NTA News
నలమలలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం..
March 02, 2021నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లా నలమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో దోమలపెంట సమీపంలో అడవికి నిప్పంటుకున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచార...
లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం
March 02, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొ...
కత్తులు దొరికాయి
March 02, 2021గట్టు దంపతుల హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యంపెద్దపల్లి, మార్చి 1 (నమస్తే తెలంగాణ)/మంథని రూరల్: సంచలనం సృష్టించిన న్యాయవాద ...
హైదరాబాద్కు చంద్రబాబు తిరుగు ప్రయాణం
March 01, 2021అమరావతి : చిత్తూర్ జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుంచి టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్కు బయల్దేరారు. దాదాపు 10 గంటలపాటు ఆయన విమానాశ్రయంలో నిరసనగా బైఠాయించారు. చిత్తూరు జిల్లాలో...
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
March 01, 2021ఖమ్మం: జిల్లాలోని వీవీ పాలెం వద్ద ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. మణుగూరు డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి మణుగూరు వెళ్తున్నది. ఈ క్రమంలో వీవీ పాలెం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్...
ఎయిర్పోర్ట్ లాంజ్లో బైఠాయించిన చంద్రబాబు.. వీడియో
March 01, 2021రేణిగుంట: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇవాళ రేణిగుంట విమానాశ్రయంలో ధర్నా చేపట్టారు. విమానాశ్రయంలోనే ఆయన బైఠాయించారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న చ...
125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
February 28, 2021ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డలో ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు 125 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ నుంచి ఏపీలోని కాకినాడకు ...
బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
February 28, 2021టాలీవుడ్ భామ శృతిహాసన్ తన బాయ్ఫ్రెండ్తో కలిసి చెన్నైలో చక్కర్లు కొడుతోంది. ఫిబ్రవరి 26న శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో సిటీలో కనిపించగా..కెమెరాలు క్లిక్ మనిపించాయి. శాంతను ...
తెలంగాణ రైతు వెంకట్రెడ్డికి ప్రధాని మోదీ ప్రశంసలు
February 28, 2021న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. మన్ కీ బాత్ 74వ ఎడిషన్లో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని...
ముంచుకొస్తున్న అంటార్కిటికా ముప్పు.. మంచు కొండలో పగుళ్లు.. వీడియో
February 28, 2021అంటార్కిటికాలో ముప్పు ముంచుకొస్తున్నది. వాతావరణంలో మార్పులు కారణంగా మంచు పెద్ద మొత్తంలో కరిగిపోతున్నది. దీనిని శాస్త్రవేత్తలు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం బ్రంట్ షెల్ఫ్ నుంచి...
మెరుగైన సేవలకు.. చేతులు కలపండి
February 28, 2021మెరుగైన సేవలు అందించడం కోసం ఫార్మా కంపెనీలతోపాటు తదితర కంపెనీలు తమతో చేతులు కలుపాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరి...
లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
February 27, 2021మెదక్ : జిల్లాలోని చేగుంట మండలం కర్నూల్పల్లి సాయిబాబా మందిరం సమీపంలో ప్రమాదవశాత్తు లారీ దగ్ధంకాగా ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్కు చెందిన లారీ ఐరన్ పైపుల లోడుతో వచ్చింది. లారీ క్యాబిన్లో వంట ...
పెట్రో ధరల పెంపుపై ఎంపీ శశిథరూర్ వినూత్న నిరసన.. వీడియో
February 26, 2021తిరువనంతపురం: దేశంలో పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇవాళ కేరళలో తన సొంత నియోజకవర్గమైన తిరువనంతపురంలో పర్యటించిన ఎంపీ థరూర్.. స్థానిక క...
అమెరికా వైమానిక దాడిలో 17 మంది మిలిటెంట్లు మృతి
February 26, 2021ఇర్బిల్: సిరియాలోని కొన్ని స్థావరాలపై ఇవాళ అమెరికా దళాలు వైమానిక దాడులు చేశాయి. ఆ రాకెట్ దాడుల్లో సుమారు 17 మంది ఇరాన్ ఫైటర్లు మృతిచెందారు. ఇరాన్ మద్దతు ఇచ్చే మిలిటెంట్ల స్థావరాలపై దాడులు...
పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
February 26, 2021ముంబై: ఆకాశాన్నంటే రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడానికి వాటిపై విధిస్తున్న పరోక్ష పన్నులే కారణమని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పేర్కొంది. వాటిని తగ్గించవచ్చునని ఆర్బీఐ గవ...
ఎంపీ బీబీ పాటిల్కు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు
February 25, 2021హైదరాబాద్ : జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు 'ఫేమ్ ఇండియా' మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం లభించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 25 మంది ఎంపీలు ఫేమ్ ఇండియా ఉత్తమ పార్లమెంటేరియన్లుగా ఎంపిక...
పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
February 25, 2021జనగామ : ప్రభుత్వ వసతి గృహాల్లో పారిశుద్ధ్యాన్ని పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ డా. యోగితా రాణా అన్నారు. గురువారం కమిషనర్, జిల్లా కలెక్టర్ కె. నిఖిలతో కలిసి ధర్మక...
సమంత అభిమానులకు గుడ్ న్యూస్..!
February 25, 2021టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది జాను అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సమంత నటించిన సినిమా ఏది ప్రేక్షకుల ముందుకు రాలేదు. మధ్యలో సామ్ జ...
నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రధాని పర్యటన
February 25, 2021న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తమిళనాడు, పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. త్వరలో జరుగనున్న రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ...
తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
February 24, 2021హైదరాబాద్ : రాష్ట్రంలో ఆదిలాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలోని 70 నుంచి 80 శాతం ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమికోన్నత పాఠశాలలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 10 శాతం విద్యార్థులు మాత్రమే పాఠశాలలకు హా...
కండ్లలో కారంచల్లి.. కత్తులతో దాడి
February 24, 2021చావుబతుకుల మధ్య బాధితుడుపరారీలో నిందితులు నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో ఘటనఅంబర్పేట, ఫిబ్రవరి 23 : కండ్లల్లో కారం చల్లి ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చే...
దేశంలోని బీసీలంతా ఏకమవ్వాలి
February 24, 2021మంత్రి గంగుల కమలాకర్ పిలుపుకాచిగూడ, ఫిబ్రవరి 23: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుకు దేశంలోని బీసీలంతా ...
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఆర్మీ జవాన్ మృతి
February 23, 2021జమ్ము: ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో ఫైరింగ్ శిక్షణలో ఉన్న ఓ జవాన్ మృతిచెందాడు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం అంకూర్ సెక్టార్లోని ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్కు సంబంధించిన శిక్షణ తీసుకుంటుండగా ఆ...
నల్లమల అడవుల్లో అరుదైన పాము..
February 23, 2021అమ్రాబాద్, ఫిబ్రవరి 22 : మండలంలోని దోమలపెంట రేంజ్ పరిధిలోని గుండం పరిసరాల్లో అరుదైన జాతికి చెందిన పాము అటవీశాఖ అధికారుల కంటపడింది. దక్షిణ భారతదేశంలో ఈ పామును షీల్డ్ టైల్ స్నేక్ అనే పేరుతో పిలు...
బిట్టు శ్రీను అరెస్టు.. హత్య కేసులో పలు విషయాలు వెల్లడి
February 22, 2021పెద్దపల్లి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులందరినీ అరెస్టు చేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. కేసుతో సం...
లక్ష్మీనరసింహస్వామి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
February 22, 2021అమరావతి : తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం రాత్రి 11 గంటల 19 నిమిషాల...
ఎమ్మెల్సీ నామినేషన్కు ప్రజా ప్రతినిధులు తరలిరావాలి
February 21, 2021వరంగల్ : ఈ నెల 23న నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమానికి.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప...
20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
February 21, 2021వనపర్తి : అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పాన్గల్ మండల కేంద్రం సమీపంలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకు...
మానసిక వికలాంగురాలిని ఈడ్చుకెళ్లిన సెక్యూరిటీ గార్డ్
February 21, 2021భోపాల్ : మానసిక వికలాంగురాలిని ఓ సెక్యూరిటీ గార్డ్ ఈడ్చుకెళ్లిన ఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. గురువారం ఉదయం ఖర్గోన్ ప్రభుత్వ ఆస్పత్రి ...
మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలి : సీఎస్
February 19, 2021హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జాతీయ రహదారుల వెంట ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికార...
ఎమ్మెల్సీ కవితను కలిసిన ఎస్సీ ఉపకులాల ప్రతినిధులు
February 19, 2021హైదరాబాద్ : ఎస్సీ ఉపకులాల సంఘాల ప్రతినిధులు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్సీల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, కార్...
మేం షారుక్ఖాన్ను కొనేశాం.. ఆర్యన్ను టీజ్ చేసిన ప్రీతి
February 19, 2021చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో కొన్ని ఆసక్తికర విషయాలు జరిగాయి. ఇందులో తొలిసారి బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్, ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ జూహీచావ్లా కూత...
గాల్వన్ దాడి.. వీడియో రిలీజ్ చేసిన చైనా
February 19, 2021బీజింగ్: గత ఏడాది జూన్ 15వ తేదీన చైనా, భారత సైనికుల మధ్య గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనకు ముందు జూన్లోనే చైనా సైనిక అధికారి ఒకరు వాస్తవాధ...
ఎమ్మెల్సీ కవితను కలిసిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ప్రతినిధులు
February 18, 2021హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీటీసిలు కలిసి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు విధులు, కార్యాలయాలపై ఈ సమావేశంలో చ...
టీఆర్ఎస్ నుంచి కుంట శ్రీనివాస్ సస్పెండ్
February 18, 2021హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా మంథని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తక్షణమే అమలవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్రెడ్డి తెలి...
ఆహ్లాదాన్ని పంచేలా అర్బన్ ఫారెస్టులు: మంత్రి అల్లోల
February 18, 2021ఆదిలాబాద్: నగర, పట్టణ వాసులకు మానసిక ఉల్లాసంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులను (అటవీ ఉద్యానవనాలు) ఏర్పాటు చేస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాద...
అందరిలా కాకుండా.. అరుదైన వ్యవసాయం
February 18, 2021పేద రైతులను ఒక్కటి చేసిన ‘డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ’ ఆరుగురు స్నేహితుల ఆలోచన.. నాలుగు వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఒకప్పుడు ఇంటి...
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
February 17, 2021ఖమ్మం : అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని కొనిజర్ల మండలంలో అక్రమంగా కాకినాడకు తరలించేందుకు లారీలో లోడ్ చేసిన 100 క్వింటాళ...
కేసీఆర్ నువ్వే ఒక చరిత్ర
February 17, 2021ముఖ్యమంత్రి కేసీఆర్గారు పుట్టినప్పటి నుంచి నేటి వరకు తెలంగాణలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ఉద్యమాలు, వాటి తాలూకు ఫలితాలు, విజయాల్ని త్రీడీ విజువల్ ఎఫెక్ట్స్లతో పునఃసృష్టిస్తూ దర్శకుడు బందూక్...
బాటిల్లో వాటర్ తాగిన కోబ్రా.. వైరల్ వీడియో
February 16, 2021హైదరాబాద్: సాధారణంగా పాములకు దాహం వేస్తే చెరువుల్లోనో, కుంటల్లోనో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాయి. కానీ, ఓ కోబ్రా మాత్రం వాటర్ బాటిల్తో నీళ్లను తాగింది. అటవీశాఖకు చెందిన ఓ అధికారి కోబ్రా ముం...
విజయ్సేతుపతి జర్నీ..అకౌంటెంట్ టు ఉత్తమ నటుడు
February 16, 2021విజయ్సేతుపతి..ఇపుడు తెలుగు చిత్రపరిశ్రమలో మార్మోగిపోతున్న పేరు. దీనిక్కారణం ఇటీవలే విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఉప్పెన చిత్రమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో ...
‘ కేసీఆర్’ డాక్యుమెంటరీ టీజర్ను ఆవిష్కరించిన మంత్రి
February 15, 2021హైదరాబాద్ : ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ జీవిత ...
కంటైనర్, కారు ఢీకొని.. కంటైనర్ డ్రైవర్ సజీవ దహనం
February 15, 2021అమరావతి : వేగంగా వెళ్తున్న కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు సమీపంలో 216వ నంబర్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. చ...
టూల్ కిట్ కేసు.. ఇద్దరికి నాన్బెయిలబుల్ వారెంట్
February 15, 2021న్యూఢిల్లీ: టూల్ కిట్ కేసులో ఇవాళ ఢిల్లీ పోలీసులు ఇద్దరికి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. నికితా జాకబ్, షంతన్లపై ఆ వారెంట్లు జారీ అయ్యాయి. ఆ ఇద్దరూ టూల్ కిట్ వివాదంలో ఉన్నట్లు ఢిల్...
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి
February 15, 2021ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కు వినతిహైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జాతీయ దివ్యాంగుల హక్కుల ఫోరం...
అసోం క్షేమం కోరుకుంటే ముస్లిం వలసలను వ్యతిరేకించండి
February 14, 2021గువాహటి: అసోంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అసోం బచావో యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై దుమ్మెత్తిపోస్తుంటే, కాంగ్...
ప్రసవాలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి
February 14, 2021పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసులుతెలంగాణలో ఇప్పటికే ఉన్నాయన్న కేంద్రం
అండర్ సీ కైట్ల విద్యుత్ కాన్సెప్ట్ జలాంతర్గామి ఇదే!
February 13, 2021వాషింగ్టన్: విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా పని చేసే జలాంతర్గామిని అమెరికా డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చి ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డర్పా) నిర్మించింది. ఈ మానవ రహిత జలాంతర్గామి (సబ్మె...
వీడియో : ఘంటసాల పాటకు పట్టాభిషేకం
February 13, 2021అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి 47వ వర్ధంతి సందర్భంగా "సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్", "వంశీ ఇంటర్నేషనల్" మరియు "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్, సంయుక్త ఆధ్వర్యంలో...
డి-విటమిన్ బియ్యం
February 13, 2021మన తెలంగాణ రైతన్న పద్మశ్రీ చింతల వెంకట్రెడ్డి అద్భుత ఆవిష్కరణగోధుమల్లోనూ విట...
హైదరాబాద్ రీజనల్ రింగ్రోడ్డుకు గ్రీన్ సిగ్నల్
February 12, 2021న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వాసులకు శుభవార్త. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర జాతీయ రహదారులు, ...
హైదరాబాద్ రైతుకు మరో పేటెంట్.. ఇక బియ్యం, గోధుమల్లోనూ డీ విటమిన్
February 12, 2021హైదరాబాద్: తెలంగాణలో రైతులు ఎప్పుడూ హీరోలే. ఇదే గడ్డకు చెందిన చింతల వెంకట్రెడ్డి మరో ఆణిముత్యంగా తయారయ్యాడు. ఇప్పటికే మట్టి నిర్వహణ పద్ధతులకు పేటెంట్ కలిగి ఉన్న పక్కా హైదరాబాదీ అయిన చింతల వెంకట్ర...
2022లో సింగపూర్ లో ఘంటసాల శతజయంతి ఉత్సవాలు
February 12, 2021అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు 47వ వర్ధంతి సందర్భంగా ‘సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్’, ‘వంశీ ఇంటర్నేషన’, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్, సంయుక్త ఆధ్వర్యంలో అంతర్...
23 నుంచి జేఈఈ మెయిన్.. అడ్మిట్ కార్డుల విడుదల
February 12, 2021హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం దరఖాస్తు చే...
రాములో రాములా సాంగ్ ఖాతాలో మరో రికార్డ్..!
February 11, 2021అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్...
లాక్ లేకపోవడమే కలిసొచ్చింది..
February 11, 2021జీపీఎస్, బార్కోడ్ తొలగించి బైక్ల చోరీనలుగురు యువకులు అరెస్ట్.. 38 బైక్లు స్వాధీనంపరారీలో కొనుగోలుదారులుజీపీఎస్ ఆధారంగా నడుస్తూ...
ప్రముఖ గాయకుడు నసీమ్ మృతి
February 10, 2021తిరువనంతపురం: అలనాటి మలయాళ గాయకుడు ఎంఎస్ నసీమ్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ మధ్యాహ్నం తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నసీమ...
ఇక కరోనా పరీక్షలు బంద్!
February 10, 2021హైదరాబాద్: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో కరోనా పరీక్షలు నిర్వహించకూడదని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆ...
25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
February 09, 2021జనగామ : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని (పీడీఎస్) పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం రాత్రి జనగామ మండలం యశ్వంతాపుర్ గ్రామంలో పోలీసుల పెట్రోలింగ్ నిర్వహించారు. గ్రామానికి చెందిన మారబోయి...
ఏటీఎంను ముట్టుకోకుండానే డబ్బులు విత్డ్రా
February 09, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచీ చాలా బ్యాంకులు ఏటీఎంలలో ముట్టుకోకుండానే డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని పరిశీలించాయి. కానీ అది పూర్తిగా సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు మాస్...
అవయవాల మార్పిడి.. తెలంగాణ ప్రభుత్వం ఉచిత సర్జరీ
February 09, 2021హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తూ.. మెరుగైన వైద్యాన్ని అందిస్తూ.. ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతున్న...
125 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
February 08, 2021మహబూబాబాద్ : జిల్లాలోని కురవి మండలంలో 125 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీరోలు పోలీసుస్టేషన్లో సోమవారం తొర్రూరు డీఎస్పీ ఎం వెంకటరమణ వెల్ల...
'రాజ్భవన్ అన్నం' కార్యక్రమం ప్రారంభం
February 08, 2021హైదరాబాద్ : రాజ్భవన్ అన్నం కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం ఉదయం రాజ్భవన్లో ప్రారంభించారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు రాజ్భవన్ అన్నం పేరుతో ప్రత్యేక కార్య...
హర్యానా సెమినార్కు ఎమ్మెల్సీ కవిత
February 08, 2021ఖలీల్వాడి, ఫిబ్రవరి 7: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్యానా వెళ్లారు. అక్కడి ప్రతిష్ఠాత్మక అశోక యూనివర్సిటీలో సోమవారం జరిగే సెమినార్లో ప్రసంగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వీ ...
ముక్రా(కే)కు కేంద్రం ప్రశంసలు
February 08, 2021ఇచ్చోడ, ఫిబ్రవరి 7: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నది. పల్లెప్రగతి కార్యక్రమాలతోపాటు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తూ అభివృద్ధిలో పరు...
94 ఏండ్ల వయసులో సాహస క్రీడలతో గిన్నీస్కు ఎక్కాడు!
February 06, 2021టొరంటో : 50 ఏండ్లు రాకముందే వయసైపోయిందని నిరాశ చెందుతున్న రోజుల్లో 94 ఏండ్ల వయసులోనూ సాహస క్రీడల్లో సత్తా చాటుతున్న ఒంటేరియా తాత ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. వారికి వయస...
మరొకరితో పెండ్లికి సిద్ధపడిందని ప్రియురాలి ఒంటికి నిప్పు
February 06, 2021చెన్నై: ఏడేండ్లుగా తనతో ప్రేమాయణం సాగించి ఇప్పుడు మరొకరితో పెండ్లికి సిద్ధపడిందన్న కోపంతో ఓ వ్యక్తి తన ప్రియురాలిపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు. ఆమెతోపాటు ఆమె తల్లికి కూడా నిప్పంటించాడు....
టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా
February 06, 2021అమరావతి : విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీమానా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ తమ్మినేని సీతారామ్కు పంపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను...
శృతిహాసన్ కొత్త ప్రియుడు షాకింగ్ కామెంట్స్..!
February 06, 2021కమల్ గారాలపట్టి శృతి హాసన్ ప్రేమలో మునిగి తేలుతుంది. ఆ మధ్య మేఖేల్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉన్న శృతి హాసన్ అతనితో ఎక్కువ సమయం గడిపేందుకు సినిమాలు కూడా పక్కన పెట్టేసింది. కాన...
జూన్లోగా అందుబాటులోకి.. ఆర్బీఐ ప్రకటన
February 06, 2021ఒకే దేశం.. 1 అంబుడ్స్మన్వడ్డీ రేట్లు యథాతథమే.. ఎంపీసీ ఏకగ్రీవ ...
ఏసీబీకి చిక్కిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి
February 05, 2021జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని టేకుమట్ల మండల కేంద్రంలో శుక్రవారం ఏసీబీ అధికారులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగి చిక్కాడు. తెలంగాణ ఎడ్యుకేషన్ ఆండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన...
53 ఏండ్ల కిందట పోయిన పర్సు లభ్యం!
February 05, 2021న్యూయార్క్ : పదినిమిషాల కిందట పోగొట్టుకున్న వస్తువే తిరిగి దక్కని రోజుల్లో ఏకంగా 53 ఏండ్ల కిందట అంటార్కిటికాలో తాను పోగొట్టుకున్న పర్సు తిరిగి తన వద్దకు చేరడంతో అమెరికాకు చెందిన 91 ఏండ్ల వాతావరణ శ...
కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలుగా రైల్వే బోగీలు
February 05, 2021న్యూఢిల్లీ: రైల్వే బోగీలను కొవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చాలనే ఆలోచనతో.. షిప్పింగ్ కంటైనర్లలో రెండు మొబైల్ దవాఖానలను ఏర్పాటుచేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు దవాఖానలకు ప్రధానమంత్రి...
పార్లమెంటరీ కమిటీ ముందుకు సాగు చట్టాలు?
February 05, 2021న్యూఢిల్లీ: రెండున్నర నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనలు, చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టేతో ఇరుకున పడిన కేంద్ర ప్రభుత్వం.. సాగు చట్టాలను పార్లమెంటరీ కమిటీ ముందు ఉంచే ఆలోచన చేస్తున్నట్...
ప్రారంభమైన హోటల్ మేనేజ్మెంట్ జేఈఈ దరఖాస్తులు
February 05, 2021న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జేఈఈ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. అర్హులైన విద్యార్థులు జేఈఈకి దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సూచించింది. దర...
రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ
February 05, 2021హైదరాబాద్: రాష్ట్రంలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఏర్పాటుకానుంది. జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) ప్రారంభానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల ఢిల్లీలో జరిగిన జ...
గుండారంలో ఆరు నెమళ్లు మృతి
February 04, 2021నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామ శివారులోని శంభుని ఆలయ సమీపంలో ఆరు నెమళ్లు మృత్యువాత పడ్డాయి. గురువారం అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి సర్పంచ్ లక్ష్మణ్రావుకు సమాచారం ...
రాహుల్ గాంధీతో ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ
February 04, 2021న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు భేటీ అయ్యారు. డీఎంకే, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సీసీఐ, ఏఐయూడీఎఫ్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), విదుతలై చిర...
ఆరు షాదీఖానాలు నిర్మించండి
February 04, 2021హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఆరు మండలకేంద్రాల్లో షాదీఖానాలు నిర్మిం చాలని నియోజకవర్గ ముస్లిం ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరా రు. ఈ మేరకు బుధవారం హైదర...
నీళ్లనుకొని శానిటైజర్ తాగాడు
February 04, 2021ముంబై: మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ అధికారి రమేశ్ పవార్ పొరపాటున శానిటైజర్ను తాగారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలకు వెచ్చించే బడ్జెట్ను బుధవారం ఓ సమావేశంలో ఆయన ప్ర...
గొంతు కోసుకొని యువతి ఆత్మహత్య..
February 03, 2021అనంతపురం : అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. యువతి గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రొద్ద మండలం షాపురం గ్రామానికి చెందిన ఓ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో గొంతు కోసు...
యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల
February 03, 2021న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ 2020 నోటిఫికేషన్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసింది. జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించాలనుకునేవారు ...
ఫోన్కాల్తో ‘ఆధార్'లో మార్పులు
February 03, 2021న్యూఢిల్లీ: ఆధార్ కార్డులో కొన్ని వివరాలను ఇంటి వద్ద ఉండే అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం హెల్ప్లైన్ నంబర్ 1947కు డయల్ చేసి వివరాలిస్తే చాలని ఆధార్ కార్డులు జారీ చేసే సంస్థ యూఐడీఏఐ తెలిపింది...
నేనే శివున్ని.. నన్నే లోపలేస్తారా!
February 03, 2021హైదరాబాద్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): మదనపల్లె జంటహత్యల కేసులో నిందితురాలు పద్మజ మానసిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నది. మదనపల్లి సబ్జైలులో సోమవారం రాత్రంతా శివా.. శివా అంటూ కేకలు పెట్టడంత...
దివ్యాంగుల సేవా సంస్థలకు సహకారం
February 01, 2021హయత్నగర్, : దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సేవాసంస్థల జాతీయ సమాఖ్య (ఫెడరేషన్) యునైటెడ్ వాలంటరీ యాక్షన్ ఫర్ ది రీహాబిలిటేషన్ ఆఫ్ ది డిసేబుల్డ్ (అవార్డ్) 2021 క్యాలెండర్...
నయనతార సినిమాను కాపీ కొట్టిన కాజల్ అగర్వాల్..?
January 30, 2021హైదరాబాద్ : ఇండస్ట్రీలో కాపీ కొట్టడం అనేది కామన్. కొందరేమో దాన్ని స్పూర్థి పొందాం అని చెప్తుంటారు. మరికొందరు మాత్రం సేమ్ ఆలోచన మాకు కూడా వచ్చిందని చెప్తుంటారు. కానీ ముందు ఆలోచన ఎవడికి వచ్చి సినిమా...
అశ్రునయనాల మధ్య ఆరుగురి అంత్యక్రియలు
January 30, 2021మహబూబాబాద్ : గూడూరు మండలం మర్రిమిట్ట జాతీయ రహదారిపై నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురి అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా దవాఖానలో ఉదయం మృతదేహాలకు పోస్...
క్యూబాలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురు మృతి
January 30, 2021హవానా: క్యూబాలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దీంతో ఐదుగురు మరణించారు. క్యూబాలోని హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తుండగా ఒక కొండపై హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయిందని సాయు...
ఏపీలో మరో రెండురోజుల్లో తెరుచుకోనున్న ప్రాథమిక పాఠశాలలు
January 29, 2021అమరావతి : ఏపీలో మరో రెండు రోజుల్లో ప్రాథమిక పాఠశాలలు సైతం తెరుచుకోనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమలుపు సురేశ్ ఈ మేరకు శుక్రవారం ప్రకటన చేశారు. ఫిబ్రవరి నెల 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు తెరవనున...
ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి
January 29, 2021ఖమ్మం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామానికి చెందిన తీగల రామారావు (38) అనే రైతు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం పొలం పనికి వెళ్లిన రామారావు...
కానిస్టేబుళ్ల మధ్య కాల్పులు.. ఒకరు మృతి
January 29, 2021బస్తర్ : కానిస్టేబుళ్ల మధ్య జరిగిన పరస్పరం కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్ఘడ్లోని బస్తర్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన కలకలం సృష్టించింది. సీఆర్పీఎఫ్ బస్తర్ బెటాలియ...
ఈసైకిల్ అద్దెతో లక్షకు.. 30వేలు ఆదాయం
January 29, 2021హైదరాబాద్ : మా సంస్థలో ఈ సైకిల్ కొనుగోలుకు పెట్టుబడి పెట్టండి.. దాన్ని కిరాయికి ఇచ్చి నెలకు భారీ లాభాలిస్తాం.. అంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. నగరానికి చెందిన ఓ మహిళకు లక్ష రూపాయల టోకరా వ...
అంతెత్తున అన్విత!
