National news News
నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
January 26, 2021బెంగళూరు: అనారోగ్యం కారణంగా బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉన్నదని వైద్యులు...
మన చరిత్ర సుధీర్ఘమైనది.. భారత్కు సందేశంలో ఆస్ట్రేలియా ప్రధాని
January 26, 2021న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26 నాడే ఆస్ట్రేలియా డే కూడా కావడం ఒక అద్భుతమైన సందర్భమని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పేర్కొన్నారు. రెండు మిత్ర దేశాలు జాతీయ దినోత...
గణతంత్ర వేడుకల పరేడ్లో రామ మందిరం..!
January 26, 2021న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల పరేడ్లో ప్రదర్శితమైన శకటాల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ శకటం ఆహుతులను ఆకట్టుకున్నది. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం డిజైన్తో ఉత్తరప్రదేశ్ శకటాన్న...
భారత్కు బ్రిటన్ ప్రధాని శుభాకాంక్షలు
January 26, 2021న్యూఢిల్లీ: బిట్రన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్కు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అసాధారణ రాజ్యాంగానికి జన్మదినమని ఆయన కొనియాడారు. ఈ మేరకు బోరిస్ జాన్స...
రిపబ్లిక్ డే పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా లఢఖ్ శకటం
January 26, 2021కేంద్రపాలిత ప్రాంతం నుంచి గణతంత్ర వేడుకల్లో ప్రదర్శితమైన తొలి శకటంగా గుర్తింపున్యూఢిల్లీ: ఢిల్లీలో 72వ గణతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ...
బాలికపై బ్యాంకు మేనేజర్ అత్యాచారం..!
January 25, 2021భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ బ్యాంక్ మేనేజర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్కు పాల్పడ్డాడు. ఇండోర్లో జరిగిన ...
విజయవంతంగా ఆకాశ్-NG క్షిపణి పరీక్ష
January 25, 2021న్యూఢిల్లీ: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అకాశ్-NG (న్యూ జనరేషన్) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. సోమవారం మధ్యాహ్నం ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ను...
స్వల్పంగా తగ్గిన పసిడి ధర
January 25, 2021న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.141 తగ్గి రూ.48,509కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల బంగారం ధ...
తమిళ సంస్కృతిపై గౌరవం లేనిది మీకే రాహుల్జీ: బీజేపీ
January 25, 2021బెంగళూరు: ప్రధాని నరేంద్రమోదీకి తమిళ సంస్కృతిపైన, భాషపైన, ప్రజలపైన గౌరవం లేదంటూ రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. తమిళ సంస్కృతిపైన, ప్రజలపైన గౌరవం లేనిది కాంగ్...
ఆందోళన చేస్తున్న రైతులు పాకిస్థానీలా..?: శరద్ పవార్
January 25, 2021ముంబై: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారి సమస్యకు సరైన పరిష్కారం చూపకపోవడం దారుణమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్ట...
ఆ కరెన్సీ నోట్ల ఉపసంహరణ ఉత్త ప్రచారమే: ఆర్బీఐ
January 25, 2021న్యూఢిల్లీ: త్వరలోనే పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను దేశంలో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నారంటూ గత రెండు మూడు రోజుల నుంచి జోరుగా వార్తలు వెలువడ్డాయి. సోషల్ మీడియాతోపాటు వార్తా పత్రికలు, టీ...
జై శ్రీరామ్ అంటే ఎవరూ బాధపడొద్దు: సంజయ్ రౌత్
January 25, 2021ముంబై: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లో నెల 23న జరిగిన సుభాష్చంద్రబోస్ జయంతి వేడుకలు జరిగాయి. ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన ఆ వేడుకల సందర్భంగా సీఎం మమతాబ...
జైలు శిక్ష, కరోనా పాజిటివ్.. ఇన్కం ట్యాక్స్ అధికారి అత్మహత్య
January 25, 2021జైపూర్: లంచం కేసులో జైలుశిక్ష పడిన ఓ ఇన్కం ట్యాక్స్ అధికారికి కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ...
'రాహుల్గాంధీ మీకు అబద్దాలు చెప్పడానికి సిగ్గనిపించదా..?'
January 25, 2021మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలుభోపాల్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీని ఉద్దేశించి ...
వచ్చే ఏడాది నౌకాదళం అమ్ములపొదిలోకి INS విక్రాంత్!
January 25, 2021న్యూఢిల్లీ: భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో అధునాతన అస్త్రం చేరనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమానవాహక యుద్ధనౌక INS విక్రాంత్ నౌకాదళంలో సేవలందించేందుకు సిద్ధమవుతోంది. 40 వేల టన...
'నిరూపిస్తే బహిరంగంగా ఉరేసుకుంటా'
January 25, 2021బీజేపీకి మమతాబెనర్జి మేనల్లుడి సవాల్కోల్కతా: వారసత్వ రాజకీయాలపై బీజేపీ చేస్తున్న విమర్శలకు తృణమూల్ కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. బీజేపీ న...
వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్గాంధీ
January 25, 2021చెన్నై: వివాదాస్పద వ్యవసాయ చట్టాలతో ప్రధాని నరేంద్రమోదీ రైతులపై దాడి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్గాంధీ విమర్శించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం గత శ...
మెరుగుపడుతున్న శశికళ ఆరోగ్యం..!
January 25, 2021బెంగళూరు: ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ ఆరోగ్యపరిస్థితి మెరుగుపడుతున్నద...
మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
January 24, 2021బెంగళూరు: ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నదని బెంగళూరు మెడికల్ కాలేజీ వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం వారు హ...
రేగు పండు.. ఖనిజాలు మెండు..!
January 24, 2021హైదరాబాద్: రేగు పండు! చూడటానికి చిన్నదే అయినా ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు రేగు పండులో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ రేగు పండ్లు తినడం ద్వారా శరీరానాకి ఎ...
దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతారా..?: ప్రియాంకాగాంధీ
January 24, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ విమ...
బోస్ మరణంపై నెహ్రూ ఎందుకు దర్యాప్తు చేయించలేదు..?: బీజేపీ ఎంపీ
January 24, 2021న్యూఢిల్లీ: సుభాష్ చంద్రబోస్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని బీజేపీ ఎంపీ సాక్షిమహరాజ్ పేర్కొన్నారు. ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోవడం బాధాకరమన్నారు. బోస్ డెత్ మిస్టరీపై దేశ తొలి...
చిరుతను చంపి తిన్నారు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు
January 24, 2021ఇడుక్కి: కేరళలో ఐదుగురు కలిసి వలలో చిక్కిన చిరుతను చంపేశారు. అనంతరం దాని మాంసం వండుకుని తిన్నారు. చిరుత చర్మం, గోర్లు, పళ్లను అమ్ముకునేందుకు దాచిపెట్టారు. అయితే, విషయం అటవీ అధికారులకు చ...
నేనొచ్చింది నా మనసులో మాట చెప్పేందుకు కాదు: రాహుల్గాంధీ
January 24, 2021చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం తమిళనాడుకు చేరుకున్న కాంగ్రెస్ కీలక నాయకుడు, మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ.. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో బిజీబిజీగా...
28న WEF సదస్సులో ప్రధాని ప్రసంగం..!
January 24, 2021న్యూఢిల్లీ: ఈ నెల ఆఖరి వారంలో ఐదు రోజులపాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ఆన్లైన్ దావోస్ ఎజెండా సమ్మిట్ జరుగనుంది. జనవరి 25-29 వరకు జరుగనున్న ఈ సదస్సులో వివిధ దేశాధినేతలతోపాటు భారత...
పాయువుల్లో బంగారం.. పట్టుబడ్డ 9 మంది ప్రయాణికులు
January 23, 2021చెన్నై: అధికారులకు ఎన్నిసార్లు పట్టుబడ్డా బంగారం స్మగ్లింగ్ దందాకు మాత్రం బ్రేకులు పడటంలేదు. ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట బంగారం స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా తమిళనాడు రాజ...
ఆహ్వానించి అవమానిస్తారా..?: మమతాబెనర్జి
January 23, 2021కోల్కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించకుని కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జికి అవమానం జరిగి...
ట్రంప్ నిర్లక్ష్యంవల్లే అమెరికాలో 4 లక్షల కరోనా మరణాలు: ఆంథోనీ ఫౌసీ
January 23, 2021వాషింగ్టన్: అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, ప్రభుత్వ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై విమర్శలు గుప్పించారు. కరోనా మహమ్మారి నియంత్రణ విష...
పార్లమెంట్ నార్త్బ్లాక్లో హల్వా వేడుక
January 23, 2021న్యూఢిల్లీ: ప్రతి ఏడాది పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది కూడ...
స్టాలిన్ అసమర్థ నాయకుడు: పళనిస్వామి
January 23, 2021చెన్నై: అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో తమిళనాడులో రాజకీయం రసకందాయంలో పడింది. అధికార అన్నాడీంఎకే, ప్రతిపక్ష డీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే...
50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
January 23, 2021లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లాలో ఓ వ్యక్తి 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో హత్య చేసేందుకు కుట్రపన్నాడు. జిల్లాలోని సిటీ కొత్వాలీ పోలీస్స్టే...
కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
January 23, 2021భోపాల్: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. భోపాల్లోని జవహర్ చౌక్ నుంచి రాజ్భవన్ వ...
బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ దాడి..!
January 23, 2021హౌరా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రమేగాక దాడులు, ప్రతిదాడులు కూడా మొదలయ్యాయి. ఇవాళ హౌరాలో ఎన్నికల ప్రచారం ...
మోదీకి తమిళ ప్రజలపై గౌరవం లేదు: రాహుల్గాంధీ
January 23, 2021కోయంబత్తూర్: ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు ప్రజలపైన, తమిళ భాషపైన, సంస్కృతిపైన ఏమాత్రం గౌరవం లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, అగ్ర నాయకుడు రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. తమ...
ఆశయాలను కాలరాసి విగ్రహారాధన చేస్తే సరిపోతుందా..?: మమతాబెనర్జి
January 23, 2021కోల్కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముందుచూపున్న మహానాయకుడని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి గుర్తుచేసుకున్నారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా కోల్కతాలోని శ్యామ్ బజార్ నుంచి రెడ్ ...
ప్రతిదానికి వ్యతిరేకత పద్ధతి కాదు: బెంగాల్ గవర్నర్
January 23, 2021కోల్కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన పరాక్రమంతో స్వాతంత్ర్యపోరాట సమయంలో దేశాన్ని ఒక్కతాటిపై నడిపించారని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. నేతాజీ పరాక్రమానికి...
ఇక్కడ కమలం వికసించదు: కనిమొళి
January 23, 2021రామేశ్వరం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడుకు బీజేపీ నేతల రాకపోకలు పెరిగిపోయాయని డీఎంకే అగ్ర నాయకురాలు, ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. అయితే, బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎన్నిసార్లు వచ్చ...
నరేంద్ర చంచల్ మృతి.. ప్రధాని సంతాపం
January 22, 2021న్యూఢిల్లీ: ప్రముఖ గాయకుడు నరేంద్ర చంచల్ (80) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పంజాబ్...
లోయలో పడి ఆరుగురు వలసకూలీలు దుర్మరణం
January 22, 2021గువాహటి: లోయలో పడి అసోం రాష్ట్రానికి చెందిన ఆరుగురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. మేఘాలయా రాష్ట్రం ఈస్ట్ జైన్షియా హిల్స్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 150 అడుగ...
జూన్ చివరికల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక..!
January 22, 2021న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ చివరి నాటికి పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఈ...
మనో వేదనతోనే రాజీనామా: బెంగాల్ మంత్రి
January 22, 2021కోల్కతా: మనో వేదనతోనే తాను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని పశ్చిమబెంగాల్ అటవీశాఖ మంత్రి రాజీవ్ బెనర్జి తెలిపారు. మంత్రిగా నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఓ దశలో తీవ్ర మ...
మాజీ సీజేఐ రంజన్ గొగోయ్కి జడ్ప్లస్ సెక్యూరిటీ
January 22, 2021న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా-సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్కి కేంద్రం జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. ఈ మేరకు జస్టిస్ రంజ...
బెంగాల్ మంత్రి రాజీవ్ బెనర్జి రాజీనామా
January 22, 2021కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుంటే ఆ పార్టీకి చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు పదవులను పార్ట...
మంత్రి గులాబ్ దేవికి కరోనా పాజిటివ్
January 22, 2021లక్నో: ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గులాబ్ దేవికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు. గత రెండు రోజులుగా దగ్గు వస్తుండటంతో లక్నోల...
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
January 22, 2021న్యూఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పార్టీకి శాశ్వత అధ్యక్షుడి ఎన్నికే ప్రధాన అంశంగా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా పార్టీలో సంస్థాగత ఎన్నిక...
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
January 20, 2021న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల బరువుగల 24 క్యారట్ బంగారం రూ.347 పెరిగి రూ.48,758కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,41...
బెంగాల్లో సీఎం మమతకు మరో షాక్
January 20, 2021కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉండగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జికి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందని యువ ఎమ్మెల్యే ఆరిందమ్ భట్టాచార్య తృణమూల్...
మమతపై బీజేపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత నాది: సువేందు అధికారి
January 20, 2021హుగ్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తుండటంతో రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. తాజాగా హుగ్లీలో ...
ట్రంప్ రిటైర్మెంట్.. కూతురు ఎంగేజ్మెంట్..!
January 20, 2021వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్కు ఆఖరి రోజైన జనవరి 20కి ఒక్కరోజు ముందు ఆయన చిన్న కుమార్తె టిఫనీ ట్రంప్ (27) తన ఎంగేజ్మెంట్ విషయాన్ని ప్రకటించింది. తాను మూడేండ్లుగా ప...
వ్యవసాయ చట్టాలపై పదో విడత చర్చలు ప్రారంభం
January 20, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలపై రైతుల సంఘాల నాయకులు, ప్రభుత్వం మధ్య 10వ విడత చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు రైతుల తరఫున ...
వలసదారుల కోసం బిల్లు రూపొందించిన బైడెన్..!
January 20, 2021వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ తొలి రోజే వలసదారులకు శుభవార్త చెప్పనున్నారు. ఇప్పటికే బైడెన్ ఒక బిల్లును రూపొందించారని, చట్టబద్ధత లేకుండా అమెరికాలో ఉంటు...
ఆమెకు నేను ఏ సాయం చేయలేదు: కమలాహారిస్ మేనమామ
January 20, 2021చెన్నై: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కమలాహారిస్కు తానిచ్చే సందేశం ఏమీ లేదని ఆమె మేనమామ జీ బాలచంద్రన్ చెప్పారు. కమలాహారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు కావడానికి తాను ...
ఇండ్ల నిర్మాణం కోసం రూ.2,691 కోట్లు విడుదల చేసిన ప్రధాని
January 20, 2021న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో పేదల ఇండ్ల నిర్మాణం కోసం ప్రధాని నరేంద్రమోదీ రూ.2,691 కోట్ల నిధులను విడుదల చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) పథకం కింద పేదల ఇండ్లు నిర్మించ...
అనారోగ్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
January 20, 2021జైపూర్: రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ శక్తావత్ (48) మరణించారు. గత కొంత కాలంగా లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన.. బుధవారం ఉదయం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్ప...
టోల్ ప్లాజాపై ఎంపీ అనుచరులు దాడి.. వీడియో
January 20, 2021జైపూర్: టోల్ చెల్లించాలని అడిగినందుకు ఓ ఎంపీ అనుచరులు టోల్ సిబ్బందిపట్ల దురుసుగా వ్యవహరించారు. టోల్ బూత్ను ధ్వంసం చేశారు. రాజస్థాన్లోని షాజహాన్పూర్ టోల్ప్లాజా దగ్గర మంగళవారం సాయంత్...
జల్పాయ్గురి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
January 20, 2021కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయ్గురిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతిచెందడం తీవ్ర మనోవేదన కలిగించిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఇంతటి బాధాకరమైన సమయంలో మృత...
పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..!
January 18, 2021న్యూఢిల్లీ: పాన్ కార్డు తీసుకోవాలంటే రెండు పేజీల దరఖాస్తు నింపాలి. ఆ తర్వాత కార్డు కోసం రోజుల తరబడి ఎదురు చూడాలి. ఇది పాత ముచ్చట. ఇప్పుడు పాన్ కార్డు కోసం పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లే...
బెంగాల్లో మమతకు మద్దతిస్తాం: అఖిలేశ్
January 18, 2021లక్నో: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము మమతాబెనర్జికి మద్దతిస్తామని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. విద్వేష రాజకీయాల...
రామ మందిరం కోసం దిగ్విజయ్ విరాళం రూ.1,11,111
January 18, 2021భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం తనవంతు విరాళం సమర్పించారు. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ...
రోడ్డు ప్రమాదాలను 50 శాతానికి తగ్గించడమే లక్ష్యం: కేంద్రం
January 18, 2021న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాలను 50 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025 కల్లా రోడ్డు ప్రమాదాలను 50 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా...
నేరాలు పెరుగుతున్నాయి.. చెంపలు వేసుకోండి: లాలూ
January 18, 2021న్యూఢిల్లీ: బీహార్లో జేడీయూ అధ్యక్షుడు నితీశ్కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. నితీశ్ పాలనల...
భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
January 18, 2021నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణంలో భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. డియోలపూర్ ప...
కేసులతో విసిగి హిస్టరీ షీటర్ ఆత్మహత్య
January 18, 2021లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ హిస్టరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జాలౌన్ జిల్లా చుర్ఖి పోలీస్స్టేషన్ పరిధిలోని ఔంటా గ్రామానికి చెందిన మంతాయ్ ధార్జి (50) ఆదివారం రాత్రి తన పొలంలోని చెట్టుకు ఉరేస...
మెట్రోరైల్ ప్రాజెక్టులకు ప్రధాని భూమిపూజ
January 18, 2021న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం గుజరాత్లోని రెండు వేర్వేరు మెట్రో రైల్ ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. అహ్మదాబాద్లోని మెట్రోరైల్ ప్రాజెక్టు ఫేజ్-2కు, సూరత్ మెట్రోరైల్ ప్రాజెక్టుకు...
కరోనాతో బీజేపీ మాజీ ఎంపీ మృతి
January 17, 2021జైపూర్: రాజస్థాన్కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ మహవీర్ భగోరా (73) మృతిచెందారు. ఇటీవల కరోనా మహమ్మారి బారినపడ్డ ఆయన ఉదయ్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ...
ఉస్తాద్ గులాం ముస్తఫాఖాన్ కన్నుమూత
January 17, 2021ముంబై: ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత వస్తాద్ గులాం ముస్తఫాఖాన్ (90) ఇకలేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం ముంబైలో...
కీలక నేతలు చేజారకుండా పదవుల ఎర..!
January 17, 2021కోల్కతా: ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరడంతో ఆ పార్టీ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీలో అసంతృప్తి గళం వినిపిస్తున్న వారి...
వైర్లెస్ టీవీలూ రాబోతున్నాయ్..!
January 17, 2021న్యూఢిల్లీ: ఇటీవలే స్మార్ట్ఫోన్ల చార్జింగ్ కోసం అందుబాటులోకి వచ్చిన వైర్లెస్ టెక్నాలజీ.. ఇప్పుడు టెలివిజన్లకు కూడా విస్తరించనుంది. రష్యాకు చెందిన రెజొనెన్స్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వైర్లె...
ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
January 17, 2021భోపాల్: ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం ఇవాళ భోపాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సూరత్ నుంచి కోల్కతాకు వెళ్తున్న విమానంంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భోపాల్కు మళ్లించి విమానాశ్రయ...
రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
January 17, 2021న్యూఢిల్లీ: రైతుల డిమాండ్లలో తాము నెరవేర్చదగిన వాటికి సంబంధించి రైతు సంఘాలకు తమ ప్రతిపాదనలు పంపించామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. ఆ ప్రతిపాదనలలో మండీ...
గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
January 17, 2021చెన్నై: పుదుచ్చేరికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, ట్రెజరర్ కేజీ శంకర్ (71) ఆదివారం ఉదయం ఇలాంగోనగర్లోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. ఉదయం నిద్రలేవగానే ఛాతిలో నొప్పిగా ఉందని కుటుంబసభ్...
బెంగాల్ రక్షణ కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాం: బిమన్బోస్
January 17, 2021న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడటంతో అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పొత్తులపై కసరత్తులు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్ వామప...
ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని
January 17, 2021న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం కొత్తగా 8 రైళ్లను ప్రారంభించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు...
'కుట్రతోనే రైతుల విషయంలో కేంద్రం కాలయాపన'
January 17, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము ఆందోళన మొదలుపెట్టి రెండు నెలలు పూర్తయినా ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని అఖిలభారత కిసాన్ మహాసభ జనరల్ సెక్రెటరీ...
ఢిల్లీలో జూలో బర్డ్ ఫ్లూ.. గుడ్లగూబలో వైరస్ లక్షణాలు
January 16, 2021న్యూఢిల్లీ: ఢిల్లీ జూలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. ఇటీవల జూలోని పంజరంలో మృతిచెందిన గుడ్లగూబ మలద్వారం నుంచి, శ్వాస నాళం నుంచి, కంటి నుంచి స్వాబ్ను సేకరించి పరీక్షల నిమిత్తం భోపాల్లోన...
ఏపీలో 1987కు తగ్గిన యాక్టివ్ కేసులు
January 16, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో...
'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
January 16, 2021కోల్కతా: కొవిడ్ వ్యాక్సిన్తో ఎలాంటి ముప్పు ఉండదని కోల్కతాలోని మెడికల్ కాలేజీలో వ్యాక్సిన్ తీసుకున్న తొలి మహిళా వైద్యురాలు డాక్టర్ ప్రియాంక మైత్ర చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తన...
కమలాహారిస్కు అభినందనలు తెలిపిన మైక్ పెన్స్
January 16, 2021వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్కు ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అభినందనలు తెలిపారు. కమలాహారిస్కు పోన్చేసిన మైక్ పెన్స్ ఆమెకు అభినందనలు...
వ్యాక్సిన్పై వదంతులను నమ్మకండి: కేజ్రివాల్
January 16, 2021న్యూఢిల్లీ: ఢిల్లీలోని 81 వ్యాక్సినేషన్ సెంటర్లలో ఇవాళ మొత్తం 8,100 మంది కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటున్నారని అక్కడి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. అదేవిధంగా వ్యాక్సిన్ సురక్షి...
వ్యాక్సిన్ తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్, సీరమ్ సీఈవో.. వీడియోలు
January 16, 2021న్యూఢిల్లీ: ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగానే పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్...
పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం
January 16, 2021అమృత్సర్: దేశవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం తనకు చాలా సంతోషంగా ఉన్నదని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ చెప్పారు. తాము రాష్ట్రంల...
ప్రపంచంలో ఇదే అతిపెద్ద టీకా పోగ్రామ్: హర్షవర్ధన్
January 16, 2021న్యూఢిల్లీ: కొవిడ్-19కు వ్యతిరేకంగా వ్యాధి నిరోధకతను పెంపొందించడం కోసం దేశంలో చేపట్టిన టీకా కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం అయిఉండవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవ...
దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ఇతనే.. వీడియో
January 16, 2021న్యూఢిల్లీ: దేశంలో తొలి వ్యాక్సిన్ను మనీష్ కుమార్ అనే ఓ పారిశుద్ధ్య కార్మికుడు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అతనికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర, వైద్య ...
