Farmers Protest News
రైతులారా ఆశ కోల్పోవద్దు.. వంద నెలలైనా మీతో ఉంటాం: ప్రియాంక గాంధీ
March 07, 2021లక్నో: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు ఆశ కోల్పోవద్దని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఎంత కాలం పోరాడినా రైతుల వెంటే ఉంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో...
వంద రోజుకో చేరిన రైతుల ఆందోళన
March 06, 2021న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన దీక్ష శనివారం వందో రోజుకు చేరింది. గతేడాది నవంబర్ 26న ఆందో...
టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
March 05, 2021వాషింగ్టన్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత నాలుగు నెలల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టిక్రీ బోర్డర్లో మహిళా రైతులు కూడా ఆ ఆందోళన...
ఇలా చేస్తే రైతులు దిగి వస్తారన్న బాబా రాందేవ్
February 27, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై కేంద్రానికి, రైతులకు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో యోగా గురు రాందేవ్ బాబా ఓ కీలక సూచన చేశారు. వ్యవసాయ చట్టాల అమలును మూడేళ్లపాటు నిలిపేయాలని...
రైతులు ఏదైనా అంశాన్ని లేవనెత్తితే చర్చించేందుకు సిద్ధం: తోమర్
February 24, 2021న్యూఢిల్లీ: రైతులు ఏదైనా అంశాన్ని లేవనెత్తితే దానిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేకప...
టూల్ కిట్ కేసులో దిశ రవికి బెయిల్
February 23, 2021న్యూఢిల్లీ: టూల్కిట్ కేసులో ఇటీవల అరెస్టయిన పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవికి పాటియాలా హౌస్ కోర్టు ఇవాళ మధ్యాహ్నం బెయిల్ మంజూరు చేసింది. అయితే, రూ. లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తుల నుంచి ప...
బెయిలిస్తే సాక్ష్యాలు తారుమారు: దిశ రవిపై ఢిల్లీ పోలీసుల ఆరోపణ
February 20, 2021న్యూఢిల్లీ: టూల్కిట్ కేసులో పర్యావరణ కార్యకర్త దిశ రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. ఆమెకు బెయిల్ ఇస్తే, సాక్ష్యాదారాలు ధ్వంసం చేసే అవకాశం ఉందని ఢి...
రైల్వే పోలీసులపై పూలు చల్లి స్వీట్లు పంపిణీ చేసిన రైతులు
February 18, 2021లక్నో: రైతులు రైల్వే పోలీసులపై పూలు చల్లి స్వీట్లు పంపిణీ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని మోదీనగర్లో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు గురు...
‘కోతల కోసం రైతులు తిరిగి వెళ్తారన్న అపోహ వద్దు..’
February 18, 2021న్యూఢిల్లీ: పంట కోతల కోసం రైతులు తమ ఊర్లకు తిరిగి వెళ్తారన్న అపోహలో కేంద్ర ప్రభుత్వం ఉండవద్దని భారతీయ కిసాన్ యూనియన్కు చెందిన రైతు నేత రాకేశ్ టికయిత్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం దీని కోసం బలవంత...
ఎర్రకోట వద్ద కత్తులు తిప్పిన మనీందర్ అరెస్టు
February 17, 2021న్యూఢిల్లీ: ఎర్రకోటపై రైతులు దాడి చేసిన ఘటనలో.. పంజాబ్కు చెందిన మనీందర్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 26వ తేదీన మనీందర్ సింగ్ తన వద్ద ఉన్న రెండు తల్వార్లతో ఎర్రకోట వద...
టూల్కిట్ కేసు.. ఆ రోజు జూమ్ మీటింగ్లో ఎవరున్నారు?
February 16, 2021న్యూఢిల్లీ: టూల్కిట్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జనవరి 11న జరిగిన సమావేశంలో ఎవరెవర పాల్గొన్నారో చెప్పాలంటూ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ జూమ్ను అడిగారు ఢ...
దుమారం రేపుతున్న సింగర్ రిహానా టాప్లెస్ ఫొటో
February 16, 2021ఆ మధ్య ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనపై ట్వీట్ చేసి సంచలనం రేపిన అమెరికా పాప్ సింగర్ రిహానా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. మెడలో గణేషుడి లాకెట్ వేసుకొని టాప్లెస్గా ఫొటోలకు పోజులిచ్చ...
ట్విటర్తో ఫైట్.. 'కూ'ని ఎంకరేజ్ చేస్తున్న ప్రభుత్వం
February 16, 2021న్యూఢిల్లీ: ట్విటర్తో ఏర్పడిన ఘర్షణ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ట్విటర్కు పోటీగా వచ్చిన ఇండియాకు చెందిన మైక్రోబ్లాగింగ్ సంస్థ ...
కొన్ని రోజులు ఏమీ మాట్లాడకు.. గ్రెటాకు దిశ రవి మెసేజ్
February 15, 2021న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్కు రైతుల ఆందోళనకు సంబంధించిన టూల్కిట్ను షేర్ చేసిన కేసులో బెంగళూరు కార్యకర్త దిశ రవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసు క...
దిశ రవి ఎవరు? అసలేంటీ టూల్ కిట్?
February 15, 2021న్యూఢిల్లీ: ఆదివారమంతా ఓ న్యూస్ బాగా వైరల్ అయింది. స్వీడన్కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్కు రైతుల ఆందోళనకు సంబంధించిన టూల్ కిట్ షేర్ చేసిన కేసులో బెంగళూరుకు చెందిన కా...
నిన్న దూషణ, నేడు క్షమాపణ.. మాటమార్చిన మంత్రి
February 14, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి శనివారం పరుష వ్యాఖ్యలు చేసిన హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ ఇవాళ మాటమర్చారు. తన మాటలు ఎవరినైనా...
థన్బర్గ్ టూల్కిట్ కేసు.. బెంగళూరు యాక్టివిస్ట్ అరెస్ట్
February 14, 2021బెంగళూరు: రైతుల ఆందోళనపై పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ చేసిన ట్వీట్లో ఉన్న టూల్కిట్కు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఆదివారం బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల యువతిని అరెస్ట్ చేశారు. ఆమె ...
టిక్రీ సరిహద్దు వద్ద ఢిల్లీ పోలీస్పై నిరసకారుల దాడి
February 13, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన టిక్రీ వద్ద ఒక పోలీస్పై నిరసనకారులు దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. జితేందర్ రానా అనే పోలీస్ నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్...
97 శాతం ట్విటర్ అకౌంట్లు, పోస్టులు బ్లాక్
February 12, 2021న్యూఢిల్లీ: ప్రభుత్వ హెచ్చరికలకు ట్విటర్ దిగి వచ్చినట్లే కనిపిస్తోంది. పాకిస్థాన్, ఖలిస్తాన్కు చెందిన 1178 అకౌంట్లు, వాళ్లు చేసిన పోస్టులను బ్లాక్ చేయాల్సిందిగా ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాల...
క్యాపిటల్ హిల్ను, ఎర్రకోటను వేర్వేరుగా చూస్తారా.. ఎంత ధైర్యం?
February 12, 2021న్యూఢిల్లీ: వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్పై దాడి చేసినప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ మైక్రో బ్లాగింగ్ సైట్లు వాళ్లకు మద్దతు ఇచ్చాయి. అదే ఎర్రకోటపై దాడి జరిగినప్పుడు పోలీసులకు వ్...
అరెస్ట్ తప్పదు.. ట్విటర్కు ప్రభుత్వం గట్టి హెచ్చరిక
February 11, 2021న్యూఢిల్లీ: తమ ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటున్న ట్విటర్కు ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఆ సంస్థ ఇండియాకు చెందిన అధికారులను అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. 1178 అకౌంట్లను బ్లా...
ట్విటర్కు కేంద్రం ఝలక్.. 'కూ'లో కౌంటర్
February 10, 2021న్యూఢిల్లీ: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతోంది. రైతుల ఆందోళనలపై రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్న 1178 పాకిస్థాన్, ఖలిస్థాన్ ట్విటర్ అకౌంట...
ట్విటర్ ఆ అకౌంట్లను బ్లాక్ చేసింది కానీ..
February 10, 2021న్యూఢిల్లీ: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్.. భారత ప్రభుత్వ ఆదేశాలను పాక్షికంగా అమలు చేసింది. రైతుల ఆందోళనలపై తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్థాన్, ఖలిస్తాన్కు చెందిన 1178 ట్విట...
ట్విట్టర్ వర్సెస్ కేంద్రం.. స్వేచ్చకే ప్రాధాన్యమన్న డోర్సీ?!
February 08, 2021న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో మద్దతు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వంలో ఆగ్రహం పెల్లుబుకుతున్నట్లు తెలుస్తున్నది. ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతున్న 1,178 ట్వ...
