Farmers News
3 రోజుల్లో పాడిరైతులకు బకాయిలు
January 19, 202126 నుంచి విజయ ఐస్క్రీం: మంత్రి తలసాని హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): విజయ తెలంగాణ డెయిరీకి పాలుపోసే రైతులకు అందించే లీటర్కు రూ.4 నగదు ప్రోత్సాహకం బకాయిలు...
ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయం..
January 18, 2021న్యూఢిల్లీ: సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 26వ తేదీన ఢిల్లీలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించనున్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజున జరిగే ట్రాక్ట...
కరీంనగర్ డెయిరీని మరింత విస్తరిస్తాం
January 18, 2021డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావుకరీంనగర్ కార్పొరేషన్, జనవరి 17: కరీంనగర్ డెయిరీని ఈ ఏడాదిలో మరింత విస్తరిస్తామని...
2024 మే వరకు వెనక్కు తగ్గం:తికాయిత్
January 17, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతోపాటు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ చేపట్టిన ఆందోళన అవసరమైతే 2014 మే వరకు...
ఆ ఒక్కటి తప్ప.. రైతులకు స్పష్టం చేసిన కేంద్రం
January 17, 2021న్యూఢిల్లీ: అటు రైతులు, ఇటు ప్రభుత్వం.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. మొండి పట్టుదల వీడటం లేదు. దీంతో రౌండ్ల మీద రౌండ్ల చర్చలు జరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా మంగళవారం మరో రౌండ్ ...
మోదీ ప్రభుత్వంలో దేనికైనా పెద్ద ప్రాధాన్యత ఉందంటే అది..
January 17, 2021బాగల్కోట్ : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మోదీ ప్రభుత్వ అతిపెద్ద ప్రాధాన్యత అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ క్రమంలో తీసుకువచ్చినవే నూతన వ్యవసాయ చట్టాలన్నారు. కర్ణాటకలో పర్యటనలో ...
26న లక్ష ట్రాక్టర్లతో ఢిల్లీలో ర్యాలీ: పంజాబ్ రైతులు
January 17, 2021చండీగఢ్: ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని పంజాబ్ రైతులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డ...
'కుట్రతోనే రైతుల విషయంలో కేంద్రం కాలయాపన'
January 17, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము ఆందోళన మొదలుపెట్టి రెండు నెలలు పూర్తయినా ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని అఖిలభారత కిసాన్ మహాసభ జనరల్ సెక్రెటరీ...
మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
January 15, 2021న్యూ ఢిల్లీ : ప్రధాని మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై ఉన్న నమ్మకం కూడా నీరుగారిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. రైతులతో ప్రభుత్వం జరపాల్సిన చర్చలు ఈ నెల 19 కి వాయిదా పడిన నేపద్యంలో...
పెద్ద ఆశలేం లేవు.. 9వ విడుత చర్చలపై రైతు నేతలు
January 14, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు విషయమై శుక్రవారం జరిగే తొమ్మిదో విడుత చర్చల్లో చెప్పుకోదగిన పురోగతి ఉంటుందని తమకు ఆశలు లేవని రైతు సంఘాల నేతలు చెప్పారు. ఈ అంశం...
‘26న ఎర్రకోట వద్ద చారిత్రాత్మక దృశ్యం’
January 14, 2021న్యూఢిల్లీ: జనవరి 26న ఎర్రకోట వద్ద చారిత్రాత్మక దృశ్యం కళ్లకు కడుతుందని రైతు సంఘం నేతలు తెలిపారు. తమ ప్రణాళిక ప్రకారం ఆ రోజు ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ఇండియా గేట్ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్...
జాన్వీ కపూర్ షూటింగ్ను అడ్డుకున్న రైతులు
January 14, 2021న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తున్న గుడ్ లక్ జెర్రీ మూవీ షూటింగ్ను కొందరు రైతులు అడ్డుకున్నారు. పంజాబ్లోని బస్సీ పఠానా ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరగగా.. సినిమా యూనిట్ ఆల...
కొత్త వ్యవసాయ చట్టాల ప్రతుల దహనం
January 14, 2021లక్నో : కొత్త వ్యవసాయ చట్టాలకు చెందిన ప్రతులను రైతులు తగులబెట్టారు. ఉత్తర్ప్రదేశ్లోని బండా, మహోబా జిల్లాల్లో చోటు చేసుకుంది. చట్టాలను ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చ...
సాగు చట్టాల కాపీలను తగులబెట్టిన రైతులు
January 13, 2021న్యూఢిల్లీ: మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన కాపీలను రైతులు తగలబెట్టారు. ఢిల్లీలోని సింఘ్రూ బోర్డర్ వద్ద దీక్ష చేస్తున్న రైతులు ఆ కాపీలకు నిప్పుపెట్టారు. వివాదాస్పద చట్టాల...
సీఎం కేసీఆర్ పథకాలతోనే నిజమైన సంక్రాంతి: మంత్రి సత్యవతి
January 13, 2021హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాదిలో పడ్డ కష్టాలు, బాధలు, వైరస్లను భోగి మంటల్లో అగ్ని దేవుడికి ఆహుతి చేసి, రాబోయే నూతన తెలుగు సంవత్సరంలో ప...
వాళ్ల ఆందోళన దేనికో వాళ్లకే తెలియదు: హేమమాలిని
January 13, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి అలనాటి బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ...
బీటీ ప్రత్యామ్నాయం సూటి
January 13, 2021మరో మూడేండ్లలో అందుబాటులోకి విత్తనాలుఅగ్రి వర్సిటీ పరిశోధనలతో సత్ఫలితాలు
కమిటీ వద్దు.. చట్టాల రద్దే కావాలి..
January 12, 2021న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, ప్రభుత్వంతో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటుచేసింది. అయితే, ఆందోళన చేస్తున్న రైతులు.. తమకు కమిటీ వద్దు.. చట్...
ఖలిస్థాన్ మద్దతుదారులు ఉన్నారు.. ఐబీ రిపోర్ట్ ఇస్తాం!
January 12, 2021న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఉన్నారని సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. ఇందుకు సం...
'రైతే ధర నిర్ణయించే స్థాయికి చేరేలా సీఎం కేసీఆర్ కృషి'
January 12, 2021రంగారెడ్డి : పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే స్థాయికి చేరేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకర...
48 వ రోజుకు చేరిన రైతు ఉద్యమం
January 12, 2021న్యూఢిల్లీ : కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఉద్యమం 48 వ రోజుకే చేరింది. రైతులకు మద్దతుగా బాబా నసీబ్ సింగ్ మన్ పంజాబ్లోని ఫిరోజ్పూర్లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చే...
ఆపుతారా ఆపాలా ?
January 12, 2021కొత్త వ్యవసాయ చట్టాల అమలును నిలిపేయండిరైతుల ఉద్యమంపై సర్కారు తీరు సరిగా లేదు
ప్రతిపక్ష నేతలతో భేటీ కానున్న సోనియా
January 11, 2021న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. రైతుల ఆందోళనపై త్వరలో ప్రముఖ ప్రతిపక్ష నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల...
15న రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలు: తోమర్
January 11, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలు ఈ నెల 15న జరుపుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ వ...
పశువులకూ వసతి గృహం..! ఎక్కడంటే..?
January 11, 2021హైదరాబాద్ : వ్యవసాయంతోపాటు పాడిపశువుల ద్వారానూ అన్నదాతకు ఆదాయం రావలన్నఆలోచనతో కెసిఆర్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తొలి పశువుల హాస్టల్ ను సిద్ధిపేటజిల్లాలో ఏర్పాటు చేసింది. అన్నిహంగులతో పాటు ఈ హాస్టల్...
'బీజేపీ పేద్ద చెత్త పార్టీ.. చెత్త లీడర్లతో నిండిపోయింది'
January 11, 2021కోల్కతా: రైతుల ఆందోళనపై బీజేపీ మొండి వైఖరి కారణంగా దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే పరిస్థితి నెలకొని ఉన్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి విమర్శించారు. భారత్లో ఆహార సంక్షోభ...
‘26 తర్వాత.. నా రాజీనామాను ఆమోదించండి’
January 11, 2021చండీగఢ్: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. హర్యానా ఎమ్మెల్యే, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) చీఫ్ అభయ్ సింగ్ చౌతాలా తాజాగా దీని కోసం రాజ...
అసలు ఏం జరుగుతోంది.. కేంద్రంపై సుప్రీం సీరియస్
January 11, 2021న్యూఢిల్లీ: రైతుల ఆందోళన విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. కొత్త వ్యవసాయ చట్టాల అమలును మీరు నిలిపేస్తారా లేక మమ్మల్ని ఆ పని చేయమంటారా అంటూ ప్రశ్ని...
‘రైతు ఆందోళనల వెనుక.. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పాత్ర..’
January 10, 2021చండీగఢ్: రైతు ఆందోళనల వెనుక కాంగ్రెస్, కమ్యూనిస్టుల పాత్ర ఉన్నట్లుగా బయటపడుతున్నదని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు. ఆదివారం తాను నిర్వహించ తలపెట్టిన కిసాన్ మహాసభను అడ్డుకునే సంఘటన ప్...
కదం తొక్కిన పసుపు రైతు
January 10, 2021ఎంపీ అర్వింద్ రాజీనామాకు డిమాండ్ నిజామాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపు రైతులు రోడ్డెక్కారు. పసుపు ...
ఆర్మూర్లో పసుపు రైతుల నిరసన.. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు
January 09, 2021అర్మూర్ : పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై శనివారం పసుపు రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు వ్యతిరేకంగా రైతులు నినదించారు...
పొలాల్లో తిరుగుతున్న మొసలి.. పట్టుకున్న రైతులు
January 09, 2021గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలో గత కొన్నిరోజులుగా పంటపొలాల్లో సంచరిస్తూ భయ భ్రాంతులకు గురిచేస్తున్న మొసలిని రైతులు పట్టుకున్నారు. జిల్లాలోని మల్దకల్ మండలంలోని దాసరిపల్లి, ఉలిగేపల్లి గ్రామాల్లో ఉన్...
లా వాప్సీ.. ఘర్ వాప్సీ!
January 09, 2021చట్టాలను వెనక్కు తీసుకొంటేనే మేం ఇండ్లకు కేంద్ర ప్రభుత్వాన...
లా వాపసీ తర్వాతే మేం ఘర్వాపసీ: రైతుల ఆల్టిమేటం
January 08, 2021న్యూఢిల్లీ: కేంద్రం తన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే తాము తిరిగి ఇంటికి వెళ్తామని రైతు సంఘం నేత ఒకరు చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్...
రైతుల ట్రాక్టర్ మార్చ్
January 08, 2021ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ర్యాలీన్యూఢిల్లీ, జనవరి 7: కేంద్రంతో జరుగనున్న మలి విడత చర్చలకు ఒక...
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్ మార్చ్
January 07, 2021న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు సింగు, తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో గురువారం ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారు. సుమారు 3500పైగా ట్రాక్టర్లతో ...
నేడు ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ
January 07, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని చుట్టూ సుమారు 135 కిలోమీటర్ల పొడవున్న హైస్పీడ్ రహదారి ఈరోజు ట్రాక్టర్లతో నిండిపోనుంది. రోజూ కార్గో ట్రక్కులు ఉరుకులుపెట్టే ఆ రోడ్డుపై రైతుల ట్రాక్టర్లు కదం తొక్కనున్నాయి. క...
వ్యవసాయ చట్టాలపై విచారణకు సుప్రీంకోర్టు సంసిద్ధత
January 06, 2021న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను విచారించచేందుకు సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. రైతుల గందరగోళంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్...
రైతుల ఖాతాల్లో 6,014.45 కోట్లు జమ
January 06, 2021హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 56,57,489 మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 6,014.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్ట...
స్వార్థంతోనే మా టవర్ల కూల్చివేత: రిలయన్స్
January 05, 2021చండీగఢ్: స్వార్థ పరశక్తులే పంజాబ్ రాష్ట్రంలోని తమ టవర్లను కూల్చివేశామని రిలయన్స్ జియో ఇన్ఫో డాట్ కామ్ దాఖలు చేసిన పిటిషన్ను పంజాబ్-హర్యానా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వా...
‘జనవరి 26 పరేడ్లో ట్రాక్టర్ ర్యాలీకి 7న రిహార్సిల్స్..’
January 05, 2021న్యూఢిల్లీ: జనవరి 26న పరేడ్లో ట్రాక్టర్ల ర్యాలీ కోసం ముందుగా రిహార్సిల్స్ నిర్వహిస్తామని రైతు నేతలు తెలిపారు. జనవరి 7న తూర్పు, పశ్చిమతో సహా ఢిల్లీలోని నాలుగు సరిహద్దుల్లో ట్రాక్టర్ మార్చ్ నిర్వహి...
'బీజేపీ రైతు విరోధి.. ధనిక పక్షపాతి'
January 05, 2021లక్నో: అధికార బీజేపీపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరు రైతుల కంటే తనకు ధనవంతులే ఎక్కువ అన్న...
ఆయిల్ పామ్ రైతులకు రుణాలివ్వండి: నిరంజన్రెడ్డి
January 05, 2021హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు ప్రోత్సాహకానికి రైతులకు రుణాలు అందించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బ్యాంకు అధికారులను కోరారు. ఆయిల్పామ్ సాగు,...
రైతమ్మే..వ్యాపార రాణెమ్మ!
January 05, 2021రైతే.. రాజు కావచ్చు, కాకపోవచ్చు. కానీ, వ్యాపారిగా మాత్రం మారాల్సిందే. మార్కెట్ కోణంలో ఆలోచించాల్సిందే. వినియోగదారుల మనస్తత్వాన్ని, అవసరాలను అర్థం చేసుకోవాల్సిందే. అదే జరిగితే, లాభాల పంటే!...
విపరీతమైన ఒత్తిడిలో కేంద్రం
January 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తాము చేస్తున్న ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల ...
రైతు ఆందోళన: పోలీసు అకృత్యాలపై సీజేఐకి పంజాబ్ విద్యార్థుల లేఖ
January 04, 2021న్యూఢిల్లీ/ చండీగఢ్: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీ...
రైతుల ఖాతాల్లో రూ.156 కోట్లు జమ
January 04, 2021మహబూబ్నగర్ : జిల్లాలో రైతుబంధు పథకం కింద ఈ యాసంగికి సంబంధించి ఇప్పటివరకు 1,66, 976 మంది రైతుల ఖాతాల్లో రూ.156 కోట్లు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. సోమవారం జిల్లా పరి...
కానూన్ వాపసీ తక్ ‘నో ఘర్ వాపసీ’
January 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతులు తమ పట్టు వీడలేదు. ఎటువంటి పురోగతి లేకుండానే సోమవారం ఏడో దఫా చర్చలు ముగియడంతో వ్యవసాయ చట్టా...
చట్టాలు రద్దు చేయం:సుప్రీంకోర్టుకెళ్లమన్నారు!
January 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయబోమని, అందుకోసం సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చునని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తమకు చెప్పారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేత సర్వాన్సింగ్ ...
మీ భోజనం మీదే.. మా ఫుడ్ మాకే
January 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులు, రైతు సంఘాల నేతలు సోమవారం కేంద్ర మంత్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడానికి నిరాకరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు...
తదుపరి సమావేశంలో అర్థవంతమైన చర్చలు: తోమర్
January 04, 2021న్యూఢిల్లీ: రైతు నేతలతో శుక్రవారం జరిగే తదుపరి సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరుగవచ్చని ఆశిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. 41 రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం సోమవ...
అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోం.. రైతులకు కేంద్రం స్పష్టం
January 04, 2021న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోలేమని కేంద్రం తెలిపింది. 41 రైతు సంఘాల నేతలతో సోమవారం నిర్వహించిన ఏడో విడత చర్చల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్...
రైతుబంధు వద్దనుకునే వాళ్ల కోసం ‘గివ్ ఇట్ అప్’
January 04, 2021నారాయణపేట : రైతుబంధు పథకాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలనుకుంటున్న పట్టాదారులు తమ వ్యవసాయ విస్తీర్ణాధికారులకు ‘గివ్ ఇట్ అప్’ ఫారం ద్వారా వివరాలు పూర్తి చేసి ఇవ్వవచ్చని కలెక్టర్ డి. హరిచందన ఒక ప్రకటనలో...
కేంద్రం, రైతు నేతల మధ్య ఏడో విడత చర్చలు
January 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల సంఘాల నాయకుల మధ్య ఏడో విడత చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, రైతుల ప్రతి...
జనరల్ డయ్యర్లా సీఎం ఖట్టర్
January 04, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల పట్ల హర్యానా ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ ఛద్దా అన్నారు. సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తు...
ఆయిల్పామ్ రైతుకు 2,592 కోట్ల సబ్సిడీ
January 04, 2021సాగు ఖర్చులో యాభై శాతం సబ్సిడీనాలుగేండ్లలో ఎకరాకు ఖర్చు రూ...
హోరు వానలో జోరు దీక్ష
January 04, 2021ఢిల్లీలో భారీ వర్షం.. నిరసన వేదికల్లోకి వాన నీరుటెంట్లలోకి నీరు చ...
4న రైతులతో చర్చలు: రాజ్నాథ్తో తోమర్ భేటీ
January 03, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చలు జరుపనున్నారు. ఈ నే...
వ్యవసాయ చట్టాలపై కేంద్రం మొండితనం వీడాలి
January 03, 2021న్యూఢిల్లీ: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం మొండితనాన్ని వీడాలని రైతు సంఘాలు ఆదివారం స్పష్టం చేశాయి. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే తమ ఆందోళనను విరమి...
‘ప్రజలు, రైతుల ప్రయోజనాలు కాపాడటమే నిజమైన ప్రజాస్వామ్యం’
January 03, 2021న్యూఢిల్లీ: ప్రజలు, రైతుల ప్రయోజనాలు కాపాడటమే నిజమైన ప్రజాస్వామ్యం అని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పారు. కేంద్రంలోన...
కిసాన్ గణతంత్ర పరేడ్ నిర్వహిస్తాం..
January 02, 2021హైదరాబాద్: ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొత్త రైతు చట్టాలను రద్దు చేయకుంటే.. ఈనెల 26వ తేదీన ఢిల్లీలో కిసాన్ గణతంత్య్ర పరేడ్ను నిర్వహిస్తామని రైతు సంఘాలు పేర్కొన్నాయి. 40 రైతు సం...
50 శాతం రైతు సమస్యలు పరిష్కరించారన్నది అబద్ధం: యోగేంద్ర యాదవ్
January 01, 2021న్యూఢిల్లీ: రైతు సమస్యలు 50 శాతం పరిష్కారమైనట్లు కేంద్రం చెబుతున్న వాదనలు అబద్ధమని స్వరాజ్ ఇండియాకు చెందిన యోగేంద్ర యాదవ్ అన్నారు. మూడు వ్యవసాయ బిల్లుల రద్దు, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన...
‘4న ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే.. రైతులే నిర్ణయిస్తారు’
January 01, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న తమ డిమాండ్పై ఈ నెల 4న ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తదుపరి కార్యాచరణపై రైతులే నిర్ణయం తీసుకుంటారని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి యుధ్వీర్ సింగ...
కొత్త దశాబ్దపు తొలిరోజునా.. రోడ్లపైనే రైతులు
January 01, 2021న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దుచేయాలనే డిమాండ్తో రైతులు చేస్తున్న ఆందోళనలు 37వ రోజుకు చేరాయి. రైతుల డిమాండ్లపై ఇప్పటివరకు ఆరుసార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పటికీ అవి ఫలప్రదం కాలేదు...
పోలీస్ బారికేడ్లు తొలగించి ముందుకుసాగిన రైతులు
December 31, 2020జైపూర్: రాజస్థాన్ రైతులు ఎట్టకేలకు బారికేడ్లను తొలగించి హర్యానా వైపుగా ముందుకుసాగారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆ రాష్ట్ర రైతులు హర్యానాకు వెళ్లేందుకు ప్రయత్నించగా రాజస్థాన్-హర్యా...
ఎక్స్పైరీ లైసెన్సుతో రైతుకు శఠగోపం
December 31, 2020భోపాల్: ఇప్పటికే కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనను విరమింపజేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పులి మీద పుట్రలా మ...
హర్యానాలో బీజేపీకి షాక్.. లోకల్ పోరులో ఔట్
December 30, 2020చండీగఢ్/ న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన ప్రభావం హర్యానాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలపై పడింద...
సీఎం కేసీఆర్ చిత్రపటానికి నల్లగొండ రైతుల క్షీరాభిషేకం
December 30, 2020నల్లగొండ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు చిత్రపటానికి నల్లగొండ రైతులు క్షీరాభిషేకం చేశారు. నకిరేకల్తో పాటు మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు సాగునీరందించే బ్రాహ్మణ వెల్లెంల(...
రైతులతో కలిసి కేంద్ర మంత్రుల లంగర్ భోజనం
December 30, 2020న్యూఢిల్లీ: గురుద్వారాల్లో కల్పించే ఉచిత భోజనాన్ని లంగర్ అంటారు. ఇవాళ ఇద్దరు కేంద్ర మంత్రులు మధ్యాహ్నం ఆ భోజనం చేశారు. రైతులతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన చర్చల సమయంలో ఈ ...
వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం ససేమిరా?
December 30, 2020న్యూఢిల్లీ: రైతు సంఘాల నేతలతో బుధవారం జరిగిన చర్చల్లో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు నిరాకరించిందని సమాచారం. ఇప్పటికైనా అన్నదాతల ఆందోళనను విరమించాలని కేంద్రం అభ్యర్థించినట్లు సమాచ...
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి : మంత్రి ఎర్రబెల్లి
December 30, 2020వరంగల్ రూరల్ : రాయపర్తి మండలంలోని కేశవపురం లో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, కాట్రపల్లి లో రైతు వేదిక,పల్లె ప్రకృతి వనం, మొరిపిరాల(అర్ & అర్ కాలనీ) లో రైతు వేదిక, రాయపర్తిలో రైతు వేదిక, పల్లె ప...
'రాహుల్ పుట్టుకతోనే సంపన్నుడు.. నేను రైతు బిడ్డను..'
December 30, 2020న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పుట్టుకతోనే సంపన్నుడు అని.. తాను రైతు కుటుంబంలో జన్మించానని, అన్నదా...
రద్దుపైనే చర్చలు జరగాలి
December 30, 2020కేంద్రానికి రైతు సంఘాల లేఖన్యూఢిల్లీ: నెల రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనోద్యం చేస్తున్న రైతు సంఘాలు కేంద్ర ప్రభు...
హస్తిన నుంచే సేద్యం చేయలేం: కేంద్రానికి పవార్ చురక
December 30, 2020న్యూఢిల్లీ: సుదూర గ్రామాల్లో శ్రమిస్తున్న అన్నదాతలతో సంబంధం ఉన్న వ్యవసాయంపై ఢిల్లీలో కూర్చుని నిర్ణయాలు చేయలేరని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్...
కేంద్ర ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదు
December 29, 2020పెద్దపల్లి/ధర్మారం : కేంద్ర ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జిల్లాలోని ధర్మారం మండలంలో మంత్రి ఈశ్వర్ పర్యటించా...
ములుగు జిల్లాలోని ప్రతి ఎకరాకు గోదావరి నీళ్లు
December 29, 2020ములుగు : ములుగు జిల్లాలోని ప్రతి ఎకరాకు గోదావరి నీళ్లు అందిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలో రూ. 22...
