Minister Jagadish Reddy News
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యులే : మంత్రి జగదీష్ రెడ్డి
March 08, 2021నల్లగొండ : ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల...
నల్లధనం తెస్తానన్న వాగ్దానం ఏమైంది? : మంత్రి జగదీశ్ రెడ్డి
March 06, 2021సూర్యాపేట : అధికారంలోకి రాగానే విదేశాల నుంచి నల్లధనం తెస్తానన్న మోదీ వాగ్దానం ఏమైందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తప్పుడు హామీలతో బీజేపీ ప్రజలను మోసగించిందని అ...
పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్దే : మంత్రి జగదీశ్ రెడ్డి
March 01, 2021సూర్యాపేట : పెద్దగట్టు జాతర ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. యాదవులపై ఉన్న ప్రేమతో జాతరకు భారీగా నిధులు కేటాయించారని ...
నాడు నిర్లక్ష్యం.. నేడు అద్భుతం
February 28, 2021ఉమ్మడి రాష్ట్రంలో పెద్దగట్టు జాతరకు రూ.5 లక్షలునేడు రూ.2 కోట్లు కేటాయించిన ...
సంత్ సేవాలాల్ సేవలు చిరస్మరణీయం
February 25, 2021సూర్యాపేట : అంతరించిపోతున్న తెగ కోసం సంత్ సేవాలాల్ మహరాజ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ 282 జయంతి ఉత్సవా...
పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం ఖాయం
February 23, 2021నల్లగొండ : పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రాడ్యుయేట్ ఓటర్లు, నాయకులు, కార్యకర్తలను చూస్తుంటే ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం ఖాయం అయిందని మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాక...
క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ : మంత్రి
February 20, 2021నల్లగొండ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపైనా దృష్టి పెట్టాలని, క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గుంటకండ్ల...
దేశంలో సూర్యాపేట జిల్లాకు ప్రత్యేక స్థానం : మంత్రి
February 20, 2021సూర్యాపేట : జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల నిర్వహణతో దేశంలో సూర్యాపేట జిల్లాకు ప్రత్యేక స్థానం లభించబోతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. మార్చిలో ...
ప్రతిపక్షాలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి : మంత్రి
February 19, 2021సూర్యాపేట : ప్రతిపక్ష నాయకులు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని మంత్రి జగదేశ్ రెడ్డి సూచించారు. పొద్దున లేస్తే ప్రభుత్వంపై అర్థరహిత, అసత్య ఆరోపణలు చేయడం తప్పా ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం...
సూర్యాపేటలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం..
February 19, 2021సూర్యాపేట: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి శుక్...
విశ్రాంత ఉద్యోగులు సైతం టీఆర్ఎస్ వెంటే
February 17, 2021సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న నిరంతర అభివృద్ధి పాలనకు ఇతర పార్టీల నేతలతోపాటు విశ్రాంత ఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా టీఆర్ఎస్ సభ్యత్వాలు స్వీకరిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్...
ఉమ్మడి నల్లగొండలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
February 17, 2021నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రికి హరిత బహుమతి అందించడానికి చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో గులాబీ శ్రేణులు విస్త...
ఆదర్శ రైతులకు పుడమి పుత్ర అవార్డుల ప్రదానం
February 14, 2021సూర్యాపేట : గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, జ్ఞాన్ ప్రతిష్టాన్ కేవీకే రైతు మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ రైతులకు పుడమి పుత్ర అవార్డులను ప్రదానం చేశారు. సూర్యాపేట పట్టణంలోని సీతారామ ఫంక్షన్హాల్లో జర...
జానారెడ్డిపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీష్ రెడ్డి
February 14, 2021హాలియా: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రాకుండా.. కుంటి సాకులు చెబుతూ వెనకడుగు వేస్తున్నారని వ...
సంహిత క్రాప్ కేర్ క్లినిక్ ప్రారంభం
February 13, 2021నల్లగొండ : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, సలహాలను, సూచనలు అందించే సంహిత క్రాప్ కేర్ క్లినిక్ ను రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నల్లగొండలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మ...
సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం
February 12, 2021హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమై కొనసాగుతుంది. సూర్యాపేటలో ఈ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ...
ప్రజాబలం ఏమిటో హాలియా సభ నిరూపించింది
February 11, 2021నల్లగొండ : జిమ్మికులు, డ్రామాలతో పార్టీలను నడుపలేరు. ప్రజాదరణ కోల్పోయిన పార్టీలు దిక్కుతోచక అవాకులు చవాకులు పేలుతున్నాయి. ప్రజలే మాకు బలం.. ప్రజా బలం అంటే ఏమిటో హాలియాలో బుధవారం నిర్వహించిన ధన్యవాద...
తిరుమలగిరి సాగర్ మండలంలో భూముల సర్వేకు ఆదేశం
February 11, 2021హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్ మండలంలో గల నెల్లికల్, చింతలపాలెం, తునికినూతల, జమ్మన్నకోట, ఎల్లాపురం(సుంకిశాల తాండ) గ్రామాలలో 3,49...