దేశభక్తులను దూషించడమే కాంగ్రెస్ పని: ప్రజ్ఞా ఠాకూర్
January 13, 2021న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దేశభక్తులను దూషిస్తున్నదని, దేశభక్తులను దూషించడమే ఆ పార్టీ పనిగా పెట్టుకున్నదని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సీనియ...
అంగన్వాడీల ప్రారంభంపై సుప్రీంకోర్టు ఆదేశాలు
January 13, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను తిరిగి ప్రారంభించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశంలోని కంటైన్మెంట్ జోన్ల వె...
డబ్బులు గుంజేందుకే అత్యాచారం డ్రామా: మహారాష్ట్ర మంత్రి
January 13, 2021ముంబై: మహారాష్ట్ర సోషల్ అండ్ జస్టిస్ మినిస్టర్ ధనుంజయ్ ముండే తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలను కొట్టిపారేశారు. ఇద్దరం ఇష్టపూర్వకంగానే 2003 నుంచి రిలేషన్ షిప్లో ఉన్నామని, తమకు ఇద్దరు...
పీఎం ఫసల్ బీమాతో కోట్ల మందికి లబ్ధి: ప్రధాని మోదీ
January 13, 2021న్యూఢిల్లీ: పీఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా దేశంలో కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పీఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించి నేటికి సరిగ్గా ఐదేండ్...
శరద్పవార్ను కలిసిన సోనూసూద్
January 13, 2021ముంబై: ప్రముఖ నటుడు సోనూసూద్ ఈ ఉదయం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ను కలిశాడు. ముంబైలోని శరద్పవార్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యాడు. కాగా, ఈ భేటీకి...
తండ్రిని చంపి తమ్ముడి చేతిలో హతమైన అన్న!
January 13, 2021ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. కుటుంబ తగాదాల కారణంగా సొంత సోదరుడే అతడిని మరో ముగ్గురితో కలిసి దారుణంగా హతమార్చాడు....
వాళ్ల ఆందోళన దేనికో వాళ్లకే తెలియదు: హేమమాలిని
January 13, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి అలనాటి బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ...
స్నేహితులతో కలిసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం..!
January 13, 2021లక్నో: ఉత్తరప్రదేశ్లో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. నిత్యం ఆ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బరేలీ జిల్లాలో ఓ మైనర్ బాలికపై ఆమె ప్రియుడు, అతడి న...
దేశ ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు: రాష్ట్రపతి
January 13, 2021న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 'దేశ పౌరులందరికీ లోహ్రీ, మకర సంక్ర...
ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం
January 13, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అంతకంతకే పెరిగిపోతున్నది. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా నగరంలో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తున్నది. ఈ కాలుష్యానికి తోడు రోజు...
నేను ఆ పని చేయలేను: అమెరికా ఉపాధ్యక్షుడు
January 13, 2021వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్పై దాడికి కారణమైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అర్ధాంతరంగా పదవీచ్యుతుడిని చేయడం కోసం 25వ రాజ్యంగ సవరణను ప్రవేశపెట్టడంపై ఇటు ప్రతినిధులు సభలో, అటు ...
ఆ సవరణతో నాకు రిస్కేమీ లేదు: డొనాల్డ్ ట్రంప్
January 13, 2021వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఆయనను గడవుకు ముందే పదవీచ్యుతుడిని చేసేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు ట్రంప్ మ...
కేవలం రెండు రాష్ట్రాల్లోనే 50 వేలకుపైగా యాక్టివ్ కేసులు: కేంద్రం
January 12, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమం తగ్గుతున్నదని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2.20 లక్షల దిగువకు చేరిందని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వ...
శ్రీపాదనాయక్కు ప్రాణాపాయం లేదు: రాజ్నాథ్ సింగ్
January 12, 2021పనాజీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గోవాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీపాద నాయక్కు ప్రస్తుతం ప్రాణాపాయం ఏమీ లేదని రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. గత రాత్రి ప్రమాద...
తొలి 10 కోట్ల డోసులకు మాత్రమే రూ.200: సీరమ్ సీఈవో
January 12, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిర్మూలన కోసం తమ కంపెనీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండటం ఒక చారిత్రక ఘట్టమని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ...
బర్డ్ ఫ్లూతోనే కాకుల మృతి.. ఉత్తరాఖండ్లో హై అలర్ట్
January 12, 2021డెహ్రాడూన్: కాకుల మరణాలకు బర్డ్ ఫ్లూయే కారణమని నిర్ధారణ కావడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్లో ఇటీవల రెండు కాకులు మరణించగా బర్డ్ ...
వ్యాక్సిన్ ఎగుమతులపై త్వరలోనే స్పష్టత: కేంద్రం
January 12, 2021న్యూఢిల్లీ: దేశీయంగా తయారైన కొవిడ్ టీకాలను భారత్ త్వరలోనే విదేశాలకు ఎగుమతి చేయనుందని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. భారత్ నుంచి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై కొన్ని వారాల్ల...
తొమ్మిది విమానాలు.. 56.5 లక్షల డోసుల వ్యాక్సిన్!
January 12, 2021న్యూఢిల్లీ: దేశం నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టే తుది అంకానికి భారత్ సిద్ధమైంది. తొలిదశ టీకా పంపిణీ కోసం లక్షల డోసులు దేశంలోని వివిధ నగరాలకు చేరుకుంటున్నాయి. ఈ మహత్తర క్రతువులో దేశంలోని పౌ...
దేశ యువతకు మంచి అవకాశాలు: ప్రధాని మోదీ
January 12, 2021న్యూఢిల్లీ: భారత రాజ్యంగ రూపకల్పనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్-2021 జరుగుతుండటం చాలా సంతోషంగా ఉన్నదని ప్రధాని నరేంద్...
సువేందు తండ్రి, టీఎంసీ ఎంపీ సిసిర్ అధికారిపై వేటు
January 12, 2021కోల్కతా: ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి తండ్రి సిసిర్ అధికారిపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వేటువేసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా అయిన ఆయనను ది...
శివసేన సీనియర్ నాయకుడు కన్నుమూత
January 12, 2021ముంబై: మహారాష్ట్రలో శివసేన పార్టీ సీనియర్ నాయకుడు, భారతీయ కామ్గార్ సేన అధ్యక్షుడు సూర్యకాంత్ మహదిక్ కన్నుమూశారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా ...
చికెన్ లేదన్నందుకు దాబాను తగులబెట్టిన తాగుబోతులు..!
January 11, 2021నాగ్పూర్: చికెన్ అడిగితే దాబా యజమాని లేదన్నానే కోపంతో ఇద్దరు తాగుబోతులు అతని దాబానే తగులబెట్టారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించ...
పదేండ్ల బాలుడిపై యువకుడి అత్యాచారం..!
January 11, 2021లక్నో: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు పదేండ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముజఫర్నగర్ జిల్లా కాక్రౌల...
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
January 11, 2021న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.389 పెరిగి రూ.48,866కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వ...
10 రాష్ట్రాల్లో ఏవియన్ ఫ్లూ: కేంద్రం
January 11, 2021న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు 10 రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ బయటపడిందని కేంద్రం వెల్లడించింది. జనవరి 10 నాటికి ఏడు రాష్ట్రాల్లో అంటే కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ...
బర్డ్ ఫ్లూ గురించి భయం వద్దు: ఢిల్లీ డిప్యూటీ సీఎం
January 11, 2021న్యూఢిల్లీ: బర్డ్ ఫ్లూ గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ధైర్యం చెప్పారు. ఢిల్లీలో బర్డ్ ఫ్లూ విస్తరించకుండా ప్రభు...
'బీజేపీ పేద్ద చెత్త పార్టీ.. చెత్త లీడర్లతో నిండిపోయింది'
January 11, 2021కోల్కతా: రైతుల ఆందోళనపై బీజేపీ మొండి వైఖరి కారణంగా దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే పరిస్థితి నెలకొని ఉన్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి విమర్శించారు. భారత్లో ఆహార సంక్షోభ...
13 ఏండ్ల బాలికపై గ్యాంగ్రేప్.. మహిళ సహా ఏడుగురు అరెస్ట్
January 11, 2021నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో దారుణం జరిగింది. 13 ఏండ్ల బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఇంటి పక్కన బిల్డింగ్లోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితు...
నెల కిందటే పెండ్లి.. భార్యకు ఉరేసి చంపిన భర్త
January 11, 2021ముంబై: వాళ్లిద్దరూ నెల కిందటే పెండ్లి చేసుకున్నారు. పెండ్లయిన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు మరింత ముదిరి భార్యకు భర్త ఉరివేసి చంపేదాకా వచ్చింది. మహారాష్ట్ర...
కశ్మీర్లో చలి పంజా.. గడ్డకట్టిన దాల్ సరస్సు..!
January 11, 2021శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో చలిపంజా విసురుతున్నది. అక్కడి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ రోజు మధ్యాహ్నానికి కశ్మీర్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్, గరి...
రాజకీయాల్లోకి రాను.. నా నిర్ణయంలో మార్పు లేదు: రజినీకాంత్
January 11, 2021చెన్నై: రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు ఆదివారం చెన్నైలో భారీ ప్రదర్శన నిర్వహించడంపై ఆయన స్పందించారు. తాను రాజకీయాల్లోకి రాబోనని, ఆ విషయంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంట...
మత్స్యకారుల పడవలో అగ్నిప్రమాదం.. 11 మందిని రక్షించిన ICG
January 11, 2021న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఓ మత్స్యకారుల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మంగళూరు తీరానికి పశ్చిమంగా 140 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోటులోని సిలిండర్ పేలడం...
పక్షుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు.. కాన్పూర్ జూ మూసివేత
January 10, 2021లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జూపార్క్కు మూతపడింది. ఆ జూలో చనిపోయిన పక్షుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జూలోకి సందర్శకుల ప్రవేశంపై నిషేధం విధించినట్లు అధిక...
ఇండోనేషియా విమాన ప్రమాదంపై ప్రధాని విచారం
January 10, 2021న్యూఢిల్లీ: ఇండోనేషియాలో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభ...
టీకాలు వేయించుకున్న బ్రిటన్ రాణి దంపతులు
January 10, 2021లండన్: బ్రిటన్ రాణి ఎలిజిబెత్ (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) దంపతులు కరోనా టీకాలు వేయించుకున్నారు. రాణి దంపతులు ఇద్దరికీ కొవిడ్ టీకాలు వేసినట్లు బకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటించింది. వా...
యమునా నదిపై విషపు నురగలు!
January 10, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్య కాసారంగా మారింది. నగరంలోని వివిధ పరిశ్రమలు వ్యర్థాలను యమునా నదిలోకే వదులుతుండటంతో ఆ నదిలోని నీరు పూర్తిగా కలుషితమై పోతున్నది. నద...
దేశంలో 90 వద్దే యూకే కరోనా కేసులు: కేంద్రం
January 10, 2021న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన యూకే బాపతు కొత్త కరోనా కేసులు.. ఇవాళ కాస్త ఊరట కలిగించాయి. గడిచిన 24 గంటల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దాంతో దేశంలో ఇప్పటివ...
విద్యార్థులకు శుభవార్త చెప్పిన తమిళనాడు ప్రభుత్వం
January 10, 2021జనవరి నుంచి ఏప్రిల్ వరకు రోజుకు 2జీబీ మొబైల్ డేటా ఉచితంచెన్నై: తమిళనాడు విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని విద్...
ఘనంగా హిప్పో బేబీ బర్త్ డే సెలబ్రేషన్
January 10, 2021వడోదర: గుజరాత్ రాష్ట్రం వడోదర జిల్లాలోని సయాజీ బాగ్ జూపార్కులో రెండేండ్ల హిప్పో బేబీ మంగల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సయాజీ బాగ్ జూ 142వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించు...
వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: మమతా బెనర్జి
January 10, 2021కోల్కతా: రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఎలాంటి రొక్కం వసూలు చేయకుండా ఉచితంగా వ్...
తలైవా రాజకీయాల్లోకి రావాలి.. చెన్నైలో అభిమానుల భారీ ప్రదర్శన
January 10, 2021చెన్నై: తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ చెన్నైలో ఆయన అభిమానులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నానంటూ ఇటీవల చేస...
బర్డ్ ఫ్లూ వ్యాప్తికి రైతుల కుట్ర: బీజేపీ ఎమ్మెల్యే
January 10, 2021జైపూర్: ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు దేశంలో బర్డ్ ఫ్లూను వ్యాపింపజేయడానికి కుట్ర పన్నారని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలకు ...
యూపీ మంత్రికి పితృ వియోగం
January 09, 2021లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రి సురేష్ రాణాకు పితృవియోగం సంభవించింది. ఈ ఉదయం ఆయన తండ్రి రణ్బీర్సింగ్ రాణా (92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన షామ్లీ జిల్లా తానాభ...
చూడ్డానికే చిరు ధాన్యం.. ఎముక పుష్టికి దివ్యౌషధం
January 09, 2021హైదరాబాద్: షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. అందుకే ఇప్పుడు అందరూ చిరుధాన్యాలపై దృష్టి సారిస్త...
ఢిల్లీలో కోళ్ల దిగుమతిపై నిషేధం
January 09, 2021న్యూఢిల్లీ: దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరణ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కోళ్లు, ఇతర పక్షుల దిగుమతిపై నిషేధం విధించారు. ఇటీవల అక్కడ వరుసగా పక్షులు మృత్యువాత పడుతుండటంతో ఈ నిర్ణయం...
బిగ్ బ్రేకింగ్: ఇండోనేషియాలో విమానం అదృశ్యం
January 09, 2021జకర్తా: ఇండోనేషియాలో శ్రీవిజయ సంస్థకు చెందిన ప్యాసింజర్ ఫ్లైట్ అదృశ్యం ఉత్కంఠ రేపుతున్నది. రాజధాని జకర్తా నుంచి బయలుదేరిన నాలుగు నిమిషాలకే SJ182 నంబర్గల బోయింగ్-737-500 విమానానికి రాడ...
కట్నం కోసం బాలింతను కొట్టి చంపిన భర్త, అత్తమామలు
January 09, 2021లక్నో: వరకట్న వేధింపులకు మరో యువతి బలైంది. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ అన్నూ అనే యువతిని ఆమె భర్త, అత్తమామలు ఏడాదిన్నరగా చిత్రహింసలు పెట్టారు. ఆఖరికి బాలింత అని కూడా చ...
మమతాజీ ఎందుకంత భయం..?: జేపీ నడ్డా
January 09, 2021కోల్కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా వ్యాఖ్యానించారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆ రా...
పెండ్లిలో చిన్న గొడవ.. 16 ఏండ్ల బాలుడి దారుణ హత్య
January 09, 2021నాగ్పూర్: చిన్న వయసులోనే పెద్దపెద్ద గొడవలు. నూనూగు మీసాలు కూడా రాకముందే పగలు, ప్రతీకారాలు. గ్రూపులు కట్టి ఒకరిపై ఒకరు భౌతిక దాడులు. అది కాస్తా శృతి మించితే హత్యలు. ఇదీ నేటి యువతో న...
సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారు
January 09, 2021చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయాలు ఊపందుకున్నాయి. అధికార ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. తాజాగా...
దేశంలో 90కి చేరిన యూకే కొవిడ్ కేసులు!
January 09, 2021న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ న్యూ స్ట్రెయిన్ విస్తరణ కొనసాగుతున్నది. యూకే నుంచి దేశంలోకి ప్రవేశించిన ఈ కొత్త రకం వైరస్ క్రమం తప్పకుండా పుంజుకుంటున్నది. శుక్రవారం ఉదయానికి 82గా ఉన్న న్యూ స...
బ్యాంకు దోపిడీ కేసు: నలుగురు అరెస్ట్.. భారీగా నగదు, ఆయుధాలు స్వాధీనం
January 09, 2021పట్నా: బ్యాంకు దోపిడీ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు పట్నా టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్ జిల్లాలోని సక్రా ఏరియాలో నిందితులు ఉన్నట్లు...
శ్రీనగర్లో కుండపోతగా మంచు పాతం.. వీడియో
January 09, 2021శ్రీనగర్: శ్రీనగర్లో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా మంచు కురుస్తున్నది. దాంతో మధ్యాహ్నం వరకు కూడా వీధుల్లో మంచు పరుచుకుని ఉంటున్నది. ఈ ఉదయం కూడా కుండపోతగా మంచుపడటంతో రోడ్లపై...
మానవాళి రక్షణకు రెండు టీకాలు సిద్ధం : ప్రధాని మోదీ
January 09, 2021న్యూఢిల్లీ: ప్రస్తుతం మనం ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ నలుమూలలతో సంబంధాలు కలిగి ఉన్నామని, అయినా మన మనసులు మాత్రం ఎల్లప్పుడూ మాతృదేశంతోనే సంబంధాలు కలిగి ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీ చె...
కర్రలతో కొట్టి, గొడ్డలితో నరికి.. డాల్ఫిన్ను చంపేసిన ఆకతాయిలు.. వీడియో
January 08, 2021లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. గంగానదిలో ఆడుతూ కనిపించిన ఓ డాల్ఫిన్ను కొందరు ఆకతాయిలు అతికిరాతకంగా కొట్టిచంపారు. ఐదారుగురు ఆకాతాయి యువకులు నది ఒడ్డ...
ఆ ప్రయాణికులకు 7 రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్
January 08, 2021న్యూఢిల్లీ: ఇవాళ ఎయిర్ ఇండియా విమానంలో యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్లో ఉండాల్సిందేనని ఢిల్లీ ప్రభుత్వం నిబంధన విధించింది....
కేంద్రం, రైతు నేతల మధ్య 8వ విడుత చర్చలు ప్రారంభం
January 08, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య 8వ విడుత చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర...
కొత్త వైరస్ భయాల మధ్యే యూకే నుంచి ఢిల్లీకి చేరిన ఫ్లైట్
January 08, 2021న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో పుట్టి వేగంగా విస్తరిస్తున్న కరోనా న్యూ స్ట్రెయిన్పై భయాందోళనలు కొనసాగుతుండగానే.. ఇవాళ 246 మంది ప్రయాణికులతో యూకే నుంచి బయలుదేరిన ఓ ఎయిర్ ఇండియా వ...
చంపేస్తామంటూ ఒడిశా సీఎంకు బెదిరింపు లేఖ!
January 08, 2021భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు గుర్తు తెలియని వ్యక్తులు ఓ బెదిరింపు లేఖను పంపారు. నవీన్ పట్నాయక్ను హత్య చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నివాస కార్యా...
తొలి టీకా మోదీ వేయించుకోవాలి.. ఆ తర్వాతే మేం తీసుకుంటాం: ఆర్జేడీ
January 08, 2021పట్నా: కరోనా మహమ్మారిని పారదోలడం కోసం మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అందుకోసం ఇప్పడు దేశం అంతటా డ్రై రన్ కొనసాగుతోంది. ఈ న...
కొవిడ్ న్యూ స్ట్రెయిన్ విస్తరణ.. యూకే నుంచి ఢిల్లీకి ఫ్లైట్
January 08, 2021మరికాసేపట్లో 246 మందితో ల్యాండింగ్కొత్త వైరస్ భయాల నడుమే సర్వీసులు ప్రారంభంన్యూఢిల్లీ: యూకేలో విస్తరిస్తు...
జూ నుంచి తప్పించుకుని రోడ్లపై ఆస్ట్రిచ్ పరుగులు.. వీడియో
January 08, 2021కరాచీ: పాకిస్థాన్లోని కరాచీ నగరంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సిబ్బంది కళ్లుగప్పి స్థానిక జూపార్కు నుంచి తప్పించుకున్న ఓ ఆస్ట్రిచ్ రోడ్లపై పరుగులు తీసింది. రోడ్డుపై తమతో కలిసి వయ్యా...
మెడికల్ కాలేజీలో దూరిన నల్ల చిరుత.. వీడియో
January 08, 2021బెంగళూరు: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఓ నల్ల చిరుతపులి (బ్లాక్ పాంథర్) కలకలం సృష్టించింది. ఎటునుంచి వచ్చిందోగానీ జిల్లాలోని చామరాజనగర్ మెడికల్ కాలేజీలో (చామరాజనగర్ ఇన్స్ట...
ఇవాంకా ట్వీట్పై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు
January 06, 2021తండ్రి ట్రంప్కు బదులుగా సింగర్ మీట్ లోఫ్ను ట్యాగ్ చేసిన ఇవాంకాన్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన అమెరికా అధ్యక్షుడు డొనా...
ఆవులేగపై అమానుషం.. ఢిల్లీలో వ్యక్తి అరెస్ట్
January 06, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆవుదూడను తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం తీవ్ర గాయాలతో పడిపోయిన ఆవుదూడను ఏ మాత్రం పట్టించుకోకుండా పారిపోయాడు. తూర్పు ఢిల్లీలోని మండ...
డబ్బు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన శవం..?
January 06, 2021పట్నా: బీహార్ రాజధాని పట్నా సిటీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. షాజహాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిగ్రియవాన్ గ్రామానికి చెందిన మహేశ్ (55) అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా.. అతని శవం...
ఈ నెల 11 నుంచి 10th, 12th తరగతులు ప్రారంభం
January 06, 2021అహ్మదాబాద్: దేశంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోయినప్పటికీ దాదాపు విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో పలు రాష్ట్రాలు బడులను తిరిగి తెరుస్తున్నాయి. అయితే, కొవిడ్ మార్గదర్శకా...
దేశంలో 71కి చేరిన యూకే బాపతు కరోనా కేసులు
January 06, 2021న్యూఢిల్లీ: యూకేలో విస్తరిస్తున్న న్యూ స్ట్రెయిన్ ప్రభావం దేశంలో రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటివరకు మొత్తం 71 మందిలో కొత్త రకం కరోనా లక్షణాలు బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్యశ...
బర్డ్ ఫ్లూ మనుషులకూ వ్యాపించగలదు: కేంద్ర మంత్రి
January 06, 2021న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం దానిపై అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ ప్రభావిత రాష్ట్రాలతో ఎప్పిటికప్పుడు మాట్లాడుతూ తగిన సలహాలు, సూచన...
కేరళ నుంచి మైసూర్కు కోళ్ల రవాణాపై నిషేధం
January 06, 2021బెంగళూరు: కేరళలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ కావడంతో అక్కడి నుంచి కోళ్లు, ఇతర పక్షుల రవాణాపై కర్ణాటకకు చెందిన మైసూర్ జిల్లా అధికార యంత్రాంగం నిషేధం విధించింది. ఈ మేరకు మైసూర్ జిల్లా హెచ...
నగరమంతా దూది వెదజల్లినట్టుగా మంచు కుప్పలు.. వీడియో
January 06, 2021శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ సిటీలో గత రాత్రి భారీగా మంచు కురిసింది. దీంతో నగరమంతటా దూదిని వెదజల్లినట్లుగా మంచు కుప్పలు పోగుపడ్డాయి. ఇండ్లపైన, వాకిళ్లలో, రోడ్లపైన ఎటు చూస...
'బర్డ్ ఫ్లూ'పై ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కేంద్రం
January 06, 2021న్యూఢిల్లీ: రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కోళ్లు, బాతులు, కాకులు, ఇతర పక్షులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్ల...
స్వల్పంగా పెరిగిన పసిడి ధర
January 05, 2021న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.335 పెరిగి రూ.50,969కి చేరింది. గత ట్రేడ్లో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ...
