Irrigation News
చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్పై విప్ బాల్క సుమన్ సమీక్ష
January 20, 2021పెద్దపల్లి : చెన్నూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పై బుధవారం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ సమీక్షా స...
తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం : సీఎం కేసీఆర్
January 19, 2021హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చివేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన స్పూర్తితోనే దేవాదుల ప్రాజెక్ట...
కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
January 19, 2021హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరం పర్యటనకు బయల్దేరారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో ...
కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
January 18, 2021యాసంగి సాగు కోసం ఎత్తిపోతలు ప్రారంభంఐదునెలల తర్వాత లింక్-...
'విద్యుత్, సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం'
January 12, 2021హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్, సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన గొప్ప పాలనాదక్షులని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నగరంలోని బిర్లా సైన్స్ సెంటర్లో జై భీమ్ ...
సాగునీటి సమస్యలకు చెక్పెడుతాం : ఎమ్మెల్సీ కవిత
January 10, 2021నిజామాబాద్ : బోధన్ రైతులకు సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. ఆదివారం కవిత బోధన్లో విస్తృతంగా పర్యటించి, వివిధ కార్యక్రమాల్లో పాల...
సప్త సముద్రాలకు పునరుజ్జీవం: మంత్రి నిరంజన్ రెడ్డి
January 02, 2021వనపర్తి: రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిని రైతులు సమృద్ధిగా వాడుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సప్త సముద్రాలకు పునరు...
చేపల మార్కెటింగ్ సౌకర్యం పెంచండి
January 01, 2021రాష్ట్రంలో పెరిగిన మత్స్య సంపదమార్కెట్లకు స్థలాలు సేకరించండి
ఇరిగేషన్లో 15 మందికి పదోన్నతి
January 01, 2021హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖలో 15 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు ప్రభుత్వం సూపరింటెండింగ్ ఇంజినీర్లు(ఎస్ఈలు)గా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ఆశాఖ ముఖ్య కార్యదర్శి ర...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భెల్కు రూ.3,200 కోట్ల ఆర్డర్లు
January 01, 2021న్యూఢిల్లీ, డిసెంబర్ 31: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోని హైడ్రో ప్రాజెక్టుల కోసం రూ.3,200 కోట్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు గురువారం ప్రభుత్వ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) తె...
‘ఉదయ సముద్రం’ పూర్తిచేయండి
December 30, 2020అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తిచేయాలని అధికారులను ముఖ్...
నెరవేరిన 'గట్టు' ప్రజల చిరకాల కోరిక.. సీఎంకు కృతజ్ఞతలు
December 29, 2020హైదరాబాద్ : గట్టు ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినందుకు గాను సీఎం కేసీఆర్కు గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గట్టు ఎత్తిపోతల పథకాల టెండర్లు పిలిచి వెంటనే నిర్మాణాలు ప్రా...
చెరువులు.. ఇక భద్రం
December 29, 2020ఎఫ్టీఎల్ నిర్ధారణకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సంయుక్త సర్వే హద్దులపై సమగ్ర నివేదిక
జిల్లాను సస్యశ్యామలం చేస్తాం : మంత్రి శ్రీనివాస్గౌడ్
December 28, 2020నారాయణ పేట : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం నారాయణ పేట మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి ని...
డీపీఆర్ రాయడం ఇలాగేనా?
December 18, 2020తెలియకుంటే సీడబ్ల్యూసీ వెబ్సైట్ చూడండిఏపీ సర్కారుకు కేంద్ర జలసంఘం మొట్టికాయరాయలసీమ ఎత్తిపోతల రిపోర్టుపై మండిపాటుటెక్నికల్ అప్రైజల్కు ...
ఏపీ తీరును తప్పుబట్టిన కేంద్రం
December 17, 2020అమరావతి : రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక) విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీరును కేంద్రం తప్పుబట్టింది. డీపీఆర్లో ప్రాథమిక అంశాలు లేవని కేంద్ర జల్శక్తిశాఖ పేర్కొంది. స...
ఉమ్మడి కరీంనగర్కు నీటి విడుదలపై ఉన్నతస్థాయి సమావేశం
December 16, 2020హైదరాబాద్ : ఈ యాసంగిలో ఎస్ఆర్ఎస్పీ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీటి విడుదలపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. బుధవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల క...
యాసంగి పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు
December 16, 2020నిజామాబాద్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు యాసంగి కాలానికి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తె...
'అచ్చంపేటకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలి'
December 15, 2020వనపర్తి : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లేదా పాలమూరు-రంగారెడ్డి రెండింటిలో దేని ద్వారానైనా అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల...
'అసంపూర్తిగా ఉన్న కాలువ పనులను పూర్తిచేయాలి'
December 15, 2020వనపర్తి : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద జంగారెడ్డి పల్లి నుండి నాగిళ్ల వరకు 60 కిలోమీటర్ల కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నందున ఆ పనులను తక్షణం పూర్తి చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్న...
'సమన్వయంతో సాగు సమస్యలు పరిష్కారం'
December 15, 2020వనపర్తి : ఇరిగేషన్, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో సాగునీటి సమస్యలు లేకుండా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వ్యవసాయశా...
