Farm Laws News
ఇలా చేస్తే రైతులు దిగి వస్తారన్న బాబా రాందేవ్
February 27, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై కేంద్రానికి, రైతులకు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో యోగా గురు రాందేవ్ బాబా ఓ కీలక సూచన చేశారు. వ్యవసాయ చట్టాల అమలును మూడేళ్లపాటు నిలిపేయాలని...
రాజ్నాథ్సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
February 25, 2021న్యూఢిల్లీ : కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ పంజరంలో పక్షిలా ఉన్నారని రైతు నేత, భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ అన్నారు. ఆయనకు రైతులతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ...
రైతులు ఏదైనా అంశాన్ని లేవనెత్తితే చర్చించేందుకు సిద్ధం: తోమర్
February 24, 2021న్యూఢిల్లీ: రైతులు ఏదైనా అంశాన్ని లేవనెత్తితే దానిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేకప...
‘రైతుల కష్టాలపై పాప్ స్టార్లు స్పందిస్తున్నా నోరు మెదపని కేంద్రం’
February 22, 2021న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్పై విమర్శలతో విరుచుకుపడ్డారు. రెండునెలలకు పైగా రైతులు దేశ రాజధాని ప్రాంతంలో నిరసనలు చేపడుతున్నా అన్నదాతల గోడును కేంద్ర ప్రభ...
ఆ చట్టాలు రైతులపాలిట డెత్ వారెంట్లు: అరవింద్ కేజ్రివాల్
February 21, 2021న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలు రైతులపాలిట డెత్ వారెంట్ల లాంటివని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ ప...
ఘాజీపూర్ సరిహద్దుకు రైతుల హైటెక్ గుడిసె
February 20, 2021ఘజియాబాద్ : ఢిల్లీ-ఎన్సీఆర్ శివార్లలో రైతులు గత 87 రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ పెద్ద సంఖ్యలో రైతులు స...
‘కోతల కోసం రైతులు తిరిగి వెళ్తారన్న అపోహ వద్దు..’
February 18, 2021న్యూఢిల్లీ: పంట కోతల కోసం రైతులు తమ ఊర్లకు తిరిగి వెళ్తారన్న అపోహలో కేంద్ర ప్రభుత్వం ఉండవద్దని భారతీయ కిసాన్ యూనియన్కు చెందిన రైతు నేత రాకేశ్ టికయిత్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం దీని కోసం బలవంత...
రైతుల రైల్ రోకో.. పలు ప్రాంతాల్లో నిలిచిన రైళ్లు
February 18, 2021కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతులు ఇవాల రైల్ రోకో చేపట్టారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్ రోకో...
నిన్న దూషణ, నేడు క్షమాపణ.. మాటమార్చిన మంత్రి
February 14, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి శనివారం పరుష వ్యాఖ్యలు చేసిన హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ ఇవాళ మాటమర్చారు. తన మాటలు ఎవరినైనా...
ట్రాక్టర్ నడిపిన రాహుల్గాంధీ ..వీడియో
February 13, 2021న్యూఢిల్లీ: దేశంలో సాగుచట్టాలు అమల్లోకి వస్తే నిరుద్యోగిత పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన పార్టీ శ్రేణులు ఏర్పాట...
టిక్రీ సరిహద్దు వద్ద ఢిల్లీ పోలీస్పై నిరసకారుల దాడి
February 13, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన టిక్రీ వద్ద ఒక పోలీస్పై నిరసనకారులు దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. జితేందర్ రానా అనే పోలీస్ నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్...
మార్కెట్లు, ఎమ్మెస్పీ ఉండవని ఎక్కడ రాసి ఉందో చూపెట్టండి!
February 12, 2021న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్కెట్లు, కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ఇక ఉండబోవని ఎక్కడ రాసి ఉందో చూపెట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు సవాలు విసిరారు కేంద్ర ఆర్థికశాఖ సహాయ ...
పెండ్లి పత్రికపై రైతు అనుకూల నినాదాలు : సోషల్ మీడియాలో వైరల్
February 11, 2021న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పోరు బాట పట్టిన రైతులకు సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు , రాజకీయ ప్రజల నుంచి మద్దతు లభిస్తుండగా తాజాగా రైతులకు మద్దతుగా నినాదాలతో రూపొందిన పెండ్లి పత్రిక సోష...
వ్యవసాయ చట్టాల్లో సవరణలకు సిద్ధం : రాజ్నాథ్
February 11, 2021న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అవసరమైతే వ్యవసాయ చట్టాల్లో సవరణలకు సిద్ధమని మంత్ర...
రైతుల బాగు కోసమే సాగు చట్టాలు : నరేంద్ర మోదీ
February 10, 2021న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా సమర్ధిస్తూ కాంగ్రెస్ పార్టీ రైతులను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. రైతుల బాగోగులు పట్టని కాంగ్రెస్ విభజిత రాజకీయాలను అనుసరిస్త...
అధికారంలోకి వస్తే వ్యవసాయ చట్టాలు రద్దు : ప్రియాంక గాంధీ
February 10, 2021సహరన్పూర్ : తాము అధికారంలోకి వస్తే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. యూపీలోని సహరన్పూర్లో కిసాన్ మహాపంచాయత్ను ఉద్దేశించి ప్రియా...
దేశం నమ్మకాలపై నడువదు.. రాజ్యాంగం, చట్టాలపైనే: రాకేశ్
February 08, 2021న్యూఢిల్లీ: దేశం నమ్మకాలపై నడువదని, రాజ్యాంగం, చట్టాలపైనే నడుస్తుందని భారతీయ కిసాన్ యూనియన్కు చెందిన రైతు నేత రాకేశ్ టికయిత్ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్లో సోమవారం మాట్లాడుత...
మన్మోహన్ పేరు చెప్పి కాంగ్రెస్ను ఇరుకున పెట్టిన మోదీ
February 08, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సోమవారం రాజ్యసభలో ర...
1,178 ట్విట్టర్ ఖాతాలను తొలగించాలన్న కేంద్రం
February 08, 2021న్యూఢిల్లీ : రైతులను రెచ్చగొడుతున్న పాకిస్తాన్ - ఖలీస్తాన్ ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ట్విట్టర్ సంస్థను కేంద్రం కోరింది. 1,178 పాకిస్తాన్ - ఖలీస్తాన్ ట్విట్టర్ ఖాతాలను తొలగించాల...
రాజ్యసభలో 10:30 గంటలకు మాట్లాడనున్న ప్రధాని మోదీ
February 08, 2021న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10:30 గంటలకు రాజ్యసభలో మాట్లాడనున్నారు. రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్...
టిక్రీ వద్ద రైతు ఆత్మహత్య
February 07, 2021బహదూర్గఢ్ : రైతు ఉద్యమంలో పాలుపంచుకుంటున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీకి సమీపంలో చెట్టుకు ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకుని ఆత్మార్పణం చేసుకున్నాడు. రైతుల డిమాండ్లను ...
మంత్రులకు ఏమీ తెలియదు.. అధికారులదే అంతా: తికాయిత్
February 07, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండున్నర నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగత...
వ్యవసాయ చట్టాలపై ఆరెస్సెస్ సీనియర్ నేత ఘాటు వ్యాఖ్యలు
February 06, 2021భోపాల్ : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమబాట పట్టిన నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్పై ఆరెస్సెస్ సీనియర్ నేత రఘునందన్ శర్మ శనివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తోమర్...
డిమాండ్లు తీరే వరకు ఇంటికి వెళ్లం : రాకేశ్ తికయిత్
February 06, 2021న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ రెండవ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికయిత్ తెలిపారు. ఇవాళ దేశవ...
సాగు చట్టాలు దేశానికే ప్రమాదకరం: రాహుల్గాంధీ
February 06, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు జరుపుతున్న ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. క...
రైతుల ‘చక్కా జామ్’కు వ్యతిరేకంగా నిరసన
February 06, 2021న్యూఢిల్లీ: రైతులు శనివారం చేపడుతున్న ‘చక్కా జామ్’కు వ్యతిరేకంగా ఢిల్లీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. రైతు ఆందోళనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షాహిది పార్క్ ప్రాంతంలో నిరసనకారులను పోలీసులు అదుపుల...
చక్కా జామ్.. ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత
February 06, 2021న్యూఢిల్లీ : అన్నదాతలు తలపెట్టిన చక్కా జామ్తో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో చక్కా జామ్ నిర్వహించడం లేదని రైతులు చెప్పినప్పటికీ పోలీసులు భారీగా మోహరించారు. భద్రతా కార...
నేడు రైతుల ‘చక్కా జామ్’.. ఢిల్లీలో భారీ భద్రత
February 06, 2021న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాస్తారోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. చక్కా జామ్ పేరుతో మూడు గంటలపాటు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దేశ ...
వ్యవసాయ చట్టాల ముసాయిదా ముంబైలో రూపొందిందేమో..!
February 05, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 72 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తుండటం, ఈ 72 రోజుల్లో రైతులతో కేంద్రం 11 దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడం లాంటి పరిణామాల నేపథ్యంలో...
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో రోడ్ల దిగ్బంధం లేదు
February 05, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు శనివారం తలపెట్టిన రోడ్ల దిగ్బంధం నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్కు మినహాయింపు ఇచ్చాయి. ఈ మూడు ...
పార్లమెంటరీ కమిటీ ముందుకు సాగు చట్టాలు?