'బీజేపీ రైతు విరోధి.. ధనిక పక్షపాతి'
January 05, 2021లక్నో: అధికార బీజేపీపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరు రైతుల కంటే తనకు ధనవంతులే ఎక్కువ అన్న...
బద్రీనాథ్ ఆలయంపై మంచు దుప్పటి
January 05, 2021డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయంపై భారీగా మంచు దుప్పటి కప్పేసింది. ఆలయం పరిసరాల్లోని కొన్నిచోట్ల ఏకంగా ఐదడుగుల మందంతో మంచు పోగుపడింది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్ల...
ఎవరైనా రాజీనామా చేయొచ్చు: మమతా బెనర్జి
January 05, 2021కోల్కతా: ఎవరైనా ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చని, ఎవరి ఇష్టానుసారం వారు రాజీనామా చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రి, భారత మాజ...
చెన్నైలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం.. వీడియో
January 05, 2021చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ మధ్యాహ్నం భారీ వర్షం పడింది. ఉన్నట్టుండి నగరమంతటా ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఆ తర్వాత కాసేపటికే కుంభ వృష్టి కురిసంది. దీంతో చెన్నైలోని ...
మమతా బెనర్జికి మరో షాక్!
January 05, 2021మంత్రి పదవికి రాజీనామా చేసిన లక్ష్మీరతన్ శుక్లాకోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమత...
సీనియర్ నేతకు రక్షణ మంత్రి బర్త్డే విషెస్
January 05, 2021న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మురళీ మనోహర్ జోషి పుట్టినరోజు నేపథ్యంలో ఇవాళ రక్షణ మంత్రి రాజ్న...
వైరల్ ఇన్ఫెక్షన్తో 400 కాకులు మృతి
January 05, 2021భోపాల్: రాజస్థాన్లో ఏవియన్ ఫ్లూ కారణంగా కాకుల మరణాలు కొనసాగుతుండగానే మధ్యప్రదేశ్లో కుప్పలు తెప్పలుగా కాకులు మృతిచెందుతుండటం కలకలం రేపుతున్నది. ఇటీవల మధ్యప్రదేశ్లో వరుసగా ...
కరోనాపై కూడా కేంద్రం రాజకీయాలు: మనీష్ తివారీ
January 05, 2021న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా మహమ్మారిని కూడా రాజకీయంగా వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్పై వ...
దేశంలో 58కి చేరిన కరోనా న్యూ స్ట్రెయిన్ కేసులు: కేంద్రం
January 05, 2021న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుండగానే మరోవైపు యూకేలో విజృంభిస్తున్న కరోనా న్యూ స్ట్రెయిన్ కలకలం రేపుతున్నది. యూకే నుంచి దేశంలో కాలుమోపిన కొత్త రకం కరోనా రోజు...
ఇది దేశానికి ఎంతో ముఖ్యమైన రోజు: ప్రధాని మోదీ
January 05, 2021న్యూఢిల్లీ: కొచ్చి-మంగళూరు మధ్య నిర్మించిన న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం తనకు ఎంతో గర్వంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఇది దేశానికి ఎంతో ముఖ్యమై...
కొచ్చి-మంగళూరు గ్యాస్ పైప్లైన్ జాతికి అంకితం
January 05, 2021న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ కొచ్చి-మంగళూరు న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ను జాతికి అంకితం చేశారు. ఈ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన గ్యాస్ పైప్లైన్ను ప్రారంభించారు. కేర...
బీజేపీ నేతల వాహనాలపై చెప్పుల దాడి
January 04, 2021కోల్కతా: పశ్చిమబెంగాల్లో రోడ్షో నిర్వహించిన బీజేపీ నేతల వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. దక్షిణ కోల్కతాలో బీజేపీ నేతలు కైలాష్ విజయ వర్గీయ, ముకుల్ రాయ్ సోమవారం ర...
వ్యాయామానికి ముందు, తర్వాత ఏం తినాలో తెలుసా..?
January 04, 2021హైదరాబాద్: ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికీ అవేర్నెస్ పెరిగింది. ముఖ్యంగా కూర్చుని ఉద్యోగాలు చేసేవారు అనారోగ్యాలకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యగా వ్యాయామాలు చేస్తున్నారు. అయితే కేవ...
ఇంట్లో దూరిన కొండ చిలువను ఓ పోలీస్ ఎలా బయటికి తీశాడో తెలుసా.. వీడియో
January 04, 2021ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారవి మురికివాడలో సోమవారం ఓ కొండ చిలువ కలకలం సృష్టించింది. ధారవిలోని ఓ ఇంట్లో దూరిన ఆరడుగుల కొండ చిలువ.. ఇంటి పైకప్పులోని వాసానికి చుట్టుకుని పడుకుం...
కేంద్రం, రైతు నేతల మధ్య ఏడో విడత చర్చలు
January 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల సంఘాల నాయకుల మధ్య ఏడో విడత చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, రైతుల ప్రతి...
7న రాష్ట్ర హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ ప్రమాణం
January 04, 2021హైదరాబాద్: ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ర...
ఒరిస్సా హైకోర్టు సీజేగా జస్టిస్ మురళీధర్ ప్రమాణం
January 04, 2021భువనేశ్వర్: ఒరిస్సా హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎస్ మురళీధర్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఒడిశా గవర్నర్ గణేశీలాల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్...
శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తున్నది: ప్రధాని మోదీ
January 04, 2021న్యూఢిల్లీ: భారత్లో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. జాతీయ తూనికలు, కొలతల శాఖ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప...
తెలివిగా చిరుతను బోల్తా కొట్టించిన జింక.. వీడియో
January 04, 2021హైదరాబాద్: చిరుత అత్యంత వేగంగా పరుగెత్తగలదు. అందుకే ఆహారం కోసం ఏ జంతువునైనా టార్గెట్ చేస్తే దాన్ని ఈజీగా వేటాడగలదు. కానీ, తను టార్గెట్ చేసిన జంతువు తెలివైనదైతే వేగం ఎందుకూ పనికిరాదని ఓ...
తొలి టీకా ప్రధాని వేయించుకోవాలి: కాంగ్రెస్
January 04, 2021పట్నా: కరోనా మహ్మమ్మారి నిర్మూలన కోసం కొవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి రావడంతో త్వరలో ఆ వ్యాక్సిన్ల పంపిణీ మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో టీకాకు సంబంధించి ర...
9 నెలల తర్వాత తెరుచుకున్న బడులు
January 04, 2021పట్నా: బీహార్లో పాఠశాలలు దాదాపు తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఇవాళ తరగతులు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మ...
సంక్రాంతి నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్: యూపీ సీఎం
January 02, 2021లక్నో: ఉత్తరప్రదేశ్లో ఈ నెల 14న జరుగబోయే మకర సంక్రాంతి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడి...
కొడుకులను చంపి తండ్రి ఆత్మహత్య!
January 02, 2021తిరువనంతపురం: కేరళలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తొమ్మిదేండ్లు, పన్నెండేండ్ల వయసున్న తన ఇద్దరు కొడుకులను చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని నవ...
పాయువుల్లో బంగారం.. పట్టుబడ్డ నిందితులు
January 02, 2021చెన్నై: కస్టమ్స్ అధికారులు ఎంతమందిని దొరకబట్టినా బంగారం స్మగ్లర్లు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. నిత్యం బంగారం అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ చ...
గంగూలీకి ఏం కాదు: బెంగాల్ గవర్నర్
January 02, 2021కోల్కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని, ఆయనకు ఏం కాదని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ చెప్పారు. గంగూలీ ...
బస్సును అపహరించిన తాలిబన్లు.. బంధీలుగా 45 మంది ప్రయాణికులు!
January 02, 2021హెరాత్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. గత రాత్రి పోలీసులపై దాడి చేసి ఆరుగురి ప్రాణాలు తీసిన ఘటనను మరువకముందే తాజాగా మరో దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా 45 ప్రయాణిక...
'వ్యాక్సిన్ సురక్షితం.. సంకోచం వద్దు'
January 02, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్న వ్యాక్సిన్ సురక్షితమేనని, దానివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండబోవని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (CS...
ఒడ్డుకు కొట్టుకొచ్చిన డాల్ఫిన్ డెడ్ బాడీ
January 02, 2021చెన్నై: తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని అగ్నితీర్థం బీచ్లో ఓ డాల్ఫిన్ మృత కళేబరం తీరానికి కొట్టుకొచ్చింది. స్థానికులు ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలయజేయడంతో వారు పోలీసులతో కలిసి ఘటనా ప...
తాలిబన్ల దాడిలో ఆరుగురు పోలీసులు మృతి
January 02, 2021కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో పోలీసులు, తాలిబన్ ఉగ్రవాదులకు మధ్య హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నంగర్హర్ ప్రావిన్స్ బటికోట్ జిల్లాలో ఉగ్రవాదులు పోలీసులే లక్ష్యంగా కాల్పులు, గ...
క్షణం ఆలస్యమైతే రైలు కింద శవమే మిగిలేది.. వీడియో
January 02, 2021ముంబై: చావుకు, బతుకుకు మధ్య క్షణమే తేడా అంటే ఇదేనేమో..! ఓ వృద్ధుడు రైల్వేస్టేషన్లోని ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కు రైలు పట్టాల మీదుగా దాటబోయి రెప్పపాటులో ప్రమాదం తప్పించుకున్...
నేటి స్టార్టప్లే రేపటి బహుళజాతి కంపెనీలు: ప్రధాని
January 02, 2021భువనేశ్వర్: ఒడిశాలోని ఐఐఎం-సంబల్పూర్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా ఒడిశా ...
బూటాసింగ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం
January 02, 2021న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ హోంమంత్రి బూటాసింగ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. బూటాసింగ్ మరణవార్త తనను ఎంతో బాధించిందని ఆయన పేర్కొన్నారు. ఆయన ఎ...
డిమాండ్లకు ఒప్పుకోకుంటే భారీ నిరసన ర్యాలీ: రైతు సంఘాలు
January 01, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లు 50 శాతం నెరవేరాయని, జనవరి 4న జరిగే భేటీలో రైతుల సందేహాలు పూర్తిగా పరిష్కారమవుతాయని ఇటీవల కేంద్ర వ్యవసా...
రాజ్నాథ్ను కలిసిన డీఆర్డీవో చీఫ్
January 01, 2021న్యూఢిల్లీ: రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ను డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చీఫ్ జీ సతీష్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. డీఆర్డీవో 63వ వ్యవస్థాపక దినోత్...
రైల్వే బోర్డు ఛైర్మన్గా సునీత్ శర్మ
January 01, 2021న్యూఢిల్లీ: రైల్వేబోర్డు ఛైర్మన్, సీఈవోగా రైల్వే డిపార్టుమెంట్ సీనియర్ అధికారి సునీత్ శర్మ నియమితులయ్యారు. అదేవిధంగా భారత ప్రభుత్వ ఎక్స్ అఫీసియో ప్రిన్సిపల్ సెక్రెటరీగా కూడా ఆయన బాధ్యత...
నేటి నుంచి సినిమాహాళ్లకు అనుమతి.. ఎక్కడో తెలుసా..?
January 01, 2021భువనేశ్వర్: కరోనా మహమ్మారి ప్రభావంతో ఒడిశాలో గత తొమ్మిది నెలలుగా మూతపడ్డ సినిమాహాళ్లను ఈ రోజు నుంచి తెరుచుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రభుత్వం అనుమతించినా అక్క...
రాష్ట్రపతి భవన్ మ్యూజియం కాంప్లెక్స్ పునఃప్రారంభం!
January 01, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా మూతపడ్డ రాష్ట్రపతిభవన్ మ్యూజియం కాంప్లెక్స్ తిరిగి తెరుచుకోనున్నది. దేశంలో వైరస్ విస్తరణ మొదలు కాగానే 2020, మార్చి 13న రాష్ట్రపతిభవన్ మ్యూజియం ...
సిగరెట్లకు డబ్బులు కట్టమన్నందుకు కారుతో గుద్దిచంపిన కానిస్టేబుల్!
January 01, 2021డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో దారుణం జరిగింది. సిగరెట్లకు డబ్బులు కట్టమన్నాడన్న కోపంతో ఓ కానిస్టేబుల్ పాన్షాప్ యజమానిని కారుతో గుద్దిచంపాడు. అందుకు కానిస్టేబుల్ ఇద్దరు స్నేహితులు కూడా సహ...
చిరుద్యోగుల తీర్థయాత్రల కోసం ఒక్కొక్కరికి రూ.12 వేలు!
January 01, 2021లక్నో: ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వామి వివేకానంద ఇతిహాసిక్ పర్యటన్ యాత్రా యోజనను తీసుకొచ్చింది. ఈ నెల 24న యూపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
ఆ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: డీఎంకే
January 01, 2021చెన్నై: వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే ఒకరిపై మరొకరు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. డీఎంకే వ్యవసాయ చ...
భద్రతామండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి: ఫ్రాన్స్
January 01, 2021న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి (యూఎన్ఎస్సీ) తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైన భారత్ ఈ రోజు నుంచి రెండేండ్లపాటు మండలిలో సభ్యదేశంగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ భారత్...
ఒడిశా నూతన చీఫ్ సెక్రెటరీగా సురేష్ చంద్ర
January 01, 2021భువనేశ్వర్: ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సురేష్చంద్ర మొహపాత్ర బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న అసిత్ త్రిపాఠి డిసెంబర్ 31న పదవీ విరమణ పొందడంతో ఆయ...
179 రోజుల తర్వాత దేశంలో అత్యల్పంగా యాక్టివ్ కేసులు
January 01, 2021న్యూఢిల్లీ: బ్రిటన్లో విస్తరిస్తున్న న్యూ స్ట్రెయిన్ ఆనవాళ్లు మనదేశంలోనూ బయటపడినప్పటికీ ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం క్రమం తప్పకుండా తగ్గుతూ వస్తున్నది. రోజువారీగా నమోదయ్యే ...
సీబీఎస్ఈ-2021 పరీక్షల షెడ్యూల్ విడుదల
December 31, 2020న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)-2021 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు కొనసాగనున్నాయి. జూలై...
'మద్దతు ధర తొలగిస్తే కట్టర్ రాజకీయాల్లో ఉండడు'
December 31, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత నెల రోజులకుపైగా ఆందోళన చేస్తున్నారు. కొత్త చట్టాల వల్ల భవిష్యత్తులో పంటలకు మద్దతు ధర విధానాన్ని తొలగించే ప్రమాదం ఉన్నదన్న వి...
పసికందును కర్రతో కొట్టి చంపిన తాగుబోతు తండ్రి
December 31, 2020లక్నో: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో హృదయవిధారకమైన ఘటన చోటుచేసుకుంది. ఓ తాగుబోతు తండ్రి తన రెండు నెలల కొడుకును కర్రతో కొట్టిచంపాడు. అప్పటిదాకా తల్లి ఒడిలో ఆడ...
త్రిఫల చూర్ణం సర్వరోగ నివారిణి.. మోతాదుకు మించితే అనర్థం సుమీ..!
December 31, 2020హైదరాబాద్: త్రిఫల చూర్ణం! ఆయుర్వేదంలో దీన్ని సర్వరోగ నివారిణిగా పిలుస్తారు. ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయ అనే మూడు రకాల చెట్ల నుంచి వచ్చే ఫలాల మిశ్రమం కాబట్టి దీనికి త్రిఫల చూర్ణం అనే పేరు...
ఆ రాష్ట్రంలో ఇవాళ నైట్ కర్ఫ్యూ లేదు
December 31, 2020కోల్కతా: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జనం భారీగా గుమిగూడి కరోనా మహమ్మారి విస్తరణకు కారణమయ్యే ప్రమాదం ఉండటంతో చాలా రాష్ట్రాలు ఈ రాత్రికి (డిసెంబర్ 31 రాత్రి) కర్ఫ్యూ విధిస్తున్...
ఆ రెండు నగరాల్లో 144 సెక్షన్
December 31, 2020భువనేశ్వర్: ఒకవైపు దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండటం, మరోవైపు ఈ రాత్రికి నూతన సంవత్సర వేడుకలు జరుగనుండటం లాంటి పరిణమాల నేపథ్యంలో.. జనం గుంపులు గుంపులుగా చేరకుండా వి...
బాలీవుడ్ దర్శకుడికి కరోనా పాజిటివ్
December 31, 2020ముంబై: బాలీవుడ్ దర్శక నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిం...
'తేజస్విని సీఎంను చేసి ప్రధాని పదవిపై కన్నేయండి'
December 30, 2020పట్నా: తేజస్వియాదవ్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి, ప్రధాని పదవిపై దృష్టి సారించాలని ఆర్జేడీ సీనియర్ నాయకుడు, బీహార్ అసెంబ్లీ మాజీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌధరి సీఎం నితీశ్కుమార్కు...
జారిపడ్డ పర్వతారోహకుడు.. శిఖరం అంచున నిలిచిన ప్రాణం!
December 30, 2020వాషింగ్టన్: అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఉటా రాజధాని అయిన సాల్ట్ లేక్ సిటీలో ఎన్సైన్ పర్వతం పైకి ఎక్కే ప్రయత్నంలో 29 ఏండ్ల పర్వతారోహకుడు పట్టుజారి ...
అవన్నీ ఒట్టి మాటలే: బీహార్ సీఎం
December 30, 2020పట్నా: జేడీయూ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాంటూ ఆర్జేడీ నేత శ్యామ్ రజాక్ చేసిన వ్యాఖ్యలను బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత నితీశ్కుమార్ తోసిపుచ్చారు. అవన్నీ ఒట్టి...
ధర్మేగౌడ మృతిపై స్వతంత్ర సంస్థ దర్యాప్తు: లోక్సభ స్పీకర్
December 30, 2020న్యూఢిల్లీ: కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య ఘటనపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. ధర్మేగౌడ మరణవార్త తనను చాలా బాధించిందని ఆయన పేర్కొన్నారు. ...
పాశ్చాత్యం వద్దు.. భారతీయ పేర్లే ముద్దు!
December 30, 2020న్యూఢిల్లీ: శునక దళమైన కే9 టీమ్లోని శునకాలకు పాశ్చాత్య పేర్లు పెట్టే సాంప్రదాయానికి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) గట్టిగా గుడ్బై చెప్పింది. ఇకను K9 టీమ్లోని శునకాలకు కేవ...
ఆ క్షిపణుల ఎగుమతికి కేంద్ర కేబినెట్ ఆమోదం
December 30, 2020న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన ఆకాశ్ క్షిపణుల ఎగుమతికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఈ ఉదయం సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ఎగుమ...
గవర్నర్ను తక్షణమే తొలగించండి.. రాష్ట్రపతికి ఎంపీల మెమొరాండం
December 30, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, గవర్నర్ జగదీప్ ధన్కర్కు మధ్య వివాదం మరింత ముదిరింది. అదీ ఎంతలా అంటే గవర్నర్, టీఎంసీ ఎంపీలు ఒకరిపై ఒకరు దూషణలు చ...
బీజేపీలో చేరిన భారత మాజీ క్రికెటర్
December 30, 2020చెన్నై: భారత మాజీ క్రికెటర్, తమిళనాడు వాసి లక్ష్మణ్ శివరామక్రిష్ణన్ భారతీయ జనతాపార్టీలో (బీజేపీ) చేరారు. తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సీటీ రవి.. లక్ష్మణ్కు కండువా కప్పి...
రజినీకాంత్ గొప్ప నాయకుడు: బీజేపీ
December 30, 2020చెన్నై: రజినీకాంత్ గొప్ప నాయకుడని తమిళనాడు బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సీటీ రవి కొనియాడారు. ఆయనంటే తమ పార్టీకి ఎంతో గౌరవం ఉందని చెప్పారు. రజినీకాంత్ ఎప్పుడు కూడా దేశ ప్రయోజనాలను, తమి...
ఢిల్లీలో దట్టంగా పొగమంచు
December 30, 2020న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో చలి భారీగా పెరుగుతున్నది. చలికితోడు ఉదయం, రాత్రి వేళల్లో భారీగా పొగమంచు కమ్ముకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలో మంచు తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నది. ఉదయ...
హిమాచల్ప్రదేశ్లో మంచు వర్షం
December 28, 2020సిమ్లా: దేశంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువకు పతనమవుతుండగా, ఉత్తరాది రాష్ట్రాల్లో ఏకంగా మైనస్ డిగ్రీల్లో కనిష్ఠ ఉష్ణ...
ప్రముఖ సెక్సాలజిస్టు మహిందర్ వత్స కన్నుమూత
December 28, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ మహిందర్ వత్స (96) ఇకలేరు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వత్స ఈ ఉదయం తన న...
21 ఏండ్లకే మేయర్గా యువతి ప్రమాణస్వీకారం
December 28, 2020తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురం నగర కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి 21 ఏండ్లకే ఆ ఘనత సాధించిన యువతిగా రికార్డు నెలకొల్పిన ఆర్యా రాజేంద్రన్ ఈ ఉదయం మేయర్ ప్రమాణ...
అమెరికాలో ఒకేసారి నాలుగు చారిత్రక సంక్షోభాలు: జో బైడెన్
December 28, 2020వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా ఏకకాలంలో నాలుగు చారిత్రక సంక్షోభాలను ఎదుర్కొంటున్నదని ఇటీవల ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ కాలానుగుణ సవాళ్లను ఎదుర్కోవడంప...
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి: కుమారస్వామి
December 28, 2020బెంగళూరు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలో దిగుతామని, పొత్తుల విషయమై తమతో ఎవరూ చర్చలు జరపలేదని జేడీఎస్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వెల్లడించారు. బెంగళూరులో ...
వ్యాక్సిన్లతో ఇమ్యూనిటీ పిల్లల ఆరోగ్యానికి మంచిదేనా..?
December 28, 2020హైదరాబాద్: వ్యాధి నిరోధకత అనేది ప్రతి మనిషిలో సహజంగా ఉంటుంది. మనిషి అనారోగ్యం బారినపడకుండా ఈ వ్యాధి నిరోధకత తోడ్పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో వ్యాధినిరోధక శక్తి తగ్గినప్పుడు...
రైతుల కోసం పంజాబ్ న్యాయవాది ఆత్మహత్య
December 27, 2020న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల కోసం మరో వ్యక్తి ప్రాణ త్యాగం చేశాడు. ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళన చేస్తున్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే...
ఈశాన్య రాష్ట్రాలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు: అమిత్ షా
December 27, 2020న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల కోసం చేసిందేమీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. అభివృద్ధికి సమస్యగా మారిన తీవ్రవాద సంస్థలతో చర్చించడ...
బీజేపీలో చేరనున్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
December 27, 2020గువాహటి: అసెంబ్లీ ఎన్నికల ముందు అసోంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష కాంగ్...
అప్పుడు అసత్య ప్రచారంతో గెలిచారు: తమిళనాడు సీఎం
December 27, 2020న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడుతున్నది. ఒకరిపై మరొకరు విమర్శలు...
రైతుల భూములను ఎవరూ లాక్కోలేరు: రాజ్నాథ్ సింగ్
December 27, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పందించారు. ఇప్పటికైనా రైతులు ఆందోళన విరమించి ప్రభుత్వానికి సహక...