ప్రాజెక్టుల ఆయకట్టు సాగు విస్తీర్ణంపై మంత్రి నిరంజన్రెడ్డి సమీక్ష
December 15, 2020వనపర్తి : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద నీరు పుష్కలంగా ఉన్నందున నీటి లభ్యత ఆధారంగా సాధ్యమైనంత ఎక్కువ ఆయకట్టును సాగు చేసుకోవాలని సాగునీటి సలహా బోర్డు సమావేశం తీర్మానించింది. వ్య...
జల్శక్తిమంత్రితో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
December 11, 2020హైదరాబాద్ : కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు సీఎం కేసీఆర్ షెకావత్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు...
ప్రతి గ్రామానికి సాగు నీరు అందిస్తాం
December 10, 2020యాదాద్రి భువనగిరి : బస్వాపురం రిజర్వాయర్ ద్వారా బునాదిగాని కాలువ నుంచి మండలంలోని ప్రతి గ్రామానికి సాగు నీరు అందించి మల్లీఎన్నికల్లో ఓట్లు అడుగుతామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామ...
నల్లగొండ జిల్లా ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం అనుమతి
December 06, 2020హైదరాబాద్ : నల్లగొండ జిల్లాకు మహర్దశ. జిల్లా పరిధిలోని ఆయా ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నదిపై కేశావపురం వద్ద కొండ్రపోల్ ఎత్తి...
ఎంజీకేఎల్ఐ నాలుగో మోటరు ప్రారంభం
December 04, 2020రిజర్వాయర్లోకి చేరుతున్న జలాలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ/కొల్లాపూర్ రూరల్: మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగ...
ఎంజీకేఎల్ఐ మొదటి పంప్ ట్రయల్ రన్ సక్సెస్
November 21, 2020కొల్లాపూర్ రూరల్: ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-1 మొదటి పంప్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఎల్లూరు గ్రామ సమీపంలోని పంప్హౌస్ వద్ద శుక్రవారం రాత్రి ఒకటో మోటర్ను గంటన్నరపాటు డ్రై రన్ నిర్వహించినట్లు...
10 ఏండ్లుగా 50 మంది చిన్నారులకు లైంగిక వేధింపులు
November 17, 2020లక్నో : మైనర్లను లైంగికంగా దోపిడీ చేయడం, ఈ చర్యలను వీడియో రికార్గింగ్ చేసి డార్క్ వెబ్లో ప్రసారం చేసిన ఓ ఇంజినీర్ను సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది. గత పదేండ్లుగా 50 మంది చిన్నారులపై లైంగిక దాడుల...
విద్యాసాగర్రావు సేవలు మరువలేనివి : మంత్రి జగదీశ్రెడ్డి
November 14, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి ఆర్. విద్యాసాగర్రావు చేసిన సేవలు మరువలేనివని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాగునీటి రంగ నిపుణుడు, వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ ఆర్.విద్య...
ఇరిగేషన్శాఖలో ఆర్టీఐ అధికారుల నియామకం
November 13, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర సాగునీటిపారుదలశాఖలో సమాచార హక్కు చట్టం అధికారులను నియమించారు. ఈ మేరకు ఇరిగేషన్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రజత్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.&nb...
ఏసీబీకి చిక్కిన జనగామ నీటి పారుదలశాఖ డీఈ
November 07, 2020హైదరాబాద్ : ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ జనగామ డీఈ రవీందర్రెడ్డి అవినీతి నిరోధశాఖ అధికారులకు చిక్కాడు. గుత్తేదారు నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధ...
రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
October 29, 2020చెన్నై : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల న...
రాయలసీమ ఎత్తిపోతలపై నేడు తీర్పివ్వనున్న ఎన్జీటీ
October 29, 2020హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో సెప్టెంబర్ 3న తీర్పును రిజర్వు చ...
ఇరిగేషన్ పనులకు ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలి
October 28, 2020మహబూబ్నగర్ : ఇరిగేషన్ పనులకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులు, ఆయకట్టు దారులను కోరారు. చిన్న నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన పనులపై...
నార్లాపూర్ పేలుళ్లతో నష్టంలేదు
October 27, 2020ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో జలవనరులశాఖ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పాలమూరు- రంగ...
యాసంగీ పండుగే
October 24, 2020ప్రాజెక్టుల కింద రికార్డుస్థాయిసాగుకు అవకాశంకృష్ణా నదిలో కనిష్ఠంగా 115 టీఎంసీల లభ్యతగోదావరిపై 246 టీఎంసీల నిల్వతో ప్రాజెక్టులురాష్ట్రవ్యా...
జీహెచ్ఎంసీ పరిధిలో 56 చెరువులు దెబ్బతిన్నాయి : నీటిపారుదలశాఖ
October 21, 2020హైదరాబాద్ : వాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసన భారీ వర్షానికి జీహెచ్ఎంసీ పరిధిలో 56 చెరువులు దెబ్బతిన్నట్లు నీటిపారుదల శాఖ తెలిపింది. మైలార్ దేవ్పల్లి, గగన్పమాడ్ అప్పా చెరువు, బలాపూర్ గు...
