Jagadish reddy News
కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు
January 20, 2021స్వరాష్ట్రంలోనే అరవై ఏండ్ల అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే నల్లగొండకు న్యాయం...
సీఎం కేసీఆర్ను విమర్శిస్తే సహించేది లేదు : మంత్రి జగదీశ్ రెడ్డి
January 19, 2021నల్లగొండ : బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరని, కేసీఆర్పై అవాకులు చవాకులు పేలితే ఖబడ్దార్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నాగార్జున సాగర్ నియోజకవ...
విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం : మంత్రి కేటీఆర్
January 18, 2021హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతోందని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు అనుగుణంగా కొట్లాడి సాధించుకున్న రాష్ర్టంలో సైతం వి...
బంగారు గడ్డగా తాళ్లగడ్డ : మంత్రి జగదీష్రెడ్డి
January 17, 2021సూర్యాపేట : సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని తాళ్లగడ్డను బంగారుగడ్డగా తీర్చి దిద్దుతామని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం అభివృద్ధిలో పురోగతి సాధించిందని...
ప్రాధాన్య క్రమంలో అందరికి కరోనా టీకా : మంత్రి జగదీశ్రెడ్డి
January 16, 2021సూర్యాపేట : కొవిడ్-19 టీకా కోసం ఎవరూ తొందరపడొద్దని, ప్రాధాన్యక్రమంలో ప్రభుత్వం అందరికి టీకా అందిస్తుందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో రాజ్యసభ...
‘కొవిడ్ వ్యాక్సినేషన్ను పక్కాగా చేపట్టాలి’
January 15, 2021సూర్యాపేట : కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో పగడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య అధ...
మంత్రి జగదీశ్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
January 13, 2021సూర్యాపేట : రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో కలిసి సుఖసంతోషాల నడుమ నిర్వహించుకోవా...
కొండగట్టులో ఘనంగా గోదాదేవి కల్యాణం
January 13, 2021జగిత్యాల: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో గోదాదేవి-రంగనాథ స్వామి వారికి వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమ...
ప్లాస్టిక్ బ్రిక్స్తో ఇల్లు కట్టేద్దాం!
January 09, 2021ఎక్కువ కాలం మన్నిక నిర్మాణం చకచకాటైల్స్నూ సిద్ధంచేస్తున్న...
పెద్దగట్టు జాతరకు 2 కోట్లు కేటాయించడం హర్షణీయం
January 07, 2021నల్లగొండ : రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు జాతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. 2 కోట్ల నిధులు విడుదల చేసింది. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి గ్రామంలో శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర...
నిరుపేదలకు కల్యాణలక్ష్మి కొండంత అండ
December 28, 2020సూర్యాపేట : పేద, మధ్యతరగతి ప్రజలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ గొప్ప వరమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మ...
‘వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు’
December 27, 2020నల్లగొండ : స్వరాష్ట్రంలో వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కులవృత్తులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారన...
లింగం నాయీని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలి
December 27, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు, న్యాయవాది ఎం లింగం నాయీని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ఆ వేదిక నేతలు ప్రభుత్వానికి విజ్...
సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి
December 24, 2020సూర్యాపేట : కేసీఆర్ సీఎం కాకముందు తెలంగాణలో కరంట్ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేది. కరంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికి తెలిసేది కాదు. సీఎం కేసీఆర్ సంకల్పం, అంకుటిత దీక్షతో నేడు తెలం...
ప్రకృతి సేద్యం వైపు మొగ్గుచూపాలి : మంత్రి జగదీశ్రెడ్డి
December 23, 2020సూర్యాపేట : రైతులు ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా బుధవారం మునగాల మండలం నరసింహులుగూడెం గ్రామంలో ప్రకృతి సేద్యం చేస్తున్న...
దురాజ్పల్లి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలి : మంత్రి జగదీశ్రెడ్డి
December 22, 2020సూర్యాపేట : తెలంగాణ రెండేళ్లకోసారి ఘనంగా జరిగే దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్...
రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఉద్యమించాలి
December 21, 2020నల్లగొండ : కేంద్ర వ్యవసాయ చట్టాలతో మార్కెట్ కమిటీలు, వ్యవసాయ మార్కెట్లు నామమాత్రంగా, అనామకంగా కునారిల్లిపోతాయి. అంతిమంగా రైతులు నానా అవస్థలు పడుతారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నల్గొండ నూతన వ...
'విచ్చిన్నకర శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలి'
December 19, 2020నల్లగొండ : సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్నిశక్తులు కుట్రలు చేస్తున్నాయని అటువంటి శక్తుల చేతికి చిక్కకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి...
విద్యుత్ పొదుపులో సీఎం ఆదర్శం
December 15, 2020ఇంధన పొదుపు వారోత్సవాల్లో మంత్రి జగదీశ్రెడ్డిమేడ్చల్, నమస్తే తెలంగాణ: విద్యుత్ పొదుపులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్...
రైతులను ముంచేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు
December 07, 2020నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టంలో మార్కెట్ కమిటీల పాత్ర లేకుండా చేసిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని దేవరకొండ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమ...
అభాగ్యనగరంగా మార్చేందుకుబీజేపీ కుట్ర
November 30, 2020యోగి మాటలను ప్రజలు నమ్మరు విద్యుత్శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డిఆర్కేపురం: హైదరాబాద్ను అభాగ్యనగరంగా మార్చేందుకే బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విద్యుత్శాఖ మ...
బీజేపీపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
November 29, 2020హైదరాబాద్ : బీజేపీపై మరోసారి మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. భాగ్యనగరాన్ని అభాగ్య నగరంగా మార్చేందుకే బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ...
నడ్డా.. వరదలప్పుడు ఏ అడ్డాలో ఉన్నావ్!
November 28, 2020ఆర్కేపురం: హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. ఏ అడ్డాలో ఉన్నారో తేల్చాలని విద్యుత్శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. బెంగళూరులో వరదలు వస్తే రూ. 600 కోట్లు ఇచ...
సిగ్నల్ ఫ్రీజోన్గా ఎల్బీనగర్ : మంత్రి జగదీశ్రెడ్డి
November 27, 2020హైదరాబాద్ : ఎల్బీనగర్ త్వరలో సిగ్నల్ ఫ్రీజోన్గా మారబోతుందని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజి...
భాగ్యనగరంపై బాంబులు వేస్తారా?
November 26, 2020ఎల్బీనగర్: బీజేపీకీ ఓటు వేయకుంటే భాగ్యనగరంపై బాంబులు వేస్తరా..? అని విద్యుత్శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ కొత్తపేట డివిజన్లో టీఆర్ఎస...
ఎంఐఎంతోనే మాకు పోటీ : మంత్రి జగదీశ్రెడ్డి
November 25, 2020హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతోనే టీఆర్ఎస్కు ప్రధాన పోటీ ఉంటుందని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్లను తాము లెక్కలోకే తీసుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్, బ...
భాగ్యనగరంపై బాంబులు వేస్తారా? : మంత్రి జగదీశ్రెడ్డి
November 25, 2020హైదరాబాద్ : బీజేపీకి ఓటు వేయకుంటే భాగ్యనగరంపై బాంబులతో దాడులు చేస్తారా? అని ఆ పార్టీ నేతలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. జీహెచ్...
గ్రేటర్లో గెలిచేది గులాబీ పార్టీయే
November 24, 2020హైదరాబాద్ : బల్దియాపై ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాయే నని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్ది స్పష్టం చేశారు. వందకు పైగా డివిజన్ లలో టీఆర్ఎస్ సునాయాసంగా గెలువబోతుందని ఆయన ధీమా వ్యక్తంచ...