ఆ పువ్వు పరిమళాలను ప్రపంచవ్యాప్తం చేద్దాం: ప్రధాని మోదీ
December 27, 2020న్యూఢిల్లీ: ప్రపంచంలో కశ్మీరీ కేసర్ (కశ్మీరీ కుంకుమ పువ్వు)కు ప్రత్యేక స్థానం ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇతర దేశాల్లో లభించే కుంకుమ పువ్వుకు, కశ్మీర్లో ఉత్పత్తయ్యే కుంకుమ పువ్వుకు నా...
దేశ యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే: ప్రధాని మోదీ
December 27, 2020న్యూఢిల్లీ: భారతదేశ యువతను చూసినప్పుడల్లా తనలో భరోసా పెరుగుతుందని, మనసు ఉల్లాసంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఏదైనా సాధించగల, చేయగల సత్తా వారిలో ఉన్నదని పేర్కొన్నారు. ఎంతటి...
ప్రధాని మన్ కీ బాత్.. తలెల చప్పుళ్లతో రైతుల నిరసన
December 27, 2020న్యూఢిల్లీ: ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా రైతులు తలెల శబ్దాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రేడియోలో ప్రధాని ప్రసంగం కొనసాగినంతసేపు ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట...
ప్రధాని మన్ కీ బాత్పై నెటిజన్ల సెటైర్లు
December 27, 2020న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమంపై నెటిజన్లు సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఒకవైపు యూట్యూబ్లో లైక్ల కంటే డిస్లైక్లు ఎక్కువగా వస్తుండగానే.. మరోవైపు ఇతర సామాజిక మాధ్య...
చలికి గడ్డకట్టిన సరస్సు!
December 26, 2020సిమ్లా: దేశంలో చలి తీవ్రత పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా హిమాలయ పర్వతాల సమీపంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. ప...
పెండ్లి పేరుతో మోసం.. యువతిపై ఏడాదిగా అత్యాచారం!
December 26, 2020అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని కేడియా ప్రాంతంలో దారుణం జరిగింది. స్థానికుడైన ఓ యువకుడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన యువతిని సోషల్ మీడియా ద్వారా పరిచయ...
NDA కూటమికి మరో షాక్
December 26, 2020న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నబీజేపీ నేతృత్వంలోని NDA కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే శివసేన, శిరోమణి అకాలీదళ్ పార్టీలు NDA కూటమికి గుడ్ బై చెప్పగా తాజాగా రాష్ట్ర...
జర్నలిస్టును దోచుకున్న దోపిడీ దొంగలు అరెస్ట్
December 26, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జర్నలిస్టును దోచుకున్న ఇద్దరు దాడి దోపిడీ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం రోజుల వ్యవధిలో ఢిల్లీలోని లక్ష్మీనగర్ ఏరియాలో ANI జర్నలిస్ట్ జాయ్ ప...
రష్యాలో తగ్గని కరోనా విస్తృతి
December 26, 2020మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. రోజుకు 25 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 29,258 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో రష్యాలో ఇప్పటివర...
జూన్ 1 నుంచి 10th పరీక్షలు
December 26, 2020కోల్కతా: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గకపోయినా విద్యార్థుల భవిష్యత్తు కోసం కనీసం 10th, ఇంటర్ విద్యార్థులకైనా వార్షిక పరీక్షలు నిర్వహించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ...
యువతిని కొరికి చంపిన చిరుత
December 26, 2020జునాఘడ్: గుజరాత్లోని జునాఘడ్ జిల్లాలో మరో దారుణం జరిగింది. గత సోమవారం జిల్లాలోని ధన్ఫులియా గ్రామంలో రెండు సింహాలు ఓ 14 ఏండ్ల బాలికపై దాడిచేసి హతమార్చిన ఘటనను మరువకముందే.. తాజాగా ...
ఇథియోపియా సాయుధ దాడి.. 207కు చేరిన మరణాలు
December 26, 2020అడీస్ అబాబా: ఇథియోపియాలోని బెనిషాంగుల్ గుముజ్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం జరిగిన సాయుధ దాడిలో మృతుల సంఖ్య 207కు చేరింది. ఇథియోపియా మానవ హక్కుల సంఘం ఈ విషయాన్ని వెల్లడించింది. మృతుల్లో 133 మంద...
'బీహార్లో జేడీయూ కథ కంచికే'
December 26, 2020పట్నా: బీహార్లో అధికార ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కథ ముగిసినట్లేనని ఆర్జేడీ కీలక నేత, లాలూప్రసాద్ యాదవ్ పెద్దకుమారుడు తేజ్ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్వరల...
కాంగ్రెస్ శ్రేణులూ నిద్ర లేవండి: దిగ్విజయ్ సింగ్
December 26, 2020భోపాల్: కేంద్ర సర్కారు ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మరోసారి విమర్శలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాల ద్వా...
కశ్మీర్ను వణికిస్తున్న 'చిల్లై కలన్'
December 26, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో చలి రోజురోజుకు పెరిగిపోతున్నది. కశ్మీర్లో గత 15 రోజులుగా, జమ్ములో గత వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువయ్యింది. దీంతో అక్కడి ప్రజలు ఇండ్ల నుంచి అడుగు బయట పె...
'అక్రమార్కులను 10 ఫీట్ల లోతులో పాతరేస్తా'
December 26, 2020భోపాల్: రాష్ట్రంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అక్రమార్కులను ఇక ఏ మాత్రం క్షమించేది లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ హెచ్చరించారు. ప్రస్తుతం తాను ప్రమా...
టీఎంసీ నేత వాహనాలకు నిప్పు.. పరిస్థితి ఉద్రిక్తం
December 26, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య వాగ్వాదాలు, కొట్లాటలు పెరిగిపోతున్నాయి. కోల్కతా నగరంలోనేగాక గ్ర...
యూకే స్ట్రెయిన్ కంటే ఆ వైరసే ప్రమాదకరమా..?
December 25, 2020దక్షిణాఫ్రికా కొవిడ్ రకం డేంజర్ అన్న బ్రిటన్ ఆరోగ్య మంత్రిబ్రిటన్ మంత్రి ఆరోపణలకు రుజువులు లేవన్న దక్షిణాఫ్రికా మంత్రి...
యూకే నుంచి వచ్చిన 10 మందికి కరోనా
December 25, 2020బెంగళూరు: ఇటీవల యునైటెడ్ కింగడమ్ (యూకే) నుంచి కర్ణాటకకు వచ్చిన 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. అయితే, వారిలో ఉన్నది యూకేలో ప్రస్తుత...
ఆ పార్కులో భారీ తాబేలు మాయమైంది!
December 25, 2020చెన్నై: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అల్దబ్రా జాతి తాబేలును దొంగలు ఎత్తుకెళ్లారు. తమిళనాడు రాష్ట్రం మహబలిపురంలోని క్రొకడైల్ పార్కు నుంచి దొంగలు ఆ తాబేలును మాయం చేశారు. అంతర్జాతీయ మార్కెట్...
ఏడాదో రెండేండ్లో వేచిచూడండి: రాజ్నాథ్సింగ్
December 25, 2020న్యూఢిల్లీ: కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునే వరకు తమ ఉద్యమాన్...
యూపీలో లవ్ జిహాద్ కేసు.. యువకుడికి జైలు
December 25, 2020బిజ్నోర్: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన బలవంతపు మతమార్పడి నిరోధక చట్టం దుర్వినియోగానికి గురైంది. ప్రేమ పేరుతో హిందూ బాలిక మతం మార్చేందుకు ప్రయత్నించాడంటూ పోలీసుల...
అంగుళం భూమి కూడా లాక్కోలేరు: లఢఖ్ ఎంపీ
December 25, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షా ఉండి.. రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా కొనసాగినంతకాలం దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లఢఖ్ ఎంపీ జమ్యా...
విజయవంతంగా మిసైల్ సిస్టమ్ ట్రయల్స్
December 23, 2020న్యూఢిల్లీ: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో క్షిపణి వ్యవస్థ ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించింది. భూ ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించగల మధ్యశ్రేణి క్షిపణి ...
కాంగ్రెస్ నేత మదన్లాల్ కన్నుమూత
December 23, 2020శ్రీనగర్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి మదన్లాల్ శర్మ (68) మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కట్రా ఏరియాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చి...
'దర్యాప్తు సంస్థలతో కాదు.. రాజకీయంగా పోరాడండి'
December 23, 2020బీజేపీ నేతలకు పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ హితవుశ్రీనగర్: జమ్ముకశ్మీర్ పీడీపీ అధ్యక్షురాలు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీ...
బెంగాల్ను ఎవరూ ధ్వంసం చేయలేరు: మమతా బెనర్జి
December 23, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి భారతీయ జనతాపార్టీపై (బీజేపీపై) విమర్శలు గుప్పించారు. బెంగాల్ను ఎవరూ ధ్వంసం చేయలేరని బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించార...
జూలో రెండు చిట్టి గిబ్బన్ల జననం
December 23, 2020ఇటానగర్: అరుణాచల్ప్రదేశ్లోని జంతు ప్రేమికులకు ఇటానగర్ బయాలజికల్ పార్క్ మంచి క్రిస్మస్ కానుకను అందజేసింది. ఇటానగర్ జూగా ప్రసిద్ధి చెందిన ఈ బయాలజికల్ పార్కులో గత ఎనిమిది రోజుల ...
అక్కడ 2021 జూన్లో వార్షిక పరీక్షలు
December 23, 2020కోల్కతా: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో గత విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల నిర్వహణ జరుగలేదు. జాతీయ విద్యాసంస్థలతోపాటు, వివిధ రాష్ట్రాల్లో వార్షిక పరీక్షలు వాయిదాపడ్డాయి. తెలంగాణ...
NCP పార్లమెంటరీ నేతగా పుష్ప కమల్ దహల్
December 23, 2020ఖాట్మండు: నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (NCP) పార్లమెంటరీ నాయకుడిగా పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఎన్నికయ్యారు. అంతర్గత విభేదాల కారణంగా నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి తన ప్రభుత్వాన్ని ర...
రైతులకు కేంద్రం తీపి కబురు.. రెండ్రోజుల్లో ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ
December 23, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత ఒక్కో రైతుల ఖాతాలో రూ.2000 చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. అందుకు అవసరమయ్...
నైట్ కర్ఫ్యూ విధించేందుకు కలెక్టర్లకు అనుమతి
December 23, 2020ముంబై: దేశంలో కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. అయితే ఇంతలోనే యూకేలో కరోనా మహమ్మారి కొత్త రూపు సంతరించుకుని విస్తరిస్తుండటం, యూకే నుంచి మన దేశానికి వచ్చిన పలువురికి...
'ప్రధాని ట్యూన్కు తగ్గట్టే పళనిస్వామి ఆట'
December 23, 2020న్యూఢిల్లీ: రైతులు నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ఈ ఉదయం కాంచిపురంలో నిర్వహించ...
26 రాష్ట్రాల్లో 10 వేలలోపే యాక్టివ్ కేసులు
December 23, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం మరింత తగ్గుతున్నది. రోజురోజుకు కరోనా బారి నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతూ, కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. దీంతో దేశంలో మొత...
రాహుల్గాంధీకి ఆలుగడ్డ ఎట్ల పెరుగుతదో తెలియదు
December 23, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలను నల్ల చట్టాలుగా పేర్కొంటూ రైతుల ఉద్యమానికి తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ఎంప...
యూకేకు విమానాల రాకపోకలపై నేపాల్ నిషేధం
December 22, 2020ఖాట్మండు: యునైటెడ్ కింగ్డమ్కు (యూకేకు) విమానాల రాకపోకలపై నేపాల్ నిషేధం విధించింది. ఈ మేరకు నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటన చేసింది. యూకేలో కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెంది వ...
ఏపీ నూతన సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్
December 22, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్ ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో.. ఆమె స్థానంలో ఆదిత్యనాథ్ ...
కొత్త రెస్టారెంట్ పెట్టిన 'బాబా కా దాబా' తాతయ్య
December 22, 2020న్యూఢిల్లీ: లాక్డౌన్ తెచ్చిన కష్టాల కారణంగా గత అక్టోబర్లో సోషల్ మీడియాలో ఓ వెలుగు వెలిగిన 80 ఏండ్ల వృద్ధుడు, ఓ చిన్న దాబా యజమాని కాంత ప్రసాద్.. ఇప్పుడు కొత్తగా ఓ రెస్టారెంట్ను ప్రారంభి...
ఆ కొత్త రకం కరోనాతో మనకు ముప్పేం లేదు: కేంద్రం
December 22, 2020న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఉత్పరివర్తనం చెంది (కొత్తరూపు సంతరించుకుని) వేగంగా విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్తో మనకు ముప్పేమీ లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ...
'విశ్వభారతి' శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని ప్రసంగం
December 22, 2020న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 24న పశ్చిమబెంగాల్ రాష్ట్రం, శాంతినికేతన్లోని విశ్వభారతి యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్నారు. అయితే, ఆయన నేరుగా కాకుండా వీడియో కాన్ఫరె...
సింహాల దాడిలో బాలిక దుర్మరణం
December 22, 2020అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం జునాఘడ్ జిల్లాలోని ధన్ఫులియా ఏరియాలో ఘోరం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన బాలికపై రెండు సింహాలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. జునా...
సవాల్ చేశారుగా చర్చిద్దాం రండి
December 22, 2020యూపీ మంత్రులకు ఢిల్లీ డిప్యూటీ సీఎం పిలుపుఈ రోజంతా లక్నోలోనే ఉంటానన్న మనీష్ సిసోడియా
జర్నలిస్ట్ నిలువు దోపిడీ.. నిందితుల కోసం గాలింపు
December 22, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు ఒక జర్నలిస్టును నిలువు దోపిడీ చేశారు. ANI జర్నలిస్ట్ జాయ్ పిళ్లై సోమవారం రాత్రి ఆఫీస్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ముగ్గురు దొంగలు...
దేశంలో 3 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
December 22, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతూ.. వైరస్ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్...
అన్నాడీఎంకేది అవినీతి పాలన.. గవర్నర్కు డీఎంకే ఫిర్యాదు
December 22, 2020చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తూ పా...
ఐదు రోజులు, రెండు పెండ్లిళ్లు.. పరారీలో పెండ్లి కొడుకు
December 20, 2020న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో ఓ దొంగ పెండ్లి కొడుకు ఇద్దరు అమ్మాయిలను మోసం చేశాడు. చదివింది సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయినా కట్నం కోసం ఇద్దరిని మోగిసంచి పారిపోయాడు. ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు యువ...
మోదీ మాట్లాడినంత సేపు తలెల శబ్దం చేద్దాం!
December 20, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య పలు ధపాలుగా చర్చలు జరిగినా అంగీకారం కుదరకపోవడ...
కొడుకును చంపి తల్లి మెడలో బంగారం ఎత్తుకెళ్లిన దొంగ
December 20, 2020బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి మహిళ మెడలో గొలుసు చోరీ చేసి, ఆమె కొడుకును గొంతు పిసికి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బెంగళూరులోని జ్ఞానగంగాన...
సంకట స్థితిలో మమత, మాయా పార్టీలు: శివానంద్ తివారీ
December 20, 2020పట్నా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC), ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాది పార్టీ (BSP) ప్...
ప్లాస్టిక్ వేస్ట్కు బదులుగా చపాతీ విత్ కర్రీ
December 20, 2020ముంబై: ప్లాస్టిక్ చెత్తకు చెక్ పెట్టడం కోసం మహారాష్ట్రలోని కళ్యాణ్ డోంబివ్లీ పట్టణ పాలకులు వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టారు. ఐదు కిలోల ప్లాస్టిక్ వేస్టును తీసుకొస్తే ఒక ఫుడ్ కూపన్ ఇస్త...
రివాల్వర్తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
December 20, 2020పట్నా: బీహార్లో ఘోరం జరిగింది. సర్వీస్ రివాల్వర్తో తనను తాను కాల్చుకుని ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఔరంగాబాద్ జిల్లా అంబా పోలిస్స్టేషన్ సమీపంలోని తన నివాసంలో ఎస్ఐ...
కోయంబత్తూర్లో కేక్ షో.. స్పెషల్ అట్రాక్షన్ కరోనా కేక్
December 20, 2020చెన్నై: క్రిస్మస్ ఉత్సవాలను పురస్కరించుకుని తమిళనాడులోని కోయంబత్తూర్ పట్టణంలో కేక్ షోను ప్రారంభించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 10 రోజులపాటు కేక్ షో కొనసాగుతుందని నిర్వాహకుల...
బాంబు పేలి 9 మంది దుర్మరణం
December 20, 2020కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదుల వరుస దాడులతో అట్టుడుకుతున్నది. తరచూ ఏదో ఒకచోట బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాబూల్లో బాంబు పేలి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికిపైగా ...
స్క్రాప్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం..వీడియో
December 20, 2020అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం వల్సాద్ జిల్లాలోని వాపి ఏరియాలో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్ గోడౌన్లోని స్క్రాప్కు మంటలు అంటుకుని ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఈ మం...
అనాలోచిత లాక్డౌన్ వల్లే అనర్థం: రాహుల్గాంధీ
December 19, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కోటి మార్కును దాటడానికి కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలే కారణమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రణాళిక లేని లాక్డౌన్తో కరోనాపై యుద్ధంలో ...
ఈ నెల 21న బైడెన్ దంపతులకు కొవిడ్ టీకా
December 19, 2020వాషింగ్టన్: ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ దంపతులు ఈ నెల 21న కొవిడ్ టీకా తీసుకోనున్నారు. బైడెన్ దంపతులు వచ్చే సోమవారం డె...
వైరస్ పీడ విరగడైంది: బెంగాల్ మాజీ మంత్రి
December 19, 2020కోల్కతా: ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ను ఖాళీ చేసి పశ్చిమబెంగాల్లో అధికారం చేపట్టబోతున్నామంటూ బీజేపీ నేతలు మురిసిపోతుంటే.. మరోవైపు తమ పార్టీలో వైరస్ అంతా బీజేపీలోకి వెళ్లిపోవడంతో పీడ విర...
21న జేఎన్యూ పునఃప్రారంభం
December 19, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి విద్యార్థుల కోసం యూనివర్సిటీని పునఃప్రారంభించనున్నట్లు జేఎ...
ఎన్నికల నాటికి మిగిలేది ఆమె ఒక్కరే: అమిత్ షా
December 19, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం అక్కడ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా వ్యాఖ్యానించారు. దాదాపు 200కు పైగా సీట్లతో తాము బెంగాల్లో అధికారం చ...
బెంగాల్లో ఆర్థిక పరిస్థితి దయనీయం: సువేందు
December 19, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని ఆ రాష్ట్ర మాజీ మంత్రి, కీలక నేత సువేందు అధికారి చెప్పారు. రాష్ట్రం ఈ ఆర్థిక దురవస్థ నుంచి బయటపడాలంటే బెంగాల్ పరిప...
బీజేపీలోకి 11 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు
December 19, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు రాజీనామా చేసిన కీలక నేత సువేందు అధికారి.. తాను పోవడమేగాక తనతోపాటు మ...
బీజేపీలో చేరిన సువేందు అధికారి
December 19, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు సువేందు అధికారి బీజేపీలో చేరారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
గుండెపోటుతో శివసేన సీనియర్ నేత మృతి
December 19, 2020ముంబై: శివసేన పార్టీ సీనియర్ నాయకుడు మోహన్ రవాలే (72) ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయాన్ని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మోహన్ రవాలే...
దుకాణంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
December 19, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ దుకాణంలో నిలువ ఉంచిన కిరోసిన్ డ్రమ్ములకు మంటలు అంటుకుని అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ...
ఇంటి పైకప్పు కూలి ముగ్గురు దుర్మరణం
December 19, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. విష్ణు గార్డెన్ ఏరియాలో ఓ ఇంటి పైకప్పు కూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘ...
గువాహటిలో హుక్కా బార్ల మూసివేత
December 19, 2020గువాహటి: అసోం రాష్ట్ర రాజధాని నగరమైన గువాహటిలోని హుక్కా బార్లు మూతపడనున్నాయి. ఏడు రోజుల్లో గువాహటి నగరంలోని హుక్కా బార్లు అన్నింటిని మూసివేయాలని అసోం ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ...
రాహుల్గాంధీలో ఆ సత్తా లేదు: శివానంద్ తివారీ
December 19, 2020న్యూఢిల్లీ: రాహుల్గాంధీ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టాలని పార్టీలో 99.9 శాతం మంది కోరుకుంటున్నారంటూ.. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా చేసిన వ్యాఖ్యలపై ఆర...
జపాన్లో రోడ్ల నిండా మంచు.. నిలిచిపోయిన వాహనాలు
December 18, 2020టోక్యో: జపాన్లో భారీగా మంచు కురుస్తున్నది. రహదారులపై మంచు కమ్మేయడంతో వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. వాయవ్య జపాన్లోని పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. పలుచోట్ల ఇండ్లపైన , రహదార...
రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోండి: రాహుల్గాంధీ
December 18, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై ప్రధానని మోదీ అలవాటు ప్రకారమే వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశ ప్రజలపైన, వారి సమస్యలపై విధేయత చూపకపోవడం మోదీకి అలవాటని విమర్...
తమిళనాడు సర్కారుకు NHRC నోటీసులు
December 18, 2020న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) నోటీసులు జారీచేసింది. తమిళనాడులోని కాంచీపురం వ్యవసాయశాఖ కార్యాలయంలో టాయిలెట్ల సౌకర్యం కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాల...
రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలి: సుర్జేవాలా
December 18, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్టోరల్ కాల...
ఇంట్లో పేలుళ్లు.. 15 మంది దుర్మరణం
December 18, 2020కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో ఘోరం జరిగింది. ఘాజ్నీ ప్రావిన్స్ గెలాన్ జిల్లాలోని ఓ ఇంట్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయప...
పసుపు చట్నీ.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం
December 18, 2020హైదరాబాద్: ఎంతో ఆరోగ్య ప్రదాయిని అయిన పసుపును మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి ఏం చేస్తాం..? కూరల్లో అయితే చిటికెడు వేసుకుంటాం. మరి ఎక్కువ మొత్తంలో కావాలంటే.. పాలలోనో, నీళ్లలోనో వేసుకు...
పసుపుతో ప్రయోజనాలెన్నో..
December 18, 2020హైదరాబాద్: పసుపు! మానవ జీవన విధానంలో ఈ పసుపునకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. మనలో చాలా మందిమి మన తల్లిదండ్రులు.. తాతలు, నానమ్మలు, అమ్మమ్మల నుంచి పసుపు ప్రాముఖ్యం గురించి వినే ఉన్నాం. వి...
బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
December 18, 2020న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తమపై బెంగాల్ సర్కారు తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నదంటూ అక్కడి బీజేపీ నేతలు దాఖలు...
మమతకు మళ్లీ షాక్.. టీఎంసీని వీడనున్న మరో నేత
December 18, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. ఇప్పటికే కీలక నేత సువేందుకు అధికారి, పండవేశ్వర్ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ తృణమూల్ కాంగ్రెస్కు ...
సువేందు అధికారికి జడ్ కేటగిరీ భద్రత
December 18, 2020న్యూఢిల్లీ: ఇటీవలే మమతాబెనర్జీ కేబినెట్లో మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, చివరికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పశ్చిమబెంగాల్ సీనియర్ నాయకుడు సువ...
ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై సుప్రీంకోర్టు ఆదేశాలు
December 18, 2020న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకో్ర్టు ఆదేశాలు జారీచేసింది. కొవిడ్ ఆస్పత్రులు సహా దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో ప్రతి న...