January 29, 2021జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చాలామందికి ఉంటుంది. అన్వితారెడ్డి మాత్రం అసలు సిసలు శిఖరాన్నే అధిరోహించాలని కలలు కన్నది. అదంతా చూసి, ‘ఆడపిల్లలకు ఇలాంటి కోరికలేమిటి?’ అని ఎత్తి పొడిచిన వాళ్...
ఇంత తక్కువలో అంత సుందర రథం నిర్మించడం అభినందనీయం
January 28, 2021అమరావతి : తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ గురువారం దర్శించుకున్నారు. ...
వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిన సింధు
January 28, 2021బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ రెండో మ్యాచ్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్ గ్రూప్-బిలో గురువారం...
శృతిహాసన్ ప్రియుడు ఇతడే..ఫాలోవర్స్ కు క్లారిటీ!
January 28, 2021టాలీవుడ్ అందాల భామ శృతిహాసన్ తాను ప్రేమలో ఉన్నట్టు ఇటీవలే ఫ్యాన్స్ తో చేసిన చిట్చాట్లో బయటపెట్టిన సంగతి తెలిసిందే. మీరు ప్రేమలో ఉన్నారా...? అని ఓ అభిమాని శృతిని అడుగగా..నిజం..నేను...
మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
January 28, 2021ముంబై: స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కాకపోతే అది లైంగిక దాడి కాదు అని తీర్పు చెప్పిన కొన్ని రోజులకే బాంబే హైకోర్టు అలాంటిదే మరో తీర్పు వెలువరించింది. మైనర్ బాలిక చేయి పట్టుకోవడం, ఆమె ప్యాంటు జి...
కాగ్లో 10,811 పోస్టులు
January 28, 2021న్యూఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సీఏజీ)లో గ్రూప్ సీ- నాన్ గెజిటెడ్ విభాగంలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.మొత్తం ఖాళీలు: 10,81...
మీ పిల్లలకు రైస్ మిల్క్ తాగిస్తున్నారా!
January 27, 2021కొంతమంది పిల్లలకు ఆవు పాలు తొందరగా జీర్ణంకావు. ఇంకొందరికి జీర్ణమైనా రకరకాల ఎలర్జీ సమస్యలు వస్తుంటాయి. బర్రె పాలు, బాదం పాల విషయంలో చాలా మంది పిల్లలకు ఇలా జరుగుతుంది....
సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
January 27, 2021హైదరాబాద్: ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీ మ్యాట్) దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏ...
210 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
January 26, 2021ఖమ్మం : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో.. టాస్క్ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సీఐ రవి కుమార్, ఎస...
భూమిపై రికార్డు వేగంతో కరుగుతున్న మంచు
January 26, 2021లండన్ : భూగోళాన్ని ఆవరించిన మంచు రికార్డు వేగంతో కరుగుతోంది. ఓ అధ్యయనం ప్రకారం 1994-2017 మధ్య భూమిపై మంచు 28 ట్రిలియన్ టన్నులు కరిగిపోయినట్లుగా సమాచారం. క్రియోస్పీయర్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయ...
మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
January 26, 2021వాషింగ్టన్: మధ్యాహ్నం భోజనం చేయగానే కండ్లు మూతపడటం మనకందరికీ అనుభవమే. అలా తినొచ్చి ఇలా కుర్చీలో కూర్చోగానే కండ్లు మూతపడుతూ ఎవరూ లేకపోతే.. కాస్సేపు కునుకు తీయాలనుకుంటాం. అలా మధ్యాహ్నం సమయంలో కునుకు ...
తెలంగాణ సీఐ సృజన్రెడ్డికి జీవన్ రక్షా అవార్డు
January 25, 2021న్యూఢిల్లీ: ప్రజల ప్రాణాలను రక్షించడంలో ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన సీఐ కోరిపల్లి సృజన్రెడ్డికి అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. ఈ విషయాన్ని సోమవా...
రెండేళ్ల కూతురికి జడ చిక్కులు తీసిన హీరో
January 25, 2021లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరో డ్వెయిన్ జాన్సన్.. తన రెండేళ్ల కూతురి తల వెంట్రుకలకు చిక్కులు తీశాడు. పిల్లలతో ఇంట్లో గడుపుతున్న ద రాక్ స్టార్ జాన్సన్.. తన కూతురితో గడిపిన క్షణాలకు...
అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
January 24, 2021చీలి : అంటార్కిటికాలో శనివారం వరుసగా రెండు సార్లు భూ ప్రంకపనలు వచ్చాయి. దీంతో చిలీలోని ఎడ్వర్డో ఫ్రీ బేస్ వద్ద సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మొదట చిలీ అంటార్కిటిక్ బే...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన నటి నందిత శ్వేత
January 23, 2021హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్వతహాగా స్వీకరించిన నటి నందిత శ్వేత ఇవాళ గచ్చిబౌలిలో మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ గురించి తెలుసుకొని రాజ్యసభ సభ్యుడు జో...
రైతుల ట్రాక్టర్ పరేడ్కు అనుమతి
January 23, 2021న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో కిసాన్ గణతంత్ర పరేడ్కు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. ర...
నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
January 22, 2021చిరంజీవి ఫాస్ట్ చూస్తుంటే కుర్ర హీరోలు కూడా కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఈయన వరుసగా కమిట్ అవుతున్న సినిమాలు అలా ఉన్నాయి మరి. అయితే ఇన్ని రోజులు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అనే విషయంపై ఉన్న కన్ఫ్యూజ...
సంప్రదాయ బడ్జెట్ హల్వా వేడుక రేపే
January 22, 2021న్యూఢిల్లీ: ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు సంప్రదాయంగా జరిగే హల్వా వేడుకను శనివారం నిర్వహించననున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగ...
థాయ్లాండ్ ఓపెన్..పీవీ సింధుకు షాక్
January 22, 2021బ్యాంకాక్: టయోటా థాయ్లాండ్ ఓపెన్ సూపర్- 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు కథ ముగిసింది. క్వార్టర్ఫైనల్లో పేలవ ప్రదర్శనతో ఘోరంగా ని...
అమిత్షా ఖాతా ఎందుకు బ్లాక్ చేశారు?!
January 21, 2021న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా ఖాతాను ఎందుకు బ్లాక్ చేశారని ట్విట్టర్ ప్రతినిధిని పార్లమెంటరీ కమిటీ నిలదీసింది. పౌరుల హక్కుల పరిరక్షణతోపాటు సోషల్ మీడియాలో దుర్వినియోగం, మహిళల...
ఇంటెలిజెన్స్ అధికారులమంటూ.. తండ్రీకొడుకుల షికారు
January 21, 2021హైదరాబాద్: ఇంటెలిజెన్స్ అధికారులమంటూ కారులో తిరుగుతున్న తండ్రీకొడుకులిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు వారిని పట్టుకున్నారు.&n...
శాకుంతలం చిత్రంపై గాసిప్స్.. క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్
January 21, 2021భారీ సెట్టింగులతో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి ప్రేక్షకులకు మంచి వినోదం అందించే దర్శకుడు గుణశేఖర్. చివరిగా రుద్రమదేవి చిత్రంతో పలకరించిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం శాకుంతలం అనే సిని...
బైక్ను ఢీకొన్న కంటైనర్.. ఒకరు మృతి
January 20, 2021నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ మండలం శ్రీరాంపూర్-చిట్టాపూర్ వద్ద జాతీయ రహదారి 44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నిర్మల్ జిల్లాకు చెందిన కల్పన అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల...
అగ్రస్థానం తెలంగాణకే సాధ్యం
January 20, 2021వీధి వ్యాపారులకు స్వాన్ నిధి అమలులో నంబర్వన్ పట్టణాభివృద్ధి పార్లమెంట...
క్యాన్సర్ చికిత్సకు కేరాఫ్ అడ్రస్..
January 20, 2021చెన్నై: క్యాన్సర్ వైద్య నిపుణురాలు, చెన్నైలో ని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ డాక్టర్ వీ శాంత (93) కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో చెన్నైలో ఆమె మరణించారు. క్యా న్సర...
వేరుశనగ క్వింటాల్ @ రూ.7,712
January 19, 2021జోగుళాంబ గద్వాల : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ పంట పండించిన రైతుకు మద్దతు ధర లభించింది. ఈ ఏడాది ఇదే అత్యధిక ధర కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి...
క్యాన్సర్ వైద్య నిపుణురాలు శాంత కన్నుమూత
January 19, 2021చెన్నై : అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్, సీనియర్ అంకాలజిస్టు డాక్టర్ వీ శాంత (93) కన్నుమూశారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో తీవ్ర ఛాతీ నొప్పికి గురైన ఆమెను కుటుంబ సభ్యు...
ప్రమాదవశాత్తు భార్యపైకి కారు పోనిచ్చిన భర్త
January 19, 2021దుబాయ్: యూఏఈలోని అజ్మన్ ఎమిరేట్లో కారు పార్క్ చేస్తుండగా ప్రమాదం జరుగటంతో ఓ భారతీయ మహిళ ప్రాణాలు కోల్పోయారు. లిజి, ఆమె భర్త వైద్య పరీక్షల కోసం శనివారం కమ్యూనిటీ దవాఖానకు వెళ్లారు. లిజి భర్త కార...
డీఏ 4 శాతం పెంపు?
January 19, 2021వాయిదా వేసిన నిర్ణయం అమలుకు కేంద్రం యోచనతాజా నిర్ణయంతో 21% డీఏ.. ఈ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశంఅరకోటి మంది ఉద్యోగులకు.. 61 లక్షల మంది పింఛనుదారులకు లబ...
ఆయుర్వేద వైద్య నిలయం ఫణిగిరి
January 19, 20213వ శతాబ్దం శాసనంతో స్పష్టంఅశోకుడి తర్వాత వైద్యానికి సంబంధించిన ఆనవాళ్లుఆయుష్శాఖ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ తిరుమలగిరి, జనవరి 18: సూర్యాపేట...
పథకాల అమలులో తెలంగాణ ఆదర్శం
January 19, 2021పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా: మంత్రి పువ్వాడఅశ్వారావుపేట, జనవరి 18: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, పల్లెల సమగ్రాభివృద్ధే...
వారం క్రితం కూలిన బంగారు గని.. సజీవంగానే కార్మికులు
January 18, 2021బీజింగ్: చైనాలోని షాంగ్డాంగ్ ప్రావిన్సులో ఉన్న హుషాన్ బంగారు గని కూలిన ఘటనలో 12 మంది కార్మికులు సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం కూలిన ఆ గనిలో అనేక మంది కార్మికు...
పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధుల పాత్ర భేష్
January 18, 2021నిజామాబాద్ : పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న కార్యక్రమం పల్లె ప్రగతి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లాస్థాయి వరకు ప్రజా ప్రతినిధులు నిర్వహించిన పాత్ర ఎంత...
ఫేస్బుక్, ట్విట్టర్కు సమన్లు
January 17, 2021న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం, నివారణపై చర్చించడానికి ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఫేస్బుక్, ట్విట్టర్ అధికారులకు సమన్లు జారీచేసింది. ఈ నెల 21వ తేదీన తమ ముం...
143 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
January 17, 2021సంగారెడ్డి : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొండాపూర్ సీఐ శివలింగం కథనం మేరకు..అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో కంకోల్ టోల్ప్లాజా వద్ద ఆ...
రైతులను నాశనం చేయడానికే అగ్రి చట్టాలు: రాహుల్
January 15, 2021న్యూఢిల్లీ: రైతులను నాశనం చేయడానికే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన...
తిరుపతి చేరుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
January 14, 2021అమరావతి : తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తిరుపతి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దర్శనం కోసం కుటుంబ సమేతంగా రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన మంత్రికి స్థాన...
అలా..ఓ మైలురాయి!
January 13, 2021తన ఇరవై ఏళ్ల సినీ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమిదని అన్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం పెద...
జమ్మికుంటలో ఇద్దరు బాలికలు అదృశ్యం
January 12, 2021కరీంనగర్ : జజిల్లాలోని జమ్మికుంట మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. సోమవారం సాయంత్రం ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. తమ గ్రామం నుంచి పొరుగున ఉన్న పాపాక్కపల్లి...
రైల్వే జీఎంను కలిసిన ఎంపీ బోర్లకుంట వెంకటేష్
January 11, 2021పెద్దపల్లి : తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రైల్వే సమస్యలను పరిష్కరించాలని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సో...
మంత్రి ఎర్రబెల్లికి వృక్ష వేదం పుస్తకం అందజేత
January 11, 2021హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ వృక్ష వేదం పుస్తకాన్ని అందజేశారు. ప్రగతి భవన్లో పంచాయతీరాజ్ విభాగంపై జరిగిన సమావేశంలో పాల్గొనడానికి ప్ర...
ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీడీవోలు కీలకం
January 11, 2021హైదరాబాద్ : ప్రభుత్వ పథకాల అమలులో పంచాయతీరాజ్ ఉద్యోగుల పాత్ర కీలకమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల రాష్ట్ర సంఘం డైరీ, క్యాలెండర్లను ఎక...
హరితహారం మొక్కలు @ 211 కోట్లు
January 11, 2021రాష్ట్రంలో 3 శాతం పెరిగిన పచ్చదనం42,803 హెక్టార్లలో బ్లాక్ ప్లాంటేషన్
మియావాకిని సందర్శించిన పర్యావరణవేత్తలు, పక్షి ప్రేమికులు
January 10, 2021కరీంనగర్ : పలువురు పర్యావరణవేత్తలు, పక్షి ప్రేమికులు, పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీస్ సభ్యులు కరీంనగర్లోని మియావాకి అడవిని ఆదివారం సందర్శించారు. సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్(సీటీసీ)లో ఈ మియావా...
ఐరన్ లోపం ఉంటే ఏం జరుగుతుంది? నివారించే మార్గాలివే
January 10, 2021రక్తంలో తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి మనిషిని బలహీనంగా మారుస్తుంది. అలాగే ఐరన్(ఇనుము) లోపానికి కూడా దారితీస్తుంది. ఐరన్ లోపం అనేది తీవ్రతరం అయితే అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది.&nbs...
‘వేదాంతం రాఘవయ్య’ ప్రారంభం
January 10, 2021సునీల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వేదాంతం రాఘవయ్య’ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సి.చంద్రమోహన్ దర్శకుడు. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. దర్శకుడు...
అమెరికాలో అభిశంసన ఎలా ఉంటుంది..?
January 09, 2021అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్1 సెక్షన్ 2 ప్రకారం అమెరికా ప్రతినిధుల సభ అధ్యక్షులను అభిశంసించడానికి అధికారం కలిగి ఉంటుంది. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ముగ్గురు అధ్యక్షులను మాత్రమే అభిశంసించారు. ఇ...
మహాత్ముడు తిరిగొచ్చాడు..
January 09, 20211915 జనవరి 9.. ఉదయం 7 గంటల సమయం.. బొంబాయి (ప్రస్తుతం ముంబై) అపోలో నౌకాశ్రయం.. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇంతలో పడవలో నుంచి భారత గడ్డపై తిరిగి కాలుపెట్టారు మహాత్మాగాంధీ.. ఇదే మన దేశానికి స్...
మిగిలింది 11 రోజులే.. ట్రంప్ అభిశంసన సాధ్యమేనా ?
January 09, 2021వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టడం వల్లే ఆయన మద్దతుదారులు క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్లతో పాటు డెమోక్రాట్లు కూడ...
ఒకేరోజు 5వేల మొక్కలు
January 08, 2021దండుమల్కాపురంలో గ్రీన్ చాలెంజ్మొక్క నాటిన ఎంపీ సంతోష్కుమార్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ)/చౌటుప్పల్ రూరల...
వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
January 07, 2021కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని న్యాక్(NAC) న్యాక్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ భిక్షపతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశా...
ట్రంప్ను గద్దె దించవచ్చా? 25వ సవరణ ఏం చెబుతోంది?
January 07, 2021వాషింగ్టన్: అమెరికా ఆత్మలాంటి క్యాపిటల్ హిల్పైకి తన మద్దతుదారులను రెచ్చగొట్టి పంపించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను గద్దె దింపడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై చర్చించడానికి ...
అసలు క్యాపిటల్ హిల్ అంటే ఏంటో తెలుసా?
January 07, 2021వాషింగ్టన్: యూఎస్ క్యాపిటల్ హిల్పై ట్రంప్ మద్దతుదారులు దాడి ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమి అంగీకరించలేని స్థితిలో ఉన్న ట్రంప్.. తన మద్దతుదారులను రెచ్చగొ...
అల వైకుంఠపురములో ఏడాది సెలబ్రేషన్స్
January 07, 2021అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన స్టైలిష్ ఎంటర్టైనర్ చిత్రం అల వైకుంఠపురములో. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ(చి...
నేడు అమెరికాలో మరోసారి ఓట్ల లెక్కింపు.. ఎందుకో తెలుసా..?
January 06, 2021వాషింగ్టన్: పోలింగ్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఒకసారి.. ఓట్లను పెంచి తననే విజేతగా ప్రకటించాలంటూ ఓ అధికారితో ట్రంప్ ఫోన్లో మాట్లాడటంతో.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సందిగ్ధత ఏర్పడింది. మరో 14...
మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నయనతార?
January 06, 2021సాధారణంగా స్టార్ హీరోయిన్లు హీరోలకు జోడీగా నటిస్తుంటారు. లేదంటే లేడి ఓరిటెండెట్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అప్పుడప్పు కొందరు నెగెటివ్ ఛాయలున్న పాత...
కేదార్ కాంట్ పర్వతాన్ని అధిరోహించిన గోపరాజుపల్లి వాసి
January 05, 2021యాదాద్రి భువనగిరి : వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామానికి చెందిన సలిగంజి గౌతమ్ మిత్ర బృందంతో కలిసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పన్నెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తు ఉన్న క...
డబ్బుల కోసం గొడవ.. నలుగురిపై పెట్రోల్ పోసి నిప్పు
January 05, 2021అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన ఆచంట మండలం ...
డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో వసూళ్లు.. వ్యక్తి నిర్బంధం
January 05, 2021మెదక్ : చేగుంట మండలం కంసాన్పల్లిలోకి మంగళవారం ఉదయం ఓ వ్యక్తి ప్రవేశించాడు. డబుల్ బెడ్రూం ఇండ్లకు దరఖాస్తు చేసుకోవాలని, అందుకు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో పాటు రూ. 250 చెల్లి...
వ్యాక్సిన్ తీసుకున్నాక భరోసా!
January 05, 2021అపోహలు వదిలి ముందుకురావాలిఆధునిక సాంకేతిక యుగంలో ఉన్నాం
రాతి పర్వతంపై సూర్య నమస్కారం
January 05, 2021జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన మరిపెల్లి ప్రవీణ్ అమెరికాలోని అట్లాంటా స్టోన్ మౌంటెన్(రాతి పర్వతం)పై 108 సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించాడు. ఎత్తయిన పర్వతాలపై అత్యల్ప...
పంజాగుట్టలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. వీడియో
January 04, 2021హైదరాబాద్ : పంజాగుట్టలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. అక్కడున్న ట్రాఫిక్ పోలీసు బూత్పైకి ఎక్కిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఉరి వేసుకునేందుకు ప్రయత...
తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ బ్రదర్స్ హౌస్ అరెస్ట్
January 04, 2021అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా తాసిల్దార్ కార్యాలయం ఎదుట జేసీ బ్రదర...
ప్రేమతో.. పేదల సేవలో రైల్వే
January 04, 2021హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ప్రేమతో.. పేదలకు సాయంచేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ముందుకొచ్చింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గుంతకల్ రైల్వే డివిజన్ ‘ప్రేమతో..’ పేరిట ప్రత్...
కలల దారిలో పయనిస్తున్నా
January 04, 2021సినిమా తాలూకు అద్భుతాలు ఒక్కసారిగా సంభవించవని, వాటి వెనక ఎందరో సృజనకారుల సమిష్టి కృషి ఉంటుందన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమా ద్వారా తెలుగు సంగీత యవనికపై సరిక...
80 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
January 03, 2021ఖమ్మం : అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్, కొణిజర్ల పోలీసులు పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నిరుపేదలకు సబ్సిడీపై అందిస్తున్...
ఇంటిని తలపిస్తున్న పంజాబ్ రైతు లారీ
January 03, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద నెల రోజులకుపైగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు శీతాకాలం కావడం...
కొడుకులను చంపి తండ్రి ఆత్మహత్య!
January 02, 2021తిరువనంతపురం: కేరళలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తొమ్మిదేండ్లు, పన్నెండేండ్ల వయసున్న తన ఇద్దరు కొడుకులను చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని నవ...
ప్రేమను అంగీకరించి.. కొండ పైనుంచి పడిన మహిళ
January 02, 2021వియన్నా: ప్రియుడు చేసిన ప్రేమ ప్రతిపాదనకు ఒక మహిళ అంగీకారం తెలిపింది. అంతలోనే కొండ అంచు నుంచి జారి కిందకు పడింది. అయితే ఆమె పడిన ప్రాంతంలో భారీగా మంచు ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. ఆమెను కాపాడేందుకు...
కామారెడ్డిలో షార్ట్ సర్య్కూట్తో కంటైనర్ దగ్ధం
January 02, 2021కామారెడ్డి: జిల్లాలోని బిక్కనూరులో జాతీయ రహదారిపై కంటైనర్ అగ్నికి ఆహుతయ్యింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లో మండలంలోని అంతంపల్లి వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించి...
సమంత శాకుంతలం.. మరో దృశ్యకావ్యంగా మారనుందా!
January 02, 2021సమంత అక్కినేని కొన్ని రోజులుగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. అప్పుడెప్పుడో వచ్చిన జాను సినిమా తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు ఈమె. తమిళంలో కూడా ఒకటి అరా తప్ప సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు. డిజిటల్ ...
శకుంతలగా సమంత
January 02, 2021మహాభారత ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథను ‘శాకుంతలం’ పేరుతో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ వెండితెర దృశ్యమానం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా సమంతను ఖరారు చేశారు. ఈ విషయాన్ని చి...
కంటైనర్లోకి దూసుకెళ్లిన ఏసీ బస్సు.. ఐదుగురు దుర్మరణం
January 01, 2021ఉన్నవ్ : ఉత్తర ప్రదేశ్లోని ఉన్నవ్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్లీపర్ క్లాస్ ఏసీ బస్సు అదుపుతప్పి కంటైనర్లోకి దూసుకెళ్లడంతో ఐదుగురు ఘటనాస్...
ప్రవీణ్ ఖాతాలో పదో పర్వతం ..
December 31, 2020జగిత్యాల : అమెరికా నార్త్ కరోలినాలోని సోమా పర్వతాన్ని జిల్లాలోని మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్ అధిరోహించాడు. యోగా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలన్న సంకల్పంతో ఎత్...
కొత్త ఏడాదిలో మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యం కోసం చిట్కాలు
December 31, 2020పండుగలు ఎప్పటి మాదిరిగానే వచ్చాయి.. వెళ్లిపోయాయి.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020లో ఎవ్వరు కూడా పండుగలు, పర్వదినాలు, పుట్టినరోజులు, పెండ్లి రోజులను ఆస్వాదించలేకపోయారు. ఎప్పుడు ఎవరి నుంచి కొవిడ్...
రేపటి నుంచి కొత్త మార్పులివే.. అవేంటో తెలుసా?
December 31, 2020కొత్త సంవత్సరంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. జనవరి ఒకటో తేదీ నుంచి మన నిత్య జీవితానికి సంబంధించిన పలు మార్పులు జరుగబోతున్నాయి. ఇందులో వాహనాలు, బ్యాంకింగ్, టెలికాం రంగాలకు చెందిన మార్పులు ఉన్న...
ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో జీవిత ఖైదీ ఆత్మహత్య
December 31, 2020హైదరాబాద్ : నగరంలోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డం చిన్న బాలరాజు అనే ఖైది బుధవారం రాత్రి బాత్రూంకు వెళ్లి కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్...
అంబానీని వెనక్కి నెట్టిన చైనా కుబేరుడు
December 31, 2020బీజింగ్: ముకేశ్ అంబానీ ఇక ఆసియాలోనే నంబర్ వన్ సంపన్నుడు కాదు. ఆయనను ఓ చైనా కుబేరుడు మించిపోయారు. కేవలం ఒకే ఒక్క ఏడాదిలో ఆయన ఈ ఘనత సాధించడం గమనార్హం. ఆయన పేరు ఝాంగ్ షాన్షాన్. ఇప్పుడీయన...
గాంధీలో ఉచితంగా కాలేయ మార్పిడి..
December 31, 2020రూ. 35 కోట్లకుపైగా వ్యయంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు లక్షలు ధారపోసి ప్రైవేటు ఆస్పత్రుల్ల...
సాంకేతిక పరిజ్ఞానంతో మంచి ఫలితాలు
December 31, 2020అంబర్పేట : సమష్టి కృషి, సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటు, పక్కా ప్రణాళిక, పటి ష్ట బందోబస్తు.. అన్నింటికి మించి ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువ కావడంలో, నేరాల అదు పు, శాంతిభద్రతల పరిరక్షణలో హ...
ఒడియా సంగీత దిగ్గజం శంతను మహాపాత్ర కన్నుమూత
December 31, 2020భువనేశ్వర్: ఒడియా సంగీత దిగ్గజం శంతను మహాపాత్ర (84) కన్నుమూశారు. నిమోనియాతోపాటు ఇతర వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శంతన...
అది వాళ్ల మనోవ్యాధి
December 31, 2020శరీరాకృతిని, ఛాయను కించపరుస్తూ చేసే వ్యాఖ్యలు ఆత్మన్యూనతకు దారితీస్తాయని అంటోంది బాలీవుడ్ కథానాయిక అనన్యా పాండే. కెరీర్తో పాటు మనసులపై అవి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని చెబుతోంది. బాడీషేమింగ్...
ఎమ్మెల్సీ కవితని కలిసిన సర్పంచ్ల ఫోరం ప్రతినిధులు
December 29, 2020నిజామాబాద్ : జిల్లా సర్పంచ్ల ఫోరం ప్రతినిధులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని హైదరాబాద్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఆరేండ్లుగా గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ సర్పంచ్లకు అండగ...
డిజిటల్ డిటాక్స్తో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
December 29, 2020సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఆవిష్కరణలు ఎక్కువగా మన జీవితాలను సానుకూల రీతిలో మార్చుతున్నది. కమ్యూనికేషన్ను కూడా సులభతరం చేసింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఏది ఏమైనా, జీవితాన్ని పూర్తిగా టెక్నాలజీపై ఆధా...
కొవిడ్కు బ్లడ్ ఇన్ఫెక్షన్లు తోడైతే..
December 29, 2020న్యూయార్క్: తీవ్రమైన కొవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్నవారు.. తమ రక్త ప్రవాహంలో ద్వితీయ అంటువ్యాధులు కలిగి ఉంటారు. దీని వలన ఎక్కువ కాలం దవాఖానలో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఆరోగ్య పరంగా కూ...
హిమాచల్ మాజీ సీఎం భార్య కోవిడ్తో మృతి
December 29, 2020ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం శాంతా కుమార్ సతీమణి శైలజా శర్మ.. కోవిడ్తో ఇవాళ ఉదయం మరణించారు. తండా మెడికల్ కాలేజీలో ఆమె ప్రాణాలు విడిచారు. డిసెంబర్ 27వ తేదీన భార్యాభర్తలు ఇద...
కావ్యనాయిక శకుంతల పాత్రలో?