సచిన్, లతా మంగేష్కర్ ట్వీట్లపై మహారాష్ట్ర ప్రభుత్వ విచారణ
February 08, 2021ముంబై: రైతుల ఉద్యమం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా సెలబ్రిటీలు చేసిన ట్వీట్లను మహారాష్ట్ర ప్రభుత్వం అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈ ట్వీట్లపై విచారణ జరపాలని నిర్ణయించింది...
ఆ సూపర్ ఈవెంట్లో రైతుల ఆందోళన యాడ్
February 08, 2021శాన్ఫ్రాన్సిస్కో: ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనకు సంబంధించిన ఓ ప్రకటన అంతర్జాతీయ వేదికపై హల్చల్ చేసింది. అమెరికాలో ప్రముఖ స్పోర్టింగ్ ఈవెంట్ అయిన సూపర్ బౌల్లో ఈ యాడ్ కనిపించడం ఇప్...
ఆ 1178 అకౌంట్లు కూడా బ్లాక్ చేయండి..!
February 08, 2021న్యూఢిల్లీ: ఖలిస్థానీ సానుభూతిపరులు లేదా పాకిస్థాన్ మద్దతు ఉన్నట్లు అనుమానిస్తున్న మరో 1178 అకౌంట్లను బ్లాక్ చేయాల్సిందిగా ట్విటర్కు నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఇలాగే 25...
మన్మోహన్ పేరు చెప్పి కాంగ్రెస్ను ఇరుకున పెట్టిన మోదీ
February 08, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సోమవారం రాజ్యసభలో ర...
మన ప్రజాస్వామ్యం.. మానవ సంస్థ : ప్రధాని మోదీ
February 08, 2021న్యూఢిల్లీ: మన ప్రజాస్వామ్యం పశ్చిమ సంస్థ కాదు.. మనది మానవ సంస్థ అని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ చరిత్ర మొత్తం.. అనేక ప్రజాస్వామ్య సంస్థల...
ట్విట్టర్ ఇండియా పాలసీ అధిపతి గుడ్బై.. ఎందుకంటే?!
February 09, 2021న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ఇండియా పాలసీ విభాగం అధినేత మహిమా కౌల్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆమె వచ్చేనెలలో పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆమె భారత్తోప...
కేంద్రం వల్లే సచిన్, లతా మంగేష్కర్ పరువు పోయింది: థాకరే
February 07, 2021ముంబై: కేంద్ర ప్రభుత్వం వల్లే భారతరత్నలైన లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ పరువు పోయిందని అన్నారు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే. తమకు మద్దతుగా ట్వీట్లు చేయాలన...
మంత్రులకు ఏమీ తెలియదు.. అధికారులదే అంతా: తికాయిత్
February 07, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండున్నర నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగత...
అహంకారం మీ నెత్తికెక్కింది: కేంద్రమంత్రి తోమర్పై ఆరెస్సెస్ నేత ఫైర్
February 07, 2021భోపాల్: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సీనియర్ నేత, బీజేపీ రాజ్యసభ సభ్యుడు రఘునందన్ శర్మ మండిపడ్డారు. రైతుల నిరసనపై కేం...
ఇతర రంగాలపై ఆచితూచి స్పందించాలి: సచిన్కు పవార్ హితవు
February 06, 2021న్యూఢిల్లీ: ఇతర రంగాలను గురించి స్పందించాల్సి వస్తే, ఆచి తూచి స్పందించాలని క్రికెట్ ఆరాద్య దైవంగా భావించే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినే...
డిమాండ్లు తీరే వరకు ఇంటికి వెళ్లం : రాకేశ్ తికయిత్
February 06, 2021న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ రెండవ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికయిత్ తెలిపారు. ఇవాళ దేశవ...
రైతులకు మద్దతుగా గళమెత్తిన హాలీవుడ్ నటి
February 06, 2021న్యూఢిల్లీ : హాలీవుడ్ సీనియర్ నటి సుసన్ సరందన్ రైతు నిరసనలకు మద్దతుగా గళం విప్పారు. భారత్లో రైతుల ఆందోళనలకు సంఘీభావంగా నిలుస్తానని ఆమె చేసిన ట్వీట్ను ఉటంకిస్తూ న...
రైతుల ‘చక్కా జామ్’కు వ్యతిరేకంగా నిరసన
February 06, 2021న్యూఢిల్లీ: రైతులు శనివారం చేపడుతున్న ‘చక్కా జామ్’కు వ్యతిరేకంగా ఢిల్లీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. రైతు ఆందోళనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షాహిది పార్క్ ప్రాంతంలో నిరసనకారులను పోలీసులు అదుపుల...
ఢిల్లీలో చక్కా జామ్.. 50 వేల మంది దళాలతో భద్రత
February 06, 2021న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఇవాళ చక్కా జామ్ ఆందోళన నిర్వహించడం లేదని రైతులు పేర్కొన్నారు. ఢిల్లీతో పాటు ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్లో రహదారుల దిగ్బంధం కానీ చక్కా జామ్ లాంటి నిర...
నేడు రైతుల ‘చక్కా జామ్’.. ఢిల్లీలో భారీ భద్రత
February 06, 2021న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాస్తారోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. చక్కా జామ్ పేరుతో మూడు గంటలపాటు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దేశ ...
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో రోడ్ల దిగ్బంధం లేదు
February 05, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు శనివారం తలపెట్టిన రోడ్ల దిగ్బంధం నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్కు మినహాయింపు ఇచ్చాయి. ఈ మూడు ...
పార్లమెంటరీ కమిటీ ముందుకు సాగు చట్టాలు?
February 05, 2021న్యూఢిల్లీ: రెండున్నర నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనలు, చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టేతో ఇరుకున పడిన కేంద్ర ప్రభుత్వం.. సాగు చట్టాలను పార్లమెంటరీ కమిటీ ముందు ఉంచే ఆలోచన చేస్తున్నట్...
ఆ చట్టాల్లో తప్పులేదు.. రైతు నిరసనల్లో ఉంది
February 05, 2021న్యూఢిల్లీ: తాము కొత్తగా తీసుకువచ్చిన చట్టాల్లో ఎటువంటి తప్పులేదని.. కానీ రైతు నిరసనల్లోనే తప్పు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇవాళ ఆయన రాజ్యసభల...
సచిన్ ట్వీట్.. షరపోవాకు అభిమానుల క్షమాపణ.. ఎందుకు?
February 05, 2021తిరువనంతపురం: సచిన్ టెండూల్కర్ ట్వీట్ ఏంటి.. అతని అభిమానులు షరపోవాకు క్షమాపణలు చెప్పడం ఏంటి.. అంతా గందరగోళంగా ఉంది అనుకుంటున్నారా? నిజమే ఇది కాస్త గందరగోళానికి గురి చేసేదే అయినా.. ...
రైతుల ఆందోళనలపై సల్మాన్ఖాన్ రియాక్షన్ ఇదీ
February 05, 2021కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలపై ఇంటర్నేషనల్, నేషనల్ సెలబ్రిటీలు వరుసగా స్పందిస్తున్న సంగతి తెలుసు కదా. కొందరు ఈ ఆందోళనలకు మద్దతుగా, మరికొందరు వ...
బారికేడ్లు కాదు.. బెర్లిన్ గోడ
February 05, 2021న్యూఢిల్లీ: ఘాజీపూర్లో రైతులు నిరసన చేస్తున్న ప్రదేశంలో పోలీసులు బారికేడ్లు నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఆ బారికేడ్లు.. బెర్లిన్ గోడలా ఉన్నాయని పంజాబ్ ఎంపీ ప్రతాప్ సింగ్ బాజ్వా విమర్శ...
రిహానా, థన్బర్గ్ ఎవరో తెలియదు.. కానీ ధన్యవాదాలు!
February 05, 2021న్యూఢిల్లీ: ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలైన పాప్ సింగర్ రిహానా, పర్యావరణవేత్త గ్రెటా థన్బర్గ్ మద్దతు ఇచ్చిన విషయం తెలుసు కదా. ఇదే విషయాన్ని భారతీయ ...
నిజం మాట్లాడితే.. దేశద్రోహులంటున్నారు
February 05, 2021న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తవాలను మాట్లాడేవాళ్లను దేశద్రోహులుగా చిత్రీకరి...
రైతుల ఆందోళన భారత ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం!
February 04, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలు భారత ప్రజాతంత్ర విలువలకు నిలువుటద్దం అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. రైతు...
అయినా రైతుల పక్షమే: గ్రెటా థన్బర్గ్
February 04, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా ట్వీట్ చేసిన గ్లోబల్ పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రెటా థన్బర్గ్.. తన వైఖరికే కట్టుబడి ఉన్నట్లు పే...
FarmersProtestకు ఎమోజీ కావాలి.. రిహానా మద్దతు ట్వీట్కు ట్విట్టర్ సీఈవో లైక్స్
February 04, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా అన్నదాతలు చేస్తున్న నిరసనకు అనుకూలంగా అమెరికా పాప్ స్టార్ రిహానా, గ్లోబల్ పర్యావరణ వేత్త గ్రెటా థన్బర్గ్ ట్వీట్లు చేశా...