ప్రగతి నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి జగదీశ్రెడ్డి
November 21, 2020హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఐదేండ్లలో హైదరాబాద్ అభివృద్ధికి రూ.67 వేల కోట్లు ఖర్చు చేసిందని, అభివృద్ధిపై టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విడుదల చేసిన ప్రగతి నివేదికను పార...
ఒట్లు, తిట్లతో ఓట్లు రాలవు
November 21, 2020ఒకరిది దరిద్రం.. మరొకరిది నికృష్టపాలన సీఎంను దేశద్రోహి అన్నవారిపై చట్టపర...
రామప్ప ఆలయాన్ని సందర్శించిన మంత్రులు
November 16, 2020ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో గల ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయాన్ని సోమవారం మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ...
నీళ్లసారూ.. నిన్ను మరువలేం
November 16, 2020విద్యాసాగర్రావు విగ్రహావిష్కరణలో మంత్రి జగదీశ్రెడ్డిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: నీటిరంగ నిపుణులు, ఇంజినీర్ ఆర్ విద్యాసాగర్రావు తెలంగాణకు అందించిన సేవలు మరువలేనివని విద్యు...
విద్యాసాగర్రావు సేవలు మరువలేనివి : మంత్రి జగదీశ్రెడ్డి
November 14, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి ఆర్. విద్యాసాగర్రావు చేసిన సేవలు మరువలేనివని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాగునీటి రంగ నిపుణుడు, వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ ఆర్.విద్య...
శ్రీశైలం ప్లాంట్లోమెకానికల్ స్పింజన్ ట్రయల్ రన్ సక్సెస్
November 14, 2020త్వరలో 5వ యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తిశ్రీశైలం: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలోని ఐదో యూనిట్ మెకానికల్ స్పింజన్ ట్రయల...
శారీరక వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం : మంత్రి జగదీష్ రెడ్డి
November 12, 2020సూర్యాపేట : ఉద్యోగా అవకాశాల కోసం ఏర్పాటు చేసిన పోలీస్ శిక్షణ కేంద్రాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట...
'పెద్దగట్టు' జాతర తేదీలు ఖరారు
November 12, 2020సూర్యాపేట : తెలంగాణ రెండో అతిపెద్ద కుంభమేళా పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు అయ్యాయి. రెండేళ్లకు ఒకసారి జరిగే శ్రీలింగమంతుల స్వామి(పెద్ద గట్టు) జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు, యాదవ...
అర్చకోద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
November 12, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్: అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు...
'సమాజ నడవడికలో అర్చకుల పాత్ర ప్రధానం'
November 11, 2020సూర్యాపేట : భారతీయ సమాజాన్ని క్రమ పద్ధతిలో నడిపించడంలో అర్చకుల పాత్ర ప్రధానమైందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట బుధవారం జరిగిన రాష్ట్ర అర్చక ఉద్యోగుల ఐక్య...
సన్నాలకు మద్దతు ధరలో రాజీలేదు
November 09, 2020విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డినల్లగొండ సిటీ: సన్నాలకు మద్దతు ధర చెల్లింపులో రాజీలేదని, సన్న రకం ధాన్యాన్ని మిల్లర్లు సజావుగా కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున...
ధాన్యం కొనుగోలుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం : మంత్రి జగదీశ్ రెడ్డి
November 08, 2020నల్గొండ : మిల్లర్లు సన్నరకం ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ధాన్యం కొన...
వరి దిగుబడిలో రికార్డ్ సృష్టించిన నల్లగొండ : మంత్రి జగదీష్ రెడ్డి
November 05, 2020నల్లగొండ : వరి దిగుబడిలో ఉమ్మడి నల్లగొండ మొదటి స్థానంలో నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతే కారణమని ఆయన కొనియాడారు. జిల్లాలోని న...
'సూర్యాపేటలో కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు కృషి'
November 03, 2020నల్లగొండ : సూర్యాపేటలో కబడ్డీ అకాడమీని ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్ మంగళవారం సూర్యాపేట...
అన్నదాతలపై బీజేపీ కుట్ర
November 02, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చిట్యాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతున్నదని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్...
కేంద్రం నిర్ణయాలు రైతుల పాలిట శాపాలు : మంత్రి జగదీష్ రెడ్డి
November 01, 2020నల్లగొండ : అనేక రైతు సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చాలని చూస్తుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ దండగ చేయాలన్న కుట్రతో వ్యవహరిస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కార్పొ...
శ్రీశైలం జల విద్యుత్ పునరుద్ధరణ
October 27, 20201, 2 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభంవిద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
మల్లన్న సన్నిధిలో మంత్రి జగదీశ్రెడ్డి, దేవులపల్లి ప్రభాకర్రావు
October 26, 2020శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను సోమవారం తెలింగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ దేవలపల్లి ప్రభాకర్రావు దర్శించుకున్నారు. శ్రీకృష్ణదేవ...
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభం
October 26, 2020నాగర్కర్నూల్ : శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 1, 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభమైంది. విద్యుత్ ఉత్పత్తిని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు ప...
ఉత్తమ్ చెప్పేవన్నీ దొంగమాటలే: మంత్రి జగదీశ్రెడ్డి
October 24, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డిఉద్యోగాలు తొలిగించింది బీజేపే: పల్లాహుజూర్నగర్: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దుబ్బాకలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వ...
అప్రమత్తతే ఆయుధం : మంత్రి జగదీష్ రెడ్డి
October 23, 2020నల్లగొండ : బతుకమ్మ సంబరాలను ఇండ్ల వద్దకే పరిమితం చెయ్యడంతో పాటు దసరా నాడు సామూహికంగా జమ్మి పూజల్లో పాల్గొనకుండా ఉండటమే మేలు అని, ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో అప్రమత్తతే ఆయుధంగా మ...
ఉత్తమ్కుమార్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
October 23, 2020సూర్యాపేట : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో గెలవలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దుబ్బాయి పోయి గెలుస్తామని...
బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
October 19, 2020సూర్యాపేట : తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగ సంబురంగా జరుపుకోవాలనే ప్రభుత్వం చీరెలు పంపిణీ చేస్తున్నది. అదే సమయంలో చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ ...
మూసీ వంతెనను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి
October 15, 2020నల్లగొండ : గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామం వద్ద మూసీ కాలువపై ఉన్న వంతెన పై నుంచి పెద్ద ఎత్తున నీరు ప్రవహించింది. దీంతో మ...
తెలంగాణ రౌండప్..
October 14, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా బుధవారం చోటుచేసుకున్న పలు వార్తా విశేషాల సమాహారం క్లుప్తంగా...
నశింపేట కాజ్వే పై హైలెవల్ బ్రిడ్జిని నిర్మిస్తాం
October 14, 2020సూర్యాపేట : జిల్లాలోని ఆత్మకూర్ ఎస్ మండలం నశింపేట కాజువే పై హైలెవల్ బ్రిడ్జిని నిర్మిస్తామని విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నశింపేట గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వర్షాలు వచ్చినప్పుడల్లా ...
మూసీకి ఢోకా లేదు : మంత్రి జగదీష్ రెడ్డి
October 14, 2020సూర్యాపేట : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మూసీ నదికి వరద పోటెత్తింది. హిమాయత్సాగర్ గేట్లు ఎత్తివేయ...
మూసీ నదిని పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి
October 14, 2020సూర్యాపేట : గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూసీకి వరద పోటెత్తున్నది. కాగా, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా మూసీ నది వ...