February 05, 2021న్యూఢిల్లీ: రెండున్నర నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనలు, చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టేతో ఇరుకున పడిన కేంద్ర ప్రభుత్వం.. సాగు చట్టాలను పార్లమెంటరీ కమిటీ ముందు ఉంచే ఆలోచన చేస్తున్నట్...
కాంగ్రెస్ పార్టీ రక్తంతోనూ వ్యవసాయం చేయగలదు
February 05, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు ఒక్క రాష్ట్రానికే పరిమితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పార్లమెంటులో వ్యాఖ్యానించారు. కొందరు బల...
ఆ చట్టాల్లో తప్పులేదు.. రైతు నిరసనల్లో ఉంది
February 05, 2021న్యూఢిల్లీ: తాము కొత్తగా తీసుకువచ్చిన చట్టాల్లో ఎటువంటి తప్పులేదని.. కానీ రైతు నిరసనల్లోనే తప్పు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇవాళ ఆయన రాజ్యసభల...
నిజం మాట్లాడితే.. దేశద్రోహులంటున్నారు
February 05, 2021న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తవాలను మాట్లాడేవాళ్లను దేశద్రోహులుగా చిత్రీకరి...
ఘాజీపూర్ వెళ్లకుండా ఎంపీలను అడ్డుకున్న పోలీసులు
February 04, 2021న్యూఢిల్లీ : ఘాజీపూర్ వెళ్లేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీల ప్రతినిధి బృందంలో 10 పార్టీలకు చెందిన 15 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్య...
రైతులకు ఫోన్ చేసేందుకు 2 రూపాయలు లేవా ?
February 04, 2021న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ ఇవాళ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. గత 76 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారని, వారిని ఉగ్రవాదులని, ఖలిస్తానీలని పిలుస్...
అన్ని రంగాల్లో కేంద్రం విఫలమైంది : డెరిక్ ఒబ్రెయిన్
February 04, 2021న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనట్లు టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తీర్మానం సందర్భంగా ఇవాళ రాజ్యసభలో మాట్లాడుతూ భారతీయ...
రైతు సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించండి : మాజీ ప్రధాని
February 04, 2021న్యూఢిల్లీ: మన సమాజానికి రైతులే వెన్నుముక అని మాజీ ప్రధాని దేవ గౌడ అన్నారు. ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ద...
భారత్ ఐక్యంగా ఉంది.. రిహాన్నా ట్వీట్కు అమిత్ షా కౌంటర్
February 04, 2021న్యూఢిల్లీ: పాప్స్టార్ రిహాన్నా చేసిన ఓ ట్వీట్ సంచలనం రేపుతున్నది. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలను ఉద్దేశిస్తూ ఈనెల 2వ తేదీన రిహాన్నా తన ట్విట్టర్లో ఓ పోస్టు చేసింది. ...
భారతీయ సాగు చట్టాలకు అమెరికా మద్దతు
February 04, 2021వాషింగ్టన్: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. మోదీ సర్కార్ రూపొందించిన కొత్త చట్టాల వల్ల భారతీయ మార్కెట్ల సమర్థత పెరుగుతుందని...
రైతులను శత్రువులుగా చూడొద్దు
February 04, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులను శత్రువులుగా చూడొద్దని కేంద్రానికి ప్రతిపక్షాలు హితవు పలికాయి. ప్రతిష్ఠకు పోకుండా ఆ మూడు చట్టాలనూ రద్దు చేయాలని డిమాండ్చేశాయి. రాష్ట్రపతి ప్రసంగాన...
రైతులు తగ్గేది లేదు.. ప్రభుత్వమే దిగిరావాలి: రాహుల్గాంధీ
February 03, 2021న్యూఢిల్లీ: రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల సమస్యలను పెండింగ్లో పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదని ఆయన హెచ్చ...
కిసాన్ ర్యాలీ అల్లర్లు.. దీప్ సిద్ధూపై రూ. లక్ష రివార్డ్
February 03, 2021న్యూఢిల్లీ : కిసాన్ ర్యాలీలో అల్లర్లకు కారణమైన పంజాబీ నటుడు దీప్ సిద్ధూపై ఢిల్లీ పోలీసులు రూ. లక్ష రివార్డు ప్రకటించారు. సిద్ధూతో పాటు మరో ముగ్గురిపై కూడా పోలీసులు రివార్డు ప్రకటించారు. ...
రైతుల ఆందోళనలో 510 మంది పోలీసులకు గాయాలు
February 02, 2021న్యూఢిల్లీ : ఈ నెల 26 న ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా 510 మంది పోలీసులు గాయపడ్డారు. కొందరికి తీవ్రగాయాలు కాగా, మరికొందరు చికిత్స తీసుకుని ఇండ్లకు వెళ్లిపోయారు. ఈ విషయ...
లోక్సభ రాత్రి 7 గంటల వరకు వాయిదా
February 02, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటంతో లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ఈ సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ముందుగా వ్యవసాయ చట్టా...
రైతు చట్టాలపై చర్చకు పట్టు.. లోక్సభ వాయిదా
February 02, 2021న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ విపక్షాలు రచ్చ చేశాయి. వ్యవసాయ చట్టాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. సాయంత్రం 4 గంటలకు సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత.. విపక్ష సభ్యులు చ...
రాజ్యసభ రేపటికి వాయిదా..
February 02, 2021న్యూఢిల్లీ: రైతు చట్టాలపై చర్చ చేపట్టాలని ఇవాళ విపక్షాలు రాజ్యసభలో డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో సభ మూడు సార్లు వాయిదా పడింది. అయినా ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు విరమించకపోవడ...
వ్యవసాయ చట్టాలపై పంజాబ్ భవన్లో అఖిలపక్ష భేటీ
February 02, 2021న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన, జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీలో హింస తదితర పరిణామాల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చ...
మనమే ఆదర్శం
January 31, 2021కేంద్ర పథకాలకు మార్గదర్శి తెలంగాణేఅనేకం రాష్ట్రంలోనే ముందుగా అమలురాష్ట్రపతి ప్రసంగంలోనూ మన పథకాలేతెలంగాణకు వచ్చే నిధుల కోసం పోరాటం
ఢిల్లీలో హింస ముందస్తు ప్రణాళికే: మహా మంత్రి నవాబ్ మాలిక్
January 30, 2021ముంబై: రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో జరిగిన హింస ముందస్తు ప్రణాళికతో జరిగిందని జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. మూడు వ్యవసాయ చట్ట...
ఆ చట్టాల తాత్కాలిక నిలిపివేతకు సిద్ధమే: ప్రధాని మోదీ
January 30, 2021న్యూఢిల్లీ: రైతు ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ అఖిల పక్ష భేటీ జరిగింది. ఆ మీటింగ్లో పాల్గొన్న మోదీ.. రైతు నిరసనల గురించ...
తల్వార్తో దాడి చేసిన రైతు అరెస్టు..
January 30, 2021న్యూఢిల్లీ: సింఘు సరిహద్దుల్లో శుక్రవారం ఓ పంజాబీ రైతు తన వద్ద ఉన్న తల్వార్తో పోలీసులపై దాడి చేశారు. ధర్నా చేస్తున్న రైతులపై స్థానికులు దాడి చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే తల్వా...
కొత్త చట్టాలతో నవశకం!
January 29, 2021చిన్న, మధ్య తరహా రైతుల కోసమే సాగు చట్టాలువ్యవసాయ చట్టాలను సమర్థించిన ఆర...
‘అవసరమైతే రైతుల కోసం కొత్త చట్టాలను తయారు చేస్తాం’
January 29, 2021ముంబై : మహారాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే మహావికాస్ ఆగాడీ ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుందని ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవ్హాన్ అన్నారు. ఈ విషయంలో వ్యవసాయ ...
రైతుల ఆందోళన.. కత్తితో దాడి.. వీడియో
January 29, 2021న్యూఢిల్లీ : ఢిల్లీ - హర్యానా సరిహద్దులోని సింఘూ బోర్డర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఓ పో...
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన మాజీ ప్రధాని
January 29, 2021న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రసంగానికి మాజీ ప్రధాని దేవ గౌడ హాజరుకాలేదు.&...
రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎందుకు బహిష్కరించామంటే..
January 29, 2021న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం అంటే ఆయన్ను అవమానించడం కాదు అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన అధిర్ ఇవాళ మీడియాతో మాట్ల...
రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకున్న ఎంపీ హనుమాన్ బెనివాల్
January 29, 2021న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం చేస్తున్న సమయంలో.. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీకి చెందిన ఎంపీ హనుమాన్ బెనివాల్ నినాదాలు చేశారు. రా...
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
January 28, 2021కోల్కతా : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆందోనలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కేరళ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చట...
రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం..
January 28, 2021న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే రేపు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసే ప్రసంగాన్ని బహిష్కర...
20 మంది రైతు సంఘాల ప్రతినిధులకు నోటీసులు
January 28, 2021న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన కిసాన్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం విదితమే. దీంతో ఢిల్లీ పోలీసులు 25 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తాజాగా 20 మంది రైతు ...
రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజీనామా
January 27, 2021న్యూఢిల్లీ: నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలల నుంచి రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా హర్యానాకు చెందిన ఓ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. రైతుల ఆందోళనకు సంఘీభా...
ఎర్రకోటను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
January 27, 2021న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ తీసిన రైతులు.. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద హంగామా చేసిన విషయం తెలిసిందే. కోట బురుజుపై జెండాలు పాతిన రైతులు.. పురాతన కట్టడంపైకి ...
