Passengers News
ఆ 5 రాష్ర్టాల ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్ తప్పనిసరి
February 23, 2021డెహ్రాడూన్ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న క్రమంలో ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీస...
రైల్వే రక్షణే ప్రథమ ప్రాధాన్యత : రైల్వే జీఎం గజానన్
February 10, 2021కొత్తగూడెం టౌన్ : రైల్వేలో ప్రయాణికుల, కార్మికుల రక్షణకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జి.ఎం.గజానన్ మాల్య అన్నారు. బుధవారం భద్రాచలం రోడ్డు కొత్తగూడెం రైల్వే స్టేషన్(బిడిసిఆర్) ...
2020 : గగన విహారం మహా గగనం
February 04, 2021జెనీవా : కొవిడ్ మహమ్మారితో విమానయాన రంగం కనీవినీ ఎరుగుని రీతిలో కుదేలైంది. 2020లో విమానయాన డిమాండ్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 65.9 శాతం పతనమైందని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియే...
శంషాబాద్ ఎయిర్పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత
February 02, 2021రంగారెడ్డి : శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ. 54 లక్షల విలువైన విదేశీ కరెన్స...
బంగారం మాత్రలు మింగి..
February 01, 2021చెన్నై: మాత్రల రూపంలో 4.15 కిలోల బంగారాన్ని మింగి.. స్మగ్లింగ్కి పాల్పడుతున్న ఎనిమిది మందిని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో నిందితుల పొట్టలో నుంచి 22...
లంచం తీసుకుని క్వారంటైన్ నుంచి మినహాయింపు.. అధికారిపై వేటు
January 17, 2021ముంబై: అంతర్జాతీయ విమాన ప్రయాణికుల నుంచి లంచం తీసుకుని క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్న అధికారిపై వేటు పడింది. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఎక్...
ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
January 17, 2021ముంబై : సంస్థాగత నిర్బంధం నుంచి మినహాయింపు కోసం అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకుంది. ముంబ...
హైదరాబాద్లో మెట్రో సేవలకు అంతరాయం
January 05, 2021హైదరాబాద్ : హైదరాబాద్లో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. రెండు కారిడార్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో మెట్రో సేవలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్ - మియాపూర్, నాగోల్ - రాయదుర్గం మార్గాల్...
కొత్తగా కొవిడ్ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
January 03, 2021న్యూఢిల్లీ : ఓ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త స్ట్రెయిన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికీ భారత్లో 29 కొత్త ...
అంతర్జాతీయ ప్రయాణికులకు ‘కరోనా కిట్’తో స్వాగతం
January 01, 2021న్యూఢిల్లీ: న్యూఇయర్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు వినూత్నంగా స్వాగతం పలికారు. గురువారం రాత్రి విదేశాల నుంచి వచ్చిన వారికి ఢిల్లీ విమానాశ్రయం పోలీసులు పుష్పగుచ్ఛంతోపాటు కరోనా కిట్ను అంద...
యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా
December 27, 2020హైదరాబాద్ : యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 20 మందికి కరోనా పాజిటివ్గా తేలి...
కామోరూన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 37 మంది దుర్మరణం
December 27, 2020హైదరాబాద్ : సెంట్రల్ కామెరూన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది మహిళలు, నలుగురు చిన్నారులతోపాటు 37 మంది అక్కడికక్కడ...
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి ఈటల
December 24, 2020హైదరాబాద్ : కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు అన్ని జాగ్...
ఇంజిన్లో సాంకేతిక లోపం.. క్షణాల్లో కారు దగ్ధం
December 23, 2020పెద్దపల్లి : ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి క్షణాల్లో మంటలు వ్యాపించి కారు దగ్ధమైంది. పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. నంద్యాల నుంచి ఎన్టీపీసీ వైపు వెళ్తున్న కా...
కరోనా సోకిన బ్రిటన్ ప్రయాణికుల్లో సగం మందిలో కొత్త రకం వైరస్?
December 23, 2020న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి భారత్కు వచ్చిన విమాన ప్రయాణికుల్లో పలువురికి కరోనా సోకగా వీరిలో సగం మందిలో కొత్త రకం వైరస్ జాడ ఉండవచ్చని జన్యు నిఫుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం బ్రిటన్ ...
కారులో ఫ్రంట్ ప్యాసింజర్కూ ఎయిర్బ్యాగ్!