టీం ఇండియా క్రికెటర్లు ‘ధోబీకా కుత్తా’
February 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద ట్వీట్లకు మారుపేరుగా నిలిచిన బాలీవుడ్ కథా నాయిక కంగనా రనౌత్ మరోసారి అభ్యంతర ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకు పై...
రైతులకు ఫోన్ చేసేందుకు 2 రూపాయలు లేవా ?
February 04, 2021న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ ఇవాళ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. గత 76 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారని, వారిని ఉగ్రవాదులని, ఖలిస్తానీలని పిలుస్...
రైతు సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించండి : మాజీ ప్రధాని
February 04, 2021న్యూఢిల్లీ: మన సమాజానికి రైతులే వెన్నుముక అని మాజీ ప్రధాని దేవ గౌడ అన్నారు. ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ద...
భారత్ ఐక్యంగా ఉంది.. రిహాన్నా ట్వీట్కు అమిత్ షా కౌంటర్
February 04, 2021న్యూఢిల్లీ: పాప్స్టార్ రిహాన్నా చేసిన ఓ ట్వీట్ సంచలనం రేపుతున్నది. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలను ఉద్దేశిస్తూ ఈనెల 2వ తేదీన రిహాన్నా తన ట్విట్టర్లో ఓ పోస్టు చేసింది. ...
భారతీయ సాగు చట్టాలకు అమెరికా మద్దతు
February 04, 2021వాషింగ్టన్: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. మోదీ సర్కార్ రూపొందించిన కొత్త చట్టాల వల్ల భారతీయ మార్కెట్ల సమర్థత పెరుగుతుందని...
రైతుల ఉద్యమానికి అంతర్జాతీయ సెలబ్రిటీల మద్దతు
February 04, 2021జాబితాలో థన్బర్గ్, మీనా హ్యారిస్,అమండా సెర్నీ, నకటా, లిసిప్రియానిజానిజాలు ...
రైతుల ఆందోళనపై మోదీ సర్కార్కే సచిన్ దన్ను!
February 03, 2021న్యూఢిల్లీ: గ్లోబల్ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్, అమెరికా సింగర్ రిహానతోపాటు మియా ఖలీఫాల ట్వీట్లపై టీమిండియా మాజీ కెప్టెన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భగ్గుమన్నార...
రైతులు తగ్గేది లేదు.. ప్రభుత్వమే దిగిరావాలి: రాహుల్గాంధీ
February 03, 2021న్యూఢిల్లీ: రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల సమస్యలను పెండింగ్లో పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదని ఆయన హెచ్చ...
ట్విటర్కు ప్రభుత్వం వార్నింగ్
February 03, 2021న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ ట్విటర్కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. రైతుల ఆందోళనలకు సంబంధించిన హ్యాష్ట్యాగ్లు, కామెంట్లు, అకౌంట్లను వెంటనే తొలగించాలని స్ప...
మీలాగా దేశాన్ని అమ్ముకోవడం లేదు.. రిహానాకు కంగనా కౌంటర్
February 03, 2021ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనపై స్పందించిన అమెరికా సింగర్ రిహానాకు గట్టి కౌంటర్ ఇచ్చింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. రైతుల ఆందోళనకు సంబంధించిన ఓ వార్తను పోస్ట్ చేస్తూ.. మనం దీని గురి...
సుప్రీం కోర్టు సీజేఐకి 140 మంది న్యాయవాదుల లేఖ
February 03, 2021న్యూఢిల్లీ : నేషనల్ క్యాపిటల్ రీజియన్లో పలు చోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై 140 మంది న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డేకు బుధవారం లేఖ...
ఇది మంచిది కాదు.. సెలబ్రిటీలపై ప్రభుత్వం సీరియస్
February 03, 2021న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలపై ట్వీట్లు చేస్తున్న ఇంటర్నేషనల్ సెలబ్రిటీలపై తీవ్రంగా మండిపడింది కేంద్ర ప్రభుత్వం. ఇది సరైనది కాదని, బాధ్యతారాహిత్యమని స్పష్టం చేసింది. రైతుల ఆందోళనలప...
రైతుల ఆందోళనపై పార్లమెంట్లో చర్చ
February 03, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రైతుల ఆందోళనపై పార్లమెంట్లో 15 గంటల పాటు చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. బుధవారం ప్రతిపక్షాలతో సమావేశమై...
వ్యవసాయ చట్టాలపై పంజాబ్ భవన్లో అఖిలపక్ష భేటీ
February 02, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన, జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీలో హింస తదితర పరిణామాల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చ...
పోలీసుల చేతుల్లో ఇనుప లాఠీలు.. తాము ఇవ్వలేదన్న ఢిల్లీ పోలీస్
February 02, 2021న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రైతుల ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఆ మధ్య రిపబ్లిక్ డే నాడు తమను అడ్డుకున్న పోలీసులపైకి కొంత మంది నిరసనకారులు ఏకంగా కత్తులే దూశారు. దీంతో కొంత మంది పోలీసులు ఇన...
తల్వార్తో దాడి చేసిన రైతు అరెస్టు..
January 30, 2021న్యూఢిల్లీ: సింఘు సరిహద్దుల్లో శుక్రవారం ఓ పంజాబీ రైతు తన వద్ద ఉన్న తల్వార్తో పోలీసులపై దాడి చేశారు. ధర్నా చేస్తున్న రైతులపై స్థానికులు దాడి చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే తల్వా...
‘అవసరమైతే రైతుల కోసం కొత్త చట్టాలను తయారు చేస్తాం’
January 29, 2021ముంబై : మహారాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే మహావికాస్ ఆగాడీ ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుందని ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవ్హాన్ అన్నారు. ఈ విషయంలో వ్యవసాయ ...
రైతుల ఆందోళన.. కత్తితో దాడి.. వీడియో
January 29, 2021న్యూఢిల్లీ : ఢిల్లీ - హర్యానా సరిహద్దులోని సింఘూ బోర్డర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఓ పో...
జాతీయ జెండాను అవమానించారు.. రైతుల హింస దురదృష్టకరం
January 29, 2021న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో జరిగిన హింస పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. ట్రాక్టర్ ర్యాలీ వేళ హింస చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. బడ్జెట్ సమావేశాల సం...
ఇండియన్ ఎంబసీపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి!
January 28, 2021రోమ్: ఇండియా రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకున్న రోజే ఇటలీలోని రోమ్లోఉన్న ఇండియన్ ఎంబసీపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇటలీ అధికారులతో సంప...
రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజీనామా
January 27, 2021న్యూఢిల్లీ: నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలల నుంచి రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా హర్యానాకు చెందిన ఓ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. రైతుల ఆందోళనకు సంఘీభా...
300 మంది పోలీసులకు గాయాలు.. 22 కేసులు నమోదు
January 27, 2021న్యూఢిల్లీ: ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో రైతులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 300 మంది పోలీసులు గాయపడ్డారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగింది. ఈ ఘ...
హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
January 26, 2021న్యూఢిల్లీ: రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అదనపు పారా మిలిటరీ బలగాలను మోహరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయిం...
హింస ఆమోదయోగ్యం కాదు: పంజాబ్ సీఎం
January 26, 2021అమృత్సర్: రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనలు తనను షాక్కు గురిచేశాయని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు. రైతుల నడుమ చేరిన కొన్ని శక్తులు హింసకు ...
రైతుల హింసాత్మక ర్యాలీపై హోంశాఖ అత్యవసర సమావేశం
January 26, 2021న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు రైతుల కిసాన్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖలోని సీనియర్ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ల...
ఎర్రకోట ఘటనను ఖండించిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి
January 26, 2021న్యూఢిల్లీ: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులు ఇవాళ ఎర్రకోటపై తమ జెండా పాతారు. ఈ ఘటన పట్ల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ స్పందించారు.&nb...
అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
January 26, 2021న్యూఢిల్లీ: రిపబ్లిక్ డేనాడే రైతుల కిసాన్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ముందుగా చెప్పిన సమయం, దారుల్లో కాకుండా ముందుగానే ర్యాలీ మొదలుపెట్టి సెంట్రల్ ఢిల్లీలోకి రావడానికి ప్రయత్నించిన రై...
ఉద్రిక్తంగా కిసాన్ పరేడ్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
January 26, 2021న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా మారింది. మంగళవారం ఉదయాన్నే పోలీసులు పెట్టిన బారికేడ్లను తొలగించి వేలాది మంది ...
ఆందోళన చేస్తున్న రైతులు పాకిస్థానీలా..?: శరద్ పవార్
January 25, 2021ముంబై: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారి సమస్యకు సరైన పరిష్కారం చూపకపోవడం దారుణమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్ట...
