Mumba News
ముంబై, పుణెలో ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రైవ్
January 19, 2021ముంబై : రెండు రోజలు విరామం అనంతరం ముంబై, పుణె నగరాల్లో మంగళవారం కొవిడ్ టీకా డ్రైవ్ పంపిణీ తిరిగి ప్రారంభమైంది. కార్యక్రమం ప్రారంభమైన రద్దీ తక్కువగానే ఉందని, అయితే ప్...
సుశాంత్ కేసు..మీడియాకు హైకోర్టు సూచన
January 18, 2021బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో విచారణ జరుపుతున్న ముంబై పోలీసులపై పలు టీవీ ఛానెళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస...
ఉస్తాద్ ముస్తఫా ఖాన్ మృతి
January 17, 2021ముంబై: ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్(89) కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని స్వగృహంలో ఆయన మరణించినట్టు ఉస్తాద్ కోడలు నమ్రతా గుప్తా ఖా...
ఉస్తాద్ గులాం ముస్తఫాఖాన్ కన్నుమూత
January 17, 2021ముంబై: ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత వస్తాద్ గులాం ముస్తఫాఖాన్ (90) ఇకలేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం ముంబైలో...
ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
January 17, 2021ముంబై : సంస్థాగత నిర్బంధం నుంచి మినహాయింపు కోసం అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకుంది. ముంబ...
మహారాష్ట్రలో బర్డ్ఫ్లూ కలకలం
January 17, 2021ముంబై : మహారాష్ట్రలో బర్డ్ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. శనివారం రాష్ట్రంలో మరో 983 పక్షులు మృత్యువాతపడ్డాయి. లాతూర్లో అధ్యధికంగా 253, యవత్మల్లో 205, అహ్మద్ నగర్ 151, ...
పెళ్లిపీటలెక్కబోతున్న హీరో.. ప్రియురాలితోనే ఏడడుగులు
January 16, 2021కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. ఈ ఇండస్ట్రీ.. ఆ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అంతా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. గతేడాది తెలుగులో రానా, నితిన్, నిఖిల్, కాజల్ సహా చాలా...
మాజీ కేంద్రమంత్రి కమల్ మొరార్క కన్నుమూత
January 16, 2021ముంబై : కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త కమల్ మొరార్కా (74) అనారోగ్యంతో మరణించారు. మొరార్కా 1990-91లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా, 1988-94 మధ్య కాలంల...
అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం
January 16, 2021ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఎలైట్ గ్రూప్-ఈలో భాగంగా శుక్రవారం హర్యానాతో జరిగిన...
ముంబై సీనియర్ జట్టులో అర్జున్ టెండూల్కర్..
January 15, 2021ముంబై : ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారు అర్జున్ టెండూల్కర్.. ఇవాళ ముంబై సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హర్యానాతో జరిగిన మ్యాచ్ల...
కైట్ కోసం వెళ్లాడు.. ఆవుపేడలో పడి చనిపోయాడు..
January 15, 2021ముంబై : సంక్రాంతి పర్వదినాన ముంబైలోని కందివాలి ఏరియాలో విషాదం చోటు చేసుకుంది. దుర్వేష్ జాదవ్(10) అనే బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి పండుగ కావడంతో నిన్న పతంగులు ఎగరేసుకుంటూ కాల...
ప్రాణం తీసిన వేలాడే సరదా.. భార్య చేతిని వదిలేసిన భర్త
January 14, 2021ముంబై: కదులుతున్న రైలు బోగి డోర్ వద్ద వేలాడే సరదా ఒక మహిళ ప్రాణాన్ని హరించింది. భార్య చేతిని భర్త వదిలేయడంతో రైలు నుంచి కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగి...
బెంగళూరుకు అరుదైన ఘనత
January 14, 2021బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరుకు అరుదైన ఘనత దక్కింది. ఇప్పటికే ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించుకున్న ఈ నగరం.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టెక్ హబ...
37 బంతుల్లోనే సెంచరీ బాదిన అజారుద్దీన్
January 14, 2021ముంబై: మీరు పేరు సరిగ్గానే చదివారు. మహ్మద్ అజారుద్దీన్ సెంచరీ బాదాడు. అది కూడా కేవలం 37 బంతుల్లోనే. అయితే ఈ అజారుద్దీన్ మన హైదరాబాదీ అజ్జూ భాయ్ కాదు. కేరళకు చెందిన 26 ఏళ్ల యువ బ్యాట్స్మన...
ముంబైకి చేరిన కొవిషీల్డ్ వ్యాక్సిన్
January 13, 2021ముంబై: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధమయ్యింది. మహమ్మారికి కళ్లేం వేసేందుకు అవసరమైన టీకాలను ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగా సీరం ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీ...
ఆలస్యంగా నడుస్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్
January 11, 2021నిజామాబాద్ : ముంబై నుంచి సికింద్రాబాద్కు నడవాల్సిన దేవగిరి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తున్నది. ఇంజన్లో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల కామారెడ్డి రైల్వే స్టేషన్లోన...
దేశద్రోహం కేసులో కంగన వాంగ్మూలం నమోదు
January 09, 2021ముంబై: దేశద్రోహం కేసులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై పోలీసుల ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. పోలీసుస్టేషన్కు వెళ్లడానికి ముందు ఆమె ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దేశ సంక్షేమానిక...
బాంద్రా పోలీసు స్టేషన్లో కంగనా రనౌత్
January 08, 2021హైదరాబాద్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై దేశద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో విచారణ కోసం ఇవాళ ముంబైలోని బాంద్రా పోలీసు స్టేషన్కు కంగనా వెళ్లారు. నటి వాంగ్మూలాన్ని ప...
సోనూసూద్పై బీఎంసీ ఫిర్యాదు
January 07, 2021జుహూలోని బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంటి ప్రాంగణానికి బృహన్ ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) అధికారులు లాక్ వేశారు. సోనూసూద్ జుహూలోని శక్తిసాగర్ ఆరంతస్థుల భవనాన్ని సరైన అనుమతులు తీసుకోకుండా అక్ర...
సోనుసూద్పై ముంబై పోలీసులకు బీఎంసీ ఫిర్యాదు..
January 07, 2021ముంబై : అనుమతి లేకుండా ముంబై జుహులోని ఆరు అంతస్తుల నివాస భవనాన్ని హోటల్గా మార్చారనే ఆరోపణలపై నటుడు సోనుసూద్పై బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) చర్యలకు ఉపక్...
రతన్ టాటా కారుకు ఈ-చలాన్లు.. కానీ
January 06, 2021ముంబై : టాటా సంస్థ ఓనర్ రతన్ టాటాకు చెందిన కారు నెంబర్ ప్లేట్ను ఓ మహిళ తన కారుకు వాడినట్లు ముంబై పోలీసులు తమ విచారణలో తేల్చారు. రతన్ టాటాకు చెందిన కారు నెంబర్.. ట్రాఫిక్ రూల్స్ ఉల్ల...
ఈ నటి ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేశారు.. దాన్ని తొలగించారు!
January 06, 2021ముంబై : బాలీవుడ్ నటి అమీషా పటేల్ను హ్యాకర్లు టార్గెట్ చేశారు. ఈ నటి అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా మంగళవారం హ్యాక్కు గురైంది. ఫిర్యాదు అందుకున్న ముంబై సైబర్ పోలీసుల బృందం కేవలం గంటలోనే దాన్ని తిరిగ...
ముంబై టాప్ షో
January 06, 2021గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడో సీజన్లో ముంబై సిటీ ఎఫ్సీ మరో అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ముంబై 3-1తేడాతో బెంగళూరు ఎఫ్సీపై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్...
ఫ్లాట్లు కొనుగోలు చేసిన జాన్వీ.. పక్కనే సెలబ్రిటీలెవరో తెలుసా
January 05, 2021ముంబై: బాలీవుడ్ కథా నాయిక జాన్వీ కపూర్ తాజాగా రూ.39 కోట్ల విలువైన ఆస్తిని కోలుకున్నారు. విలాసవంతమైన రెసిడెన్షియల్ లోకాలిటీగా పేరొందిన జుహూ విలే పార్లే స్కీం పక్కనే జాన్వీ కపూర్ కొనుగోలు చేసిన ఆ...
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
January 05, 2021ముంబై : అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు చెలరేగిపోయాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. మహారాష్ర్ట పాల్ఘర్ జిల్లాలోని తలసారి తాలుకాలోని ఓ గ్రామా...
ముంబైలో ఆత్మహత్యాయత్నం..
January 05, 2021అడ్డుకున్న ఐర్లాండ్ ఫేస్బుక్ సిబ్బందిముంబై, జనవరి 4: ఫేస్బుక్ లైవ్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముంబైకి చెందిన ఓ ...
ఇంట్లో దూరిన కొండ చిలువను ఓ పోలీస్ ఎలా బయటికి తీశాడో తెలుసా.. వీడియో
January 04, 2021ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారవి మురికివాడలో సోమవారం ఓ కొండ చిలువ కలకలం సృష్టించింది. ధారవిలోని ఓ ఇంట్లో దూరిన ఆరడుగుల కొండ చిలువ.. ఇంటి పైకప్పులోని వాసానికి చుట్టుకుని పడుకుం...
మార్చి తర్వాత అతితక్కువ కరోనా మరణాలు
January 04, 2021ముంబై: దేశంలో కరోనా కేసులకు మహారాష్ట్ర కేంద్రంగా మారింది. అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని కేసుల్లో ముంబైదే అగ్రస్థానం. అలాంటిది ముంబైలో నిన్న మూడంటే మూడు ...
కొత్త ఇంటి కోసం రియా అన్వేషణ
January 03, 2021ముంబై: బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కొత్త ఇంటి కోసం అన్వేషిస్తున్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సోదరుడు షోయిక్ చక్రవర్తితో కలిసి ఆదివారం మీడియా కంటపడ్డారు. వారిద్దరు మాస్కులు ధరించి ఉన్నారు. కా...
ఆ ఒక్క సెకనే అతని ప్రాణాలు కాపాడింది...!
January 03, 2021ముంబై: ఒక్క సెకను గ్యాప్ లో అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ కాపాడడంతో ఆ వృద్ధుడు బతికాడు. లేదంటే ఘోరం జరిగిపోయేది. ఈ ఘటన ముంబైలోని దహిసార్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. సమయానికి ఆ కానిస్టేబుల్ ...
ముంబైలో డ్రగ్స్ కలకలం..టాలీవుడ్ నటి అరెస్ట్
January 03, 2021ముంబై: ముంబైలో డ్రగ్స్ రాకెట్ కలకలం సృష్టించింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)ముంబైలోని ఓ హోటల్పై దాడులు నిర్వహించింది. ముంబై మీరా రోడ్డు సమీపంలో గల హోటల్ లో డ్రగ్స్ రాకెట్ ముఠా...
లష్కరే ఉగ్రవాది లఖ్వీ అరెస్టు
January 03, 2021లాహోర్, జనవరి 2: ముంబై ఉగ్రదాడుల వ్యూహకర్త, లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్ అధిపతి జకీ ఉర్ రెహమాన్ లఖ్వీని పాకిస్థాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడన్న అభియో...
ముంబై జట్టులో అర్జున్ టెండూల్కర్
January 03, 2021ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలిసారి ముంబై సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 10 నుంచి జరుగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 క్రికెట్ ట...
న్యూ ఇయర్ పార్టీలో పాల్గొన్న యువతి హత్య
January 02, 2021ముంబై: న్యూ ఇయర్ పార్టీలో పాల్గొన్న ఒక యువతి హత్యకు గురైంది. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. ఖార్ వెస్ట్ ప్రాంతంలోని భగవతి హైట్స్ టవర్ 16వ అంతస్తులో డిసెంబర్ 31న రాత్రివేళ న్యూ ఇయర్ పార...
వక్ఫ్ బోర్డు సభ్యుడి లైంగికదాడి కేసు నమోదు
January 02, 2021ముంబై : స్థానిక వక్ఫ్ బోర్డు సభ్యుడిపై మహీం పోలీసులు లైంగికదాడి కేసు నమోదు చేశారు. నిందితుడిని పీర్ మఖ్దుమ్ సాహెబ్ ఛారిటబుల్ ట్రస్ట్ ధర్మకర్త డాక్టర్ ముదాసిర్ నిసార్ లాంబేగా గుర్తించారు. బాధితురాల...
ముంబై ఉగ్రదాడి సూత్రధారి లఖ్వీ అరెస్ట్
January 02, 2021న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడికి సూత్రధారి, లష్కరే తయిబా కమాండర్ జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ అరెస్ట్ అయ్యాడు. పాకిస్థాన్కు చెందిన తీవ్రవాద నిరోధక విభాగం (సీటీడీ) శనివారం అతడ్ని అరెస్ట్ చేసింది. 2008 నవం...
క్షణం ఆలస్యమైతే రైలు కింద శవమే మిగిలేది.. వీడియో
January 02, 2021ముంబై: చావుకు, బతుకుకు మధ్య క్షణమే తేడా అంటే ఇదేనేమో..! ఓ వృద్ధుడు రైల్వేస్టేషన్లోని ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కు రైలు పట్టాల మీదుగా దాటబోయి రెప్పపాటులో ప్రమాదం తప్పించుకున్...
కంగనా రనౌత్ దారుణ అతిక్రమణకు పాల్పడ్డారు..
January 02, 2021ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటిని ముంబై మున్సిపల్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇంటి కూల్చివేతను అడ్డుకోవాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో ముంబైలోని శివారు ప్...
నగరంలో డ్రగ్స్.. ముంబైవాసి అరెస్ట్
January 02, 2021హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముంబైవాసిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. ముంబైకి చెందిన అశీష...
ముంబై డ్రగ్ డీలర్ హైదరాబాద్లో అరెస్టు
January 01, 2021హైదరాబాద్ : ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ను పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. శుక్రవారం చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ముంబై నివాసి ఆశిష్ కుమార్ ఉమేష్ త్రివేది(26). మొదట...
నిరాడంబరంగా కొత్త సంవత్సర వేడుకలు
January 01, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. దీప కాంతులతో కొత్త దశాబ్దానికి ఆహ్వానం పలికారు. దేశంలోని ప్రధాన నగరాలు, పట్ట...
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై కరోనా కొరడా
December 31, 2020న్యూఢిల్లీ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై కరోనా కొరడా ఝులిపిస్తోంది. కొత్త రకం కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో పలు మెట్రో నగరాలు, ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త...
కోడలిపై అనుమానం.. కడతేర్చిన మామ
December 31, 2020ముంబై: ముంబైలోని మాల్వానీ ప్రాంత అక్సా బీచ్లో వారం రోజులుగా ఒక ప్లాస్టిగ్ బ్యాగ్లో పడి ఉన మహిళ భౌతిక కాయం మిస్టరీని పోలీసులు చేధించారు. ఆమె ప్రవర్తనపై ఆమె మామకు అనుమానం వచ్చింది. తన కొడ...
చీటింగ్ కేసులో తొలి స్పోర్ట్స్ కారు డిజైనర్ అరెస్ట్
December 30, 2020ముంబై : దేశంలోని అతిపెద్ద కార్ డిజైనర్, డీసీ డిజైన్ సంస్థ వ్యవస్థాపకుడు దిలీప్ చాబ్రియాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. చాబ్రియాను మోసం కేసులో అదుపులోకి తీసుకున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని మర...
‘బీఎంసీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనూ పోటీ చేస్తాం’
December 29, 2020ముంబై : మహావికాస్ అగాడీ కూటమిలో అసమ్మతి మొదలైంది. రానున్న బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగా పార్టీ పోటీ చేస్తుందని ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ క...
జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య చైర్మన్గా రవీందర్రావు
December 29, 2020కరీంనగర్ : జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య చైర్మన్గా టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఎన్నికయ్యారు. దేశంలోని 34 రాష్ట్ర సహకార బ్యాంకుల సమాఖ్యల చైర్మన్లు రవీందర్రావును ఎన్నుకున్నారు. ముంబాయిలో జ...
న్యూఇయర్ కు దీపికా-రణ్వీర్ ఎక్కడికెళ్తున్నారో..?
December 29, 2020బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ -దీపికాపదుకొనే కనిపించారంటే చాలా కెమెరాలన్నీ వారివైపు తిరంగాల్సిందే. యాక్టింగ్లో, స్టైలిష్ లుక్ లో కనిపించడంలో రణ్వీర్-దీపికా ఒకరికొకరు పోటీపడుతుం...
ప్రముఖ సెక్సాలజిస్టు మహిందర్ వత్స కన్నుమూత
December 28, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ మహిందర్ వత్స (96) ఇకలేరు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వత్స ఈ ఉదయం తన న...
లగ్జరీ ఇండ్లకు భలే గిరాకీ
December 26, 2020కరోనా వేళ ముంబైలో అత్యధికంగా అమ్మకాలుముంబై: ఆర్థిక రాజధానిగా భాసిల్లుతున్న ముంబైలో లగ్జరీ ఇండ్లకు భలే గిరాకీ నెలకొన్నది. ఒకవైపు కరోనాతో ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతుంటే మ...
కరోనాకు చెక్.. ధారవిలో కొత్త కేసులు నిల్
December 25, 2020ముంబై : ఆసియాలో అత్యంత పెద్ద మురికివాడగా పేరొందిన ధారవిలో కరోనా అదుపులోకి వచ్చింది. దేశంలో కరోనా ఉధృతి ప్రారంభమైన నాటి నుంచి మొట్టమొదటిసారి ఇక్కడ శుక్రవారం కొత్తగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమ...
ముంబై ధారవిలో.. జీరో కరోనా కేసులు
December 25, 2020ముంబై: ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవి మరోసారి వార్తల్లో నిలిచింది. గత 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటి నుంచి...
ఎంఎన్ఎస్ చీఫ్కు రాజ్ఠాక్రేకు కోర్టు నోటీసులు
December 25, 2020ముంబై : మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ఠాక్రేకు ముంబైలోని అలోకల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తమ పో...
బుల్లెట్ రైలు మహారాష్ట్ర మోకాలడ్డు
December 24, 2020ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలుకు మరోసారి మహారాష్ట్రలో శివసేన సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం సేకరిం...
ఫుట్బాల్ టీమ్స్ను మించిపోయిన ముంబై ఇండియన్స్
December 23, 2020ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్కు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ఏడాది కూడా టైటిల్తో మొత్తం ఐదు ఐపీఎల్ ట్రోఫీలను తన ఖాతాలో వేసుకున్న ముంబై టీమ్ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య ఎ...
సురేశ్ రైనా, సుజైన్ ఖాన్ అరెస్ట్
December 23, 2020ముంబై క్లబ్లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనపోలీసుల దాడి.. అదుపులో 34 మందిమ...
4 నెలల నుంచి చర్యలు తీసుకోలేదు: పాయల్ ఘోష్
December 22, 2020బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై లైంగికదాడి చేశారంటూ నటి పాయల్ ఘోష్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు ఐపీసీ సెక్ష...
ఏడేండ్ల క్రితం యాక్సిడెంట్.. దక్కిన కోటి పరిహారం
December 22, 2020ముంబై : ఏడేండ్ల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి న్యాయం జరిగింది. బాధిత కుటుంబానికి రూ.1.1 కోట్ల పరిహారం అందజేయాలని ముంబైలోని మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్ (మాక్ట్...
పబ్లో రెయిడ్.. సురేశ్ రైనా అరెస్టు
December 22, 2020హైదరాబాద్: ముంబైలోని ఓ పబ్పై పోలీసులు సోమవారం రాత్రి రెయిడ్ చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పబ్ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో 34 మందిపై కేసు నమోదు చే...
కూటమిలో ఒత్తిడి రాజకీయాల్లేవ్ లేవు : సంజయ్ రౌత్
December 19, 2020ముంబై : మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ కూటమిలో ఎలాంటి ఒత్తిడి రాజకీయాలు లేవని శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ‘సోనియా గాంధీ యూపీఏ అధ్యక్షురాలు. మహావికా...
గుండెపోటుతో శివసేన సీనియర్ నేత మృతి
December 19, 2020ముంబై: శివసేన పార్టీ సీనియర్ నాయకుడు మోహన్ రవాలే (72) ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయాన్ని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మోహన్ రవాలే...
దూరప్రాంత ప్రయాణికులకు లోకల్ ట్రైన్స్లో వెసులుబాటు
December 18, 2020ముంబై: దూర ప్రాంత ప్రయాణికులు ముంబైలోని ప్రధాన రైల్వే స్టేషన్కు చేరేందుకు లోకల్ ట్రైన్స్లో ప్రయాణించవచ్చు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి రైళ్లలో నగరానికి వచ్చిన వారు తమ గమ్యస్థానాలకు లోకల్ ట్రైన్స...
బార్క్ మాజీ సీఓఓ రోమిల్ రామ్గారియా అరెస్ట్
December 17, 2020ముంబై : టీఆర్పీ కుంభకోణానికి సంబంధించి బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ (బార్క్) కౌన్సిల్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) రోమిల్ రామ్గారియాను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ...
బ్యూటిఫుల్ లొకేషన్ లో హన్సికా..ఫొటోలు వైరల్
December 17, 2020చిన్న వయస్సులోనే దేశముదురు చిత్రంతో దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది అందాల బ్యూటీ హన్సికామోత్వాని. ఈ ముంబై బ్యూటీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్ల...
వృద్ధ దంపతులను దోచిన నటుడు సల్మాన్ జాఫరీ అరెస్టు
December 16, 2020ముంబై : వృద్ధ దంపతులను దోచుకున్న టీవీ నటుడు సల్మాన్ జాఫరీని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తనను తాను పోలీస్గా చూపించి సల్మాన్ వృద్ధ దంపతులను దోచుకున్నట్లు ముంబై క్రైమ్...
రిపబ్లిక్ టీవీ సీఈఓ వికాస్కు బెయిల్
December 16, 2020ముంబై : టీఆర్పీ (టెలివిజన్ రేటింగ్ పాయింట్) కుంభకోణంలో అరెస్టయిన రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ ఖంచందానికి ముంబై కోర్టు బుధవారం బెయ...
నకిలీ డాక్యుమెంట్ రాకెట్ గుట్టురట్టు, 8 మందిని అరెస్టు చేసిన ఏటీఎస్
December 14, 2020ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో నకిలీ డాక్యుమెంట్ రాకెట్ నడుపుతున్న ఎనిమిది మందిని ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) సోమవారం అరెస్టు చేసింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే వలసదారులకు నకిలీ ఐడీలను అందించ...
ముంబైలోని వాషిక్రీక్లో డాల్ఫిన్లు..! వీడియో వైరల్
December 13, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వాషిక్రీక్ ప్రాంతం అరేబియా సముద్రానికి ఆనుకొని ఉంటుంది. అయితే, ఇక్కడ ఇటీవల డాల్ఫిన్స్ సందడి చేశాయి. ఇవి నీటిలో ఈతకొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుత...
రైల్వే పట్టాలపై పడిన మహిళ.. కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
December 12, 2020ముంబై: ఒక మహిళ అనుకోకుండా రైల్వే ఫ్లాట్ఫాంపై నుంచి పట్టాలపై పడింది. గమనించిన ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే స్పందించి ఆమెను కాపాడారు. మహారాష్ట్రలోని ముంబైలో శాండ్హర్ష్ట్ రోడ్డు రైల్వే స్టేషన్...
లోకల్ రైళ్లను ఇప్పుడే తెరువం: మహారాష్ట్ర ప్రభుత్వం
December 12, 2020న్యూఢిల్లీ: లోకల్ సబర్బన్ రైళ్లను ప్రారంభించేందుకు తక్షణ ప్రణాళికలు ఏవీ లేవని మహారాష్ట్ర ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకల తరువాత సాధారణ ప్రజలను సబర్బన్ లోకల్ రైళ్ళలో ప్రయా...
టీకా ట్రయల్ నుంచి మధ్యలో తప్పుకున్న వలంటీర్లు
December 09, 2020ముంబై: కరోనా టీకా ట్రయల్ నుంచి ఆరుగురు వలంటీర్లు మధ్యలో తప్పుకున్నారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్పై ముంబైలోని కేఈఎం దవాఖానలో హ్యుమన్ ట్రయల్స్ ని...
రక్తదానం చేయండి..! కేజీ చికెన్ ఇంటికి తీసుకెళ్లండి..!
December 08, 2020ముంబై: రక్తదానం ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముంబైకి చెందిన ఓ రాజకీయ నాయకుడు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాడు. ఈయన డ్రైవ్ను చూసిన వారు తొలుత నవ్వుకున్నా.. తర్వాత ఆయన ఉదాత్త ఆశయాన్ని మనసారా మెచ...
కైరా ‘కర్రమ్ కుర్రమ్'
December 08, 2020దేశవ్యాప్తంగా లిజ్జత్ పాపడ్ బ్రాండ్కు వినియోగదారుల్లో మంచి పేరుంది. 1959లో ముంబయిలో ఏడుగురు గృహిణిలు ఆరంభించిన ఈ సంస్థ నేడు కార్పొరేట్ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మహిళా సాధికారత, స్వయంకృషి...
ముంబై పోలీసుల ‘ఆల్ అవుట్ ఆపరేషన్’ : 3 గంటల్లో 70 మంది అరెస్టు
December 06, 2020ముంబై: ముంబై పోలీసులు ‘ఆల్ అవుట్ ఆపరేషన్’ చేపట్టి కేవలం మూడు గంటల వ్యవధిలో 95 దాడులు జరిపారు. దాదాపు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. నేరస్థులు, మాదకద్రవ్యాల సరఫరా వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్ట...
అపార్ట్మెంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. 20 మందికి గాయాలు
December 06, 2020ముంబై: ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలో అత్యంత రద్దీగా ఉండే లాల్బాగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో 20 మంది గాయపడ్డారని, వారిన...
ఐకియా రెండో స్టోర్
December 05, 202018న నవీ ముంబైలో ప్రారంభంన్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత హోమ్ ఫర్నిషింగ్స్ రిటైల్ సంస్థ ఐకియా భారత్లో తన రెండో స్టోర్ను నవ...
బెలూన్ను మింగిన బాలుడు మృతి
December 03, 2020ముంబై : ఓ నాలుగేళ్ల బాలుడు బెలూన్స్తో ఆడుకుంటూ ఒకదాన్ని మింగేశాడు. దీంతో అది గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మహారాష్ర్ట రాజధాని ముంబైలోని అంధేరిలో ఆదివారం చోటు చేసుకోగా ఆ...
డీజిల్ డోర్ డెలివరీ!
December 03, 2020న్యూఢిల్లీ : మీ వద్ద కారో.. డీజిల్తో నడిచే ఏదైనా వాహనం ఉంటే బంకులకు వెళ్లడం తప్పనిసరి. అత్యవసర సమయాల్లో ఎక్కడికైనా వెళ్లే సమయంలో బారులు తీరడం ఇబ్బందిగా మారుతోంది.&nbs...
బూరతో ఆడుకుంటుండగా.. గొంతులో అడ్డుపడి బాలుడు మృతి
December 02, 2020ముంబై: బూరతో ఆడుకుంటుండగా పొరపాటున గొంతులో అడ్డుపడటంతో ఓ బాలుడు మరణించాడు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ విషాద ఘటన జరిగింది. అంధేరీలోని ఓ కుటుంబానికి చెందిన నాలుగేండ్ల బాలుడు దేవ్రాజ్ నాగ్ ఆదివారం తన...
ముంబై నుంచి సినీ పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదు..
December 02, 2020హైదరాబాద్ : ముంబై మహానగరం నుంచి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడికీ వెళ్లదని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ తెలిపారు. దాదాపు వందేళ్ల క్రితమే ఇక్కడ సినీ పరిశ్రమ ఏర్ప...
ముంబై ఫిల్మ్ సిటీని తరలించడం సాధ్యంకాదు: సంజయ్ రౌత్
December 02, 2020ముంబై: ముంబై సినీ పరిశ్రమను తరలించడం సాధ్యంకాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ముంబై పర్యటనలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఈరోజు బాలీవుడ్ ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ...