December 29, 2020మంగళూరు చిన్నది పూజాహెగ్డే ఓ పౌరాణిక ప్రణయగాథలో నటించబోతున్నట్లు తెలిసింది. మహాభారత ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథను ‘శాకుంతలం’ పేరుతో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ వెండితెర దృశ్యమానం చేయబోతున్...
ఘనంగా గీతా జయంతి వేడుకలు
December 28, 2020హైదరాబాద్ : గీతా జయంతి వేడుకలు మణికొండలోని శ్లోక పాఠశాలలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేదాంత చైతన్య ప్రభు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి గీతా జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భ...
శాంటాకు కరోనా.. గిఫ్ట్లు అందుకున్న 18 మంది మృతి!
December 28, 2020బెల్జియంలో దారుణం జరిగింది. క్రిస్మస్కు శాంటా క్లాజ్ నుంచి బహుమతులు అందుకున్న వారిలో 18 మంది మృతి చెందారు. కారణం.. శాంటాకు అప్పటికే కరోనా సోకడమే. వృద్ధాశ్రమాల్లో ఉంటున్న 121 మందితోపాటు అక...
తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రారంభించిన ప్రధాని
December 28, 2020న్యూఢిల్లీ: దేశంలో మొదటి డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో కారిడార్లోని మెజెంటా లైన్లో డ్రైవర్ రహిత రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చే...
నేడు పట్టాలెక్కనున్న తొలి డ్రైవర్ రహిత రైలు
December 28, 2020న్యూఢిల్లీ: దేశంలో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు నేడు పట్టాలెక్కనుంది. ఈ రైల్వే సర్వీసును సోమవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ ఘనత దక్కి...
ఇరాన్లో మంచు తుఫాను.. చనిపోయిన 10 మంది పర్వతారోహకులు
December 27, 2020టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ఉత్తరాన ఉన్న పర్వతాలలో మంచు తుఫాను సంభవించింది. ఈ ఘటనలో కనీసం 10 మంది పర్వతారోహకులు మరణించినట్లు, మరెందరో కనిపించకుండా పోయినట్లు అక్కడి మీడియా శనివారం రాత్రి న...
అర్హులందరికీ ‘డబుల్' ఇండ్లే లక్ష్యం
December 27, 2020ఖిల్లాఘణపురం: సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతోనే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నదని, గూడులేని ప్రతి పేదోడి సొంతింటి కలను తీరుస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శ...
హరేకృష్ణలో వైభవంగా గీతా జయంతి
December 27, 2020హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఆలయానికి శుక్రవారం తెల్లవారుజామునుంచే భక్తులు అధికసం...
జేఈఈలో నాలుగు దశలకు.. ఒకేసారి దరఖాస్తు చేయొచ్చు
December 27, 2020ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్ వెల్లడిహైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జేఈఈ మెయిన్స్కు హాజర...
2021 లో మానసిక ఆరోగ్యానికి ఈ చిట్కాలు పాటించండి!
December 26, 2020ఎంతో ఉత్సాహంతో స్వాగతించిన కొత్త సంవత్సరం 2020.. కొద్దికాలానికే కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. వివిధ దేశాలలో సుదీర్ఘ, కఠినమైన లాక్డౌన్లకు దారితీసింది. కొందరు తమ మానసిక...
కామారెడ్డి జిల్లాలో ఘోరం.. కార్మికుడిపైకి దూసుకెళ్లిన కంటైనర్
December 26, 2020కామారెడ్డి : జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి వద్ద జాతీయ రహదారి 44పై రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ కార్మికుడు వాహనాలను ఆపే పనిలో నిమగ్నమయ్యాడు. అయితే ఓ కంటైనర్ ఆ...
శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం
December 26, 20209 నెలల తర్వాత పుష్కరిణిలో చక్రస్నానంతిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం శాస్త్రోక్తంగా చక్...
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు
December 26, 2020స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులురికార్డుస్థాయిలో హుండీ ఆదాయం 4.3 కోట్లుహైదరాబాద్, నమస్తే తెలంగాణ: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప...
రికార్డుస్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం..
December 25, 2020తిరుమల : తిరుమల వెంకన్న హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ముక్కోటి ఏకాదశి కావడంతో శుక్రవారం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇవాళ ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు వచ్చింద...
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
December 25, 2020తిరుమల : ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆయనకు స్వాగ...
సాంటా క్యాప్స్ తో ధనుష్-సారా..ఫొటోలు చక్కర్లు
December 25, 2020ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. చిన్నాపెద్దా అందరూ సాంటాక్లాస్ గెటప్ లో సందడి చేస్తూ మేరీ క్రిస్మస్ అంటూ చాక్లెట్లు తినిపించుకుంటున్నారు. సెలబ్రిటీలు సాంటా టోపీ...
హైదరాబాద్లో తిరిగిన ‘సాంటా-అభి’..వీడియో
December 25, 2020బిగ్ బాస్ సీజన్ 4 షోతో కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు యువ నటుడు అభిజిత్. బిగ్ బాస్ విజేతగా నిలిచిన అభిజిత్ క్రిస్మస్ సందర్భంగా నగరంలో సందడి చేశాడు. రోడ్డు పక్క...
శ్రీవారిని దర్శించుకున్న దీవకొండ దామోదర్ రావు
December 25, 2020తిరుమల : తిరుమల శ్రీవారిని టీటీడీ పాలకమండలి సభ్యులు దీవకొండ దామోదర్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు స...
వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మంత్రులు
December 25, 2020హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలను పుస్కరించుకుని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ఎర్రగడ్డలోని విజయలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనంతో...
శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్గౌడ్
December 25, 2020తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నా యి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ...
ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చిన యాదగిరీశుడు
December 25, 2020హైదరాబాద్ : యాదగిరి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. వేకువ జాము నుంచే స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ...
మత్స్యవేంకటేశ్వరుని సేవలో సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత
December 25, 2020హైదరాబాద్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగర శివార్లలో ఉన్న జిల్లెలగూడలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సీఎం కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుక...
ఆలయాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
December 25, 2020హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై రామయ్య, గజ వాహనంపై సీతమ్మ, హనుమంత వాహనంపై...
కిరాయి కార్లు... కుదువపెట్టి
December 25, 2020కూకట్పల్లి: ట్రావెల్స్ బిజినెస్ చేసిన ఓ వ్యక్తి.. ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని ఆ కార్లనే వేరే వ్యక్తులకు కుదువపెట్టి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ.6...
కలుషిత నీరు తాగి 20 మందికి అస్వస్థత.!
December 24, 2020మహబూబాబాద్ : కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామ పంచాయతీ పరిధిలోని భజనతండాలో గురువారం ఈ ఘటన జరిగింది. పంచాయతీ సరఫరా చేసిన బావి నీరు తాగి తండావాసులు అస్వస్థ...
వైకుంఠ ఏకాదశి: ఉత్తర ద్వార విశిష్టత ఏంటి
December 24, 2020ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడిని కనులారా దర్శించుకునే రోజు వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశి వైష్ణవ భక్తులకు పవిత్రమైనది. తిరుమల సహా అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉండే ద్వారాన్ని తెరుస్తారు. వైకుంఠ ఏకా...
ఆటో ఇండస్ట్రీకి షాక్.. నౌకల కొరత.. 3,4 నెలలు ఇక అంతే..
December 24, 2020న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న షిప్పింగ్ కంటైనర్ల కొరతతో వచ్చే మూడు, నాలుగు నెలలు విడి భాగాల సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని భారత్లోని ఆటోమొబైల్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. తద్వారా ఉత్పత్త...
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపు ‘వైకుంఠ’ వేడుకలు
December 24, 2020జగిత్యాల : ముక్కోటి ఏకాదశి వేడుకలకు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబైంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఆలయంలో అర...
శృంగారం గురించి సాధారణ భయాలివే..?
December 24, 2020ఆకర్షణ.. ప్రేమగా మారి.. అందమైన అనుబంధంగా రూపాంతరం చెందడంలో శృంగారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే కొందరిలో శృంగారం అనే మాట వినపడగానే శరీరంలో ఓ చిన్నపాటి అలజడి మొదలవుతుంది. ఓ వింతైన అనుభూతితో పాటు.. ...
53 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
December 24, 2020సిద్దిపేట : ప్రజల నుంచి కొనుగోలు చేసి నిల్వ చేసిన సుమారు 53 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల విజిలెన్స్ అధికారులు పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తహసీల్దార్ భూపతి తెలిపా...
పిండం బొడ్డుతాడులో కనిపించిన మైక్రోప్లాస్టిక్
December 24, 2020గర్భంలో ఉన్న పిండం బొడ్డు తాడులో తొలిసారిగా మైక్రోప్లాస్టిక్స్ యొక్క రుజువులు కనిపించాయి. ఇది పిండం బొడ్డుతాడులో కనిపించడం వల్ల వ్యాధులపై పోరాడే సామర్థ్యాన్ని తగ్గిపోతుందని వైద్య నిపుణులు భావిస్తున...
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత
December 24, 2020కుమ్రంభీం అసిఫాబాద్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు తెలంగాణ సర్కార్ భరోసా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో అండగా ఉంటుందని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ...
ఒలింపిక్ అథ్లెట్లు, కోచ్లను టీకా ప్రాధాన్య జాబితాలో చేర్చండి..
December 24, 2020న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జపాన్లో జరిగే ఒలింపిక్స్కు వెళ్లే అథ్లెట్లు, కోచ్లు, సహాయక సిబ్బందిని సైతం కొవిడ్ వ్యాక్సిన్ ప్రాధాన్య జాబితాలో చేర్చాలని పార్లమెంటరీ ప్య...
తిరుమలకుంటలో పెద్దపులి సంచారం
December 24, 2020భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో కొద్దిరోజులుగా పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికంగా కలకలం రేపుతున్నది. నిన్నటికి నిన్న ములకలపల్లి మండలంలో పెద్ద పులి అలికిడి మరవకముందే తాజాగా అశ్వారావుపేట మండలం తిరు...
ఎస్బీఐ ఉద్యోగిని హత్య చేసిన తాపీ మేస్ర్తీ
December 24, 2020అనంతపురం : తనను దూరం చేసి మరొకరితో సన్నిహితంగా ఉండటాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పటించాడు మాజీ ప్రియుడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో ఇటీవల...
నగరంలో సందడి చేసిన బాలీవుడ్ హీరోయిన్
December 24, 2020హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ నేహదూపియా హైదరాబాద్ లో సందడి చేసింది. "ఫన్ టాస్టిక్ తార' పేరుతో నిర్మించిన 3డీ యానిమేషన్ వెబ్సిరీస్ టీజర్ ,ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్న...
ప్రమాద మరణాలు తగ్గిద్దాం
December 24, 2020గోల్డెన్ అవర్కు.. యూనిఫైడ్ యాక్షన్ ప్లాన్రోడ్లు, అంబులెన్స్, దవాఖానల మ్యాపింగ్ పూర్తి సమాచారంతో మొబైల్ యాప్ రూపకల్పన క...
గమ్మత్తైన కార్లు.. చిత్రవిచిత్రమైన సైకిళ్లు.. వీడియో
December 23, 2020వేలెడంత కారు.. మూరెడంత కారు.. బిల్డింగ్ ఎత్తంత సైకిల్... షూ సైజు కారు.. లిప్స్టిక్ కారు.. లాంగ్ చాపర్ సైకిల్.. కండోమ్ కారు.. హెల్మెట్ కారు... ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రమైన కార్లు, సైకిళ్లు...
NCP పార్లమెంటరీ నేతగా పుష్ప కమల్ దహల్
December 23, 2020ఖాట్మండు: నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (NCP) పార్లమెంటరీ నాయకుడిగా పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఎన్నికయ్యారు. అంతర్గత విభేదాల కారణంగా నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి తన ప్రభుత్వాన్ని ర...
మూడేళ్లుగా కరెంటు, నీళ్ల బిల్లు కట్టని మాజీ ప్రొఫెసర్
December 23, 2020డెహాడ్రూన్ : విద్యుత్ లేని జీవితాన్ని మనం ఊహించగలమా? పర్యావరణవేత్త, డెహ్రాడూన్ నివాసి సౌమ్య ప్రసాద్ మాత్రం గత మూడేళ్లుగా అదే బాటలో పయనిస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ఆమె కరెంట్, వాటర్ బ...
అంటార్కిటికాలో పెరుగుతున్న కరోనా కేసులు
December 23, 2020శాంటియాగో: మహమ్మారి చివరకు భూమిపై ప్రతి ఖండానికి చేరుకుంది. అంటార్కిటికాలోని రెండు సైనిక స్థావరాల వద్దకు వెళ్లిన నావికాదళ ఓడలో ఉన్న కనీసం 58 మంది కొత్త కరోనా వైరస్ కోస...
కొత్త రెస్టారెంట్ పెట్టిన 'బాబా కా దాబా' తాతయ్య
December 22, 2020న్యూఢిల్లీ: లాక్డౌన్ తెచ్చిన కష్టాల కారణంగా గత అక్టోబర్లో సోషల్ మీడియాలో ఓ వెలుగు వెలిగిన 80 ఏండ్ల వృద్ధుడు, ఓ చిన్న దాబా యజమాని కాంత ప్రసాద్.. ఇప్పుడు కొత్తగా ఓ రెస్టారెంట్ను ప్రారంభి...
అక్కడికి కూడా కరోనా మహమ్మారి వచ్చేసింది!
December 22, 2020చైనాలో ఏడాది క్రితం ప్రారంభమై ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేసిన కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడిప్పుడే తెరిపినిస్తున్నది. అయితే, బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ బయటపడటంతో మరోసారి ప్రజలు ఆంద...
నేడు బలరాముడిగా దర్శనమివ్వనున్న భద్రాద్రి రామయ్య
December 22, 2020హైదరాబాద్ : భద్రాద్రి రామయ్య సన్నిధిలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రుడు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తుండగా.. మంగళవారం స్వామివారు బలరాము...
ఢిల్లీలో 'బాబా కా దాబా' షురూ!
December 21, 2020సోషల్ మీడియాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ‘బాబా కా దాబా’ దేశ రాజధానిలో కూడా వెలిసింది. దాబా యజమాని కాంత ప్రసాద్ సోమవారం దక్షిణ ఢిల్లీలోని మాల్వియానగర్ ప్రాంతంలో కొత్త రెస్టారెంట్ను ప్రారంభించారు. కొత...
నేడు శ్రీరామావతారంలో భద్రగిరీశుడు
December 21, 2020హైదరాబాద్ : భదాద్రి రామయ్య సన్నిధిలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా రోజుకొక అవతారంలో సీతారామచంద్రుడు భక్తులను అనుగ్రహిస్తున్నారు...
ఫాస్టాగ్ తప్పనిసరి
December 21, 2020కాంటాక్ట్లెస్ కార్డు చెల్లింపుల పరిమితి పెంపుచెక్ మోసాల కట్టడికి పాజ...
పరశురాముడి అవతారంలో భద్రాద్రి రాముడు
December 20, 2020భద్రాద్రి : భద్రాచలంలో వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం భద్రాచల రాముడు పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారిని మంగళవాయ్యిదాల నడుమ బేడ మండపానికి తీసుకొచ...
మీకు తెలుసా.. జనవరి 1 నుంచి ఈ నిబంధనలు మారుతున్నాయ్!
December 20, 2020న్యూఢిల్లీ: కొత్త ఏడాదితోపాటు కొన్ని కొత్త రూల్స్ కూడా రానున్నాయి. వచ్చే జనవరి 1 నుంచి ఫాస్టాగ్తోపాటు జీఎస్టీ, చెక్ మోసాలు, పాజిటివ్ పే వ్యవస్థలాంటి వాటిలో నిబంధనలు మారుతున్నాయి. అవ...
పరశురాముడిగా సీతారామచంద్ర స్వామి
December 20, 2020భద్రాచలం: దక్షిణాది అయోధ్య భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరుగుతు న్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రస్వామి రోజుకో అవతారంలో దర్శనమిస్తున్నారు. నిన్న వామనావతారంలో భక్తులకు ద...
వైట్హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా వేదాంత
December 20, 2020వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి వ్యక్తి వేదాంత్ పటేల్ ఎంపికయ్యారు. త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జో బైడన్ వైట్హౌస్ కమ్యూనికేషన...
ఆయన్ను తెస్తామంటే.. మేమొద్దన్నామా!?
December 19, 2020న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి రాహుల్గాంధీని నియమిస్తే తమకేమీ అభ్యంతరం లేదని పలువురు సీనియర్ నాయకులు చెప్పినట్లు తెలిసింది. అలాగే, త్వరలో 'చింతన్ శివిర్'లు నిర్వహించేందుకు స...
ప్రపంచంలో అతి చల్లని గ్రామం ఏదో తెలుసా?
December 19, 2020ఒమ్యకోన్: గత వారం రోజులుగా ఉత్తర భారతదేశంలో మంచు విపరీతంగా కురుస్తున్నది. ప్రజలు ఇండ్లకే పరిమితమైపోతున్నారు. ఈసారి చాలా చోట్ల తీవ్రమైన జలుబు వచ్చే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింద...
రైతులకు మద్దతుగా ఆర్ఎల్పీ చీఫ్ బెనివాల్ రాజీనామా
December 19, 2020న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) చీఫ్ హనుమాన్ బెనివాల్ మూడు పార్లమెంటరీ కమ...
విద్యుదాఘాతంతో కంటైనర్ దగ్ధం... ఇద్దరు సజీవ దహనం
December 19, 2020అమరావతి : కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి లో దారుణం జరిగింది. గొల్లపల్లి నుంచి పొలసానిపల్లి వెళ్లే రహదారిలో విద్యుదాఘాతంతో కంటైనర్ దగ్ధమై ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. బైక్...
డియర్ శాంటా.. కరోనాతో డబ్బుల్లేవు.. ప్లీజ్ నాకో బొమ్మ కొనిపెట్టవా!
December 19, 2020చైనాలోని వూహన్లో ప్రారంభమైన కరోనా వైరస్.. అక్కడి నుంచి అన్ని దేశాలకు వ్యాప్తిచెంది ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఎందరో వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా...
నేడు వామనావతారంలో భద్రాద్రి రామయ్య
December 19, 2020భద్రాచలం: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీవైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగు తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాములవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు వామన అవతారంలో భక్తులకు స్వ...
రాత్రిభోజనం తర్వాత అరటిపండు తింటే ఏమవుతుంది?
December 18, 2020హైదరాబాద్: చాలామందికి రాత్రిపూట అరటిపండు తినే అలవాటు ఉంటుంది. ఇలా తినడం వల్ల తిన్నది జీర్ణమవుతుందని అంతా అనుకుంటారు. అందుకే కావాలని అరటిపండును తింటుంటారు. అయితే, ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ...
ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ప్రధాని మోదీ ఆఫీస్
December 18, 2020వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ప్రధాని మోదీ ఆఫీస్ అమ్మకానికి పెట్టారు. అవును ఆఫీస్కు సంబంధించిన వివరాలు, ఫొటోలతో ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో కొందరు వ్యక్తులు ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. ఆ...
ఎమ్మెల్సీ కవితను కలిసిన యాదవ సంఘం ప్రతినిధులు
December 18, 2020హైదరాబాద్ : రాష్ట్ర గొల్ల, కుర్మ యాదవ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. యాదవులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చే...
టీఎస్పీఎస్సీ యాక్టింగ్ చైర్మన్గా కృష్ణారెడ్డి
December 18, 2020హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా.. ఇప్పటివరకు కమిషన్ సభ్యుడిగా ఉన్న డీ కృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి కాలానికి చైర్మన్ ...
25 నుంచి వైకుంఠ ద్వార దర్శనం
December 18, 2020తిరుమలలో పదిరోజులు నిర్వహణ: టీటీడీతిరుమల, నమస్తే తెలంగాణ: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనాన్ని ఈ నెల 25 నుంచి వచ్చేనెల మూ...
ఈ 25 నుంచి జనవరి 3 వరకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం
December 17, 2020తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఈ నెల 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ మేరకు ఏర్పాట...
3 నెలల్లో 30,000 భూ ప్రకంపనలు..
December 17, 2020హైదరాబాద్: అంటార్కిటికాలో గత మూడు నెలల్లో సుమారు 30 వేల సార్లు భూ ప్రకంపనలు నమోదు అయినట్లు చిలీ దేశ భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. అంటార్కిటికాలో ఇటీవల భూ ఫలకాల్లో కదిలికలు ఎ...
మంచుతో నిండిన హిమాలయాలు... ఫొటో
December 17, 2020న్యూఢిల్లీ : హిమాలయాలు మంచుతో నిండిపోయాయి. పూర్తిగా మంచుతో కప్పిన అద్భుతమైన హిమాలయ పర్వతాల ఫొటోను నాసా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఇంటర్నేషనల్ స్ప...
ఫిబ్రవరి 23 నుంచి జేఈఈ మెయిన్స్
December 17, 2020వచ్చే నెల 16 వరకు దరఖాస్తులకు గడువురివైజ్డ్ షెడ్యూల్ జార...
టీఎస్పీఎస్సీ దేశంలోనే నం.1
December 17, 202035వేల పోస్టుల భర్తీ పూర్తిసంతృప్తికరంగా గడిచిన ఆరేండ్లు
టైమ్ వేస్ట్ అంటూ మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్ గాంధీ
December 16, 2020న్యూఢిల్లీ: రక్షణ శాఖపై పార్లమెంటరీ ప్యానెల్ బుధవారం నిర్వహించిన సమావేశం మధ్యలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్లిపోయారు. అసలు విషయాలపై మాట్లాడటం లేదని, అదొక టైమ్ వేస్ట్ అని రాహుల్ ...
అన్నదాతల ప్రగతితోనే దేశాభివృద్ధి : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
December 16, 2020హైదరాబాద్ : అన్నదాతల ప్రగతితోనే దేశాభివృద్ధి దాగి ఉన్నదని, స్వర్ణభారత్ ట్రస్ట్ స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు...
కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య
December 16, 2020భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో...
సమన్వయంతో కేసుల సత్వర దర్యాప్తు
December 16, 2020సీసీటీఎన్ఎస్, ఐసీజేఎస్తో మరింత ఊతంకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి వర్చువల్విధానంలో ఎన్సీఆర్బీ అవార్డులు హైదరాబాద్,...
మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులో మార్పు లేదు
December 15, 2020హైదరాబాద్ : మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులో మార్పేమి లేదని రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 2020-21 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేటు అన్ఎయిడెడ్ మైనా...
‘రైతుల హక్కుల కోసం పోరాడతాం’
December 15, 2020హల్దియా : దేశంలో రైతుల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం తృణముల్ కాంగ్రెస్ పోరాడుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మంత్రి సువేందు అధికారి అన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగ...
టాప్ 10లో చోటు దక్కించుకున్న అల వైకుంఠపురములో పాటలు
December 15, 2020స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు తెలుగు భాషలోనే కాదు ఇతర భాషలలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో ప్రేక్షకు...
రిటైర్మెంట్ హోమ్లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
December 15, 2020హైదరాబాద్: రష్యాలో విషాదం చోటుచేసుకున్నది. ఓ వృద్ధాశ్రమంలో జరిగిన అగ్ని ప్రమాదంలో.. 11 మంది మరణించారు. బాష్కోర్టొస్టాన్ ప్రాంతంలోని ఉరల్ పర్వతశ్రేణుల్లో ఉన్న ఓ రిటైర్మెంట్...
టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవీకాలం 17 వరకే
December 15, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణితోపాటు ముగ్గురు సభ్యులు విఠల్, చంద్రావతి, మహ్మద్ మథీనుద్దీన్ ఖాద్రీ పదవీకాలం ఈ నెల 17వ తేదీతో ముగియనున్నది. ఈ ...
విద్యుత్ పొదుపులో సీఎం ఆదర్శం
December 15, 2020ఇంధన పొదుపు వారోత్సవాల్లో మంత్రి జగదీశ్రెడ్డిమేడ్చల్, నమస్తే తెలంగాణ: విద్యుత్ పొదుపులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్...
రైతాంగ ఉద్యమంపై దుష్ప్రచారం
December 14, 2020సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుహైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం...
వాహనాల్లో పెట్రోల్కు బదులు నీళ్లు.!
December 13, 2020అమరావతి : విజయవాడలోని ఓ పెట్రోల్ బంకులో, పెట్రోల్కు బదులు నీళ్లు రావడం కలకలం రేపింది, నగరంలోని ఆటోనగర్ అరుణ శ్రీపెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారుల వాహనాలు మార్గమధ్యలో ఆగ...
ఎలుకను చంపబోయి.. తానే చనిపోయింది!
December 13, 2020భిలాయ్ : కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న తప్పిదాలు మరణానికి కారణమవుతుంటాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఓ యువతి.. ఎలుకలను చంపేందుకు విషం నింపిన ఆహారాన్ని ఏమరుపాటుగా తీసుకోవడంతో చనిపోయింది. ...
పెరిగింది మహిళాలోకం
December 13, 2020వెయ్యిమంది పురుషులకు 1,049 మంది స్త్రీలుఐదేండ్లలో పెరిగిన ఆడపిల్లల జననం
మానసిక దృఢత్వమే మార్గం చూపుతుంది..
December 12, 2020కరోనా మహమ్మారితో ఈ ఏడాది యువత, ఉద్యోగుల్లో, వ్యాపార రంగాల్లో భిన్న ప్రభావాలను చూపింది.. పరిస్థితుల ప్రభావంతో చాలా మంది మానసికంగా కృంగిపోయే పరిస్థితికి వచ్చింది. అలాంటి వారిలో ధైర్యం నింపుతూ ఎ...
మా ఎంసెట్ మా ఇష్టమే!
December 12, 2020జాతీయస్థాయి ప్రవేశపరీక్ష వద్దే వద్దు ఎన్ఈపీ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా రాష్ర్టాలుజాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం వల్ల గందరగోళ పరిస్థితులు...
నువ్వు మాకస్సలు అర్థం కావు మహేశ్.. ఛాన్స్ ఇవ్వనంటావ్ కానీ..
December 11, 2020హైదరాబాద్: అభిమానులతోపాటు ఇండస్ట్రీలో కూడా కొందరు ఇదే అనుకుంటున్నారు ఇప్పుడు. మహేశ్బాబును అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఆయన అంత ఈజీగా ఎవరికీ అర్థమవ్వడు కూడా. ఒక్కసారి అర్థమైతే ఆయన నుంచి దూరంగా వె...
ఘనంగా శ్రీ రాధా దామోదర పూజ
December 11, 2020తిరుమల: కార్తీక మాసంలో టీటీడీ తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శుక్రవారం తిరుమల వసంత మండపంలో శ్రీ రాధా దామోదర పూజ ఘనంగా జరిగింది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు పూజా కార్యక్రమం జరిగింది. ...
గొర్రెకుంట హత్యల దోషికి రేప్ కేసులో జీవితకాల శిక్ష
December 11, 2020వరంగల్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట హత్య కేసుల దోషి సంజయ్ కుమార్కు న్యాయస్థానం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. కాగా బాలికపై లైంగిక దాడిలో కేసులో దోషిగా తేలిన సంజయ్కుమార...
టబ్లో జలకాలాడిన పులి.. వీడియో వైరల్!
December 11, 2020బెంగళూరు: సాధారణంగా పులి సరస్సులు, నీటికొలనులు, చెరువుల్లో జలకాలాడడం చూశాం. కానీ ఓ పులి టబ్లో దిగి స్నానం చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ...
ఈనెల 25 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
December 11, 2020తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేడు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి టికెట్లు టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది పది రోజులపాటు వైక...