వెయ్యి గ్రామాల్లో ఫ్లోరిన్ శాశ్వత నిర్మూలన
February 11, 2021విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డిహాలియా/నిడమనూరు, ఫిబ్రవరి 10 : నల్లగొండ జిల్లాను యాభై ఏండ్లుగా పట్టి పీడించిన ఫ్లోరిన్ మహమ్మారికి మిష...
నల్లగొండ సమస్యలకు ఆనాడే పరిష్కారం చూపిన కేసీఆర్
February 10, 2021కృష్ణా ఒడ్డున ఉన్నప్పటికీ అన్యాయంఫ్లోరైడ్ పుట్టిన ఊరిలోనే మిషన్ భగీరథకు శంకుస్థాపనసమర్థవంతంగా ఉచిత విద్యుత్ వినియోగం పన్నెండున్నర లక్ష...
సీఎం కేసీఆర్ సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్రెడ్డి
February 10, 2021నల్లగొండ : హాలియాలో బుధవారం జరిగే సీఎం కేసీఆర్ పాల్గొనే సభాస్థలి వద్ద ఏర్పాట్లను మంత్రి జగదీశ్రెడ్డి పరిశీలించారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్కు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అలాగే సభకు వ...
ధాన్యం సాగులో ఉమ్మడి నల్లగొండ జిల్లా రికార్డ్
February 09, 2021నల్లగొండ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో తెచ్చిన మార్పులతో అత్యంత ఎక్కువ లాభం పొందింది ఉమ్మడి నల్లగొండ జిల్లానే అని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. 2014లో 2 లక్ష...
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్రెడ్డి
February 09, 2021హైదరాబాద్ : నల్గొండ జిల్లా అనుముల మండలం అలీనగర్ సమీపంలో బుధవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి ధన్యవాద సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ...
టీఆర్ఎస్లో భారీగా చేరికలు
February 08, 2021హైదరాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వేర్వేరు చోట్ల ఆయా పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్లో భారీగా చేరారు. నల్...
బీడు భూములను సాగులోకి తెచ్చి చరిత్ర సృష్టించిన సీఎం కేసీఆర్
February 08, 2021యాదాద్రి భువనగిరి : రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విద్యుత్ శాఖ మంత్రి గుంకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో రైతు వేది...
రమణారెడ్డి మరణం తీరని లోటు : మంత్రి జగదీష్ రెడ్డి
February 07, 2021హైదరాబాద్ : టీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా కోర్ కమిటీ సభ్యుడు ఎన్నారై కంకణాల రమణా రెడ్డి మరణం తీరని లోటు అని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న సౌత్ ఆఫ్రికాలోని జో...
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
February 06, 2021నల్లగొండ : సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి జగదీశ్రెడ్డి శనివారం పరిశీలించారు. తిరుమలగిరిసాగర్ మండలం నెల్లికల్లు గ్రామంలో ఈ నెల 10న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాప...
అభివృద్ధిపై జానారెడ్డి సవాల్కు సిద్ధం
February 05, 2021విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రతి సవాల్తిప్పర్తి, ఫిబ్రవరి 4: అభివృద్ధిపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో చర్చకు తాము సిద్ధమేనని.. వేదిక, సమయం నిర్ణయిస్తే...
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి సవాల్
February 04, 2021నల్లగొండ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డికి రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. అభివృద్ధి పై జానారెడ్డితో చర్చకు తాము సిద్ధమేనని పేర్కొన్నారు. ...
సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
February 04, 2021సూర్యాపేట : గత ప్రభుత్వాలకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పార్టీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ర...
బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ ద్రోహులే
February 04, 2021వాళ్ల హయాంలో పంచాయతీలు.. మా పాలనలో ప్రశాంతతసాగర్ ఉపఎన్నికలో వారి అడ్రస్ గల్లంతే: మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 03: బీజేపీ, కాంగ్రెస్ ...
అభివృద్ధిని జీర్ణించుకోలేకే అవినీతి ఆరోపణలు
January 27, 2021హైదరాబాద్: ఆరేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ పురోగతిని కేంద్ర మంత్రులు సైతం ప...
ఇకపై 24 గంటలు తాగునీరు : మంత్రి జగదీష్రెడ్డి
January 25, 2021సూర్యాపేట : పట్టణ ప్రజలకు 24 గంటలు తాగునీరు అందించే రోజులు ఎంతో దూరం లేవని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. రూ.17.58 కోట్ల అంచనా వ్యయంతో సూర్యాపేట పుల్లారెడ్డి చెరువు మీద న...
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి జగదీశ్రెడ్డి
January 22, 2021నల్లగొండ : అంగడిపేట స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి జగదీశ్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. మూ...
దేశానికే ఆదర్శం సూర్యాపేట మున్సిపాలిటీ: మంత్రి జగదీష్రెడ్డి
January 22, 2021సూర్యాపేట: ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటి సంరక్షించాలన్న తపన పెరిగిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం హరిత తెలంగాణగా మారిందని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షన్.. స్వచ్ఛ సూర్...
కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు
January 20, 2021స్వరాష్ట్రంలోనే అరవై ఏండ్ల అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే నల్లగొండకు న్యాయం...