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలోనూ బైడెన్దే విజయం
December 16, 2020వాషింగ్టన్: పాపులర్ ఓట్లలో ఓడిపోయినప్పటికీ తనదే గెలుపంటూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి. పాపులర్ ఓట్లతోపాటు తాజాగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కూడా ఆధిక్యత సాధించిన ...
జేఈఈ మెయిన్-2021 షెడ్యూల్ విడుదల
December 16, 2020న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్-2021 షెడ్యూల్ను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. 2021లో మొత్తం నాలుగు దశల్లో జేఈఈ మెయిన్ పరీ...
ఏఎంయూ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రధాని
December 16, 2020న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ నెల 22న జరిగే శతాబ్ది ఉత్సవాల్లో ఆయన వీడియో లింక్ ద్వారా ప్...
అక్కడ జనవరి 4 నుంచి బడులు షురూ
December 16, 2020చెన్నై: పుదుచ్చేరిలో జనవరి 4 నుంచి బడి గంట మోగనున్నది. వచ్చేనెల నాలుగు నుంచి పుదుచ్చేరిలో పాఠశాలలను పునఃప్రారంభిస్తామని ఆ ప్రాంత వ్యవసాయ, విద్యాశాఖ మంత్రి ఆర్ కమలకన్నన్ చెప్పారు. జ...
తృణమూల్ పేక మేడలా కూలిపోతున్నది: ముకుల్ రాయ్
December 16, 2020కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పేక మేడలా కూలిపోతున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, పశ్చిమబెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ ఎవరో ఒకరు ఆ...
ఎమ్మెల్యే పదవికి సువెందు రాజీనామా
December 16, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సువెందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన స్వయంగా అసెంబ్లీకి వెళ్లి తన రాజీనామాను సమర...
17 రోజులుగా 40 వేలకు దిగువనే కొత్త కేసులు
December 16, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ప్ర...
రజినీతో పొత్తుపై మాట్లాడే సమయం కాదు: కమల్ హాసన్
December 16, 2020చెన్నై: తమిళ ప్రజలు ఏ భాషనైనా సులువుగా నేర్చుకోగలరని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్హాసన్ అన్నారు. తమిళ భాష ఒక మధురమైన భాష అని ఆయన పేర్కొన్నారు. అందుకే తమ...
రాహుల్గాంధీకి వ్యవసాయం అంటే తెలుసా..?
December 16, 2020భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్సింగ్ చౌహాన్ రాహుల్గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయ చట్టాలను రాహుల్గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంపై మండిపడ్డారు...
ఈ నెల 19 నుంచి అక్కడ సభలు, సమావేశాలకు అనుమతి
December 16, 2020చెన్నై: తమిళనాడులో ఈ నెల 19 నుంచి సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అవకాశం లభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పొడి పళనిస్వామి డిసెంబర్ 19 నుంచి తమిళనాడులో రాజకీయ సమావేశాలు, బహిర...
ఆ మంత్రుల సవాల్కు నేను సై
December 16, 2020న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) పోటీచేస్తుందని తమ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించడం యోడీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని మంత్రులకు మింగుడు పడటం లే...
అగ్నిప్రమాదంలో 11 మంది వృద్ధులు మృతి
December 15, 2020మాస్కో: రష్యాలో ఘోరం జరిగింది. ఓ వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఏకంగా 11 మంది మృతి చెందారు. బాష్ కిరియా ప్రాంతంలోని ఉరల్ పర్వత శ్రేణుల్లోగల వృద్ధాశ్రమంలో మంగళవారం తెల్లవారుజామున 3 గం...
బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆందోళన
December 15, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు మరింత ఉధృతమవుతున్నది. వివిధ రాజకీయ పార్టీలు రైతుల ఆందోళనకు మద్దతు తెలుపడమేగాక నిర...
టుడే న్యూస్ హైలైట్స్..
December 15, 20201. పారదర్శకంగా క్రయ విక్రయాలు : మంత్రి ప్రశాంత్ రెడ్డి
భార్యాపిల్లల గొంతుకోసి భర్త ఆత్మహత్య
December 15, 2020భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మజ్గావన్ పట్టణం నాయ్ బస్తీ ఏరియాకు చెందిన ధర్ము వర్మ (37) అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలను గొ...
పెరిగిన బంగారం, వెండి ధరలు
December 15, 2020న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.514 పెరిగి రూ.48,847కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ముగియడం, రూపాయి మారకం విలువ కొంచెం...
దేశంలో కరోనా కేసులు ప్రపంచ సగటు కంటే తక్కువ
December 15, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచంలో ప్రతి మిలియన్ జనాభాకు 9,000 కరోనా కేసులు ఉన్నాయని, దేశంలో మాత్రం ...
మందుపాతర పేల్చి కాబూల్ డిప్యూటీ గవర్నర్ హత్య
December 15, 2020కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదుల దారుణాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం మందుపాతర పేల్చి కాబూల్ డిప్యూటీ గవర్నర్ మొహిబుల్లా మొహమ్మదిని హతమార్చారు. ఈ ఘటనలో మొహిబుల్లాతోపాటు ...
'రాజకీయ మనుగడ కోసమే రైతులకు ప్రతిపక్షాల మద్దతు'
December 15, 2020న్యూఢిల్లీ: రాజకీయ మనుగడ కోసమే ప్రతిపక్షాలు రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నాయని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖల మంత్రి గిరిరాజ్సింగ్ విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో మ...
ఉత్తరాది రాష్ట్రాల్లో పంజా విసురుతున్న చలి
December 15, 2020న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో చలి పంజా విసురుతున్నది. నార్త్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. రానున్న నాలుగు రోజులపాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల...
ఐఐటీ మద్రాస్లో 183కు చేరిన కరోనా కేసులు
December 15, 2020చెన్నై: ఐఐటీ మద్రాస్లో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరగింది. మంగళవారం నాటికి క్యాంపస్లోని మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 183కు చేరింది. ఇటీవల మొత్తం 514 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు న...
చిన్న పార్టీలతో కూటమి కడుతాం
December 15, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ సన్నాహకాలు మొదలుపెట్టింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గద్దె...
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం
December 15, 2020న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బరిలో దిగనుంది. ఈ విషయాన్ని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్వయంగా వెల్లడించారు. యూపీ అసెంబ్ల...
కొవిడ్ టీకా పంపిణీకి కేంద్రం గైడ్లైన్స్
December 14, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారి నుంచి విముక్తి కల్పించే కొవిడ్ వ్యాక్సిన్ మరికొద్ది వారాల్లో భారత్లో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. తొలి ప్రా...
ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ చైనా దురాక్రమణ
December 14, 2020న్యూఢిల్లీ: అడ్డగోలు దురాక్రమణలకు తెగబడుతున్న చైనాపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పరోక్ష విమర్శలు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఒప్పందాలు ఏ విధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయో అర్థం చేస...
రాజస్థాన్ నగరపాలికల్లో బీజేపీకి ఘోర పరాజయం
December 14, 2020జైపూర్: రాజస్థాన్ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటీవల పైచేయి సాధించిన బీజేపీ.. నగరపాలికలు, మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో చతికిలపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పర...
17న భారత్, బంగ్లా ప్రధానుల వర్చువల్ మీట్
December 14, 2020న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 17న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ కానున్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలప...
మెరీనా బీచ్లో మళ్లీ సందర్శకుల సందడి
December 14, 2020చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్లో మళ్లీ సందర్శకుల సందడి మొదలైంది. భారీగా తరలివచ్చిన జనాలతో బీచ్ పునర్వైభవాన్ని సంతరించుకున్నది. దీంతో బీచ్లో ఎటుచూసినా సెల్ఫీల జో...
గూగుల్ ఉద్యోగులకు సెప్టెంబర్ వరకు వర్క్ ఫ్రం హోమ్
December 14, 2020హైదరాబాద్: గూగుల్ ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ శుభవార్త తెలియజేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు గూగుల్ కంపెనీ అనుమతించినట్లు ఆయన ట్వీట్ చే...
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం: బిపిన్ రావత్
December 14, 2020న్యూఢిల్లీ: శత్రు దేశాల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ స్పష్టంచేశారు. టిబెట్ అటానమస్ రీజియన్లో చైనా సేనల కద...
'జయశంకర్ ఎన్నిక'పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
December 14, 2020న్యూఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆ పిటిషన్పై...
దేశంలో పెరుగుతున్న చలి తీవ్రత
December 14, 2020న్యూఢిల్లీ: దేశంలో చలి పంజా విసురుతున్నది. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇప్పటికే 10 డిగ్రీ సెల్షియస్ దిగువకు పడిపోయాయి. దక్షిణాది రాష్ట...
ఆ 10 రాష్ట్రాల్లోనే 75.82 శాతం కొత్త కేసులు
December 14, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. రోజురోజుకు వైరస్ బారి నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతూ, కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. కొత్తగా నమోదవుతున్న కేసుల...
వాళ్లలో 90 శాతం మంది రైతులే కాదు
December 13, 2020న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ నుంచి వచ్చి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను కలిసిన వారిలో 90 శాతం మందికి వ్యవసాయంతో సంబంధమే లేదని ర...
అందరికీ ఉచితంగా కరోనా టీకాలు
December 13, 2020తిరువనంతపురం: కొవిడ్ టీకా అందుబాటులోకి రాగానే రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ చెప్పిన మాటలను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ మరోసా...
రైతుల నిరసన మరింత ఉధృతం
December 13, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రేపు (డిసెంబ...
గోవిందాచార్య మృతికి ప్రధాని మోదీ సంతాపం
December 13, 2020న్యూఢిల్లీ: సాహిత్య ప్రముఖుడు, సంస్కృత పండితుడు బన్నాంజే గోవిందాచార్య మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. గోవిందాచార్య మృతి వార్త తనను చాలా బాధించిందని ప్రధాని చెప్పారు. సాహిత్య ర...
అవినీతికి వ్యతిరేకంగా ఆప్ చీపురు యాత్ర
December 13, 2020చెన్నై: తమిళనాడులో అవినీతికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆందోళనకు దిగింది. ఆందోళనలో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నైలో బ్రూమ్ యాత్ర (చీపురు యాత్ర) నిర్వహించింది. అయితే, ...
రైతులకు మద్దతుగా ఢిల్లీ సీఎం కేజ్రివాల్ నిరాహార దీక్ష
December 13, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 18 రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతు నిలుద్దామంటూ ఆమ్ఆద్మీ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, ఇతర ప్రజానీకానికి ఢ...
రైతుల నిరసనపై కేంద్రమంత్రుల చర్చ
December 13, 2020న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రైతుల ఆందోళన నేపథ్యంలో కొంతమేరకు మెట్టు దిగిన మోదీ ప్రభుత్వం.. మద్దతు ధరపై...
రైతులకు మద్దతుగా రేపు ఆప్ ఉపవాసాలు
December 13, 2020న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గత 16 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దుతుగా రేపు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఉపవా...
స్టార్ హీరోయిన్ మహిరాఖాన్కు కరోనా
December 13, 2020కరాచి: పాకిస్థాన్కు చెందిన స్టార్ హీరోయిన్ మహిరాఖాన్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్నే ఆమే స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఇటీవల చేయించిన నిర్ధారణ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ...
సంస్కృత పండితుడు గోవిందాచార్య కన్నుమూత
December 13, 2020బెంగళూరు: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, విద్యావేత్త, వక్త బన్నాంజే గోవిందాచార్య (84) కన్నుమూశారు. ఈ ఉదయం ఉడుపి జిల్లా అంబల్పాడిలోని తన స్వగృహంలో గోవిందార్య తుదిశ్...
ఓటు హక్కు వినియోగించుకున్న వందేండ్ల బామ్మ
December 13, 2020శ్రీనగర్: దేశంలో ఏ ఎన్నికలు జరిగినా 70 శాతానికి మించి పోలింగ్ జరుగడం లేదు. ఇక నగరాల్లోనైతే పోలింగ్ శాతం 50 దాటడం కూడా గగనమైంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి...
దేశంలో 3.62 శాతానికి తగ్గిన యాక్టివ్ కేసులు
December 13, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. ప్రతిరోజు కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల భారం క్రమంగా తగ్...
ఢిల్లీలో దట్టంగా పొగ మంచు.. వీడియో
December 13, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మంచు గుప్పిట్లో చిక్కుకుంది. ఢిల్లీలోని పలు ప్రాంతాలపై మంచు దుప్పటి కప్పేసింది. ఈ దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై విజిబులిటీ పూర్తిగా తగ్గిపోయి వాహనాదారులు...
పంజాబ్లో జనవరి 1వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు
December 11, 2020చంఢీగడ్: కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో పంజాబ్లో నైట్ కర్ఫ్యూను జనవరి 1 వరకు పొడిగించారు. ఇటీవల డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ విధించారు. అయినా...
చేతబడి చేశారని దంపతుల దారుణ హత్య
December 11, 2020రాంచి: జార్ఖండ్ రాష్ట్రంలోని లొహర్దగ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని పుతార్ గ్రామానికి చెందిన దంపతులను చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కొట్టిచం...
యూపీలోనూ జరుగుతున్నది అదే
December 11, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై జరిగిన దాడిపై కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఖండించారు. శాంతిభద్రతలు ఎక్కడ హననానికి గ...
మసాజ్ పేరుతో వ్యభిచారం.. మూడు ముఠాల గుట్టురట్టు
December 11, 2020బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మూడు వ్యభిచార ముఠాల గుట్టురట్టయ్యింది. నగరంలో కొందరు స్పాలు, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న బెంగళూరు సెంట్రల్ ...
యువతిపై అత్యాచారం చేసి.. భవనం పైనుంచి తోసేసి..!
December 11, 2020సూరత్: గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలో దారుణం జరిగింది. నగరంలో పార్లే పాయింట్ ఏరియాలో ఓ 18 ఏండ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం భవనంపై నుంచి కిందకు తీసేశారు. దాంతో బహుళ అంతస్త...
సౌండ్ బాక్సులు మీదపడి ఇద్దరు చిన్నారులు మృతి
December 11, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బదౌన్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఊరేగింపులో సౌండ్ బాక్సులు మీదపడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్...
ఆస్పత్రిలో 9 మంది పసికందులు మృతి
December 11, 2020జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని జేకే లోన్ ఆస్పత్రిలో ఘోర జరిగింది. కేవలం 24 గంటల వ్యవధిలో అక్కడ 9 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం...
బీహార్ స్థాయికి దేశంలో రైతుల ఆదాయం
December 11, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన నూతన వ్యవసాయ చట్టాలతో రైత...
'పర్యావరణ' పాపం భారత్ది కాదు: ప్రకాష్ జవదేకర్
December 11, 2020న్యూఢిల్లీ: పర్యావరణ మార్పు అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. హానికర ఉద్గారాల కారణంగా గత 100 ఏండ్లుగా మార్పులు జర...
బెంగాల్ డీజీపీ, సీఎస్కు కేంద్ర హోంశాఖ సమన్లు
December 11, 2020న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో శాంతిభద్రతల పరిస్థితికి సంబంధించి ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు (డీజీపీ), చీఫ్ సెక్రెటరీకి (సీఎస్) కేంద్ర హోంశాఖ సమన్లు జారీచేసింది. ఈ విషయాన్న...
రాష్ట్రంలో 2.67 లక్షలు దాటిన కరోనా రికవరీలు
December 11, 2020హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా 612 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,516కు చేరింది. అయితే, అదే సమయంలో రోజువారీగా కరోనా...
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
December 10, 2020లక్నో: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రామ్లాల్ రాహి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లా ధ...
బీజేపీ నేతలకు పనిపాటా లేదు
December 10, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై తృణమూల్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారన్న ...
ఈ నెల 14 నుంచి బడులు ప్రారంభం
December 10, 2020న్యూఢిల్లీ: హర్యానాలో ఈ నెల 14 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులు ప్రారంభం కానున్నాయి. హర్యానా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, 10, 12వ తరగతి విద్యార్...
రూ.18.40 లక్షల బంగారం సీజ్
December 10, 2020చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి దొంగబంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి 366 గ్రాముల బంగారాన్ని ఎయిర్పోర్టులోని...
ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు: రతన్ టాటా
December 10, 2020న్యూఢిల్లీ: ఢిల్లీలో నిర్మించనున్న నూతన పార్లమెంట్ భవనం ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని టాటా ట్రస్టుల ఛైర్మన్ రతన్ టాటా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నట్...
నడ్డా కాన్వాయ్కి ఏమీ కాలేదు
December 10, 2020కోల్కతా: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్కి ఏమీ జరుగలేదని పశ్చిమబెంగాల్ పోలీసులు చెప్పారు. నడ్డాకు భద్రత కల్పించడంలో తమ తప్పిదం ఏమాత్రం లేదని వారు స్పష్టంచేశారు. 24 పర...
బీజేపీ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి
December 10, 2020కోల్కతా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పశ్చిమబెంగాల్లో నిరసన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్పై ఆందోళనకారులు రాళ్లు, ఇటుకలతో దాడికి పాల్పడ్డారు. నడ్డాతోపాటు పశ్చిమబెంగాల్ బీజేపీ...
హజ్-2021 దరఖాస్తు గడువు పొడిగింపు
December 10, 2020ముంబై: వచ్చే ఏడాది హజ్యాత్రకు వెళ్లేవారి కోసం కేంద్ర సర్కారు ఒక శుభవార్త చెప్పింది. హజ్ యాత్ర-2021 దరఖాస్తు గడువును 2021, జనవరి 10 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల...
కఠిన చట్టాలతో అత్యాచారాలు ఆగవు
December 10, 2020పట్నా: కఠిన చట్టాలు చేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగవని ఆర్జేడీ నేత శివానంద్ తివారీ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో ఒక మహిళపై అత్యాచారం జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరని, ఎందుకంటే గిరిజన సంప...
ఆయనను ఇంట్లో చొరబడి కొట్టాలి
December 10, 2020ముంబై: రైతుల ఉద్యమం వెనుక చైనా, పాకిస్థాన్ హస్తం ఉందన్న కేంద్రమంత్రి రావ్సాహెబ్ దన్వే వ్యాఖ్యలపై మహారాష్ట్ర మంత్రి బచ్చు కదూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రావ్సాహెబ్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్...
చైనా, పాకిస్థాన్పై సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి
December 10, 2020ముంబై: రైతుల ఆందోళన వెనుక చైనా, పాకిస్థాన్ దేశాల హస్తం ఉన్నదంటూ కేంద్రమంత్రి రావ్సాహెబ్ దన్వే చేసిన వ్యాఖ్యలపై శివసేన పార్టీ సెటైరికల్ కామెంట్లు చేసింది. రైతుల ఉద్యమం వెనుక చైనా, పాకిస్...
నీట్ను రద్దుచేసే యోచన లేదు
December 10, 2020న్యూఢిల్లీ: నీట్-2021 ప్రవేశపరీక్షను రద్దుచేసే ఆలోచనేది తమకు లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ స్పష్టంచేశారు. అయితే JEE మెయిన్ పరీక్షలను ప్రతి ఏడాది రెండు కంటే...
మహిళపై 17 మంది సామూహిక అత్యాచారం!
December 10, 2020రాంచి: జార్ఖండ్లో దారుణం జరిగింది. ముప్పై ఐదేండ్ల వయసున్న ఓ మహిళపై 17 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు మానవ మృగాళ్లా ఆమెపై పడి అఘాయిత్యం చేశారు. దుమ్కా జిల్లా ము...
భర్త వెంట తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య
December 09, 2020బదోహి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బదోహి జిల్లాలో దారుణం జరిగింది. భర్త వెంట తీసుకెళ్లలేదనే చిన్న కారణానికి ఓ మహిళ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. బదోహి జిల్లాలోని ద...
'వ్యాక్సిన్లకు' అనుమతి నిరాకరణ.. అవి తప్పుడు వార్తలన్న కేంద్రం
December 09, 2020న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని మీడియాలో కథనాలు వెలువడ్...
విపక్షాలను లెక్కచేయకుండా చట్టాలు: శరద్పవార్
December 09, 2020న్యూఢిల్లీ: రైతులు ఇంతటి చలిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని, రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్న వ్యవసాయ చట్టాలపై తమ అసంతృప్తిని వెల్లడిస్తూ గత 14 రోజుల నుంచి శాంతియుత...
12న హైవేల దిగ్బంధం.. 14న బీజేపీ కార్యాలయాల ముట్టడి
December 09, 2020న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. రైతులు ఆందోళన విరమించేందుకు ఒప్పుకుంటే ప్రస్తుత వ్యవసాయ చట్టాల్లో 8 సవరణలు చేస...
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు
December 09, 2020న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనను విరమింపజేసేందుకు కేంద్రం వేస్తున్న ఎత్తులేవీ పారడంలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా రైతు సంఘాల ...
ఆహారం ముట్టుకున్నందుకు దళితుడి దారుణహత్య!
December 09, 2020భోపాల్: మధ్యప్రదేశ్లో అగ్రకుల అహంకారం ఓ దళిత యువకుడి ప్రాణాలు తీసింది. ఆహారాన్ని ముట్టుకున్నాడనే కోపంతో అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ దళితుడిపై కర్కశత్వాన్ని ప్రదర్శించారు. అసభ్యప...
స్వల్పంగా తగ్గిన బంగారం ధర
December 09, 2020న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం నాటి ట్రేడింగ్లో ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.118 తగ్గి రూ.49,221కి చేరింది. క్రితం ట్రేడింగ్ భారీగా పెరిగిన పసిడి...
చెట్టుకు ఉరేసుకుని యువతీ, యువకుడు అత్మహత్య
December 09, 2020బదౌన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బదౌన్ జిల్లా ముజాహిద్పూర్ గ్రామంలో ఈ ఉదయం ఘోరం జరిగింది. చెట్టుకు ఉరేసుకుని ఓ యువతీ, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రుచి (22) అనే యువ...
తలుపు తీయగానే అనుకోని అతిథి.. ఒక్కసారిగా షాకైన కుటుంబం!
December 09, 2020త్రిస్సూర్: సాధారణంగా తలుపు శబ్దం అయితే మనం ఏం చేస్తాం..? ఎవరో వచ్చారనుకుని వెళ్లి తలుపు తీస్తాం! కానీ తలుపు తీయగానే మనిషి కాకుండా మరేదైనా క్రూర జంతువు కనిపిస్తే..! గుండె గుబేల్మనడం ...
దేశంలో 6.50 శాతంగా కరోనా పాజిటివిటీ రేట్
December 09, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటుండటంతో క్రమం తప్పకుండా యాక్టివ్ కేసులలో తగ్గుదల కనిపి...
తప్పతాగి పోలీసులపై వీరంగం.. మహిళపై కేసులు నమోదు
December 07, 2020చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ మహిళ తప్పతాగి ట్రాఫిక్ పోలీసులపై వీరంగం వేసింది. నోటికొచ్చిన బూతులు తిట్టడమేగాక, ఇన్స్పెక్టర్ను కాలితో తన్నింది. కొట్టడానికి చెయ్యెత్తింది. అయితే...
16 ఏండ్ల బాలికపై సామూహిక అత్యాచారం
December 07, 2020బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ పట్టణంలో దారుణం జరిగింది. 16 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ పదహారేండ్ల బాలిక తల్లికి క...
