Dies News
విండీస్దే సిరీస్
March 09, 2021ఓస్బౌర్న్: ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన వెస్టిండీస్ జట్టు శ్రీలంకపై 2-1తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన చివరి టీ20లో విండీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట లంక 4 వికెట్లకు 1...
చమురు షాక్: ఏడేండ్లలో 459% పెరుగుదల
March 08, 2021న్యూఢిల్లీ: రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర కొన్ని నగరాల్లో సెంచరీ మార్క్ను దాటేసింది. వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా వేగం...
జీలపల్లిలో వడదెబ్బతో వ్యక్తి మృతి
March 08, 2021జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని మహముత్తారం మండలం జీలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథ...
శ్రీలంక ప్రతీకారం
March 07, 2021కూలిడ్జ్(ఆంటిగ్వా): శ్రీలంక పోటీలోకి వచ్చింది. శనివారం వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో లంక 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. లంక నిర్దేశించిన 161 పరుగుల ...
54 శాతం మందిలో యాంటీబాడీలు
March 05, 2021హైదరాబాద్లో సగం మందికి వచ్చిపోయిన కరోనావారిలో 74% మందికి వైరస్ సోకినట్టే తెలియదుహెర్డ్ ఇమ్యూనిటీ దిశగా హైదరాబాద్ మహానగరంసీసీఎంబీ డైరె...
జీఎస్టీలోకి వస్తే రూ.75కే పెట్రోల్
March 05, 2021ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనాముంబై, మార్చి 4: దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకూ మండిపోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల ...
పొలార్డ్.. 6 బంతుల్లో 6 సిక్సర్లు
March 05, 2021-శ్రీలంకపై వెస్టిండీస్ ఘన విజయం కూలిడ్జ్ (అంటిగ్వా) : వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ కీరన్ పొలార్డ్ (11 బంతుల్లో 38; 6 సిక్సర్లు) ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో చరిత్రకెక...
వావ్ పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. వీడియో
March 04, 2021ఆంటిగ్వా: ఆ బౌలర్ అంతకుముందే హ్యాట్రిక్ తీసిన ఊపులో ఉన్నాడు. అలాంటి బౌలర్ను చితకబాదాడు వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ కీరన్ పొలార్డ్. ఏకంగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. శ్రీలంక...
ట్రాన్స్ఫార్మర్కు చీరె తగిలి మహిళ మృతి
March 04, 2021పనిలో చేరిన మూడోరోజే విషాదంకంటోన్మెంట్, మార్చి 3: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భర్త ఇంకా కోలుకోకముందే.. చీరె ఆరేస్తుండగా కరెంటు షాక్ తగిలి ఓ ఇల్లాలు ప్రాణాలు వదిలింది. దీ...
తొలి డోసు టీకా తీసుకున్న వైద్య విద్యార్థి కరోనాతో మృతి
March 03, 2021పాట్నా: తొలి డోసు టీకా తీసుకున్న వైద్య విద్యార్థి కరోనాతో మరణించాడు. మరో 9 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బీహార్ రాష్ట్రంలో సోమవారం ఈ ఘటన జరిగింది. బెగుసారై జిల్లా దహియా గ...
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
March 03, 2021ముంబై : మహారాష్ట్ర థానే జిల్లా భీవండిలోని ఓ హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ రెండో మోతాదు తీసుకున్న కొద్ది సేపటికే 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వైద్యుడికి డ్రైవర్గా పన...
అస్సాం సంగీత విద్వాంసుడు ప్రభాత్ శర్మ కన్నుమూత
March 03, 2021గువాహటి: అస్సాంకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్రభాత్ శర్మ (85) గువాహటిలోని తన నివాసంలో మంగళవారం కన్నుమూశారు. వేణుగాన విద్వాంసుడిగా, గాయకుడిగా, స్వరకర్తగా అస్సాం జానపద సంస్కృతికి ఆయన పట్టం కట్...
పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ
March 02, 2021న్యూఢిల్లీ: రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. క్రమంగా పెట్రోల్ రేట్లు సెంచరీకి చేరువయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శ...
‘సచిన్, కోహ్లి సెంచరీలు చూశాం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సెంచరీలు చూస్తున్నాం’
February 28, 2021ముంబై: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. క్రికెట్లో సచిన్, కోహ్లిల సెంచరీలు చూశామని, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల సెంచరీల...
మార్చి లేదా ఏప్రిల్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
February 28, 2021న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై మరోసారి స్పందించారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. శనివారం సాయంత్రం వారణాసి పర్యటనలో భాగంగా ధరలపై మాట...
పెట్రో వాత మళ్లీ మొదలు.. ఎంత పెరిగిందంటే..?
February 27, 2021న్యూఢిల్లీ : వరుసగా మూడు రోజుల పాటు వాహనదారులకు ఊరట కలిగించిన చమురు కంపెనీలు మళ్లీ వాతపెట్టాయి. తాజాగా శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి...
పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
February 26, 2021ముంబై: ఆకాశాన్నంటే రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడానికి వాటిపై విధిస్తున్న పరోక్ష పన్నులే కారణమని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పేర్కొంది. వాటిని తగ్గించవచ్చునని ఆర్బీఐ గవ...
పంచాయతీరాజ్ శాఖ మంత్రితో ఎమ్మెల్సీ కవిత భేటీ
February 24, 2021హైదరాబాద్ : బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఇతర ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. స్థానిక సంస్థలక...
రూ.2 కే లీటర్ పెట్రోల్.. ఎక్కడో తెలుసా?
February 24, 2021న్యూఢిల్లీ: లీటర్ పెట్రోల్ సెంచరీకి దగ్గరవుతున్న ఈ కాలంలో రూ.2కే ఇస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ రేట్లు చాలా చాలా...
మళ్లీ పెట్రో ధరల దంచుడు
February 24, 2021లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంపున్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: రెండు రోజుల విరామం అనంతరం పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. మంగళవారం లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పై...
దేశంలోని బీసీలంతా ఏకమవ్వాలి
February 24, 2021మంత్రి గంగుల కమలాకర్ పిలుపుకాచిగూడ, ఫిబ్రవరి 23: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుకు దేశంలోని బీసీలంతా ...
సెస్ పోటు 3 వేల కోట్లు!
February 24, 2021పెట్రోల్, డీజిల్పై కేంద్రం సెస్తో రాష్ర్టానికి భారీ గండికేంద్...
కర్ణాటకలో జిలిటిన్ స్టిక్స్ పేలి తుక్కాపూర్ వాసి మృతి
February 23, 2021సిద్దిపేట : కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బల్లాపూర్ జిల్లా హరినగవేల్లి గ్రామ పరిసరాల్లో ప్రమాదవశాత్తు జెలిటిన్ స్టిక్స్ పేలి సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన చిక్కుడు ముర...
జీఎస్టీ కిందికి పెట్రోల్, డీజిల్.. నిర్ణయం వాళ్లదే: పెట్రోలియం మంత్రి
February 23, 2021న్యూఢిల్లీ: పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేయాలంటే వాటిని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కిందికి తీసుకురావడమే సరైనదని అందరూ భావిస్తున్నదే. కేంద్ర ఆర్థిక మంత్రి ...
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మాయావతి ఫైర్
February 23, 2021లక్నో : పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ పెరుగుదలపై బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే కొవిడ్ మహమ్మారి, ...
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొత్తగా ఎంతంటే?
February 23, 2021హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. చమురు కంపెనీలు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై డీజిల్పై 38 పైసల వరకు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశ రా...
పెట్రో వాతలు.. తిండికీ తిప్పలు!
February 23, 2021భారం మోయలేక ప్రజల అవస్థలులోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడిముంబై, ఫిబ్రవరి 22: రమేశ్ వాళ్ల ఇంట్లో రోజూ రెండు రకాల కూరలు వండేవారు. నెల రోజులుగా ఒకే కూర వండుతున్నారు. ...
పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్..?
February 22, 2021దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్ చాలా నగరాల్లో లీటరుకు రూ.100 దాటింది. ఇంకెన్ని రోజులు ఇలాగే ధరలు పెరుగుతాయో అని సామాన్యుడు బాధపడుతుండగా.. కార్లో వెళ్లలేక, బైక్...
పెట్రోల్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయ్.. కేంద్ర మంత్రి సమాధానమిదీ
February 22, 2021న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. పెట్రోల్ రేట్లు దాదాపు సెంచరీకి చేరువలో ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రీమియం పెట్రోల్ ధర ఇప్పటికే వంద దాటింది. ఈ నేపథ్యంలో పె...
పెట్రోల్, డీజిల్పై రూపాయి తగ్గించిన బెంగాల్
February 22, 2021కోల్కతా: పెట్రోల్, డీజిల్పై పన్నును లీటర్కు రూపాయి చొప్పున తగ్గిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ తగ్గింపు ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నది. దీని వల్ల పెట్...
తలనొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు..!
February 21, 2021ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆందోళన.. వంటి అనేక కారణాల వల్ల మనకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది. దీంతో ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పి తగ్గకపోతే అవస్థ మరింత ఎక్కువవుతుంది. అయితే ఎలాంట...
పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూపాయి తగ్గింపు
February 21, 2021కోల్కతా : పెట్రోల్, డీజిల్పై లీటరకు రూపాయి తగ్గిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. తగ్గించిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రాష్ట్ర ఆర్థికశాఖ మం...
వ్యాక్సిన్ తీసుకున్న వారానికి మహిళ మృతి..
February 21, 2021ఇంపాల్ : కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారం రోజుల తర్వాత ఫ్రంట్లైన్ వర్కర్ మృతిచెందింది. ఈ ఘటన మణిపూర్లో చోటుచేసుకుంది. దీనిపై అనుభవజ్ఞులైన వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట...
పెట్రో మంటపై ఇంకేమీ చెప్పలేం
February 21, 2021ధర్మ సంకటంలో నలిగిపోతున్నాం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్వరుసగా 12వ రోజు ...
విమానంలో ప్రయాణిస్తూ గుండెపోటుతో మహిళ మృతి
February 20, 2021చండీగఢ్: ఒక మహిళ విమానంలో ప్రయాణిస్తూ గుండెపోటుతో మరణించింది. పంజాబ్లోని అమృత్సర్లో ఈ ఘటన జరిగింది. లుధియానాకు చెందిన 60 ఏండ్ల మహిళ తన కుమారుడు, కోడలితో కలిసి అమృత్సర్ నుంచి కోల్కతా వెళ్లే ఇ...
ఇంధన ధరలపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి
February 20, 2021హైదరాబాద్: ఇంధన ధరలు ప్రతి రోజూ పెరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర పెట్రోల్ ధర వంద దాటింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఇంధన ధరల పెర...
వరుసగా 12వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
February 20, 2021న్యూఢిల్లీ: పెట్రో మంట ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో ఎలాంటి మార్పులు లేనప్పటికీ.. దేశీయ కంపెనీలు వినియోగదారులప...
రోగ నిరోధక శక్తికి దివ్యౌషధం.. ఎల్లిగడ్డ!
February 20, 2021రోగ నిరోధక శక్తికి దివ్యౌషధంతయారీ దిశగా ఉద్యానశాఖ యత్నాలురాజస్థాన్లో విజయవంతమైన ప్రయోగంమహిళలకు ఉపాధి, ఆదాయం తెస్తున్న వెల్లుల్లి
యాకత్పురలో రైలుపట్టాలపై మృతదేహాలు
February 19, 2021హైదరాబాద్ : నగరంలోని యాకత్పుర రైల్వేస్టేషన్ శుక్రవారం వద్ద రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. అనుమానాస్పద స్థితిలో ఇద్దరి వ్యక్తుల మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా ...
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. వాహనదారుల బెంబేలు
February 19, 2021న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. వరుసగా 11వ రోజు చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్ను దాటాయి. గురువారంతో ప...
ఎమ్మెల్సీ కవితను కలిసిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ప్రతినిధులు
February 18, 2021హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీటీసిలు కలిసి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు విధులు, కార్యాలయాలపై ఈ సమావేశంలో చ...
అక్కాచెల్లెళ్ల మృతి.. హత్యా? ఆత్మహత్య?
February 18, 2021లక్నో : ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో నిన్న సాయంత్రం వెలుగు చూసింది. 17, 16, 13 ఏండ్ల వ...
బాదుడే బాదుడు.. పదో రోజు పెరిగిన పెట్రోల్ ధర
February 18, 2021న్యూఢిల్లీ : పెట్రోల ధరల పెంపు కొనసాగుతోంది. వరుసగా పదో రోజు గురువారం సైతం చమురు కంపెనీలు ధరలను పెంచాయి. తాజాగా మరో లీటర్ పెట్రోల్పై 35 పైసలు, లీటర్ డీజిల్పై 34 పైసల వరకూ పెంచాయి. కొత్తగా పెంచి...
ఎద్దుకు అంతిమ సంస్కారం.. తల్లడిల్లిన రైతు
February 18, 2021భైంసా టౌన్, ఫిబ్రవరి17 : ప్రాణంగా పెంచుకున్న ఎద్దు చనిపోవడంతో తల్లడిల్లిన ఆ రైతు కుంటుంబం, దానికి అంతిమ సంస్కారాలు నిర్వహించి తమ మమకారాన్ని చాటుకుంది. నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ గ్రామ...
రాజస్థాన్లో వంద దాటిన పెట్రోల్ ధర
February 17, 2021జైపూర్: పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇవాళ కూడా లీటరు ధరపై 25 పైసలు పెరిగాయి. దీంతో రాజస్థాన్లో తొలిసారి లీటరు పెట్రోల్ ధర వంద దాటింది. శ్రీగంగానగర్ పట్టణంలో ఇవాళ లీట...
ఆగని పెట్రోమంట.. వరుసగా తొమ్మిదో రోజు ధరల పెంపు
February 17, 2021న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. చమురు కంపెనీలు వరుసగా తొమ్మిదో రోజు బుధవారం కూడా పెంచాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. తాజాగా ఢిల్లీలో పెట్రోల్పై 30పైసలు, డీజిల్...
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
February 16, 2021యాదాద్రి భువనగిరి : విద్యుదాఘాతానికి గురై ఓయువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం తుర్కపల్లి మండలంలోని తిరుమలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బల్విందర్...
ఆగని సెగ : ఆల్టైం రికార్డుకు పెట్రో ధరలు
February 16, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రో ధరలు వరుసగా ఎనిమిదో రోజు పెరిగాయి. వినియోగదారులకు షాకిస్తూ ఇంధన ధరలు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్...
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
February 15, 2021హైదరాబాద్: దేశంలో చమురు ధరల మంట కొనసాగుతూనే ఉన్నది. గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్న దేశీయ చమురు కంపెనీలు సామాన్యుల జేబులను గుళ్ల చేస్తున్నాయి. నిన్న లీటర్కు 20 నుంచి 34...
ప్రతిష్ఠాత్మకంగా సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నిర్మాణం
February 15, 202126 కోట్లతో హైదరాబాద్లో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వందేశంలోనే మొదటిసారిగా దళిత్ మ్యూజియం ఏర్పాటు
విండీస్ క్లీన్స్వీప్
February 15, 2021ఢాకా: బంగ్లాదేశ్పై రెండో టెస్టులో ఉత్కంఠ విజయం సాధించిన వెస్టిండీస్ 2-0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం మ్యాచ్ నాలుగో రోజు విండీస్ స్పిన్నర్ రాకీమ్ కార్న్వల్ (4/105) సహా బౌలర్లు వ...
ఆపిల్ విద్యుత్ కారంటే భయం లేదు: వోక్స్ వ్యాగన్
February 14, 2021ఫ్రాంక్ఫర్ట్: విద్యుత్ కార్ల మార్కెట్ను గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ రాత్రికి రాత్రి మార్చేయలేదని జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ పేర్కొన్నది. విద్యుత్ కారును తయారు చేయాలన్న గ్...
విండీస్ థ్రిల్లింగ్ విక్టరీ..సిరీస్ క్లీన్ స్వీప్
February 14, 2021ఢాకా: టెస్టు సిరీస్లో వెస్టిండీస్ను తక్కువ అంచనా వేసిన బంగ్లాదేశ్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సొంతగడ్డపై వన్డే సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్న బంగ్లా..టెస్టు సిరీస్ను కరీబియన్లకు సమర్పించుకున్...
హైదరాబాద్కు ‘అరకు’ మృతదేహాల తరలింపు
February 14, 2021హైదరాబాద్ : విశాఖపట్నం జిల్లా అరకులోయలో బస్సు బోల్తాపడిన ఘటనలో మృతి చెందిన నలుగురి మృతదేహాలను ఆదివారం హైదరాబాద్కు తరలించారు. నగరానికి చెందిన 27 మంది విహారయాత్రక...
తపోవన్ టన్నెల్ నుంచి మరో రెండు మృతదేహాల వెలికితీత
February 14, 2021డెహ్రాడూన్ : చమోలిలోని తపోవన్ టన్నెల్ నుంచి మరో రెండు మృతదేహాలను వెలికి తీసినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్కుమార్ ఆదివారం తెలిపారు. ధౌలిగంగ వరదలో 200 మందికిపైగా గల్లంతయ్యారు. ఇందులో పలువురిని ప...
వరుసగా ఆరో రోజు పెట్రో ధరల పెంపు.. హైదరాబాద్లో లీటర్ ఎంతంటే?
February 14, 2021హైదరాబాద్ : చమురు కంపెనీలు వరుసగా ఆరో రోజు ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఇప్పటికే మెట్రోనగరాల్లో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చమురు ధరలు చేరుకున్నాయి. తాజాగ...
ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి పెట్రోల్ ధరలు
February 13, 2021న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం వరుసగా ఐదో రోజు పెరిగాయి. గత మంగళవారం నుంచి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్...
విండీస్ 409.. బంగ్లా 105/4
February 13, 2021ఢాకా: కరీబియన్ పేసర్ అల్జారీ జోసెఫ్ (82; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) బ్యాట్తో మెరువడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 409 పరుగులు చేసింది. బూనర్ (90), ...
కరోనా వ్యాక్సిన్తో 8 నెలలే రక్షణ.. అయితే: గులేరియా
February 12, 2021న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు శాస్త్రవేత్తలు అభివ్రుద్ధి చేసిన వ్యాక్సిన్లతో ఎంత కాలం రక్షణ ఉంటుందన్న విషయమై అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (...
దేశంలో తొలి సీఎన్జీ ట్రాక్టర్ ఆవిష్కరణ
February 12, 2021ఢిల్లీ: భారత్లోనే తొలి సీఎన్జీ ట్రాక్టర్ను కేంద్ర రహదారి,రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పార్శోత్తం రూపాలా...
నాలుగో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
February 12, 2021హైదరాబాద్ : చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు శుక్రవారం మరోసారి పెరిగాయి. వరుసగా నాలుగో రోజు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై 39 పైసల ...
వెస్టిండీస్ 223/5
February 12, 2021ఢాకా: బంగ్లాదేశ్తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో వెస్టిండీస్ నిలకడగా ఆడుతున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి...
గాల్వన్ ఘర్షణలో 45 మంది చైనా సైనికులు మృతి: రష్యా
February 11, 2021మాస్కో: భారత్ సరిహద్దు ప్రాంతమైన తూర్పు లఢక్లోని గాల్వన్ లోయలో గత ఏడాది జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు రష్యా వార్తా సంస్థ టీఏఎస్ఎస్ తెలిపింది. 2020 జూన్ 15న ఎల్ఏసీ...
వరుసగా మూడో రోజు పెట్రో ధరల పెంపు
February 11, 2021న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. తాజాగా లీటర్కు 25 నుంచి 30 పైసల వరకు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.87...
విద్యుత్ షాక్తో రైతు మృతి
February 10, 2021వనపర్తి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని మదనాపురం మండలం భౌసింగ్ తాండా సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..పొలం దగ్గర విద్యుత్ ట్రాన్స్ ...
ఎస్సారెస్పీ కెనాల్ నుంచి కారు, మృతదేహాల వెలికితీత
February 10, 2021వరంగల్ రూరల్: జిల్లాలోని పర్వతగిరి మండలం కొంకపాక గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లోకి కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఉపాధ్యాయురాలుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మృతి ...
పెట్రో భారాలపై సోషల్ మీడియా థీమ్ : స్పందించిన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
February 10, 2021న్యూఢిల్లీ : రావణ లంక, సీత జన్మించిన నేపాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంటే రాముడు జన్మించిన భారత్లో పెట్రో భారాలు అధికమయ్యాయని సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్స్పై విపక్ష ఎంపీ ప్రభుత...
మరోసారి పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలు
February 10, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలను 30 పైసలమేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ ప...
నలుగురిలో ఒకరికి యాంటీబాడీలు
February 10, 2021రాష్ట్రంలో 24శాతం మందిలో వృద్ధిఎన్ఐఎన్, ఐసీఎంఆర్ సర్వేలో వెల్లడిమూడు జ...
దడ పుట్టిస్తున్న పెట్రో ధరలు
February 10, 2021న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. మంగళవారం లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసలు చొప్పున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రికార్...
స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేస్తాం : సీఎం కేసీఆర్
February 08, 2021హైదరాబాద్ : స్థానిక స్వపరిపాలన సంస్థలను మరింత బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్, మండ...
మేయర్స్ అదుర్స్
February 08, 2021అరంగేట్ర మ్యాచ్లో ద్విశతకంబంగ్లాపై వెస్టిండీస్ రికార్డు ఛేదనచిట్టగాంగ్: అరంగేట్ర ఆటగాడు కైల్ మేయర్స్ (310 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 7 సిక్సర...
అరంగేట్ర మ్యాచులోనే డబుల్ సెంచరీ
February 07, 2021ఢాకా: బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. విండీస్ అరంగేట్ర బ్యాట్స్మన్ కైల్ మేయర్స్(40, 210 నాటౌట్) డబుల్ సెంచరీ సాధించి జట్టు...
ఉత్తరాఖండ్ వరదలు: మూడు మృతదేహాలు లభ్యం
February 07, 2021డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలను రక్షణ బృందాలు వెలికితీశాయి. వారిలో ఇద్దరు తపోవన్లోని నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో పనిచేసే కార్మి...
‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్' హీరో క్రిస్టోఫర్ కన్నుమూత
February 07, 2021న్యూయార్క్: 1962 నాటి చారిత్రాత్మక సినిమా ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్' హీరో క్రిస్టోఫర్ ప్లమ్మర్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏండ్లు. ఆ సినిమాలో కెప్టెన్ వొన్ ట్రాప్ పాత్రలో నటించిన ప్లమ్మర్...
మోమినుల్ సెంచరీ
February 07, 2021విండీస్ టార్గెట్ 395.. ప్రస్తుతం 110/3 చిట్టగాంగ్: కెప్టెన్ మోమినుల్ హక్ (115) సెంచరీతో చెలరేగడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ...
బంగ్లాకు భారీ ఆధిక్యం
February 06, 2021చిట్టగాంగ్: శతకంతో రాణించిన మెహదీ హసన్ (4/58) బంతితోనూ సత్తాచాటడంతో వెస్టిండీస్తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ భారీ ఆధిక్యం సాధించింది. హసన్ విజృంభణతో తొలి ఇన్నింగ్స్లో విండీస్ 259 పరుగులకు కుప్...
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర
February 05, 2021న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందు...
1,500 డీజిల్ థార్ వాహనాల రీకాల్
February 05, 2021న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 1,577 యూనిట్ల థార్ వాహనాలను రీకాల్ చేసినట్లు ప్రకటించింది. వీటి ఇంజిన్ల్లో సమస్యలు తలెత్తడంతో వాటిని మార్చేసినట్లు వెల్లడించింద...
