Godavari river News
గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
January 19, 2021హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దంపతులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకొని అనంతరం ప్రాణహిత, గోదావరి సంగమ స్థలి పుష్కర ఘాట్ వద్ద నదీమ తల్లికి పసుపు కుంకుమ, పూలతోపాటు నాణాలు సమర్పించి మొక్కు చెల్లి...
తెలుగు రాష్ర్టాల సీఎంలకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ
January 16, 2021హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాల సీఎంలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లేఖ రాశారు. రెండు రాష్ర్టాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలోని ప్రాజెక్టుల డీపీఆర్లు వెంటనే ఇవ్వాల్సిందిగ...
పుణ్య స్నానాలకు వచ్చి అనంత లోకాలకు
December 28, 2020జగిత్యాల : పుణ్య స్నానాలకు వచ్చి ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ కిరణ్ కుమార్ కథనం మేరకు.. హైదరాబాబాద్కు చెందిన తోకల ఆనంద్(34)అనే యువకుడు సోమవారం కుటుంబ సభ్యులతో క...
దశాబ్దాలనాటి కలల ప్రాజెక్టు పూర్తి.. త్వరలో ప్రారంభం : ఎమ్మెల్సీ కవిత
December 17, 2020హైదరాబాద్ : ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాలను కలుపుతూ రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించిన నూతన వంతెనను ఎమ్మెల్సీ కవిత గురువారం పరిశీలించారు. వంతెన పరిశీలన స...
గోదారిలో గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం
December 16, 2020మంచిర్యాల: గోదావరి నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభించింది. చెన్నూరు పట్టణానికి చెందిన ఏడుగురు యువకులు గత సోమవారం గోదావరిలో స్నానానికి వెళ్లారు. ఈక్రమంలో కోటపల్లి మండలం ఎర్రాయిపేట వద్ద వారు ప్రయాణ...
గోదావరి నదిలో ఇద్దరు గల్లంతు
December 15, 2020మంచిర్యాల : జిల్లాలోని కోటపల్లి ఎర్రాయిపేట గ్రామం సమీపంలో గోదావరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. గోదావరి నదిలో స్నానం చేసేందుకు సోమవారం మొత్తం ఏడుగురు వ్యక్తులు రాగా ఇద్దరు వ్యక్తులు నాటు పడ...
గోదావరి నదిలో దూకి మహిళ ఆత్మహత్య
December 07, 2020పెద్దపల్లి: మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న దుబ్బ లక్ష్మి (50) అనే మహిళ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గోదావరిఖని లోని సమ్మక్క సారక్క గద్దెల వద్ద గల స్నానాల ఘాట్ వద్ద గోదావరి న...
గోదావరిలో పుణ్యస్నానాలు.. ముక్తేశ్వరునికి ప్రత్యేక పూజలు
November 23, 2020కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక సందడి పెరిగింది. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ఉదయం నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారుల...
గోదావరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతు
November 21, 2020నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. కందకుర్తి గ్రామానికి చెందిన ప్రవీణ్ (20) అనే యువకుడు కాలక్షేపం ...
ధర్మపురికి కార్తీక శోభ.. గోదావరికి గంగాహారతి..
November 16, 2020ధర్మపురి : దక్షణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం ఆరంభం సందర్భంగా తొలిరోజు సాయంత్రం గోదావరి నదికి గంగాహారతి నిర్వహి...
గోదావరిలో గల్లంతైన నలుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం
November 15, 2020ములుగు : ములుగు జిల్లా వెంకటాపురం పాత మరికాల గ్రామంలో గోదావరి నదిలో శనివారం ఈతకు వెళ్లిన రంగరాజపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన వారిని శ్రీకాంత్ (20), కార్త...
గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు..
November 15, 2020ములుగు : పండుగ పూట ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరా...
గోదావరిలో వ్యక్తి గల్లంతు..
November 06, 2020ధర్మపురి : బంధువు దశదిన కర్మకు వచ్చి గోదావరిలో స్నానం చేస్తూ వ్యక్తి గల్లంతయ్యాడు. ధర్మపురి మండలం జైన గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దుబ్బలగూడెం గ్రామానికి చెందిన పెరుమాళ్ల భీమరాజు (37...
వచ్చే నెల 21న తెప్పల పోటీలు
October 31, 2020గోదావరిఖని: గోదావరి నదిలో నవంబర్ 21వ తేదీన తెప్పల పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. దేశానికి తెలిసేలా మరోసారి ఇక్కడ రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు నిర్వహించనున్నట్లు పే...
మంత్రి హరీశ్రావు బతుకమ్మ శుభాకాంక్షలు
October 23, 2020సిద్దిపేట : గోదావరి జలాలతో బతుకమ్మ పండుగ చేసుకుంటాం అన్న మాటను నిజం చేశామని రాష్ర్ట ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్న చెరువుల్లో బతుకమ్మ పండుగ జరుపు...