సబ్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రులు
October 11, 2020నిర్మల్ : జిల్లాలోని సోన్ మండలం న్యూవెల్మల్ - బొప్పారం గ్రామంలో రూ. 1200 కోట్లతో నిర్మించిన 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి...
చీర అందే.. అవ్వ మురిసే..
October 10, 2020సూర్యాపేట : బతుకమ్మ చీరలు మహిళలను మురిపిస్తున్నాయి. రంగు రంగుల జరీ అంచు చీరలను అందుకుంటున్న ఆడబిడ్డల ముఖాల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సల్లంగుండాలని మహిళలు దీవి...
'తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్న సీఎం కేసీఆర్'
October 09, 2020సూర్యాపేట : తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్న అని, అందుకే పండగ పూట మహిళలందరికీ బతుకమ్మ సారెను అందజేస్తున్నారని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులతో పాట...
అభివృద్ధి నిరోధకుల వల్లే రహదారి విస్తరణ పనుల జాప్యం
October 05, 2020సూర్యాపేట : అభివృద్ధి నిరోధకుల వల్లే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూర్యాపేట పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులు జాప్యం అవడానికి కారణం అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక...
స్వచ్ఛతకు ప్రాధాన్యం
October 03, 2020మున్సిపాలిటీలు దేశంలోనే ఆదర్శంగా నిలవాలి 142 పురపాలికలు ‘ఓడీఎఫ్ ప్లస్ ...
భువనగిరిలో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన
October 02, 2020యాదాద్రి భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమా...
గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దాం: మంత్రి జగదీశ్రెడ్డి
October 02, 2020హైదరాబాద్: మహాత్ముని అడుగుజాడల్లో నడవడమే గాంధీజీకి మనమిచ్చే ఘనమైన నివాళి అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ 151 జయంతి సందర్భంగా సూర్యాపేటలో జాతిపిత విగ్రహానికి పూలమ...
పులిచింతల ముంపు బాధితులను ఆదుకుంటాం : మంత్రి జగదీష్రెడ్డి
October 01, 2020సూర్యాపేట : పులిచింతల ముంపు గ్రామాల రైతాంగాన్ని ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పులిచింతల పరివాహక గ్రామలైన వజినేపల్లి, బుగ్గ మాదరం గ్రామాలన...
సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో పరుగులు పెట్టిస్తున్నసీఎం కేసీఆర్
October 01, 2020సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సూర్యపేట నియోజకవర్గంలో రహదారులకు మహర్దశ పట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం అనంతారం, దో...
ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు నమోదు చేసుకున్న కేటీఆర్
October 01, 2020హైదరాబాద్ : రంగారెడ్డి - మహబూబ్నగర్ - హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ర్ట మంత్రి కేటీఆర్ తన ఓటును నమోదు చేసుకున్నారు. సంబంధిత పత్రాలను ప్రగతి భవన్లో స్థాన...
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి
October 01, 2020సూర్యాపేట : అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు విధిగా ఓటు నమోదు చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. 2017 అక్టోబర్ 17 నాటికి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల...
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి జగదీష్ రెడ్డి
September 24, 2020నల్లగొండ : ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీ...
ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
September 15, 2020హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా భట్టి...
'పాతబస్తీలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచాం'
September 15, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత నగరంలోని పాతబస్తీలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్ర...
కేంద్ర విద్యుత్ చట్టంతో రైతులకు ఇబ్బందులు : మంత్రి జగదీష్ రెడ్డి
September 15, 2020హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న విద్యుత్ చట్టంతో రైతులకు ఇబ్బందులు కలుగుతాయని రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధిం...
ముందస్తు చర్యలు చేపట్టండి : మంత్రి జగదీష్ రెడ్డి
September 14, 2020సూర్యాపేట : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట మున్సిపల్ పరిధిలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. సద్దుల చెరువు, పుల్లారెడ్డి, నల్లచెరువు ఉధృతంగా ప్రవహిస్తున్నఈ నేపథ్యంలో.. విద్యుత్ శాఖ మ...
త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డ్ సమావేశం: మంత్రి జగదీష్రెడ్డి
September 14, 2020హైదరాబాద్: సింగరేణి కార్మికులకు నష్టం జరగనివ్వమని మంత్రి జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. కరోనా ప్రభావం వల్లే మెడికల్ బోర్డు సమావేశం జరగలేదని చెప్పారు. త్వరలో మెడికల్ బోర్డు స...
ఆపదలో ఉన్నవారికి 'సీఎంఆర్ఎఫ్' ఆత్మబందువు
September 12, 2020సూర్యాపేట : ఆరోగ్య పరంగా ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ఆత్మబంధువులా ఉపయోగపడుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో సీఎం రీలీఫ్ ఫండ్ ...
నిర్లక్ష్యంతోనే విద్యుత్ ప్రమాదాలు
September 11, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డివ్యవసాయ మోటర్ల రిపేర్లు, ఇండ్లలో విద్యుత్ రిపేర్ల సమయంలో సరైన కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే అత్యధికంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని విద్యు...
తెలంగాణతో ప్రణబ్కు అవినాభావ సంబంధం : మంత్రి జగదీశ్ రెడ్డి
September 07, 2020హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంతో మొదట్నుంచి మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి అవినాభావ సంబంధం ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల తెలంగాణ శాసనసభలో సంతాప త...
దివాలకోరుతనానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ : మంత్రి జగదీష్ రెడ్డి
August 27, 2020సూర్యాపేట : అభివృద్ధిని అడ్డుకుంటూ కాంగ్రెస్ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోయారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ కు కంచు కోటగా మారిందన్నారు. జిల్లా కేంద్రం...
కష్టకాలంలోనూ పేదలకు అండగా ఉంటున్న ప్రభుత్వం
August 27, 2020సూర్యాపేట : కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్త...
తెలంగాణలో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు
August 27, 2020సూర్యాపేట : గత పాలకుల హయాంలో ఆదరణ కోల్పోయిన కుల వృతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణం పోశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కాళేశ్వరం ఆయకట్టు చివరి చెరువు అయిన పెన్ పహాడ్...
మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులు అందజేసిన మంత్రి
August 27, 2020సూర్యాపేట : సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. మున్సిపల్ నిధుల నుంచి సుమారు రూ. 15 లక్షల నిత్యావసర వస్తువ...
అవాంతరాలెదురైనా అభివృద్ధి ఆగదు విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
August 27, 2020సూర్యాపేట టౌన్: ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు....
సుందర్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి
August 26, 2020సూర్యాపేట : శ్రీశైలం పవర్ హౌస్ అగ్రి ప్రమాదంలో అమరుడైన అసిస్టెంట్ ఇంజినీర్ డి.సుందర్ నాయక్ కుటుంబ సభ్యులను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. సుందర్ నాయక్ స్వగ్రామమైన చెవ్వెంల మండలం&n...
సమస్యలు ఎదురైనా సంక్షేమం ఆగదు : మంత్రి జగదీష్ రెడ్డి
August 26, 2020సూర్యాపేట : ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగవని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలో పర్యటించిన మంత్రి పలు వార్డుల్లో సీసీ రోడ్లు,...
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, ఒకరికి ఉద్యోగం : మంత్రి జగదీశ్రెడ్డి
August 21, 2020నాగర్కర్నూల్ : శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ర్ట విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగ...
శ్రీశైలం అగ్నిప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
August 21, 2020హైదరాబాద్ : శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మూడు ఫైరింజన్లు, మూడు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. విద్యుత్ కేంద్రంలోకి విడుతల వారీగా ఫైరింజన్, అంబులెన్స్ సి...