ముంబైలో పాదచారిపై కత్తితో దాడి.. వీడియో
December 02, 2020ముంబై: ముంబైలో ఓ పాదచారిపై దుండగుడు కత్తితో దాడిచేశాడు. అయితే అప్రమత్తమైన అతడు ఉన్మాది నుంచి తప్పించుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడిన ఘటన గతనెల 28న జరిగింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఉన్న పాదచారుల ...
ఆదిత్యను పెళ్లాడిన నటి శ్వేత అగర్వాల్
December 02, 2020ముంబై : ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్ నటి శ్వేత అగర్వాల్ను వివాహమాడాడు. ముంబైలోని ఇస్కాన్ టెంపుల్లో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదిత్య పెళ్ల...
ముంబై ఏకపక్ష విజయం
December 02, 2020గోవా: ఆడం లెఫోండ్రే డబుల్ గోల్స్తో రెచ్చిపోవడంతో ముంబై ఎఫ్సీ జట్టు ఏకపక్ష విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో టాప్కు చేరింది. ఐఎస్ఎల్ ఏడో సీజన్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ముంబ...
టీవీ ఆర్టిస్ట్పై రేప్.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
November 30, 2020పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి కాస్టింగ్ డైరెక్టర్ నన్ను అత్యాచారం చేశాడంటూ 26 ఏళ్ళ టీవీ నటి ముంబై పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసింది. రెండేళ్లుగా వీరిద్దరు రిలేషన్లో ఉండగా,...
లిఫ్టులో ఇరుక్కుని ఐదేండ్ల బాలుడు మృతి
November 29, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారవి ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో ఆడుకుంటున్న ఐదేండ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుని మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. షాహుర్ నగర్లోని కో...
400 గ్రాముల హెరాయిన్ పట్టివేత
November 28, 2020ముంబై : మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో అక్రమార్కులు ఆరితేరిపోతున్నారు. డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తెలివిగా దేశాల సరిహద్దులను దాటిస్తూ కోట్లు సంపాదిస్తున...
ఆ ఉగ్రవాది సమాచారమిస్తే 37 కోట్లు..
November 28, 2020హైదరాబాద్: 2008లో ముంబైలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులపై అమెరికా ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్ సమాచారం ఇచ్చినా...
కంగనా కార్యాలయం కూల్చివేత అక్రమం
November 28, 2020ముంబై: నటి కంగనా రనౌత్కు చెందిన బాంద్రాలోని కార్యాలయాన్ని సెప్టెంబర్ 9న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేయడం అక్రమమని బాంబే హైకోర్టు తెలిపింది. రూ.2 కోట్ల నష్ట పరిహారం కేసుపై ...
26/11 సూత్రధారి సాజిద్ ఆచూకీ తెలిపితే 37 కోట్లు
November 28, 2020వాషింగ్టన్: ముంబై ఉగ్రదాడికి (26/11) మాస్టర్మైండ్, లష్కరే తాయిబాకు చెందిన సాజిద్ మీర్ అరెస్ట్కు లేదా దోషిగా నిర్ధారించే సమాచారం అందించిన వారికి 50 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.37 కోట్లు) ...
లిఫ్ట్ పై నుంచి ఎక్స్ప్రెస్ హైవేనా?
November 27, 2020ముంబై-చెన్నై హైవే కోసం కేంద్రం సర్వేశ్రీగురురాఘవేంద్రస్వామి లిఫ్ట్ ఇరిగేషన్...
ఆ విధ్వంసాన్ని మరిచిపోలేం.. రతన్ టాటా భావోద్వేగం
November 26, 2020హైదరాబాద్: 2008, నవంబర్ 26వ తేదీన ముంబైలో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ మారణహోమానికి నేటితో 12 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆ దుర్ఘటనపై స...
ముంబై 26/11 మృతులకు ఘన నివాళి
November 26, 2020ముంబై : 26/11 ముంబై మరణహోమంలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారి, సీఎం ఉద్ధవ్ ఠాకే గురువారం నివాళులర్పించారు. 2008 నవంబర్ 26న ప...
26/11 మారణ హోమానికి 12 ఏళ్లు
November 26, 2020ముంబై: ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఉదంతం ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలువగా.. బాధితులకు ఇప్పటికీ ఓ చ...
బుల్లెట్లకు ఎదురెళ్లాం!
November 26, 202026/11 ముంబై దాడుల ఘటనను వివరించిన మాజీ మెరైన్ కమాండో ప్రవీణ్ కుమార్న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబైపై నవంబర్ 26, 2...
అతనిలోనూ జ్యోతీష్యుడున్నాడు: శరద్పవార్ చలోక్తులు
November 24, 2020ముంబై: మహారాష్ట్రలో మరో రెండు మూడు నెలల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బీజేపీ ఎంపీ రావ్సాహెబ్ పాటిల్ దాన్వే వ్యాఖ్యలపై రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్పవార్ చలోక్తుల...
ఆస్ట్రేలియా టూర్కు అతన్ని తీసుకోవాల్సింది: లారా
November 23, 2020ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేసిన సూర్యకుమార్ యాదవ్ను ఆస్ట్రేలియా టూర్కు ఎంపిక చేయాల్సిందని అన్నాడు వెస్టిండీస్ మాజీ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా. ఒత్త...
‘ నిరుత్సాహపడ్డా.. కానీ’
November 23, 2020ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్లలో తనకు చోటు దక్కకపోవడం నిరుత్సాహాన్ని కలిగించిందని ముంబై ఇండియన్స్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడా...
నా గాయం చిన్నదే.. బీసీసీఐకి ముందే చెప్పాను!
November 21, 2020ముంబై: తన గాయం చుట్టూ ముసురుకున్న వివాదానికి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. తొలిసారి తనకైన తొడ కండరాల గాయంపై రోహిత్ స్పందించాడు. పీటీఐకి ఇచ్చిన సుదీర్ఘ ఇంట...
కోహ్లితో ఎలాంటి గొడవలు లేవు!
November 21, 2020హైదరాబాద్: సంచలనాలు, వివాదాలు లేకుండా ఐపీఎల్ లేదు. ప్రతి సీజన్లో ఏదో ఒక ఘటన ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంది. ఈసారి కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాట్స్మన్ సూర...
ముంబయ్ టు హైదరాబాద్ కాదు హైదరాబాద్ టు ముంబయ్!
November 21, 2020సీనియర్ నటీమణులు హేమమాలిని, శ్రీదేవి,జయప్రద, వహీదా రెహమాన్, టబులు తెలుగు సినిమాలతో హీరోయిన్గా పరిచయమై ఆ తరువాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి టాప్హీరోయిన్స్గా ఎదిగారు. ఇక ఇటీవల కాలంలో తెలుగు సినిమ...
అక్కడ ఇక వచ్చే ఏడాదే బడులు
November 20, 2020ముంబై: కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో ముంబైలో పాఠశాలలను మరికొంత కాలం మూసే ఉంచాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయించింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప...
డిసెంబర్ 31 వరకు స్కూళ్లు బంద్..
November 20, 2020హైదరాబాద్: మహారాష్ట్ర రాజధాని ముంబైలో డిసెంబర్ 31వ తేదీ వరకు స్కూళ్లను మూసివేయనున్నారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నడిచే పాఠశాలలను డిసెంబర్ 31 వరకు మూసివేస్తున్న...
నానావతి దవాఖానకు వరవరరావు తరలింపు
November 20, 2020ముంబై: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి వరవరరావును ముంబైలోని నానావతి దవాఖానకు బుధవారం అర్ధరాత్రి తరలించారు. ‘ఎల్గార్ పరిషత్-మావోయిస్టు సంబంధాలు’ కేసులో నిందితుడైన వరవరరావు మహారాష్ట్రలోని ...
బెట్టింగ్ను చట్టబద్ధం చేయాలి
November 20, 2020ముంబై: బెట్టింగ్ను చట్టబద్ధం చేస్తే బాగుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. తద్వారా పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, అంతేగాక మ్యాచ్ ఫిక్సింగ్ లాంట...
పరువు నష్టం.. రూ.500 కోట్లు
November 20, 2020యూట్యూబర్కు బాలీవుడ్ హీరో అక్షయ్ నోటీసులుముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో తనకు సంబంధమున్నదంటూ ఆరోపణలు చేసిన ఓ ...
బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఎల్అండ్టీ
November 20, 2020న్యూఢిల్లీ: ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులో ఎల్అండ్టీ భాగస్వామి కానుంది. ఈ ప్రాజెక్టు లో భాగంగా రూ.7 వేల కోట్లకు పైగా ఆర్డర్ను దక్కించుకున్నది. ఈ ఆర్డర్ కింద 87.569 కిలోమీట...
కరాచీ స్వీట్స్ పేరులో కరాచీ తీస్తవా.. లేదా?
November 19, 2020ముంబై: ముంబైలోని బాంద్రాలో కరాచీ స్వీట్స్ పేరుతో ఓ మిఠాయి దుకాణం నడుస్తున్నది. ఆ షాప్ పేరుపై అధికార శివసేన పార్టీకి చెందిన నితిన్ గంద్గౌకర్ అనే నాయకుడు అభ్యంతరం వ్యక్తంచేశారు. వెంటనే ఆ ప...
కంగనాకు మూడోసారి పోలీసుల నోటీసులు
November 19, 2020ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీ చందేల్కు ముంబై పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు. మత విద్వేషం రెచ్చగొట్టే లక్ష్యంతో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ...
కంగనా రనౌత్కు మూడో సారి సమన్లు జారీ..
November 18, 2020హైదరాబాద్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు ముంబై పోలీసులు ఇవాళ సమన్లు జారీ చేశారు. ఆమె సోదరి రంగోలీ చందేల్ కూడా ఈనెల 23,24వ తేదీల్లో తమ ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నా...
రేపు తిరిగి తెరుచుకోనున్న ముంబై సిద్ధివినాయక్ ఆలయం
November 15, 2020మహారాష్ర్ట : ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక్ ఆలయం భక్తుల దర్శనం నిమిత్తం రేపు తిరిగి తెరుచుకోనుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గడిచిన మార్చి నుంచి మహారాష్ర్టంలో ఆలయాలు మూసి ఉన్న స...
సతారాలో వంతెన పైనుంచి పడిన బస్సు, ఐదుగురు దుర్మరణం
November 14, 2020ముంబై : మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కరాడ్ పట్టణ సమీపంలో బస్సు వంతెన పైనుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలవగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు పిక్నిక్ కోసం గోవాకు వె...
అర్జున్ రాంపాల్పై ప్రశ్నల వర్షం
November 14, 2020ముంబై, నవంబర్ 13: మాదకద్రవ్యాల (డ్రగ్స్) కేసులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ను నార్కోటిక్ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. దక్షిణ ముంబైలోని నార్కోటిక్ కార్యాలయానికి వచ్చిన ఆయనపై ప్రశ్నల వ...
కృనాల్ పాండ్యా లగ్జరీ వాచీలు కస్టమ్స్కు అప్పగింత..
November 13, 2020హైదరాబాద్: ముంబై ఇండియన్స్ ప్లేయర్ కృనాల్ పాండ్యా నుంచి ముంబై విమానాశ్రయంలో రెవన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు లగ్జరీ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్లో జరిగిన ఐపీఎల్ టోర్నీలో కృనాల్ పాం...
ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన పాక్.. ముంబై దాడి సూత్రధారికి లేని చోటు
November 12, 2020ఇస్లామాబాద్ : ఉగ్రవాదుల జాబితాను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే 2008 ముంబై దాడులతో సంబంధం ఉన్న 19 మంది అనుమానితులను జాబితాలో చేర్చలేదు. ఈ జాబితాను భారత్ గురువారం తోసిపుచ్చింది. ఈ జాబి...
పాండ్యను విమానాశ్రయంలో ఆపిన డీఆర్ఐ అధికారులు
November 12, 2020ముంబై: ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్, హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య చిక్కుల్లో పడ్డాడు. ఐపీఎల్-13లో పాల్గొన్న కృనాల్ టోర్నీ అనంతరం యూఏఈ నుంచి ముంబైకి వచ్చాడు...
జలప్రవేశం చేసిన ‘వాగిర్’ జలాంతర్గామి
November 12, 2020ముంబై : స్కార్పీన్ క్లాస్ వాగిర్ జలాంతర్గామి మజగాన్ డాక్ వద్ద అరేబియా సముద్ర జలాల్లో గురువారం జలప్రవేశం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రక్షణ శాఖ సహాయ మంత్రి ...
రోహిత్ను కెప్టెన్ చేయాలి
November 12, 2020గౌతీన్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్కు ఐదోసారి ఐపీఎల్ టైటిల్ అందించిన రోహిత్ శర్మను టీమ్ఇండియా పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్ చేయాలన్న వాదన మరోసార...
ఎన్సీఏకు వెళ్లనున్న రోహిత్ శర్మ
November 11, 2020భారత క్రికెటర్ల శిక్షణ కోసం బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన టోర్నీలకు ముందు ప్రత్యేక క్యాంప్, ఆటగాళ్లు గాయపడితే పునరావాస కార్యక్రమాలకు ఎన్స...
ప్లేయర్లకు థ్యాంక్స్ చెప్పిన గంగూలీ..
November 11, 2020హైదరాబాద్: దుబాయ్లో ఐపీఎల్ టోర్నీని బయో బబూల్ వాతావరణంలో నిర్వహించిన విషయం తెలిసిందే. 51 రోజుల పాటు సాగిన టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. కరోనా వైరస్ ఆంక్షలు ఉన్న నేపథ్యం...
రోహిత్ శర్మ అయిదోసారి..
November 11, 2020హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నమెంట్గా గుర్తింపు తెచ్చుకున్నది. ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లకు కూడా ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో పేమెంట్ ఇస్తున్నాయి...
11.20 లక్షలు పలికిన దావూద్ ఇబ్రహీం ఇల్లు
November 11, 2020ముంబై: అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన ఇల్లు ‘ఇబ్రహీం మ్యాన్షన్’తో పాటు మరో ఐదు స్థిరాస్తులను మంగళవారం వేలం వేశారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన వేలంలో ఈ ఇల్లు...
ఇషాన్ కిషన్.. వెరీ స్పెషల్ ప్లేయర్
November 11, 2020హైదరాబాద్: ముంబై క్రికెటర్ ఇషాన్ కిషన్పై .. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ముంబై ఐపీఎల్ జట్టులో మిడిల్ ఆర్డర్లో ఆడే ఎడమ చేతి బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్.. ఓ ప్రత...
ముంబైకి షాన్ సూర్య
November 11, 2020లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్ చేరింది. అయితే గతంతో పోలిస్తే.. ఈ సీజన్లో ముంబై ప్రయాణం కాస్త భిన్నంగా సాగింది. లీగ్ ఆరంభంలో పెద్దగా ...
ముంబై 5 స్టార్
November 11, 2020రోహిత్ సేన ఖాతాలో ఐదో ఐపీఎల్ టైటిల్ఫైనల్లో ఢిల్లీపై అద్భుత విజయం ..
దాతృత్వంలో అజీమ్ ప్రేమ్జీకి అగ్ర స్థానం
November 10, 2020న్యూఢిల్లీ : విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ దాతృత్వంలో అగ్ర స్థానంలో ఉన్నారు. హురున్ ఇండియా, ఎడెల్గైవ్ ఇండియా దాతృత్వ జాబితా- 2020 లో అజీమ్ ప్రేమ్జీ ముందు వరుసలో నిలిచారు. మంగళవారం వి...
రేటింగ్స్ కేసులో రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ అరెస్ట్
November 10, 2020ముంబై : టీఆర్పీ రేటింగ్స్ కేసులో ముంబై పోలీసులు నేడు రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ను అరెస్టు చేశారు. రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ కార్యక్రమాలను ఎక్కువగా వీక్షించినట్లు చూపించడానికి రేటింగ్...
అర్ణబ్ బెయిల్ తిరస్కరణ
November 10, 2020ముంబై: అర్ణబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో అరస్టైన అర్ణబ్, మరో ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు డివిజన్ బెంచ్ తి...
డ్రగ్స్ కేసులోఅర్జున్ రాంపాల్కు ఎన్సీబీ సమన్లు
November 10, 2020ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నటుడు అర్జున్ రాంపాల్ నివాసంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. మంగళవారం విచారణకు హాజరుకావాలని సమన్లు జా...
ఓకీ గేమింగ్లో కాజల్ పెట్టుబడులు
November 10, 2020న్యూఢిల్లీ: హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెట్టుబడులపై దృష్టి సారించింది. ఇటీవలే పెండ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఓకీ గేమింగ్లో 15 శాతం వాటాను సొంతం చేసుకున్నది. ఈ మేరకు ముంబైకి చెందిన గేమింగ్ సంస్థ ...
గెలిస్తే చరిత్రే
November 10, 2020నేడు ముంబై, ఢిల్లీ మధ్య ఐపీఎల్ ఫైనల్ ఐదోసారి టైటిల్పై కన్నేసిన రోహిత్...
జో బైడెన్కూ చెన్నైలో పూర్వీకుల మూలాలు
November 10, 2020వాషింగ్టన్ : ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హారిస్ ఒక్కరికే కాదు.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కూడా భారతీయ మూలాలు కలిగివున్నట్లు తెలుస్తున్నది. కమలా హారిస్ మాదిరిగానే బైడెన్ పూర్వీకు...
పోలీసుల కళ్లలో కారం కొట్టిన తల్లి.. పారిపోయిన కొడుకు
November 09, 2020ముంబై: ఓ కేసులో నిందితుడైన వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు అతనికి ఇంటికి వెళ్లారు. దీంతో తన కొడుకు పారిపోవడానికి అనువుగా అతని తల్లి పోలీసుల కళ్లలో కారం చల్లింది. అనంతరం ఇద్ద...
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న కేటీఆర్
November 09, 2020హైదరాబాద్: రాజధాని నగరంలో చేపట్టిన పలు అభివృద్దిపనులను మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా లింక్ రోడ్ల న...
మా తాత ముత్తాతలు బొంబాయిలోనే ఉండేవారు: జో బైడెన్ !
November 08, 2020వాషింగ్టన్ : తన దూరపు బంధువులు ముంబైలో నివసిస్తున్నారని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ చెప్పారు. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో పర్యటించిన సమయంలో ముంబైలో ఐదుగురు బైడెన్లు ఉండేవారని ...
కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి.. ఆనందంతో పార్టీ నేతల డాన్సులు
November 08, 2020ముంబై: కేంద్ర మంత్రి, ఆర్పీఐ చీఫ్ రామ్దాస్ అథవాలే కరోనా నుంచి కోలుకున్నారు. అక్టోబర్ 27న ఆయనకు కరోనా సోకగా ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందారు. పది రోజుల అనంతరం కరోనా నుంచి కోలుకున్న రామ్దాస్ అ...
కరోనా పేషెంట్కు లైంగిక వేధింపులు.. ఆస్పత్రి వాచ్మాన్ అరెస్ట్
November 07, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ఆస్పత్రి వాచ్మాన్ ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేస...
కుక్కపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
November 07, 2020ముంబై : ఓ యువకుడు పాడు పని చేశాడు. మూగ జీవిపై తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. కామంతో రగిలిపోయిన ఆ కామాంధుడు ఆడ కుక్క మూతికి గట్టిగా తాడు కట్టి అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని ప...
ఇటలీ షెడ్యూల్ పూర్తి .. ముంబై చేరుకున్న ప్రభాస్!
November 07, 2020సాహో చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా వ...
ఐదేండ్ల కిందట దాడి.. దాని గురించి తిట్టాడని సముద్రంలోకి తోసివేత
November 06, 2020ముంబై: ఐదేండ్ల కిందట తనపై దాడి చేసిన స్నేహితులను గుర్తించిన ఒక వ్యక్తి వారిని తిట్టాడు. దీంతో వారు అతడ్ని కిడ్నాప్ చేసి కొట్టి బలవంతంగా మద్యం తాగించి వంతెన పైనుంచి సముద్రంలోకి తోసివేశారు. ఈ ప్రతీక...
ముంబై పేసర్ ట్రెంట్ బౌల్ట్కు గాయం..టోర్నీకి దూరం?
November 06, 2020దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో ఏడాది ఫైనల్ చేరింది. ఐపీఎల్లో ముంబై ఆరోసారి...
ఆరునెలల తర్వాత ముంబైకి సన్నీ లియోన్..!
November 06, 2020లాక్ డౌన్ సమయంలో తన పిల్లల యోగక్షేమం కోసం సన్నీ లియోన్ ప్రత్యేక విమానంలో ముంబై నుండి కాలిఫోర్నియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆరు నెలలుగా అక్కడే ఉన్న సన్నీ రెగ్యులర్ అప్డేట్స్ని సోషల్...
ముంబై మహాన్
November 06, 2020ఐపీఎల్ ఫైనల్లో రోహిత్ సేన.. క్వాలిఫయర్-1లో ఢిల్లీపై జయభేరి మెరిసిన బుమ్రా, ఇషాన్, సూర్యకుమార్ నాకౌట్ మ్యాచ్ల్లో ఆరితేరిన...
పాయింట్ల పట్టికలో నాలుగోసారి టాప్లో ముంబై..
November 05, 2020ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ నిలకడకు మారుపేరుగా మారింది. ప్రతి సీజన్లో మెరుగైన ప్రదర్శనతో అదరగొడుతున్నది. రికార్డు స్థాయిలో ఇప్పటికే నాలుగు సార్లు కప్ను కైవసం చేసుకున్న ముంబై....
అర్నబ్ గోస్వామి బెయిల్ పిటిషన్ విచారణ రేపు
November 05, 2020ముంబై: ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్య కేసులో బుధవారం అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి బెయిల్ పిటిషన్పై విచారణను బాంబే హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. గోస్వామి తన ...
బాహుబలిపై భారం వేసిన ఆ ఎగ్జిబిటర్లు..
November 05, 2020ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు.. అలా అనడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత ఇండియన్ వైడ్ గా యంగ్ రెబల్ స్టార్ కు అభిమానులు ఏర్పడ్డారు. దానిని నిలుపుకునే పనిలోనే ప్రస్తుతం బిజీగా ఉన...
బాంబే హైకోర్టుకు అర్నాబ్
November 05, 2020ముంబై : తన అరెస్టును సవాల్ చేస్తూ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో బుధవారం అర్నా...
ముంబై X ఢిల్లీ
November 05, 2020నేడు ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ .. పటిష్ట బలగంతో బరిలోకి రోహిత్ సేన ఫైనల్ బెర్తుపై కన్నేసిన క్యాపిటల్స్ ఐపీఎల్లో ప్లేఆఫ్స్ బ్లాక్బస్టర్...
అర్నబ్ అరెస్ట్తో మాకు న్యాయం జరిగింది: అద్వా
November 04, 2020ముంబై: రిపబ్లిక్ టీవీ సీఈవో అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేయడంపై బాధిత కుటుంబం స్పందించింది. మహారాష్ట్ర పోలీసులకు మృతుడి భార్య అక్షిత, కుమార్తె అద్యా నాయక్ ధన్యవాదాలు తెలిపారు. అర్నబ...
‘పాకిస్థాన్కు బుద్ధి చెప్పమంటే కాంగ్రెస్ పారిపోయింది’
November 04, 2020పట్నా : ముంబైలో ఉగ్రదాడులు సమయంలో ఆర్జేడీ మద్దతుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాకిస్థాన్కు బుద్ధి చెప్పలేక పారిపోయిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. బుధవారం బీహార్లోన...
సోదరిపై ఆర్టీఐ కార్యకర్త అత్యాచారం!
November 04, 2020ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ 30 ఏండ్ల ఆర్టీఐ కార్యకర్త వరుసకు సోదరియైన 17 ఏండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబై నగర శివార్లలోని మల్వాని ఏరియాలో ఈ ఘటన ...
హైదరాబాద్ ఐదోసారి
November 04, 2020ప్లే ఆఫ్స్కు చేరిన సన్రైజర్స్.. చివరి మ్యాచ్లో ముంబైపై ఘన విజయం కోల్కతా ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ.. పవర్ఫుల్ విక్టరీతో సన్రైజర్స్ ఫ్లే ఆఫ్స్కు చేరింది. బలమైన...
ముంబైపై గెలిస్తే ప్లేఆఫ్స్కు..
November 03, 2020షార్జా: ఐపీఎల్-13 సీజన్లో లీగ్ దశలో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఢీకొట్టేందుకు ...
ముంబై ఇండియన్స్ సన్రైజర్స్ ఢీ
November 03, 2020నేడు ముంబైపై గెలిస్తే ప్లేఆఫ్స్కు..షార్జా: ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఢీకొట్టేందుకు సన్రైజర్స్(ఎస్ఆర్హెచ్) హైదరాబాద్ సిద్ధమైంది. ఐపీఎల్ 13...
నవీ ముంబైలో రూ.14 కోట్ల విదేశీ సిగరెట్లు పట్టివేత
November 02, 2020ముంబై : విదేశీ బ్రాండ్ సిగరెట్లకు అధిక డిమాండ్ ఉండటంతో మహారాష్ట్రలోకి విదేశీ సిగరెట్లు పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నారు. శుక్రవారం నాడు నవీ ముంబైలోని న్వా షెవా ఓడ రేవు వద్ద రూ.14 కోట్ల విలువ...
ముంబైలో కంగనా మిస్ అవుతుంది ఏంటో తెలుసా?
November 02, 2020కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ ఎప్పుడు వివాదాలతోనే వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల ముంబైనీ పీవోకే తో పోలుస్తూ పలు కామెంట్స్ చేయడంతో ఆమెపై శివసేన నాయకులతో పాటు పలువురు నెటిజ...
ఫ్లోరల్ అవుట్ ఫిట్ లో దియామీర్జా..ఫొటోలు
November 01, 2020ముంబై సిటీలో వీకెండ్ వచ్చిందంటే చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు షాపింగ్, ఇతరత్రా పనుల కోసం వీధుల్లోకి వస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటి దియా మీర్జా ముంబై వీధుల్లో ప్రత్యక్షమ...
బట్టతల దాచి పెండ్లి చేసుకుండు.. అరెస్ట్ చేయండి!
November 01, 2020ముంబై: వంద అబద్ధాలు అడి అయినా ఒక పెండ్లి చేయమన్నారు పెద్దలు. అయితే అబద్ధాలు చెప్పి పెండ్లి చేసుకుంటే చూస్తూ ఊరుకోమంటున్నారు ఈ తరం అమ్మాయిలు. అబద్ధమాడి పెండ్లి చేసుకున్న తర్వాత నిజాలు తెలుసుకున్న ఓ ...
సీడాక్ ముంబైలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
November 01, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థు...
బస్సులో తరలిస్తున్న మద్యం పట్టివేత
November 01, 2020హైదరాబాద్ : ఓ ప్రైవేటు సర్వీసులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముంబాయి నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా సంగారెడ్డిలో రూ.5లక్షల విలువైన మద్యాన్ని ...
ముంబై చేతిలో క్యాపిటల్స్కు ఘోర పరాజయం
November 01, 2020వరుసగా నాలుగో ఓటమికీలకమైన ప్లేఆఫ్స్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. లీగ్ ప్రథమార్ధంలో అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన క్యాపిటల్స్.. ఆఖర్లో ఆపసోపాలు పడుతున...
మాస్కులు ధరించని, జరిమానా చెల్లించని వారితో శానిటైజ్ పనులు
October 31, 2020ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో మాస్కులు ధరించని వారికి వినూత్నంగా గుణపాఠం చెబుతున్నారు బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి ఇప్పటికే జరిమానాలు విధిస్తున్నారు....
రోహిత్శర్మ గాయాన్ని అంచనా వేయనున్న బీసీసీఐ
October 31, 2020దుబాయ్ : ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్శర్మ ఎదుర్కొంటున్న గాయం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందిని ఇబ్బందిపెడుతున్నది. ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టులో రోహిత్శర్మ పేరును పరిశీలనలో ఉంచినట్లు ...
మెట్రో పిల్లర్ను ఢీకొట్టిన క్రేన్.. మహిళ మృతి
October 31, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్రేన్ మెట్రో పిల్లర్ను ఢీకొట్టడంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహానగరంలో కొత్తగా మెట్రో మార్గాన్ని ...