పంజాబ్ నుంచి ఢిల్లీకి రివర్స్ గేర్లో వచ్చిన రైతు.. వీడియో
January 25, 2021న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు రైతులు భారీ ట్రాక్టర్ల ర్యాలీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓ పంజాబ్ రైతు వినూత్న ప్రయత్నం చేశాడు. అతడు పంజాబ్లోని బర్నాలా నుంచి ఢిల్లీలోని సింఘు సరిహద్దు వర...
మీ అబ్బాయికి కాస్త చెప్పండి.. ప్రధాని మోదీ తల్లికి రైతు లేఖ
January 24, 2021న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెలలుగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన నిర్వహిస్తున్న ఓ పంజాబ్ రైతు.. ప్రధాని నరేంద్ర మోదీ తల్లికి ఓ భావోద్వేగ లేఖ రాశారు. ఆ...
కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
January 23, 2021భోపాల్: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. భోపాల్లోని జవహర్ చౌక్ నుంచి రాజ్భవన్ వ...
సింఘూ బోర్డర్ వద్ద అనుమానితుడు అరెస్ట్
January 23, 2021న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ వద్ద రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే జనవరి 26వ తేదీన జరగనున్న ట్రాక్టర్ ర్యాలీలో వ...
ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..
January 20, 2021న్యూఢిల్లీ: ఆర్మీ యూనిఫాం, మెడల్స్ ధరించి రైతు నిరసనల్లో పాల్గొనవద్దని మాజీ ఉద్యోగులను ఆర్మీ కోరింది. సైనిక దుస్తులు ధరించడానికి సంబంధించిన విధివిధానాలు, నిబంధలను గుర్తు చేస్తూ కేంద్రీయ సైనిక బోర్డ...
ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులదే తుది నిర్ణయం: సుప్రీంకోర్టు
January 20, 2021న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ర్యాలీని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్పై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది...
ట్రాక్టర్ల ర్యాలీపై వెనక్కి తగ్గం..
January 19, 2021న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున శాంతియుతంగానే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కూడా ఆ సంఘాలు వెల్లడించాయి. ఢిల...
ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయం..
January 18, 2021న్యూఢిల్లీ: సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 26వ తేదీన ఢిల్లీలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించనున్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజున జరిగే ట్రాక్ట...
ఆ ఒక్కటి తప్ప.. రైతులకు స్పష్టం చేసిన కేంద్రం
January 17, 2021న్యూఢిల్లీ: అటు రైతులు, ఇటు ప్రభుత్వం.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. మొండి పట్టుదల వీడటం లేదు. దీంతో రౌండ్ల మీద రౌండ్ల చర్చలు జరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా మంగళవారం మరో రౌండ్ ...
26న లక్ష ట్రాక్టర్లతో ఢిల్లీలో ర్యాలీ: పంజాబ్ రైతులు
January 17, 2021చండీగఢ్: ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని పంజాబ్ రైతులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డ...
'కుట్రతోనే రైతుల విషయంలో కేంద్రం కాలయాపన'
January 17, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము ఆందోళన మొదలుపెట్టి రెండు నెలలు పూర్తయినా ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని అఖిలభారత కిసాన్ మహాసభ జనరల్ సెక్రెటరీ...
జాన్వీ కపూర్ షూటింగ్ను అడ్డుకున్న రైతులు
January 14, 2021న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తున్న గుడ్ లక్ జెర్రీ మూవీ షూటింగ్ను కొందరు రైతులు అడ్డుకున్నారు. పంజాబ్లోని బస్సీ పఠానా ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరగగా.. సినిమా యూనిట్ ఆల...
వాళ్ల ఆందోళన దేనికో వాళ్లకే తెలియదు: హేమమాలిని
January 13, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి అలనాటి బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ...
ఖలిస్థాన్ మద్దతుదారులు ఉన్నారు.. ఐబీ రిపోర్ట్ ఇస్తాం!
January 12, 2021న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఉన్నారని సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. ఇందుకు సం...
'బీజేపీ పేద్ద చెత్త పార్టీ.. చెత్త లీడర్లతో నిండిపోయింది'
January 11, 2021కోల్కతా: రైతుల ఆందోళనపై బీజేపీ మొండి వైఖరి కారణంగా దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే పరిస్థితి నెలకొని ఉన్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి విమర్శించారు. భారత్లో ఆహార సంక్షోభ...
అసలు ఏం జరుగుతోంది.. కేంద్రంపై సుప్రీం సీరియస్
January 11, 2021న్యూఢిల్లీ: రైతుల ఆందోళన విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. కొత్త వ్యవసాయ చట్టాల అమలును మీరు నిలిపేస్తారా లేక మమ్మల్ని ఆ పని చేయమంటారా అంటూ ప్రశ్ని...
ఆర్మూర్లో పసుపు రైతుల నిరసన.. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు
January 09, 2021అర్మూర్ : పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై శనివారం పసుపు రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు వ్యతిరేకంగా రైతులు నినదించారు...
స్వార్థంతోనే మా టవర్ల కూల్చివేత: రిలయన్స్
January 05, 2021చండీగఢ్: స్వార్థ పరశక్తులే పంజాబ్ రాష్ట్రంలోని తమ టవర్లను కూల్చివేశామని రిలయన్స్ జియో ఇన్ఫో డాట్ కామ్ దాఖలు చేసిన పిటిషన్ను పంజాబ్-హర్యానా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వా...
‘జనవరి 26 పరేడ్లో ట్రాక్టర్ ర్యాలీకి 7న రిహార్సిల్స్..’
January 05, 2021న్యూఢిల్లీ: జనవరి 26న పరేడ్లో ట్రాక్టర్ల ర్యాలీ కోసం ముందుగా రిహార్సిల్స్ నిర్వహిస్తామని రైతు నేతలు తెలిపారు. జనవరి 7న తూర్పు, పశ్చిమతో సహా ఢిల్లీలోని నాలుగు సరిహద్దుల్లో ట్రాక్టర్ మార్చ్ నిర్వహి...
'బీజేపీ రైతు విరోధి.. ధనిక పక్షపాతి'
January 05, 2021లక్నో: అధికార బీజేపీపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరు రైతుల కంటే తనకు ధనవంతులే ఎక్కువ అన్న...
రైతు ఆందోళన: పోలీసు అకృత్యాలపై సీజేఐకి పంజాబ్ విద్యార్థుల లేఖ
January 04, 2021న్యూఢిల్లీ/ చండీగఢ్: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీ...
4న రైతులతో చర్చలు: రాజ్నాథ్తో తోమర్ భేటీ
January 03, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చలు జరుపనున్నారు. ఈ నే...
50 శాతం రైతు సమస్యలు పరిష్కరించారన్నది అబద్ధం: యోగేంద్ర యాదవ్
January 01, 2021న్యూఢిల్లీ: రైతు సమస్యలు 50 శాతం పరిష్కారమైనట్లు కేంద్రం చెబుతున్న వాదనలు అబద్ధమని స్వరాజ్ ఇండియాకు చెందిన యోగేంద్ర యాదవ్ అన్నారు. మూడు వ్యవసాయ బిల్లుల రద్దు, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన...
‘4న ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే.. రైతులే నిర్ణయిస్తారు’
January 01, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న తమ డిమాండ్పై ఈ నెల 4న ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తదుపరి కార్యాచరణపై రైతులే నిర్ణయం తీసుకుంటారని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి యుధ్వీర్ సింగ...
హర్యానాలో బీజేపీకి షాక్.. లోకల్ పోరులో ఔట్
December 30, 2020చండీగఢ్/ న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన ప్రభావం హర్యానాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలపై పడింద...
మా అంజెండాను కేంద్రం ఒప్పుకోవడం లేదు..
December 28, 2020ఢిల్లీ: తమ అజెండాను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని రైతు సంఘాలు మండిపడ్డాయి. అజెండాపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. చర్చలపై కేంద్రం రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోందని ధ్వజమెత్తాయి. కొ...
30న రైతులను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం
December 28, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో చ...
ప్రధాని మన్ కీ బాత్.. తలెల చప్పుళ్లతో రైతుల నిరసన
December 27, 2020న్యూఢిల్లీ: ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా రైతులు తలెల శబ్దాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రేడియోలో ప్రధాని ప్రసంగం కొనసాగినంతసేపు ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట...
రైతుల కోసం బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక్కటవ్వాలి: శివసేన
December 26, 2020ముంబై: ప్రజా సమస్యలపై కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ను నిలదీయడంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మహారాష్ట్రలో దాని మిత్రపక్షం శివసేన అభిప్రాయ పడింది. కాంగ్రెస్ పార్టీ తన న...
29న చర్చలు నిర్వహించండి.. కేంద్రానికి రైతు నేతల లేఖ
December 26, 2020న్యూఢిల్లీ: ఈ నెల 29న చర్చలు నిర్వహించాలని రైతు సంఘాల నేతలు కేంద్రానికి లేఖ రాశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద నెల రోజులకుపైగా నిరసనలు చేస్తున్న 40 రైతు సంఘాల నేతలు...
