JEE Main News
జేఈఈ మెయిన్కు మరో అవకాశం
March 03, 2021హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ): జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసుకొనేందుకు విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మరో అవకాశానిచ్చింది. బీఈ, బీటెక్ పేపర్ -1కు ఇప్పటివరకు దరఖాస్తు చేయ...
నేటి నుంచి జేఈఈ మెయిన్
February 23, 2021రాష్ట్రం నుంచి 73,782 మంది హాజరురెండుగంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి...
రేపటినుంచి జేఈఈ మెయిన్ తొలివిడుత పరీక్షలు
February 22, 2021హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2021 తొలివిడుత పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు పరీక్షల...
ఈ నెలలోనే జేఈఈ మెయిన్స్
February 15, 2021హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ సహా సీమ్యాట్, జీ ప్యాట్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 22 నుంచి 27వ తేదీవరకు వరుసగా జరుగనున్నాయి. ప్రస్తుతం అడ్మిట్కార్డు...
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఎప్పుడంటే?
January 07, 2021న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలపై ఏర్పడిన సందిగ్ధత మరికొద్దిసేపట్లో తొలగిపోనుంది. దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఈ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఇవాళ ...
జేఈఈ అడ్వాన్స్డ్ తేదీలు 7న ప్రకటన
January 05, 2021కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్ వెల్లడిహైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్...
జేఈఈలో నాలుగు దశలకు.. ఒకేసారి దరఖాస్తు చేయొచ్చు
December 27, 2020ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్ వెల్లడిహైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జేఈఈ మెయిన్స్కు హాజర...
విధిని జయించాడు!
December 23, 2020జేఈఈ-మెయిన్స్లో 438వ ర్యాంకు90 శాతం అంగవైకల్యం ఉన్న యువకుడి విజయగాథకోల్కతా: ‘తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే ...
ఫిబ్రవరి 23 నుంచి జేఈఈ మెయిన్స్
December 17, 2020వచ్చే నెల 16 వరకు దరఖాస్తులకు గడువురివైజ్డ్ షెడ్యూల్ జార...
జేఈఈ మెయిన్-2021 షెడ్యూల్ విడుదల
December 16, 2020న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్-2021 షెడ్యూల్ను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. 2021లో మొత్తం నాలుగు దశల్లో జేఈఈ మెయిన్ పరీ...
సాయంత్రం 6 గంటలకు జేఈఈ మెయిన్ షెడ్యూల్
December 16, 2020న్యూఢిల్లీ : ఇవాళ సాయంత్రం 6 గంటలకు జేఈఈ మెయిన్ - 2021 షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ వెల్లడించారు. నేడు ప్రకటించే తేదీలను ప్రామాణికంగా తీసుకోవాల...
జేఈఈ మెయిన్ గందరగోళం
December 16, 2020పరీక్షల నిర్వహణపై సందిగ్ధంలో ఎన్టీఏతేదీల ప్రకటన.. గంటల్లోనే యూటర్న్
జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ వెబ్సైట్ నుంచి తొలగింపు
December 15, 2020హైదరాబాద్ : జేఈఈ మెయిన్స్ షెడ్యూల్లో గందరగోళం నెలకొంది. మంగళవారం విడుదల చేసిన షెడ్యూల్ సమాచార బులెటిన్లో తప్పులు దొర్లడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్టీఏ) దాన్ని వెబ్సైట్ నుంచి తొలగించిన...
జేఈఈ మెయిన్- 2021 షెడ్యూల్ విడుదల
December 15, 2020న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈసారి నాలుగు విడుతల్లో జేఈఈ మెయిన్ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
ఈసారి ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్!
November 24, 2020న్యూఢిల్లీ: ఈఏడాది జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్ష కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏటా జనవరిలో జరిగే జేఈఈ మెయిన్ ఈసారి ఫిబ్రవరికి వాయిదాపడనున్నట్లు సమాచారం. ఆనవాయితీ ప్రకారం జేఈఈ మె...
అసోం జేఈఈ టాపర్, అతడి తండ్రి అరెస్టు
October 29, 2020దిస్పూర్ : మరో అభ్యర్థితో పరీక్షలు రాసి టాపర్గా నిలిచిన వ్యక్తితో పాటు ఆయన తండ్రిని కూడా అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి అజారా పోలీస్ స్టేషన్ పోలీసులు దర్యాప్తు జర...
మరిన్ని ప్రాంతీయ భాషల్లో జేఈఈ : కేంద్రమంత్రి
October 23, 2020న్యూఢిల్లీ : జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జాబ్) వచ్చే ఏడాది నుంచి దేశంలోని మరిన్ని ప్రాంతీయ భాషల్లో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ నిర్వహిస్తుందని కేంద్ర విద్యాశా...