పవర్ హౌస్లో ప్రమాదం దురదృష్టకరం: జగదీశ్ రెడ్డి
August 21, 2020హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎండి ప్రభాకర్ రావుతో కలిసి ప్రమాద స్థలాన్నిమంత్రి పరిశీలించారు. గురువారం ...
మరో 20 ఏండ్లు టీఆర్ఎస్దే అధికారం: మంత్రి జగదీశ్రెడ్డి
August 18, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మరో 20 ఏండ్లపాటు టీఆర్ఎస్దే అధికారమని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నాయ...
డీబీఎం 71కు గండి.. క్షణాల్లో అక్కడికి చేరి మరమ్మతులు చేయించిన మంత్రి జగదీశ్రెడ్డి
August 14, 2020సూర్యాపేట : సూర్యాపేట జిల్లాకు పరుగులు పెడుతున్న కాళేశ్వరం జలాలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద డిస్ట్రిబ్యూటర్ మేజర్ 71 కాల్వకు శు...
కొవిడ్-19 సంక్షోభంలోనూ రైతులకు బాసట : మంత్రి జగదీష్ రెడ్డి
August 13, 2020నల్లగొండ : కరోనా సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు బాసటగా నిలిచిందని విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పంట చేతికి రావడంతో ఏమి చెయ్యాలో తోచక...
ఉమ్మడి నల్లగొండను బంగారు ఖిల్లాగా మార్చిన సీఎం కేసీఆర్
August 13, 2020సూర్యాపేట : గత ఆరు నెలలుగా కరోనా కారణంగా ప్రపంచంలోని అన్ని రంగాలు ఇబ్బంది పడుతుంటే, సంతోషంగా ఉన్నది కేవలం తెలంగాణ రైతు మాత్రమే అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని తిరుమలగిరి ...
సివిల్స్ విజేతలకు మంత్రి జగదీశ్రెడ్డి శుభాకాంక్షలు
August 04, 2020హైదరాబాద్ : నేడు వెల్లడైన సివిల్స్-2019 ఫలితాల్లో ప్రతిభ చూపిన ఉమ్మడి నల్లగొండ జిల్లావాసులను రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశంసించారు. సివిల్స్లో 218వ ర్యాంక్ సాధించిన చౌటుప్పల్...
రైతులను దగా చేసిన కాంగ్రెస్
July 24, 2020విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిఆత్మకూర్.ఎస్: దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర...
అన్నదాతలను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు
July 23, 2020సూర్యాపేట : వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను రూపొందించారని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అదే ...
నూతన విప్లవానికి నాంది రైతువేదికలు
July 21, 2020వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అచ్చంపేట: వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే తలమానికం కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమనీ, రాను న్న రోజుల్లో నూతన విప్లవానికి రైతువేది...
అన్నదాతల పాలిట దేవాలయాలు.. రైతు వేదికలు
July 21, 2020యాదాద్రి భువనగిరి : దేవాలయాల్లా రైతు వేదికలు నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలను మంత్ర...
అన్నదాతలను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు
July 21, 2020యాదాద్రి భువనగిరి : రైతులను సంఘటితం చేయడం కోసమే రైతు వేదికల నిర్మాణం ప్రభుత్వం చేపడుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్మ...
ఎవుసాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న సీఎం కేసీఆర్
July 21, 2020నల్లగొండ : అప్పు చేయకుండా రైతులు వ్యవసాయం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారని, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మర్...
కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది పని తీరు భేష్ : మంత్రి జగదీష్ రెడ్డి
July 20, 2020నల్లగొండ : కరోనా కట్టడిలో ఉమ్మడి నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు భేషుగ్గా ఉందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికుల్లా పనిచేస్తున్న వైద్య సి...
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
July 19, 2020విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిపుట్టినరోజు సందర్భంగా నాటిన మొక్కలుహైదరాబాద్, నమస్తేతెలంగాణ: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ...
పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదాం : మంత్రి జగదీష్ రెడ్డి
July 18, 2020హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణనే ఇప్పుడు మనముందు ఉన్న కర్తవ్యమని విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం తన పుట్టిన రోజును పురస్కరించుకొని హైదరాబాద్ శివారులో ఉన్న తన వ్యవ...
వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచడానికే రైతువేదికలు
July 10, 2020నల్లగొండ: వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వం రైతువేదికలను నిర్మిస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రైతువేదికల నిర్మాణాలు దేశానికే తలమానికమని, గిట్టుబాటు ధర నిర్ణయించేందుకు రైతువ...
రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు వేదికలు : మంత్రి జగదీశ్రెడ్డి
July 09, 2020సూర్యపేట : రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. గురువారం తుంగతుర్తి నియోజకవర...
25 లక్షల బోరుబావులకు ఉచిత విద్యుత్
July 07, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డిరామన్నపేట : రాష్ట్రంలోని 25 లక్షల బోరుబావులకు ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ను సరఫరా చే...
రైతు వేదికల నిర్మాణాలతో విప్లవాత్మక మార్పులు : మంత్రి జగదీష్ రెడ్డి
July 06, 2020యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిస్తున్న రైతు వేదికలు వ్యవసాయ చరిత్రలో పెను మార్పులకు శ్రీకారం చుడతాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని రామన్నపేట మండలంలో రైతు...
లాలునాయక్ కుటుంబాన్ని ఆదుకుంటాం
July 06, 2020మండలి చైర్మన్ గుత్తా, మంత్రి జగదీశ్రెడ్డి భరోసాహత్యకు గు...
భద్రాద్రి రెండో యూనిట్ ప్రారంభం
July 04, 2020బీటీపీఎస్ యూనిట్-2లో సింక్రనైజేషన్ సక్సెస్ఆన్లైన్లో ప్రారంభించిన మంత్రి...
‘బీటీపీఎస్ యూనిట్-2లో సింక్రనైజేషన్ సక్సెస్’
July 03, 2020హైదరాబాద్ : సమిష్టి కృషితోనే యూనిట్-2 సింక్రనైజేషన్ విజయవంత మైందని ఇదే స్ఫూర్తితో అన్ని యూనిట్ల నుంచి పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయాలని విద్యత్ శాఖ మంత్రి జి. జగదీశ్వరరెడ్డి అన్నారు. ఆయన...
పీవీ శత జయంతి సందర్భంగా ఆలేరులో డయాలసిస్ కేంద్రం ప్రారంభం
June 28, 2020యాదాద్రి భువనగిరి : మహనీయుడు మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు శత జయంతి రోజున ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి...
బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి ఘన నివాళులు
June 28, 2020సూర్యాపేట : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాల...
'వర్షాభావాన్ని అధిగమించాలంటే మొక్కలు నాటాలి'
June 27, 2020నల్లగొండ : వర్షాభావ పరిస్థితులను అధిగమించాలంటే మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారం అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్లో నిర్వహించిన హరితహారం కార్య...
పర్యావరణ హితం..హరితహారం
June 26, 2020నల్లగొండ : ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య..పర్యావరణ సమస్య అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని అన్నెపర్తి శివారులోని మహత్మగాంధీ యూనివర్సిటీ ...
తంగేడువనం ప్రారంభం
June 26, 2020హైదరాబాద్, నమస్తేతెలంగాణ/చౌటుప్పల్: రాష్ట్ర ప్రజలకు మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించిన మెదక్ జిల్లా నర్సాపూర్లోని అర్బన్ ఫారెస్ట్ పార్క్...