ప్రజాస్వామ్యం గురించి నాకే నేర్పుతారా ?
December 26, 2020హైదరాబాద్: జమ్మూకశ్మీర్ ప్రజల కోసం ఇవాళ ప్రధాని మోదీ సేహత్ స్కీమ్ను ప్రారంభించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని బలోపే...
ట్రాక్టర్లతో రిపబ్లిక్ డే పరేడ్కు వస్తాం.. కేంద్రానికి రైతుల హెచ్చరిక
December 25, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే జనవరి 26న జరిగే పరేడ్కు ట్రాక్టర్లలో వచ్చి పాల్గొంటామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. అగ్రి చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనంత ...
రైతు చట్టాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: ప్రధాని మోదీ
December 25, 2020హైదరాబాద్: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలపై కొందరు తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్నారని, భూముల్ని లాక్కుకుంటున్నారని అబద్ధాలు వ్యాపిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ కిసా...
రైతు చట్టాలను ఓ ఏడాది పాటు అమలు చేయనివ్వండి..
December 25, 2020హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన ఓ సభలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. రైతు ఆందోళనలను ఉద్దేశించి మాట్లాడారు. ధర్నాల్లో పాల్గొంటున్నవారంతే రైతులే అని, వారంతా రైతు ...
మీ సౌలభ్యం మేరకు చర్చలకు రండి.. రైతు నేతలకు కేంద్రం లేఖ
December 24, 2020న్యూఢిల్లీ: రైతు నేతల సౌలభ్యం మేరకు చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి పిలుపునిచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద సుమారు నెల రోజులుగా నిరసనలు చేస్తున్న రైతు ...
ప్రధాని మోదీ అసమర్థుడు.. ఆ నలుగురి కోసమే పనిచేస్తున్నారు
December 24, 2020హైదరాబాద్: పెట్టుబడిదారుల కోసం మాత్రమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్ల...
పోలీసుల కస్టడీలో ప్రియాంకా గాంధీ
December 24, 2020హైదరాబాద్: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రియాంకా ఇవాళ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట...
పెండ్లిని వాయిదా వేసుకుని.. రైతు నిరసనల్లో పాల్గొన్న వ్యక్తి
December 23, 2020చండీగఢ్: పెండ్లి కోసం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి దానిని వాయిదా వేసుకుని రైతు నిరసనలలో పాల్గొన్నాడు. పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లాలోని గ్రామానికి చెందిన సత్నం సింగ్ దుబాయ్లో ఉద్యోగం చేసేవాడు. ...
సోమవారం 24 గంటలపాటు రైతుల రిలే నిరాహార దీక్ష
December 20, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. గత 25 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసన చేస్తున్న రైతు సంఘాల...
మోదీ మాట్లాడినంత సేపు తలెల శబ్దం చేద్దాం!
December 20, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య పలు ధపాలుగా చర్చలు జరిగినా అంగీకారం కుదరకపోవడ...
రైతులకు మరుగుదొడ్లు, గీజర్లు, గుడారాలు విరాళం
December 20, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద గత 25 రోజులుగా నిరసనలు చేస్తున్న రైతులకు దేశ, విదేశాల నుంచి మద్దతు, సహాయ సహకారాలు లభిస్తున్నా...
గురుద్వారాలో ప్రధాని మోదీ ప్రార్థనలు
December 20, 2020న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఆకస్మికంగా ఢిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్కు వెళ్లారు. తన షెడ్యూల్లో లేకపోయినా అప్పటికప్పుడు మోదీ గురుద్వారాకు వెళ్లడం ఆశ్చర్యపరి...
రైతులకు మద్దతుగా ఆర్ఎల్పీ చీఫ్ బెనివాల్ రాజీనామా
December 19, 2020న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) చీఫ్ హనుమాన్ బెనివాల్ మూడు పార్లమెంటరీ కమ...
రైతు ఇంట్లో అమిత్ షా, బీజేపీ నేతల భోజనం
December 19, 2020కోల్కతా: పశ్చిమ బెంగాల్ సందర్శనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక రైతు ఇంట్లో భోజనం చేశారు. పశ్చిమ్ మెడినిపూర్ జిల్లాలోని బెలిజూరి గ్రామానికి చెందిన అన్నదాత ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించా...
రైతు వ్యతిరేక చట్టాలపైనే మా పోరాటం : బాక్సర్ విజేందర్ సింగ్
December 18, 2020న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక చట్టాలపైనే తమ పోరాటమని, కేంద్ర ప్రభుత్వంపై కాదని కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ అన్నారు. శుక్రవారం టిక్రీ సరిహద్దులో జమీందర విద్యార్థి సంఘం (జేఎస్ఓ...
కొత్త రైతు చట్టాలు రాజ్యాంగవిరుద్ధం: జర్నలిస్టు సాయినాథ్
December 18, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న డిమాండ్ సరైందే అని ప్రఖ్యాత జర్నలిస్టు పీ సాయినాథ్ తెలిపారు. ఈ సమస్య పరిష్కారంలో తాను ఎవరి పక్షాన నిలవడంలేదన...
వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తెచ్చినవి కాదు: ప్రధాని మోదీ
December 18, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తీసుకొచ్చినవి కావని, దీని వెనుక దశాబ్దాల పాటు చర్చలు, సంప్రదింపులు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ...
సన్నీ డియోల్కు వై క్యాటగిరీ భద్రత
December 16, 2020హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్కు వై క్యాటగిరీ భద్రతను కల్పించనున్నారు. కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను సన్నీ డియోల్ సమర్థించారు....
కేంద్రం ప్రతిపాదనలు తిరస్కరిస్తూ రైతుల ఈమెయిల్
December 16, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామంటూ కేంద్రం పంపిన లిఖిత పూర్వక హామీని తిరస్కరిస్తూ వ్యవసాయ శాఖకు బుధవారం ఈమెయిల్ పంపింది సంయుక్త్ కిసాన్ మోర్చా. గత వారం చర్చల్లో భాగంగా...
'రాజకీయ మనుగడ కోసమే రైతులకు ప్రతిపక్షాల మద్దతు'
December 15, 2020న్యూఢిల్లీ: రాజకీయ మనుగడ కోసమే ప్రతిపక్షాలు రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నాయని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖల మంత్రి గిరిరాజ్సింగ్ విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో మ...
చర్చల కోసం రైతు నేతలతో సంప్రదిస్తున్నాం: తోమర్
December 14, 2020న్యూఢిల్లీ: రైతు సంఘాల నేతలతో చర్చలకు తదుపరి తేదీని నిర్ణయించేందుకు వారితో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, సమావేశం ...
రైతులను కేంద్రం తప్పుదోవ పట్టిస్తోంది : బీకేయూ
December 14, 2020న్యూఢిల్లీ : పంటల కనీస మద్దతు ధర విషయంలో స్పష్టతనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ హర్యానా అధ్యక్షుడు గురునాం సింగ్ ఛదూని ఆరోపిం...
చరిత్రలో నిలిచిన రైతు పోరాటాలు.. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు
December 13, 2020మహోగ్రరూపం దాలుస్తున్న రైతుల ఉద్యమంస్వాతంత్య్ర పోరాటంలోనూ రైతు ఉద్యమాలది కీలక పాత్రముందుండి నడిపించేది వారే.. నడిచేది వారేస్వచ్ఛందంగా ఉద్యమంలోకి....
రైతుల నిరసన మరింత ఉధృతం
December 13, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రేపు (డిసెంబ...
రైతుల నిరసనపై కేంద్రమంత్రుల చర్చ
December 13, 2020న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రైతుల ఆందోళన నేపథ్యంలో కొంతమేరకు మెట్టు దిగిన మోదీ ప్రభుత్వం.. మద్దతు ధరపై...
రైతులకు మద్దతుగా రేపు ఆప్ ఉపవాసాలు
December 13, 2020న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గత 16 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దుతుగా రేపు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఉపవా...
బంద్కు ప్రయత్నించి 18 పార్టీలు విఫలమయ్యాయి: పియూష్
December 12, 2020న్యూఢిల్లీ: ప్రతిపక్షానికి చెందిన 18 పార్టీలు భారత్ బంద్కు ప్రయత్నించినప్పటికీ ఘోరంగా విఫలమయ్యాయని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విమర్శించారు. ఈ మావోయిస్టులు, నక్సలైట్ల ప్రభావం నుండి రైతులు బయటపడత...
కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రమాదకరం : మంత్రి నిరంజన్రెడ్డి
December 12, 2020భద్రాద్రి కొత్తగూడెం : కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రమాదకరంగా పరిణమించాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ...
హర్యానా రైతు నేతలతో తోమర్ సమావేశం
December 12, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హర్యానాకు చెందిన కొందరు రైతు నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. వ్యవసాయ చట్టాలపై వారితో చర్చలు జరిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసా...