కేసీఆర్ నగర్లో డబుల్ సంబురం
December 11, 2020ఆత్మగౌరవంతో ఇండ్లలోకి అడుగుపెట్టిన పేదలుసీఎం కేసీఆర్ ఆత్మీయ పలుకరింపు ఆనందంతో లబ్ధ్దిదారుల్లో భావోద్వేగంసంగారెడ్డి/ సిద్దిపేట ప్రత...
ఆరేండ్లలో 35,724 ఉద్యోగాలు
December 11, 2020149 నోటిఫికేషన్ల ద్వారా నియామకాలుటీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడిగవర్నర్కు ఆరో వార్షిక నివేదిక అందజేత హైదరాబాద్, నమస్...
కేంద్రం పేద ప్రజల హక్కులను హరిస్తోంది : రాహుల్ గాంధీ
December 10, 2020న్యూఢిల్లీ : కేంద ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదల ప్రాథమిక హక్కులను హరిస్తోంది కాంగ్రెస్ నేత రాహుల్ గా...
15 నుంచి భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
December 10, 2020హైదరాబాద్: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రంలో ఈ నెల 15 నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్న...
మోదీ.. మొండితనం వీడు: దిగ్విజయ్ సింగ్
December 09, 2020న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని మోదీ మొండిపట్టుదల వీడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిర...
వినోదభరిత కథతో
December 09, 2020శివ కంఠంనేని, పక్ఖిహెగ్డే, శ్రీసూర్య, ప్రీతి శుక్లా నాయకానాయికలుగా లైట్హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుబ్బారావు గోసంగి దర్శకుడు. కె. శివశంకర్రావు, రావుల వెంకటేశ్వరరావు, రా...
రేణిగుంటలో రైల్వే ట్రాక్పై పేలుడు కలకలం..
December 08, 2020అమరావతి : చిత్తూరుజిల్లా రేణిగుంట రైలు పట్టాలపై పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పశువులను కాస్తూ పట్టాలపైకి వచ్చిన శశికుమారి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి....
ఘంటసాల పాటకు పట్టాభిషేకం
December 06, 2020హైదరాబాద్ : దక్షిణ భారత సంగీత చరిత్రలో మకుటం లేని మహారాజుగా ప్రజల మనసులలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమరగాయకుడు కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు 98వ జయంతి మహోత్సవం, అంతర్జాలం వేది...
విశాఖలో 12 మంది నక్సల్స్ లొంగుబాటు
December 06, 2020విశాఖపట్టణం : విశాఖ జిల్లాలోని చింతపల్లి ఏరియాలో 12 మంది నక్సల్స్ ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్ అంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ)కి చెం...
మన ఎంపీలు మానవ హక్కుల ఉల్లంఘనులు కాదు
December 05, 2020న్యూఢిల్లీ : మన దేశంలోని పార్లమెంట్ సభ్యులకు మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) క్లిన్చిట్ ఇచ్చింది. ఈ ఏడాదిలో శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో మానవ హక్కుల ఉల్లంఘ...
ఎమ్మెల్యే హత్యకేసు : చార్జిషీటులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి పేరు..
December 05, 2020కోల్కతా : కృష్ణగంజ్ నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ను గతేడాది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్య కేసులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ హస్తం ఉన్న...
టీఎస్పీఎస్సీ చైర్మన్కు మంత్రుల పరామర్శ
December 05, 2020కరీంనగర్ : టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాతృమూర్తి జననమ్మ (85) ఇటీవల మృతి చెందింది. శనివారం ఘంటా చక్రపాణి స్వగ్రామం కరీంనగర్ జిల్లా మల్కాపూర్లో ఆమె దశదిన కర్మ నిర్వహించారు. సంక్షేమశ...
బావిలో పడి మహిళ మృతి
December 04, 2020జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన తాత లక్ష్మి(55) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ...
గుడ్న్యూస్.. కాంటాక్ట్లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్ పరిమితి రూ.5000
December 04, 2020న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పింది. కాంటాక్ట్లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్ల పరిమితిని వచ్చే జనవరి 1 నుంచి రూ.2000 నుంచి రూ.5000కు పెంచుతు...
సైనిక్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తు దాఖలు గడువు పొడగింపు
December 04, 2020న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ పాఠశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ -2021 కోసం ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీని పొడిగించారు. ప్రవేశ పరీ...
జమ్మికుంట టౌన్ పీఎస్.. ది బెస్ట్
December 04, 2020అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో దేశంలోనే పదోస్థానంఉత్తమ ఠాణాలను ప్రకటించిన కేంద్...
సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి హరీశ్ రావు
December 03, 2020సిద్దిపేట : ఉపాధ్యాయులపై ఉన్న నమ్మకం, విద్యార్థులపై ఉన్న విశ్వసనీయతనే ట్యాబ్లు అందించడానికి ముఖ్య కారణమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో బాల...
డిసెంబర్ 4, 5 తేదీల్లో ఘంటసాల ఆరాధనోత్సవాలు
December 03, 2020హైదరాబాద్ : పద్మశ్రీ పురస్కార గ్రహీత, అమరగాయకుడు, సద్గురు ఘంటసాల వెంకటేశ్వరరావు 98వ జయంతి డిసెంబర్ 4, 5 తేదీల్లో అంతర్జాల మాధ్యమంలో ఘనంగా జరగబోతున్నది. రెండో ప్రపంచ సంగీత, సాహిత్య సమ్మేళనోత్సవంలో...
టాప్ టెన్ పోలీసు స్టేషన్లు ఇవే..
December 03, 2020న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీస్స్టేషన్ల జాబితాను కేంద్ర హోంశాఖ గురువారం ప్రకటించింది. తొలి స్థానంలో మణిపూర్లోని నాంగ్పోక్ షికమై పోలీస్స్టేషన్ నిలవగా, పదో స్థానంలో కరీంనగర్ జ...
అత్యుత్తమ పోలీస్స్టేషన్గా జమ్మికుంట
December 03, 2020హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీస్స్టేషన్ల జాబితాను కేంద్ర హోంశాఖ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. టాప్టెన్ జాబితాలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్స్టే...
అది గ్రహశకలం కాదు.. రాకెట్ శిథిలం
December 03, 2020హైదరాబాద్: భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఓ రహస్య వస్తువుపై ఖగోళ శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. భూగోళం చుట్టూ తిరుగుతున్న ఆ వస్తువు గ్రహశకలం కాదు అని, అది 54 ఏళ్ల క్రితం ప్రయోగించ...
నలుగురు పిల్లలను కత్తితో పొడిచి చంపిన తండ్రి
December 03, 2020పాట్నా : మతిస్థిమితం కోల్పోయిన ఓ తండ్రి తన నలుగురు పిల్లలను కత్తితో పొడిచి చంపాడు. భర్త ఉన్మాద చర్య నుంచి భార్య, మరో కూతురు గాయాలతో బయటపడ్డారు. ఈ దారుణ ఘటన బీహార్లోని సివాన్ జిల్ల...
గ్రేటర్ బెటర్
December 03, 2020బల్దియా పోలింగ్ 46.55%ఆర్సీపురంలో అత్యధికం.. యూసుఫ్గూడలో అత్యల్పం39 డివిజన్లలో 50శాతం దాటిన పోలింగ్15 డివిజన్లలో 40 శాతం కన్నా తక్కువ.. జాబితా విడుదల చేసిన అధికా...
మెట్రో రైల్ సమయం పొడిగింపు
December 02, 2020హైదరాబాద్ : మెట్రో రైల్ ప్రయాణికులకు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుభవార్త చెప్పారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు సమయం పొడిగించినట్లు తెలిపారు. రేపటి నుంచి ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 వర...
'యూనిట్ అప్రిసియేషన్' అవార్డు ప్రదానం
December 02, 2020ఢిల్లీ: విధి నిర్వహణలో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు, జాట్ రెజిమెంట్ 12వ బెటాలియన్, ఐఎన్ఎస్ ఎయిర్ స్టేషన్ ఉత్క్రోష్, నావల్ హాస్పిటల్ షిప్ ధన్వంతరికి 'యూనిట్ అప్రిసియేషన్ 2019-20' అవార్డు ను...
ఇగ్నోలో నాన్ అకడమిక్ పోస్టులు
December 02, 2020న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో ఖాళీగా ఉన్న నాన్ అకడమిక్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు ఆన్లైన్ల...
జీహెచ్ఎంసీ పోలింగ్ గతం కంటే ఎక్కువే.. ప్రకటించిన ఈసీ
December 02, 2020హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో 149 డివిజన్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. ఇందులో 46.6 శాతం పోలింగ్ నమోదయ్యిందని రాష్ట్ర ఎన్నికల...
వారిలో ఉత్తేజం.. వీరిలో నిస్తేజం
December 02, 2020గ్రేటర్ ఎన్నికల్లో చతికిలపడిన యువ ఓటర్లువృద్ధులే ఓటేసేందుకు ముందుకు.. ఇబ్బందులు పడుతూ పోలింగ్ కేంద్రాలకు..ఓటు స్ఫూర్తిని మరుస్తున్న నవతరం గ్రేటర...
తీరు మారలేదు 37.5 శాతం ఓటేశారు..
December 02, 20202016 కన్నా తక్కువ పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహాఎక్కడా హింస చోటుచేసుకోని వైనంబ్యాలెట్ పత్రంపై గుర్తు మారడంతోఓల్డ్ మలక్పేటలో ఎన్నిక నిలిపివేత 3న మళ్లీ ఓటింగ్&nbs...
యూజీసీ నెట్ ఫలితాలు విడుదల
December 01, 2020హైదరాబాద్: యూజీసీ నెట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఫలితాలు అధికారిక వెబ్సైట్ ugcnet.nta.nic.inలో అందుబాటులో ఉన్నాయని, పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్...
ప్రకృతికి దగ్గరగా ఉంటే మానసిక సమస్యలు రావట..
November 30, 2020హైదరాబాద్ : ప్రకతిని మనం ప్రేమిస్తే.. అది మనల్ని ప్రేమిస్తుందంటారు. అలాగే ప్రకృతికి దగ్గరగా ఉండే వారు మరింత ఆరోగ్యంగా ఉంటారని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. పచ్చదనం మానసిక ఆరోగ్యంపైనా ప్...
39 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
November 30, 2020సూర్యాపేట : అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. సూర్యాపేట రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని టేకుమట్ల గ్రామంలో టాస్క్ఫోర్...
శ్రీవారి భక్తులకు 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం
November 28, 2020హైదరాబాద్ : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వైకుంఠ ద్వారాన్ని పదిరోజులపాటు తెరచి భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించినట్టు టీటీఢీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ.సుబ్బారెడ్డి...
శాస్త్రోక్తంగా వైకుంఠ చతుర్దశి పూజ
November 28, 2020తిరుపతి: కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శనివారం తిరుమల వసంత మండపంలో విష్ణుకమలార్చన(వైకుంఠ చతుర్దశి పూజ, కమలములతో కేశవపూజ) శాస్త్రోక్తంగా ని...
ఊహించినదానికంటే వేగంగా ఆర్థికవృద్ధి : ఆర్బీఐ గవర్నర్
November 26, 2020హైదరాబాద్: ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఈడీఏఐ) వార్షిక దినోత్సవం సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడారు. తొలి క్వార్టర్లో జీడీపీ తరుగుదల తర్వాత.....
ఈ ఏడాది శాంటా వస్తాడా.. ప్రధానికి 8 ఏళ్ల బుడతడి లేఖ
November 26, 2020లండన్: క్రిస్మస్ వస్తుందంటే చాలు చిన్న పిల్లల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తుంది. శాంటా వస్తాడు.. గిఫ్ట్లు తెస్తాడని వాళ్లు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి కరోనా మహమ్మారి ఉంది కదా.....
కోవిడ్ నిఘా.. డిసెంబర్ ఒకటి నుంచి కొత్త మార్గదర్శకాలు
November 25, 2020హైదరాబాద్: కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ ఒకటి నుంచి కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన కేంద్రం కొన్ని మార్గదర్శకాలను వెల్లడించింది....
భాగ్యనగరంపై బాంబులు వేస్తారా? : మంత్రి జగదీశ్రెడ్డి
November 25, 2020హైదరాబాద్ : బీజేపీకి ఓటు వేయకుంటే భాగ్యనగరంపై బాంబులతో దాడులు చేస్తారా? అని ఆ పార్టీ నేతలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. జీహెచ్...
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాతో మృతి
November 25, 2020గురుగ్రామ్: కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్ కన్నుమూశారు. అక్టోబర్ 1న ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో గురుగ్రామ్లోని మేదాంత దవాఖానలో నెల రోజులుగా ఐసీయూలో చికిత్స పొం...
ఈసారి ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్!
November 24, 2020న్యూఢిల్లీ: ఈఏడాది జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్ష కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏటా జనవరిలో జరిగే జేఈఈ మెయిన్ ఈసారి ఫిబ్రవరికి వాయిదాపడనున్నట్లు సమాచారం. ఆనవాయితీ ప్రకారం జేఈఈ మె...
వెల్డన్ అల్లు అర్జున్ అంటూ డేవిడ్ వార్నర్ పోస్ట్
November 24, 2020స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు, మ్యూజికల్గాను ఎంతో అలరించింది. ముఖ్యం...
జల్ జీవన్ మిషన్ పటిష్ట అమలుకు వినూత్నసాంకేతికత
November 23, 2020ఢిల్లీ :రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు తాగు నీరు, పారిశుధ్య రంగాలలో ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడానికి జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన బహుళ సాంకేతిక కమిటీ ఐదు సాంకేతిక పరిజ్ఞాన...
ఏటీఎంలో చోరీకి దుండగుల విఫలయత్నం
November 23, 2020సూర్యాపేట : చింతలపాలెం మండల పరిధిలోని దొండపాటు జువారీ పరిశ్రమ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో దుండగులు చోరీకి యత్నించారు. సీసీ ఫుటేజీలో నమోదైన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున 2.42 గంటల సమయంలో ఇద...
ఎవరూ పర్ఫెక్ట్ కాదు!
November 23, 2020అందం, శరీరసౌష్టవపరంగా ఎవరూ పర్ఫెక్ట్గా ఉండలేరని..ప్రతి ఒక్కరిలో ఏదో ఒకలోపం ఉండితీరుతుందని చెప్పింది గోవా భామ ఇలియానా. స్వీయలోపాల్ని అధిగమించే ప్రయత్నంలోనే చక్కటి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందని ప...
మూడు వేల క్వింటాళ్ల పత్తి దగ్ధం
November 21, 2020సూర్యాపేట : జిల్లాలోని తిరుమలగిరిలో మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామ శివారులో సంతోషిమాత కాటన్ మిల్లులో ప్రమాదవశాత్తు మూడు వేల క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. పత్తిమిల్లు యాజమాన్యం ఈ పత్తి సీ...
మాస్క్ లేకపోతే రూ.2 వేలు కట్టాల్సిందే
November 20, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరిచేసింది. ఇందులో భాగంగా మాస్కు లేనట్లయితే రూ.2000 ...
అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం.. సాంకేతిక సాయంతో గుర్తించిన పోలీసులు
November 19, 2020కరీంనగర్ : అదృశ్యమైన యువతి ఆచూకీని సాంకేతిక సాయంతో పోలీసులు గుర్తించారు. యువతిని క్షేమంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. వివరాలివి.. ...
వేదాంత గ్రూప్ చేతికి బీపీసీఎల్ ...?
November 18, 2020ఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద రిటైల్ ఇంధన సంస్థ మహారత్నకంపెనీ భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు వేదాంత గ్రూప్ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) పత్రాన్ని దాఖలు చేసి...
పేకాటపై వరుస కథనాలు.. స్తంభానికి కట్టేసి కొట్టిన జూదగాళ్లు!
November 18, 2020గువాహటి: రాష్ట్రంలో పేకాట స్థావరాలపై వరుస కథనాలు రాసిన జర్నలిస్టుపై పేకాటరాయుళ్లు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. జర్నలిస్టును కరెంటు స్తంభానికి కట్టేసి తీవ్రంగా హింసించిన ఘటన అసోంలో...
బహిరంగ సభలకు అనుమతి
November 18, 2020కొవిడ్ నిబంధనలతో నిర్వహించుకోవచ్చు: సీఎస్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిమితులతో అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గవర్నర్ ఆమోదంతో ...
పెంటగాన్కు తొలి మహిళా చీఫ్!
November 18, 2020వాషింగ్టన్: అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ అధిపతిగా మొట్టమొదటిసారి ఓ మహిళ నియమితులు కానున్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2009 నుంచి 2012 వరకు రక్షణశాఖ అండర్ సెక్రటరీగా ప...
ఇండ్లకు భలే గిరాకీ
November 17, 2020నగర శివారుల్లోనూ డిమాండ్ వర్క్ ఫ్రం హోంతో మారిన పరిస్థితులుబెంగళూరు/హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు వర్క్ ఫ్రం హోంను అమలు చేస్తుండటంతో...
మాస్క్ పెట్టుకోండి.. నిర్ణీత దూరం పాటించండి.. హెచ్చరిస్తున్న రోబో
November 17, 2020టోక్యో : కరోనా వైరస్ బాగా వ్యాప్తిలో ఉన్న సమయంలో మాస్కులు ధరించమని, నిర్ణీత దూరం పాటించాలని ప్రభుత్వాలు, అధికారులు, పోలీసులు మనల్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. వాళ్లు ఎంత చెప్పినా కొందరు మాత్రం వి...
రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం
November 17, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. సమావేశానికి పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల...
అద్భుత సంస్కరణ టీఎస్ బీపాస్ : మహేష్ బిగాల
November 17, 2020హైదరాబాద్ : పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేయడానికి రూపొందించిన టీఎస్ బీపాస్ వెబ్సైట్ అద్భుత ఆవిష్కరణ అని టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ప్రజల శ్రేయ...
నటన సూత్రధారి
November 17, 2020అమిత, రంగనాథ్, సుశీల్ మాధవపెద్ది ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘నటన సూత్రధారి’. పద్మజ ఫిలింస్ పతాకంపై ఎస్ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ కొంటాడి దర్శకుడు. ఈ చిత్రం మోషన్ ...
200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
November 16, 2020ఖమ్మం : అక్రమంగా వాహనంలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 200 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్...
డిజిటల్ మీడియాలో ఎఫ్.డీ.ఐ.విధానానికి రంగం సిద్ధం...!
November 16, 2020ఢిల్లీ :డిజిటల్ మీడియా ద్వారా వార్తలు, ప్రస్తుత వ్యవహారాలను అప్లోడ్, స్ట్రీమింగ్లో పాల్గొనడానికి అర్హత ఉన్నసంస్థలకు ప్రభుత్వం అనుమతించిన విధానం కింద 26 శాతం ఎఫ్.డీ.ఐ. లను అనుమతిస్తూ 2019 సెప్టెంబ...
‘సీఎంకు రుణపడి ఉంటాం’
November 15, 2020హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల బదిలీలకు ఆమోద ముద్ర వేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు రుణపడి ఉంటామ...
మూడు లక్షల విలువైన బంగారాన్ని చెత్తబండిలో వేసింది!
November 15, 2020పుణె: దీపావళి.. పెద్ద పండుగ. అందరూ ఇంటిని శుభ్రపరుచుకుంటారు. పాతసామాన్లను వెదికిమరీ బయటపడేస్తుంటారు. అలా ఓ మహిళ పాత సామాన్లతోపాటు బంగారం ఉంచిన బ్యాగును కూడా చెత్తబండిలో వేసింది. అనంతరం బ్యాగ్లో బం...
శారీరక వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం : మంత్రి జగదీష్ రెడ్డి
November 12, 2020సూర్యాపేట : ఉద్యోగా అవకాశాల కోసం ఏర్పాటు చేసిన పోలీస్ శిక్షణ కేంద్రాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట...
ఓటు హక్కుపై అవగాహన అవసరం
November 12, 2020ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ కవాడిగూడ : ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీ...
అద్దెకు తీసుకున్న కారు..మరొకరి వద్ద తనఖా
November 11, 2020బంజారాహిల్స్: అద్దెకు కారు తీసుకుని.. దాన్ని మరొకరి వద్ద తనఖా పెట్టిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్...
రేడియో ప్రయోక్త జీడిగుంట కన్నుమూత
November 10, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలుగు నాటక రచయిత, ఆకాశవాణి ప్రయోక్త జీడిగుంట రామచంద్రమూర్తి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రమూర్తి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చిక...
పేపర్ కప్స్లో టీ తాగితే.. ఆరోగ్యానికి ముప్పే!
November 10, 2020న్యూఢిల్లీ: డిస్పోజల్ పేపర్ కప్స్లో టీ తాగితే ఏంకాదని మనం అనుకుంటాం. కాని ఆరోగ్యానికి అసలుకే ముప్పట. అవి ఎంతమాత్రం సురక్షితం కాదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
November 10, 2020పెద్దపల్లి : రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేశ్ నేత కోరారు. మంగళవారం ఢిల్లీలోని రామగుండం ఫర్ట...
కరోనాతో వరుణ్ సందేశ్ తాత మృతి!
November 10, 2020కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రముఖులని పొట్టన పెట్టుకుంది. కొద్ది రోజుల క్రితం లెజండరీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కరోనా కన్నుమూయగా, తాజాగా వరుణ్ సందేశ్ తాత, ప్రముఖ రచయిత జీడిగుంట రామ...
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో గందరగోళం
November 10, 2020సాధారణ ప్రశ్నాపత్రానికి బదులు..విద్యార్థులకు సెమిస్టర్ ప్రశ్నాపత్రం కూకట్పల్లి పీఎస్లో విద్యార్థుల ఫిర్యాదుమియాపూర్/కూకట్పల్లి : పరీక్షకు హాజరైన విద్య...
కరోనా కష్టకాలంలోను ఆగని సంక్షేమ పథకాలు
November 09, 2020జగిత్యాల: సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురిలో సోమవారం ఆయన రైతుబీమా, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చె...
ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయి: జార్జ్ బుష్
November 09, 2020హైదరాబాద్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ స్పందించారు. విజేత జోసెఫ్ బైడెన్కు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిన జార్జ్ బుష్.. ఎన్నికలు నిష్పక్షపాతంగా...
కంటి అద్దాల కంటే కాంటాక్ట్ లెన్స్లు ఎందుకు బెటర్?
November 08, 2020న్యూఢిల్లీ: 20/20 దృష్టి అందరికీ ఉండదు. చాలామందిలో దృష్టిలోపాలు ఉంటాయి. దీంతో కంటి అద్దాలు వాడాల్సిన పరిస్థితి. ఇవి రోజూ ధరించాలంటే చికాకుగా ఉంటుంది. ఇవి మనకు అదనపు బరువు. ఈ సమస్యకు పరిష్కారంగా రెన...
సీఎస్ఐఆర్ నెట్ అడ్మిట్ కార్డుల విడుదల
November 08, 2020న్యూఢిల్లీ: జూనియర్ రిసెర్చ్ఫెలోషిప్ (జేఆర్ఎఫ్), లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల అర్హత కోసం నిర్వహించే సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. పరీక్ష కోస...
కరోనా నుంచి కోలుకున్న దాస్
November 08, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం ప్రకటించారు. గత నెల 25న కరోనా టెస్ట్ చేపిచ్చుకోగా పాజిటివ్ వచ్చింది. తిరిగి శనివారం కరోనా టెస్ట్ చే...
ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం : శ్రీశైలం ఈఓ కేఎస్ రామారావు
November 07, 2020శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్ర పరివార ఆలయాలుగా పురాణ ఇతిహాసాల్లో విశిష్ట స్థానం కలలిగిన పంచమఠ ఆలయాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఈఓ కేఎస్ రామారావు అధికారులను ఆదేశించారు. శనివారం క్షేత్ర పరిధిలో...
ఉభయసభలకు రికార్డు స్థాయిలో మహిళా ప్రతినిధులు
November 06, 2020హైదరాబాద్: ఈ యేటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉన్నది. కానీ ఈసారి రికార్డు స్థాయిలో అమెరికా కాంగ్రెస్కు మహిళా ప్రతినిధులు ఎన్నికైనట్లు తెలుస్తోంది. 117వ ఉభయ...
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వీజీఐఆర్
November 05, 2020న్యూఢిల్లీ : దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ (వీజీఐఆర్)-2020 అధ్యక్షత వహించనున్నారు. ప్రపం...
మనోళ్ల విజయ దుందుభి!
November 05, 2020అమెరికా ఎన్నికల్లో ఇండో-అమెరికన్ల సత్తావాషింగ్టన్, నవంబర్ 4: అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నాయకులు పట్టు సాధిస్తున్నారు. హోరాహోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా...
రోజులో ఎన్నిసార్లు పళ్లు తోముకోవాలి..
November 04, 2020రోజుకు కనీసం రెండు సార్లు బ్రష్ చేసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఎలాంటి పంటి సమస్యలు రావు అని చాలా మంది వైద్యులు చెబుతుంటారు. అందరిలాగే ఈ విషయాన్ని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కొన్నేళ్లుగా చెప్తుంది...
యోగా, ఆయుర్వేదంపై రేపు ఇంటర్నేషనల్ వెబినార్
November 04, 2020ఢిల్లీ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం సహకారంతో రేపు “యోగా అండ్ ఆయుర్వేద మెడిసిన్ ఫర్ మెంటల్ వెల్నెస్” అనే అంశంపై వెబినార్ జరగనున్నది. ఈ కార్యక్రమంలో ...
కేంద్రం వైఖరికి నిరసనగా పంజాబ్ ఎమ్మెల్యేల మార్చ్.. వీడియో
November 04, 2020న్యూఢిల్లీ: నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీరుపై పంజాబ్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాల్లో పంజాబ్పై కేంద్రం వివక్ష చూపుతున్నదని వారు మండిపడుతున్నారు. ఈ ...
డెమోక్రటిక్ నేతగా రాజా కృష్ణమూర్తి హ్యాట్రిక్..
November 04, 2020హైదరాబాద్: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి మళ్లీ తన సత్తా చాటారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ఆయన వరుసగా మూడవ సారి విజయం సాధించారు. ఇలియనాస్ కౌంటీ నుంచి ఆయన ...
గంగూలీ, కోహ్లీకి కోర్టు నోటీసులు
November 04, 2020చెన్నై: ఫాంటసీ లీగ్ యాప్లకు ప్రచారకర్తలుగా ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ నోటీసులు జారీ చేసింది. ఈ యాప్ల వల్ల యువత ప...
కోహ్లీ, గంగూలీ, రానా, తమన్నాలకు కోర్టు నోటీసులు
November 03, 2020చెన్నై: ఆన్లైన్ గ్యాంబ్లింగ్పై మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ విచారణ చేపట్టింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్పై మద్రాస్ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. గ్యాంబ్లి...
స్వీయ నిర్బంధంలో డబ్ల్యూహెచ్వో డీజీ టెడ్రోస్
November 02, 2020జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తితో సంబంధాలుండటంతో తాను సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్తున్...
నూతన జాతీయ విద్యావిధానం అమలుపై డైలమాలో కేంద్రం
October 31, 2020హైదరాబాద్: విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)–2020కు మోక్షం ఎప్పుడనేది తెలియడం లేదు. ఎప్పటి నుంచి ఈ విధానాన్ని అ...
భద్రాద్రిలొ డిసెంబర్ 15 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
October 31, 2020ఏర్పాట్లకు సిద్ధమైన భద్రాద్రి ఆలయ అధికారులు24న తెప్పోత్సవం.. 25న ఉత్తర ద్వార దర్శనందశావతారాల్లో స్వామివారి దర్శనంజనవరి 4న ఉత్సవాల ముగింపుభద్రాచలం ...