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు
February 04, 2021న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపుతున్నాయి. ఇప్పటి వరకు రికార్డు స్థాయికి ధరలు చేరగా.. తాజాగా చమురు కంపెనీలు మరోసారి ధరలను పెంచాయి. ఢిల్లీలో లీటర్ ...
బంగ్లాదేశ్ 242/5
February 04, 2021చిట్టగాంగ్: సొంతగడ్డపై వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 242 ప...
రహదారిని పలకగా మార్చిన విద్యార్థులు
February 01, 2021భోపాల్ : కొవిడ్ మహమ్మారి కారణంగా ఇప్పటికి అనేకచోట్ల పాఠశాలలు, కాలేజీలు పూర్తిస్థాయిలో తెరుచుకోని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కరోనా కారణంగా విద్యాసంస్థలు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్...
మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
February 01, 2021న్యూఢిల్లీ: బడ్జెట్లో ఊరట కోసం చూస్తున్న సామాన్యుల నడ్డి విరిచింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై సెస్ పేరుతో మరింత భారం వేసింది. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస...
రిలీఫ్ : పెట్రో ధరలపై వ్యాట్ తగ్గింపు
January 29, 2021జైపూర్ : సెంచరీకి చేరువైన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనదారులకు ఉపశమనం కలిగింది. పెట్రో ఉత్పత్తులపై రెండు శాతం వ్యాట్ను తగ్గించినట్టు రాజస్ధాన్ ప్రభుత్వం ప్రకటించింది. పెట్రో ధరలపై వ్యాట్ తగ...
పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించిన ప్రభుత్వం
January 29, 2021జైపూర్: పెట్రోల్, డీజిల్ ధరలకు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. దీంతో రాజస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికానికి చేరాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధరలను తగ్గించేందుకు చర్యలు ప్రారంభిం...
స్థానిక సంస్థల గ్రాంటు విడుదల.. తెలంగాణకు రూ.1,385 కోట్లు
January 27, 2021హైదరాబాద్ : రాష్ర్టాల స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటు విడుదల చేసింది. మొదటి విడత కోసం యుటిలైజేషన్ సర్టిఫికేట్ అందించిన 18 రాష్ర్టాలకు రూ.12,351 కోట్లు విడుదల చేసింది. 2020-21 ఏడాదికిగా...
ఆల్టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
January 27, 2021న్యూఢిల్లీ: పెట్రో ధరల మంట కొనసాగుతూనే ఉన్నది. చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వాహనదారుల జేబులు ఖాళీచేస్తున్నాయి. నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచగా, తా...
మీ కిచెన్లో పెయిన్ కిల్లర్లు ఉన్నాయ్.. గమనించారా!
January 26, 2021శరీరానికి సంబంధించి ఏదైనా నొప్పి ఉంటే క్షణాల్లో తగ్గించేసుకోవాలనుకుంటాం. అందుకు తక్షణ ఉపశమనం కోసం రకరకాల ట్యాబెట్లు, ఆయింట్ మెంట్లను వాడుతుంటాం. ఔషధాలు వాడినంత...
విండీస్ వైట్వాష్
January 26, 2021మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం చిట్టగాంగ్: సొంతగడ్డపై గర్జించిన బంగ్లాదేశ్ 3-0తో వెస్టిండీస్తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ...
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ అరుదైన రికార్డు
January 25, 2021ఢాకా: బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబల్ హసన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. సోమవారం వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో షకీబ్.. గతంలో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డున...
కరెంట్ షాక్తో రైతు మృతి
January 24, 2021మెదక్ : బోరు మోటర్ వద్ద కరెంటువైరు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ రైతు మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లాలోని హవేళీఘన్పూర్ మండలం తొగిటలో చోటు చేసుకుంది. గ్రా...
‘రైతు ట్రాక్టర్లకు డీజిల్ సరఫరా నిలిపివేయండి..’
January 24, 2021లక్నో: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో లక్షలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతులు తమ ట...
సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
January 23, 2021న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్పై 25 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు, ఇవాళ మరో 25 పైసలు వడ్డించాయి. దీంతో ఢిల్లీతోపాటు, దేశవ్యాప్త...
ఏనుగుకు నిప్పు.. కాలిన గాయాలతో మృతి
January 22, 2021చెన్నై: ఏనుగుకు కొందరు నిప్పుపెట్టడంతో కాలిన గాయాలతో మరణించింది. తమిళనాడులోని నీలగిరి అటవీ ప్రాంత గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. మాసినగుడి గ్రామంలోకి 40 ఏండ్ల అడవి ఏనుగు ఇటీవల ప్రవేశించింది....
కొనసాగుతున్న పెట్రో బాదుడు.. రూ.93 దాటిన పెట్రోల్ ధర
January 22, 2021న్యూఢిల్లీ: వాహదారులపై పెట్రోబాదుడు కొనసాగుతున్నది. మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ దేశీయ ముడిచమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్, డీజిల్పై 25 పైసల చొప్...
కబడ్డీ ఆటలో.. యువకుడు మృతి
January 21, 2021రాయ్పూర్: కబడ్డీ ఆటలో ఒక యువకుడు చనిపోయాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ధమతారి జిల్లాలో ఈ ఘటన జరిగింది. కోకాడి గ్రామానికి చెందిన 20 ఏండ్ల నరేంద్ర సాహు బుధవారం సాయంత్రం గోజీ గ్రామంలో జరిగిన కబడ్డీ పోటీల...
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి?
January 20, 2021కామారెడ్డి : పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు వేసిన కంచె ఓ వ్యక్తి నిండు ప్రాణాల్ని బలిగొంది. ఈ విషాద ఘటన జిల్లాలోని సదాశివనగర్ మండలం తిర్మన్పల్లిలో ఐదు రోజుల కింద జరిగినట్లుగా తెలుస్తున్నది. స్థ...
బాలానగర్ చెరువులో మృతదేహాలు
January 20, 2021మహబూబ్నగర్: జిల్లాలోని బాలానగర్ మండలంలో గుర్తుతెలియని మృతదేహాలు కలకలం సృష్టించాయి. మండలంలోని ఉడిత్యాల చెరువులో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు తేలియాడుతూ ఉన్నాయి. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్థుల...
చుక్కలు చూపిస్తున్న పెట్రో ధరలు
January 20, 2021న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మంగళవారం లీటరు పెట్రోల్పై 25 పైసలు, లీటరు డీజిల్పై 25 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట...
క్యాన్సర్ చికిత్సకు కేరాఫ్ అడ్రస్..
January 20, 2021చెన్నై: క్యాన్సర్ వైద్య నిపుణురాలు, చెన్నైలో ని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ డాక్టర్ వీ శాంత (93) కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో చెన్నైలో ఆమె మరణించారు. క్యా న్సర...
50 ఏళ్ల గవాస్కర్ రికార్డును బద్ధలు కొట్టిన శుభ్మన్ గిల్
January 19, 2021బ్రిస్బేన్: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా యువ ప్లేయర్ల రికార్డుల మోత మోగుతూనే ఉంది. తాజాగా ఓపెనర్ శుభమన్ గిల్ మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్...
లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
January 19, 2021హైదరాబాద్ : పెట్రోల్, డీజీల్ ధరలు రోజురోజుకు చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠసాయికి చేరిన ఇంధన ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజల్పై చమురు సంస్థలు మరో 25 పైసలు వడ్డించడంతో...
ఆ ఫోటోలు పంపండి..ఫ్రీగా పొందండి
January 18, 2021ఫ్రీగా ఇస్తామని ఎవరైనా సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తే నమ్మొద్దు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియోని క్లిక్ చేయండి
మళ్లీ పెట్రో వాత
January 16, 2021న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండోరోజు కూడా పెరిగాయి. గురువారం లీటరు పెట్రోల్పై 25 పైసలు, లీటరు డీజిల్పై 25 పైసలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.84.7...
మురుగు కాల్వలో పడి ఐదేళ్ల బాలుడు మృతి
January 15, 2021కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో విషాదం నెలకొంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు నిషాంత్ ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో పడి ప్రాణాలు కోల్పోయాడు. నిన్న మధ్య...
ప్రాణం తీసిన వేలాడే సరదా.. భార్య చేతిని వదిలేసిన భర్త
January 14, 2021ముంబై: కదులుతున్న రైలు బోగి డోర్ వద్ద వేలాడే సరదా ఒక మహిళ ప్రాణాన్ని హరించింది. భార్య చేతిని భర్త వదిలేయడంతో రైలు నుంచి కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగి...
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..
January 14, 2021న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత ఐదు రోజుల విరామం అనంతరం బుధవారం ధరలను చమురు సంస్థలు పెంచగా.. వరుసగా రెండో రోజు గురువారం ధరలను పెంచాయి. దేశ రాజధానిలో లీటరుకు 25 పైసలు పెరిగింది. దీంతో...
లీటరు పెట్రోల్ రూ.91
January 14, 2021భగ్గుమన్న ఇంధన ధరలున్యూఢిల్లీ, జనవరి 13: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. బుధ వారం లీటరు పెట్రోల్పై 25 పైసలు, లీ...
చెట్టు మీద పడి వ్యక్తి మృతి..
January 13, 2021వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యంత్రంతో చెట్టును కోస్తుండగా అదే చెట్టు మీద పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన వికారాబాద్ మండలంలో బుధవారం జరిగింది. ఈసంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ...
'దళితుల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలు'
January 13, 2021హైదరాబాద్: దళితుల ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని రాష్ర్ట మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. నగరంలోని రెహ్మత్నగర్లో గల సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ను ...
నిజామాబాద్ జిల్లాలో 2 వేల కోళ్లు మృత్యువాత
January 13, 2021నిజామాబాద్ : జిల్లాలోని డిచ్పల్లి మండలం యానంపల్లి తండా శివారులోని ఓ కోళ్ల ఫారంలో సుమారు 2 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. గత నాలుగైదు రోజుల నుంచి వరుసగా ఒకట్రెండు కోళ్లు మృతి చెందుతు...
రూ.91 దాటిన పెట్రోల్ ధర
January 13, 2021న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసల వరకు ప...
యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించే హోం రెమెడీస్
January 11, 2021మహిళలకు సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకటి. ఇది రకరకాల కారణాల వల్ల వస్తుంది. ఈ సమస్య చాలా ఇబ్బంది పెట్టినప్పటికీ దీని గురించి బయటకు చెప్పుకోవడ...
లిఫ్ట్గుంతలో పడి వాచ్మన్ మృతి
January 11, 2021మియాపూర్ : నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్మన్గా పనిచేస్తూ విధి నిర్వహణలో ఉండగా.. ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి లిఫ్ట్గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చ...
మరో డేంజరస్ కరోనా మ్యుటేషన్.. ఈసారి ఇండియాలోనే..
January 10, 2021ముంబై: యూకేలో కనిపించిన కరోనా కొత్త స్ట్రెయిన్ను చూసి ప్రపంచమంతా వణుకుతోంది. అయితే అంతే ప్రమాదకరమైన మరో కరోనా మ్యుటేషన్ ఇండియాలోనే కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ముంబై మెట్రోపాలిట...
సింగు సరిహద్దులో రైతు ఆత్మహత్య
January 10, 2021న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా న్యూఢిల్లీ - హర్యానా సరిహద్దులో సింగు వద్ద ఆందోళన చేస్తున్న ఓ రైతు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత...
వినూత్నంగా శృంగారంలో పాల్గొనబోయి.. వ్యక్తి మృతి
January 09, 2021ముంబై: వినూత్నంగా శృంగారంలో పాల్గొనబోయిన ఒక వ్యక్తి ఊపిరాడక మరణించాడు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెండ్లి అయ్యి పిల్లలున్న ఒక మహిళతో 30 ఏండ్ల వ్యక్తికి వివాహేత...
ముంబై అగ్నిప్రమాదం.. ప్రధాని మోదీ, రాహుల్ దిగ్ర్భాంతి
January 09, 2021ముంబై : మహారాష్ర్ట భాందరా జిల్లా ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు అగ్నిప్రమాదం సంభవించిన విషయం విదితమే. సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్(ఎస్ఎన్యూసీ)లో మంటలు చెలరేగడంతో 10 మంది ...
గుజరాత్ మాజీ సీఎం మాధవ్ సింగ్ సోలంకి కన్నుమూత
January 09, 2021గాంధీనగర్ : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్సింగ్ సోలంకి (94) కన్నుమూశారు. గాంధీనగర్లోని తన నివాసంలో ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన కేంద...
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
January 08, 2021న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు రూ.5 మేర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిపై ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 50 శాతం మేర తగ్గించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సిఫా...
ఇప్పుడు అంతరిక్షం నుంచి సమస్యలు.. అవేంటంటే..?
January 06, 2021న్యూఢిల్లీ : 2020 సంవత్సరం ముగియడంతో చాలా మంది ప్రజలు ఇబ్బందుల సంవత్సరం ముగిసిందని అనుకోవడం ప్రారంభించారు. కానీ, అసలు సమస్యలు ఎన్నో మన ముందున్నాయి. దేశంలో కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్తో పాటు బర్డ్ ...
కంటైనర్ బోల్తా.. ఆరుగురు యువకులు, 13 పశువులు మృతి
January 04, 2021ఉత్తరప్రదేశ్ : అమ్రోహా జిల్లా గజ్రౌలాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పశువులను తీసుకెళ్తున్న కంటైనర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువ...
బాల బాహుబలి ఇక లేడు
January 02, 2021అనారోగ్యంతో కన్నుమూసిన రష్యా సుమో రెజ్లర్ ఖటోకోవ్ మాస్కో: పిన్న వయసులో అధిక బరువుతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన బాల బహుబలి తిరిగిరాని లోకాలకు వెళ్...
విద్యుత్ షాక్తో కూలీ మృతి
January 01, 2021పెద్దపల్లి/ఓదెల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓదెల మండలం అబ్బిడి పల్లి గ్రామంలో పొలంలో పని చేస్తుండగా విద్యుత్ షాక్ గురై గజెల్లి మల్లయ్య (43) అనే కూలీ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతు...
ఉప్పల్లో వాహనాల బీభత్సం : ఒకరు మృతి
January 01, 2021హైదరాబాద్ : ఉప్పల్ ఎన్జీఆర్ఐ వద్ద శుక్రవారం ఉదయం వాహనాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఒకరు మృతి చెందారు. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ క్రమంలో డీసీ...
అనుమానాస్పద స్థితిలో వివాహిత ..
December 30, 2020అత్తింటివారే చంపారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణగాజులరామారం: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిం ది. అయితే.. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించి హత్య...
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
December 29, 2020మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఓ ఇంటి నిర్మాణ పనుల కోసం కూలికి వచ్చి యువకుడు విద్యుత్ షాక్తో గురై మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. సదరు ఇంటి యజమాని ఆద...
రెండు రోజుల్లో ఉద్యోగ విరమణ.. ఇంతలోనే హఠాన్మరణం
December 29, 2020కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నోడల్ అధికారి జహీర్ అహ్మద్ మంగళవారం కన్నుమూశారు. వేపలగొడ్డలోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. ఈ నెల 31న ఆయన ఉద్యోగ విరమణ ...
అమెరికాలో మహబూబాబాద్ యువకుడి మృతి
December 28, 2020మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణం కంకరబోడు కాలనీకి చెందిన గొట్టం చంద్రపాల్ రెడ్డి(26) అమెరికాలోని టెక్సాస్లో మృతి చెందాడు. ఆయన తల్లిదండ్రులు చెందిన గొట్టం శ్రీనివాసరెడ్డి-శోభారాణి తెలిపిన వివరాల ప...
మలబద్ధకాన్ని మాయం చేసే 5 చిట్కాలు
December 27, 2020మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ మధ్య చాలా మంచి మలబద్ధకంతో బాధపడుతున్నారు. నిజానికి మలబద్ధకం అనేది చాలా అసౌకర్యం కలిగిస్తుంది. అతిగా తినడం, ధూమపానం, నిర్జలీకరణం లాం...
మహేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపిన పవన్ కళ్యాణ్
December 24, 2020డిసెంబర్ 25న ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోనుంది. ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చి తమ ప్రేమను తెలియజేసుకుంటున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతుల...
విద్యుత్ షాక్తో యువ రైతు మృతి
December 21, 2020జగిత్యాల : విద్యుత్ షాక్తో యువ రైతు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలో మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బద్దం రాంరెడ్డి (25) అనే రైతు తన తాత...
అమెరికాలో సంగారెడ్డి జిల్లా వాసి మృతి
December 20, 2020సంగారెడ్డి : అమెరికాలోని చికాగో నగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసి మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. జిల్లాలోని మునిపల్లి...
విద్యుదాఘాతంతో రైతు మృతి
December 20, 2020ఖమ్మం : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని మధిర మండలం మడుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వసాయ భూమిలో నీరు పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై...
ఆరెస్సెస్ సీనియర్ నేత ఎంజీ వైద్య మృతి
December 20, 2020నాగ్పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సిద్దాంతకర్త, ఆ సంస్థ తొలి అధికార ప్రతినిధి మాధవ్ గోవింద్ వైద్య (97)శనివారం కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన.. కొద్ది రోజుల కిందట ...
హ్యంగోవర్ నుంచి తప్పించుకునే మార్గాలు తెలుసా?
December 18, 2020మద్యం సేవించడం అనేది వివిధ రకాల దుష్ప్రభావాలకు దారితీస్తుంది. వీటిలో సాధారణమైనది హ్యాంగోవర్. అలసట, తలనొప్పి, వికారం, మైకం, దాహం లాంటివన్నీ హ్యాంగోవర్ లక్షణాలుగా చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే....
కోవిడ్ గర్భిణులకు పుట్టిన శిశువుల్లో యాంటీబాడీలు
December 18, 2020హైదరాబాద్: కరోనా వైరస్ సోకిన గర్భిణులు ప్రసవించిన శిశువుల్లో .. వైరస్కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సింగపూర్కు చెందిన గైనకాలజీ...
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
December 17, 2020వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బోంరాస్పేట మండలం ఎన్నెమీది తండాకు చెందిన వడ్త్యా శంకర్ నాయక్(35) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..వేరుశనగ పంటకు స్ప్రింక్లర్ పైపులు...
రొడ్డం నరసింహ కన్నుమూత పట్ల మోడీ సంతాపం
December 15, 2020ఢిల్లీ : ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త రొడ్డం నరసింహ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. "రోద్దం నరసింహ భారతదేశ జ్ఞానం, పరిశోధనల...
కివీస్ క్లీన్స్వీప్
December 15, 2020వెస్టిండీస్పై 2-0తో సిరీస్ కైవసం వెల్లింగ్టన్: రెండో టెస్టులో వెస్టిండీస్ను ఇన్నింగ్స్ 12 పరుగులతో చిత్తు చేసిన న్యూ...
విజయానికి చేరువలో న్యూజిలాండ్
December 14, 2020వెల్లింగ్టన్: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్లో 131 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్లో పడ్డ విండీస్.. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో...
అతిమూత్ర సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేయండి..
December 13, 2020హైదరాబాద్: అతిమూత్ర సమస్య.. ఇది చాలామందిని వేధిస్తూ ఉంటుంది. మూత్రాశయం అతిగా స్పందించడం వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాలనే అనుభూతి కలుగుతూ ఉంటుంది. మూత్రాశయ చర్యపై నియంత్రణ ఉండదు. దీంతో అసంకల్పితంగా ...
ప్రియురాలి తమ్ముడు, ఆమె నానమ్మను చంపిన ప్రియుడు
December 11, 2020ముంబై: ప్రియురాలి తమ్ముడు, ఆమె నానమ్మను ప్రియుడు హత్య చేశాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని నాగపూర్లో గురువారం ఈ ఘటన జరిగింది. హజారిపహాడ్కు చెందిన గుంజన్కు మోమిన్ప...
వారిలో యాంటీబాడీలు వేగంగా మాయమైపోతున్నాయ్..!
December 10, 2020న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్నవారికి ఇప్పుడు మరో సమస్య భయపెడుతోంది. వారిలో యాంటీబాడీలు వేగంగా మాయమైపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలు ‘సైన్స్ ఇమ్యునాలజీ’ అనే అనే జర్నల్లో&n...
పెండ్లి తర్వాత వరుడు మృతి.. వధువుతో సహా 9 మందికి కరోనా
December 10, 2020లక్నో: కొత్తగా పెండ్లి అయిన కొన్ని రోజులకే వరుడు చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్త వధువు, అత్తతో సహా 9 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ఫి...
స్టోక్స్ తండ్రి కన్నుమూత
December 09, 2020క్రైస్ట్చర్చ్: ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ తండ్రి జెడ్ మంగళవారం కన్నుమూశాడు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్న 65 ఏండ్ల జెడ్ స్టోక్స్ తుది శ్వాస విడిచాడు. మాజ...
రెండేండ్ల గరిష్టానికి పెట్రోల్ ధరలు
December 07, 2020న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా దేశంలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ పోతున్నాయి. దీంతో పెట్రో ధరలు రెండేండ్ల గరిష్టానికి చేరాయి. నిన్న లీటర్ పెట్రోల్పై 28 పైసలు, డీజిల్పై 29 చొప్పున పెంచ...
న్యూజిలాండ్ భారీ విజయం
December 07, 2020ఇన్నింగ్స్ 134 పరుగుల తేడాతో విండీస్ చిత్తు హామిల్టన్: వెస్టిండీస్తో తొలి టెస్టులో అన్ని విభాగాల్లో అదరగొట్టిన ...
మళ్లీ పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు...
December 06, 2020ఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎన్నడూలేనివిధంగా ఇంధనం ధరలు పైపైకి పోతున్నాయి. వరుసగా ఐదో రోజూ ఇండియన్ క్రూడ్ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఈరోజు ...
మేడ్చల్లో రోడ్డుప్రమాదం : ఇద్దరు విద్యార్థులు మృతి
December 06, 2020మేడ్చల్ : సూరారం కట్టమైసమ్మ ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో.. బైక్పై వ...
విండీస్ను చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్
December 06, 2020హామిల్టన్: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 134 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది న్యూజిలాండ్. బ్యాటింగ్, బౌలింగ్లలో అదరగొట్టిన కివీస్.. మ్యాచ్ను పూర్తి ఏకపక్షంగా...
హైనా దాడిలో 20 గొర్రెలు మృతి
December 06, 2020యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్ మండలం ఎనగంటి తండాలో హైనా బీభత్సం సృష్టించింది. తండాలో ఉన్న గొర్రెల మందపై హైనా దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయి. దీంతో గొర్రెల యజమాని తీవ్ర దిగ్ర్భాంతికి గుర...
విజయానికి చేరువలో కివీస్
December 06, 2020హామిల్టన్: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్లో 519 పరుగుల భారీ స్కోరు చేసిన ఆతిథ్య కివీస్.. వెస్టిండీస్ను త్వరగా ఔట్ చేసి ఫాలోఆన్లోన...
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
December 05, 2020న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. శనివారం పెట్రోల్ లీటర్పై 27 పైసలు, డీజిల్ లీటర్పై 25 పైసలు పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్ల...
బావిలో పడి మహిళ మృతి
December 04, 2020జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన తాత లక్ష్మి(55) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ...
విషపూరితమైన ఈత కల్లు తాగి వ్యక్తి మృతి
December 04, 2020నల్లగొండ : పురుగుల మందు కలిసిన ఈత కల్లు తాగి ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన జిల్లాలోని చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసి...