సోమవారం నిరాహార దీక్షలు చేస్తాం: రైతు నేతలు
December 12, 2020న్యూఢిల్లీ: సోమవారం ఢిల్లీ సరిహద్దులోని సింఘు వేదిక వద్దనే నిరాహార దీక్షలు చేస్తామని సన్యుక్త కిసాన్ ఆందోళన్ ప్రతినిధి కమల్ ప్రీత్ సింగ్ పన్నూ తెలిపారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్...
ఎంఎస్పీ గ్యారెంటీ బిల్లు కావాలి..
December 12, 2020హైదరాబాద్: కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఇవాళ ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సహకార కమిటీ నేత సర్దార్ వీఎం సింగ్ తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేక...
‘ఖలీస్థానీలు, పార్టీల పేరుతో రైతుల పరువు తీయొద్దు’
December 12, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులను ఖలీస్థానీలు, రాజకీయ పార్టీల పేరుతో పిలిచి వారి పరువు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ ...
మోదీజీ.. రైతు సమస్యలు ఎప్పుడైనా విన్నారా?
December 12, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలపట్ల ప్రధాని మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కబిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ఆందోళనలు 17వ ...
‘రైతుల కోసం ఎన్డీఏ, ఎంపీ పదవిని వీడేందుకు సిద్ధం..’
December 11, 2020జైపూర్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల గౌరవార్ధం ఎన్డీఏ, ఎంపీ పదవిని వీడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆర్ఎల్పీ నేత, ఎంపీ హనుమాన్ బెనివాల్ మరోసారి పునరుద్ఘాటించారు. వ్యవసాయ చట్టాల...
100 ప్రెస్మీట్లు, 700 సమావేశాలు.. వ్యవసాయ చట్టాల కోసం బీజేపీ ప్లాన్
December 11, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థించుకోవడానికి బీజేపీ కొత్త ప్లాన్ వేసింది. ఆ చట్టాలను ప్రమోట్ చేసుకోవ...
రైతు సంఘాల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు: తోమర్
December 11, 2020న్యూఢిల్లీ: ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై రైతు సంఘాల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతుల డిమాండ్పై తాము చే...
‘ఎంఎస్పీపై రైతులకు రక్షణ కల్పించలేకపోతే రాజీనామా చేస్తా’
December 11, 2020చండీగఢ్: పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై రైతులకు తాను రక్షణ కల్పించలేని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా హెచ్చరించారు. ఎంఎస్పీపై రైతులకు భరోసా ...
కార్పొరేట్లకు బలవుతాం.. కాపాడండి: సుప్రీంకోర్టుకు రైతులు
December 11, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ శుక్రవారం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ కొత్త చట్టాల వల్ల రైతులు కార్పొరేట్లకు బలవుతారని రైతులు తమ పిటి...
నిరసనలు వదిలి.. చర్చలకు రండి: కేంద్ర మంత్రి తోమర్
December 11, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ ఓ మీడియాతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడారు. ఎన్నో ...
రైతుల ర్యాలీ.. ఢిల్లీ దిశగా 700 ట్రాక్టర్లు
December 11, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పంజాబీ రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కిసాన్ మజ్దూర్ సంఘ్ కమిటీ నేతృత్వంలో సుమారు 700 ట్రాక్టర్లు ర్యాలీ...
రైతుల ఆందోళనలు.. పోలీస్ ఉన్నతాధికారులకు కరోనా
December 11, 2020న్యూఢిల్లీ: కేంద్ర వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనల చేస్తున్నారు. అయితే సింఘు సరిహద్దు వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు కరోనా స...
‘చట్టాలు సరైనవి కావన్నది.. డిమాండ్ల అంగీకారంతో తేలింది’
December 10, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలు సరైనవి కావన్నది కేంద్రం తీరుతో తేలిపోయిందని రైతు సంఘాల నేతలు విమర్శించారు. తాము చేసిన 15 డిమాండ్లలో 12 డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలుపడం దీనికి నిదర్శనమని భార...
‘అన్నదాతలకు వ్యతిరేకంగా పోరాడాలని కేంద్రం నిర్ణయించింది’
December 10, 2020చండీగఢ్: దేశ అన్నదాతలకు వ్యతిరేకంగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ విమర్శించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియా సమావేశం...
దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్లను బ్లాక్ చేస్తాం..
December 10, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్లను బ్లాక్ చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. కేంద్రానికి గురువారం వరకు అల్టిమేటం ఇచ్చామని, ప్ర...
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోలేం: కేంద్రం
December 10, 2020న్యూఢిల్లీ: రైతులకు లబ్ధి కోసం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు పూర్తిగా లోపభూయిష్టం కాదని, చట్టాల్లో ఎలాంటి లోపాలు లేవని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. చట్టాలను పూర్తిగా వెనక్కి త...
ఆయనను ఇంట్లో చొరబడి కొట్టాలి
December 10, 2020ముంబై: రైతుల ఉద్యమం వెనుక చైనా, పాకిస్థాన్ హస్తం ఉందన్న కేంద్రమంత్రి రావ్సాహెబ్ దన్వే వ్యాఖ్యలపై మహారాష్ట్ర మంత్రి బచ్చు కదూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రావ్సాహెబ్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్...
చైనా, పాకిస్థాన్పై సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి
December 10, 2020ముంబై: రైతుల ఆందోళన వెనుక చైనా, పాకిస్థాన్ దేశాల హస్తం ఉన్నదంటూ కేంద్రమంత్రి రావ్సాహెబ్ దన్వే చేసిన వ్యాఖ్యలపై శివసేన పార్టీ సెటైరికల్ కామెంట్లు చేసింది. రైతుల ఉద్యమం వెనుక చైనా, పాకిస్...
రైతుల నిరసన చూసైనా బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలి
December 09, 2020సూర్యాపేట : రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాల పట్ల అన్నదాతలు చేస్తున్న నిరసనను చూసైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లాలోని...
12న హైవేల దిగ్బంధం.. 14న బీజేపీ కార్యాలయాల ముట్టడి
December 09, 2020న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. రైతులు ఆందోళన విరమించేందుకు ఒప్పుకుంటే ప్రస్తుత వ్యవసాయ చట్టాల్లో 8 సవరణలు చేస...
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు
December 09, 2020న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనను విరమింపజేసేందుకు కేంద్రం వేస్తున్న ఎత్తులేవీ పారడంలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా రైతు సంఘాల ...
వ్యవసాయ చట్టాల వల్ల ఆహార భద్రతకు ముప్పు: ఏచూరి
December 09, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఆహార భద్రతకు ముప్పుకలిగించేలా ఉన్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు దేశ ఆసక్తికి అనుకూలంగా లేవని...
రైతు నేతలకు ప్రతిపాదనలు పంపిన కేంద్రం
December 09, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల నేతలకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా ప్రతిపాదలను పంపింది. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులను అడ్డుకోవడంతో శివారులోని సింఘు సరిహద్దు వద్దన...
రైతులకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం..
December 09, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లేఖను రాసింది. కనీస మద్దతు ధరను కల్పించేందుకు హామీ ఇస్తున్నట్లు ఆ లేఖలో ప్ర...
రైతుల ఆందోళనలో పాల్గొన్న ఇండియన్ క్రికెటర్
December 09, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు 14 రోజులుగా చేస్తున్న ఆందోళనలో ఓ ఇండియన్ క్రికెటర్ పాల్గొన్నాడు. చాలా మంది స్పోర్ట్స్ స్టార్లు ఈ ఆందోళనకు మద్దతు తెలుప...
14వ రోజుకు చేరిన రైతు సంఘాల ఆందోళన
December 09, 2020న్యూఢిల్లీ : కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల ఆందోళనలు నేటితో 14వ రోజుకు చేరాయి. హర్యానా - ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర...
రైతు సంఘాలతో అమిత్ షా చర్చలు
December 08, 2020ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీ శివారులో రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైత...
కోహ్లీ.. రైతులకు మద్దతివ్వు: టీ20 మ్యాచ్లో అభిమాని హంగామా
December 08, 2020సిడ్నీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతివ్వంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని డిమాండ్ చేసింది ఓ క్రికెట్ అభిమాని. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ స...
పంజాబ్లో అధికారం కోసమే ఈ డ్రామాలు: గంభీర్
December 08, 2020న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై మండిపడ్డారు బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. పంజాబ్లో అధికారంలోకి రావడం కోసమే కేజ్రీవాల్ రైతులను అడ్డం పెట్ట...
రైతులను చర్చలకు పిలిచిన అమిత్ షా
December 08, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో బుధవారం ఆరో విడత చర్చలకు ఒక రోజు ముందు రైతులను ఆహ్వానించారు హోంమంత్రి అమిత్ షా. మంగళవారం సాయంత్రం 7 గంటలకు రైతులు షాని కలవనున్నారు. రైతులు పిలుపునిచ్చిన...