రైతుల నిరసనను ఖండించిన మాయావతి
January 27, 2021లక్నో : నిన్న దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ పరేడ్ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల నిరసనను బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి ఖండించారు. ...
ఢిల్లీలో భారీగా మోహరించిన పోలీసులు..
January 27, 2021న్యూఢిల్లీ: దేశరాజధానిలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా నిన్న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎర్రక...
153 మంది పోలీసులకు గాయాలు.. 15 కేసులు నమోదు
January 27, 2021న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రైతులు సృష్టించిన బీభత్సం వల్ల సుమారు 153 మంది పోలీసులు గాయపడ్డారు. పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసమైంది. ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ తీసిన ఘటనలో ఢిల్లీ పోలీసులు మొత...
అన్నింటికీ హింస పరిష్కారం కాదు : రాహుల్ గాంధీ
January 26, 2021హైదరాబాద్: దేశ ప్రయోజనాల దృష్ట్యా.. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ప్రధాని మోదీని కోరారు. ట్విట్టర్లో రియాక్ట్ అయిన రా...
ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
January 26, 2021న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు.. దేశ రాజధాని ఢిల్లీలో బీభత్సం సృష్టించారు. 72వ గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై రైతులు తమ జెండాను ఎగురవేశారు.&...
కొత్త సాగు చట్టాలను అమలు చేయం : మహారాష్ర్ట స్పీకర్
January 26, 2021ముంబై : మహారాష్ర్టలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త సాగు చట్టాలను అమలు చేయమని ఆ రాష్ర్ట అసెంబ్లీ స్పీకర్ నానా పటోల్ స్పష్టం చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ర్ట రాజధాని ముంబైలో...
బడ్జెట్ రోజున.. పార్లమెంట్ వైపు దూసుకెళ్తాం: రైతులు
January 25, 2021న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1న కాలినడకన పార్లమెంట్కు వెళ్తామని రైతు నేతలు హెచ్చరించారు. ఆ రోజు పలు ప్రాంతాల నుంచి రైతులు పార్లమెంట్ వైపునకు దూసుకెళ్తారని క్రాంతి...
రేపటి ర్యాలీకి సిద్ధమైన రైతుల ట్రాక్టర్లు
January 25, 2021న్యూఢిల్లీ : ట్రాక్టర్ కవాతుకు ఢిల్లీ పోలీసులు అనుమతించడంతో.. ర్యాలీని విజయవంతం చేసేందుకు రైతు సంఘాలు ఉద్యుక్తమయ్యాయి. రైతు సంఘాల పిలుపుమేరకు ఢిల్లీ శివారులోని సింఘు, తిక్రీ, ఘాజీపూర్ చెక్పోస్టుల...
కంగనను గవర్నర్ కలుస్తారు.. రైతులను కాదు: శరద్ పవార్
January 25, 2021ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. నటి కంగనను ఆయన కలుస్తారు కాని రైతులను కాదని విమర్శించారు. ఇలాంటి గవర్నర్న...
ఆందోళన చేస్తున్న రైతులు పాకిస్థానీలా..?: శరద్ పవార్
January 25, 2021ముంబై: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారి సమస్యకు సరైన పరిష్కారం చూపకపోవడం దారుణమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్ట...
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : తెలంగాణ రైతు సంఘం
January 24, 2021నల్లగొండ : నూతన వ్యవసాయ చట్టాలను అదేవిధంగా రైతు ప్రయోజనాలకు తీవ్ర విఘాతంలా ఉన్న విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి క...
రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి.. షరతులు వర్తిస్తాయ్!
January 24, 2021న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు.. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీకి ఉపక్రమించారు. కొన్ని షరతులను విధిస్తూ ఢిల్లీ పోలీసులు రైతుల ట్రాక్టర్ ర్యా...
దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతారా..?: ప్రియాంకాగాంధీ
January 24, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ విమ...
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష
January 24, 2021హైదరాబాద్: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, పౌరసరఫరాల సంస...
కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
January 23, 2021భోపాల్: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. భోపాల్లోని జవహర్ చౌక్ నుంచి రాజ్భవన్ వ...
మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
January 23, 2021ఛండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం భారీ ప్రకటన చేశారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి ప్...
సింఘూ బోర్డర్ వద్ద అనుమానితుడు అరెస్ట్
January 23, 2021న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ వద్ద రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే జనవరి 26వ తేదీన జరగనున్న ట్రాక్టర్ ర్యాలీలో వ...
సవరణలకు ఓకే అంటేనే మళ్లీ చర్చలు: తోమర్
January 22, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరవధిక ఆందోళన సాగిస్తున్న రైతులతో శుక్రవారం కేంద్ర వ్యవ...
రైతు సంఘాలతో 11వ సారి కేంద్రం చర్చలు
January 22, 2021న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై రైతు సంఘాలు 11వ సారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు నిర్వహించారు. ఇవాళ ఢిల్ల...
18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
January 20, 2021ఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను మూడింటి అమలును 18 నెలల పాటు నిలిపివేయనున్నట్లు రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. అదేవిధంగా చట్టాలపై చర్చించేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేయనున్...
ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..
January 20, 2021న్యూఢిల్లీ: ఆర్మీ యూనిఫాం, మెడల్స్ ధరించి రైతు నిరసనల్లో పాల్గొనవద్దని మాజీ ఉద్యోగులను ఆర్మీ కోరింది. సైనిక దుస్తులు ధరించడానికి సంబంధించిన విధివిధానాలు, నిబంధలను గుర్తు చేస్తూ కేంద్రీయ సైనిక బోర్డ...
ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయం..
January 18, 2021న్యూఢిల్లీ: సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 26వ తేదీన ఢిల్లీలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించనున్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజున జరిగే ట్రాక్ట...
ఆ ఒక్కటి తప్ప.. రైతులకు స్పష్టం చేసిన కేంద్రం
January 17, 2021న్యూఢిల్లీ: అటు రైతులు, ఇటు ప్రభుత్వం.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. మొండి పట్టుదల వీడటం లేదు. దీంతో రౌండ్ల మీద రౌండ్ల చర్చలు జరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా మంగళవారం మరో రౌండ్ ...
రైతుల ట్రాక్టర్ ర్యాలీపై రేపు సుప్రీంకోర్టు విచారణ
January 17, 2021న్యూఢిల్లీ: ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టనున్న ట్రాక్టర్ ర్యాలీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపనున్నద...
26న లక్ష ట్రాక్టర్లతో ఢిల్లీలో ర్యాలీ: పంజాబ్ రైతులు
January 17, 2021చండీగఢ్: ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని పంజాబ్ రైతులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డ...
రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
January 17, 2021న్యూఢిల్లీ: రైతుల డిమాండ్లలో తాము నెరవేర్చదగిన వాటికి సంబంధించి రైతు సంఘాలకు తమ ప్రతిపాదనలు పంపించామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. ఆ ప్రతిపాదనలలో మండీ...
రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారు: హర్సిమ్రత్ కౌర్
January 15, 2021చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శించారు. వ్యవసాయ చట్టాలు పార్లమెంట్లో...
రైతులను నాశనం చేయడానికే అగ్రి చట్టాలు: రాహుల్
January 15, 2021న్యూఢిల్లీ: రైతులను నాశనం చేయడానికే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన...
బీఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత టీకా : మాయావతి
January 15, 2021లక్నో : ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధికారంలోకి వస్తే కొవిడ్ టీకాను ఉచితంగా ఇస్తామని ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్...
పెద్ద ఆశలేం లేవు.. 9వ విడుత చర్చలపై రైతు నేతలు
January 14, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు విషయమై శుక్రవారం జరిగే తొమ్మిదో విడుత చర్చల్లో చెప్పుకోదగిన పురోగతి ఉంటుందని తమకు ఆశలు లేవని రైతు సంఘాల నేతలు చెప్పారు. ఈ అంశం...
అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదు: రాహుల్
January 14, 2021చెన్నై: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం బలవంతంగానైనా వెనక్కి తీసుకోక తప్పదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తన మాటలను గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. తమిళనాడులోని మదురైలో గురువారం జరిగిన పొం...
జల్లికట్టులో నల్లజెండాలు.. పోలీసుల అదుపులో ఇద్దరు
January 14, 2021చెన్నై: తమిళనాడులోని మదురైలో పొంగల్ సందర్భంగా సంప్రదాయంగా నిర్వహించే జల్లికట్టులో పాల్గొన్న ఇద్దరు నల్లజెండాలు ప్రదర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా కేంద్ర ...
అగ్రి చట్టాల కమిటీ నుంచి తప్పుకున్న భూపిందర్ సింగ్
January 14, 2021న్యూఢిల్లీ: అగ్రి చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి ఒక సభ్యుడైన భూపిందర్ సింగ్ మన్ తప్పుకున్నారు. తన నియామకంపై రైతు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో చర్చల కమిటీ నుంచి వైదొ...
సాగు చట్టాల కాపీలను తగులబెట్టిన రైతులు
January 13, 2021న్యూఢిల్లీ: మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన కాపీలను రైతులు తగలబెట్టారు. ఢిల్లీలోని సింఘ్రూ బోర్డర్ వద్ద దీక్ష చేస్తున్న రైతులు ఆ కాపీలకు నిప్పుపెట్టారు. వివాదాస్పద చట్టాల...