December 19, 2020త్వరలో కేంద్రం మార్గదర్శకాలు న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా అన్ని కార్లల...
దూరప్రాంత ప్రయాణికులకు లోకల్ ట్రైన్స్లో వెసులుబాటు
December 18, 2020ముంబై: దూర ప్రాంత ప్రయాణికులు ముంబైలోని ప్రధాన రైల్వే స్టేషన్కు చేరేందుకు లోకల్ ట్రైన్స్లో ప్రయాణించవచ్చు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి రైళ్లలో నగరానికి వచ్చిన వారు తమ గమ్యస్థానాలకు లోకల్ ట్రైన్స...
రోడ్డు ప్రమాదం 10 మంది దుర్మరణం
December 12, 2020జైపూర్: రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో 10 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్ర గాయాల...
చెన్నై విమానాశ్రయంలో 4 కేజీల బంగారం పట్టివేత
November 20, 2020చెన్నై : దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయ నుంచి బంగారం అక్రమంగా జరుగుతుండటంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు, కస్టమ్స్ అధికార...
ఎలుక వేషంలో మెట్రో రైలెక్కాడు..! వీడియో వైరల్
November 16, 2020న్యూయార్క్: కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైననాటినుంచి ఫేస్మాస్క్ తప్పనిసరైంది. టీకా వచ్చేదాకా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఉన్న ఏకైక అస్త్రం మాస్కు మాత్రమే. అయితే, చాలామంది వింత మాస్కులతో వార్తల్ల...
పురీషనాళంలో బంగారం.. పట్టుకున్న ఎయిర్పోర్టు అధికారులు
November 09, 2020తిరువనంతపురం: కేరళలోని తిరునవంతపురం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. బంగారాన్ని తమ పురీషనాళంలో ఉంచుకుని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 132...
మెట్రో స్టేషన్ బయట భారీగా క్యూ
November 08, 2020న్యూఢిల్లీ: మెట్రో స్టేషన్ బయట ప్రయాణికులు పెద్ద సంఖ్యలో క్యూకట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వెలుపల అర కిలోమీటరుకుపైగా బారులు తీరారు. మెట్రో స్టేషన్లోకి ప్రవేశించేందుకు...
ఆ ఫ్లైట్లో వెళ్లిన 19 మంది భారతీయులకు కొవిడ్ పాజిటివ్
November 03, 2020బీజింగ్ : ఈ నెల 13 నుంచి చైనాకు మరో నాలుగు విమానాలను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు భారత్ సోమవారం ప్రకటించింది. తాజాగా.. న్యూఢిల్లీ నుంచి చైనా నగరం వుహాన్కు వందేభారత్ మిషన్ (వీబీఎం) వ...
భారత్ విమాన సర్వీసులను మళ్లీ రద్దు చేసిన హాంగ్ కాంగ్
October 28, 2020న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను హాంగ్ కాంగ్ మళ్లీ రద్దు చేసింది. ముంబై టు హాంగ్ కాంగ్ విమానాలను రెండు వారాలపాటు రద్దు చేసింది. ఇటీవల భారత్ నుంచి ఆ దేశానికి ప్రయాణించిన కొందరికి అక్కడ...
పెరుగుతున్న మెట్రో రద్దీ
October 24, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రయాణికుల కోసం మెట్రో ప్రవేశపెట్టిన రాయితీ బంపర్ ఆఫర్లకు విశేష స్పందన వస్తోంది. నగరవాసులు ఈ ఆఫర్లను అధిక సంఖ్యలో వినియోగించుకుంటున్నారని అధికారులు చెప్పారు. బతుకమ్మ, ద...
వాటర్ టాక్సీ సర్వీసులు ప్రారంభం.. వీడియో
October 18, 2020తిరువనంతపురం : కేరళ రాష్ర్ట ప్రభుత్వం మొదటిసారిగా వాటర్ టాక్సీ సర్వీసులను ప్రారంభించింది. ప్రయాణికుల రవాణాకు సంబంధించి అలప్పుజ బ్యాక్ వాటర్స్లో ఆదివారం ఈ వాటర్ టాక్సీలను రాష్ర్ట జలవ...
మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీల్లో 40 శాతం రాయితీ
October 16, 2020హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త వినిపించింది. ప్రయాణికులకు ఛార్జీల్లో రాయితీలు ప్రకటించింది మెట్రో. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాత...
