Minister ajay kumar News
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్య: మంత్రి సబిత
January 22, 2021ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల శ్రేయస్సుకోసం విజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవసరమైన వైజ్ఞానిక పరికరాలు ...
ఆన్లైన్లో ఆర్సీ అడ్రస్ మార్పు
January 03, 2021రవాణాశాఖలో సేవలు మరింత సులభంమంత్రి పువ్వాడ అజయ్కుమార్ వె...
‘వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు మేలు’
November 06, 2020ఖమ్మం : వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ట్రాక్టర్ పవర్ స్ప్రే యంత్రాలను తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించి మా...
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
November 05, 2020ఖమ్మం : రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్ర...
మత్స్యకారుల అభివృద్ధి కోసమే చేప పిల్లల పంపిణీ : మంత్రి పువ్వాడ
November 05, 2020ఖమ్మం : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. కుల వృత్తుల ప్రోత్సాహానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ...
మంత్రి పువ్వాడ సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
November 04, 2020ఖమ్మం : నగరంలోని 5వ డివిజన్ వైస్సార్నగర్ కాలనీలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు చెందిన 85 కుటుంబాలు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి...
డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
November 04, 2020ఖమ్మం : పేదల ఆత్మగౌరవ లోగిళ్లు.. డబుల్ బెడ్రూం ఇండ్లు అని, అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం వీవీపాలెం...
టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
November 04, 2020భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని కొత్తగూడెం ఎల్ఐసీ ఆఫీస్ వద్ద గల నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. నిర్మాణ పనులను త్వరగా ప...
తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభించిన మంత్రి
November 04, 2020భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. తొలి, మలి దశ ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారు...
2 లక్షల ఎలక్ర్టిక్ బైక్లకు రోడ్డు పన్ను మినహాయింపు
October 30, 2020హైదరాబాద్ : రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ర్టిక్ వెహికిల్ (ఈవీ) పాలసీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కలిసి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. జ...
ఎమ్మెల్సీ కవితకు మంత్రి అజయ్ శుభాకాంక్షలు
October 13, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శుభాకాంక్షలు తెలిపారు. బంజారాహిల్స్లోని కవిత నివాసానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్య...
రవాణా శాఖ మంత్రుల భేటీ లేదు : మంత్రి పువ్వాడ
September 12, 2020హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల రవాణా శాఖ మంత్రులు సోమవారం సమావేశమవుతారని వచ్చిన వార్తలపై రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. అంతర్ రాష్ర్ట బస్సు...
శానిటేషన్ సిబ్బందికి ఉచితంగా పీపీఈ కిట్స్
September 12, 2020ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సేవలందిస్తున్న శానిటేషన్ సిబ్బంది పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మానవతా హృదయం చాటుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న శానిటేష...
దసరా నాటికి ఖమ్మం ఐటీ హబ్ ప్రారంభం
August 30, 2020ఖమ్మం: ఐటీ పరిశ్రమను రాష్ట్రంలో ద్వితీయశ్రేణి పట్టణాలను విస్తరించడంలో భాగంగా ఖమ్మంలో చేపట్టిన ఐటీ హబ్ నిర్మాణం పూర్తయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ...
హరితహారంలో భాగస్వాములవ్వాలి : మంత్రి పువ్వాడ
August 29, 2020ఖమ్మం : హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం నగరం 3వ డివిజన్ పరిధిలోని బల్లెపల్లిలో ఆయన మొక్కలు నాటి మాట్లాడ...
రైతుల ప్రయోజనాల కోసమే ‘వేదికలు’
June 13, 2020ఖమ్మం: రైతుల ప్రయోజనాల కోసమే రైతు వేదికలు నిర్మిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు రైతులు పంటలను సాగు చేసి మంచి దిగుబడులు సాధించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని...
నియంత్రిత సాగుతో జిల్లా ముఖచిత్రం మారుద్దాం
May 25, 2020ఖమ్మం: నియంత్రిత సాగుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖచిత్రం మార్చాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. జిల్లా రైతులు ఆదర్శంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. వానాకాలం పంటల సాగు ప...
తాజావార్తలు
- శానిటైజర్లతో జాగ్రత్త.. పిల్లల కళ్లకు ప్రమాదం
- ఏనుగు పట్ల దారుణం.. జంప్ చేయిస్తూ నడిపించిన వైనం
- శ్రీశైలంలో భక్తుల కిటకిట..
- బౌండరీ వద్ద ఒంటిచేత్తో క్యాచ్..వీడియో వైరల్
- హీరోయిన్ గా ముంబై మోడల్..సురేందర్రెడ్డి క్లారిటీ..!
- చైనా వ్యాక్సిన్పై గుబులు : భారత్కు ఆర్డర్ల వెల్లువ
- బౌరంపేటలో వాచ్మెన్ హత్య
- యాదాద్రీశుడి దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం
- దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతారా..?: ప్రియాంకాగాంధీ
- రైతు వేదికలతో సాగు సమస్యలకు పరిష్కారం
ట్రెండింగ్
- హీరోయిన్ గా ముంబై మోడల్..సురేందర్రెడ్డి క్లారిటీ..!
- హాట్ లుక్ లో సారా హొయలు..ట్రెండింగ్లో స్టిల్స్
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!