సీఎం కేసీఆర్ను విమర్శిస్తే సహించేది లేదు : మంత్రి జగదీశ్ రెడ్డి
January 19, 2021నల్లగొండ : బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరని, కేసీఆర్పై అవాకులు చవాకులు పేలితే ఖబడ్దార్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నాగార్జున సాగర్ నియోజకవ...
విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం : మంత్రి కేటీఆర్
January 18, 2021హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతోందని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు అనుగుణంగా కొట్లాడి సాధించుకున్న రాష్ర్టంలో సైతం వి...
బంగారు గడ్డగా తాళ్లగడ్డ : మంత్రి జగదీష్రెడ్డి
January 17, 2021సూర్యాపేట : సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని తాళ్లగడ్డను బంగారుగడ్డగా తీర్చి దిద్దుతామని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం అభివృద్ధిలో పురోగతి సాధించిందని...
ప్రాధాన్య క్రమంలో అందరికి కరోనా టీకా : మంత్రి జగదీశ్రెడ్డి
January 16, 2021సూర్యాపేట : కొవిడ్-19 టీకా కోసం ఎవరూ తొందరపడొద్దని, ప్రాధాన్యక్రమంలో ప్రభుత్వం అందరికి టీకా అందిస్తుందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో రాజ్యసభ...
‘కొవిడ్ వ్యాక్సినేషన్ను పక్కాగా చేపట్టాలి’
January 15, 2021సూర్యాపేట : కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో పగడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య అధ...
మంత్రి జగదీశ్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
January 13, 2021సూర్యాపేట : రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో కలిసి సుఖసంతోషాల నడుమ నిర్వహించుకోవా...
కొండగట్టులో ఘనంగా గోదాదేవి కల్యాణం
January 13, 2021జగిత్యాల: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో గోదాదేవి-రంగనాథ స్వామి వారికి వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమ...
ప్లాస్టిక్ బ్రిక్స్తో ఇల్లు కట్టేద్దాం!
January 09, 2021ఎక్కువ కాలం మన్నిక నిర్మాణం చకచకాటైల్స్నూ సిద్ధంచేస్తున్న...
పెద్దగట్టు జాతరకు 2 కోట్లు కేటాయించడం హర్షణీయం
January 07, 2021నల్లగొండ : రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు జాతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. 2 కోట్ల నిధులు విడుదల చేసింది. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి గ్రామంలో శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర...
నిరుపేదలకు కల్యాణలక్ష్మి కొండంత అండ
December 28, 2020సూర్యాపేట : పేద, మధ్యతరగతి ప్రజలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ గొప్ప వరమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మ...
‘వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు’
December 27, 2020నల్లగొండ : స్వరాష్ట్రంలో వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కులవృత్తులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారన...
లింగం నాయీని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలి
December 27, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు, న్యాయవాది ఎం లింగం నాయీని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ఆ వేదిక నేతలు ప్రభుత్వానికి విజ్...
సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి
December 24, 2020సూర్యాపేట : కేసీఆర్ సీఎం కాకముందు తెలంగాణలో కరంట్ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేది. కరంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికి తెలిసేది కాదు. సీఎం కేసీఆర్ సంకల్పం, అంకుటిత దీక్షతో నేడు తెలం...
ప్రకృతి సేద్యం వైపు మొగ్గుచూపాలి : మంత్రి జగదీశ్రెడ్డి
December 23, 2020సూర్యాపేట : రైతులు ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా బుధవారం మునగాల మండలం నరసింహులుగూడెం గ్రామంలో ప్రకృతి సేద్యం చేస్తున్న...
దురాజ్పల్లి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలి : మంత్రి జగదీశ్రెడ్డి
December 22, 2020సూర్యాపేట : తెలంగాణ రెండేళ్లకోసారి ఘనంగా జరిగే దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్...
రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఉద్యమించాలి
December 21, 2020నల్లగొండ : కేంద్ర వ్యవసాయ చట్టాలతో మార్కెట్ కమిటీలు, వ్యవసాయ మార్కెట్లు నామమాత్రంగా, అనామకంగా కునారిల్లిపోతాయి. అంతిమంగా రైతులు నానా అవస్థలు పడుతారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నల్గొండ నూతన వ...
'విచ్చిన్నకర శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలి'
December 19, 2020నల్లగొండ : సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్నిశక్తులు కుట్రలు చేస్తున్నాయని అటువంటి శక్తుల చేతికి చిక్కకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి...
రైతులను ముంచేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు
December 07, 2020నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టంలో మార్కెట్ కమిటీల పాత్ర లేకుండా చేసిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని దేవరకొండ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమ...
అభాగ్యనగరంగా మార్చేందుకుబీజేపీ కుట్ర
November 30, 2020యోగి మాటలను ప్రజలు నమ్మరు విద్యుత్శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డిఆర్కేపురం: హైదరాబాద్ను అభాగ్యనగరంగా మార్చేందుకే బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విద్యుత్శాఖ మ...
బీజేపీపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
November 29, 2020హైదరాబాద్ : బీజేపీపై మరోసారి మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. భాగ్యనగరాన్ని అభాగ్య నగరంగా మార్చేందుకే బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ...
నడ్డా.. వరదలప్పుడు ఏ అడ్డాలో ఉన్నావ్!
November 28, 2020ఆర్కేపురం: హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. ఏ అడ్డాలో ఉన్నారో తేల్చాలని విద్యుత్శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. బెంగళూరులో వరదలు వస్తే రూ. 600 కోట్లు ఇచ...
సిగ్నల్ ఫ్రీజోన్గా ఎల్బీనగర్ : మంత్రి జగదీశ్రెడ్డి
November 27, 2020హైదరాబాద్ : ఎల్బీనగర్ త్వరలో సిగ్నల్ ఫ్రీజోన్గా మారబోతుందని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజి...
భాగ్యనగరంపై బాంబులు వేస్తారా?
November 26, 2020ఎల్బీనగర్: బీజేపీకీ ఓటు వేయకుంటే భాగ్యనగరంపై బాంబులు వేస్తరా..? అని విద్యుత్శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ కొత్తపేట డివిజన్లో టీఆర్ఎస...
ఎంఐఎంతోనే మాకు పోటీ : మంత్రి జగదీశ్రెడ్డి
November 25, 2020హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతోనే టీఆర్ఎస్కు ప్రధాన పోటీ ఉంటుందని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్లను తాము లెక్కలోకే తీసుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్, బ...
ప్రగతి నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి జగదీశ్రెడ్డి
November 21, 2020హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఐదేండ్లలో హైదరాబాద్ అభివృద్ధికి రూ.67 వేల కోట్లు ఖర్చు చేసిందని, అభివృద్ధిపై టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విడుదల చేసిన ప్రగతి నివేదికను పార...
ఒట్లు, తిట్లతో ఓట్లు రాలవు
November 21, 2020ఒకరిది దరిద్రం.. మరొకరిది నికృష్టపాలన సీఎంను దేశద్రోహి అన్నవారిపై చట్టపర...
నీళ్లసారూ.. నిన్ను మరువలేం
November 16, 2020విద్యాసాగర్రావు విగ్రహావిష్కరణలో మంత్రి జగదీశ్రెడ్డిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: నీటిరంగ నిపుణులు, ఇంజినీర్ ఆర్ విద్యాసాగర్రావు తెలంగాణకు అందించిన సేవలు మరువలేనివని విద్యు...
విద్యాసాగర్రావు సేవలు మరువలేనివి : మంత్రి జగదీశ్రెడ్డి
November 14, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి ఆర్. విద్యాసాగర్రావు చేసిన సేవలు మరువలేనివని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాగునీటి రంగ నిపుణుడు, వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ ఆర్.విద్య...
'పెద్దగట్టు' జాతర తేదీలు ఖరారు
November 12, 2020సూర్యాపేట : తెలంగాణ రెండో అతిపెద్ద కుంభమేళా పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు అయ్యాయి. రెండేళ్లకు ఒకసారి జరిగే శ్రీలింగమంతుల స్వామి(పెద్ద గట్టు) జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు, యాదవ...
'సమాజ నడవడికలో అర్చకుల పాత్ర ప్రధానం'
November 11, 2020సూర్యాపేట : భారతీయ సమాజాన్ని క్రమ పద్ధతిలో నడిపించడంలో అర్చకుల పాత్ర ప్రధానమైందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట బుధవారం జరిగిన రాష్ట్ర అర్చక ఉద్యోగుల ఐక్య...
సన్నాలకు మద్దతు ధరలో రాజీలేదు
November 09, 2020విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డినల్లగొండ సిటీ: సన్నాలకు మద్దతు ధర చెల్లింపులో రాజీలేదని, సన్న రకం ధాన్యాన్ని మిల్లర్లు సజావుగా కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున...
ధాన్యం కొనుగోలుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం : మంత్రి జగదీశ్ రెడ్డి
November 08, 2020నల్గొండ : మిల్లర్లు సన్నరకం ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ధాన్యం కొన...
వరి దిగుబడిలో రికార్డ్ సృష్టించిన నల్లగొండ : మంత్రి జగదీష్ రెడ్డి
November 05, 2020నల్లగొండ : వరి దిగుబడిలో ఉమ్మడి నల్లగొండ మొదటి స్థానంలో నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతే కారణమని ఆయన కొనియాడారు. జిల్లాలోని న...
అన్నదాతలపై బీజేపీ కుట్ర
November 02, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చిట్యాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతున్నదని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్...
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభం
October 26, 2020నాగర్కర్నూల్ : శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 1, 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభమైంది. విద్యుత్ ఉత్పత్తిని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు ప...
ఉత్తమ్ చెప్పేవన్నీ దొంగమాటలే: మంత్రి జగదీశ్రెడ్డి
October 24, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డిఉద్యోగాలు తొలిగించింది బీజేపే: పల్లాహుజూర్నగర్: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దుబ్బాకలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వ...
ఉత్తమ్కుమార్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
October 23, 2020సూర్యాపేట : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో గెలవలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దుబ్బాయి పోయి గెలుస్తామని...