సూర్య.. నీకో దండం
October 29, 2020హైదరాబాద్: ఆస్ట్రేలియా టూర్ వెళ్లనున్న ఇండియా జట్టులో సూర్య కుమార్కు చోటు దక్కకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గత రాత్రి ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ముం...
బెంగళూరుపై ముంబై విజయం
October 29, 2020డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సత్తాచాటింది. అదిరే ఆటతీరుతో సత్తాచాటి ప్లేఆఫ్స్కు దాదాపు అర్హత సాధించింది. 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం బంతితో బుమ్రా.....
మెరిసిన పడిక్కల్ ... విఫలమైన కోహ్లీ, డివిలియర్స్
October 28, 2020అబుదాబి: ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధారణ స్కోరు చేసింది. మెరుపు ఆరంభం దక్కినా.. బ్యాట్స్మెన్ వరుస విరామాల్లో పెవిలియన్ చేరడంతో భారీ స్కోరు చ...
MI vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పొలార్డ్
October 28, 2020అబుదాబి: ఐపీఎల్-13లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లే...
హ్యాపీ మూడ్ తో ముంబై టు హైదరాబాద్
October 28, 2020టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని ఇటీవలే ఓ యాడ్ షూట్ కోసం ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. తన టీంతో కలిసి సెల్పీని ఫాలోవర్లతో షేర్ చేసుకుంది. యాడ్ షూట్ అయిపోగానే వైట్ టాప్, బ్లాక్ ప్యాంట్ డ్రె...
పాండ్యా పిడికిలి పైకెత్తి..
October 26, 2020అబుదాబి: ఐపీఎల్లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బీఎల్ఎమ్) తొలిసారి భాగమైంది. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. బీఎల్ఎమ్కు మద్ద...
రూ.100 కోట్ల అపార్టుమెంట్స్ ను కొన్న స్టార్ హీరో..!
October 26, 2020బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఎక్కువగా ముంబైలోని నివాసముంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలు వారి వారి అభిరుచులకు అనుగుణంగా విల్లాలు కొనుగోలు చేసుకుంటుంటారు. ఇపుడు స్టార్ హీరో హృతిక...
రూ. 10 లక్షల విలువ చేసే మెఫిడ్రోన్ డ్రగ్ స్వాధీనం
October 26, 2020ముంబై : మహారాష్ర్టలోని పుణెలో సోమవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా ఓ ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 10.6 లక్షల విలువ చేసే 212 గ్రాముల మెఫిడ్రోన్ అనే డ్రగ్ను స్వాధీనం ...
RR vs MI: దూకుడుగా ఆడుతున్న ముంబై
October 25, 2020అబుదాబి: రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది. పవర్ప్లే ఆఖరికి వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్(6) త...
RR vs MI: బ్యాటింగ్ ఎంచుకున్న పొలార్డ్
October 25, 2020అబుదాబి: ఐపీఎల్-2020లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై తాత్కాలిక కెప్టెన్ పొలార్డ్ బ్యాటింగ్ ఎ...
ట్రాఫిక్ పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ
October 24, 2020ముంబై: ఒక మహిళ ట్రాఫిక్ పోలీస్ చెంప చెళ్లుమనిపించింది. మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మోషిన్ షేక్ (32), సాంగ్రికా తివారీ (29) కలిసి బైక్పై వెళ్తున్నారు. కల్బదేవి ప్రాంతంలోని ...
చందాకొచ్చర్ భర్తకు ముంబై కోర్టులో నిరాశ
October 24, 2020ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత నెలలో చందాకొచ...
చెన్నై టాప్ టప టపా.. కరన్ ఒంటరి పోరాటం
October 23, 2020షార్జా: ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాపార్డర్ ఘోరంగా విఫలమవగా యువ ఆల్రౌండర్ శామ్ కరన్(52: 47 బంతుల్లో 4ఫోర్లు, ...
CSK vs MI: చెన్నైతో మ్యాచ్కు రోహిత్ శర్మ దూరం
October 23, 2020షార్జా : ఐపీఎల్-2020లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ అన...
ముంబైలో భారీ అగ్నిప్రమాదం..
October 23, 2020ముంబై : మహారాష్ర్ట రాజధాని ముంబైలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంబై సెంట్రల్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగడంతో.. సమీపంలో ఉన్న నివాస సముదాయాల ప్రజలు...
దారితప్పి బర్రెల కొట్టంలో దూరిన చిరుత కూన.. వీడియో
October 21, 2020ముంబై: మహారాష్ట్రలో ఓ చిరుత కూన దారితప్పి అడవి నుంచి బయటికి వచ్చింది. అటూఇటూ తిరిగి ఆఖరికి బర్రెల కొట్టంలో దూరింది. అక్కడ కుడితి గోళానికి ఒక పక్కన బర్రెలు కట్టేసి ఉండగా.. చిరుతకూన వ...
'ఫడ్నవిస్ నా జీవితాన్ని నాశనం చేశాడు'
October 21, 2020ముంబై : మహారాష్ట్రలో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ తరపున ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వర్తించిన ఏక్నాథ్ ఖాడ్సే బీజేపీకి రాంరాం...
ముంబైలో మెట్రో సేవలు పునః ప్రారంభం
October 19, 2020ముంబై : ముంబైలో సోమవారం నుంచి మెట్రో సేవలు పునః పార్రంభమయ్యాయి. కొవిడ్ నేపథ్యంలో మార్చి నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం మెట్రో సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రయాణిక...
ఏ మ్యాచ్ బెటర్.. ఐపీఎల్ థ్రిల్లర్పై యువరాజ్
October 19, 2020హైదరాబాద్: హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్లో ఆదివారం మరో అద్భుతం జరిగింది. కింగ్స్ లెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ రెండు సూపర్ ఓవర్ల వరకు వెళ్లడం టీ20 ఉత్కంఠను తారాస్థ...
MI vs KXIP: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
October 18, 2020దుబాయ్: ఐపీఎల్-13లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. గత మ్యాచ్ల్లో ధనాధన్ ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ...
కంటెయినర్లో మంటలు.. కాలిపోయిన సామాగ్రి
October 18, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ కంటెయినర్కు మంటలు అంటుకున్నాయి. పీవీసీ ఫిట్టింగ్ మెటీరియల్తో వెళ్తున్న కంటెయినర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముంబైలోని ముంబ్రా బైపాస్ దగ్గర ఈ ఘ...
రేపటి నుంచే ముంబైలో మెట్రో పరుగులు
October 18, 2020ముంబై: మహారాష్ట్ర రాజధానిలో సోమవారం (అక్టోబర్ 19) నుంచి మెట్రో రైళ్లు పరుగు తీయనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గత మార్చిలో నిలిచిపోయిన మెట్రో సర్వీసులు దాదాపు ఏడు నెలల విరామం తర్వాత తి...
తమ వినియోగదారునికి న్యాయం చేసిన అమెజాన్ అధినేత
October 17, 2020ముంబై : ముంబైకి చెందిన ఓంకార్ హన్మంతే కొన్నాళ్ల క్రితం తన బామ్మకోసం అమెజాన్ సైట్లో ఓ సెల్ఫోన్ను ఆర్డర్ చేశాడు. అయితే సెల్ఫోన్ ప్యాకేజ్ను ఓంకార్కు అందించాల్సిన డెలివరీ బాయ్ ఆయన ఉంట...
MI vs KKR: కోల్కతాకు షాక్.. వరుసగా రెండు వికెట్లు
October 16, 2020అబుదాబి: ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న కోల్కతా నైట్రైడర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. పటిష్ఠ ముంబై బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే కోల్కతా ...
బిల్డింగ్ అంచున తల కిందులుగా స్టంట్ చేసిన వ్యక్తి అరెస్ట్
October 16, 2020ముంబై: ఎత్తైన బిల్డింగ్ అంచున ప్రమాదకరంగా తల కిందులుగా స్టంట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన నోమన్ డిసౌజా అనే విద్యార్థి కండివాలిలోని 22 అంతస్తుల భారత్ ఎస...
సుశాంత్ కేసులో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
October 16, 2020ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో తప్పుడు వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న ఢిల్లీకి చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయవాదిగా చెబుతున్న ...
భారత తొలి ఆస్కార్ విన్నర్.. భాను కన్నుమూత
October 15, 2020ముంబై: భారత తొలి ఆస్కార్ విన్నర్, ప్రసిద్ధ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథయ్య గురువారం కన్నుమూశారు. 91 ఏండ్ల వయసున్న ఆమె చాలా కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 8 ఏండ్ల కిందట ఆమె బ్రెయిన్...
మహారాష్ట్రలో జోరుగా వర్షాలు : అప్రమత్తంగా ఉండాలని సూచన
October 15, 2020ముంబై : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల తరువాత వాతావరణం ఇప్పుడు మహారాష్ట్ర వినాశనాన్ని చూస్తున్నది. బుధవారం రాత్రి నుంచి ముంబై, పుణేల్లో భారీగా వానలు కురుస్తున్నాయి. రెండు నగరాల్లో జీవితం...
టీఆర్పీ స్కామ్.. ఆర్నబ్ను హైకోర్టుకు వెళ్లమన్న సుప్రీం
October 15, 2020హైదరాబాద్: టీఆర్పీ స్కామ్కు సంబంధించిన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి పిటిషన్ను విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్ట...
మహారాష్ట్రలో రేపటి నుంచి మెట్రో సర్వీసులు
October 14, 2020ముంబై : దేశ ఆర్థిక రాజధానిలో ఈ నెల 15 నుంచి దశలవారీగా మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సూచించి కొవిడ్ ...
పోలీసుల అదుపులో సచిన్ జోషి..హైదరాబాద్కు తరలింపు..!
October 14, 2020ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ పోలీసులు భారీ మొత్తంలో గుట్కాను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులను విచారించగా.. గుట్కా తరలింపు ఘటనలో ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి...
నగరంలో ముంబై యువతిపై లైంగికదాడి
October 14, 2020హైదరాబాద్: ముంబై నుంచి వచ్చిన ఓ యువతికి మద్యం తాగించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలోని బాంద్రా ప్రాంతాని...
కాజల్-గౌతమ్ వెడ్డింగ్ అప్ డేట్..!
October 12, 2020టాలీవుడ్ కలువ కళ్ల సుందరి ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహమాడనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 30న ముహూర్తం ఫిక్సవగా..మహారాష్ట్రలో డెస్టినేషన్ వెడ్డింగ్ కానీ, లేదంటే క్లా...
ముంబైలో పవర్ కట్.. సంజయ్ రౌత్పై కంగనా ఎటాక్
October 12, 2020ముంబై: పవర్ కట్తో దేశ వాణిజ్య రాజధాని ముంబై సోమవారం కొన్ని గంటలపాటు స్తంభించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహారాష్ట్రలోని అధికార శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై ట్విట్టర్లో విమర్శలు గుప...
ముంబైలో పవర్ కట్.. .నెటిజన్స్ ఫన్నీ మీమ్స్
October 12, 2020గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా ముంబై నగరంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ రోజు ఉదయం నుండి ముంబైలో కరెంట్ లేకపోవడంతో నగరం మొత్తం స్తంభించింది. అన్ని పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ రోజు జరగ...
ముంబైలో బ్లాకౌట్.. స్పందించిన అమితాబ్
October 12, 2020ముంబై మహానగరం స్తంభించింది. గ్రిడ్ ఫెయిల్యూర్ సమస్య వలన ముంబై అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైళ్ళు ఆగిపోయాయి. కార్యాలయాలలో పనులకి బ్రేక్ ఏర్పడింది. నగర ప్రజలు విద్యుత్ సమ...
ముంబైలో బ్లాకౌట్.. స్తంభించిన నగరం
October 12, 2020హైదరాబాద్: ముంబైలో బ్లాకౌట్ ఏర్పడింది. నగరం అంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇవాళ ఉదయం నగరంలోని పలు కీలక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా జరగలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో లోకల్ రైళ్...
ముంబైలో ‘ఆరే’ మంటలు ఆరాయి
October 12, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దాదాపు 800 ఎకరాల్లో విస్తరించిన ఆరే అటవీ ప్రాంతాన్ని రిజర్వు ఫారెస్టుగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేయా...
ముంబై మ్యాజిక్
October 12, 2020ఢిల్లీ క్యాపిటల్స్పై రోహిత్ సేన విజయం.. రాణించిన డికాక్, సూర్యకుమార్ అబుదాబి: టేబుల్ టాపర్స్ మధ్య జరిగిన టఫ్ ఫైట్లో ముంబైదే పైచేయి అయింది. ఆదివారం ఢిల్లీ క్...
IPL 2020: ముంబై అదరహో
October 11, 2020అబుదాబి: ఐపీఎల్-13లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బౌలింగ్, బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ అద్భుత ...
MI vs DC: శిఖర్ ధావన్ ధనాధన్
October 11, 2020అబుదాబి: ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్(69 నా...
MIvDC: నిదానంగా ఆడుతున్న ఢిల్లీ
October 11, 2020అబుదాబి: ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్ నిదానంగా ఆడుతోంది. తడబడిన ఢిల్లీ 24 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకున్నది. ముంబై బౌలర్ల కట్టు...
‘ఆరే’ ఇక అటవీ ప్రాంతం.. నిరసనకారులపై కేసులు ఎత్తివేత
October 11, 2020ముంబై: మెట్రో కార్ షెడ్ నిర్మించతలపెట్టిన ముంబైలోని 800 ఎకరాల ఆరే ప్రాంతం ఇక రక్షిత అటవీ ప్రాంతమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం ప్రకటించారు. మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ నిర్మించా...
IPL 2020: హిట్టర్ల పోరు..గెలుపెవరిదో?
October 11, 2020అబుదాబి: ఐపీఎల్-13వ సీజలో ఆదివారం రాత్రి మరో ఆసక్తికర పోరు ఆరంభమైంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు అబుదాబి వేదికగా తలపడుతున్నాయి. టాస్ గె...
ముంబై పోలీసుల అదుపులో నకిలీ ఐపీఎస్
October 10, 2020ముంబై: తనను తాను ఒక ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకుని ఓ వస్త్ర వ్యాపారిని నిండా ముంచిన కేసులో బెంగళూరుకు చెందిన ఫేక్ ఐపీఎస్ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో ...
ముంబై పోలీసుల ఎదుట నేడు హాజరుకానున్న రిపబ్లిక్ టీవీ సీఎఫ్ఓ
October 10, 2020ముంబై: రిపబ్లిక్ టీవీ సీఎఫ్ఓ శివ సుబ్రమణ్యం సుందరం శనివారం ముంబై పోలీసుల ముందు హాజరుకానున్నారు. రిపబ్లిక్ టీవీ యాజమాన్యం రేటింగ్ స్కాంకు పాల్పడినట్లుగా ముంబై పోలీసు...
హైదరాబాద్లో హవాలా ముఠాలు
October 09, 2020ఏటా 5వేల కోట్లకుపైగా బ్లాక్ దందాఅన్నింటికీ వాణిజ్య రాజధానే కేంద్రంకేంద్ర నిఘా సంస్థల మొద్దు నిద్రపోలీసుల నిఘాతో కొన్నే వెలుగులోకిలెక్కా...
రేటింగ్ స్కాంలో రిపబ్లిక్ టీవీ
October 08, 2020ముంబై : టీఆర్పీ రేటింగ్స్ స్కామ్ గుట్టురట్టు చేసిన ముంబై పోలీసులు. ప్రముఖ చానెల్గా వెలుగొందుతున్న రిపబ్లిక్ టీవీ యాజమాన్యం రేటింగ్ స్కాంకు పాల్పడినట్లుగా ముంబై పోలీసులు ప్రకటించారు. రిపబ్లిక్...
రాజస్థాన్పై రోహిత్ సేన విజయం
October 07, 2020బ్యాట్స్మెన్ సూపర్ ఫామ్కు.. బౌలర్ల నిలకడ తోడవడంతో ముంబై ఇండియన్స్ నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అజేయ ఇన్నింగ్స్కు హిట్మ్యాన్ రోహిత్ శర్మ, హార్డ్ హిట్టర...
IPL 2020: ముంబై అదుర్స్.. చిత్తుగా ఓడిన రాజస్థాన్
October 06, 2020అబుదాబి: ఐపీఎల్-13లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్పై 57 పరుగుల తేడాతో రోహిత్సేన గెలిచింది...
MI vs RR: రాజస్థాన్ ఢమాల్.. 12 పరుగులకే మూడు వికెట్లు
October 06, 2020అబుదాబి: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ముంబై బౌలర్ల ధాటికి రాజస్థాన్ 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింద...
MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
October 06, 2020అబుదాబి: ఐపీఎల్-2020 సీజన్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తర పోరు మరికాసేపట్లో ఆరంభంకానుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విన...
అజయ్ దేవగన్ సోదరుడు మృతి
October 06, 2020ముంబై: అజయ్ దేవగన్ కజిన్ బ్రదర్ అనిల్ దేవగన్ (51) మృతిచెందారు. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన చనిపోతారని ఊహించలేద...
IPL 2020: ముంబైతో రాజస్థాన్ ఢీ.. ఫేవరెట్గా రోహిత్సేన
October 06, 2020అబుదాబిఫ: ఐపీఎల్-13లో మంగళవారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. వరుసగా రెండు ఓటములతో ఢీలాపడిన రాజస్థాన్ బలమైన ముంబైతో తలపడనుంది. రో...
నటుడు హర్షవర్ధన్ రాణేకు కరోనా పాజిటివ్
October 06, 2020ముంబై : నటుడు హర్షవర్ధన్ రాణే కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. జ్వరం, కడు...
డ్రెయినేజీలో పడ్డ మహిళ.. 20కిలోమీటర్ల దూరంలో మృతదేహం
October 05, 2020హైదరాబాద్: ముంబైలోని ఘాట్కోపర్లో రెండు రోజుల క్రితం 32 ఏళ్ల మహిళ డ్రెయినేజీలో పడింది. అయితే ఆమె మృతదేహం అరేబియా సముద్రంలో కనిపించింది. డ్రెయినేజీ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉ...
ఎయిమ్స్ రిపోర్ట్పై ముంబై పోలీస్ స్పందన
October 05, 2020బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై అందరిలో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అతనిది ఆత్మహత్య కాదు హత్య అని కొందరు ఆరోపించారు. ఈ క్రమంలో సుశాంత్ కి సంబంధించిన పోస్ట్మార్టం రిపోర్టులను...
వార్నర్ పోరాడినా..
October 05, 2020బ్యాటింగ్కు స్వర్గధామంగా మారిన షార్జాలో ముంబై ఇండియన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ అడ్డుకోలేకపోయింది. భారీ లక్ష్యఛేదనలో కెప్టెన్ వార్నర్ ఒంటరి పోరాటం చేసినా మిగిలిన బ్యాట్స్మెన్ విఫలమవడంతో ...
సుశాంత్ కేసు: ఎయిమ్స్ రిపోర్ట్పై స్పందించిన ముంబై పోలీస్
October 04, 2020బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం కాగా, సీబీఐ దర్యాప్తు చేపడుతుంది. అయితే రీసెంట్గా&...
ఎన్సీబీ డిప్యూటీ డెరెక్టర్ కేపీఎస్ మల్హోత్రాకు కరోనా
October 04, 2020ముంబై : నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైర్టెక్టర్ కేపీఎస్ మల్హోత్ర కరోనా బారినపడ్డారు. ఆదివారం ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్...
IPL-13: మరికాసేపట్లో ముంబై ఇండియన్స్తో SRH ఢీ
October 04, 2020షార్జా: ఐపీఎల్ సీజన్-13 లో భాగంగా మరికాసేపట్లో దుబాయ్లోని షార్జా క్రికెట్ స్టేడియంలో 17వ మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్లో రోహిత్శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టుతో వార్నర్ సా...
KXIP vs MI: పొలార్డ్, పాండ్య మెరుపులు..ముంబై భారీ స్కోరు
October 01, 2020అబుదాబి: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(70: 45 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి ఉత్తమ ప్రదర్శనతో అదరగొట్టాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మ్యాచ్లో అద్భుత అర్ధశతకంతో రాణించ...
KXIP vs MI: రోహిత్ శర్మ అర్ధశతకం
October 01, 2020అబుదాబి: కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిలకడగా ఆడుతోంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 40 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్ సాయంతో అర్ధశతకం సాధించాడు. జేమ్స్ నీషమ్ వేసిన 16వ ఓవర్...
ఐపీఎల్ 5 వేల పరుగుల క్లబ్లో చేరిన రోహిత్ శర్మ
October 01, 2020అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 5 వేల పరుగుల క్లబ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్శర్మ చోటు దక్కించుకున్నారు. గురువారం ముంబై-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్లో ఈ రికార్డు...
KXIP vs MI:టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాహుల్
October 01, 2020అబుదాబి:ఐపీఎల్-13లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య రసవత్తర పోరు జరుగబోతున్నది. గత మ్యాచ్ల్లో అనూహ్యంగా ఓటమిని చవిచూసిన రెండు జట్లు ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించి గ...
మహిళలకు ఎస్కార్ట్ పేరుతో రూ. 15 లక్షలకు ముంచిన వైనం
October 01, 2020ముంబై : మహిళలకు ఎస్కార్ట్ పేరుతో ముఠా సభ్యులు ఓ వ్యక్తిని నిండా ముంచారు. మేల్ ఎస్కార్ట్ ఉద్యోగం పేరుతో వ్యక్తి వద్ద నుండి రూ. 15 లక్షలు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టారు. బాధితుడి ఫిర్యాదు మ...
మహారాష్ట్రలో 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
October 01, 2020ముంబై : కరోనా నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ శివసేన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది...
లైంగిక దాడి.. విచారణకు హాజరైన అనురాగ్ కశ్యప్
October 01, 2020హైదరాబాద్: రేప్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైరక్టర్ అనురాగ్ కశ్యప్ .. ఇవాళ ముంబైలో పోలీసు స్టేషన్ ముందు హాజరయ్యారు. వెర్సోవా పోలిస్ స్టేషన్కు వెళ్లిన కశ్యప్ విచారణన...
‘యూట్యూబర్’ అరెస్ట్
September 30, 2020ముంబై : మహిళల పట్ల అసభ్య పదజాలంతో కూడిన వీడియోలు పోస్ట్ చేశాడనే ఆరోపణలపై ఢిల్లీకి చెందిన 33 ఏళ్ల ‘యూట్యూబర్‘ను ముంబై సైబర్ సెల్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఓ అధికారి...
లైంగిక దాడి కేసు: అనురాగ్కు నోటీసులు
September 30, 2020బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని చెబుతూ పాయల్ ఘోష్ ఇటీవల సంచలన విషయాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్గా మహారాష్ట్ర గవర్నర్ భగత్...
ఎన్డీఏ అసలు ఉనికిలో ఉందా : సామ్నా
September 29, 2020ముంబై : నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) నుంచి శిరోమణి అకాలీదళ్ వైదొలిగిన తర్వాత బీజేపీ సారథ్యంలోని కూటమి.. ఇంకా ఉనికిలో ఉందా? అంటూ శివసేన అధికార పత్రిక సామ్నా ఎద్దేవా చేసింది. ‘ఎన్డీఏ మూలస...
ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం
September 29, 2020ఐపీఎల్ 13వ సీజన్ అభిమానులకు మస్తు మజానిస్తున్నది. రికార్డు స్థాయి ఛేజ్ను మరువకముందే.. అంతకుమించి సూపర్ థ్రిల్లర్తో దుబాయ్ దద్దరిల్లింది. పడిక్కల్, ఫించ్, ఏబీ వీరవిహారంతో బెంగళూరు గెలుపు ఖాయ...
RCB vs MI: డివిలియర్స్ అదుర్స్.. బెంగళూరుకు భారీ స్కోరు
September 28, 2020దుబాయ్: ఐపీఎల్-13లో ముంబై ఇండియన్స్తో జరుగుతోన్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్(54: 40 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు ), అరోన్ ఫించ్(52...
శివసేనతో చేతులు కలిపే ఉద్దేశం లేదు : ఫడ్నవిస్
September 29, 2020ముంబై : శివసేనతో చేతులు కలిపే ఉద్దేశం తమకు లేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. సోమవారం ముంబైలో విలేకరులతో ఆయన మాట్లాడారు. శివసేన నేతృత్వంలోని మహా ...
పక్షి ఢీకొనడంతో తిరిగివచ్చిన విమానం
September 27, 2020ఢిల్లీ : ఇండిగో విమానం ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరింది. కానీ ఓ పక్షి ఢీకొనడంతో వెంటనే తిరిగి ముంబైకి వచ్చింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇండిగో విమానం 6E 5047 ముంబై నుంచి ఢిల్లీకి పయన...
డ్రగ్స్ కేసు: మీడియా ప్రవర్తనపై పోలీసులు ఫైర్
September 27, 2020సుశాంత్ సింగ్ మరణించినప్పటి నుండి నేషనల్ మీడియా చాలా అత్యుత్సాహం చూపిస్తుందని ఎన్నో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డ్రగ్స్ కేసుకి సంబంధించి ముంబై పోలీసులు పలు కోణాలలో విచార...
మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణ
September 26, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. రోజూ 15 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు గత 24 గంటల్ల...
చండీగఢ్లో ఆక్స్ఫర్డ్ టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ షురూ..
September 26, 2020న్యూఢిల్లీ: కొవిడ్ -19ను ఎదుర్కొనే అత్యంత సమర్థవంత టీకాల్లో ఒకటిగా భావిస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా రెండో దశ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ...
మహారాష్ట్రలో భారీగా కొత్త కేసులు
September 25, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. ప్రతిరోజు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 17,794 మం...
మహారాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఏక్నాథ్ షిండేకు కరోనా
September 25, 2020ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. సామాన్య ప్రజలతోపాటు మంత్రులు, అధికారులు, పోలీసులు వైరస్ బారినపడి విలవిలలాడుతున్నారు. తాజాగా ఇవాళ శివసేన నాయకుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్ర...
ఇవాళ ఎన్సీబీ విచారణకు హాజరుకానున్న రకుల్
September 25, 2020ముంబై: బాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కోసం టాలీవుడ్ నటి రకుల్ప్రీత్ సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట గురువారం హాజ...
పోలీసుల విచారణకు హాజరైన పాయల్ ఘోష్
September 25, 2020బాలీవుడ్ నటి పాయల్ పాయల్ ఘోష్ ఇటీవలే దర్శకుడు అనురాగ్ కాశ్యప్ పై లైంగిక దాడి ఆరోపణలు చేయగా..ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోద చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్ కాశ్యప్ ...
దీపికా తప్పించుకుంది..కానీ సారా అలీఖాన్
September 24, 2020బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్ర...
బుల్లెట్ రైలు ప్రాజెక్టు వేలం : రంగంలో ఏడు భారతీయ ఇన్ఫ్రా కంపెనీలు
September 24, 2020న్యూఢిల్లీ : బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం పనులు దక్కించుకునేందుకు పలు భారతీయ ఇన్ఫ్రా కంపెనీలు పోటీ పడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా లార్సెన్ అండ్ టుబ్రో, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, టాటా ప్రాజె...
రకుల్ విచారణతో టాలీవుడ్లో గుబులు..!
September 24, 2020సుశాంత్ సింగ్ అనుమానాస్పద ఆత్మహత్య విచారణలో భాగంగా డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఒక్కొక్కరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగాన...
ముంబైకి చార్టెడ్ ఫ్లైట్ లో దీపికాపదుకొనే
September 24, 2020బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంబంధమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి దీపికాపదుకొనే కు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం దీపిక...
బొమ్మ పడితే కరోనాను జయించొచ్చు..! మహాపోలీసుల ట్వీట్ వైరల్
September 24, 2020ముంబై: కరోనా వైరస్ ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. దీనినుంచి ఎవరికి వారు ఎలా రక్షించుకోవాలి? అనేదానిపై సోషల్మీడియా వేదికగా చాలామంది కంటెంట్ రైటర్స్ అవగాహన కల్పించారు. చాలామంది తమ సృజనాత్మకతను జో...
ముంబై మురిసె
September 24, 2020సీజన్ తొలి మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్.. రెండో మ్యాచ్లో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్లో రోహిత్ ముందుండి నడిపించడంతో భారీ స్కోరు చేసిన ముంబై.. ఆ తర్వాత ...