ఆ 60 గ్రామాల్లో బీజేపీ నాయకులపై నిషేధం
January 13, 2021హర్యానా : రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలపై హర్యానా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతులను ఆందోళనలను పట్టించుకోని భారతీయ జనతా పార్టీ, జననాయక్ జనతా ...
సీఎం కేసీఆర్ పథకాలతోనే నిజమైన సంక్రాంతి: మంత్రి సత్యవతి
January 13, 2021హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాదిలో పడ్డ కష్టాలు, బాధలు, వైరస్లను భోగి మంటల్లో అగ్ని దేవుడికి ఆహుతి చేసి, రాబోయే నూతన తెలుగు సంవత్సరంలో ప...
14న తమిళనాడుకు రాహుల్ గాంధీ
January 12, 2021చెన్నై : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ నెల 14న తమిళనాడుకు రానున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఆనవాయితీగా నిర్వహించే జల్లికట్టు క్రీడను తిలకించేందుకు ఆయన హాజరవుతున్నట్లు ఆ పార్టీ ...
కమిటీ వద్దు.. చట్టాల రద్దే కావాలి..
January 12, 2021న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, ప్రభుత్వంతో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటుచేసింది. అయితే, ఆందోళన చేస్తున్న రైతులు.. తమకు కమిటీ వద్దు.. చట్...
కొత్త అగ్రి చట్టాల పరిశీలనకు కమిటీ.. ఆ నలుగురు ఎవరంటే..?
January 12, 2021న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై చర్చలు జరిపి సమస్యను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అశోక్ గులాటి, డాక్టర్ ప్రమోద్ కే జోషి, భ...
సాగు చట్టాలపై సుప్రీం కమిటీ.. వీళ్లే సభ్యులు
January 12, 2021న్యూఢిల్లీ: మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. తదుపరి ఆదేశాల వరకు స్టే వర్తిస్తుందని కోర్టు చెప్పింది. అయితే రైతు సంఘాలతో ఏర్పడి...
సాగు చట్టాలపై సుప్రీం స్టే.. చర్చల కోసం కమిటీ
January 12, 2021న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై కమిటీని ఏర్పాటు చేయబోనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. తాము ఏర్పాటు చేయబోయే కమిటీకి రైతులు సహకరించాలని కోర్టు చెప్పింది. అన్ని రైత...
48 వ రోజుకు చేరిన రైతు ఉద్యమం
January 12, 2021న్యూఢిల్లీ : కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఉద్యమం 48 వ రోజుకే చేరింది. రైతులకు మద్దతుగా బాబా నసీబ్ సింగ్ మన్ పంజాబ్లోని ఫిరోజ్పూర్లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చే...
15న రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలు: తోమర్
January 11, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలు ఈ నెల 15న జరుపుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ వ...
'బీజేపీ పేద్ద చెత్త పార్టీ.. చెత్త లీడర్లతో నిండిపోయింది'
January 11, 2021కోల్కతా: రైతుల ఆందోళనపై బీజేపీ మొండి వైఖరి కారణంగా దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే పరిస్థితి నెలకొని ఉన్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి విమర్శించారు. భారత్లో ఆహార సంక్షోభ...
అసలు ఏం జరుగుతోంది.. కేంద్రంపై సుప్రీం సీరియస్
January 11, 2021న్యూఢిల్లీ: రైతుల ఆందోళన విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. కొత్త వ్యవసాయ చట్టాల అమలును మీరు నిలిపేస్తారా లేక మమ్మల్ని ఆ పని చేయమంటారా అంటూ ప్రశ్ని...
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్ మార్చ్
January 07, 2021న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు సింగు, తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో గురువారం ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారు. సుమారు 3500పైగా ట్రాక్టర్లతో ...
నేడు ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ
January 07, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని చుట్టూ సుమారు 135 కిలోమీటర్ల పొడవున్న హైస్పీడ్ రహదారి ఈరోజు ట్రాక్టర్లతో నిండిపోనుంది. రోజూ కార్గో ట్రక్కులు ఉరుకులుపెట్టే ఆ రోడ్డుపై రైతుల ట్రాక్టర్లు కదం తొక్కనున్నాయి. క...
వ్యవసాయ చట్టాలపై విచారణకు సుప్రీంకోర్టు సంసిద్ధత
January 06, 2021న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను విచారించచేందుకు సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. రైతుల గందరగోళంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్...
‘జనవరి 26 పరేడ్లో ట్రాక్టర్ ర్యాలీకి 7న రిహార్సిల్స్..’
January 05, 2021న్యూఢిల్లీ: జనవరి 26న పరేడ్లో ట్రాక్టర్ల ర్యాలీ కోసం ముందుగా రిహార్సిల్స్ నిర్వహిస్తామని రైతు నేతలు తెలిపారు. జనవరి 7న తూర్పు, పశ్చిమతో సహా ఢిల్లీలోని నాలుగు సరిహద్దుల్లో ట్రాక్టర్ మార్చ్ నిర్వహి...
విపరీతమైన ఒత్తిడిలో కేంద్రం
January 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తాము చేస్తున్న ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల ...
కానూన్ వాపసీ తక్ ‘నో ఘర్ వాపసీ’
January 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతులు తమ పట్టు వీడలేదు. ఎటువంటి పురోగతి లేకుండానే సోమవారం ఏడో దఫా చర్చలు ముగియడంతో వ్యవసాయ చట్టా...
తదుపరి సమావేశంలో అర్థవంతమైన చర్చలు: తోమర్
January 04, 2021న్యూఢిల్లీ: రైతు నేతలతో శుక్రవారం జరిగే తదుపరి సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరుగవచ్చని ఆశిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. 41 రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం సోమవ...
అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోం.. రైతులకు కేంద్రం స్పష్టం
January 04, 2021న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోలేమని కేంద్రం తెలిపింది. 41 రైతు సంఘాల నేతలతో సోమవారం నిర్వహించిన ఏడో విడత చర్చల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్...
కేంద్రం, రైతు నేతల మధ్య ఏడో విడత చర్చలు
January 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల సంఘాల నాయకుల మధ్య ఏడో విడత చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, రైతుల ప్రతి...
కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఆలోచన లేదు : రిలయన్స్ సంస్థ
January 04, 2021హైదరాబాద్: కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు ఉపయుక్తంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. రైత...
జనరల్ డయ్యర్లా సీఎం ఖట్టర్
January 04, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల పట్ల హర్యానా ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ ఛద్దా అన్నారు. సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తు...
40వ రోజుకు రైతుల ఉద్యమం.. నేడు ప్రభుత్వంతో చర్చలు
January 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద చట్టాలపై రైతుల ఆందోళనలు 40వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభ...
కిసాన్ గణతంత్ర పరేడ్ నిర్వహిస్తాం..
January 02, 2021హైదరాబాద్: ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొత్త రైతు చట్టాలను రద్దు చేయకుంటే.. ఈనెల 26వ తేదీన ఢిల్లీలో కిసాన్ గణతంత్య్ర పరేడ్ను నిర్వహిస్తామని రైతు సంఘాలు పేర్కొన్నాయి. 40 రైతు సం...
50 శాతం రైతు సమస్యలు పరిష్కరించారన్నది అబద్ధం: యోగేంద్ర యాదవ్
January 01, 2021న్యూఢిల్లీ: రైతు సమస్యలు 50 శాతం పరిష్కారమైనట్లు కేంద్రం చెబుతున్న వాదనలు అబద్ధమని స్వరాజ్ ఇండియాకు చెందిన యోగేంద్ర యాదవ్ అన్నారు. మూడు వ్యవసాయ బిల్లుల రద్దు, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన...
‘4న ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే.. రైతులే నిర్ణయిస్తారు’
January 01, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న తమ డిమాండ్పై ఈ నెల 4న ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తదుపరి కార్యాచరణపై రైతులే నిర్ణయం తీసుకుంటారని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి యుధ్వీర్ సింగ...
ఆ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: డీఎంకే
January 01, 2021చెన్నై: వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే ఒకరిపై మరొకరు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. డీఎంకే వ్యవసాయ చ...
'మద్దతు ధర తొలగిస్తే కట్టర్ రాజకీయాల్లో ఉండడు'
December 31, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత నెల రోజులకుపైగా ఆందోళన చేస్తున్నారు. కొత్త చట్టాల వల్ల భవిష్యత్తులో పంటలకు మద్దతు ధర విధానాన్ని తొలగించే ప్రమాదం ఉన్నదన్న వి...
అగ్రి చట్టాలపై తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యే మద్దతు
December 31, 2020తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం చేసిన తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యే మద్దతు పలికారు. ప్రత్యేకంగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో అగ్రి చట్టాలను...
రైతు చట్టాలను రద్దు చేయండి.. కేరళ అసెంబ్లీలో తీర్మానం
December 31, 2020హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీలో ఇవాళ తీర్మానం ఆమోదించారు. ప్రత్యేకంగా ఇవాళ ఒక రోజు అసెంబ్లీ నిర్వహించారు. రైతుల నిజమైన సమస్య...
రైతులతో కలిసి కేంద్ర మంత్రుల లంగర్ భోజనం
December 30, 2020న్యూఢిల్లీ: గురుద్వారాల్లో కల్పించే ఉచిత భోజనాన్ని లంగర్ అంటారు. ఇవాళ ఇద్దరు కేంద్ర మంత్రులు మధ్యాహ్నం ఆ భోజనం చేశారు. రైతులతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన చర్చల సమయంలో ఈ ...
