింగ్
January 24, 2020సికింద్రాబాద్ : నిషేధించిన విదేశీ సిగరెట్లను అక్రమ పద్దతిలో గౌహతి నుంచి ముంబాయికి వయా సికింద్రాబాద్ మీదుగా తరలిస్తున్న ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 6 లక్షల విలు...
రైల్వే ఫైనాన్స్లో
January 24, 2020-మొత్తం ఖాళీలు: 6-పోస్టులవారీగా ఖాళీలు: జనరల్ మేనేజర్-1, అడిషనల్ జనరల్ మేనేజర్-1, డిప్యూటీ జనరల్ మేనేజర్-1, మేనేజర్ (ఫైనాన్స్)-2, మేనేజర్ (బిజినెస్ డెవలప్మెంట్)-1 ఉన్నాయి.
కోచ్మిత్రకు విశేష స్పందన
January 18, 2020హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రైళ్లలో పరిశుభ్రత, నీటి వసతి, లైటింగ్, బెడ్రోల్స్, క్రిమి కీటకాలు, ఏసీలు పనిచేయకపోవడం తదితర సమస్యలను అప్పటిక...
పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్ : 50 మందికి పైగా గాయాలు
January 16, 2020భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. నిర్గుండి వద్ద ఎల్టీటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో ఆరు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగ...
రైల్వేలో ‘మ్యాన్ ఆఫ్ ది మంత్' అవార్డులు
January 14, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విధి నిర్వహణలో ఎంతో అప్రమత్తతతో వ్యవహరించిన 14 మంది రైల్వే ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ‘మ్యాన్ ఆఫ్ ది మంత్' భ...
తాజావార్తలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం
- తాగు నీటి ట్యాంక్కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
- అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరిన నటుడు దేవన్
- బంగారం రుణం: యోనోతో నో ప్రాసెసింగ్ ఫీజు
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
- వాగుడు తగ్గించుకుని బుద్ధిగా ఉండాలి..లేదంటే,
- నల్లమలలో అగ్నిప్రమాదం..
ట్రెండింగ్
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?