రోహిత్ 80..ముంబై భారీ స్కోరు
September 23, 2020అబుదాబి: హిట్మ్యాన్ రోహిత్ శర్మ(80: 54 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్లు) అద్భుత అర్ధశతకానికి తోడు సూర్య కుమార్ యాదవ్(47: 28 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్) రాణించడంతో ముంబై భారీ స్కోరు చేసింది. కోల్కత...
ముంబైలో కుండపోత.. నడుము లోతుల్లో వాననీరు.. ఫోటోలు
September 23, 2020ముంబై: ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. గత 24 గంటలుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో నగరంలోని చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కకుకున్నాయి. వార్డు మొత్తం వాన నీటితో నిండ...
అప్ సెట్ అయ్యా..అవన్నీ పుకార్లు: దియామీర్జా
September 23, 2020నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ లింక్స్ వ్యవహారంలో టాలెంట్ మేనేజర్ జయసాహాను విచారిస్తున్న క్రమంలో బాలీవుడ్ నటి దియా మీర్జా పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. 2019లో దియా డ్రగ్స్...
ముంబైని ముంచెత్తిన వాన.. వరద నీటిలో నాయర్ దవాఖాన
September 23, 2020ముంబై: ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. గత 24 గంటలుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో నగరంలోని చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కకుకున్నాయి. కరోనా రోగులకు సేవలందిస్తున్న నాయ...
ముంబైలో భారీ వర్షం
September 23, 2020ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురిశాయి. సియాన్, గోరేగావ్ సహా కొన్ని ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. సియా...
కారు టైర్లలో ఇరుక్కున్న కొండచిలువ.. బయటకు తీస్తుంటే చుట్టేసుకుంటుంది!
September 22, 2020ఈ మధ్య కొండచిలువల తాకిడి ఎక్కువగా వినిపిస్తుంది. ఎలాంటి వాహనాల్లో అయినా కొండచిలువ దర్శనం కలుగుతుంది. మొన్నటికి మొన్న ఆటోలోని వెనుక సీట్లో కొండచిలువను చూడటంతో డ్రైవర్ బిత్తరపోయాడు. ఇప...
మహారాష్ట్రలో 33 వేలు దాటిన కరోనా మరణాలు
September 21, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత కొన్నాళ్లుగా రోజూ 15 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు కూడా కొత్తగా 15,7...
ముంబైవాసుల్లో చాలామంది కొవిడియట్సేనట!
September 21, 2020ముంబై: కొవిడియట్స్.. కొవిడ్ నిబంధనలు పాటించనివారిని ఇలా పిలుస్తున్నారు. అయితే, ముంబైలో చాలామంది ఇలాంటివారేనని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) వెల్లడించింది. మహమ్మారి విజృంభణ కొనసాగుత...
ముంబై సినీపరిశ్రమ ప్రజల ప్రాణాలు తీస్తోంది : రూప గంగూలీ
September 21, 2020న్యూఢిల్లీ : ముంబై సినీపరిశ్రమ (బాలీవుడ్)పై బీజేపీ ఎంపీ రూప గంగూలీ విరుచుకుపడ్డారు. జనాలను మత్తు పదార్ధాలకు బానిసలుగా మారుస్తూ వారి ప్రాణాలను తీస్తోందని ఆరోపించారు. పరిశ్రమలోని కొందరు పేరున్న వ్యక...
సూపర్ చెన్నై..బోణీ కొట్టిన ధోనీ సేన
September 19, 2020అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సంప్రదాయానికి భిన్నంగా ఎలాంటి హంగామా లేకుండానే 13వ సీజన్ మొదలైంది. అబుదాబి వేదికగా శనివారం రాత్రి జరిగిన ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛా...
IPL 2020: చెన్నై లక్ష్యం 163
September 19, 2020అబుదాబి: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మంచి స్కోరే చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(33), సౌరభ్ తివారీ(42) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 9 ...
స్టేడియానికి బయలుదేరిన ధోనీ టీమ్
September 19, 2020న్యూఢిల్లీ: ఐపీఎల్ 13వ సీజన్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. యూఏఈలో నిర్వహిస్తున్న ఈ సీజన్ తొలి మ్యాచ్లో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్కింగ్స్ జట్టు, హిట్ మ్య...
మరో 42 రన్స్ చేస్తే చెన్నైపై టాప్ స్కోరర్గా రోహిత్
September 19, 2020హైదరాబాద్: ఐపీఎల్ 13వ సీజన్ నేటినుంచి ప్రారంభం కానుంది. యూఏఈలోని అబుదాబీలో మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్ తలపడనున్నాయి. అయితే ముంబై ఇండియన్స్...
మహారాష్ట్ర పోలీసులను వదలని కరోనా
September 18, 2020ముంబై : మహారాష్ట్ర పోలీసులను కరోనా వదలడం లేదు. చాలామంది వైరస్ బారినపడి విలవిలాడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 434 మంది కరోనా బారిపడగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా నలుగురు సిబ్బంది మృతి చెందారని ఆ శ...
గంజాయితో పట్టుబడిన మహిళలు..
September 18, 2020ముంబై : ముంబైలో అథేరీ ప్రాంతంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులక...
కరోనా పాజిటివ్ అని చెప్పి ప్రియురాలితో సరసాలు
September 18, 2020ముంబై : కంటికి కనిపించని కరోనా వైరస్ పేరుతో ఎందరో ఎన్నెన్నో నాటకాలు ఆడుతున్నారు. కరోనా సోకిందని భార్యకు చెప్పి.. ప్రియురాలితో సరసాలాడుతున్నాడు ఓ భర్త ఎట్టకేలకు అడ్డంగా దొరికిపోయాడు. ...
ఐపీఎల్లో ముంబై తరఫున బరిలో అర్జున్ టెండూల్కర్?
September 17, 2020ముంబై : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ను ఈ సీజన్ ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్ తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ఓ ఫొటోనే కారణం. ప...
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు
September 16, 2020ముంబై: బులియన్ మార్కెట్లో పసిడి పరుగులు కొనసాగుతున్నాయి. గత వారం కొంత మేరకు తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ వారం మళ్లీ పెంపు బాటపట్టాయి. బుధవారం కూడా బులియన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. అ...
రోడ్డు మీద ఆడుకుంటున్న బాలుడుని కారుతో తోక్కేసిన డ్రైవర్!
September 16, 2020పిల్లలు ఆడుకునే రోడ్డు మీద కూడా ఎంత నిర్లక్ష్యంగా కారు నడుపుతారో. వారి ఎంజాయ్మెంట్కు పాపం చిన్నారులు బలవుతున్నారు. అభం సుభం తెలియని 3 ఏండ్ల బాలుడు రోడ్డు మీద ఆడుకుంటున్నాడు. ఆ సమయంలోనే అట...
రూ.2 కోట్లు నష్టపరిహారం ఇప్పించండి: కంగనా పిటిషన్
September 16, 2020ముంబై: ముంబైలో బీఎంసీ అధికారులు కూల్చివేసిన తన కార్యాలయానికి నష్టపరిహారం ఇవ్వాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు తనకు రూ.2 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ ...
పది అంతకంటే ఎక్కువ కరోనా కేసులుంటే భవనం సీజ్
September 16, 2020ముంబై : ఓ బిల్డింగ్లో పది లేదా అంతకంటే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితే ఆ బిల్డింగ్ను అధికారులు సీజ్ చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్ప...
క్వారంటైన్ కేంద్రంలో బాలికపై లైంగిక దాడికి యత్నం.. యువకుడి అరెస్టు
September 15, 2020ముంబై : క్వారంటైన్ కేంద్రాల్లోనూ మహిళలకు మృగాళ్ల బారి నుంచి రక్షణ లేకుండా పోయింది. ప్రాణాంతక వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నా కనికారం లేకుండా పైశాచికంగా పశువాంఛ తీర్చుకుంటున్నారు. ఇటీవల కేరళలో ...
మహారాష్ట్రలో భారీగా కరోనా కేసులు!
September 15, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. గత వారం రోజులుగా ప్రతిరోజు 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం కూడా 20,482 మందికి కరోనా పాజిటివ్గా ...
సెలూన్ వద్ద ప్రత్యక్షమైన మిల్కీ బ్యూటీ..ఫొటోలు చక్కర్లు
September 15, 2020సత్యదేవ్, తమన్నా కాంబోలో వస్తున్న గుర్తుందా సీతాకాలం సినిమా షూటింగ్ ఇటీవలే గ్రాండ్ గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపిన మిల్కీ బ్యూటీ ఈ చిత...
జయాజీ.. మీ కూతురైతే ఇలాగే మాట్లాడేవారా?: కంగనా
September 15, 2020ముంబై: బాలీవుడ్లో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందంటూ బీజేపీ ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ అమితాబ్ సతీమణి జయాబచ్చన్ రాజ్యసభలో ఆగ్రహం వ్యక్తంచేయడంపై బాలీవుడ్ నట...
'ఇక నుంచి నేను బీజేపీ-ఆర్ఎస్ఎస్తోనే'
September 15, 2020ముంబై : ఇక నుంచి తాను బీజేపీ-ఆర్ఎస్ఎస్తోనే ఉంటున్నట్లు నేవీ మాజీ అధికారి మదన్శర్మ తెలిపారు. మహారాష్ర్ట గవర్నర్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివసేన కార్యకర్తలు తనపై దాడ...
కోహ్లీకి మంచి భవిష్యత్ ఉంటుందని అప్పుడే ఊహించా : భజ్జీ
September 14, 2020రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీలో అస్సలు భయం కనిపించదని.. 2008లో కోహ్లి ఆటను చూసి మంచి భవిష్యత్ ఉంటుందని ఊహించానని హర్భజన్ సింగ్ అన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల...
శవాలు తారుమారు చేసిన సిబ్బంది.. ముంబై దవాఖానపై కేసు నమోదు
September 14, 2020ముంబై : మహారాష్ర్టలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. కరోనా కారణంగా వైద్య సిబ్బంది రోగులు, మృతదేహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి తాజా సంఘటనే సాక్ష్యంగా నిలిచింది. వైద్య సిబ...
పెళ్లికి అంగీకరించలేదని.. ఏకాంతంగా ఉన్న పొటోలను సోషల్ మీడియాలో పెట్టాడు..
September 14, 2020సూరత్ : నిశితార్థం విరమించుకున్న బాలిక తల్లిదండ్రులపై యువకుడు పగ పెంచుకున్నాడు. ఆ కుటుంబం పరువు జజారుకిడ్చాలన్న ఉద్దేశంతో గతంలో ఆమెతో ఏకాంతంగా ఉన్నఅభ్యంతకర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బా...
ముంబై టు హైదరాబాద్..మకాం మార్చనున్న మరో నటి!
September 14, 2020కొందరు హీరోయిన్లు వివిధ భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంటారనే సంగతి తెలిసిందే. పుట్టి పెరిగిన స్థలం, భాషతో సంబంధం లేకుండా బహుభాషా చిత్రాల్లో నటిస్తూ ఫాలోవర్లను పెంచ...
మెట్రో అజాగ్రత్త వల్లే యువకుడు బలయ్యాడు.. ఒక్క నిమిషంలోనే!
September 14, 2020ప్రమాదాలు చెప్పిరావు. అలా వస్తే అందరూ జాగ్రత్తపడుతారు కదా. అందుకేనేమో మెట్రో చేసిన నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బైక్ ప్రమాదానికి గురయ్యారు. బైక్ మీద వెళ్తున్న ఇద్దరు బారికేడ్ పక్కనే వెళ్...
మహారాష్ట్రలో విజృంభిస్తున్న మహమ్మారి
September 13, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నది. గత వారం రోజుల నుంచి ప్రతి రోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కూడా కొత్తగా 22,453 మందికి కరోనా పాజిట...
ప్రాణం తీసిన బారీకేడ్
September 13, 2020ముంబై : ముంబై గరంలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన ఉన్న బారీకేడ్ మీదపడి యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. క్రాంతినగర్ ఖురాన్కు చెందిన మనోజ్...
కూల్చివేతపై గవర్నర్కు కంగనా ఫిర్యాదు
September 13, 2020ముంబై : మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భేటీ అయ్యారు. అకారణంగా తన కార్యాలయాన్నికూల్చివేయడంపై గవర్నర్కు కంగనా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీరి భేటీ దాదా...
పోలార్డ్ వచ్చేశాడు.. మరో ఆరురోజుల్లో ఐపీఎల్
September 13, 2020సెప్టెంబర్ 19న యూఈఏలో జరుగనున్న ఐపీఎల్-2020లో ఆడేందుకు ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ తన కుటుంబంతో కలిసి అబుదాబి చేరుకున్నాడు. అతడితో పాటు షెర్ఫాన్ రూథర్ఫర్డ్ కూడా జట్టుతో ...
రూ.5 లక్షల రివార్డు ఉన్న వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
September 13, 2020న్యూఢిల్లీ: వాంటెడ్ క్రిమినల్ ధావల్ త్రివేదిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. రూ.5 లక్షల రివార్డు ఉన్న అతడిని ఢిల్లీ క్రైం బ్రాంచ్, అంతరాష్ట్ర పోలీస్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. వృత్తిపరంగా ఉపాధ్యాయ...
ఉద్ధవ్ థాకరే రాజీనామాకు నేవీ వెటరన్ మదన్శర్మ డిమాండ్
September 13, 2020ముంబై : రాష్ర్టంలో శాంతిభద్రతలను పరిరక్షించలేకపోతే మహారాష్ర్ట సీఎం పదవీకి వెంటనే రాజీనామా చేయాల్సిందిగా ఉద్ధవ్ థాకరేను నేవీ వెటరన్ మదన్శర్మ డిమాండ్ చేశారు. తనపై శివసేన కార్యకర్త...
నేడు మహారాష్ట్ర గవర్నర్ను కలువనున్న కంగనా రనౌత్
September 13, 2020ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలవనున్నారు. ముంబైలోని రాజ్ భవన్లో సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఆమె గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. శివసేనతో ...
యూఏఈకి విండీస్ ఆటగాళ్లు
September 12, 2020అబుదాబి: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో అదరగొట్టిన వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ ఈ ఏడాది ఐపీఎల్ కోసం యూఏఈకి చేరుకున్నాడు. అబుదాబిలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుతో ...
మహారాష్ట్రలో మహమ్మారి ఉగ్రరూపం
September 12, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నది. గత నాలుగైదు రోజుల నుంచి ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 22,084 క...
బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదాసానికి కరోనా పాజిటివ్
September 12, 2020ముంబై : ముంబైలో కరోనా రోజు రోజుకు విస్తరిస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు మహమ్మారి బారినపడుతున్నారు. బాలీవుడ్లో ఇప్పటికే పలువురు కరోనా...
రియాతో కలిసి డ్రగ్స్ తీసుకున్న రకుల్, సారా?
September 12, 2020ముంబై : నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా లీలలు వెలుగు చూశాయి. సుశాంత్తో ప్రేమాయణంలో ఉన్న రియా చక్రవర్తి అరెస్టుతో డ్రగ్స్ కుంభకోణం బయటపడింది. ఇప్పటికే ఈ ...
Dream 11 IPL 7రోజుల్లో చెన్నై చిందేసేనా..
September 12, 2020పది సీజన్లు.. ఎనిమిది ఫైనళ్లు.. మూడు టైటిళ్లు..ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర ఇది.వేదిక ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. ఫైనల్ చేరడమే లక్ష్యంగా బరిలో దిగే ‘తలా’ గ్యాంగ...
మహారాష్ట్రలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు
September 11, 2020న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత కొద్ది రోజుల నుంచి రోజూ 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కూడా కొత్తగా 24,886 మందికి కరోనా...
కంగనా నెత్తిన మరో పిడుగు.. డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై దర్యాప్తుకు ఆదేశం
September 11, 2020ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీరు(పీవోకే)తో పోల్చిన ఆమెపై శివసేన కన్నెర్ర జేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె...
మీరు కూల్చేసిన ఆఫీసు నుంచే పని చేస్తా..
September 11, 2020బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆఫీసును బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేసిన విషయం తెలిసిందే. ధ్వంసం చేసిన ఆఫీస్ భవనాన్ని మళ్లీ నిర్మించుకునే స్థోమత తనకు లేదని, ఆ భవన శిథ...
నాపై కంగనా ఆరోపణలు అబద్ధం : శరద్ పవార్
September 11, 2020ముంబై : బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేసిన నటి కంగనా రనౌత్ భవనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, నాపై ఆమె చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీ...
రియా, షోయిక్ బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
September 11, 2020ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి, సుశాంత్ మేనేజనర్ శామ్యూల్ మిరాండా, పని మనిఫి దీపేశ్ సావంత్, డ్రగ్స్ డీలర్లు అ...
ముంబై, నాసిక్లో స్వల్ప భూకంపం
September 11, 2020ముంబై: మహారాష్ట్రలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ముంబైలో ఈరోజు తెల్లవారుజామున 3.57 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోల...
ఉమ్మి లేకుండా బౌలింగ్ చేయడం కష్టమే : జహీర్ ఖాన్
September 10, 2020ఉమ్మి ఉపయోగించకుండా బౌలింగ్ చేయడం బౌలర్లకు కొంచెం కష్టమే అని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు. అయితే పరిస్థితులకు తగినట్లుగా మారాల్సిన అవసరం ఉన్నదని ఆయన నొక్కిచెప్పారు. చాలా ...
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ
September 10, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం కూడా కొత్తగా 23,446 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆ రా...
తన కార్యాలయంలో బీఎంసీ కూల్చివేతలను పరిశీలించిన కంగనా
September 10, 2020ముంబై: నటి కంగనా రనౌత్ గురువారం తన కార్యాలయానికి వెళ్లారు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేసిన వాటిని ఆమె పరిశీలించారు. కంగనా తన కార్యాలయంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపించ...
బీజేపీ లేదా ఆర్పీఐలో చేరుతానంటే కంగనాను స్వాగతిస్తాం..
September 10, 2020ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ లేదా ఆర్పీఐలో చేరుతానంటే తాము స్వాగతిస్తామని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే తెలిపారు. గురువారం ఉదయం ముంబైలోని ఆమె ఇంటికి ఆయన వెళ్లారు. సినిమాల్లో నటించేంత వరకు ర...
మహారాష్ట్ర నుంచి ముంబైని వేరుచేసేందుకు కుట్ర: శివసేన
September 10, 2020ముంబై: మహారాష్ట్ర నుంచి ముంబైని వేరుచేసే కుట్ర జరుగుతోందని శివసేన ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నదని తన అధికార పత్రిక ‘సామ్నా’లో బుధవారం విమర్శించింది. అందుకే మొదట మహారాష్ట్...
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
September 10, 2020ముంబై: భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోళ్ల అండతో రెండు రోజుల వరుస నష్టాలను బ్రేక్ చేస్తూ ఈ రోజు లాభాలు మూటగట్టుకున్నాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సి...
ముంబై మేయర్కు కరోనా పాజిటివ్
September 10, 2020ముంబై: కరోనాకు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరగిపోతున్నది. తాజాగా ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్కు కరోనా వైరస్ సోకింది. తాను కరోనా పరీక్షల...
రోహిత్ సిక్స్ కొడితే.. బంతి బస్సుపై పడింది: వీడియో వైరల్
September 10, 2020దుబాయ్: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఆటగాళ్లు ఫ్లడ్లైట్ల వెలుతురులో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. హిట్మ్యాన్ రోహిత్ శర్మ సా...
రియా, ఆమె సోదరుడి బెయిల్పై కోర్టులో రేపు విచారణ
September 09, 2020ముంబై: సుశాంత్ మరణం కేసులో డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తిల బెయిల్ పిటిషన్లపై ముంబై ప్రత్యేక కోర్టు గురువారం విచారణ జరుపనున్నది. సుశాంత్ మరణం కేసులో డ్రగ్స్ కో...
కంగనాకు సుబ్రహ్మణ్యస్వామి మద్దతు
September 09, 2020న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మద్దతు తెలిపారు. ఆత్మస్థైర్యంతో నడచుకోవాలని, ఈ కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కంగనా రనౌత్ ఇటీవల ముంబైని పాకిస్థా...
కూల్చివేతల వల్ల కంగనాకు అనవసర ప్రచారం: శరద్ పవార్
September 09, 2020ముంబై: నటి కంగనా రనౌత్కు చెందిన కార్యాలయాన్ని ముంబై కార్పొరేషన్ అధికారులు కూల్చివేయడం వల్ల ఆమెకు అనవసర ప్రచారం కల్పించినట్లవుతున్నదని రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ అ...
అక్రమంగా నోటీసులు ఇచ్చారు: కంగనా లాయర్
September 09, 2020ముంబై: ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేత పనులపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీ మాట్లాడుతూ.. బృహన్ ముంబై కార్పొ...
ముంబై ఎయిర్ పోర్టుకు కంగనా..శివసేన ఆందోళన
September 09, 2020బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేత పనులపై ముంబై హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ ముంబైకి చేరుకున్నారు. అయితే కంగనా వస్తున్నట్టు సమాచారమందుకున్న...
కంగనా ఆఫీసు కూల్చివేతపై ముంబై హైకోర్టు స్టే
September 09, 2020ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. బీఎంసీ అధికారులు ముంబైలోని తన కార్యాలయం కూల్చివేయడంపై కంగనా హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కంగనా కార్యాలయం క...
కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేత..ఫొటోలు
September 09, 2020సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులే లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ...
కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేత.. ముంబై ఇప్పుడు పీవోకే
September 09, 2020హైదరాబాద్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆఫీసును బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇవాళ కూల్చివేశారు. ముంబైలోని పాలి హిల్స్లో ఆ ఆఫీసు ఉన్నది. బాంద్రా బంగ్లాలో అక్రమంగా మార్పులు జ...
కంగనాతో సినిమాకు నో చెప్పిన లెజెండ్..!
September 08, 2020ఇండియాలో ఉన్న ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో పీసీ శ్రీరామ్ ఒకరనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ డైరెక్టర్ కం సినిమాటోగ్రాఫర్ ప్రస్తుతం నితిన్ రంగ్ దే సినిమాకు పని చేస్తున్నాడరు. ...
అన్నింటిని అధిగమించి.. ఐఐఎంలో చేరాడు!
September 08, 2020లక్నో : అన్ని అవయవాలు బాగుండి, ఇంట్లో సౌకర్యాలు ఉన్నా చాలా మంది యువకులు చదువుకు దూరం అవుతున్నారు. ఈ 21 ఏండ్ల యువకుడు మాత్రం వీరందిరికీ భిన్నంగా చదివి.. తాను కలలు గన్న ఐఐఎం-లక్నోలో చేరాడు. ఎన్నో సమస...
ముంబై పోలీసుల విచారణకు సహకరిస్తా: కంగనా
September 08, 2020ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, శివసేన సీనియర్నేత ముంబై-పీవోకే కామెంట్లు ఇండస్ట్రీలో, రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో చిక్కుల్లో ...
డ్రగ్స్ వాడినట్లు నిరూపిస్తే ముంబైని విడిచిపోతా: కంగనా
September 08, 2020మనాలి: తాను డ్రగ్స్ వాడినట్లు నిరూపిస్తే ముంబైని విడిచిపోతానని నటి కంగనా రనౌత్ తెలిపారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్, ముంబై పోలీసుల ఆదేశాలను తాను సంతోషంగా స్వీకరిస్తానని ఆమె చెప్పారు. తనకు...
సుశాంత్ సోదరిపై రియా ఫోర్జరీ కేసు
September 08, 2020ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో వివిధ దర్యాప్తు సంస్థల నుంచి విచారణను ఎదుర్కొంటున్న బాలీవుడ్ కథానాయిక రియా చక్రవర్తి సోమవారం సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ ఫోర్జరీ ప...
కంగనకు వై ప్లస్ సెక్యూరిటీ
September 08, 2020బుధవారం ముంబై వెళ్లనున్న నటిన్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్' కేటగిరీ కింద భద్రత కల్పించింది. 10 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు ఆమెకు భద్...
పెరిగిన బంగారం, వెండి ధరలు
September 07, 2020ముంబై: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లోనూ సోమవారం పసిడి ధరలు కొంచెం భారమయ్యాయి. గత వారం తీవ్ర ఒడిదుడుకులతో సాగిన బంగారం ధరలు డ...
ధోని సాహసోపేత నిర్ణయం.. 19నే ముంబైతో బరిలోకి
September 07, 2020ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఏ కెప్టెన్ తీసుకోని నిర్ణయాన్ని ధోని తీసుకున్నాడు. జట్టులో ఆటగాళ్లతో సహా సిబ్బందికి కరోనా సోకడంతో 19న ముంబైతో ప్రారంభ మ్యాచ్ ఆడటానికి బదులు 23న తమ మొదటి మ...
60 నిమిషాలు, 50 మార్కులు.. తుది పరీక్షలపై ముంబై వర్సిటీ కసర్తతు
September 07, 2020ముంబై: ఎట్టకేలకు సుదీర్ఘ చర్చల తర్వాత తుది పరీక్షలు నిర్వహించాలని ముంబై యూనివర్సిటీ నిర్ణయించింది. అయితే విద్యార్థులు ఇంటి వద్దనే ఆన్లైన్లో ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేప...
కంగనాకు కేంద్రం భద్రత కల్పించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది..
September 07, 2020ముంబై: మహారాష్ట్ర, ముంబైని అవమానించిన నటి కంగనాకు కేంద్రం వై కేటగిరి భద్రత కల్పించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అన్నారు. మహారాష్ట్ర అంటే కేవలం ఎన్సీపీ, శివసేన, కాం...
లిఫ్టు గుంతలోపడి రిటైల్ చైన్ డైరెక్టర్ దుర్మరణం
September 07, 2020ముంబై : లిఫ్టు గుంతలోపడి రిటైల్ చైన్ డైరెక్టర్ దుర్మరణం పాలయ్యాడు. ముంబై వర్లీ ప్రాంతంలోని బ్యూనా విస్టా భవనంలో ఈ ఘటన జరిగింది. రిటైల్ చైన్ డైరెక్టర్గా పని చేస్తున్న విశాల్ మేవానీ (46) కోహినూర...
ముంబైలో స్వల్ప భూకంపం.. 3.5 తీవ్రత
September 07, 2020ముంబై: వరుస భూ కంపాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై వణికిపోతున్నది. గత శుక్ర, శనివారాల్లో ఉత్తర ముంబైలో భూమి కంపించింది. తాజాగా ఈరోజు ఉదయం 8 గంటలకు మరోసారి స్వల్పంగా భూకంపం వచ్చింది. ర...
ముంబైలో భారీగా డ్రగ్స్, డబ్బులు స్వాధీనం
September 06, 2020ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో భారీగా డ్రగ్స్, డబ్బులు పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ యూనిట్ ఆదివారం ఆకస్మిక దాడులు చేసింది. ఈ సందర్భంగా హషీష్, ఎల్ఎస్డి, గంజా వంట...
రానున్న మూడు నెలలు సవాళే : సీఎం ఉద్ధవ్ ఠాక్రే
September 06, 2020ముంబై : రానున్న మూడు నెలల్లో రాష్ట్రంలో కరోనా మరింత విజృంభించే అవకాశముందని, పరిస్థితిని ఎదుర్కొవడం సవాళేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కరోనా పరిస్థితిపై శనివారం...
ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. 19న తొలి మ్యాచ్
September 06, 2020న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ మ్యాచ్ల షెడ్యూల్ను ఐపీఎల్ పాలకమండలి ఆదివారం విడుదల చేసింది. ...
బుల్లెట్ రైలు మరింత ఆలస్యం కానుందా ?
September 06, 2020ముంబై :కరోనా ఎఫెక్ట్ ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పై పడింది. లాక్ డౌన్ కారణంగా పనులు పూర్తవ్వడానికి మరికాస్త సమయం పట్టేలా ఉన్నదని రైల్వే బోర్డు సీఈవో అండ్ ఛైర్మన్ వీకే యాదవ్...
కరోనా అంటిస్తుందనే భయంతో తల్లిని నిర్బంధించాడు..