'రాహుల్ పుట్టుకతోనే సంపన్నుడు.. నేను రైతు బిడ్డను..'
December 30, 2020న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పుట్టుకతోనే సంపన్నుడు అని.. తాను రైతు కుటుంబంలో జన్మించానని, అన్నదా...
మా అంజెండాను కేంద్రం ఒప్పుకోవడం లేదు..
December 28, 2020ఢిల్లీ: తమ అజెండాను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని రైతు సంఘాలు మండిపడ్డాయి. అజెండాపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. చర్చలపై కేంద్రం రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోందని ధ్వజమెత్తాయి. కొ...
రైతు నిరసనలకు మద్దతుగా.. మొబైల్ టవర్ల ధ్వంసం
December 28, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా పంజాబ్లో మొబైల్ టవర్లను ధ్వంసం చేస్తున్నారు. మొగా సమీపంలోని ఏక్తా నగర్ స్థానికులు ఆదివారం రాత్రి మొబైల్ టవర్ను ధ్వంసం చే...
రైతు ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదు: శరద్ పవార్
December 28, 2020ముంబై: రైతు ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటంపై ఆయన మాట్లాడారు. అగ్రి చట్టాలను కేం...
‘రైతులతో చర్చించండి.. అగ్రి చట్టాలు రద్దు చేయండి’
December 27, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరుపాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దు సింఘులోని గురు తేజ్ బహదూర్ మెమోరియల్ను డిప్య...
రైతుల కోసం పంజాబ్ న్యాయవాది ఆత్మహత్య
December 27, 2020న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల కోసం మరో వ్యక్తి ప్రాణ త్యాగం చేశాడు. ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళన చేస్తున్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే...
రాహుల్.. అప్పుడు సమర్థించి ఇప్పుడు విమర్శలెందుకు?
December 27, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓ పాత వీడియోతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఒకప్పుడు లోక్సభ సాక్షిగ...
రైతుల భూములను ఎవరూ లాక్కోలేరు: రాజ్నాథ్ సింగ్
December 27, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పందించారు. ఇప్పటికైనా రైతులు ఆందోళన విరమించి ప్రభుత్వానికి సహక...
ప్రధాని మన్ కీ బాత్.. తలెల చప్పుళ్లతో రైతుల నిరసన
December 27, 2020న్యూఢిల్లీ: ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా రైతులు తలెల శబ్దాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రేడియోలో ప్రధాని ప్రసంగం కొనసాగినంతసేపు ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట...
రైతులను ఏడ్పించడం మానుకోవాలి: మండలి చైర్మన్ గుత్తా
December 27, 2020నల్లగొండ: కేంద్రం రైతులను ఏడ్పించడం మానుకోవాలని, వ్యవసాయ చట్టాల అమలును తక్షణమే నిలిపివేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈనెల 29న రైతులతో జరుగనున్న చర్చలు ఫలప్రదం అయ్యేలా చూ...
29న చర్చలు నిర్వహించండి.. కేంద్రానికి రైతు నేతల లేఖ
December 26, 2020న్యూఢిల్లీ: ఈ నెల 29న చర్చలు నిర్వహించాలని రైతు సంఘాల నేతలు కేంద్రానికి లేఖ రాశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద నెల రోజులకుపైగా నిరసనలు చేస్తున్న 40 రైతు సంఘాల నేతలు...
29న రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా
December 26, 2020వరంగల్ రూరల్ : ఈ నెల 29న వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టబోయే ధర్నా కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంత చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పి...
ఛలో ఢిల్లీ.. మాజీ సీఎం అరెస్టు
December 26, 2020హైదరాబాద్: రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ గుజరాత్ మాజీ సీఎం శంకర్సింఘ్ వాఘేలా ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో ఆయన రైతులకు మద్దతుగా ర్యాలీ తీయాలనుకున్నారు. కా...
ప్రజాస్వామ్యం గురించి నాకే నేర్పుతారా ?
December 26, 2020హైదరాబాద్: జమ్మూకశ్మీర్ ప్రజల కోసం ఇవాళ ప్రధాని మోదీ సేహత్ స్కీమ్ను ప్రారంభించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని బలోపే...
చట్టాలపై చర్చకు రావాలని కేంద్రమంత్రి సవాల్
December 26, 2020న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను విమర్శించిన ప్రతిపక్ష నాయకులను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. చట్టాలపై చర్చకు రావాలని కాంగ్రెస్ నేత రా...
ట్రాక్టర్లతో రిపబ్లిక్ డే పరేడ్కు వస్తాం.. కేంద్రానికి రైతుల హెచ్చరిక
December 25, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే జనవరి 26న జరిగే పరేడ్కు ట్రాక్టర్లలో వచ్చి పాల్గొంటామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. అగ్రి చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనంత ...
పోలీసులకు నిరసకారుల ఝలక్..
December 25, 2020డెహ్రాడూన్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులు పోలీసులకు ఝలక్ ఇచ్చారు. బారికేడ్లతో అడ్డుకోబోయిన పోలీసులను ట్రాక్టర్తో నెట్టి అడ్డు తొలగించుకున్నారు. ఉత్తరాఖండ్లోని ఉధమ్ స...
రైతు చట్టాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: ప్రధాని మోదీ
December 25, 2020హైదరాబాద్: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలపై కొందరు తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్నారని, భూముల్ని లాక్కుకుంటున్నారని అబద్ధాలు వ్యాపిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ కిసా...
ఏడాదో రెండేండ్లో వేచిచూడండి: రాజ్నాథ్సింగ్
December 25, 2020న్యూఢిల్లీ: కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునే వరకు తమ ఉద్యమాన్...
రైతు చట్టాలను ఓ ఏడాది పాటు అమలు చేయనివ్వండి..
December 25, 2020హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన ఓ సభలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. రైతు ఆందోళనలను ఉద్దేశించి మాట్లాడారు. ధర్నాల్లో పాల్గొంటున్నవారంతే రైతులే అని, వారంతా రైతు ...
ఎంఎస్పీపై తప్పుదోవ పట్టిస్తున్నారు : అమిత్ షా
December 25, 2020హైదరాబాద్: పంటకు కల్పించే కనీస మద్దతు ధరపై ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కనీస మద్దతు ధర కల్పించే వ్యవస్థ ఎప్పటిక...
మీ సౌలభ్యం మేరకు చర్చలకు రండి.. రైతు నేతలకు కేంద్రం లేఖ
December 24, 2020న్యూఢిల్లీ: రైతు నేతల సౌలభ్యం మేరకు చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి పిలుపునిచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద సుమారు నెల రోజులుగా నిరసనలు చేస్తున్న రైతు ...
రాష్ర్టపతిని కలిసిన రాహుల్ టీం
December 24, 2020న్యూఢిల్లీ : రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్ను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌదరి కలిశారు. కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ 2 కోట...
ప్రధాని మోదీ అసమర్థుడు.. ఆ నలుగురి కోసమే పనిచేస్తున్నారు
December 24, 2020హైదరాబాద్: పెట్టుబడిదారుల కోసం మాత్రమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్ల...
అహానికిపోయి ఇరుక్కున్న కేంద్ర ప్రభుత్వం..
December 24, 2020న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అహంభావంతో వ్యవహరిస్తున్నదని, ఇప్పుడు పూర్తిగా అందులో ఇరుక్కుపోయిందని ఢిల్లీ వ్యవసాయశాఖ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. వ్యవసాయ ...
29న వరంగల్ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష
December 24, 2020వరంగల్ రూరల్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ నెల 29న నిరాహార దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి ర...
రైతు ఆందోళనలకు కేరళ మద్దతు : సీఎం విజయన్
December 23, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 28 రోజులకు చేరుకున్నది. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయ...
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి: మంత్రి నిరంజన్రెడ్డి
December 23, 2020హైదరాబాద్: జాతీయ రైతు దినోత్సవం వేళ రైతులు రోడ్ల మీద ఉండటం బాధాకరమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాల వల్లే ప్రపంచానికి అన్నంపెట్టే రైతులకు ఈ దుస్థ...
వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు కేరళ అసెంబ్లీ సమావేశం
December 21, 2020తిరువనంతపురం : కేరళలోని సీపీఎం (ఎల్) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ఈ నెల 23న రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమ...
సోమవారం 24 గంటలపాటు రైతుల రిలే నిరాహార దీక్ష
December 20, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. గత 25 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసన చేస్తున్న రైతు సంఘాల...
రైతులకు మరుగుదొడ్లు, గీజర్లు, గుడారాలు విరాళం
December 20, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద గత 25 రోజులుగా నిరసనలు చేస్తున్న రైతులకు దేశ, విదేశాల నుంచి మద్దతు, సహాయ సహకారాలు లభిస్తున్నా...
నేడు రైతు అమరవీరులకు నివాళి
December 20, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్...
రైతు ఇంట్లో అమిత్ షా, బీజేపీ నేతల భోజనం
December 19, 2020కోల్కతా: పశ్చిమ బెంగాల్ సందర్శనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక రైతు ఇంట్లో భోజనం చేశారు. పశ్చిమ్ మెడినిపూర్ జిల్లాలోని బెలిజూరి గ్రామానికి చెందిన అన్నదాత ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించా...
రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోండి: రాహుల్గాంధీ
December 18, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై ప్రధానని మోదీ అలవాటు ప్రకారమే వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశ ప్రజలపైన, వారి సమస్యలపై విధేయత చూపకపోవడం మోదీకి అలవాటని విమర్...
వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తెచ్చినవి కాదు: ప్రధాని మోదీ
December 18, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి తీసుకొచ్చినవి కావని, దీని వెనుక దశాబ్దాల పాటు చర్చలు, సంప్రదింపులు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ...
రైతులకు మద్దతుగా డీఎంకే నిరశన దీక్ష
December 18, 2020చెన్నై: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలకు డీఎంకే మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆపార్టీ అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమోళి, పార్టీ నేతలు చెన్నైలో ఇవాళ ఒక్కరోజు న...
అసెంబ్లీలో రైతు చట్టాల కాపీలను చింపేసిన సీఎం కేజ్రీవాల్
December 17, 2020హైదరాబాద్: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనలు అక్కడ ఉద...
సన్నీ డియోల్కు వై క్యాటగిరీ భద్రత
December 16, 2020హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్కు వై క్యాటగిరీ భద్రతను కల్పించనున్నారు. కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను సన్నీ డియోల్ సమర్థించారు....
వ్యవసాయ చట్టాల నుంచి ఆ రాష్ట్రాలకు మినహాయింపు!
December 16, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై రైతులు వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కొత్త చట్టాల నుంచి పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు మ...
కేంద్రం ప్రతిపాదనలు తిరస్కరిస్తూ రైతుల ఈమెయిల్
December 16, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామంటూ కేంద్రం పంపిన లిఖిత పూర్వక హామీని తిరస్కరిస్తూ వ్యవసాయ శాఖకు బుధవారం ఈమెయిల్ పంపింది సంయుక్త్ కిసాన్ మోర్చా. గత వారం చర్చల్లో భాగంగా...
ఒక రోజు నిరాహార దీక్షను విరమించిన రైతులు
December 14, 2020న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు సోమవారం దేశవ్యాప్తంగా చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షను సాయంత్రం విరమించారు. ఉపవాసం ఉన్న రైతులు, నేతల...
చర్చల కోసం రైతు నేతలతో సంప్రదిస్తున్నాం: తోమర్
December 14, 2020న్యూఢిల్లీ: రైతు సంఘాల నేతలతో చర్చలకు తదుపరి తేదీని నిర్ణయించేందుకు వారితో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, సమావేశం ...
ప్రమాదంలో రైతులు : సీఎం కేజ్రీవాల్
December 14, 2020న్యూఢిల్లీ : కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అన్నదాతలు చేపట్టిన ఒక్క రోజు నిరాహార దీక్షకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. కేజ్రీవాల్ క...
మన రైతులు ప్రమాదంలో ఉన్నారు: కేజ్రీవాల్
December 14, 2020న్యూఢిల్లీ: మన రైతులు ప్రమాదంలో ఉన్నారని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ పొలాల్లో ఉండాల్సిన వారు ఇవాళ కొరికే చలిలో కూర్చొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ...
గద్వాల ఎమ్మెల్యే భిక్షాటన..
December 14, 2020జోగులాంబ గద్వాల : గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నదాతలకు అండగా నిలిచారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతన్నలకు గద్వాల ఎమ్మె...
అన్నదాతల ఒక్కరోజు నిరాహార దీక్ష
December 14, 2020న్యూఢిల్లీ : కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అన్నదాతలు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేపట్టిన ఆందోళనలు 19వ ర...
రైతులకు మద్దతుగా ఢిల్లీ సీఎం ఉపవాస దీక్ష
December 14, 2020న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలకు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరోజు ఉపవాస దీక్ష చేపట్టారు. వివాదాస్పద వ్యవసాయన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా తాను ఇవాళ ఉ...
రైతులకు మద్దతుగా ఢిల్లీ సీఎం కేజ్రివాల్ నిరాహార దీక్ష
December 13, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 18 రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతు నిలుద్దామంటూ ఆమ్ఆద్మీ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, ఇతర ప్రజానీకానికి ఢ...
హర్యానా రైతు నేతలతో తోమర్ సమావేశం
December 12, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హర్యానాకు చెందిన కొందరు రైతు నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. వ్యవసాయ చట్టాలపై వారితో చర్చలు జరిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసా...
సోమవారం నిరాహార దీక్షలు చేస్తాం: రైతు నేతలు
December 12, 2020న్యూఢిల్లీ: సోమవారం ఢిల్లీ సరిహద్దులోని సింఘు వేదిక వద్దనే నిరాహార దీక్షలు చేస్తామని సన్యుక్త కిసాన్ ఆందోళన్ ప్రతినిధి కమల్ ప్రీత్ సింగ్ పన్నూ తెలిపారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్...
ఎంఎస్పీ గ్యారెంటీ బిల్లు కావాలి..
December 12, 2020హైదరాబాద్: కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఇవాళ ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సహకార కమిటీ నేత సర్దార్ వీఎం సింగ్ తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేక...
‘ఖలీస్థానీలు, పార్టీల పేరుతో రైతుల పరువు తీయొద్దు’
December 12, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులను ఖలీస్థానీలు, రాజకీయ పార్టీల పేరుతో పిలిచి వారి పరువు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ ...
మోదీజీ.. రైతు సమస్యలు ఎప్పుడైనా విన్నారా?
December 12, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలపట్ల ప్రధాని మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కబిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ఆందోళనలు 17వ ...
రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం: ప్రధాని మోదీ
December 12, 2020హైదరాబాద్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే కొత్త వ్యవసాయ సంస్కరణలను తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఇవాళ ఆయన ఈ వ్యాఖ్యలు చ...
‘రైతుల కోసం ఎన్డీఏ, ఎంపీ పదవిని వీడేందుకు సిద్ధం..’
December 11, 2020జైపూర్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల గౌరవార్ధం ఎన్డీఏ, ఎంపీ పదవిని వీడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆర్ఎల్పీ నేత, ఎంపీ హనుమాన్ బెనివాల్ మరోసారి పునరుద్ఘాటించారు. వ్యవసాయ చట్టాల...
100 ప్రెస్మీట్లు, 700 సమావేశాలు.. వ్యవసాయ చట్టాల కోసం బీజేపీ ప్లాన్
December 11, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థించుకోవడానికి బీజేపీ కొత్త ప్లాన్ వేసింది. ఆ చట్టాలను ప్రమోట్ చేసుకోవ...
రైతు సంఘాల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు: తోమర్
December 11, 2020న్యూఢిల్లీ: ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై రైతు సంఘాల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతుల డిమాండ్పై తాము చే...
‘ఎంఎస్పీపై రైతులకు రక్షణ కల్పించలేకపోతే రాజీనామా చేస్తా’
December 11, 2020చండీగఢ్: పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై రైతులకు తాను రక్షణ కల్పించలేని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా హెచ్చరించారు. ఎంఎస్పీపై రైతులకు భరోసా ...
కార్పొరేట్లకు బలవుతాం.. కాపాడండి: సుప్రీంకోర్టుకు రైతులు
December 11, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ శుక్రవారం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ కొత్త చట్టాల వల్ల రైతులు కార్పొరేట్లకు బలవుతారని రైతులు తమ పిటి...
నిరసనలు వదిలి.. చర్చలకు రండి: కేంద్ర మంత్రి తోమర్
December 11, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ ఓ మీడియాతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడారు. ఎన్నో ...
రైతుల ర్యాలీ.. ఢిల్లీ దిశగా 700 ట్రాక్టర్లు
December 11, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పంజాబీ రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కిసాన్ మజ్దూర్ సంఘ్ కమిటీ నేతృత్వంలో సుమారు 700 ట్రాక్టర్లు ర్యాలీ...
‘చట్టాలు సరైనవి కావన్నది.. డిమాండ్ల అంగీకారంతో తేలింది’
December 10, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలు సరైనవి కావన్నది కేంద్రం తీరుతో తేలిపోయిందని రైతు సంఘాల నేతలు విమర్శించారు. తాము చేసిన 15 డిమాండ్లలో 12 డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలుపడం దీనికి నిదర్శనమని భార...
‘అన్నదాతలకు వ్యతిరేకంగా పోరాడాలని కేంద్రం నిర్ణయించింది’
December 10, 2020చండీగఢ్: దేశ అన్నదాతలకు వ్యతిరేకంగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ విమర్శించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియా సమావేశం...
దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్లను బ్లాక్ చేస్తాం..
December 10, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్లను బ్లాక్ చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. కేంద్రానికి గురువారం వరకు అల్టిమేటం ఇచ్చామని, ప్ర...
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోలేం: కేంద్రం
December 10, 2020న్యూఢిల్లీ: రైతులకు లబ్ధి కోసం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు పూర్తిగా లోపభూయిష్టం కాదని, చట్టాల్లో ఎలాంటి లోపాలు లేవని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. చట్టాలను పూర్తిగా వెనక్కి త...
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే: రాహుల్
December 09, 2020న్యూఢిల్లీ: రైతులకు వ్యతిరేకంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు చ...
వ్యవసాయ చట్టాల వల్ల ఆహార భద్రతకు ముప్పు: ఏచూరి
December 09, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఆహార భద్రతకు ముప్పుకలిగించేలా ఉన్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు దేశ ఆసక్తికి అనుకూలంగా లేవని...