పెరుగుతున్న దేశీయ విమాన ప్రయాణికులు..
October 12, 2020న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో కొన్నినెలలుగా విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. లాక్డౌన్ ఎత్తివేతతో ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోంది. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే...
మెట్రో ప్రయాణికులు @ 80 వేలు
October 12, 2020ప్రతిరోజూ ప్రయాణికుల లెక్క ఇది వీకెండ్లో 70 వేల మంది.. అన్లాక్ తర్వాత పెరుగుతున్న రద్దీ కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో జోరుగా ప్రయాణాలు కరోన...
బోల్తాపడ్డ బస్సు.. ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు
October 10, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్లోని కాన్పూర్ నుంచి ఢిల్...
పెరిగిన దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య
October 08, 2020హైదరాబాద్: లాక్డౌన్, కోవిడ్ నిబంధనల నేపథ్యంలో గత కొన్ని నెలల నుంచి దేశీయ విమాన సర్వీసులు తాత్కాలికంగానే పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య క...
ఏడుగురి పురీషనాళంలో దాచిన బంగారం ముద్దలు స్వాధీనం
October 01, 2020చెన్నై: ఏడుగురు విమాన ప్రయాణికులు తమ పురీషనాళంలో దాచిన బంగారం ముద్దలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. దుబాయ్ నుంచి చెన్నైకి బ...
హైదరాబాద్లో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
September 25, 2020హైదరాబాద్ : సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్లో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. నగరవాసుల సౌకర్యార్థం బస్సులను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. శుక్రవారం ఉదయం నుంచి ...
ఎయిర్ ఇండియా విమానాలపై దుబాయ్ నిషేధం
September 18, 2020న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాణ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలపై దుబాయ్ ప్రభుత్వం నిషేధం విధించింది. విమానాల్లో కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ కలిగిన ప్రయాణికులను తీసుకువచ్చ...
ఒక్క రోజే 1.19 లక్షల మంది విమానాల్లో ప్రయాణం
September 16, 2020న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఈ నెల 15న సుమారు 1.19 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. మంగళవారం ఒక్క రోజే 1,18,917 మంది విమాన ప్రయాణికులు దేశంలోని పలు గమ్యస్థానాలక...
వెయిటింగ్లిస్ట్లో ఉన్న ప్రయాణికుల కోసం క్లోన్ ట్రెయిన్స్
September 08, 2020న్యూ ఢిల్లీ: వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు ఇండియన్ రైల్వే ఓ నిర్ణయం తీసుకుంది. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ప్రత్యేక ‘క్లోన్’ రైళ్ల (అనుంబంధ రైళ్లు) ను నడపాలని తాజాగ...
కోజికోడ్ విమానాశ్రయంలో 10 వేల సిగరెట్లు, బంగారం పట్టివేత
September 07, 2020తిరువనంతపురం: అక్రమంగా తరలిస్తున్న బంగారం, సిగరెట్లను కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా నలుగురు ప్రయాణికుల నుంచి 653 గ్రాముల బంగారం, 1...
కాల్కా టు సిమ్లా ట్రైన్.. ఇద్దరే ప్రయాణికులు
September 06, 2020సిమ్లా : కరోనా వైరస్ నేపథ్యంలో గత ఐదు నెలలపాటు నిలిచిపోయిన రైళ్లు ఆదివారం నుంచి తిరిగి తమ సేవలను ప్రారంభించాయి. అయితే తొలిరోజు కాల్కా-సిమ్లా హెరిటేజ్ లైన్ లో కేవలం ఇద్దరు ప్రయాణికుల కోసమే రైలును నడ...
బస్సుల్లో ఒక ప్రయాణికుడి నుంచి రెండు సీట్ల చార్జీలు
September 03, 2020రాంచీ: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్లాక్ 4 నిబంధనల మేరకు జార్ఖండ్ రాష్ట్రంలో బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. అయితే ప్రైవేట్ ట్రావల్స్ ఒక ప్రయాణికుడి నుంచి రెండు సీట్ల మేరకు చార్జీలు వసూలు చేస...
యూఏఈ ప్రయాణికులకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి : ఎయిర్ ఇండియా
August 25, 2020న్యూ ఢిల్లీ : ఇతర దేశాల నుంచి యూఏఈ వెళ్లే 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న ప్రయాణికులకు కరోనా నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మంగళవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసిం...
ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఏపీ ఆర్టీసీ
August 22, 2020అమరావతి : ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి...
అదృష్ణవంతుడు : కారులో మంటలు.. పక్కనే ఫైరింజన్!
August 21, 2020కారు ప్రయాణం మొదలుపెడితే అది బాగా హీటెక్కేంత వరకు ఆపరు. దీంతో కారులో మంటలు ఏర్పడి బ్లాస్ట్ అవుతుంది. మంటలు మొదలయ్యాయంటే అందులో ఉన్న మనిషి ప్రాణాలు కోల్పోవడమే కాని బతికి బట్టకట్టినట...
బోల్తాపడ్డ బస్సు.. 30 మందికి గాయాలు
August 20, 2020ఇటావా: ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో ఈరోజు తెల్లవారుజామున ఓ బస్సు బోల్తా పడటంతో 16 మంది తీవ్రంగా గాయపగా, మరో 14 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఢిల్లీ నుంచి బీహార్లోని మధుబనీ వె...
ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ నిషేధం
August 19, 2020న్యూఢిల్లీ : ఈ నెల చివరి వరకూ ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ నిషేధం విధించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ సీరియర్ అధికారి సైతం ధ్రువీకరించారు. భారత్ నుంచి వెళ్లిన ఓ వ్...
కేరళలో 45 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం
August 13, 2020తిరువనంతపురం: కేరళలోని కన్నూరు ఎయిర్పోర్టులో గురువారం ఉదయం ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 45 లక్షల విలువ చేసే బంగా...
కోజికోడ్ విమాన ప్రమాదం.. 56 మంది ప్యాసింజర్లు డిశ్చార్జి
August 10, 2020తిరువనంతపురం : కోజికోడ్లో జరిగిన విమాన ప్రమాదంలో గాయపడిన 56 మంది ప్రయాణికులను పూర్తిగా కోలుకున్న తరువాత వివిధ దవాఖానల నుంచి డిశ్చార్జి చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సోమవారం తెలిపింది. పౌర వి...
దేశీయ విమానాల్లో గమ్యస్థానాలకు చేరిన 5 లక్షల మంది
August 10, 2020న్యూఢిల్లీ: దేశీయ విమానాలను తిరిగి ప్రారంభించిన తర్వాత ఐదు లక్షల మందికిపైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరారని విమానయాన శాఖ ప్రకటించింది. మే 25 నుంచి ఇప్పటివరకు 56,792 దేశీయ విమా...
అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ
August 02, 2020న్యూఢిల్లీ: ఈ నెల 8 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే వారి కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలను ఆదివారం జారీ చేసింది. అం...
జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం
July 30, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా నేపథ్యంలో రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో రాష్ట్రానికి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రయాణికులంతా...
విమానం ఎగరాలంటే మాస్క్ ఉండాల్సిందే
July 25, 2020వాషింగ్టన్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కు ధరిస్తేనే విమానాల్లో ప్రయాణించడానికి అనుమతిస్తామని అమెరికా విమానయాన సంస్థలు ప్రకటించాయి. రెండేండ్ల లోపు చిన్నారులకు మాత్ర...
2023లో ప్రైవేటు రైలు కూత
July 20, 2020న్యూఢిల్లీ: ప్రయాణికుల రైళ్లను ప్రైవేటు సంస్థలు నిర్వహించే అంశంలో రైల్వే శాఖ కీలక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. 2023 నాటికి తొలి విడుతలో 12 ప్రైవేటు రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు చ...
విమానంలో వర్షం.. గొడుగులు తెచ్చుకున్నారు కాబట్టి సరిపోయింది!
July 14, 2020సైకిల్, బైక్ మీద వెళ్లేటప్పుడు వర్షం పడితే తడిసి ముద్ద ముద్దవ్వడం మాత్రం పక్కా. అలా అవ్వకుండా ఉండేందుకు కారు బెటర్ అని కొంత ఖర్చు ఎక్కువైనా కారునే కొంటున్నారు. ఎక్కువ దూరం ప్రయాణించడాన...
ఒమాన్ నుంచి హైదరాబాద్కు సేఫ్గా..