పునర్నవి ఎంగేజ్మెంట్ అసలు సంగతి ఇదీ!
October 30, 2020బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులరాటి పొందిన బబ్లీ గార్ల్ పునర్నవి. ఈ అమ్మడు తన తాజా ప్రాజెక్ట్ ప్రమోషన్ కోసం సరికొత్త గేమ్ ప్లాన్ అమలు చేసింది. తనకు ఎంగేజ్మెంట్ అయిందని, కాబోయే భర్త ఇతనే అం...
పేటీఎంలో చైనా పెట్టుబడులెంత ?
October 30, 2020హైదరాబాద్: చైనా పెట్టుబడుల అంశంపై పార్లమెంటరీ ప్యానల్ ఇవాళ పేటీఎం సంస్థను ప్రశ్నించింది. కంపెనీలో ఎంత మేరకు డ్రాగన్ పెట్టుబడులు ఉన్నాయని, కస్టమర్ల డేటా ఉన్న సర్వర్లను ఇండియాలోనే ఉ...
బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన
October 30, 2020వరంగల్ రూరల్ : జిల్లాలోని గీసుగొండ మండలం గొర్రెకుంటలోని హరిహర ఎస్టేట్లో బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణానికి వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ ...
ఆస్తి, వాహన నష్టాల అంచనాకు ప్రత్యేక విభాగం
October 30, 2020ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంస్థ వెల్లడిఅమీర్పేట్: ఇటీవల కురిసిన వర్షాలకు అపార్ట్మెంట్స్ సెల్లార్లు లేదా వరదల్లో కొట్టుకుపోయిన పాలసీదారులకు చెందిన ఆస్తి, వాహనాల నష్టాలను అంచనా వేసేందుకు ...
‘గొర్రెకుంట’ అధికారులకు డీజీపీ అభినందన
October 30, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గొర్రెకుంట కేసు దర్యాప్తులో పాల్గొన్న పోలీసులను డీజీపీ మహేందర్రెడ్డి అభినందించా రు. నిందితుడు సంజయ్ అరెస్టయిన 25 రోజుల్లోనే అన్ని ఆధారాలతో 485 పేజీల తో దర్యాప్తు బృందం...
గొర్రెకుంట కేసు.. పోలీసు అధికారులకు డీజీపీ అభినందనలు
October 29, 2020వరంగల్ రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట సంఘటనలో తొమ్మిది మంది హత్యకు కారణమైన నిందితుడు సంజయ్ కుమార్కు కేవలం 25 రోజుల్లోనే శిక్ష పడేలా కృషిచేసిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ ...
ఏసీబీకి చిక్కిన ఆర్డబ్ల్యూఎస్ డీఈ
October 29, 2020వరంగల్ రూరల్ : జిల్లాలోని నర్సంపేటలో పనిచేస్తున్న ఆర్డబ్ల్యూఎస్ డీఈ రాము, రూ.4వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుపడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల మేరకు.. ఖనాపురం ...
సోలిపేట సుజాతకే మా మద్దతు : చేగుంట పెన్షనర్ల సంఘం
October 29, 2020మెదక్ : దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతకు చేగుంట పెన్షనర్ల సంఘం మద్దతు తెలిపింది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ రావు సమక్షంలో తీర్మానం చేసిం...
జైడస్ కాడిలా ‘లినాగ్లిప్టిన్’ మందులకు ఎఫ్డీఏ అనుమతి
October 29, 2020న్యూఢిల్లీ : టైప్-2 డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించే లినాగ్లిప్టిన్ టాబ్లెట్లను మార్కెట్ చేయడానికి యూఎస్ హెల్త్ రెగ్యులేటర్ నుంచి తాత్కాలిక అనుమతి లభించిందని జైడస్ కాడిల...
ఆన్లైన్లో యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు
October 29, 2020న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. పరీక్ష రాసే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ntanet.nic.inలో హాల్టికెట్లు అందుబాటుల...
మూసీ నాలా పటిష్టతకు రూ. 68.40 కోట్లు
October 29, 2020హైదరాబాద్ : నగరంలోని హుస్సేన్ సాగర్ నుంచి మూసీ వరకు ఉన్న నాలా పటిష్టత, అభివృద్ధికి రూ. 68.40 కోట్ల నిధులతో పనులు చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. నల్...
12 గంటల్లోనే చేజ్!
October 29, 2020డెంటల్ డాక్టర్ కిడ్నాప్ కథ సుఖాంతంబాధితుడ్ని కాపాడిన తెలంగాణ పోలీసులుఅపహరణకు స్కెచ్ వేసింది దగ్గరి బంధువే48 గంటల్లో 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ఏడుగు...
ఏపీలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి
October 28, 2020పశ్చిమ గోదావరి : జిల్లాలోని వేలేరుపాడు మండలం వసంతవాడలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు వాగులో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. వాగులో నుంచి విద్యార్థుల మృతదేహాలను స్థానికులు బయట...
గొర్రెకుంట మృత్యుబావి కేసు.. అసలేం జరిగిందంటే..
October 28, 2020వరంగల్ రూరల్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట మృత్యుబావి కేసులో వరంగల్ జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం తుదితీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్(24...
గొర్రెకుంట మృత్యుబావి కేసు.. సంజయ్కు ఉరిశిక్ష ఖరారు
October 28, 2020వరంగల్ రూరల్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట మృత్యుబావి కేసులో వరంగల్ జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం తుదితీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్(24...
గొర్రెకుంట మృత్యుబావి కేసులో నేడు తీర్పు
October 28, 2020వరంగల్ గ్రామీణం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట మృత్యుబావి కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. బావిలో పడేసి తొమ్మిది మందిని హత్యచేసిన కేసులో ఇప్పటికే విచారణ పూర్తయ్యింది. దీం...
దత్తత గ్రామమే ధరణి వేదిక
October 28, 2020మూడుచింతలపల్లిలో పోర్టల్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎస్ సోమేశ్కుమార్మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రా...
గ్రేటర్ అట్లాంటాలో ఘనంగా దసరా సంబురాలు
October 27, 2020అట్లాంటా : గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 24 వరకు బతుకమ్మ, దసరా సంబురాలు వైభవంగా జరిగాయి. వర్చువల్ పద్ధతిలో సీడీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా వేడుకలు నిర్వహించారు. 15 ఏండ్ల...
అమెరికా యూనిట్ను అమ్మేస్తున్న అరబిందో
October 27, 2020ఒప్పందం విలువ రూ.4,048 కోట్లున్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన అరబిందో ఫార్మా అమెరికాలోని తమ అనుబంధ యూనిట్ నాట్రోల్ను అమ్మేస్త...
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు కరోనా...
October 25, 2020ఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కు కరోనా సోకింది. కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు ఆయనే స్వయంగా ఆదివారం ట్వీట్ చేశారు. తనకు ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్...
వేదాంత రూ.9.50 డివిడెండ్
October 25, 2020న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను తొలి మధ్యంతర డివిడెండ్ ప్రతిపాదనకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. షేరు ఒక్కింటికి రూ.9.50 మధ్యంతర డివిడెండ్ను చెల్...
'డైరెక్టర్ జనరల్ డెంటల్ సర్వీసెస్'గా నందకిషోర్ సాహూ బాధ్యతలు
October 23, 2020ఢిల్లీ :'డైరెక్టర్ జనరల్ డెంటల్ సర్వీసెస్, కల్నల్ కమాండెంట్ ఆఫ్ ఆర్మీ డెంటల్ కార్ప్స్'గా లెఫ్టినెంట్ జనరల్ నందకిషోర్ సాహూ బాధ్యతలు స్వీకరించారు. తన 37ఏండ్ల సర్వీస్ లో ఆయన అనేక హోదాల్లో పని ...
ఫ్రెండ్లీఫ్ పర్వతాన్ని అధిరోహించిన బస్వరాజు
October 23, 2020చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం టీ మాందాపూర్కు చెందిన భీమరి బస్వరాజు హిమాచల్ప్రదేశ్లోని ఫ్రెండ్లీఫ్ పర్వతాన్ని అధిరోహించాడు. ఈ నెల 14న హిమాచల్ప్రదేశ్కు వెళ్లిన బస్వరాజు 5,200...
అంధురాలిగా నయనతార
October 23, 2020సవాళ్లతో కూడిన పాత్రలు, ప్రయోగాత్మక మహిళా ప్రధాన ఇతివృత్తాలతో కథానాయికగా వైవిధ్యతను చాటుతోంది నయనతార. తాజాగా ఆమె అంధురాలిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నది. నయనతార కథానాయికగా నటిస్తున్న తమిళ చిత్...
20 సార్లు కరోనా టెస్ట్..ఆ హీరోయిన్ ఎవరంటే..?
October 22, 2020ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 సార్లు కరోనా టెస్ట్ చేయించుకుంది బాలీవుడ్ నటి ప్రీతిజింటా. అయితే ఇందుకు కారణం వుందని చెబుతుంది ఈ అందాలభామ. ప్రస్తుతం నేను బయో బబుల్ సెగ్మెంట్లో వున్నాను. బయో బబుల్ అం...
మెగ్నీషియం తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
October 22, 2020మెగ్నీషియం.. ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరమైనది. ఇది శరీరంలో అనేక జీవరసాయన ప్రతిచర్యలకు మద్దతు ఇస్తుంది. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం లేకపోతే.....
బకాయి జీతాల విడుదల కోరుతూ వైద్యుల నిరసన
October 22, 2020ఢిల్లీ : బకాయి జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వైద్యులు నిరసన చేపట్టారు. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటుచేసుకుంది. నార్త్ ఢిల్లీలోని ప్రభుత్వ డాక్టర్లు గురువారం జ...
వామ్మో! ఇది చేపా? విమానమా?
October 22, 2020బెంగళూరు : మన చుట్టూ ఉండే చేపల మార్కెట్లో రకరకాల చేపలను చూస్తుంటాం. అప్పుడప్పుడు సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చే పెద్ద చేపలను కూడా చూసివుంటాం. కాని విమానం మాదిరిగా ఉన్న రెండు పేద్ద చేపలు కర్ణాటక జాలర...
పంజాబ్ హ్యాట్రిక్..ప్రతీజింతా స్పెషల్ గిఫ్ట్.. గేల్ హంగామా
October 22, 2020దుబాయ్: ఐపీఎల్-13 సీజన్లో ఇక ప్లేఆఫ్స్కు కష్టమే అనుకున్న దశలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్యంగా పుంజుకున్నది. వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలిచి హ్యాట్రిక్ నమ...
కోలుకునే దశకు చేరాం రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్య
October 22, 2020న్యూఢిల్లీ: ఓవైపు మాంద్యం, మరోవైపు కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన దేశం ఇప్పుడు దేశం ఆర్థికంగా తిరిగి కోలుకునే దశకు చేరుకున్నదని రిజర్వు బ్యాంకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిప...
అద్భుత శిల్పకళా క్షేత్రంగా యాదాద్రి
October 22, 2020మండలి డిప్యూటీ చైర్మన్ నేతి, ఎంపీ కేకేఆలేరు: యాదాద్రి పుణ్యక్షేత్రం అద్భుత శిల్పకళా దేవతామూర్తుల క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ స...
గొంతులో కొత్త అవయవం.. అదేంటో మీకు తెలుసా?
October 21, 2020మనకు తెలియకుండా ఒక కొత్త అవయవం గొంతులో దాగి ఉన్నదట. ఈ కొత్త అవయవం గురించి మీకెవరికైనా తెలుసా? తెలియదనే అనుకుంటున్నారు వైద్యులు. ప్రోస్టేట్ క్యాన్సర్పై పరిశోధన చేస్తున్న నెదర్లాండ్స్ శాస్త్రవేత్తల...
చింతపల్లి మండలంలో భారీ వర్షం
October 21, 2020నల్లగొండ : నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షానికి పలు గ్రామాల్లో వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధుల్లో వర్షపు నీరు నిలిచి రాకప...
దళిత విద్యార్థులకు నీట్ శిక్షణ.. దరఖాస్తుల స్వీకరణ
October 21, 2020హైదరాబాద్ : రాష్ట్రంలోని దళిత విద్యార్థులు అధిక సంఖ్యలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందాలన్న లక్ష్యంతో నీట్ దీర్ఘకాలిక (లాంగ్ టర్మ్) శిక్షణను అందించాలని నిర్ణయించినట్టు తెలంగాణ సాంఘిక సంక్ష...
యాసంగి విత్తనం ముందే సిద్ధం
October 21, 2020సాగు లక్ష్యం 65 లక్షల ఎకరాలుఇప్పటికే 22 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంచేసిన సంస్థలుపల్లి విత్తనాల అమ్మకం మొదలుహైదరాబాద్, నమస్తే తెలం...
గాలానికి చిక్కిన మొసలి..తర్వాత ఏం జరిగిందంటే..?
October 20, 2020కాన్బెర్రా: ఒకతను సరదాగా చేపలు పడుదామని గాలం వేశాడు. చాలా పెద్ద చేప పడిందని మురిసిపోయాడు. పైకి లాగి చూస్తే భారీ మొసలి. గాలం హుక్కు చిక్కుకుపోయింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అతడు గాలాన్ని వదిలేయలేదు...
'ప్రభుత్వ లక్ష్యాల సాధన దిశగా కృషిచేయాలి'
October 20, 2020పెద్దపల్లి : ప్రభుత్వ లక్ష్యాల సాధన దిశగా కృషి చేస్తూ క్షేత్రస్థాయిలో అభివృద్ధికి పాటుపడాలని అధికారులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద...
చంద్రఘంటాదేవి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ
October 19, 2020శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మూడోరోజు వైభవంగా సాగాయి. భ్రమరాంబాదేవి చంద్రఘంటా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆదిపరాశక్తులో అమ్మవారి మూడోరూపం చంద్రఘం...
కేరళ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నం: విజయన్
October 19, 2020తిరువనంతపురం: కేరళ ప్రతిష్ట, పరువును దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నా...
చంద్రఘంటా రూపంలో దర్శనమిచ్చిన సరస్వతీ అమ్మవారు
October 19, 2020బాసర : నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు సోమవారం సరస్వతీ అమ్మవారు చంద్రఘంటా రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవా...
గాయత్రీదేవిగా వరంగల్ భద్రకాళి దర్శనం
October 19, 2020హైదరాబాద్ : శరన్నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజు వరంగల్లోని భద్రకాళి అమ్మవారు భక్తులకు గాయత్రిదేవిగా సోమవారం దర్శనమిచ్చారు. ఈ...
కంటెయినర్లో మంటలు.. కాలిపోయిన సామాగ్రి
October 18, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ కంటెయినర్కు మంటలు అంటుకున్నాయి. పీవీసీ ఫిట్టింగ్ మెటీరియల్తో వెళ్తున్న కంటెయినర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముంబైలోని ముంబ్రా బైపాస్ దగ్గర ఈ ఘ...
సింధు ఇక వచ్చే ఏడాదే..
October 17, 2020హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు.. ఈ ఏడాది కోర్టులో అడుగుపెట్టడం అనుమానమే అనిపిస్తున్నది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏడు నెలల తర్వాత పునఃప్రారంభమైన డెన్మార్క్ ఓపెన్ నుంచి ...
నీట్ ఫలితాలు వెల్లడి.. తెలంగాణ అమ్మాయికి మూడో ర్యాంకు
October 16, 2020హైదరాబాద్ : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్-2020) ఫలితాల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో హైదరాబాద్కు చెందిన తుమ్మల స్నితిక అఖిల భారత స్థాయిలో మూడవ ర్యాంక...
కుంతాల చెంతకు పోదాం.... రండి ..!
October 16, 2020హైదరాబాద్: తెలంగాణలోనే ప్రసిద్ధ జలపాతం కుంతాల. మరి ఇది ఎక్కడ ఉంది. ఇక్కడికి ఎలా వెళ్లాలి. దీనికి ఆ పేరు ఎలావచ్చింది. కుంతాలతోపాటు అక్కడ ఇంకేం చూడదగ్గ ప్రదేశాలున్నాయి? తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో...
సాయంత్రం 4 గంటలకు నీట్-యూజీ ఫలితాలు
October 16, 2020హైదరాబాద్: దేశంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)-యూజీ ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న నిర్వ...
ఐవీఎఫ్లో పుట్టింది.. అన్నను బతికించింది..
October 15, 2020న్యూఢిల్లీ : ఐవీఎఫ్ ద్వారా పుట్టిన ఓ చిన్నారి.. థలసేమియాతో బాధపడుతున్న అన్నకు ప్రాణం పోసింది. పుడుతూనే తన ఎముక మజ్జను తోబుట్టువుకు దానం చేసి అన్న పాలిట అపర కుబేరురాలిగా నిలిచింది. హ్యూమన్ ల్యూకోస...
కుంభమేళాకు ప్రభుత్వ నిధులెందుకు? కాంగ్రెస్ మాజీ ఎంపీ
October 15, 2020దిస్పూర్ : మదర్సాలలో ముస్లిం విద్యార్థులకు ఖురాన్ బోధించడానికి ప్రభుత్వ డబ్బును ఉపయోగించలేమని అసోం విద్యా మంత్రి హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉదిత్రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశా...
ఆరేళ్ల కవల పిల్లల్ని చంపిన తండ్రి
October 15, 2020హైదరాబాద్: అనంతపురం జిల్లాలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు కవల పిల్లలైన ఆరేళ్ల కొడుకుల్ని అన్యాయంగా కడతేర్చాడు. ఈ ఘటన కల్యాణదుర్గం మండలంలోని బోయిలాపల్లి గ్రామంలో జర...
ఆ ఏడుగురు క్షేమం .. సహాయక చర్యలు సక్సెస్
October 14, 2020సంగారెడ్డి : జోరుగా కురుస్తున్న వానలతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని ఏటిగడ్డకిష్టాపూపూర్ వద్ద నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే....
రెండంతస్తుల భవనం పై నుంచి దూకిన మానసిక రోగి
October 13, 2020కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని కోతి రాంపూర్ ఏరియాలో కొండయ్య అనే మానసిక రోగి రెండస్తుల భవనం పై నుంచి దూకాడు. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన కొండయ్య కుటుంబం గత కొంత కాలంగా కోతి రాంపూర్లో ఉంటున్నారు....
తండ్రి వల్లనే మీరు.. మరిచిపోవద్దు: కొడుకులకు సుప్రీంకోర్టు చురక
October 13, 2020న్యూఢిల్లీ : వృద్ధుడైన తండ్రిని ఇంటి నుంచి గెంటివేయడం ఏంటని ఆయన ఇద్దరు కుమారులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మీరు ఈ స్థాయికి రావడానికి తన జీవితాన్ని ధారపోసిన విషయం మరిచి వార్ధాక్య దశలో పట్టించుకోక...
ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన ట్రెసా ప్రతినిధులు
October 13, 2020హైదరాబాద్ : ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా కల్వకుంట్ల కవిను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధి బృందం ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు&nb...
ఎమ్మెల్సీగా కవిత గెలుపు.. నిజామాబాద్ అభివృద్ధికి మలుపు : శ్యామ్బాబు
October 12, 2020హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత విజయం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అభివృద్ధికి కీలక మలుపు అని యూరోప్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు శ్యామ్బాబు ఆకుల అభివర్ణించారు. ఉపఎన్నికలో భారీ ...
8 నెలల గరిష్ఠానికి సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం
October 12, 2020న్యూఢిల్లీ : దేశంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 7.34 శాతానికి పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 6.69 శాతంగా ఉంది. 8 నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం చేరుకున్నది. ఆహార ధరలు అధికంగా కొన...
బిహార్ మంత్రి వినోద్సింగ్ కన్నుమూత
October 12, 2020న్యూఢిల్లీ : బిహార్ రాష్ట్ర మంత్రి వినోద్ సింగ్ సోమవారం కన్నుమూశారు. ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆగస్టు 16న మంత్ర...
సీబీఎస్సీ పదో తరగతి కంపార్ట్మెంట్ ఫలితాల విడుదల
October 12, 2020న్యూఢిల్లీ: పదోతరగతి కంపార్ట్మెంట్ పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) విడుదల చేసింది. మొత్తం 56.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు...
గుణశేఖర్ పరిశీలనలో పూజాహెగ్డే పేరు..!
October 11, 2020భారతీయ ఇతిహాసం మహాభారతం ఆదిపర్వంలోని విశ్వామిత్రుడు, మేనకల కుమార్తె శకుంతల, దుష్యంతుల ప్రేమకథను తాజాగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన...
అనుష్క ‘శాకుంతలం’?
October 11, 2020భారతీయ ఇతిహాసం మహాభారతంలో శకుంతల-దుష్యంతుడి ప్రణయగాథకు విశిష్ట ప్రాధాన్యత కనిపిస్తుంది. విశ్వామిత్రుడు, మేనకల కుమార్తె అయినటువంటి శకుంతలకు అపురూప సౌందర్యవతిగా పేరుంది. శకుంతలదుష్యంతుల ప్రేమకథ అనేక ...
మానసిక ఆరోగ్య దినోత్సవంలో మంత్రి ఈటల
October 11, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎలాంటి వ్యాధికైనా ధైర్యమే అసలైన ఔషధమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ శన...
'డెంటల్ వైద్యుల రిజిస్ర్టేషన్ మంచి ముందడుగు'
October 10, 2020హైదరాబాద్ : డెంటల్ వైద్యుల రిజిస్ర్టేషన్ మంచి ముందడు అని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈట...
బాలికతో స్నేహంగా ఉంటున్నాడని కొట్టి చంపారు..
October 10, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ దారుణం జరిగింది. బాలికతో స్నేహంగా ఉంటున్నాడని యువకుడిని ఆమె కుటుంబీకులు కొట్టి చంపారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు ఢిల్లీ వాయవ్య జిల్లా పోలీస్ ...
మానసిక ఆరోగ్యాన్ని ఇలా పెంపొందించుకుందాం!
October 10, 2020మన ఆలోచనలు, ఆచరణలూ అన్నీ మెదడుపైనే ఆధారపడి వుంటాయి. కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ.. లక్ష్యాలను చేరి.. ఆనందంగా జీవించేందుకు ఇతర అవయవాలతోబాటు మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా వుండేలా చూసుకోవాలి. శారీరక, మాన...
ఫిక్కీకి రూ.20 లక్షలు జరిమానా
October 10, 2020న్యూఢిల్లీ: ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ- ఫిక్కీ)కి రూ.20 లక్షల జరిమానా విధించింది. పర్యావరణ నిబంధన...
ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరించనున్న గుణశేఖర్
October 10, 2020కళ్ళు చెదిరే సెట్స్ మధ్య ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట గుణశేఖర్. వీరనారి రుద్రమదేవి జీవిత నేపథ్యంలో పీరియాడికల్ మూవీని తెరకెక్కించిన గుణశేఖర్ హిరణ్యకశ్యప అనే భార...
సైబరాబాద్ పోలీసులకు ‘చ్యవన్ప్రాష్' అందజేత
October 10, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గత ఆరు నెలలుగా కరోనా మహమ్మారితో ముందు వరుసలో ఉంటూ పోలీస్ సిబ్బంది పోరా టం చేస్తున్నారని.. వారి సేవలను కొనియాడుతూ హరస్కో ఎన్విరాన్...
పోలీస్ క్వార్టర్స్ పునరుద్ధరణ.. మహేష్ భగవత్ ప్రారంభం
October 09, 2020హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్గిరి డీసీపీ కార్యాలయానికి సమీపంలో పునరుద్ధరించిన పాత పోలీస్ క్వార్టర్స్ భవనాన్ని అదేవిధంగా నేరెడ్మెట్లోని కమిషనర్ కార్యాలయంలో ఆఫీసర్స్ డైనింగ్ హాల్ను...
వడ్డీ రేట్లు యధాతథం : ఆర్బీఐ గవర్నర్
October 09, 2020హైదరాబాద్: గృహ, ఆటో రుణాలు తీసుకునేవారికి ఇది చేదువార్తే. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించలేదు. వడ్డీ రేటను యధావిధిగా 4 శాతం వద్దే ఉంచింది. ద్రవ్యపరపతి సమీక్ష వివరాలను ఆర్బీఐ గవ...
చినజీయర్ స్వామి ఆశ్రమంలో తాబేలు పిల్ల
October 08, 2020రంగారెడ్డి : ముచ్చింతల్లోని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలోకి ఓ చిన్న తాబేలు పిల్ల అడుగు పెట్టింది. చినజీయర్ స్వామి ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కుర్మంను...
చైనా వ్యాక్సిన్ సురక్షితమే..!
October 07, 2020బీజింగ్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీలో చైనా మరో ముందడుగు వేసిది. చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ బయాలజీ అభివృద్ధి చేసిన చైనీస్ ప్రయోగాత్మ...
వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
October 07, 2020సంగారెడ్డి : అక్రమంగా నిల్వ చేసిన వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలోని ఎన్జీవో కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరక...
టీఎస్పీఎస్సీ దేశంలోనే మేటి!
October 07, 2020కొవిడ్ కాలంలోనూ మూడు నోటిఫికేషన్లు వచ్చేవారంలో హిందీ స్కూల్ అసిస్టెంట్, పండిట్ ఫలితాలు‘నమస్తే తెలంగాణ’తో చైర్మన్ ఘంటా చక్రపాణి
బంక మట్టి కోసం వెళ్లి ముగ్గురు మహిళల మృతి
October 05, 2020రాంచీ : జార్కండ్ రాష్ట్రంలోని జంతారా దేవాల్బాడి పంచాయతీ పరిధిలోని మీర్గా కొండ ప్రాంతానికి ఇంటి కోసం తెల్లటి బంక మట్టి కోసం మట్టి పెళ్లలు కూలడంతో ముగ్గురు మహిళలు మృత్...
శ్రీశైలం ఘంటామఠంలో బయటపడిన బంగారు, వెండి నాణేలు
October 04, 2020శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్ర ప్రధాన ఆలయానికి పరివార ఆలయమైన ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేపడుతుండగా అత్యంత పురాతనమైన బంగారు, వెండి నాణేలు బయటపడ్డాయి. వీటితో పాటు ఒక బంగారు ఉంగరం కూడా ఉన్నది. మొన్న రా...
వాహన, ఉక్కు పరిశ్రమ ప్రతినిధులతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం
October 03, 2020ఢిల్లీ : వాహన, ఉక్కు పరిశ్రమ ప్రతినిధులతో కేంద్ర ఉక్కు, చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం నిర్వహించారు. అందుకు సంబంధించిన వివరాలను మంత్రి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "వాహన, ఉక్కు పర...
ఆశ్చర్యం.. బుడ్డోడి గుండు మీద సీతాకోకచిలుక!
October 03, 2020రంగురంగుల సీతాకోకచిలుకలంటే ఇష్టముండని వారుండరు. వీటిని చూసినప్పుడల్లా పట్టుకోవాలనిపిస్తుంది. తీరా పట్టుకుందామని దగ్గరకు వెళ్తే తుర్రుమని ఎగిరిపోతాయి. అలాంటిది ఓ సీతాకోక చిలుక మాత్రం ఎర...
ఇండియన్ కెమికల్ సొసైటీ అవార్డులకు ఎంపికైన హైదరాబాద్ వర్సిటీ ఫ్యాకల్టీ
October 03, 2020హైదరాబాద్ : స్కూల్ ఆఫ్ కెమెస్ట్రీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు ఇండియన్ కెమికల్ సొసైటీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆచార్య జె.సి. ఘోష్ మెమోరియల్ అవార్డ...