రైతు నేతలకు ప్రతిపాదనలు పంపిన కేంద్రం
December 09, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల నేతలకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా ప్రతిపాదలను పంపింది. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులను అడ్డుకోవడంతో శివారులోని సింఘు సరిహద్దు వద్దన...
రైతులకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం..
December 09, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లేఖను రాసింది. కనీస మద్దతు ధరను కల్పించేందుకు హామీ ఇస్తున్నట్లు ఆ లేఖలో ప్ర...
రాష్ట్రపతిపై ఆశలు లేవు : దిగ్విజయ్
December 09, 2020ఇండోర్ : దేశవ్యాప్త నిరసనలకు కారణమైన వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్పై ఎలాంటి ఆశలు లేవని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సిం...
14వ రోజుకు చేరిన రైతు సంఘాల ఆందోళన
December 09, 2020న్యూఢిల్లీ : కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల ఆందోళనలు నేటితో 14వ రోజుకు చేరాయి. హర్యానా - ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర...
ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైపోయింది.. అందుకే ఈ అడ్డంకులు!
December 08, 2020న్యూఢిల్లీ: మన దేశంలో ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైపోయిందని, అందుకే సంస్కరణలు చేపట్టడం చాలా కష్టంగా మారుతోందని అన్నారు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే సంస్కర...
'మోదీ గురి చూపేది ఒకర్ని.. పడగొట్టేది మరొకరిని'
December 08, 2020ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది, హక్కుల ఉద్యమ కార్యకర్త ప్రశాంత్ భూషణ్ ప్రధాని మోదీ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. ట్వి...
రైతన్నకు అండగా దేశం..భారత్ బంద్ విజయవంతం
December 08, 2020కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. సబ్బండ వర్ణాలు రైతన్నకు అండగా నిలిచారు. యావత్ దేశం ఇవాళ రైతన్నల బంద్కు సంపూర్ణ మ...
మరో 200 ట్రక్కుల్లో ఢిల్లీకి రైతులు
December 08, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చిన రైతులు.. దేశ రాజధానిలో తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని సింఘు సరిహద్దులో మంగళవారం రైతుల సంఖ్య భారీగా...
చట్టాలపై సుప్రీం కోర్టుకు కేరళ ప్రభుత్వం
December 08, 2020తిరువనంతపురం : కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని కేరళ వ్యవసాయశాఖ మంత్రి వీఎస్ సునీల్కుమార్ తెలిపారు. రాష్ట్రంలో చట్టాల...
బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్
December 08, 2020హైదరాబాద్: రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇవాళ భారత్బంద్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి ఆమె ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్ర...
వ్యవసాయ చట్టాలకు హర్యానా రైతు సంఘాల మద్దతు
December 07, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఓ వైపు పంజాబ్తో సహా పలు ఉత్తరాది రాష్ట్రాల రైతులు పోరాటం చేస్తుండగా మరోవైపు హర్యానాకు చెందిన కొన్ని రైతు సంఘాలు ఈ చట్టాలకు మద్దతు ...
ప్రధాని మోదీకి పంజాబ్ మాజీ సీఎం బాదల్ లేఖ
December 07, 2020చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. రైతుల సంక్షోభం కోనసాగడంపై తాను ఆందోళన చెందుతున్నట్లు అందులో పేర్కొన్నారు. ...
పాత చట్టాలతో కొత్త దేశాన్ని నిర్మించలేం: ప్రధాని మోదీ
December 07, 2020న్యూఢిల్లీ: అభివృద్ధి కోసం సంస్కరణలు అవసరమని, గత శతాబ్దంలో చేసిన చట్టాలు ఇప్పుడు భారంగా మారాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ...
రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు భారత్ బంద్
December 07, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులు మంగళవారం భారత్ బంద్కు సిద్ధమవుతున్నారు. తాము జరపబోయే ఈ శాంతియుత బంద్కు ప్రజలందరూ సహకరించాలని వాళ్లు క...
చట్టాలను వెనక్కి తీసుకోండి.. లేదంటే దిగిపోండి : మమత
December 07, 2020కోల్కతా : ప్రజా వ్యతిరేక వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే.. దిగిపోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం డిమాండ్ చ...
మోదీకి ఇది పెద్ద సవాలే...
December 07, 2020ఢిల్లీ : ఢిల్లీలో రైతుల నిరసన జాతీయ ప్రజాస్వామ్య కూటమి నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) కు ఎన్నికల సవాలుగా మారబోతున్నది. ముఖ్యంగా కొత్త వ్యవసాయ చట్టాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏడు రాష్ట్రాల్...
బంద్కు ఎస్పీ మద్దతు.. గృహ నిర్బంధంలో అఖిలేశ్
December 07, 2020లక్నో: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ను అడ్డుకోవ డానికి బీజేపీ పాలిత రాష్ట్రాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,&nbs...
భారత్ బంద్కు ఆప్ మద్దతు
December 06, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల భారత్ బంద్కు పలు పార్టీల నుంచి మద్దతు పెరుగుతున్నది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దితిస్తున్నదని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢి...
పదకొండో రోజుకు చేరిన రైతుల ఆందోళనలు
December 06, 2020న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన రైతుల ఆందోళనలు పదకొండో రోజుకు చేరాయి. రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరగుతున్నది. ...
తేజస్వీతోపాటు 518 మందిపై కేసు
December 05, 2020పట్నా: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బీహార్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆ పార్టీకి చెందిన 18 మంది నేతలతోపాటు గుర్తు తెలియని 500 మందిపై పోలీసులు కేసు...
రైతుల అంశాలన్నింటినీ పరిశీలిస్తాం: తోమర్
December 05, 2020న్యూఢిల్లీ: రైతులకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతు నేతల నుంచి సలహాలు అందితే పరిష్కరించడం తమకు సులువు అవుతుందన్నారు. రైతు సంఘాల నే...
9న రైతు నేతలతో మరో విడత కేంద్రం చర్చలు
December 05, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న మరో విడత చర్చలు జరుపనున్నది. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి లేదు. అగ్రి చట్టాలను వె...
మరోసారి భోజనాన్ని వెంట తెచ్చుకున్న రైతు నేతలు
December 05, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల నేతలు కేంద్రంతో చర్చల సందర్భంగా మరోసారి తమ భోజనాన్ని వెంట తెచ్చుకున్నారు. శనివారం ఐదో విడత చర్చల విరామ సమయంలో అంతా కలిసి ఆహారాన్ని తీ...
రైతు నేతలతో కేంద్రం 5వ విడత చర్చలు ప్రారంభం
December 05, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల నేతలతో 5వ విడత చర్చలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక బస్సుల్లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్కు చేరుకున్న ర...
వ్యవసాయ చట్టాలపై కోర్టుకు వెళ్తాం
December 05, 2020చెన్నై: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతున్నది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో ఇప్పటికే పంజాబ్ రైతులు ఢిల్లీ శివార్లల...
రైతు ఆందోళనలపై ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ
December 05, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులతో జరిగిన రెండు దఫాల చర్చలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో...
రైతుల పక్షాన పోరాటానికి సిద్ధం: ప్రముఖ లాయర్ దవే
December 05, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న రైతులకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే మద్దతు ప్రకటించారు. తాను రైతుల పక్షాన నిలబడుతానని ...
రైతులపై కేసులు ఎత్తివేయాలని జేజేపీ డిమాండ్
December 04, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న హర్యానా రైతులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని బీజేపీ కూటమికి చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) డిమాండ్ చేసింది. ఆ పార్టీకి చెందిన ప్రతినిధి బృందం...
8న భారత్ బంద్.. రైతు సంఘాల పిలుపు
December 04, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేస్తున్న రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మర...
8న భారత్ బంద్కు రైతుల పిలుపు
December 04, 2020న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. మంగళ...
సవరణలు కాదు.. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలి: రైతు నేతలు
December 03, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు సవరణలను తాము కోరడం లేదని, వాటిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో గురువ...
కేంద్రంతో రైతుల చర్చలు అసంపూర్తి.. 5న మరోసారి భేటీ
December 03, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం గురువారం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఈ నెల5న మరోసారి రైతులతో చర్చలు జరుపుతామని కేంద్ర వ్యవసాయ మంత్రి...
రైతులు కాదు.. వారే దేశ వ్యతిరేకులు: సుఖ్బిర్
December 03, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులను దేశ వ్యతిరేకులుగా అంటున్నవారే అసలైన దేశ వ్యతిరేకులని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బిర్ బాదల్ విమర్శించారు. దేశం కోసం తమ జీవితాన్ని అంకితం చ...
కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన మమతా బెనర్జీ..
December 03, 2020హైదరాబాద్: రైతులకు వ్యతిరేకంగా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. రైతులు, వారి జీవితాల గు...
పద్మవిభూషణ్ వెనక్కి ఇచ్చేసిన ప్రకాశ్ సింగ్ బాదల్
December 03, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్ర మాజీ సీఎం, అకాళీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కేంద్రం తీరు పట్ల తన ఆగ్ర...
5న దేశవ్యాప్తంగా మోదీ దిష్టి బొమ్మల దహనం
December 02, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేంకగా ఈ నెల 5న దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల దిష్టి బొమ్మలను దహనం చేస్తామని క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ తెలిపార...
