Pm narendra modi News
సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం
January 19, 2021గాంధీనగర్ : గుజరాత్లోని సూరత్ జిల్లాలో ట్రక్కు అదుపుతప్పి 15 మంది రాజస్థాన్లోని బన్స్వార జిల్లాకు చెందిన 15 మంది వలస కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై ప్రధాని మోదీతోపాటు రాజస్థాన...
ఇది అహ్మదాబాద్కు గొప్ప బహుమతి : మోదీ
January 18, 2021గాంధీనగర్ : గుజరాత్ అహ్మదాబాద్లో నిర్మించతలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2కు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భూమి పూజ చేశారు. ఇదే సమయంలో సూరత్ మెట్రో రైలు ప్రాజెక్టుకు కూడా ప్రారంభోత్సవం చే...
ఇండోనేషియా విమాన ప్రమాదంపై ప్రధాని విచారం
January 10, 2021న్యూఢిల్లీ: ఇండోనేషియాలో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభ...
ముంబై అగ్నిప్రమాదం.. ప్రధాని మోదీ, రాహుల్ దిగ్ర్భాంతి
January 09, 2021ముంబై : మహారాష్ర్ట భాందరా జిల్లా ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు అగ్నిప్రమాదం సంభవించిన విషయం విదితమే. సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్(ఎస్ఎన్యూసీ)లో మంటలు చెలరేగడంతో 10 మంది ...
శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తున్నది: ప్రధాని మోదీ
January 04, 2021న్యూఢిల్లీ: భారత్లో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. జాతీయ తూనికలు, కొలతల శాఖ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప...
తొలి టీకా ప్రధాని వేయించుకోవాలి: కాంగ్రెస్
January 04, 2021పట్నా: కరోనా మహ్మమ్మారి నిర్మూలన కోసం కొవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి రావడంతో త్వరలో ఆ వ్యాక్సిన్ల పంపిణీ మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో టీకాకు సంబంధించి ర...
అత్యధిక రేటింగ్ గల ప్రధాని.. నరేంద్ర మోదీ
January 02, 2021వాషింగ్టన్ : అమెరికా డాటా సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక రేటింగ్ గల ప్రధానిగా నిలిచారు. ఈ సర్వేలో 12 దేశాల ప్రపంచ నాయకులకు రేటింగ్ ఇచ్చార...
నేటి స్టార్టప్లే రేపటి బహుళజాతి కంపెనీలు: ప్రధాని
January 02, 2021భువనేశ్వర్: ఒడిశాలోని ఐఐఎం-సంబల్పూర్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా ఒడిశా ...
ఐఐఎం క్యాంపస్ నిర్మాణానికి నేడు ప్రధాని శంకుస్థాపన
January 02, 2021న్యూఢిల్లీ : ఒడిశాలోని సంబల్పూర్ ఐఐఎం ( ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాప...
సియాచిన్ హీరో కన్నుమూత
January 02, 2021అనారోగ్యంతో నరేంద్రకుమార్ మృతిసియాచిన్ స్వాధీనంలో కీలక ప...
ఆ పువ్వు పరిమళాలను ప్రపంచవ్యాప్తం చేద్దాం: ప్రధాని మోదీ
December 27, 2020న్యూఢిల్లీ: ప్రపంచంలో కశ్మీరీ కేసర్ (కశ్మీరీ కుంకుమ పువ్వు)కు ప్రత్యేక స్థానం ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇతర దేశాల్లో లభించే కుంకుమ పువ్వుకు, కశ్మీర్లో ఉత్పత్తయ్యే కుంకుమ పువ్వుకు నా...
పారిస్ ఒప్పందం లక్ష్యాల దిశగా భారత్..
December 24, 2020హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ శాంతినికేతన్లోని విశ్వభారతి యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇవాళ వీడియో ప్రసంగం చేశారు. వాతావరణ మార్పులపై కుదిరిన పారిస్ ఒప్పందం దిశగ...
విశ్వభారతి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
December 24, 2020ఢిల్లీ : విశ్వభారతి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్లో గల విశ్వ భారతి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ప్రధానమంత్రి నరే...
రైతులకు కేంద్రం తీపి కబురు.. రెండ్రోజుల్లో ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ
December 23, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత ఒక్కో రైతుల ఖాతాలో రూ.2000 చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. అందుకు అవసరమయ్...
దేశంలో 12852 చిరుత పులులు.. ప్రధాని మోదీ హర్షం
December 22, 2020హైదరాబాద్: భారత్లో చిరుత పులుల సంఖ్య పెరుగుతున్నది. ఈ విషయం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇదో గొప్ప న్యూస్ అని ఆయన అన్నారు. దేశంలో చిరుత పులల సంఖ్య 12,852కు చేరినట...
వన్యమృగాల సంరక్షణ కోసం కృషి చేస్తున్నవారికి ప్రధాని మోడీ అభినందనలు
December 22, 2020ఢిల్లీ :భారతదేశం లో చిరుత పులుల సంతతి వృద్ధి చెందుతుండడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పులుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న వారందరికి ఆయన అభినందనలు తెలిపారు. కేంద్ర అటవీ...
ఈనెల 22న ఏఎంయూ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించనున్న మోడీ
December 20, 2020ఢిల్లీ :ఈ నెల 22వ తేదీన జరగనున్న అలీఘర్ ముస్లి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. 22న ఉదయం11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగం ఉంటుంది...
25న రైతులతో ప్రధాని సమావేశం
December 20, 2020లక్నో : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి సందర్భంగా ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో సంభాషించనున్నట్లు బీజేపీ తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని 2500కిపైగా ప్రదేశాల్లో బీజేపీ ‘కిసాన్ సంవాద...