July 08, 2020హైదరాబాద్: ఒమన్ మస్కట్ లో చిక్కుకున్న భారతీయుల కోసం టీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ, డెక్కన్ వింగ్ (ఇండియన్ సోషల్ క్లబ్) సంయుక్తంగా మస్కట్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. జులై ...
దేశీయ విమానాల్లో ఒకేరోజు 75వేల మంది ప్రయాణం
July 05, 2020న్యూఢిల్లీ : దేశీయ విమాన సర్వీసుల్లో జులై 4న(శనివారం) 75వేల మంది ప్రయాణించినట్లు పౌర విమానయానశాఖ మంత్రి హరిదీప్సింగ్ పూరి ఆదివారం తెలిపారు. లాక్డౌన్ తరువాత మే 25నుంచి 30వేల మంది ప్రయాణికులతో దే...
పాజిటివ్ జంటతో ప్రయాణం.. తెలిసి జనం పరుగో పరుగు..
June 23, 2020చెన్నై : కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్ని కావు.. మహమ్మారి ఎవరికి ఎక్కడ ఎలా సోకుతుందో తెలియదు.. ఎవరైనా ఎక్కడైనా దగ్గినా.. తుమ్మినా జనం జంకుతూ వారికి దూరంగా వెళ్తున్నారు. అదే పాజిటివ్ అని తే...
రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తికి కరోనా మెసేజ్.. 20 మంది క్వారంటైన్
June 23, 2020న్యూఢిల్లీ: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా అతడి మొబైల్కి మెసేజ్ వచ్చింది. దీంతో అతడితోపాటు ప్రయాణిస్తున్న 20 మందిని అధికారులు క్వారంటైన్కు తరలించారు. ఉత్తరాఖండ్లోని రిషికేశ...
రైల్వే స్టేషన్ వద్ద బారులు తీరిన ప్రయాణికులు
June 02, 2020సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. లాక్డౌన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు అన్ని రైళ్లను రద్దు చేసిన సంగతి విదితమే. ప్రభుత్వాలు లాక్డౌన్లో స...
రైళ్లు షురూ..తెలంగాణ ఎక్స్ప్రెస్తో శ్రీకారం
June 01, 2020హైదరాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా నిలిచిపోయిన ప్రయాణికుల రైళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడుస్తుండగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ ఎక్స్ప్రె...
రేపట్నుంచి ప్రత్యేక రైళ్లు.. టికెట్లు ఉన్నవారికే అమనుతి
May 31, 2020హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు కీలక సూచనలు చేశారు. రైలు బయల్దేరడానికి 90 నిమిషాల ముందే స్టేషన్కు ...
విమాన ప్రయాణికులకు యాంటీ బాడీ పరీక్షలకు గోవా నిర్ణయం
May 23, 2020గోవా: మే 25 నుంచి దేశీయ విమానాలు ప్రారంభం అవుతుండడంతో గోవాలోని డాబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు వచ్చే ప్రయాణికులకు యాంటీ బాడీ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి కోసం గోవా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన...
‘భారత్ కు వెళ్లడం ఆనందంగా ఉంది..’
May 22, 2020న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్డౌన్ 4.0 కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం విదేశాల్లో చిక్కుకున్న వారిని వెనక్కి తీసుకొస్తోంది. కెనడాలోని టొరంటోలో ఉన్న భారతీయులు ప్రత్యేక విమానంలో ...
క్యాబ్లు, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఉంటే సీజ్
May 21, 2020హైదరాబాద్ : క్యాబ్లు, ఆటోలపై రవాణాశాఖ డేగ కన్ను వేయనున్నది. కరోనా నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ను కట్టుదిట్టం చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన...
చికాగో నుంచి హైదరాబాద్ వచ్చిన విమానం
May 17, 2020హైదరాబాద్: వందే భారత్ మిషన్లో భాగంగా 126 మంది భారతీయులతో చికాగో నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్లో దిగింది. ఈ విమానం ఢిల్లీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. లాక్డౌన్తో వి...
121మందితో శంషాబాద్ చేరిన ప్రత్యేక విమానం
May 16, 2020హైదరాబాద్: వందే భారత్ మిషన్లో భాగంగా అమెరికా నుంచి 121 మంది ప్రయాణికులతో ఎయిరిండియా విమానం హైదరాబాద్లో దిగింది. లాక్డౌన్తో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రప...