చీర అందే.. అవ్వ మురిసే..
October 10, 2020సూర్యాపేట : బతుకమ్మ చీరలు మహిళలను మురిపిస్తున్నాయి. రంగు రంగుల జరీ అంచు చీరలను అందుకుంటున్న ఆడబిడ్డల ముఖాల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సల్లంగుండాలని మహిళలు దీవి...
'తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్న సీఎం కేసీఆర్'
October 09, 2020సూర్యాపేట : తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్న అని, అందుకే పండగ పూట మహిళలందరికీ బతుకమ్మ సారెను అందజేస్తున్నారని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులతో పాట...
భువనగిరిలో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన
October 02, 2020యాదాద్రి భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమా...
గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దాం: మంత్రి జగదీశ్రెడ్డి
October 02, 2020హైదరాబాద్: మహాత్ముని అడుగుజాడల్లో నడవడమే గాంధీజీకి మనమిచ్చే ఘనమైన నివాళి అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ 151 జయంతి సందర్భంగా సూర్యాపేటలో జాతిపిత విగ్రహానికి పూలమ...
ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
September 15, 2020హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా భట్టి...
'పాతబస్తీలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచాం'
September 15, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత నగరంలోని పాతబస్తీలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్ర...
కేంద్ర విద్యుత్ చట్టంతో రైతులకు ఇబ్బందులు : మంత్రి జగదీష్ రెడ్డి
September 15, 2020హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న విద్యుత్ చట్టంతో రైతులకు ఇబ్బందులు కలుగుతాయని రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధిం...
త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డ్ సమావేశం: మంత్రి జగదీష్రెడ్డి
September 14, 2020హైదరాబాద్: సింగరేణి కార్మికులకు నష్టం జరగనివ్వమని మంత్రి జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. కరోనా ప్రభావం వల్లే మెడికల్ బోర్డు సమావేశం జరగలేదని చెప్పారు. త్వరలో మెడికల్ బోర్డు స...
ఆపదలో ఉన్నవారికి 'సీఎంఆర్ఎఫ్' ఆత్మబందువు
September 12, 2020సూర్యాపేట : ఆరోగ్య పరంగా ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ఆత్మబంధువులా ఉపయోగపడుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో సీఎం రీలీఫ్ ఫండ్ ...
నిర్లక్ష్యంతోనే విద్యుత్ ప్రమాదాలు
September 11, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డివ్యవసాయ మోటర్ల రిపేర్లు, ఇండ్లలో విద్యుత్ రిపేర్ల సమయంలో సరైన కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే అత్యధికంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని విద్యు...
తెలంగాణతో ప్రణబ్కు అవినాభావ సంబంధం : మంత్రి జగదీశ్ రెడ్డి
September 07, 2020హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంతో మొదట్నుంచి మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి అవినాభావ సంబంధం ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల తెలంగాణ శాసనసభలో సంతాప త...
అవాంతరాలెదురైనా అభివృద్ధి ఆగదు విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
August 27, 2020సూర్యాపేట టౌన్: ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు....
పవర్ హౌస్లో ప్రమాదం దురదృష్టకరం: జగదీశ్ రెడ్డి
August 21, 2020హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎండి ప్రభాకర్ రావుతో కలిసి ప్రమాద స్థలాన్నిమంత్రి పరిశీలించారు. గురువారం ...
మరో 20 ఏండ్లు టీఆర్ఎస్దే అధికారం: మంత్రి జగదీశ్రెడ్డి
August 18, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మరో 20 ఏండ్లపాటు టీఆర్ఎస్దే అధికారమని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నాయ...
డీబీఎం 71కు గండి.. క్షణాల్లో అక్కడికి చేరి మరమ్మతులు చేయించిన మంత్రి జగదీశ్రెడ్డి
August 14, 2020సూర్యాపేట : సూర్యాపేట జిల్లాకు పరుగులు పెడుతున్న కాళేశ్వరం జలాలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద డిస్ట్రిబ్యూటర్ మేజర్ 71 కాల్వకు శు...
రైతులను దగా చేసిన కాంగ్రెస్
July 24, 2020విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిఆత్మకూర్.ఎస్: దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర...
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
July 19, 2020విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిపుట్టినరోజు సందర్భంగా నాటిన మొక్కలుహైదరాబాద్, నమస్తేతెలంగాణ: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ...
వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచడానికే రైతువేదికలు
July 10, 2020నల్లగొండ: వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వం రైతువేదికలను నిర్మిస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రైతువేదికల నిర్మాణాలు దేశానికే తలమానికమని, గిట్టుబాటు ధర నిర్ణయించేందుకు రైతువ...
రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు వేదికలు : మంత్రి జగదీశ్రెడ్డి
July 09, 2020సూర్యపేట : రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. గురువారం తుంగతుర్తి నియోజకవర...
25 లక్షల బోరుబావులకు ఉచిత విద్యుత్
July 07, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డిరామన్నపేట : రాష్ట్రంలోని 25 లక్షల బోరుబావులకు ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ను సరఫరా చే...