'శ్రీ గురు తేఘ్ బహదూర్ జీ'కి ప్రదాని మోడీ నివాళులు
December 19, 2020ఢిల్లీ :గురు తేఘ్ బహదూర్ ‘షాహీది దివాస్’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా నివాళులు అర్పించారు. సమాజానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. 1621 లో జన్మించిన తొమ్మిదవ గురువు గురు తేఘ్ బహదూర్ సామాజ...
ఏఎంయూ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రధాని
December 16, 2020న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ నెల 22న జరిగే శతాబ్ది ఉత్సవాల్లో ఆయన వీడియో లింక్ ద్వారా ప్...
అగ్రి చట్టాలపై గందరగోళపరిచే వారిని ప్రజలే ఓడిస్తారు: గుజరాత్లో మోదీ
December 15, 2020అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒకవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో పర్య...
17న భారత్, బంగ్లా ప్రధానుల వర్చువల్ మీట్
December 14, 2020న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 17న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ కానున్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలప...
నిధులివ్వండి
December 13, 2020ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ వినతిభారీ వర్షాలు, వరదలతో అపార నష్టంసహాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వండిదీర్ఘకాలంగా పెండింగ్లో జీఎస్టీ బక...
కోవిడ్19 నుంచి మెరుగ్గా కోలుకుంటున్నాం: ప్రధాని మోదీ
December 12, 2020హైదరాబాద్: ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక సమావేశం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగం చేశారు. కోవిడ్19 నుంచి భారత్ శరవేగంగా కోలుకుంటోందని ఆయ...
ఫ్రాన్స్లో ఉగ్రవాద దాడులకు ప్రధాని మోదీ సంతాపం
December 08, 2020ఢిల్లీ :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఫ్రాన్సు లో జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు మా...
పాత చట్టాలతో కొత్త దేశాన్ని నిర్మించలేం: ప్రధాని మోదీ
December 07, 2020న్యూఢిల్లీ: అభివృద్ధి కోసం సంస్కరణలు అవసరమని, గత శతాబ్దంలో చేసిన చట్టాలు ఇప్పుడు భారంగా మారాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ...
బిఎస్ఎఫ్ సిబ్బందికి ప్రధాన మంత్రి మోడీ శుభాకాంక్షలు
December 01, 2020ఢిల్లీ: సరిహద్దు భద్రత దళం 56వ (బిఎస్ఎఫ్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బిఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు,కేంద్ర మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘@B...
ఇవి హైదరాబాద్ ఎన్నికల్లా లేవు..
November 29, 2020హైదరాబాద్: మన మేమన్నా కొత్త ప్రధానిని ఎన్నుకుంటున్నామా అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంలో జరుగుతున్నవి హైదరాబాద్ ఎన్నికల్లా అనిపించడం లేదని, నరేంద్ర మోదీ స్థా...
తమిళనాడు సీఎంకు ప్రధాని ఫోన్
November 28, 2020న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి యడప్పాడి పళనిస్వామికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. నివర్ తుఫాన్ తరువాత రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన సీఎంతో చర్చించారు. తుఫాన్ ప్రభావంతో మృతి చెందిన వారి కుటుంబాలకు ...
యూ.కే.ప్రధానీకి మోడీ ఫోన్ కాల్...
November 28, 2020ఢిల్లీ: యూ.కే.ప్రధానీ బోరిస్ జాన్సన్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదుర్కొంటున్నసవాళ్ళ గురించి ఇరువురు చర్చించుకున్నారు. టీకా అభివృద్ధి, తయారీ గురించి భా...
‘చిత్తశుద్ధి ఉంటే జీహెచ్ఎంసీకి ప్రత్యేక ప్యాకేజీ తేవాలి’
November 27, 2020హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లకు హైదరాబాద్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే శనివారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి ప్రత్యే...
కార్మిక సంఘాలతో వినోద్కుమార్ భేటీ
November 25, 2020హైదరాబాద్ : సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బుధవారం భేటీ అయ్యారు. గురువారం సార్వత్రిక సమ్మె నేపథ్యంలో టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్న...
రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని
November 25, 2020న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లక్నో యూనివర్సిటి ప్రారంభమై నేటికి సరిగ్గా వందేండ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీ 100వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని న...
కరోనాతో ఒడిశా గవర్నర్ సతీమణి మృతి
November 23, 2020భువనేశ్వర్ : ఒడిశా గవర్నర్ గణేషీలాల్ సతీమణి సుశీలా దేవి (74) ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. కరోన బారినపడిన ఆమె భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 2...
ఉద్యోగాల కల్పనకు అవకాశాలు అపారం: ప్రధాని మోదీ
November 21, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ ఉదయం పండిట్ దీన్దయ...
నగ్రోటా ఎన్కౌంటర్.. భద్రతా దళాలను మెచ్చుకున్న మోదీ
November 20, 2020హైదరాబాద్: జమ్మూకశ్మీర్లోని నగ్రోటాలో గురువారం భీకర ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎదురుకాల్పుల్లో జైషే ఉగ్రవాదులు నలుగురు హతం అయ్యారు. ఈ ఘటనపై ఇవాళ ప్రధాని నరేం...
గోవా మాజీ గవర్నర్ మృదులా సిన్హా కన్నుమూత
November 18, 2020హైదరాబాద్ : గోవా మాజీ గవర్నర్, ప్రముఖ హిందీ రయిత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు మృదులా సిన్హా (77) బుధవారం కన్నుమూశారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా ఛప్రా గ్రామంలో 1942 నవంబర్ 27న ఆమె జన్మించార...
అతిపెద్ద సమస్య ఉగ్రవాదం: ప్రధాని మోదీ
November 17, 2020న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ముందుగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలను అదుపుచేస్తే సమస్య సంస్థాగతంగా పర...