చెరువుల పరిశీలనకు 15 ఇంజినీర్ల బృందాలు
October 21, 2020హైదరాబాద్ : భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని 185 చెరువులు పూర్తిగా నిండాయని నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. రానున్న రెండురోజులు
చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి : సీఎం కేసీఆర్
October 21, 2020హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు ...
పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయండి
October 19, 2020హైదరాబాద్ : ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం అరణ్య భవన్లో నీటిపారుదల శాఖ ఉన్నాతాధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మ...
చెన్నూర్ నియోజకవర్గ లిఫ్ట్ ఇరిగేషన్ సర్వేపై బాల్క సుమన్ సమీక్ష
October 17, 2020హైదరాబాద్ : చెన్నూర్ నియోజకవర్గంలోని లక్షా ముప్పైఅయిదు వేల ఎకరాలకు మూడు లిఫ్టుల ద్వారా సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనుల పురోగతి సంబంధించి అధికారులు, ఏజెన్సీలతో నగరంలోని మినిస్టర్ క్వాట...
సాగునీటి వివాదాన్ని పరిష్కరించడంలో కేంద్రం విఫలం
October 07, 2020నల్లగొండ : సాగునీటి వివాదాన్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఈ మేరకు చిట్యాల మండల కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యత...
అలంపూర్-పెద్దమరూర్ వద్ద బ్యారేజీ నిర్మిస్తాం : సీఎం కేసీఆర్
October 06, 2020హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో మాదిరి తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై ఇష్టానుసారం చేపట్టిన పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర...
'పాత పాలమూరు పచ్చబడాలన్నదే తమ ప్రయత్నం'
October 04, 2020వనపర్తి : పాత పాలమూరు జిల్లా పచ్చబడాలన్నదే తమ ప్రయత్నమని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల బాగుకోసం ఎవరికాళ్లయినా మొక్కుతానన్నారు. నూతన రెవిన్యూ చట్టానికి...
నీటి పారుదల శాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
October 01, 2020హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి జలవనరుల శాఖ అధికారులు, ఇంజి...
ప్రాజెక్టుల పారుగంత... 52 లక్షల ఎకరాలు
September 29, 2020నాలుగేండ్ల క్రితంతో పోలిస్తే రెట్టింపు ఆరేండ్లలోనే కొత్తగా 44 లక్షల ఎకరా...
యాసంగి సీజన్కు రాష్ర్టానికి 10 లక్షల టన్నుల యూరియా కేటాయింపు
September 26, 2020హైదరాబాద్ : రాబోయే యాసంగి సీజన్ కోసం తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం 10 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. గత యాసంగి సీజన్లో రాష్ర్టానికి 8 లక్షల టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం ఈ సారి రా...
నదుల్లో అదే ఒరవడి... నిండుకుండల్లా జలాశయాలు
September 22, 2020శ్రీశైలానికి మూడు లక్షలు దాటిన క్యూసెక్కులునాగార్జునసాగర్కూ భారీగానే వరదహైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్వర్క్: కృష్ణా, గోదావరి.. ఒకటేమిటి! తెలుగు రాష్ర్టాల పరిధిలోని అన...
పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు ప్రభుత్వోద్యోగులు దుర్మరణం
September 14, 2020భీమవరం : కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లి పల్టీకొట్టడంతో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు దుర్మరణం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శివారులో ఆంధ్రా షుగర్స్ నుంచి మున్సిపల్ కార్యాలయానికి ప...
సీమ ఎత్తిపోతలతో తెలంగాణకు నష్టం
August 29, 2020ఒక్కవ్యక్తి ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దుఅనుమతిస...
ఎల్ఎండీ నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదల
August 28, 2020కరీంనగర్ : లోయర్ మానేరు డ్యాం నుంచి కాకతీయ కాలువ ద్వారా అధికారులు దిగువకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. రైతుల వ్యవసాయ అవసరాల నిమిత్తం చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులను నింపేందు...
వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఏపీ సీఎం శంకుస్థాపన
August 28, 2020కృష్ణా : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో నిర్మించ తలపెట్టిన వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం పనులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుక్రవారం శంకు...
సాగు నీరు అందించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు
August 28, 2020యాదాద్రి భువనగిరి : సబ్బండ వర్ణాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అంబాల గ్రామంలో బిక్కు వాగుపై చెక...
ప్రాదేశిక ప్రాంతాలు 19
August 12, 2020ప్రస్తుతమున్న 13కు తోడు మరో ఆరుసీఈ బాధ్యుడిగా ప్రాదేశిక ప్...
తుంగభద్ర డ్యాంలో పెరుగుతున్న నీటి మట్టం
August 09, 2020ఇన్ ఫ్లో లక్ష 8 వేల 915 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 9,357 క్యూసెక్కులుపూర్తి స్థాయి నీటి ...
తుంగభద్ర డ్యాంకు పోటెత్తిన వరద
August 08, 2020ఇన్ ఫ్లో 1,01,002 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 8,629 క్యూసెక్కులుపూర్తి స్థాయి నీటి నిల్వ ...