వెద పద్ధతిలో సాగు పరిశీలన
December 29, 2020కొండపల్కలను సందర్శించిన సిద్దిపేట రైతులుమానకొండూర్ రూరల్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామంలో చేపట్టిన వెద...
మా అంజెండాను కేంద్రం ఒప్పుకోవడం లేదు..
December 28, 2020ఢిల్లీ: తమ అజెండాను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని రైతు సంఘాలు మండిపడ్డాయి. అజెండాపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. చర్చలపై కేంద్రం రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోందని ధ్వజమెత్తాయి. కొ...
రైతు నిరసనలకు మద్దతుగా.. మొబైల్ టవర్ల ధ్వంసం
December 28, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా పంజాబ్లో మొబైల్ టవర్లను ధ్వంసం చేస్తున్నారు. మొగా సమీపంలోని ఏక్తా నగర్ స్థానికులు ఆదివారం రాత్రి మొబైల్ టవర్ను ధ్వంసం చే...
రైతు ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదు: శరద్ పవార్
December 28, 2020ముంబై: రైతు ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటంపై ఆయన మాట్లాడారు. అగ్రి చట్టాలను కేం...
30న రైతులను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం
December 28, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో చ...
తొలిరోజు 18.65 లక్షల మందికి రైతుబంధు సాయం
December 28, 2020హైదరాబాద్ : ప్రస్తుతం యాసంగి సీజన్కు సంబంధించి పంట సాయం కోసం రైతుబంధు పంపిణీని సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. తొలిరోజు ఎకరం పొలం ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లో రూ. 5 వేల చొప్పున జమచేసింది.&nb...
నయా సేద్యం.. నల్ల వరిపై యువ రైతుల దృష్టి
December 28, 2020-నాగసముద్రంలో రెండున్నర ఎకరాల్లో బ్లాక్రైస్ -మరో ఏడున్నర ఎకరాల్లో 10 రకాల వంగడాలు
టమాటా రైతులకు అండగా ఐటీ ఉద్యోగులు
December 28, 2020హైదరాబాద్ : ఐటీ ఉద్యోగులు.. టమాట రైతులకు అండగా నిలిచారు.. ప్రస్తుతం మార్కెట్లో టమోట ధరలు చాలా తక్కువగా ఉండటంతో గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. నగరంలో టమాట కేజీ ధర రూ.10 నుంచి...
నిరసనల ‘మోత’
December 28, 2020మన్ కీ బాత్కు కౌంటర్గా పళ్లాలు మోగించిన రైతులున్యూఢిల్లీ/చండీగఢ్, డిసెంబర్ 27: ప్రధాని ‘మన్ కీ బాత్' కార్యక్రమం సందర్భంగా రైతులు వినూత్న నిరసన తెలిపారు. ఆదివారం ఈ కార్యక్రమం రేడియ...
సన్నకారు రైతులకు ముందుగా..
December 28, 2020పది రోజులపాటు రైతుల ఖాతాల్లో జమవిజయ, బ్యాంక్ ఆఫ్ బరోడాఖాతాదారులకు కొంత ఆలస్యం! హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతుబంధు పథకం కింద యాసంగి పెట్టుబడి సాయం ము...
ఉధృతంగా అన్నదాత ఉద్యమం.. విదేశాలకు ‘రాహుల్’
December 27, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యక్తిగత పనిపై ఇటలీ పర్యటనకు వెళ్లడంపై విమర్శలు వెల...
రైతులపై అర్బన్ నక్సల్స్ ఆరోపణ ఫూలిష్నెస్
December 27, 2020చండీగఢ్: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నదాతల్లో ‘అర్బన్ నక్సల్స్’ ఉన్నారని అధికార బీజేపీ నేత చేసిన వ్యాఖ్యపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మండిపడ్డారు. బీజేపీ నేత వ్యాఖ...
ప్రధాని మన్ కీ బాత్.. తలెల చప్పుళ్లతో రైతుల నిరసన
December 27, 2020న్యూఢిల్లీ: ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా రైతులు తలెల శబ్దాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రేడియోలో ప్రధాని ప్రసంగం కొనసాగినంతసేపు ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట...
రైతులను ఏడ్పించడం మానుకోవాలి: మండలి చైర్మన్ గుత్తా
December 27, 2020నల్లగొండ: కేంద్రం రైతులను ఏడ్పించడం మానుకోవాలని, వ్యవసాయ చట్టాల అమలును తక్షణమే నిలిపివేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈనెల 29న రైతులతో జరుగనున్న చర్చలు ఫలప్రదం అయ్యేలా చూ...
రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి : ఎమ్మెల్సీ కవిత
December 26, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటున్న విధానం...
రైతుల కోసం బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక్కటవ్వాలి: శివసేన
December 26, 2020ముంబై: ప్రజా సమస్యలపై కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ను నిలదీయడంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మహారాష్ట్రలో దాని మిత్రపక్షం శివసేన అభిప్రాయ పడింది. కాంగ్రెస్ పార్టీ తన న...
బీజేపీకి మాజీ ఎంపీ హరీందర్ సింగ్ ఖల్సా రాజీనామా
December 26, 2020ఫతేగఢ్ సాహిబ్: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ బీజేపీకి చెందిన మాజీ ఎంపీ హరీందర్సింగ్ ఖల్సా.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. నిరసన తెలుపుతున్న రైతుల పట్ల బీజేపీ నాయకత్వానికి ఉద...
29న వరంగల్ రూరల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
December 26, 2020వరంగల్ రూరల్ : ఈ నెల 29 న వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంత చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హన్మకొండలోని తన నివాసంలో పరకాల రూరల...
భారత రైతుల నిరసనపై అమెరికా సెనేటర్ల ఆందోళన
December 26, 2020వాషింగ్టన్: భారతదేశంలో రైతుల నిరసనపై అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో అమెరికన్ అయిన ప్రమీలా జయపాల్ సహా ఏడుగురు అమెరికా సెనేటర్ల బృందం తమ దేశ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు లేఖ రాస...
29న చర్చలు నిర్వహించండి.. కేంద్రానికి రైతు నేతల లేఖ
December 26, 2020న్యూఢిల్లీ: ఈ నెల 29న చర్చలు నిర్వహించాలని రైతు సంఘాల నేతలు కేంద్రానికి లేఖ రాశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద నెల రోజులకుపైగా నిరసనలు చేస్తున్న 40 రైతు సంఘాల నేతలు...
29న రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా
December 26, 2020వరంగల్ రూరల్ : ఈ నెల 29న వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టబోయే ధర్నా కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంత చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పి...
అగ్రి చట్టాలను వ్యతిరేకిద్దాం.. రైతులను రాజులను చేద్దాం..
December 26, 2020వరంగల్ : పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జాతర కొనసాగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అగ్రి చట్టాలను వ్యతిరేకించి రైతులను రాజులను చేద్దామని...
ప్రజాస్వామ్యం గురించి నాకే నేర్పుతారా ?
December 26, 2020హైదరాబాద్: జమ్మూకశ్మీర్ ప్రజల కోసం ఇవాళ ప్రధాని మోదీ సేహత్ స్కీమ్ను ప్రారంభించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని బలోపే...
రైతుబంధు 28 నుంచి
December 26, 2020యాసంగి పెట్టుబడి సాయం అన్నదాతల ఖాతాల్లోకి 59.32 లక్షల మందికి రూ.7,300 కోట్లు సిద్ధంఈసారి అదనంగా 1.70 లక్షల మందికి
ట్రాక్టర్లతో రిపబ్లిక్ డే పరేడ్కు వస్తాం.. కేంద్రానికి రైతుల హెచ్చరిక
December 25, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే జనవరి 26న జరిగే పరేడ్కు ట్రాక్టర్లలో వచ్చి పాల్గొంటామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. అగ్రి చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనంత ...
హోటల్ వెనుక నుంచి జారుకున్న బీజేపీ నేతలు
December 25, 2020చండీగఢ్: రైతులను చూసిన బీజేపీ నేతలు పోలీస్ రక్షణతో హోటల్ వెనుకవైపు నుంచి మెల్లగా జారుకున్నారు. పంజాబ్లోని ఫగ్వారాలో ఈ ఘటన జరిగింది. మాజీ ప్రధాని అటల్ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు శుక్రవారం ఒక ...
జియో టవర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయించిన రైతులు
December 25, 2020చండీగఢ్ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు పంజాబ్లోని మన్సాలో రిలయన్స్ జియో టవర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. రాష్ట...
రైతు చట్టాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: ప్రధాని మోదీ
December 25, 2020హైదరాబాద్: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలపై కొందరు తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్నారని, భూముల్ని లాక్కుకుంటున్నారని అబద్ధాలు వ్యాపిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ కిసా...
రైతు చట్టాలను ఓ ఏడాది పాటు అమలు చేయనివ్వండి..
December 25, 2020హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన ఓ సభలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. రైతు ఆందోళనలను ఉద్దేశించి మాట్లాడారు. ధర్నాల్లో పాల్గొంటున్నవారంతే రైతులే అని, వారంతా రైతు ...
రైతుల ఖాతాల్లోకి 18వేల కోట్లు.. రిలీజ్ చేసిన ప్రధాని
December 25, 2020హైదరాబాద్: కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి 18 వేల కోట్లు రిలీజ్ అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఆ మొత్తాన్ని రిలీజ్ చేశారు. సుమారు 9 కోట...
నేడు రైతులతో ప్రధాని భేటీ
December 25, 2020న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవార...
చర్చలకు మరో లేఖ
December 25, 2020ఎంఎస్పీపై కొత్త డిమాండ్లు పెట్టకుండా రండిరైతు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం తాజా లేఖనిర్దిష్ట ప్రతిపాదనలివ్వండి: రైతు సంఘాల నేతలున్యూఢిల్లీ, ...
ఎంపీ అర్వింద్కు మతిభ్రమించింది
December 25, 2020ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలతో వెల్లువెత్తిన నిరసనలునిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో దిష్టిబొమ్మల దహనంనమస్తే తెలంగాణ నెట్వర్క్: ఎమ్మెల్సీ కల్వకుంట...
ఎన్నికలప్పుడే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు:ఎన్సీపీ ఆరోపణ
December 24, 2020ముంబై: ఎన్నికలు ముందుకు వస్తున్నప్పుడే రైతుల ఖాతాల్లో ప్రధాని నరేంద్రమోదీ నిధులు జమ చేస్తారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఆరోపించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) ...
దుష్యంత్ చౌతాలా రాజీనామాకు అన్నదాతల పట్టు
December 24, 2020దుష్యంత్ చౌతాలా రాజీనామాకు పట్టుచండీగఢ్: కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిరవధిక ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఇంతకుముందు హర్యానా సీఎం మనోహర...
మీ సౌలభ్యం మేరకు చర్చలకు రండి.. రైతు నేతలకు కేంద్రం లేఖ
December 24, 2020న్యూఢిల్లీ: రైతు నేతల సౌలభ్యం మేరకు చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి పిలుపునిచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద సుమారు నెల రోజులుగా నిరసనలు చేస్తున్న రైతు ...
కాంగ్రెస్సే ‘రాహుల్’ను సీరియస్గా తీసుకోవట్లేదు..
December 24, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్గాంధీ ఏం చెప్పినా, ఆయనను ఆ పార్టీ నేతలే సీరియస్గా తీసుకోవట్లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ఉత్తరప్రద...
రైతులకు మద్దతు తెలిపారో.. ఆప్కు బీజేపీ హెచ్చరికలు
December 24, 2020న్యూఢిల్లీ: ఢిల్లీ జల్బోర్డ్ వైస్ చైర్మన్, ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా కార్యాలయంపై గురువారం దాడి చేసి, విధ్వంసానికి దిగారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్ల...
ప్రధాని మోదీ అసమర్థుడు.. ఆ నలుగురి కోసమే పనిచేస్తున్నారు
December 24, 2020హైదరాబాద్: పెట్టుబడిదారుల కోసం మాత్రమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్ల...
అహానికిపోయి ఇరుక్కున్న కేంద్ర ప్రభుత్వం..
December 24, 2020న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అహంభావంతో వ్యవహరిస్తున్నదని, ఇప్పుడు పూర్తిగా అందులో ఇరుక్కుపోయిందని ఢిల్లీ వ్యవసాయశాఖ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. వ్యవసాయ ...
పోలీసుల కస్టడీలో ప్రియాంకా గాంధీ
December 24, 2020హైదరాబాద్: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రియాంకా ఇవాళ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట...
29న వరంగల్ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష
December 24, 2020వరంగల్ రూరల్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ నెల 29న నిరాహార దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి ర...
రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
December 24, 2020న్యూఢిల్లీ : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం శుక్రవారం 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2వేల చొప్పున జమచేయనున్నది. అందుకు అవసరమైన రూ. 18వేల కోట్లను ప్రధాని మోదీ వీడియో...
రైతు ఆందోళనలకుచర్చలే పరిష్కారం
December 24, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ : దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు చర్చలే సరైన పరిష్కార మార్గమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా.. వ్యవసాయ రంగంలో వి...
40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
December 24, 2020రైతుల ప్రయోజనాల కోసం ప్రతి గింజనూ కొంటున్నాంపౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వానకాలం ...
పెండ్లిని వాయిదా వేసుకుని.. రైతు నిరసనల్లో పాల్గొన్న వ్యక్తి
December 23, 2020చండీగఢ్: పెండ్లి కోసం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి దానిని వాయిదా వేసుకుని రైతు నిరసనలలో పాల్గొన్నాడు. పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లాలోని గ్రామానికి చెందిన సత్నం సింగ్ దుబాయ్లో ఉద్యోగం చేసేవాడు. ...
ప్రకృతి సేద్యం వైపు మొగ్గుచూపాలి : మంత్రి జగదీశ్రెడ్డి
December 23, 2020సూర్యాపేట : రైతులు ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా బుధవారం మునగాల మండలం నరసింహులుగూడెం గ్రామంలో ప్రకృతి సేద్యం చేస్తున్న...
భవిష్యత్ మొత్తం సేంద్రియ వ్యవసాయానిదే : వెంకయ్య నాయుడు
December 23, 2020హైదరాబాద్ : భారతీయ సంప్రదాయ వ్యవసాయ విధానమైన సేంద్రియ పంట విధానాన్ని తిరిగి వాడుకలోకి తీసుకురావాలని, అదే దేశ వ్యవసాయానికి భవిష్యత్ దిక్సూచి అని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జాతీయ రైత...
రైతులకు కేంద్రం తీపి కబురు.. రెండ్రోజుల్లో ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ
December 23, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత ఒక్కో రైతుల ఖాతాలో రూ.2000 చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. అందుకు అవసరమయ్...
రైతు ఆందోళనలకు కేరళ మద్దతు : సీఎం విజయన్
December 23, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 28 రోజులకు చేరుకున్నది. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయ...
రైతులు ఉద్యమాన్ని ఉపసంహరిస్తారని భావిస్తున్న : రాజ్నాథ్
December 23, 2020న్యూఢిల్లీ : త్వరలోనే రైతులు తమ ఉద్యమాన్ని ఉప సంహరించుకుంటారని తాను భావిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. బుధవారం మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ ...
రాహుల్కు సేద్యం ఏం తెలుసు.. యూపీ మంత్రి ఎద్దేవా
December 23, 2020బరేలీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్గాంధీకి వ్యవసాయం గురించి ఏమీ తెలియదని ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ మంగళవారం వ్యాఖ్యానించారు. బార్లీకి, గోధుమలకు మధ్య తేడా కూడా ఆయనకు తెలియదన్నారు. వి...
క్రిస్మస్ రోజున రైతుల అకౌంట్లలో పీఎం కిసాన్ యోజన నగదు జమ
December 21, 2020న్యూఢిల్లీ : క్రిస్మస్ పండుగ రోజున దేశంలోని రైతుల బ్యాంకు అకౌంట్లలో పీఎం కిసాన్ యోజన పథకం నగదును జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 80 మిలియన్ల మంది రైతులకు రూ.18,000 కోట్ల విలువైన చెల్లింపులు...
రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఉద్యమించాలి
December 21, 2020నల్లగొండ : కేంద్ర వ్యవసాయ చట్టాలతో మార్కెట్ కమిటీలు, వ్యవసాయ మార్కెట్లు నామమాత్రంగా, అనామకంగా కునారిల్లిపోతాయి. అంతిమంగా రైతులు నానా అవస్థలు పడుతారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నల్గొండ నూతన వ...
ఎడిబుల్ ఆయిల్ హబ్గా తెలంగాణ : నాబార్డ్ ఛైర్మన్
December 21, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో 8 లక్షల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ పంటను ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమని నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు ప్రశంసించారు. రాబోయే నాలుగేండ్లలో ఎడిబుల్ ఆయిల...
హలాలకు కలాల మద్దతు
December 21, 2020రైతుకు అండగా గళమెత్తిన కవులు, కళాకారులుకేంద్ర వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ఖైరతాబాద్: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్య...
సోమవారం 24 గంటలపాటు రైతుల రిలే నిరాహార దీక్ష
December 20, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. గత 25 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసన చేస్తున్న రైతు సంఘాల...
మోదీ మాట్లాడినంత సేపు తలెల శబ్దం చేద్దాం!
December 20, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య పలు ధపాలుగా చర్చలు జరిగినా అంగీకారం కుదరకపోవడ...
రైతులకు మరుగుదొడ్లు, గీజర్లు, గుడారాలు విరాళం
December 20, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద గత 25 రోజులుగా నిరసనలు చేస్తున్న రైతులకు దేశ, విదేశాల నుంచి మద్దతు, సహాయ సహకారాలు లభిస్తున్నా...
గురుద్వారాలో ప్రధాని మోదీ ప్రార్థనలు
December 20, 2020న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఆకస్మికంగా ఢిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్కు వెళ్లారు. తన షెడ్యూల్లో లేకపోయినా అప్పటికప్పుడు మోదీ గురుద్వారాకు వెళ్లడం ఆశ్చర్యపరి...
25న రైతులతో ప్రధాని సమావేశం
December 20, 2020లక్నో : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి సందర్భంగా ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో సంభాషించనున్నట్లు బీజేపీ తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని 2500కిపైగా ప్రదేశాల్లో బీజేపీ ‘కిసాన్ సంవాద...
నేడు రైతు అమరవీరులకు నివాళి
December 20, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్...
చర్చల్లో తప్పుదోవ పట్టిస్తున్న తోమర్: ఏఐకేఎస్సీసీ
December 19, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తాము చేపట్టిన ఆందోళనతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని అఖిలభారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్సీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ...
డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వెనక్కు తగ్గం
December 19, 2020న్యూఢిల్లీ: మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు 2,3 రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని శనివారం వెల్లడించారు. వ్యవసాయ చట్టాల రద్దు క...
రైతులకు మద్దతుగా ఆర్ఎల్పీ చీఫ్ బెనివాల్ రాజీనామా
December 19, 2020న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) చీఫ్ హనుమాన్ బెనివాల్ మూడు పార్లమెంటరీ కమ...
‘2 లక్షల మంది రైతులతో 26న ఢిల్లీకి భారీ ర్యాలీ’
December 19, 2020జైపూర్: ఈ నెల 26న రెండు లక్షల మంది రైతులు, యువతతో రాజస్థాన్ నుంచి ఢిల్లీకి భారీ ర్యాలీగా వెళ్తామని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) అధినేత, ఎంపీ హనుమాన్ బెనివాల్ తెలిపారు. వ్యవసాయ చట్...
కెనడాకు బదులు రైతుల సేవలో సెలూన్ ఓనర్
December 19, 2020న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన ఓ సెలూన్ ఓనర్ తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఈ ఏడాది ప్లాన్ చేసుకున్న కెనడా టూర్ను రద్దు చేసుకున్నారు. తన టీమ్తో కలిసి ఢిల్లీ శివారులోని సింగు సరిహద్దుకు చేరుకున్...
రైతు ఇంట్లో అమిత్ షా, బీజేపీ నేతల భోజనం
December 19, 2020కోల్కతా: పశ్చిమ బెంగాల్ సందర్శనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక రైతు ఇంట్లో భోజనం చేశారు. పశ్చిమ్ మెడినిపూర్ జిల్లాలోని బెలిజూరి గ్రామానికి చెందిన అన్నదాత ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించా...
రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు
December 19, 2020నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ మండలం చిట్యాలలో ఏర్పాటు చేసిన రైతు వేదికను మంత్రులు నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్...
చేతులెత్తి మొక్కుతున్నా
December 19, 2020రైతన్నలారా ప్రభుత్వంతో చర్చలకు రండినాకు మంచిపేరు రావొద్దనే విపక్షాల కుట్ర...
రైతులపై పూలు చల్లిన సీఎం చౌహాన్
December 18, 2020భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి తనదైన స్టైల్ను చాటారు. రైసన్ జిల్లాలో శుక్రవారం జరిగిన 'కిసాన్ కళ్యాణ్' కార్యక్రమంలో పాల్గొన్న రైతులపై పూల జల్లు కురిపించారు. అన్నదాతలను ...
రైతు వ్యతిరేక చట్టాలపైనే మా పోరాటం : బాక్సర్ విజేందర్ సింగ్
December 18, 2020న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక చట్టాలపైనే తమ పోరాటమని, కేంద్ర ప్రభుత్వంపై కాదని కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ అన్నారు. శుక్రవారం టిక్రీ సరిహద్దులో జమీందర విద్యార్థి సంఘం (జేఎస్ఓ...
రైతులను రెచ్చగొడుతున్న కేజ్రీ.. బీజేపీ ఫిర్యాదు
December 18, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెచ్చగొడుతున్నారని బీజేపీ ఆరోపించింది. అందుకోసమే ఢిల్లీ అసెంబ్లీ సమావేశంలో మూడు కేంద్ర వ్యవసాయ చట్టాల ప్రతులను ...
రైతు ఆందోళనకు కొత్త ఏడాదిలోపు పరిష్కారం?
December 18, 2020న్యూఢిల్లీ: మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ న్యూఢిల్లీలో అన్నదాతలు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీనికి నూతన సంవత్సరంలోపు పరిష్కారం లభిస్తుందేమోనని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నర...
వ్యక్తిగత బాండ్ల కోసం రైతులకు నోటీసులు
December 18, 2020లక్నో: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ఆరుగురు రైతులకు ఉత్తరప్రదేశ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తొలుత రూ.50 లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్లు సమర్పించాలని కోరిన అధికారులు అనంతరం ద...
కొత్త రైతు చట్టాలు రాజ్యాంగవిరుద్ధం: జర్నలిస్టు సాయినాథ్
December 18, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న డిమాండ్ సరైందే అని ప్రఖ్యాత జర్నలిస్టు పీ సాయినాథ్ తెలిపారు. ఈ సమస్య పరిష్కారంలో తాను ఎవరి పక్షాన నిలవడంలేదన...
వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తెచ్చినవి కాదు: ప్రధాని మోదీ
December 18, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తీసుకొచ్చినవి కావని, దీని వెనుక దశాబ్దాల పాటు చర్చలు, సంప్రదింపులు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ...
రైతులకు మద్దతుగా డీఎంకే నిరశన దీక్ష
December 18, 2020చెన్నై: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలకు డీఎంకే మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆపార్టీ అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమోళి, పార్టీ నేతలు చెన్నైలో ఇవాళ ఒక్కరోజు న...