జేఈఈ మెయిన్స్ విజేతలకు కేటీఆర్ అభినందనలు
September 13, 2020హైదరాబాద్: జేఈఈ మెయిన్లో తెలంగాణ విద్యార్థులు అద్భుతంగా రాణించారని మంత్రి కేటీఆర్ అన్నారు. మెయిన్స్ విజేతలకు మంత్రి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయి పరీక్ష అయిన జేఈఈలో ప...
జేఈఈపై తెలంగాణ జెండా
September 12, 2020100 పర్సంటైల్ సాధించిన 24 మందిలో 8 మంది మనోళ్లే జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడి న్యూఢిల్లీ: ఎన్ని అవాంతరాలు వచ్చినా తమ ఏకాగ్రత చెక్కుచెదరదని తెలం...
జేఈఈ విద్యార్థులకు శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి
September 09, 2020న్యూఢిల్లీ : ఇటీవల జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ బుధవారం శుభవార్త చెప్పారు. ఫలితాల ప్రకటన ప్రక్రియ ప్...
యథాతథంగా నీట్, జేఈఈ పరీక్షలు
September 04, 2020న్యూఢిల్లీ : జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలన్న రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో 6 రాష్ర్టాలు ...
జేఈఈ, నీట్లపై నేడు సుప్రీం కోర్టు పునఃసమీక్ష
September 04, 2020న్యూఢిల్లీ: జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించొచ్చునన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆరు ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల మంత్రులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరుపనున్నది. విద్యార్...
జేఈఈ పరీక్షలకు 25 శాతం డ్రాపౌట్..
September 04, 2020హైదరాబాద్: టాప్ ఇంజినీరింగ్ కాలజీల ప్రవేశం కోసం జరుగుతున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలకు మొదటి మూడు రోజుల్లో సుమారు లక్ష మందికిపైగా విద్యార్థులు హాజరుకాలేదు. ఈ విషయాన్ని విద్యామంత్రిత్వశాఖ...
సాఫీగా జేఈఈ మెయిన్ పరీక్షలు
September 02, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ /తిమ్మాపూర్ /ఖమ్మం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో జేఈఈ మెయిన్ పరీక్షలు మంగళవారం సాఫీగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండతోపా...
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. జేఈఈ పరీక్షలు ప్రారంభం
September 01, 2020హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ-మెయిన్) పరీక్షలు ప్రారంభం అయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు. టాప్ ఇంజినీరి...
రేపటి నుంచి జేఈఈ నేడు ఈసెట్
August 31, 2020నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదుఈసెట్కు 52 కేంద్రాలు.. 26 వేల మంది విద్యార్థులుజేఈఈ మెయిన్కు రాష్ట్రం నుంచి 67 వేలు..దేశవ్యాప్తంగా 8.58 లక్...
వచ్చే నెల 11 నుంచి జేఈఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్లు!
August 27, 2020న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ అడ్వాన్స్-2020 రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చేనెల 11 నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 27న ప్రారంభం ...
ఆన్లైన్లో జేఈఈ, నీట్ హాల్టికెట్లు
August 22, 2020న్యూఢిల్లీ: జాతీయ స్థాయి ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షలు అయిన జాయిట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ (జేఈఈ) మెయిన్, నేషనల్ ఎంట్రెన్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) అడ్మిట్ కార్డులు లేదా హాల...
ఆన్లైన్లో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు
August 19, 2020న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. జేఈఈకి...
ఎల్లుండి నుంచి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్!
August 13, 2020న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష అడ్మిట్కార్డులు త్వరలో విడుదల కానున్నాయ...
ఐఐటీల బాటలో ఎన్ఐటీలు
July 24, 2020న్యూఢిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు ప్రవేశాల విషయంలో ఐఐటీలను అనుసరించాయి. ఇంటర్లో పాసైతే చాలని, 75 శాతం మార్కులు రావాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు. ...
జేఈఈ మెయిన్ పరీక్షా తేదీలతో క్లాష్ కానున్న యూపీఎస్సీ ఎన్డీఏ పరీక్ష తేదీలు
July 22, 2020న్యూ ఢిల్లీ : రెండుసార్లు వాయిదా వేసిన తరువాత జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇప్పుడు జేఈఈ ప్రధాన పరీక్షలు యూ...
జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు వాయిదా
July 03, 2020ఢిల్లీ : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్(జేఈఈ) మెయిన్స్, అదేవిధంగా నేషనల్ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు కేంద్ర మ...
జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల నిర్వహణపై త్వరలో నిర్ణయం
July 02, 2020న్యూ ఢిల్లీ: కొవిడ్-19 నేపథ్యంలో ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షలైన జేఈఈ మెయిన్, నీట్ ఉంటాయా? లేవా? అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమీక్షించాలని కేంద్ర మాన...