12 గంటలకు ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం
October 03, 2020హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 20 జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి...
ట్రంప్కు ఇస్తున్న మందులు ఇవే..
October 03, 2020వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా మహమ్మారి బారినపడ్డ విషయం తెలిసిందే. పాజిటివ్గా పరీక్షించినప్పటి నుంచి శ్వేతసౌధంలో క్వారంటైన్లోనే ఉన్న ఆయన వ...
దేశంలో లైంగిక దాడి ఘటనలు జరుగకూడదు: అరవింద్ కేజ్రీవాల్
October 02, 2020న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడా కూడా లైంగిక దాడి ఘటనలు జరుగకూడదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముంబై లేదా ఢిల్లీలో మహిళలపై లైంగిక దాడి ఘటనలు ఎందుకు జరుగాల...
హత్రాస్ ఘటనపై గాంధీ వేషధారణలో యువ కాంగ్రెస్ నిరసన
October 02, 2020న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటనపై యువ కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ వేషధారణలో నిరసన తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ రోడ్డు వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. హత్రాస్ బాధితురాలికి న్యాయం జరుగాల...
హత్రాస్ను సందర్శిస్తా.. యోగి రాజీనామా చేసేవరకు పోరాడుతా: భీమ్ ఆర్మీ చీఫ్
October 02, 2020న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ను తాను సందర్శిస్తానని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేసేవరకు పోరాటం కొనసాగిస్తానని ఆయన చెప్పారు. ఈ ఘటనపై సుప్రీంకోర...
అధికారంలో కొనసాగే హక్కు యూపీ ప్రభుత్వానికి లేదు: సీతారాం ఏచూరీ
October 02, 2020న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. హత్రాస్ బాదిత కుటుంబానికి న్యాయం జరుగాలన్నది తమ డిమాండ్ అని ఆయన తెలిపారు. హత్రాస...
గవర్నర్ తమిళిసై భర్తకు సీఎం కేసీఆర్ సన్మానం
October 02, 2020హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భర్త డాక్టర్ సౌందర్ రాజన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందర్ ...
పార్లమెంటరీ స్థాయీసంఘాల పునరుద్ధరణ
October 02, 2020ఢిల్లీ : పార్లమెంటరీ స్థాయీ సంఘాలను లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ శుక్రవారం పునరుద్ధరించారు. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు పరిశ్రమల స్థాయీ సంఘానికి చైర్మన్గా పునర్ నియమితులయ్యారు....
పులిచింతల ముంపు బాధితులను ఆదుకుంటాం : మంత్రి జగదీష్రెడ్డి
October 01, 2020సూర్యాపేట : పులిచింతల ముంపు గ్రామాల రైతాంగాన్ని ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పులిచింతల పరివాహక గ్రామలైన వజినేపల్లి, బుగ్గ మాదరం గ్రామాలన...
శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ
October 01, 2020తిరుపతి : తిరుమలలో ప్రతినెలా జరిగే పౌర్ణమి గరుడసేవ గురువారం ఘనంగా జరిగింది. కరోనానేపథ్యంలో పలు నిబంధనలు పాటిస్తూ స్వామివారికి అన్ని కైంకర్యాలు నిర్వహించారు. అందులోభాగంగానే శ్రీ...
యాభై శాతం ఆక్యుపెన్సీతో కష్టమే అంటున్నారు!
October 01, 2020కేంద్రప్రభుత్వం విడుదల చేసిన అన్లాక్ 5 మార్గదర్శకాల్లో ఈ నెల 15 నుండి థియేటర్లు ప్రారంభించడానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడపాలని, ప్రతి ష...
'యావత్ దేశమే తెలంగాణ వైపు చూస్తోంది'
October 01, 2020ఖమ్మం : టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక పథకాలను యావత్ దేశమే అనుసరిస్తుందని రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం చిన్నమ...
కాఫీ తాగుతూ ఆనందంగా బరువు తగ్గొచ్చట..!
October 01, 2020న్యూఢిల్లీ: కాఫీ కేవలం రుచికరమైన, శక్తిని పెంచే పానీయం మాత్రమే కాదు. చాలా ఆరోగ్యకరమైనది కూడా. ఇందులో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, ప్రయోజనకరమైన పోషకాలుంటాయి. అవి రిబోఫ్లేవిన్ (బీ 2), పాంథోతెనిక్...
కార్డు లేకుండా అరచేత్తో పేమెంట్ : అమెజాన్ కొత్త టెక్నాలజీ
October 01, 2020వాషింగ్టన్ : లెజెండరీ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కొత్త బయోమెట్రిక్ చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ వన్ అనే కొత్త బయోమెట్రిక్ చెల్లింపు వ్యవస్థను కంపెనీ ప్రారంభించింది. ఈ బయోమె...
పరిశ్రమలశాఖ కమిటీ చైర్మన్గా కేకే
September 30, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పరిశ్రమలశాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, వాణిజ్యశాఖ కమిటీ సభ్యుడిగా టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వర్...
చోరీకి గురైన మందులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
September 29, 2020ఖమ్మం : జిల్లా లోని కొణిజర్ల మండల కేంద్రంలో చోరీకి గురైన రూ. 30 లక్షల విలువైన మెడిసిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న కంటైనర్ ప్రమాదానికి గు...
ఆయిల్ పామ్ తోటలను సందర్శించిన రామకృష్ణారెడ్డి
September 29, 2020మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ తోటల విస్తరణలో భాగంగా.. జిల్లాలోని 54 మంది రైతులకు 305 ఎకరాలల్లో ఆయిల్ పామ్ మొక్కలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ మేరకు రాష్...
వైరస్ను తినే సూక్ష్మజీవులు.. గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు
September 29, 2020న్యూయార్క్: సముద్ర జలాల్లో నివసించే ఓ రకమైన సూక్ష్మజీవులు వైరస్లను ఆహారంగా తింటాయని అమెరికన్ శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. జలచర ఆహార గొలుసులో ప్రొటిస్టులుగా పిలిచే ఏక కణ సూక్ష్...
ఇండొనేషియాలో కొండచరియలు విరిగిపడి 14 మందికిపైగా మృతి
September 28, 2020మాస్కో : ఇండొనేషియాలోని ఉత్తర కలిమంతన్ ప్రావిన్స్లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు తారకన్ పట్టణంలోని జుటా పెర్మాయ్ ప్రాంతంలో నివాస సముదాయాలపై కొండచరియలు విరిగిపడి 14 మందికిపైగా మృత్యువాతప...
రూ.25 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
September 28, 2020డిస్పూర్ : డ్రగ్స్ అక్రమ రవాణాపై అస్సాం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు జూన్ 26 నుంచి పోలీస్ శాఖ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ...
చైనాలో విచ్చలవిడిగా ప్రయోగాత్మక టీకాలు
September 28, 2020బీజింగ్: ప్రయోగ దశలో ఉండగానే చైనాలో లక్షల మంది ప్రజలకు ‘అత్యవసరం’ పేరిట ప్రయోగదశలోనే ఉన్న కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు, ప్రభుత్వోద్యోగ...
ఈ పెయింటింగ్లో ఉన్న సందేశం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
September 27, 2020ఒక కుండను వివిధ మార్గాల్లో మోస్తూ ముగ్గురు మహిళలు ఉన్న ఈ పెయింటింగ్ గొప్ప సందేశాన్నిస్తుంది. సుశాంత నందా పంచుకున్న ఈ పెయింటింగ్లోని సందేశం నిజంగా చాలా శక్తివంతమైంది. ఈ ప్రత్యేకమైన కళాకృతిలో ముగ్గ...
అక్టోబర్ 18న ఐఐఎంసీ ప్రవేశపరీక్ష
September 27, 2020న్యూఢిల్లీ: మాస్ కమ్యూనికేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) పరీక్ష తేదీని ఎన్టీఏ ప్రకటించింది. ఈ ఆన్లైన్ పరీక్ష వచ్చేనెల 1...
నదిలా పొంగిపొర్లుతున్న రెడ్వైన్! ఎక్కడంటే..?
September 27, 2020స్పెయిన్లో 50,000 లీ. రెడ్వైన్ ఉన్న ట్యాంక్ పేలడంతో రెడ్వైన్ పొంగి పొర్లింది. అక్కడున్న కొంతమంది ఉద్యోగులు ఏం చేయలేక వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది నెట్టింట ...
గోవాలో ఖరీదైన విహారం
September 27, 2020గత ఐదేళ్లుగా నిర్విఘ్నంగా ప్రేమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు దర్శకనాయిక ద్వయం విఘ్నేష్శివన్, నయనతార. ఓనమ్ వేడుకల సందర్భంగా ఈ జంట కలిసి తీయించుకున్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ప్రియుడుత...
ఆనందం కోసం వ్యాయామం
September 27, 2020శారీరక దృఢత్వం కోసమే కాకుండా మానసిక ఆనందమే లక్ష్యంగా తాను వ్యాయామాలు చేస్తానని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ఫిట్నెస్కు సమంత చాలా ప్రాధాన్యతనిస్తుందనే విషయం అందరికి తెలిసిందే. తన శారీరక కసరత్తుల ...
గంట్లకుంట చెరువు తక్షణ మరమ్మతులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశం
September 26, 2020మహబూబాబాద్ : జిల్లాలోని పెద్దవంగర మండలం గంట్లకుంటలోని చింతకుంట చెరువు మరమ్మతు పనులను తక్షణమే చేపట్టాల్సిందిగా అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. చెరువు నీటిలో కూ...
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం : మంత్రి హరీష్రావు
September 26, 2020మెదక్ : ప్రజాసంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో శ్రమిస్తూ కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు అన్నారు. శనివారం చేగ...
గల్లీలో సంబురాలు.. ఢిల్లీలో రాస్తారోకోలు..
September 26, 2020మెదక్ : కేంద్రం ఆమోదించిన అగ్రికల్చర్ బిల్లులను దేశ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, రాస్తారోకోలు, రైల్రోకోలు చేపట్టారని మంత్రి హరీష్రావు తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వ...
నీట్-2020 ఆన్సర్ కీ విడుదల
September 26, 2020ఢిల్లీ : నీట్-2020 ప్రాథమిక ఆన్సర్ కీ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నేడు విడుదల చేసింది. అభ్యర్థులు ntaneet.nic.in, www.nta.ac.in.కు లాగినై ఆన్సర్ కీ ద్వారా తమ స్కోర్ను చూసుకోవచ్...
సింహాల అహంకారాన్ని అణచివేసిన గేదెల మంద : వీడియో వైరల్
September 26, 2020ఐక్యమత్యంకు మంచిన శక్తి దేనికి ఉండదు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ఐక్యత సందేశాన్ని తెలియజేయడానికి సింహాల అహంకారం, గేదెల మధ్య జరిగిన ఒక నిమిషం యుద్దాన్ని పంచుకున్నారు. ఈ వీడియో సోష...
ప్రమాదవశాత్తు బావిలో పడి బాలిక మృతి
September 26, 2020కొత్తగూడెం: అక్కాచెల్లళ్లతో కలిసి పొలంకాడికి పోయిన బాలిక తిరిగిరానిలోకాలకు పోయింది. ఆటలో మునిగిన బాలిక ప్రమాదవశాత్తు పొలం పక్కనే ఉన్న బావిలో పడి మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం ...
రాజీవ్ రహదారి వెంట మరో దశ మొక్కలు నాటే కార్యక్రమం
September 25, 2020సిద్దిపేట : తఎలంగ తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా శామీర్పేట నుంచి కరీంనగర్ జిల్లా సరిహద్దు వరకు రాజీవ్ రహదారి వెంట మరో దశ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అధిక...
గర్వంగా ఉంది...చిరునవ్వుతో తిరిగి వెళ్తున్నా: ప్రీతి జింతా
September 25, 2020దుబాయ్: ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్రదర్శన, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆటతీరుపై ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింతా ప్రశంసల జల్లు కురిపించారు. బెంగళూరు...
ఆడపిల్ల పుట్టిందని.. కవర్లో చుట్టి నదిలో పారేసిన తండ్రి
September 25, 2020తిరువనంతపురం : ఆడ పిల్ల పుట్టిందని నవజాత శిశువును హత్య చేసి కవర్లో చుట్టి నదిలో విసిరేసిన ఘటన కేరళ రాష్ట్రంలోని పచల్లూరు వద్ద చోటు చేసుకుంది. గమనించిన స్థానికుడు సదరు...
ఏటీఎం కార్డు స్వైపింగ్ లేకుండా..ఈ వాచీతో పేమెంట్ చేయొచ్చు!
September 25, 2020బెంగళూరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీ ఐ), టైటాన్ సంస్థలు సంయుక్తంగా యోనో యాప్ ఆధారంగా పనిచేసే టైటాన్ పేమెంట్ వాచీలను ఆవిష్కరించాయి. డెబిట్ కార్డ్ స్వైపింగ్ అవసరం లేకుండా పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎ...
తక్కువ ధరలో రీచార్జిబుల్ ఎన్95 మాస్క్.. హైదరాబాద్లో తయారీ!
September 24, 2020హైదరాబాద్: తక్కువ ధరలో రీచార్జిబుల్ ఎన్95 మాస్క్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్) పరిశోధకులు అభివృద్ధి చేశారు. గ్రాఫీన్ ...
న్యూస్ చానల్ లైవ్లో వైన్ తాగేసింది.. వీడియో వైరల్!
September 24, 2020న్యూయార్క్: ప్రముఖ చానల్లో లైవ్ డిస్కషన్ నడుస్తుండగా ఓ గెస్ట్ వైన్ తాగి ఆశ్చర్యపరిచారు. ప్రోగ్రాం యాంకర్ ఈ దృశ్యాన్ని కవర్ చేయాలని చూసినా, వీలుకాలేదు. దీంతో ఈ వీడియో సోషల్మీడియాలో చక్కర్లు...
చిన్నపిల్లలు ఆడుకుంటుంటే సింహం చూస్తూ కూర్చుంది!
September 24, 2020కాలిఫోర్నియా: ఓ సింహం జనావాసాల్లోకి వచ్చింది. ఒకరి ఇంటిముందు కలియతిరిగింది. అనంతరం వీధిలోకి వెళ్లింది. అక్కడ చిన్నపిల్లలు సైకిల్ తొక్కుకుంటూ ఆడుకుంటుండగా వారిని చూస్తూ కూర్చుండిపోయింది. అచ్చం పెంప...
జేఎన్యూ అడ్మిట్ కార్డ్స్ 2020 విడుదల
September 24, 2020ఢిల్లీ : జేఎన్యూ అడ్మిట్ కార్డ్స్ 2020 విడుదలయ్యాయి. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం ఈ ఏడాది నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నేడు...
ఐదేండ్లలో 29,128 ఉద్యోగాల భర్తీ
September 24, 202036,665 ఉద్యోగాలు నోటిఫై39,952 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదంగవర్నర్కు టీఎస్పీఎస్సీ వార్షిక నివేదికవీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందజేత హైదరాబాద్, నమస్త...
కేబీ తిలక్ అలుపెరుగని పోరాటయోధుడు
September 24, 2020టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి‘కేబీ తిలక్ జ్ఞాపకాలు అనుభవాలు’ పుస్తకావిష్కరణహైదరాబాద్/సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ: కేబీ తిలక్ ప్రజల హక్కుల కోసం అలుపె...
హిందూ మహాసముద్రంలో భారత్, ఆస్ట్రేలియా పాసెక్స్
September 23, 2020న్యూఢిల్లీ : భారత్, ఆస్ట్రేలియా నౌకాదళం ఆధ్వర్యంలో సంయుక్తంగా పాసేజ్ ఎక్సర్సైజ్ (పాసెక్స్) ప్రారంభమైంది. తూర్పు హిందూ మహాసముద్రంలో భారత నావికాదళం, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ పాసెక్స్లో పాల...
94 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
September 23, 2020నల్లగొండ : లబ్ధిదారుల నుంచి అక్రమంగా సేకరించి తరలిస్తున్న 94 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని వేర్వేరు చోట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని మిర్యాలగూడ మండలం కురారియా తండా నుంచి బొలేరో వాహ...
అగ్రి బిల్లులను వెనక్కి పంపండి.. రాష్ట్రపతిని కోరిన ప్రతిపక్షాలు
September 23, 2020న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను వెనక్కి పంపాలని రాష్ట్రపతి రామ్నాథ్ను కోరినట్లు ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. ఆయనకు ఈ మేరకు వినతి పత్రం ఇచ్చినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్...
చైనా వస్తువుల దిగుమతిపై అమెరికా నిషేధం
September 23, 2020వాషింగ్టన్ : గత కొన్నాళ్లుగా ఆర్థికంగా సతమతమవుతున్న చైనా తలపై అమెరికా మరో దెబ్బవేసి కోలుకోకుండా చేసింది. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడాన్ని నిషేధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమ...
శ్రీశైలం ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి
September 23, 2020నాగర్కర్నూలు : శ్రీశైలం ఈగలపెంట వద్ద గడిచిన రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏడుగురిలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతులను హైదరాబాద్లోని మంగళ్హట్కు చెందిన నీతూ బాయి...
నగరంలో డ్రగ్స్ కలకలం.. రాజస్థానీ అరెస్ట్
September 23, 2020హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్కు చెందిన దినేశ్925) అనే యువకుడిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, నల్లకుంట పోలీసులు కలిసి అద...
మెదక్లో భారీ చోరీ.. కంటైనర్ నుంచి 2వేల ఫోన్లు లూటీ
September 22, 2020వెల్దుర్తి : జాతీయ రహదారి 44పై చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట దాబా వద్ద భారీ దోపిడీ జరిగింది. సెల్ఫోన్లు తరలిస్తున్న ఓ లారీ కంటైనర్ నుంచి దాదాపు రెండున్న క...
పసికందుల్లో నిద్రలేమితో బాల్యంలో సమస్యలట!
September 22, 2020హైదరాబాద్: మీకు ఏడాదిలోపు వయసున్న పిల్లలు ఉన్నారా? వారు కడుపునిండా పాలు తాగి హాయిగా నిద్రపోతున్నారా? ఆకలివేస్తే తప్ప ఏడవడం లేదా? అయితే మీరు నిశ్చింతంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడూ ఏడుస్తూ కంటినిండా నిద...
అద్దెకు టాటా నెక్సాన్...నెలకు రూ.34,900
September 22, 2020ముంబై: టాటా మోటర్స్కు చెందిన ఎలక్ట్రిక్ ఎస్యూవీ నెక్సన్ను సైతం అద్దెకు ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వల్పకాలంపాటు అమలులో ఉండనున్న ఈ కారుపై నెలకు అన్ని కలుపుకొని రూ.34,900 రెంటల్ వసూలు చేస్తున్న...
శ్రేష్ఠమైన రథం తయారుచేయండి
September 22, 2020విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రహైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంతర్వేది ఆలయం కోసం ఉత్కృష్టమైన కలపతో శ్రేష్ఠమైన రథాన్ని తయారుచేయాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సూచించారు. ఏపీ ...
ఒక రేంజ్లో సిగరెట్ తాగుతున్న పీత : వీడియో వైరల్
September 21, 2020సిగరెట్ ఎప్పుడూ మనుషులే తాగాలా? ధూమపానం వారికే సాధ్యమా! ఏం మేము చేయలేమా అంటూ ఓ పీత ఒక రేంజ్లో సిగరెట్ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పీతకి సిగరెట్ తాగడం ఎవరు నేర్పి...
రాజ్యసభలో ఆదివారం ఘటనలపై వెంకయ్య ఆవేదన
September 21, 2020న్యూఢిల్లీ : పార్లమెంటు ఎగువసభలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనల పట్ల రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులు రాజ్యసభ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, రాజ్యసభ చరిత్...
వచ్చేనెల 5 నుంచి జేఎన్యూ ప్రవేశ పరీక్ష
September 21, 2020న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ వర్సిటీ అయిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రవేశపరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. వచ్చే నెల 5 నుంచి 8 వరకు జరుగుతాయని వ...
ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ హాల్టికెట్లు విడుదల
September 21, 2020న్యూఢిల్లీ: ఆయుష్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏఐఏపీజీఈటీ-2020 హాల్టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈనెల 28న ప్రవేశపరీక్ష జరుగుతుందని, హాల్టికెట...
సస్పెండ్ అయిన ఎంపీలు గూండాయిజం ప్రదర్శించారు..
September 21, 2020న్యూఢిల్లీ: సస్పెండ్ అయిన 8 మంది రాజ్యసభ ఎంపీలు గూండాయిజం ప్రదర్శించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. చైర్మన్ ఒక సభ్యుని పేరు చెప్పినప్పుడు ఆ వ్యక్తి సభ నుంచి బయటకు వెళ్ల...
రైతుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం : కేకే
September 21, 2020న్యూఢిల్లీ : రైతుల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ కే కేశవరావు మండిపడ్డారు. 8 మంది రాజ్యసభ సభ్యులను సమావేశాల నుంచి సస్పెస్షన్ చేయడం రా...
టైర్లు ఊడినా కూడా రోడ్డు మీద దూసుకెళ్తున్న లారీ కంటైనర్!
September 21, 2020కంటైనర్ పక్కనుంచి వెళ్తుంటేనే మీద పడినంత భయమేస్తుంది. అలాంటిది రోడ్డు మీద ఉన్నవాటిని గుద్దుకుంటూ పోతుంటే.. అమ్మో ఇంకేమైనా ఉందా.. ఆ భయానికే సగం చచ్చిపోతాం. రాజస్తాన్లోని నాగౌర్లో ఓ కంటై...
ఛత్తీస్గఢ్లో రాజధానిసహా పది జిల్లాల్లో లాక్డౌన్
September 21, 2020రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. రాజధాని రాయ్పూర్ సహా పది జిల్లాల్లో లాక్డౌన్ విధించింది. రాయ్పూర్తోపాటు జష్ప...
ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కూనీచేశాయి: కేంద్రమంత్రి
September 20, 2020న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కూనీచేశాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతి...
అంతర్వేది ఆలయంలో నూతన రథం పనులు ప్రారంభం
September 19, 2020అమరావతి: ఇటీవల హిందూ మనోభావాలను గాయపరుస్తూ 62 ఏండ్ల చరిత్ర కలిగిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో భక్తులకు మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందు...
యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల.. 24 నుంచి పరీక్షలు
September 19, 2020న్యూఢిల్లీ: యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్న ఈ అర్హత పరీక్ష హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్ ugcnet.nta.nic.in ...
రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 బైక్ తో సైడ్ కారు
September 18, 2020ముంబై : రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 బైక్ను సైడ్ కారుగా మార్చారు. ఇది ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఈ బైక్ రీడిజైన్ చేశారు.దీనిని ప్రముఖ ఆటోమోటివ్ సంస్థ వాల్టర్ హారిస్ మాడిఫై చేసాడు.ఈ సైడ...
దూసుకొస్తున్న చిరుతలను ఒక అరుపుతో బెదరగొట్టిన జిరాఫీ : వీడియో వైరల్
September 18, 2020ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విటర్లో పోస్ట్ చేసే వీడియోలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. వన్యప్రాణులు, మూగజీవాలు, పక్షులు వాటిని దగ్గర నుంచి చూసిన అనుభూతిని కలిగిస్తాయి అత...
నాకు కావాల్సిందే ఇదే : ప్రధాని మోదీ
September 18, 2020న్యూఢిల్లీ : తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారికి దూరంగా ఉండేందుకు మాస్క్లు ధరించడం కొనసా...
మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ!
September 17, 2020ముంబై: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు నగరాలు, పట్టణాల్లోని ప్రజలు మహమ్మారిపై పోరాడేందుకు స్వచ్ఛంద జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. మహారాష్ట్ర రెండో రాజధాని నాగ్...
కుంటాల సందర్శన..బన్నీ టీంపై ఫిర్యాదు..!
September 17, 2020టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ ఇటీవలే తన టీంతో కలిసి ఆదిలాబాద్ లోని కుంటాల వాటర్ ఫాల్స్ ను సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించారం...
100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
September 17, 2020ఖమ్మం : ప్రభుత్వం పేదలకు సబ్సిడీగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని తక్కువ ధరలకు కోనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు ...
భవనం కూలినట్లుగా ఓ 'పర్వతం' కుంగిపోయింది.. క్షణాల్లో అదృశ్యం!
September 17, 2020పెద్ద బిల్డింగ్లు, వంతెనలు కూలిపోవడం చూశాం గాని ఇలా ఓ పర్వతం కుంగిపోవడాన్ని చూడటం ఇదే మొదటిసారి. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకున్నదో కాని సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అయింది. సాధారణంగా ...
ఇంకా కుదురుకోలేదు దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
September 16, 2020న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణ ఇంకా స్థిరపడాల్సిన అవసరం ఉన్నదని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్నదన్న...
2021 మధ్యనాటికి దేశంలో అందుబాటులోకి కరోనా టీకా: జర్మనీ మంత్రి
September 16, 2020బెర్లిన్: 2021 మధ్య నాటికి దేశంలో విస్తృతంగా కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని తాము భావిస్తున్నట్లు జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్స్పాన్ తెలిపారు. దేశ రాజధాని బెర్లిన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడ...
ప్రమాదాలకు గురైన వారికి రూ.30 వేలు లేదా ఉచితంగా చికిత్స
September 16, 2020ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. బాలాసాహెబ్ ఠాక్రే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం ప్రమాద బాధితులకు అండగా ఉండటంతోపాటు ...
జీవజాతి మనుగడకు శృంగారమే ప్రధానమట!
September 16, 2020హైదరాబాద్: శృంగారం అనేది ఒక సృష్టి కార్యం. భూగోళంపై ఉన్న సమస్త జీవజాతి మనుగడకు శృంగారమే ప్రధానం. అయితే కొంతమంది ఈ శృంగారాన్ని కేవలం రెండు శరీరాల కలయికగా భావిస్తారు. అలాంటి వారికి శృంగారంవల్ల కలి...
ఇండియా, అమెరికా రక్షణ రంగ ప్రతినిధుల వర్చువల్ సమావేశం
September 16, 2020ఢిల్లీ : డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇన్షియేటివ్ ( డిటిటిఐ) గ్రూప్ కు సంబంధించిన పదో సమావేశం విర్చువల్ విధానం ద్వారా జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశం తరఫున రక్షణ రంగ కార్యదర్శి ...
వచ్చేనెల 18న ఐఐఎంసీ ప్రవేశ పరీక్ష
September 16, 2020న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) ప్రవేశ పరీక్ష తేదీని నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఐఐఎంసీ పరీక్షను వచ్చే 18న నిర్వహించనున్నట్లు తెల...
ఆట వస్తువుల నాణ్యత నియంత్రణ అమలు తేదీ గడువు పొడిగింపు
September 16, 2020ఢిల్లీ: కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ), ఆట వస్తువుల అమలు నాణ్యత నియంత్రణ గడువును పొడిగించింది. తొలుత సెప్టెంబర్ 1వతేదీ 2020 ...
అచ్చం క్రిస్ గేల్.. కాదు కాదు యువరాజ్ సింగ్.. వీడియో
September 15, 2020సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా.. గతంలో చిన్న పిల్లలు అందమైన క్రికెట్ షాట్లు ఆడుతున్న వీడియోలను షేర్ చేశారు. ప్రస్తుతం మరోసారి మరో చిచ్చరపిడుగు వీడియోను ఇన్ స్టాగ్ర...
యూజీసీ ‘నెట్’వాయిదా.. మారిన పరీక్ష షెడ్యూల్..
September 14, 2020న్యూఢిల్లీ : జాతీయ అర్హత పరీక్ష (యూజీసీ-నెట్) మరోసారి వాయిదా పడింది. ఈ నెల 16 నుంచి 25 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ షెడ్యూల్ను మార్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చ...
