Minister prashanth reddy News
నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తాం : మంత్రి వేముల
January 07, 2021నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్పై బీజేపీ నేతలు చేస్తు...
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలు ఎందుకు లేవు?
December 28, 2020కామారెడ్డి : జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి ...
కేసీఆర్ చేతల సీఎం : మంత్రి ప్రశాంత్ రెడ్డి
December 22, 2020నిజామాబాద్ : నిజామాబాద్ : జిల్లా పరిధిలోని ఇందల్వాయి మండలం దేవితండా సేవాలాల్ ఆలయ 8వ వార్షికోత్సవం, రాజగోపురం ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ మహోత్సవంలో మంత్రులు సత...
యాసంగి పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు
December 16, 2020నిజామాబాద్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు యాసంగి కాలానికి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తె...
పారదర్శకంగా క్రయ విక్రయాలు : మంత్రి ప్రశాంత్ రెడ్డి
December 15, 2020హైదరాబాద్ : రాష్ర్టంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్లపై చర్చించేందుకు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్...
వీర జవాన్ మహేశ్కు కన్నీటి వీడ్కోలు
November 11, 2020నిజామాబాద్ : వీర జవాన్ ర్యాడ మహేశ్కు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. నిజామాబాద్ జిల్లాలోని మహేశ్ స్వగ్రామమైన కోమన్పల్లిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వం తరపున మంత్రి వేము...
కన్నీటి పర్యంతమైన మంత్రి ప్రశాంత్ రెడ్డి
November 09, 2020హైదరాబాద్ : కశ్మీర్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లికి చెందిన ఆర్మీ జవాన్ ర్యాడ మహేశ్(26) వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి వేము...
'మాచిల్' వీరుడికి నివాళులర్పించిన మంత్రి ప్రశాంత్రెడ్డి
November 09, 2020నిజామాబాద్: జమ్ముకశ్మీర్లోని మాచిల్ సెక్టార్లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో మరణించిన సైనికుడు రాడ్యా మహేశ్కు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. భారతావని కోసం మహేశ్ చేసిన త్య...
నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎస్
November 06, 2020హైదరాబాద్ : నూతన సచివాలయ భవన నిర్మాణ పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి పరిశీలించారు. సమీకృత కొత్త సచివాలయానికి ఇప్పట...
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్.. పత్రాలు అందుకున్న మంత్రి వేముల
November 04, 2020న్యూఢిల్లీ : ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం వసంత్ విహార్లో 1100 చదరపు మీటర్ల స్థలం అప్పగింత ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ...
బీడు భూములు సస్యశ్యామలం : మంత్రి వేముల
October 24, 2020నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలో బీడు భూములు సస్యశ్యామలంగా మారాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం కమ్మర...
భారీ మెజార్టీతో కవిత గెలుపు ఖాయం : మంత్రి వేముల
October 09, 2020నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్...
హౌసింగ్ బోర్డ్ ఆస్తుల వివరాలివ్వండి: మంత్రి ప్రశాంత్రెడ్డి
September 28, 2020హైదరాబాద్: రాష్ట్రంలోని హౌసింగ్ బోర్డ్ ఆస్తులపై వారంలోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హౌసింగ్ బోర్డుకు సంబంధించిన భూములు, ప్లాట్లు, భవనాలు, వాణిజ్...
రాష్ర్టాభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి : మంత్రి ప్రశాంత్ రెడ్డి
September 19, 2020నిజామాబాద్ : తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమవుతోందని, దానిపై దృష్టి సారించారని శాసనసభా వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ ఆరేళ్ల కా...
నగరం నడిబొడ్డున అమరవీరుల స్మారక స్థూపం
September 18, 2020హైదరాబాద్ : నగరం నడిబొడ్డున తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మిస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. లుంబినీ పార్కు వద్ద కొనసాగుతున్న తెలంగాణ అమర...
మరింత బాధ్యతగా పనిచేయండి
September 14, 2020తాసిల్దార్లకు మంత్రి ప్రశాంత్రెడ్డి సూచన హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రెవెన్యూశాఖ అందిస్తున్న సేవలను ప్రజలు ఎప్పటికీ ...
శాసనసభలో కొత్తగా 40 సీట్లు : మంత్రి వేముల
September 04, 2020హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా శాసనసభలో కొత్తగా 40 సీట్లు, మండలిలో కొత్తగా 8 సీట్లను ఏర్పాటు చేశామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్...
23 చెక్డ్యాంలతో 40 వేల ఎకరాలకు నీళ్లు
June 13, 2020నిజామాబాద్: జిల్లాలోని వేల్పూరు మండలం కప్పలవాగు, పెద్దవాగుపై చెక్డ్యాంల నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు తొమ్మిది చెక్డ్యాంల నిర్మాణాలను పూర్తిచేశామని, తా...
ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ
May 08, 2020నిజామాబాద్ : లాక్డౌన్ కారణంగా ఆటోడ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. ఈ క్రమంలో పలువురు నాయకులు ముందుకు వచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకుంటున్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స...
ధాన్యం కొనుగోలుకు కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వలేదు...
May 02, 2020నిజామాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.నిజామాబాద్ జిల్లాలో వ...