ఆర్థికవ్యవస్థను ప్రోత్సహించాలి
November 16, 2020జైపూర్: దేశ ప్రజలందరూ స్థానిక ఆర్థికవ్యవస్థను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. అందుకోసం 'ఓకల్ ఫర్ లోకల్' అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాజస్థాన...
జార్ఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
November 15, 2020న్యూఢిల్లీ : జార్ఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్ర ప్రజలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘ జార్ఖండ్ వాసులందరికీ హృదయ పూర్వకంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ...
స్వీట్లతోపాటు 130 కోట్ల మంది ప్రేమను తెచ్చా: ప్రధాని మోదీ
November 14, 2020జైపూర్: సైనికులతో ఉన్నప్పుడే తనకు నిజమైన దీపావళి అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఆయన దేశ సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఇవాళ రాజస్థాన్లోని ...
జవహర్లాల్ నెహ్రూకు ప్రధాని నివాళి
November 14, 2020న్యూఢిల్లీ : భారత ప్రప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 131 జయంతి (జాతీయ బాలల దినోత్సవం) సందర్భంగా శనివారం ప్రధాని మోదీ ఆయనకు ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ‘మన మాజీ ప్రధాని పండిట్ జవహర్...
జైసల్మేర్లో సైనికులతో.. మోదీ దివాళీ
November 13, 2020హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి దీపావళి వేడుకలను రాజస్థాన్లో నిర్వహించనున్నారు. జైసల్మేర్లో ఉన్న సైనికులతో ఆయన సెలబ్రేట్ చేసుకోనున్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీక...
ఎన్ఐఏ, ఐటీఆర్ఏలను ప్రారంభించిన ప్రధాని
November 13, 2020న్యూఢిల్లీ: ఐదో ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా గుజరాత్, రాజస్థాన్లో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు ఆయుర్వేద విద్యా సంస్థలను ప్రధాని మోదీ ప్రారంభించారు. గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేస...
రేపు India-ASEAN 17వ సదస్సు
November 11, 2020న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ రేపు (నవంబర్ 12) India-ASEAN 17వ సదస్సులో పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగనుంది. ప్రధాని మోదీతోపాటు ఈ సమావేశానికి వియత్నాం ప...
దీపావళికి.. దేశీయ ఉత్పత్తులనే కొనండి: మోదీ
November 09, 2020న్యూఢిల్లీ: దీపావళి పండుగవేళ దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసి ప్రజలకు పండుగ బహుమతి ఇచ్చారు. రూ.600 కో...
షిప్పింగ్ శాఖ పేరులో మార్పు: ప్రధాని మోదీ
November 08, 2020న్యూఢిల్లీ: షిప్పింగ్ శాఖ పేరును మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్గా మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ ఉదయం ప్రధాని మోదీ గుజరాత్లోని సూరత్-సౌరాష్ట్ర మధ...
సూరత్, సౌరాష్ట్ర మధ్య రోపాక్స్ ఫెర్రీ సర్వీస్
November 08, 2020న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం సూరత్, సౌరాష్ట్ర మధ్య రోపాక్స్ ఫెర్రీ సర్వీస్ను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రధానిమోదీతోపాటు గుజరాత్ ము...
వర్చువల్ రియాల్టీ.. వర్కింగ్ రియాల్టీగా మారింది
November 07, 2020హైదరాబాద్: ఐఐటీ వార్షిక 51వ కాన్వకేషన్లో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇవాళ సీవీ రామన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. రామన్ స...
‘కశ్మీర్ యువత భవిష్యత్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం’
November 03, 2020శ్రీనగర్ : కశ్మీర్ యువత భవిష్యత్ను రక్షించేందుకు ఎంత దూరమైనా వెళ్తామని పీడీపీ (పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. ‘గతంలో ప్రజలను సంప్రదించి చట్టాలు రూపొంది...
నేడు, రేపు గుజరాత్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
October 30, 2020న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజులపాటు గుజరాత్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నిన్న అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించన...
రేపు వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేయనున్న మోడీ
October 26, 2020ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ చేయనున్నట్లు సమాచార శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగల్ చెప్పారు. ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి యోజన...
బెంగాల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
October 22, 2020న్యూఢిల్లీ : నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గురువారం మధ్యాహ్నం 12గంటలకు పశ్చిమ బెంగాల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకు ఆ రాష్ట్ర బీజేపీ శాఖ వ...
మైసూర్ యూనివర్సిటీ100వ స్నాతకోత్సవంలో ప్రసంగించనున్నమోడీ
October 18, 2020ఢిల్లీ : మైసూర్ విశ్వవిద్యాలయం శతవార్షిక స్నాతకోత్సవం-2020లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ నెల 19న ఉదయం 11:15 గంటలకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ కార...
గ్రాండ్ చాలెంజెస్ యాన్యువల్ కాన్ఫరెన్స్ -2020 లో పాల్గొననున్న మోడీ
October 17, 2020ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల19న జరగనున్న గ్రాండ్ చాలెంజెస్ యాన్యువల్ కాన్ఫరెన్స్ -2020లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం...
ఏసీల దిగుమతిపై భారత్ నిషేధం...
October 16, 2020ఢిల్లీ :ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇప్పటికే కలర్ టీవీ సెట్స్ను, టైర్లపై కఠిన ఆంక్షలు విధించిన భారత ప్రభుత్వం తాజాగా ఎయిర్ కండిషన్(ఏసీ)లపై నిషేధం విధించింది. దేశీయ తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంలో...
మోదీకి లాభాలొచ్చాయ్.. తగ్గిన అమిత్షా ఆదాయం
October 15, 2020న్యూఢిల్లీ : గత సంవత్సరంతో పోల్చితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నికర ఆదాయం పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వంలో మోదీ తర్వాతి స్థానంలో ఉన్న హోంమంత్రి అమిత్షా అదృష్టం దెబ్బతిన్నది. ఆర్థిక మంత్రి నిర్మలాస...