గోదావరి తీరంలో బతుకమ్మ ఘాట్ను పరిశీలించిన మంత్రి
October 21, 2020పెద్దపల్లి : గోదావరి నది తీరంలో నూతనంగా ఎర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పరిశీలించారు. బతుకమ్మ ఘాట్ ఏర్పాట్ల వివరాలన...
గోదావరి నదిలోయువకుడు గల్లంతు
October 17, 2020నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సమీపంలో గోదావరి నదిలో యువకుడు గల్లంతయ్యాడు. జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన సబ్బని నగేశ్ (28) మిత్రులతో కలిసి శనివారం ప్రాజెక్ట్ సందర్శనకు వచ...
మహిళను కాపాడిన గోదావరి రివర్ పోలీసులు
September 28, 2020మంచిర్యాల : అత్తారింటి వేధింపుల తాళలేక ఓ మహిళ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. జిల్లాలోని ముల్కల గ్రామానికి చెందిన గుడిగె మాలతి తన భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా హింసిస్త...
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
September 03, 2020భద్రాద్రి కొత్తగూడెం : గోదావరికి మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ నుంచి వరద ప్రవాహం అధికమవడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమం పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి 37.7 అడుగులకు చేరిన నీటిమట్టం ...
కాళేశ్వరంలో పూజలు, పుణ్యస్నానాలు నిలిపివేత
September 02, 2020జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ర్టలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వరం పుష్కర్ ఘాట్ వద్ద మ...
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
September 01, 2020భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు గోదావరి నీటిమట్టం 35.7 అడుగుల వ...
శాంతించిన గోదావరి.. 43 అడుగులకు నీటిమట్టం
August 24, 2020భద్రాద్రి కొత్తగూడెం : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. భద్రాచలం వద్ద ప్రవాహ ఉద్ధృతి సుమారు 13 అడుగుల మేర తగ్గింది. సోమవారం ఉదయానికి 6 గంటల వరకు భద్రాచలం వ...
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
August 21, 2020భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. వరద ప్రవాహం గోదావరికి నెమ్మదిగా వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో భ...
అశ్వాపురం భారజల కర్మాగారం మూసివేత
August 21, 2020భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. వరద ప్రవాహం గోదావరికి నెమ్మదిగా వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో భ...
ధవళేశ్వరం బ్యారేజీకి తగ్గిన వరద ఉధృతి
August 20, 2020ధవళేశ్వరం : రెండురోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ప్రమాదక స్థాయిని దాటి ప్రవహించింది. గురువారం వరద ఉధృతి కాస్త శాంతించింది. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్య...
శాంతించిన గోదారమ్మ
August 19, 2020భద్రాచలం: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగిన గోదావరి మంగళవారం శాంతించింది. మంగళవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద వరద 51.2 అడుగులకు చేరడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం 6 గ...
రాత్రి 9 గంటలకు ప్రమాదస్థాయిని దాటనున్న గోదారి
August 16, 2020హైదరాబాద్: గోదావరి వరద ఉధృతి దృష్ట్యా కేంద్ర జలసంఘం హెచ్చరికలు జారీచేసింది. ఎగువ ప్రాంతాల్లో గత మూడురోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహించే అవకాశం ...
భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక
August 16, 2020హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడు రోజులుగా వానలు విస్తృతంగా కురుస్తుండంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. నదీప్రవాహం 48.7 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలంలో అధికారులు రెం...
భద్రాచలం వద్ద 25 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
August 11, 2020భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 25 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం 7 గంటలకు గోదావరి ప్...
‘కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోం’
July 30, 2020హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక కష్టాలు అనుభవించామని, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశే...
కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
July 23, 2020భధ్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి అధికారులు 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నీటి విడుదల జరు...
ఇందూరు అడవుల్లో ఇండియన్ తోడేలు
July 12, 2020గోదావరి నదీ తీరాన కనువిందు అంతరిస్తున్న తోడేలు జాతుల్...
గోదావరిలోకి దూకేందుకు యువకుడి యత్నం
June 29, 2020పెద్దపల్లి : గోదావరిఖని 2టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు.. గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. యువకుడి ప్రయత్నాన్ని పసిగట్టిన గోదావరిఖని రివర్ పోలీసులు...
నదులపై గుత్తాధిపత్యానికి కేంద్రం కసరత్తు
June 13, 2020గోదావరి జలాల మళ్లింపుపై చాలాకాలంగా గురిమిగులు రుజువైతేనే అంగీకరిస్తామంటున్న త...