రైతన్నకు అండగా దేశం..భారత్ బంద్ విజయవంతం
December 08, 2020కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. సబ్బండ వర్ణాలు రైతన్నకు అండగా నిలిచారు. యావత్ దేశం ఇవాళ రైతన్నల బంద్కు సంపూర్ణ మ...
మరో 200 ట్రక్కుల్లో ఢిల్లీకి రైతులు
December 08, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చిన రైతులు.. దేశ రాజధానిలో తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని సింఘు సరిహద్దులో మంగళవారం రైతుల సంఖ్య భారీగా...
బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్
December 08, 2020హైదరాబాద్: రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇవాళ భారత్బంద్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి ఆమె ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్ర...
సీఎం అరవింద్ కేజ్రీవాల్ హౌజ్ అరెస్ట్..
December 08, 2020హైదరాబాద్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను గృహనిర్బంధం చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. సింఘూ బోర్డర్ వద్ద ఆందోళన చేపడుతున్న రైతుల్ని సోమవారం రోజున సీఎం కేజ్రీవాల్ ప...
ప్రధాని మోదీకి పంజాబ్ మాజీ సీఎం బాదల్ లేఖ
December 07, 2020చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. రైతుల సంక్షోభం కోనసాగడంపై తాను ఆందోళన చెందుతున్నట్లు అందులో పేర్కొన్నారు. ...
పాత చట్టాలతో కొత్త దేశాన్ని నిర్మించలేం: ప్రధాని మోదీ
December 07, 2020న్యూఢిల్లీ: అభివృద్ధి కోసం సంస్కరణలు అవసరమని, గత శతాబ్దంలో చేసిన చట్టాలు ఇప్పుడు భారంగా మారాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ...
నా చెప్పులు లాక్కున్నారు.. అయినా ఆందోళన ఆగదు!
December 07, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలో ఓ మహిళా రైతు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఠాకూర్ గీతా భారతీ అనే ఆ మహిళ ఇతర రైతులతో కలిసి ఆందోళన చ...
భద్రత పెంచండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
December 07, 2020న్యూఢిల్లీ: రైతులు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు భద్రత పెంచాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడా శాంతిభద్రతల సమస్యల తలెత్తకుండా చూసుకోవాల...
రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు భారత్ బంద్
December 07, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులు మంగళవారం భారత్ బంద్కు సిద్ధమవుతున్నారు. తాము జరపబోయే ఈ శాంతియుత బంద్కు ప్రజలందరూ సహకరించాలని వాళ్లు క...
రైతుల ఆందోళనకు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రెజ్లర్ల మద్దతు
December 07, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశ రాజధానిలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతు తెలిపారు భారత సంతతి ప్రొఫెషనల్ రెజ్లర్లు. ఇన్స్టాగ్రామ్లో పంజాబ్ రైతులకు మద్దతుగా పోస...
మనమంతా రైతు బిడ్డలం..
December 07, 2020న్యూఢిల్లీ : కేంద్రం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్కు మద్దతు పెరుగుతోంది. ఢిల్లీ - హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులకు డాక్టర్ హర్ఖాన్వాల్ సింఖోన...
రైతు దండుకు అండదండ
December 07, 2020భారత్ బంద్కు సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా...
గుజరాత్ నుంచి ఢిల్లీకి 250 మంది రైతులు
December 06, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు చేపట్టన ఆందోళన మరింత ఉధృతంగా మారింది. గత 11 రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతుండటంతో రోజుర...
భారత్ బంద్కు ఆప్ మద్దతు
December 06, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల భారత్ బంద్కు పలు పార్టీల నుంచి మద్దతు పెరుగుతున్నది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దితిస్తున్నదని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢి...
వ్యవసాయ బిల్లులపై కేంద్రం తొందరపడింది
December 06, 2020ముంబై: వ్యవసాయ బిల్లుల ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా తొందరపడిందని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు శరద్పవార్ విమర్శించారు. పార్లమెంటులో వ్యవసాయ బ...
రాజీవ్ ఖేల్రత్నను తిరిగిచ్చేస్తా
December 06, 2020న్యూఢిల్లీ: మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు అంతకంతకే మద్దతు పెరిగిపోతున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా టీఆర్ఎస్, క...
రైతుల అంశాలన్నింటినీ పరిశీలిస్తాం: తోమర్
December 05, 2020న్యూఢిల్లీ: రైతులకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతు నేతల నుంచి సలహాలు అందితే పరిష్కరించడం తమకు సులువు అవుతుందన్నారు. రైతు సంఘాల నే...
9న రైతు నేతలతో మరో విడత కేంద్రం చర్చలు
December 05, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న మరో విడత చర్చలు జరుపనున్నది. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి లేదు. అగ్రి చట్టాలను వె...
రైతు సమస్యలపై కెనడాకు ఉన్న శ్రద్ధ లేదా..?
December 05, 2020న్యూఢిల్లీ: భారత్లో రైతుల ఆందోళనపై కెనడా పార్లమెంటుకు ఉన్న శ్రద్ధ భారత పార్లమెంటుకు లేదా అని జమ్హూరి కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి కుల్వంత్ సింగ్ సంధు ప్రశ్నించారు. దేశంలో రైతుల ఆందోళ...
మరోసారి భోజనాన్ని వెంట తెచ్చుకున్న రైతు నేతలు
December 05, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల నేతలు కేంద్రంతో చర్చల సందర్భంగా మరోసారి తమ భోజనాన్ని వెంట తెచ్చుకున్నారు. శనివారం ఐదో విడత చర్చల విరామ సమయంలో అంతా కలిసి ఆహారాన్ని తీ...
శాంతియుత ప్రదర్శన వారి హక్కు..
December 05, 2020హైదరాబాద్: ప్రజలు స్వేచ్ఛగా నిరసన ప్రదర్శన చేపట్టేందుకు హక్కు ఉందని, ఆ నిరసన ప్రదర్శనలకు అధికారాలు అనుమతి ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్య...
రైతు నేతలతో కేంద్రం 5వ విడత చర్చలు ప్రారంభం
December 05, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల నేతలతో 5వ విడత చర్చలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక బస్సుల్లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్కు చేరుకున్న ర...
రైతులపై కేసులు ఎత్తివేయాలని జేజేపీ డిమాండ్
December 04, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న హర్యానా రైతులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని బీజేపీ కూటమికి చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) డిమాండ్ చేసింది. ఆ పార్టీకి చెందిన ప్రతినిధి బృందం...
8న భారత్ బంద్.. రైతు సంఘాల పిలుపు
December 04, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేస్తున్న రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మర...
రైతులపై నోరు పారేసుకున్న కంగనాకు లీగల్ నోటీసు
December 04, 2020ముంబై: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులపై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు లీగల్ నోటీసు పంపించింది ఢిల్లీ సిక్ గురుద...
రైతులకు మద్దతుగా.. ట్రాక్టర్పై వరుడు
December 04, 2020హైదరాబాద్: కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతులకు మద్దతుగా ఇవాళ ఓ పెళ్లి కుమారుడు ట్రాక్టర్ తో...
ఆత్మహత్య చేసుకున్న రైతులు పిరికివాళ్లు: కర్ణాటక మంత్రి
December 03, 2020బెంగళూరు: ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతులు పిరికివాళ్లని అన్నారు కర్ణాటక వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్. తన భార్యాపిల్లల బాగోగులు చూసుకోలేని వారే ఆత్మహత్యకు పాల్పడతారు. మనం నీళ్లలో ప...
పోలీసులు దారుణంగా కొట్టారు: పంజాబ్ రైతు సుఖ్దేవ్సింగ్
December 03, 2020న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న రైతుల ఆందోళనలో ఓ ఫొటో బాగా వైరల్ అయ్యింది. ఓ పోలీసు వృద్ధ రైతుపై లాఠీ ఎత్తిన ఫొటో అది. ఈ ఫొటోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. అయితే పోలీస...
‘ఢిల్లీ రైతుల నిరసనలో పాల్గొన్న ఘట్కేసర్ ఎంపీపీ’
December 03, 2020మేడ్చల్-మల్కాజిగిరి : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుపై వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీలోని సింగ్ సరిహద్దు ప్రాంతం దగ్గర చేస్తున్నా నిరసన కార్యక్రమంలో జిల్లాలోని ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్...
మృతిచెందిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటన
December 03, 2020చండీగఢ్ : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో మృతిచెందిన రైతు కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ...
కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన మమతా బెనర్జీ..
December 03, 2020హైదరాబాద్: రైతులకు వ్యతిరేకంగా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. రైతులు, వారి జీవితాల గు...
రైతుల సమస్యలు పరిష్కరించాలి : బీఎస్పీ
December 02, 2020న్యూఢిల్లీ : రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. బుధవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధీంద్ర భదౌరియా మీడియాతో మాట్లాడుతూ... రైతు...