ఏపీ గవర్నర్కు మంత్రి అనిల్కుమార్ కృతజ్ఞతలు
August 01, 2020విజయవాడ : ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆమోద ముద్ర వేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ శనివారం కృతజ్ఞతలు తెలిపారు. అభివృ...
రైతు అదరగొట్టే ఐడియా!
August 01, 2020భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఝబువా గిరిజన ప్రాబల్య జిల్లా. ఇక్కడ తక్కువ వర్షాపాతం నమోదవుతుండడంతో రైతులు వ్యవసాయానికి సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు చెం...
ఏపీ సర్కార్కు కృష్ణా బోర్టు షాక్!
July 30, 2020హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును వెంటనే నిలిపివేయాల్సిందిగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్ట...
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద
July 25, 2020ఇన్ ఫ్లో 15,512 క్యూసెక్కులుఔట్ ఫ్లో 201 క్యూసెక్కులుపూర్తి స్థాయి నీటి నిల్వ 100.86 టీఎంస...
వేగంగా ప్రాజెక్టుల పనులు
July 22, 2020వెంటనే నిధుల సమీకరణ ప్రక్రియత్వరితగతిన కాళేశ్వరం 3వ టీఎంసీ,పాలమూరు-రంగారెడ్డి...
ప్రతిఎకరాకు నీళ్లందేలా నిర్వహణ
July 22, 2020విడుదల నుంచి పొలాలకు పారేదాకా సీఈ పర్యవేక్షణ ఆరుగురు ఈఎన్సీ, 17 మంది సీఈలతో...
నవశకానికి నాంది పలుకనున్న తెలంగాణ : మంత్రి పువ్వాడ
July 21, 2020ఖమ్మం : రాష్ట్రంలో అరుదైన చరిత్ర ఆవిష్కృతం కాబోతున్నదని, ఈ వానాకాలం చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం ప...
సాగునీరు ఇక జల వనరు
July 21, 2020రాష్ట్రంలో సాగునీటి రంగానికి పెరుగుతున్న ప్రాధాన్యం1.25 కోట్ల ఎకరాలకు సాగునీర...
తుంగభద్ర జలాశయానికి మళ్లీ పోటెత్తిన వరద
July 20, 2020ఇన్ ఫ్లో 33,022 క్యూసెక్కులుఔట్ ఫ్లో 282 క్యూసెక్కులుపూర్తి స్థాయి నీటి నిల్వ 100.86 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ 29.786 టీఎంసీలుపూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులుప్రస్తుత నీ...
నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద
July 20, 2020నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తాయి. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు...
ఇరిగేషన్కు కొత్తరూపు!
July 20, 2020ప్రాదేశిక విభాగాలుగా విభజన.. ఒక్కో సీఈకి ఒక్కో విభాగం ఇక అన్నీ ఒకే గొడుగు కిందకునేడు ఇరిగేషన్పై సీఎం సమీక్షపునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధ...
రేపు సాగునీటిశాఖపై, ఎల్లుండి ఆర్అండ్బీశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
July 19, 2020హైదరాబాద్ : రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటిశాఖ ప్రాధాన్యతను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయనున్నారు. ప్రస్తుతం నీటిపారుదలశాఖ చిలువలు, పలువలుగా ఉంది. భారీ, మధ్యతరహా, చిన్న...
బోరుబండి దివాలా!
July 19, 2020ఉమ్మడి కరీంనగర్లో ఏటా 70-90 కోట్లు ఆదా 20 ఎకరాల్లో 57 బోర్లు తవ్వకం...
నది పాలిస్తున్నది
July 07, 2020ఉమ్మడి రాష్ట్రంలో నీటిగోస ఎట్లుండెనో చెబుతూ.. మన తెలంగాణ వచ్చినంక నీటి గంగ ఎట్లుప్పొంగెనో చెబుతూ వనపట్ల సుబ్బయ్య రాసిన కవితకు వీడియో రూపం ఇది. అప్పడు నీళ్లమీద మాటల మంటలు.. ఇప్పుడు ఎండకాలంలోనూ అలుగు...
ఏసీబీ వలలో ఇరిగేషన్ ఏఈ
July 07, 2020భద్రాద్రికొత్తగూడెం, నమస్తేతెలంగాణ: మిషన్ భగీరథ బిల్లుల మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఏఈ సోమవారం ఏసీబీ అధికారులు దొరికాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్రావు వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం ...
రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇరిగేషన్ ఏఈ
July 06, 2020భద్రాద్రి కొత్తగూడెం : ఇరిగేషన్ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంఘటన జిల్లాలోని ఇల్లెందు మండలంచోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..ఇల్లెందు మండలం కోటన్ననగర్ ...
ఎత్తిపోతకు సిద్ధంగా కాళేశ్వరం
July 04, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. లక్ష్మి పంపుహౌజ్లో మూడో టీఎంసీ ఎత్తిపోతకు సంబంధించిన పనుల కోసం ఈ బరాజ్ నుంచి జలాలను ద...