హరితహారంతో ప్రజల్లో వెల్లివిరుస్తున్న చైతన్యం
June 25, 2020సూర్యాపేట : మొక్కల పెంపకం ప్రాధాన్యతను గుర్తించిం రాష్ట్రాన్ని హరితమయంగా చేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే హరితహారం పేరుతో గడిచిన ఆ...
అమర జవాన్ల కుటుంబసభ్యులకు
June 23, 2020మొదటిసారిగా గ్రూప్-1 పోస్టుసైనిక కుటుంబాలకు తెలంగాణ సర్కా...
అమరుడి కుటుంబానికి ఓదార్పు రేపు
June 21, 2020సూర్యాపేటకు వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి పర...
సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్
June 20, 2020సూర్యాపేట : కర్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి నేడు కర్నల్ సంతోష్బాబు నివాసానికి వెళ్ల...
సంతోష్ జ్ఞాపక చిహ్నంగా కేసారం
June 19, 2020సూర్యాపేటలో కూడలికి కర్నల్ పేరువిద్యుత్శాఖ మంత్రి జగదీశ్...
కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి జగదీశ్రెడ్డి
June 13, 2020సూర్యాపేట : కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండి ఆదుకుంటామని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ సభ్యత్వ బీమా తీసుకొని ప్రమాదవశాత్తు మరణించి...
రైతు వేదికల నిర్మాణం .. చరిత్రలో సువర్ణాధ్యాయం
June 12, 2020సూర్యాపేట : రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మకమని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రైతు రాజ్యంలో ఇది నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లయిందన్నారు. అయిదు వేల మందికి ఒక వ్యవ...
అప్రమత్తతో ముందుకెళ్దాం..కరోనాను తరిమికొడుదాం
June 12, 2020సూర్యాపేట : లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్య...
జూలై 30 నాటికి ఇంటింటికీ తాగునీరు
June 11, 2020నీలగిరి : జూలై 30 నాటికి మిషన్ భగీరథ పథకం ద్వారా గడపగడపకూ తాగునీరందిస్తామని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్లో విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి,...
విద్యుత్ బిల్లులు 3 వాయిదాల్లో
June 09, 202030%, 40%, 30% చొప్పున చెల్లించవచ్చుఆన్లైన్ చెల్లింపులకు వాయిదాలు లేవు
వైద్యవిద్యకు ప్రత్యేక ప్రాధాన్యం
June 09, 2020నల్లగొండ, సూర్యాపేట వైద్యకళాశాల్లో మౌలిక వసతులుమంత్రులు ఈటల రాజేందర్,జగదీశ్...
'కరెంట్ బిల్లుల్లో రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదు'
June 08, 2020హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా స్థంభించిపోయిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గత మూడు నెలలుగా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారని చెప్పారు. విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందనే ఆందోళనల్లో ...
నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీలపై మంత్రుల సమీక్ష
June 08, 2020హైదరాబాద్ : నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కాలేజీల్లో వసతులు, నియామకాలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సూర్యాపేట ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించార...
లాభాల పంట పండించాలి
June 05, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట/యాదాద్రి భువనగిరి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: రైతులు లాభాల పంట పండించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్...
ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి...
June 04, 2020సూర్యపేట: వరి పంట తగ్గించుకుని ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నియంత్రిత సాగుపై సూర్యపేటలో నియంత్రిత సాగుపై అవగాహన స...
ఇగురంతో సాగు..లాభాలు బాగు
June 04, 2020యాదాద్రి భువనగిరి : నియంత్రిత సాగుతోటే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగమే లాభదాయక పంటలపై రైతాంగం దృష్టి సారించేలా నియంత్రిత సాగ...
కాంగ్రెస్ నేతలవి నక్క సంతాపాలు
June 04, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తిరుమలగిరి (సాగర్) : కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన దీక్షలు కుందేలును తిన్న నక్కలు పెట్టుకున్న సంతాప సభలను తలపిస్తున్న...
కాంగ్రెస్ జల దీక్షలు సిగ్గు చేటు
June 03, 2020నల్లగొండ : నిన్న కాంగ్రెస్ నేతల చేసిన జలదీక్షలు, ధర్నాలు నక్కల సంతాప సభల్లా ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని హాలియలో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సదస్సుకు...
నియంత్రిత సాగు మేలు
June 03, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డిఆత్మకూర్(ఎస్): నియంత్రిత సాగుతో రైతులకు మేలు జరుగుతుందని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఆశించిన దిగుబడికి, లాభసాటి వ్యవస...
నియంత్రిత సాగు విధానం రైతులకు ఎంతో మేలు
June 02, 2020సూర్యాపేట : సీఎం కేసీఆర్ సూచించిన నియంత్రిత సాగు విధానం రైతులకు ఎంతో మేలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ ఎస్ మండలం నంద్యాలవారి గూడెంలో నియంత్రిత...
కరువు నేలలో గోదావరి జలాలను పారించిన ఘనత సీఎం కేసీఆర్ దే
June 02, 2020సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలో తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్నిఘనంగా నిర్...
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కాంగ్రెస్కు ఇష్టంలేదు
June 01, 2020ప్రగతి నిరోధకుల్లా వారి ప్రవర్తనవిద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆగ్రహం
కాంగ్రెస్ నేతలకు రైతులు బాగుపడటం ఇష్టం లేదు: జగదీష్రెడ్డి
May 31, 2020నల్లగొండ: బానిస మనస్తత్వాలకు అలవాటుపడ్డ కాంగ్రెస్ నేతలకు.. రైతులు బాగుపడటం ఇష్టం లేదని మంత్రి జగదీష్రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ధర్నాలు చేస్తామని, బ్లాక్డేగా పాటిస్తామం...
మంత్రి జగదీష్ రెడ్డి సేవలు ప్రశంసనీయం
May 31, 2020సూర్యాపేట : లాక్ డౌన్ నేపథ్యంలో జరిగిన రంజాన్ పర్వదినానికి తోఫాను అందించి ధాత్రుత్వం చాటుకోవడం అభినందనీయమని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు. రంజాన్ పండుగ ను పురస్కరించుకుని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ ...
'రైతులకు బాసటగా నిలిచేందుకు నియంత్రిత సాగు'
May 30, 2020సూర్యాపేట : రైతులకు బాసటగా నిలిచేందుకే ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని సూచిస్తుందని రాష్ట్ర మంత్రి మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నియంత్రిత సాగు విధానంపై రైతులకు, అధికా...
నియంత్రిత సాగు..నవశకానికి నాంది
May 28, 2020సూర్యాపేట : నియంత్రిత సాగు విధానంతో వ్యవసాయం పండుగలా మారుతుందని రైతులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధానాన్నిఅవలంభించేందుకు సిద్ధంగా ఉన్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. నియంత్రి...
దేశానికే ఆదర్శంగా తెలంగాణ రైతులు : మంత్రి జగదీశ్రెడ్డి
May 27, 2020యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్ర రైతులు దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నరని రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రి నేడు వానాకాలం పంటలు, ఎరువులు, విత్తనా...
నియంత్రిత వ్యవసాయ విధానంపై మంత్రి జగదీశ్రెడ్డి సమీక్ష
May 27, 2020యాదాద్రి భువనగిరి : నియంత్రిత వ్యవసాయ విధానంపై రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి నేడు భువనగిరి పట్టణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని క...
రాజకీయాలకు అతీతంగా ‘మోక్షారామం’ సేవలు
May 25, 2020వరంగల్ అర్బన్ : రాజకీయాలకతీతంగా మోక్షారామం ఫౌండేషన్ సేవలందిస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ నగరం రామన్నపేటలోని అమ్మ ఒడి భవనానికి వచ్చి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామా శ్రీనివ...