September 05, 2020ముంబై: వృద్ధురాలైన తల్లి కరోనాబారినపడి తనకూ, తన భార్యకు ఎక్కడ అంటిస్తుందోనన్న భయంతో ఓ కొడుకు మాతృమూర్తిని నాలుగునెలలుగా గదిలో నిర్బంధించాడు. దూరం నుంచి అన్నంపెడుతూ ఆమెను బయటకు రానీయలేదు. దీంతో భయపడ...
ముంబైలో భూకంపం.. 2.7 తీవ్రత
September 05, 2020ముంబై: మహారాష్ట్రలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత నాసిక్లో భూమి కంపించగా, ఈరోజు ఉదయం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 2.7గా నమో...
కంగనాపై ఫైర్ అవుతున్న సినీ ప్రముఖులు
September 05, 2020కాంట్రవర్సీస్కు కేరాఫ్ అడ్రెస్గా నిలుస్తూ వస్తున్న కంగనా రనౌత్.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించినప్పటి నుండి పలువురిని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేస్తూ వస్తుంది. మూవీ మాఫియా కం...
ధైర్యముంటే ఆపండి!
September 05, 2020బాలీవుడ్ యువహీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి సీబీఐతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను ముమ్మరం చేశాయి. ఈ ఆత్మహత్య ఉదంతంలో మొదటి నుంచి సుశాంత్ కుటుంబానికి అండగా ...
ముంబైపై కంగనా కామెంట్స్..సెలబ్రిటీల రియాక్షన్
September 04, 2020ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి తర్వాత నటి కంగనా రనౌత్ తరచూ తన కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముంబై నగరాన్ని పీవోకేతో పోల్చుతూ కంగనా చేసిన వ్యాఖ్యలపై ...
సీఎస్కే ఆటగాళ్లకు కరోనా నెగిటివ్.. ముంబైతో తొలిమ్యాచ్ ఆడనున్న చెన్నై
September 04, 2020చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లందరికీ తాజాగా రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆ జట్టు ప్రతినిధులు తెలియజేశారు. దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వ...
సుశాంత్ ప్రతీసారి భయపడుతున్నట్టు చెప్పాడట..!
September 03, 2020సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మృతి కేసును సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్ లింక్ తోపాటు పలు కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఇదిలా ఉంటే సుశాంత్ సి...
‘మహా’ పోలీసులను వదలని కరోనా
September 03, 2020ముంబై : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్యులతోపాటు అందరినీ వైరస్ వణికిస్తోంది. శాంతిభద్రతల సంరక్షణకు పగలూరాత్రితేడా లేకుండా శ్రమించే పోలీసులు వైరస్ బారినపడి ప్రాణాలు క...
దిలీప్ కుమార్ సోదరుడు ఇషాన్ఖాన్ కన్నుమూత
September 03, 2020ముంబై : బాలీవుడు సీనియర్ నటుడు దిలీప్ కుమార్ సోదరుడు ఇషాన్ఖాన్ (90) గురువారం తెల్లవారుజూమున కన్నుమూశారు. కొంతకాలంగా గుండెజబ్బు, అల్జీమర్స్తో బాధపడుతున్న ఆయన గత నెల 16న కరోనా బారినపడ్డార...
ఐపీఎల్ నుంచి మలింగ ఔట్
September 03, 2020అబుదాబి: డిఫెండింగ్ చాం పియన్ ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ లసిత్ మలింగ.. ఐపీఎల్కు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ ఐపీఎల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు మలింగ బుధవారం ఒక ప్రకటనలో పేర్క...
బిల్డింగ్లో కూలిన ఐదు ఫ్లోర్ల ముందు భాగం
September 02, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒక బిల్డింగ్లోని ఐదు ఫ్లోర్ల ముందు భాగం కూలిపోయింది. డోంగ్రీ ప్రాంతంలోని రత్నదీప్ బార్ సమీపంలో ఉన్న ఎస్టీ బిల్డింగ్ చౌక్ వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అక్కడి ...
1500 + 300 = 1800 అని ఎంత చెబుతున్నా.. ఈ పనిమనిషి ఒప్పుకోవడం లేదు!
September 01, 2020మహిళలు చదువుకున్నా, చదువుకోక పోయినా డబ్బు విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. ఏ మాత్రం తేడా జరిగినా వెంటనే నిలదీస్తారు. ముఖ్యంగా కష్టపడి పనిచేసేవాళ్లు ఇంకా ధైర్యంగా ఉంటారు. అయితే ఓ కుర్రాడ...
నిరాడంబరంగా గణపతి నిమజ్జనాలు
September 01, 2020హైదరాబాద్: వినాయక చవితి వచ్చిందంటే గతంలో వీధి వీధి, ఊరూ వాడ ప్రత్యేక శోభను సంతరించుకునేవి. చిన్న సైజు నుంచి భారీ సైజు వరకు వివిధ పరిమాణాల్లో గణపతి విగ్రహాలు ఆకట్టుకునేవి. రాత్రి అయ...
కారు కేఫ్లోకి దూసుకెళ్లి నలుగురి దుర్మరణం
September 01, 2020ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో క్రాఫోర్డ్ మార్కెట్లో కారు అదుపుతప్పి కేఫ్లోకి వేగంగా దూసుకెళ్లడంతో నలుగురు దుర్మరణం పాలయ్...
ముంబై ఎయిర్పోర్టులో అదానీకే 74 శాతం వాటా
August 31, 2020హైదరాబాద్: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మెజారిటీ వాటాను హస్తగతం చేసుకునేందుకు అదానీ ఎంటర్ప్రైజెస లిమిటెడ్ అంగీకారం తెలిపింది. దీంతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నవీ ముంబై విమాన...
కొత్త జెర్సీని ఆవిష్కరించిన ముంబై ఇండియన్స్
August 30, 2020ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 కోసం చెన్నై సూపర్ కింగ్స్ మినహా ప్రతి అన్ని జట్లు సన్నాహాలను ప్రారంభించారు. ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీజన్...
రూ.90కి చేరువలో పెట్రోల్ ధర!
August 30, 2020న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. పన్నెండు రోజులపాటు వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలకు చమురు కంపెనీలు నిన్న విరామం ఇచ్చాయి. మళ్లీ ఈ రోజు లీటర్కు 9 పైసలు పెంచుతూ నిర్ణయం...
'దావూద్ మా దేశ పౌరుడు కాదు'
August 30, 2020న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది దావూద్ ఇబ్రహీం ఎప్పటికీ తమ దేశ పౌరుడు కాడని కామన్వెల్త్ ఆఫ్ డొమినికా ప్రభుత్వం తెలిపింది. ‘పెట్టుబడుల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా పౌరసత్వ...
హఫీజ్ సయీద్ అనుచరులకు 16 ఏండ్ల జైలు
August 29, 2020లాహోర్: ఉగ్రవాదులకు నిధులు అందించారన్న అభియోగంపై 2008 నాటి ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్కు చెందిన ముగ్గురు అనుచరులకు పాకిస్థాన్లోని లాహోర్ ఉగ్రవాద వ్యతిరేక శిక్ష విధించింది. నిందితుల్లో...
ముంబై భామ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
August 28, 2020తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో దేశవ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకుంది ముంబై భామ ఆదా శర్మ. సినిమాలతో సంబంధం లేకుండా ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో అందరినీ అలరిస్తుంటుంది. లా...
రూ. 10తో పోయేదానికి 2.45 లక్షలు ఫైన్ కట్టాడు..!
August 27, 2020రెస్టారెంట్, హోటల్స్లో చిన్న చిన్న దోపిడీలు జరుగుతుంటాయి. అంటే దొంగలు వచ్చి దోచుకుపోవడం కాదు. రెస్టారెంట్కు వచ్చిన కస్టమర్ల దగ్గర యజమానులు దోచుకోవడం అన్నమాట. పది రూపాయలు అయితే ...
ఢిల్లీ నుంచి ముంబైకి చేరిన మరో సీబీఐ బృందం
August 27, 2020ముంబై: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి చెందిన మరో బృందం ఢిల్లీ నుంచి ముంబైకి చేరింది. సుమారు ఐదు నుంచి ఆరు మందితో కూడిన సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో శాంటాక్రూజ్లోని డీఆర్డీవో...
నాకు, నా కుటుంబానికి ప్రాణ హాని ఉంది..రక్షణ కోరిన రియా
August 27, 2020సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి తాజాగా తన సోషల్ మీడియాలో నాకు, నా కుటుంబానికి ప్రాణ హాని ఉంది. ఇందుకు గాను రక్షణ కల్పించాలని ముంబై పోలీసు...
మహద్ ఘటన.. 15కు చేరిన మృతులు
August 27, 2020ముంబై: మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని మహద్లో సోమవారం సాయంత్రం ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. శిథిలాల నుంచి బుధవారం మరో రెండు మృతదేహాలను వెలికి తీసినట్టు అధికారులు తెలిపారు. ...
మహారాష్ట్రలో ఒక్కరోజే 295 కరోనా మరణాలు
August 26, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. కొత్త కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం క...
మహారాష్ర్టలో 7లక్షలు దాటిన కరోనా కేసులు
August 25, 2020ముంబై : మహారాష్ర్టలో కరోనా కేసులు 7లక్షల మార్కును దాటాయి. రాష్ర్టంలో ప్రతిరోజు 10వేల పైనే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,425 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 7,03,823కు...
ఇద్దరు ముంబై పోలీస్ అధికారులకు సీబీఐ సమన్లు
August 25, 2020ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం ఇద్దరు ముంబై పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది. సుశాంత్ మరణం కే...
అదానీ చేతికి ముంబై ఎయిర్పోర్టు?
August 25, 2020న్యూఢిల్లీ, ఆగస్టు 24: బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్.. జీవీకే ఆధ్వర్యంలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే మెజారిటీ వాటా కొనుగోలుక...
మహారాష్ర్టలో కొత్తగా 11,015 కరోనా కేసులు.. 212 మరణాలు
August 24, 2020ముంబై : మహారాష్ర్టలో గడిచిన 24 గంటల్లో 11,015 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 6,93,398కి చేరుకుందని వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ 212 మంది వ్యాధి బార...
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ముంబై సీఎస్టీకి మెరుగులు
August 24, 2020ముంబై: ముంబైలోని అతిపెద్ద రైల్వే టెర్మినల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ను మెరుగులు దిద్దేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. రూ.1,642 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దనున్నట్లు అధిక...
బస్టాండ్లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
August 24, 2020ముంబై : దక్షిణ ముంబై నాగ్పాడా ప్రాంతంలోని బెల్లాసిస్ రోడ్డు బస్టాండ్లో సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకున్నాడు. స్థానికులు ఫోన్ చేసి విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఘటనా స్థలానికి చేరుకొ...
సుశాంత్ తరుచుగా వెళ్లే రిసార్టులో సీబీఐ దర్యాప్తు
August 24, 2020ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ తరుచుగా వెళ్లే ముంబైలోని ఒక రిసార్టును సీబీఐ అధికారులు సోమవారం సందర్శించారు. మరణానికి ముందు సుశాంత్ అంధేరీలోని వాటర్స్టోన్ రిసార్టులో సుమారు రెండు నెలల పాటు ఉన్...
యూఏఈ బయల్దేరిన ‘ఢిల్లీ క్యాపిటల్స్’
August 23, 2020ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లు ఆదివారం యూఏఈ బయల్దేరారు. వెళ్లే ముందు జట్టు సభ్యులందరు ముంబైలో సమావేశమయ్యారు. ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్గా నిర్ధారణ కావడంతో అం...
ఇంట్లో గణేశుడి పూజ..ఇదే తొలిసారి
August 22, 2020మిస్ వరల్డ్ (2017), బాలీవుడ్ నటి మానుషి చిల్లార్ గణేశ్ చతుర్థి వేడుకల్లో పాల్గొంది. వివిధ సంస్కృతులకు సంబంధించిన వేడుకల్లో పాల్గొనడం అంటే నా తల్లిదండ్రులకు చాలా ఇష్టం. నేను హర్యానా వ్యక్త...
ముంబై తీరంలో అలల ఉధృతి.. వీడియో
August 22, 2020ముంబై: ముంబై తీరంలో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. స్వల్ప అల్పపీడనాల ప్రభావంతో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ముంబైలోని తీరం వెంబడి అలల తాకిడి ఉధృతమైంది. శనివారం మధ్యాహ్నం...
ఎదురుగా బోర్డు పెట్టి పరువు తీశాడు.. మాస్క్ పెట్టుకోకుంటే అంతేమరి!
August 22, 2020'డ్యూడ్ విత్ సైన్' గుర్తుందా? దేశీ తడ్కాతో చమత్కారమైన సందేశాలను పంచుకుంటున్న 'సైన్బోర్డ్ వాలా' ఆన్లైన్లో సంచలనం సృష్టించింది. ఒక దేశీ 'సైన్బోర్డ్ వాలా' ప్లకార్డులలో చమత్కారమైన సందేశాలతో సోషల్ మ...
సోనాక్షి సిన్హాపై అసభ్యకర వ్యాఖ్యలు.. యువకుడి అరెస్టు
August 22, 2020ముంబై : బాలివుడ్ నటి సోనాక్షి సిన్హాపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఔరంగాబాద్కు చెందిన 27 ఏండ్ల యువకుడని ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపార...
మహారాష్ర్టలో మృత్యు కరోనా.. ఒకేరోజు 339 మంది మృతి
August 21, 2020ముంబై : మహారాష్ర్టలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మరణాల సంఖ్య రాష్ర్టంలో రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా కేసులు కూడా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ర్టంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 21వేలు దాట...
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు మలింగ దూరం
August 21, 2020ఐపీఎల్ 13వ సీజన్లో ముంబై ఇండియన్స్ పేసర్ హెడ్ లసిత్ మలింగ ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. మార్చిలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలలు ఆలస్యంగా సెప్టెంబర్ 19నుంచి యూఏఈ...
‘మహా’ ఐఎండీ రిపోర్డు.. నేడు, రేపు రాష్ర్టంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
August 21, 2020ముంబై : ఆగస్టు 21, 22 న ముంబై, పాల్ఘర్, థానే, రాయ్గడ్, రత్నగిరి, సతారాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు 21, 22 తేద...
వాడేసిన గ్లౌవ్స్ను వీరు ఏమి చేస్తున్నారంటే...
August 21, 2020ముంబై: మహారాష్ట్రకు చెందిన కొందరు దవాఖానల్లో వాడేసిన గ్లౌవ్స్ను సేకరించి వాటిని కడిగి తిరిగి అమ్ముతున్నారు. దీనికి సంబంధించిన ఒక ఈ ముఠాను నవీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. కరోనా నేప...
సుశాంత్ కేసుపై ముంబైలో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ
August 21, 2020ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముంబైలో శుక్రవారం దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ టీం తొలుత జోన్ 9 డీసీపీ అభిషేక్ త్రిముఖే కార్య...
‘మహా’ పోలీసుల్లో 13 వేల మందికిపైగా కరోనా
August 21, 2020ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆరు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా సామాన్యులే కాదు ప్రజాప్రతినిధులు, అధికారు...
కరోనాను జయించిన 107 ఏళ్ల బామ్మ
August 21, 2020ముంబై : మహారాష్ర్టలో ఓ 107 ఏళ్ల బామ్మ కరోనా మహమ్మారిని జయించింది. వృద్ధురాలితో పాటు ఆమె కూతురు(78), కుమారుడు(65), 27, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జ...
ముంబై పోలీసుల ట్వీట్ వార్నింగ్ బ్యాక్ ఫైర్
August 20, 2020ముంబై : అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ముంబై పోలీసులు అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పౌరులను హెచ్చరించారు. పోలీసుల ఈ ట్వీట్ కాస్త తిప్పికొట్టింది....
వాంఖడే స్టేడియం ఉత్తరం స్టాండ్ కు వెంగ్సర్కర్ పేరు
August 20, 2020ముంబై : ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్ ఇప్పుడు భారత క్రికెట్ మాజీ బ్యాట్స్ మెన్ , ముంబై జట్టు కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కర్ పేరు పెట్టనున్నారు. నార్త్ స్టాండ్ ను కల్నల్ వెంగ్సర్కర...
క్లీనెస్ట్ సిటీ.. మళ్లీ ఇండోర్కే అవార్డు
August 20, 2020హైదరాబాద్: ఇండోర్ పట్టణానికే ఈ ఏడాది కూడా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కింది. పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం అవార్డును గెలుచుకోవడం ఇది నాలుగవసారి. వార్షిక స్వ...
మా బృందం త్వరలో ముంబై వెళ్తుంది: సీబీఐ
August 19, 2020న్యూఢిల్లీ: నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసు దర్యాప్తునకు తమ బృందం త్వరలో ముంబైకి వెళ్తుందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం తెలిపింది. ఈ కేసుకు సంబంధించి తమ దర్యాప్తు ఇప్...
వినాయక చవితికి శానిటైజర్ గణేశుడు వచ్చేశాడోచ్..!
August 19, 2020వినాయకచవితికి సంబురాలు ఆకాశాన్నంటుతాయి. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది గణేశ విగ్రాహాలకు డిమాండ్ తగ్గింది. కారణం కరోనా వైరస్. ప్రతి గల్లీకి పెట్టుకునే విగ్రహాలను ఇప్పుడు నిలిపివేశారు. దీంతో వ...
ముంబై చేరుకున్న పండిట్ జస్రాజ్ పార్థీవదేహం, రేపు అంత్యక్రియలు
August 19, 2020ముంబై : సోమవారం గుండెపోటుతో మృతిచెందిన భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ (90) పార్థీవదేహం అమెరికాలోని న్యూజెర్సీ నుంచి బుధవారం ముంబై చేరుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం మధ్యాహ్నం...
మహారాష్ట్రలో ఖైదీలను వదలని కరోనా
August 18, 2020ముంబై : మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, పోలీసులను ఎవ్వరినీ మహమ్మారి వదలడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలోనూ ఖైదీలు, సిబ్బంది వైరస్ బారినపడి విల...
కరోనా కేసులు.. ముంబైని అధిగమించిన పుణె
August 17, 2020ముంబై : దేశంలో కరోనా వైరస్ హాట్స్పాట్ కేంద్రంగా ముంబై నగరం ఉండే. కానీ ఇప్పుడు కరోనా హాట్స్పాట్గా పుణె మారింది. గత రెండు మూడు రోజుల నుంచి పుణె జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న...
ముంబైలో ఒక్కరోజే 1,010 కరోనా కేసులు
August 16, 2020ముంబై: ముంబైలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 1,010 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 47 మంది చనిపోయారు. గడచిన 24 గంటల్లో 719 మంది కోలుకున్నారు. ముంబైలో మొత్తం ప...
కరోనా కాటుకు మహారాష్ట్ర పోలీసుశాఖ విలవిల
August 16, 2020ముంబై : కరోనా కాటుకు మహారాష్ట్ర పోలీసుశాఖ విలవిలలాడుతోంది. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న చాలామంది సిబ్బంది వైరస్ బారినపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 30...
సుశాంత్ మరణం వెనుక ఉన్న రహస్యం తెలియాలి..
August 14, 2020హైదరాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సెలబ్రిటీలు ఆన్లైన్లో హ్యాష్ట్యాగ్...
ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు
August 14, 2020ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్లు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు నీలిచి వాహనదారులు తీవ్...
వార్తల్లో మహిళ కాంతామూర్తి కలాన్
August 13, 2020చినుకు పడితే.. ఏ చూరు కిందో దూరిపోతాం. వరద ముంచెత్తితే.. ఎలాగో అలా ఇంటికి చేరుకొని బతుకు జీవుడా అనుకుంటాం. కానీ, ఈ 50 ఏండ్ల పెద్దమ్మ మాత్రం.. ఏడు గంటలు వర్షంలో, వరదలో నిల్చుంది. ఆమె పేరు కాంతామూర్త...
‘ఆ పుకార్లు నమ్మొద్దు’.. : మాన్యతా దత్
August 12, 2020ముంబై : బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ తాను సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నానని, చికిత్స కోసం వెళ్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. దీంతో ఆయన లంగ్ క్యాన్...
ముంబై క్రికెటర్ ఆత్మహత్య
August 12, 2020ముంబై: కొవిడ్ మహమ్మారి వల్ల చాలారోజులుగా క్రికెట్కు దూరంకావడం, ఎంత ప్రయత్నించినా సీనియర్ జట్టులో స్థానం పొందలేక పోవడంతో మనస్థాపం చెందిన ఓ యువ క్రికెటర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముంబైలోని మలాద...
ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉంది: శరద్ పవార్
August 12, 2020ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసుపై దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులపై తనకు నమ్మకం ఉన్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల మధ్య వివాదం రేపిన ...
వేధింపుల కేసు పెట్టిన బాలీవుడ్ నటుడు
August 11, 2020బాలీవుడ్ నటి జియాఖాన్ మృతి చెందిన తర్వాత యాక్టర్ సూరజ్పంచోలీపై విమర్శలు రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసుతో కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే ఇటీవలే సుశాంత్ సింగ...
పొగొట్టుకున్న పర్సు 14 ఏండ్ల తరువాత దొరికింది..
August 11, 2020ముంబై : 14 ఏండ్ల క్రితం పోగొట్టుకున్న పర్సు దొరికితే.. పోలీసులే ఫోన్ చేసి పర్సును అప్పగిస్తే నిజంగా ఆశ్చర్యకరమే.! ఇదే అనుభూతి ఎదురైంది ముంబైలోని ఓ వ్యక్తికి. 2006లో ముంబై నగరంలోన...
యువకుడ్ని రక్షించిన ఫేస్బుక్
August 10, 2020ముంబై : ఫేస్బుక్.. ఒక యువకుడి జీవితాన్ని రక్షించింది. ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ యువకుడిని సరైన సమయంలో చూసి స్పందించడంతో.. ఆ యువకుడు చావకుండా ఉండగలిగాడు. కరో...
సుశాంత్ తన తండ్రిని కలిసేందుకు ఎన్నిసార్లు పాట్నా వెళ్లారు?:సంజయ్ రౌత్
August 10, 2020ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన తండ్రిని కలిసేందుకు ఎన్నిసార్లు పాట్నాకు వెళ్లారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. సుశాంత్, ఆయన తండ్రి మధ్య మంచి సంబంధాలు లేవంటూ శివసేన అధికార...
రూ.వెయ్యి కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం
August 10, 2020ముంబై : నేవీ ముంబైలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), కస్టమ్స్ అధికారులు సోమవారం భారీ డ్రగ్స్ రాకెట్ను ఛేదించారు. నేవీ ముంబై నవ షేవా ఓడరేవు నుంచి భారీగా మాదక ద్రవ్యాలు దిగుమతి అవుత...
‘బోట్ అంబులెన్స్’ సేవకు ‘మహా’ గ్రీన్ సిగ్నల్
August 09, 2020ముంబై : ముంబై, రాయ్గడ్ మధ్య ప్రయోగాత్మకంగా “బోట్ అంబులెన్స్-కమ్-మొబైల్ మెడికల్ యూనిట్” సేవను ప్రారంభించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆదివారం ఓ అధికారి తెలిపారు. దీనికోసం టెం...
పాపులర్ సింగర్ రూ.72 లక్షలతో వ్యూస్ కొన్నాడట..!
August 09, 2020బాద్ షా..ఇండియాలో ఉన్న పాపులర్ ర్యాపర్స్ లో ఒకడు. అయితే ఎంత పాపులర్ సెలబ్రిటీ అయినా ప్రతీసారి పాజిటివ్ కామెంట్లు మాత్రమే కాకుండా..అప్పుడపుడు ఆరోపణలు కూడా వస్తుంటాయి. బాద్ షా పాపులారి...
యువతిపై లైంగికదాడి
August 09, 2020ముంబై : ముంబైలోని జుహుతారా రోడ్డులోని వస్త్ర దుకాణంలో పనిచేసే వ్యక్తి అదే దుకాణంలో పని చేసేందుకు వచ్చిన యువతి (22)పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఈ నెల 5న జరగగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ...
ముంబై ట్రాఫిక్ సిగ్నల్స్లో లింగ సమానత్వం
August 09, 2020ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో తొలిసారి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ సిగ్నల్స్లో లింగ సమానత్వాన్ని పాటిస్తున్నది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ట్రాఫిక్స్ సిగ్నల్స్లో ...
మ్యాన్హోల్పై ఐదుగంటలు.. ప్రయాణికులకు దారిచూపిన మహిళ!
August 08, 2020ముంబై: కుండపోత వర్షాలతో ముంబై అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. రోడ్డెంట వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ మ్యాన్హోల్ ఉంది..? ఎక్కడ డ్రైనేజీ ఉందో తెలియక ప్రమాదాల బారిన పడుతు...
మహారాష్ట్రలో 5,00,000 దాటిన కరోనా కేసులు
August 08, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 12,822 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొ...
ఆమెది ఎంత గొప్ప మనసో.!
August 08, 2020ముంబై: నేటి ఉరుకులు పరుగుల జీవితంలో జనం ఒకరిని ఒకరు పట్టించుకునే పరిస్థితి లేదు. సెకన్లతో పోటీపడి సొమ్ము సంపాదిస్తున్న ఈ రోజుల్లో సాటి మనిషి కోసం ఒక్క నిమిషం సమయం కేటాయించే తీరిక ఉండటంల...
'బినోద్'గా పేరుమార్చుకున్న 'పేటీఎం'.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరే!
August 08, 2020ఇంటర్నెట్లో ఎప్పుడు ఏది ఎలా ట్రెండ్ అవుతుందో ఎవరికీ తెలియదు.. పేటీఎం అనే భారీ సంస్థ ఇప్పటికిప్పుడే 'బినోద్'గా ఎందుకు పేరు మార్చుకున్నది. అంత అవసరం ఏముంది అని చాలామంది సందేహం వ్యక్తం చేస్త...
పోలీసుల అనుమతి తీసుకోండి.. లేదంటే క్వారంటైనే
August 08, 2020ముంబై: బాలీవుడ్ నటుడు సుషాంత్సింగ్ రాజ్పుత్ మరణంపై దర్యాప్తు కోసం వచ్చే సీబీఐ బృందం తప్పనిసరిగా ముంబై పోలీసుల అనుమతి తీసుకోవాలని ముంబై మేయర్ కిషోరీ పడ్నేకర్ సూచించారు. లేనట్ల...
కరోనాతో మహారాష్ట్ర పోలీసుశాఖ విలవిల
August 08, 2020ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు వైరస్ బారినపడి విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 187 మంది పోలీసులు కర...
ముంబైలో నటి అనుపమ పాఠక్ ఆత్మహత్య
August 06, 2020ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అభిమానులని తీవ్ర విషాదంలోకి నెట్టివేసిన విషయం తెలిసిందే. ఈ విషయం మరువక ముందే ముంబైలో మరో విషాదఘటన వెలుగుచూసింది. బోజ్పురి నటి అనుపమ ...
వర్షానికి అటూ ఇటూ ఊగుతున్న చెట్టు.. ఇది డ్యాన్స్ చేస్తుందా? కోపంతో ఊగిపోతుందా!
August 06, 2020నిన్నటి నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. బలమైన గాలి కారణంగా ఒక టెంకాయ చెట్టు వేగంగా అటూ ఇటూ కదిలిపోతున్నది. కిటిక...
ముంబై కంపెనీని చేజిక్కించుకున్న బైజూస్
August 06, 2020బెంగళూరు : ప్రముఖ ఎడ్యు టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్... ఇప్పుడు అదే రంగంలోని పోటీ సంస్థలఫై కన్నేసింది. తన సొంత ప్లాట్ ఫామ్ కు మరింత విలువ జోడించగల ఎడ్యు టెక్ కంపెనీల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే డె...
వర్షాలకు ఒంటరైన పిల్లి పిల్లను కాపాడిన ముంబై వాసి
August 06, 2020ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇక మూగజీవుల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో వాడాలా ప్రాంతంలో ఒంటరై అరుస్తున్న పిల్లి పిల్లను ఓ వ్యక్తి గమనించాడు....
మా ఐపీఎస్ అధికారి కోసం కోర్టును ఆశ్రయిస్తాం: బీహార్ డీజీపీ
August 06, 2020పాట్నా: తమ ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు గృహ నిర్బంధంలో ఉంచినట్లు క్వారంటైన్లో ఉంచారని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆరోపించారు. తాము ఎన్నిసార్లు ...