ఈ నెల 15న పీఎం నరేంద్రమోదీ బయోపిక్ రీరిలీజ్
October 10, 2020లాక్డౌన్ వలన దాదాపు ఏడు నెలలుగా మూతబడ్డ థియేటర్స్ ఈ నెల 15 నుండి తెరచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడపనున్నారు. అయితే అక్టోబర్ 15న ఏ...
నవంబర్ 17న బ్రిక్స్ సదస్సు
October 05, 2020న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల కూటమి నవంబర్ 17న సమావేశం కానున్నది. రష్యా చైర్మన్ షిప్లో జరుగనున్న ఈ 12వ బ్రిక్స్ సదస్సులో భారత్తోపాటు బ్రిక్స్ కూటమికి చెందిన ఐదు దేశాల అధినేతలు పాల్గొన...
ఈ నెల 5న రైజ్ -2020 సమ్మిట్ ను ప్రారంభించనున్న ప్రధాని
October 03, 2020ఢిల్లీ: రైజ్ 2020- సామజిక సాధికారత కోసం బాధ్యతాయుతమైన ఏఐ 2020 పేరుతో కృత్రిమ మేధస్సు ఏఐ పై మెగా వర్చ్యువల్ శిఖరాగ్ర సదస్సును ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించనున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన...
వాజ్పేయి స్వప్నాన్ని సాకారం చేశాం : ప్రధాని
October 03, 2020హిమాచల్ ప్రదేశ్ : అటల్ టన్నెల్ నిర్మాణం పూర్తి చేసి వాజ్పేయి స్వప్నాన్ని సాకారం చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శనివారం రోహ్తాంగ్ పాస్ వద్ద అటల్ టన్నెల్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. స...
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
September 27, 2020న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో జూన్ 25న ఢిల్లీలోని ఆర్మీ దవాఖానలో మల్టీఆర్గాన్ డిసిన్ఫెక్షన్ సిండ్రోమ్ సెప్సిస్ ...
భారత్-శ్రీలంకది వేల ఏండ్ల బంధం: ప్రధాని మోదీ
September 26, 2020న్యూఢిల్లీ: భారత్-శ్రీలంక దేశాల మధ్య కొనసాగుతున్న బంధం ఈనాటిది కాదని, వేల ఏండ్ల నాటిదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత్-శ్రీలంక ప్రధానుల మధ్య వర్చువల్ మీటింగ్ సందర్భంగా ప్రధాని...
88వ పడిలో మన్మోహన్సింగ్.. మోదీ శుభాకాంక్షలు
September 26, 2020న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 88వ పడిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్...
టైమ్స్ ప్రభావవంతమైన వ్యక్తిగా నరేంద్ర మోదీ
September 23, 2020వాషింగ్టన్ : అమెరికా టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను చేర్చింది...
భీవండి ఘటనలో 17కు చేరిన మృతులు
September 22, 2020భీవండి : మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. సోమవారం తెల్లవారుజూమున మూడు అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకుపోయిన 20 మంది...
కోహ్లీతో ఫిట్ ఇండియా డైలాగ్ మాట్లాడనున్న మోదీ
September 21, 2020న్యూఢిల్లీ : ఫిట్ ఇండియా డైలాగ్ లో భాగంగా పలువురు క్రీడాకారులు, సినీనటులతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఈ నెల 24 న ఫిట్ ఇండియా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విరాట్ కోహ్లీ, మిలింద్ స...
అక్టోబర్ 3 న అటల్ టన్నెల్ ప్రారంభోత్సవం?
September 21, 2020సిమ్లా : వచ్చే నెల మూడో తేదీన అటల్ టన్నెల్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సిమ్లాలో పర్యటించనున్న ప్రధాని లాహౌల్ను కూడా సందర్శించనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జ...
బీవండి ప్రమాద మృతులకు ప్రధాని సంతాపం
September 21, 2020న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని బీవండిలో మూడంతస్థుల భవనం కూలిన దుర్ఘటనలో మృతులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవనం కూలిపోవడంపై విచారం వ్యక్తం చేశ...
కరోనాపై మరోమారు సీఎంలతో చర్చించనున్న పీఎం!
September 20, 2020న్యూఢిల్లీ: కరోనాపరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ మరోమారు ముఖ్యమంత్రులతో భేటీకానున్నారు. ఈ సమావేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ము...
కోసి రైల్ వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని
September 18, 2020న్యూఢిల్లీ : బీహార్ చారిత్రాత్మక కోసి రైల్ మెగా రైల్వే బ్రిడ్జీని ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బీహార్ రైల్వే అనుసంధానంలో ఈ రోజు చరిత్రలో లిఖించద...
70వ పడిలోకి మోదీ
September 18, 2020ప్రధానికి కేసీఆర్ శుభాకాంక్షలు న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గురువారం 70వ వసంతంలోకి అడుగు పెట్టారు. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రధాని జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ‘లార...
న్యూస్ ఇన్ పిక్స్.. నరేంద్రమోదీ బర్త్డే
September 16, 2020సెప్టెంబర్ 17 గురువారం ప్రధాని నరేంద్రమోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో ఓ కళాకారుడు బుధవారం మోదీ పెయింటింగ్లు తయారుచేశాడు. -----------------------------
‘మత్స్యసంపద యోజన’ను ప్రారంభించిన ప్రధాని..
September 11, 2020న్యూఢిల్లీ: మత్స్యకారుల కోసం రూపొందించిన ‘మత్స్య సంపద యోజన’ కార్యక్రమాన్ని ప్రధాని గురువారం ప్రారంభించారు. పశుసంపద అభివృద్ధి కోసం ‘ఈ-గోపాల’ యాప్తోపాటు బీహార్లో పలు పశుసంపద అభివృద్ధి కార్యక్రమాలను...