చేనేతను ఆదరిద్దాం
May 25, 2020భూదాన్పోచంపల్లి: ప్రతిఒక్కరు చేనేత వస్ర్తాలను ధరించి నేత కార్మి కులకు అండగా నిలువాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపు నిచ్చారు. యాదాద్రి భువనగిరిజిల్లా భూదాన్పోచంపల్లిలో ఆదివారం ఆయన కుటు...
చేనేతను ఆదరించండి..నేతన్నను ఆదుకోండి
May 24, 2020యాదాద్రి భువనగిరి : ఉద్యమ సమయం నుంచే సీఎం కేసీఆర్ చేనేతల ఆకలి కేకలపై పోరాడారని, ఆనాడు జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలక...
ముస్లిం కుటుంబాలకు మంత్రి జగదీశ్రెడ్డి నిత్యావసరాలు పంపిణీ
May 23, 2020సూర్యాపేట : రంజాన్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలోని ముస్లిం కుటుంబాలకు మంత్రి జగదీశ్రెడ్డి అండగా నిలిచారు. నియోజకవర్గంలోని 5 వేల కుటుంబాలకు మంత్రి ప్రత్యేకంగా తన సొంత నిధులతో బియ్యం, ...
ముస్లింలకు మంత్రి జగదీశ్రెడ్డి రంజాన్ తోఫా
May 22, 2020సూర్యాపేట : సూర్యాపేటలో సొంత వ్యయంతో 5 వేల మంది ముస్లిం సోదరులకు మంత్రి జగదీశ్రెడ్డి రంజాన్ తోఫా అందించేందుకు ఏర్పాటు పూర్తి చేశారు. డ్రై ఫ్రూట్స్ సహా ఇతర నిత్యావసర సరుకులను మంత్రి అందించనున్నార...
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. జగదీశ్ రెడ్డి
May 15, 2020సూర్యాపేట: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి వాటి సంరక్షణలో ప్రజలందరు పాలుపంచుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వాటరింగ్ డే సందర్భంగా...
కృష్ణాపై అక్రమ నిర్మాణాలను అడ్డుకొంటాం
May 15, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డినల్లగొండ: కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను జరుగనివ్వమని విద్యుత్శ...
విపక్షాల బానిస మనస్తత్వం మాకు తెలుసు
May 14, 2020నల్లగొండ: ‘కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరుగనివ్వం... విపక్షాల బానిస మనస్తత్వం మాకు తెలుసు.. బీజేపీ, కాంగ్రెస్లు రెండు రాష్ర్టాల్లో రెండు మాటలు మాట్లాడుతూ ద్వంద వైఖరి తీసుకున్నాయి’ అని వ...
సూర్యాపేట జిల్లా కేంద్రంలో 12 కూరగాయల మార్కెట్లు ప్రారంభం
May 10, 2020సూర్యాపేట టౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం 12చోట్ల ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..19 రోజులుగా సూర్యా...
విద్యుత్ ప్రైవేటికరణకు కేంద్రం కుట్ర
May 08, 2020కేంద్ర ప్రభుత్వం తీసుకరానున్న విద్యుత్ ముసాయిదా చట్టాన్ని ముమ్మాటికి అడ్డుకుని తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ రంగ సంస్థలను ప్రయివేటికరించాలన్న...
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డి
May 05, 2020సరిహద్దు సిబ్బందికి బత్తాయిలు, జ్యూస్ మిషన్లు పంపిన మంత్రిసంతోషం వ్యక్తం చేస్తున్న సిబ్బంది సూర్యాపేట: కరోనా లాక్డ...
ఉనికి కోసమే ఉత్తమ్ ఆరోపణలు
May 05, 2020కరోనాపై అర్థంలేని వ్యాఖ్యలతో అభాసుపాలుపీసీసీ నేతపై మండిపడ్...
కరోనా రహిత జిల్లాగా నల్లగొండ
May 02, 2020నల్లగొండ : ఉమ్మడి నల్గొండ జిల్లాను కరోనా రహిత జిల్లాగా మలిచేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో గడిచిన 16 రోజుల...
సూర్యాపేటలో కొత్తగా 10 మార్కెట్లు ఏర్పాటు!
May 01, 2020సూర్యాపేట : కరోనా వైరస్ నేపథ్యంలో సంభవించిన పరిణామాలను దృష్టిలో ఉంచుని కొత్తగా మరో 10 కూరగాయల మార్కెట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని సంబంధిత అధికారులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ...
కరోనాపై అలసత్వం వద్దు.. అప్రమత్తంగా ఉందాం
May 01, 2020కోదాడ: కరోనా వైరస్ విషయంలో ఏ మాత్రం అలసత్వం పనికిరాదని, ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున...
రాష్ట్రంలో కరోనా కట్టడి : మంత్రి జగదీశ్ రెడ్డి
April 30, 2020సూర్యాపేట : సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా కట్టడి అయిందని, ప్రజలెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మున...
తడిసిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
April 27, 2020యాదాద్రి భువనగిరి: రైతాంగాం ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అందుకు సంబంధించి రైస్ ...
గులాబి పార్టీ యావత్దేశానికి దిక్సూచిగా మారింది...
April 27, 2020నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సమితి దేశ రాజకీయలలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వయసు తక్కువే అయిన పరిణితితో పనిచేసినందునే అద్భుత విజయాలు టిఆర్ఎస్ పార్టీ సొం...
పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. జెండా ఎగురవేసిన మంత్రులు
April 27, 2020హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో పార్టీ జెండాను ఎగురవేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని...
ఏ ఒక్కరూ అధైర్య పడొద్దు: మంత్రి జగదీష్రెడ్డి
April 26, 2020సూర్యాపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో సూర్యాపేట జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేయగా ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.105 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్ర...
సూర్యపేట జిల్లా పరిస్థితిపై మంత్రి జగదీశ్రెడ్డి సమీక్ష
April 26, 2020సూర్యపేట: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తాజా పరిణామాలపై మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి భాస్కరన్, అదనపు కలెక్టర్ సంజ...
కరోనా పాజిటివ్ గ్రామాల్లో నిఘా పెంపు : మంత్రి జగదీశ్ రెడ్డి
April 21, 2020సూర్యాపేట : కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పాజిటివ్ కేసులు నమోదైన ఆయా గ్రామాల్ల...
ధాన్యాగారంగా తెలంగాణ
April 21, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డినల్లగొండ, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ ఆశించినట్లుగా తెలంగాణ రాష్ర్టం ధాన్య భాండాగ...
రైతులు అధైర్యపడొద్దు : మంత్రి జగదీశ్ రెడ్డి
April 20, 2020నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించినట్లుగా తెలంగాణ రాష్టం ధాన్య భాండాగారంగా మారిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలో మంత్రి జగదీశ్ రెడ్డి బత్తాయి మార్కెట్ను ప్రార...
కరోనా కట్టడికై ఆంక్షలు కఠినం
April 18, 2020సూర్యపేట: కరోనా కల్లోలం తో తల్లడిల్లుతున్న సూర్యపేట పట్టణంలో పరిస్థితిని దారిలో పెట్టేందుకు అధికారులు దృష్టి సారించారు. పరిస్థితి ఉగ్రరూపం దాలుస్తుండడంతో గురు, శుక్రవారలలో స్వయంగా క్షేత్రస్థాయిలో ప...