అంతర్జాతీయ ప్రయాణికుల కోసమే ఎయిర్ ఇండియా సేవలు
May 15, 2020ఢిల్లీ : వందే భారత్ మిషన్ రెండో దశ రేపు ప్రారంభం కానుంది. ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. రెండవ దశలో 31 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఓ ప్రకటన చే...
బస్సుల్లో క్వారంటైన్ సెంటర్లకు ప్రయాణికులు
May 14, 2020బెంగళూరు: లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, కూలీలు, విద్యార్థుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ...
కువైట్ నుంచి అహ్మదాబాద్ కు 177 మంది..
May 14, 2020గుజరాత్: లాక్ డౌన్ తో విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత్ కు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలు నడిపిస్తోంది. వందేభారత్ మిషన్ లో భాగంగా కువైట్ కు వెళ్లిన ఎయిరిండియా విమానం..177 మంది ప...
మలేషియా నుంచి చెన్నైకి 180 మంది..
May 12, 2020కోచి: లాక్ డౌన్ ప్రభావంతో విదేశాల్లో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానాల్లో కేంద్రం స్వదేశానికి తీసుకువస్తోంది. వందే భారత్ మిషన్ లో భాగంగా మలేషియాలోని కౌలాలంపూర్ లో ఉండిపోయిన భారత...
దుబాయ్ నుండి స్వదేశానికి 177 మంది..
May 12, 2020కోచి: లాక్ డౌన్ ప్రభావంతో విదేశాల్లో చిక్కుకున్న వారిని వందే భారత్ మిషన్ లో భాగంగా ప్రత్యేక విమానాల్లో కేంద్ర స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. దుబాయ్ లో ఉండిపోయిన భారతీయులు ఎ...
మనీలా ఎయిర్పోర్టుకు చేరుకున్న భారతీయులు
May 11, 2020ముంబై: లాక్ డౌన్ ప్రభావంతో వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో వివిధ దేశాల్లో నిలిచిపోయిన భారతీయులను వందేభారత...
రైలులో 1055 మంది గోవా టు ఉధంపూర్
May 11, 2020గోవా: లాక్ డౌన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, కూలీలను ప్రభుత్వం వెనక్కి తీసుకొస్తోంది. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. గోవా ను...
ఫిలిప్పీన్స్ నుంచి ముంబైకి 241 మంది..
May 11, 2020ముంబై: లాక్ డౌన్ ప్రభావంతో వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. లాక్ డౌన్ నిలిచిపోయిన భారతీయులను వందేభారత్ మిషన్ లో భాగంగా స్వదేశానికి త...
కువైట్ నుంచి శంషాబాద్ చేరిన విమానం
May 09, 2020హైదరాబాద్: కువైట్లో చిక్కుకుపోయిన 163 మంది భారతీయులతో ప్రత్యేకం శంషాబాద్ విమానశ్రయం చేరింది. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందినవారే ఉన్నారు. ప్రయాణికుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నా...
వందేభారత్.. వివిధ దేశాల నుంచి తరలింపు ప్రారంభం
May 09, 2020హైదరాబాద్: వందేభారత్ మిషన్ను భారత్ నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నది. విదేశాల్లో చిక్కకున్న వారిని విమానాల్లో స్వదేశానికి తీసుకువస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్...
రోడ్డుపై వెళ్తున్న ప్రజలకు థర్మల్ స్క్రీనింగ్
April 29, 2020నిర్మల్: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అన్నారు. బుధవారం నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస...
విమాన ప్రయాణికులకు నో ఎంట్రీ
April 20, 2020మే 7 వరకు ఎవరూ రావొద్దు: సీఎం కేసీఆర్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో లాక్డౌన్ పూర్తయ్యేదాకా విమాన ప్రయాణికులెవ్వరూ తెలంగాణకు రావొద్దని సీఎం కేసీఆర్ స్పష్టంచేశ...
ప్రయాణికులకు రైల్వే రీఫండ్ రూ.1490 కోట్లు
April 16, 2020న్యూఢిల్లీ: గత నెల 22 నుంచి వచ్చేనెల 3 వరకు ప్రయాణికులు బుక్ చేసుకున్న 94 లక్షల టికెట్లను రద్దు చేయనున్న రైల్వేశాఖ.. ఈ మేరకు రూ.1490 కోట్ల మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామని తెలిపింది. గ...