కివీస్ 243/2
December 04, 2020హామిల్టన్: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్నది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్..తొలి రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 24...
బెలూన్ను మింగిన బాలుడు మృతి
December 03, 2020ముంబై : ఓ నాలుగేళ్ల బాలుడు బెలూన్స్తో ఆడుకుంటూ ఒకదాన్ని మింగేశాడు. దీంతో అది గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మహారాష్ర్ట రాజధాని ముంబైలోని అంధేరిలో ఆదివారం చోటు చేసుకోగా ఆ...
డీజిల్ డోర్ డెలివరీ!
December 03, 2020న్యూఢిల్లీ : మీ వద్ద కారో.. డీజిల్తో నడిచే ఏదైనా వాహనం ఉంటే బంకులకు వెళ్లడం తప్పనిసరి. అత్యవసర సమయాల్లో ఎక్కడికైనా వెళ్లే సమయంలో బారులు తీరడం ఇబ్బందిగా మారుతోంది.&nbs...
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
December 03, 2020న్యూఢిల్లీ: దేశంలో పెట్రో మంట కొనసాగుతూనే ఉన్నది. ధరల పెంపునకు రెండు రోజులపాటు విరామమిచ్చిన పెట్రోలియం కంపెనీలు మళ్లీ పెట్రో బాదుడు మొదలుపెట్టాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్పై 17 పైసలు, డీజ...
బూరతో ఆడుకుంటుండగా.. గొంతులో అడ్డుపడి బాలుడు మృతి
December 02, 2020ముంబై: బూరతో ఆడుకుంటుండగా పొరపాటున గొంతులో అడ్డుపడటంతో ఓ బాలుడు మరణించాడు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ విషాద ఘటన జరిగింది. అంధేరీలోని ఓ కుటుంబానికి చెందిన నాలుగేండ్ల బాలుడు దేవ్రాజ్ నాగ్ ఆదివారం తన...
గుండెపోటుతో టీఆర్ఎస్ నాయకుడి మృతి
December 02, 2020వరంగల్ రూరల్ : టీఆర్ఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు, ఉద్యమకారుడు నాయిని నర్సయ్య(55) గుండెపోటుతో మృతి చెందారు. నర్సంపేటలో ఇంటి వద్ద స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. అప్పటికే నర్సయ్య...
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. ఎంతంటే?
December 02, 2020హైదరాబాద్ : చమురు కంపెనీలో బుధవారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్పై 15పైసలు, డీజిల్పై 25 పైసలు పెంచాయి. గత 13 రోజుల్లోనే ఇంధన రేట్లు పదిసార్...
వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట..!
December 01, 20202019లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బిగిల్ చిత్రంలో గాయత్రి పాత్రలో కనిపించి..ఈ ఏడాది సమంత-శర్వానంద్ కాంబోలో వచ్చిన జాను చిత్రంలో ట్రైనీ ఫొటోగ్రాఫర్ గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది...
వంట గ్యాస్పై సబ్సిడీకి మంగళం?
December 01, 2020దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన వంట గ్యాస్ (ఎల్పీజీ) ధరను సవరించే ప్రక్రియ చాలా కాలం నుంచి కొనసాగుతున్నది. ఇదేవిధంగా డిసెంబర్ 1న మరోసారి ఎల్పీజీ ధరను సవరించే అవకాశాలు మ...
ఇన్నాళ్లకు ఆఫర్లు వస్తున్నాయి..!
November 30, 2020సినీ పరిశ్రమలో ఎవరి సితార ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఎందుకంటే టాలెంట్ ఉన్న నటీనటులు ఎంతమంది ఉన్నా అందరికీ అవకాశాలు రాని పరిస్థితి. కొందరికైతే చాలా సినిమాల్లో నటించినా గుర్తింపు రాద...
ఫిలిప్స్ రికార్డు సెంచరీ
November 30, 2020రెండో టీ20లో విండీస్పై కివీస్ జయభేరిమౌంట్మాంగనీ: గ్లెన్ డొమినిక్ ఫిలిప్స్ (51 బంతుల్లో 108; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) ...
ఫిలిప్స్ రికార్డ్ సెంచరీ.. రెండో టీ20 కూడా కివీస్దే
November 29, 2020మౌంట్మాంగనూయి: న్యూజిలాండ్ బ్యాట్స్మన్ గ్లెన్ ఫిలిప్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో కేవలం 46 బంతుల్లో సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్య...
ఆర్టీసీ బస్సు ఢీ.. ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
November 28, 2020మేడ్చల్-మల్కాజిగిరి : ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం...
ఫెర్గుసన్ పాంచ్ పటాకా
November 28, 2020ఆక్లాండ్: వర్షం అంతరాయం మధ్య వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ 5 వికెట్ల(డక్వర్త్ లూయిస్) తేడాతో విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ 15....
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
November 27, 2020న్యూఢిల్లీ: దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. ధరల పెంపుకు రెండు రోజులపాటు విరామమిచ్చిన దేశీయ చమురు కంపెనీలు ఇవాళ లీటర్ పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 45 పైసల చొప్పున పెంచాయి. దీంతో దేశరాజధాని ఢ...
కరెంట్ షాక్తో యువకుడి మృతి
November 26, 2020వరంగల్ రూరల్ : విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని దామెర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వేల్పుల మొండయ్య(50) అతడి కుమారుడు మహేష్ (24) తో కలిసి ఇంట్లో...
'మిడిల్ క్లాస్ మెలొడీస్'తో పండగ చేసుకుంటున్న అమెజాన్
November 25, 2020కొన్ని సినిమాలు అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఇప్పుడు 'మిడిల్ క్లాస్ మెలొడీస్' సినిమాను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తున్నది. ఈ సినిమా వస్తుందని చాలా మందికి ట్రైలర్ విడుదలయ్యే ముందు ...
వరుసగా ఐదో రోజూ పెరిగిన పెట్రో ధరలు
November 24, 2020న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఐదోరోజూ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్పై 8 పైసలు, డీజిల్పై 18 నుంచి 20 పైసలు పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్న...
హృదయానికి హత్తుకునే సినిమా: నితిన్
November 23, 2020ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్. వినోద్ అనంతోజు దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాను వీక్షించిన టాలీవుడ్ నటుడు నితిన్ ప్రశంస...
కరోనాతో గాంధీ ముని మనువడి మృతి
November 23, 2020జోహెన్నెస్బర్గ్ : జాతిపిత మహాత్మాగాంధీ ముని మనుమడు సతీశ్ ధూపేలియా ఆదివారం కరోనాతో దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో కరోనా మహమ్మారి సోకి కన్నుమూశారు. న్యూమోనియా ...
2,000 ఏండ్ల నాటి మృతదేహాలు!
November 23, 2020రోమ్: సుమారు 2 వేల ఏండ్ల కిందటి రెండు మృతదేహాల శిథిలాలు బయటపడ్డాయి. ఇటలీలోని పోంపీలో పురావస్తు శాస్త్రవేత్తలు శనివారం వీటిని గుర్తించి వెలికితీశారు. క్రీస్తు శకం 79లో వెసువియస్ అగ్నిపర్వతం పేలడం ...
మూడో రోజూ పెట్రో వాత
November 23, 2020న్యూఢిల్లీ, నవంబర్ 22: గత మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం లీటర్ పెట్రోల్పై 8 పైసలు, లీటర్ డీజిల్పై 19 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి...
వరికోత యంత్రం తగిలి మహిళ మృతి
November 22, 2020ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వెంకటాపురం మండల పరిధిలోని ఆలుబాక గ్రామంలో వరికోత యంత్రం తగిలి వేల్పుల ముత్తమ్మ (48) అనే మహిళ మృతి చెందింది. ముత్తమ్మ తన పొలంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ...
వరుసగా మూడోరోజూ పెరిగిన పెట్రో ధరలు
November 22, 2020న్యూఢిల్లీ: వరుసగా మూడోరోజూ పెట్రో ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్ డీజిల్పై 18 నుంచి 20 పైసలు, లీటర్ పెట్రోల్పై 8 పైసలు పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దే...
ఒకసారి కరోనా వస్తే మళ్లీ రాదా?
November 21, 2020లండన్: ఒకసారి కరోనా వచ్చిన వ్యక్తి మళ్లీ కనీసం ఆరు నెలల పాటు దాని బారిన పడబోరని తాజా అధ్యయనం తేల్చింది. కరోనాపై పోరాడుతున్న హెల్త్ వర్కర్లపై చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. యూ...
మరోసారి పెరిగిన డీజిల్,పెట్రోల్ ధరలు...
November 21, 2020ఢిల్లీ : దేశంలో ఇంధనాల ధరలు ఈరోజు కూడా పెరిగాయి. హైదరాబాద్లో శనివారం లీటరు పెట్రోల్ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.84.64కు చేరగా. డీజిల్ ధర 23 పైసలు పెరిగి రూ.77.35కు ఎగసింది. పెట్రోల్, డీజిల్ ధ...
వరుసగా రెండో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
November 21, 2020న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్ లీటర్కు 15 పైసలు, డీజిల్ లీటర్కు 20 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర...
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు పితృవియోగం
November 21, 2020నిజామాబాద్ : అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నాలుగు రోజులుగా చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచ...
రిలయన్స్ ఫ్యూచర్ డీల్కు సీసీఐ ఓకే
November 21, 2020న్యూఢిల్లీ: కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వ్యాపారాల కొనుగోలుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రతిపాదించిన డ...
హమ్మయ్య..జూనియర్ దేవరకొండకు హిట్ పడింది
November 20, 2020ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. కానీ వచ్చిన వారసులంతా హిట్ కొడతారన్న గ్యారెంటీ లేదు. నిలబడతారన్న నమ్మకం లేదు. ఎంట్రీ ఈజీగానే దొరికినా కూడా కొందరు అస్సలు నిలబడరు. ఇప్పుడు మరో వారసుడు కూడా తన ఉనికి చా...
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...
November 20, 2020ఢిల్లీ: 48 రోజుల పాటు నిలకడగా ఉన్నపెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం పెరిగాయి. ఢిల్లీ, ముబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ మెట్రో నగరాలు సహా అంతటా పెట్రోల్ లీటర్కు 17 పైసల నుండి 20 పైసల మధ్య, డీజిల్ ధర...
2030 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు ఉండవు..
November 18, 2020హైదరాబాద్: బ్రిటన్లో పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాలను 2030 నుంచి నిలిపివేయనున్నారు. హరిత పరిశ్రమ విప్లవంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని బోరిస్ జాన్సన్&n...
‘ఇస్లామిక్ స్టడీస్' పీజీ ఎంట్రెన్స్లో హిందువుకు తొలి ర్యాంకు
November 18, 2020జైపూర్: ఇస్లామిక్ స్టడీస్లో పీజీ ప్రవేశాల కోసం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ నిర్వహించిన పరీక్షలో ఓ హిందువు టాప్ ర్యాంక్ సాధించారు. రాజస్థాన్కు చెందిన శుభమ్ యాదవ్ డిగ్రీలో బీఏ ...
హైదరాబాద్ అభివృద్ధి చూసి ప్రశంసిస్తున్నారు
November 18, 2020గత ఐదేళ్లలో హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో చాలా అభివృద్ధి జరిగింది. రోడ్లు అద్భుతంగా తయారయ్యాయి. సకల హంగులతోకూడిన కార్యాలయ ప్రాంగణాల్ని సమకూర్చడంలో హైదరాబాద్ ముందంజలో ఉంది. ...
వాసన్ ఐకేర్ వ్యవస్థాపకుడు అరుణ్ ఆకస్మిక మృతి
November 17, 2020చెన్నై: వాసన్ హెల్త్కేర్, ‘వాసన్ ఐకేర్' కంటి దవాఖానాల వ్యవస్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్ (51) సోమవారం ఆకస్మికంగా మరణించారు. ఇంట్లో అచేతనంగా పడి ఉన్న ఆయనను ఒక కార్పొరేట్ దవాఖానకు తీసుకొచ్చారు. ...
జార్ఖండ్లో నీటి వనరుల వద్ద ఛట్పూజ నిషేధం
November 16, 2020రాంచీ : కొవిడ్ -19 మహమ్మారి కారణంగా హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం బహిరంగ నీటి వనరుల్లో ఛట్పూజను నిషేధించింది. మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని చెరువులు, సరస్సులు, నదులు, ఆనకట్టలు, జలశయ...
జూనియర్ దేవరకొండ సినిమా కోసం అమెజాన్ అన్ని కోట్లు ఖర్చు చేసిందా..?
November 16, 2020కరోనా వైరస్ పుణ్యమాని OTTలో చిన్న సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. థియేటర్లో విడుదల అయితే కనీసం రెండు మూడు కోట్లు కూడా బిజినెస్ చేయాలని సినిమాలను అక్కడ నాలుగైదు కోట్లు పెట్టి కొంటున్నారు ఓటీటీ...
మలేషియాలో నేదునూర్వాసి మృతి
November 15, 2020తిమ్మాపూర్ రూరల్: పొట్టకూటి కోసం ఓ వ్యక్తి దేశంకాని దేశం పోయి మరణిం చడంతో.. చివరిచూపు కోసం ఆ కుటుం బం తల్లడిల్లుతున్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామానికి చెందిన కోరెపు ఎల్ల...
గోదావరిలో గల్లంతైన నలుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం
November 15, 2020ములుగు : ములుగు జిల్లా వెంకటాపురం పాత మరికాల గ్రామంలో గోదావరి నదిలో శనివారం ఈతకు వెళ్లిన రంగరాజపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన వారిని శ్రీకాంత్ (20), కార్త...
‘న్యూట్రినో’ ఆవిష్కర్త కన్నుమూత
November 14, 2020టోక్యో: జపాన్కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత మసతోషి కోషిబా (94) కన్నుమూశారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన టోక్యో దవాఖానలో గురువారం మృతిచెందారు. ఈ మేర...
ప్రాణహితలో తల్లీకూతురు లభ్యం.. మరి భర్త ఎక్కడ?
November 13, 2020కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని చింతలమానేపల్లి మండలం బూరేపల్లిలో విషాదం నెలకొంది. తల్లీకూతురు మృతదేహాలు ప్రాణహిత నదిలో లభ్యం కాగా, భర్త ఆచూకీ లభించడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. రాజు...
చిరుత దాడిలో లేగ దూడ మృతి
November 13, 2020రాజన్న సిరిసిల్ల : చిరుత దాడిలో లేగదూడ హతమైన ఘటన కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భోగి శ్రీను అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో లేగదూడను రోజు మాదిరిగ...
సాగర్ రోడ్డుపై ప్రమాదం.. తల్లీకుమారుడు మృతి
November 13, 2020రంగారెడ్డి : జిల్లాలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ వద్ద నాగార్జున సాగర్ రహదారిపై గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యమహా ఫాసినో బైక్పై వెళ...
చెరువులో పడి మహిళ మృతి
November 12, 2020ములుగు : చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని మదనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన శిలమంతుల ...
విండీస్ ప్లేయర్లపై ఆంక్షలు
November 12, 2020వెల్లింగ్టన్: క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లపై న్యూజిలాండ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఐసోలేషన్లో ప్రాక్టీస్ చేసుకునే సదుపాయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది...
శిశువు మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ధర్నా
November 11, 2020సూర్యాపేట : నర్సులు ఆపరేషన్ చేయడంతో శిశువు మృతిచెందిందని ఆరోపిస్తూ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పెన్పహాడ్కు చెందిన ఉగ్గు ...
మధ్య తరగతి మధురిమలు
November 10, 2020ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘మిడిల్క్లాస్ మెలోడీస్'. వినోద్ అనంతోజు దర్శకుడు. భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్లో విడుదలకానుంది. మంగళవారం ...
రెండోసారి కరోనా సోకి యంగ్ డాక్టర్ మృతి...
November 10, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో రెండోసారి కరోనా సోకి ఓ యువ వైద్యుడు మృతి చెందారు. జిల్లాలోని బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో నందకుమార్(28) పిడియాట్రిషన్ గా పని చేస్తున్నారు. మూడు నెలల క్రితం నం...
విజయం కోసం జూనియర్ దేవరకొండ ఆరాటం.. ట్రైలర్
November 10, 2020ఆనంద్ దేవరకొండ కేరాఫ్ విజయ్ దేవరకొండ. దొరసాని సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన మరో వారసుడు. తొలి సినిమా గుర్తింపు తీసుకురాలేదు. దాంతో రెండో సినిమాను ఎలాంటి సందడి లేకుండా పూర్తి చేసాడు ఆనంద్. ఈయన ప్...
ఇప్పటికే ఉన్న ప్రతిరోధకాలతో కరోనా నుండి రక్షణ
November 07, 2020సాధారణ కరోనా వైరస్ల వ్యాప్తి సమయంలో రోగనిరోధక వ్యవస్థచే సృష్టించిన ప్రతిరోధకాలు సార్స్ కొవ్ 2 కు కారణమయ్యే కొవిడ్-19 ను కూడా లక్ష్యంగా చేసుకోగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటి ద్వారా కొత్త వ...
కారు ప్రమాదంలో యువకుడు మృతి.. నిందితురాలిపై నమోదు కాని కేసు
November 06, 2020జైపూర్: కారు ప్రమాదంలో ఒక యువకుడు మరణించాడు. అయితే నిందితురాలైన యువతిపై కేసు నమోదు చేయకుండానే పోలీసులు విడిచిపెట్టారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని సోడాలా ప్రాంతంలో రహదారి వంతెనపై శుక్రవారం ఉదయం...
సెల్ఫీ తీసుకుంటూ లోయలోపడి మృతిచెందిన మహిళ
November 06, 2020ఇండోర్: ఒక మహిళ సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది. నీతు మహేశ్వరి అనే 30 ఏండ్ల మహిళ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్కు...
డీజిల్ దొంగల అరెస్ట్
November 06, 2020మియాపూర్: రహదారుల పక్కన పార్కింగ్ చేసిన లారీల్లో నుంచి రాత్రివేళల్లో డీజిల్ దొంగిలిస్తున్న ముఠాను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చే...
బెండ.. ఆరోగ్యానికి అండ..
November 05, 2020హైదరాబాద్: బెండకాయలు ఏకాలంలోనైనా విరివిగా లభిస్తాయి. ధర కూడా తక్కువే ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులో లభించే కూరగాయ ఇది. దీన్ని క్రమం తప్పకుండా తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు చెబుతుంటారు. ఆ...
క్రికెట్కు శామ్యూల్స్ వీడ్కోలు
November 05, 2020కింగ్స్టన్: వెస్టిండీస్ బ్యాట్స్మన్ మర్లోన్ శామ్యూల్స్ అన్ని పార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ జానీ గ్రేవ్ ధ్రువీకరించాడు. 2012, 2016 టీ20 ప...
బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూత
November 04, 2020ముంబై : "ఫరేబ్", "మెహందీ" వంటి సినిమాల్లో నటించిన నటుడు ఫరాజ్ ఖాన్(46) బుధవారం బెంగళూరులో కన్నుమూశారు. ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా అక్టోబర్ 8న ఫరాజ్ ఖాన్ ఆసుపత్రిలో చేరారు. నటి, ఫిల్మ్ మేకర్ పూజా భ...
నీటిసంపులో పడి చిన్నారి మృతి
October 30, 2020నల్లగొండ : శాలిగౌరారం మండలం రామానుజపురంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి ఏడాదిన్నర పాప మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెంద...
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రాజ్యాంగబద్ధ సంస్థలు..
October 29, 2020హైదరాబాద్: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జనరల్ అవేర్నెస్ విభాగంలో రాజ్యాంగబద్ధ సంస్థలు అనే అంశంనుంచి ఒక ప్రశ్న అడుగొచ్చు. ఈ అంశంపై సిద్దిపేటకు చెందిన ప్రముఖ ఫ్యాకల్టీ సదానందచారి క్షుణ్నంగా వివరించారు. ద...
సెక్యూరిటీ గార్డును ఢీకొన్న బైక్.. తుపాకీ పేలి గాయాలతో మృతి
October 28, 2020డెహ్రాడూన్: ఒక బ్యాంకు సెక్యూరిటీ గార్డు అనూహ్యంగా మరణించాడు. రోడ్డు దాడుతున్న ఆయనను బైక్ ఢీకొట్టింది. దీంతో సెక్యూరిటీ గార్డు కింద పడగా అతడి చేతిలోని తుపాకీ పేలింది. కాలికి బులెట్ గాయం కాగా చికి...
ఏపీలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి
October 28, 2020పశ్చిమ గోదావరి : జిల్లాలోని వేలేరుపాడు మండలం వసంతవాడలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు వాగులో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. వాగులో నుంచి విద్యార్థుల మృతదేహాలను స్థానికులు బయట...
గొర్రెకుంట మృత్యుబావి కేసులో నేడు తీర్పు
October 28, 2020వరంగల్ గ్రామీణం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట మృత్యుబావి కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. బావిలో పడేసి తొమ్మిది మందిని హత్యచేసిన కేసులో ఇప్పటికే విచారణ పూర్తయ్యింది. దీం...
శామీర్పేటలో అదృశ్యమైన బాలుడు మృతి
October 26, 2020మేడ్చల్ మల్కాజ్గిరి : ఈ నెల 15వ తేదీన శామీర్పేటలో అదృశ్యమైన బాలుడు మృతి చెందాడు. శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు పక్కన బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో ...
నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
October 25, 2020సూర్యాపేట : తుంగతుర్తి మండలం అన్నారంలో విషాదం నెలకొంది. నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. నిన్న సద్దుల బతుకమ్మ పండుగ సం...
బోల్తాపడ్డా డీజిల్ ట్యాంకర్..
October 25, 2020హైదరాబాద్ : అబ్దుల్లాపూర్మెట్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ బోల్తాపడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ కార్ల...
శామ్సంగ్ చైర్మన్ లీకున్ కన్నుమూత
October 25, 2020సియోల్ : దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ కంపెనీ చైర్మన్ లీ కున్-హీ (78) కన్నుమూశారు. శామ్సంగ్ను ప్రంపచ దిగ్గజ సంస్థగా మార్చిన లీ.. 2014 గు...
గుంటిమడుగు వాగులో గల్లంతైన వ్యక్తులు మృతి
October 23, 2020నాగర్కర్నూల్/పెద్దకొత్తపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం చిన్న కారు పాముల గ్రామ సమీపంలోని గుంటిమడుగు వాగులో గల్లంతైన బుచ్చిరెడ్డి, నరేందర్ రెడ్డిల మృతదేహాలు లభ్యమయ్యాయి...
కరోనాతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
October 23, 2020సైనిక్పురి అంబేద్కర్నగర్లో విషాదంనేరేడ్మెట్ : వారిద్దరూ భార్యాభర్తలు. ముప్పై ఏండ్ల కింద కలిసి జీవితం మొదలు పెట్టారు. బతుకుదెరువుకు సొంతూరు వదిలి సిటీకి వచ్చారు. ఒకరికొకరు...
విమానంలో మరణించిన కరోనా రోగి
October 22, 2020వాషింగ్టన్: కరోనా బారిన పడిన ఒక మహిళ విమానంలో ప్రయాణిస్తూ మరణించింది. అమెరికాలో కొన్ని రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెక్సాస్కు చెందిన ఒక మహిళ (38) జూలై 24 సాయంత్రం లాస్ ...
ఆక్స్ఫర్డ్ ట్రయల్స్.. బ్రెజిల్లో వాలంటీర్ మృతి
October 22, 2020హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఆస్ట్రాజెన్కా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీకా ట్రయల్స్లో అపశృతి చోటుచేసుకున్నది. బ్రెజిల్లో ఆ టీకా తీసుకున్న ఓ వాలంటీర్...