భద్రాద్రి రెండో యూనిట్ ప్రారంభం
July 04, 2020బీటీపీఎస్ యూనిట్-2లో సింక్రనైజేషన్ సక్సెస్ఆన్లైన్లో ప్రారంభించిన మంత్రి...
అమర జవాన్ల కుటుంబసభ్యులకు
June 23, 2020మొదటిసారిగా గ్రూప్-1 పోస్టుసైనిక కుటుంబాలకు తెలంగాణ సర్కా...
సంతోష్ జ్ఞాపక చిహ్నంగా కేసారం
June 19, 2020సూర్యాపేటలో కూడలికి కర్నల్ పేరువిద్యుత్శాఖ మంత్రి జగదీశ్...
రైతు వేదికల నిర్మాణం .. చరిత్రలో సువర్ణాధ్యాయం
June 12, 2020సూర్యాపేట : రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మకమని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రైతు రాజ్యంలో ఇది నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లయిందన్నారు. అయిదు వేల మందికి ఒక వ్యవ...
అప్రమత్తతో ముందుకెళ్దాం..కరోనాను తరిమికొడుదాం
June 12, 2020సూర్యాపేట : లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్య...
వైద్యవిద్యకు ప్రత్యేక ప్రాధాన్యం
June 09, 2020నల్లగొండ, సూర్యాపేట వైద్యకళాశాల్లో మౌలిక వసతులుమంత్రులు ఈటల రాజేందర్,జగదీశ్...
లాభాల పంట పండించాలి
June 05, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట/యాదాద్రి భువనగిరి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: రైతులు లాభాల పంట పండించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్...
ఇగురంతో సాగు..లాభాలు బాగు
June 04, 2020యాదాద్రి భువనగిరి : నియంత్రిత సాగుతోటే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగమే లాభదాయక పంటలపై రైతాంగం దృష్టి సారించేలా నియంత్రిత సాగ...
కాంగ్రెస్ జల దీక్షలు సిగ్గు చేటు
June 03, 2020నల్లగొండ : నిన్న కాంగ్రెస్ నేతల చేసిన జలదీక్షలు, ధర్నాలు నక్కల సంతాప సభల్లా ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని హాలియలో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సదస్సుకు...
నియంత్రిత సాగు మేలు
June 03, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డిఆత్మకూర్(ఎస్): నియంత్రిత సాగుతో రైతులకు మేలు జరుగుతుందని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఆశించిన దిగుబడికి, లాభసాటి వ్యవస...
నియంత్రిత సాగు విధానం రైతులకు ఎంతో మేలు
June 02, 2020సూర్యాపేట : సీఎం కేసీఆర్ సూచించిన నియంత్రిత సాగు విధానం రైతులకు ఎంతో మేలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ ఎస్ మండలం నంద్యాలవారి గూడెంలో నియంత్రిత...
కాంగ్రెస్ నేతలకు రైతులు బాగుపడటం ఇష్టం లేదు: జగదీష్రెడ్డి
May 31, 2020నల్లగొండ: బానిస మనస్తత్వాలకు అలవాటుపడ్డ కాంగ్రెస్ నేతలకు.. రైతులు బాగుపడటం ఇష్టం లేదని మంత్రి జగదీష్రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ధర్నాలు చేస్తామని, బ్లాక్డేగా పాటిస్తామం...
మంత్రి జగదీష్ రెడ్డి సేవలు ప్రశంసనీయం
May 31, 2020సూర్యాపేట : లాక్ డౌన్ నేపథ్యంలో జరిగిన రంజాన్ పర్వదినానికి తోఫాను అందించి ధాత్రుత్వం చాటుకోవడం అభినందనీయమని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు. రంజాన్ పండుగ ను పురస్కరించుకుని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ ...
నియంత్రిత సాగు..నవశకానికి నాంది
May 28, 2020సూర్యాపేట : నియంత్రిత సాగు విధానంతో వ్యవసాయం పండుగలా మారుతుందని రైతులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధానాన్నిఅవలంభించేందుకు సిద్ధంగా ఉన్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. నియంత్రి...
రాజకీయాలకు అతీతంగా ‘మోక్షారామం’ సేవలు
May 25, 2020వరంగల్ అర్బన్ : రాజకీయాలకతీతంగా మోక్షారామం ఫౌండేషన్ సేవలందిస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ నగరం రామన్నపేటలోని అమ్మ ఒడి భవనానికి వచ్చి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామా శ్రీనివ...
చేనేతను ఆదరిద్దాం
May 25, 2020భూదాన్పోచంపల్లి: ప్రతిఒక్కరు చేనేత వస్ర్తాలను ధరించి నేత కార్మి కులకు అండగా నిలువాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపు నిచ్చారు. యాదాద్రి భువనగిరిజిల్లా భూదాన్పోచంపల్లిలో ఆదివారం ఆయన కుటు...
చేనేతను ఆదరించండి..నేతన్నను ఆదుకోండి
May 24, 2020యాదాద్రి భువనగిరి : ఉద్యమ సమయం నుంచే సీఎం కేసీఆర్ చేనేతల ఆకలి కేకలపై పోరాడారని, ఆనాడు జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలక...
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. జగదీశ్ రెడ్డి
May 15, 2020సూర్యాపేట: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి వాటి సంరక్షణలో ప్రజలందరు పాలుపంచుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వాటరింగ్ డే సందర్భంగా...
కృష్ణాపై అక్రమ నిర్మాణాలను అడ్డుకొంటాం
May 15, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డినల్లగొండ: కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను జరుగనివ్వమని విద్యుత్శ...
విపక్షాల బానిస మనస్తత్వం మాకు తెలుసు
May 14, 2020నల్లగొండ: ‘కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరుగనివ్వం... విపక్షాల బానిస మనస్తత్వం మాకు తెలుసు.. బీజేపీ, కాంగ్రెస్లు రెండు రాష్ర్టాల్లో రెండు మాటలు మాట్లాడుతూ ద్వంద వైఖరి తీసుకున్నాయి’ అని వ...
ఉనికి కోసమే ఉత్తమ్ ఆరోపణలు
May 05, 2020కరోనాపై అర్థంలేని వ్యాఖ్యలతో అభాసుపాలుపీసీసీ నేతపై మండిపడ్...
కరోనా రహిత జిల్లాగా నల్లగొండ
May 02, 2020నల్లగొండ : ఉమ్మడి నల్గొండ జిల్లాను కరోనా రహిత జిల్లాగా మలిచేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో గడిచిన 16 రోజుల...
కరోనాపై అలసత్వం వద్దు.. అప్రమత్తంగా ఉందాం
May 01, 2020కోదాడ: కరోనా వైరస్ విషయంలో ఏ మాత్రం అలసత్వం పనికిరాదని, ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున...
తడిసిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
April 27, 2020యాదాద్రి భువనగిరి: రైతాంగాం ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అందుకు సంబంధించి రైస్ ...
గులాబి పార్టీ యావత్దేశానికి దిక్సూచిగా మారింది...
April 27, 2020నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సమితి దేశ రాజకీయలలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వయసు తక్కువే అయిన పరిణితితో పనిచేసినందునే అద్భుత విజయాలు టిఆర్ఎస్ పార్టీ సొం...
సూర్యపేట జిల్లా పరిస్థితిపై మంత్రి జగదీశ్రెడ్డి సమీక్ష
April 26, 2020సూర్యపేట: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తాజా పరిణామాలపై మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి భాస్కరన్, అదనపు కలెక్టర్ సంజ...
ధాన్యాగారంగా తెలంగాణ
April 21, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డినల్లగొండ, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ ఆశించినట్లుగా తెలంగాణ రాష్ర్టం ధాన్య భాండాగ...
రైతులు అధైర్యపడొద్దు : మంత్రి జగదీశ్ రెడ్డి
April 20, 2020నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించినట్లుగా తెలంగాణ రాష్టం ధాన్య భాండాగారంగా మారిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలో మంత్రి జగదీశ్ రెడ్డి బత్తాయి మార్కెట్ను ప్రార...
కరోనా కట్టడికై ఆంక్షలు కఠినం
April 18, 2020సూర్యపేట: కరోనా కల్లోలం తో తల్లడిల్లుతున్న సూర్యపేట పట్టణంలో పరిస్థితిని దారిలో పెట్టేందుకు అధికారులు దృష్టి సారించారు. పరిస్థితి ఉగ్రరూపం దాలుస్తుండడంతో గురు, శుక్రవారలలో స్వయంగా క్షేత్రస్థాయిలో ప...
రాజ్యాంగ నిర్మాతకు మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు
April 14, 2020బాబాసాహెబ్ అంబెడ్కర్ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 129 వ జయంతి ఉ...
‘మీకోసం’ యాప్ను ప్రారంభించిన మంత్రి జగదీష్రెడ్డి
April 10, 2020నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తిని నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్, కర్ఫ్యూను అమలుచేస్తున్నది. దీంతో నిత్యావసరాల కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నదని విద్య...
వర్ధమాన్ కోట గ్రామానికి చేరుకున్న మంత్రి జగదీశ్రెడ్డి
April 07, 2020సూర్యపేట: జిల్లాను కరోనా వైరస్ అతులాకుతులం చేస్తున్న నేపథ్యంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఆయన నేరు...
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా వైరస్
April 07, 2020సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 6 గురికి కరోనా వైరస్ సోకింది. అందరి రక్తనమూనాలు పరీక్షించగా అందరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో విద్యుత్ శాఖ మంత్రి&nb...
లోడ్ను తట్టుకొనేలా విద్యుత్ వ్యవస్థ
April 05, 2020ఫ్రిడ్జ్, టీవీ, ఫ్లాన్లు, ఏసీ, కూలర్లను కొనసాగించండి
పుకార్లు నమ్మకండి: మంత్రి జగదీశ్ రెడ్డి
April 04, 2020నల్లగొండ: రేపు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది నిమిషాల సేపు ఇంట్లో లైట్ లు స్వచ్చందంగా అపు చేసి లాక్ డౌన్ కు మద్దతు పలకాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిద్రకుపక్రమించేసమయంలో లైట...