డిసెంబర్ 8 నుంచి సరుకుల రవాణా బంద్
December 02, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతు ప్రకటించింది ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ). డిసెంబర్ 8 నుంచి ఉత్తర భారతదేశంలో ...
బీజేపీకి మద్దతుపై ఆలోచిస్తాం : ఆర్ఎల్పీ
November 30, 2020హైదరాబాద్ : రాష్ట్రీయ లోక్తంత్రీక్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమాన్ బేనివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోని పక్షం...
వ్యవసాయ చట్టాలను తప్పుగా అర్థం చేసుకోకండి..
November 30, 2020హైదరాబాద్: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను తప్పుగా అర్థం చేసుకోరాదు అని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ తన ట్విట్టర్లో రైతుల్ని కోరారు. గత ఏడాదితో పోలిస్తే పంజ...
రైతులను అడ్డుకోవడం సరికాదు : సీఎం కేజ్రీవాల్
November 26, 2020హైదరాబాద్: పంజాబ్ రైతులు ఛలో ఢిల్లీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే హర్యానా సరిహద్దుల్లో ఆ రైతులపై పోలీసులు జల ఫిరంగులతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పం...
రైతు సంఘాలతో చర్చలు విఫలం
November 14, 2020న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెలరోజులుగా ఆందోళన చేస్తున్న పంజాబ్ రైతులతో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయెల్ జరిపిన చర్చలు ఎలాంటి ఫలి...
గౌరవం, ప్రతిష్ఠ కోసమే అగ్రి చట్టాలపై పోరాటం: సిద్ధు
November 06, 2020చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర గౌరవం, ప్రతిష్ఠ కోసమే వ్యసాయ చట్టాలకు వ్యతిరేకగా రాష్ట్ర రైతులు ఐక్యంగా పోరాడుతున్నారని కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధు తెలిపారు. అమృత్సర్లోని వల్లా సబ్జీ మండి వద్ద...
నిన్న పంజాబ్.. ఇవాళ రాజస్థాన్.. కేంద్రానికి వ్యతిరేకంగా కొత్త అగ్రి బిల్లులు
October 31, 2020జైపూర్ : ఇటీవల కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టాల ప్రభావాన్ని తిరస్కరించడానికి రాజస్థాన్ ప్రభుత్వం శనివారం మూడు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నెల ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ కేంద్ర చట్టాలక...
రాష్ట్రపతిపాలన విధించినా లెక్కచేయను: పంజాబ్ సీఎం
October 21, 2020అమృత్సర్: కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం అక్కడి అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తీర్మానం కాపీని సీఎం అమరీందర్సింగ్, ఆప్ ఎమ్మెల్యే హర్పాల్సి...
కేంద్రానికి పంజాబ్ కౌంటర్
October 21, 2020మోదీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సొంత చట్టాలునాలుగు బిల్లులను ఆమోదించిన పంజాబ్ అసెంబ్లీ రైతులకోసం పదవిని వదులుకొనేందుకైనా సిద్ధం: అమరిందర్
రాష్ర్టాల మార్కెట్లు రద్దవుతాయని ఆందోళన
October 21, 2020ఎమ్మెస్పీకి రక్షణ చట్టం కావాలని డిమాండ్‘గావ్ కనెక్షన్' సర్వేలో కీలక విషయాల...
అసెంబ్లీలో కొత్త అగ్రి బిల్లులు ప్రవేశపెట్టిన పంజాబ్ సీఎం
October 20, 2020హైదరాబాద్: రైతుల మేలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో మూడు వ్యవసాయ బిల్లులను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్లో తీవ్ర ఆందోళన జర...
నూతన వ్యవసాయ చట్టాలు ప్రతీ రైతు ఆత్మపై దాడే : రాహుల్ గాంధీ
October 17, 2020ఢిల్లీ : ఇటీవల తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం మరోమారు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ చట్టాలు తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు...
‘పంటలకు కనీస మద్దతు ధరైనా లభించడం లేదు..’
October 15, 2020న్యూఢిల్లీ: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరైనా లభించడం లేదని నిరసనకారులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్కు చెందిన కార్యకర్తలు బుధవా...
కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సమావేశం నుంచి రైతు నేతలు వాకౌట్
October 14, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ కార్యదర్శి ఏర్పాటు చేసిన సమావేశం నుంచి రైతు సంఘాల నేతలు వాకౌట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాల ప్రతులను చింపి నిరసన తెలిపారు. కేంద్ర వ్యవసాయ కార్యదర...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై దాడి.. కారు ధ్వంసం
October 12, 2020చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అశ్వని శర్మపై రైతులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఆయన కారును ధ్వంసం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హోషియార్పూర్ జిల్లాలోని తా...
పంజాబ్లో 15వ రోజుకు.. రైతుల ‘రైల్ రోకో’
October 08, 2020చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్లో రైతులు చేపట్టిన ‘రైల్ రోకో’ గురువారం నాటికి 15వ రోజుకు చేరింది. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపుతో ఆ రాష్ట్రంలోని రైతుల...
హర్యానా ప్రజలతో రాహుల్ ర్యాలీ నిర్వహించుకోవచ్చు..
October 05, 2020చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్యానా ప్రజలతో ర్యాలీ నిర్వహించుకోవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఆయన హర్యానాకు రావడంపై తనకు ఎలాంటి సమస్య లేదన్నారు. అయితే పంజాబ...
రాహుల్కు పనేమీ లేదు.. అందుకే ఊర్లు తిరుగుతున్నారు: హర్యానా సీఎం
October 04, 2020చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పనేమీ లేదని అందుకే ఊర్లు తిరుగుతున్నారని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ విమర్శించారు. హర్యానాలో ఆయన సందర్శన గురించి తమకు ఇంకా సమాచారం అందలేదని చెప్పారు...
ఈ నెల 5 వరకు పంజాబ్లో రైతుల ‘రైల్ రోకో’
October 02, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలో రైతులు చేస్తున్న ‘రైల్ రోకో’ ఈ నెల 5 వరకు కొనసాగనున్నది. ఆ రాష్ట్రంలో రైతు ఆందోళనలకు పిలుపునిచ్చిన కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఈ మేరకు శుక్ర...
అగ్రి చట్టాలను వెనక్కి తీసుకునే వరకు సుదీర్ఘ పోరాటం: హర్సిమ్రత్ కౌర్
October 01, 2020చండీగఢ్: అగ్రి చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు నేటి నుంచి సుదీర్ఘ పోరాటం ప్రారంభిస్తామని శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. రైతుల గొంతు వినిపించేందుకు ప్రభు...
వ్యవసాయ బిల్లులపై కొనసాగుతున్న ఆందోళనలు
September 30, 2020అంబాలా : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం పలువురు రైతులు అంబాలాలోని కొత్త అనాజ్ మండి సమీపంలో అంబాలా - హిసార్ ...
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ రహదారిని అడ్డుకున్న రైతులు
September 30, 2020చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ హర్యానా రైతులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అంబాలా-హిసార్ జాతీయ రహదారిపై గుమిగూడి వాహనాల రాకపోకలను అడ్డుక...
ఆ చట్టాలు రైతుల గుండెల్లో కత్తులు: రాహుల్గాంధీ
September 29, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన వ్యవసాయ చట్టాలు రైతుల గుండెల్లో కత్తుల్లాంటివని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ పేర్కొన్నారు. రైతుల సంక్షేమంతోపాటు దేశ భవిష్యత్తు కోసం కూడా ఆ...
పంజాబ్లో ఆరో రోజుకు రైతుల ‘రైల్ రోకో’
September 29, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేస్తున్న ‘రైల్ రోకో’ మంగళవారానికి ఆరో రోజుకు చేరింది. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పిలుపుతో పంజాబ్ లోని పలు గ్రామాల్లో రైతులు గత ఆరు రోజులుగా రై...
నిరంకుశ వ్యవసాయ చట్టాలను అధిగమించే చర్యలు చేపట్టండి: సోనియా
September 28, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిరంకుశ వ్యవసాయ చట్టాలను అధిగమించే చర్యలు, ప్రయత్నాలపై దృష్టిపెట్టాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చ...
మీకు మీరే అగ్రి చట్టాలు తెచ్చుకోండి : సోనియాగాంధీ
September 28, 2020న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను అమలుచేయకుండా ఉండేందుకు ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సూచి...
వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో రైతుల నిరసన.. ట్రాక్టర్ దగ్ధం
September 28, 2020న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈరోజు ఉదయం రైతుల నిరసన కా...
తాజావార్తలు
- ప్రియా వారియర్కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
- ఎల్లో డ్రెస్లో అదరగొడుతున్న అందాల శ్రీముఖి..!
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్ల పేర బురిడీ..!
ట్రెండింగ్
- సాయి ధరమ్ తేజ్తో సుకుమార్ సినిమా
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్
- మహేష్ బాబు టైటిల్ తో ప్రభాస్ సినిమా
- రామ్ చరణ్ ‘సిద్ధ’మవుతున్నాడట..!
- అనసూయ స్టెప్పులు అదరహో..'పైన పటారం' లిరికల్ వీడియో
- నాగార్జున 'బంగార్రాజు' అప్డేట్
- బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..‘పుష్ప’ టీజర్కు ముహూర్తం ఫిక్స్
- నెట్ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- ఆ స్టాల్లో ఒక్క టీ ధర రూ.1000..!
- నాంది హిందీ రీమేక్..హీరో ఎవరంటే..?