ముంబైలో రాబోయే 4 గంటల్లో భారీ వర్షాలు!
August 06, 2020ముంబై : మహారాష్ర్ట రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండుమూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై నగరం అతలాకుతలమవుతోంది. రహదారులన్నీ జలమయం...
ముంబై అతలాకుతలం
August 06, 2020కొనసాగుతున్న వాన బీభత్సం ముంబై: ముంబై, దాని పరిసర ప్రాంతాలను భారీ వానలు ముంచెత్తుతున్నాయి. వీటికి తోడు పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబై దారులన్నీ సంద్రాన...
టీమ్ ఫస్ట్.. కెప్టెన్ లాస్ట్: రోహిత్
August 05, 2020న్యూఢిల్లీ: సారథిగా జట్టులో తనకు తాను చివరి ప్రాధాన్యత ఇచ్చుకుంటానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. బుధవారం హిట్మ్యాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ సూత్రాన్ని నేను బ...
సుశాంత్ మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్య పై దర్యాప్తు వేగవంతం
August 05, 2020ముంబై : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కంటే కొన్ని రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా శాలియన్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతి పై దర్యాప్తును వేగవంతం చేసారు పోలీసులు. జూన్ 8 న ఆమె ...
మహారాష్ట్రలో భారీ వర్షాలపై సీఎం ఉద్ధవ్ సమీక్ష
August 05, 2020ముంబై: మహారాష్ట్రలోని చాలా నగరాల్లో బుధవారం భారీగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ముంబై నగరం బాగా ప్రభావితమైంది. కొలాబాలో 22.9 సెంటీమీటర్లు, శాంటాక్రూజ్లో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు భారత వాతావర...
భారీగా పెరిగిన బంగారం ధర!
August 05, 2020ముంబై: బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత కొంతకాలంగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గుదల కనిపించడంలేదు. తాజాగా బుధవారం కూడా దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర ...
కొవిడ్ ఇంజెక్షన్ను అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
August 05, 2020ముంబై: కొవిడ్-19తో బాధపడుతున్న వారికి కొందరు నిస్వార్థంగా సేవచేస్తుంటే, మరికొందరు ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. కరోనా రోగి చికిత్సకు ఉపయోగించే ఓ ఇంజక్షన్ను అధిక ధరకు విక్రయి...
భావోద్వేగాలను దాచుకోవడమే కీలకం: రోహిత్
August 05, 2020న్యూఢిల్లీ: కెప్టెన్గా ఉన్నప్పుడు తనను తాను జట్టులో తక్కువ ప్రాధాన్యమున్న వ్యక్తిగా భావిస్తానని ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ అన్నాడు. సారథిగా ఉన్నప్పుడు మిగిలిన ...
మహారాష్ట్రలో ఎడతెగని వానలు!.. వీడియో
August 05, 2020ముంబై: మహారాష్ట్రలో వరుణుడి బీభత్సం కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా రాష్ట్రమంతటా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు నదులను తల...
ముంబైను ముంచెత్తిన వర్షాలు.. పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
August 05, 2020ముంబై : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించిన రెడ్ అలర్ట్ మధ్య బుధవారం ముంబై, శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. సాధారణ జీవనం దెబ్బతిన్నది. ఈరోజు మొత్తం ముంబైల...
నీట మునిగిన ముంబై
August 05, 2020ముంబై, ఆగస్టు 4: భారీ వర్షాలు ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు కురిసిన వానల వల్ల రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. దీంతో ప్రజలు త...
మహారాష్ట్రలో మరింత విజృంభిస్తున్న కరోనా!
August 04, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ప్రతిరోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం కూడా 7,760 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మహారాష్ట్రలో నమోదై...
డ్రైనేజీ కాల్వలో ముగ్గురు గల్లంతు
August 04, 2020ముంబై : ముంబై నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శాంటాక్రూజ్ త్రిమూర్తి చాల్ ప్రాంతంలో మంగళవారం భవనం గ్రౌండ్ఫ్లోర్ పైకప్పు, పైఅంతస్తు కుప్పకూలి డ్రైనేజీ కాల్వలో పడి ముగ్గురు మహిళలు గల్లంతైన...
వీరి మంచి మనుసుకు క్రౌడ్ ఫండింగ్ తోడైంది
August 04, 2020ముంబై : మంచి మనుసుతో తోటివారికి సాయపడితే.. మనకూ ఏదో ఒక రూపంలో భగవంతుడు సాయం చేస్తారని పెద్దలు చెప్తుంటారు. ఇది అక్షరాలా నిజమని రుజువుచేస్తుంది ముంబైలోని ఓ సాధారణ ఉపాధ్యాయుడి జీవితంలో జరిగిన ఘటన. లా...
చోరీ కేసులో ఐదుగురు అరెస్టు
August 04, 2020కురార్ : ముంబై పరిధిలోని కురార్ గ్రామంలో చోరీకి పాల్పడిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు కురార్ స్టేషన్ పోలీసులు తెలిపారు. వీరి నుంచి 5.5 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్ల...
డ్రైనేజీలో పడి ఒక మహిళ.. ఇద్దరు బాలికలు గల్లంతు
August 04, 2020ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో మంగళవారం భారీగా వర్షం కురిసింది. దీంతో జనజీవనం బాగా ప్రభావితమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. మరోవైపు ఒక ఇంటి వెనుక ఉన్న...
ముంబై తీరంలో ఎగిసిపడుతున్న అలలు.. వీడియో
August 04, 2020ముంబై: మహారాష్ట్రలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండటంతో రాష్ట్రమంతటా వరదలు ముంచెత్తుతున్నాయి. ముంబై మహానగరం సహా పలు జిల్లాల్ల...
సుశాంత్ తండ్రి అనుమతితోనే సీబీఐ దర్యాప్తు
August 04, 2020పాట్నా: సుశాంత్ తండ్రి అనుమతితోనే అతడి మరణ కేసును బీహార్ సీఎం నితీశ్ కుమార్ సీబీఐకి అప్పగించారని ఆయన తరుఫు న్యాయవాది వికాశ్ సింగ్ తెలిపారు. సుశాంత్ తండ్రి కోరితే సీబీఐతో దర్యాప్తు జరిపిస్తామ...
మహారాష్ట్ర పోలీసులను వదలని కరోనా
August 04, 2020ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు వైరస్ బారినపడి విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 231 మంది పోలీసులు కరోనా బార...
సుశాంత్ మృతి.. సీబీఐ విచారణకు బీహార్ సిఫారసు
August 04, 2020హైదరాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీహార్ కోరింది. ఇవాళ సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ను కల...
సుశాంత్ కేసు: రూ.50 కోట్లు విత్ డ్రాపై బీహార్ డీజీపీ ఫైర్
August 04, 2020సుశాంత్ కేసు విషయంలో ముంబై పోలీసులు, బీహార్ పోలీసుల మధ్య మాటల యుద్దం మొదలైంది. ముంబై పోలీసులు కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారని భావించిన సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీస్ స్టేషన్...
ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
August 04, 2020ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు తూర్పు కొంకణ్, థానే జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో ఆయా చోట్ల అతి భారీ వర్షాలు కురిసే...
సుశాంత్కు బైపోలార్ డిజార్డర్
August 04, 2020ముంబై పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్మంబై: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ బైపోల...
ముంబైలో ఆగస్టు 5 నుంచి షాపులన్నీ తెరిచే ఉంటాయ్..
August 03, 2020ముంబై: ముంబైలో ఈ నెల 5 నుంచి ఇక ప్రతిరోజూ షాపులన్నీ తెరిచే ఉంటాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. ఈ మేరకు సోమవారం సర్క్యులర్ జారీ చేసింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వైన్స్...
కరీష్మా వర్కవుట్స్ సెషన్..ఫొటోలు వైరల్
August 03, 2020ముంబై: టీవీ సీరియల్స్ , రియాలిటీ షోలతోపాటు పలు సినిమాల్లో నటించి యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ భామ కరీష్మా తన్నా. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం సంజులో పింకీ పాత్రలో కని...
చివరి క్షణాల్లో స్వంత పేరునే గూగుల్లో వెతికిన సుశాంత్..
August 03, 2020హైదరాబాద్: సుశాంత్కు మానసిక సమస్యలు ఉన్నట్లు ముంబై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన వివరాలను ఇవాళ ముంబై పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్...
రియా అకౌంట్కు డైరక్ట్ ట్రాన్స్ఫర్ జరగలేదు..
August 03, 2020హైదరాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు విషయంలో ఇవాళ ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ కొన్ని విషయాలను వెల్లడించారు. సుశాంత్ అకౌంట్ నుంచి డబ్బులు చోరీ అయినట్లు వస...
ముంబై పోలీసులకి ఫిట్నెస్ ట్రాకర్స్ ఇచ్చిన అక్షయ్
August 03, 2020కరోనా సంక్షోభంలో పెద్ద మనసుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. పీఎం కేర్ ఫండ్కి రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చిన అక్షయ్ కుమార్ ముంబై కార్పొరేషన్కి రూ.3 కోట్లు, ...
సుశాంత్ కేసు.. ముంబైలో బీహార్ ఐపీఎస్ క్వారెంటైన్
August 03, 2020హైదరాబాద్: సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును విచారించేందుకు ముంబై వెళ్లిన బీహార్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ తివారీని క్వారెంటైన్ చేశారు. సుశాంత్ కేసు విషయంలో పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. విచార...
చీకటిలో వెలుగు నింపేదే స్నేహం : సచిన్
August 02, 2020ముంబై : అమ్మప్రేమ తర్వాత అంతే గొప్పది స్నేహం. మన శ్రేయస్సు కోరేవారే నిజమైన స్నేహితులు. కష్టమైనా, సంతోషానైనా కలిసి పంచుకోవడమే సిసలైన స్నేహానికి నిర్వచనం. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా భారత ద...
సుశాంత్ మరణానికి సంబంధించి ఎలాంటి పత్రాలు ఇవ్వడంలేదు: బీహార్ డీజీపీ
August 02, 2020పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర పోలీసులు తమకు ఇవ్వడం లేదని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు సేకరి...
మహారాష్ట్రలో కరోనా విలయం
August 01, 2020ముంబై : మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ వేల సంఖ్యలో పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గడిచిన 24గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 9,601 కేసులు నమోదయ్యాయి. తీవ్ర...
మహారాష్ట్రలో ఒక్కరోజే 322 మంది మృతి
August 01, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా 9,601 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో నమో...
జోరుగా మారుతి విక్రయాలు
August 01, 2020ముంబై: కరోనా మహమ్మారి కారణంగా దాదాపు మూడు నెలలపాటు నిలిచిపోయిన వాహన విక్రయాలు క్రమంగా జోరందుకుంటున్నాయి. జూలైలో దాదాపు అన్ని సంస్థల అమ్మకాలు పుంజుకున్నాయి. తాజాగా మారుతీ సుజుకీ ఇండియా కూడా విక్ర...
మహారాష్ట్ర వర్సెస్ బీహార్ కాదు: ఉద్దవ్ ఠాక్రే
August 01, 2020హైదరాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ముంబై పోలీసులను మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సమర్థించారు. సుశాంత్ కేసును దర్యాప్తు చేయడంలో మహారాష్ట్ర పోలీసులు సమర్థవంతులే...
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో దవాఖాన
August 01, 2020ముంబై: ఆర్ధిక రాజధాని ముంబైలోని ఓ దవాఖానలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని గ్రాంట్ రోడ్లో ఉన్న దవాఖానలో శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ...
బాలివుడ్ యాక్టర్ కుమార్తెను బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి అరెస్టు
July 31, 2020ముంబై : ఓ బాలివుడ్ స్టార్ కుమార్తెను బ్లాక్మెయిల్ చేసినందుకు గాను 25 ఏండ్ల యువకుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ గురువారం అరెస్టు చేసింది. బాలివుడ్కు చెందిన ఓ 60 ఏండ్ల స్టార్ నటుడి కుమార్తెకు సంబంధి...
రూ.21 లక్షలు విలువైన నకిలీ మాస్కులు పట్టివేత
July 31, 2020ముంబై : ముంబైలోని ఓ వ్యాపారవేత్త నుంచి నకిలీ ఎన్ -95, వీ-410వీ మాస్కులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఒరిజినల్గా చెప్పుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోల...
బీహార్ పోలీసుల దర్యాప్తును ముంబై పోలీసులు అడ్డుకుంటున్నారు...
July 31, 2020పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసుపై బీహార్ పోలీసులు జరుపుతున్న న్యాయమైన దర్యాప్తును ముంబై పోలీసులు అడ్డుకుంటున్నారని బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ఆర...
సుశాంత్ అకౌంట్.. ముంబై బ్యాంక్లో బీహార్ పోలీసుల విచారణ
July 30, 2020హైదరాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని బాంద్రా ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియాపై హీరో తండ్రి కృష్ణకుమార్ తాజ...
సుశాంత్ మరణంలో ట్విస్ట్.. వీడియో లీక్!
July 30, 2020బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం వెనుక కొందరి హస్తం ఉందని కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్కి చెందిన బడా వ్యక్తులు అని ముందు ఆరోపణ చేయగా, ఆ తర్వాత రి...
80 కేజీల బట్టర్, 20 కిలోల చీజ్ దొంగిలింత
July 30, 2020ముంబై : మహారాష్ర్ట రాజధాని ముంబైలోని ఆజాద్ మైదాన్లో దొంగతనం జరిగింది. కెనాన్ పావ్ భాజీ స్టాల్లో 80 కేజీల బట్టర్, 20 కిలోల చీజ్ను దొంగతనం చేశారు. స్టాల్ యజమాని కథనం ప్రకారం.. తన స్...
సుశాంత్ మృతి ‘పాట్నా’ కేసును ముంబైకి బదిలీ చేయండి
July 30, 2020న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై బీహార్ రాజధాని పాట్నాలో నమోదైన కేసును ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ బాలీవుడ్ కథానాయిక రియా చక్రవర్తి బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ ...
సుప్రీం కోర్టుకు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్?
July 29, 2020న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో సంచలనంగా మారింది. ఆయన మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. నెపోటిజంతో ఆత్మహత్య చేసుకున్నాడని...
విడుదలకు ముందే.. రూ. 20 నాణెలు దొంగిలింత
July 29, 2020ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 20 నాణెలను విడుదల చేయకముందే.. ప్రభుత్వ మింట్ ఉద్యోగి దొంగిలించాడు. దీంతో ఆ ఉద్యోగిపై ముంబైలోని ఎమ్మార్ఏ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట...
ముంబై మురికివాడల్లో 57 శాతం మందికి కరోనా
July 29, 2020హైదరాబాద్: ముంబైలోని మురికివాడల్లో సుమారు 57 శాతం మందికి కరోనా వైరస్ సోకి ఉంటుందని ఓ సర్వే అభిప్రాయపడింది. ఆ నగరంలోని సుమారు ఏడువేల మందిపై మెడికల్ సర్వే చేపట్టారు. ఆ సర్వే ఆధారంగా మ...
జీవీకేపై ఈడీ దాడులు హైదరాబాద్, ముంబైల్లో సోదాలు
July 29, 2020న్యూఢిల్లీ/ముంబై: మనీ లాండరింగ్ కేసులో జీవీకే గ్రూపు అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డికి చెందిన కార్యాలయాలు, ఇండ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు నిర్వహించింది. ముంబై...
స్డూడియోలో స్టార్ యాక్టర్..2 షిఫ్టుల్లో పనిచేస్తాడట..!
July 28, 2020లాక్ డౌన్ తో బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ హోంక్వారంటైన్ లో ఉండిపోయిన విషయం తెలిసిందే. అప్పడప్పుడు అలియాభట్ తో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. చాలా రోజుల విరామం రణ్బీర...
ఈ డాక్టర్.. ప్రాణదాత.. అన్నదాత
July 28, 2020ముంబై : రోగికి చికిత్స చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడుతారు వైద్యులు. కానీ, ముంబైకి చెందిన ఈ వైద్యుడు ప్రాణాలు కాపాడటమే కాదు.. ఆకలితో అలమటిస్తున్న వారి కడుపునింపుతున్నాడు. ముంబైలోని భయాందర్లో ని...
'అందుకే సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తును కోరలేదు'
July 28, 2020ముంబై : సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు బదిలీ చేయాలని ఆయన కుటుంబం ఎందుకు డిమాండ్ చేయలేదో ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి వెల్లడించారు. సీబీఐ దా...
మహారాష్ట్రలో కరోనా విలయం
July 27, 2020ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మృతుల సంఖ్య అదేస్థాయిలో ఉంటుండడంతో జనాలు హడలిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 7,92...
స్మార్ట్ హెల్మెట్.. ఇది బాడీ టెంపరేచర్ను స్కాన్ చేస్తుంది
July 27, 2020ముంబై : కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు బృహన్ ముంబై కార్పొరేషన్ తమ సిబ్బందికి స్మార్ట్ హెల్మెట్లను అందజేసింది. ఇది కంటైన్మెంట్ జోన్లో ఉండే ప్రజలను పరీక్షించడానికి వీలుగా ఉంటుందని ...
ఇకపై వాళ్లూ గేట్ పరీక్ష రాయవచ్చు!
July 27, 2020న్యూఢిల్లీ: గ్రాడ్యేయేషన్ పూర్తయిన ఇంజనీరింగ్ విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరడానికి రాసే 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)'లో కీలక మార్పులు చోటుచేసుకోను...
ముంబైలో భారీ వర్షం.. జనజీవనం అతలాకుతలం
July 27, 2020ముంబై : ముంబై మహానగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై మోకాళ్లోతు వరద నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదర్, హింద్మాతా తద...
పోలీసులకు దొరక్కూడదని సముద్రంలోకి దూకిన కుర్రాళ్లు.. కొంతమంది అరెస్ట్!
July 27, 2020బయట తిరిగితే కరోనా వస్తుంది అని తల, నోరు బద్దలు కొట్టుకున్నా ఎవరూ వినట్లేదుగా.. హా! అందరికీ వచ్చినా నాకు మాత్రం రాదులే అని ధైర్యంగా కాలర్ ఎగరేస్తున్నారు. ధైర్యసాహసాలు ప్రదర్శించే స...
మహారాష్ట్ర పోలీస్లో 93కు చేరిన మరణాలు
July 26, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర పోలీస్ డిపార్టుమెంట్లో సైతం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే ఆ ...
మహారాష్ట్రలో నేడు 9,251 కొత్త కరోనా కేసులు
July 25, 2020ముంబై: మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 9,251 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వల్ల 257 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3, 66,368కి చేరుకుందని ఆ రాష్ట్ర ఆరోగ...
మరణించిన మూడురోజుల తర్వాత పాజిటివ్ రిపోర్టు
July 25, 2020ముంబై : మహానగరంలోని కండివాలి ప్రాంతంలో ఒక మహిళ మృతి చెందింది. ఆమె బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. మూడు రోజుల తరువాత బీఎంసీ అధికారులు చనిపోయిన మహిళకు కరోనా పాజిటివ్ అని తెలిపారు. దీంతో ...
ముంబై పేలుళ్ల నిందితుడు రాణాకు బెయిల్ ఇవ్వని అమెరికా
July 25, 2020హైదరాబాద్: 2008 ముంబై పేలుళ్ల నిందితుడు తహావుర్ రాణాకు.. బెయిల్ ఇచ్చేందుకు అమెరికా కోర్టు నిరాకరించింది. బెయిల్ కావాలంటూ అతను 1.5 మిలియన్ డాలర్ల బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. పాకిస్థాన...
మహారాష్ట్రలో కరోనా కల్లోలం
July 24, 2020ముంబై : మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మరణాలు అంతే స్థాయిలో పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం మవుతున్నది. ఆ రాష్ట్రంలో శుక్రవారం 9615 కరోన...
మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులు
July 24, 2020ముంబై : ముంబైలోని ధారావిలో ఎనిమిదేళ్ల బాలుడిని లైంగికంగా వేధించినందుకు గాను 25 ఏండ్ల యువకుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం ఎంజీరోడ్డులోని గణపతిపాడ చాల్లో జర...
టికెట్ల తనిఖీ కోసం సెంట్రల్ రైల్వే కొత్త యాప్
July 24, 2020ముంబై: కరోనా నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల టికెట్ల తనిఖీకి సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ ఒక యాప్ను ప్రవేశపెట్టింది. ‘చెక్ఇన్ మాస్టర్’ పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా రైల్వే టీసీలు ప్రయాణికుల వద్ద ఉ...
బక్రీద్కు ఆన్లైన్లో మేకలు
July 24, 2020ముంబై: త్యాగనిరతికి, దానగుణానికి ప్రతీకగా ముస్లిం సోదరులు బక్రీద్ (ఈద్ ఉల్ అధా) పండుగను జరుపుకొంటారు. పండుగ సందర్భంగా మేకలు, గొర్రెలను మరొకరికి దానంగా ఇచ్చి అల్లాపై తమ భక్తిభావాన్ని చా...
ఆ సంస్థకి ధన్యవాదాలు తెలిపిన నటి శ్రద్దా కపూర్ : వీడియో వైరల్
July 23, 2020సోషల్ మీడియా ఎప్పుడూ మూగజీవాలతో నిండి ఉంటుంది. అవి ఎల్లప్పుడూ మన ముఖంలో చిరునవ్వును తెప్పిస్తుంది . మనకు సంతోషాన్నిచ్చే జంతువులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ఇటీవ...
తమన్నా ఎక్కడ విహరిస్తుందో చూడండి..
July 23, 2020సినిమాలతో బిజీబిజీగా ఉండే మిల్కీ బ్యూటీ తమన్నాకు కరోనా ప్రభావంతో ఫ్రీ టైం దొరికింది. బిజీ షెడ్యూల్ కు దూరంగా ఉన్న తమన్నా తనకిష్టమైన కోరికలను తీర్చుకునే పనిలో పడింది. అందుకు ఈ ఫొటోనే ఉ...
మహారాష్ట్రలో ఒక్కరోజే 10,576 కేసులు
July 22, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. ప్రతిరోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 10,576 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొ...
ప్రియాంక, దీపికాపదుకొనేను ప్రశ్నించనున్న పోలీసులు..!
July 22, 2020ముంబై పోలీసులు హై ప్రొఫైల్ పర్సనాలిటీ (ఉన్నతస్థాయి వ్యక్తులు) ఫాలోవర్లపై ఇప్పటికే ముంబై పోలీసులు పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలను కూడా ముంబై పోలీసులు ప్రశ్...
కేకులు ఇలా కట్ చేస్తే జైలుకే : తస్మాత్ జాగ్రత్త!
July 21, 2020అసలే కరోనా టైం. ఈ టైంలో పుట్టినరోజు వేడుకలు, మ్యారేజ్ యానివర్శరీలు ఎవైనా ఉంటే కుటుంబ సభ్యులతో జరుపుకోండని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ మాటలను పెడచెవిన పెట్టి తన 25వ పు...
'మహా' సీఎం కుమారుడి భద్రతా సిబ్బందికి కరోనా
July 20, 2020ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు తేజస్ ఠాక్రేకు చెందిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి సోమవారం కరోనా పాజిటివ్గా తేలింది. అంతకు ముందు నుంచే తేజస్ హోం క్వారంటై...
వర్షంలో తమన్నా ఎక్సర్సైజ్.. ఫొటో చక్కర్లు
July 20, 2020వర్క్ పట్ల మిల్కీ బ్యూటీ తమన్నా డెడికేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిట్ నెస్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా..ఎలాంటి భయం అవ...
408 ప్రత్యేక రైళ్లలో 79వేల టన్నుల సరకుల రవాణా : పశ్చిమ రైల్వే
July 20, 2020ముంబై : మార్చి 23 నుంచి జూలై 18 వరకు 79వేల టన్నుల నిత్యావసర సరుకులను రవాణా చేసినట్లు పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) ఆదివారం తెలిపింది. వీటిని 408 ప్రత్యేక రైళ్లలో రవాణా చేసినట్లు పేర్కొంది. ఇందుల...
మహారాష్ట్రలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు
July 18, 2020ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య మూడు లక్షలు దాటింది. గత 24 గంటల్లో ఇక్కడ 8,348 కొత్త కేసులు నమోదయ్యాయి. ముంబైలో రోగుల సంఖ్య లక్ష దాటింది. ముంబైలో ఇప్పటివరకు 1,00,350 మంది సోకినట్ల...
రూ.3.5 లక్షల బంగారం మాస్క్
July 18, 2020భువనేశ్వర్: కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి. అయితే బంగారం మీద మమకారం ఉన్న ఒడిశాలోని కటక్కు చెందిన వ్యాపారి అలోక్ మొహంతి రూ.3.5 లక్షలు ఖర్చుపెట్టి బంగారం...
కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యారాయ్
July 17, 2020ముంబై: ప్రముఖ నటి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఆస్పత్రిలో చేరారు. గత ఆదివారం అమితాబచ్చన్ కుటుంబంలో ఆయన సతీమణి జయాబచ్చన్ మినహా మిగతా అందరికి కర...
కరోనా పాజిటివ్ మహిళపై లైంగికదాడి
July 17, 2020ముంబై: కరోనా వైరస్ సోకిన ఒక మహిళపై లైంగిక దాడి జరిగింది. మహారాష్ట్రలోని ముంబైలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. 40 ఏండ్ల మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ముంబైలోని పన్వెల్ ప్రాంతం...
సుశాంత్ సూసైడ్.. నలుగురు డాక్టర్లను ప్రశ్నించిన పోలీసులు
July 17, 2020హైదరాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్.. ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనుమానాస్పదంగా మారిన ఈ కేసులో ముంబై పోలీసుల ఇప్పటికే అనేక మంది బాలీవుడ్ ప్రముఖుల...
ఆస్తి కోసం అత్త హత్య.. లోదుస్తులో బంగారం దాచుకున్న కోడలు
July 17, 2020ముంబై : ఓ 70 ఏళ్ల వృద్ధురాలు గత కొన్నేళ్ల నుంచి భిక్షమెత్తి.. కోట్లకు పడగలెత్తింది. ఆ సంపాదనతో ముంబైలో నాలుగు ప్లాట్లను కొనుగోలు చేసింది. ఆ ఆస్తిపై కన్నేసిన కోడలు నిత్యం.. అత్తతో గొడవ ప...
భారీ వర్షాలకు కుప్పకూలిన ఇండ్లు : ఏడుగురు మృతి
July 17, 2020ముంబై : భారీ వర్షాలు, వరదలు మహారాష్ర్ట రాజధాని ముంబైని ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ముంబైలోని ఓ రెండ్లు కుప్పకూలిపోయాయి. గురువారం జరిగిన ఈ ప్రమాద ఘటనలో మొత్తం ఏడుగురు ప్రాణా...
23 ఏళ్ల తర్వాత వజ్రాల స్మగ్లర్ను పట్టుకున్న ముంబై పోలీసులు
July 17, 2020ముంబై : వజ్రాలు, బంగారం స్మగ్లింగ్ చేసి పరారీలో ఉన్న వాంటెడ్ స్మగ్లర్ను 23 ఏళ్ల తర్వాత ముంబై పోలీసులు పట్టుకున్నారు. ముంబై నగరానికి చెందిన హరీష్ కల్యాణ్ దాస్ భావసర్ అలియాస్ పరేష్ ఝావేరీ వజ్రాలు, బ...
కూరగాయల వ్యాపారులుగా మారుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు
July 16, 2020ముంబై : మాయదారి కరోనా వచ్చి మధ్యతరగతి, పేదల కడుపు మీద కొట్టింది. దేశవ్యాప్తంగా కొన్నికోట్ల మంది ప్రైవేట్ ఉద్యోగులు నేడు ఉపాధి కోల్పోయి రోజువారి కూలీలుగా మారారు. కూరగాయలు, పాలు, పండ్లు విక్రయిస్తూ ...
కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే.. అంబానీ ఎలా అభివృద్ది చెందాడు?
July 16, 2020ముంబై : కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంటే ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 150 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యుయేషన్ మార్కును చేరుకున్న మొదటి భారతీయ కంపెనీగ...
