Paddy Procurement News
కిషన్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి : మంత్రి హరీష్ రావు
November 13, 2020హైదరాబాద్ : వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ధాన్యం మద్దతు ధర కంటే రైతుకు ఒక్క ర...
'ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమే'
October 31, 2020జనగామ : ఇండియాలో ఏ రాష్ర్ట ప్రభుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జనగామ జిల్లా...
ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సహకరించాలి : మంత్రి గంగుల
October 29, 2020హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సహకరించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల కమీషన్ కార్యాలయంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రత...
త్వరలోనే రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం!
October 27, 2020కరీంనగర్: రాష్ర్టంలోని రేషన్ కార్డు దారులకు త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జిల్లాలోని రంగాపూర్, సిరసపల్లి, వెంకట్రా...
నవంబర్ 5 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
October 22, 2020సూర్యాపేట : జిల్లాలో నవంబర్ 5 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నవంబర్ మొదటివారంలో పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల ద్వారా రైతుల నుంచి ...
ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంపు
October 19, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో వానాకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు 5,690 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇటీవలే ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుత పరిస్థితుల న...
17 శాతం లోపు తేమ ధాన్యాన్ని 24గంటల్లో కొనుగోలు
October 12, 2020సంగారెడ్డి : రాష్ర్టంలో త్వరలోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని, 17 శాతం లోపు తేమ ధాన్యాన్ని 24 గంటల్లోనే కొనుగోలు చేసి, 72 గంటల్లోగా రైతులకు డబ్బులు చెల్లిస్తామని ఆర్థి...
వరి ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాలు
October 08, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో వానాకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సచివాలయం బీఆర్కే భవన్లో మంత్రి గంగుల కమలాకర...
గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు చేస్తాం : సీఎం కేసీఆర్
October 07, 2020ఏ-గ్రేడ్ రకానికి క్వింటాల్కు రూ. 1,888బి-గ్రేడ్ రకానికి క్వింటాల్కు రూ. 1,868హైదరాబాద్ : రైతులు పండించి...
ఖరీఫ్ వరి సేకరణకు 19,900 కోట్లు రిలీజ్
September 28, 2020హైదరాబాద్: నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) ఖరీఫ్ వరి పంట సేకరణ కోసం మూడు రాష్ట్రాలకు 19,444 కోట్లను రిలీజ్ చేసింది. కనీస మద్దతు ధర స్కీమ్ కింద ఈ మొత్తాన్ని వ...
జూన్ 8 వరకు పంట కొనుగోలు కేంద్రాలు కొనసాగింపు
May 30, 2020హైదరాబాద్: రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే పలు ప...
ధాన్యం సేకరణలో అగ్రభాగాన తెలంగాణ : కేటీఆర్
May 09, 2020హైదరాబాద్ : రబీలో ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసినట్లు కేటీఆర్ తెలిపా...
రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దు..నాణ్యతా ప్రమాణాలు పాటించండి
April 29, 2020హైదరాబాద్: కరోనా కట్టడికి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు తీసుకున్న చర్యలు మంచి ఫలితాలిచ్చాయని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కరోనాను పకడ్బందీగా కట్టడి చేశారు. తాజాగా వచ్చి...
పీఏసీఎస్ ఛైర్మన్లతో మంత్రి ప్రశాంత్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్
April 29, 2020హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలుపై పీఏసీ ఛైర్మన్లతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ రమేష్ రెడ్డి తద...
రైతులను మోసం చేస్తే రైస్మిల్ సీజ్: ప్రశాంత్రెడ్డి
April 28, 2020నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామ...
నారాయణఖేడ్లో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు: మంత్రి హరీశ్ రావు
April 22, 2020సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతుకు మద్దతు ధర పలుకుతోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతుల దగ్గర మిగిలిన పత్తి కొనుగోలు చేసి రైతులను కాపాడతామని మంత్రి హామీ ఇచ్చారు. సిర్లాపూర్ మండలం బొక...
రైతుల ఆత్మ బంధువు సీఎం కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి
April 22, 2020మహబూబాబాద్: మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆత్మ బంధువు. ఆయనలా రైతులకు మేలు చేస్తున్న సీఎంలు దేశంలో ఎక్కడా కూడా లేరని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
ధాన్య భాండాగారంగా తెలంగాణ: మంత్రి పువ్వాడ
April 08, 2020ఖమ్మం: రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, మీరు పండించిన మొత్తం పంటను ప్రభుత్వమే కొంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని వివి పాలెం(రఘునాధపా...
మీ వద్దకే వచ్చి ధాన్యం కొంటున్నాం..రైతులు సహకరించాలి!
April 08, 2020సిద్ధిపేట: ఓ వైపు కరోనాపై పోరాడుతూనే మరో వైపు రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. నియోజకవర్గంలోని సిద్ధిపేట అర్బన్, సిద్ధిపేట రూరల్, మండలాల్...
ప్రతి ఎకరాకు నీళ్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్దే: మంత్రి ఎర్రబెల్లి
April 08, 2020మహబూబాబాద్: తొర్రూర్లో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కాకిరాల హ...
కరోనాతో పోరాటం చేస్తూనే..రైతుల కోసం కృషి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ
April 06, 2020సిద్ధిపేట: 'ఓవైపు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూనే..రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నిమిషం ఆలోచిస్తారు. రైతులకు సంబంధించిన ప్...
తాజావార్తలు
- పది అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు
- చోరీ తమిళనాడులో.. దొరికింది హైదరాబాద్లో..
- ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకోండి: మెహబూబా ముఫ్తీ
- ఎన్నికల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకోవాలా? : ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు
- ఇది అత్యత్తమ పోలీస్ శిక్షణ కళాశాల
- శ్రీసుధకు సినిమాటోగ్రాఫర్ నుండి ప్రాణహాని!
- కాఫీతో యాంగ్జైటీ పెరుగుతుందా..?
- మోదీకి తమిళ ప్రజలపై గౌరవం లేదు: రాహుల్గాంధీ
- క్యాపిటల్ హిల్కు జెట్లో వెళ్లింది.. ఇప్పుడు లీగల్ ఫీజుల కోసం వేడుకుంటోంది !
- మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
ట్రెండింగ్
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- ఆస్పత్రి నుంచి కమల్హాసన్ డిశ్చార్జ్