5న దేశవ్యాప్తంగా మోదీ దిష్టి బొమ్మల దహనం
December 02, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేంకగా ఈ నెల 5న దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల దిష్టి బొమ్మలను దహనం చేస్తామని క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ తెలిపార...
డిసెంబర్ 8 నుంచి సరుకుల రవాణా బంద్
December 02, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతు ప్రకటించింది ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ). డిసెంబర్ 8 నుంచి ఉత్తర భారతదేశంలో ...
ఆ చట్టాలు రద్దు చేయకపోతే అవార్డులు తిరిగి ఇచ్చేస్తాం!
December 01, 2020జలంధర్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న రైతులకు న్యాయం చేయకపోతే తమ అవార్డులు, మెడల్స్ తిరిగి ఇచ్చేమని పంజాబ్కు చెందిన కొందరు క్రీడాకారులు, కోచ్లు హెచ...
కెనడా ప్రధాని వ్యాఖ్యలకు ఇండియా కౌంటర్..
December 01, 2020హైదరాబాద్: ఢిల్లీలో పంజాబ్ రైతులు చేస్తున్న ఆందోళన పట్ల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తప్పుపట్టింది. అసమగ్ర...
ఢిల్లీలో రైతుల నిరసనలపై కెనడా ప్రధాని ఆందోళన
December 01, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో పంజాబ్ రైతులు తెలుపుతున్న నిరసనలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తాము భారత ప్రభ...
రైతుల డిమాండ్లను కేంద్రం పట్టించుకోవాలి : కమల్హాసన్
December 01, 2020హైదరాబాద్: రైతులు చేస్తున్న ఆందోళన పట్ల మక్కల్ నీధి మయిం అధ్యక్షుడు కమల్ హాసన్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు డిమాండ్లను పట్టించుకోవాలని ఆయన అన్నారు. తమిళనాడులో సీఎం ప...
ఆ చట్టాలు రద్దు చేయకపోతే ఎన్డీయే నుంచి తప్పుకుంటాం!
November 30, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) నుంచి తప్పుకుంది అకాలీదళ్. తాజాగా మరో మిత్ర పక్షం కూడా అదే హెచ్చరిక జారీ చేసింది. మో...
వ్యవసాయ చట్టాలను తప్పుగా అర్థం చేసుకోకండి..
November 30, 2020హైదరాబాద్: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను తప్పుగా అర్థం చేసుకోరాదు అని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ తన ట్విట్టర్లో రైతుల్ని కోరారు. గత ఏడాదితో పోలిస్తే పంజ...
ఆందోళన చేస్తున్న రైతులకు అన్నం పెడుతున్న ముర్తాల్ దాబా
November 29, 2020న్యూఢిల్లీ: అన్నం పెట్టే రైతులపై కేంద్ర ప్రభుత్వం లాఠీ ఎత్తుతుంటే.. అక్కడి ఓ దాబా మాత్రం వాళ్లకు అన్నం పెట్టి ఆకలి తీరుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో నాలుగు ...
అమిత్ షా ఆఫర్కు నో చెప్పిన రైతులు
November 29, 2020న్యూఢిల్లీ: మీరు మీ ఆందోళనలను బురారీ ప్రాంతానికి మార్చండి.. ప్రభుత్వం వెంటనే మీతో చర్చలు జరుపుతుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫర్ను పంజాబ్కు చెందిన 30 రైతు సంఘాలు తిరస్కరించాయ...
రైతుల ప్రతి సమస్య, డిమాండ్పై చర్చలకు సిద్ధం: అమిత్ షా
November 29, 2020న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనపై స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రైతులు ప్రతి సమస్య, డిమాండ్పై చర్చలకు ప్రభుత్వ...
హర్యానా సీఎంపై పంజాబ్ సీఎం సీరియస్
November 28, 2020న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య దూరం పెంచింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనను హర్యానా పోలీసులు అడ్డుకోవడంపై పంజాబ్...
కేంద్ర ప్రభుత్వాన్ని మేం నమ్మం: రైతులు
November 28, 2020న్యూఢిల్లీ: కేంద్రం అణచివేతకు పాల్పడుతున్నా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కి తీ...
జై జవాన్.. జై కిసాన్ను జవాన్ వర్సెస్ కిసాన్ చేశారు!
November 28, 2020న్యూఢిల్లీ: మన నినాదం జై జవాన్, జై కిసాన్.. కానీ దానిని జవాన్ వర్సెస్ కిసాన్ చేసేశారు అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఢిల్లీలో రైతుల పట్ల పోలీసులు అమాన...
వాటర్ కెనాన్ బంద్ చేసినందుకు హత్యాయత్నం కేసు!
November 28, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలుసు కదా. మూడు రోజులుగా వీళ్లు దేశ రాజధానిలో ఈ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆంద...
రైతులను ఢిల్లీలోకి అనుమతిస్తాం
November 27, 2020న్యూఢిల్లీ: ఆందోళన చేస్తున్న రైతులను ఢిల్లీలోకి రావడానికి అనుమతిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మ తెలిపారు. అయితే రైతులు తమ నిరసనలను శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. వార...
'కెప్టెన్ అమరీందర్ సింగ్.. రైతులను ఉసిగొల్పడం మానుకో'
November 26, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రుల మధ్య గొడవకు దారితీశాయి. హర్యానాలో మనోహర్లాల్ ఖ...
అవి అన్నం పెట్టే చేతులు.. అడ్డుకోకండి కట్టర్జీ: పంజాబ్ సీఎం
November 26, 2020న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించుకున్న పంజాబ్ రైత...
రైతులను అడ్డుకోవడం సరికాదు : సీఎం కేజ్రీవాల్
November 26, 2020హైదరాబాద్: పంజాబ్ రైతులు ఛలో ఢిల్లీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే హర్యానా సరిహద్దుల్లో ఆ రైతులపై పోలీసులు జల ఫిరంగులతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పం...
ఉద్రిక్తంగా ఛలో ఢిల్లీ.. హర్యానాలో రైతుల ఆందోళన
November 26, 2020హైదరాబాద్: పంజాబ్ రైతులు.. ఛలో ఢిల్లీ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఛ...
రాహుల్కు పనేమీ లేదు.. అందుకే ఊర్లు తిరుగుతున్నారు: హర్యానా సీఎం
October 04, 2020చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పనేమీ లేదని అందుకే ఊర్లు తిరుగుతున్నారని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ విమర్శించారు. హర్యానాలో ఆయన సందర్శన గురించి తమకు ఇంకా సమాచారం అందలేదని చెప్పారు...
ఐఎస్ఐ టార్గెట్లో రైతులు: సీఎం అమరీందర్
September 28, 2020హైదరాబాద్: భారతీయ రైతుల నిరసనలను పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేప...
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటక బంద్
September 28, 2020బెంగళూరు: కేంద్రప్రభుత్వంతోపాటు, రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్పార్టీ కర్ణాటకలో బంద్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పార్టీ శ్రే...
రైతుల ఆందోళన.. 28 రైళ్లు రద్దు
September 26, 2020హైదరాబాద్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రైల్ రోకో ఉద్యమాన్ని వాళ్లు ఈనెల 29వ తేదీ వ...
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ రైతుల నిరసన..
September 19, 2020అమృత్సర్ : వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకువచ్చిన పలు బిల్లులు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని పంజాబ్ రైతులు ఆరోపించారు. అమృత్సర్లో నిరసన తెలిపిన కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్పొర...
శీర్షాసనం వేసి నిరసన తెలిపిన ఎమ్మెల్యే
September 08, 2020గ్వాలియర్ : తాము కోల్పోతున్న భూమికి నాలుగు రెట్లు నష్టపరిహారం కోరుతూ రైతులు సోమవారం షియోపూర్ కలెక్టరేట్ను చుట్టుముట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబులాల్ జండేల్ కూడా పాల్గొని ప్రభుత్వ ...
వరద ప్రభావిత ప్రాంతాల్లో కర్ణాటక సీఎం ఏరియల్ సర్వే
August 25, 2020బెలగావి : కర్ణాటకలో భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు సంభవించి భారీగా ఆస్తి, పంటనష్టం సంభవించింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని...
తాజావార్తలు
- వనపర్తి జిల్లాలో విషాదం.. ఆర్మీ జవాన్ ఆత్మహత్య
- జాన్వీ టాలీవుడ్ డెబ్యూపై స్పందించిన బోని కపూర్
- శంషాబాద్లో భారీగా బంగారం పట్టివేత
- బకింగ్హామ్ ప్యాలెస్లో చచ్చిపోవాలని అనిపించేది: మేఘన్
- హై ఫిల్టర్ మాస్క్లో పార్లమెంట్కు వచ్చిన ఎంపీ నరేంద్ర
- మంత్రి సత్యవతి రాథోడ్కు కరోనా పాజిటివ్
- కుమారుడిని పరిచయం చేసిన కరీనా
- అమానుషం.. ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
ట్రెండింగ్
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?