లాక్ డౌన్ మరింత కట్టుదిట్టం : మంత్రి జగదీష్ రెడ్డి
April 17, 2020సూర్యాపేట : జిల్లాలో కరోనా వైరస్ లింకును కట్ చేసేందుకు లాక్డౌన్ను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున...
బిహారి కుటుంబానికి మంత్రి జగదీశ్రెడ్డి ఆపన్నహస్తం
April 17, 2020సూర్యాపేట : బిహార్కు చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం నాలుగు నెలల క్రితం సూర్యాపేట పట్టణానికి వచ్చింది. స్థానికంగా చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక...
రాజ్యాంగ నిర్మాతకు మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు
April 14, 2020బాబాసాహెబ్ అంబెడ్కర్ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 129 వ జయంతి ఉ...
గతేడాది మార్చి బిల్లునే చెల్లించండి: మంత్రి జగదీష్ రెడ్డి
April 13, 2020హైదరాబాద్: లాక్డౌన్లో ఇబ్బందులు లేకుండా 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తూ.. విద్యుత్ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. విద్యుత్ బిల్లులను ఆన్లైన్లోనే చెల్లించాలని కోర...
రెడ్జోన్ ప్రాంతాలను సందర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి
April 12, 2020సూర్యాపేట: కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇవాళ జిల్లాలోని రెడ్జోన్ ప్రాంతాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి మంత్రి సందర్శించారు....
బత్తాయి రైతులు, అధికారులతో మంత్రుల సమీక్ష
April 12, 2020నల్లగొండ; నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో బత్తాయి రైతులు, అధికారులతో పండ్ల కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, ...
సూర్యాపేట జడ్పీ చైర్మన్ దంపతులు రూ. 10 లక్షల విరాళం
April 11, 2020హైదరాబాద్ : కరోనా వైరస్పై పోరాటానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తమవంతు సహాయంగా సూర్యాపేట జడ్పీ చైర్మన్ దంపతులు రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో నేడు మంత్రి కేటీఆర్కు...
‘మీకోసం’ యాప్ను ప్రారంభించిన మంత్రి జగదీష్రెడ్డి
April 10, 2020నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తిని నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్, కర్ఫ్యూను అమలుచేస్తున్నది. దీంతో నిత్యావసరాల కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నదని విద్య...
సీఎం కేసీఆర్ నిర్ణయం దేశానికే ఆదర్శం
April 09, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనాపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశా...
కరోనా పోరాట యోధులకు ఉచితంగా బత్తాయి పండ్ల పంపిణీ
April 08, 2020నల్లగొండ : కరోనా వైరస్ కట్టడిలో సరిహద్దుల్లో సైనికుల వలె వైద్యారోగ్య సిబ్బందితో పాటు పోలీసు, పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారని మంత్రి జగదీష్రెడ్డి కొనియాడారు. నల్లగొడ జిల్లా కేంద...
క్వారంటైన్లో కరోనా అనుమానితులకు మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ
April 08, 2020సూర్యాపేట: ఆత్మవిశ్వాసంతో ఎంతటి వ్యాధినైనా నయం చేసుకోవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఇమాంపెటలోని సాంఘిక సంక్ష...
'మీ కోసం యాప్'ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
April 08, 2020హైదరాబాద్: సూర్యాపేట మున్సిపాలిటీలో ఇంటి వద్దకే సరుకుల పంపిణీకి 'మీ కోసం యాప్'ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. నిత్యావసర సరుకుల సరఫరా కోసం మున్సిపల్ అధికారులు ప్రత్యేక యాప్ను రూపొందించార...
'సూర్యాపేటలో సామాజిక వ్యాప్తి జరగలేదు'
April 07, 2020సూర్యాపేట : జిల్లాలో కరోనా వైరస్ రెండో స్టేజ్లోనే ఉందని సామాజిక వ్యాప్తి జరగలేదని రాష్ట్ర మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. కరోనాపై సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో మంత్రి నేడు సమ...
వర్ధమాన్ కోట గ్రామానికి చేరుకున్న మంత్రి జగదీశ్రెడ్డి
April 07, 2020సూర్యపేట: జిల్లాను కరోనా వైరస్ అతులాకుతులం చేస్తున్న నేపథ్యంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఆయన నేరు...
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా వైరస్
April 07, 2020సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 6 గురికి కరోనా వైరస్ సోకింది. అందరి రక్తనమూనాలు పరీక్షించగా అందరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో విద్యుత్ శాఖ మంత్రి&nb...
లాక్డౌన్తోనే కరోనా కట్టడి
April 07, 2020విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిసూర్యాపేటటౌన్: లాక్డౌన్తోనే కరోనాను కట్టడి చేయవచ్చనివిద్యుత్ శాఖ మంత్రి...
తెలంగాణ పవర్గ్రిడ్ సురక్షితంగా ఉంది: మంత్రి జగదీష్ రెడ్డి
April 05, 2020హైదరాబాద్: కరోనాపై పోరులో భాగంగా రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ప్రజలంతా ఇళ్లలో విద్యుద్దీపాలు ఆర్పేసి జ్యోతి వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని విద్యుత్ శాఖ మంత్రి ...
లోడ్ను తట్టుకొనేలా విద్యుత్ వ్యవస్థ
April 05, 2020ఫ్రిడ్జ్, టీవీ, ఫ్లాన్లు, ఏసీ, కూలర్లను కొనసాగించండి
పుకార్లు నమ్మకండి: మంత్రి జగదీశ్ రెడ్డి
April 04, 2020నల్లగొండ: రేపు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది నిమిషాల సేపు ఇంట్లో లైట్ లు స్వచ్చందంగా అపు చేసి లాక్ డౌన్ కు మద్దతు పలకాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిద్రకుపక్రమించేసమయంలో లైట...
కరోనా వైరస్ను కట్టడి చేయడానికే కఠోర నిర్ణయాలు...
April 02, 2020నల్గొండ : ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా సురక్షితంగా ఉందని భావిస్తున్న తరుణంలో జిల్లాలోనూ పాజిటివ్ కేసులు ఉన్నట్లు తేలిందంటూ వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల...
సొంతూరికి వలస కూలీలు
April 01, 2020-ఆంధ్రా సరిహద్దు నుంచి స్వగ్రామానికి 26 మంది -మంత్రి జగదీశ్రెడ్...
నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం : మంత్రి జగదీష్రెడ్డి
March 28, 2020నల్లగొండ : జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధమైందని, రబీలో పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి తెలిపారు. న...
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
March 27, 2020ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దీనిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ...
కరోనా విధుల్లో మంత్రి జగదీష్ రెడ్డి
March 26, 2020ప్రజా ప్రతినిధులే కథానాయకులు కావాలి అన్న సీఎం పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. కరోనా లాక్డౌన్ వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలు...
ప్రయాణాలు చేయవద్దు... సరిహద్దులు మూసివేశాం..
March 26, 2020నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద ఎత్తున ప్ర...
మానవాళి మనుగడ కోసమే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు
March 23, 2020నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పరిస్థితిపై మంత్రి జగదీశ్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో నల్లగొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి ...
ప్రతి ఎకరాకూ కాళేశ్వరం జలాలు
March 03, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జల సంకల్పంలో భాగం గా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టులోని చివరిభూమి వరకు పుష్కలంగా సాగునీరు అందించామని రాష్ట్ర విద్యుత్శాఖ...
ఉత్సాహంగా ప్రగతి బాట
March 01, 2020నమస్తేతెలంగాణ నెట్వర్క్: పట్టణ ప్రగతి కార్యక్ర మం ఉత్సాహంగా సాగుతున్నది. ఆరో రోజైన శనివారం వార్డులు, డివిజన్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు...