తెలంగాణలో నేషనల్ హైవే రోడ్లను విస్తరించండి
April 28, 2020నిజామాబాద్ : మంచి రోడ్లు ప్రగతికి చిహ్నంగా సీఎం కేసీఆర్ భావిస్తారని రాష్ట్ర ఆర్అండ్బీ, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఎన్ఐసీ బిల్డింగ్ నుం...
రైతులను మోసం చేస్తే రైస్మిల్ సీజ్: ప్రశాంత్రెడ్డి
April 28, 2020నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామ...
అబద్దాలను ప్రజలు నమ్మరు: మంత్రి ప్రశాంత్రెడ్డి
April 27, 2020నిజామాబాద్: రైతులు పండించే ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ప్రశాంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పండిన మొక్కజొన్నను కేంద్రం కొనుగోలు చేయడం లేదు. పొద్దు తిరుగుడు గింజలను కూడా 25 శా...
కామారెడ్డి జిల్లాలో కోవిడ్ 19 పై మంత్రి వేముల సమీక్ష
April 24, 2020కామారెడ్డి: మాస్కులు ప్రతి ఒక్కరూ విధిగా ధరించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ శరత్ చాంబర్లో అధికారులతో దాన్యం కొనుగోలు, కరోనా వైరస్ నియ...
అత్యవసర సిబ్బంది సేవలు భేష్
April 22, 2020మంత్రి వేముల నిజామాబాద్ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కరోనా కట్టడికి ప్రాణాలను లెక్క చేయకుండా కష్టపడుతు న్న అత్యవసర శాఖల సి బ్బంది సేవలు వెలకట్టలేనివని రోడ్లుభవన...
అత్యవసర విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు భోజనం
April 04, 2020నిజామాబాద్ జిల్లా: బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల్లోని అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 1200 మంది అధికారులు, ఉద్యోగులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలిచి మరోసారి తన ఔదార్యాన్న...
ప్రజల సహకారంతో వ్యాధి ప్రబలదు...
March 31, 2020నిజామాబాద్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కరోనా నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజలు స్వీయ నిర్బంధం లో ఉండటమే శ్రీరామ రక్ష అని సీఎం కేసీఆర్ చెప్...
ప్రజాప్రతినిధులంతా కవిత గెలుపును కోరుకుంటున్నారు
March 19, 2020స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో విజయం సాధించనున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు...
పట్టణానికి కొత్తరూపు
February 29, 2020నమస్తేతెలంగాణ, నెట్వర్క్: పట్టణప్రగతి జోరు గా సాగుతున్నది. ఐదో రోజైన శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్ర జాప్రతినిధులు, అధికారులు, ప్రజ లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మురుగుకాల్వలు, రోడ్ల...
పసుపు బోర్డు కావాలి..
February 04, 2020పసుపు బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం పసుపును కొని మద్దతు ధర ఇవ్వాలి.. ఇదీ రైతులు డిమాండ్ చేస్తున్నది అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇది వరకే స్పైస్బోర్డుకు వరంగల్లో ఓ ఆఫీసున్నది....
పనుల్లో నాణ్యత లేకుంటే చర్యలు
January 29, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనుల్లో నాణ్యత లోపించినా, వేగంతగ్గినా కఠినచర్యలు తప్పవని ఆర్అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖ...
నిజామాబాద్ కార్పొరేషన్పై టీఆర్ఎస్ జెండా
January 20, 2020నిజామాబాద్: నిజామాబాద్ కార్పొరేషన్పై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి నేడు ...
గులాబీజెండా ఎగిరేద్దాం
January 12, 2020నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని మంత్రులు, ఎమ్మెల...
తాజావార్తలు
- ఇండియన్ ఎంబసీపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి!
- గోపిచంద్ సీటీమార్ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్
- లీటర్ నీళ్లు..కాస్త బ్లీచింగ్ తో వెలుగులు
- ఎన్టీపీసీ మూడో విడుత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల
- కిసాన్ ర్యాలీ హింస.. దీప్ సిద్దూపై కేసు నమోదు!
- ఇంగ్లండ్లో టీమిండియాతో ఇండియా 'ఎ' ఢీ
- మొక్కల పెంపకమే.. భవిష్యత్ తరాలకు తరగని ఆస్తి
- ముంబైని యూటీ చేయండి..
- మద్యం మత్తులో ‘కోయిలమ్మ’ సీరియల్ నటుడు వీరంగం
- 20 మంది రైతు సంఘాల ప్రతినిధులకు నోటీసులు
ట్రెండింగ్
- చైతూ కోసం సమంత ఏం ప్లాన్ వేసిందో తెలుసా..?
- ప్రదీప్ కోసం అనసూయ, రష్మి, శ్రీముఖి ప్రమోషన్స్
- సుధీర్ బాబు లెగ్ వర్కవుట్స్..వీడియో వైరల్
- ఒకే రోజు 8 చిత్రాలు..జనవరి 29న సినీ జాతర..!
- తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!
- ‘ఓటిటి’ కాలం మొదలైనట్టేనా..?
- బిగ్బాస్ ఫేం మెహబూబ్ 'ఎవరురా ఆ పిల్ల' వీడియో సాంగ్ కేక
- '30 రోజుల్లో ప్రేమించడం ఎలా..' ప్రీ రిలీజ్ బిజినెస్..!
- 17వ రోజు క్రాక్ సంచలనం..రిపబ్లిక్ డే స్పెషల్..!
- హిట్ చిత్రాల దర్శకనిర్మాత లైఫ్ జర్నీ..వీడియో