రాజకీయాలకు ఇది సమయం కాదు: శరద్ పవార్
April 15, 2020ముంబై: రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ముంబైలోని బాంధ్రా రైల్వేస్టేషన్ ఘటనపై ఆయన స్పందించారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో రాజకీయాలు చేయడం పద్దతి కాదన్నారు. ...
ప్రయాణికుల సమస్యలు పరిష్కరించిన హరీశ్ రావు..వీడియో
March 26, 2020సిద్దిపేట: మంత్రి హరీశ్ రావు తన కాన్వాయ్ లో సిద్దిపేటకు వెళ్తున్న క్రమంలో శామీర్ పెట్ వద్ద ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను చూసి కారు ఆపారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా...? వాహనాలు ఉన్నాయా..? ఏం&n...
మహిళా సిబ్బందితో రైళ్లు, విమాన సర్వీసుల నిర్వహణ
March 09, 2020న్యూఢిల్లీ/ కోయంబత్తూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం కొన్ని రూట్లలో రైళ్లు, విమాన సర్వీసులను పూర్తిగా మహిళా సిబ్బంది నడిపారు. ఎయిర్ ఇండియాకు చెందిన మహిళా సిబ్బంది ఆదివారం ఢ...
చెట్టును ఢీకొన్న బస్సు : 15 మందికి గాయాలు
March 06, 2020ఖమ్మం: జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్ల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం జిల...
కరోనాపై ఆందోళన చెందవద్దు: మెట్రో రైలు ఎండీ
March 03, 2020హైదరాబాద్: హైదరాబాద్ లో కరోనా (కోవిడ్-19) కేసు నమోదైన నేపథ్యంలో మెట్రోరైలు అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రో రైల...
విమానంలో పావురం.. పట్టుకునేందుకు ప్రయాణికుల ప్రయత్నం
February 29, 2020న్యూఢిల్లీ : విమానంలోకి పావురం ప్రవేశించడంతో.. ప్రయాణికులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పావురాన్ని ప్రయాణికులు వింతగా చూస్తూ తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. నిన్న సాయంత్రం గోఎయిర్ వి...
‘కరోనా’ భయం ఎలా ఉందో చూడండి..వీడియో
February 23, 2020చైనాతోపాటు ప్రపంచదేశాలను ఇపుడు కరోనా వైరస్ (కోవిద్-19)గడగడ వణికిస్తోన్న విషయం తెలిసిందే. చైనాలో ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య 2వేలపైగా దాటింది. కరోనా భయానికి ఇద్దరు దంపతులు తమ శరీరాన్ని ప్లాస్టిక్ ...
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
February 20, 2020తమిళనాడు: రాష్ట్రంలోని తిరుప్పూర్ సమీపంలోని అవినాషి వద్ద తెల్లవారుజామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిర్పూర్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును ఓ కంటైనర్ వేగ...
‘తత్కాల్'ను కొల్లగొడుతున్న 60 మంది అరెస్ట్
February 19, 2020న్యూఢిల్లీ: అక్రమ సాఫ్ట్వేర్ ద్వారా తత్కాల్ టికెట్లను కొల్లగొడుతున్న 60 మంది ఏజెంట్లను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఇకపై మరిన్ని తత్కాల్ టికెట్లు రైలు ప్రయాణికులక...
టర్కీలో విమాన ప్రమాదం..
February 05, 2020ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్ లో గల సబిహా గోక్సెన్ విమానాశ్రయం రన్వేపై ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం.. రెండుగా ముక్కలైంది. విమానంలో 1...
ఘోర విమాన ప్రమాదం..180 మంది మృతి
January 08, 2020టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్లో బుధవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ...
తాజావార్తలు
- మాకేదీ ప్రోత్సాహం ?
- కలుపు మొక్కలతో చేటు
- మన గెలుపే బీజేపీకి జవాబు
- కేంద్రం హామీల్లో నెరవేర్చినవెన్ని?
- టీఎస్ బీపాస్తోప్రజలు ఖుష్
- రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డు
- నేడు టీఆర్ఎస్వీ సమావేశం
- పీవీ బిడ్డను గెలిపించండి
- పార పట్టి.. మట్టి తవ్వి
- మీదే అమెరికా!
ట్రెండింగ్
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?
- ‘ఆకాశవాణి’ టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది.
- ఏ1 ఎక్స్ప్రెస్ రివ్యూ
- క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..