వీధి వ్యాపారుల కోసమే పీఎం స్వానిధి యోజన : మోదీ
September 09, 2020న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం దేశంలోని పలువురు వీధి వ్యాపారులతో నేరుగా మాట్లాడారు. కరోనా నేపథ్యంలో వీధి వ్యాపారులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఉద్దేశించిన 'పీఎం స్వానిధి యోజన' గురించి...
రేపు ‘పత్రిక గేట్’ను ప్రారంభించనున్న ప్రధాని
September 07, 2020న్యూఢిల్లీ : రాజస్థాన్ రాజధాని జైపూర్లో పత్రిక గేట్ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. జవహర్...
శిక్షణ ముగించుకున్న 131 ఐపీఎస్లు.. నేడు పాసింగ్ ఔట్ పరేడ్
September 04, 2020హైదరాబాద్: నగర శివార్లలోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో నేడు ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ జరగనున్నది. 2018, 2017 బ్యాచ్కు చెందిన 131 మంది ఐపీఎస్లు విజయంతంగా శిక్షణ ...
ప్రపంచ పెట్టుబడులకు భారత్ స్వర్గధామం: ప్రధాని మోదీ
September 04, 2020న్యూఢిల్లీ: ప్రపంచంలోనే పెట్టుబడులకు అనుకూలమైన దేశాల్లో భారత్ అత్యంత ఉత్తమమైన దేశమని ప్రధాని మోదీ చెప్పారు. గురువారం జరిగిన ‘అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక’ కార్యక్రమంలో ఆయన వీడియోకాన్...
5 రోజుల్లో పీఎం కేర్స్ కు రూ.3,076 కోట్లు
September 02, 2020న్యూఢిల్లీ : కరోనా సహాయక చర్యల కోసం రూపొందించిన పీఎం కేర్స్ ఫండ్ 5 రోజుల్లో రూ.3,076 కోట్లు వచ్చాయి. మార్చి 27 న ప్రారంభమైన ఈ ఫండ్.. కేవలం ఐదు రోజుల్లో మార్చి 31 కల్లా రూ.3075.85 కోట్లు ప్రజల నుంచి...
భారత రత్నను కోల్పోయి.. భారత్ దు:ఖిస్తున్నది: ప్రధాని మోదీ
August 31, 2020న్యూఢిల్లీ: భారత రత్న ప్రణబ్ ముఖర్జీని కోల్పోయిన భారత్ దు:ఖిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మాజీ రాష్ట్రపతి మరణం పట్ల తన సంతాపాన్ని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రణబ్ మ...
ఖిలోన్ పే చర్చా నహీ.. పరీక్షా పే చర్చా కరో : రాహుల్
August 30, 2020న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. నీట్-జేఈఈ విద్యార్థులు పరీక్షలపై ప్రధానితో చర్చించాలనుకుంటుంటే.. ఆయన మాత్రం బొమ్మలతో చర్చిస్తు...
వరద ప్రభావిత ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ సీఎం ఏరియల్ సర్వే
August 30, 2020హోషంగాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పలు వరద ప్రభావిత జిల్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం వరద పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ...
హాకీ లెజెండ్ ధ్యాన్చంద్కు ప్రధాని నివాళి
August 29, 2020న్యూఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రధాని నరేంద్రమోదీ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ క్రీడాకారుడు, హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్...
నీవు త్వరగా కోలుకోవాలి మిత్రమా అబే: ప్రధాని మోదీ ట్వీట్
August 28, 2020న్యూఢిల్లీ: జపాన్ ప్రధాని షింజో అబే అనారోగ్యం గురించి తెలిసి ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. 'మీ ఆనారోగ్యం గురించి తెలిసి బాధ కలిగింది ప్రియ మిత్రమా షింజో అబే' అంటూ ఆయన ట్వీట్ చ...
డిజిటల్ ఆరోగ్య పథకం.. సమాచార గోప్యతకు చర్యలు
August 27, 2020న్యూఢిల్లీ: జాతీయ డిజిటల్ ఆరోగ్య పథకం (ఎన్డీహెచ్ఎం)లో భాగంగా సేకరించనున్న పౌరుల కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా సమాచార గోప్యతను పాటించేందుకు వ...
రాయ్గఢ్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
August 25, 2020ముంబై: మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో చోటుచేసుకున్న భవన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద వార్త తనను కలచివేసిందంటూ ఆయన ట్విట్టర్ల ఆ...
మీ ప్రశంసలకు కృతజ్ఞతలు మోదీజి : ఎంఎస్ ధోని
August 20, 2020న్యూ ఢిల్లీ : ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హృదయపూర్వక లేఖ రాశారు. ఈ లెటర్ను ధోని గురువారం ట్విట్టర్...
30 న మన్ కి బాత్.. సలహాలు కోరిన మోదీ
August 18, 2020న్యూఢిల్లీ : ప్రతి నెల మాదిరిగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ నెల 30 న దేశ ప్రజలతో మాట్లాడబోతున్నారు. ఇది ప్రధాని యొక్క రేడియో కార్యక్రమం 68 వ ఎడిషన్ అవుతుంది. ఈ సంచికలో చర్చ కోసం, ఆలోచనలు, సలహాల...
శాస్త్రీయ గాయకుడు పండిత్ జస్రాజ్ కన్నుమూత.. నివాళులర్పించిన మోదీ
August 17, 2020హైదరాబాద్ : భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిత్ జస్రాజ్ (90)అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. జస్రాజ్ 70 ఏండ్ల పాటు తన సంగీతంతో అలరించారు. ఆయన కేవలం 14 సంవత్సరాల వయస్సులో గాయకుడిగా శిక్ష...