జీపు-ట్రక్కు ఢీ.. ఆరుగురు దుర్మరణం
December 07, 2020జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం చురు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీపు-ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో జీపులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గా...
బంగారం స్మగ్లింగ్.. ఎయిర్లైన్ ఉద్యోగి అరెస్ట్
December 07, 2020న్యూఢిల్లీ: సాధారణంగా స్మగ్లింగ్ ముఠాలు విదేశాల నుంచి అక్రమంగా భారత్కు తరలిస్తుంటాయి. ఇలా అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ ప్రతిరోజు ఎక్కడో ఒకచోట నిందితులు పట్టుబడుతూనే ఉన్నారు. కానీ, తాజా...
అక్కడ నైట్ కర్ఫ్యూ పొడిగింపు
December 07, 2020అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో నైట్ కర్ఫ్యూను మరింత పొడిగించారు. కరోనా పాజిటివ్ కేసుల విస్తృతి కొనసాగుతుండటంతో నైట్ కర్ఫ్యూను పొడిగించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలి...
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు
December 07, 2020న్యూఢిల్లీ: ఢిల్లీలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ్టి ట్రేడ్లో ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.104 తగ్గి రూ.48,703కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరల...
ఎలుగుబంటి దాడిలో నలుగురు దుర్మరణం
December 07, 2020రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోరియా జిల్లాలో ఘోరం జరిగింది. ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మహిళలు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు క...
ఎలక్ట్రిక్ పరికరాల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
December 07, 2020సిమ్లా: హిమాచలప్రదేశ్ రాష్ట్రం సోలన్ జిల్లా బడ్డి ఇండస్ట్రియల్ ఏరియాలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీలోని సామాగ్రి ...
రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఇప్పుడే స్పందించను
December 07, 2020చెన్నై: తమిళ సూపర్ స్టార్ రాజకీయ రంగప్రవేశంపై డీఎంకే నేత ఎంకే స్టాలిన్ స్పందించారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చని, ఆ హక్కు ఎవరికైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఆయన రాజకీయ రంగ...
దేశంలో 4 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
December 07, 2020న్యూఢిల్లీ: దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ప్రతిరోజు నమోదయ్యే కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గిపోతూ వస్తున్నది. ప్రస్తుతం దేశ...
5 శాతం దిగువకు కొవిడ్ పాజిటివిటీ రేటు
December 06, 2020న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. నేషనల్ క్యాపిటల్ ఏరియాలో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం దిగువకు చేరింది. ప్రస్తుతం దేశ రాజధాని ప్రాంతంలో కరోనా నిర్ధార...
భార్యను కొట్టొద్దన్నందుకు తండ్రిని నరికి చంపాడు!
December 06, 2020ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కొడుతున్న కొడుకును అడ్డుకోబోయి ఓ వృద్ధుడు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అడ్డుపడిన వృద్ధుడిని అతని కొడుకు కొడవలితో నరికి హత్...
గుజరాత్ నుంచి ఢిల్లీకి 250 మంది రైతులు
December 06, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు చేపట్టన ఆందోళన మరింత ఉధృతంగా మారింది. గత 11 రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతుండటంతో రోజుర...
కదులుతున్న కారులో బాలికపై గ్యాంగ్ రేప్!
December 06, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్షహర్ జిల్లా ఛటారీ పోలీస్స్టేషన్ పరిధిలో మరో దారుణం వెలుగుచూసింది. కదులుతున్న కారులో నలుగురు యువకులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అ...
సవతుల పిల్లల గొడవ.. రెండో భార్యను కాల్చిచంపిన బ్యాంకు మేనేజర్
December 06, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. సవతులిద్దరి పిల్లల గొడవ భార్యాభర్తల గొడవకు దారితీయడంతో క్షణికావేశానికి లోనైన ఓ బ్యాంకు మేనేజర్ తన రెండో భార్యను త...
వ్యవసాయ బిల్లులపై కేంద్రం తొందరపడింది
December 06, 2020ముంబై: వ్యవసాయ బిల్లుల ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా తొందరపడిందని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు శరద్పవార్ విమర్శించారు. పార్లమెంటులో వ్యవసాయ బ...
రాజీవ్ ఖేల్రత్నను తిరిగిచ్చేస్తా
December 06, 2020న్యూఢిల్లీ: మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు అంతకంతకే మద్దతు పెరిగిపోతున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా టీఆర్ఎస్, క...
ఆ బిల్లుల్లో మద్దతు ధరకు హామీ ఏది?: ఎమ్మెల్సీ కవిత
December 06, 2020హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లో ఏ ఒక్కదానిలోనూ పంటలకు కనీస మద్దతు ధరపై హామీ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అందుకే పార్ల...
భారత్ బంద్కు కాంగ్రెస్ మద్దతు
December 06, 2020న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు తెచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈ నెల 8న రైతు సంఘాలు నిర్వహించతలపెట్టిన భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. రైతులు ఇచ్చిన ...
కేఎస్ అళగిరికి కరోనా పాజిటివ్
December 06, 2020చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎస్ అళగిరికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప అస్వస్థత కారణంగా ఇటీవల ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. ఇవాళ వెల్లడైన రిపోర్టుల్...
చోటు లేదన్నందుకు ఈ-రిక్షా డ్రైవర్ దాడి.. ప్రయాణికుడు మృతి
December 05, 2020లక్నో: ఉత్తప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. చిన్న విషయానికే ఓ ఈ రిక్షా డ్రైవర్ ప్రయాణికుడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికుడు ఆస్పత్రిలో చికిత్...
రైతు సమస్యలపై కెనడాకు ఉన్న శ్రద్ధ లేదా..?
December 05, 2020న్యూఢిల్లీ: భారత్లో రైతుల ఆందోళనపై కెనడా పార్లమెంటుకు ఉన్న శ్రద్ధ భారత పార్లమెంటుకు లేదా అని జమ్హూరి కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి కుల్వంత్ సింగ్ సంధు ప్రశ్నించారు. దేశంలో రైతుల ఆందోళ...
బెంగాల్లో ర్యాలీపై బాంబు దాడి.. బీజేపీ, తృణమూల్ మధ్య ఘర్షణ
December 05, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం పశ్చిమ వర్ధమాన్ జిల్లా అసన్సోల్లో బీజేపీ ర్యాలీ నిర్వహిస్తుండగా బాంబు దాడి జరిగింది. అయితే, ఈ బాంబు దాడి ఎవరు, ఎవరిపై చేశారనే విషయంలో స్పష్టత కొర...
ఇదీ కొత్త పార్లమెంట్ డిజైన్..!
December 05, 2020న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంట్ స్థానంలో కేంద్రం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మంచబోతున్నది. ఈ నిర్మాణానికి సంబంధించి ఈ నెల 10న శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో న...
నూతన భవనంలో లోక్సభ సభ్యులకు 888 సీట్లు!
December 05, 2020న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన నిర్మాణం కోసం ఈ నెల 10న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. డిసెంబర్ 10న మధ్యాహ్నం ఒంటిగంటక...
భారీగా బంగారం, నగదు సీజ్.. నలుగురు అరెస్ట్
December 05, 2020బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. ఓ నలుగురు సభ్యుల ముఠా అక్రమంగా బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులు కలిగి ఉన్నట్లు సమాచారం అందుకున్న సెంట్రల...
మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర
December 05, 2020జైపూర్: కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతాపార్టీ వైఖరిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నాయకులు తన ప్రభుత్వాన్ని క...
మా రాజకీయాలు పవిత్రంగా ఉంటాయి
December 05, 2020చెన్నై: వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో అన్ని పార్టీలు ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాయి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన...
తుపాకీతో కాల్చుకుని యువకుడి ఆత్మహత్య
December 05, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నగ్లా ముబారక్పూర్ గ్రామంలో రవి (25) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో త...
బురేవి ఎఫెక్ట్: కుప్పకూలిన పురాతన చర్చిగోడలు.. వీడియో
December 05, 2020చెన్నై: బురేవి తుఫాన్ ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోనూ బురేవి తుఫాన్ ప్రభావం చూపుతున్నది. తమిళనాడు తీర ప్రాంతంలోని రామేశ్వరం,...
ఆ నల్ల చట్టాలను రద్దు చేయండి: తేజస్వి యాదవ్
December 05, 2020పట్నా: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బీహార్లో ఆర్జేడీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి రైతులు పెద...
వ్యవసాయ చట్టాలపై కోర్టుకు వెళ్తాం
December 05, 2020చెన్నై: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతున్నది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో ఇప్పటికే పంజాబ్ రైతులు ఢిల్లీ శివార్లల...
నో హెల్మెట్.. నో ఫ్యూయల్
December 04, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ద్విచక్ర వాహనదారులు పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించేలా చేయడం కోసం కొత్త నిబంధన తీసుకురానున్నారు. హెల్మెట్ ధరించిన వారికే ఇంధనం పోసేలా నో హెల...
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు
December 04, 2020న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.136 తగ్గి రూ.48,813కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ...
తుపాకీతో కాల్చుకుని పాల వ్యాపారి ఆత్మహత్య
December 04, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్షహర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో నష్టం వచ్చిందని ఓ పాల వ్యాపారి తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే....
ఆకాశ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించిన IAF
December 04, 2020న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) తాజాగా ఆకాశ్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఆధునీకరించ...
బురేవి ఎఫెక్ట్: టీ నగర్లో కుంభవృష్టి.. వీడియో
December 04, 2020చెన్నై: తీరాన్ని తాకకముందే బురేవి తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరిల్లో బీభత్సం సృష్టిస్తున్నది. భారీ వర్షాలతో అక్కడ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలోని టీ న...
బురేవి ఎఫెక్ట్: పుదుచ్చేరిలో కుండపోత వర్షం
December 04, 2020చెన్నై: బురేవి తుఫాన్ ప్రభావంతో పుదుచ్చేరి, దాని పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరాన్ని తాకనప్పటికీ గురువారం ఉదయం నుంచి అక్కడ వరుణుడి ప్రతాపం కొనసాగుతున్నది...
షో చేయడానికే ఆల్పార్టీ మీటింగ్.. కేంద్రంపై తేజస్వి ఫైర్
December 04, 2020న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై బీహార్కు చెందిన యువ నాయకుడు, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితిపై స...
కొద్ది వారాల్లోనే టీకా పంపిణీ పూర్తిచేస్తాం
December 04, 2020న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి తాము అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఒక ప్రకటన చేశారు. మాకు (ఢిల్లీ ప్ర...
అమెరికాలో పెరుగుతున్న కరోనా మరణాలు
December 02, 2020న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్నది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా భారీ సంఖ్యలోనే ఉంటున్నాయి. గడిచిన 24 గం...
తుఫాన్ పరిస్థితిపై ప్రధానితో మాట్లాడా: కేరళ సీఎం
December 02, 2020న్యూఢిల్లీ: బువేరి తుఫాన్ ఈ నెల 4న దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, పాంబన్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు, కేరళ ర...
బోరుబావిలోపడ్డ నాలుగేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
December 02, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లా కుల్పహర్ ఏరియాలో విషాదకర ఘటన చోటుచేసుకున్నది. ఓ నాలుగేండ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఘ...
ముంచుకొస్తున్న బురేవి తుఫాన్.. కేరళకు IMD రెడ్ అలర్ట్
December 02, 2020న్యూఢిల్లీ: నివర్ తుఫాన్ను మర్చిపోకముందే బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో తుఫాన్ బురేవి ముంచుకొస్తున్నది. బుధవారం సాయంత్రం ట్రింకోమలి సమీపంలో శ్రీలంక తీరాన్ని దాటిన బురేవి భారత్ వైపు దూసుకొస్తున...
నీచ రాజకీయాలు ఎందుకు.. పంజాబ్ సీఎంపై కేజ్రివాల్ ఫైర్
December 02, 2020న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక రైతులు చేపట్టిన ఆందోళన పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రైతుల ఆందోళనకు అడ్డు తగిలేలా ఢిల...
రాజ్యసభ స్థానానికి సుశీల్మోదీ నామినేషన్
December 02, 2020పట్నా: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ఇక రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. పట్నా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రామ్...
టాక్స్ పేయర్స్కు రూ.1,40,210 కోట్లు రీఫండ్
December 02, 2020న్యూఢిల్లీ: కరోనా ప్రభావంలోనూ ట్యాక్స్ పేయర్స్కు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశంతో సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) పన్ను తిరిగి చెల్లింపు సేవలు అందిస్తున్నది. ప్రతి ఏ...
పటాకులపై నిషేధాన్ని మరింత పొడిగించిన NGT
December 02, 2020న్యూఢిల్లీ: పటాకులు అమ్మడం, కాల్చడంపై నిషేధాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) మరింత పొడిగించింది. ఈ మేరకు బుధవారం NGT ఒక ప్రకటన విడుదల చేసింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఢిల్లీ,...
7 శాతం దిగువకు కొవిడ్ పాజిటివిటీ రేటు
December 02, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఒకవైపు పాజిటివ్ కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదవుతుండటం, మరోవైపు ప్రతిరోజు కరోనా నిర్ధారణ...
స్టాలిన్తో కాంగ్రెస్ నేతల మంతనాలు
December 02, 2020చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆ రాష్ట్రంలో పార్టీలు పొత్తులు, ఎత్తులకు సంబంధించి మంతనాలు మొదలుపెట్టాయి. తమిళనాడులో ప్రధాన పార్టీలైన అధికార అన్నా డీఎంకే, ...
బాక్సర్ దుర్యోధన్ నేగికి కరోనా
November 29, 2020న్యూఢిల్లీ: భారత బాక్సర్, మాజీ నేషనల్ చాంపియన్ దుర్యోధన్ నేగి కరోనా వైరస్ బారినపడ్డాడు. అయితే, కరోనా పాజిటివ్ వచ్చినా ఆయనలో వ్యాధి లక్షణాలు ఏమీ లేవని, అయినప్పటికీ ముందు జాగ్రత్...
ఆస్పత్రి నిర్లక్ష్యం.. ఒకేరోజు నలుగురు పసికందులు మృతి
November 29, 2020భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. షాదోల్ జల్లా ఆస్పత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్య వైఖరివల్ల కేవలం 24 గంటల వ్యవధిలోనే నలుగురు పసికందులు మృతిచెందారు. ఆస్పత్రి అథారిటీ ...
రూ.200 కోసం వ్యక్తి దారుణహత్య
November 29, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాలో దారుణం జరిగింది. కేవలం రూ.200 కోసం ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్యచేశాడు. సివిల్ లైన్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని శంషద్ మార్కెట్ ఏరియాలో శన...
70.97 శాతం మరణాలు 8 రాష్ట్రాల నుంచే..!
November 29, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం తక్కువగానే ఉన్నా, ఉత్తరాది రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా ఉత్త...
లిఫ్టులో ఇరుక్కుని ఐదేండ్ల బాలుడు మృతి
November 29, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారవి ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో ఆడుకుంటున్న ఐదేండ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుని మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. షాహుర్ నగర్లోని కో...
సుక్మా పేలుడులో ఒకరు మృతి.. 10 మంది జవాన్లకు గాయాలు
November 29, 2020రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుడుకు పాల్పడిన ఘటనలో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు (33) ప్రాణాలు కోల్పోయారు. మరో సెకండ్ ర్...
వ్యాక్సిన్ వచ్చినా మాస్కులు ధరించాల్సిందే: ICMR
November 29, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని దేశంలో కట్టడి చేయడం కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు సుదీర్ఘకాలంపాటు కొనసాగుతాయని భారత వైద్య పరిశోధన మండలి ( ICMR) చీఫ్ ప్రొఫెసర్ బలరాం భార్గవ స్పష్టంచేశారు...
నూతన సంస్కరణలతో రైతులకు కొత్త అవకాశాలు : ప్రధాని మోదీ
November 29, 2020న్యూఢిల్లీ : ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ రంగ సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నెలవారీ రేడియో కార్యక్రమం మన్కీ బాత్లో ...
రైతులతో తక్షణమే చర్చలు జరుపాలి: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్
November 29, 2020న్యూఢిల్లీ: హర్యానా ప్రభుత్వం రైతుల చలో ఢిల్లీ ర్యాలీని అడ్డుకోవడంపై ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహించ తలపెట్టిన రైతులను అడ్డుకోవడం కరెక్టు ...
ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత: ప్రధాని మోదీ
November 29, 2020న్యూఢిల్లీ: ప్రకృతిని పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రేడియోలో ప్రసంగించిన ఆయన.. ప్రకృతిని కాపాడుకోవడాన...
తూర్పు లడఖ్లో మార్కోస్ మోహరింపు
November 28, 2020న్యూఢిల్లీ: దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాను కట్టడి చేయడం కోసం భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా సరిహద్దుల్లో త్రివిధ దళాలను మోహరిస్తున్నది. ఇప్పటికే భారత వ...
ఎమ్మెల్యే అనుచరులపై కాల్పులు.. ఒకరు మృతి
November 28, 2020పట్నా: బీహార్ రాష్ట్రం గోపాల్గంజ్ జిల్లాలో జేడీయూ ఎమ్మెల్యే అమరీందర్ కుమార్ పాండే అనుచరులపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ...
అందుబాటులోకి వచ్చిన 4 వారాల్లో ఢిల్లీలో అందరికీ వ్యాక్సిన్
November 28, 2020న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత లభ్యతను బట్టి మూడు, నాలుగు వారాల్లోనే ఢిల్లీ వాసులందరికీ అందజేయగలమని అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. పాలీక్లినిక్ ...
కేంద్ర ప్రభుత్వాన్ని మేం నమ్మం: రైతులు
November 28, 2020న్యూఢిల్లీ: కేంద్రం అణచివేతకు పాల్పడుతున్నా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కి తీ...
అక్కడ మరో 10 రోజులు బడులు బందే
November 28, 2020న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తుండటంతో ఆ వైరస్ కట్టడి కోసం అక్కడి రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు,...
పాయువులో రూ.20 లక్షల బంగారం
November 28, 2020భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని బిజూపట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. జైనులబ్దీన్ అనే ప్రయాణికుడు చెన్నైకి వెళ్ల...
వారంలో ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్
November 28, 2020సిమ్లా: కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో ఇవాళ హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు చేసింది. ఈ ఉదయం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన హిమాచల్ప్రదేశ్ స...
రష్యాలో ఇంకా తగ్గని కరోనా ఉధృతి
November 28, 2020మాస్కో: రష్యాలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గడంలేదు. అక్కడ ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా రష్యాలో కొత్తగా 27,100 మందికి కరోనా పాజిటి...
ఒకే ఇంట్లో ముగ్గురిని పొడిచి చంపిన దుండగులు
November 28, 2020ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. జిల్లాలోని ఓల్డ్ కౌసాన్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లో చొరబడి.. ముగ్గురిని దారుణంగా హత్యచే...
కొలంబోలో ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ త్రైపాక్షిక భేటీ
November 28, 2020కొలంబో: భారత్, శ్రీలంక, మాల్దీవులు దేశాల మధ్య ఈ ఉదయం త్రైపాక్షిక భేటీ ప్రారంభమైంది. కొలంబోలో జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ తరఫున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మాల్దీవ్స్ తరఫున...
బస్సు కిందికి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం
November 28, 2020నోయిడా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. ఓ ఇన్నోవా కారు ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న...
69.04 శాతం కొత్త కేసులు ఆ 8 రాష్ట్రాల నుంచే..!
November 28, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య ఈ మధ్య కొంత వరకు పెరిగినా, దేశవ్యాప్తంగా చూసినప్పుడు తగ్గుతున్నది....
ఇంట్లో చొరబడి ముగ్గురి దారుణహత్య
November 26, 2020భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లాం జిల్లాలోని రాజీవ్నగర్ ఏరియాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంట్లో చొరబడి ముగ్గురిని దారుణంగా కాల్చిచంపాడు. మృతులు గోవింద్ సోలంకి (50), అత...
కేరళలో ఇంకా తగ్గని కరోనా ఉధృతి
November 26, 2020తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. ఇప్పటికే ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం కూడా కొత్తగా 5,378 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటి...
స్థిరంగా బంగారం, వెండి ధరలు
November 26, 2020న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులేమీ చోటుచేసుకోలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ్టి ట్రేడింగ్లో 10 గ్రాముల పసిడి ధర రూ.17 పెరిగి రూ.48,257కు చేరింది. క్రితం ట్రేడిం...
'బీజేపీకి బెంగాల్లో చోటే లేదు'
November 26, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతాపార్టీ మీద మరోసారి విమర్శలు గుప్పించారు. పశ్చిమబెంగాల్లో బీజేపీకి చోటే లేదని, అది బయటి ...
పర్యావరణ శాఖ మంత్రికి కరోనా పాజిటివ్
November 26, 2020న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్కి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన వెంటనే చికిత్స కోసం ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో చేరారు. అయితే, గోపాల్ రాయ్కి కరోనా నిర్ధారణ పరీ...
అధికారులతో కేంద్ర విద్యామంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
November 26, 2020న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ గురువారం తన మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాశాఖకు సంబంధించిన వివిధ పథకాలు,...
'కెప్టెన్ అమరీందర్ సింగ్.. రైతులను ఉసిగొల్పడం మానుకో'
November 26, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రుల మధ్య గొడవకు దారితీశాయి. హర్యానాలో మనోహర్లాల్ ఖ...
ఆటో-లారీ ఢీ.. నలుగురు దుర్మరణం
November 26, 2020ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరోజాబాద్-ఫరీహా రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆటో-లారీ ఢీకొన్నాయి. ఆటో పూర్తిగా లారీ కిందకు దూసుకెళ్ల...
అవి అన్నం పెట్టే చేతులు.. అడ్డుకోకండి కట్టర్జీ: పంజాబ్ సీఎం
November 26, 2020న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించుకున్న పంజాబ్ రైత...
60.5 శాతం కరోనా మరణాలు ఆరు రాష్ట్రాల్లోనే..!
November 26, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,489 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఇందులో ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచే ఎక్కువ కేసులు ...
రాష్ట్రపతి రాజ్యాంగ ప్రవేశిక పఠనం..వీడియో
November 26, 2020న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. రాజ్యాంగ ప్రవేశిక పఠనంతో జాతికి దిశానిర్దేశం చేశారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రవేశికన...
లైఫ్ సర్టిఫికెట్ల సమర్పరణకు గడువు పెంపు
November 25, 2020న్యూఢిల్లీ: పెన్షనర్లు జీవన ప్రమాణ పత్రం (లైఫ్ సర్టిఫికెట్) సమర్పించాల్సిన గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం 2020, డిసెంబర్ 31 వరకు ఉన్న గడువును 2021, ఫిబ్ర...
స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి
November 25, 2020న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో పసిడి ధరల్లో పెద్దగా మార్పులేమీ జరుగలేదు. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర కేవలం రూ.45 పెరిగి ర...
రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని
November 25, 2020న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లక్నో యూనివర్సిటి ప్రారంభమై నేటికి సరిగ్గా వందేండ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీ 100వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని న...
ఉద్యమిస్తున్న రైతులపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
November 25, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై హర్యానా ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడింది. ఢిల్లీలో ఆందోళన ప్రదర్శన నిర్వహించడం కోసం ...
నివర్ ఎఫెక్ట్: అక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. వీడియో
November 25, 2020చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను తీరాన్ని తాకకముందే తమిళనాడులో దాని ప్రభావం కనబడుతున్నది. తమిళనాడు తీరంలోని మామల్లాపురం ప్రాంతంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున...