ములుగు హాస్పిటల్కు మావోయిస్టుల మృతదేహాలు
October 19, 2020ములుగు : మంగపేటలో ఆదివారం ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ములుగు ప్రాంతీయ దవాఖానకు తరలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను మార్చు...
ఏపీలో 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లను ప్రకటించిన సీఎం జగన్..
October 18, 2020అమరావతి : వెనుకబడిన తరగతులు(బీసీ)ల చెందిన అభివృద్ధి కోసం ఏపీ సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. అందులోభాగంగా 56 కార్పొరేషన్ల పాలక మండళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. బీసీ కార్పొరేషన్...
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
October 18, 2020పెద్దపల్లి : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని ధర్మారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కట్ట రాజు (30) అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కటికెనపల్ల...
విద్యుదాఘాతంతో యువకుడు మృతి..
October 18, 2020రామన్నపేట : హార్వెస్టర్కు తీగలు అడ్డురావడంతో తొలగిస్తుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా రామన్నపేట మండలం లక్ష్మీపురంలో ఆదివారం ఈ విషాద ఘటన జరిగింది. ...
గుండెపోటుతో రాజన్న ఆలయ అర్చకుడి మృతి
October 17, 2020వేములవాడ రూరల్: వేములవాడ రాజ న్న ఆలయ అర్చకులు అప్పాల లక్ష్మణ్(50) గుండెపోటుతో కన్నుమూశారు. ఆలయం లో 13 ఏండ్లుగా అర్చకత్వం చేస్తున్నారు. శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆలయ స్థానాచార్యులు అప...
ముక్కు దిబ్బడను వెంటనే తగ్గించే ఇంటి చిట్కాలు..!
October 17, 2020హైదరాబాద్ : చలికాలంలో సహజంగానే ఎవరినైనా జలుబు, ముక్కు దిబ్బడ ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అయితే కొందరికి జలుబు ఉండదు కానీ ముక్కు దిబ్బడ మాత్రం ఉంటుంది. దీంతో గాలి పీల్చుకోవడం కష్టతరమవుతుంది. అయితే ...
భారత తొలి ఆస్కార్ విన్నర్.. భాను కన్నుమూత
October 15, 2020ముంబై: భారత తొలి ఆస్కార్ విన్నర్, ప్రసిద్ధ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథయ్య గురువారం కన్నుమూశారు. 91 ఏండ్ల వయసున్న ఆమె చాలా కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 8 ఏండ్ల కిందట ఆమె బ్రెయిన్...
సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్లో ప్రశ్నల సరళి..
October 13, 2020హైదరాబాద్: అతి ప్రతిష్టాత్మక సివిల్స్ 2020 ప్రిలిమ్స్ పరీక్షను యూపీఎస్సీ దేశవ్యాప్తంగా ఈ నెల 4న నిర్వహించింది. ఇందులో మొదటి పేపర్ జనరల్ స్టడీస్. ఈ పేపర్లో ప్రశ్నల సరళి, ఎందులోంచి ఎన్ని ప్రశ్...
అనారోగ్యంతో జిక్కీ మృతి.. నివాళులర్పించిన సీపీ
October 13, 2020సిద్దిపేట : పోలీసుల విధి నిర్వహణలో తన వంతు బాధ్యతలను చాకచక్యంగా నిర్వహించిన పోలీస్ డాగ్ జిక్కీ అనారోగ్యంతో మృతి చెందింది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ జిక్కీ మృతదేహంపై పుష్పగుచ్ఛం వేస...
యజమాని మరణిస్తే నమోదు వద్దు
October 13, 2020అమ్మేసి, పేరు మారకపోయినా అంతేవలస వెళ్లిన వాళ్లకూ ఇదే నిబంధనడెత్, సోల్డ్ అవుట్, నాట్ అవేలబుల్ టీఎస్ఎన్పీబీ యాప్లో కొత్త కాలమ్స్ఆన్లైన్లో చేరిన...
కవితకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు
October 12, 2020హైదరాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత విజయం సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలు...
అమ్మో! డెంగ్యూ వ్యాధి.. ఈ జాగ్రత్తలు పాటించండి
October 12, 2020డెంగ్యూ ఒక అంటువ్యాధి. ఇది దోమ కాటు వల్ల వస్తుంది. ఏడెస్ ఈజిప్టి అనే ఆడ దోమ సాధారణంగా ఈ దోమ పగటిపూట కుడుతుంది. డెంగ్యూ వైరస్ ఆర్ఎన్ఏ ఫ్లేవివిరిడ్ కుటుంబానికి చెందినది. డెంగ్యూ వ్యాప్తి చెందిన ఈడె...
బాగ్లింగంపల్లిలో విషాదం : గోడ కూలడంతో చిన్నారి మృతి
October 12, 2020హైదరాబాద్ : నగరంలోని బాగ్లింగంపల్లిలోని సంజయ్నగర్లో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు ఓ గోడ కూలిపోవడంతో.. అక్కడే ఉన్న ఏడు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో వృద్ధురాలికి త...
గుండెపోటుతో ట్రంప్ వీరాభిమాని మృతి
October 12, 2020బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామం లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీరాభిమాని బుస్సా కృష్ణ (35) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. కృష్ణ నాలుగేండ్ల క్రితం తన ఇంటి ఆవ...
ఫెరారీ కారు ఢీకొని పాదాచారుడి దుర్మరణం
October 11, 2020హైదరాబాద్ : తెలంగాణ రాజధానిలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఫెరారీ కారు అతి వేగానికి ఒక పాదాచారుడు బలయ్యాడు. మాదాపూర్లో జరిగిన ఈ ఘటనలో ఫెరారీని నడుపుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుక...
ఆ యాంటీబాడీస్ సార్స్ సీవోవీ-2ను నియంత్రిస్తున్నాయట..!
October 11, 2020న్యూఢిల్లీ: ప్రపంచం ఎదుర్కొన్న సవాళ్లలో కరోనా ఒకటి. ఈ మహమ్మారి వల్ల మిలియన్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ గురించిన సరైన సమాచారం ఇప్పటిదాకా లేదు. దీంతో ఈ వైరస్ను ఎదుర్కొనే మార్గాలకోసం ప...
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. 99.64 శాతం పోలింగ్
October 09, 2020నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 824 ఓట్లకుగాను 821 ఓట్లు పోలయ్యాయి. కోవిడ్ పాజిటివ్గా తేలిన...
మొటిమల సమస్యా.. ? నారింజ తొక్కతో ఇలా చెక్ పెట్టొచ్చు!
October 09, 2020నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే. దాంతోపాటు అనేక పోషకాలు మ...
ప్రేమ పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే.. యువతి ఆత్మహత్య
October 09, 2020యాదాద్రి భువనగిరి : జిల్లాలోని మోత్కూర్ మండలం దాతప్పగూడెంలో వివాహిత నవిత(22) క్రిమిసంహారక మందు సేవించి మృతి చెందింది. గత మార్చిలోనే ప్రేమ పెండ్లి చేసుకున్న నవిత అత్తింటి వారి వేధింపులు భరించలేక ఈ ...
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
October 09, 2020బడంగ్పేట: అనుమానాస్పదస్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ మహేందర్రెడ్డి వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన ...
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
October 08, 2020కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ తెలిపారు. రాం విలాస్ పాశ్వాన్ ఇటీవల ఢిల్లీ ఆస్పత్రిల...
నోటి దుర్వాసనతో సతమతమవుతున్నరా.. వీటి పొడి తినండి!
October 08, 2020జాజికాయలను భారతీయులు పురాతన కాలం నుంచి పలు వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. జాజికాయలతో వంటలకు చక్కని రుచి, ...
చెట్టు, కారు డోర్ మధ్య ఇరుక్కుని మహిళ మృతి
October 08, 2020బెంగళూరు: చెట్టు, కారు డోర్ మధ్య ఇరుక్కుని ఒక మహిళ మరణించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. పార్కింగ్ చేసిన కారును నడిపేందుకు నందిని రావు (45) ప్రయత్నించారు. అయితే ఆ కార...
మణిపూర్ మాజీ గవర్నర్, సీబీఐ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య
October 07, 2020సిమ్లా: సీబీఐ మాజీ డైరెక్టర్, నాగాలాండ్ మాజీ గవర్నర్ అశ్వని కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లాలోని తన నివాసంలో బుధవారం ఉరివేసుకుని చనిపోయారు. సిమ్లా పోలీసు సూపరింటెం...
దగ్గును తగ్గించే ఇంటి చిట్కాలు..!
October 07, 2020శీతాకాలంలో అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేసే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి. జలుబుతోపాటు కొందరిని దగ్గు...
సెల్ఫోన్లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ.. బిల్డింగ్ పైనుంచి పడిన పోలీస్
October 07, 2020భువనేశ్వర్: సెల్ఫోన్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఒక పోలీస్ బిల్డింగ్ పై నుంచి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లాలోని చండి...
టిప్పర్ లారీ, ట్రాక్టర్ ఢీ..ఇద్దరు మృతి
October 07, 2020భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరిధిలోని ..గొర్రె పేట వాగు వద్ద టిప్పర్ లారీ, ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ట...
సుద్దాలలో విషాదం..విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
October 07, 2020రాజన్న సిరిసిల్ల/కోనరావుపేట : విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబ్ నగర్...
వైద్యుడి నిర్లక్ష్యం.. తల్లీబిడ్డ మృతి
October 07, 2020న్యూఢిల్లీ : ఓ వైద్యుడి నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు, తల్లి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 27 ఏళ్ల ఓ మహిళకు నె...
అజయ్ దేవగన్ సోదరుడు మృతి
October 06, 2020ముంబై: అజయ్ దేవగన్ కజిన్ బ్రదర్ అనిల్ దేవగన్ (51) మృతిచెందారు. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన చనిపోతారని ఊహించలేద...
హైబీపీ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే
October 06, 2020ప్రపంచంలో అత్యధిక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో హైబీపీ కూడా ఒకటి. ఒత్తిడి, ఆందోళన, గుండె జబ్బులు, మద్యం అధికంగా సేవించడం.. తదితర అనేక కారణాల వల్ల చాల...
కాంగ్రెస్ ఎమ్మెల్యే కైలాష్ చంద్ర మృతి
October 06, 2020జైపూర్ : రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కైలాష్ చంద్ర త్రివేది (65) గుర్గావ్లోని దవాఖానలో మరణించినట్లు కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు మంగళవారం తెలిపా...
హుండీలు కొల్లగొడుతున్న గ్యాంగ్ అరెెస్టు
October 04, 2020అమరావతి : తూర్పుగోదావరి జిల్లా కోనసీమలేని అల్లవరం, అమలాపురంలో మూడు దేవాలయ్యాల్లో హుండీలను కొల్లగొట్టిన ముఠాను ఇంద్రపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇంచార్జి క్రైమ్ డీఎస్పీ భీమారావు ఇంద్రపాలెం ...
కరోనాతో వైసీపీ లీడర్ ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత
October 04, 2020అమరావతి: వైఎస్ ఆర్ సిపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు.నెల రోజుల కిత్రం ద్రోణంరాజు శ్రీనివాస్ కు కరోనా సోకగా చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం ఆయనకు నెగెటివ్&n...
పేద విద్యార్థినికి ప్రకాష్రాజ్ సాయం
October 04, 2020విలక్షణ నటుడు ప్రకాష్రాజ్ సిరిచందన అనే పేద విద్యార్థికి ఉన్నత చదువుల కోసం ఆపన్నహస్తం అందించాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ విద్యార్థినికి అత్యుత్తమ ప్రతిభతో మాంచెస్టర్లోని యూనివర్శిటి ఆఫ్ ...
జార్ఖండ్ మంత్రి అన్సారీ కన్నుమూత..
October 03, 2020రాంచీ : మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి హాజీ హుస్సేన్ అన్సారీ శనివారం రాంచీలోని మేదాంత ఆస్పత్రిలో కన్నుమూశారు. సెప్టెంబర్ 23న కరోనా వైరస్కు పాజిటివ్గా పరీక్షించిన అన్సార...
పోలీసుల కస్టడీ నిందితుడు మృతి...
October 02, 2020అమరావతి: విజయవాడలో పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు మృతి చెందాడు. గతనెల 17న విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో ఆర్టీసీ కార్గో వాహనంలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కార్...
గోదావరిలో పడి వ్యక్తి మృతి
October 01, 2020నిర్మల్ : గోదావరి నదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని బాసర వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన రాజేశ్వర్ (56) ప్రమాదవశాత్తు బాసర వద్ద గోదా...
యూపీలో ఆగని అత్యాచారాలు.. మరో దళిత యువతి మృతి
October 01, 2020లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలో అత్యాచార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. హత్రాస్ ఘటన మరువక ముందే మరో మూడు ఘోరాలు వెలుగు చూశాయి. మరో దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాల...
పులిపిర్ల సమస్యకు సహజ సిద్ధమైన పరిష్కారాలు..!
September 30, 2020హైదరాబాద్ : పులిపిర్లు సమస్య తో బాధ అంత ఇంతా కాదు. శరీరం పై అనేక ప్రాంతాల్లో వస్తుంటాయి. పెద్దగా నొప్పి లేకపోయినా వీటివల్ల ఇబ్బందులు చాలానే ఉన్నాయి. అటువంటి వాటిని సహజంగా లభించే వాటితో సులువుగా నిర...
కువైట్ పాలకుడు షేక్ సబా మృతి
September 30, 2020దుబాయి: దుబాయి పాలకుడు షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా (91) మంగళవారం కన్నుమూశారు. 1990 గల్ఫ్ యుద్ధం తర్వాత ఇరాక్తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పేందుకు, ఇతర ప్రాంతీయ సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొ...
మంచిర్యాల జిల్లాలో విషాదం..విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
September 28, 2020మంచిర్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలంలోని బెజ్జాల గ్రామంలో ఇంట్లో విద్యుత్ రావడం లేదని వైర్లు సవరిస్తున్న క్రమంలో.. విద్యుత్ షాక్ తగిలి బద్రి రవి (35) అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడ...
చిన్నారిని బలిగొన్న కారు
September 28, 2020నిజామాబాద్ సిటీ: వేగంగా దూసుకొచ్చి న కారు ఏడాదిన్నర చిన్నారిని బలిగొంది. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో ఆదివా రం చోటుచేసుకున్నది. నగరంలోని శివమ్ అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనిచేసే మోహన్కు భార్య, ఇద్...
శ్వాసే కాదు.. గుండెపై కరోనా ప్రభావం : కేంద్ర మంత్రి హర్షవర్ధన్
September 27, 2020న్యూఢిల్లీ : కొవిడ్ శ్వాసకోశ వ్యాధి మాత్రమే కాదని.. గుండెతో సహా అనేక ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఈ విషయం ఓ అధ్యయనంలో వెలుగు చ...
స్వల్పంగా తగ్గిన డీజిల్ ధరలు
September 27, 2020న్యూఢిల్లీ: డీజిల్ ధరలు వరుసగా మూడోరోజూ స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ డీజిల్పై 13-14 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో...
ఐషర్ అహ్లువాలియా కన్నుమూత
September 27, 2020న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహిత, ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా భార్య ఐషర్ జడ్జి అహ్లువాలియా (74) కన్నుముశారు. ఆరోగ్య సమస్యలతో గత నెలలో ...
ల్యాబ్లో యాంటీబాడీస్ తయారు : ఇక కరోనా పరారు
September 26, 2020బెర్లిన్ : కరోనా వైరస్ నుంచి మానువులను రక్షించే పనిలో దాదాపు అన్ని దేశాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండగా.. జర్మన్ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేసి ప్రయోగశాలలో ...
ప్రెగ్నెన్సీ టైంలో దురద ఎక్కువగా ఉంటుందా? సహజ పద్దతిలోనే నివారణ
September 26, 2020గర్భం దాల్చిన తర్వాత మహిళలు ఎన్నో సమస్యలకు గురవుతుంటారు. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వస్తేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో కొన్ని సమస్యలు తర్వాత కూడా వెంటాడుతుంటాయి. ముఖ్యంగా ...
గోళ్లలో మట్టిచేరి నొప్పిగా ఉందా? అయితే ఇలా చేయండి!
September 25, 2020పొలం పనులు చేసేవారు ఎక్కువగా బురద, మట్టిలో తిరగాల్సి వస్తుంది. ఆ సమయంలో మట్టి కాళ్ల గోళ్లలోకి చేరి ఫలితంగా నొప్పిని కలిగిస్తుంది. అయితే ఈ సమస్య వీరికే కాదు సిటీల్లో ఉండేవారికి కూడా ఎ...
కరోనాతో అణుశాస్త్రవేత్త శేఖర్ బసు కన్నుమూత
September 25, 2020కోల్కతా: ప్రముఖ అణు శాస్త్రవేత్త, అణుశక్తిసంఘం మాజీ చైర్మన్, పద్మశ్రీ డాక్టర్ శేఖర్ బసు (68) కరోనా కారణంగా గురువారం కన్నుమూశారు. శేఖర్ బసు దేశ తొలి అణుజలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్కు అవసరమైన ...
భార్య మృతి తట్టుకోలేక..
September 24, 2020జయశంకర్ భూపాలపల్లి: వారు అప్పటిదాకా అన్యోన్యంగా జీవించారు. అయితే, భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమె చనిపోయిన అరగంటలోనే భర్త కూడా ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో...
మార్ష్ స్థానంలో హోల్డర్
September 24, 2020దుబాయ్: గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ మొత్తానికి దూరమైన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తీసుకుంది. ఈ విషయ...
ఓటీటీలో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’?
September 23, 2020యువ నటుడు ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలని...
గర్భిణిలు 'నెయ్యి' తినొచ్చా? తింటే ఎంత తినాలి
September 22, 2020గర్భం దాల్చిన తర్వాత మహిళలు ఆచితూచి అడుగు వేయాలి. ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారు నూనె, బటర్లకు బదులుగా నెయ్యినే వాడుతారు. నెయ్యి తింటే మంచిదని ఈ ...
కోవిడ్-19తో రాజస్థాన్ మాజీ మంత్రి జాకియా ఇనామ్ మృతి
September 22, 2020జైపూర్ : కరోనా వైరస్ కారణంగా రాజస్థాన్ మాజీ మంత్రి జాకియా ఇనామ్ మరణించారు. జాకియా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోవిడ్ భారిన పడటంతో చికిత్స నిమిత్తం జైపూర్లోని ఆర్యూహెచ్ఎ...
రాష్ట్రంలో కొత్తగా 1,302 కరోనా కేసులు..
September 21, 2020హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 1,302 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,72,608కి చేరింది...
మరోమారు స్వల్పంగా తగ్గిన డీజిల్ ధర
September 21, 2020న్యూఢిల్లీ: వరుసగా పెరిగిన డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న మెట్రోనగరాల్లో 20 పైసల వరకు తగ్గిన ధరలు, మళ్లీ 14-15 పైసలు దిగివచ్చాయి. రోజువారీ సమీక్షలో భాగంగా డీజిల్ ధరలను...
గుర్రం యాంటీబాడీస్ తో కరోనాకు చికిత్స
September 20, 2020వాషింగ్టన్ : కరోనా వైరస్ కు గురైన మానవులకు గుర్రాలలోని యాంటీబాడీస్ తో చికిత్స చేయడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు సన్నాహాలు పూర్తి చేశారు. ఈ నెలలో 26 మంది వైరస్ కు గురైన రోగులను విచారించనున్నారు. వ్య...
మావోయిస్టు మృతదేహాలు గుర్తింపు.. కొనసాగుతున్న కూంబింగ్
September 20, 2020కొమురంభీం ఆసిఫాబాద్ : గత పదిహేను రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు సిబ్బందికి శనివారం రాత్రి కాగజ్నగర్ మండలం ఈస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని కదంబ అడవుల్లో మావోయిస్టుల...
స్వల్పంగా తగ్గిన డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలో మార్పు లేదు
September 20, 2020న్యూఢిల్లీ: డీజిల్ స్వల్పంగా తగ్గాయి. మెట్రో నగరాల్లో లీటర్ డీజిల్పై 25 పైసలవరకు తగ్గిస్తూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసకున్నాయి. అదేవిధంగా కోల్కతాలో మినహా ఇతర నగరాల్లో పెట్రో...
సరిహద్దుల్లో గర్జించనున్న బోఫోర్స్ హోవిట్జర్లు
September 19, 2020న్యూఢిల్లీ : సరిహద్దుల్లో గర్జించేందుకు బోఫోర్స్ హోవిట్జర్లు సిద్ధమవుతున్నాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో లద్దాఖ్లో వీటిని మోహరించేందుకు అధికారులు నిర్ణయించ...
థైరాయిడ్ సమస్యకు సహజసిద్ధమైన పరిష్కారాలు...
September 19, 2020హైదరాబాద్ : మానవ శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ ప్రధానమైంది. ఇది మన శారీరక ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతితప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్ వంటి...
ఏపీలో పెట్రోల్, డీజిల్పై సెస్ విధింపు
September 18, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు, డీజిల్పై సెస్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జార...
నూతన ఎంపీ.. కరోనాతో మృతి
September 18, 2020బెంగళూరు: కర్ణాటక బీజేపీ నేత, రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన అశోక్ గస్తీ.. కరోనాతో గురువారం మరణించారు. ఈ నెల 2న కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ దవాఖానలో అశోక్ చేరారు. క...
ప్రతి ముగ్గురిలో ఒకరికి యాంటీబాడీస్
September 17, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ముగ్గురిలో ఒకరికి యాంటీబాడీస్ ఉన్నట్లు సెరో (సెరోలాజిక్) సర్వేలో తేలింది. అంటే ఢిల్లీ జనాభాలో దాదాపు 33 శాతం మంది కొవిడ్ -19 బారినపడి కోలుకున్నారని, వ...
ఇంటి చిట్కాలతోనే అస్తమా కంట్రోల్.. లేదంటే కరోనా బారిన పడుతారు!
September 17, 2020అస్తమా అంటే ఆయాసం, ఉబ్బసం అని కూడా అంటారు. దీనిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఈ సమస్య ఉన్నవాళ్లకి మాత్రమే దీని విలువ తెలుసు. శ్వాస సమస్యలు బ్రోన్కైటిస్, ఉబ్బసం వంటి అనేక రకాల పరి...
కరోనాతో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతి
September 17, 2020హైదరాబాద్, సెప్టెంబర్ 16: కరోనాకు చికిత్స తీసుకుంటూ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ (65) బుధవారం మరణించారు. ఆయనకు కరోనా సోకగా చెన్నైలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఆగస్టు 14న చికిత్స కోసం చేరారు. ఈ క...
వికారాబాద్ జిల్లాలో విషాదం.. వాగులో కొట్టుకుపోయి మహిళ మృతి
September 16, 2020వికారాబాద్ : అల్పపీడ ప్రభావంతో రాష్ట్రంలో జోరుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలకు రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. కాగా, జిల్లా అంతటా విస్తార...
బాడీ పెయిన్ ఉన్నప్పుడు ఇలా చేస్తే.. తక్షణమే ఉపశమనం!
September 16, 2020ఎప్పుడూ పనిచేయకుండా ఒకసారిగా పనిచేస్తే బాడీ పెయిన్స్ వస్తాయి. లేదంటే అనారోగ్యానికి గురైనప్పుడు కూడా బాడీ పెయిన్స్ వస్తాయి. దీని నుంచి విముక్తి పొందడానికి పెయిన్ టాబ్లెట్లు వాడుతుంటారు. కానీ...