666 చెరువులు నింపాలి
July 04, 2020అక్టోబర్లో కాళేశ్వరం ప్యాకేజీ-9 పూర్తిఅధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
నరేగా బిల్లులకు మూడంచెల తనిఖీ
July 02, 2020నీటిపారుదలశాఖ నరేగా పనులకు మార్గదర్శకాలు జారీహైదరాబాద్, నమస్తే తెలంగాణ: జాతీ య ఉపాధిహామీ పథకం (నరేగా)కు నయారూపు ఇచ్చిన తె...
చెరువంత సంబురం
June 24, 2020పోచమ్మ సిగనుంచి గలగలా గోదారి నేడు కొండపోచమ్మ జలాశయం నుంచి నీటివిడుదల జగదేవ్పూర్, తుర్కపల్లి కాలువల్లో పారనున్న జలాలు గజ్వేల్, ఆలేరు మండలాలకు కాళేశ్వరం తొలి ఫలాలు రెండు న...
ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం
June 11, 2020ప్రతి ప్రాజెక్టుకూ కేంద్ర అనుమతి తప్పనిసరి!ప్రాజెక్టులన్నింటిపైనా జల్శక్తి ప...
మేఘా యాజమాన్యాన్నిఅభినందించిన మంత్రి మేకపాటి
June 09, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ చే...
గోదారమ్మ ఉరకలు పొంగుతున్న బందనకల్ ఊర చెరువు
June 09, 2020రేపు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జలహారతిముస్తాబాద్: బీడు భూములను సస్యశ్యామలం చేసే దిశగా గోదావరి జలాలు ఉరకలేస్తున్నాయి. నెర్రెలు వారిన మెట్టప్రాంత నేలను గోదావరి...
కాళేశ్వరం డ్యాష్బోర్డు
June 08, 2020శాస్త్రీయ ప్రాతిపదికపై ప్రాజెక్టు ఆపరేషన్ఒక్క క్లిక్తో ప్రాజెక్టు సమగ్ర స్వ...
కొత్త ప్రాజెక్టుపై ముందుకు పోవద్దు
June 05, 2020డీపీఆర్ సమర్పించి అనుమతి తీసుకోవాలిఏపీ ప్రభుత్వానికి స్పష...
అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ
June 05, 2020కాళేశ్వరం తరహాలోనే త్వరలో పాలమూరు ఎత్తిపోతల పూర్తిమంత్రులు...
‘కృష్ణా’ బోర్డుకు తెలంగాణ ప్రాజెక్టులపై ప్రజంటేషన్
June 04, 2020హైదరాబాద్: కృష్ణా జలాల విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఫిర్యాదుల నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఇ...
జైపూర్ మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులు ప్రారంభం
June 01, 2020మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గానికి సాగు నీరందించే దిశగా..కాళేశ్వరం జలాలను లిఫ్టుల ద్వారా అందించాలనే సంకల్పంతో జైపూర్ మండలంలోని శెట్ పల్లి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించిన సర్వే పనులను తెలంగా...
కాళేశ్వరం 27, 28వ ప్యాకేజీ పనుల్లో వేగం పెంచండి
May 31, 2020నిర్మల్, నమస్తే తెలంగాణ : కాళేశ్వరం 27, 28 ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే అధికారులను ఆదేశించారు. శనివారం 27, 28వ ప్యాకేజీ...
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎత్తిన మట్టి పరిమాణమిది
May 31, 2020వెయ్యి కోట్ల తట్టల మట్టికాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎత్త...
కొండపోచమ్మసాగర్ ఒక ఉజ్వల ఘట్టం..వీడియో
May 29, 2020హైదరాబాద్ : కొండ పోచమ్మసాగర్ ప్రారంభం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వలమైనటువంటి ఘట్టమని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ లక్ష్యాన్ని, ఏ గమ్మాన్ని ఆశించి ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినారో ఆ క...
తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు
May 29, 2020సిద్దిపేట : తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. యావత్ దేశమే...
కేసీఆర్కు కొత్త నిర్వచనమిచ్చిన కేటీఆర్
May 29, 2020హైదరాబాద్ : తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి.. రైతుల ముఖాల్లో సంతోషం నింపే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. గో...
కొండపోచమ్మ రిజర్వాయర్ వివరాలివే..
May 29, 2020హైదరాబాద్ : కాళేశ్వర గంగను ఒడిసిపట్టేందుకు కొండపోచమ్మ జలాశయం సిద్ధమైంది. మెతుకుసీమను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో ఈ రిజర్వాయర్ ను నిర్మించారు. కొండపోచమ్మ సాగర్ కు నీరు చేరికతో 618 మీటర్ల ఎత్తుకు గోదా...
కాకతీయకు సమాంతర కాల్వ!
May 28, 2020సమృద్ధి జలాల కోసం సర్కారు సరికొత్త ఆలోచనకాల్వ సామర్థ్యం పెంపునకు నాలుగు ప్రతిపాదనలుక్షేత్రస్థాయిలో పరిశీలన మొదలు పెట్టిన కమిటీనెల రోజుల్ల...
