Health Secretary News
ట్రాన్స్జెండర్కు కీలక పదవినిచ్చిన బైడెన్
January 20, 2021వాషింగ్టన్: లింగ మార్పిడితో మహిళగా మారిన వ్యక్తికి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ కీలక పదవిని అప్పగించారు. పెన్సిల్వేనియా రాష్ర్టానికి ఆరోగ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రచెల్ లెవైన్ను తన ...
4,54,049 మందికి కోవిడ్ టీకా ఇచ్చేశాం..
January 19, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,54,049 మందికి కరోనా టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఇవాళ మీడియాతో మాట్లాడ...
కేవలం రెండు రాష్ట్రాల్లోనే 50 వేలకుపైగా యాక్టివ్ కేసులు: కేంద్రం
January 12, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమం తగ్గుతున్నదని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2.20 లక్షల దిగువకు చేరిందని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వ...
మరో ముగ్గురికి కరోనా కొత్త వైరస్
January 06, 2021చెన్నై: దేశంలో కరోనా కొత్త వైరస్ అలజడి సృష్టిస్తున్నది. కొత్త తరహా వైరస్కు మూలకేంద్రమైన యూకే నుంచి వచ్చినవారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ వస్తున్నది. తమిళనాడులో కొత్తగా మరో ముగ్గురికి ఈ బ్రిటన్...
జనవరి 13నే తొలి టీకా!
January 05, 2021న్యూఢిల్లీ: ఇండియాలో తొలి కరోనా వైరస్ టీకా జనవరి 13న వేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రధానంగా న...
ఆ కొత్త రకం కరోనాతో మనకు ముప్పేం లేదు: కేంద్రం
December 22, 2020న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఉత్పరివర్తనం చెంది (కొత్తరూపు సంతరించుకుని) వేగంగా విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్తో మనకు ముప్పేమీ లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ...
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్కు కరోనా పాజిటివ్
December 02, 2020సిమ్లా: బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కరోనా బారినపడ్డారు. నిన్న కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ కార్యదర్శి అమితాబ్ అవస్థీ చెప్పారు. పంజాబ్లో...
80 మంది టీచర్లకు కరోనా.. మూతబడ్డ 84 స్కూళ్లు
November 06, 2020డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా రాష్ట్రంలో పాఠశాలలు తెరిచినప్పటి నుంచి పాజిటివ్ ఇది అధికంగా కన్పిస్తున్నది. ఈనెల 1న రాష్ట్రంలో...
టీటీడీ ఈవోగా జవహర్రెడ్డి
October 08, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా జవహర్రెడ్డిని నియమిస్తూ ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్...
సాయుధ దళాల ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ!
October 05, 2020లండన్: కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తే దాని పంపిణీ దేశాలముందున్న అతిపెద్ద సవాలు. అయితే, వ్యాక్సిన్ పంపిణీకి బ్రిటన్ దేశం సాయుధ దళాలను ఉపయోగించుకునేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని బ్రిటీష్ ఆరోగ్య...
యూపీలో 73 లక్షలు దాటిన కరోనా టెస్టులు
September 12, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడంలేదు. కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరక...
'తెలంగాణలో కరోనా రికవరీ రేటు జాతీయస్థాయి కంటే ఎక్కువ'
July 30, 2020న్యూఢిల్లీ : దేశంలో వివిధ ప్రాంతాల్లో కరోనా కేసులు కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు పది లక్షలకుపైగా ప్రజలు కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు...
తమిళనాడు హెల్త్ సెక్రటరీ కుటుంబ సభ్యులకు కరోనా
July 21, 2020చెన్నై: తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్ కుటుంబంలోని నలుగురికి కరోనా సోకింది. తాజాగా రాధాకృష్ణన్ భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్-1...
యూపీలో కొత్తగా 2,250 కరోనా కేసులు నమోదు
July 19, 2020లక్నో : ఉత్తరప్రదేశ్లో కొత్తగా 2250 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 47 వేలు దాటింది. ఇందులో 18,256 మంది చికిత్స పొందుతుండగా 19,845 మంది కరోనా నుంచి కోలుకొని దవాఖాన నుంచి డి...
ఇప్పటి వరకు 9.7 లక్షల మందికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు: జవహర్ రెడ్డి
July 04, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 9.7 లక్షల మందికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి తెలిపారు. మిలియన్కు 18200 మందికి పరీక...
యూపీలో కొత్తగా 630 కరోనా కేసులు
June 18, 2020లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 5659 యాక్టివ్ కేసులుండగా 9638మంది మహమ్మారి బారినుంచి కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ...
ట్రూనాట్ పరీక్షల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి పాజిటివ్
April 25, 2020తాడేపల్లి: ప్రతి 10 లక్షల మందిలో 1,147 మందికి పరీక్షలు చేస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఇప్పటి వరకు చేసిన పరీ...
తమిళనాడులో మరో 86 మందికి కరోనా
April 05, 2020చెన్నై: తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. నాలుగు రోజుల క్రితం వరకు పదుల సంఖ్యలో పెరుగుతూ వచ్చిన కేసులు.. నాలుగు రోజులుగా వందల్లో పెరిగాయి. ఢిల్లీలోని మర్కజ్ ని...
తాజావార్తలు
- కోటక్ చేతికి ఆర్మీ జవాన్ల వేతన ఖాతాలు!
- అదనపు భద్రత+ ఏబీఎస్తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్రావుకు చిన్నచూపు
- ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్ హర్యానాకు డిజాస్టర్:ఫిక్కీ
- సీఎం కేసీఆర్కు టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు
- దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మందికిపైగా కరోనా టీకా
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఉత్పత్తి కేంద్రం నుంచి భారీగా మొసళ్లు మాయం
ట్రెండింగ్
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- మహేష్ బాబుపై మనసు పడ్డ బాలీవుడ్ హీరోయిన్
- ఆ రోల్ చేయాలంటే అందరూ సిగ్గుపడతారు: జాన్వీకపూర్
- వీడియో : భోజనం భారత్లో.. నిద్ర మయన్మార్లో
- కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ కు యశ్ స్పెషల్ ట్రీట్..!
- నవీన్, ప్రియదర్శిలను ప్రభాస్ ఇంట్లోకి రానివ్వని సెక్యూరిటీగార్డు..వీడియో
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా
- అందరూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్నరన్న..జాతిరత్నాలు ట్రైలర్
- ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
- అరణ్య అప్డేట్..రానా తండ్రిగా వెంకటేశ్..!