ఛత్తీస్గఢీ భాషను 8వ షెడ్యూల్లో చేర్చండి
August 16, 2020రాయ్పూర్: ఛత్తీస్గఢీ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ కోరారు. ఈమేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఛత్తీస్గఢీ భాష ప్రాముఖ్యతను ఆ ...
ప్రధానికి హాని చేస్తామని బెదిరింపు కాల్!
August 11, 2020నోయిడా (యూపీ) : ప్రధాని నరేంద్ర మోదీకి హాని చేస్తానని ఓ యువకుడు పోలీస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చాడు. పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ 100కు ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఈ ఘటన ఉత...
రాజ్ఘాట్లో పారిశుద్ధ్య కేంద్రం : ప్రారంభించిన మోదీ
August 08, 2020న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో రాజ్ఘాట్ లో నెలకొల్పిన జాతీయ పారిశుధ్య కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. నేటి నుంచి ఆగస్టు 15 వరకు దేశంలో వారం రోజుల పాటు డర్ట్...
నూతన విద్యావిధానంపై ప్రసంగించనున్న ప్రధాని
August 07, 2020న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)పై ప్రధాని మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్ఈపీ ప్రకారం ఉన్నత విద్యలో సంస్కరణలపై కేంద్ర విద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమ...
దో గజ్కీ దూరీ.. మాస్క్ హై జరూరీ : ప్రధాని మోదీ
August 05, 2020అయోధ్య : కరోనా సృష్టించిన పరిస్థితుల నేపథ్యంలో రాముడు అనుసరించిన ‘మర్యాద’ అనే పదానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం గుర్తు చేశారు. భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం ప్రస్తుతం...
ప్రధానమంత్రి మోదీకి ఆఫ్గాన్ అధ్యక్షుడు కృతజ్ఞతలు
August 03, 2020ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫ్గానిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ అష్రాఫ్ ఘనీతో సోమవారం టెలిఫోన్ లో మాట్లాడారు. ఇరువురు బక్రీద్ (ఈద్ ఉల్ అదా) పండుగ సందర్బంగా పరస్పరం శుభాకాంక్...
రాష్ట్రంలో త్రిభాషా సూత్రాన్ని అమలుచేయం
August 03, 2020చెన్నై: కేంద్రప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఈ విధానాన్ని తాము ఎట్టి పరిస్...
మారిషస్ కొత్త సుప్రీంకోర్టు భవనాన్ని ప్రారంభించిన మోదీ, ప్రవీంద్
July 30, 2020న్యూఢిల్లీ: మారిషస్ కొత్త సుప్రీంకోర్టు భవనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ, మారిషస్ ప్రధాని ప్రవీంద్ జుగ్నాత్ సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. ఇరు దేశాల స్వతంత్ర న్యాయ...
కీర్తితో ఆకాశాన్ని తాకండి : రాఫెల్ కు స్వాగతం పలికిన మోదీ
July 29, 2020న్యూఢిల్లీ : అంబాలాలో రాఫెల్ జెట్ ఫైటర్లు దిగడాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంస్కృతంలో ట్వీట్ చేశారు. మంగళవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరి 7,000 కిలోమీటర్ల దూరంప్రయాణించిన తరువాత బుధవారం ...
హెచ్ఆర్డీ ఇక కేంద్ర విద్యాశాఖ!
July 29, 2020న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ) పేరును విద్యాశాఖగా మారుస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న కేంద...
హస్త కళాకారులను ప్రోత్సహించండి: నరేంద్ర మోడీ
July 27, 2020అసోం, మణిపూర్, త్రిపుర హస్త కళాకారులు ప్రధాన మంత్రి మోడీ మనసును గెలుచుకున్నారు. అక్కడి వారంతా కాస్త వెరైటీగా వెదురు బొంగులతో వాటర్ బాటిళ్లను తయారు చేస్తున్నారు. ఒక్క వాటర్ బాటిళ్లే కాదు ట...
ప్రధాని ఇంటిముందూ ధర్నా!
July 26, 2020అవసరమైతే అందరం రాష్ట్రతిని కలుద్దాంఎమ్మెల్యేలకు రాజస్థాన్ సీఎం పిలుపు
గవర్నర్ టాండన్ మృతి పట్ల ప్రధాని మోదీ నివాళి
July 21, 2020న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. టాండన్ మృతి తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ కోసం ఆయన చేస...
తెలుగు రాష్ర్టాల సీఎంలకు మోడీ ఫోన్
July 19, 2020హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్, వైఎస్జగన్మోహన్రెడ్డిలకు ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా రాష్ర్టాల్లో కరోనా పరిస్థితులప...
మోదీకి ట్విటర్లో 6 కోట్ల ఫాలోవర్లు!
July 19, 2020న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోదీ హవా కొనసాగుతోంది. తాజాగా మోదీ ట్విటర్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య 6 కోట్లు ద...
రామమందిరానికి భూమిపూజ చేయనున్న ప్రధాని మోదీ!
July 19, 2020న్యూఢిల్లీ: రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరుకానున్నారు. శ్రీరాముని ఆలయ భూమి పూజకు సంబంధించిన కార్యక్...
కరోనాపై ఢిల్లీ మాదిరిగా అన్ని రాష్ట్రాలు వ్యవహరించాలి: ప్రధాని మోదీ
July 11, 2020న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు ఢిల్లీ మాదిరిగా అన్ని రాష్ట్రాలు స్పందించి ఆ మేరకు చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై శనివారం ఆయన సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్...
భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచానికి ఆస్తి : ప్రధాని మోదీ
July 09, 2020న్యూఢిల్లీ : భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచానికే ఆస్తి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరకు మందులు సమకూర్చుస్తున్న ఘనత భారత్దేనని అన్నారు. మంగళవారం ప్రారంభమైన ఇండియా...