దేశం మొత్తానికి తెలంగాణ రోల్మోడల్గా నిలిచింది...
February 29, 2020సూర్యాపేట/చివ్వేంల: పంచాయతీ ప్రణాళికతో పల్లెల రూపురేఖలు మారాయి. 70 ఏళ్లు గా పల్లె లను పీడిస్తున్న దరిద్రం కొట్టుకుపోయిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పల్లెల్లో హరిత హారం, పారిశ...
పవర్ఫుల్ డిమాండ్
February 29, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ విద్యుత్శాఖ చరిత్రను తిరగరాసింది. గతమెన్నడూ ఎరుగని విధంగా రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 7.52 గంటలకు 13,168 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్తో సరికొత్త రికార్డున...
తెలంగాణ ఎల్లప్పుడు సుభిక్షంగా ఉండాలి..
February 21, 2020నల్లగొండ : పరమశివుడు ఆశీస్సులతో తెలంగాణ ఎల్లప్పుడు సుభిక్షంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం కృష్ణా-మూసి నదీ సంగమం వాడపల్ల...
ఉద్యమస్ఫూర్తితో పల్లెల ప్రగతికి పనిచేయాలి: మంత్రి జగదీష్రెడ్డి
February 20, 2020సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలా పల్లెల్లో ప్రగతికి అదే స్పూర్తితో పనిచేయాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పంచాయతీరా...
నేడు, రేపు విద్యుత్ పాలసీపై జాతీయ సదస్సు
February 19, 2020హైదరాబాద్ : ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా స్టేట్ సెంటర్, పవర్ జనరేషన్ కార్పొరేషన్, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్, రాష్ట్ర పునరుద్ధ్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్, ఎలక్...
టేకుమట్ల మూసి రహదారికి కేసీఆర్ రహదారిగా నామకరణం
February 17, 2020సూర్యాపేట: జిల్లాలోని టేకుమట్ల మూసి రహదారికి కేసీఆర్ రహదారిగా నామకరణం చేశారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీష్రెడ్డి పెద్దఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టారు. టేకుమట్ల ను...
సీఎం కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష: మంత్రి జగదీష్ రెడ్డి
February 17, 2020సూర్యాపేట : సీఎం కేసీఆర్ పుట్టినరోజును సూర్యాపేట నియోజకవర్గవాసులు వేడుకగా జరుపుకున్నారు. సీఎం మానసపుత్రిక హరితహారంలో భాగంగా మంత్రి జగదీష్రెడ్డితో కలిసి 6,600 మొక్కలు నాటారు. టేకుమట్ల నుంచి సోలిపే...
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి...
February 14, 2020మూసపద్దతిలో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి చేస్తున్న వరిపంటకు అంతిమంగా ...
ఈ ఘనత సీఎం కేసీఆర్దే: మంత్రి జగదీశ్రెడ్డి
February 13, 2020హైదరాబాద్: అహోరాత్రుల శ్రమ ఫలితమే సూర్యాపేటకు గోదావరి నీళ్లు అని ఈ ఘనత ముమ్మాటికి సీఎం కేసీఆర్దేనని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం వల్లే ఇది సాధ్యమైం...
కాంగ్రెస్, బీజేపీ అడ్రస్ గల్లంతు
February 06, 2020మోత్కూరు/తిరుమలగిరి: ప్రజాసంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోని జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బొంద పెట్టారని.. రాష్ట్రంలో ఆ పార్టీల అడ్రస్ గల్లంతయ్యిందని ...
దేశంలో విశేష ప్రజాదరణ కలిగిన ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్
February 05, 2020యాదాద్రి భువనగిరి: దేశంలో విశేష ప్రజాదరణ కలిగిన ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పురపాలక సంఘం నూతన పాల...
చెర్వుగట్టు రామలింగేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి జగదీష్ రెడ్డి
February 04, 2020నల్లగొండ: చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామివారిని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నేడు దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకు...
అవాంతరాలు లేకుండా విద్యుత్
January 30, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తూ రైతాంగంలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు పడుతున్న శ్రమలో విద్యుత్ సిబ్బంది భాగస్వామ్యం కావాలని విద్యుత్...
దిగజారుతున్న ఉత్తమ్ మానసికస్థితి
January 29, 2020నల్లగొండ ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ: మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం తట్టుకోలేక ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించా ర...
కాంగ్రెస్ నేతలు మతి కోల్పోయి మాట్లాడుతున్నారు...
January 28, 2020నల్లగొండ : నల్లగొండలో నూతనంగా ఎన్నికైనా టీఆరెస్ కౌన్సిలర్లను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల్లో 1...
ఓటు చైతన్యం
January 23, 2020నమస్తే తెలంగాణ నెట్వర్క్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు చైతన్యం కన్పించింది. భారీగా పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు హక్కు వినియోగించ...
మెడికల్ కాలేజీకి విఠల్ భౌతికకాయం
January 22, 2020సూర్యాపేట సిటీ: ప్రజావైద్యుడు, సీపీఎం మాజీ నేత, కాలమిస్టు అయిన డాక్టర్ ఏపీ విఠల్ (78) భౌతికకాయాన్ని ఆయన కుటుంబసభ్యులు మంగళవారం విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి అప్పగించారు. సోమవారం మధ్యాహ్...
డాక్టర్ ఎ.పి.విఠల్ కన్నుమూత
January 21, 2020సూర్యాపేట : రోగాన్ని మానవీయ స్పర్శతో తగ్గించాలన్న గొప్ప ప్రజావైద్యుడు డాక్టర్ ఎ.పి.విఠల్ తీవ్ర అస్వస్థతకు గురై కన్ను మూశారు. సూర్యాపేట పట్టణంలో కూరగాయల మార్కెట్ రోడ్లో ప్రజావైద్యశాల పేరుత...
అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేలా ప్రజలు తీర్పు ఇవ్వాలి
January 20, 2020సూర్యాపేట: టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేలా సూర్యాపేట పట్టణవాసులు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి ఓటర్లను కోరారు...
గులాబీ పార్టీలో చేరికల జోరు
January 19, 2020నమస్తేతెలంగాణనెట్వర్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కారెక్కేందుకు వరుస ...
వలసల జోరు
January 17, 2020నమస్తే తెలంగాణ నెట్వర్క్: టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. ప్రభుత్వం చేపడతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి భారీగా గులాబీ కండువాలు క...
తాజావార్తలు
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..
- ‘ఓటిటి రిలీజ్పై స్రవంతి రవికిషోర్ సంచలన వ్యాఖ్యలు’
- సత్తా చాటితేనే సర్కారు కొలువు
- సురవరం జయంతి ఉత్సవాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
- 17 అంశాలపై బైడెన్ తొలి సంతకం
ట్రెండింగ్
- ‘మాస్టర్’ విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్..కలెక్షన్స్ ఇవే
- షారుక్ ఖాన్ ' పఠాన్' సెట్స్ లో గొడవ జరిగిందా..?
- యాంకర్స్ రవి, సుమ టాలెంట్కు ఫ్యాన్స్ ఫిదా
- అతడు ఇడ్లీ పెట్టాడు..అజిత్ లక్షలు ఇచ్చాడు..!
- నాగచైతన్యకు సురేష్ మామ గిఫ్ట్..?
- మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైరల్
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- క్రాక్ 2 ఆయనతో కాదట..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
- చిరు 'లూసిఫర్' రీమేక్ మొదలైంది..వీడియో
- ఎఫ్3లో మరో మెగా హీరో సందడి..?