Modi govt News
వ్యవసాయ చట్టాలపై కేంద్రం మొండితనం వీడాలి
January 03, 2021న్యూఢిల్లీ: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం మొండితనాన్ని వీడాలని రైతు సంఘాలు ఆదివారం స్పష్టం చేశాయి. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే తమ ఆందోళనను విరమి...
‘ప్రజలు, రైతుల ప్రయోజనాలు కాపాడటమే నిజమైన ప్రజాస్వామ్యం’
January 03, 2021న్యూఢిల్లీ: ప్రజలు, రైతుల ప్రయోజనాలు కాపాడటమే నిజమైన ప్రజాస్వామ్యం అని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పారు. కేంద్రంలోన...
'ఇక సర్వం ప్రైవేటు మయం'
November 26, 2020హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో ఇక సర్వం ప్రైవేటు మయం కానున్నట్లు రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ అన్నారు. నేటి దేశవ్యాప్త సార్వత్రిక సమ...
కరోనా టీకా కోసం రూ.50 వేల కోట్లు!
October 22, 2020న్యూఢిల్లీ: కరోనా టీకా కోసం సుమారు రూ.50,000 కోట్ల (500 బిలియన్) నిధులను కేంద్ర ప్రభుత్వం పక్కన ఉంచినట్లు సమాచారం. దేశంలోని 130 కోట్ల జనాభాకు కరోనా వ్యాక్సిన్ కోసం ఈ నిధులు కేటాయించినట్లు తెలుస్త...
పార్లమెంటరీ ప్యానెల్కు పంపాలి: హర్సిమ్రత్కౌర్
September 19, 2020న్యూఢిల్లీ: రైతుల పక్షాల తాను లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని గురువారం కేంద్రమంత్రి పదవి నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ అన్నారు. బిల్లులపై కే...
లెక్కలు లేవంటే చావులు లేవని అర్థమా..?: రాహుల్గాంధీ
September 15, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వలస కార్మికుల మరణాలకు సంబంధించి తమ దగ్గర లెక్కలు లేవని పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం సమాధాన...
లాక్డౌన్ అసంఘటిత రంగానికి మరణ శిక్షవంటిదే : రాహుల్ గాంధీ
September 09, 2020న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం మోదీ ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయంపై మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై తన వీడియో సిరిస్లో భాగంగా బుధవారం నాల్గో వీడియోను ...
కరోనా నిర్మూలనలో మోదీ విఫలం : ఓవైసీ
June 08, 2020హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్మూలనలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఈ వైరస్ నుంచి ప్రజలను మోదీ కాపాడుతా...
మేకిన్ ఇండియాకు మరింత దన్ను
February 02, 2020న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘మేకిన్ ఇండియా’కు మరింత ఊతమిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. సెల్ఫోన్ల దిగుమతిని తగ్గించడంతోపా...
తాజావార్తలు
- మోసాలకు పాల్పడుతున్న ముఠాల అరెస్ట్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- లగ్జరీ కారులో రయ్యిమంటూ దూసుకుపోతున్న అల్లు అర్జున్
- ఆన్లైన్లో భద్రాద్రి రామయ్య కల్యాణం టికెట్లు
- ఇక స్కూళ్లల్లోనూ ఇంటర్ పరీక్ష కేంద్రాలు
- లాస్యతో కుమార్ సాయి స్టెప్పులు... వీడియో వైరల్
- తిరుపతి మార్గంలో 18 రైళ్లు రద్దు: ఎస్సీఆర్
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు
ట్రెండింగ్
- ఏంటి పవన్కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ వీడియో వైరల్
- ‘వకీల్ సాబ్’ నుంచి సత్యమేవ జయతే పాట రిలీజ్
- మాల్దీవుల్లో శ్రద్దాకపూర్ బర్త్డే డ్యాన్స్ కేక..వీడియో వైరల్
- ‘దృశ్యం 2’లో రానా..ఏ పాత్రలో కనిపిస్తాడంటే..?
- నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ బాలికలపై ఒత్తిడి..!
- రెండో చిత్రానికి 'జార్జిరెడ్డి' భామ సైన్
- హన్సిక అందాలు అదరహో..స్టిల్స్ వైరల్
- కేవలం ఒక్కరి పీఎఫ్ ఖాతాలోనే రూ.103 కోట్లు..!
- ఆచార్య శాటిలైట్ రైట్స్ కు రూ.50 కోట్లు..?