Grain purchasing center News
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
December 17, 2020మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలంలోని మొట్ల తండాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. అనంతరం మహబూబాబాబ...
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
December 02, 2020వరంగల్ రూరల్ : ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని రైతులు విక్రయించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దామెర మండల కేంద్రంలో ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి...
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
November 25, 2020కుమ్రం భీం ఆసిఫాబాద్ : రైతులు కొనుగోలో కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. జిల్లాలోని సిర్పూర్ టీ మండలంలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని బుధవారం...
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పల్లా రాజేశ్వర్రెడ్డి
November 08, 2020జనగామ : రైతులు పండించిన సన్నధాన్యం ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లాలోని లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, పటేల్గూడెం ...
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
November 05, 2020ఖమ్మం : రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్ర...
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం : మంత్రి ఎర్రబెల్లి
November 05, 2020జనగామ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ధాన్యం, పత్తి కొనుగోలు చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి గ్రామంలో ధాన్యం...
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
November 04, 2020నాగర్కర్నూల్ : రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కోడేర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్...
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
November 01, 2020నిర్మల్ : రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామంలో వర...
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
October 30, 2020జగిత్యాల : రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మక్కలు, ధాన్యం కొను...
బీడు భూములు సస్యశ్యామలం : మంత్రి వేముల
October 24, 2020నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలో బీడు భూములు సస్యశ్యామలంగా మారాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం కమ్మర...
తాజావార్తలు
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!
- పదవులు శాశ్వతం కాదు.. చేసిన మంచే శాశ్వతం
- దుస్తులపై అసభ్యంగా ప్రవర్తిస్తే లైంగిక వేధింపు కాదు
- చైతన్య చేసిన పనికి ఏడ్చేసిన నిహారిక..వీడియో
- టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
- పీవీ విజ్ఞాన వేదిక డిజైన్ల ఆవిష్కరణ
- కూలీ నెం 1 సాంగ్ కు శ్రద్దాదాస్ డ్యాన్స్..వీడియో
- ఏపీలో కొత్తగా 56 మందికి కరోనా
- మిలీషియా సభ్యుల ఆరెస్టు
- ‘క్రాక్’ 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే
ట్రెండింగ్
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!
- చైతన్య చేసిన పనికి ఏడ్చేసిన నిహారిక..వీడియో
- కూలీ నెం 1 సాంగ్ కు శ్రద్దాదాస్ డ్యాన్స్..వీడియో
- ‘క్రాక్’ 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే
- రజినీకాంత్ 'అన్నాత్తే' రిలీజ్ డేట్ ఫిక్స్..!
- RRR పోస్టర్ కూడా కాపీ కొట్టారా..స్పూర్తి పొందారా..?
- శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
- సాయిధరమ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్
- పుష్ప స్పెషల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?
- 'కబీర్ సింగ్' తో రాశీఖన్నా రొమాన్స్..!