శిఖరాగ్రానికి కాళేశ్వర జలం
May 27, 2020తెలంగాణలో ఎత్తయిన ప్రదేశానికి చేరనున్న గోదావరి ఎల్లుండే కొం...
పదో అడుగు కొండపైకి..
May 27, 2020హైదరాబాద్, నమస్తేతెలంగాణ: చిరకాల స్వప్నం సాకారమవుతున్నది. ఇన్నాళ్లూ దిగువకు పరుగులు పెడుతున్న గోదారమ్మను బీడు భూము ల్లోకి తరలించే భగీరథయత్నం చివరిఅంకానికి చేరుకున్నది. లక్ష్మీ బరాజ్ నుంచి తొమ్మిద...
కరువుఛాయ కనుమరుగు!
May 27, 2020కాళేశ్వరం పరిధిలో గణనీయంగా తగ్గిన రెడ్జోన్4,811 చదరపు కిలోమీటర్లలో పైకొచ్చి...
పెంటారెడ్డి పదవీ కాలం మరో రెండేళ్లు పొడిగింపు
May 27, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నీటిపారుదల శాఖలో ఎత్తిపోతల పథకాల సలహాదారుగా వ్యవహరిస్తున్న కే పెంటారెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు నీటిపారుద...
పెంటారెడ్డి పదవీకాలం మరో రెండేళ్లు పొడిగింపు
May 26, 2020హైదరాబాద్ : ఎత్తిపోతల పథకాల సలహాదారు కే. పెంటా రెడ్డి పదవీకాలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు సంవత్సరాలు పొడిగించింది. ఎత్తిపోతల పథకాలు, ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మె...
కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలి : కేటీఆర్
May 26, 2020రాజన్న సిరిసిల్ల : పోతిరెడ్డిపాడు జీవో ఇచ్చింది నాటి రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం కాదా? అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఆ రోజు కళ్లప్పగించి చూసింది ఈ కాంగ్రెస్ నాయకులు క...
మండుటెండల్లోనూ మత్తడి
May 22, 2020కాళేశ్వరం జలాలతో నిండుకుండలా పెద్ద చెరువుపరిశీలించిన ఎమ్మెల్యే రసమయి &nb...
మర్కూక్కు చేరిన గోదారమ్మ
May 20, 2020అక్కారం ఒకటో మోటర్ వెట్ రన్ విజయవంతంకొండపోచమ్మసాగర్లోక...
వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
May 19, 2020సిరిసిల్ల: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల జిల్లాకు చెందిన నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశమయ్య...
దుక్కి దున్నిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ధర్మారెడ్డి
May 19, 2020వరంగల్ రూరల్ : రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నాగలి పట్టి దుక్కి దున్నారు. దేవాదుల కాలువ సందర్శనలో భాగంగా సంగెం మండలం గవిచర్ల గ్రామ శివ...
చెర్లన్నీ నింపాలి
May 18, 2020ఏడాది పొడవునా నీళ్లుండాలి.. వేగంగా కాల్వలకు తూములు.. డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పూర్తిచేయాలి
జీవో 203ను అడ్డుకుంటాం
May 16, 2020రెండేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తిమంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీన...
పోతిరెడ్డిపాడుపై న్యాయ పోరాటం చేస్తాం
May 14, 2020హైదరాబాద్ : పోతిరెడ్డిపాడుపై న్యాయ పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రయోజనాల విషయంలో సీఎం కేసీఆర్ రాజీపడరు అని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. అక్రమంగా కట్టే ప్రాజెక్టులను అడ్డుకునే బాధ్యత కేంద్ర...
ఏపీ మాటలు నమ్మేది ఎట్లా?
May 14, 2020టెలిమెట్రీకే దిక్కులేదు.. ఇక నీటిలెక్క తేలుస్తుందా?ఏపీ తన వాటాకు లోబడి వాడుకో...
ఏపీ నిర్ణయంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు ఇబ్బంది
May 13, 2020హైదరాబాద్ : శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించేలా ఈ నెల 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203ను విడుదల చేసింది అని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. సంగమేశ్వర ప...
నాడు హారతులు పట్టిన నేతలే.. నేడు దీక్షలు చేస్తున్నారు..
May 13, 2020ఖమ్మం : కాంగ్రెస్, బీజేపీ నేతలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ నిప్పులు చెరిగారు. నాడు పోతిరెడ్డిపాడుకు హారతులు పట్టిన నేతలే నేడు దీక్షలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. పోతిరెడ్డిపాడు...
ఏపీ ప్రభుత్వంపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
May 12, 2020హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్కు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. శ్రీశైలం ను...
కాళేశ్వరం నీళ్లతో అధిక దిగుబడులు
May 12, 2020వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జమ్మికుంట: కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో చివరి ఆయకట్టు వరకు పంట లు సమృద్ధిగా పండాయని, దిగుబడులు సైతం భారీగా వచ్చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజే...
ఏపీ తీరు ఏకపక్షం ఎదిరిస్తాం
May 12, 2020స్నేహహస్తం అందించినా.. సంప్రదించకుండా నిర్ణయమా?ఏపీ ఎత్తిపో...