బావిలో మహిళతో సహా ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలు.. అత్తింటి వారే హతమార్చారా.!
September 15, 2020భరత్పూర్ : మహిళతోపాటు ఆరేండ్లలోపు ఆమె ముగ్గురు పిల్లలు అనుమానాస్పదంగా బావిలో శవాలై తేలారు. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. ఖాన్సూర్జాపూర్ గ్రామానికి చెందిన శారదా దేవి (28)...
విధి నిర్వహణలో విషాదం..గుండె పోటుతో కానిస్టేబుల్ మృతి
September 15, 2020సంగారెడ్డి : విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి పట్టణం సాయినగర్ కాలనీలో చోటుచేసుకున్నది. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న...
మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...
September 15, 2020ముంబై: చమురురంగ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రెండవ రోజు తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ పైన 17 పైసలు, డీజిల్ పైన 22 పైసలు తగ్గింది. దేశ రాజధానిలో రెండు రోజుల్లో పెట్రోల...
కరెంట్ షాక్కు గురై మహిళ మృతి.. అధికారుల నిర్లక్ష్యం వల్లనే!
September 15, 2020వర్షాలు పడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. గాలి, వానకు విద్యుత్ తీగలు నేల మీద పడుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లకపోవడమే బెటర్. ఒకవేళ వెళ్లినా అప్రమత్తంగా ఉండాలి. పవ...
శవాలు తారుమారు చేసిన సిబ్బంది.. ముంబై దవాఖానపై కేసు నమోదు
September 14, 2020ముంబై : మహారాష్ర్టలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. కరోనా కారణంగా వైద్య సిబ్బంది రోగులు, మృతదేహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి తాజా సంఘటనే సాక్ష్యంగా నిలిచింది. వైద్య సిబ...
పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. ఇవి తినిపించాల్సిందే !
September 14, 2020చిన్నారులకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకనే వారికి త్వరగా వ్యాధులు వస్తాయి. ముఖ్యం...
కరోనాతో జానపద కళాకారుడు కొంకాల శంకర్ మృతి
September 14, 2020మహబూబాబాద్ : జానపద కళాకారుడు, సినీనటుడు, గాయకుడు, కొంకాల శంకర్ కరోనా బారిన పడి మృతి చెందారు. జిల్లాలోని కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన శంకర్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. గూ...
ప్రాణం తీసిన బారీకేడ్
September 13, 2020ముంబై : ముంబై గరంలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన ఉన్న బారీకేడ్ మీదపడి యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. క్రాంతినగర్ ఖురాన్కు చెందిన మనోజ్...
కరోనాతో సీపీఐ(ఎం) నేత, మాజీ ఎమ్మెల్యే మృతి
September 13, 2020కోయంబత్తూర్ : తమిళనాడులో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నాయి. సామాన్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మహమ్మారి బారినపడ్డారు. తాజాగా సీపీఐ...
కరోనాతో యువకుడు మృతి.. తోపుడు బండిపై అంత్యక్రియలకు తరలింపు
September 13, 2020పూణె : కరోనా వ్యాధి సోకి ఇంట్లో మరణించిన యువకుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై అంత్యక్రియలకు తరలించిన ఘటన పూణెలోని ఖానాపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఖా...
దిగొస్తున్న ఇంధన ధరలు
September 13, 2020పెట్రోల్పై 13 పైసలు, డీజిల్పై 12 పైసల తగ్గుదలన్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఇంధన ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు శాంతించడంత...
స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
September 12, 2020న్యూఢిల్లీ: వరుసగా పెరుగుతూ పోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు పెట్రో ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశర...
స్వామి అగ్నివేశ్ ఇకలేరు
September 12, 2020ఢిల్లీలో కన్నుమూసిన సామాజిక ఉద్యమ నేత కాలేయ వ్యాధితో కొద్దిరోజులుగా చికిత్స తెలంగాణ ఉద్యమానికి తొలినుంచీ మద్దతు ముఖ్యమంత్ర...
మోకాలి నొప్పులు తగ్గాలంటే ఇవి తినాల్సిందే..
September 11, 2020భారతీయులు నువ్వులను ఎంతోకాలం నుంచి పలు వంటల్లో ఉపయోగిస్తున్నారు. నువ్వుల నుంచి తీసిన నూనెతో అనేక వంటకా...
విద్యుదాఘాతంతో రైతు మృతి
September 09, 2020వరంగల్ రూరల్ : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రోళ్లకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన నిమ్మనాయక్ (55) రోజువారి కార్యాచర...
జింకను మింగిన తర్వత నానాఅవస్థలు పడ్డ కొండచిలువ.. చివరికీ
September 09, 202010 అడుగుల పొడవున్న కొండచిలువకు జింకను మింగడం పెద్ద పనేంకాదు అనుకున్నది. జింకను చూడగానే నోరూరిన కొండచిలువ ఆగలేక మింగేసింది. ఒక్కసారిగా మింగేసేసరికి కొండచిలువకు ఊపిరాడలేదు. అటూ ఇటూ కద...
కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మర వెంకటేశం మృతి
September 09, 2020సిద్దిపేట : కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ చైర్మన్, సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు బొమ్మర వెంకటేశం కరోనాతో మృతి చెందారు. గత వారం రొజుల క్రితం హైదరాబాద్ లోని వాసవి దవాఖానలో చేరి చికిత్స పొందుతున్నారు. ...
గుడ్న్యూస్: భారత్లో త్వరలోనే హెర్డ్ ఇమ్యూనిటీ!
September 08, 2020న్యూ ఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు భారత్ చెక్ చెప్పబోతున్నదా? త్వరలోనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమేనా? దీంతో టీకా వచ్చేలోపు కొవిడ్ వ్యాప్తి కొంతమేర తగ్గనుందా? అంటే నిపుణులు అవుననే సమా...
వోక్స్ వ్యాగన్ సీఈవోతో ఎలాన్ మస్క్ భేటీ
September 05, 2020బెర్లిన్ : వోక్స్వ్యాగన్ సీఈవో హెర్బర్ట్ డైస్తో టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ భేటీ అయ్యారు. వోక్స్ వ్యాగన్ నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ కార్ల గురించి ఎలాన్ మస్క్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. జర్...
బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు : మహిళ మృతి
September 05, 2020హైదరాబాద్ : రాజేంద్ర నగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాఘవేంద్ర కాలనీలో ఆగి ఉన్న బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్పై కూర్చున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగ...
నాలుగున్నరేండ్ల బిడ్డను చంపి తండ్రి ఆత్మహత్య
September 05, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. గణేశ్ అనే ఓ వ్యక్తి తన నాలుగున్నరేండ్ల కూతురును ఉరితీసి చంపి, ఆ తర్వాత తానూ ఉరేసుకున్నాడు. చిత్తూరులోని ఒక ప్రైవేటు లాడ్జ...
దగ్గును త్వరగా తగ్గించే చిట్కాలు..!
September 04, 2020అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేసే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి. జలుబుతోపాటు కొందరిని దగ్గు బాగా ఇబ్బం...
పిల్లల్లో యాంటీబాడీలతోపాటే కరోనా.!
September 04, 2020స్వల్పంగా తగ్గిన డీజిల్ ధర.. స్థిరంగా పెట్రోల్
September 03, 2020న్యూఢిల్లీ: దేశీయ ముడిచమురు కంపెనీలు వాహణదారులకు కాస్త ఉపశమణం కలిగించాయి. గత కొన్నిరోజులుగా పెరుగుతూపోతున్న పెట్రోల్ ధరలను ఈ రోజు పెంచకపోగా, డీజిల్ ధరలను తగ్గించాయి. రోజువారీ సమీ...
కరోనాతో తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అన్న మృతి
September 02, 2020రంగారెడ్డి : తమ్ముడు కరోనాతో చనిపోవడానికి తట్టుకోలేని అన్న గుండెపోటుతో మరణించాడు. ఈ విషాధ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాలా మండటం పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో జరిగింది. తమ గ్రామానికి చెందిన సోదరులు ఇద్...
అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. చెరువులో తేలిన మృతదేహాలు
September 01, 2020భువనేశ్వర్: అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. చెరువులో శవమై తేలారు. ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్లో ఈ ఘటన జరిగింది. డియోగంజ్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు సోమవారం మాయమయ్యారు. దీంతో బాలికల తల్లిదండ్రులు...
దాదా చిరకాల వాంఛ అదే.. కానీ తీరలేదు
September 01, 2020న్యూఢిల్లీ : భారత మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీలో ఐదు దశాబ్దాల పాటు కొనసాగారు. పార్టీలో క్రియాశీలక వ్యక్తిగా ఎదిగిన ఆయన ఇందిరా నుంచి మొదలుకుంటే సోనియా వరకు దాదా నమ్...
జర్నలిస్ట్ నుంచి రాష్ట్రపతి వరకు ప్రణబ్ ప్రస్థానం
August 31, 2020ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రణబ్దా ఇకలేరు. కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ అయిన ముఖర్జీ.. పార్టీలో ఎన్నెన్నో పదవులు అలంకరించారు. పార్టీ ఒడిదుడుకులకు గురవుతున్న సమయంలో గ...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
August 31, 2020న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం చనిపోయారు. ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఈ విషయాన్ని ట్వీట్ చేశ...
103వ ఏట కరోనాతో మృతిచెందిన తొలి మహిళా కార్డియాలజిస్ట్
August 31, 2020న్యూఢిల్లీ: ప్రముఖ హృద్రోగ నిపుణురాలు, దేశంలో తొలి మహిళా కార్డియాలజిస్ట్, ఎన్హెచ్ఐ స్థాపకులు డా. ఎస్ పద్మావతి కరోనాతో మరణించారు. శతాధిత వృద్ధురాలైన పద్మావతి తన 103 ఏట మహమ్మారి వ...
రూ.90కి చేరువలో పెట్రోల్ ధర!
August 30, 2020న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. పన్నెండు రోజులపాటు వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలకు చమురు కంపెనీలు నిన్న విరామం ఇచ్చాయి. మళ్లీ ఈ రోజు లీటర్కు 9 పైసలు పెంచుతూ నిర్ణయం...
గచ్చిబౌలిలో మహిళ అనుమానాస్పద మృతి
August 30, 2020హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ఎన్టీఆర్ నగర్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన ఆ మహిళ ఇంటి సమీపంలోని మరో గదిలో మహిళ విగత జీవిగా పడ...
ప్రముఖ గాయకుడి ఇంట్లో విషాదం..!
August 30, 2020పాపులర్ సింగర్ , ఇండియన్ ఐడల్ రన్నరప్ కారుణ్య ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. మీర్పేట కార్పోరేషన్ బాలాపూర్ చౌరస్తా సమీపంలోని త్రివేణినగర్లో ఉంటు...
‘ద్రోణాచార్య’ అందుకోబోయే వేళ.. గుండెపోటుతో మృతి
August 29, 2020న్యూఢిల్లీ : ప్రముఖ అథ్లెటిక్స్ కోచ్ పురుషోత్తమ్ రాయ్ (79) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. ‘జాతీయ క్రీడా పురస్కారాల కోసం రిహార్సల్స్లో పాల్గొన్న ఆయన గుండెపోట...
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి
August 28, 2020చెన్నై : తమిళనాడు కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ హెచ్ వసంతకుమార్ శుక్రవారం కరోనా బారిన పడి మృతి చెందారు. వసంతకుమార్ అంతకుముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి లోక్సభకు ఎన్నికైన ఆయనకు కరోనా...
ఏపీలో కొత్తగా 10,621 పాజిటివ్ కేసులు
August 27, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా 10,621 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఏపీ వైద్య,...
హాస్పిటల్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి
August 27, 2020హైదరాబాద్: గాంధీ హాస్పిటల్లో విధినిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందారు. 2014 బ్యాచ్కు చెందిన అంపోలు క్రాంతి కుమార్ హైదరాబాద్లోని బోయిన్పల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల...
మరోమారు పెట్రో ధరల పెంపు
August 27, 2020న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా డీజిల్ ధరలను యథాతథంగా ఉంచినప్పటికి, పెట్రోల్ ధరను పెంచుతూ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు నిర్ణయం ...
విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి
August 26, 2020వరంగల్ అర్బన్ : విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. 100 ఫీట్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోవా కర్రలు తీస్తుండగా కరెంట...
కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి
August 26, 2020జగిత్యాల క్రైం : కరోనా వారియర్స్లో పోలీసులు ముందున్నారు.. ఇప్పటికే పలువురు మహమ్మారి బారినపడగా కొందరు కోలుకోగా మరికొందరు మృత్యువాతపడ్డారు. తాజాగా జగిత్యాల అడిషనల్ ఎస్ప...
మహద్ భవనం కూలిన ఘటనలో 15కు చేరిన మృతులు
August 26, 2020ముంబై : మహారాష్ట్రలోని రాయ్గఢ్ మహద్లో ఐదంతుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నాయి. శిథిలాల ను...
పసుపుతో ఇలా చేస్తే థైరాయిడ్ సమస్య తగ్గుతుంది!
August 25, 2020ఈ రోజుల్లో చాలామందిని బాధపెడుతున్న సమస్య థైరాయిడ్. చిన్నవయసులోనే ఈ వ్యాధి బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. థైరాయిడ్ వస్తే కొంతమంది లావెక్కుతారు. మరికొంతమంది సన్నగవుతాయి. దీనికి...
సీనియర్ వీడియో జర్నలిస్టు ప్రకాశ్ మృతి
August 24, 2020మంత్రులు, పలువురు ప్రముఖుల సంతాపంఎంపీ సంతోష్కుమార్, టీ న...
జూలైలో డీజిల్ వినియోగం 12.7శాతం పడిపోయింది... కారణం ఇదే.... !
August 23, 2020ఢిల్లీ : జులై నెలతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో డీజిల్ వినియోగం 12.7శాతం క్షీణించింది. ప్రధానంగా డిమాండ్ పరిమితులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వారాంతపు లాక్డౌన్లు ఇప్పటికీ అనేక ప్రాంతాల్ల...
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
August 23, 2020న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ చమురు ధరల సమీక్షలో భాగంగా ప్రభుత్వంరంగ సంస్థలు పెట్రోల్ ధరలను స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మెట్రో నగరాల్లో పెట్ర...
దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే ఇంటిచిట్కాలివే..
August 22, 2020హైదరాబాద్: వర్షాకాలం, రాబోయే చలికాలం ప్రతిఒక్కరినీ వేధించే సమస్య దగ్గు, జలుబు. ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో వీటిని తగ్గించుకునేందుకు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. అలా అని మెడికల్ షాప...
అతను కెప్టెన్గా ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉండడాన్ని ఎప్పుడూ చూడలేదు : హోల్డింగ్
August 22, 2020రిటైర్డ్ లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనిపై వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మైఖేల్ హోల్డింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 1970లలో వెస్టిండీస్ పేసర్ అయిన హోల్డింగ్ మాట్లాడుతూ ధోని ప్రశాంతమైన మాటలు కొన్ని...
ప్రభాస్పై జపాన్ ప్రజలకి ఎంత ప్రేమంటే..!
August 21, 2020బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సత్తా చాటారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో సినిమా ప్రభాస్ని అభిమానులకి మరింత దగ్గర చేసింది. మన కన్నా కూడా జపాన్లో ప్ర...
ఢిల్లీలో 2వ సీరో సర్వే.. 29 శాతం మందిలో యాంటీబాడీలు
August 20, 2020హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో మూడవ వంత జనాభాలో కరోనా వైరస్ పట్ల యాంటీబాడీలు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో చేపట్టిన రెండవ సీరోలాజికల్ సర్వే ఫలితాలను ఇవాళ ఆ ...
'పూణేలో 50% ప్రజలు కరోనా ప్రతిరోధకాలను కలిగి ఉన్నారు'
August 18, 2020పూణే : పూణేలో 50 శాతం మంది ప్రజలు కరోనాకు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను అభివృద్ధి చేశారని అధికారులు మంగళవారం తెలిపారు. పూణే నగరంలోని కరోనా ఎపిడెమియోలాజికల్ అండ్ సెరోలాజికల్ సర్వే లైన్స్ అనే మొదట...
నది నుంచి రెండు మృతదేహాల వెలికితీత
August 17, 2020గౌహతి: అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. లఖింపూర్ జిల్లాలో 10కి పైగా గ్రామాలు నీట మునిగిపోయాయి. దీంతో పలువురు గల్లంతయ్యారు. కాగా, సింగారా నది ప్రమ...
రెండో రోజు పెట్రోల్ ధరల పెంపు
August 17, 2020న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజు సోమవారం దేశంలో పెట్రోల్ ధరలు పెరిగాయి. దేశ రాజధానిలో 16 పైసలు పెరగ్గా లీటర్ పెట్రోల్ ధర రూ.80.73కు చేరింది. దాదాపు 50 రోజుల తర్వాత ఆద...
నాగర్కర్నూల్ జిల్లాలో దంచి కొడుతున్న వానలు
August 16, 2020నాగర్ కర్నూల్ : అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. జిల్లాలో ఈ రోజు 30.5 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలకు అం...
స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ
August 14, 2020హైదరాబాద్ : ఆరేండ్ల క్రితం నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించడం పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి అనేక సార్లు సీఎం కేస...
ఇదెక్కడి విడ్డూరం.. పిల్లి నాకడంతో మరణించిన మహిళ!
August 13, 2020ఇప్పుడు ప్రతిఒక్కరూ పిల్లినో, కుక్కనో పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నారు. యజమానుల మీద ప్రేమతో అవి నాలుకతో నాకుతుంటాయి. అంతమాత్రం చేత చచ్చిపోతారా. ఇదిగో ఓ మహిళ తను పెంచుకునే పిల్లి నాకడం వ...
చేపల వేటకు వెళ్లి..చెరువులో పడి వ్యక్తి మృతి?
August 13, 2020ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని కొండపర్తి సమీపంలోని గొత్తికోయగూడెంకు చెందిన గంగయ్య చెరువులో పడి గల్లంతయ్యాడు. గంగయ్య అతడి భార్య, మరో ఇద్దరు కలిసి మండల కేంద్రం సమీపంలోని ...
కరోనాతో రిటైర్డ్ ఐఏఎస్ మృతి
August 13, 2020పాట్నా : బీహార్ కేడర్ 1980 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మనోజ్ శ్రీవాస్తవ (65) కరోనా బారినపడగా.. గురువారం పాట్నా ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు...
కరోనాతో పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి
August 12, 2020హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త , మాజీ టీడీపీ నేత పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా తో చనిపోయారు. గత కొన్నిరోజులుగా ఈ మహమ్మారితో పోరాడుతున్న శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందు...
కొండచరియలు విరిగిపడిన ఘటనలో 55కు చేరిన మరణాలు
August 12, 2020ఇడుక్కి: మున్నార్ సమీపంలోని రాజమలలోని పెట్టిముడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బుధవారం మరో మూడు మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికి తీయగా మృతుల సంఖ్య 55కు చేరిం...
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ లోర్నా బీల్ కన్నుమూత
August 11, 2020మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ లోర్నా బీల్ (96) కన్నుమూశారు. ఆస్ట్రేలియా తరఫున ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడిన లోర్నా బీల్.. న్యూజిలాండ్తో 1948 లో వెల్లింగ్టన్ లో జరిగిన మొదటి మహిళల టెస్ట్ మ...
కరోనా వైరస్ తో కన్నుమూసిన కవి
August 11, 2020ఇండోర్ : కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ ప్రముఖ కవి రాహత్ ఇందౌరి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 70 ఏళ్ల రాహత్ ఇందౌరి ఉదయం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే స్వయంగా ట్వీట్ చేశాడు. లక్షలాది మంది హృ...
కరోనాతో సీనియర్ పోలీస్ ఆఫీసర్ మృతి
August 11, 2020హైదరాబాద్ : సీనియర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఒకరు సోమవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ 50 ఏండ్ల డీఎస్పీ 1996లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గ...
ఆ రాష్ట్రం లో పెట్రోల్, డీజిల్పై ఆంక్షలు....ఎందుకంటే ?
August 11, 2020ఐజావ్ల్ : కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్ డౌన్ తో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా నిత్యావసరాల ధరల పై దీని ప్రభావం బాగా కనిపించింది. పెట్రోల్, డీజిల్పై మిజోరాం ప్రభుత్వం పర...
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
August 11, 2020వరంగల్ రూరల్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి వద్ద కరెంట్ మోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదం జరుగడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన నా...
కేఎల్ రాహుల్ అద్భుతమైన వ్యక్తి : వెస్టిండీస్ పేసర్ కాట్రెల్
August 11, 2020ఇండియా క్రికెట్ టీం స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఒక అద్భుతమైన వ్యక్తి అని వెస్టిండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్ అన్నాడు. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ త...
యక్షగాన కళాకారుడు దేవదాసు మృతి
August 11, 2020సిద్దిపేట టౌన్: చిందు యక్షగాన, తెలంగాణ సాం స్కృతిక సారథి కళాకారుడు పిల్లిట్ల దేవదాసు(50) సోమవారం కరోనాతో మరణించారు. ఆయన తండ్రి పదిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో దేవదాసు తీవ్ర మానసిక ఆందోళనకు ...
ప్రియురాలికి విషమిచ్చిన ప్రియుడు, భార్య
August 10, 2020కురుక్షేత్ర : ఓ ప్రియుడు తన భార్యతో కలిసి.. ప్రియురాలికి విషమిచ్చి చంపాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని కురుక్షేత్రలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కురుక్షేత్రలోని భోలి గ్రామ...
తవ్వుతున్నా కొద్ది బయటపడుతున్న మృతదేహాలు!
August 09, 2020ఇడుక్కి : కేరళ రాష్ర్టం ఇడుక్కి రాజమల వద్ద కొండచరియలు విరిగిపడగా తవ్వుతున్నా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఆదివారం మరో 16 మృతదేహాలు వెలికితీయగా మొత్తం మృతుల సంఖ్య 42కు చేరిందని జిల్లా కలెక్టర్ ...
చెరువులో పడి త్రండి, కొడుకుల మృతి
August 09, 2020జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పర్లపల్లి గ్రామానికి చెందిన పుల్యాల ఓదెలు(70) పుల్యాల మధుకర్(24) అనే తండ్రి, కొడుకులు శనివారం సాయంత్రం తమ పాడ...
ఒడిశా జూపార్కులో దుప్పి మృతి!
August 09, 2020భువనేశ్వర్: ఎడతెరపిలేని వర్షాల కారణంగా దేశంలోని వివిధ జంతు ప్రదర్శన శాలలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో అడవి జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే పలు జంతువులు వరదలవల్ల ప...
ముజ్తాబా సేవలకు సలాం
August 09, 202023 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలుస్వచ్ఛంద సంస్థలో వలంటీర్గా విధులు
కరోనా ధాటికి 196 మంది డాక్టర్లు మృతి
August 08, 2020న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా మృతుల సంఖ్య 42 వేలకు పైగా చేరింది. కరోనా బాధితులకు వైద్యం అందించే వైద్యులు కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి ...
మృత్యు గుంతగా మారిన సెప్టిక్ ట్యాంక్.. ఇద్దరు చిన్నారులు బలి
August 07, 2020జగిత్యాల : ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు సెప్టిక్ ట్యాంకు గుంతలో పడి చనిపోయారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని మేడిపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రుతిక(7), అశ్వంత్(5) అనే ఇద్దరు చిన్నారు...