జమ్ము బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు
July 09, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో బీజేపీనేత షేక్ వాసింతోపాటు ఆయన తండ్రి, సోదరుడు చనిపోయారు. బందిపోర్లో స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ దుకాణంలో షేక్ వాసిం తన తండ్రి బషీర్ అహ్మద...
ఆశ్చర్యం ఏముంది? నాడు నెహ్రూ కూడా లడఖ్ వెళ్లారు:శరద్ పవార్
July 08, 2020పూణే : చైనా , భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న వేళ.. లడఖ్లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. ప్రధానిఆశ్చర్య పరిచారంటూ జరుగుతున్న ప్రచారం...
రాష్ట్రపతి రామ్నాథ్ను కలిసిన ప్రధాని మోదీ
July 05, 2020న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్కు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. జాతీయ, అంతర్జాతీయానికి సంబంధించిన పలు అంశాలను రాష్ట్రపతి రామ్...
పాశ్వాన్కు ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు
July 05, 2020న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, లోక్జనశక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్కు ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పాశ్వాన్ అపారమైన అనుభవం, విధానపరమైన అంశాలపై ఆయన ద...
అస్సాంలో కొనసాగుతున్న వరద
July 04, 2020ఇప్పటివరకు 34 మంది మృతిమృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఆర్థికసాయం ప్రకటించిన ప్రధానమంత్రిన్యూ ఢిల్లీ : అస్సాంలో వరద వినాశనం కొనసాగుతోంది. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటివరకు 3...
క్లిష్టదశలో దేశానికి పీవీ నాయకత్వం
June 29, 2020మాజీ ప్రధానికి మోదీ ఘన నివాళులుపీవీ సేవలు చిరస్మరణీయం: వెంకయ్య
పచ్చీస్కు భలే గిరాకీ: మోదీ
June 29, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో సంప్రదాయ ఇండోర్ గేమ్స్కు ఆదరణ పెరిగిందని.. పాత ఆటలు కొత్త అవతారమెత్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్...
‘ఎమర్జెన్సీ’లో పోరాడిన వారికి సెల్యూట్: మోదీ
June 26, 2020న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది పోరాడారని ప్రధాని మోదీ చెప్పారు. వారి పోరాటాన్ని, త్యాగాన్ని ఎన్నటికీ మరువమని తెలిపారు. 25 జూన్ 1975లో అప్ప...
26న ‘ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్’ ప్రారంభం
June 25, 2020న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్ కార్యక్రమాన్నివీడియోకాన్ఫరెన్స్ ద్...
భావోద్వేగంతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు
June 22, 2020న్యూఢిల్లీ: లడఖ్లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణపై ప్రజలను ‘భావోద్వేగపూరితంగా’ తప్పుదోవ పట్టించొద్దని ప్రధాని నరేంద్రమోదీకి మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, సినీ నటుడు కమల్హసన...
విద్యుత్ సవరణ బిల్లును పక్కన బెట్టండి!
June 16, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ‘విద్యుత్ (సవరణ) బిల్లు’ను పక్కనబెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని అఖిలభారత విద్యుత్ ఇంజినీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) కోరింది. ఈ బిల్లును తెలంగాణ సహా పలు రాష...
16, 17వ తేదీల్లో సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
June 12, 2020ఢిల్లీ: అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 16, 17వ తేదీల్లో సీఎంలతో చర్చలు జరపనున్నారు. సీఎంలను రెండు గ్రూపులుగా విభజించి ప్రధ...
ప్రజలకు బహిరంగ లేఖ రాసిన ప్రధాని
May 31, 2020కరోనాపై గెలుపు దిశగా.. వలసకార్మికులు, ప్రజల వేదన నాకు తెలుసు
మధ్యాహ్నం 3 గంటలకు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
May 11, 2020ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లాక్డౌన్ 3.0 ముగియడానికి మరో వారం రోజుల సమయం ఉంది. భవిషత్య్లో ఎలా ముందుకు వెళదామనే విషయంపై రాష్ట్రాల ముఖ్యమంతులతో ప్రధాని నరేంద్ర మోదీ మధ...
లాక్డౌన్పై మే 3వ తేదీ తరువాతే నిర్ణయం...
April 27, 2020ఢిల్లీ: ముఖ్యమంత్రులతో లక్డౌన్పై ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావ చూపిస్తున్నాయి. కరోనాపై ల...
ఏపీలో లాక్డౌన్ పొడిగించండి: సీఎం జగన్
April 27, 2020అమరావతి: కరోనా నియంత్రణ, లాక్డౌన్ అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. రెండున్నర గంటలకు పైగా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. కరోనా నిర్...
బీసీసీఐ ‘మాస్క్ఫోర్స్’లో భాగమవండి: ప్రధాని
April 18, 2020న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధంలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని టీమ్ఇండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో బీసీసీఐ ప్రజలకు సందేశం ఇప్పించింది. సొంతంగా మాస్క్ తయారు చేసుకొని ధరిం...
కబడ్డీ ఆటగాళ్లకు ప్రధాని అభినందన
April 16, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్పై సమాచారాన్ని అందించే ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని అభిమానులకు సూచించిన కబడ్డీ ఆటగాళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. &nbs...
పేదలను ఆదుకునే చర్యలేవి?
April 15, 2020ప్రధాని ప్రసంగంపై ప్రతిపక్షాల పెదవి విరుపున్యూఢిల్లీ: ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు పెదవి విరిచింది. ‘కరోనాపై పోరాటంలో రోడ్మ్యాప్ ఏది?’ అన...
ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో కోత
April 06, 2020న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించారు. ర...
అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
April 04, 2020ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఉయదం 11 గంటలకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు పార్లమెంట్ మంత్రిత్వ శాఖ ప్రకటన వ...