గోదావరిపై కొత్త ప్రాజెక్టులేవీ లేవు: రజత్కుమార్
June 05, 2020హైదరాబాద్: గోదావరి నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైదరాబాద్లోని జలసౌధలో గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఇరు రాష్ర్టాల తరఫ...
ప్రారంభమైన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం
June 05, 2020హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం జలసౌధాలో ప్రారంభమైంది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్...
కాలువ పనులు వేగవంతం చేయాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
May 30, 2020నిర్మల్ : గోదావరి ఆధారితంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన పంట కాలువ పనుల్లో వేగం పెంచాలని మంత్రి అల్లోల, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు పాండే అధికారులను ఆదేశించారు. శనివారం గుండంపల్లి వద్ద 27- ప్యాకే...
88 మీటర్ల ఎత్తు నుంచి.. 618 మీటర్ల ఎత్తు వరకు
May 29, 2020హైదరాబాద్: గ్రావిటీ ఎటుంటే.. నీరు అటే బాటకడుతుంది. అందుకే నదులన్నీ కలిసేది సముద్రంలోనే. కానీ సీఎం కేసీఆర్ గోదావరి రూటును మార్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆ నది దిశను పోచమ్మవైపు మళ్ల...
గోదావరిలో మునిగి విద్యార్థి మృతి
May 18, 2020నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ వద్ద గోదావరి నదిలో సోమవారం విద్యార్థి దస్రీ జగన్(15) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. నవీపేట ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం .. జగన్ సోమవారం ...
సాగునీటిరంగంపై సీఎం కేసీఆర్ సమీక్ష
May 17, 2020హైదరాబాద్: గోదావరి నదీజలాల సమర్థ వినియోగంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రగతి భవన్లో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ లాభాలను పొందేందుకు అమలు ...
‘గోదావరి’పై సీఎం కేసీఆర్ భేటీ నేడు
May 17, 2020మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశంనీటి వినియోగంపై సమగ్ర...
సమ్మక్క బరాజ్కు అటవీ భూమి
April 11, 2020కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన సమ్మక్క బరాజ్కు అటవీ భ...
గోదావరిలో గల్లంతైన మృతదేహాలు లభ్యం
March 19, 2020దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ములకపాడు గ్రామానికి చెందిన చినిగిరి అభిషే...
ఇద్దరు యువకులు గల్లంతు..
March 19, 2020భద్రాద్రి కొత్తగూడెం: సరదాగా ఈత కోసం వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు. ఈ ఘటన దుమ్ముగూడెం మండలం, దంతెనం గ్రామంలో చోటుచేసుకుంది. స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు...
ఉప్పొంగిన గోదారమ్మ
February 26, 2020కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ‘కాళేశ్వరగంగ మురిసిపోతున్నది. చుక్కచుక్కనూ ఒడిసిపట్టి ఎగువకు ఎత్తిపోస్తుండటంతో దిగ్విజయంగా పరవళ్లు తొక్కుతున్నది. భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మి పంప్హౌజ్...
గంగమ్మ చెంత అపరభగీరథుడు
February 14, 2020వరంగల్ /కరీంనగర్ ప్రధాన ప్రతినిధులు /కాళేశ్వరం /మహదేవ్పూర్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రైతన్నల కలలపంట కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జలనిధిని చూసి ఉప్పొంగిపోయ...
తాజావార్తలు
- రాష్ర్టంలో క్రమంగా వేడెక్కుతున్న వాతావరణం
- రూ.2.15లక్షలకే స్విఫ్ట్ డిజైర్ అంటూ బురిడీ
- రూ.50 జరిమానా సరిపోదు, కఠినంగా శిక్షించాలి: శ్రద్ధా
- సాక్ష్యం గెలిచింది
- సింగరేణిలో 372 పోస్టులు
- కత్తితో పొడిచి.. గొంతు కోశాడు
- సుశాంత్ సింగ్కు దక్కిన గొప్ప గౌరవం
- తెలంగాణ యాదిలో.. అమృతవర్షిణి.. అచ్చమాంబ
- సబ్సిడీ ఎరువు.. ఇకపై నెలకు 50 బస్తాలే
- పది లక్షల మందికి కొవిడ్ టీకా
ట్రెండింగ్
- సినిమా టికెట్ ధరల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?
- సూర్య సినిమాకు అవమానం జరిగిందా..!
- రజినీకాంత్ అనూహ్య నిర్ణయం..ఆందోళనలో ఫ్యాన్స్..!
- కేజీఎఫ్ చాప్టర్ 2 ముందే రిలీజ్ కానుందా..!
- నాగశౌర్య 'పోలీసు వారి హెచ్చరిక' ఫస్ట్ లుక్
- అనుష్క కెరీర్ డల్ అయిపోయిందా..?
- ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్లు లేవు..కారణమేంటో ?
- మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!