ముంబైని ముంచెత్తిన వాన.. ఐదేండ్లలో రెండోసారి
July 16, 2020ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని వాన ముంచెత్తింది. నిన్న సాయంత్రం 8.30 గంటల నుంచి ఈ రోజు ఉదయం 8.30 వరకు భారీగా వాన కురిసింది. దీంతో మహానగరంలో రోడ్లన్ని జలమయమయ్యాయి. పన్నెండు గంటలప...
సచిన్.. వర్షంలో చిన్నపిల్లాడిలా: వీడియో
July 16, 2020ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వర్షంలో చిన్నపిల్లాడిలా ఎంజాయ్ చేశాడు. వాన చినుకులు ఎప్పుడూ తనకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయని అన్నాడు. తనలో పిల్లాడు ఇంకా ఉన్నా...
కరోనాతో ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతాయనేది .. భ్రమే...
July 15, 2020కరోనా మహమ్మారి కారణంగా ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతాయని ఎవరైనా అనుకుంటే, అది పూర్తిగా నిజం కాకపోవచ్చు. భారతదేశం యొక్క అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ఒప్పందాలలో ఒకటి, 2020 లో అతిపెద్ద లావాదేవీ గత ...
భారతీయుల సేవలో రిలయన్స్ ఫౌండేషన్: నీతా అంబానీ
July 15, 2020ముంబై: కరోనా మహమ్మారిపై పోరాటంలో రిలయన్స్ ఫౌండేషన్ తనవంతుగా కీలకపాత్ర పోషిస్తున్నదని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్మన్ నీతా అంబానీ చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఏజీఎం సమావేశం...
ఆన్లైన్ ఫాలోవర్స్ కావాలా.. లక్షల్లో సిద్ధం
July 15, 2020ముంబై: ఆన్లైన్ పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ కలిగి ఉండటం ప్రస్తుతం స్టాటస్ సింబల్ గా మారింది. ఈ నేపథ్యంలో వీరి అవసరాన్ని ఆసరగా చేసుకొని నకిలీ ఆన్లైన్ ఫాలోవర్స్ ను సిద్ధం చేసే సంస్థలు పుట్టుకొచ్చాయి. ఒక...
మహారాష్ర్టలోని పలు ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు
July 15, 2020ముంబై : మహారాష్ర్టలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నట్లు భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) హెచ్చరించింది. కొంకణ్ తీరంతో పాటు ముంబై, థానేలో భారీ వర్షాల...
ముంబైని ముంచెత్తిన వరదలు!.. వీడియో
July 15, 2020ముంబై: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చాలా ఏరియాల్లో రోడ్లప...
9 లక్షలకు చేరువలో..
July 14, 2020దేశవ్యాప్తంగా ఒక్కరోజే 28,701 కేసులున్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉన్నది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
మహారాష్ర్టలో కరోనా విజృంభణ.. కొత్తగా 6,497 కేసులు
July 13, 2020ముంబై : కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన మహారాష్ర్ట ఇంకా ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఉంది. కరోనా విలయతాండవానికి ఆ రాష్ర్ట ప్రజలు అతలాకుతలమవుతున్నారు. దీంతో కరోనా ను...
ధారావిలో ఆరు కేసులు మాత్రమే నమోదు
July 13, 2020ముంబై : ఒకప్పుడు కరోనా వైరస్ కు ధారావి హాట్ స్పాట్. కానీ ఇప్పుడు అక్కడ కేవలం రోజుకు పది లోపే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముంబై నగరంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యే స్లమ్ ఏర...
నడిరోడ్డు మీద కారెక్కి భర్తని చెప్పుతో కొట్టిన మహిళ : వీడియో వైరల్
July 13, 2020ముంబైలో ట్రాఫిక్ అంతరాయం కలిగిందంటే దానికి పెద్ద కారణమే ఉంటుంది. అయితే ఈ అంతరాయానికి కారణం ఒక మహిళనే. నాలుగు గోడల మధ్య రహస్యంగా ఉండాల్సిన భార్యాభర్తల గొడవ ఇలా రోడ్డు మీదకి వచ్చింది...
మరో మహిళతో భర్త.. నడిరోడ్డుపై పట్టుకున్న భార్య.. వీడియో
July 13, 2020ముంబై : ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య.. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన భర్తపై నిఘా పెట్...
రోహిత్ శెట్టికి కృతజ్ఞతలు తెలిపిన ముంబై పోలీస్..!
July 13, 2020కరోనా మహమ్మారిని కట్టిడి చేసేందుకు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పని చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. వీరికి కొంతమంది ప్రముఖులు తమ...
పాకిస్తాన్ కంటే చైనానే భారత్కు 'పెద్ద ముప్పు' : శరద్ పవార్
July 12, 2020ముంబై : వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట చైనా, భారత్ సరిహద్దు వివాదాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కంటే భారత్కు చైనా పెద్ద ముప్పు పొంచి ...
కరోనా స్పెషల్ ఆటోవాలా.. ఆనంద్ మహీంద్రా ఫిదా
July 12, 2020ముంబై : ఇప్పటివరకు అత్యంత భయంకరమైన సంవత్సరం ఇదేనేమో. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతా తలకిందులుగా మారిపోయింది. ఉద్యోగులు మొదలుకొని నిత్యం కూలీ పనులు చేసుకొనే వారి వరకు.. అందరినీ ఒకేగాటిన కట్టి వేధ...
ధారావిలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
July 12, 2020ముంబై : ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో ఇటీవల కరోనా కేసులు భారీగా నమోదైన విషయం తెలిసిందే. తాజాగా వారం రోజుల నుంచి అక్కడ కేసుల పెరుగుదల తగ్గుముఖం పట్టింది. దీంతో ధారావిలో కరోనాను కట్టడి ...
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ
July 12, 2020ఇస్లామాబాద్: తీవ్రవాద సంస్థలైన జమాత్ ఉద్ దావా, లష్కర్ ఏ తోయిబాకు చెందిన ఐదుగురు నాయకుల బ్యాంకు ఖాతాలను పాకిస్తాన్ సర్కారు పునరుద్ధరించింది. ఇందులో వాటి చీఫ్, ముంబై దాడుల సూత్రదారి అయిన హఫీజ్...
ఐశ్వర్యరాయ్, ఆరాధ్యకు కరోనా పాజిటివ్
July 12, 2020ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్యర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్గా అధికారులు గుర్తించారు. ఇప్పటికే బిగ్బీ అమితాబచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ క...
ధారావితో ధైర్యం కరోనా కట్టడి సాధ్యమనే దానికి ఉదాహరణగా నిలిచింది
July 12, 2020ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ ప్రశంసలుజెనీవా, జూలై 11: ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో ...
బిగ్ బీ అమితాబచ్చన్కు కరోనా పాజిటివ్
July 12, 2020ముంబయి: బిగ్ బీ అమితాబచ్చన్, అబిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అమితాబ్ కుటుంబ సభ్యులైన , జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్, వారి పిల్లలకు కూడా పరీక్షలు నిర్వహించ...
దూబే సన్నిహితుడు గడ్డన్ త్రివేది అరెస్ట్
July 11, 2020లక్నో: కాన్పూర్కు చెందిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేకు సన్నిహితుడైన అర్వింద్ అలియాస్ గడ్డన్ రాంవిలాస్ త్రివేది అరెస్టయ్యాడు. ముంబైలోని జుహు యూనిట్కు చెందిన యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ థానే...
కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం.. భర్తకే భార్య మద్దతు!
July 11, 2020కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం.. భర్తకే భార్య మద్దతు!ముంబై: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది..! మానవత్వానికి మచ్చతెచ్చే దారుణ ఉదంతమిది..! ఏ తండ్రీ చేయకూడని ఘోరాన్ని ఆ కిరాతకుడు చేశాడ...
సుశాంత్సింగ్ కేసులో 35మంది వాంగ్మూలాలు
July 11, 2020ముంబై: బాలీవుడ్ యువనటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 35 మంది వాంగ్మూలాలు నమోదు చేసినట్లు శనివారం వారు ప్రకటి...
కరోనా రోగుల సేవలో బాలీవుడ్ నటి
July 11, 2020ముంబై: బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి గత మూడు నెలలుగా కరోనా రోగులకు సేవలు అందిస్తూ తన దయార్థ్ర హృదయాన్ని చాటుకుంటున్నది. సినీరంగ ప్రవేశానికి ముందే ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రి నుం...
ముంబై ధారావి ప్రజలు కరోనాతో గొప్పగా పోరాడుతున్నారు : డబ్ల్యూహెచ్ఓ
July 11, 2020ముంబై : ముంబైలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో గత మూడు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శ...
స్టూడియోలోనే సల్మాన్, దిశా ‘రాధే’ షూటింగ్..!
July 11, 2020బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ ప్రస్తుతం ‘రాధే’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. భారత్ చిత్రంలో మెరిసిన అందాల భామ దిశాపటానీ మరోసారి ఈ ప్రాజెక్టులో సల్మాన్తో కలిసి నటిస్తోం...
ముంబైలో సారా, ఇబ్రహీం సైకిల్ రైడ్..ఫొటోలు వైరల్
July 11, 2020బాలీవుడ్ స్టార్ సైఫ్అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం, కూతురు సారా అలీఖాన్ సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటారనే విషయం తెలిసిందే. ఫిట్నెష్ విషయంలో చాలా మంది యువతకు పలు సూచనలు, టిప్స్ ఇస్తుంటారు. ఈ ఇద్ద...
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
July 11, 2020ముంబై : మహారాష్ర్ట రాజధాని ముంబై నగరంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొరివాలీలోని ఇంద్రప్రస్థ షాపింగ్ కాంప్లెక్సులో తెల్లవారుజామున 2:55 గంటలకు అగ్నికీలలు ఎగిసి...
మహారాష్ర్టలో 10 వేలకు చేరువలో కరోనా మృతులు
July 10, 2020ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఆ రాష్ర్ట ప్రజలు ఉక్కిరి బిక్కిర అవుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 7,862 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ...
మురికివాడలో రకుల్ సోషల్ సర్వీస్
July 10, 2020సాధారణంగా కథానాయికలు అనగానే ముట్టుకుంటే మాసిపోతారు అనే చందాన వ్యవహరిస్తుంటారు. అయితే అందులో కొందరు మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచిస్తుంటారు. తమ ఖాళీ సమయా ల్లోసోషల్సర్వీస్ చే స్తూ తమలోని సేవాగుణాన...
చీరలో యువకుడి డ్యాన్స్.. చంపేసిన స్నేహితులు
July 10, 2020ముంబై : ఓ యువకుడు చీర ధరించి డ్యాన్స్ చేశాడు. యువకుడి డ్యాన్స్ ను మరో నలుగురు యువకులు తమ మొబైల్స్ లో చిత్రీకరించారు. ఆ వీడియోను డిలీట్ చేయమని అడిగినందుకు యువకుడిని కత్తితో పొడిచి చంపారు...
కొత్తగా 222 పోలీసులకు కరోనా పాజిటివ్.. ముగ్గురు మృతి
July 10, 2020ముంబై : మహారాష్ర్టలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆ రాష్ర్ట పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా. గడిచిన 48 గంటల్లో 222 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముగ్గ...
కరోనా ఎఫెక్ట్: క్యాన్సర్ బయటపడి యువకుడి ఆత్మహత్య
July 09, 2020ముంబై: మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కరోనా మహమ్మారి బారినపడ్డ ఓ 20 ఏండ్ల యువకుడు చికిత్స కోసం ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో చేరాడు. దాదాపు 15 రోజులు చిక...
క్యాన్సర్ తో రాయల్ బెంగాల్ టైగర్ మృతి
July 09, 2020ముంబై : ముంబైలోని సంజయ్ గాంధీ జాతీయ పార్కులో గురువారం ఉదయం రాయల్ బెంగాల్ టైగర్ ఆనంద్ చనిపోయింది. చనిపోయిన ఆనంద్ వయసు పది సంవత్సరాలు. ఆనంద్ గత కొంతకాలం నుంచి క్యాన్సర్ కణితితో పాటు మూ...
298 మంది పోలీసులకు కరోనా
July 08, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. గత 48 గంటల్లో ఆ రాష్ట్రంలోని 298 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడిన పోలీసుల సంఖ్య...
ప్లాస్మా డొనేషన్ సెంటర్ను ప్రారంభించిన సచిన్
July 08, 2020ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం ప్లాస్మా డొనేషన్ సెంటర్ను ప్రారంభించారు. ముంబైలోని సెవన్ హిల్స్ హాస్పిటల్లో ప్లాస్మా బ్యాంకును సచిన్ ప్రారంభి...
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
July 08, 2020ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఐదు రోజుల వరుస ర్యాలీకి ఇవాళ బ్రేక్ పడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 345 పాయింట్లు నష్టపోయి 36,329 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు...
కొవిడ్ గొడుగు వచ్చేసిందోచ్.. ఇది ఉంటే కరోనా రమ్మన్నా రాదేమో!
July 08, 2020ఇటీవల ఒక అద్భుతమై కరోనా ఇన్నోవేషన్ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతున్నది. ఇది చూసేందుకు మమూలు గొడుగులానే ఉన్నప్పటికీ వైరస్ను దరిచేరకుండా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా ...
ధారవిలో నిన్న ఒకే ఒక్క కేసు నమోదు
July 08, 2020ముంబై : ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ధారవిలో కొద్ది రోజుల క్రితం వరకు కరోనా వైరస్ విలయతాండవం చేసింది. ముంబై వ్యాప్తంగా చూస్తే ధారవిలోనే అత్యధిక కేసులు నమోదు అయ్యేవి. మంగళవారం మాత్...
అన్లాక్ 2.0.. ముంబైలో నేటి నుంచి తెరుచుకోనున్న హోటళ్లు
July 08, 2020ముంబై : లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని వ్యాపారాలను తెరుచుకునే విధంగా అనుమతి ఇచ్చింది. ఇందులో హోటళ్లు కూడా ఉన్నాయి. అయితే నాన్ కంటైన్మెంట్ ఏరియాలో కేవలం 33 శాతం కె...
బైక్ మీద షికారుకెళ్లిన పాము! పాపం మధ్యలోనే తెలిసిపోయింది!
July 08, 2020ఎప్పుడూ మనుషులకే షికారుకెళ్లాలని అనిపిస్తుందా.. ఏం పాములకు మాత్రం ఆ ఆశ ఉండదా. కాకపోతే బైక్ నడపడం రాదు కాబట్టి ఆగిపోయాయి. లేదంటేనా.. ఓ రేంజ్లో బైక్ రైడ్ చేసేవేమో! వాటికి బైక్ నడపడం రా...
ప్రపంచంలో రెండో అతిపెద్ద డాటా కేంద్రం ప్రారంభం
July 07, 2020న్యూఢిల్లీ : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద డాటా కేంద్రాన్ని ముంబైలో మంగళవారం ప్రారంభించినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ‘శక్తివంతమైన ఆర్థిక వ్...
జీవీకే, ఎంఏఎల్పై మనీ లాండరింగ్ కేసు
July 07, 2020ముంబై : ముంబై ఎయిర్ పోర్టు నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ జీవీకే గ్రూప్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఎఎల్)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
ముంబైలో భారీ వర్షాలు..
July 07, 2020ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్లు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నావి ముంబై పరిధిలోని జుయ్నగ...
౩ నెలలుగా ముంబైలోనే పూరీ
July 07, 2020హైదరాబాద్: పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు పూరీ. ఈ ప్రాజెక్టు...
కరోనా కేసులు.. చైనాను అధిగమించిన ముంబై
July 07, 2020ముంబై : చైనాలోని వుహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా మహమ్మారి.. తక్కువ వ్యవధిలోనే ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కరోనా పుట...
మైనర్ బాలిక కిడ్నాప్.. రక్షించిన పోలీసులు
July 07, 2020ముంబై : సోషల్ మీడియాలో మైనర్ బాలికతో పరిచయం పెంచుకొని ఆమెను నమ్మించి అపహరించిన వ్యక్తితోపాటు సహకరించిన మరో నలుగురుని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు మంగళవారం తెలిపారు. ముంబై నగరంలోని ఓ ప్ర...
క్వారంటైన్ లో 15 లక్షల మంది
July 07, 2020ముంబై : కరోనా మహమ్మారితో మహారాష్ర్ట ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ర్టలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అవుతూనే ఉన్నాయి. ఆ రాష్ర్ట రాజధాని ముంబైలో కరోనా విల...
సెంట్రల్, పశ్చిమ రైల్వేలో 872 మందికి కరోనా పాజిటివ్
July 07, 2020ముంబై : సెంట్రల్, పశ్చిమ రైల్వేకు చెందిన 872 మంది ఉద్యోగులు, వారి కుటుబ సభ్యులు, విశ్రాంత సిబ్బందికి పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ తేలిందని, ఇందులో 86 మంది చనిపోయిన...
ఎమోజీలతో ముఖ్య సందేశం! ఏంటో చెప్పగలరా?
July 07, 2020కరోనా వైరస్ నేపథ్యంలో ముంబై పోలీసులు ట్విటర్లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఇందులో ఎలాంటి అక్షరాలు లేవు. కేవలం ఏమోజీలు మాత్రమే ఉన్నాయి. దీంట్లో ముఖ్య సందేశం ఉంది. ఈ సందేశం ఏంటో బాధ్యతాయుతమైన ము...
కొత్తగా 5,368 పాజిటివ్ కేసులు.. 204 మంది మృతి
July 06, 2020ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,368 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 204 మంది మృతి చెందారు. మహారాష్ర్టలో మొత్తం పాజిటివ్ కేసుల...
త్వరలోనే తెరుచుకోనున్న హోటల్స్, రెస్టారెంట్లు!
July 06, 2020ముంబై : లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్లు మూసేసిన విషయం విదితమే. అయితే మహారాష్ర్ట ప్రభుత్వం.. జులై 8 నుంచి హోటల్స్, రెస్టారెంట్ల ఓపెన్ కు అనుమతి ఇచ్చేందుకు సిద్ధమైంది...
రాబోయే 24 గంటల్లో ముంబైలో భారీ వర్షాలు
July 06, 2020ముంబై : గత రెండ్రోజుల నుంచి ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరమంతా వరదతో నిండి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. అయితే రాబోయే 24 గంటల్లో ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ...
ప్రభుత్వం తమను ఆదుకోవాలి : ముంబై మత్స్యకారులు
July 05, 2020ముంబై : వరుసగా మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ముంబైలోని కోలి ఫిషింగ్ తెగకు చెందిన ప్రజలు తమను ఆదుకోవాలని ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు. కరోనా లాక్డౌన్ కారణంగా తమ వ్యాపారం తీవ్రంగా దె...
జూరిచ్ ముంబై కార్గో విమానం దారి మళ్లింపు
July 05, 2020హైదరాబాద్ : చెడు వాతావరణం కారణంగా ముంబైలో ల్యాండ్ కావాల్సిన స్విస్కు చెందిన జూరిచ్ కార్గో విమానాన్ని దారి మళ్లించి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేలా చేశారు. ఈ విమానం ఉదయం 11:54 నిమిషాలకు హైదరాబాద్ ...
ముంబైలో భారీవర్షం.. నీట మునిగిన పలుప్రాంతాలు
July 05, 2020ముంబై : ఆదివారం ఉదయం ముంబై నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. 8:30 గంటల వరకు థానేలో 28 సెం.మీ వర్షం, శాంటాక్రూజ్లో 20.1, కొలాబా 13 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు భ...
మహారాష్ట్రలో జోరుగా వానలు
July 04, 2020ముంబై : మహారాష్ట్రలో గత రెండు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. ముంబైలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీటి మునిగిపోయాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు క...
ముంబై ధారావిలో 2311కు చేరిన కరోనా కేసులు
July 04, 2020ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబై నగరంలోని ధారావిలో కరోనా కేసుల సంఖ్య 2311కు చేరింది. తాజాగా 24 గంటల్లో 2 కొత్త కేసులు, 2 మరణాలు సంభివించినట్లు బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ త...
ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
July 04, 2020ముంబై: ముంబైలో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే నీటమునిగాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకట...
2 లక్షలకు చేరువలో మహారాష్ర్టలో కరోనా కేసులు
July 03, 2020ముంబై : కరోనా వైరస్ మహమ్మారి మహారాష్ర్టను గజగజ వణికిస్తోంది. ఆ రాష్ర్టంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ...
మహిళను చంపి.. ఆపై అత్యాచారం
July 03, 2020ముంబై : ఓ షాపు ఓనర్.. దుకాణానికి వచ్చిన మహిళను చంపేశాడు. అతను మృతదేహాన్ని కూడా వదల్లేదు. చనిపోయిన ఆమెపై అత్యాచారం చేసి రాక్షాసానందం పొందాడు షాపు ఓనర్. ఈ అమానుష ఘటన మహారాష్ర్టలోని నలా...
ముంబైలో కుంభవృష్టి
July 03, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర...
ముంబై పోలీసులతో వరుణ్ ధావన్.. ఫోటో వైరల్
July 03, 2020కరోనా విజృంభణ నానాటికి పెరుగుతూ పోతుంది. బయటకి వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులలో ప్రభుత్వాలు మూడు నెలలపాటు లాక్డౌన్ ప్రకటించాయి. ఇప్పుడిప్పుడే సడలింప...
మహారాష్ర్టలో కొత్తగా 6,330 కేసులు.. 125 మరణాలు
July 02, 2020ముంబై : కరోనా వైరస్ మహమ్మారి మహారాష్ర్టను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పాజిటివ్ కేసులతో ఆ రాష్ర్టం ఆందోళన చెందుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతుండటంతో.. మహారాష్ర్...
రేపు, ఎల్లుండి గోవాలో భారీ వర్షాలు
July 02, 2020పనాజీ: గోవాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పనాజీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గోవా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో జూలై 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్...
చిరుతను తరిమిన వీధి కుక్కలు.. ఎందుకంటే?
July 02, 2020ముంబై : కుక్కలు విశ్వాసానికి మారుపేరు. అలాంటివి తమ తోటి శునకాలు ఆపదలో ఉన్నాయంటే కచ్చితంగా తోడుంటాయి. ఓ చిన్న కుక్క పిల్లను చిరుత పులి లాక్కెళ్తుంటే.. దాన్ని వీధి కుక్కలు తరిమాయి. ఈ ఘటన ము...
కరోనా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ చెందలేదు : ఆరోగ్య మంత్రి
July 02, 2020ముంబై : కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మహారాష్ర్టలో ఈ వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ చెందలేదని ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు. కరోనా వైరస్ నియంత్రణకు...
జీవీకే గ్రూప్ పై చీటింగ్ కేసు నమోదు
July 02, 2020ముంబై : ముంబై విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న (జేవీకే) గునుపాటి వెంకట కృష్ణారెడ్డి)గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జీవీకే రెడ్డిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. ము...
సుశాంత్ కేసు..బన్సాలీని విచారించనున్న పోలీసులు
July 02, 2020ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మృతిపై ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగంగా 27 మందిని పోలీసులు విచారించారు. దర్యాప్తులో భాగంగా పోలీసు...
వైద్యులకు వినూత్నంగా విషెస్ చెప్పిన ముంబై పోలీసులు
July 02, 2020జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవంగా భారతీయులు జరుపుకుంటారు. కరోనా సమయంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నది డాక్టర్లే. ఈ సందర్భంగా డాక్టర్లను అభినందించడానికి ప్రతిఒక్కరూ సోషల్ మీడియాను అనుసరిస్త...
ఒక్క ముంబైలోనే ఐపీఎల్..కానీ,
July 02, 2020ముంబై: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నది. అవసరమైతే ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహి...
‘వివో’తో తెగదెంపులు కష్టమే!
July 02, 2020న్యూఢిల్లీ: చైనా సంస్థల స్పాన్సర్షిప్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే సమీక్షిస్తుందని బోర్డుకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా ఉన్న చైనా మొబైల్...
ఈసారి ముంబై లాల్బగ్చా గణేశ్ ఉత్సవాలు రద్దు..
July 01, 2020ముంబై: మనకు వినాయక చవితి అతిపెద్ద పండుగ. వాడవాడలా గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించి, ఘనంగా నవరాత్రోత్సవాలు నిర్వహిస్తుంటాం. అయితే, ఈ సారి కొవిడ్ నేపథ్యంలో లంభోదరుడి ప్రతిష్టాపన లేనట్లే కనిపిస్తున్నది...
ముంబైలో 144 సెక్షన్ అమలు
July 01, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో మళ్లీ 144 సెక్షన్ విధించారు. బుధవారం నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు ముంబై పోలీస్ కమిషనర్ ప్రణయ అశోక్ తెలిపారు. ఈ నేప...
ముంబైలో ప్రారంభమైన లోకల్ రైళ్లు
July 01, 2020ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో స్థానిక రైళ్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నేటినుంచి అన్లాక్-2 అమల్లోకి రావడంతో ముంబైలో 350 లోకల్ రైళ్లను రైల్వేశాఖ నడుపుతున్నది. అయితే వీటిలో ప్రయాణించేందుకు...
లాల్ బాగుచా గణేశ్ ఉత్సవాలను నిర్వహించం
July 01, 2020ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఆ రాష్ట్ర రాజధాని ముంబైని కరోనా గజగజ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించమని లాల్ బాగుచా రాజా గణేశ్ ఉత్సవ్ మండల్ కమిటీ తె...
ముంబై తాజ్ హోటల్ను బాంబులతో పేల్చేస్తాం..
June 30, 2020హైదరాబాద్: ముంబైలో ఉన్న ప్రఖ్యాత తాజ్మహల్ హోటల్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో హోటల్ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పాకిస్థాన్లోని కరాచీ నుంచి ఆ ఫోన్ కాల్ వచ...
మహారాష్ట్రలో నేడు 5,257 కరోనా పాజిటివ్ కేసులు
June 29, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. సోమవారం ఒక్కరోజే 5,257 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,69,883కు చేరుకుంది. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివర...
మహారాష్ట్రలో తగ్గని కరోనా ఉధృతి
June 29, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్నది. ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినా రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. ప్రతి రోజులు వేలల్లో కొత్త కేసుల...
సుశాంత్ మృతి కేసులో కొత్త ట్విస్ట్
June 29, 2020బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణంపై ముంబై పోలీసుల బృందం దర్యాప్తు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. సుశాంత్ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 27 మందిని విచారించారు. దర్యాప...
మహారాష్ట్రలో జూలై 31 వరకు లాక్డౌన్
June 29, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకు వేగంగా పెరిగిపోతున్నది. అక్కడ కరోనా రక్కసిని కట్టడి చేయడం కోసం గత నాలుగు నెలలుగా ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య పెరుగుతున్...
మరో 77 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
June 29, 2020ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ధాటికి మహారాష్ర్ట ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 77 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన...
2 కి.మీ. దాటి వెళ్లొద్దు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
June 29, 2020ముంబై : మహారాష్ర్ట రాజధాని ముంబైలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా కరోనా విస్తరిస్తుండటంతో.. ముంబై వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ముం...
ట్రైనీ వైద్యురాలిపై వార్డు బాయ్ అసభ్య ప్రవర్తన
June 29, 2020ముంబై: ఒక ట్రైనీ వైద్యురాలిపై వార్డు బాయ్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న శిక్షణలో ఉన్న ఒక మహిళా డాక్టర్ పట్ల 30 ఏండ్ల వయస...
జూన్2 నుంచి తెరుచుకోనున్న డియోనార్ వధశాల
June 28, 2020ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రముఖ డియోనర్ వధశాలను జూన్ 2నుంచి తెరిచేందుకు బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతించింది. జూన్ 2నుంచి బర్రెలు, దున్నల రవాణాకు అనుమతి ఉంటుందని, 3న ...
కరోనాను ఖతం చేసే రసాయనం సిద్ధం
June 28, 2020ముంబై : మన దేశంలోని ఐఐటీలు పరిశోధనల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలను ప్రజల ముంగిట తెస్తూ వారికి సాయంగా నిలుస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయం నుంచి ఇప్పటివర...
ముంబైలో సెలూన్లు రీఓపెన్..
June 28, 2020ముండై : నగరంలో సుమారు ౩ నెలల లాక్డౌన్ కాలం అనంతరం బార్బర్ దుకాణాలు, సెలూన్లు ఆదివారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శానిటైజర్లను వినియోగిస్తూ కస్టమర్ల టెంపరేచర్ను పరిశీలిస్తూ ...