అక్షయ్ 25 కోట్ల విరాళం
March 28, 2020ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. భారత్లో కూడా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలకు తమ వంతు చేయూతనందించేందుకు సినీ తారలు ముందుకొస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్క...
ఔషధ కంపెనీలు ఆవిష్కరణలతో ముందుకు రావాలి: మోదీ
March 21, 2020ఢిల్లీ: ఔషధ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఔషధ కంపెనీ ప్రతినిధులకు ప్రధాని పలు సూచనలు చేశారు. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని పిలుపునిచ...
సార్క్ దేశాధినేతలతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్
March 15, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరాడేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు సార్క్ కూటమి దేశాధినేతలు ఇవాళ సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. భారత్ తరఫున ప్రధాని నరేంద్రమో...
మహిళా శక్తికి నమో!
March 09, 2020న్యూఢిల్లీ, మార్చి 8: ప్రధాని మోదీ సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ ‘నారీ శక్తి’ చేతికి చేరింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక రోజంతా తన ఖాతాలను మహిళలకు అప్పగిస్తానని ప్రధాని ఇటీవల ప్రకటించిన సంగత...
మంచి గురించి మాట్లాడుతారు
March 07, 2020న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 రద్దు వంటి నిర్ణయాలపై తమ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించే వారిపై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘మంచిని మాట్లాడే’ విమర్శకులు.. మంచి చేస్తు...
కరోనాపై ఆందోళన వద్దు : ప్రధాని మోదీ
March 03, 2020న్యూఢిల్లీ : కరోనా వైరస్పై ఎవరూ ఆందోళన చెందొద్దని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ర్టాలు కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలన్నారు మోదీ. కరోనా వైరస్ వ్...
మెలానియాతో కలిసి భారత పర్యటనకు వెళ్తున్నా: ట్రంప్
February 23, 2020వాషింగ్టన్ డీసీ: తన భార్య మెలానియాతో కలిసి భారతదేశ పర్యటనకు వెళ్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది నిమిషాల క్రితం ట్వీట్ చేశారు. రెండు రోజుల పాటు ట్రంప్.. కుటుంబ సమేతంగా భారత్...
మతస్వేచ్ఛపై మోదీతో చర్చిస్తాం
February 23, 2020వాషింగ్టన్, ఫిబ్రవరి 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద ‘భారత్లో మతస్వేచ్ఛ’ అంశాన్ని ప్రస్తావించనున్నారు. ట్రంప్ పర్యటనకు కొన్ని రోజుల ముంద...
పక్కా బిజినెస్!
February 22, 2020వాషింగ్టన్, ఫిబ్రవరి 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన పూర్తిగా వాణిజ్య కోణంలోనే జరుగనున్నది. సోమవారం నుంచి మొదలుకానున్న తన భారత పర్యటన సందర్భంగా మోదీతో ప్రధానంగా ద్...
సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీల గురించి మోదీతో చర్చించాం: ఉద్ధవ్ ఠాక్రే
February 21, 2020న్యూఢిల్లీ: సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీల గురించి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించామని శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఈ అంశాలపై ఇప్పటికే మా వైఖరి తెలియజేశామని ఠాక్రే...
రామాలయ నిర్మాణానికి ట్రస్టు
February 06, 2020న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: అయోధ్యలో రామమందిర నిర్మాణం దిశగా మరో కీలక అడుగు పడింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం రామాలయ నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటుచేశామని, దీనిపేరు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర...
దార్శనికత.. కార్యాచరణ బడ్జెట్
February 02, 2020న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ పునాదులను బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రకటించిన సంస్కరణలు ఉపాధి అవకా...
భారత్-బ్రెజిల్ భాయీ భాయీ
January 26, 2020న్యూఢిల్లీ: భారత్-బ్రెజిల్ మధ్య తాజాగా 15 ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని నరేంద్రమోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియస్ బోల్సోనారో శనివారం ఢిల్లీలో సమావేశమమయ్యార...
పాలనలో మోదీ-షా విఫలం
January 14, 2020న్యూఢిల్లీ, జనవరి 13: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)పై అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాం...
ఒమన్ సుల్తాన్ ఖబూస్ కన్నుమూత
January 12, 2020మస్కట్, జనవరి 11: ఒమన్ దేశపు సుల్తాన్ ఖబూస్ బిన్(79) కన్నుమూశారు. ఆధునిక అరబ్ ప్రపంచంలో సుదీర్ఘకాలం పాలించిన ఖబూస్ తుదిశ్వాస విడిచారని రాజదర్బార్ శనివారం ప్రకటించింది. తీవ్ర విచారం, బాధను వ...
తాజావార్తలు
- హాట్ లుక్ లో సారా హొయలు..ట్రెండింగ్లో స్టిల్స్
- కరోనా దెబ్బ.. మరో 12 కోట్ల మంది పేదరికంలోకి..
- కిసాన్ ర్యాలీ : ముంబైకి బారులుతీరిన రైతులు
- బైడెన్ వలస విధానానికి గూగుల్, ఆపిల్ సీఈఓల ప్రశంసలు
- రాష్ట్రానికి ఎస్టీ రెసిడెన్షియల్ లా కాలేజీ
- నేతాజీ కార్యక్రమం : దీదీకి తృణమూల్ ఎంపీ మద్దతు
- నిజామాబాద్లో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మ దహనం
- బోస్ మరణంపై నెహ్రూ ఎందుకు దర్యాప్తు చేయించలేదు..?: బీజేపీ ఎంపీ
- నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ : మంత్రి అజయ్కుమార్
- మీ అబ్బాయికి కాస్త చెప్పండి.. ప్రధాని మోదీ తల్లికి రైతు లేఖ
ట్రెండింగ్
- హాట్ లుక్ లో సారా హొయలు..ట్రెండింగ్లో స్టిల్స్
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం