Medchal News
ఇద్దరు వాహన దొంగలు అరెస్టు
January 25, 2021మేడ్చల్ : పార్కింగ్ చేసిన వాహనాలను గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేస్తున్న ఇద్దరిని దుండిగల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి నాలుగు బైకులు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల...
బౌరంపేటలో వాచ్మెన్ హత్య
January 24, 2021మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట గ్రామంలో హత్య ఘటన చోటుచేసుకుంది. శివా గౌడ్(34) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శివా గౌడ్ స్థానికంగా వాచ్మెన్గా పనిచేస...
రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
January 18, 2021హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నది. నేటినుంచి 324 కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా శనివారం (జనవరి 16న) కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ...
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
January 10, 2021మేడ్చల్ రంగారెడ్డి : కీసర ఔటర్రింగ్ రోడ్పై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటనకు సంబంధించిన వి...
రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి మల్లారెడ్డి
January 08, 2021మేడ్చల్ మల్కాజిగిరి : రైతు వేదికలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ రూరల్ మండల పరిధిలోని రాయిలాపూర్, పూడూరు గ్రామాల్లో నిర్మించిన ...
ఒక్క వంతెన.. 14 ఊళ్లకు ప్రయోజనం
January 06, 2021ఎరిమల్లెవాగుపై 4.50 కోట్లతో నిర్మాణంప్రారంభించిన మంత్రి మల్లారెడ్...
ఆటలతోనే ఆరోగ్యం : మంత్రి మల్లారెడ్డి
January 03, 2021మేడ్చల్ మల్కాజిగిరి : శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు, వ్యాయాయం ఎంతో దోహదపడుతాయని కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మేడిపల్లి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో పీర్జాదిగూడ క...
భర్తను కొట్టి చంపిన భార్య
January 03, 2021మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని కీసర మండలం నాగారంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య హతమార్చింది. భర్త శ్యామ్(36)ను భార్య సరోజ రోకలిబండతో కొట్టి చంపింది. భర్త తాగి వేధిస్తున్న...
పవర్ టిల్లర్ వినియోగంపై శిక్షణ
December 30, 2020మేడ్చల్ : మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులకు మంగళవారం మేడ్చల్లో ఎంఎల్ఆర్ఐటీ ఆధ్వర్యంలో పవర్ టిల్లర్ వినియోగంపై శిక్షణనిచ్చారు. ఎంఎల్ఆర్ఐటీ కార్యదర్శి మర్రి రాజశేఖర్రెడ్డి వ్యవసాయంల...
రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు
December 28, 2020మేడ్చల్ : జిల్లాలోని కీసరలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. తిమ్మాయిపల్లిలోని ఫారెస్ట్ రీడ్జ్ రిసార్టులోని ఓ విల్లాలో బెస్ట్ క్రాప్ విత్తన సంస్థ మేనేజర్ ఆదివారం రాత్రి సన్నిహితుల కోసం రేవ్...
జవహర్నగర్ ఘటనలో పలువురిపై హత్యాయత్నం కేసు
December 25, 2020హైదరాబాద్: జవహర్నగర్ ఘటనలో పలువురిపై కేసు నమోదైంది. సీఐ భిక్షపతి, కానిస్టేబుల్ అరుణ్పై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారు...
కాప్రాలో పేలిన సిలిండర్.. సెక్యూరిటీగార్డుకు గాయాలు
December 21, 2020హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని కాప్రాలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. మండలంలోని జీఆర్ రెడ్డి నగర్లో ఓ వైన్షాపు పక్కన ఉన్న సెక్యూరిటీ గదిలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో సెక్యూరిటీ గార్డు ...
తెలంగాణ రాష్ర్ట అటవీశాఖలో బదిలీలు
December 19, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట అటవీశాఖలో బదిలీలు జరిగాయి. మేడ్చల్ జిల్లా అటవీ అధికారిగా కొనసాగుతున్న సుధాకర్ రెడ్డి.. అరణ్య భవన్లో విజిలెన్స్ డీఎఫ్వోగా నియామకం అయ్యారు. మేడ్చల్...
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి మల్లారెడ్డి
December 15, 2020మేడ్చల్ మల్కాజిగిరి : రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్ది పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఘం...
ఐకమత్యంతో పార్టీని బలోపేతం చేద్దాం
December 14, 2020మేడ్చల్ మల్కాజిగిరి : రాబోయే రోజుల్లో ఐకమత్యంతో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలంతా పని చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, పార...
అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరికలు
December 13, 2020మేడ్చల్ మల్కాజిగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరుతున్నారని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్...
ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలి
December 09, 2020మేడ్చల్ మల్కాజిగిరి : ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి...
ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
December 09, 2020మేడ్చల్ మల్కాజిగిరి : ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జిల్లాలోని శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కథనం ప్రకారం..మూడుచింతల్పల్లి మండలం ఉద్...
ప్రతి ఒక్కరు వంట గ్యాస్ ఉపయోగించాలి : మంత్రి మల్లారెడ్డి
December 09, 2020మేడ్చల్ మల్కాజిగిరి : ప్రతి ఒక్కరు వంట గ్యాస్ వినియోగించాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు. జిల్లాలోని శామీర్పేట మండల కేంద్రంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ ఇంటింటి గ్యాస...
చెరువులో పడి వ్యక్తి మృతి
December 08, 2020మేడ్చల్ - మాల్కిజిగిరి : స్నేహితుడితో కలిసి చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని హకీంపేట చ...
మేడ్చల్లో రోడ్డుప్రమాదం : ఇద్దరు విద్యార్థులు మృతి
December 06, 2020మేడ్చల్ : సూరారం కట్టమైసమ్మ ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో.. బైక్పై వ...
‘ఢిల్లీ రైతుల నిరసనలో పాల్గొన్న ఘట్కేసర్ ఎంపీపీ’
December 03, 2020మేడ్చల్-మల్కాజిగిరి : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుపై వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీలోని సింగ్ సరిహద్దు ప్రాంతం దగ్గర చేస్తున్నా నిరసన కార్యక్రమంలో జిల్లాలోని ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్...
రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నాయకుడి మృతి
December 02, 2020మేడ్చల్-మల్కాజిగిరి : రోడ్డు ప్రమాదంలో జిల్లాలోని అవుషాపూర్ గ్రామానికి చెందిన మండల టీఆర్ఎస్ నాయకుడు డొంకెని శ్రీకాంత్ గౌడ్ మృతి చెందాడు. దీంతో అవుషాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నా...
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
December 01, 2020మేడ్చల్-మల్కాజిగిరి : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి....
కారు ఢీకొని వ్యక్తి మృతి
December 01, 2020మేడ్చల్-మల్కాజిగిరి : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన జిల్లాలోని ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అన్నోజిగూడలోని ఎన్టీపీసీ చౌరస్తా వద్ద చోటు చేసుకు...
వ్యసనాలకు బానిసై తల్లి, చెల్లిని విషం పెట్టి చంపిన యువకుడు
December 01, 2020వ్యసనాలకు బానిసై క్రికెట్ బెట్టింగ్..రూ.25 లక్షలు పోగొట్టుకున్న యువకుడుడబ్బుల విషయమై ప్రశ్నించిన తల్లిభోజనంలో పురుగుల మందు కలిపి తల్లి, చెల్లి హత్య.. నిందితుడు అరె...
టీఆర్ఎస్కే మా మద్దతు: పీఆర్టీయూ
November 30, 2020మేడ్చల్-మల్కాజిగిరి : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వివిధ సంఘాల నుంచి మద్దతుల వెల్లువ కొనసాగుతున్నది. తాజాగా జిల్లా పీఆర్టీయూ (PRTU) శాఖ తమ మద్దతను టీఆర్ఎస్కేనని ప్రకటించింది. ఈ సందర్భంగా ...
ఆర్టీసీ బస్సు ఢీ.. ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
November 28, 2020మేడ్చల్-మల్కాజిగిరి : ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం...
బైక్ను ఢీ కొట్టిన అయిల్ ట్యాంకర్..ఇద్దరు యువకులు మృతి
November 24, 2020మేడ్చల్ మల్కాజిగిరి : ద్విచక్రవాహనాన్ని అయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషాద ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అన్నోజిగూడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్ర...
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
November 24, 2020మేడ్చల్ మల్కాజిగిరి : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై వేలాది మంది వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని సూరారం డివిజన్ కాం...
స్కూటర్ అదుపుతప్పి యువకుడు దుర్మరణం.. ఇద్దరి పరిస్థితి విషమం
November 22, 2020హైదరాబాద్ : స్కూటర్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని యువకులు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆదివారం బోయిన్పల్లి-మెడ్చల్ రహదారిపై తాడ్బంద్ ముస్లిం శ్మశాన వాటిక ములమలుపు వద్ద సాయ...
అభివృద్ధికి ఆకర్శితులై టీఆర్ఎస్లో చేరిక
November 18, 2020మేడ్చల్ మల్కాజిగిరి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ వల్లబ్నగర్కు చెందిన సుమారు 100 మంది యువత డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సిం...
అభివృద్ధికి ఓటేయండి : ఎమ్మెల్యే మాధవరం
November 18, 2020మేడ్చల్ మల్కాజిగిరి : అభివృద్ధికి పట్టం కట్టండని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ గంగపుత్ర సంఘం మహంకాళి ఆలయంలో ఓల్డ్బోయిన్పల్లి...
అర్హులందరికి సంక్షేమ పథకాలు : మంత్రి మల్లారెడ్డి
November 17, 2020మేడ్చల్ మల్కాజిగిరి : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు మంత్రి తన నివాస కార్యాలయంలో మంగళ...
పేదలకు నిత్యావసర వస్తువులను అందజేసిన మంత్రి మల్లారెడ్డి
November 16, 2020మేడ్చల్ మల్కాజిగిరి : రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లాలోని ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని శి...
అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరికలు
November 15, 2020మేడ్చల్ మల్కాజిగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమెమల...
మేడ్చల్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి
November 15, 2020మేడ్చల్– మల్కాజిగిరి : జిల్లా కలెక్టర్గా శ్వేతా మహంతి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ కలెక్టర్గా పని చేసిన వాసం వెంకటేశ్వర్లు బదిలీ కాగా ఆయన స్థానంలో హైదరాబాద్ కలెక్టర్గా పని చేస్తు...
సంక్షేమ పథకాల సారథి ముఖ్య మంత్రి కేసీఆర్
November 13, 2020మేడ్చల్ మల్కాజిగిరి : దేశంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సంక్షేమం పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం జవహర్నగర్ కార్పొరేషన...
పేదలకు ఉచిత సేవలు అందించేందుకే బస్తీ దవాఖానలు
November 12, 2020మేడ్చల్ మల్కాజిగిరి : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లో నూతనంగ...
‘డీఎఫ్వో’ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు
November 12, 2020మేడ్చల్ మల్కాజిగిరి : అటవీ శాఖను మరింత బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ వో) క...
ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన డీసీఏం.. డ్రైవర్ మృతి
November 10, 2020మేడ్చల్ మల్కాజిగిరి : ఆగి ఉన్న ట్రక్కును డీసీఎం వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టగా డ్రైవర్ మృతి చెందిన సంఘటన జిల్లాలోని ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అవుటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ సమీపంలో...
దుండిగల్లో తండ్రితో సహా ముగ్గురు పిల్లలు అదృశ్యం
November 09, 2020మెడ్చల్ : మెడ్చల్ జిల్లా దుండిగల్లో తండ్రితో సహా ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ మజీద్ (29) పదేళ్ల క్రితం ఏస్తేరు అనే యువతిని వ...
నేడు మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్
November 07, 2020హైదరాబాద్: రాష్ట ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇ...
రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి మల్లారెడ్డి
November 04, 2020మేడ్చల్ మల్కాజిగిరి : దేశంలోనే రైతుల కోసం ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని యాద్గార్పల్లి, కీసరలో నిర్మించిన రైతు వేదిక...
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం
November 03, 2020మేడ్చల్ మల్కాజిగిరి : ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించడానికి సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరి...
మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి
November 03, 2020మేడ్చల్ మల్కాజిగిరి : రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖాన ఆవరణలో దా...
మేడ్చల్ రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం
November 03, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. నిలిపి ఉంచిన ఓ బోగీలో మంటలు చెలరేగడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమైంది. మరో బోగీకి మంటలు...
ఆభరణాల కోసమే హత్య..
October 31, 2020కూలీ అడ్డానుంచి తీసుకెళ్లి.. మద్యం తాగించి లైంగికదాడిఆభరణాలు తీసుకొని.. ఆపై చంపేశాడుమేడ్చల్లో మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడు అరెస్ట్.....
ప్రతి గ్రామంలో శాశ్వత పంచాయతీ కార్యాలయాలు
October 30, 2020మేడ్చల్ మల్కాజిగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి శాశ్వత ప్రాతిపదికన పంచాయతీ కార్యాలయాలను నిర్మిస్తున్నామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధి నర్సంపల్లి...
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
October 28, 2020మేడ్చల్ మల్కాజిగిరి : రైతును రాజును చేయటమే లక్ష్యంగా పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకుంటుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండల పరిధి మాదారం, ఏదులాబాద్, ప్రతాపస...
కష్టాల్లో స్పందించి చేయూత నిస్తున్న సీఎం కేసీఆర్
October 28, 2020మేడ్చల్ మల్కాజిగిరి : ప్రజల కష్ట కాలంలో వెంటనే స్పందించి సీఎం కేసీఆర్ పదివేల రూపాయల వరద సహాయాన్ని అందజేసి ఆదుకుంటున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. బుధవారం పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూ...
దత్తత గ్రామమే ధరణి వేదిక
October 28, 2020మూడుచింతలపల్లిలో పోర్టల్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎస్ సోమేశ్కుమార్మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రా...
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
October 21, 2020మేడ్చల్ మల్కాజిగిరి : పేద ప్రజలను ఆదుకొని అసరా కల్పించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లాలోని ఘట్కేసర్ మండల పరిధి ఎదులాబాద్...
కూలీ అడ్డానుంచి తీసుకెళ్లి దారుణం..
October 20, 2020మేడ్చల్ : కూలీ అడ్డానుంచి వెళ్లిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తలపై బండరాయితో మోది దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. అయితే.. కూలీ పని ఉందని తీ...
లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
October 19, 2020మేడ్చల్, నమస్తే తెలంగాణ/ పీర్జాదిగూడ : లోతట్టు ప్రాంతాల్లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సుడిగాలి పర్యటన చేశారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ...
పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలి
October 13, 2020మేడ్చల్ మల్కాజిగిరి : అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా చైతన్య పరిచేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండల పరిధి అవుషాపూర్ గ్రా...
ధరణి పోర్టల్పై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
October 12, 2020మేడ్చల్ మల్కాజిగిరి : నూతన రెవెన్యూ చట్టంతో సీఎం కేసీఆర్ భూ సమస్యలకు చరమగీతం పాడారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ధరణి పోర్టల్ పై వారు సోమవారం 129 సూరారం ...
కారు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి
October 11, 2020హైదరాబాద్ : నగరంలోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. నీళ్ల కోసం రోడ్డు దాటుతున్న పోలయ్య అనే వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వ్యక్తి అక్కడికక్క...
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం
October 07, 2020మేడ్చల్ మల్కాజిగిరి : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెరువుల సుందరీకరణ, అభివృద్ధి పనులను చేపట్టి చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్న...
‘ధరణి’ సర్వేకు సహకరించాలి
October 05, 2020మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుదుండిగల్ : వ్యవసాయేతర ఆస్తుల సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని మేడ్చల్ జిల్లా ...
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
October 04, 2020మేడ్చల్ : అసెంబ్లీ వద్ద ఆత్మహత్య చేసుకున్న దమ్మాయిగూడ మున్సిపాలిటీ కి చెందిన తెలంగాణ నాగులు కుటుంబానికి సొంతంగా 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అందజేశారు. కార్యక్రమంల...
విషాదం మిగిల్చిన సెల్ఫీ
October 03, 2020చెరువులో మునిగి విద్యార్థి మృతి, మరొకరు గల్లంతుమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శా...
హైదరాబాద్ శివారులో సిద్ధమవుతున్న బద్రీనాథ్ ఆలయం
September 29, 2020హైదరాబాద్ : చార్ ధామ్ యాత్రలో ప్రసిద్ధమైన బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించుకునేందుకు చాలా మంది భక్తులు ఎన్నో కష్టాలకోర్చి ఉత్తరాఖండ్ వెళ్తుంటారు. రానున్న రోజుల్లో బద్రీనాథుడ్ని హైదరాబాద్ నగర శివా...
త్వరలోనే ఆర్యూబీని ప్రారంభిస్తాం : ఎమ్మెల్యే మైనంపల్లి
September 17, 2020మేడ్చల్ మల్కాజిగిరి : త్వరలోనే ఆర్యూబీని ప్రారంభించనున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. మల్కాజిగిరి ఆనంద్బాగ్ ఆర్యూబీ పనులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి గురువారం ...
చెరువుల సుందరీకరణకు ప్రత్యేక చర్యలు
September 16, 2020మేడ్చల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్నచెరువులను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం ...
డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దళారులను ఆశ్రయించొద్దు
September 15, 2020మేడ్చల్ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నడబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం నిరుపేదలు ఎవరు కూడా దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. చింతల్ లోని క్యాంప్ కార్యాల...
హరితహారంలో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానం : కలెక్టర్
September 14, 2020మేడ్చల్ : ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారంలో జిల్లా ముందజలో దూసుకెళ్తున్నది. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జ...
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి
September 14, 2020మేడ్చల్ : తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లాలోని కీసర గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్లను మ...
హరితహారంలో భాగస్వాములు కావాలి
September 12, 2020మేడ్చల్ : ప్రతి ఒక్కరూ భాగస్వాములై హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని యాదాద్రి ప్లాంటేషన్లో శుక్రవారం కలెక...
బస్తీ దవాఖానలతో పేదలకు మెరుగైన వైద్యం
September 11, 2020మేడ్చల్ : బస్తీ దవాఖానల ఏర్పాటుతో పేదలకు చేరువగా మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్ లో.. నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ...
మేడ్చల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
September 11, 2020మేడ్చల్ : మేడ్చల్ మున్సిపల్ అభివృద్ధికి రూ.181.50 లక్షలు కేటాయిస్తూ ఏకగ్రీవం తీర్మానం చేశామని చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డి తెలిపారు. గురువారం మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సర...
అన్నం తింటున్నారా..? అవినీతిని మేస్తున్నారా..?
September 09, 2020మేడ్చల్ : మెదక్ జిల్లా అధికారుల అవినీతి పుట్ట పగులుతోంది. ఏసీబీ దాడుల్లో ఒక్కొక్కరి బాగోతం బయటపడుతోంది. ఇప్పటికే అడిషనల్ కలెక్టర్ నగేశ్కు సంబంధించి 12 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు...
కీసర రెవెన్యూ పరిధిలో పట్టా పాసుపుస్తకాలు రద్దు
September 05, 2020మేడ్చల్ : కీసర రెవెన్యూ పరిధిలో తాసిల్దార్ నాగరాజు జారీ చేసిన పట్టా పాసు పుస్తకాలు రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. పట్టా పాసుపుస్తకాలు రద...
పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో మంత్రి మల్లారెడ్డి పర్యటన
August 21, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ర్ట కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి నేడు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలక...
క్లీన్ సిటీగా... మేడ్చల్
August 20, 2020స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో..సౌత్ ఇండియాలో మొదటి స్థానంమేడ్చల్ : ప్రజలకు మెరుగైన వసతులు, పరిశుభ్రత పాటించిన మేడ్చల్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ 2020లో జాతీయ స్థాయి అవార్డును ...
పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో.. ప్రథమ స్థానంలో మేడ్చల్
August 05, 2020కలెక్టర్లతో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్మేడ్చల్ జిల్లా కలెక్టర్కు అభినందనలుమేడ్చల్, నమస్తే తెలంగాణ : పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో మేడ్చల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థ...
రైతు వేదిక భవనానికి మంత్రి మల్లారెడ్డి భూమిపూజ
July 21, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లోలోని శామీర్పేట మండలంలోని లాల్ గడి మలక్ పేట్ లో రైతు వేదిక భవనానికి రాష్ర్ట కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మ...
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా
July 20, 2020హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయనకు పరీక్షలు చేయగా, పాజిటివ్ అనితేలింది. ఎమ్మెల్యేతోపాటు ఆయన భార్య, కుమారుడు, ప...
టీఆర్ఎస్లో చేరిన ఇతర పార్టీ కౌన్సిలర్లు
July 14, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇతర పార్టీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా తూముకుంట మున...
హలో.. ఎలా ఉన్నారు..?
July 07, 2020ఆందోళన వద్దు.. త్వరగానే కొలుకుంటారు..కొవిడ్ బాధితులతో ఫోన్లో మాట్లాడిన మేడ్చల్ కలెక్టర్‘హలో.. ఎలా ఉన్నారు. నేను మీ మేడ్చల్ జిల్లా కలెక్టర్ను. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ...
రైతుల మనసు గెలిచిన సీఎం కేసీఆర్ : మంత్రి మల్లారెడ్డి
July 03, 2020మేడ్చల్ మల్కాజిగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మనసు గెలిచారని కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా మూడుచింతల్పల్లి మండలంలోని లక్ష్మాపూర్లో ఈ-పట్టాదార్ పాస్బుక్...
రైతు వేదిక నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి భూమిపూజ
July 03, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని మూడుచింతలపల్లి మండలంలోని మూడుచింతలపల్లి గ్రామంలో నిర్మించనున్న రైతు వేదిక భవనానికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు భూమిపూజ చేశారు. అనంతరం మండలంల...
పనికిరాని ఆవేశం..పసి పాపను చంపేసింది
July 03, 2020తల్లికి ఫేస్బుక్లో ఇద్దరితో పరిచయంఒకరితో సన్నిహితంగా ఉంద...
తల్లి ఫేస్బుక్ ప్రియులు.. బిడ్డ ప్రాణాలు తీశారు
July 02, 2020మేడ్చల్ : చేయని నేరానికి ఓ ఐదేండ్ల బాలిక బలైన విషాద ఘటన జిల్లాలో పోచారంలో చోటు చేసుకుంది. పేస్ బుక్ ప్రేమ వ్యవహారం అభం, శుభం తెలియని ఐదేండ్ల బాలిక పాలిట శాపంగా మారింది. తనతో పరిచయమమున్న మహిళ మరో వ్...
మేడ్చల్ జిల్లాలో ఆరేండ్ల చిన్నారి దారుణ హత్య
July 02, 2020మేడ్చల్ : చేయని నేరానికి ఓ ఆరేండ్ల బాలిక బలైన విషాద ఘటన జిల్లాలోని పోచారంలో చోటు చేసుకుంది. తనతో పరిచయమమున్న మహిళ మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని ఆ యువకుడు తట్టుకోలేక పోయాడు. సదరు మహిళపై కోపాన్ని ఆ...
బాలిక గొంతు కోసి చంపిన యువకుడు
July 02, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని పోచారంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికను కరుణాకర్ అనే ఓ యువకుడు గొంతు కోసి చంపాడు. అనంతరం చిన్నారి తల్లితో పాటు మరో యువకుడు రమేశ్పై కత్తితో దాడి చేశా...
98 శాతం మందికి రైతుబంధు
June 30, 202027వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో.. రూ.29.94కోట్లు జమ చేసిన ప్రభుత్వంమేడ్చల్, నమస్తే తెలంగాణ : విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. కరోనా న...
అక్కాచెల్లెళ్లు అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు
June 30, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కనిపించకుండా పోయారు. గండిమైసమ్మకు చెందిన అక్కాచెలెళ్లు యాస్మిన్(17), హార్షియా(16) గడిచిన రాత్రి నుంచి అ...
ఉద్యమంలా హరితహారం
June 28, 2020నియోజకవర్గాల్లో విరివిగా మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులుఅల్వాల్: మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా సర్కిల్ పరిధిలో హరితహారం కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి ...
బొడుప్పల్ మున్సిపల్ పరిధిలో హరితహారం.. పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
June 27, 2020హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం ఆరవ విడత కార్యక్రమంలో భాగంగా బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గౌతంనగర్లో నిర్వహించిన హరితహారంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు ...
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
June 25, 2020మేడిపల్లి: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నాడని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్లోని చెంగిచర్ల 1వ డివిజన్ రాజేశ్నగర్కాలనీకి చెందిన ...
పచ్చదనం పెంచాలి: మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు
June 21, 2020మేడ్చల్రూరల్: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి ప చ్చదనం పెంచాలని మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మేడ్చల్ మం డల పరిధి గౌడవెల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం క...
డబుల్ బెడ్రూం ఇండ్లకు అప్రోచ్ రోడ్లు నిర్మించాలి
June 21, 2020పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి డా.అర్వింద్కుమార్మేడ్చల్ కలెక్టరేట్: డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్లేందుకు రోడ్లు వేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి డా.అర్వింద్ కుమార్ అన్నారు. నాగా...
నేడు మేడ్చల్ జిల్లాకు ఎంపీ సంతోష్కుమార్
June 19, 2020మేడ్చల్, నమస్తే తెలంగాణ : మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని బిట్స్పిలానీ ఇనిస్టిట్యూట్లో శుక్రవారం జరుగనున్న హరితహారంలో ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొననున్నారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్...
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
June 18, 2020మేడ్చల్ : జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, హైవే అథారిటీ అధికారులు గురువారం మేడ్చల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మున...
ఉద్యమంలా హరితహారం : మేడ్చల్ కలెక్టర్
June 18, 2020కీసర : హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని మేడ్చల్ కలెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం మండల పరిధిలోని కరీంగూడలో నిర...
ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు కొవిడ్ పరీక్షలు
June 18, 2020మల్కాజిగిరి: మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. మల్కాజిగిరి ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ అనుమానితులకు పరీక్షలను ప్రారంభించిన విషయం...
డబ్బు పోయి.. ఊపిరి ఆగింది
June 17, 2020తూప్రాన్ రూరల్ : వాటర్క్యాన్లు అమ్మగా వచ్చిన డబ్బులు.. పడుకున్న సమయంలో పోయాయని ఓ ట్రాలీ డ్రైవర్ మనోవేదనతో.. తన ట్రాలీకే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ ప...
కరోనా కట్టడికి చర్యలు : మేడ్చల్ కలెక్టర్
June 17, 2020మేడ్చల్, నమస్తే తెలంగాణ : మేడ్చల్ జిల్లాలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సీఎం కేసీఆర్తో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో...
రుద్రాక్షలు పెంచుతున్న మాజీ ఎమ్మెల్యే..!
June 16, 2020హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా దుండిగల్ లోని విమలా దేవి వ్యవసాయ క్షేత్రంలో సన...
35వేల మొక్కలు సిద్ధం
June 16, 2020కాప్రా: కాప్రా సర్కిల్లో హరితహారం విజయవంతానికి సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ, అర్బన్ బయోడైవర్సిటీ/ హార్టికల్చర్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో కాప్రా, ఏఎస్రావునగర...
నేడు ఆక్సిజన్ పార్కును సందర్శించనున్న సీఎస్
June 13, 2020మేడ్చల్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం ఉదయం 9 గంటలకు కండ్లకోయ రిజర్వు ఫారెస్ట్ను సందర్శించనున్నారు. హైదరాబాద్ మహానగర ప్రజలకు ఆకుపచ్చని అందాలతో కొత్త ఊపిరిని ఊదాలనే సంకల్పంతో ...
‘రెడ్ క్రాస్'కు స్థలం..
June 12, 2020మేడ్చల్ : ట్రామ సెంటర్, బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణానికి దాతల నుంచి నిధులు సేకరించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. తన చాంబర్లో రెడ్క్రాస్ సొసై...
రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి: మేడ్చల్ కలెక్టర్
June 11, 2020జీడిమెట్ల: రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సూచించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న హరితహారంలో భాగంగా కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎన్హెచ్ 44 రహదార...
ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి
June 11, 2020శామీర్పేట : ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శామీర్పేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సీఎం కేసీఆర...
కలెక్టరేట్ పనులను త్వరగా పూర్తి చేయాలి
June 09, 2020మేడ్చల్ : నూతన కలెక్టరేట్ భవనంలో జరుగతున్న ఇంటీరియర్ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. మంగళవారం శామీర్పేట మండలం అంతాయిపల్లి గ...
365 రోజుల్లో1,095 మొక్కలు నాటుతా: మేడ్చల్ కలెక్టర్
June 09, 2020మేడ్చల్ : ప్రతిరోజూ మూడు మొక్కల చొప్పున 365 రోజులు 1,095 మొక్కలను నాటుతానని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.వాసం వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియ...
మేడ్చల్ వార్షిక రుణ ప్రణాళిక రూ. 13,177 కోట్లు
June 07, 2020మేడ్చల్ : ప్రాధాన్యతా రంగాలకు 43 శాతం రుణాలను తప్పనిసరిగా ఇవ్వాలని బ్యాంకులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్న నేపథ్యంలో రూ.13,177 కోట్ల వార్షిక రుణ ప...
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
June 06, 2020జీడిమెట్ల : కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతల్లోని క్యాంపు కార్యాలయంల...
పట్టణాలు, గ్రామాలు సీఎం కేసీఆర్ కృషితో ప్రగతి వైపు పయనిస్తున్నాయి
June 06, 2020ఘట్కేసర్ : పట్టణాలు, గ్రామాలు సీఎం కేసీఆర్ కృషితో ప్రగతి వైపు పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి, కలెక్టర్ వ...
రూ.1.50 కోట్లతో పాముల సంరక్షణ కేంద్రం
June 05, 2020మేడ్చల్ : బౌరంపేట రిజర్వు ఫారెస్ట్లో రూ.1.50కోట్లతో ఏర్పాటు చేసిన పాముల సంరక్షణ కేంద్రాన్ని శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభిస్తారు. జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా బయో...
హెల్మెట్ ఉంటే.. ఆ నలుగురు బతికే వారే!
June 04, 2020హైదరాబాద్: వివిధ రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మహిళలు మృతి చెందారు. మృతిచెందినవారంతా వెనకాల కూర్చుని ప్రయాణిస్తున్న వారే కావడం విశేషం. పోలీసులు సూచిస్తున్నట్టు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరి...
టీఆర్ఎస్ హయాంలోనే మున్సిపాలిటీలకు మహర్దశ
June 04, 2020మేడ్చల్ మల్కాజిగిరి : పీర్జాదిగూడ నగర పాలక సంస్థను నెంబర్వన్గా తీర్చి దిద్దుతామని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం పిర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి...
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
June 03, 2020మేడ్చల్ మల్కాజిగిరి : మేడ్చల్ మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 2వ విడత పట్టణ ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మే...
రాజీవ్ రహదారి వెంట హరితహారం
June 02, 2020మేడ్చల్ మల్కాజిగిరి: జిల్లాలో హరితహారం మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు, సైబరాబాద్ సీపీ సజ్జనార్, స్థానిక ప్...
బోడుప్పల్లో తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు
June 02, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అట్టహాసాలు, ఆడంబరాలు లేకుండా జరిగాయి. కార్పొరేషన్ పరిధిలోని ద్వ...
గ్రామాల పరిశుభ్రతే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి మల్లారెడ్డి
June 01, 2020మేడ్చల్ మాల్కాజిగిరి : గ్రామాల్లో పరిశుభ్రతను పెంచి అంటు వాధ్యుల నుంచి ప్రజలను దూరం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పట...
ఏఈవోల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
May 30, 2020మేడ్చల్ : జిల్లా పరిధిలో తాత్కాలిక పద్ధతిలో వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేరీరే...
నియంత్రిత సాగు విధానంతో రైతులకు ఎంతో మేలు
May 28, 2020హైదరాబాద్ : నియంత్రిత సాగు విధానం చేపట్టి రైతులు లాభాలు పొందాలని కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో నియంత్రిత సాగు - లాభాల సాగు అన్న అంశం ...
రాజీవ్ రహదారికి ఇరువైపులా ఎత్తైన మొక్కలు పెంచండి
May 27, 2020మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లనుఫోన్లో ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఏర్పాట్ల...
వాహనం ఢీకొని పారిశుద్ధ్య కార్మికుడు మృతి
May 24, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని కొంపల్లి రోడ్డు ప్రమాదం సంభవించింది. వాహనం ఢీకొని పారిశుద్ధ్య కార్మికుడు మృతిచెందాడు. రోడ్లు శుభ్రం చేస్తుండగా పారిశుద్ధ్య కార్మికుడు రాములును గుర్తుతెలియని వాహనం...
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
May 23, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : శామీర్పేట మండలం అలియాబాద్లో ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతిచెందింది. రెండు రోజులక్రితం తన ఇద్దరు పిల్లలకు మహిళ పురుగులమందు తాపి తానూ తాగింది. ఈ ఘటనలో రెండ్రోజుల క్రితమే ఇద్...
ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి... తాను తీసుకుని
May 20, 2020మేడ్చల్ : జిల్లాలోని షామీర్పేటలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. భార్య భర్తల మధ్య చెలరేగిన వివాదంలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు బలైయ్యారు. ఘటన వివరాలిలా ఉన్నాయి. గోపినాథ్, ప్రీతి అనే దంప...
కేటీఆర్ ఆదేశాలతో వలస కార్మికులకు బస్సు ఏర్పాటు
May 17, 2020తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి వలస కార్మికులను వారి ప్రాంతాలకు పంపే ఏర్పాట్లు చేశారు. కుత్బుల్లా పూ...
చేపల వేటకు వెళ్లి మృత్యు ఒడిలోకి..
May 08, 2020మేడ్చల్ : చేపల వేట ఆ అన్నదమ్ముల పాలిట శాపమైంది. బతుకు దెరువు కోసం వలస వచ్చిన వారి కుటుంబంలో తీరని విశాదం నింపింది. మేడ్చల్ జిల్లా తూముకుంట మునిసిపాలిటీ లోని రాంరెడ్డి కుంటలో చేపల వేటకు వెళ్లిన ఇద్ద...
మేడ్చల్ జిల్లాలో నాలుగు కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేత
May 07, 2020హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరిలో నాలుగు కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేస్తున్నట్టు ఆ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గురువారం కొత్త కేసులు ఏవీ బయటపడకపోవడం వల్ల కంటై...
మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం
May 05, 2020హైదరాబాద్: మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని పవన్ కెమికల్ కంపెనీలో షార్ట్ సర్యూట్తో మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ రసాయన గోదాం పూర్తిగా దగ్ధమైంది. ...
పారిశుద్ధ్య కార్మికులతో మల్లారెడ్డి సహపంక్తి భోజనం
May 01, 2020మేడ్చల్ : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడే సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ద్...
రక్తదానం చేసిన మేడ్చల్ మున్సిపల్ కమిషనర్
April 26, 2020హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన రక్తదానం పిలుపు మెగా అభిమానులనే కాకుండా అధికారులను సైతం ఆకట్టుకుంటున్నది. స్వచ్ఛందంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు వచ్చి రక్తదానం చేసి మెగాస్టార్ పట్ల అభి...
సామూహిక అత్యాచారం కేసులో నలుగురు అరెస్టు
April 25, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మేడ్చల్ పరిధిలోని సురారం కాలనీకి చెందిన బాలికపై ఈ నెల 22న సామూహిక అత్యాచారానికి గురై...
6 నెలల చిన్నారికి కరోనా
April 24, 2020మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో ఆరునెలల చిన్నారికి కరోనా పాజిటివ్గా తేలింది. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మకాలనీ పేజ్-3లో ఓ క్యాబ్ డ్రైవర్ కుటుంబం నివాసముంటున్నది. ఆరునెలల తన కుమార్తెకు ఆ...
వలస కార్మికులకు అండగా..
April 20, 2020ప్రత్యేక షెల్టర్ల ద్వారా అన్ని వసతుల కల్పనఉదయం టిఫిన్, రెండుపూటల భోజనం
అగ్నిప్రమాదంలో గుడిసెలు దగ్ధం
March 28, 2020మేడ్చల్: జిల్లాలోని కీసర మండలం అహ్మద్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. గుడిసెల నుంచి దూరంగా పరిగెత్తడంతో ప్రణాపాయం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ...
మూడో అంతస్తు నుంచి పడి బాలుడు మృతి...
March 09, 2020మేడ్చల్ : జిల్లాలోని పేట్బషీరాబాద్ మండల పరిధిలోని జీడిమెట్ల బీమా ప్రైడ్ అపార్ట్మెంట్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి శ్రీహన్రెడ్డి(6) అక్కడికక్కడే మృతి ...
స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
March 07, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని నిరుద్యోగులైన యువతి,యువకులు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి బి.బలరామారావు తెలిపారు. 18 ...
అందమైన రైల్వేస్టేషన్.. మేడ్చల్
March 07, 2020మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మేడ్చల్ రైల్వేస్టేషన్ను తెలంగాణలోని అందమైన రైల్వేస్టేషన్గా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత...
డ్రైవర్ ఎంపవర్మెంట్కు మైనార్టీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
March 04, 2020మేడ్చల్ : డ్రైవర్ ఎంపవర్మెంట్కు మైనార్టీ అభ్యర్థులు(ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, పార్సీలు) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మైనార్టీ అధికారి విజయకుమార...
డ్రైవర్ ఎంపవర్మెంట్కు దరఖాస్తుల ఆహ్వానం
March 03, 2020మేడ్చల్ : షెడ్యూల్డ్ తెగల డ్రైవర్ సాధికారత పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఎస్టీల అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. షెడ్యూల్డ్ తెగల డ్రైవర్ ఆర్థిక సహకార సం...
మైనర్ కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం
February 29, 2020మేడ్చల్: జిల్లాలోని దుండిగల్లో మైనర్ కూతుళ్లపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కూతుర్లపై అఘాయిత్యం చేస్తున్న భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను నిలదీయడంతో తనపై హత్యాయత్నం చేశాడని ...
ఫ్రిజ్లో మంటలు.. ఇల్లు దగ్ధం
February 29, 2020మేడ్చల్ : ఫ్రిజ్లో ప్రమాదవశాత్తు మంటలు ఏర్పడి.. ఇల్లు దగ్ధమైంది. సుమారు రూ.3లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ సంఘటన ఘట్కేసర్ మండలం, కొర్రెముల్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప...
'పెండ్లి కానుకను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే'
February 27, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : పెండ్లి కానుకగా రూ. 1,00,116 ఇస్తున ఏకైక ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండల...
పట్టణ ప్రగతిని జయప్రదం చేయండి: మంత్రి మల్లారెడ్డి
February 24, 2020మేడ్చల్ రూరల్ : పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జయప్రథం చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పాలకవర్గానికి సూచించారు. ఆదివారం మంత్రి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కార్యాలయాని...
కత్తితో దాడి చేసిన బాలుడు
February 24, 2020పేట్బషీరాబాద్: బజ్జీలబండివద్ద చోటుచేసుకున్న వివాదం ఘర్షణకు దారితీసింది. తిన్న మిర్చీబజ్జీలకు డబ్బులు అడిగినందుకు బజ్జీలబండి నిర్వాహకుడైన బాలుడిపై మరో బాలుడు కత్తితో దాడిచేసి గాయపరిచాడు. ఈ ఘటన మేడ...
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
February 23, 2020మేడ్చల్: ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఈ విషాద ఘటన సూరారం, దయానంద్నగర్లో చోటుచేసుకుంది. తన ఇంట్లోనే సీలింగ్ ఫ్య...
ఏసీబీకి చిక్కిన పోచారం మున్సిపాలిటీ బిల్ కలెక్టర్
February 18, 2020మేడ్చల్: అవినీతికి పాల్పడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బిల్ కలెక్టర్ కుమారస్వామి రూ.10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధి...
10వ తరగతి విద్యార్థులకు కౌన్సెలింగ్..
February 10, 2020మేడ్చల్: 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసేందుకు మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లా విద్యాధికారి ఐ....
విద్యుదాఘాతంతో కౌలురైతు మృతి..
February 06, 2020మేడ్చల్: విద్యుదాఘాతానికి గురై ఓ కౌలురైతు మరణించాడు. వివరాలు చూసినైట్లెతే.. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరానికి చెందిన ప్రసాద్ అనే రైతు.. చింతలపల్లి మండలం, కేశవరంలో భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్త...
హెల్త్హబ్గా హైదరాబాద్
January 31, 2020దుండిగల్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ హెల్త్హబ్గా మారిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ సూరారంలోని మల్లారెడ్డి హెల్త్సిటీలో క్యాన్సర్ దవాఖాన, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్...
అక్రమ లేఅవుట్లు లేపేస్తాం..
January 30, 2020కీసర : ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమ లేఅవుట్లు చేస్తే సహించేది లేదని జేసీ విద్యాసాగర్ హెచ్చరించారు. ఘట్కేసర్ మండల పరిధి యనంపేటలోని సర్వేనంబర్ 117, 120లో వెలిసిన లేఅవుట్ను జేసీ విద్యాసాగర...
టీఆర్ఎస్ జిల్లా ఆఫీసులు సిద్ధం
January 30, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు త్వరలో వీటిని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 ...
నేరేడుచర్ల పురపీఠం టీఆర్ఎస్ వశం
January 29, 2020నేరేడుచర్ల/ నల్లగొండ/మేడ్చల్, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలోని మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. సోమవారం తొమ్మిదింటికి తొమ్మిది కార్పొరేషన్లనూ క్లీన్స్వీప్...
సిద్ధమవుతున్న 40వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు
January 20, 2020మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లకు చరమగీతం పాడాలి.. రాష్ట్ర రాజధాని నగరంలో పేద ప్రజలకు అత్మగౌరవంతో కూడిన ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ...
మేడ్చల్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి
January 14, 2020మేడ్చల్, నమస్తే తెలంగాణ: మేడ్చల్ కాంగ్రెస్లో మున్సిపల్ టికెట్ల లొల్లి రచ్చకెక్కింది. తనకు టికెట్ ...
తాజావార్తలు
- పేదల సంక్షేమం కోసమే..
- ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు
- లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
ట్రెండింగ్
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!
- చైతన్య చేసిన పనికి ఏడ్చేసిన నిహారిక..వీడియో
- కూలీ నెం 1 సాంగ్ కు శ్రద్దాదాస్ డ్యాన్స్..వీడియో
- ‘క్రాక్’ 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే
- రజినీకాంత్ 'అన్నాత్తే' రిలీజ్ డేట్ ఫిక్స్..!
- RRR పోస్టర్ కూడా కాపీ కొట్టారా..స్పూర్తి పొందారా..?
- శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
- సాయిధరమ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్
- పుష్ప స్పెషల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?
- 'కబీర్ సింగ్' తో రాశీఖన్నా రొమాన్స్..!