కరోనాతో ఫ్యామిలీ కోర్టు జడ్జి మృతి
August 07, 2020పట్నా: బీహార్లో కరోనాతో మొదటిసారిగా ఓ జడ్డి మరణించారు. పట్నాకు చెందిన హరిశ్చంద్ర శ్రీవాస్తవ (58) ఫ్యామిలీ కోర్టు జడ్డిగా పనిచేస్తున్నారు. కరోనా లక్షణాలు కన్పించడంతో పరీక్షలు చేయి...
పల్లెలో డీజిల్ జిల్
August 07, 2020వ్యవసాయ పనులతో పెరిగిన అమ్మకాలుపట్టణాల్లో సగానికి పడిపోయిన డీజిల్, పెట్రోల్...
నాకు కరోనా లేదు.. అది అసత్య ప్రచారం: లారా
August 06, 2020న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ అని తనపై వస్తున్న పుకార్లను వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియన్ లారా ఖండించారు. తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, నెగెటివ్ వచ్చిందని ప్రకటించారు. సోషల్ ...
రూ.250 కోట్లు ఉంటే ఇంధన లైసెన్సు
August 04, 2020సరళీకృత విధానంపై కేంద్రం వివరణన్యూఢిల్లీ: రిటైల్, బల్క్ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ను అమ్మేందుకు సరళీకృత లైసెన్సును పొందాలనుకొనే సంస్థలు కనీసం రూ.500 కోట్ల నికర...
విండీస్, ఆసీస్ టీ20 సిరీస్ వాయిదా
August 04, 2020మెల్బోర్న్: ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య అక్టోబర్లో జరుగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ వాయిదా పడింది. పొట్టి ప్రపంచకప్నకు ముందు సన్నాహకంగా నిర్వహించాలనుకున్న ఈ సిరీస్ను వాయిదా వేసినట్లు క...
వెస్టిండీస్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ వాయిదా
August 04, 2020మెల్బోర్న్: షెడ్యూల్ ప్రకారం అక్టోబర్లో జరగాల్సిన టీ20 సిరీస్ను వాయిదా వేయడానికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అంగీకరించాయి. ఏకా...
కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి
August 04, 2020భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనా వైరస్ సోకి మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు కుటుంబీకులు కరోనా పర...
విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలి ఇద్దరు మృతి
August 03, 2020అమరావతి : విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. పెదబయలు మండలం కొండ్రు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర అమర్చినట్లు అనుమానాలు వ్యక్త...
రాఖీ పండుగ వేళ విషాదం.. అన్నాచెల్లెలు మృతి
August 03, 2020వనపర్తి : చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి స్టేజీ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాఖీ పండుగ వేళ రోడ్డుప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి చెందారు. బైక్పై వెళ్తున్న వీరిని కొల్లాపూర్ డిపో బస్సు ఢీకొట్టింద...
కరోనా కాటుకు రెండు రోజుల పసిగుడ్డు బలి
August 02, 2020అగర్తలా : దేశంలో కరోనా కోరలు చాచింది. కరోనా కాటుకు రెండు రోజుల పసిపాప బలైంది. ఈ విషాద ఘటన త్రిపురలోని అగర్తలా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూస...
దగ్గు తగ్గాలంటే ఇలా చేయండి
August 02, 2020జలుబుతోపాటు కొందరిని దగ్గు బాగా ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. ఇక
వెస్టిండీస్, శ్రీలంకలో సౌతాఫ్రికా టీమ్ పర్యటన వాయిదా
August 02, 2020జోహాన్నెస్బర్గ్: కరోనా వల్ల దాదాపు అన్ని దేశాల్లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీంతో క్రీడా ఈవెంట్లు, క్రికెట్ టోర్నీలు కూడా వాయిదా పడుతున్నాయి. తాజాగా కరోనా మహమ...
విద్యుత్ బకాయిలపై సీఎం త్వరలోనే నిర్ణయం
July 31, 2020హైదరాబాద్ : రాష్ర్టంలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెల...
అందమైన పాదాల కోసం ఇలా చేయండి...
July 30, 2020హైదరాబాద్: అమ్మాయిలు అందంగా మారడం కోసం ఏ చిట్కాలనైనా వాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. చాలా మంది మహిళలు ముఖానికి పెట్టిన శ్రద్ధ పాదాలపై పెట్టరు. కనుక వాటిని అందంగా మలుచుకోవడానికి ఈ చిట్కాలు ...
డీజిల్పై వ్యాట్ను తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం
July 30, 2020న్యూఢిల్లీ: డీజిల్పై వ్యాట్ను ఢిల్లీ ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు తమ క్యాబినెట్ నిర్ణయించినట్లు ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం తెలిపారు. డీజిల్పై ఉన్న వ్యాట్ను 30 నుం...
అనారోగ్యంతో మాజీ మంత్రి మోహనరావు మృతి
July 30, 2020తూర్పుగోదావరి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు కొప్పన మోహనరావు బుధవారం రాత్రి అనారోగ్యంతో చికిత్సపొందుతూ కాకినాడలో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రె...
ఖమ్మం జిల్లాలో విషాదం..నదిలో పడి వ్యక్తి మృతి
July 29, 2020ఖమ్మం : పశువులు నదిలోకి వెళ్లిన పశువులను తోలుకరావడానికి వెళ్లిన పశువుల కాపరి నదిలో పడి మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం రూరల్ మండలం పొలిశెట్టిగూడెం పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.....
జైళ్లలో చదువులు
July 28, 2020పీవీ నరసింహారావు తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టినపుడు న్యాయశాఖ, జైళ్లు, సమాచార, పౌర సంబంధాల శాఖలను అప్పగించారు. అంతగా ప్రాధాన్యం లేని శాఖలని చాలామంది అనుకొనేవారు. కానీ, తన సంస్కరణలతో జైళ్ల శాఖ ర...
ఇంగ్లాండ్ పేసర్ల జోరు.. వెస్టిండీస్ టాప్ ఆర్డర్ విఫలం
July 28, 2020మాంచెస్టర్: ఇంగ్లాండ్తో నిర్ణయాత్మక మూడో టెస్టులో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఆఖరి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ విజయానికి చేరువలో ఉంది. వర్షం అంతరాయం కలిగించకపోతే సిరీస్...
‘బ్రాడ్ 500వికెట్లు తీస్తాడని ఊహించలేదు’
July 28, 2020లండన్: మరో వికెట్ తీస్తే టెస్టుల్లో 500వికెట్ల అరుదైన ఘనతను ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ సాధించనున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్తో ఇంగ్లండ్ మూడో టెస్టు ఆడుతుండగా.. మంగళ...
సీపీఎల్-2020 పూర్తి షెడ్యూల్ విడుదల
July 28, 2020న్యూఢిల్లీ: ఈ ఏడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) పూర్తి షెడ్యూల్ను వెస్టిండీస్ క్రికెట్ వెల్లడించింది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మొత్తం 33 మ్యాచ్లు జరుగను...
మృతదేహాల దహన వ్యతిరేకులపై కేసు
July 28, 2020పాట్నా: బీహర్ రాష్ట్ర రాజధాని పాట్నాలో కరోనా మృతదేహాల దహనానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా నిరసన తెలిపిన 26 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాట్నాలోని బ్యాంగ్ఘాట్ సమీప నివాసులు తమ...
మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ మృతి
July 28, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎంనాయకుడు మస్కు నర్సింహ (52) కన్నుమూశారు. ఐదురోజుల క్రితం అనారోగ్యంతో ఆయన నిమ్స్లో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ...
ఒక్క బంతీ పడకుండానే
July 27, 2020నాలుగో రోజు ఆట వర్షార్పణం.. నేడు కూడా వర్షం పడే అవకాశంమాంచెస్టర్: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టి...
పది రూపాయల డాక్టర్ ఇక లేరు..
July 27, 2020చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో పది రూపాయల డాక్టర్గా పేరొందిన ప్రముఖ వైద్యుడు సీ మోహన్రెడ్డి (84) ఇక లేరు. శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ ఆయన ఆదివారం మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడ్డ ఆయన క...
కుమార్తె మృతితో .. ఆగిన తండ్రి ఊపిరి..
July 27, 2020కుమారై మరణాన్ని భరించలేక .. ఓ తండ్రి గుండె ఆగింది. ఈ విషాదకరమైన సంఘటన కడప జిల్లాలో జరిగింది. రాయచోటికి చెందిన సుభాన్ గతంలో వీఆర్వోగా విధులు నిర్వహించేవారు సుభాన్ కూతురు ఇటివల అనార్యోంత...
అనాథ మృతదేహాల కోసం లాస్ట్ రైడ్ సర్వీస్ ప్రారంభం
July 27, 2020హైదరాబాద్ : కరోనాతో చనిపోయిన అనాథ మృతదేహాల తరలింపునకు లాస్ట్ రైడ్ సర్వీస్ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సోమవారం ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా సర్వ్ ద నీడీ నిర్వాహకులు ఈ సర్వ...
ఇదేం పాడుబుద్ధి.. లోదుస్తులు చింపేసి వికృతానందం
July 27, 2020భోపాల్ : ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పాడుబుద్ధి ఉంటుంది. వీడికి ఏం రోగమో తెలియదు కానీ.. అమ్మాయిల లోదుస్తులు కనిపిస్తే చాలు.. అక్కడికి పరుగెత్తుతాడు. వాటిని దొంగిలించే దాకా అతడికి మనసు ఆగదు. దొంగిలించ...
విండీస్ ఢమాల్..ఇంగ్లాండ్కు భారీ ఆధిక్యం
July 26, 2020మాంచెస్టర్: వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ పట్టు బిగించింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే నిర్ణయాత్మక టెస్టులో విండీస్ కష్టాల్లో పడింది. ఆతిథ్య బౌలర్ల ధాటికి విండీస్&nb...
గొర్రుకు విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి
July 26, 2020ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో విషాదం నెలకొంది. పొలంలో వరి నాటు వేసేందుకు ఆదివారం ఉదయం ఓ రైతు నాగలి(గొర్రు)ని తీసుకెళ్తుండగా.. ప్రమాదవశాత్తు అది విద్యుత్ తీగలకు తగిలింది. ...
ఇంగ్లండ్ గుప్పిట్లో..
July 25, 2020తొలి ఇన్నింగ్స్లో 369.. వెస్టిండీస్ 137/6మాంచెస్టర్: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ కష్టాల్లో పడింది...
ENGvWI:ఇంగ్లాండ్ 369 ఆలౌట్
July 25, 2020మాంచెస్టర్: వెస్టిండీస్తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. ఓలీ పోప్(91), జోస్ బట్లర్(67), రోరీ బర్న్స్(57), స్టవర్ట్ బ్రాడ్(62) అర్ధ...
కీమర్ రోచ్ అరుదైన రికార్డు
July 25, 2020న్యూఢిల్లీ: వెస్టిండీస్ బౌలర్ కీమర్ రోచ్ అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన విండీస్ బౌలర్ల జాబితాలో రోచ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. గత మూడు ఇన్నింగ్స్ల్లో రోచ్ ఏడ...
దగ్గు, జలుబు తగ్గాలంటే ఇలా చేయండి
July 24, 2020మనం చేసుకునే వంటల్లో అల్లంను వేయడం వల్ల వాటికి చక్కని రుచి వస్తుంది. అయితే కేవలం రుచికే కాదు, ఔషధ గుణా...
‘డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి’
July 24, 2020చెన్నై : డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని తమిళనాడు లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యశ్ యువరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీజిల్ ధర పెంపును నిరసిస్తూ ఆ రాష్ట్ర లారీ యజమానుల స...
తుదిపోరులో గెలుపెవరిదో!
July 24, 2020ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య నేటి నుంచి నిర్ణయాత్మక మూడో టెస్టు మ్...
జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉండాలంటే పసుపు వాడండి! అదేంటీ..?
July 23, 2020పసిపిల్లలకు చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలిగించేందుకు పసుపు వాడుతారు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు అందాన్ని రెట్టింపు చేస్తుంది. మరి రోమాలను తొలగించేందుకు వాడే పసుపుతో జుట్టును ఎలా...
జోఫ్రా ఆర్చర్ ఈజ్ బ్యాక్...
July 23, 2020మాంచెస్టర్: వెస్టిండీస్తో మూడో టెస్టుకు ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. బయో సెక్యూర్ నిబంధనలను ఉల్లంఘించడంతో గత వారం జరిగిన రెండో టెస్టుల...
ఐసీయూలో కరోనా రోగి మృతి.. అంబులెన్స్ కు నిప్పు
July 23, 2020బెంగళూరు : కరోనా సోకిన ఓ వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక బెళగావిలోని బీమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తిని బీమ్స్ ఆస్పత్రికి ...
మాస్క్ లేదని లాఠీ దెబ్బలు
July 23, 2020ఏపీ ప్రకాశం జిల్లాలో యువకుడి మృతిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీలోని ప్రకాశం జిల్లాలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ...
దంతాలు పుచ్చిపోవడానికి గల కారణాలివే..!
July 22, 2020ఏ నొప్పినైనా భరించవచ్చు గాని పళ్లు పుచ్చితే ఆ నొప్పి వర్ణణాతీతం. ఇది చెప్పేవాళ్ల కన్నా భరించేవాళ్లకే బాగా తెలుసు. రాత్రి సమయంలో పడుకునేటప్పుడు బ్రష్ చేయకుండా పడుకుంటే పళ్లు పుచ్చిప...
‘18 కోట్ల మందిలో యాంటీబాడీలు’
July 22, 2020న్యూ ఢిల్లీ : కరోనావైరస్కు వ్యతిరేకంగా దేశంలో దాదాపు 18 కోట్ల మంది ఇప్పటికే ప్రతిరోధకాలు (యాంటీబాడీస్)ను కలిగి ఉన్నారని థైరోకేర్ సంస్థ తెలియజేసింది. ఈ సంస్థ సుమారు 600 నియోజకవర్గాల్లో 60,000 మంద...
మూడో టెస్టుకు ఆర్చర్
July 22, 2020మాంచెస్టర్: వెస్టిండీస్తో ఈ నెల 24 నుంచి జరుగనున్న నిర్ణయాత్మక మూడో టెస్టుకు ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ అందుబాటులోకి వచ్చాడు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అతడు జట్టు...
పేలుడు పదార్థం తినబోయి గాయాలతో చనిపోయిన ఆవు
July 21, 2020బెంగళూరు: ఒక ఆవు పొరపాటున పేలుడు పదార్థం తినబోగా అది పేలింది. దీంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది. కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. హెచ్డీ కోటి ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద అడవి పందులన...
ప్రముఖ ఒడియా నటుడు బిజయ్ మొహంతి కన్నుమూత
July 21, 2020భువనేశ్వర్ : ప్రముఖ ఒడియా నటుడు బిజయ్ మొహంతి(70) సోమవారం కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం మృతిచెందారు. ఒడిశా రాష్ర్ట సీఎం నవ...
వెస్టిండీస్పై ఇంగ్లండ్ అద్భుత విజయం
July 21, 2020ఆల్రౌండ్ ప్రదర్శనతో విజృంభణ సిరీస్ నిలబెట్టుకున్న ఆతిథ్య జట్టు మాంచెస్టర్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ క్రీడాభిమానులు సంబురడేలా.....
వైద్యుల నిర్లక్ష్యంతోనే యాదయ్య మృతి .. అబద్ధం
July 21, 2020నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ వార్డ్లో ఆక్సిజన్ అందక వేములపల్లి మండలం సల్కునూర్కు చెందిన వ్యక్తి చనిపోయారు. ఈ నెల 18న ఉదయం దవాఖానలో చేరగా, నమూనాలను సేకరించి టెస్టుకు పంపించారు. అతను చేరినప్...
ఇంగ్లండ్ విజయానికి రెండు వికెట్లు..
July 20, 2020మాంచెస్టర్: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. వర్షం కారణంగా ఒక రోజు ఆట పూర్తిగా రద్దైనా.. అనేక మలుపులు తీసుకున్న మ్యాచ్ చివర...
కష్టాల్లో కరీబియన్లు
July 20, 2020మాంచెస్టర్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు కష్టాల్లో పడింది. 312 పరుగుల విజయ లక్ష్యంతో చివరి రోజు బరిలో దిగిన హోల్డర్ సేన.. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది...
స్టోక్స్ అర్ధశతకం.. విండీస్ విజయలక్ష్యం 312 పరుగులు
July 20, 2020మాంచెస్టర్ : మాంచెస్టర్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్కు 312 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐదోరోజు ఇంగ్లాండ్ తన రెండో ఇన్సింగ్స్ను 129/3 వద్ద డిక్లేర్ చేసింది. బెన్ స్...
వెస్టిండీస్ టార్గెట్ 312
July 20, 2020మాంచెస్టర్: తొలి టెస్టులో ఓటమి పాలై సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడిన ఇంగ్లండ్ జట్టు.. రెండో టెస్టులో విజయం సాధించాలని పట్టుదలగా కనిపిస్తున్నది. భీకర ఫామ్లో ఉన్న స్టార్ ఆల్రౌండర...
నస'దగ్గు' ఎంతకీ వదలట్లేదా? ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం!
July 20, 2020వర్షాకాలం మొదలైందంటే చాలు జలుబు, దగ్గుతో పోరాడుతుంటారు. దగ్గులో రకాలు కూడా ఉంటాయి. పగలంతా బాగుండి రాత్రి పడుకున్నప్పుడు దగ్గు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటికి సిరప్లు, టాబ్లెట్స్ వేసుక...
మళ్లీ పెరిగిన డీజిల్ ధర..
July 20, 2020న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా భయం.. మరో వైపు డీజిల్ బాదుడుతో సామాన్యులు హడలిపోతున్నారు. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర ఎక్కువవుతుండటంతో ...
బంతికి ఉమ్మి రాసిన క్రికెటర్.. శానిటైజ్ చేసిన అంపైర్లు
July 20, 2020హైదరాబాద్: వెస్టిండీస్తో మాంచెస్టర్లో జరుగుతున్న రెండవ టెస్టులో ఇంగ్లండ్ క్రికెటర్ డామ్ సిబ్లే పొరపాటును బంతికి ఉమ్మి అంటించాడు. ఆట నాలుగవ రోజున ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. సిబ్లే అను...
రసకందాయంలో రెండో టెస్టు
July 20, 2020వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 287 ఆలౌట్విజృంభించిన ఇంగ్లిష్ పేసర్లు బ్రాడ్, వోక్స్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 37/2.. మాంచెస్టర్: ఇంగ్లండ్, వ...
అల్లం రసంతో తలనొప్పి మటుమాయం.. అదెలా?
July 19, 2020ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆందోళన.. వంటి అనేక కారణాల వల్ల మనకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది. దీంతో ...
మూడో రోజు వర్షార్పణం
July 19, 2020మాంచెస్టర్: ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు మూడో రోజు వర్షం కారణంగా రద్దయింది. శనివారం ఎడతెరిపిలేని వానతో మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ...
సబ్జాగింజలతో తలనొప్పి హుష్ కాకి! ఎలాగంటే..?
July 18, 2020ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి తలనొప్పి పక్కాగా ఉంటుంది. ఆ సమయంలో దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి మార్కెట్లో దొరికే టాబ్లెట్స్ తీసుకొని మింగేస్తుంటారు. అలా ఇంగ్లిష్ మందులు మింగడం అంత మంచిది కా...
డీజిల్ మరింత ప్రియం.. రూ.81.58కు చేరిన ధర
July 18, 2020న్యూఢిల్లీ: డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రవాణా రంగంలో అత్యధికంగా ఉపయోగించే డీజిల్పై చమురు కంపెనీలు ప్రతిరోజు ఎంతో కొంత వడ్డిస్తూ వస్తున్నాయి. రోజువారి ధరల సమీక్షలో భాగంగా లీటర్ డీజిల్పై 17 ప...
సలాం స్టోక్స్
July 18, 2020తొలి టెస్టులో ఓటమితో దెబ్బతిన్న సింహంలా ఉన్న ఇంగ్లండ్.. మాంచెస్టర్లో జూలు విదిల్చింది. స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ భారీ శతకానికి.. సిబ్లే సమయోచిత సెంచరీ తోడు కావడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్...
హోల్డర్ తెలివైన పని చేశాడు: సచిన్
July 16, 2020ముంబై: వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి ప్రశంసించాడు. మాంచెస్టర్ పిచ్ తేమగా ఉన్నట్టు గమనించిన అతడు.. త్వరగా స్పిన్నర్...
కడుపు ఉబ్బరానికి చెక్ పెట్టండిలా..
July 16, 2020హైరదాబాద్ : కరోనా మహమ్మారి ప్రస్తుతం అందరినీ ఇంటికే పరిమితం చేసింది. కదలలికలను సైతం తగ్గించింది. కానీ తగినంత వ్యాయామం చేయకపోవడం వల్ల కొందరిలో కడుపు ఉబ్బినట్లు అనిపిస్...
బయో సెక్యూర్ రూల్స్ బ్రేక్..టీమ్ నుంచి ఔట్
July 16, 2020మాంచెస్టర్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ను బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్లో ఆటగాళ్లు...
‘ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణమదే’
July 16, 2020కోల్కతా: వెస్టిండీస్పై సొంతగడ్డపై ఇంగ్లండ్ తొలి టెస్టు ఓడిపోయేందుకు సరైన జట్టును ఎంపిక చేసుకోకపోవడమే ప్రధాన కారణమని ఇంగ్లిష్ జట్టు మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడ...
ఆ ఇద్దరికి విశ్రాంతి.. బ్రాడ్కు చోటు
July 16, 2020మాంచెస్టర్: ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా నేటి నుంచి ఇంగ్లండ్ – వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు జరుగనుంది. తొలి టెస్టులో భంగపడ్డ ఆతిథ్య ఇంగ్లిష్ జట్టు ఈ మ్యాచ్కు మార్పులతో బరిలోకి ...
రెండో పోరుకు రెడీ
July 16, 2020మధ్యాహ్నం 3.30 గం. నుంచి సోనీ సిక్స్లోక్రికెట్ మ్యాచ్లు లేక క్రీడాలోకం బేజారవుతున్న సమయంలో మొదలై...
ఎద్దుల బండి బోల్తా : మూడేళ్ల బాలుడు మృతి
July 15, 2020కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఎద్దుల బండి బోల్తా పడడంతో.. దానిపై ప్రయాణిస్తున్న ఓ మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన చింతలమానేపల్లి మండలంలోని కర్జేల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంద...
‘స్టోక్స్ నన్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు’
July 15, 2020మాంచెస్టర్: ఇంగ్లండ్తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ బ్యాట్స్మన్ బ్లాక్వుడ్ 95పరుగులతో అదరగొట్టాడు. ఆతిథ్య జట్టుపై విండీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలువడంలో ప్రధ...
బైక్ ను ఢీకొట్టిన ట్రక్కు : యువకుడు మృతి
July 15, 2020మేడ్చల్ : కీసరకు సమీపంలోని నాగారంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న యువకుడిని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న యువకుడు ప్రా...
ఇంగ్లండ్ సారథి జో రూట్ వచ్చేశాడు
July 15, 2020రేపటి నుంచి ఇంగ్లండ్ - వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు
మళ్లీ పెరిగిన డీజిల్ ధరలు
July 15, 2020న్యూఢిల్లీ: డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, డీజిల్పై 13 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.81...
ర్యాంకింగ్స్లోనూ హోల్డర్ సత్తా
July 14, 2020దుబాయ్: వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ టెస్టు ర్యాంకింగ్స్లో సత్తాచాటాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ఆరు సహా మొత్తం ఏడు వికెట్లు పడగొట్టిన అతడు టెస్టు బ...
ప్రసవానంతరం భార్య మరణం.. తట్టుకోలేక భర్త కూడా..