పెను తుఫానుగా నివర్!
November 25, 2020న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను పెను తుఫానుగా మారిందని NDRF డీజీ ఎస్ఎన్ ప్రధాన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. తుఫాను నష్టాన్...
చైనీస్ అలుగు పట్టివేత.. నలుగురు నిందితులు అరెస్ట్
November 25, 2020గువాహటి: అసోంలో అక్రమంగా తరలిస్తున్న ఓ చైనీస్ అలుగు (పంగోలిన్)ను అక్కడి అధికారులు సీజ్ చేశారు. ఆ అలుగును తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒడిశాలో కొందరు ముఠాగా ఏర్పడి అలుగ...
బిహార్ అసెంబ్లీ స్పీకర్గా విజయకుమార్ సిన్హా
November 25, 2020పాట్నా : బీజేపీ ఎమ్మెల్యే విజయ్కుమార్ సిన్హా 17వ బిహార్ అసెంబ్లీ స్పీకర్గా బుధవారం ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన తొలి బీజేపీ నాయకుడిగా నిలిచారు. ఎన్నికల్...
నివర్ ఎఫెక్ట్: తమిళనాడు, పుదుచ్చేరిల్లో భారీ వర్షాలు!
November 25, 2020చెన్నై: ఈ సాయంత్రం తీరాన్ని తాకనున్న నివర్ తుఫాను ప్రభావంతో తమిళానాడు, పుదుచ్చేరిలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ...
జనావాసాల్లో చిరుత సంచారం.. వీడియో
November 25, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లా కేంద్రంలోని కవినగర్, రాజ్నగర్ ఏరియాల్లో చిరుతపులి కలకలం సృష్టించింది. రాజ్నగర్ ఏరియాలోగల ఘజియాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (జీడీఏ)...
కాంగ్రెస్ మూలస్తంభం కూలిపోయింది: సంజయ్ రౌత్
November 25, 2020ముంబై: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ మరణవార్త తమను బాధించిందని శివసేన పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితమే తాను అహ్మద్పటేల్ కుటుంబ...
నేనొక గొప్ప స్నేహితుడిని కోల్పోయా: మన్మోహన్సింగ్
November 25, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ మృతిపట్ల మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. అహ్మద్పటేల్ తనకు గొప్ప స్నేహితుడని, ఆయన అకాల మరణవార్త తెలిసి...
'నివర్'ను ఎదుర్కోవడానికి సర్వం సిద్ధం
November 24, 2020న్యూఢిల్లీ: ముంచుకొస్తున్న నివర్ తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేశామని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ చెప్పారు. తుఫాన్ ప్రభావంతో...
రేపు, ఎల్లుండి 80వ స్పీకర్ల సదస్సు.. ప్రారంభించనున్న రాష్ట్రపతి
November 24, 2020న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కెవాడియా పట్టణంలో రేపు (నవంబర్ 25న) 80వ స్పీకర్ల సదస్సు ప్రారంభం కానున్నది. నవంబర్ 25, 26 తేదీల్లో రెండు రోజులపాటు జరుగనున్న ఈ సదస్స...
సుప్రీంకోర్టులో ఆర్నబ్ పిటిషన్పై విచారణ వాయిదా
November 24, 2020న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ గోస్వామి పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రెటరీ తనకు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీస్న...
అతనిలోనూ జ్యోతీష్యుడున్నాడు: శరద్పవార్ చలోక్తులు
November 24, 2020ముంబై: మహారాష్ట్రలో మరో రెండు మూడు నెలల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బీజేపీ ఎంపీ రావ్సాహెబ్ పాటిల్ దాన్వే వ్యాఖ్యలపై రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్పవార్ చలోక్తుల...
రూ.49 వేల దిగువకు పసిడి
November 24, 2020న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు మరింత దిగొచ్చాయి. దేశరాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,049 తగ్గి రూ.48,569కి చేరింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పెరుగడం, అంత...
ఒకే కుటుంబంలో నలుగురి దారుణహత్య
November 24, 2020లూథియానా: పంజాబ్ రాష్ట్రం లూథియానాలోని మయూర్ విహార్ కాలనీలో దారుణం జరిగింది. రాజీవ్ సూద్ అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో అతని కుటుంబసభ్యులు నలుగురు దారుణహత్యకు గురయ్యారు. గుర్తు తె...
స్నేహితుడి తల్లిపై యువకుడి అఘాయిత్యం!
November 24, 2020జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలో దారుణం జరిగింది. వికాస్ జాట్ (21) అనే యువకుడు తన స్నేహితుడి తల్లి (58)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో చొరబడిన వికాస్...
వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్ఫోర్స్ ఏర్పాటు
November 24, 2020న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కరోనా వ్యాక్సిన్ సరఫరా కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధాని నరేంద్రమోదీకి తెలియజేశారు. దేశంలో కరోనా మహమ...
తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం
November 24, 2020న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి, తీవ్ర వాయుగుండం ఇప్పుడు తుఫానుగా మారింది. ఈ తుఫాను బుధవారం సాయంత్రానికి పుదుచ్చేరి, తమిళనాడు సరిహద్దుల్లోని కరైకాల్, మా...
పాయువులో బంగారం.. విలువ రూ.25 లక్షలు
November 24, 2020కొచ్చి: ఎక్కడ ఎన్నిసార్లు పట్టబడ్డా దేశంలో బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉన్నది. తాజాగా కేరళలోని కోజిక్కోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలోని ఎయిర్...
ఎన్కౌంటర్లో నేరస్థుడు హతం
November 23, 2020భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం మంద్సార్ జిల్లా సీతామావ్ ఏరియాలో ఓ నేరస్థుడిని స్థానిక పోలీసులు సినీ ఫక్కీలో మట్టుబెట్టారు. సీతామావ్ ఏరియాలో నేరగాళ్లు తచ్చాడుతున్నారన్న సమాచారం మేరకు స్థాన...
అక్కడ డిసెంబర్ 15 వరకు నైట్ కర్ఫ్యూ
November 23, 2020సిమ్లా: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఉత్తరాది రాష్ట్రాలు ఒక్కొక్కటిగా ప్రధాన నగరాల్లో కర్ఫ్యూలను అమల్లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్...
డిసెంబర్ 1న ఢిల్లీ హైకోర్టులో '2జీ' కేసు విచారణ
November 23, 2020న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించిన గతంలో వెలువడిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై డిసెంబర్ 1న ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. అయితే ఈ కేసుకు సంబంధించిన అప...
అదుపుతప్పి ఇంటి పైకప్పుపై పడ్డ DCM వ్యాన్
November 23, 2020బిలాస్పూర్: హిమాచల్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ DCM వ్యాన్ అదుపుతప్పి రోడ్డు దిగువన ఉన్న ఓ ఇంటి పైకప్పుపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి...
రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం
November 23, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. తాజాగా ఉత్తరాది రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ...
సౌదీలో ఇజ్రాయెల్ ప్రధాని రహస్య పర్యటన!
November 23, 2020జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఆదివారం రహస్యంగా సౌదీలో పర్యటించారు. అక్కడ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోలతో సమావేశమ...
కరోనా కట్టడికి లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమా..?: ఢిల్లీ హైకోర్టు
November 23, 2020న్యూఢిల్లీ: 'కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమా..?' అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందున ఢిల్లీలో తక్షణమే మళ్లీ లాక్...
ముందైతే POKను కలుపండి.. కరాచీ సంగతి తర్వాత చూద్దాం
November 23, 2020ముంబై: కరాచీ ఏదో ఒకరోజు భారతదేశంలో భాగం అవుతుందంటూ బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ వ్యంగ్యంగా స్పందించార...
అత్యంత విషమంగా తరుణ్ గొగోయ్ ఆరోగ్యం
November 23, 2020గుహహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. కరోనా బారిన పడటంతో గత నెలలో తరుణ్ గొగోయ్ గువాహటి మెడికల్ కాలేజ్ & ఆస్పత్రిలో చేరారు. అప్పటి న...
ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి హఠాన్మరణం
November 22, 2020తిరువనంతపురం: ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓ బీజేపీ అభ్యర్థి హఠాన్మరణం చెందిన ఘటన కేరళలోని కొల్లాం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొల్లాంలో పోటీ చేస్తున్నబీజ...
ట్విట్టర్ ఫాలోవర్స్లో ఆర్బీఐ సరికొత్త రికార్డు
November 22, 2020న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచలోనే అత్యధిక ట్విటర్ ఫాలోవర్లు ఉన్న కేంద్ర బ్యాంకుగా అవతరించింది. ఆర్బీఐ అధికారిక ట్విటర్ ఖాతా 'RBI Twitt...
మద్దతు ధరపై కేంద్రం తప్పుడు ప్రచారం: ప్రియాంకాగాంధీ
November 22, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (MSP) పెంపుపై కేంద్రం తప్పుడు ప్రచ...
మనిషి, మనిషి మధ్యలో శునకం!
November 22, 2020భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం హోషంగాబాద్ జిల్లాలో స్థానిక పోలీసులకు ఒక విచిత్రకర పరిస్థితి ఎదురైంది. ఒక శునకం విషయంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇద్దరు వ్యక్తులు పోలీసులను ఆ...
'హత్రాస్' బాధితులకు అడుగడుగునా అన్యాయమే: రాహుల్గాంధీ
November 22, 2020న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. హత్రాస్ కేసులో బాధితురాలి కుటుంబానికియోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అడ...
అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
November 22, 2020వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. అక్కడి ప్రజలు రికార్డు స్థాయిలో కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రముఖ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ...
వెంటిలేటర్పై తరుణ్ గొగోయ్
November 22, 2020గువాహటి: కాంగ్రెస్ సీనియర్ నేత, మూడు సార్లు అసోం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నది. ప్రస్తుతం ఆయన కండ్లు తెరిచి చూస్తున్నారు తప్ప ఏం మాట్...
కేరళ లోకల్బాడీ ఎన్నికల బరిలో అసోం యువతి
November 22, 2020కన్నూర్: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో అసోంకు చెందిన మున్మి గొగోయ్ అనే యువతి పోటీ చేస్తున్నది. సీపీఎం కంచు కోట అయిన కన్నూర్ పరిధిలోని ఇరిట్టీ పంచాయతీ నుంచి ఆమె బీజేపీ తరఫున బరిలో ...
ములాయంసింగ్కు బర్త్డే గ్రీటింగ్స్ చెప్పిన ప్రధాని
November 22, 2020న్యూఢిల్లీ: సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్కు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ములాయం...
కర్ఫ్యూ ఎఫెక్ట్.. రోడ్లన్నీ నిర్మానుష్యం
November 22, 2020అహ్మదాబాద్: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు మళ్లీ లాక్డౌన్ విధించకపోయినా కరోనా కట్టడి కొన్ని ...
నడికుడి ఎస్బీఐ బ్రాంచ్లో భారీ చోరి
November 21, 2020గుంటూరు: గుంటూరు జిల్లా నడికుడి ఎస్బీఐ బ్రాంచ్లో భారీ చోరి జరిగింది. దుండగులు రూ.85 లక్షల సొమ్ము కాజేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్ గు...
ఎప్పటికీ బీజేపీలో చేరను: సౌగతరాయ్
November 21, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అక్కడ అప్పుడే రాజకీయ వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలకుతోడు, ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు జంప్ జ...
పక్క గదిలో పిల్లలు ఆడుకుంటుండానే మరో గదిలో తల్లి దారుణహత్య
November 21, 2020ఆగ్రా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా జిల్లాలో దారుణం జరిగింది. పక్క గదిలో పిల్లలు ఆడుకుంటుండగానే మరో గదిలో తల్లి హత్యకు గురైంది. వైద్యురాలైన నిషా సింఘాల్ను దుండగుడు గొంతు కోసి హతమార్చా...
పట్టపగలు తుపాకీతో బెదిరించి మహిళ మెడలో గొలుసు చోరి
November 21, 2020న్యూఢిల్లీ: ఢిల్లీలో దొంగలు బరితెగిస్తున్నారు. పట్టపగలు అంతా చూస్తుండగానే మారణాయుధాలతో బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈస్ట్ ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. శుక్రవారం మధ...
కరోనా పరీక్షల సామర్థ్యం పెంచిన ఐసీఎమ్మార్
November 21, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దాంతో అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు అయిన ఆర్టీ-పీసీఆర్ టెస్టుల సామర్థ్యాన్ని పెంచాలని కేంద్ర హోంమంత్రి అ...
పసికందులపై పిల్లి దాడులు.. ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
November 21, 2020భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పసికందులపై ఓ పిల్లి వరుస దాడులకు పాల్పడుతున్నది. గత వారం రోజుల వ్యవధిలో ఇద్దరు పసిబిడ్డలపై పిల్లి ...
మాస్క్ ధరించకుంటే జేబులకు చిల్లే!
November 21, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా ప్రజలు ఏ మాత్రం లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో అధికారులు కఠిన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు....
అద్దెకు దిగిన తెల్లారే ప్రేమజంట ఆత్మహత్య!
November 21, 2020లక్నో: కొత్త కాపురం పెట్టేందుకు ఓ ఇంట్లో అద్దెకు దిగిన తెల్లారే ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హమీపూర్ జిల్లా రథ్ టౌన్షిప్ పరిధిలోని నాయ్ బస్తీ ఏరియాలో చోటుచ...
అళగిరిని బీజేపీలోకి తీసుకొస్తా!
November 21, 2020చెన్నై: తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ అప్పుడే నేతల కప్పగంతులు మొదలయ్యాయి. తాజాగా డీఎంకే బహిష్కృత నేత, మాజీ ఎంపీ కేపీ రామలింగం బీజేపీ తీర్థం పుచ్చ...
కారును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మరణం
November 21, 2020అహ్మదాబాద్: గుజరాత్లో మూడు రోజుల వ్యవధిలోనే మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఉదయం సురేంద్రనగర్ జిల్లా పత్డి ఏరియాలో ఎదురెదురుగా వచ్చిన కారు, లారీ (డంపర్) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో...
ఉద్యోగాల కల్పనకు అవకాశాలు అపారం: ప్రధాని మోదీ
November 21, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ ఉదయం పండిట్ దీన్దయ...
రేపు, ఎల్లుండి అక్కడ మెట్రో బంద్
November 20, 2020అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో సంపూర్ణ కర్ఫ్యూ నేపథ్యంలో రేపు, ఎల్లుండి మెట్రో రైల్ సేవలు నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇటీవ...
తహసీల్ ఆఫీస్ను తగులబెట్టిన యువకుడు
November 20, 2020భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం సంబాల్పూర్ జిల్లాలో రజీబ్ కిషన్ (30) అనే యువకుడు తహసీల్ కార్యాలయంలో పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు విధుల్లో ఉన్న సమయంలో తహసీల్ కార్...
అక్కడ ఇక వచ్చే ఏడాదే బడులు
November 20, 2020ముంబై: కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో ముంబైలో పాఠశాలలను మరికొంత కాలం మూసే ఉంచాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయించింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప...
కరోనా ఎఫెక్ట్: మధ్యప్రదేశ్, గుజరాత్లో నైట్ కర్ఫ్యూ
November 20, 2020భోపాల్/జైపూర్: కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తుండటంతో మధ్యప్రదేశ్, గుజరాత్లో రాష్ట్రాలు రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించాయి. మధ్యప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో నవంబ...
మాయావతికి రాహుల్, ప్రియాంక పరామర్శ
November 20, 2020న్యూఢిల్లీ: బీఎస్పీ అధినేత్రి మాయవతిని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ సాయంత్రం మాయావతికి ఫోన్ చేసిన రాహుల్గాంధీ ఆమె తండ్రి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. మాయావతికి...
కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఇంటింటి సర్వే
November 20, 2020న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో దానిని కట్టడి చేసేందుకు ఢిల్లీ సర్కారు చర్యలు చేపట్టింది. కరోనా కట్టడి కోసం కంటైన్మెంట్ జోన్లలో కాంటాక్ట్ ట్రేసింగ్, ఇం...
నవంబర్ 30 దాకా బడులు బందే
November 20, 2020చంఢీగడ్: హర్యానాలో నవంబర్ 30 వరకు బడులు బందే ఉంటాయని అక్కడి ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను నవంబర్ 30 వరకు మూసే ఉంచాలని ఆదేశించినట్లు వెల్ల...
మరింత తగ్గిన పసిడి ధర
November 19, 2020న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు మరింత తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.248 తగ్గి రూ.49,714కు చేరింది. గత ట్రేడ్లో 10 గ్రాముల పసిడి ధర రూ.49,962 వద...
కుక్క మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య
November 19, 2020రాయ్గఢ్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్గఢ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తన పెంపుడు కుక్క మరణం తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. రాయ్గఢ్ జిల్లా గోర్ఖా ఏర...
రైల్ ఇంజన్పై సెల్ఫీ దిగబోయి విద్యుత్ షాక్తో దుర్మరణం!
November 19, 2020చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న రైల్ ఇంజన్ పైకెక్కి సెల్ఫీ దిగబోయిన ఓ బాలుడు విద్యుత్ షాక్తో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే...
'పాశ్వాన్' రాజ్యసభ స్థానానికి డిసెంబర్ 14న ఉపఎన్నిక
November 19, 2020న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, లోక్జనశక్తి పార్టీ మాజీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి డిసెంబర్ 14న ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిష...
గాయపడ్డ వృద్ధురాలికి ఓ పోలీస్ ఎలా సాయపడ్డాడో చూడండి ..వీడియో వైరల్
November 19, 2020భోపాల్: పోలీసులు అంటే కఠిన మనస్కులు, కనికరం లేనివాళ్లు, బండ బూతులు తిడుతారు. గొడ్లను బాదినట్లు బాదుతారు! ఇది మన దేశంలోని చాలా మంది సామాన్యుల అభిప్రాయం. అయితే, విధి నిర్వహణలో ప్రజలను క...
కుండపోత వర్షంలో నడిరోడ్డుపై 4 గంటలు ట్రాఫిక్ విధులు!.. వీడియో వైరల్
November 19, 2020చెన్నై: ఏదైనా పనిమీదనో, సరదాగనో బయటికి వెళ్లినప్పుడు ఎంత ఎండనైనా భరించగలం కానీ, ఒక్కొ వాన చినుకుపడ్డా ఓర్చుకోలేం. ఇది చాలా మంది సాధారణంగా చెప్పేమాట. కానీ విధి నిర్వహణపై ఎంతో నిబద్ధ...
మూడు నాలుగు నెలల్లో అందుబాటులోకి వ్యాక్సిన్
November 19, 2020న్యూఢిల్లీ: దేశంలో మరో మూడునాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పేర్కొన్నారు. 'ది షిఫ్టింగ్ హెల్త్కేర...
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు దుర్మరణం
November 19, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మాల్దా జిల్లా సుజాపూర్ ఏరియాలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం 11 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ...
ఘర్షణకు దారితీసిన బీజేపీ బంద్!.. వీడియో
November 19, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్లోని కూచ్ బెహర్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బెంగాల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తల వరుస హత...
చిన్నచిన్న జాగ్రత్తలతో కరోనాను దూరం పెట్టొచ్చు
November 19, 2020న్యూఢిల్లీ: చిన్నచిన్న స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎవరికివారు కరోనా మహమ్మారిని దూరం పెట్టవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ అన్నారు. క్రమం తప్పకుండా మాస్కులు ధరించడం,...
పట్టుబడ్డ 'హైవే' హంతకులు
November 19, 2020మథుర: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలో జాతీయ రహదారిపై ఒంటరిగా ప్రయాణించేవారే లక్ష్యంగా దోపిడీలకు, హత్యలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మథురలోని మూడు పోలీస్స్...
ఏపీలో కొత్తగా 1,236 మందికి కరోనా
November 18, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,236 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. గత 24 గంటల్లో 9 మంది మృత్యువాత పడినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తన బులెటిన్లో పేర్కొన్నది. తాజా కేసులతో కలిపి...
వడ్డీ రద్దు పిటిషన్లపై రేపు విచారణ
November 18, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రుణాలపై మారటోరియం విధించింది. అయితే ఈ మారటోరియం కాలంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలపై వడ్డీలు వేశా...
ఆ కేబినెట్లో సగం మందిపై క్రిమినల్ కేసులు
November 18, 2020పట్నా: బీహార్లో కొత్తగా ఏర్పాటైన నితీశ్కుమార్ కేబినెట్లో సగం మందికిపైగా క్రిమినల్ కేసులో పెండింగ్లో ఉన్నావాళ్లే ఉన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ-జేడీయూ కూటమి బీహార్...
స్వల్పంగా తగ్గిన పసిడి ధర
November 18, 2020న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.357 తగ్గి రూ.50,253కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారంపై పెట్...
దేశంలో తగ్గిన కర్బన ఉద్గారాలు
November 18, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం, లాక్డౌన్లో విద్యుత్ వినియోగం బాగా తగ్గిపోవడం, దాంతో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు వినియోగాన్ని తగ్గించడం లాంటి పర...
పెండ్లికి 200 మందికి కాదు 50 మందికే అనుమతి
November 18, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేయడం కోసం అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేప...
ఛట్ పూజకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
November 18, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా చెరువులు, నదులు మొదలైన బహిరంగ ప్రదేశాల్లో ఛట్ పూజలు జరుపరాదంటూ ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం విధించిన నిషేధంపై జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింద...
వాళ్లేమీ గెలుపు గుర్రాలు కాదు: అన్నాడీఎంకే
November 18, 2020చెన్నై: కాంగ్రెస్, డీఎంకే పొత్తుపై తమిళనాడు రాష్ట్ర మంత్రి, అన్నాడీఎంకే నాయకుడు డీ జయకుమార్ విమర్శలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము సీట్ల కోసం డీఎంకేను అడుక్కోబోమని కాంగ్రెస్ చేస...
పెరూ అధ్యక్షుడిగా సగస్తి ప్రమాణస్వీకారం
November 18, 2020న్యూఢిల్లీ: పెరూ తాత్కాలిక అధ్యక్షుడిగా ఫ్రాన్సిస్కో సగస్తీ ప్రమాణ స్వీకారం చేశారు. పెరూవియన్ రాజకీయ నేత సగస్తీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు స్థానిక నాయకులు హాజరయ్యారు. మాజీ అధ్యక్షుడ...
చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు సజీవ దహనం
November 18, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులోని నలుగురు వ్యక్తులు సజీవదహనమ...
మెట్రో రైళ్లలో సైకిళ్లను తీసుకెళ్లొచ్చు!
November 18, 2020కొచ్చి: ఖర్చు కొంచెం ఎక్కువే అయినా మెట్రో రైళ్లు మహానగరాల్లో ప్రయాణాన్ని సులభతరం చేశాయి. నగర జీవి గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకునే పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించాయి. అయితే మెట్రో లై...
ట్రంప్ తీరు సరికాదు: మిచెల్ ఒబామా
November 17, 2020వాషింగ్టన్: అమెరికాలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించడం లేదు. రిగ్గ...
స్థిరంగా బంగారం ధర
November 17, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర కేవలం రూ.3 పెరిగి రూ.50,114కు చేరింది. గత ట్రేడ్లో 10 గ్రాముల...