ఏపీ కొత్త ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం
May 11, 2020హైదరాబాద్ : కృష్ణా జలాల అంశంపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ముగిసింది. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రులతో పాటు ఉన్నతాధికారులు, ...
పాలమూరు రూపురేఖలు మారుస్తాం
May 10, 2020ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జడ్చర్ల : పాలమూరు రూపురేఖలను మార్చేందుకే సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మంజూరుచేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ...
137 మందికి పదోన్నతి
May 08, 2020నీటిపారుదలశాఖలో ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నీటిపారుదలశాఖలో తొలిసారిగా బ్యాచ్వారీగా పదోన్న...
జల దృశ్యం..జన్మ ధన్యం
May 05, 2020కేసీఆర్ దీక్షాఫలంతో సిద్దించిన తెలంగాణ నేడు పాడి పంటలతో విరాజిల్లుతున్నది. ఎంతో ముందు చూపుతో సీఎం కేసీఆర్ జల సిరులను ఒడిసిట్టి ప్రాజెక్ట్లు నిర్మిస్తుండడంతో నేడు బీడు భూములన్నీ మాగాణమవుతున్న తీర...
బొట్టు బొట్టు ఒడిసిపట్టి
May 03, 2020నేటికీ వెయ్యి క్యూసెక్కుల ప్రవాహంనడివేసవిలోనూ మేడిగడ్డ వద్ద ఎత్తిపోత...
దేశానికే అక్షయపాత్రగా తెలంగాణ
May 02, 2020గాదెల్లేకపోవచ్చు. గరిశలు కనుమరుగై ఉండవచ్చు. అయితేనేం. తెలంగాణ మొత్తమే పేద్ద గరిశగా మారుతున్నప్పుడు ఇండ్లలో బస్తాలు, బండ్లలో బోరాలు ఏం చాలుతాయి? తెలంగాణ ఈసారి అన్నపూర్ణగా మారింది. దేశానికే అక్షయపాత్...
జూరాల, భీమా చివరి ఆయకట్టుకు కల్వకుర్తితో జీవం
May 01, 2020సింగోటం ద్వారా జలాల తరలింపురూ.147 కోట్లతో 30-35 వేల ఎకరాలక...
రంగనాయక సాగర్ నీటి విడుదలపై మంత్రి హరీశ్ సమీక్ష
April 30, 2020సిద్దిపేట : జిల్లాలోని చందలాపూర్ రంగనాయక సాగర్ టన్నెల్ పంప్హౌస్, సంప్హౌస్ను గురువారం సాయంత్రం మంత్రి హరీశ్రావు పరిశీలించారు. రంగనాయక సాగర్ జలశయ బండ్ చుట్టూ కలియతిరిగారు. అనంతరం టన్నెల్లో...
తెలంగాణ జల వైతాళికుడు ఆర్. విద్యాసాగర్ రావు
April 29, 2020హైదరాబాద్ : దివంగత ఆర్. విద్యాసాగర్ రావు తెలంగాణ జల వైతాళికుడు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. విద్యాసాగర్ రావు 3వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి హరీష్రావు ఘన...
ప్రజలందరికీ పండుగ రోజు
April 27, 2020ఉద్యమపార్టీ నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాకాంక్షలను నెరవేర్చేదిశగా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతంగా ఉన్న తెలంగాణను సాగునీటి ప్రాజెక్టులత...
నీటిపారుదలశాఖ అధికారులతో హరీశ్రావు సమీక్ష
April 20, 2020సిద్దిపేట: నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, తపాస్పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాలువలు, పిల్ల కాలువలపై చందలాపూర్ రంగనాయకసాగర్ ...
అన్నపూర్ణ ప్రాజెక్టులో 2వ పంపు వెట్ రన్ సక్సెస్
April 04, 2020ఇల్లంతకుంట: అన్నపూర్ణ ప్రాజెక్టులో మరో మోటర్ వెట్ రన్ శనివారం విజయవంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులోని సర్జ్పూల్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్లోకి గోదా...
రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం
March 21, 2020‘ఏదుల’ను వినియోగంలోకి తేవాలి పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేయాల...
సాగునీటి యాజమాన్యంపై పరిశోధనా కేంద్రం
March 17, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పెరుగుతున్న నీటిపారుదల సౌకర్యాల నేపథ్యంలో రైతులకు నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించేందుకు సాగునీటి యాజమాన్య పరిశోధనా కేంద్రం ఏర్పాటుచేయాలని వ్యవసాయశాఖ మం...
సాగునీటి రంగంలో తెలంగాణది అత్యున్నతమైన స్థానం
March 15, 2020హైదరాబాద్ : ఈ దేశంలో తెలంగాణ సాగునీటి రంగంలో అత్యున్నతమైన స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వ పనితీరును ఈ దేశానికి దశ-దిశ న...
ప్రతీ నీటి బొట్టును ఒడిసి పడతాం: మంత్రి హరీశ్ రావు
March 14, 2020హైదరాబాద్: క్వశ్చన్ అవర్లో చెక్ డ్యాంలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 146 చెక్ డ్యాంలు మంజూరు చేశాం....