July 14, 2020విశాఖపట్టణం : వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతుల ప్రేమకు ప్రతిరూపంగా పండంటి బిడ్డ జన్మించాడు. కానీ ప్రసవానంతరం ఫిట్...
వేధింపులు తాళలేక.. మహిళ నిప్పంటించుకుంది
July 14, 2020హైదరాబాద్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కే సంతోష్ కుమార్ అనే వ్...
కరోనాతో డిప్యూటీ కలెక్టర్ మృతి
July 14, 2020కోల్ కతా : పశ్చిమ బెంగాల్ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. హుగ్లీ జిల్లాలోని చందన్ నగర్ సబ్ డివిజన్ కు చెందిన డిప్యూటీ కలెక్టర్ దేబ్ దత్తా రాయ్(38) కరోనాతో మృతి చెందారు. ఈ నెల మ...
చికిత్స చేసిన చేతులతోనే చివరి మజిలీకి చేర్చి..
July 14, 2020పెద్దపల్లిలో కరోనా సోకిన రోగి మృతిమృతదేహం తరలింపునకు మున్స...
నా కెప్టెన్సీలో ఆరోజే అత్యుత్తమం వెస్టెండీస్ సారథి జేసన్ హోల్డర్
July 14, 2020సౌతాంప్టన్: ఇంగ్లండ్పై తొలి టెస్టులో విజయం సాధించడంపై తమ జట్టు ఆటగాళ్లను వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ప్రశంసించాడు. ఈ టెస్టు నాలుగో రోజు తమ ప్లేయర్ల ఆట.. తన కెప్టెన్సీ హయాంలోనే అత్యుత్త...
మరుజన్మలో ప్రేమను పొందుతా..
July 13, 2020బాలీవుడ్ కథానాయిక, మోడల్ దివ్య చౌక్సే (29) క్యాన్సర్తో సోమవారం ముంబయిలో కన్నుమూసింది. ఆరో గ్యం విషమించడంతో ఆమె ఆసుప్రతిలోనే తుదిశ్వాస విడిచింది. మరణానికి ముందు ఇన్స్టాగ్రామ్లో ఆమె ...
రాక్ - రోల్ లెజెండ్ ఎల్విస్ ప్రెస్లీ ఏకైక మనవడు మృతి..
July 13, 2020న్యూయార్క్: రాక్ రోల్ లెజెండ్ ఎల్విస్ ప్రెస్లీ యొక్క ఏకైక మనవడు ఆదివారం మరణించాడు, అతని తల్లి లిసా మేరీ ప్రెస్లీ మేనేజర్ ధృవీకరించారు, స్థానిక మీడియా ఈ మరణాన్ని ఆత్మహత్యగా నివేదించింది. బెంజమిన్...
కెప్టెన్సీ నా ఆటతీరుపై ప్రభావం చూపలేదు.. : బెన్ స్టోక్స్
July 13, 2020సౌతాంప్టన్: కెప్టెన్సీ తన ఆటతీరుపై ప్రభావం చూప లేదని ఇంగ్లాడ్ జట్టు కెప్టెన్ బెన్స్టోక్స్ తెలిపారు. వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ తొలి టెస్టును కోల్పోయింది. తొలి టెస్...
విండీస్ విజయం.. ప్రశంసించిన సచిన్, కోహ్లి
July 13, 2020హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో తీవ్ర ఆంక్షల నడుమ ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగు వికెట్ల తేడాతో నెగ్గిన విండీస్పై ప్రశంసలు ...
మద్యం మత్తులో డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి
July 13, 2020ఖమ్మం : మద్యం మత్తులో డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా ఖానాపురంలోని యూపీహెచ్ కాలనీలో చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన మల్లెపల్లి రవి(40) ఫుల్గా మద్య...
170 పరుగుల ఆధిక్యం సాధించిన స్టోక్స్ సేన
July 12, 2020ఇంగ్లండ్ 284/8 సౌతాంప్టన్: మొదటి ఇన్నింగ్స్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఇంగ్లండ్ బ్యాట్స్మెన్.. రెండో ఇన్నింగ్స్లో...
ENGvWI: నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్
July 11, 2020సౌతాంప్టన్: వెస్టిండీస్తో తొలి టెస్టులో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతున్నది. రెండో ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు ప్రత్యర్థి బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్నది. డొమినిక్ సిబ్లే(50: 164 బంతుల్లో 4ఫోర్లు) అర...
ENGvWI : 16 ఓవర్లలో 17 పరుగులే
July 11, 2020సౌతాంప్టన్: వెస్టిండీస్తో తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఆచితూచి ఆడుతున్నారు. కరీబియన్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇంగ్లీష్ ఆటగాళ్లు ఇబ్బందిపడుతున్నారు. రెండో ఇన్నింగ్స్లోనూ బంత...
టెస్టుల్లో బెన్స్టోక్స్ మరో రికార్డు
July 11, 2020సౌతాంప్టన్: వెస్టిండీస్తో తొలి టెస్టులో ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్లో ఆల్రౌండర్ స్టోక్స్( 4/49) అద్భుతంగా బౌలింగ్...
హోండా ‘సివిక్’ డీజిల్ వేరియంట్ ఫీచర్స్
July 11, 2020ఢిల్లీ: హోండా కార్స్ ఇండియా మరో నయా కారును ఇటీవల భారత విపణిలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బీఎస్ 6 ప్రమాణాలతో ‘సివిక్’ డీజిల్ వేరియంట్ను విడుదల చేసి డీజిల్ కార్లపై ఉన్న నిబద్ధతను చాటిచెప్పింది...
వెస్టిండీస్దే పైచేయి
July 11, 2020తొలి ఇన్నింగ్స్ 318 ఆలౌట్బ్రాత్వైట్, డౌరిచ్ అర్ధశతకాలుఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 15/0విండీస్ పేసర్లు విజృంభించిన చోట ఇంగ్లండ్ బౌలర్లు చేష్టలుడిగి&nbs...
లంచ్ బ్రేక్..విండీస్ 159/3
July 10, 2020సౌతాంప్టన్: ఆతిథ్య ఇంగ్లాండ్తో తొలి టెస్టులో వెస్టిండీస్ టీమ్ అద్భుతంగా రాణిస్తున్నది. ఇంగ్లీష్ జట్టును తొలి ఇన్నింగ్స్లో 204 పరుగులకే కుప్పకూల్చి పైచేయి సాధించిన విండీస్ బ...
విజయ్ దేవరకొండ సోదరుడి మూవీ ప్రకటన వచ్చేసింది
July 10, 2020టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ట్రాజిక్ పీరియాడిక్ లవ్ డ్రామా దొరసాని చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో రాజశేఖర్ కూతురు శివాత్...
హోల్డర్ సిక్సర్
July 10, 20206వికెట్లతో విజృంభణ.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 204 ఆలౌట్లైవ్ మ్యాచ్ చూడాలని చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న అ...
ఇంగ్లండ్, వెస్టిండీస్ టెస్టుకు వర్షం అడ్డంకి
July 09, 202017 ఓవర్లకే పరిమితమైన ఆట కోట్లాది మంది అభిమానుల క్రీడ క్రికెట్ మళ్లీ మొదలైంది. కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజులు నిలిచిపోయిన ఆట సరికొత్త రూపంలో మన ముందుకొచ్చింది. ని...
ఇంట్లో విద్యార్థులు యాప్లో క్లాసులు
July 08, 2020కొవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు విద్యార్థులపై భారం వద్దని విద్యావేత్తల సూచన కరోనా విజృంభిస్తున్న వేళ ప్రస్తుత విద్యా సంవత్సరంపై ...
నేచురల్ రెమెడీస్ తో బీపీ తగ్గించుకోవడం ఎలా..?
July 08, 2020హైదరాబాద్ : హైబ్లడ్ ప్రెజర్ (బీపీ )కు కారణాలు, అనేక రకాలున్నాయి. హైబ్లడ్ ప్రెజర్ ఉప్పు ఎక్కువ తినడం, ఆల్కహాల్ తీసుకోవడం, స్ట్రెస్ ఫుల్ లైఫ్ , వ్యాయామం లేకపోపవడం, ఇవన్నీ హైబ్లడ్ ప్రెజర్ కు ఒక విధమైన...
నేడే ఆరంభం
July 08, 2020ఇంగ్లండ్, వెస్టిండీస్ సిరీస్తో క్రికెట్ షురూబయోసెక్యూర్ వాతావరణంలో పోరు
విండీస్ ఐదు రోజులు నిలువలేదు: లారా
July 08, 2020లండన్: ఇంగ్లండ్తో మూడు టెస్టుల సిరీస్లో వెస్టిండీస్ జట్టు ఐదు రోజుల పాటు ఆట కొనసాగించలేదని విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. నాలుగు రోజుల మ్యాచ్లాగే భావించి విండీస్ ఆడాలని మంగళ...
తెలంగాణలో కొత్తగా 1831 కరోనా కేసులు
July 06, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం 1831 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 1419 కేసులున్నాయి. ఇప్...
కరోనాతో ఉత్తమ డాక్టర్ మృతి
July 06, 2020మాస్కో : కరోనాకు కాదెవ్వరు అతీతులు. కరోనాతో సామాన్య జనం మృత్యువాత పడుతుంటే వారికి వైద్యం అందజేసిన డాక్టర్లు కూడా ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తున్నారు. తాజాగా రష్యాకు చెందిన సీనియర్ వైద్యురాలు ఒకరు ...
జూపార్క్లో పెద్దపులి కదంబ మృతి
July 06, 2020చార్మినార్: హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్లో ‘కదంబ’ అనే 11 ఏండ్ల పెద్దపులి అనారోగ్యంతో మృతిచెందింది. రాయల్ బెంగాల్ టైగర్ జాతికి చెందిన ఈ పులిని 2011లో జంతుమార్పిడి విధానంలో కర్ణాటక జూ...
హైదరాబాద్ జూపార్క్లోని బెంగాల్ టైగర్ కదంబ మృతి
July 05, 2020హైదరాబాద్ : హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ (ఎన్జెడ్పీ)లోని రాయల్ బెంగాల్ పులి మృతి చెందింది. కదంబ అనే 11 ఏళ్ల మగ పులి శనివారం రాత్రి గుండె వైఫల్యంతో మృత...
కరోనాతో మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్ మృతి
July 05, 2020న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్ (70)కరోనా బారినపడి చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఓ ప్రైవేటు దవాఖానలో ఆదివార...
హైదరాబాద్ జూలో రాయల్ బెంగాల్ టైగర్ మృతి
July 05, 2020హైదరాబాద్: నెహ్రూ జవలాజికల్ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ కదంబ శనివారం రాత్రి మరణించింది. దీని వయసు 11 సంవత్సరాలు. ఈ మగ పులికి ఎలాంటి అరోగ్య సమస్యలు కనిపించలేదని, అయితే గత కొన్ని రోజులుగా ఆహారం ముట...
కరోనాతో నిర్మాత పోకూరి రామారావు కన్నుమూత
July 05, 2020దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామాన్యులు మొదలుకొని వివిధరంగాల్లోని ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు (64) కరోనాతో మృతిచెందడం పరిశ్...
కరోనాతో ఇస్కాన్ చీఫ్ గురుభక్తిచారు స్వామి కన్నుమూత
July 04, 2020వాషింగ్టన్ : ఇస్కాన్ (ఇంటర్నేషనల్ కృష్ణ ఎమోషనల్ అసోసియేషన్) అధిపతి భక్తిచారు మహారాజ్ శనివారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. స్వామీజి కరోనా వైరస్ బారిన పడి ఫ్లోరిడాలో చికిత్స పొందుతున్నాడు. భక్తిచార...
వైద్యం అందక.. కుమారుడి కళ్లెదుటే తల్లి చనిపోయింది.. వీడియో
July 04, 2020లక్నో : ఇది హృదయవిదారక ఘటన.. తల్లి అనారోగ్యానికి గురైంది.. ఆస్పత్రికి తీసుకెళ్లాడు.. కానీ అక్కడ ఎవరూ లేరు.. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అని నోరు పోయేలా మొత్తుకున్న ఎవరూ స్పందించలేదు. చివర...
విండీస్తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఎంపిక
July 04, 2020లండన్: వెస్టిండీస్తో తొలి టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లాండ్ నేషనల్ క్రికెట్ సెలక్టర్లు శనివారం ప్రకటించారు. మరో తొమ్మిది మందిని టెస్టు రిజర్వ్ ఆటగాళ్ల కింద ఎంపిక చేశారు. ఇ...
గుండెపోటుతో కన్నుమూత
July 03, 2020సుప్రసిద్ధ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్(71)గుండెపోటుతో శుక్రవారం ఉదయం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆసుపత్రిలో...
నీటి సంపులో పడి చిన్నారి మృతి
July 03, 2020శంషాబాద్ : నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హుడా కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెంది...
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు విండీస్ జట్టిదే..
July 03, 2020సౌతాంప్టన్: కరోనా కారణంగా నాలుగు నెలలుగా నిలిచిపోయిన క్రికెట్ ఎట్టకేలకు ఇంగ్లాండ్లో మొదలైంది. వెస్టిండీస్తో మూడు టెస్టుల సిరీస్ కోసం సన్నద్ధమయ్యేందుకు ఇంగ్లాండ్ జట్టు రెండు టీమ్...
విండీస్ దిగ్గజం వీక్స్ మృతి
July 03, 2020వరుసగా ఐదు శతకాల రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే బ్రిడ్జ్టౌన్: వెస్టిండీస్ తొలితరం క్రికెట్ దిగ్గజం ఎవర...
వెస్టిండీస్ లెజండరీ క్రికెటర్ వీక్స్ కన్నుమూత
July 02, 2020లండన్: వెస్టిండీస్ లెజండరీ బ్యాట్స్మన్ సర్ ఎవర్టన్ వీక్స్(95) బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల విండీస్ క్రికెట్ బోర్డుతో పాటు పలు దేశాల క్రికెట్ బోర్డులు, క్రికెటర్లు సంతాపం...
రైలు పట్టాలపై మూడు మృతదేహాలు
July 02, 2020న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ప్రమాదమే జరిగిందో.. ఆత్మహత్యకు పాల్పడ్డారో గానీ రైలు పట్టాలపై గురువారం ఉదయం మూడు మృతదేహాలు పడిఉన్నాయి. ఆ మృతదేహాల పక్కనే స్వల్ప గాయాలతో మరో ...
పాల్ వాకర్ ను విన్ డీజిల్ ఒప్పించాడట
July 01, 2020తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు హాలీవుడ్ స్టార్ పాల్ వాకర్. ఎంతోమంది ప్రేక్షకులను అలరించాల్సిన ఈ నటుడు అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంల...
గురక సమస్యకు గుడ్ బాయ్ చెప్పండిలా...
June 30, 2020హైదరాబాద్ : గురక ఇతరులకు చిరాకు తెప్పించడమే కాదు. భయాందోళనలకు గురిచేస్తుంటాయి. ఇప్పటికే కొన్ని పాశ్చాత్య దేశాల్లో మొగుడి గురక తట్టుకోలేక విడాకులకై కోర్టులకు వెళ్లిన వాళ్ళూ ఉన్నారంటే ఆశ్...
ఇంగ్లాండ్ కెప్టెన్గా బెన్ స్టోక్స్!
June 30, 2020లండన్: స్వదేశంలో వెస్టిండీస్తో ఆరంభమయ్యే తొలి టెస్టుకు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ దూరంకానున్నాడు. తన భార్య ప్రసవించే అవకాశం ఉండటంతో రూట్ జట్టును వీడనున్నాడు. రూట్ స్థానంలో సీనియర...
‘బ్లాక్ లివ్స్ మ్యాటర్'తో బరిలోకి విండీస్
June 30, 2020మాంచెస్టర్: వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో వెస్టిండీస్ క్రికెటర్లు పాలుపంచుకోబోతున్నారు. అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యాంనంతరం చాలా దేశాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్...
3 వారాల్లో 22వ సారి.. డీజిల్ ధర కొత్త రికార్డు
June 29, 2020హైదరాబాద్: డీజిల్ ధరలు కొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ కూడా ఇంధన ధరలను పెంచారు.గత మూడు వారాల్లో డీజిల్ ధర పెరగడం ఇది 22వ సారి. దీంతో లీటరు డీజిల్పై రూ.11.14 పైసలు పెరిగాయి. సోమవా...
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
June 29, 2020న్యూఢిల్లీ: ఒక్క రోజు విరామంత తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ నెల 7 నుంచి 22 రోజులపాటు కొనసాగిన పెట్రో ధరల పెంపునకు దేశీయ చమురు కంపెనీలు ఆదివారం కాస్త విరామం ఇచ్చాయి. అయితే మళ్లీ ఈ...
పెళ్లితంతు మధ్యలోనే వధువు మృతి.. ఒంటరిగా ఇంటికి తిరొగొచ్చిన వరుడు!
June 28, 2020ఉత్తరప్రదేశ్: కొద్దిసేపట్లో పెళ్లితంతు ముగిసేది. అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ జంట ఆనందంగా బరాత్ నడుమ ఇంటికి చేరుకునేది. కానీ అంతలోనే వారిపై విధి చిన్నచూపు చూసింది. పెళ్లి ఆచార వ్యవహారాలు పూర్తయ్యేలోపే...
కరోనాతో ఢిల్లీలో సీనియర్ డాక్టర్ మృతి
June 28, 2020న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని కొవిడ్-19 దవాఖానలో పని చేస్తున్న సీనియర్ డాక్టర్ ఆదివారం కన్నుమూశారు. డాక్టర్ ఆషీమ్ గుప్తా లోక్ నాయక్ జయ్ ప్రకాశ్ దవాఖానలో అనస్థీషియా స్పెషలిస్టుగా పని చేస్తున్నారు. ...
యువకుడి మర్మాంగంపై బూట్లతో కొట్టిన పోలీసులు.. చికిత్స పొందుతూ మృతి
June 28, 2020చెన్నై: తమిళనాడు పోలీసులు ఓ యువకుడిపట్ల అనుచితంగా ప్రవర్తించారు. బూట్లతో అతడి ఛాతి, మర్మాంగంపై కొట్టడంతో అంతర్గత గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. తేన్కాసికి చెందిన 25 ఏండ్ల ఎన్ కుమారేశన్ ఆటో నడ...
స్వీయ నిర్బంధంలోకి విండీస్ హెడ్ కోచ్
June 28, 2020న్యూఢిల్లీ: వెస్టిండీస్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. రెండు రోజుల క్రితం అంత్యక్రియలకు హాజరైన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సిమ...
కరోనాతో టీవీ జర్నలిస్టు మృతి
June 28, 2020చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తమిళ్ న్యూస్ ఛానెల్ లో పని చేస్తున్న సీనియర్ వీడియో గ్రాఫర్.. కరోనాతో చికిత్స పొందుతూ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పి...
పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ కొరత
June 27, 2020ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో గత కొన్ని రోజులుగా పెట్రో ఉత్పత్తుల సరఫరా గణనీయంగా తగ్గిపోవడంతో ప్రజలు అనేక ఇక్కట్ల పాలవుతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని పలు పెట్రోలు బంకులు మూతపడటంతో రైతులు పం...
ఆగని పెట్రో మంట.. 21 రోజూ పెరిగిన ధరలు
June 27, 2020న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పరంపర కొనసాగుతున్నది. వరుసగా 21వ రోజూ పెట్రో డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 25 పైసలు, డీజిల్...
విద్యుదాఘాతంతో టీఆర్ఎస్ నాయకుడు మృతి
June 25, 2020రంగారెడ్డి : జిల్లాలోని ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మొద్దు అమరేందర్రెడ్డి(35) గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. సాయం...
రూ.80 దాటిన డీజిల్ ధర
June 25, 2020న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో మొదటిసారిగా డీజిల్ ధరలు రూ.80 మార్కుని దాటాయి. జూన్ 7న ప్రారంభమైన ఈ ధరల పెంపు వరుసగా 19వ రోజూ కోనసాగింది. రోజువారీ సమీ...
పెట్రోల్ కన్నా డీజిల్ ధరే ఎక్కువ
June 25, 2020న్యూఢిల్లీ, జూన్ 24: పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా పెట్రోల్ కంటే డీజిల్ ధరే ఎక్కువగా ఉన్నది. వరుసగా 18వ రోజు బుధవారం కూడా డీజిల్ ధర 48 పైసలు పెరిగింది...
గూడ అంజయ్య తల్లి మృతి
June 25, 2020దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండ లం లింగాపూర్కు చెందిన ప్రముఖ కవి, గాయకుడు దివంగత గూడ అంజయ్య తల్లి గూడ లస్మమ్మ (110) బుధవారం సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందారు. వారం రోజులుగా తీవ్ర అన...
ధోనీపై బ్రావో పాట ఆ రోజే విడుదల!
June 24, 2020చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పాటను అంకితమిచ్చేందుకు ఐపీఎల్లో ఆ జట్టు ఆటగాడు, వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వైన్ బ్రావో సిద్ధమయ్యాడు. భారత మాజీ స...
పులి కరీనా మృతి.. కరోనా పరీక్షలకు నమూనాలు
June 24, 2020ముంబై : మహారాష్ర్ట ఔరంగాబాద్ లోని సిద్ధార్థ్ గార్డెన్ జూలో విషాదం నెలకొంది. కరీనా అనే ఆడపులి(ఆరున్నర సంవత్సరాలు) గత కొద్ది రోజుల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుంది. దీంతో గత నాలుగు ...
ఢిల్లీలో తొలిసారి పెట్రోల్ను మించిన డీజిల్ ధర
June 24, 2020న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రో ధరల పెరుగుదల కొనసాగుతున్నది. గత 17 రోజుల నుంచి క్రమం తప్పకుండా పెట్రో రేట్లు పెరుగుతున్నాయి. 18వ రోజైనా బుధవారం మాత్రం డీజిల్ ధర పెరిగినా పెట్రోల్ ధర ...
పెట్రోల్ కంటే డీజిల్ ధరే ఎక్కువ
June 24, 2020న్యూఢిల్లీ: దేశంలో వరుసగా 18వ రోజూ పెట్రో ధరలు పెరిగాయి. అయితే ఈసారి పెట్రోల్ వినియోగదారులపై చమురు కంపెనీలు దయతలిచాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఈ రోజు డీజిల్ ధరను మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకున్...
1979లో ఇదేరోజు రెండోసారి వరల్డ్కప్ గెలుచుకున్న వెస్టిండీస్
June 23, 2020లండన్ : జన్ 23, 1979లో ఇదేరోజున వెస్టిండీస్ జట్టు రెండోసారి ఐసీసీ వరల్డ్కప్ గెలుచుకుంది. లండన్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇగ్లండ్తో వెస్టిండీస్ తలపడింది. అప్పటి వెస్టిండి...
విండీస్ క్రికెటర్ల క్వారంటైన్ పూర్తి.. నేడే వార్మప్ మ్యాచ్
June 23, 2020లండన్: మూడు నెలల విరామం అనంతరం అంతర్జాతీయ క్రికెట్ పున:ప్రారంభానికి త్వరలోనే తొలి అడుగు పడబోతుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో టెస్టు సిరీస్ ఆడేందు...
17వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
June 23, 2020ఢిల్లీ: దేశంలో మరోమారు పెట్రో, డీజిల్ ధరలు పెరిగాయి. వరుసగా 17 వ రోజు కూడా ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ లీటర్కు 20 పైసలు, డీజిల్పై 55 పైసలు పెంచాయి. ఢ...