జేఈఈ మెయిన్, నీట్ జరిగేనా?
June 12, 2020హైదరాబాద్ : ఒకవైపు కరోనా కేసుల ఉద్ధృతి ఆందోళన రేపుతున్నది. మరోవైపు ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. భవిష్యత్తు కోసం విద్యార్థులు తపన పడుతుంటే, వైరస్ వ్యాప్తిపై తల్లిదండ్రులు ఆందోళన...
నేటి ‘నిపుణ’లో జేఈఈ మెయిన్ మోడల్ పేపర్
June 10, 2020హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలలో ప్రవేశాలు కల్పించడానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ (మెయిన్) వచ్చే నెల 18 నుంచి 23 వరకు జరగనుంది. ఈ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్న విద్య...
జూలైలో జేఈఈ, నీట్ హాల్ టికెట్లు
May 26, 2020- పరీక్షా సమయాల్ని వెల్లడించిన ఎన్టీఏన్యూఢిల్లీ : జేఈఈ-మెయిన్, నీట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు (అడ్మిట్ కార్టు), పరీక్షా సమయాలకు సంబంధించిన వివర...
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు నేడే చివరి రోజు
May 24, 2020న్యూఢిల్లీ, మే 23: ‘జేఈఈ మెయిన్-2020’ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తు గడువు ఆదివారం (మే 24) ముగియనుంది. nta.ac.in లేదా jeemain.nta.nic.in అనే వైబ్సైట్ల ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. ఇప్పటికే దరఖాస్త...
జేఈఈ-మెయిన్ దరఖాస్తులకు మరో చాన్స్!
May 20, 2020ఈ నెల 24 వరకు అవకాశంన్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో బీఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-మెయిన్ పరీక్ష కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకునే...
జేఈఈ మెయిన్ దరఖాస్తులు పునఃప్రారంభం.. మే 24 తుది గడువు
May 19, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తరించడం, కరోనాను అరికట్టడం కోసం లాక్డౌన్ అమల్లోకి రావడం లాంటి పరిణమాల నేపథ్యంలో విద్యాసంస్థలు, మీ సేవా కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో చాలా మంది విద్యార్థులకు వివ...
జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్
May 06, 2020కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడిజూలై 26...
మరోసారి జేఈఈ వాయిదా!
April 23, 2020న్యూఢిల్లీ: ఐఐటీ, ఎన్ఐటీ తదితర ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష మరోసారి వాయిదా పడనున్నది. జూలై తొలి వారంలో ఈ పరీక్ష జరు...
మే 3 వరకు జేఈఈ, నీట్ అప్లికేషన్లలో కరెక్షన్స్కు అవకాశం
April 15, 2020ముంబై: జేఈఈ మెయిన్-2020, నీట్- 2020 దరఖాస్తులో మార్పు చేర్పులను మే 3 వరకు చేసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్జీ (ఎన్టీఏ) ప్రకటించింది. చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జేఈఈ, నీట్ దర...
జేఈఈ మెయిన్ పరీక్షా కేంద్రం మార్చుకోవచ్చు
April 10, 2020న్యూఢిల్లీ: ‘జేఈఈ మెయిన్-2020’ పరీక్షకు హాజరయ్యేవాళ్లు తమకు అనుకూలమైన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి అవకాశం కల్పించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. విద్యార్థులు తమ దరఖాస్త...
జేఈఈ, నీట్ విద్యార్థుల కోసం ఎన్టీఏ హెల్ప్లైన్ నంబర్లు
March 24, 2020హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా దేశంలోని విద్యాసంస్థలు అన్నింటిని మూసివేశారు. దేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ, అర్హత పరీక్షలను నిర్వహించే నేషల్ ట...
నేటి నుంచి టి-సాట్ ప్రత్యేక పాఠ్యాంశాలు
March 23, 202043 రోజులు-500 గంటలురోజూ 11 గంటలు నిపుణ, విద్యా ఛానళ్లలో సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి&n...
జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా
March 19, 2020న్యూఢిల్లీ : జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐఎస్సీ పరీక్షలు వాయిదా పడిన విషయం విదితమే. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా, ...
తాజావార్తలు
- అంబానీ గ్యారేజీకి రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్బ్యాడ్జ్
- మ్యాప్మైఇండియా మ్యాప్స్ లో కరోనా టీకా కేంద్రాల సమాచారం
- సుపరిపాలన కోసం క్రిప్టో కరెన్సీ:అనురాగ్ ఠాకూర్
- నీవి ఎల్లప్పుడూ సాస్తీ వ్యాఖ్యలే: తాప్సీపై కంగన ఫైర్
- అక్షర్.. ఆ సన్గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
ట్రెండింగ్
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?