ఆ చట్టాలను ఆపండి
December 18, 2020కొంతకాలం వ్యవసాయ చట్టాల అమలును ఆపాలిసమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేస్తాంపీ సాయినాథ్ వంటి నిపుణులు సభ్యులుగా..శాంతియుత నిరసన హక్కు రైతులకు ఉందిఅంత...
ప్రభుత్వాల దృక్పథం మారాలి
December 18, 2020రైతుల సమస్యలపై మన విధానాలు మార్చుకోవాలి: వెంకయ్యన్యూఢిల్లీ: రైతుల సమస్యలపట్ల ప్రభుత్వాలు, పార్లమెంటు, నీతి ఆయోగ్ వంటి విధ...
కల్లం నుంచే.. మిల్లుకు..
December 18, 2020తెలంగాణ సన్నాలకు భారీ డిమాండ్ పోటీ పడి కొంటున్న వ్యాపారులు
రైతుల డిమాండ్లపై దిగొచ్చిన కేంద్రం
December 17, 2020న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అన్నదాతలు చేపట్టిన ఆందోళన నాలుగో వారంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో కేంద్రం ఓ మెట్టు దిగింది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై రాత పూర్వకంగా హామీ ఇచ్...
దేశంలో అశాంతికి కుట్ర.. యోగి సంచలనం
December 17, 2020బరేలీ (ఉత్తరప్రదేశ్) : అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారే రైతుల ఆందోళన వెనుక ఉన్నారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అశాంతిని రేకెత్తిం...
నిరసన తెలిపే హక్కు రైతులకుంది : సుప్రీం కోర్టు
December 17, 2020న్యూఢిల్లీ : నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై బైఠాయించిన రైతులను ఖాళీ చేయించ...
వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై నేడు ‘సుప్రీం’ విచారణ
December 17, 2020న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై, వాటిని వెనక్కి తీసుకోవాలని రైతులు చేస్తున్న ఆందోళనపై గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపనుంది. ...
ఆధునిక పనిముట్లతో అధిక దిగుబడి
December 16, 2020వికారాబాద్ : కాలానికి అనుగుణంగా రైతులు తమ విధానాన్ని మార్చుకొని సాగులో ఆధునిక పనిముట్లు వినియోగిస్తే ఎంతో మేలు జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ధారూరు మండల...
సన్నీ డియోల్కు వై క్యాటగిరీ భద్రత
December 16, 2020హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్కు వై క్యాటగిరీ భద్రతను కల్పించనున్నారు. కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను సన్నీ డియోల్ సమర్థించారు....
కేంద్రం ప్రతిపాదనలు తిరస్కరిస్తూ రైతుల ఈమెయిల్
December 16, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామంటూ కేంద్రం పంపిన లిఖిత పూర్వక హామీని తిరస్కరిస్తూ వ్యవసాయ శాఖకు బుధవారం ఈమెయిల్ పంపింది సంయుక్త్ కిసాన్ మోర్చా. గత వారం చర్చల్లో భాగంగా...
రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు
December 16, 2020వ్యవసాయ చట్టాలపై విపక్షాల కుట్ర ప్రధాని మోదీ ధ్వజంధోర్...
‘రైతుల హక్కుల కోసం పోరాడతాం’
December 15, 2020హల్దియా : దేశంలో రైతుల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం తృణముల్ కాంగ్రెస్ పోరాడుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మంత్రి సువేందు అధికారి అన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగ...
రైతుల అభ్యున్నతికి సహకరిస్తాం : నాబార్డ్ సీజీఎం వైకే రావ్
December 15, 2020ఆదిలాబాద్ : గ్రామీణ ప్రాంతంలోని రైతుల అభ్యున్నతికి నాబార్డ్ పూర్తి సహకారం అందిస్తుందని నాబార్డ్ సీజీఎం వైకే రావ్ అన్నారు. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంట పంచాయతీ పరిధిలో నాబార్డ్ సహకారం...
అగ్రి చట్టాలపై గందరగోళపరిచే వారిని ప్రజలే ఓడిస్తారు: గుజరాత్లో మోదీ
December 15, 2020అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒకవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో పర్య...
'రాజకీయ మనుగడ కోసమే రైతులకు ప్రతిపక్షాల మద్దతు'
December 15, 2020న్యూఢిల్లీ: రాజకీయ మనుగడ కోసమే ప్రతిపక్షాలు రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నాయని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖల మంత్రి గిరిరాజ్సింగ్ విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో మ...
రైతుల ఆందోళనతో రోజుకు 3,500 కోట్ల నష్టం : ఆసోచాం
December 15, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 20 వ రోజుకు చేరుకున్నాయి. రైతుల ఆందోళన మూడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడం ప్రారంభించింది. ...
అన్నదాత దీక్ష
December 15, 2020ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నేతల నిరాహారదీక్షదేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ని...
రైతుకు రక్షణ ఇవ్వని కొత్తచట్టాలు
December 15, 2020ఏ అంశంలోనూ స్పష్టత లేదుచట్టాలుచేసే ముందు అన్నదాతలతో చర్చిం...
కొత్త చట్టాలు రైతులకు అనుకూలం : కేంద్రమంత్రి
December 14, 2020ఇండోర్ : కొత్త వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతులకు అనుకూలమని, రైతులు తమ ఆందోళనను విరమించి కేంద్రంతో చర్చలు జరపాలని కేంద్రమంత్రి తవార్ చంద్ గెహ్లాట్ అన్నారు. ఇండోర్లో...
రైతు సమస్యలు పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేస్తా..
December 14, 2020న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి దీక్ష మాట లేవనెత్తారు. రైతు సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి నర...
ఒక రోజు నిరాహార దీక్షను విరమించిన రైతులు
December 14, 2020న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు సోమవారం దేశవ్యాప్తంగా చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షను సాయంత్రం విరమించారు. ఉపవాసం ఉన్న రైతులు, నేతల...
చర్చల కోసం రైతు నేతలతో సంప్రదిస్తున్నాం: తోమర్
December 14, 2020న్యూఢిల్లీ: రైతు సంఘాల నేతలతో చర్చలకు తదుపరి తేదీని నిర్ణయించేందుకు వారితో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, సమావేశం ...
ప్రమాదంలో రైతులు : సీఎం కేజ్రీవాల్
December 14, 2020న్యూఢిల్లీ : కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అన్నదాతలు చేపట్టిన ఒక్క రోజు నిరాహార దీక్షకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. కేజ్రీవాల్ క...
మన రైతులు ప్రమాదంలో ఉన్నారు: కేజ్రీవాల్
December 14, 2020న్యూఢిల్లీ: మన రైతులు ప్రమాదంలో ఉన్నారని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ పొలాల్లో ఉండాల్సిన వారు ఇవాళ కొరికే చలిలో కూర్చొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ...
రైతులను కేంద్రం తప్పుదోవ పట్టిస్తోంది : బీకేయూ
December 14, 2020న్యూఢిల్లీ : పంటల కనీస మద్దతు ధర విషయంలో స్పష్టతనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ హర్యానా అధ్యక్షుడు గురునాం సింగ్ ఛదూని ఆరోపిం...
గద్వాల ఎమ్మెల్యే భిక్షాటన..
December 14, 2020జోగులాంబ గద్వాల : గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నదాతలకు అండగా నిలిచారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతన్నలకు గద్వాల ఎమ్మె...
అన్నదాతల ఒక్కరోజు నిరాహార దీక్ష
December 14, 2020న్యూఢిల్లీ : కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అన్నదాతలు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేపట్టిన ఆందోళనలు 19వ ర...
రైతులకు మద్దతుగా ఢిల్లీ సీఎం ఉపవాస దీక్ష
December 14, 2020న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలకు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరోజు ఉపవాస దీక్ష చేపట్టారు. వివాదాస్పద వ్యవసాయన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా తాను ఇవాళ ఉ...
కొత్త చట్టాలతో రైతుకు సంకెళ్లు
December 14, 2020వాటిని వ్యతిరేకించాల్సిందే: ప్రొఫెసర్ నాగేశ్వర్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నూతన వ్యవసాయచట్టాలతో రైతులకు సంకెళ్లు వేసి,...
నేడు దేశవ్యాప్త ధర్నా
December 14, 2020నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలుఢిల్లీలో రైతు నేతల నిరాహారదీ...
కొత్త వ్యవసాయ చట్టంపై రైతులు మేల్కొనాలి
December 14, 2020ఇప్పటికే సీఎం కేసీఆర్ పోరాడుతున్నరుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుఐనవోలు: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై సీఎం కేసీఆర్ పోరాడుతున్నారని, రైతులు ...
రైతులను ఉగ్రవాదులు అనే వారు మనుషులు కాదు: ఉద్ధవ్
December 13, 2020ముంబై: రైతులను ఉగ్రవాదులుగా అనే వారెవరూ మనుషులు అనిపించుకోరని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొన్ని ర...
రైతులను కలిసిన నటుడు గుగ్గీ
December 13, 2020ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతు సంఘాల నేతలు సింఘు సరిహద్దు వద్ద నిరాహార దీక్ష చేయనున్నారు. ఇ...
వాళ్లలో 90 శాతం మంది రైతులే కాదు
December 13, 2020న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ నుంచి వచ్చి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను కలిసిన వారిలో 90 శాతం మందికి వ్యవసాయంతో సంబంధమే లేదని ర...
చరిత్రలో నిలిచిన రైతు పోరాటాలు.. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు
December 13, 2020మహోగ్రరూపం దాలుస్తున్న రైతుల ఉద్యమంస్వాతంత్య్ర పోరాటంలోనూ రైతు ఉద్యమాలది కీలక పాత్రముందుండి నడిపించేది వారే.. నడిచేది వారేస్వచ్ఛందంగా ఉద్యమంలోకి....
రైతుల నిరసన మరింత ఉధృతం
December 13, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రేపు (డిసెంబ...
బుడతడి ఉడతా సాయం.. రైతులకు బిస్కెట్లు పంపిణీ
December 13, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల పట్ల ఓ బుడతడు ఉడతా భక్తిని ప్రదర్శించాడు. ఢిల్లీ-ఘాజిపూర్ సరిహద్దు వద్ద నిరసన చేస్తున్న రైతులకు గత కొన్ని రోజులుగా బిస్కెట్లు, పండ్లు పంచు...
రైతుల నిరసనపై కేంద్రమంత్రుల చర్చ
December 13, 2020న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రైతుల ఆందోళన నేపథ్యంలో కొంతమేరకు మెట్టు దిగిన మోదీ ప్రభుత్వం.. మద్దతు ధరపై...
రైతులు కాకపోతే ఎందుకు చర్చలు జరిపారు : చిదంబరం
December 13, 2020న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నది రైతులు కాకపోతే కేంద్రం వారితో ఎందుకు చర్చలు జరిపిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం ప్రశ్నించారు. కేం...
రైతులకు మద్దతుగా రేపు ఆప్ ఉపవాసాలు
December 13, 2020న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గత 16 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దుతుగా రేపు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఉపవా...
పెండ్లి సందర్భంగా రైతులకు మద్దతు తెలిపిన కొత్త జంట
December 13, 2020చండీగఢ్: కొత్త జంట తమ పెండ్లి సందర్భంగా రైతులకు మద్దతు తెలిపింది. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన వరుడికి ఢిల్లీకి చెందిన వధువుతో పెండ్లి జరిగింది. కాగా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్ట...
డీఐజీ ఉద్యోగానికి రాజీనామా.. రైతుల ఉద్యమానికి మద్దతు
December 13, 2020పంజాబ్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 18 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులకు మద్దతుగా నిలిచేందుకు పంజాబ్ పోలీసు అధికారి ఒకరు తన ఉద్యోగానికి రాజీనామా స...
అన్నదాతల దీక్షాస్త్రం
December 13, 2020వ్యవసాయ చట్టాలపై ఉద్యమం ఉద్ధృతంరేపు రైతు సంఘాల నేతల నిరాహార దీక్ష...
బంద్కు ప్రయత్నించి 18 పార్టీలు విఫలమయ్యాయి: పియూష్
December 12, 2020న్యూఢిల్లీ: ప్రతిపక్షానికి చెందిన 18 పార్టీలు భారత్ బంద్కు ప్రయత్నించినప్పటికీ ఘోరంగా విఫలమయ్యాయని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విమర్శించారు. ఈ మావోయిస్టులు, నక్సలైట్ల ప్రభావం నుండి రైతులు బయటపడత...
కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రమాదకరం : మంత్రి నిరంజన్రెడ్డి
December 12, 2020భద్రాద్రి కొత్తగూడెం : కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రమాదకరంగా పరిణమించాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ...
హర్యానా రైతు నేతలతో తోమర్ సమావేశం
December 12, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హర్యానాకు చెందిన కొందరు రైతు నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. వ్యవసాయ చట్టాలపై వారితో చర్చలు జరిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసా...
ఉద్యమం చేస్తున్న రైతులకోసం లాండ్రీ సేవలు..
December 12, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతుల కోసం పలువురు క్రీడాకారులు, రైతులు లాండ్రీ సేవలు అందిస్తున్నారు. ఢిల్లీలోని సింగు సరిహద్దు వద్ద వాషింగ్ మెషీ...
సోమవారం నిరాహార దీక్షలు చేస్తాం: రైతు నేతలు
December 12, 2020న్యూఢిల్లీ: సోమవారం ఢిల్లీ సరిహద్దులోని సింఘు వేదిక వద్దనే నిరాహార దీక్షలు చేస్తామని సన్యుక్త కిసాన్ ఆందోళన్ ప్రతినిధి కమల్ ప్రీత్ సింగ్ పన్నూ తెలిపారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్...
ఎంఎస్పీ గ్యారెంటీ బిల్లు కావాలి..
December 12, 2020హైదరాబాద్: కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఇవాళ ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సహకార కమిటీ నేత సర్దార్ వీఎం సింగ్ తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేక...
‘ఖలీస్థానీలు, పార్టీల పేరుతో రైతుల పరువు తీయొద్దు’
December 12, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులను ఖలీస్థానీలు, రాజకీయ పార్టీల పేరుతో పిలిచి వారి పరువు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ ...
మోదీజీ.. రైతు సమస్యలు ఎప్పుడైనా విన్నారా?
December 12, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలపట్ల ప్రధాని మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కబిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ఆందోళనలు 17వ ...
రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం: ప్రధాని మోదీ
December 12, 2020హైదరాబాద్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే కొత్త వ్యవసాయ సంస్కరణలను తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఇవాళ ఆయన ఈ వ్యాఖ్యలు చ...
ఢిల్లీ - జైపూర్ హైవే దిగ్బంధం!
December 12, 2020న్యూఢిల్లీ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఆందోళనలు 17వ రోజుకు చేరాయి. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ చట్టాలు...
17వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళనలు
December 12, 2020న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు 17వ రోజుకు చేరాయి. వ్యవసాయచట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో రైతుల ఆందోళనలకు రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. తాజాగా అమ...
ఆ చట్టాలు లోపాలమయం
December 12, 2020కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే తెచ్చారుప్రఖ్యాత ఆర్థికవేత్త కౌశిక్ బసు వెల్లడిన్యూఢిల్లీ: మోదీ సర్కార్ తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ప్ర...
‘రైతుల కోసం ఎన్డీఏ, ఎంపీ పదవిని వీడేందుకు సిద్ధం..’
December 11, 2020జైపూర్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల గౌరవార్ధం ఎన్డీఏ, ఎంపీ పదవిని వీడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆర్ఎల్పీ నేత, ఎంపీ హనుమాన్ బెనివాల్ మరోసారి పునరుద్ఘాటించారు. వ్యవసాయ చట్టాల...
100 ప్రెస్మీట్లు, 700 సమావేశాలు.. వ్యవసాయ చట్టాల కోసం బీజేపీ ప్లాన్
December 11, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థించుకోవడానికి బీజేపీ కొత్త ప్లాన్ వేసింది. ఆ చట్టాలను ప్రమోట్ చేసుకోవ...
రైతు సంఘాల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు: తోమర్
December 11, 2020న్యూఢిల్లీ: ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై రైతు సంఘాల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతుల డిమాండ్పై తాము చే...
‘ఎంఎస్పీపై రైతులకు రక్షణ కల్పించలేకపోతే రాజీనామా చేస్తా’
December 11, 2020చండీగఢ్: పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై రైతులకు తాను రక్షణ కల్పించలేని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా హెచ్చరించారు. ఎంఎస్పీపై రైతులకు భరోసా ...
కార్పొరేట్లకు బలవుతాం.. కాపాడండి: సుప్రీంకోర్టుకు రైతులు
December 11, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ శుక్రవారం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ కొత్త చట్టాల వల్ల రైతులు కార్పొరేట్లకు బలవుతారని రైతులు తమ పిటి...
నిరసనలు వదిలి.. చర్చలకు రండి: కేంద్ర మంత్రి తోమర్
December 11, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ ఓ మీడియాతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడారు. ఎన్నో ...
రైతుల ర్యాలీ.. ఢిల్లీ దిశగా 700 ట్రాక్టర్లు
December 11, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పంజాబీ రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కిసాన్ మజ్దూర్ సంఘ్ కమిటీ నేతృత్వంలో సుమారు 700 ట్రాక్టర్లు ర్యాలీ...
రైతుల ఆందోళనలు.. పోలీస్ ఉన్నతాధికారులకు కరోనా
December 11, 2020న్యూఢిల్లీ: కేంద్ర వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనల చేస్తున్నారు. అయితే సింఘు సరిహద్దు వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు కరోనా స...
రైతుల ఆత్మహత్యాయత్నం
December 11, 2020సర్పంచ్ తమ భూములు ఆక్రమించాడని ఆరోపణచివ్వెంల: కాంగ్రెస్ సర్పంచ్ కమల్నాథ్సింగ్ తమ భూములను కబ్జా చేశాడని ఆరోపిస్తూ సూర్యాప...
‘చట్టాలు సరైనవి కావన్నది.. డిమాండ్ల అంగీకారంతో తేలింది’
December 10, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలు సరైనవి కావన్నది కేంద్రం తీరుతో తేలిపోయిందని రైతు సంఘాల నేతలు విమర్శించారు. తాము చేసిన 15 డిమాండ్లలో 12 డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలుపడం దీనికి నిదర్శనమని భార...
‘అన్నదాతలకు వ్యతిరేకంగా పోరాడాలని కేంద్రం నిర్ణయించింది’
December 10, 2020చండీగఢ్: దేశ అన్నదాతలకు వ్యతిరేకంగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ విమర్శించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియా సమావేశం...
దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్లను బ్లాక్ చేస్తాం..
December 10, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్లను బ్లాక్ చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. కేంద్రానికి గురువారం వరకు అల్టిమేటం ఇచ్చామని, ప్ర...
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోలేం: కేంద్రం
December 10, 2020న్యూఢిల్లీ: రైతులకు లబ్ధి కోసం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు పూర్తిగా లోపభూయిష్టం కాదని, చట్టాల్లో ఎలాంటి లోపాలు లేవని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. చట్టాలను పూర్తిగా వెనక్కి త...
ఆయనను ఇంట్లో చొరబడి కొట్టాలి
December 10, 2020ముంబై: రైతుల ఉద్యమం వెనుక చైనా, పాకిస్థాన్ హస్తం ఉందన్న కేంద్రమంత్రి రావ్సాహెబ్ దన్వే వ్యాఖ్యలపై మహారాష్ట్ర మంత్రి బచ్చు కదూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రావ్సాహెబ్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్...
చైనా, పాకిస్థాన్పై సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి
December 10, 2020ముంబై: రైతుల ఆందోళన వెనుక చైనా, పాకిస్థాన్ దేశాల హస్తం ఉన్నదంటూ కేంద్రమంత్రి రావ్సాహెబ్ దన్వే చేసిన వ్యాఖ్యలపై శివసేన పార్టీ సెటైరికల్ కామెంట్లు చేసింది. రైతుల ఉద్యమం వెనుక చైనా, పాకిస్...
రైతు నిరసనల వెనుక చైనా, పాక్ కుట్ర..
December 10, 2020హైదరాబాద్: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రావుసాహెబ్ దాన్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న రైతుల వెనుక ...
15వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళనలు
December 10, 2020న్యూఢిల్లీ: కేంద్ర వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు 15వ రోజుకు చేరాయి. ప్రభుత్వంవైపు నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనలను ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇ...
వెడ్డింగ్ గిఫ్టులొద్దు.. రైతుల కోసం విరాళం ఇవ్వండి!
December 09, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు గత రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన చేస్తున్న రైతులకు తమవంతుగా సాయం ...
రైతుల నిరసన చూసైనా బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలి
December 09, 2020సూర్యాపేట : రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాల పట్ల అన్నదాతలు చేస్తున్న నిరసనను చూసైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లాలోని...
12న హైవేల దిగ్బంధం.. 14న బీజేపీ కార్యాలయాల ముట్టడి
December 09, 2020న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. రైతులు ఆందోళన విరమించేందుకు ఒప్పుకుంటే ప్రస్తుత వ్యవసాయ చట్టాల్లో 8 సవరణలు చేస...
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు
December 09, 2020న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనను విరమింపజేసేందుకు కేంద్రం వేస్తున్న ఎత్తులేవీ పారడంలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా రైతు సంఘాల ...
వ్యవసాయ చట్టాల వల్ల ఆహార భద్రతకు ముప్పు: ఏచూరి
December 09, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఆహార భద్రతకు ముప్పుకలిగించేలా ఉన్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు దేశ ఆసక్తికి అనుకూలంగా లేవని...
రైతు నేతలకు ప్రతిపాదనలు పంపిన కేంద్రం
December 09, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల నేతలకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా ప్రతిపాదలను పంపింది. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులను అడ్డుకోవడంతో శివారులోని సింఘు సరిహద్దు వద్దన...
రైతులకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం..
December 09, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లేఖను రాసింది. కనీస మద్దతు ధరను కల్పించేందుకు హామీ ఇస్తున్నట్లు ఆ లేఖలో ప్ర...
సోనియాకు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
December 09, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. 'శ్రీమతి సోని...
రైతుల ఆందోళనలో పాల్గొన్న ఇండియన్ క్రికెటర్
December 09, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు 14 రోజులుగా చేస్తున్న ఆందోళనలో ఓ ఇండియన్ క్రికెటర్ పాల్గొన్నాడు. చాలా మంది స్పోర్ట్స్ స్టార్లు ఈ ఆందోళనకు మద్దతు తెలుప...
కట్నాలు సమర్పించకండి.. కర్షకులకు విరాళాలివ్వండి..
December 09, 2020ఛండీఘర్ : ఓ నూతన జంట వినూత్నంగా ఆలోచించింది. తమ పెళ్లికి వచ్చే బంధువులు ఎవరూ కట్నాలు సమర్పించొద్దని, ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు ఆ డబ్బులను విరాళంగా ఇవ్వండని నూతన వధూవరులు విజ...
రైతులతో కేంద్ర మంత్రుల చర్చలు వాయిదా
December 09, 2020న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలపై కేంద్ర మంత్రులు బుధవారం రైతు సంఘాలతో నిర్వహించాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. మంగళవారం రైతు సంఘాలతో కేంద్ర హోంమంత్రి అమిత్షా సమావేశమైన విష...
14వ రోజుకు చేరిన రైతు సంఘాల ఆందోళన
December 09, 2020న్యూఢిల్లీ : కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల ఆందోళనలు నేటితో 14వ రోజుకు చేరాయి. హర్యానా - ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర...
కేంద్ర వ్యవసాయ చట్టాలపై అన్నదాతల కన్నెర్ర
December 09, 2020భారత్ బంద్ విజయవంతం మూతబడిన దుకాణాలు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలు టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, వామపక్షాల ఆందోళన హోరెత్తిన గులాబీ శ్రేణుల ర్యాలీలు...
అన్న దాతలను ఆగం చేసే చట్టాలను రద్దు చేయాలి
December 09, 2020భారత్ బంద్లో భాగంగా బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జాతీయ రహదారులను దిగ్బంధించిన మంత్రులునల్ల చట్టాలపై గళమెత్తిన టీఆర్ఎస్ శ్రేణులు రైతు వ్యతిరేక చ...
కర్షకలోకంలోకి కార్పొరేట్ శక్తులా?
December 09, 2020అధికారమదంతో కేంద్ర ప్రభుత్వంరైతును నట్టేటముంచే చట్టాలు ఉపస...
దద్దరిల్లిన దేశం
December 09, 2020కలుపు చట్టాలపై రైతన్న సమరశంఖంభారత్బంద్ సక్సెస్.. స్వచ్ఛందంగా పాల్గొన్న ప్ర...
ఆ రైతులంతా బ్రోకర్లే
December 09, 2020అది కమీషన్ ఏజెంట్ల ఉద్యమంఅన్నదాతపై విషంకక్కిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వ...
రైతు సంఘాలతో అమిత్ షా చర్చలు
December 08, 2020ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీ శివారులో రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైత...
నిరసన తెలిపే రైతులు బ్రోకర్లు : నిజామాబాద్ ఎంపీ
December 08, 2020హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ డి. అరవింద్ మరో వివాదాస్పద కమెంట్ చేశారు. రైతులను బ్రోకర్లుగా పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న నిరసనల...
కోహ్లీ.. రైతులకు మద్దతివ్వు: టీ20 మ్యాచ్లో అభిమాని హంగామా
December 08, 2020సిడ్నీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతివ్వంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని డిమాండ్ చేసింది ఓ క్రికెట్ అభిమాని. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ స...
పంజాబ్లో అధికారం కోసమే ఈ డ్రామాలు: గంభీర్
December 08, 2020న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై మండిపడ్డారు బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. పంజాబ్లో అధికారంలోకి రావడం కోసమే కేజ్రీవాల్ రైతులను అడ్డం పెట్ట...
రైతులను చర్చలకు పిలిచిన అమిత్ షా
December 08, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో బుధవారం ఆరో విడత చర్చలకు ఒక రోజు ముందు రైతులను ఆహ్వానించారు హోంమంత్రి అమిత్ షా. మంగళవారం సాయంత్రం 7 గంటలకు రైతులు షాని కలవనున్నారు. రైతులు పిలుపునిచ్చిన...
'భారత్ బంద్' విజయవంతం
December 08, 2020హైదరాబాద్ : రైతులకు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్ బంద్ కొనసాగింది...
'మోదీ గురి చూపేది ఒకర్ని.. పడగొట్టేది మరొకరిని'
December 08, 2020ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది, హక్కుల ఉద్యమ కార్యకర్త ప్రశాంత్ భూషణ్ ప్రధాని మోదీ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. ట్వి...
రైతన్నకు అండగా దేశం..భారత్ బంద్ విజయవంతం
December 08, 2020కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. సబ్బండ వర్ణాలు రైతన్నకు అండగా నిలిచారు. యావత్ దేశం ఇవాళ రైతన్నల బంద్కు సంపూర్ణ మ...
అగ్రి బిల్లులను అందరూ వ్యతిరేకించాలి : ఎమ్మెల్సీ కవిత
December 08, 2020కామారెడ్డి : కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను అందరూ వ్యతిరేకించాలి అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా టెక్రియల్ చౌరస్తా వద్ద నిర్వహించిన రైతుల ధర్నాలో...
సాగు చట్టాలు తేనె పూసిన కత్తిలాంటివి : మంత్రి హరీష్ రావు
December 08, 2020మెదక్ : కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలు తేనె పూసిన కత్తి లాంటివి.. ఈ చట్టాలు రైతుల నడ్డి విరిచే విధంగా ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తుఫ్రాన్ వద్ద రైతులకు మద్దతుగా ని...
మరో 200 ట్రక్కుల్లో ఢిల్లీకి రైతులు
December 08, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చిన రైతులు.. దేశ రాజధానిలో తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని సింఘు సరిహద్దులో మంగళవారం రైతుల సంఖ్య భారీగా...
రైతుల తరపున దీర్ఘకాలం పోరాడుతాం : కేటీఆర్
December 08, 2020రంగారెడ్డి : రైతుల తరపున దీర్ఘకాలికంగా పోరాడేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. రైతులకు ఎవరు ద్రోహం చేసినా టీఆర్ఎస్ ఎండగడుతుందని స్...
రైతులు టెర్రరిస్టులు కాదు.. ధర్నాలో కేటీఆర్
December 08, 2020హైదరాబాద్ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భారత్ బంద్లో పాల్గొంటున్నారు. షాద్నగర్ వద్ద బూర్గుల టోల్గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ వ...
భారత్ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
December 08, 2020కామారెడ్డి : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. కామారెడ్డి జిల్లా టెక్రియల్ చౌరస్తా వ...
మహబూబ్నగర్లో టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు
December 08, 2020మహబూబ్నగర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్...
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు
December 08, 2020హైదరాబాద్ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు దిగింది. రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ మద్దతిచ్చింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు...
కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకం : కేటీఆర్
December 08, 2020హైదరాబాద్ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమని, ఆ చట్టాల వల్ల రైతులకు భారీ నష్టం కలుగుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘...
బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్
December 08, 2020హైదరాబాద్: రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇవాళ భారత్బంద్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి ఆమె ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్ర...
రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు
December 08, 2020హైదరాబాద్ : రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతో పాటు ...
సీఎం అరవింద్ కేజ్రీవాల్ హౌజ్ అరెస్ట్..
December 08, 2020హైదరాబాద్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను గృహనిర్బంధం చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. సింఘూ బోర్డర్ వద్ద ఆందోళన చేపడుతున్న రైతుల్ని సోమవారం రోజున సీఎం కేజ్రీవాల్ ప...
ఉరి తాళ్లతో రైతుల నిరసన
December 08, 2020సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. రైతులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిన్నారం గ్రామానికి చెందిన రైతులు ఉరి తాళ్లతో నిరసన తెలిపార...
అన్నదాతకుఅండగా..
December 08, 2020అన్నదాతను నిండా ముంచేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్లో పాల్గొనేందుకు మేము సైతం అంటూ గ్రేటర్వాసులు ముందుకొస్తున్నారు....
రైతుకు అండగా సబ్బండవర్ణాలు
December 08, 2020సీఎం కేసీఆర్ పిలుపుతో పిడికిలెత్తిన గులాబీదండుఅన్నదాతకు అ...
వరికి ప్రత్యామ్నాయం ఆయిల్పామ్
December 08, 2020ఒక్కసారి వేస్తే 30 ఏండ్లపాటు పంటనీటి వినియోగం వరి కంటే తక్...
ఈ చట్టాలు ఎవరికి చుట్టాలు..?
December 08, 2020రైతుల మేలుకే అయితే నిరసనలెందుకు?కొత్త వ్యవసాయ చట్టాలు చెప్తున్...
రైతు కోసం.. దేశం కేక
December 08, 2020కొత్త వ్యవసాయ చట్టాలపై రైతన్నల సమరంఅన్నదాతలకు సబ్బండ వర్ణా...
రైతుబంధుకు రూ.7300 కోట్లు
December 08, 202027నుంచి జనవరి 7 వరకు చెల్లింపులుప్రకటించిన ముఖ్యమంత్రి కేస...
రైతన్నలకు దన్నుగా..
December 08, 2020కర్షకుల ఉద్యమానికి కదిలి వస్తున్న క్రీడాలోకం కర్షక ఉద్యమానికి మద్దతుగా ప్రస్తుత, మాజీ క్రీడాకారులు గళమెత్తుతున్నారు. రై...
వ్యవసాయ చట్టాలకు హర్యానా రైతు సంఘాల మద్దతు
December 07, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఓ వైపు పంజాబ్తో సహా పలు ఉత్తరాది రాష్ట్రాల రైతులు పోరాటం చేస్తుండగా మరోవైపు హర్యానాకు చెందిన కొన్ని రైతు సంఘాలు ఈ చట్టాలకు మద్దతు ...
ప్రధాని మోదీకి పంజాబ్ మాజీ సీఎం బాదల్ లేఖ
December 07, 2020చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. రైతుల సంక్షోభం కోనసాగడంపై తాను ఆందోళన చెందుతున్నట్లు అందులో పేర్కొన్నారు. ...
రైతుల పోరాటానికి లండన్ ఎన్నారై టీఆర్ఎస్ మద్దతు
December 07, 2020లండన్ : భారత దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాలకు సంఘీభావంగా లండన్ లో చేపట్టిన కారు ర్యాలీకి ఎన్నారై టీఆర్ఎస్ యూకే మద్దతు తెలపడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొన్నారు.కేంద్రం తెచ్చిన...
పాత చట్టాలతో కొత్త దేశాన్ని నిర్మించలేం: ప్రధాని మోదీ
December 07, 2020న్యూఢిల్లీ: అభివృద్ధి కోసం సంస్కరణలు అవసరమని, గత శతాబ్దంలో చేసిన చట్టాలు ఇప్పుడు భారంగా మారాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ...
నా చెప్పులు లాక్కున్నారు.. అయినా ఆందోళన ఆగదు!
December 07, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలో ఓ మహిళా రైతు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఠాకూర్ గీతా భారతీ అనే ఆ మహిళ ఇతర రైతులతో కలిసి ఆందోళన చ...
భారత బంద్కు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల మద్దతు
December 07, 2020హైదరాబాద్ : పార్లమెంటులో అప్రజాస్వామికంగా రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆమోదించిన మూడు రైతు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లు 2020 రద్దుచేయాలని ఆందోళన చేస్తున్న...
భారత్ బంద్ను అడ్డుకుంటాం: గుజరాత్ సీఎం
December 07, 2020అహ్మదాబాద్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలు మంగళవారం పిలుపునిచ్చిన భారత్ బంద్కు మద్దతివ్వడం లేదని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. తమ రాష్ట్రంలో బంద్ జరుగకుండా అడ్డుకు...
ఈ నెల 27 నుంచి రైతుబంధు సాయం
December 07, 2020హైదరాబాద్ : రెండో విడుత రైతుబంధు పంపిణీకి సంబంధించి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సో...
భద్రత పెంచండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
December 07, 2020న్యూఢిల్లీ: రైతులు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు భద్రత పెంచాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడా శాంతిభద్రతల సమస్యల తలెత్తకుండా చూసుకోవాల...
రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు భారత్ బంద్
December 07, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులు మంగళవారం భారత్ బంద్కు సిద్ధమవుతున్నారు. తాము జరపబోయే ఈ శాంతియుత బంద్కు ప్రజలందరూ సహకరించాలని వాళ్లు క...
రైతుల ఆందోళనకు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రెజ్లర్ల మద్దతు
December 07, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశ రాజధానిలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతు తెలిపారు భారత సంతతి ప్రొఫెషనల్ రెజ్లర్లు. ఇన్స్టాగ్రామ్లో పంజాబ్ రైతులకు మద్దతుగా పోస...
రైతులను ముంచేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు
December 07, 2020నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టంలో మార్కెట్ కమిటీల పాత్ర లేకుండా చేసిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని దేవరకొండ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమ...
భారత్ బంద్కు డీఎంకే మద్దతు
December 07, 2020చెన్నై : రైతులు తలపెట్టిన రేపటి భారత్ బంద్కు మద్దతిస్తున్నట్లు డీఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ప్రకటించారు. భారత్ బంద్లో డీఎంకే నాయకత్వంతో పాటు కార్యకర్తలు పాల్గొని రైతులకు మద్ద...
మనమంతా రైతు బిడ్డలం..
December 07, 2020న్యూఢిల్లీ : కేంద్రం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్కు మద్దతు పెరుగుతోంది. ఢిల్లీ - హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులకు డాక్టర్ హర్ఖాన్వాల్ సింఖోన...
భారత్ బంద్లో రైతులందరూ పాల్గొనాలి : మంత్రి కేటీఆర్
December 07, 2020ఖమ్మం : రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఖానాపురం మినీ ట్యాంక్బండ్ను, రఘునాథపాలెం మినీ ట్యాంక్బండ్ను, బల్లేపల్లిలో వైకుంఠధామ...
సీఎంగా రాలే.. సేవకునిగా వచ్చా
December 07, 2020న్యూఢిల్లీ: రైతుల డిమాండ్లు సమ్మతమైనవేనని, వారి డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సింఘా సరిహద్దుల్లో ఆందోళ...
రైతులకు మద్దతుగా.. పతకాలు వెనక్కి!
December 07, 2020న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. ఈ నెల 8న పిలుపునిచ్చిన భారత్బంద్కు ఇప...
సింఘు సరిహద్దుకు ఢిల్లీ సీఎం
December 07, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని సరిహద్దులో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ...
రైతు దండుకు అండదండ
December 07, 2020భారత్ బంద్కు సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా...
అమెరికాలో సంఘీభావ ర్యాలీలు
December 07, 2020భారీ ఎత్తున పాల్గొన్నసిక్కు అమెరికన్లువాషింగ్టన్: ఢిల్లీలో రైతుల ఉద్యమానికి సంఘీభావంగా అమెరికా వ్యాప్తంగా పలు నగరాల్లో వందలాద...
'రైతు ఉద్యమాలకు సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలి'
December 06, 2020హైదరాబాద్ : దేశంలోని రైతులందరికీ మంచి నాయకత్వం అవసరం ఉందని.. రైతు సంక్షేమ పథకాల్లో సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారని.. అందుకే రైతు ఉద్యమాలకు కూడా సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని కోరుతున్న...
నిబంధనలు సడలించి పత్తి రైతులను ఆదుకోవాలి
December 06, 2020హైదరాబాద్ : ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుంచి పత్తి పంటను సిసిఐ కొనుగోలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. పత్తి పంటను కొనుగోలుపై కొత్తగా సిసిఐ షరతు...
గుజరాత్ నుంచి ఢిల్లీకి 250 మంది రైతులు
December 06, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు చేపట్టన ఆందోళన మరింత ఉధృతంగా మారింది. గత 11 రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతుండటంతో రోజుర...
కార్పొరేట్లకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేసే కుట్ర : మంత్రి కేటీఆర్
December 06, 2020హైదరాబాద్ : రైతులకు అండగా ఉంటామని.. ఈ 8న తలపెట్టిన భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణభవన్లో మంత్రి మీ...
భారత్ బంద్కు ఆప్ మద్దతు
December 06, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల భారత్ బంద్కు పలు పార్టీల నుంచి మద్దతు పెరుగుతున్నది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దితిస్తున్నదని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢి...
రైతులకు భోజనంపెడుతున్న ముస్లిం యువకులు
December 06, 2020న్యూ ఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీరికి కొందరు ముస్లిం యువకులు భోజనం అందిస్తూ సాయంచేస్తున్నారు. తమకోసం కష్టపడే...
భారత్ బంద్కు అందరూ సహకరించాలి : మంత్రి ఎర్రబెల్లి
December 06, 2020వరంగల్ : రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు చరిత్రలో లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్లోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియా సమావేశంలో మ...
వ్యవసాయ బిల్లులపై కేంద్రం తొందరపడింది
December 06, 2020ముంబై: వ్యవసాయ బిల్లుల ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా తొందరపడిందని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు శరద్పవార్ విమర్శించారు. పార్లమెంటులో వ్యవసాయ బ...
రాజీవ్ ఖేల్రత్నను తిరిగిచ్చేస్తా
December 06, 2020న్యూఢిల్లీ: మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు అంతకంతకే మద్దతు పెరిగిపోతున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా టీఆర్ఎస్, క...
రైతు నిరసనలకు ట్రూడో మద్దతు : సమావేశం నుంచి వైదొలిగిన భారత్
December 06, 2020న్యూఢిల్లీ: భారతదేశంలో రైతుల నిరసనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపనున్నాయి. కరోనావైరస్ మహమ్మారిపై కెనడా అధ్యక్షతన జరుగనున్న ప్రపంచ సమావేశం నుంచి ...
భారత్ బంద్కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
December 06, 2020హైదరాబాద్ : ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంట...
పదకొండో రోజుకు చేరిన రైతుల ఆందోళనలు
December 06, 2020న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన రైతుల ఆందోళనలు పదకొండో రోజుకు చేరాయి. రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరగుతున్నది. ...
రవి బీటెక్.. సాగు హైటెక్
December 06, 2020ఉన్నత విద్య నుంచి వ్యవసాయ క్షేత్రంలోకి ప్రతి రైతూ లాభసాటి సేద్యం చేసేలా ...
రైతుల అంశాలన్నింటినీ పరిశీలిస్తాం: తోమర్
December 05, 2020న్యూఢిల్లీ: రైతులకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతు నేతల నుంచి సలహాలు అందితే పరిష్కరించడం తమకు సులువు అవుతుందన్నారు. రైతు సంఘాల నే...
9న రైతు నేతలతో మరో విడత కేంద్రం చర్చలు
December 05, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న మరో విడత చర్చలు జరుపనున్నది. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి లేదు. అగ్రి చట్టాలను వె...
రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన నటుడు దిల్జిత్
December 05, 2020న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మద్దుతుగా నిలిచారు. రైతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ శివారులోని సి...
రైతు సమస్యలపై కెనడాకు ఉన్న శ్రద్ధ లేదా..?
December 05, 2020న్యూఢిల్లీ: భారత్లో రైతుల ఆందోళనపై కెనడా పార్లమెంటుకు ఉన్న శ్రద్ధ భారత పార్లమెంటుకు లేదా అని జమ్హూరి కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి కుల్వంత్ సింగ్ సంధు ప్రశ్నించారు. దేశంలో రైతుల ఆందోళ...
మరోసారి భోజనాన్ని వెంట తెచ్చుకున్న రైతు నేతలు
December 05, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల నేతలు కేంద్రంతో చర్చల సందర్భంగా మరోసారి తమ భోజనాన్ని వెంట తెచ్చుకున్నారు. శనివారం ఐదో విడత చర్చల విరామ సమయంలో అంతా కలిసి ఆహారాన్ని తీ...
వారి ఉద్యమానికి పాటలే ఊపిరి..!
December 05, 2020చండీగఢ్: ఏ ఉద్యమానికైనా పాటలు ఊపిరిగా నిలుస్తాయి. ఉద్యమకారుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రస్తుతం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల్లో పాటలు ఉత్తేజాన్ని నింపుతున్నాయి. ఐక్యత,...
భారత్లో రైతుల నిరసనకు 36 మంది బ్రిటిష్ ఎంపీలు మద్దతు
December 05, 2020లండన్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలకు బ్రిటన్ ఎంపీలు మద్దతు పలికారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో చర్చించి రైతుల ఆందోళన సమస్య...
యోగ్రాజ్సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్!
December 05, 2020న్యూ ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్ తండ్రి యోగ్రాజ్సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఎప్పుడూ మహేంద్రసింగ్ ధోనీపై విషంగక్కే యోగ్రాజ్సింగ్ ఈ సారి హిందువులు, ...
శాంతియుత ప్రదర్శన వారి హక్కు..
December 05, 2020హైదరాబాద్: ప్రజలు స్వేచ్ఛగా నిరసన ప్రదర్శన చేపట్టేందుకు హక్కు ఉందని, ఆ నిరసన ప్రదర్శనలకు అధికారాలు అనుమతి ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్య...
రైతు నేతలతో కేంద్రం 5వ విడత చర్చలు ప్రారంభం
December 05, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల నేతలతో 5వ విడత చర్చలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక బస్సుల్లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్కు చేరుకున్న ర...
రైతుల ‘భారత్ బంద్’కు వామపక్షాల మద్దతు
December 05, 2020న్యూఢిల్లీ : ఈ నెల 8న రైతు సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్కు వామపక్షాలు శనివారం మద్దతు ప్రకటించాయి. సీపీఐ(ఎం), సీపీఐ(ఎం-ఎల్), రెవెల్యుషనరీ సోషలిస్ట్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ సంయుక్త ప్రకటనలో తెల...
డీజే ట్రాక్టర్తో.. మ్యూజిక్ వింటున్న రైతులు
December 05, 2020హైదరాబాద్: ఢిల్లీ, హర్యానా సరిహద్దులో పంజాబీ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలు పదవ రోజుకు చేరుకున్నాయి. అయిత...
రైతు ఆందోళనలపై ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ
December 05, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులతో జరిగిన రెండు దఫాల చర్చలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో...
హోరెత్తుతున్న పోరుగానం
December 05, 2020ఉద్యమానికి బాణీలు కడుతున్న గాయకులురైతులకు మద్దతుగా మార్మోగుతున్న పాటలుచండీగఢ్/న్యూఢిల్లీ: కుర...
రైతులపై కేసులు ఎత్తివేయాలని జేజేపీ డిమాండ్
December 04, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న హర్యానా రైతులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని బీజేపీ కూటమికి చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) డిమాండ్ చేసింది. ఆ పార్టీకి చెందిన ప్రతినిధి బృందం...
8న భారత్ బంద్.. రైతు సంఘాల పిలుపు
December 04, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేస్తున్న రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మర...
రైతులను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
December 04, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులను అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. రైతుల నిరసనల వల్ల ముఖ్యమైన సేవలకు ఆటంకం కలుగుతున...
రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
December 04, 2020వరంగల్ రూరల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు రైతులకు అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రా...
రైతులపై నోరు పారేసుకున్న కంగనాకు లీగల్ నోటీసు
December 04, 2020ముంబై: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులపై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు లీగల్ నోటీసు పంపించింది ఢిల్లీ సిక్ గురుద...
రైతులకు మద్దతుగా.. ట్రాక్టర్పై వరుడు
December 04, 2020హైదరాబాద్: కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతులకు మద్దతుగా ఇవాళ ఓ పెళ్లి కుమారుడు ట్రాక్టర్ తో...
చర్చల్లో ప్రతిష్టంభన
December 04, 20208 గంటల పాటు కేంద్ర మంత్రులు, రైతు నాయకుల సమావేశంచట్టాల గురించి వివరణ ఇచ్చిన క...
ఒక్కసారి కాదు.. చాలాసార్లు కొట్టారు!
December 04, 2020వైరల్ ఫోటోలోని వృద్ధ రైతు ఆవేదనన్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు ప్రాంతంలో నిరసనలు చేపడుతున్న రైతులపై పోలీసులు, సెం...
రైతులకు మద్దతుగా నిహంగ్స్
December 04, 2020న్యూఢిల్లీ: రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతమవుతున్నది. అన్నదాతలకు బాసటగా పలువురు సంఘీభావం ప్రకటిస్తున్నారు. రైతుల ఉద్యమానికి తాజాగా పంజాబ్లోని ‘నిహంగ్స్' (సంప్రదాయ సిక్కు యోధులు) మద్దతు తెలిపారు. వందలా...
సవరణలు కాదు.. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలి: రైతు నేతలు
December 03, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు సవరణలను తాము కోరడం లేదని, వాటిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో గురువ...
కేంద్రంతో రైతుల చర్చలు అసంపూర్తి.. 5న మరోసారి భేటీ
December 03, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం గురువారం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఈ నెల5న మరోసారి రైతులతో చర్చలు జరుపుతామని కేంద్ర వ్యవసాయ మంత్రి...
ఆత్మహత్య చేసుకున్న రైతులు పిరికివాళ్లు: కర్ణాటక మంత్రి
December 03, 2020బెంగళూరు: ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతులు పిరికివాళ్లని అన్నారు కర్ణాటక వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్. తన భార్యాపిల్లల బాగోగులు చూసుకోలేని వారే ఆత్మహత్యకు పాల్పడతారు. మనం నీళ్లలో ప...
రైతులు కాదు.. వారే దేశ వ్యతిరేకులు: సుఖ్బిర్
December 03, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులను దేశ వ్యతిరేకులుగా అంటున్నవారే అసలైన దేశ వ్యతిరేకులని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బిర్ బాదల్ విమర్శించారు. దేశం కోసం తమ జీవితాన్ని అంకితం చ...
శీతాకాల సమావేశాలు పెట్టండి.. లోక్సభ స్పీకర్ను కోరిన అధిర్
December 03, 2020హైదరాబాద్: శీతాకాల పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ .. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. స్వల్పకాలిక సమావేశాలను ఏర్పాటు చేయాల...
పోలీసులు దారుణంగా కొట్టారు: పంజాబ్ రైతు సుఖ్దేవ్సింగ్
December 03, 2020న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న రైతుల ఆందోళనలో ఓ ఫొటో బాగా వైరల్ అయ్యింది. ఓ పోలీసు వృద్ధ రైతుపై లాఠీ ఎత్తిన ఫొటో అది. ఈ ఫొటోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. అయితే పోలీస...
పద్మ భూషణ్ను తిరిగి ఇచ్చేసిన ఎంపీ సుఖ్దేవ్ ధిండ్సా
December 03, 2020పంజాబ్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ (డెమొక్రాటిక్) చీఫ్, రాజ్యసభ ఎంపీ సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా తన పద్మభూషణ్ అవార్డును గురువారం కేంద్ర ప్రభుత్వానికి...
‘ఢిల్లీ రైతుల నిరసనలో పాల్గొన్న ఘట్కేసర్ ఎంపీపీ’
December 03, 2020మేడ్చల్-మల్కాజిగిరి : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుపై వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీలోని సింగ్ సరిహద్దు ప్రాంతం దగ్గర చేస్తున్నా నిరసన కార్యక్రమంలో జిల్లాలోని ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్...
మృతిచెందిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటన
December 03, 2020చండీగఢ్ : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో మృతిచెందిన రైతు కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ...
కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన మమతా బెనర్జీ..
December 03, 2020హైదరాబాద్: రైతులకు వ్యతిరేకంగా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. రైతులు, వారి జీవితాల గు...
రైతుకు ఉరేస్తున్న కేంద్రం
December 03, 2020కొత్త మార్కెట్ చట్టం వ్యాపారుల చుట్టంప్రైవేటు మార్కెట్లో రైతు...
రైతుల ఉద్యమంలో గ్రేట్ ఖలీ
December 03, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో అలుపెరుగని పోరాటం చేస్తున్న పంజాబ్, హర్యానా రైతులకు డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ రెజ్లర్ దిలీప్ సింగ్...
దేశ రాజధానిపై రైతన్న దండయాత్ర
December 03, 2020సాగుచట్టాలు రద్దు చేసేవరకూ రణమే!కొత్త వ్యవసాయ చట్టాల రద్దు...
రైతుల సమస్యలు పరిష్కరించాలి : బీఎస్పీ
December 02, 2020న్యూఢిల్లీ : రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. బుధవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధీంద్ర భదౌరియా మీడియాతో మాట్లాడుతూ... రైతు...
5న దేశవ్యాప్తంగా మోదీ దిష్టి బొమ్మల దహనం
December 02, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేంకగా ఈ నెల 5న దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల దిష్టి బొమ్మలను దహనం చేస్తామని క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ తెలిపార...
రైతులను అవమానించిన మంత్రి వీకే సింగ్ను తొలగించాలి: కాంగ్రెస్
December 02, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల బృందంలో ఎక్కువ మంది రైతులు లేరు అని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి వీకే సింగ్ను తక్షణమే కేంద్ర మంత...
డిసెంబర్ 8 నుంచి సరుకుల రవాణా బంద్
December 02, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతు ప్రకటించింది ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ). డిసెంబర్ 8 నుంచి ఉత్తర భారతదేశంలో ...
‘రైతుల ఆదాయం రెట్టింపు’ ప్రకటనపై రాహుల్ విమర్శలు
December 02, 2020న్యూఢిల్లీ : ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు’ చేస్తున్నామనే వాదనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆదాయం వాస్తవానికి ‘సూట్, బూట్ సర్కార్’కు సగానికి స...
నెమళ్లను ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన రైతులు
December 02, 2020వరంగల్ రూరల్ : జిల్లాలోని గీసుకొండ మండలం విశ్వనాధపురం గ్రామ శివారులోని పంట పొలాల్లో జాతీయ పక్షులైన నాలుగు నెమళ్లు కదలలేని స్థితిలో కనిపించడంతో స్థానిక రైతులు వాటిని పట్టుకున్నారు. వాటిలో రెండ...
కేంద్రంతో రేపు మరోసారి రైతుల చర్చలు
December 02, 2020న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. మంగళవారం జరిగిన చర్చల...
రద్దు చేయాల్సిందే.. వ్యవసాయ చట్టాలపై తేల్చి చెప్పిన రైతులు
December 02, 2020కేంద్ర మంత్రులతో చర్చలు విఫలంఅభ్యంతరాలపై కమిటీకి కేంద్రం ప...
ఆ చట్టాలు రద్దు చేయకపోతే అవార్డులు తిరిగి ఇచ్చేస్తాం!
December 01, 2020జలంధర్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న రైతులకు న్యాయం చేయకపోతే తమ అవార్డులు, మెడల్స్ తిరిగి ఇచ్చేమని పంజాబ్కు చెందిన కొందరు క్రీడాకారులు, కోచ్లు హెచ...
కెనడా ప్రధాని వ్యాఖ్యలకు ఇండియా కౌంటర్..
December 01, 2020హైదరాబాద్: ఢిల్లీలో పంజాబ్ రైతులు చేస్తున్న ఆందోళన పట్ల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తప్పుపట్టింది. అసమగ్ర...
రైతు నేతలతో కేంద్ర మంత్రుల చర్చలు ప్రారంభం..
December 01, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ .. కాసేపటి క్రితం ...
ఢిల్లీలో రైతుల నిరసనలపై కెనడా ప్రధాని ఆందోళన
December 01, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో పంజాబ్ రైతులు తెలుపుతున్న నిరసనలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తాము భారత ప్రభ...
అహంకారాన్ని వీడండి.. హక్కులు కల్పించండి : రాహుల్
December 01, 2020న్యూఢిల్లీ : కేంద్రం అహంకారాన్ని వీడి.. రైతులకు వారి హక్కులు కల్పించాలని కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ హితవుపలికారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ని...
రైతుల డిమాండ్లను కేంద్రం పట్టించుకోవాలి : కమల్హాసన్
December 01, 2020హైదరాబాద్: రైతులు చేస్తున్న ఆందోళన పట్ల మక్కల్ నీధి మయిం అధ్యక్షుడు కమల్ హాసన్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు డిమాండ్లను పట్టించుకోవాలని ఆయన అన్నారు. తమిళనాడులో సీఎం ప...
కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేడు కేంద్రంతో చర్చలు
December 01, 2020న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ కొనసాగుతోంది. హర్యానా-ఢిల్లీ సరిహద్దులో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్త...
వెనక్కి తగ్గం!
December 01, 2020నిర్ణయాత్మక పోరుకు సిద్ధపడే ఢిల్లీకి వచ్చాంమోదీ సర్కార్ మా ‘మన్ కీ బాత్' వినాల...
ఆ చట్టాలు రద్దు చేయకపోతే ఎన్డీయే నుంచి తప్పుకుంటాం!
November 30, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) నుంచి తప్పుకుంది అకాలీదళ్. తాజాగా మరో మిత్ర పక్షం కూడా అదే హెచ్చరిక జారీ చేసింది. మో...
కొత్త చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు : ప్రధాని
November 30, 2020హైదరాబాద్: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను ప్రధాని మోదీ మరోసారి సమర్ధించుకున్నారు. వారణాసిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుల మెదళ్లలో దశాబ్ధాల నుంచి కొన్ని అపోహలు ఉ...
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులకు వైద్యసేవలు
November 30, 2020న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సింఘు సరిహద్దు ( ఢిల్లీ - హర్యానా సరిహద్దు) వద్ద పలువురు వైద్యులు స్వచ్ఛ...
వ్యవసాయ చట్టాలను తప్పుగా అర్థం చేసుకోకండి..
November 30, 2020హైదరాబాద్: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను తప్పుగా అర్థం చేసుకోరాదు అని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ తన ట్విట్టర్లో రైతుల్ని కోరారు. గత ఏడాదితో పోలిస్తే పంజ...
నైజీరియాలో ఊచకోత
November 30, 202040 మంది రైతులు, మత్స్యకారులను హతమార్చిన బోకోహరామ్ ఉగ్రవాదులుమైద్గురి: నైజీరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 40 మంది రైతులు,...
ఆందోళన చేస్తున్న రైతులకు అన్నం పెడుతున్న ముర్తాల్ దాబా
November 29, 2020న్యూఢిల్లీ: అన్నం పెట్టే రైతులపై కేంద్ర ప్రభుత్వం లాఠీ ఎత్తుతుంటే.. అక్కడి ఓ దాబా మాత్రం వాళ్లకు అన్నం పెట్టి ఆకలి తీరుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో నాలుగు ...
అమిత్ షా ఆఫర్కు నో చెప్పిన రైతులు
November 29, 2020న్యూఢిల్లీ: మీరు మీ ఆందోళనలను బురారీ ప్రాంతానికి మార్చండి.. ప్రభుత్వం వెంటనే మీతో చర్చలు జరుపుతుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫర్ను పంజాబ్కు చెందిన 30 రైతు సంఘాలు తిరస్కరించాయ...
రైతులతో తక్షణమే చర్చలు జరుపాలి: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్
November 29, 2020న్యూఢిల్లీ: హర్యానా ప్రభుత్వం రైతుల చలో ఢిల్లీ ర్యాలీని అడ్డుకోవడంపై ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహించ తలపెట్టిన రైతులను అడ్డుకోవడం కరెక్టు ...
వాళ్లు ఉగ్రవాదులు కాదు.. రైతులే: సంజయ్ రౌత్
November 29, 2020ముంబై: కేంద్ర ప్రభుత్వం రైతులను ఉగ్రవాదుల్లా చూస్తున్నదని శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఢిల్లీ మార్చ్కి పిలుపు...
రైతుల ప్రతి సమస్య, డిమాండ్పై చర్చలకు సిద్ధం: అమిత్ షా
November 29, 2020న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనపై స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రైతులు ప్రతి సమస్య, డిమాండ్పై చర్చలకు ప్రభుత్వ...
ఉద్యమం.. ఉద్ధృతం
November 29, 2020అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల కదనంనిరంకారీ మైదానంలో భారీ నిరసన
హర్యానా సీఎంపై పంజాబ్ సీఎం సీరియస్
November 28, 2020న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య దూరం పెంచింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనను హర్యానా పోలీసులు అడ్డుకోవడంపై పంజాబ్...
కేంద్ర ప్రభుత్వాన్ని మేం నమ్మం: రైతులు
November 28, 2020న్యూఢిల్లీ: కేంద్రం అణచివేతకు పాల్పడుతున్నా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కి తీ...
రైతులపై హత్య, అల్లర్ల కేసులు
November 28, 2020అంబాలా : కేంద్రం తీసుకువచ్చి వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) చీఫ్ గుర్నామ్ సింగ్ చారునితో పాటు పలు...
రైతుల్ని పట్టించుకోని బీజేపీ..
November 28, 2020హైదరాబాద్: రైతులను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. కొత్తగా తెచ్చిన కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్...
జై జవాన్.. జై కిసాన్ను జవాన్ వర్సెస్ కిసాన్ చేశారు!
November 28, 2020న్యూఢిల్లీ: మన నినాదం జై జవాన్, జై కిసాన్.. కానీ దానిని జవాన్ వర్సెస్ కిసాన్ చేసేశారు అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఢిల్లీలో రైతుల పట్ల పోలీసులు అమాన...
వాటర్ కెనాన్ బంద్ చేసినందుకు హత్యాయత్నం కేసు!
November 28, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలుసు కదా. మూడు రోజులుగా వీళ్లు దేశ రాజధానిలో ఈ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆంద...
రైతులను ఢిల్లీలోకి అనుమతిస్తాం
November 27, 2020న్యూఢిల్లీ: ఆందోళన చేస్తున్న రైతులను ఢిల్లీలోకి రావడానికి అనుమతిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మ తెలిపారు. అయితే రైతులు తమ నిరసనలను శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. వార...
ఉద్రిక్తంగా ఢిల్లీ చలో మార్చ్
November 27, 2020న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ‘ఢిల్లీ చలో’ మార్చ్లో భాగంగా ఢిల్లీ సరిహద్దుకు చేరిన రైతులను చెదరగొట్టేందుకు ఢిల్లీ పోలీసులు శుక్రవ...
రైతులతో చర్చలకు సిద్ధం : కేంద్ర మంత్రి రాజ్నాథ్
November 27, 2020న్యూఢిల్లీ : వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసేందుకు ఇటీవల రూపొందించిన చట్టాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిరసన తెలిపే రైతులతో...
'కెప్టెన్ అమరీందర్ సింగ్.. రైతులను ఉసిగొల్పడం మానుకో'
November 26, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రుల మధ్య గొడవకు దారితీశాయి. హర్యానాలో మనోహర్లాల్ ఖ...
అవి అన్నం పెట్టే చేతులు.. అడ్డుకోకండి కట్టర్జీ: పంజాబ్ సీఎం
November 26, 2020న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించుకున్న పంజాబ్ రైత...
రైతులను అడ్డుకోవడం సరికాదు : సీఎం కేజ్రీవాల్
November 26, 2020హైదరాబాద్: పంజాబ్ రైతులు ఛలో ఢిల్లీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే హర్యానా సరిహద్దుల్లో ఆ రైతులపై పోలీసులు జల ఫిరంగులతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పం...
ఉద్రిక్తంగా ఛలో ఢిల్లీ.. హర్యానాలో రైతుల ఆందోళన
November 26, 2020హైదరాబాద్: పంజాబ్ రైతులు.. ఛలో ఢిల్లీ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఛ...
పంజాబ్ రైతుల నిరసన.. సరిహద్దులు మూసి వేస్తామన్న హర్యానా
November 25, 2020చండీగఢ్ : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతుల నిరసన ప్రదర్శనకు ముందు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆ రాష్ట్రంతో ఉన్న సరిహద్దులను ఈ నెల 26, 2...
రైతును ముంచిన మోదీ సర్కార్
November 20, 2020సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శతెలంగాణచౌక్: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టంతో రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయార...
రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర
November 19, 2020జయశంకర్ భూపాలపల్లి : రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రేగొండ మండల కేంద్రంతో పాటు రూపరెడ్డి పల్లె గ్రామాల్లో ...
అంకాపూర్ సాగు పద్ధతులు భేష్
November 19, 2020కొనియాడిన సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రి వాసులుసీఎం కేసీఆర్ సూచన మేరకు అంకాప...
రైతుల బాగుకోసమే రైతు చర్చా వేదికలు: వినోద్ కుమార్
November 17, 2020రాజన్న సిరిసిల్ల జిల్లా: రైతుల బాగుకోసమే రైతు చర్చా వేదికలు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు తెలిపారు. బద్దెనపల్లి లో నిర్మించిన రైతు వేది...
వేల్పూర్లో రైతువేదికను ప్రారంభించిన మంత్రులు
November 17, 2020నిజామాబాద్ : జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఖర్చుతో నిర్మించిన రైతువేదిక భవనాన్ని మంత్రులు నిరంజన్రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. తన తండ్రి వేముల సురేం...
రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం : మంత్రి నిరంజన్ రెడ్డి
November 15, 2020మహబూబ్నగర్ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లాలోని అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామానికి చెందిన రైతు బోయ కు...
ఎం.ఎస్.పీ.తో 23.82 లక్షల మంది రైతులకు లబ్ధి
November 15, 2020ఢిల్లీ :2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కె.ఎం.ఎస్) లో భాగంగా, ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధర (ఎమ్.ఎస్.పి.)పథకం ప్రకారం, 2020-21 ఖరీఫ్ పంటలను రైతుల నుంచి ప్రభుత్వం కనీస మద్దతు ధరలకే కొనుగోలు చేస్తూ ...
రైతుకు శాపం కేంద్ర చట్టం
November 14, 2020తక్కువ ధరకే ఇతర రాష్ర్టాల నుంచి వడ్లు, మక్కలుకేంద్ర మంత్రి కిషన్రెడ్డికి చట...
రైతు సంఘాలతో చర్చలు విఫలం
November 14, 2020న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెలరోజులుగా ఆందోళన చేస్తున్న పంజాబ్ రైతులతో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయెల్ జరిపిన చర్చలు ఎలాంటి ఫలి...
సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
November 13, 2020హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఇంటి లోగిలి కార్తీక దీపకాంతులతో వెలుగులీనాలని, అన్నదాత కళ్లల్లో ఆనంద...
కిషన్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి : మంత్రి హరీష్ రావు
November 13, 2020హైదరాబాద్ : వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ధాన్యం మద్దతు ధర కంటే రైతుకు ఒక్క ర...
ధరణితో ధైర్యం
November 13, 2020నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తిఆ వెంటనే పత్రాలతో అన్నదాతల మురి...
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే ఆరూరి
November 12, 2020వరంగల్ రూరల్ : రైతులకు మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట మండలంలోని రాందన్ తండాలో ధాన్యం కొను...
రైతులను సంఘటితం చేసేందుకు వేదికలు : మంత్రి ఎర్రబెల్లి
November 12, 2020వరంగల్ రూరల్ : రైతులను సంఘటితం చేసే లక్ష్యంతోనే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం సంగెం...
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
November 11, 2020జనగామ : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. రైతుల సంక్షేమం కోసమే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. లింగాల ఘనపురం మండలం పటేల్ గూడెం క్రాస్ రోడ...
భూమి మీకు.. భవిష్యత్తు మాకు
November 10, 2020ఫార్మాసిటీకి భూమి ఇచ్చేందుకు రైతులు సుముఖంవేగంగా కొనసాగుతున్న భూముల సేక...
రైతులు సంఘటితమవ్వాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
November 09, 2020వికారాబాద్ : జిల్లాలోని ధారూర్ మండల కేంద్రంలో రైతు వేదికను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుకు ఏ సమస్య వచ్చిన రైతు వేదిక...
కుంకుమ పువ్వుకు ఎందుకు అంత డిమాండ్
November 09, 2020ప్రపంచవ్యాప్తంగా మసాలాలను ఎక్కువ పండించే దేశం భారతదేశం. 109 రకాల మసాలా దినుసుల్లో దాదాపు 75 రకాలు ఇండియాలోనే పండుతాయని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ తేల్చింది. అయితే వీటన్నింటిలో ఖరీద...
సన్నాలకు మద్దతు ధరలో రాజీలేదు
November 09, 2020విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డినల్లగొండ సిటీ: సన్నాలకు మద్దతు ధర చెల్లింపులో రాజీలేదని, సన్న రకం ధాన్యాన్ని మిల్లర్లు సజావుగా కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున...
ఉత్తరప్రదేశ్లో 30 మంది రైతులపై కేసులు
November 07, 2020ఫతేపూర్ : ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 30 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. పంట పొలాల్లో వరికొయ్యలను దహనం చేసినందుకు కేసులు నమోదు చే...
ఇదే ఎన్.జి.రంగాకు ఇచ్చే నిజమైన నివాళి : ఉపరాష్ర్టపతి
November 07, 2020ఢిల్లీ : అందరికీ ఆహారం అందించేందుకు ఆరుగాలం శ్రమించే అన్నదాతల సంక్షేమం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఎన్.జి. రంగాకు ఇచ్చే నిజమైన నివాళి అని భారత ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రమ...
ఏజెన్సీ రైతులకు వరం
November 07, 2020కష్టాలు దూరం.. సేవలు దగ్గరకుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పూర్వపు జాయింట్ కలెక్టర్ అశోక్కుమార్
‘వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు మేలు’
November 06, 2020ఖమ్మం : వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ట్రాక్టర్ పవర్ స్ప్రే యంత్రాలను తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించి మా...
గౌరవం, ప్రతిష్ఠ కోసమే అగ్రి చట్టాలపై పోరాటం: సిద్ధు
November 06, 2020చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర గౌరవం, ప్రతిష్ఠ కోసమే వ్యసాయ చట్టాలకు వ్యతిరేకగా రాష్ట్ర రైతులు ఐక్యంగా పోరాడుతున్నారని కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధు తెలిపారు. అమృత్సర్లోని వల్లా సబ్జీ మండి వద్ద...
యూపీ, బీహార్ నుంచి పంజాబ్కు భారీగా ధాన్యం లారీలు
November 06, 2020చండీగఢ్: ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి భారీగా ధాన్యం లారీలు పంజాబ్ మండీలకు పోటెత్తుతున్నాయి. అయితే స్థానిక రైతులు వీటిని అడ్డుకుని నిరసన తెలుపుకున్నారు. పంజాబ్ ఆహార, పౌర సరఫరా శాఖ అధికారుల ఫిర్యా...
రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు : మంత్రి ఎర్రబెల్లి
November 06, 2020వరంగల్ రూరల్: రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆయన ధాన్యం కొనుగో...
రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి
November 05, 2020మొక్క జొన్న రైతులకు న్యాయం చేస్తాం : మంత్రి హరీశ్ రావు
November 04, 2020సంగారెడ్డి : జిల్లాలో మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో వరి ధాన్యం, పత్తి...
చెరుకు రైతులకు నష్టం జరగొద్దు : మంత్రి హరీశ్ రావు
November 04, 2020సంగారెడ్డి : చెరుకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారులకు సూచించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరం...
కంది తహసీల్దార్ ఆఫీస్లో హరీష్ రావు ఆకస్మిక తనిఖీ
November 04, 2020సంగారెడ్డి : జిల్లా పరిధిలోని కంది తహసీల్దార్ ఆఫీస్ను రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి రిజిస్ర్టేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హర...
పత్తి తేమ శాతాన్ని 20కి పెంచాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
November 03, 2020హైదరాబాద్ : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్తో రాష్ర్ట వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమై పత్తి కొనుగోళ్లు, నిల్వలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్...
సులభంగా వేగంగా
November 03, 2020ధరణిలో రిజిస్ట్రేషన్ అంతా ఆన్లైన్లోనే..లావాదేవీపై భూయజమానికి పూర్తి సాధికారత&n...
రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం
November 03, 2020జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులకు మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరిక జమ్మికుంట/కమలాపూర్: పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వాలని, 90 శాతం పత్తి కొనుగోలు చేయాలని వైద్యారోగ్య శాఖ ...
కేంద్రం నిర్ణయాలు రైతుల పాలిట శాపాలు : మంత్రి జగదీష్ రెడ్డి
November 01, 2020నల్లగొండ : అనేక రైతు సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చాలని చూస్తుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ దండగ చేయాలన్న కుట్రతో వ్యవహరిస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కార్పొ...
కందిని విస్తరించుకుందాం
November 01, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మక్కలకు బదులుగా కంది పంటను విస్తరించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సూచించారు. జనగామలో రైతువేదికను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ మక్కలు వద్ద...
రైతుల మేలుకోసమే ధరణి
November 01, 2020ఎవరి భూమి వాళ్లకే ఉంటది.. గెట్టు పంచాయితీలుండవు: సీఎం కేసీఆర్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతులమేలు కోసమే ధరణి పోర్టల్ ప్రారంభించినట్టు ముఖ్...
షబ్బీర్ అలీ దొంగ ముచ్చట్లపై సీఎం కేసీఆర్ ధ్వజం
October 31, 2020జనగామ : కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ దొంగ ముచ్చట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. కిరికిరిగాళ్ల ముచ్చట్లు ఎట్ల ఉంటాయో షబ్బీర్ అలీ కథ చూస్తే అర్థమైతదని కేసీఆర్ తెలిపారు. జ...
రైతు రాజ్యమే ప్రభుత్వ లక్ష్యం : సీఎం కేసీఆర్
October 31, 2020జనగామ : తెలంగాణలో రైతు రాజ్యమే సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారం...
'ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమే'
October 31, 2020జనగామ : ఇండియాలో ఏ రాష్ర్ట ప్రభుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జనగామ జిల్లా...
రైతు వేదిక ఒక ఆటం బాంబు : సీఎం కేసీఆర్
October 31, 2020జనగామ : రైతు వేదిక నా గొప్ప కల.. రైతాంగం ఒకచోట కూర్చొని మాట్లాడుకోవాలి. నియంత్రిత సాగుపై మాట్లాడినట్లే చర్చ చేయాలి. రైతు వేదిక ఒక ఆటం బాంబు, ఒక శక్తి అని పేర్కొన్నారు. రైతులందరూ సంఘటితంగా ...
కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్
October 31, 2020జనగామ : జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రైతు వేదికను ప్రారంభించారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీ...
దేశానికే తలమానికంగా రైతు వేదికలు : మంత్రి నిరంజన్ రెడ్డి
October 30, 2020జనగామ : జనగామ జిల్లాలోని కొడకండ్లలో ఈ నెల 31న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కొడకండ్ల పర్యటన సందర్భంగా మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎ...
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు
October 30, 2020దొంగరాత్రి కరెంటిచ్చి రైతులను ఆగం చేసిండ్రుకాంగ్రెస్, బీజేపీలు ఇచ్చే సీసాలు మనకొద్దుదుబ్బాక ఎన్నికల
రైతుల ధర్నా.. రైలు సేవలు బంద్
October 29, 2020హైదరాబాద్: అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు కొన్నాళ్ల నుంచి ధర్నాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రైల్ రోకోలో పాల్గొంటున్న రైతులు ససేమిరా ఆందోళన విరమించేది లేదంటున్నారు.&...
'కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు'
October 29, 2020మేడ్చల్ : రాష్ర్టంలో కేసీఆర్ బతికున్నంత వరకు ఎవడు అడ్డమొచ్చినా.. రైతుబంధు పథకం ఆగదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు వాళ్ల అప్పులుకట్టి సొంత పెట్టుబడి జేబుల్లోకి రావాలన్...
570 ఎమ్మార్వో ఆఫీసులన్నీ సబ్ రిజిస్ర్టార్ ఆఫీసులుగా మార్పు
October 29, 2020మేడ్చల్ : ధరణి పోర్టల్ ప్రారంభంతో రాష్ర్టంలోని 570 ఎమ్మార్వో కార్యాలయాన్ని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలుగా మారాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ప్రారంభం సందర్భంగా స...
ధరణి @ కోటి 45 లక్షల 58 వేల ఎకరాలు
October 29, 2020మేడ్చల్ : భూ సమస్య రైతులకు తలనొప్పిగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. వీఆర్వోల వల్ల రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని చెప్పాను. అందులో భాగంగానే రెవెన్యూ డిపార్ట్మెంట్లో విప్లవ...
ధరణి భారతదేశానికి ట్రెండ్ సెట్టర్ : సీఎం కేసీఆర్
October 29, 2020మేడ్చల్ : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ భారతదేశానికి ట్రెండ్ సెట్టర్ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ప్రారంభ...
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
October 28, 2020మేడ్చల్ మల్కాజిగిరి : రైతును రాజును చేయటమే లక్ష్యంగా పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకుంటుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండల పరిధి మాదారం, ఏదులాబాద్, ప్రతాపస...
అన్నదాత ఆగ్రహం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా
October 28, 2020నవంబర్ 5న దేశవ్యాప్తంగా రోడ్ల దిగ్బంధం26-27 తేదీల్లో ‘చలో ఢిల్లీ ’ 500 రైతుల సంఘాల ప్రకటనన్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత...
రైతు‘బంధు’లు పేద రైతులే!
October 28, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులే అధికంగా లబ్ధిపొందుతున్నారు. ఈ వానకాలం సీజన్లో ప్రభుత్వం మొత...
'ధరణి' పోర్టల్ ప్రారంభానికి రంగారెడ్డి జిల్లా వేదిక
October 27, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహుర్తం ఖరారైన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్ ప్రారంభానికి రంగారెడ్డి జిల్లా వేదిక కానుంది. ఈ న...
నెహ్రూ-గాంధీ వంశం ఏనాడూ పీఎంఓను గౌరవించలేదు: జేపీ నడ్డా
October 26, 2020న్యూఢిల్లీ : కాంగ్రెస్ పాలిత పంజాబ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను తగులబెట్టడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. నెహ్రూ-గాంధీ వంశం ఏనాడూ ప్రధాని కార్యాలయాన్ని గౌరవించ...
గాయపడ్డ కొండచిలువకు వైద్యం..!వీడియో
October 24, 2020హైదరాబాద్: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో భారీ కొండ చిలువ ముళ్లపొదల్లో చిక్కుకుంది. బయటకురాలేక విలవిల్లాడుతున్న కొండచిలువను గుర్తించిన రైతులు లక్ష్మన్న, శేఖర్, సాగర్.. వెంటనే ...
రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
October 24, 2020మక్కల కొనుగోలు రైతుకిచ్చిన దసరా కానుకమార్క్ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్లో రైతులు పండించిన మక్కజొన్న పంటను ...
క్వింటాల్ మక్కలకు మద్దతు ధర రూ. 1,850 : సీఎం కేసీఆర్
October 23, 2020హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. క్వింటాల్కు రూ.1,850...
ఉత్తరప్రదేశ్ లారీలను అడ్డుకున్న పంజాబ్ రైతులు
October 23, 2020అమృత్సర్: పంజాబ్ రైతులు ఉత్తరప్రదేశ్ లారీలను అడ్డుకున్నారు. వరి ధాన్యం లోడుతో పంజాబ్కు వచ్చిన సుమారు 30 లారీలను అమృత్సర్ జాతీయ రహదారిలోని టోల్ గేట్ వద్ద అడ్డుకుని నిలువరించారు. ఉత్తరప్రదేశ్...
అన్నదాతల కోసం గుజరాత్ సర్కార్ మరో సరికొత్త పథకం...
October 23, 2020గాంధీనగర్ : అన్నదాతల శ్రేయస్సు కోసం గుజరాత్ సర్కార్ మరో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రైతులకు నిరంతరం విద్యుత్ అందించేందుకు కొత్త స్కీమ్ ను తీసుకురాబోతున్నది. "కిసాన్ సూర్యోదయ యోజ...
పసుపు రైతులకు ఎంపీ అర్వింద్ ద్రోహం
October 23, 2020అడ్డదిడ్డంగా మాట్లాడితే గుణపాఠం తప్పదు : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిచేగుంట: పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసి ఎన్నికల్లో గెలి చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్...
రాష్ర్టాల మార్కెట్లు రద్దవుతాయని ఆందోళన
October 21, 2020ఎమ్మెస్పీకి రక్షణ చట్టం కావాలని డిమాండ్‘గావ్ కనెక్షన్' సర్వేలో కీలక విషయాల...
‘బతుకు’దారి చూపుతున్న బంతిపూలు..
October 20, 2020కరీంనగర్: ఇక్కడి రైతులు సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా బంతిపూలు సాగుచేస్తున్నారు. సద్దుల బతుకమ్మ, దీపావళి సీజన్లో పూలను అమ్మి లాభాలు ఆర్జిస్తున్నారు. ఎకరానికి పెట్టుబడి పోనూ రూ.1.50 లక్షల నుంచి...
పత్తి కొనుగోళ్లపై చర్చ.. ధరలు నిర్ణయం
October 19, 2020హైదరాబాద్ : రాష్ర్టంలో పత్తి కొనుగోళ్లపై అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా పత్తి కొనుగోలు కేంద్రాలు, నాణ్యత ప్రమాణాలతో పాటు రైతుల...
ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంపు
October 19, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో వానాకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు 5,690 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇటీవలే ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుత పరిస్థితుల న...
డీసీసీబీ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం
October 18, 2020నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)ప్రధాన కార్యాలయాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతులు అప్పుల...
రైతన్నలకు అండగా ఉంటాం : మంత్రి పువ్వాడ
October 16, 2020ఖమ్మం : అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వానకాలం పత్తి, వరి పంటల కొనుగోలుపై ఖమ్మం డీపీఆర్సీ భవనంలో జిల్లా ...
రైతన్నలు అధైర్యపడొద్దు అండగా ఉంటాం : మంత్రి ఈటల
October 15, 2020కరీంనగర్ : అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం తన నియోజకవర్గమైన హుజూరాబాద్ పరిధిలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో...
కంగనపై కర్ణాటకలో కేసు
October 14, 2020బెంగళూరు: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను ఉగ్రవాదులతో పోలుస్తూ ట్వీట్లు చేసిన బాలీవుడ్ కథానాయిక కంగనరనౌత్పై కర్ణాటకలో కేసు నమోదు చేశామని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ నెల 9...
సాగు బాగు కోసం ఉమ్మడి కుటుంబంలా పనిచేయాలి : సీఎం కేసీఆర్
October 13, 2020హైదరాబాద్ : తెలంగాణ సాగు బాగు కోసం వ్యవసాయశాఖ అధికారులు ఉమ్మడి కుటుంబంలా సమన్వయంతో కలిసి పనిచేయాలని రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా, రైతుబంధువుగా తెలం...
యాసంగి పంటల సాగుపై సీఎం కేసీఆర్ సమీక్ష
October 13, 2020హైదరాబాద్ : యాసంగి పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిపుణులు...
రైతులే వ్యాపారవేత్తలవుతారు..
October 13, 2020హైదరాబాద్: తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చరిత్రాత్మక వ్యవసాయ సంస్కరణలతో రైతులు ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా మారుతారని ప్రధాని మోదీ అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కూడ...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై దాడి.. కారు ధ్వంసం
October 12, 2020చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అశ్వని శర్మపై రైతులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఆయన కారును ధ్వంసం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హోషియార్పూర్ జిల్లాలోని తా...
17 శాతం లోపు తేమ ధాన్యాన్ని 24గంటల్లో కొనుగోలు
October 12, 2020సంగారెడ్డి : రాష్ర్టంలో త్వరలోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని, 17 శాతం లోపు తేమ ధాన్యాన్ని 24 గంటల్లోనే కొనుగోలు చేసి, 72 గంటల్లోగా రైతులకు డబ్బులు చెల్లిస్తామని ఆర్థి...
మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేసిన మంత్రి
October 12, 2020వరంగల్ రూరల్ : పేదరిక నిర్మూలనే సెర్ప్ లక్ష్యమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేటలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో...
‘రైతుల పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు..’
October 11, 2020సిమ్లా: కాంగ్రెస్ పార్టీ రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఆదివారం ఆయన మాట్లాడారు. రైతులకు స్వయం ప్రతిపత్...
రైతువేదికల నిర్మాణ పనులను పరిశీలించిన జడ్పీ చైర్ పర్సన్
October 09, 2020వరంగల్ రూరల్ : జిల్లాలోని శాయంపేట మండల కేంద్రం, ప్రగతి సింగారం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన రైతువేదికల నిర్మాణ పనులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పరిశీలించారు. పనులను గడువు లోగా నాణ...
పంజాబ్లో 15వ రోజుకు.. రైతుల ‘రైల్ రోకో’
October 08, 2020చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్లో రైతులు చేపట్టిన ‘రైల్ రోకో’ గురువారం నాటికి 15వ రోజుకు చేరింది. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపుతో ఆ రాష్ట్రంలోని రైతుల...
వరి ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాలు
October 08, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో వానాకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సచివాలయం బీఆర్కే భవన్లో మంత్రి గంగుల కమలాకర...
కామారెడ్డిలో రైతు వేదికలు రెడీ
October 08, 2020నూటికి నూరు శాతం పూర్తి.. లక్ష్యాన్ని చేరిన తొలి జిల్లాగా రికార్డునిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణం అన...
'మధ్యవర్తుల ప్రమేయం లేని వ్యవస్థను తెస్తున్నాం'
October 07, 2020విజయవాడ : కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, మధ్యవర్తుల ప్రమేయం లేని వ్యవస్థను తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీ పర్యటనలో భాగంగా మంత్రి...
గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు చేస్తాం : సీఎం కేసీఆర్
October 07, 2020ఏ-గ్రేడ్ రకానికి క్వింటాల్కు రూ. 1,888బి-గ్రేడ్ రకానికి క్వింటాల్కు రూ. 1,868హైదరాబాద్ : రైతులు పండించి...
రైతులే భూసార పరీక్ష చేసుకోవచ్చు : ఛత్తీస్గఢ్ యూనివర్సిటీ
October 07, 2020రాయ్పూర్: రైతులు తమ పొలంలో స్వయంగా భూసార పరీక్ష చేసుకునేలా ఓ కిట్ను ఛత్తీస్గఢ్లోని ఇందిరాగాంధీ క్రిషి విశ్వవిద్వాలయ (ఐజీకేవీ) తయారు చేసింది. ప్రస్తుతం భూసార పరీక్...
రైతు పొలంలో కేసీఆర్ జెండా
October 07, 2020చూసి ఆగిన మంత్రి ఎర్రబెల్లిపొలంలోకి వెళ్లి రైతుకు అభినందనసీఎం కేసీఆర్కు జైకొట్టిన ఇల్లంద రైతులు వర్ధన్నపేట: రైతు సంక్షేమమే ధ్యేయంగ...
'రైతుల భద్రతకే నూతన రెవెన్యూ చట్టం'
October 06, 2020జనగామ : దేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతుకు అండగా నిలిచిన ఘనత రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని, రైతాంగాన్ని ఆదుకోవడానికి మన ప్రభుత్వం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయ...
‘రైల్ రోకో’ను సడలించండి: పంజాబ్ సీఎం
October 05, 2020చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ‘రైల్ రోకో’ చేస్తున్న రైతులు దానిని సడలించాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కోరారు. గూడ్స్ రైళ్లు వెళ్లేందుకు వీలుగా...
హర్యానా ప్రజలతో రాహుల్ ర్యాలీ నిర్వహించుకోవచ్చు..
October 05, 2020చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్యానా ప్రజలతో ర్యాలీ నిర్వహించుకోవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఆయన హర్యానాకు రావడంపై తనకు ఎలాంటి సమస్య లేదన్నారు. అయితే పంజాబ...
రైతుల కోసం ఎవరి కాళ్లయినా మొక్కుతా
October 05, 2020వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి, మక్తల్లో రైతు సంబురాలుమహబూబ్నగర్ ప్రతినిధి నమస్తే తెలంగాణ/వనపర్తి, నమస్తే తెలంగాణ: రైతుల అభ్యున్నతికి.. వార...
రైతులతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ భేటీ
October 04, 2020ఢిల్లీ : కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మ్ము కాశ్మీర్ లోని కథువా జిల్లాలో సరిహద్దు ప్రాంత రైతులతో ముచ్చటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణల ప్రయోజనాలపై మంత్రి వారి...
పాడి రైతులకు దసరా కానుకగా బోనస్
October 04, 2020ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణలోని పాడిరైతులందరికీ దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర డెయిరీ సంఘం నుంచి బోనస్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి తెలిపారు. జిల్లా కేంద...
'పాత పాలమూరు పచ్చబడాలన్నదే తమ ప్రయత్నం'
October 04, 2020వనపర్తి : పాత పాలమూరు జిల్లా పచ్చబడాలన్నదే తమ ప్రయత్నమని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల బాగుకోసం ఎవరికాళ్లయినా మొక్కుతానన్నారు. నూతన రెవిన్యూ చట్టానికి...
రాహుల్కు పనేమీ లేదు.. అందుకే ఊర్లు తిరుగుతున్నారు: హర్యానా సీఎం
October 04, 2020చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పనేమీ లేదని అందుకే ఊర్లు తిరుగుతున్నారని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ విమర్శించారు. హర్యానాలో ఆయన సందర్శన గురించి తమకు ఇంకా సమాచారం అందలేదని చెప్పారు...
పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
October 02, 2020మహబూబాబాద్ : భూమిని సాగు చేసుకుంటున్న అర్హులైన ప్రతి రైతు ఇంటికే పట్టాదారు పుస్తకాలు అందజేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ పట్టణంలోని నందన గార్డెన్స్ లో రై...
తెలంగాణ రైతు కోసం దేవుడితోనైనా కొట్లాడుతా
October 02, 2020రైతన్న సంబురం
October 01, 2020కొత్త రెవెన్యూ చట్టానికి అన్నదాత జేజేలుభారీగా ట్రాక్టర్ల ర్యాలీపాల్గొన్న మంత్రులు, ఎంపీ, ఎ...
నష్ట పరిహారం ఇప్పించాలని మంత్రిని కలిసిన రైతులు
September 30, 2020నిర్మల్ : మొక్క జొన్న విత్తనాలతో నష్టం వాటిళ్లిందని జిల్లాలోని దీలవార్ పూర్ మండలం గుండం పల్లి, టెంబుర్ని, బన్సపల్లి, భాగ్య నగర్ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిన...
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ రహదారిని అడ్డుకున్న రైతులు
September 30, 2020చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ హర్యానా రైతులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అంబాలా-హిసార్ జాతీయ రహదారిపై గుమిగూడి వాహనాల రాకపోకలను అడ్డుక...
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
September 30, 2020నూతన రెవెన్యూ చట్టం దేశానికే దిక్సూచి పలు జిల్లాల్లో రైతుల సంబురాలు భారీగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ప్రదర్శననమస్త...
ఆయిల్ పామ్ తోటలను సందర్శించిన రామకృష్ణారెడ్డి
September 29, 2020మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ తోటల విస్తరణలో భాగంగా.. జిల్లాలోని 54 మంది రైతులకు 305 ఎకరాలల్లో ఆయిల్ పామ్ మొక్కలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ మేరకు రాష్...
పంజాబ్లో ఆరో రోజుకు రైతుల ‘రైల్ రోకో’
September 29, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేస్తున్న ‘రైల్ రోకో’ మంగళవారానికి ఆరో రోజుకు చేరింది. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపుతో పంజాబ్ లోని పలు గ్రామాల్లో రైతులు గత ఆరు రోజులుగా రై...
'మెషీన్లను తగలబెట్టడం.. రైతులను అవమానించడమే'
September 29, 2020హైదరాబాద్: నూతనంగా ఏర్పడిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ఇండియా గేటు వద్ద ట్రాక్టర్ను దహనం చేసిన ఘటనను ప్రధాని మోదీ తప్పుపట్టారు. ఇన్నాళ్లూ పూజించిన మెషీన్లు, పరి...
వ్యవసాయ చట్టాలపై సమరనాదం
September 29, 2020దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలుచట్టాలు రద్దుచేయాలని అల్టిమేటంరైతులకు మద్దతుగా ప్రతిపక్షాల ఆందోళనచట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్న్యూఢిల్లీ, సెప్టెంబ...
కొత్త వ్యవసాయ చట్టాలతో స్వయం సమృద్ధి : రవిశంకర్ ప్రసాద్
September 28, 2020న్యూఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలతో దేశ రైతులు స్వయం సమృద్ధి సాధిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటల స...
ఐఎస్ఐ టార్గెట్లో రైతులు: సీఎం అమరీందర్
September 28, 2020హైదరాబాద్: భారతీయ రైతుల నిరసనలను పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేప...
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటక బంద్
September 28, 2020బెంగళూరు: కేంద్రప్రభుత్వంతోపాటు, రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్పార్టీ కర్ణాటకలో బంద్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పార్టీ శ్రే...
స్వయం సమృద్ధిలో..రైతులదే కీలక పాత్ర: మోదీ
September 28, 2020న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి భారత్ లక్ష్యసాధనలో దేశీయ రైతాంగం కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. కొవిడ్-19 సంక్షోభ సమయంలో ఇది రుజువైందన్నారు. ‘మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ మాట్లాడు...
కదిలివచ్చిన కర్షకలోకం
September 28, 2020కొత్త రెవెన్యూ చట్టానికి రైతుల బాసట ఊరూరా ట్రాక్టర్లతో భారీ ర్యాలీలునమస్తే తెలంగాణ నెట్వర్క్: కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతులు ...
బిల్లులకు ఏఐఏడీఎంకే మద్దతు రైతులను మోసగించడమే: కమల్ హాసన్
September 27, 2020చెన్నై: వ్యవసాయ బిల్లులకు ఏఐఏడీఎంకే మద్దతివ్వడం రైతులను మోసగించడమేనని నటుడు, రాజకీయ నేత అయిన కమల్ హాసన్ ఆరోపించారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమని, పార్లమెంట్లో ఆమోదం పొందిన అగ్రి బిల్లుల వల్ల ...
రైలు పట్టాలపై రైతుల ఆందోళన.. వీడియో
September 27, 2020అమృత్సర్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో రైతులు రాష్ట్రంలోని వేర్వ...
రైతులు పాసు పుస్తకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగొద్దనే..
September 27, 2020సిద్దిపేట : రైతులు పాసు పుస్తకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మండల కేంద్రమైన తొగుటలో రైతువేదిక నిర్మాణ పను...
కార్మికులపై కంపెనీలకు స్వేచ్ఛ
September 27, 2020తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు ఈ నెలాఖరు నుంచీ కొత్త కార్మికచట్టాలు అమలు .. నాలుగు లేబర్ కోడ్స్ను తీసుకొచ్చిన మోదీ సర్కార్ హైర్ అండ్ ఫై...
కంగనపై క్రిమినల్ కేసు
September 27, 2020బెంగళూరు: బాలీవుడ్ ప్రముఖ నటీమణి కంగనా రనౌత్పై క్రిమినల్ కేసు నమోదైంది. పార్టమెంట్ ఆమోదించిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన రైతులను ఉగ్రవాదులతో పోలుస్తూ ఇటీవల కంగన ఓ ట్వ...
రైతుల ఆందోళన.. 28 రైళ్లు రద్దు
September 26, 2020హైదరాబాద్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రైల్ రోకో ఉద్యమాన్ని వాళ్లు ఈనెల 29వ తేదీ వ...
రైతన్న ఆగ్రహం
September 26, 2020వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారత్బంద్ రహదారుల దిగ్బంధం, రైలు రోకో కార్యక్రమాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: పొలంలో ఉండాల్సిన రైతులు రోడ్డెక...
వ్యవసాయ బిల్లులపై తమిళ రైతుల వినూత్న నిరసన
September 25, 2020చెన్నై: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. నేషనల్ సౌ...
సమరోత్సాహంతో అన్నదాతలు..ఎడ్లబండ్లు, ట్రాక్లర్లతో భారీ ర్యాలీలు
September 25, 2020హైదరాబాద్ : నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా సమరోత్సాహంతో అన్నదాతలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తూ సీఎం కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ...
అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా భారత్ బంద్
September 25, 2020హైదరాబాద్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ-అమృత్సర్ మధ్య ఉన్న హైవేను ఇవాళ రైతులు బ్...
కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్ర వ్యవసాయ బిల్లు
September 25, 2020తెలంగాణ రైతాంగానికి తీరని నష్టంశాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
రైతు మెచ్చిన చట్టం
September 25, 2020నమస్తే తెలంగాణ నెట్వర్క్: కొత్త రెవెన్యూ చట్టం తమ కష్టాలు తీర్చనున్నదంటూ రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. క్షీరాభిషేకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్కు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్రంలోని చాలా...
ఎరువులు, విత్తనాల కొరత లేదు : మంత్రి నిరంజన్ రెడ్డి
September 24, 2020వనపర్తి : జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో రైతు సమన్వయ సమితుల ప్రతినిధులతో రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం...
అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ రైతుల ‘రైల్ రోకో’
September 24, 2020అమృత్సర్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపు మేరకు రైతులు గురువారం ‘రైల్ రోకో’ ఆందోళన ...
నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ ర్యాలీలు
September 24, 2020ఖమ్మం/మహబూబాబాద్ : ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండలంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా వేలాది మంది రైతన్నలు ట్రాక్టర్లతో భారీ ర్...
నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతుల ర్యాలీ
September 24, 2020నిజామాబాద్ : నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం పరిధిలో రైతులు ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో ర్యాలీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భూ సమ...
25న పంజాబ్ బంద్.. 31 రైతు సంఘాల మద్దతు
September 23, 2020చండీగఢ్: పార్లమెంట్లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నెల 25న పంజాబ్లో బంద్కు అఖిల భారత కిసాన్ సంగ్రాష్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. 31 రైతు సంఘాలు ఈ బంద్కు మద్దతు తెలిపాయి...
విత్తనోత్పత్తి కేంద్రంగా సిద్దిపేట! : మంత్రి హరీష్రావు
September 23, 2020సిద్దిపేట : జిల్లా కేంద్రంలో విత్తన కంపెనీల ప్రతినిధులతో రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాను విత్తనో...
పంటల సాగుపై రైతులను చైతన్యం చేయాలి : మంత్రి హరీశ్ రావు
September 23, 2020సిద్దిపేట : రైతులు, ప్రజా ప్రయోజనార్థం వారి ఆదాయాభివృద్ధి పెరిగేలా.. సేవ చేసినప్పుడే నిజమైన ప్రజాసేవ చేసిన వారవుతారని ప్రజాప్రతినిధులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ...
రాష్ట్రం రక్ష.. కేంద్రం శిక్ష
September 23, 2020అన్నదాతకు అండగా తెలంగాణ ప్రభుత్వం పంట పొలమే కేంద్రంగా సర్కారు పథకాలు...
రైతు చుట్టం.. రెవెన్యూ చట్టం
September 23, 2020అన్నదాతల కష్టాలకు చెల్లుచీటిటైటిల్ గ్యారంటీ దిశగా ప్రభుత్...
ఢిల్లీ పోలీసులు దాడి చేశారు: ఎంపీ రవ్నీత్ సింగ్
September 22, 2020హైదరాబాద్: ఢిల్లీ పోలీసులు తనపై దాడి చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ ఆరోపించారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం రాత్రి రైతులకు సంఘీభావంగా కొవ్వత్తుల యా...
నూతన రెవెన్యూ చట్టంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ
September 22, 2020హైదరాబాద్ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న నూతన రెవెన్యూ బిల్లుతో పాటు మిగతా బిల్లులు చట్టం రూపం దాల్చాయి. కీలకమైన రెవెన్యూ చట్టంతో ప...
'తెలంగాణకు రైతు ముఖ్యం.. కేంద్రానికి కార్పొరేట్ ముఖ్యం'
September 22, 2020హైదరాబాద్ : కేంద్ర వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య గల వ...
రైతుల తిరుగుబాటు తప్పదు
September 22, 2020అవసరమైతే సీఎం కేసీఆర్ నాయకత్వంవ్యవసాయ బిల్లులను వెనక్కు త...
'అగ్రి' బిల్లులపై వ్యవసాయ శాఖ మంత్రి అసంతృప్తి
September 21, 2020హైదరాబాద్ : కేంద్ర వ్యవసాయ, విద్యుత్ బిల్లులపై రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ర్టాలకు సమాచారం లేకుండా బిల్లులు తేవడం సమాఖ్య స్ఫూర్తికి వి...
రైతుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం : కేకే
September 21, 2020న్యూఢిల్లీ : రైతుల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ కే కేశవరావు మండిపడ్డారు. 8 మంది రాజ్యసభ సభ్యులను సమావేశాల నుంచి సస్పెస్షన్ చేయడం రా...
రైతు ఆత్మహత్యలపై డేటా లేదు: కేంద్రం
September 21, 2020హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల గురించి ప్రభుత్వం దగ్గర డేటా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి తెలిపారు. రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించ...
ఆ బిల్లులు గొప్పవైతే.. రైతుల సంబురాలెక్కడ?
September 21, 2020హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ బిల్లులు చారిత్రాత్మకమే అయితే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవడం లేదు? అని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన...
పంజాబ్ రైతులు బలహీనులనుకోవద్దు!
September 21, 2020బీజేపీకి అకాలీదళ్ హెచ్చరికన్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు కీలక బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించాలని, దీంతో అన్ని పక్షాల వారు దీని గురించి తెలుసుకోవటానికి...
దళారుల నుంచి రైతులకు స్వేచ్ఛ
September 21, 2020బిల్లుల ఆమోదం చరిత్రాత్మకం ఇకపైనా మద్దతు ధరలు : మోదీ
విదేశీ మక్కలొస్తే.. మన పరిస్థితేంటి?
September 21, 2020రైతులకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలిఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, నమస్తే తెలంగాణ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర...
రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
September 20, 2020రంగారెడ్డి : మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మహిళలకు పెద్ద పీట వేస్తూ.. సీఎం కేసీఆర్ మార్కెట్ పాలక మండలిలో నూతన ఒరవడి సృష్టించారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవ...
ప్రతిపక్ష పార్టీలు రైతు వ్యతిరేకులు..
September 20, 2020న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీలు రైతు వ్యతిరేకులని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. రైతుల కష్టాలను ద...
రైతులను కార్పొరేట్ శక్తుల బానిసలు చేస్తారా?: రాహుల్గాంధీ
September 20, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ మరోసారి మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న...
రైతన్న నోట్లో కేంద్రం మట్టి
September 20, 2020కేంద్ర వ్యవసాయ బిల్లులుచట్టబద్ధత లేని మద్దతుధరతో ఇక్కట్లు
మక్క రైతుకు దిగుమతి చిక్కు
September 20, 2020కోటి టన్నుల మక్కల దిగుమతికి నిర్ణయందిగుమతి సుంకంలోనూ భారీగ...
వ్యవసాయ బిల్లులపై రైతుల ఆందోళన
September 19, 2020చండీగఢ్ : వివాదాస్పద వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం హర్యానాలోని అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధించేందుకు భారతీయ కిసాన...
రైతులకు అండగా స్టార్ హీరో..కాలువ పనులు పూర్తి
September 19, 2020కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ ఓ వైపు తమ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే..మరోవైపు తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూర్య ఇప్పటికే ...
'అగ్రి' బిల్లు తేనేపూసిన కత్తి లాంటిది : సీఎం కేసీఆర్
September 19, 2020హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎంపీల...
అగ్రి బిల్లులపై భారతీయ కిసాన్ సంఘం ఆగ్రహం
September 19, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు కీలక బిల్లులకు లోక్సభ ఆమోదం తెలుపడంతో.. దేశ వ్యాప్తంగా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ స...
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ రైతుల నిరసన..
September 19, 2020అమృత్సర్ : వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకువచ్చిన పలు బిల్లులు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని పంజాబ్ రైతులు ఆరోపించారు. అమృత్సర్లో నిరసన తెలిపిన కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్పొర...
రైతులకు రక్షణ కవచాలు
September 19, 2020దళారీలకు మద్దతిచ్చేవారే బిల్లులను వ్యతిరేకిస్తున్నారుమద్దతు ధరల విధానం కొనసాగుతుంది: మోదీన్యూఢిల్లీ: వ్యవసాయరంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా...
సొంత భూమిలో రైతులే కూలీలుగా మారుతారు : అఖిలేశ్ యాదవ్
September 18, 2020న్యూఢిల్లీ : వ్యవసాయానికి సంబంధించి మూడు దోపిడీ బిల్లులను బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, అవి రైతులను తమ సొంత భూమిలోనే కూలీలుగా మారుస్తుందని సమాజ్వాది పార్టీ చీఫ్ ...
కేంద్రం తెచ్చిన బిల్లులను నిరస్తూ ఈ నెల 26 నుంచి రైల్రోకో
September 18, 2020న్యూఢిల్లీ : కేంద్రం ప్రభుత్వం తీసువచ్చిన మూడు వివాదాస్పద బిల్లులను తీసుకువచ్చి గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాటిని వ్యతిరేకిస్తూ ఈ నెల 26 వరకు రైల్ర...
బీజేపీకి షాకిచ్చిన కేంద్రమంత్రి హర్సిమ్రత్.. పదవికి రాజీనామా
September 17, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధ బిల్లులను నిరసిస్తూ బీజేపీ మిత్రపక్షమైన శిరోమణీ అకాలీదళ్ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న హర్సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాన...
రాష్ర్టంలో యూరియా కొరత లేదు : మంత్రి నిరంజన్ రెడ్డి
September 16, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ర్టంలో యూరియా సరఫరాపై సభ్యులు ...
'కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వడం కుదరదు'
September 16, 2020హైదరాబాద్ : రాష్ర్టంలోని కౌలుదారులకు రైతుబంధు ఇవ్వడం కుదరదు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో గుర్తు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్ర...
రైతులు రోడ్లను దిగ్బంధించడంపై లారీ డ్రైవర్ల నిరసన
September 15, 2020అమృత్సర్: కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ ఆర్డినెన్స్లకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళనలను తీవ్రం చేశారు. పలు చోట్ల జాతీయ రహదారులపై భైఠాయించి నిరసన తెలుపుతు...
కేంద్ర ప్రభుత్వం తీరు మారాలి : మంత్రి హరీశ్ రావు
September 15, 2020సిద్దిపేట : రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజల కోపానికి బీజేపీ గురికాక తప్పదని ఆర్థిక శాఖ మంత్రి ...
‘సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం’
September 15, 2020సిద్దిపేట : నూతన రెవెన్యూ చట్టం శాసనమండలిలో ఆమోదం పొందడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. జిల్లాలోని మద్దూరు మండల కేంద్రంలో సర్పంచ్ కంఠారెడ్డి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో.. సీఎం కేసీఆర్ చ...
కేంద్ర విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం
September 15, 2020హైదరాబాద్ : కేంద్ర ప్రతిపాదిత చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. బిల్లును ఉపసంహరించుకోవాలని సభలో సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి...
కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరం : సీఎం కేసీఆర్
September 15, 2020హైదరాబాద్ : కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరమని, ఈ బిల్లును పార్లమెంట్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశ...
ఉల్లి ఎగుమతుల నిషేధంపై మహారాష్ట్ర రైతుల ఆందోళన
September 15, 2020ముంబై: ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం తక్షణం అములోకి వస్తుందన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనపై మహారాష్ట్రలోని ఉల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉల్లి పంట మార్కెట్లోకి భారీగా వస్తున్నదని నాసిక్ ర...
కేంద్ర విద్యుత్ చట్టంతో రైతులకు ఇబ్బందులు : మంత్రి జగదీష్ రెడ్డి
September 15, 2020హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న విద్యుత్ చట్టంతో రైతులకు ఇబ్బందులు కలుగుతాయని రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధిం...
చిన్న రైతుకు పెద్ద అండ
September 15, 2020చిన్న, సన్నకారు రైతుల కోసమే కొత్త చట్టంభూ సమస్యలు ఎదుర్కొన...
రాష్ట్రంలో 90% చిన్న రైతులే
September 15, 2020దాని చుట్టూనే మనుషుల జీవితంమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్
కొత్త రెవెన్యూ బిల్లుకు మండలి ఆమోదం
September 14, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ బిల్లుకు శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్.. ఇవాళ మండలిలో ప్రవేశ...
రైతు రక్షణే మా ధ్యేయం : సీఎం కేసీఆర్
September 14, 2020హైదరాబాద్ : తెలంగాణలోని ప్రతి రైతు రక్షణే తమ ధ్యేయమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ బిల్లుపై శాసనమండలిలో చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్త...
భూస్వాములు, జాగీర్దార్లు లేరు : సీఎం కేసీఆర్
September 14, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు లేరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సంద...
రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ : మందుల సామేలు
September 12, 2020యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆదుకుంటున్నారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చ్తెర్మన్ మందుల సామేలు అన్నారు. శనివారం అడ్డగూడూర్ మండలం...
కౌలుదారి వ్యవస్థను పట్టించుకోం : సీఎం కేసీఆర్
September 11, 2020హైదరాబాద్ : తెలంగాణలో కౌలుదారి వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోదు.. రైతులకు అండదండగా ఉండడమే తమ పాలసీ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పట్టా పాసుపుస్తకాల్లో అనుభవదారు కాలమ...
రెవెన్యూ చట్టం.. రైతులకు కొండంత అండ : ఎమ్మెల్యే సండ్ర
September 11, 2020హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం.. రైతులకు కొండంత అండగా ఉంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కొత్త రెవెన్...
సంక్షేమంలో దేశానికి తెలంగాణ దిక్సూచి : ఎమ్మెల్యే గండ్ర
September 11, 2020హైదరాబాద్ : రైతుల సంక్షేమ కోసం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి తెలంగాణ సమాజమే కాదు.. యావత్ భారతదేశం హర్షిస్తోంది అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై శా...
చట్టం సూపర్
September 11, 2020అందరి నోటా ఒకటే మాటకొత్త రెవెన్యూ విధానంపై సర్వత్రా హర్షంతరాల తగువులు, సమస్యలు ఇకపై సాగవుసామాన్యుడికి చుట్టంలా కొత్త రెవెన్యూ చట్టం
శీర్షాసనం వేసి నిరసన తెలిపిన ఎమ్మెల్యే
September 08, 2020గ్వాలియర్ : తాము కోల్పోతున్న భూమికి నాలుగు రెట్లు నష్టపరిహారం కోరుతూ రైతులు సోమవారం షియోపూర్ కలెక్టరేట్ను చుట్టుముట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబులాల్ జండేల్ కూడా పాల్గొని ప్రభుత్వ ...
యాసంగి కాలానికి విత్తనాలను సేకరించాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
September 04, 2020హైదరాబాద్ : వ్యవసాయ శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం సమావేశం అయ్యారు. సమావేశంలో రాబోయే యాసంగి సీజన్ సన్నద్ధత, విత్తన సేకరణ, లభ్యతపై విస్తృతంగా చర్చించారు. ...
పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన
September 03, 2020జనగామ : ఏండ్ల నుంచి కాస్తులో ఉంటున్నా రెవెన్యూ అధికారులు వేరేవారికి భూమి పట్టా చేశారని ఆరోపిస్తూ 40 మంది రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఆలీంపూర్ గ్రా...
నోట్ల రద్దు, ప్రధానిపై రాహుల్ విమర్శలు
September 03, 2020న్యూఢిల్లీ : నోట్ల రద్దు, ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం రైతులు, శ్రామికులు, చిరువ్యాపారులు,...
పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లా
September 02, 2020వరంగల్ రూరల్ : రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నఆ...
రైతులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు : ప్రధాని మోదీ
August 30, 2020న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సమయంలోనూ భారత రైతులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడారు. ఖరీ...
మన రైతులు యూఏఈలో అమ్మొచ్చు
August 30, 2020ఈ-మార్కెట్ ప్లాట్ఫాం ప్రారంభం దుబాయి: భారతదేశంలోని లక్షల మంది రైతులకు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆహార కంపెనీలకు మధ్య ‘అగ్రియోటా’ అ...
వరద ఉద్ధృతికి కుప్పకూలిన వంతెన.. వీడియో వైరల్
August 27, 2020జమ్ము : జమ్మును కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతికి తీర ప్రాంతాలు, రోడ్లు తుడిచిపెట్టుకుపోతున్నాయి. బ...
వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
August 25, 2020మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం గూడూరులో వర్షాలకు దెబ్బతిన్నపంటలను పరిశీలించారు. బాధిత రైతులను ఎమ్మెల్యే పర...
వరద ప్రభావిత ప్రాంతాల్లో కర్ణాటక సీఎం ఏరియల్ సర్వే
August 25, 2020బెలగావి : కర్ణాటకలో భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు సంభవించి భారీగా ఆస్తి, పంటనష్టం సంభవించింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని...
రైతులకు సరిపడా ఎరువులు : ఎమ్మెల్యే శంకర్ నాయక్
August 25, 2020మహబూబాబాద్ : రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో ఎరువులు, పురుగుల మందులు పంపిణీ చేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. జిల్లాలోని గూడూరు మండలం బొద్దుగొండ గ్రామంలో రైతులకు సబ్సిడీపై ఎరు...
పాకాల ఆయకట్టు కాలువల మరమ్మతులపై ఎమ్మెల్యే సమీక్ష
August 24, 2020వరంగల్ రూరల్ : ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో ఖానాపురం మండలంలోని పాకాల ఆయకట్టు కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి డీపీఆర్ ఇచ్చేందుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో...
'వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు చేతుల్లో పెట్టే కుట్ర'
August 23, 2020హైదరాబాద్ : వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు రైతులను అశక్తులుగా మార్చేవిధంగా ఉండడంతో పాటు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేవి...
రైతులకు సరిపడా అందుబాటులో ఎరువులు
August 23, 2020వరంగల్ రూరల్ : జిల్లాలోని గీసుగొండ మండలం మనుగొండ గ్రామంలో ఓడీసీఎం ఎస్ కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండటానిక...
రైతుకు సరసమైన ధరలకే ఎరువులు: సదానంద గౌడ
August 21, 2020ఢిల్లీ :న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (ఎన్బీఎస్) పథకం కింద దేశంలో ఎరువుల ఉత్పత్తి, దిగుమతుల వ్యయంపై రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫెర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ సమగ్ర పరిశీలన ప్రారంభించిందని కేంద...
అమృత్సర్లో చెరుకు రైతుల నిరసన
August 21, 2020అమృత్సర్ : కేంద్రం చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని అమృత్సర్లో శుక్రవారం రైతులు చెరుకు గడలను తగులబెట్టి నిరసన తెలిపారు. చెరుకు క్వింటాకు కనీస మద్దతు ధర మరో రూ .1...
సంగారెడ్డి డీసీఎంఎస్ కార్యాలయం ప్రారంభం
August 21, 2020సంగారెడ్డి : జిల్లా కేంద్రంలో జిల్లా సహకార మార్కెటింగ్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీసీఎంఎస్ ద్వారా రైతులకు మంచి సేవలు అందించాలని సూచించారు. అన్నద...
1.22 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు
August 20, 2020ఢిల్లీ : దేశవ్యాప్తంగా రూ. 1,02,065 కోట్ల క్రెడిట్ లిమిట్తో 1.22 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. కోవిడ్-19 సంక్షోభం నుండి వ్యవ...
రైతులు అవసరం మేరకే ఎరువులు వాడాలి : మంత్రి హరీశ్ రావు
August 20, 2020సిద్దిపేట : సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమంతో పాటు పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక నియోజక వర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి మం...
నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
August 19, 2020మహబూబ్ నగర్: జిల్లాలోని భూత్పూర్ మండలం బట్టుపల్లి గ్రామ సమీపంలో గల పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని కరివెన రిజర్వాయర్ కు చిన్న గండి పడి పంట పొలాలు మునిగిపోయాయి. బాధిత రైతులకు ఎమ్మెల్యే ఆల వ...
మంజీరాకు జలకళ.. పోటెత్తుతున్న వరద
August 17, 2020నిజామాబాద్ : అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వానలతో జలవనరులు నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న ...
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
August 15, 2020జయశంకర్ భూపాలపల్లి: చలివాగులో చిక్కుకున్న పదిమంది రైతులను కాపాడేందుకు హెలిక్యాప్లర్లు పంపించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్...
బ్రేకింగ్.. వాగులో చిక్కుకున్నవారు సురక్షితం
August 15, 2020జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని చలివాగులో చిక్కుకున్న టేకుమాట్ల మండలం కుందనపల్లికి చెందిన 10 మంది రైతులు సురక్షితంగా బయటకువచ్చారు. ఉదయం వ్యవసాయ మోటర్లు తెచ్చుకునేందుకు వెళ్లిన రైతులు వాగులో చిక్కుక...
ఆపత్కాలంలోనూ రైతులకు అండగా ప్రభుత్వం : మంత్రి పువ్వాడ
August 14, 2020ఖమ్మం : కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బాసటగా నిలిచిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారంలో ముఖ...
మార్కెట్లోకి సరికొత్త టమాటా వంగడాలను విడుదల చేసిన ఈస్ట్ వెస్ట్ సీడ్ ఇండియా
August 13, 2020హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా చిన్న కమతాల టమాట రైతులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పండించిన పంటను మార్కెట్ కు చేర్చడం ప్రధాన సమస్యగా మారుతున్నది. అందుకోసమే రైతు సమస్...
కొవిడ్-19 సంక్షోభంలోనూ రైతులకు బాసట : మంత్రి జగదీష్ రెడ్డి
August 13, 2020నల్లగొండ : కరోనా సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు బాసటగా నిలిచిందని విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పంట చేతికి రావడంతో ఏమి చెయ్యాలో తోచక...
ధీమా ఇవ్వని ఫసల్ బీమా
August 12, 2020రైతు పొట్టకొట్టి కార్పొరేట్కు పట్టంమేలు తక్కువ.. భారం ఎక్...
సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు: ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
August 11, 2020నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు చాలా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ బంగారు పంటలు పండిస్తున్నారని నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ నియోజకవర్గ...
రూ. లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రారంభం
August 09, 2020న్యూఢిల్లీ : దేశంలోని రైతులను దృష్టిలో ఉంచుకుని రూ. లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ నిధి ద్వారా పంట ఉత్పత్తుల నిల్వ కోసం ...
జల సంబురం
August 08, 2020సాగర్ కింద వానకాలం పంటకు పూర్తిస్థాయిలో సాగునీరునాగార్జునసాగర్ సీఈకి సీఎం క...
చరిత్ర సృష్టించనున్న ఇండియన్ రైల్వే
August 06, 2020ముంబై: ఇండియన్ రైల్వే చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. రైతుల కోసం ప్రవేశపెడుతున్న తొలి కిసాన్ రైలు రేపు పట్టాలెక్కనున్నది. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బీహార్లోని దానపూర్ వరకు నడిచే ఈ తొలి కిస...
గతేడాది కన్నా ఎక్కువే ఇచ్చాం
August 05, 2020రైతులకు రుణాలపై మంత్రి నిరంజన్రెడ్డి అసత్య కథనాలు దుర్మార్గం
రైతులతో పాటు చిరు వ్యాపారులకు రుణాలు : మంత్రి సబితా
August 04, 2020రంగారెడ్డి : డీసీసీబీ ద్వారా రైతులతో పాటు చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గూల్లో భాగ్యనగర సహ...
ఆయిల్ ఫామ్ రైతులకు ఉజ్వల భవిష్యత్తు : మంత్రి పువ్వాడ
August 01, 2020భద్రాద్రి కొత్తగూడెం : ఆయిల్ ఫామ్ రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. దమ్మపేట మండలం...
రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి
July 28, 2020రంగల్ రూరల్: ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా...
541 అడుగులకు నాగార్జున సాగర్ నీటిమట్టం
July 27, 2020నల్లగొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు శ్రీశైలం నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ఉన్న శ్రీశైలం నుంచి 41 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్నది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడు...
సోనూసూద్, చంద్రబాబుల మధ్య ఆసక్తికర సంభాషణ..!
July 27, 2020కరోనా కష్టకాలంలో పేద ప్రజలకి సాయం చేస్తూ వారితో దేవుడిగా కొలవబడుతున్నాడు సోనూసూద్. ఆపదలో ఉన్న వారికి తాను ఉన్నాననే అభయం ఇస్తున్నాడు. రీసెంట్గా రైతు కుటుంబానికి ట్రాక్టర్ని అందించాడు...
యూరియా కొరత లేదు.. రైతుల ఆందోళన చెందొద్దు..
July 26, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియా అందుబాటులో ఉంది అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే యూరియా కొరత ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కర...
ఐకేపీ కొనుగోళ్లు 3 కోట్ల క్వింటాళ్లు
July 26, 20206074.62 కోట్లు రైతుల ఖాతాల్లోకిసేకరించిన ధాన్యం వానకాలం : 1,27,16,401.76
తాసిల్దార్ కాళ్లు మొక్కిన రైతులు
July 26, 2020చింతలమానేపల్లి: ‘మీ కాళ్లు పట్టుకుంటం.. జెర మాకు న్యాయం చేయండి’ అంటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి తాసిల్దార్ నియాజొద్దీన్ను బాబాసాగర్ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం ...
రైతులకు న్యాయం చేస్తా
July 26, 2020మంత్రి చామకూర మల్లారెడ్డిమేడ్చల్, నమస్తేతెలంగాణ: కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తానని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేశవాపూర్ రిజర్...
పంటల నమోదుకు 31వరకు గడువు
July 25, 2020హైదరాబాద్: ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో వేశారనే వివరాలను ఈ నెల 31 వరకు వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) వద్ద నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయశాఖ సూచించింది. తద్వారా పంట కొనుగోలుల...
రైతు రాజ్యమే కేసీఆర్ స్వప్నం
July 25, 2020రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డిభువనగిరి: రైతు రాజ్యమే సీఎం కేసీఆర్ చిరకాల స్వప్నమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అ...
వైఎస్సార్ అగ్రిలాబ్స్ ఏర్పాటుతో రైతులకు మేలు
July 24, 2020రైతు బంధవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ప...
రైతుల అభ్యున్నతికే వేదికలు
July 23, 2020ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్జూలపల్లి: రైతుల అభ్యున్నతికే ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నదని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జి...
ఈస్ట్ – వెస్ట్ సీడ్ ఇండియా నుంచి కొత్త వంగడాలు
July 22, 2020హైదరాబాద్: ఈస్ట్ – వెస్ట్ సీడ్ ఇండియా చాముండి, లావా పేరుతో తెలంగాణలో రెండు నూతన మిర్చి రకాలను ప్రవేశపెట్టింది. ఇవి ఉత్పత్తి వ్యయాలను తగ్గించడమే కాకుండా చిన్నరైతులకు దిగుబడుల పెంచుతాయి. లావా అనేది ఎ...
కేంద్రం ఆర్డినెన్స్లపై పంజాబ్ రైతుల నిరసన
July 21, 2020చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రైతు సంబంధ ఆర్డినెన్స్లపై పంజాబ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర వైరఖరిని ఖండిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్త...
ట్యాంకర్ పాలు.. రోడ్డుపై పారబోశారు
July 21, 2020ముంబై : పాలను రోడ్డుపై పారబోస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాంకర్ను రోడ్డుపై ఆపి.. కొందరు వాల్వ్ తెరగా పాలన్నీ రోడ్డుపై పారగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. ఈ ఘటన బ...
అన్నదాతలను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు
July 21, 2020యాదాద్రి భువనగిరి : రైతులను సంఘటితం చేయడం కోసమే రైతు వేదికల నిర్మాణం ప్రభుత్వం చేపడుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్మ...
రెండో రోజు కొనసాగిన పాడి రైతుల ఆందోళన
July 21, 2020ముంబై : పాల ధరలు పెంచాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర పాడి రైతులు రెండో రోజు(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగించారు. పాలపొడి ఎగుమతిని నిషేధించాలని కోరుతూ అదేవిధంగా పాల సేకరణ ధరలను పెంచాల...
ప్రజాభాగస్వామంతోనే గ్రామాల అభివృద్ధి
July 20, 2020వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డివనపర్తి రూరల్: ప్రజల భాగస్వామం ఉంటేనే గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్...
రైతులు పట్టు పంచెలు కట్టే రోజులొస్తున్నాయి
July 19, 2020ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుపాపన్నపేట/మెదక్ రూరల్ : తెలంగాణలోని రైతన్న చినిగిన దోతులు.. పంచెలు కట్టుకునే రోజులు పోయి.. పట్టు పంచెలు కట్టుకునే రోజులు రానున్నాయని ఆర్థ...
రైతులను కాపాడుకుంటాం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
July 18, 2020వనపర్తి: రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని, అందుకే కర్షకులను ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని తన క్యాంప్ కార్యాలయం...
రైతులను లాఠీలతో కొట్టిన పోలీసులు..రాహుల్ గాంధీ ట్వీట్
July 16, 2020హైదరాబాద్: మధ్యప్రదేశ్లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ రైతు కుటుంబంపై పోలీసులు దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు...
బురదతో సల్మాన్..రైతులను గౌరవించండి అంటూ క్యాప్షన్
July 14, 2020కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన సమయాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గడుపుతున్నాడు. ఫాం హౌజ్లోని వ్యవసాయ క్షేత్రంలో సల్మాన్ నాటు వేస్తున్న ఫోటో ఇప్పటిక...
భూసంస్కరణలకు ముందే కౌలుదారీ చట్టం
July 14, 2020పేదలకు మేలు చేసేలా సంస్కరణలు ఉండాలని పీవీ నరసింహారావు అంటుండేవారు. అందుకే బ్రిటిషర్లు తీసుకొచ్చిన చట్టాలను సవరించేందుకు, దేశ ప్రజలకు అవసరమయ్యేలా చట్టాలు తయారుచేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ‘మన చ...
రైతులకు సౌర విద్యుత్ ఇచ్చే పీఎంకేవై
July 11, 2020న్యూఢిల్లీ : రైతుల ప్రయోజనాలను ఆశించి కేంద్ర ప్రభుత్వ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి కుసుం యోజన పథకం కింద వందలాది మంది రైతులకు సౌర విద్యుత్ ప్లాంట్లు కేటాయించనున్నారు. రైతుల ఎంపిక ప...
రైతు వేదికలు దేవాలయాలు
July 11, 2020దసరా నాటికి సిద్ధంచేస్తాంరైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి...
సాగులో మార్పు కోసమే రైతు వేదికలు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
July 11, 2020నిడమనూరు/త్రిపురారం: రైతుల సంఘటితానికి రైతు వేదికలు కీలకంగా మారనున్నాయని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా నిడమనూరు, త్రిపురారంలో రైతువేదికల భవన నిర్మాణాలకు శంకుస...
రైతులకు ఆర్థిక భరోసా
July 10, 2020రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డిస్టేషన్ఘన్ఫూర్: రైతులు ఆర్థికంగా ఎదిగేందు కు సీఎం ...
రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు వేదికలు : మంత్రి జగదీశ్రెడ్డి
July 09, 2020సూర్యపేట : రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. గురువారం తుంగతుర్తి నియోజకవర...
సేద్యం లేకుంటే ప్రపంచమే లేదు
July 09, 2020వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డికల్వకుర్తి/ కల్వకుర్తి రూరల్: సేద్యం లేకుంటే ప్రపంచమే లేదు.. ప్రపంచానికి దిక్సూచిగా ఉన్న...
ఉచిత విద్యుత్తో రూ.50వేలు రైతుకు లాభం :ఏపీ సీఎం
July 08, 2020అమరావతి: ఉచిత విద్యుత్ రూపంలో రైతుకు ప్రతీ సంవత్సవరం రూ.50వేలు లాభం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. బుధవారం రైతు దినోత్సవం సందర్భంగా తాడిపల్లిలో క్యాంపు కార్యాలయ...
కేంద్రం వైఖరిపై రాజస్థాన్ రైతుల నిరసన.. ఢిల్లీకి పయనం
July 08, 2020జైపూర్: కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాజస్థాన్ రైతులు ఆందోళనబాట పట్టారు. కేంద్రం పంటలను సేకరించే విధానాలను వారు తప్పుపట్టారు. మొత్తం 26.75 లక్షల టన్నుల శెనగలను రైతులు నుంచి కేంద్ర ప్రభుత్వం కొ...
తెలంగాణ సర్కారు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది: జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు
July 05, 2020ఖమ్మం : రైతుకు తెలంగాణ సర్కారు అన్ని రకాల సహాయ,సహకారాలు అందిస్తూ దేశానికి అగ్రగామిగా నిలిచిందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. ఆయన ఆదివారం ఎర్రుపాలెం మండలంలో ని,బనిగండ్లపాడు,...
విదేశీ కందులు మనకెందుకు?
July 05, 2020ఆఫ్రికా నుంచి దిగుమతులను ఆపాలిఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ...
రైతులకు ఈ - పట్టాదార్ పాస్ పుస్తకాలు
July 05, 2020మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లక్ష్మాపూర్లో రైతులకు ఈ - పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, తదితరులు...
రైతుల బాకాయిల చెల్లింపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు
July 04, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్లో చక్కెర కర్మాగారాలు నష్టాల బాటలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. రైతులకు బకాయిలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో కర్మాగారాలను నడి...
మురిసిన లక్ష్మాపూర్
July 04, 2020దశాబ్దాల నాటి సమస్యలకు పరిష్కారంరైతులకు ఈ-పట్టాదార్ పాస్ పుస్తకాలు...
'రైతుబంధు జమకాని రైతులు ఏఈఓలను కలవాలి'
July 03, 2020హైదరాబాద్ : రైతుబంధు నగదు జమకాని రైతులు ఈ నెల 5వ తేదీలోగా ఏఈఓలను కలిసి బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్రెడ్డి తెలిపారు. 2020 వానాకాలానికి సంబంధించి రైత...
రైతుల మనసు గెలిచిన సీఎం కేసీఆర్ : మంత్రి మల్లారెడ్డి
July 03, 2020మేడ్చల్ మల్కాజిగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మనసు గెలిచారని కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా మూడుచింతల్పల్లి మండలంలోని లక్ష్మాపూర్లో ఈ-పట్టాదార్ పాస్బుక్...
రైతుబంధు రాకపోతే అధికారులపై చర్యలు : మంత్రి నిరంజన్ రెడ్డి
July 03, 2020వనపర్తి : రైతు బంధు పథకం కింద అర్హత ఉండి రైతుబంధు రాకపోతే.. సంబంధిత అధికారులపై చర్యలు చేపడుతామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటి వరకు రాష్ట్రం...
నూతన సాగు విధానంతో అధిక లాభాలు : మంత్రి కొప్పుల
July 02, 2020జగిత్యాల : ప్రత్యేక వ్యవసాయ విధానం ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని రాఘవపట్నం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రార...
పల్లెకు పోదాం..నాగలి కడదాం
July 02, 2020వలసపోయినోళ్లు.. సాగుకోసం వాపస్సొంత వ్యవసాయానికి యజమానుల మ...
తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే
July 01, 2020వనపర్తి : ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా 36 గంటల్లో రైతులకు రూ.7వేల కోట్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాం...
జూలై 8న ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవం
June 29, 2020దివంగత మహానేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతుదినోత్సవంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని అందుకు సంబంధించి...
ప్రతి ఎకరానికి సాగునీరు : మంత్రి నిరంజన్ రెడ్డి
June 29, 2020వనపర్తి : సాగుకు యోగ్యమయ్యే ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పెద్దగూడెంలో వైకుంఠధామాన్ని ప్రారంభించి, ఖాన్ చెరువుకు నీళ్లు నింపే...
సంక్షోభంలోనూ సంక్షేమానికే ప్రాధాన్యం : మంత్రి కేటీఆర్
June 29, 2020నల్లగొండ : జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా చిట్యాలలో ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి మొక్క...
రైతులకు భారత ప్రభుత్వం సాయమందించాలి : రాహుల్ గాంధీ
June 27, 2020న్యూఢిల్లీ : హర్యానా, రాజస్తాన్, పంజాబ్ ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాలలోని పంట పొలాలపై మిడతల దండు దండెత్తింది. ఆయా ప్రాంత అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మి...
రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి
June 26, 2020సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతులని రాజులని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకనుగుణంగానే ప్రభుత్వ పాలన సాగుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డీసీసీబీ ఆధ్వ...
అన్నదాతకు అండగా..టీఆర్ఎస్ ప్రభుత్వం : మంత్రి నిరంజన్ రెడ్డి
June 26, 2020వనపర్తి : వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని వ్యవస...
54.22 లక్షల మందికి రైతుబంధు
June 26, 2020సంగారెడ్డి: రాష్ట్రంలో రైతుబంధు కింద రూ.6,888.43 కోట్లు జమచేశామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. మొత్తం 54.22 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యిందని చెప్పారు. జిల్లాలోని పటాన్టెరు మండల...
రైతు వేదికలతో కర్షకులు సంఘటితం
June 25, 2020మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రైతులందరిని సంఘటితం చేసి గిట్టుబాటు ధర, పంట విధివిదానాలపై చర్చించుకునేలా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా రైత...
రైతుల ఖాతాల్లోకి 6,886.19 కోట్లు
June 25, 2020దాదాపు పూర్తయిన రైతుబంధు నిధుల జమ సాయం అందనివారు ఏఈవో...
26,144 మంది రైతులు.. రూ.23 కోట్ల సాయం
June 24, 2020అన్నదాతలకు అందిన పెట్టుబడి సాయం సంబుర పడుతున్న రైతన్నలు మేడ్చల్, నమస్తేతెలంగాణ: ప్రభుత్వం అన్నదాతలను ఆపత్కాలంలో ఆదుకుంది. వానకాలం సాగుకు ముందుగానే పెట్టుబడి సాయాన్ని అం...
రైతుల సంక్షేమానికి కృషి
June 24, 2020వినోద్తో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులుహైదరాబాద్,నమస్తే తెలంగాణ: తెలంగాణ రైతుల సంక్షేమానికి అం డగా ఉంటామని...
రైతు సంక్షేమానికి అండగా ఉంటాం: నాబార్డు చైర్మన్
June 23, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలకు అండగా ఉంటామని, అందుకోసం తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని నాబార్డు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చింతల గోవిందరాజులు తెలిపారు. ఈ మేర...
పాడి రైతులకు మెరుగైన సేవలు అందించాలి
June 23, 2020వనపర్తి రూరల్: జిల్లాలోని పాడి రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ, వ్యాక్సిన్ తదితర వాటిని సకాలంలో అందించాలని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ మంజువాణి అన్నారు. సోమవారం జిల్లా క...
50.84 లక్షల ఖాతాల్లో రూ.5,294 కోట్లు
June 23, 2020ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో రైతుబంధు సొమ్ము జమకరోనా కష్ట...
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
June 23, 2020ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపీఏసీఎస్ రుణాల చెక్కులు అందజేత..దుండిగల్ : రైతుల అభివృద్ధికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివే...
పెట్టుబడి సాయం .. సాగుకు ఊతం
June 23, 2020నైరుతి పలకరించింది.. వానకాలం వచ్చేసింది.. పొలం పదునుకొచ్చింది.. సాగుకు వేళైంది.. తెలంగాణ సర్కార్ ఇస్తున్న పెట్టుబడి సాయంతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు.. ఎవరి దగ్గరా చేయి చాపే అవసరం లేకుండా, అ...
అందరి ‘బంధువు’
June 22, 2020అందుతున్న రైతుబంధు సాయం...రైతుల ఖాతాల్లో జమ విడుతల వారీగా పెట్టుబడి సాయం తొలుత ఎకరా వరకు భూమిగల రైతులకు..ప్రతి రైతుకూ రైతుబంధు సాయమందించేందుకు ప్రభుత్వం నిర్ణయం
పూడికతీత పనులతో రైతులకు ఎంతో మేలు
June 22, 2020మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం సంతోషంగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడిక త...
రైతుల సంక్షేమానికి సర్కార్ కృషి
June 21, 2020కందుకూరు: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ముచ్చర్ల రైతు బంధు సమితి నాయకులు రైతు వేదికను ఏర్పాటు చేయాలని ఆదివారం మంత్రిని&...
బీమా పరిహారం 1424 కోట్లు
June 21, 202028,480 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెల్లింపుఈ ఏడాది...
పంటల సస్యరక్షణ కోసం "ఇ -ప్లాంట్ డాక్టర్"
June 18, 2020చెన్నై:లాక్ డౌన్ కారణంగా ఎక్కడి సేవలు అక్కడే ఆగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండించే రైతులు వ్యవసాయాధికారుల నుంచి సేవలు పొందలేకపోతున్నారు. అటువంటి వారికి సరైన సలహాలూ, సూచనలూ అందించేందుకు...
పదిరోజుల్లో రైతుబంధు సాయం
June 18, 2020వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిపాన్గల్/వీపనగండ్ల : రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దప...
గోధుమల కొనుగోళ్లలో మధ్యప్రదేశ్ రికార్డు
June 17, 2020భోపాల్ : గోధుమల కొనుగోళ్లలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 129.28 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్...
ప్రతి రైతుకు 4 లక్షల రుణమివ్వండి
June 17, 2020కేంద్ర ఆర్థిక మంత్రికి రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ లేఖ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతులు ఆర్థిక ఇబ్బంద...
సై..సై.. జోడెడ్ల బండి
June 16, 2020రైతన్న సన్నద్ధం.. సర్కారు సమాయత్తంరైతుబంధు కింద ఇప్పటికే 5,500 కోట్లు
సహకార బ్యాంకులతోనే రైతులకు చేయూత
June 15, 2020నల్లగొండ : సహకార బ్యాంకులతోనే రైతులకు చేయూత లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు, బడుగుల లింగయ్యయాదవ్, డీసీస...
పది రోజుల్లో రైతుబంధు : సీఎం కేసీఆర్
June 15, 2020నియంత్రిత సాగుకు రైతుల నుంచి వంద శాతం మద్దతుఇప్పటికే 11 లక్షల ఎకరాల్లో విత్తనాలువారం పది ర...
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రికార్డు
June 15, 2020ఆరేళ్లలో 367 శాతం పెరిగిన ధాన్యం కొనుగోళ్లుగతేడాది యాసంగి కంటే 76 శాతం అధికంహైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో ...
దుక్కులు దున్నుతున్నరు..
June 14, 2020సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్న నియంత్రిత పంటలే వేస్తామంటున్న అన్నదాతకందుకూరు/మహేశ్వరం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన వ్యవసాయ విధానంతో తీసుకువచ్చిన నియంత్రి త పంటల సాగుకు రైతులు స...
రైతులకు అండగా అక్కినేని అమల
June 13, 2020అక్కినేని అమల రైతుల పట్ల దాతృత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడెంలో 650 మంది రైతులకు కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఒకొక్కరికి 4 కేజీల విత్తనాలు అందజేశారు. అనంతరం అ...
ప్రతి రైతు అభివృద్ధి చెందాలి : మంత్రి నిరంజన్రెడ్డి
June 13, 2020పెద్దమందడి: ప్రతి రైతు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల, వెల్టూరు, పెద్దమందడి, మన...
రైతు వేదికల నిర్మాణం .. చరిత్రలో సువర్ణాధ్యాయం
June 12, 2020సూర్యాపేట : రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మకమని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రైతు రాజ్యంలో ఇది నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లయిందన్నారు. అయిదు వేల మందికి ఒక వ్యవ...
నేపాల్ సరిహద్దుల్లో భారత రైతులపై కాల్పులు
June 12, 2020కాట్మండు: భారత్-నేపాల్ సరిహద్దుల్లో దారుణం జరిగింది. సీతామర్హి ఏరియాలో భారత్కు చెందిన రైతులపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్ర...
నల్లగొండ జిల్లాలో జోరుగా సాగు పనులు
June 11, 2020నల్లగొండ : జిల్లావ్యాప్తంగా బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే దుక్కులు దున్నిసిద్ధం చేసిన రైతులు పత్తి విత్తనాలు వేస్తూ కనిపించారు. వరి సాగు చేయా...
పడగవిప్పిన నాగుపాము.. భయపడ్డ కూలీలు..
June 11, 2020నిర్మల్ : నాగుపాము అంటేనే అందరూ హడలిపోతారు.. దాన్ని చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది. అది పడగ విప్పి బుసలు కొడుతుంటే.. దూరాన పారిపోతాం.. మరి అలాంటి నాగును చూసిన కూలీలు ఒక్కసారిగా భయపడిపోయారు. ...
తొలకరితో.. ఊపందుకున్న ఎవుసం
June 11, 2020హైదరాబాద్ : మేఘం కరిగి..రుతువై కురియడంతో రాష్ట్రంలోని అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. తొలకరితో పులకరించిన రైతు దుక్కులు దున్నుతూ.. విత్తనాలు వేస్తూ వానకాలం పంటల సాగును ప్రారంభించారు. తెలంగాణ...
ఆరుద్ర వచ్చింది.. ఆనందాలు మోసుకొచ్చింది
June 11, 2020పెద్దపల్లి : ఆరుద్ర కార్తెకు, రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఎర్రగా, బొద్దుగా చూడ ముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని రైతులు శుభసూచకంగా భావిస్తారు. ఈ అందమైన పురుగులు తొలకరి వర్షాలు కురవగానే కుప్పల...
ఎరువుల కొరత రానీయొద్దు: హరీశ్రావు
June 10, 2020సంగారెడ్డి : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. రైతు సంక్షేమానికే సర్కారు యేటా రూ.70 వేల కోట్లు వేచ్చిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అ...
పాడి రైతుకు ప్రత్యేక రుణం
June 10, 2020జూలై 31 దాకా కిసాన్ క్రెడిట్కార్డులు గరిష్ఠంగా రూ.3 లక్షల రుణం...
రైతు వేదిక భవన నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలి
June 09, 2020ఖమ్మం : రైతు వేదిక భవన నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని అధికారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేశించారు. జిల్లాలోని రఘునాధపాలెం మండల కేంద్రం లో నిర్మించే రైతు వే