వారిది అపవిత్ర బంధం: అమిత్షా
November 17, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో కొత్తగా ఏర్పాటైన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ)పై కేంద్ర హోంమంత్రి అమిత్షా విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్ విషయంలో గుప్కార్ కూటమి బయటి శక్తుల జోక...
బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
November 17, 2020భువనేశ్వర్: ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి ప...
అవన్నీ ఒట్టి పుకార్లే
November 17, 2020చెన్నై: తమిళనాడులో కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి బీజేపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది. 'నేను బీజేపీలో చేరబోతున్నానని, ఈ మేరకు ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమి...
హింస కేసులో మాజీ మేయర్ ఆరెస్ట్!
November 17, 2020బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో నలుగురి మృతికి కారణమైన హింస కేసులో ఆ నగర మాజీ మేయర్ ఆర్ సంపత్ రాజ్ అరెస్టయ్యాడు. పరారీలో ఉన్న సంపత్రాజ్తోపాటు అతని సహచరులను కూడా అదుపులోకి తీసు...
బీజేపీకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా!
November 17, 2020న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైసింగ్రావు గైక్వాడ్ పాటిల్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్కు తన రా...
ఈ సాయంత్రం కాంగ్రెస్ నేతల కీలక భేటీ
November 17, 2020న్యూఢిల్లీ: పార్టీ పనితీరుపై సీనియర్ నేతలు విమర్శలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ఆత్మపరిశీలనకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక అడ్వ...
మోడెర్నా టీకా అద్భుతం: ఆంటోనీ ఫౌసీ
November 17, 2020వాషింగ్టన్: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేడయం కోసం మోడెర్నా రూపొందించిన టీకా ప్రాథమిక ఫలితాలపై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ టీకా పనితీరు తనను అద్భుతంగ...
మాజీ మంత్రి ఓంప్రకాష్ జైన్ మృతి
November 16, 2020చంఢీగడ్: హర్యానా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఓం ప్రకాష్ జైన్ (70) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు....
ఏపీలో కొత్తగా 753 కరోనా కేసులు
November 16, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 753 మందికి కొవిడ్-19 పాజిటివ్గా తేలింది. మొత్తం 43,044 నమూనాలను పరీక్షించగా అందులో 753 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్...
ఆర్థికవ్యవస్థను ప్రోత్సహించాలి
November 16, 2020జైపూర్: దేశ ప్రజలందరూ స్థానిక ఆర్థికవ్యవస్థను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. అందుకోసం 'ఓకల్ ఫర్ లోకల్' అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాజస్థాన...
నితీశ్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ!
November 16, 2020పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అవుతాడని ఆర్జేడి సీనియర్ నేత జగదానంద్సింగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వం అసలు ప్రభత్వమే కాదని...
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం!
November 16, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టులో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెంద...
రేపటి నుంచి కాలేజీలు ప్రారంభం!
November 16, 2020బెంగళూరు: రేపటి నుంచి కాలేజీలను ప్రారంభించడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా కాలేజీల్లో మంగళవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ప్రభు...
వృద్ధ దంపతుల కొట్టిచంపిన తాగుబోతులు!
November 16, 2020రాంచి: జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమ ఇంటి ఆవరణలో మద్యం సేవిస్తూ న్యూసెన్స్ చేయవద్దని వారించినందుకు కొందరు వ్యక్తులు వృద్ధులైన దంపతులిద్దరినీ కొట...
మూత్ర విసర్జన చేశాడని కొట్టిచంపారు!
November 16, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రెయిక్ జిల్లాలో దారుణం జరిగింది. తమ ఇండ్ల ఆవరణలో మూత్ర విసర్జణ చేశాడని కొందరు వ్యక్తులు సుహెయిల్ అనే యువకుడిని కొట్టి చంపారు. జిల్లాలోని ఖైరి డుకోలి ...
జిల్లా కలెక్టర్పై హత్యకేసు!
November 16, 2020భువనేశ్వర్: ఒడిశాలో మల్కన్గిరి జిల్లా కలెక్టర్పై హత్యాకేసు నమోదైంది. తన వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) దేబ్ నారాయణ్ హత్య, సాక్ష్యాలను నాశనం చేసిన ఆరోపణలపై మల్కన్గిరి జిల్లా కలెక్టర్ మ...
ఆయన ఆలోచించి మాట్లాడాల్సింది
November 16, 2020పట్నా: రాహుల్గాంధీపై ఆర్జేడీ సీనియర్ నాయకుడు శివానంద్ తివారీ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. శివానంద్ తివారీ చాలా సీనియర్ నాయకుడని, అలాంటి వ్యక్తి ఏదైనా కామెంట్ చేసేటప్ప...
ఢిల్లీకి ప్రత్యేక వైద్య బృందం
November 16, 2020న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కొవిడ్ మహమ్మారిని నియంత్రించేందుకు వీలైనంత ఎక్కువ మంది వైద్యులను అందుబాటులో ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా నిర్ణయించారు. ఈ మేరకు పారామిల...
మళ్లీ లాక్డౌన్ ఉండదు
November 16, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ విధించే ఉద్దేశం లేదని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ అంత ఎఫెక్టివ్ స్టెప్ కాదని, ...
నితీశ్ ప్రమాణస్వీకారానికి తేజస్వి డుమ్మా!
November 16, 2020పట్నా: బీహార్లో జేడీయూ అధినేత నితీశ్కుమార్ ఈ సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జా...
ఈ నెలాఖరులో బ్రహ్మోస్ క్షిపణి పరీక్షలు
November 15, 2020న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పెద్ద ఎత్తున బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల సత్తాను చాటబోతోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధిపరచిన ఈ క్షిపణులను ...
బీహార్ డిప్యూటీ సీఎం ఎవరు..?
November 15, 2020పట్నా: బీహార్లో రేపు (సోమవారం) నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు దనాదన్ జరుగుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్కుమారే రేపు సాయంత్రం నాలుగున్నరకు నూతన ముఖ్యమంత్...
ఢిల్లీలో కొత్తగా 3,235 కరోనా కేసులు
November 15, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కొత్తగా 3235 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4.85లక్షలకు ...
భార్య ప్రియుడి చేతిలో రౌడీషీటర్ హత్య!
November 15, 2020థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ హత్య జరిగింది. 31 ఏండ్ల వయసుగల ఓ రౌడీ షీటర్ను అతని భార్య ప్రియుడు దీపక్ మోరే (30) అత్యంత దారుణంగా హత్య చేశాడు. థానే జిల్లా దొంబివాలి పట్టణ సమ...
ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
November 15, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లిన కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. దాంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచె...
కోతుల బెడదను పరిష్కరిస్తేనే ఓటేస్తాం!
November 15, 2020వాయనాడ్: కేరళలోని వాయనాడ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో త్వరలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి కల్పెట్ట మున్సిపాటిలీలోని హరితగిరి రెసిడెంట్స్ అసోషియేషన్ ఓటర్లు కీలక న...
రేపే నితీశ్కుమార్ ప్రమాణస్వీకారం
November 15, 2020పట్నా: జేడీయూ అధినేత నితీశ్కుమార్ రేపే బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ మధ్యాహ్నం మధ్యాహ్నం గవర్నర్ ఫగు చౌహాన్ను...
ఆయన మృతి భారత సినీ పరిశ్రమకు తీరనిలోటు: రాష్ట్రపతి
November 15, 2020న్యూఢిల్లీ: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పశ్చిమబెంగాల్కు చెందిన ప్రముఖ నటుడు సౌమిత్రా ఛటర్జి (85) మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం తెలియజేశారు. నటనా రంగానికి సౌమిత్రా చ...
మణిపూర్ సీఎం బీరేన్సింగ్కు కరోనా
November 15, 2020న్యూఢిల్లీ: మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్కు కరోనా వైరస్ సోకింది. ఆయన ఇటీవల కొవిడ్-నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఇవాళ రిపోర్టులు వచ్చాయి. ఆ రిపోర్టుల్లో బీరేన్సింగ్కు కరోనా పాజిటివ్...
బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా నితీశ్కుమార్ ఎన్నిక
November 15, 2020పట్నా: బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్కుమార్ ఎన్నికయ్యారు. ఈ ఉదయం పట్నాలో జరిగిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో నితీశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నితీశ్కుమార్ న...
అమర జవాన్లకు ఆర్మీ ఘన నివాళులు
November 15, 2020శ్రీనగర్: శత్రు దేశ సైనికులతో పోరాటంలో వీర మరణం పొందిన అమర జవాన్లకు ఆర్మీ ఘనంగా నివాళులు అర్పించింది. ఆర్మీ ఉన్నతాధికారులు, తోటి సైనికులు వారి పార్థివదేహాలపై పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘ...
మెక్సికోలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు
November 15, 2020మెక్సికో: మెక్సికోలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. శనివారం రాత్రికి ముందువరకు గడిచిన 24 గంటల వ్యవధిలో అక్కడ 5,860 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మెక్సికోలో నమోదైన మొత్తం క...
కేసులు 5.3 కోట్లు.. మరణాలు 13 లక్షలు
November 15, 2020న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కేవలం 24 గంటల వ్యవధిలోనే ప్రపంచంలో రికార్డు స్థాయిలో 6,57,312 కొత్త క...
ఫిలిప్పీన్స్లో వామ్కో టైఫూన్ బీభత్సం
November 15, 2020మనీలా: ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఫిలిప్పీన్స్ విపత్తులతో అతలాకుతలం అవుతున్నది. ఇటీవలే గోనీ తుఫాన్తో తల్లడిల్లిన ఫిలిప్పీన్స్ను ఇప్పుడు టైఫూన్ వామ్కో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. టైఫూన్ వ...
ఆ జైల్లో 34 మంది ఖైదీలకు కరోనా
November 14, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ఆ రాష్ట్రంలోని మహోబా జైల్లో 34 మంది ఖైదీలకు కరోనా సోకింది. మహోబా జైలు అధికారులే ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆ జ...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,657 మందికి కరోనా
November 14, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 1,657 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 79,823 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,657 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం ...
ఈడీ డైరెక్టర్ మిశ్రా పదవీకాలం పొడిగింపు
November 14, 2020న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 2018 నియామక ఉత్తర్వులను సవరించినట్టు ...
మేం ట్రంప్ను పిచ్చివాడనలేదు: శివసేన
November 14, 2020ముంబై: రాహుల్గాంధీ మనస్తత్వంపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కామెంట్స్ చేయడాన్ని శివసేన పార్టీ తప్పుపట్టింది. భారత దేశం గురించి, ఇక్కడి నాయకుల గురించి ఒబామాకు ఏం తెలుసని ఆగ్రహ...
రష్యాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు
November 14, 2020మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. అక్కడ శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22,702 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రష్యాలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్...
మిజోరంలో భారీ భూకంపం
November 14, 2020న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాల పరంపర కొనసాగుతున్నది. అక్కడ తరచూ ఏదో ఒక రాష్ట్రంలో భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మిజోరంలో భారీ భూకంపం సంభవించింది. చంఫాయ్ పట్టణానికి తూర్పున ...
యుద్ధట్యాంకుపై ప్రధాని మోదీ ప్రయాణం..వీడియో
November 14, 2020జైపూర్: రాజస్థాన్లోని జైసల్మేర్ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని నరేంద్రమోదీ అంతకుముందు కాసేపు యుద్ధట్యాంకుపై ...
తుపాకీతో కాల్చుకుని బీజేపీ నేత కొడుకు ఆత్మహత్య
November 14, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్షహర్ పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు హోరమ్ సింగ్ ఇంట్లో అతని కొడుకు మహేశ్ (30) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత...
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..వీడియో
November 14, 2020అహ్మదాబాద్: గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వల్సాద్ ఏరియాలోని ఓ ప్లాస్టిక్ ఉత్పత్తుల కంపెనీలో ఉన్నట్టుండి అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక ...
స్వీట్లతోపాటు 130 కోట్ల మంది ప్రేమను తెచ్చా: ప్రధాని మోదీ
November 14, 2020జైపూర్: సైనికులతో ఉన్నప్పుడే తనకు నిజమైన దీపావళి అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఆయన దేశ సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఇవాళ రాజస్థాన్లోని ...
ఎయిర్పోర్టులో భారీగా బంగారం సీజ్
November 14, 2020కన్నూర్: కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో దొంగ బంగారం పట్టుబడింది. ఎయిర్పోర్టులోని ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1678.50 గ్రాముల బంగ...
కుప్వారాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
November 13, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుప్వారాలో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపేశారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘన, ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భారత సైన్యం తిప్పికొట...
మాటలు జాగ్రత్త అమృతా
November 13, 2020ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ శివసేనకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. అమృత చేసిన వ్యంగ్య వ్యాఖ్యల...
పది రోజుల్లో పరిస్థితిని అదుపులోకి తెస్తాం
November 13, 2020న్యూఢిల్లీ: ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ విచారం వ్యక్తంచేశారు. వాయు కాలుష్యమే ప్రస్తుత పరిస్థితికి కారణమని, వారం, పది రోజుల్లో ప...
ఈ నెల 15న ఎన్డీఏ సమావేశం.. సీఎం పేరు ఖరారు
November 13, 2020పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి పార్టీలు ఈ నెల 15న (ఆదివారం) సమావేశం కానున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని జేడీయూ అధినేత నితీశ్ కుమార్...
బరితెగించిన పాకిస్థాన్.. కాల్పుల వీడియోలు
November 13, 2020శ్రీనగర్: భారత సేనల చేతిలో ఎన్నిసార్లు చావుదెబ్బ తిన్నా పాకిస్థాన్ సైన్యానికి బుద్ధి రావడంలేదు. జమ్ముకశ్మీర్లోకి ఉగ్రవాదులను చొరబెట్టడం కోసం తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస...
పాక్ సైన్యం కాల్పుల్లో BSF ఎస్ఐ సహా ఆరుగురు దుర్మరణం
November 13, 2020న్యూఢిల్లీ: పాకిస్థాన్ సైన్యం మరోసారి బరితెగించింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రం బారాముల్లా జిల్లాలోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత స...
మూత్ర విసర్జనకు ఆగితే నిలువు దోపిడీ చేశారు
November 13, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యాపారి నిలువుదోపిడీకి గురయ్యారు. కారులో వెళ్తూ మార్గమధ్యలో మూత్ర విసర్జన కోసం ఆగిన ఆయనను చుట్టుముట్టిన దోపిడీ దొంగలు బంగారం, నగదు, చేతి వాచ్ దోచుకు...
కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి
November 13, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బంతారా ఏరియాలో కల్తీ మద్యం సేవించి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారు ప్రాణాపాయ స్థితిలో స్థానిక ట్...
ఇంటి పైకప్పుపై రూ.40 లక్షల నగదు, బంగారం
November 13, 2020మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇంటి పైకప్పుపై కరెన్సీ నోట్లతో నింపిన సంచులు, బంగారం దొరికాయి. ఆ ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు అక్క...
నేడే ఆఖరి రోజు.. తమిళనాడులో పార్శిల్ కలకలం
November 13, 2020చెన్నై: తమిళనాడులోని తేని జిల్లాలో ఓ పార్శిల్ కలకలం రేపింది. తేని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో చెట్టుకు వేలాడదీసిన ఓ పార్శిల్ చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పార్శిల్ చూసి భయ...
దండం పెడుతా నన్నలా పిలువొద్దు
November 13, 2020పట్నా: జేడీయూ అధినేత నితీశ్కుమార్ ఏడోసారి బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. అయితే గతంలోలా కాకుండా ఈసారి తన ప్రాభవం పూర్తిగా తగ్గిన స్థితిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున...
ఆ ఎమ్మెల్యే మెజారిటీ కేవలం 12 ఓట్లు
November 11, 2020పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హిల్సా నియోజకవర్గంలో చాలా తక్కువ మెజారిటీ నమోదైంది. హిల్సాలో జేడీయూ అభ్యర్థి కృష్ణమురారీ శరణ్ తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి శక్తిసింగ్ యాద...
నోటాకు 7 లక్షలకుపైగా ఓట్లు
November 11, 2020న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి ఎన్డీఏకే ప్రజలు మళ్లీ పట్టంగట్టారు. బీజేపీ, జేడీయూ మరో రెండు చిన్నపార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమికి 125 సీట్లు రాగా.. ఆర్జేడీ, కాంగ్రెస్...
స్థిరంగా పసిడి ధర
November 11, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు నమోదు కాలేదు. ఇవాళ్టి ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం కేవలం రూ.3 పెరిగి రూ.50114కు చేరింది. క్రితం ట్రేడ్లో పస...
ఆర్నబ్ గోస్వామికి బెయిల్
November 11, 2020న్యూఢిల్లీ: అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్ను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆర్నబ్ బెయిల్...
కారులో శవం.. తలపై బుల్లెట్ గాయం
November 11, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శవం కలకలం రేపింది. వెస్ట్ ఢిల్లీలోని చావ్లా ఏరియాలో నిలిపి ఉంచిన ఓ కారులో వ్యక్తి శవాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచా...
పటాకులపై అక్కడ ప్రత్యేక ఆంక్షలు
November 11, 2020డెహ్రాడూన్: దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ, ఢిల్లీ, యూపీ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో వాయుకాలుష్యం లాంటి పరిణమాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. దీపావళికి పటాకులు కాల్చడం, అమ్మడంప...
9-12 విద్యార్థులకు ఈ నెల 23 నుంచి తరగతులు
November 11, 2020అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు హయ్యర్ సెకండరీ పాఠశాలలను ప్రారంభించగా, తాజాగా గుజరాత్ కూడా అందుకు సన్నాహాలు చేస్తున్నది. మరో రెండు వారాల్...
నితీశ్కు ఎప్పటికీ నా మద్దతుండదు
November 11, 2020పట్నా: బీహార్లో ఎన్డీఏ కూటమికి ఎప్పటికీ తాను మద్దతివ్వబోనని లోక్జనశక్తి (LJP) పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. నితీశ్కుమార్, సుశీల్మోదీల నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి భవిష్...
పండుగల కంటే ప్రజల జీవితాలు ముఖ్యం: సుప్రీంకోర్టు
November 11, 2020కోల్కతా: పండుగవేళ పటాకులు కాల్చడంపై నిషేధం విధించడాన్ని సవాల్చూస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పండుగలు జురుపుకోవడం ముఖ్యమేనని, అయితే పండుగల కంటే ప్రజల జీవితాలు...
ఆ మూడూ ప్రపంచానికి పెనుముప్పు: ప్రధాని మోదీ
November 10, 2020న్యూఢిల్లీ: ఉగ్రవాదం, మనీలాండరింగ్, మాదకద్రవ్యాల రవాణా ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఇవాళ (మంగళవారం) జరిగిన షాంఘై సహకార సంస్థ (Shanghai Co...
మురికివాడలో భారీ అగ్నిప్రమాదం.. వీడియో
November 10, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని నగరం కోల్కతా శివార్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈస్ట్ కోల్కతా శివారు ప్రాంతమైన తాప్సియాలోని మురికివాడలో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ద...
హర్యానాలో ఓడిన యోగేశ్వర్ దత్
November 10, 2020బరోడా: హర్యానాలో ఖాళీగా ఉన్న ఏకైక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ ఓటమిపాలైంది. బరోడా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన రెజ్లర్ యోగేశ్వర్ దత్.. తన ప్రత్యర్థి, కాంగ్...
పెండ్లికి ఒప్పుకోలేదని ముక్కు కోశాడు!
November 10, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. తనతో పెండ్లికి అంగీకరించలేదని ఓ వ్యక్తి మహిళ ముక్కు కోసేశాడు. సోమవారం ఉదయం యూపీలోని జలౌన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లో...
'ఆ పార్టీ మునుగుతున్న పడవ'
November 10, 2020అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్రూపానీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ప్రజలతో సంబంధాలు కోల్పోయారని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో...
ఇమ్రాన్ఖాన్ కరోనా లాంటి వారు
November 10, 2020ఇస్లామాబాద్: పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ (PML-N) పార్టీ ఉపాధ్యక్షురాలు, ఆ పార్టీ చీఫ్ నవాజ్ షరీఫ్ తనయ మరియమ్ నవాజ్.. పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ఖాన్పైన నిప్పులు చెరిగారు. ప్ర...
రెండు స్థానాల్లోనూ బీజేడీ ముందంజ
November 10, 2020భువనేశ్వర్: ఒడిశాలో ఉపఎన్నికలు జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ అధికార బిజూ జనతాదల్ (బీజేడీ) ముందంజలో కొనసాగుతున్నది. బాలాసోర్ నియోజకవర్గంలో బీజేడీ ఎమ్మెల్యే విష్ణుచరణ్దాస్, త...
మరి కాసేపట్లో ఈసీ మీడియా సమావేశం
November 10, 2020న్యూఢిల్లీ: మరికాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా-ఈసీఐ) మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సుదీప్ జైన్, చంద్రభూషణ్ కుమార్, అశీశ్ కుంద...
వేడినీటి బుగ్గల్లో చికెన్ వండి చిక్కుల్లో పడ్డాడు!
November 09, 2020న్యూఢిల్లీ: అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్కులో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి ఆ పార్క్లోని వేడి నీటి బుగ్గల దగ్గర చికెన్ వండి చిక్కుల్లో పడ్డాడు. అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుక...
ఎన్నికల ముందు తమిళ్ సెంటిమెంట్ రగిలించిన స్టాలిన్
November 09, 2020చెన్నై: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ 2021లో జరుగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు తమిళ్ సెంటిమెంటును రగిలించారు. అందుకు తమిళ మూలాలున్న కమలాహారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ...
లాలూప్రసాద్ యాదవ్కు డయాలసిస్!
November 09, 2020రాంచీ: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అంతగా బాగోలేదని రాంచీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో వెల్లడించింది. దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభ...
హత్య కేసులో మాజీ మంత్రికి 14 రోజుల కస్టడీ
November 09, 2020బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం.. ఈ ర...
బైడెన్కు అభినందనలు తెలుపని చైనా
November 09, 2020బీజింగ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన జో బైడెన్ను అభినందించడానికి చైనా నిరాకరించింది. జో బైడెన్ను అభినందిస్తున్నారా..? అని సోమవారం మీడియా అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ ప్రత...
కరోనా ఎఫెక్ట్: ప్రేక్షకులు లేక.. థియేటర్లు మూత
November 08, 2020బెంగళూరు: కరోనా మహమ్మారి సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఏడు నెలలపాటు సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అయితే, ఇటీవల అన్లాక్-5లో...
పురీషనాళంలో కేజీకిపైగా బంగారం!
November 07, 2020కొచ్చి: కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నడకతీరుపై అనుమానం రావడంతో అక్కడి కస్టమ్స్ అధికారులు అతడిని లోప...
'ఆయనది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్'
November 06, 2020పట్నా: ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలంటూ బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రచారంలో ఆఖరి రోజైన గురువారం చేసిన వ్యాఖ్యలపై జన్ అధికార్ పార్టీ నేత పప్పూయాదవ్ విమర్శలు చేశారు....
బైకులో చుట్టుకుని పడుకున్న కింగ్ కోబ్రా
November 06, 2020అమరావతి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో రాచనాగు (కింగ్ కోబ్రా) కలకలం సృష్టించింది. కంచిలి మండలం పోలేరు గ్రామంలోని ఓ వ్యక్తికి చెందిన బైకులో కింగ్ కోబ్రా చుట్టచుట్టుకుని పడుకోవడాన్ని స్...