చినజీయర్ స్వామిజీకి సీఎం కేసీఆర్ పరామర్శ
September 14, 2020రంగారెడ్డి : త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. చినజీయర్ స్వామికి ఇటీవల మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మంగతాయారు(85) అనారోగ్యంతో పరమప...
ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్ర సమర్పణ
September 14, 2020తిరుపతి : అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న ప్రవితోత్సవాల్లో భాగంగా సోమవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ...
యువత ఉగ్రవాదులుగా మారకుండా సైన్యం చర్యలు
September 14, 2020శ్రీనగర్ : కశ్మీర్ లోయలో యువకులు ఉగ్రవాదులుగా మారకుండా ఉండేందుకు సైన్యం చర్యలు తీసుకుంటున్నది. స్థానికులతో పరిచయాలు పెంచుకుని వారి ద్వారా చెడు అలవాట్లకు గురవుతున్న యువతను గుర్తించే ప్రయత్నం చేస్తున...
‘మల్లన్న’ ఆలయంలో ధన్వంతరి హోమం, ఏకాదశ రుద్రాభిషేకం
September 14, 2020సిద్దిపేట : రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు.. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో సోమవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి గర్భాలయంలో మల్లన్నకు ఏకాదశ రుద్రాభి...
అద్భుతమైన ప్రదర్శన : ప్రీతి జింటా మనసును తాకింది!
September 14, 20202000 ఏడాదిలో రిలీజ్ అయిన 'మిషన్ కాశ్మీర్'లోని 'బంబ్రో' పాట ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతుంది. కానీ అది సినిమాలోని పాట కాదు. రియల్గా కొంతమంది ప్లే చేసిన వీడియో. ఇందులో ముగ్గురు యువకులు వాయి...
ప్రభుత్వ భూముల్లో చెట్లు పెంచుతాం: మంత్రి శ్రీనివాస్గౌడ్
September 14, 2020హైదరాబాద్: ప్రభుత్వ భూమి ఎక్కడున్నా చెట్లు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్గౌండ్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసన మండలి...
వైకుంఠ ఏకాదశి రోజున..
September 14, 2020రచయిత చిన్నికృష్ణ నిర్మాతగా బిల్వా క్రియేషన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న తాజా చిత్రానికి ‘వైకుంఠ ఏకాదశి రోజున..’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఆదివారం ఈ చిత్రం ప్రారంభమైంది. చిన్నికృష్ణ కుమ...
సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ఔదార్యం
September 14, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ.. రైతులు, వ్యవసా య కూలీల అదనపు ఉపాధి కోసం రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. అనంతపురం ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్కు ఈ మొత్తాన్ని ...
కుంటాలలో అల్లు అర్జున్ సందడి
September 14, 2020ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం కుంటాల జలపాతాన్ని సినీ హీరో అల్లు అర్జున్ శనివారం సాయంత్రం తిలకించారు. పరిసర అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ఆదిలాబాద్ సమీపంలోని మావల హరితవనం పార్కును ...
కుంటాల వాటర్ ఫాల్స్ లో బన్నీ ఫ్యామిలీ
September 13, 2020ప్రస్తుతం షూటింగ్స్ ఏమీ లేకపోవడంతో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన టూరిజం స్పాట్ ఆదిలాబాద్ లోని కుంటాల వాటర్ ఫాల్స్ ను అల్...
జాతీయ అర్హత ప్రవేశ(నీట్) పరీక్ష ప్రారంభం
September 13, 2020హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్ష న...
భార్యను కాల్చి చంపి తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్..
September 13, 2020జమ్ము : జమ్ముకశ్మీర్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ భార్యను సర్వీస్ రైఫిల్తో కాల్చి చంపి తానూ ఆత్మహత్యకు చేసుకున్నాడు. కుటుంబ వివాదాలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. జమ్మూలోని సెక్టార్ ప్...
నేడు నీట్
September 13, 2020దేశవ్యాప్తంగా 15.97 లక్షలమంది రిజిస్టర్మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు పరీక్ష1.30 తర్వాత పరీక్ష హాల్లోకి నో ఎంట్రీకరోనా మార్గదర్శకాల మేరకు...
క్వారంటైన్లో యువ ఇంజినీర్.. గొంతు కోసుకుని ఆత్మహత్య.!
September 12, 2020కన్నూర్ : కేరళలో కన్నూర్లో విషాదం చోటు చేసుకుంది. విదేశాల నుంచి వచ్చిన యువ ఇంజినీర్ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలివి.. కువైట్ నుంచి వచ్చిన టీవీ శరత్ (30)అనే యువకుడు కన్నూర్లోని త...
త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం
September 12, 2020హైదరాబాద్ : త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. చినజీయర్ స్వామి తల్లి అలివేలుమంగ(85) కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి 10 గంటల స...
సరిహద్దు సమస్యపై వివరాలివ్వండి : శరద్ పవార్
September 11, 2020హైదరాబాద్: భారత్, చైనా సరిహద్దు సమస్యపై కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరణ ఇవ్వాలని ఇవాళ ఎన్సీపీ నేత శరద్ పవార్ డిమండ్ చేశారు. రక్షణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టా...
రెండు నెలలపాటు నీరు, ఆహారం లేకుండా కంటైనర్లోనే పిల్లి.. కారణం అదే!
September 11, 2020ఓ పిల్లి కంటైనర్ నుంచి పులిలా బయటకు వస్తుంది. రెండు నెలలపాటు తిండి తిప్పలు లేకపోయినా ఆ దర్జాతనం మాత్రం పోలేదు. ఇంతకీ పిల్లి 2 నెలలపాటు ఎందుకు ఆహారం తినకుండా ఉందో తెలుసుకోవాలనుందా. అ...
ప్రతి 40 సెకన్లకు ఓ సూసైడ్..
September 11, 2020హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా డబ్ల్యూహెచ...
పారాసిటమాల్తో మానసిక సమస్యలు
September 11, 2020వాషింగ్టన్ : జ్వరం, నొప్పి నివారణకు సాధారణంగా వాడే ఎసిటమినోఫెన్ (పారాసిటమాల్ అని కూడా పిలుస్తారు) మాత్రలతో మానసికంగా కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని అమెరికా పరిశోధకులు తెలిపారు. ఈ మాత్రలను తీ...
ఎస్పీ బాలుకి లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరుగడం లేదు
September 10, 2020గత నెలలో ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లోఇన్ ఫెక...
గన్ మిస్ఫైర్.. బుల్లెట్ దిగి కానిస్టేబుల్ మృతి
September 10, 2020కర్నూల్ : గన్ మిస్ఫైర్ అయి విధి నిర్వహణలో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. కర్నూలు జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. ఏపీ ప్రత్యేక పోలీస్ రెండో పటాలంలో కానిస్టేబుల్గా సాల్మ...
నేడు యూజీసీ నెట్-2020 అడ్మిట్ కార్డులు!
September 10, 2020హైదరాబాద్: యూజీసీ నెట్ జూన్ లేదా సెప్టెంబర్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు విడుదల చేయనుంది. జేఆర్ఎఫ్ లేదా అసిస్టెంట్ ప్రొఫెర్ వంటి అధ్యాపక...
ఆవు మెడను పట్టుకొని ఈడ్చుకెళ్తున్న పులి : వీడియో వైరల్
September 10, 2020పులిని ఎందుకు రారాజు అంటారో వీడియో చూస్తే అర్థమవుతుంది. దాని బలం, శక్తి ముందు ఏ జంతువు సరిపోదు. వేట మొదలుపెడితే జంతువును పట్టుకునే వరకు ఆగదు. తీరా దొరికాక అది ఎంత పెద్ద జంతువైనా దీని దెబ్బ...
వరి ఉత్పత్తుల ఎగుమతిపై అధ్యయనం
September 10, 2020ఎఫ్టీసీసీఐ ప్రతినిధులకు వినోద్ సూచనహైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సమృద్ధిగా పండిన వరి పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉన్న పరిస...
మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలు తప్పనిసరి.. !
September 09, 2020మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారమే సహాయపడుతుంది. ఈ ఆరు పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే చాలు ఆరోగ్యం గురించి ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ ఆహారం తీసుకునే వారి...
పార్టీకోసం గ్లాస్ సిద్ధం చేసుకుంటున్న ఆక్టోపస్ : వీడియో వైరల్
September 09, 2020భూమి ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం అయిపోయింది. బీచ్లు, మహాసముద్రాలు ఇలా ఎక్కడ చూసిన ప్లాస్టిక్ దర్శనమిస్తున్నాయి. సముద్రంలో జీవించే జీవుల నాశనానికి ప్లాస్టికే ప్రధాన కారణం. ప్లాస్టిక్...
ఏపీ టూ ఢిల్లీ కిసాన్ రైలు ప్రారంభం..
September 09, 2020అమరావతి : అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు బుధవారం ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్, ...
అంతర్వేది ఆలయఘటన పై ఘాటుగా స్పందించిన జనసేనాని....
September 08, 2020అమరావతి : తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటన పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు పవన్ ఓ వీడియోను రిలీజ్ చేసారు. మొన్న పిఠాపురం, కొండబిట్రగుంట ఇప్పుడు అంతర్వేది. ఈ...
అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
September 08, 2020ఖమ్మం : అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..ఈ రోజు తెల్లవారుజామున టాస్క్ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం నేలకొండపల్లి మం...
ఎలుగుబంటి విన్నపం.. 'బీర్' తాగేందుకు నాకు ఫ్రెండ్స్ కావాలి!
September 08, 2020ఎలుగుబంట్లు చేసే అల్లర్లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీటి వీడియోల కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. 8 సెకండ్లపాటు నడిచే ఈ క్లిప్ నెటిజన్లను మంత్రముగ్దులను చేసింది. జంతువులు చాలా తెలివైనవి ...
కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీ నేడు
September 08, 2020న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ మంగళవారం భేటీ కానుంది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షత వహ...
డేవిడ్ బోరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి
September 08, 2020న్యూఢిల్లీ : ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త, బ్రాడ్కాస్టర్ డేవిడ్ అటెన్ బోరో 2019 సంవత్సరానికి గానూ ఇందిరా గాంధీ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. వర్చువల్ మాధ్యమంగా సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయ...
కేరళలో క్వారంటైన్ పేరిట నర్సుపై లైంగిక దాడి
September 08, 2020తిరువనంతపురం : క్వారంటైన్ పేరిట నర్సుపై ఆరోగ్యాధికారి లైంగిక దాడి చేసిన ఘటన కేరళలో వెలుగు చూసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంగతి బయటపడింది. 19 ఏండ్ల యువతిపై కరోనా అంబులెన్స్ డ్రైవ...
గోడ కూలి మీదపడి ముగ్గురు దుర్మరణం.. ఐదుగురికి గాయాలు
September 07, 2020బనస్కాంత : గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో సోమవారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శిథిలావస్థలో ఉన్న గోడ కూలి మీదపడి మూడేళ్ల చిన్నారితో సహా మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. సెజల్పురా గ్రామంలో ఉదయం ఇంట...
బంధీ నుంచి బయటపడేందుకు కుక్కల తిప్పలు : వీడియో వైరల్
September 07, 2020కుక్కలు బయట ఉంటేనే వాటి మెదడుకు పదును పెడుతాయి. అలాంటిది బంధీగా ఉన్న కుక్కలు కాళ్లు, చేతులు ముడుచుకొని ఊరుకుంటాయా? అడ్డుగా ఉన్నవాటిని దాటుకొని బయట పడేందుకు ప్రయత్నిస్తాయి. ఇంత తెలివిగా ...
మహిళలకు అశ్లీల సందేశాలు.. కోరిక తీర్చాలంటూ వేధింపులు
September 07, 2020ఘజియాబాద్ : మహిళలకు అశ్లీల మెనేజ్లు, వీడియోలు పంపుతూ కోరిక తీర్చాలంటూ వేధిస్తున్న యువకుడిని యూపీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడిని హర్యానాలోని రోహ్తక్ నివాసిగా గుర్తించారు. అతని మొబైల్ ...
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం
September 07, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవ రథం దగ్ధమైంది. ఆదివారం తెల్లవారుజామున ఆలయం వెలుపల ఉన్న షెడ్డులో హఠాత్తుగా మంటలు చెలరేగి ...
ఐసీఏఆర్, ఏఐఈఈఏ పరీక్షలు వాయిదా..
September 06, 2020న్యూ ఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐసీఏఆర్, ఏఐఈఈఏ అండర్గ్రాడ్యుయేట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ...
రాగిణి వ్యక్తిగత విషయాలతో సంబంధం లేదు..
September 06, 2020బెంగళూరు: డ్రగ్స్ కేసులో అరెస్టైన కన్నడ నటి రాగిణి ద్వివేది వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలతో బీజేపీకి ఎలాంటి సంబంధంలేదని ఆ పార్టీ కర్ణాటక శాఖ తెలిపింది. ఆమెకు పార్టీలో సభ్యత్వం లేదని, ఎలాంటి ఎన్నిక...
130 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
September 06, 2020నల్లగొండ : పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న 130 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మల్లేపల్లి పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని కొండ మల్లేపల్లి సీఐ పరుశురాం నేతృత్వంలో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్...
అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం
September 06, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆలయ ఆవరణలో ఉన్న రథం పూర్తిగా దగ్ధమయ్యింద...
తెలంగాణ సమాజానికి స్ఫూర్తిప్రదాత జయశంకర్
September 06, 2020టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణికేయూ క్యాంపస్: తన జీవితకాలమంతా స్వరాష్ట్ర సాధన కోసమే అకుంఠిత దీక్షతో పనిచేసిన ప్రొఫె...
గోద్రేజ్ ఆగ్రోవెట్ కు ఎన్విరాన్మెంటల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు
September 05, 2020హైదరాబాద్ : చింతపల్లిలోని గోద్రేజ్ ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ (ఓపీపీ) ప్లాంట్కు 21వ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ 2020 వద్ద ఎక్స్లెంట్ ఎనర్జీ ఎఫిష...
అసోం మాజీ సీఎంకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
September 05, 2020గువాహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత (68) శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం మహంత ఆరోగ్యం నిలకడగానే ఉ...
ఐకార్-ఏఐఈఈఏ పరీక్షల తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
September 05, 2020న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐకార్) ఏఐఈఈఏ యూజీ, పీజీ, పీహెచ్డీ పరీక్షల సవరించిన తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో వా...
చిన్న పిల్లల్లా ఇసుకలో ఆడుకుంటున్న ఏనుగు.. తాను కూడా చిన్నపిల్లే!
September 05, 2020చిన్నపిల్లలకు ఇసుక కనిపిస్తే కాళ్లు ఆగవు, చేతులు ఊరుకోవు. అమాంతం దాని మీదకు దూకి ఇసుకతో ఇల్లు కట్టేస్తారు. ఎంతసేపు అయినా ఆడుకుంటూనే ఉంటారు గాని అక్కడ నుంచి బయటకు రారు. అంత ఇష్టం ఇసుకంటే....
మంజ్రేకర్కు దక్కని చోటు
September 05, 2020న్యూఢిల్లీ: యూఏఈలో జరుగనున్న ఈ సీజన్ ఐపీఎల్ కోసం ఏడుగురు భారత కామెంటేటర్లను బీసీసీఐ ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ జాబితాలో సంజయ్ మంజ్రేకర్కు చోటు దక్కలేదు. సునీల్ గవాస్కర్, ఎల్ లక్ష్మణ్ శివరామ...
ప్రాణాలకు తెగించి తోడేలును కాపాడిన వ్యక్తి : వీడియో వైరల్
September 04, 2020మనిషి ప్రాణాలు పోతుంటేనే పట్టించుకోని ఈ రోజుల్లో ఎక్కడో అడవిలోని తోడేలును కాపాడటానికి ప్రాణాలను సైతం లెక్కచేయలేదు ఓ వ్యక్తి. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు నివ్వెరపోయారు. ఈ వీడియోను ఇండ...
ఐపీఎల్-2020 కామెంటేటర్లు వీరే..మంజ్రేకర్కు నో ఛాన్స్
September 04, 2020దుబాయ్: ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ సందడి మొదలైంది. ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ ఏర్పాట్లు ...
ఈనెల 15న ఇగ్నో ఓపెన్మ్యాట్.. హాల్టికెట్లు విడుదల
September 04, 2020న్యూఢిల్లీ: ఇగ్నోలో దూరవిద్యావిధానంలో ఎంబీఏ చేయాలనుకునేవారి కోసం నిర్వహించే పీజీ మేనేజ్మెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఇగ్నో ఓపెన్మ్యాట్ హాల్టికెట్లను ఎన్టీఏ విడుదల చేసింది. సెప్టెంబర్ 15 వరకు...
ఎన్సీఎల్లో 675 అప్రెంటిస్లు
September 04, 2020న్యూఢిల్లీ: నవరత్న కంపెనీ అయిన ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ nlcindia.co...
భానుప్రకాశ్కు మంత్రి కేటీఆర్ అభినందన
September 04, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒలింపియాడ్లో విశ్వవిజేతగా నిలిచిన హ్యూమన్ కాలిక్యులేటర్ భానుప్రకాశ్ను ఐటీ మంత్రి కే తారకరామారావు అభినందించారు. భానుప్రకాశ్ ఇటీవల లండన్లో జరిగిన మైండ్ స్పోర్ట్స్ ...
ఎస్బీఐలో మరోసారి వీఆర్ఎస్
September 03, 2020న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరోసారి స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ‘సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్-వీఆర్ఎస్ 2020’ పేరుతో ...
ఎస్బీఐ ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీం...
September 03, 2020ఢిల్లీ : ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీ ఐ) ఉద్యోగులకు స్వచ్చంధ పదవీ విరమణ పథకాన్ని తీసుకు రావాలని నిర్ణయించింది. సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీం ద్వారా మానవ వనరులను,...
మానవ కాలిక్యులేటర్ భానుప్రకాశ్ను అభినందించిన కేటీఆర్
September 03, 2020హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన 20 ఏళ్ల నీలకంఠ భాను ప్రకాశ్ ప్రపంచంలోనే వేగంతమైన మానవ కాలిక్యులేటర్గా నిలిచిన విషయం తెలిసిందే. లండన్లో జరిగిన ‘మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్’లో బంగా...
సరస్సులో గల్లంతై ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి
September 03, 2020రామ్ఘర్ : జార్ఖండ్ రామ్ఘర్ జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. శిక్షణ పొందుతున్న ఇద్దరు ఆర్మీ జవాన్లు సరస్సులో పడి మృతి చెందారు. రామ్ఘర్ జిల్లా సిక్కు రెజిమెంటల్ సెంటర్ (ఎస్ఆర్సీ) పరిధిలోని ఇనా...
హుజూరాబాద్, జమ్మికుంటను మోడల్ టౌన్గా తీర్చిదిద్దాలి : మంత్రి ఈటల
September 02, 2020హైదరాబాద్ : హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను మోడల్ టౌన్లుగా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన కాంప్రేహెన్సివ్ సిటీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయాలని మంత్రి అ...
జీహెచ్ఎంసీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష
September 02, 2020హైదరాబాద్: జీహెచ్ఎంసీలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కే తారకరామారావు జోనల్ కమిషనర్లతో ఈ రోజు ప్రగతిభవన్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్క నాటిన కమెడియన్ సత్యం రాజేశ్
September 02, 2020రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కమెడియన్ సత్యం రాజేశ్.. కుమారుడితో కలిసి మణికొండలోని తన నివాసంలో బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజే...
లక్ష్మీనరసింహస్వామికి వారికి బంగారు కిరీటాల బహూకరణ
September 02, 2020యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి బుధవారం ఇద్దరు భక్తులు వేర్వేరుగా బంగారు కిరీటాలు, వెండి శఠగోపం పాత్రను బహూకరించారు. హైదరాబాద్కు చెందిన నేలంటి జయమ్మ, అతడి కుమారుడు బాలాజీగుప్తా ...
రేప్ చేయడమంటే.. బాధితుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే
September 02, 2020గౌహతి : రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం అత్యాచారం అనేది బాధితుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని గౌహతి హైకోర్టు పేర్కొంది. 11 సంవత్సరాల క్రితం కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ...
అణ్వాయుధాల్లో.. మైలురాయికి చేరువలో చైనా
September 02, 2020వాషింగ్టన్: చైనా భారీ స్థాయిలో అణ్వాయుధాలు తయారు చేస్తున్నదని అమెరికా రక్షణ వ్యవస్థకు చెందిన పెంటాగాన్ తెలిపింది. భూమి, సముద్రం, ఆకాశంలో వినియోగించే అణ్వాయుధాల నిర్మాణంలో అమెరికా, రష్యాకు చేరువలో చ...
200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
September 02, 2020ఖమ్మం : పేద ప్రజలకు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిసిస్తున్న నిందితుడుని పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఏలూరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి...
ఆవును కర్రతో కొడితే దూడ ఊరుకుంటుందా? ఒక్క తన్నుతో ఎగిరిపడ్డాడు!
September 02, 2020తల్లీబిడ్డల మధ్య బంధం ఎంత వర్ణించినా తక్కువే. ఈ బంధం మనుషులకే కాదు ప్రాణమున్న ప్రతి జీవికీ ఉంటుంది. వీటి ముందు ఎవరైనా వేషాలు వేస్తే వాటి విశ్వరూపం చూపిస్తాయి. ఇండియన్ ఫారెస్ట్ సర...
ఆపిల్ తింటున్న చిలుక.. ఎంతైనా అదృష్టవంతురాలు!
September 02, 2020పచ్చని చిలుకలు భలే ముద్దుగా ఉంటాయి. అవి అరుస్తుంటే అలానే వినాలనిపిస్తుంది. వాటిని చేతుల మీద కూర్చోబెట్టుకొని ఆడుకోవాలనుకోని వారే ఉండరు. చిలుకలంటే అందరికీ అంత ఇష్టం. మరి ఆ చిలుక మీకు ...
లియో పార్గిల్ పర్వతాన్ని అధిరోహించిన ఐటీబీపీ
September 02, 2020షిమ్లా : హిమాచల్ప్రదేశ్లోని ఎత్తయిన లియో పార్గిల్ పర్వతాన్ని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు బృందం అధిరోహించింది. కరోనా మహమ్మారి సమయంలో పర్వతారోహణ చేసిన తొలి బృందంగ...
శాస్త్రోక్తంగా చక్రస్నానం
September 01, 2020తిరుపతి : తిరుమలలో మంగళవారం అనంతపద్మనాభ వ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.సాధారణంగా శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వ...
ఆకలితో కొడుకు మృతి.. మూడురోజుల పాటు తల్లి..
September 01, 2020చెన్నై : ఓ ఏడేళ్ల బాలుడు ఆకలితో అలమటించి కన్నుమూశాడు. మతిస్థిమితం సరిగా లేని ఆ బాలుడి తల్లి.. కొడుకు మృతదేహం వద్ద మూడు రోజుల పాటు అలానే ఉండిపోయింది. ఆ శవాన్ని చీమలు పీక్కతినకుండా...
సెరెబ్రల్ పాల్సీతో బాధపడుతున్న బాలుడు ఎత్తైన పర్వతాన్ని ఎక్కేశాడు..!
September 01, 2020లండన్: సెరెబ్రల్పాల్సీ..అనేది చలనశీలత రుగ్మత. దీనినే మస్తిష్క పక్షవాతం అంటారు. ఇది చాలా చిన్న వయస్సులోనే ప్రభావితం చేస్తుంది. మెదడులోని లోపాలతో కండరాలు చాలా బలహీనంగా మారుతాయి. దీనితో బాధపడే...
'పసుపు'తో జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.. అదెలాగంటే!
September 01, 2020పసుపు యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుందని అందరికీ తెలుసిందే. ఇది శరీరానికి రక్షణ ఇవ్వడమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. శ...
అన్లాక్4 మార్గదర్శకాలు నేటి నుంచి అమలు
September 01, 2020హైదరాబాద్: అన్లాక్4 నిబంధనలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ వరకు అన్లాక్4 నియమావళిని పాటించాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ గత శనివారం అన్లాక్4 మార్గద...
120 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
August 30, 2020ఖమ్మం : ఖమ్మం అర్బన్ మండలం కైకొండైగూడెం వద్ద అక్రమంగా తరలిచేందుకు ప్రయత్నం చేస్తున్న 120 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. పోలీసులు...
హ్యూమన్ కాలిక్యులేటర్ భానుప్రకాశ్కు రాష్ట్రపతి అభినందనలు
August 30, 2020న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్, హైదరాబాదీ యువకుడు భానుప్రకాశ్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందించారు. ఈ మేరకు శనివారం భాను ప్రకాశ్కు లేఖ రాస్తూ.. ‘స్పోర్ట్స్ ...
దొరికిన పర్సును పోలీసులకు అందజేశాడు.. లోపల చూసి షాక్ అయిన పోలీసులు
August 29, 2020కొచ్చిలోని నావల్ షిప్ రిపేర్ యార్డ్లో ఉద్యోగిగా పనిచేస్తున్న పి.కె. సుధాకరన్కు బుధవారం నాడు రోడ్డు మీద ఒక పర్సు కనిపించింది. అందులో అక్షరాల రూ. 65 వేలు ఉన్నాయి. వాటిలో ఒక రూపాయిని కూడా ముట్...
వచ్చేనెల 26న ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్
August 29, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ అందించే బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్), ఎల్ఎల్ఎం, పీహెచ్డీ ప్రోగ్రామ్లలో ప్రవేశాలకోసం నిర్వహించే ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్ఈటీ...
హరితహారంలో భాగస్వాములవ్వాలి : మంత్రి పువ్వాడ
August 29, 2020ఖమ్మం : హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం నగరం 3వ డివిజన్ పరిధిలోని బల్లెపల్లిలో ఆయన మొక్కలు నాటి మాట్లాడ...
కేవీఐసీకి ఐటీబీపీ భారీ ప్రోత్సాహం
August 29, 2020ఢిల్లీ : ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) 1200 క్వింటాళ్ళ కచ్చి ఘని (శీతల పీడనంతో వెలికి తీసే) ఆవ నూనె కోసం ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటిబిపి) నుంచి తొలి ఆర్డర్ ను స్వీకరించింది. దాని వ...
ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు సిద్ధం
August 29, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ ఇబ్రహీంపట్నం: తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు తెలిపారు. ప్రాజెక్టులకు అన...
గోల్ఫ్బాల్ సైజు ఉల్క.. జీవం గుట్టు విప్పనుంది..!
August 28, 2020న్యూయార్క్: అంటార్కిటికాలో 2012లో దొరికిన గోల్ఫ్బాల్ సైజులో ఉన్న ఓ ఉల్క జీవం గుట్టు విప్పనుంది. దీనిని జపనీస్, బెల్జియన్ పరిశోధకుల బృందం కనుగొంది. ఇప్పటివరకూ కనుగొన్న అత్యుత్తమైన ఉల్కగా దీన్ని శ...
కూతురిని ప్రపంచానికి పరిచయం చేసిన స్నేహ
August 28, 2020తెలుగింటి సీతమ్మగా ప్రేక్షకులకి దగ్గరై అందాల నటి స్నేహ. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కథానాయికగా నటించి అలరించిన స్నేహ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది. ఆ మధ్య వినయ విధే...
వడ్డీరేట్లను ఇంకా తగ్గించగలం... ఆర్బీఐ గవర్నర్ దాస్
August 28, 2020ముంబై, ఆగస్టు 27: కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మా నిర్ణయాలు ఆగిపోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. మహమ్...