కరోనా వైరస్ను కట్టడి చేయడానికే కఠోర నిర్ణయాలు...
April 02, 2020నల్గొండ : ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా సురక్షితంగా ఉందని భావిస్తున్న తరుణంలో జిల్లాలోనూ పాజిటివ్ కేసులు ఉన్నట్లు తేలిందంటూ వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల...
సొంతూరికి వలస కూలీలు
April 01, 2020-ఆంధ్రా సరిహద్దు నుంచి స్వగ్రామానికి 26 మంది -మంత్రి జగదీశ్రెడ్...
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
March 27, 2020ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దీనిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ...
కరోనా విధుల్లో మంత్రి జగదీష్ రెడ్డి
March 26, 2020ప్రజా ప్రతినిధులే కథానాయకులు కావాలి అన్న సీఎం పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. కరోనా లాక్డౌన్ వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలు...
ప్రయాణాలు చేయవద్దు... సరిహద్దులు మూసివేశాం..
March 26, 2020నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద ఎత్తున ప్ర...
మానవాళి మనుగడ కోసమే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు
March 23, 2020నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పరిస్థితిపై మంత్రి జగదీశ్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో నల్లగొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి ...
ప్రతి ఎకరాకూ కాళేశ్వరం జలాలు
March 03, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జల సంకల్పంలో భాగం గా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టులోని చివరిభూమి వరకు పుష్కలంగా సాగునీరు అందించామని రాష్ట్ర విద్యుత్శాఖ...
ఉత్సాహంగా ప్రగతి బాట
March 01, 2020నమస్తేతెలంగాణ నెట్వర్క్: పట్టణ ప్రగతి కార్యక్ర మం ఉత్సాహంగా సాగుతున్నది. ఆరో రోజైన శనివారం వార్డులు, డివిజన్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు...
దేశం మొత్తానికి తెలంగాణ రోల్మోడల్గా నిలిచింది...
February 29, 2020సూర్యాపేట/చివ్వేంల: పంచాయతీ ప్రణాళికతో పల్లెల రూపురేఖలు మారాయి. 70 ఏళ్లు గా పల్లె లను పీడిస్తున్న దరిద్రం కొట్టుకుపోయిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పల్లెల్లో హరిత హారం, పారిశ...
పవర్ఫుల్ డిమాండ్
February 29, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ విద్యుత్శాఖ చరిత్రను తిరగరాసింది. గతమెన్నడూ ఎరుగని విధంగా రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 7.52 గంటలకు 13,168 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్తో సరికొత్త రికార్డున...
నేడు, రేపు విద్యుత్ పాలసీపై జాతీయ సదస్సు
February 19, 2020హైదరాబాద్ : ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా స్టేట్ సెంటర్, పవర్ జనరేషన్ కార్పొరేషన్, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్, రాష్ట్ర పునరుద్ధ్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్, ఎలక్...
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి...
February 14, 2020మూసపద్దతిలో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి చేస్తున్న వరిపంటకు అంతిమంగా ...
దిగజారుతున్న ఉత్తమ్ మానసికస్థితి
January 29, 2020నల్లగొండ ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ: మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం తట్టుకోలేక ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించా ర...
కాంగ్రెస్ నేతలు మతి కోల్పోయి మాట్లాడుతున్నారు...
January 28, 2020నల్లగొండ : నల్లగొండలో నూతనంగా ఎన్నికైనా టీఆరెస్ కౌన్సిలర్లను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల్లో 1...
ఓటు చైతన్యం
January 23, 2020నమస్తే తెలంగాణ నెట్వర్క్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు చైతన్యం కన్పించింది. భారీగా పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు హక్కు వినియోగించ...
డాక్టర్ ఎ.పి.విఠల్ కన్నుమూత
January 21, 2020సూర్యాపేట : రోగాన్ని మానవీయ స్పర్శతో తగ్గించాలన్న గొప్ప ప్రజావైద్యుడు డాక్టర్ ఎ.పి.విఠల్ తీవ్ర అస్వస్థతకు గురై కన్ను మూశారు. సూర్యాపేట పట్టణంలో కూరగాయల మార్కెట్ రోడ్లో ప్రజావైద్యశాల పేరుత...
గులాబీ పార్టీలో చేరికల జోరు
January 19, 2020నమస్తేతెలంగాణనెట్వర్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కారెక్కేందుకు వరుస ...
తాజావార్తలు
- చేపల విక్రయ వాహనాలనుత్వరగా అందజేయండి
- భద్రతలో భాగస్వామ్యం..
- 12 భాషల్లో రైల్వే హెల్ప్లైన్ సేవలు
- రోడ్డు భద్రతలో ఇక సామాన్యుడే ‘సేవియర్'
- మూడు డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
- సమాజంలో స్త్రీల పాత్ర గొప్పది
- 160 మంది అతివలకు చేయూత
- ఆత్మవిశ్వాసమేఆలంబనగా ఎదగాలి
- 09.03.2021, మంగళవారం మీ రాశిఫలాలు
- నారీశక్తి వర్ధిల్లాలి
ట్రెండింగ్
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?