ముగ్గురు పిల్లల గొంతు కోసి.. తండ్రి ఆత్మహత్య
June 28, 2020ముంబై : ఓ వ్యక్తి అప్పుల్లో కూరుకుపోయాడు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబానికి కష్టాలు వచ్చాయి. భార్యతో మాటల్లేవు. కుటుంబం కూడా అతన్ని దూరం చేసింది. దీంతో తన పిల్లల గొంతు కోసి అతను ఆత్...
మహారాష్ర్టలో తెరుచుకున్న హెయిర్ సెలూన్స్
June 28, 2020ముంబై : మహారాష్ర్ట వ్యాప్తంగా సుమారు 3 నెలల తర్వాత బార్బర్ షాపులు, సెలూన్స్ తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ఓ దుకాణదారుడు మాట్లాడుతూ.. సెలూన్స్, బార్బర్ షాపుల ఓపెన్ కు ప్రభుత్వం అనుమతివ్వడం స...
కొత్తగా 1,460 పాజిటివ్ కేసులు.. మరణాలు 41
June 27, 2020ముంబై : కరోనా వైరస్ ముంబై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. ముంబై వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శనివారం ఒక్కరోజే కొత్తగా 1,460...
1962లో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలి: శరద్పవార్
June 27, 2020ముంబై: జాతీయ భద్రతా విషయాలను రాజకీయం చేయవద్దని, 1962 యుద్ధం తరువాత చైనా పెద్ద మొత్తంలో భూములను ఆక్రమించినప్పుడు ఏమి జరిగిందో గుర్తుంచుకోవాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ప్రధాని నర...
ముంబై పేలుళ్ల దోషి యూసఫ్ మెమన్ మృతి
June 26, 2020ముంబై: 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి యూసఫ్ మెమన్ మృతిచెందాడు. మహారాష్ట్రలోని నాసిక్ రోడ్డు జైలులో యూసఫ్ మృతి చెందినట్టు జైలు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని నాసిక్ పోలీ...
కరోనా కేసుల్లో ముంబైను దాటిన ఢిల్లీ
June 26, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండగా.. తాజాగా కరోనా కేసుల్లో ముంబైను దాటేసింది ఢిల్లీ. రెండు కోట్లకు పైగా జనాభా ఉన...
మూడు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న పోలీసులు
June 26, 2020ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా ఉధృతంగా ఉన్నది. సామాన్య ప్రజలతోపాటు పోలీసులు కూడా వైరస్ భారిన పడుతున్నారు. కరోనా వల్ల ఇప్పటికే 37 మంది పోలీసులు మరణించారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు తమ కోస...
ఐఐటీ బాంబేలో ఆన్లైన్ బోధన!
June 26, 2020ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులకు ఇకపై పూర్తిగా ఆన్లైన్ ద్వారానే సెమిస్టర్లను నిర్వహించాలని ఐఐటీ బాంబే నిర్ణయించింది. విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా ఆన్లైన్ ద్వారానే తరగతులు బోధి...
ఆ రాష్ర్టంలో కటింగ్స్ కు ఓకే.. షేవింగ్స్ కు నో
June 25, 2020ముంబై : అన్ని రాష్ర్టాలో సెలూన్స్ కు అనుమతి ఇచ్చినప్పటికీ.. కరోనా విజృంభణ దృష్ట్యా మహారాష్ర్టలో అనుమతివ్వలేదు. సుమారు 3 నెలల తర్వాత అక్కడ సెలూన్స్ తెరుచుకుంటున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి...
ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న నగరంగా ఢిల్లీ
June 25, 2020న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి కేంద్రంగా మారిన ఢిల్లీ.. వైరస్ కేసుల నమోదులో ముంబైని అదిగమించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 3,947 కరోనా కేసులు నమోదయ్యాయి. ...
మూడింటికీ ఒకేరోజు బర్త్డే వేడుకలు జరిపిన పోలీస్ డిపార్ట్మెంట్
June 25, 2020పోలీస్ డిపార్ట్మెంట్కు ఎంతో ఉపయోగపడే హనీ, మాయ, విస్కీ అనే మూడు కుక్కలకు ఘనంగా బర్త్డే వేడుకలు జరిపారు ముంబై పోలీసులు. సెలబ్రేషన్స్ వీడియోలను పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. ఇందుల...
పోలీసుల చేతికి సుశాంత్ పోస్టుమార్టం నివేదిక
June 24, 2020ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోస్టుమార్టం నివేదిక పోలీసులకు చేరింది. పోస్టుమార్టం నివేదికను ఐదుగురితో కూడిన వైద్యుల బృందం తయారుచేసింది. ఉరి వేసుకొవడంతో ఊపిరి ఆడకపోవడం వల్లనే సు...
70 ఏండ్లు దాటితే ఇంటి దగ్గరే కరోనా పరీక్షలు
June 24, 2020ముంబై: కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తున్నది. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజూకూ పెరిగిపోతున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్నది. ఈ క్రమంలో వృద్దులకు ఇంటివద్దే కరో...
టీచర్కు సైబర్ మోసగాళ్ల కుచ్చుటోపీ
June 23, 2020ముంబై: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఈ రోజుల్లో ఆన్లైన్లో వస్తువులు కొనేందుకు ఇష్టపడుతున్నారు. సైబర్ క్రైమినల్స్ ఈ కొత్త వాతావరణంలో కూడా తమ పాత ఆటలు ఆడటానికి తమను తాము మార్చుకుం...
తప్పించుకుపోయిన కరోనా రోగుల కోసం గాలింపు!
June 23, 2020ముంబై: రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో సతమతమవుతున్న మహారాష్ట్రలోని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి మళ్లీ ఒక తలనొప్పి వచ్చి పడింది. మూడు నెలల క్రితం కరోనా పాజిటివ్గా తేలిన 70 మం...
మహారాష్ర్టలో ఒక్క రోజే 62 మరణాలు
June 22, 2020ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. సోమవారం ఒక్కరోజే కొత్తగా 3,721 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 62 మంది మృతి చెందారు. 1962 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యా...
ఒకే భవనంలో 21 మందికి కరోనా
June 22, 2020ముంబై : మహారాష్ర్ట రాజధాని ముంబైను కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ముంబై మలబార్ హిల్ ఏరియాలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో కరోనా కలకలం రేపుతోంది. గత ఏడు రోజుల్లో ఆ కాంప్లెక్స్ లో ...
కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ‘మిషన్ జీరో’
June 22, 2020ముంబై: మహారాష్ట్రను కొవిడ్-19 అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎక్కువ జనాభా ఉన్న ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కొవిడ్ను ఎదుర్కొనేందుకు బృహ...
55 మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా!
June 22, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ప్రజాసేవలో ఉండే పోలీసులు మహమ్మారి బారిన పడుతున్నారు. గడిచిని 24 గంటల్లో 55 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో కొవిడ్-19తో ...
19 అంతస్థుల బిల్డింగ్ను క్వారెంటైన్ సెంటర్గా మార్చిన బిల్డర్.. ఎక్కడంటే
June 22, 2020కొవిడ్-19 వైరస్ ముంబైలో విలయతాండవం చేస్తున్నది. రోజురోజుకి అధిక మొత్తంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పేషంట్లకు సహాయం చేయడానికి పలువురు ముందకు వస్తున్నారు. ముంబై...
42 రోజుల వరకే తాగునీరు.. ఆందోళన వద్దంటున్న అధికారులు
June 22, 2020ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో తాగునీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఏడు సరస్సులు, డ్యాముల్లో అందుబాటులో ఉన్న నీరు కేవలం 42 రోజులకు మాత్రమే సరిపోతుంది. నగరానికి సరఫరా అయ్యే మొత్తం నీటి నిల్వల స...
రాణాకు బెయిలిస్తే భారత్తో సంబంధాలు దెబ్బతింటాయి!
June 22, 2020వాషింగ్టన్: ముంబై 26/11 దాడుల కేసులో దోషి, పాక్ సంతతికి కెనడా వ్యాపారి తహవూర్ రాణాకు బెయిల్ ఇస్తే అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తింటాయని లాస్ఏంజిల్స్ ఫెడరల్ కోర్టులో అమెరిక...
క్వారంటైన్ సెంటర్ గా 19 అంతస్తుల భవనం
June 21, 2020ముంబై : మహారాష్ర్ట ప్రజలను కరోనా వైరస్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ర్టలోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల్లో మొదటి స్థానంలో ఉన్న...
ముంబైలో 24గంటల్లో 3874 కరోనా కేసులు
June 21, 2020ముంబై : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ముంబై నగరం వణికిపోతుంది. ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టినా కరోనా కేసులు మాత్రం తగ్గడం...
ఫ్యాన్ కు వేలాడుతున్న తల్లి.. గుక్కపట్టి ఏడ్చిన మూడేళ్ల చిన్నారి
June 21, 2020ముంబై : ఇది హృదయ విదారక ఘటన.. ఓ తల్లి ఫ్యాన్ కు ఉరేసుకుంది.. మూడేళ్ల బిడ్డ తల్లిని చూస్తూ గుక్కపట్టి గంటల కొద్ది ఏడ్చింది. కానీ ఉరేసుకున్న తల్లి మాత్రం కొన ఊపిరితో ఉంది. చివరకు ఈ విషయ...
కరోనాతో 53 ఏళ్ల డాక్టర్ మృతి
June 21, 2020ముంబై : కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్ నిర్మూలనలో వైద్యులు ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారు. కరోనా సోకిన వారి ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా సేవలందిస్తున్నారు. అక్క...
పుణెలో 15 వేలు దాటిన కరోనా కేసులు
June 21, 2020పుణె: మహారాష్ట్రలోని పుణె నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ముంబై తర్వాత ఆ రాష్ట్రంలో పుణెలోనే ఎక్కువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకు 500కు తగ్గకుండా కొ...
శుభవార్త: కరోనా చికిత్సకు ఓరల్ డ్రగ్ రెడీ
June 20, 2020ముంబై: శుభవార్త.. కరోనాతో అతలాకుతలం అవుతున్న దేశానికి ఉపశమనం కలిగించే న్యూస్. భారత దిగ్గజ ఫార్మా కంపెనీ గ్లెన్మార్క్ కరోనా చికిత్సకు ఉపయోగపడే ఔషధాన్ని విడుదల చేసింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అ...
తెరపైకి మహేశ్భట్, రియా ఫొటోలు!
June 20, 2020ముంబై: బాలీవుడ్ యువనటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై మార్మోగిన సోషల్మీడియాలో మళ్లీ ఓ పాత అంశం తెరపైకి వచ్చింది. సుశాంత్ ఆత్మహత్యపై అతడి గర్ల్ఫ్రెండ్, హీరోయిన్ రియా చక్రవర్తి చేసిన పో...
వెయ్యి పడకలతో కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రి
June 20, 2020ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ర్టలోనే నమోదు అవుతున్నాయి. కరోనాను నియంత్రించేందుకు ఆ రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీ...
ఆల్మట్టి డ్యాంకు పెరిగిన ఇన్ఫ్లో
June 20, 2020ముంబై: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంలో ఇన్ఫ్లో క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి వరకు 3.5 టీఎంసీలు రాగా, శనివారం ఒక్కరోజే జలాశయంలోకి 5 టీఎం...
ప్రారంభానికి సిద్ధమైన చత్తీస్గఢ్ సదన్
June 20, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక భవనాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సేదదీరడంతోపాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ఆహారపదార్థాలను పొందే వీలుం...
ముంబై పేలుళ్లు.. రాణాను అప్పగించనున్న అమెరికా
June 20, 2020హైదరాబాద్: 2008 ముంబై పేలుళ్లకు సంబంధించిన నిందితుడు తహావుర్ రాణాను అమెరికా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్న కేసులో అతన్ని అరెస్టు చేశారు. 2...
స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజూ బుల్ జోరు
June 19, 2020ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్లలో వరుసగా రెండో రోజూ బుల్ జోరు కొనసాగింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 523 పాయింట్లు లాభపడి 34,731 పాయింట్ల వద్ద ము...
మహారాష్ట్రలో కరోనా కల్లోలం!
June 19, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. రోజురోజుకు కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజూ రెండు వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొ...
ఒకే ఆస్పత్రిలో 300 మంది శిశువులకు జన్మనిచ్చిన కరోనా గర్భిణులు
June 19, 2020ముంబై : కరోనా వైరస్ ధాటికి ముంబై నగరం అతలాకుతలమైంది. దేశంలోని మెట్రో నగరాల్లో ఒకటైన ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 58,226 పాజిటివ్ కేసులు నమోదు అయ్యా...
మహారాష్ట్రంలో కరోనా విజృంభణ
June 18, 2020ముంబై : మహారాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. కేవలం గురువారం ఒక్కరోజే ఆరాష్ట్రంలో 3,752కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 1,20...
ట్విట్టర్లో కరణ్జోహార్ ఆన్ఫాలోపర్వం!
June 18, 2020ముంబై: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య ఆ చిత్రపరిశ్రమలో అలజడి సృష్టించింది. ఒకవర్గం సుశాంత్ను దూరంపెట్టడంవల్లే అతను మనస్తాపం చెందాడని నెటిజన్లు పోస్ట్లతో హోరెత్తిస్తున్న విషయం తెల...
స్టాఫ్కు 3 రోజుల ముందే జీతాలు ఇచ్చిన సుశాంత్
June 18, 2020ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మరణంతో అభిమానులు, సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా సుశాంత్ తాను చనిపోయేకంటే 3 రోజుల ముందే తన దగ్...
ముంబైలో కుప్పకూలిన ఇల్లు.. ఇద్దరికి తీవ్రగాయాలు
June 18, 2020ముంబై : తూర్పు ముంబైలోని మేఘవాడి ప్రాంతంలో ఓ భవనం పోర్షన్ ఒక్కసారిగా కుప్పకూలి ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడినట్లు బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్...
అమర జవాన్లకు సచిన్ సంతాపం
June 18, 2020ముంబై: గాల్వానా ఘటనలో అమరులైన వీర జవాన్ల మృతికి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సంతాపం ప్రకటించారు. దేశ రక్షణ కోసం వారు చూపిన వీరోచిత పోరాట స్ఫూర్తి రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని ఆయన గురువారం ...
సుశాంత్ సూసైడ్.. రియా చక్రవర్తి వాంగ్మూలం
June 18, 2020హైదరాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు విచారణను వేగవంగం చేశారు. సుశాంత్ స్నేహితురాలు రి...
ఎనిమిది మంది డీఆర్ఐ అధికారుల హోం క్వారంటైన్!
June 17, 2020ముంబై: ఓ సిగరెట్ స్మగ్లింగ్ కేసును ఛేదించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు కరోనా భయం పట్టుకుంది. వారు పట్టుకున్న ఇద్దరిలో ఒకరికి పాజిటివ్ తేలడంతో ఎనిమిది మంది అధిక...
ముంబైలో భూకంపం.. 2.5 భూకంప తీవ్రత
June 17, 2020ముంబై: ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా జమ్ముకశ్మీర్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపిస్తున్నది. తాజాగా మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. ఆర్...
సుశాంత్ డిప్రెషన్ గురించి మాకు తెలియదు: తండ్రి
June 17, 2020సుశాంత్ సింగ్ రాజ్పుత్ హఠాన్మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులని ఎంతగానో కలవరపరచింది. ఆయన లేరనే వార్త ఎవరికి మింగుడుపడడం లేదు. సుశాంత్ బలవన్మరణానికి కారణం డిప్రెషన్ అని తెలు...
కరోనా చికిత్స కోరితే రూ.5 లక్షల జరిమానా
June 16, 2020ముంబై: ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాప్తించి భయపెడుతున్నందున కోరినవారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపించాలని కోరిన ఓ విద్యావేత్తకు ముంబై హైకోర్టు రూ. 5 లక్షల జరిమానా విధించింది. వైరస్ ...
ఇప్పట్లో ముంబైకి వెళ్లే ధైర్యం లేదు: గడ్కరీ
June 16, 2020ముంబై: ఇప్పట్లో తనకు ముంబైకి వెళ్లే ధైర్యం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కరోనా కారణంగా ప్రస్తుతం ముంబైలో పరిస్థితి బాగలేదని, అయితే రాబోయే రోజుల్లో అక్కడి పరిస్థితులు మె...
సరికొత్తగా నోకియా ఫీచర్ ఫోన్స్!
June 16, 2020ముంబై: నోకియా మొబైల్ రంగంలో పూర్వ వైభవం పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈమేరకు మరోసారి తన క్లాసిక్ ఫీచర్ ఫోన్తో వినియోగదారులను ఆకర్షించాలనే లక్ష్యంతో మార్కెట్లోకి వస్తోంది. నోకియా 5310 (2020) ఫోన్ న...
నెపాటిజమే సుశాంత్ ఆత్మహ్యతకు కారణం!
June 16, 2020ముంబై: నెపాటిజం అంటే బంధుప్రీతి. తమ వాళ్లకు అవకాశమిచ్చి.. ఇతరులను అణగదొక్కడం! బాలీవుడ్లో కొనసాగుతున్నఈ ధోరణే సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు కారణమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ధ్వజమెత్త...
డిస్నీ ప్లస్ హాట్స్టార్లో బాలీవుడ్ కొత్త సినిమాలు!
June 16, 2020ముంబై: ఇటీవల మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్పుత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బేచారా’ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులోకి రానుంది. దీంతోపాటు సరికొత్త హింద...
ముగిసిన సుశాంత్ రాజ్పుత్ అంత్యక్రియలు
June 15, 2020ముంబై : బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అంత్యక్రియలు ముంబైలో సోమవారం సాయంత్రం ముగిశాయి. కుటుంబ సభ్యులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య సుశాంత్ భౌతికకాయానికి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల...
ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు
June 15, 2020ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్(34) ముంబై నగరం బాంద్రా రెసిడెన్సీలోని తన ని...
‘వీర్గతి’ హీరోయిన్కు కరోనా లక్షణాలు!
June 15, 2020ముంబై: బాలీవుడ్ సినిమా ‘వీర్గతి’ హీరోయిన్ పూజా దడ్వాల్ను కరోనా లక్షణాలు కలవరపెడుతున్నాయి. గతంలో టీబీతో బాధపడిన ఆమె ఆ సినిమా హీరో, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్ సహాయంతో కోలుకున్నారు. ఇప్పుడు...
సుశాంత్ డెడ్బాడీ ఫోటోలు.. సైబర్ సెల్ వార్నింగ్
June 15, 2020హైదరాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతదేహానికి చెందిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరస్ అవుతున్నాయి. దీని పట్ల మహారాష్ట్ర సైబర్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సుశాంత్ మృతదేహం ఫో...
అత్యవసర సేవల కోసం.. ముంబైలో లోకల్ ట్రైన్స్
June 15, 2020హైదరాబాద్: ముంబై నగరంలో నేటి నుంచి కొన్ని లోకల్ రైళ్లను నడపనున్నారు. అత్యవసర సర్వీసుల వారి కోసం ఈ రైళ్లు నడపనున్నట్లు వెస్ట్రన్ రైల్వే తన ట్విట్టర్లో పేర్కొన్నది. అయితే ఈ రైళ్ల...
సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య
June 15, 2020ముంబైలోని ఇంట్లో ఉరేసుకున్న యువ నటుడుప్రముఖుల దిగ్భ్రాంతి ...
‘రీల్ ధోనీ’ ఇక లేడు
June 15, 2020ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ దిగ్భ...
తెలియని వ్యథ..ముగిసిన కథ
June 14, 2020విధి ఎంత క్రూరమైనది. అందమైన రంగుల కలల్ని ఒక్కసారి వివర్ణ చిత్రాలుగా మార్చి అంతులేని విషాదాన్ని రాజేస్తుంది. ఉత్థానశిఖరాల్ని అధిరోహిస్తున్నామనుకునే తరుణంలో పట్టుతప్పించి ఒక్...
ముంబై బందోబస్తులో ఎలక్ట్రిక్ స్కూటర్లు
June 14, 2020ముంబై: మహారాష్ట్రలో శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర పోలీసుల బలగాల ఆధునీకరణపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ ప్రమాణాలతో సమానంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అం...
ప్రేక్షకుల అరుపులతోనే ఉత్సాహం: సచిన్టెండూల్కర్
June 14, 2020ముంబై: స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు, సందడితోనే తమకు మరింత ఉత్సాహం వస్తుందని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. ‘స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తే అంతకన్నా గొప్ప విషయం ఉండ...
ముంబైలో 99 శాతం ఐసీయూ బెడ్లు ఫుల్
June 14, 2020ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్నది. నగరంలో 99 శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ శనివారం వెల్లడించింది. అలాగే 94 శాతం వెంటిలేటర్లు...
పెరుగుతున్న పెట్రో ధరలు
June 12, 2020న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆయా రాష్ట్ర పన్నులను బట్టి పెరుగుదలలో వ్యత్యాసం ఉంటున్నది. రాష్ట్ర ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు పేర్కొన్న ప్రకారం పెట్రోల్ ధర...
మరో మంత్రికి కరోనా పాజిటివ్
June 12, 2020ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పటికే ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, తాజాగా మరో మంత...
రకుల్ స్పెషల్ ప్రొటెక్షన్
June 11, 2020కరోనా ఉధృతి నేపథ్యంలో మాస్క్లు ధరించకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక విమాన ప్రయాణాల విషయంలో మరింత రక్షణ చర్యలు అవసరమవుతున్నాయి. ప్రభుత్వం, విమానయాన సంస్థలు అమలుపరుస్తున్న భద్...
ముంబైలో ఒక్క రోజే 97 కరోనా మరణాలు..
June 11, 2020ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైని కరోనా వైరస్ కలవర పెడుతోంది. కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో అత్యధికంగా ముంబైలోనే పాజిటివ్ కేసులు నమోదు అవుతు...
పీపీఈ దుస్తుల్లో రకుల్ప్రీత్సింగ్..వీడియో
June 11, 2020న్యూఢిల్లీ: అన్లాక్ 1.0 అమలవుతున్న నేపథ్యంలో అందాల భామ రకుల్ప్రీత్సింగ్కు రెక్కలొచ్చాయి. రెండు నెలలకుపైగా హోంక్వారంటైన్లో ఉండిపోయిన రకుల్ స్వస్థలం ఢిల్లీకి బయలుదేరింది. గురువారం ఉదయం రకుల్ప...
మురికి కాల్వలో మూడేళ్ల బాలుడు.. ఆచూకీ కోసం గాలింపు
June 11, 2020ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఘట్కోపర్లో విషాదం నెలకొంది. ఓ మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ.. మురికి కాల్వలో పడిపోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు.. పోలీసులకు గురువారం మధ్యాహ్నం 12:17 గంటలకు సమాచార...
పుణెలో దొంగనోట్లు.. ఆర్మీ జవాన్ పాత్ర
June 11, 2020ముంబై: పుణెలో పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ పట్టుబడింది. ఐదుగురు వ్యక్తులు సహా ఈ నకిలీ కరెన్సీ సరఫరా, మార్పిడిలో పాత్ర ఉన్న ఆర్మీ జవాన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ కరెన్సీలో విదేశీ కరె...
ఇలాగైతే మళ్లీ లాక్డౌన్!
June 11, 2020మహా సీఎం హెచ్చరికముంబై : రాష్ట్రంలో కొవిడ్-19 నిబంధనలు పాటించకుంటే తిరిగి లాక్డౌన్ను విధించాల్సి వస్తుందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రజలను హెచ్చరించారు. కరోనా మహమ్మ...
ట్రైపాడ్ లేదని మొబైల్ను వేలాడదీసి మరీ క్లాసులు! టీచర్ ఐడియా సూపర్..
June 10, 2020చిత్త శుద్ధి అంటే ఇదేనేమో.. వినే స్టూడెంట్లు ఉంటే టీచర్లకు అంతకంటే ఆనందం ఏముంటుంది. దీనికోసం ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కొంటారు. అలాంటిది ఇంట్లో ఉన్న విద్యార్థులకు క్లాసులు చెప్పలేరా. ఇందుకు ఎలాంటి ఆయుధ...
అతని పాటకు ఆడియన్స్గా మారిన చిలుకలు
June 10, 2020కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ సడలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో ముంబై కూడా ఉంది. ఎప్పుడూ తన పాటలు, మ్యూజిక్తో ప్రేక్షకులను అలరించే జతిన్ అనే యువకుడు లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. ...
ముంబై కాస్ట్లీ గురూ
June 10, 2020ప్రపంచంలో 60వ స్థానం, ఆసియాలో 19వ ర్యాంకున్యూఢిల్లీ, జూన్ 9: జీవన వ్యయం పరంగా భారత ఆర్థిక రాజధాని ముంబై విదేశాల నుంచి వలస...
కరోనాతో డిప్యూటీ కమిషనర్ మృతి
June 09, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. ముంబైలో కూడా కొవిడ్-19 విజృంభణతో పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కాగా, కరోనా వైరస్ సోకి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ డ...
ముంబై వీధుల్లో రకుల్, దిశాపటానీ..వీడియో
June 09, 2020ముంబై: కరోనా నేపథ్యంలో సుదీర్ఘమైన లాక్డౌన్ కొనసాగుతుండటంతో ఇప్పటివరకు సెలబ్రిటీలంతా ఇండ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వాలు లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఇప్పడిప్పుడే కొన్ని ప్రాంతా...
సోనమ్కపూర్ పుట్టినరోజు వేడుకలు..ఫొటోలు వైరల్
June 09, 2020ముంబై: లాక్డౌన్తో రెండు నెలలుగా ఢిల్లీలోని అత్తగారింట్లో ఉన్న బాలీవుడ్ భామ సోనమ్కపూర్ తన 35 వ బర్త్ డే జరుపుకునేందుకు సోమవారం ముంబైకి చేరుకుంది. సోనమ్కపూర్ తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గ...
ముంబై క్రికెటర్ల రక్తదానం
June 09, 2020ముంబై: ముంబై రంజీ క్రికెటర్లు మంచి మనసు చాటుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో రక్తానికి కొరత ఏర్పడిన నేపథ్యంలో తామున్నామంటూ 90 మందికి పైగా క్రికెటర్లు ముందుకొచ్చారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ గుర...
కరోనా: చైనాను దాటేసిన మహారాష్ట్ర
June 08, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గతంలో కంటే ఎక్కువ కేసులు నమోదవుతూ అటు ప్రభుత్వాన్ని.. ఇటు ప్రజలకు భయబ్రాంతులకు గురిచేస్తున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ వచ్చి...
యెస్ బ్యాంక్ కుంభకోణం: ఈడీ సోదాలు
June 08, 2020ముంబై: యెస్ బ్యాంక్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగాన్ని పెంచింది. దీనిలో భాగంగా గ్లోబల్ టూర్స్ అంట్ ట్రావెల్ కంపెనీ ‘కాక్స్ అండ్ కింగ్స్' కార్యాలయాల్లో ...
ఏకాంతాన్ని ఆస్వాదిస్తా
June 07, 2020ఒంటరితనం తనకు అలవాటేనని, ఏకాంతంగా గడపడాన్ని ఎంతగానో ఆస్వాదిస్తానని అంటోంది చెన్నై సోయగం శృతిహాసన్. లాక్డౌన్ సమయంలో కుటుంబసభ్యులెవరూ తోడు లేకుండా ఒంటరిగా ముంబయిలో రెండు నెలలుగా ...
మహారాష్ట్రలో కొత్తగా 3007 కరోనా కేసులు
June 07, 2020న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కొత్తగా 3007 పాజిటివ్ కేసులు, 91 మరణాలు సంభవించాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసు...
74 రోజులుగా విమానాశ్రయంలోనే ఫుట్బాల్ ఆటగాడు
June 07, 2020ముంబై: అమెరికాకు చెందిన ఓ వ్యక్తి సైనిక తిరుగుబాటు కారణంగా దేశంలోకి ప్రవేశించలేక విమానాశ్రయంలో చిక్కుకుపోతాడు. ఇదే కథాంశంతో 2004 లో స్టీవెన్ స్పీల్బర్గ్ 'ది టెర్మినల్' అనే హాలీవుడ్ ...