మీడియాకు సమాచారాన్ని లీక్ చేయొద్దు : వెంకయ్య నాయుడు
August 27, 2020ఢిల్లీ : పార్లమెంటరీ ప్యానెల్స్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేయొద్దని ఉపరాష్ర్టపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల చైర్పర్సన్లు,...
సురక్షితంగా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ: ఆర్బీఐ గవర్నర్
August 27, 2020హైదరాబాద్: భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా, స్థిరంగా ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇవాళ ఓ వార్తాపత్రిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సెంట్రల...
కాల్పనిక ప్రేమకథ
August 26, 2020తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. మల్లిక్రామ్ దర్శకుడు. చంద్రశేఖర్ మొగుల్ల, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ఇటీవల హీరో తేజ...
లాక్డౌన్ తర్వాత క్యాష్ సర్క్యులేషన్ ఎంత శాతం పెరిగిందో తెలుసా...?
August 26, 2020ఢిల్లీ :పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు చలామణి తగ్గుతుందని భావించారు. ఓ వైపు డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నప్పటికీ ఆశించిన మేరకు నగదు చలామణి తగ్గడం లేదు. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ...
నీట్ హాల్ టికెట్ల జారీ.. వాయిదా డిమాండ్ పట్టించుకోని ఎన్టీఏ
August 26, 2020న్యూఢిల్లీ: జాతీయ ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈలను కరోనా నేపథ్యంలో వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది. మరోవైపు వీటిని లెక్కచేయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ నిర్వహణకే మొగ్గుచూప...
ఉపరాష్ట్రపతితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
August 26, 2020ఢిల్లీ: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ, మత్స్య, ఫ్లాంటేషన్, కొబ్బరి పీచు, పసుపు ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి స్థాయి సంఘం ఆమోదిం...
ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్
August 26, 2020హైదరాబాదీ యువకుడి అపూర్వ ఘనతన్యూఢిల్లీ: గణితశాస్ర్తానికి పుట్టినిల్లయిన భారత్నుంచి మరో గణిత మేధావి ప్రపంచానికి పరిచయం అయ్యాడు. హైదరాబాద్కు చెందిన 21 ఏండ్ల నీలకంఠ భాను...
చిలుకలకు నివాసంగా మారిన చెట్టు? తొర్రలో చిలుకలు!
August 25, 2020పొడవుగా ఉన్న కొబ్బరి చెట్టుకు మధ్యలో గూడుకట్టుకున్న చిలుకల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను నేచర్ ఈజ్ లిట్ షేర్ చేసింది. ఇది మనుషులను మంత్రముగ్దుల్ని చేయడం ఖాయం. 'కొబ...
వందల గేదెలను తరిమిన రెండు పులులు.. తర్వాత తిరగబడడంతో పరార్!
August 25, 2020ఐకమత్యత ఉంటే ఎంతటి బలవంతులనైనా ఓడించవచ్చు. కండ బలం కన్నా బుద్దిబలమే ఎక్కువ. వందల సంఖ్యలో ఉన్న గేదెల గుంపును రెండు పులులు చెమటలు పట్టించాయి. ఆ తర్వాత గేదెల మంద తిరగబడటంతో భయ...
మళ్లీ స్కూల్ బాటపట్టిన గ్రేటా థన్బర్గ్
August 25, 2020హైదరాబాద్: స్వీడెన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ మళ్లీ స్కూల్ బాట పట్టింది. ఏడాది పాటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ప్రచారం నిర్వహించిన 17 ఏళ్ల ఆ బాలిక మళ్...
సుశాంత్ సీఏ, అకౌంటెంట్ను ప్రశ్నించిన సీబీఐ
August 25, 2020ముంబై: సుశాంత్ మరణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఐదో రోజైన మంగళవారం పలువురిని ప్రశ్నించింది. ముంబైలోని డీఆర్డీవో అతిథి అతిథి గృహంలో ఉంటున్న సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం, సుశాంత్ స్నేహితుడు సి...
చేపను కాపాడి మనుషులకు ఆదర్శంగా నిలిచిన పందులు : వీడియో వైరల్
August 24, 2020మనుషులకు మానవత్వం లేదని కొన్ని విషయాలతో తెలిసిపోయింది. కానీ ఈ పందులు అలా కాదు. మాకు మనుషులతో పనిలేదు, మాకు మాత్రం మనసు ఉందని నిరూపించుకున్నాయి. అలలతో ఒడ్డుకు చేరిన చేప ఊపిరితో గిలగిల...
వాళ్ళ అకౌంట్లలో పొరపాటున రూ.6,700 కోట్లు వేసిన బ్యాంకు.... వసూలు కోసం ఎన్ని తిప్పలో తెలుసా ?
August 23, 2020వాషింగ్ టన్: అమెరికాలోని మూడో అతిపెద్ద సిటీ బ్యాంకుతప్పులో కాలేసింది. ఇటీవల పొరపాటుగా సౌందర్య ఉత్పత్తుల దిగ్గజం రెవ్లాన్ కంపెనీకి చెందిన 900 మిలియన్ డాలర్లు(రూ.6700 కోట్లకుపైగా)ను ఆ కంపెనీ రుణదాతల ...
ఉదంపూర్లో జమ్ముకశ్మీర్ అతిపెద్ద యోగా కేంద్రం
August 23, 2020శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ అతిపెద్ద యోగా కేంద్రం ఉదంపూర్ జిల్లాలోని మంటలై ప్రాంతంలో ఏర్పాటు కానుంది. దీనిని నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్పిసిసి) నిర్మిస్తోంది. ఈ కేంద్రం 2...
ఆన్లైన్లో జేఈఈ, నీట్ హాల్టికెట్లు
August 22, 2020న్యూఢిల్లీ: జాతీయ స్థాయి ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షలు అయిన జాయిట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ (జేఈఈ) మెయిన్, నేషనల్ ఎంట్రెన్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) అడ్మిట్ కార్డులు లేదా హాల...
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
August 22, 2020ముంబై : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. దేశ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా పెరుగుతున్న సూచీలకు కరెక్షన్...
షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్
August 22, 2020న్యూఢిల్లీ: ఐఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ సంస్థల్లో బీటెక్ అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ-మెయిన్, వైద్యవిద్యాకోర్సులో ప్రవేశానికి జరిపే నీట్ నిర్వహణ తేదీలను వాయిదా వేసే ప్రసక్తి లేదని కేంద...
ఏనుగు కోపానికి బలయ్యేవాడు.. మరో జన్మెత్తాడు : వీడియో వైరల్
August 21, 2020మనిషి ఎంజాయ్మెంట్కు జంతువులు బలవ్వాల్సిందే కాని జంతువులు కారణంగా మనిషి ఎప్పుడూ బాధపడేలేదు. ముఖ్యంగా ఏనుగుల విషయంలో. ఈ మధ్య కేరళలో కడుపుతో ఉన్న ఏనుగుకు ఆహారంగా బాంబు పెట్టి చంపేశారు. ఆ...
దేశభక్తిపై లఘుచిత్రాల పోటీ విజేతల ప్రకటన
August 21, 2020ఢిల్లీ :ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీసీ)తో కలిసి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 'ఆన్లైన్ లఘుచిత్రాల పోటీ'ని నిర్వహించింది. ప్రజల్లో దేశభ...
ఆన్లైన్లో ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ అడ్మిట్ కార్డులు
August 21, 2020న్యూఢిల్లీ: ఆయుష్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించే పరీక్ష ఏఐఏపీజీఈటీ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అడ్మిట్ కార్డులు అధికార వెబ్సైట్ ntaaiapget...
పాముకు కప్పకు గిట్టదని ఎవరు చెప్పారు.. వీడియో చూస్తే ఆ మాట అనరు!
August 20, 2020పాముని చూస్తే కప్పకు గుండె ఆగినంత పనవుతుంది. ఎక్కడ లటుక్కున లాగేసుకొని తినేస్తుందో అని నిత్యం భయపడుతూ చస్తుంది. కానీ పాముకు మాత్రం కప్ప కనిపిస్తే భలే ఆనందం. ఎందుకంటే తన ఆకలి తీరుస్తుం...
ఒక కన్నుతో చెట్టు! నిజమేనా? అమేజింగ్ ఫోటోగ్రఫీ
August 20, 2020ఒక చెట్టు మీద కూర్చున్న గుడ్లగూబ అద్భుతమైన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంటర్నెట్లో చాలా మంచి చిత్రాలున్నాయి. సమయం వచ్చినప్పుడు అవి వైరల్ అవుతుంటాయి. అలాంటి ఫోటోను ఇప్పుడు ఇండియన్ ఫ...
రాములో రాములా.. సాంగ్ ఖాతాలో సెన్సేషనల్ రికార్డ్
August 20, 2020మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. సినిమా కన్నా సాంగ్స్కే అభిమానులు ఎక్కువగా ఫిదా అయ్యారంటే అతిశయో...
జీఎంసీహెచ్లో కొవాగ్జిన్ టీకా రెండోదశ క్లినికల్ ట్రయల్స్: అసోం ఆరోగ్యశాఖ మంత్రి
August 19, 2020గుహవటి: భారతదేశంలో అభివృద్ధి చేసిన కొవిడ్-19 నిరోధక టీకా కొవాగ్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం గుహవటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్) ఎంపికైందని అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమ...
ఎమర్జెన్సీ, ఓపీ విధుల్లో ఉన్న డాక్టర్లకే అధికంగా కరోనా
August 19, 2020గువాహటి: రాష్ట్రంలో కరోనా విధుల్లో ఉన్న వైద్య సిబ్బందికంటే, ఇతర విధుల్లో ఉన్న డాక్టర్లు, నర్సులకే అధికంగా కరోనా వైరస్ సోకుతున్నదని అసోం ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు...
'ధన్వంతరి రథ్’ ద్వారా ఢిల్లీ పోలీసుల కుటుంబాలకు వైద్య సేవలు
August 18, 2020ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల నివాస కాలనీలలో ఆయుర్వేద నివారణ, ప్రోత్సాహక ఆరోగ్య సేవలను విస్తరించడానికి వీలుగా, అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏ.ఐ.ఐ.ఏ) ఢిల్లీ పోలీసు శాఖ మంగళవారం ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్...
కొవిడ్ టీకా తయారీదారులతో జాతీయ నిపుణుల బృందం భేటీ
August 18, 2020న్యూ ఢిల్లీ: కొవిడ్ టీకా తయారీ, సేకరణపై భారత సర్కారు దృష్టిసారించింది. ఇందులో భాగంగానే జాతీయ నిపుణుల బృందం ప్రముఖ దేశీయ తయారీ సంస్థలైన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, జైడస్ కేడ...
ఆధార్ కార్డును లాక్ చేయండిలా.. దుర్వినియోగం కాకుండా చూసుకోండి
August 18, 2020ప్రతి భారతీయుడి జీవితంలో ఆధార్ కార్డు ముఖ్యమైన భాగంగా మారింది. ప్రతి ముఖ్యమైన పనిలో ఉపయోగించడమే కాకుండా ఎక్కడ, ఎలా దుర్వినియోగం అవుతోందనే విషయాలు కూడా తెలుసుకోవాలి. మన ఆధార్ కార్డు దుర్వినియోగం అవు...
బీహార్లో వచ్చే నెల 6 వరకు లాక్డౌన్
August 17, 2020పట్నా: కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో బీహార్లో వచ్చేనెల 6వ తేదీవరకు ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించింది. కంటైన్మెంట్, బఫర్ జోన్లలో లాక్డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామని ...
ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో 36 మందికి కరోనా
August 17, 2020హైదరాబాద్ : నగరంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా విలయతాండవానికి సిటీ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో నగర ప్రజ...
ఉగ్రమూక చెరలో భారీ గ్యాస్ నిక్షేపాలు!
August 15, 2020మొసిమ్బోవా: తూర్పు ఆఫ్రికా దేశం మొజాంబిక్లోని మొసిమ్బోవా నౌకాశ్రయాన్ని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు ఆక్రమించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఈ పోర్టుకు అత్యంత సమీపంలోనే దాదాపు ఆరువేల కో...
హ్యుందాయ్ " నేషన్ వైడ్ ఫ్రీడమ్ డ్రైవ్" ప్రారంభం
August 14, 2020ఢిల్లీ :హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ అన్ని హ్యుందాయ్ వర్క్షాప్లలో " నేషన్ వైడ్ ఫ్రీడమ్ డ్రైవ్"ను నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 14 నుంచి 21 వరకు వినియోగదారులు తమ హ...
కేరళలో కరోనా రోగుల ఫోన్కాల్స్తో అనుమానితుల గుర్తింపు
August 14, 2020తిరువనంతపురం: కరోనా రోగులతో కలిసిమెలిసి తిరి...
ఎల్లుండి నుంచి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్!
August 13, 2020న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష అడ్మిట్కార్డులు త్వరలో విడుదల కానున్నాయ...
ఈనెల 29న హోటల్ మేనేజ్మెంట్ జేఈఈ
August 13, 2020న్యూఢిల్లీ: హోటల్ మేనేజ్మెంట్ జేఈఈ పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్...
అసోంలో 69 వేలకు చేరిన కరోనా కేసులు
August 13, 2020డిస్పూర్ : అసోంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,593 మంది కరోనా బార...
మలేరియా దోమలు, పేలను నివారించే ‘నూట్కాటోన్’!
August 13, 2020అట్లాంటా : ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 500 మిలియన్ల జనాభా మలేరియా జ్వరాల బారినపడుతుండగా.. ఇందులో 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అనోఫిలస్ అనే రకం ...
అందరూ బంతితో ఆడుకుంటుంటే.. ఈ ఏనుగు మాత్రం అరటిగెలతో ఫుట్బాల్ ఆడేస్తుంది!
August 12, 2020చిన్న ఏనుగులు భలే అందంగా ఉంటాయి. వీటి వీడియోలతో ట్విటర్ నిండిపోతున్నది. ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వీడియోలను చూడందే నెటిజన్ల రోజు మొదలవ్వదు. అరటిపండుతో ఆడుతున్న చిన్న ఏనుగు వైరల్ వీ...
సమంత అందరికీ ఆదర్శం
August 11, 2020సాధారణంగా పెళ్లయిన తర్వాత కథానాయికల కెరీర్ మందగిస్తుంది. గతంలో మాదిరిగా అవకాశాలు చేజిక్కించుకోవడం అంత సులువు కాదు. అయితే అక్కినేని ఇంటి కోడలు సమంత మాత్రం వివాహానంతరం కూడా వరుస సినిమాలతో సత్తాచాటుత...
ఆడబిడ్డకూ ఆస్తిలో సమాన వాటా ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు
August 11, 2020న్యూఢిల్లీ: తల్లిదండ్రుల ఆస్తిలో ఆడపిల్లలకు సమాన వాటాపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించడంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై విచారణ అనంతరం సుప...
భయ్యా కొంచెం పెట్టు భయ్యా.. ఆహారం కోసం అభ్యర్థించిన జంతువు!
August 11, 2020ఆకలేస్తే అడగడానికి ఒక మనిషికి తప్ప మరేవేటికి ఆ అవకాశం లేదు. జంతువులు అయితే ఆకలికి అరుస్తాయి కాని, పెట్టమని అడగవు. కానీ ఈ సముద్రపు జంతువు మాత్రం మనిషి అడిగినట్లుగానే అడిగి నెటిజన్ల...
ఇవాళ ఐటీ స్టాండింగ్ కమిటీ సమావేశం
August 11, 2020న్యూఢిల్లీ : 5జీ టెలికం, ఇంటర్నెట్ షట్డౌన్లపై చర్చించేందుకు మంగళవారం (నేడు) ఉదయం 11గంటలకు చర్చించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. కమి...
లడఖ్ సరిహద్దుపై.. రాత్రివేళ రాఫెల్ నిఘా
August 10, 2020న్యూఢిల్లీ: భారత వాయుసేనలోని గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్లోకి ఇటీవల కొత్తగా చేరిన అత్యాధునిక ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు రాత్రి వేళ లడక్ సరిహద్దుపై నిఘా పెడుతున్నాయి. అత్యాధునిక బాంబులు కలిగిన ఇవి హి...
అసోం డీజీపీకి కరోనా పాజిటివ్
August 10, 2020గువహటి : దేశంలో ఇప్పటి వరకు ఆయా రాష్ర్టాల్లో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారుల వరకు కరోనా సోకిన విషయం విదితమే. కానీ తాజాగా ఓ డీజీపీకి కరోనా సోకింది. అసోం డీజీపీ భాస్కర్ జ్...
బసంత నగర్ లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం స్థల పరిశీలన
August 10, 2020పెద్దపల్లి : జిల్లాలోని పాలకుర్తి మండలం బసంత నగర్ విమానాశ్రయ ప్రదేశాన్ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నికల్ కమిటీ సభ్యుడు శ్రీనివాసమూర్తి సోమవారం పరిశీలించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ...
డీసెంట్గా షాపులోకి ఎంట్రీ ఇచ్చి.. స్నాక్స్ ప్యాకెట్ను భలే నొక్కేసింది!
August 10, 2020కొంతమంది సరుకులు కోసం సూపర్మార్కెట్, మాల్స్లకు వెళ్తుంటారు. కొందరు నిజాయితీగా కొనుగోలు చేసుకొని వెళ్తుంటారు. కొంతమంది ఉంటారు. వంకరబుద్ది ఎక్కడికి పోద్ది, ఎవరికి తెలియకుండా వస్తువులన...
మనసు మాట వినాలి
August 09, 2020సినిమా అనే రంగుల ప్రపంచంలో పేరు, కీర్తిప్రతిష్టలు తాత్కాలికమైనవని, స్వీయ అన్వేషణతో జీవితాన్ని వెతుక్కోవడంలోనే నిజమైన ఆనందం దాగి ఉంటుందని తాత్వికధోరణిలో వ్యాఖ్యానించింది సీనియర్ కథానాయిక శృతిహాసన్...
యువతిపై లైంగికదాడి
August 09, 2020ముంబై : ముంబైలోని జుహుతారా రోడ్డులోని వస్త్ర దుకాణంలో పనిచేసే వ్యక్తి అదే దుకాణంలో పని చేసేందుకు వచ్చిన యువతి (22)పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఈ నెల 5న జరగగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ...
వామ్మో.. చిలుకలు కూడా ఇలా చెట్టుమీదనే కొబ్బరినీళ్లు తాగేస్తే పాపం యజమానుల పరిస్థితేంటి!
August 08, 2020టెంకాయ చెట్లు ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. కాపు వచ్చిన తర్వాత కోతులు ఏకధాటిగా దాడిచేస్తాయి. కొబ్బరినీళ్లు తాగడానికి కోతులకు ఎలాంటి కత్తులు, కటార్లు అవసరం లేదు. నోటితోనే అవలీలగా...
అమ్మో నయనతార అంతా అడిగిందా!
August 07, 2020దక్షిణాది సినీ తార ల్లో డిమాండ్ వున్న కథానాయిక నయనతార. తెలుగు, తమిళ భాష ల్లో పాపులర్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో ప్రస్తుతం దాదాపుగా 3 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటుంది. అ...
తన చిలిపి చేష్టలతో అందరినీ నవ్విస్తున్నది!
August 07, 2020ప్రతి బ్యాచ్లో ఒక కామెడీ పర్సన్ ఉంటారు. అందరూ డీసెంట్గా ఉన్నప్పటికీ వారిలో ఒకరు ఏదొక తుంటరి పని చేసి అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఒక్కోసారి తన్నులు కూడా తింటాడు. అయితే ఈ చేష్టలు ఒక్క మ...
సింహాల గుంపుతో పోరాటం గెలవడానికేనా.. అహంకారంతో విర్రవీగి
August 07, 2020సోషల్ మీడియా తరచూ కనిపించే అసాధారణ జంతువులను కలిగి ఉన్నాయి. హనీ బాడ్జర్ల గురించి మీకు తెలుసా? వీటిని రాటెల్స్ అని కూడా పిలుస్తారు. ఆఫ్రికా, నైరుతి ఆసియాలో తేనె బాడ్జర్లు ఎక్కువగా క...
కారులో ఊపిరాడక ముగ్గురు బాలికలు మృతి
August 06, 2020కృష్ణా : కారు డోర్స్ లాక్యై ఊపిరాడక ముగ్గురు బాలికలు మృతిచెందారు. ఈ విషాద సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో చోటుచేసుకుంది. సింటక్స్ సంస్థ కార్మికుల గృహ సముదాయంలో ముగ్గురు బాల...
పిల్లలకు 'నిఘా' కళను నేర్పుతున్న ఎలుగుబంటి : వీడియో వైరల్
August 06, 2020పిల్లలకు మంచి, చెడులను చెప్పేందుకు తల్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది. తల్లి చేసే ప్రతి పనిని పిల్లలు అనుసరిస్తూ ఉంటారు. తమ పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా తమని తాము రక్షించుకునే విధం...
మాస్కు ధరించండి.. కామ్గా ఉండండి: ప్రీతి జింటా
August 05, 2020ముంబై: ఎప్పటికప్పుడు తన ఫొటోలను ఇన్స్టాలో అభిమానులతో పంచుకునే బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా బుధవారం కూడా ఓ అద్భుతమైన చిత్రాన్ని షేర్ చేసింది. మాస్క్ ధరించి ఉన్న తన ఫొటో పెట్టి, ‘కామ్...
శాఖాహారులకు శుభవార్త..!
August 05, 2020హెల్సింకి: విటమిన్ బి 12 అనేది ఒక ముఖ్యమైన సూక్ష్మపోషకం. ఇది నాడీ వ్యవస్థ నిర్వహణకు తోడ్పడుతుంది. రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. ఇది ఎక్కువగా జంతువుల మాంసం నుంచి లభిస్తుంది. అయితే, శాఖాహారులు మా...
రెండు పులులు భయంకరమైన దాడి.. మధ్యలో కంచె లేకుంటేనా..!
August 05, 2020భయంకరమైన ముద్దంలో రెండు పులులను ఎప్పుడైనా చూశారా. ఈ చిరుత పులులు ఎప్పుడూ ఒకరిని వేటాడమే కాని ఇలా ఒకేజాతికి చెందిన రెండు పులులు కొట్లాడడం ఇదే మొదటిసారి అనుకుంటారు చూసిన వారెవరైనా. కర్ణాటక...
కోబ్రాతో పోరాడేందుకు గుంపుతో వచ్చిన మీర్కట్స్ ముఠా : వీడియో వైరల్
August 05, 2020ఎడారిని తలపించే ప్రదేశంలో కోబ్రాకు మీర్కట్స్ ఎదురుపడ్డాయి. మీర్కట్లను కరిచేందుకు కోబ్రా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి మీర్కట్స్ కామ్గా ఉంటాయా? అవి కూడా తిరిగి దాడి చేస్తున్నాయి....
నిలకడగా యాడ్యూరప్ప ఆరోగ్యం.. సిద్ధరామయ్యకు తీవ్ర జ్వరం : శ్రీరాములు
August 04, 2020బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యూరప్ప పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వైద్యానికి సహకరిస్తున్నారని, ప్రతిపక్ష నాయకుడైన సిద్ధరామయ్యకు తీవ్ర జ్వరం ఉందని రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీ...
‘మానసిక కుంగుబాటు’ను నయం చేసే మందొచ్చేసింది!
August 04, 2020వాషింగ్టన్: డిప్రెషన్.. మానసిక కుంగుబాటు.. ఇప్పుడు యువతతోపాటు అందరినీ వేధిస్తున్న సమస్య. ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్సింగ్రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత ఇది మరింత చర్చనీయాంశమైంది. కరోనా నేపథ్...
దిల్ బేచారా మరోసారి చూసి ఎమోషనల్ అయిన ప్రీతి
August 04, 2020బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా. కరోనా మహమ్మారి వలన ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ప్రతి ఒక్కరిని కంటతడి ప...
మతిమరుపుతో దుబాయ్లోనే
August 04, 2020చింతమన్పల్లి వాసి తిప్పలు పాస్పోర్టుపోయి దయనీయస్థితిలో.. దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమన్పల్లికి చెంది న నీల ఎల్లయ్య 16 ఏండ్లుగ...
కుల్భూషణ్ కు న్యాయ సలహాదారును నియమించండి
August 03, 2020ఇస్లామాబాద్: కుల్భూషణ్ జాదవ్ కు న్యాయ సలహాదారును నియమించేందుకు భారత అధికారులకు అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం పాకిస్తాన్ ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ నెలకు వా...
ఏనుగు ఆకులు తింటుంటే ఆశ్చర్యంగా చూసిన చిరుత.. ఇద్దరూ ఫ్రెండ్సే!
August 03, 2020చిరుత దగ్గర ఏ జంతువు ప్రశాంతంగా కనిపించినా ఆశ్చర్యమే. ఏ జంతువును చూసినా ఏమనకుండా ఉండే చిరుతను చూసినా వింతే. ఇక్కడ చెప్పుకోబోయే విషయం కూడా అలాంటిదే.. ఒక పెద్ద ఏనుగు, ఒక చిరుత పులి. రెండూ ...
కుక్క ఆనందం వర్ణనాతీతం.. ఎందుకోతెలుసా?
August 03, 2020విశ్వాసానికి మారు పేరు ఎవరంటే.. శునకం అని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తారు. కుక్కను యజమాని ప్రేమగా చూసుకుంటే చాలు ప్రాణాలను సైతం పనంగా పెట్టేందుకు సిద్ధపడుతుంది. మరి అలాంటి యజమాన...
రాఫెల్తో టిబెట్ ప్రాంతాల్లో మనదే పైచేయి!
August 03, 2020న్యూఢిల్లీ: పర్వతాలతో అత్యంత దుర్బేధ్యంగా ఉండే టిబెట్ ప్రాంతాల్లో కూడా రాఫెల్ సాయంతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శత్రువులపై పైచేయి సాధించవచ్చని మాజీ ఐఏఎఫ్ చీఫ్ ధనోవా తెలిపారు. చైనా వ...
చంద్రయాన్ 2లోని ప్రజ్ఞాన్ రోవర్ బాగానే ఉందట!
August 02, 2020చెన్నెై: చంద్రయాన్-2పై ఆసక్తికర వార్త తెలిసింది. మీకు గుర్తుందా? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 విజయవంతంగా చంద్రుడి కక్ష్యలో చేరాక, ప్లాను ప్రకారమే ఆర్బిటరు, ల్యాండరు విడి...
పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో లాక్డౌన్
August 02, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు జిల్లాల్లో లాక్డౌన్ విధిస్తున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లా, అనంతపురం జిల్లాలో ఆదివారం పూర్తిస్థాయి లాక్...
ఆ వీడియోలను తండ్రికి పంపి.. బ్లాక్మెయిల్ చేస్తున్న మేనమామ
August 02, 2020సూరత్ : ఓ యువతిని తన మేనమామ ప్రేమించాడు. ఇద్దరు మరింత దగ్గయ్యారు. కానీ ఆ అమ్మాయికి తల్లిదండ్రులు వేరే సంబంధం చూస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక కూడా.. తన వద్దకు రావాలని.. శారీరకంగా తనక...
మానసిక ధైర్యమే మందు
August 02, 2020నా భార్యతో కలిసి ప్లాస్మా దానంచేస్తాకరోనా విజేత ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ప్రకటనహైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మానసిక ధైర్యమే...
జవాన్లకు శీతాకాల సామగ్రి
August 02, 2020న్యూఢిల్లీ: తూర్పు లఢక్లో ఇటీవల జరిగిన పరిణామాలతో భారత సైన్యం అప్రమత్తమయింది. రానున్న శీతాకాలంలో ఇలాంటి ఘట