తెలంగాణ అభివృద్ధికి కాళేశ్వరం ఓ గ్రోత్ ఇంజిన్
March 08, 2020హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ అభివృద్ధికి ఓ గ్రోత్ ఇంజిన్ అని ఆర్థిక మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. మూడేళ్ల రికార్డు సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మ...
వారంలో ‘అన్నపూర్ణ’కు నీళ్లు
February 29, 2020చిన్నకోడూరు/బోయినపల్లి: మార్చి మొదటివారంలో సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్కు నీళ్లందించేలా ఏర్పాట్లుచేయాలని నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ అధికారులను ఆదేశించారు. త్వరలో...
జలశోభితం
February 27, 2020కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ‘కాళేశ్వర జలాలు దిగువ నుంచి ఎగువకు పరుగులు తీస్తున్నాయి. దిగువన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మి పంప్హౌజ్లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. బుధవారం పె...
కొనసాగుతున్న ఎత్తిపోతలు
February 22, 2020హైదరాబాద్/కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-1, 2లలో గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నా యి. దాదాపు అన్ని పంప్హౌజ్లలో మోటర్లు నడుస్తున్నాయి. శివరాత్రి పర్...
ఎస్సారార్ @ 24.850 టీఎంసీలు
February 19, 2020కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, కరీంనగర్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-1, 2లో గోదావరి జలాల ఎత్తిపోతలు విజయవంతంగా కొ నసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మి పంప్హౌజ్లో 1, 3, 4...
కాళేశ్వరం జలధారలు
February 17, 2020ప్రపంచంలో నిర్మాణమయిన అన్నిడ్యాంలు ఆయాదేశాల ఆర్థికప్రగతికి దోహదంచేశాయి. వాటిని నిర్మించడానికి పాలకులు అనేక అడ్డంకులు, విమర్శలను, పర్యావరణవేత్తల నుంచి సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రపంచబ్యాంకు లాంటి ఆర్...
అన్ని ఇంజినీరింగ్ విభాగాలు ఒకే గొడుగుకిందకు: సీఎం కేసీఆర్
February 13, 2020కరీంనగర్: సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజినీరింగ్ విభాగాలను ఒకే గొడుగు క్రిందికి తీసుకురానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలన అనంతరం కరీంనగర్ కలెక్టరేట్...
నాగర్కర్నూల్ జిల్లాలో మార్కండేయ ఎత్తిపోతల పథకం!
February 13, 2020హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లాలోlని బిజినపల్లి మండలంలో నిర్మించనున్న మార్కండేయ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సమగ్ర సర్వే, డీపీఆర్ తయారీకి అనుమతులిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నా...
ఇరిగేషన్ ఇంజినీర్లకు పదోన్నతులు
February 05, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నీటిపారుదలశాఖ ఇంజినీర్ల సుదీర్ఘ కల సాకారమైంది. ఏండ్ల తరబడి వేచి చూస్తున్న పదోన్నతి ప్రక్రియ ఎట్టకేలకు సాకారమైంది. ఏకంగా 110 మంది ఇంజినీర్లకు పదోన్నతులు కల్పిం చే ప్రతిపా...
నివేదిక వచ్చేదాకా వాటా లెక్కలే!
January 28, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణా బేసిన్లో వరదల సమయంలో వినియోగించిన నీటి లెక్కలపై కృష్ణాబోర్డు సబ్కమిటీ నివేదిక వచ్చేదాకా దామాషా ప్రకారమే పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళ...
డిప్లొమా ఉన్నా ఏఈఈగా పదోన్నతి
January 28, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నీటిపారుదలశాఖలో డిప్లొమాఉన్న అసిస్టెంట్ ఇంజినీర్లు కూడా ఆరేండ్ల సర్వీసు ఉంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పదోన్నతి పొందవచ్చని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరక...
నీటిపారుదలశాఖ ఇంజినీర్ల సమస్యను పరిష్కరిస్తా
January 19, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నీటిపారుదలశాఖ ఇంజినీర్ల పదోన్నతుల సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తానని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ పేర్కొన్...
తాజావార్తలు
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..
- ‘ఓటిటి రిలీజ్పై స్రవంతి రవికిషోర్ సంచలన వ్యాఖ్యలు’
- సత్తా చాటితేనే సర్కారు కొలువు
- సురవరం జయంతి ఉత్సవాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
ట్రెండింగ్
- ‘మాస్టర్’ విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్..కలెక్షన్స్ ఇవే
- షారుక్ ఖాన్ ' పఠాన్' సెట్స్ లో గొడవ జరిగిందా..?
- యాంకర్స్ రవి, సుమ టాలెంట్కు ఫ్యాన్స్ ఫిదా
- అతడు ఇడ్లీ పెట్టాడు..అజిత్ లక్షలు ఇచ్చాడు..!
- నాగచైతన్యకు సురేష్ మామ గిఫ్ట్..?
- మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైరల్
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- క్రాక్ 2 ఆయనతో కాదట..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
- చిరు 'లూసిఫర్' రీమేక్ మొదలైంది..వీడియో
- ఎఫ్3లో మరో మెగా హీరో సందడి..?