పెట్రో మంట రూ.82 దాటిన పెట్రోల్
June 23, 2020న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం కూడా పెరిగాయి. లీటరు పెట్రోల్ 33 పైసలు పెరగ్గా, డీజిల్ ధర 58 పైసలు పెరిగింది. జూన్ 7 నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధర రూ.8.30 పెరగ్గా, డీజిల్ రూ.9...
..ఆ క్షణం మాటల్లో చెప్పలేనిది : రిచర్డ్స్
June 22, 2020న్యూఢిల్లీ : మాజీ లెజెండరీ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ వీవీయన్ రిచర్డ్స్ 1975లో తొలి క్రికెట్ వరల్డ్ కప్ అందుకున్న జ్ఞాపకాన్ని ట్విట్టర్లో మరోసారి గుర్తు చేసుకున్నారు. నాడు వరల్డ్ కప్ను గెల...
అనాథ శవాలను చైనాకు అప్పగించిన భారత్
June 22, 2020న్యూఢిల్లీ : లడఖ్లోని గల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల బలిదానం జరిగిన వారం తరువాత కూడా తమ సైనికులు ఎంత మంది చనిపోయారనే సంఖ్యను చైనా వెల్లడించకపోవచ్చు, కానీ మూడు రౌండ్ల హింసాత్మక ఘర్షణల తరువాత ఇ...
కరోనాతో వైద్యుడు మృతి
June 22, 2020హైదరాబాద్ : కరోనా మహ్మమారి విజృభిస్తోంది. హైదరాబాద్లో రోజురోజుకు కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంతో ప్రజలు ఇంటినుంచి బయటికి రావాలంటేనే బయపడుతున్నారు. కేవలం సామాన...
కొనసాగుతున్న పెట్రో మంట
June 22, 2020న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపు పరంపర కొనసాగుతూనే ఉన్నది. వరుసగా 16వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను 33 పైసలు, 58 పైసల చొప్పున...
వెస్టిండీస్ మొదటి క్రికెట్ ప్రపంచ కప్ గెలిచింది ఈ రోజే..
June 21, 2020న్యూఢిల్లీ : 1975లో ఇదే రోజు(జూన్ 21)తొలి ప్రపంచ కప్ను తన ఖాతాలో వేసుకొని ప్రపంచ క్రికెట్లో చరిత్ర లిఖించింది వెస్టిండీస్ జట్టు. ఆస్ట్రేలియా జట్టును క్వీవ్ లాయిడ్ సారథ్యంలోని వెస్టిండీస్ ఓడి...
15వ రోజూ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
June 21, 2020హైదరాబాద్: దేశంలో పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం 15వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. పెట్రోల్ లీటర్కు 35 పైసలు, డీజిల్ 56 పైసలు ప...
14వ రోజూ పెరిగిన పెట్రో ధరలు
June 20, 2020న్యూఢిల్లీ: దేశంలో పెట్రో వడ్డన కొనసాగుతున్నది. వరుసగా 14వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ పెట్రోలియం కంపెనీలు లీటర్ పెట్రోల్పై 51 పైసలు, డీజిల్పై 61 పైసలు ...
ప్లాట్లో ఆరు మృతదేహాలు
June 19, 2020అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో విషాదకరమైన ఘటన వెలుగుచూసింది. ప్లాట్లో ఆరుగురు కుటుంబసభ్యులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అమ్రిష్ పటేల్ (42), గౌరంగ్ పటేల్(40) ఇద్దరు సోదరులు. వీ...
ఆగని పెట్రో మంట
June 19, 2020న్యూఢిల్లీ: దేశంలో పెట్రో మంట ఆరడం లేదు. వరుసగా 13వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్పై 56 పైసలు, లీటర్ డీజిల్పై 63 పైసలను చమురు కంపెనీలు పెంచాయి. మొత్తం 12 ర...
కరోనాతో తమిళనాడు(cmo) కార్యదర్శి మృతి
June 17, 2020చెన్నై : తమిళనాడులలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అక్కడి ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టినా.. కేసులు తగ్గడం లేదు. తాజాగా తమిళనాడు ముఖ్యమం...
క్షమించుకోలేను.. నా భర్త చావుకు నేనే కారణం
June 17, 2020న్యూఢిల్లీ : తన భర్త చావుకు కారణమైన తనను ఎప్పటికీ క్షమించుకోలేనని ఓ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. కొవిడ్-19తో భర్త చనిపోవడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె కల...
11వ రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
June 17, 2020ఢిల్లీ: దేశంలో 11వ రోజు చమురు ధరలు పెరిగాయి. బుధవారం పెట్రోల్ లీటర్ ధర 55 పైసలు, డీజిల్ 69 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గడిచిన 11రోజుల్లో పెట్రోల్ లీటర్కు రూ.6.02 పై...
ప్రపంచమంతా అటే చూస్తుంది
June 16, 2020ఇంగ్లండ్-వెస్టిండీస్ టెస్టు సిరీస్పై జోర్డాన్ వ్యాఖ్యలండన్: వచ్చే నెలలో జరుగనున్న ఇంగ్లండ్-వెస్టిండీస్ టెస్టు సిరీస్ కోసం ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తున్నదని ఇంగ...
అతడు కూడా ప్రత్యర్థే..
June 16, 2020ఆర్చర్పై విండీస్ కెప్టెన్ హోల్డర్ వ్యాఖ్యలండన్: ఇంగ్లండ్ పేసర్ జొఫ్రా ఆర్చర్ను స్నేహితుడిలా చూడబోమని.. ఇంగ్లిష్ జట్టులోని ఇతర సభ్యుల్లాగే అతడిని చూస్తామని వెస్...
డాన్ చోటా షకీల్ మరో సోదరి మృతి
June 16, 2020ముంబై: అండర్ వరల్డ్ డాన్ చోటా షకీల్ పెద్ద అక్క హమీదా సయ్యద్ (57) మంగళవారం మరణించారు. థాణే జిల్లాలోని ముంబ్రాలో భర్త ఫరూక్ సయ్యద్, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న ఆమె కొన్నేండ్లుగా అనారోగ్యంతో బ...
ఛతీస్గఢ్లో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి
June 16, 2020రాయ్ఘడ్ : ఛతీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్ఘడ్ జిల్లా ధరమ్జాఘడ్ బ్లాక్ పరిధిలోని గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థల...
మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
June 16, 2020న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నది. వరుసగా తొమ్మిదో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. పెట్రోల్ ధర లీటరుకు 48 పైసలు, డీజిల్ ధర లీటరుకు 23 పైసలు చొప్పున పెరిగింది. దీంతో...
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
June 15, 2020న్యూఢిల్లీ; దేశంలో ఇంధన ధరల పెంపుదల వరుసగా తొమ్మిదో రోజు కొనసాగుతున్నది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సోమవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయిం తీసుకొన్నాయి. పెట్రోల్ పై 48 పైసలు, డీజిల...
తొమ్మిదో రోజూ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
June 15, 2020న్యూఢిల్లీ: దేశీయ పెట్రోలియం కంపెనీలు వినియోగదారులపై మరోమారు భారం మోపాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రో ధరలను పెంచుతూనే ఉన్నాయి. ఈ నెల 7వ తేదీ తర్వాత వరుసగా తొమ్మిదో రోజ...
సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య
June 15, 2020ముంబైలోని ఇంట్లో ఉరేసుకున్న యువ నటుడుప్రముఖుల దిగ్భ్రాంతి ...
తెలియని వ్యథ..ముగిసిన కథ
June 14, 2020విధి ఎంత క్రూరమైనది. అందమైన రంగుల కలల్ని ఒక్కసారి వివర్ణ చిత్రాలుగా మార్చి అంతులేని విషాదాన్ని రాజేస్తుంది. ఉత్థానశిఖరాల్ని అధిరోహిస్తున్నామనుకునే తరుణంలో పట్టుతప్పించి ఒక్...
విమానంలో ఒకరి మృతి.. కరోనా వల్లేనని అనుమానం
June 14, 2020ముంబై: విమానంలో ప్రయాణిస్తూ ఓ వ్యక్తి చనిపోయాడు. అయితే అతడికి కరోనా సోకి ఉంటుందని అందులోని మిగతా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైజీరియాలోని లాగోస్లో చిక్కుకుపోయిన భారతీయులను ఎయిర్ ఇండి...
మరోసారి పెరిగిన పెట్రో ధరలు
June 14, 2020న్యూఢిల్లీ: దేశంలో పెట్రో, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. రెండు నెలలపాటు సాగిన లాక్డౌన్తో ఇబ్బందులు ఎదుర్కొన్న సామాన్యుడిపై దేశీయ చమురు సంస్థలు మరోమారు భారంమోపాయి. జూన్ 7 తర్వాత వరుసగా ఎనిమిదో రోజ...
వసంత్ రాయిజి కన్నుమూత
June 14, 2020ముంబై: భారత మాజీ ఫస్ట్క్లాస్ క్రికెటర్ వసంత్ నైసద్రాయ్ రాయిజి (100) కన్నుమూశారు. ఈ ఏడాది జనవరి 26న వందో పుట్టినరోజు జరుపుకున్న వసంత్ రాయి జి శనివారం తెల్లవారుజామను తన నివాసంలోనే మృతిచె...
ఏడో రోజూ పెట్రో వాత!
June 14, 2020వారంలో లీటర్ పెట్రోల్పై రూ.3.9, డీజిల్పై రూ.4 పెంపున్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఏడో రోజు కూడా పెరిగాయి. ఏడు రోజులపాటు పెంచిన ధరలను లెక్కిస్తే లీటర్ పెట్రోల్పై ర...
శవాలు, రోగులు ఒకే వార్డులోనా?!
June 13, 2020న్యూఢిల్లీ: కరోనా రోగుల చికిత్స విషయంలో ఢిల్లీ సర్కారు తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ దవాఖానలోమృతదేహాల పక్కనే కరోనా రోగులను ఉ...
వ్యానులో కుళ్లిన మృతదేహాలు.. స్థానికుల ఆందోళన
June 12, 2020కోల్కతా: మున్సిపల్ వ్యానులో 13 కుళ్లిన మృతదేహాలను ఓ శ్మశానవాటికకు తరలించడంపై స్థానికులు నిరసన తెలిపారు. కరోనా వల్ల మరణించిన వారిగా భావించి భయాందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆ మృతదేహాలను తిరిగి వ్యాన...
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
June 12, 2020న్యూఢిల్లీ: వరుసగా ఆరో రోజూ పెట్రో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్ 37.40 డాలర్లకు పడిపోయినప్పటికీ దేశీయ చమురు సంస్థలు పెట్రో, డీజీల్ ధరలను పెంచుతూనే ఉన్నాయి. రోజువార...
ఐదు రోజుల్లో రూ. 2.74 పెరిగిన పెట్రోల్ ధర
June 12, 2020న్యూఢిల్లీ, జూన్ 11: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఐదవ రోజు కూడా పెరిగాయి. గురువారం లీటర్ పెట్రోల్, డీజిల్పై 60 పైసలు చొప్పున ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పె...
నాలుగో రోజూ పెరిగిన పెట్రోల్ ధర
June 11, 2020లీటర్పై 40 పైసలు పెంపు డీజిల్పైనా 45 పైసలు న్యూఢ...
పలు చోట్ల మృత్యువాత పడిన మూగ జీవాలు
June 09, 2020కాఛార్ : అసోంలో కాఛార్ జిల్లాలోని ఓ రిజర్వాయర్లో దాదాపు 13 కోతుల మృతదేహాలు లభ్యమవ్వడం కలకలం రేపింది. తాజాగా ఇలాంటిదే మరో ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. చిక్కమగళూరులో ఓ వ్యక్తి ...
కరోనా వేళ..ఇంగ్లాండ్ చేరిన విండీస్ క్రికెట్ టీమ్
June 09, 2020లండన్: ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో క్రీడాపోటీలు, ఈవెంట్లు నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. తాజాగా వెస్టిండిస్ క్రికెట్ టీమ్ ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లి...
గర్భిణిలు ఆరెంజ్ జ్యూస్ ఎందుకు తాగాలంటే ?
June 09, 2020గర్భం దాల్చిన స్త్రీలు ఆరంభం నుంచి బిడ్డ పుట్టే వరకు చక్కని పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులే కాదు, మన పెద్దలు కూడా చెబుతుంటారు. అందుకనే వారు నిత్యం అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తినాల్...
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
June 09, 2020న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో ప్రజలు క్రమంగా రోడ్లపైకి రావడం మొదలుపెట్టారు. అందువల్ల పెట్రో ఉత్పత్తులకు కూడా డిమాండ్ పెరుగుతున్నది. దీంతో వరుసగా మూడోరోజూ పెట్రోల్...
ముక్కుదిబ్బడను వెంటనే తగ్గించే ఇంటి చిట్కాలు..!
June 08, 2020ఎండలు తగ్గుముఖం పట్టాయి. వర్షాలు మొదలవుతున్నాయి. ఈ వర్షాలతో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే కొందరికి జలుబు ఉండదు కానీ ముక్కు దిబ్బడ మాత్రం ఉంటుంది. దీంతో గాలి పీల్చుకోవడం కష్టతర...
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
June 08, 2020న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం నాటి ధరలపై రూ.60 పైసలు మేర సోమవారం పెరిగాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.71.86 నుంచి రూ.72.46కి, లీటరు డీజిల్ ధర రూ.69....
బయో సెక్యూర్ వాతావరణంలో క్రికెట్
June 08, 2020వెస్టిండీస్తో సిరీస్కు ఈసీబీ ఏర్పాట్లు.. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు క్రికెట్ పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా మూడు నెలలుగా ...
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
June 07, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తితో అల్లాడిపోతున్న సామాన్యుడికి చమురు సంస్థలు మరోసారి ధరలు పెంచి వాత పెట్టాయి. ఆదివారం లీటర్ పెట్రోల్ / డీజిల్పై 60 పైసల మేర ధరలను పెంచాయి. దీనికి అనుగుణంగా వివిధ...
డెవలప్మెంట్ స్టడీస్లో పీహెచ్డీ
June 07, 2020హైదరాబాద్: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సీఈఎస్ఎస్), నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ సంయుక్తంగా అందిస్తున్న డెవలప్మెంట్ ...
ఫుట్బాల్ మాజీ ప్లేయర్ హంజా కరోనాతో మృతి
June 06, 2020హైదరాబాద్: భారత మాజీ ఫుట్బాల్ ఆటగాడు హంజా కోయా కరోనాతో మృతిచెందారు. కరోనా లక్షణాలతో కేరళలోని మల్లాపురంలో ఉన్న మంజేరి వైద్యకళాశాలలో మే 26 నుంచి చికిత్స పొందుతున్నారు. శ్వాస సమస్య తీవ్రమవడంతో ఆయన ...
శిరోజాల సంరక్షణకోసం..
June 05, 2020అమ్మాయిలకు శిరోజాలే అందం. పాత కాలంలో ఒక్కొక్కరికి జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండడంతోపాటు ఆకర్షణీయంగా ఉండేది. ఇప్పుడు వాతావరణ కాలుష్యం, ఒత్తిడి కారణంగా ప్రతిఒక్కరిలో జుట్టు సమస్యలు మొదలవుతున్నాయి. ఇ...
తలనొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు..!
June 05, 2020ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆందోళన.. వంటి అనేక కారణాల వల్ల మనకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది. దీంతో ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పి తగ్గకపోతే అవస్థ మరింత ఎక్కువవుతుంది. అయితే ఎలాంట...
బాలీవుడ్ దర్శకుడు బసుఛటర్జీ కన్నుమూత
June 04, 2020ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు బసుఛటర్జీ (93)గురువారం కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ముంబయిలోని స్వగృహంలో తుదిశ్వాసవిడిచారు. మధ్యతరగతి జీవితాల్లోని ప్రేమానుబంధాల్ని హృద్యంగా వెండితెరపై ఆవ...
విండీస్ వర్సెస్ ఇంగ్లండ్.. జూలైలో షురూ
June 03, 2020హైదరాబాద్: కరోనా వైరస్తో బ్రేక్ పడిన అంతర్జాతీయ క్రికెట్కు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. జూలైలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మూడు టెస్టు మ్యాచ్లను నిర్వహించనున్నది. ఈ సమ్మర్లో వెస్టి...
నాన్నొస్తాడనుకుంటే..డెత్ సర్టిఫికెట్ వచ్చింది
June 03, 2020డెత్ సర్టిఫికెట్ వచ్చిందిబతుకుదెరువుకు దుబాయ్కి వలస...
పేద విద్యార్థికి మాజీ ఎంపీ కవిత చేయూత
June 02, 2020ఐఐఎంలో సీటు సాధించిన మహేశ్కు రూ.లక్ష సాయంహైదరాబాద్, నమస్తే తెలంగాణ: అతడు చదువుల బిడ్డ.. సరస్వతీ పుత్రుడు..!...
భవనంపై నుంచి పడి ఏఎస్ఐ మృతి
May 31, 2020మంచిర్యాల : జిల్లాలోని జన్నారం పోలీస్ స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. క్వార్టర్ పై నుంచి జారిపడి ఏఎస్ఐ అడెళ్లు ఓదెలుకు తీవ్ర గాయాలయ్యాయి. క్వార్టర్ పై నుంచి కింద పడటంతో గొంతుకు రేకు కోసుకుపోయి తీ...
అక్రమ దందాకు సహకరించిన పోలీసులపై వేటు
May 31, 2020రంగారెడ్డి : అక్రమ దందాకు సహరిస్తున్న పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఈ నెల 18న మేడిపల్లిలో డీజిల్ చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస...
కరోనా బాధితుడి అనుమానాస్పద మృతి
May 28, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఉన్న ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి నగరంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మే...
బైక్ ను ఢీ కొట్టిన బస్సు..ఒకరి మృతి
May 28, 2020మెదక్ : జిల్లాలోని తూప్రాన్ మండలం నాగులపల్లి బైపాస్ రోడ్డు వద్ద దారుణం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీ కొట్టడంతో బైక్ పై వెళ్తున్నదంపతుల్లో భర్త మరణించగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల ...
చుండ్రు త్వరగా తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
May 28, 2020జుట్టుకు సంబంధించి మనకు వచ్చే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. విటమిన్ల లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, నీళ్లు పడకపోవడం, ఒత్తిడి.. తదితర అనేక కారణాల వల్ల చుండ...
లాట్రిన్ బేసిన్లో పడి చిన్నారి మృతి
May 26, 2020మద్దిరాల : లాట్రిన్ బేసిన్లో బోర్లా పడిన చిన్నారి ఊపిరాడక మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని గోరెంట్ల గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్ర...
ఢిల్లీ ఎయిమ్స్.. కరోనాతో శానిటేషన్ సూపర్వైజర్ మృతి
May 26, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సీనియర్ ఉద్యోగి కరోనాతో మృతిచెందారు. ఎయిమ్స్ ఔట్డోర్ పేషెంట్ డిపార్ట్మెంట్లో శానిటేషన్ సూపర్వైజర్గా పనిచేస్తున్న 58 ...
9 మృతదేహాలకు శవపరీక్ష పూర్తి.. వీడుతున్న మిస్టరీ
May 23, 2020వరంగల్ రూరల్ : గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బార్దాన్ గోడౌన్ ఆవరణ ఉన్న బావిలో మొత్తం 9 మృతదేహాలు లభ్యమైన విషయం విదితమే. బావిలో మృతదేహాలపై ఇప్పుడిప్పుడే మిస్టరీ వీడుతుంది. ఫోరెన్సిక్ ప్రాథమిక ...
బావిలో మృతదేహాల కేసులో పురోగతి
May 23, 2020వరంగల్ రూరల్ : గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బార్దాన్ గోడౌన్ ఆవరణ ఉన్న బావిలో మొత్తం 9 మృతదేహాలు లభ్యమైన విషయం విదితమే. ఈ కేసులో పురోగతి లభించింది. ఎండీ మక్సూద్ కాల్డేటా కీలకంగా మారింది. ఆయన...
శవాల ద్వారా కరోనా వ్యాపించదు: ముంబై హైకోర్టు
May 22, 2020ముంబై: శవాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, కరోనా వైరస్తో మరణించినవారి మృతదేహాలను పూడ్చేందుకు అవసరమైన శ్మశాన వాటికలను గుర్తించే అధికారం బృహన...
ఏడు కాదు తొమ్మిది మృతదేహాలు
May 22, 2020వరంగల్ రూరల్ : గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్టీయల్ ఏరియాలోని ఓ బారదాన్ గోడౌన్ లో గల బావిలోపండి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మృతి చెందిన సంగతి తెసిందే. ఈ బావిలో నుంచి గురువారం ఒకే కుటుంబా...
నిజామాబాద్ లో గోడ కూలి ముగ్గురు మృతి
May 22, 2020నిజామాబాద్ : పొద్దంతా కష్టపడి అలసిపోయి సేదతీరుతున్న ఆ కుటుంబాన్నిమృత్యువు గోడ రూపంలో కబళించింది. నిద్రలోనే వారి ఆయువు అనంతాల్లో కలిసిపోయింది. ఇంట్లో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలి తండ్రి శ్రి...
చెరువులో పడి బాలుడు మృతి..
May 20, 2020కోటగిరి : పాఠశాలకు సెలవులు ఉండడం.. కుటుంబీకులు ఉపాధి హామీ పనులకు వెళ్లడంతో పశువులను మేపేందుకు వెళ్లిన బాలుడు చేపలు పట్టేందుకు ప్రయత్నించి చెరువులో మునిగిపోయాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మ...
రాయితీలను రద్దు చేసిన ఏపీఎస్ఆర్టీసీ
May 20, 2020విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) రాయితీ పొందుతున్నవారికి చేదు వార్త అందించింది. వివిధ వర్గాలకు అందిస్తున్నరాయితీని తాత్కాలికంగా అనుమతించమని ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం...
కరోనాతో ఎమ్మెల్యే మృతి
May 20, 2020లాహోర్: పాకిస్థాన్లో ఎమ్మెల్యే ఒకరు కరోనా వైరస్కు గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. షహీన్ రజా (65) అధికార తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థిగా పంజాబ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినధ్యం వహిస్త...
రోడ్డుప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి
May 20, 2020నిజామాబాద్ : ముపకల్ మండలం రెంజర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అన్నదమ్ముల్లిద్దరూ బైక్పై వెళ్తుండగా.. బాల్కొం...
ప్రపంచవ్యాప్తంగా 49,86,000 కరోనా కేసులు
May 20, 2020హైదరాబాద్ : కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తూ ప్రపంచాన్ని కబళిస్తున్నది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. లాక్ డౌన్, భౌతిక దూరం ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా...
బలవంతమేం లేదు: హోల్డర్
May 19, 2020లండన్: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లను ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సిందేనని ఒత్తిడి చేయబోమని వెస్టిండీస్ కెప్టెన్ జాసెన్ హోల్డర్ పేర్కొన్నాడు. షెడ్యూల్ ప్రకారం జూన్ 4...
కరోనాతో హైదరాబాద్ ఎస్బీఐ ఉద్యోగి మృతి
May 19, 2020హైదరాబాద్ : కాచిగూడ నింబోలిఅడ్డ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(55) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోఠి బ్యాంక్ స్ట్రీట్ శాఖలో హెడ్ మెసెంజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు ఈనెల 12 నుంచి నిమో...
ఆగిన అమ్మ గుండె..
May 18, 2020కొడుకు మృతిని తట్టుకోలేక గుండెపోటుకన్నెపల్లి: ఒక్కగానొక్క కొడుకు ఈతకు వెళ్లి మృతిచెందడాన్ని తట్టుకోలేక ఆ తల్లి గుండె ఆగిపో...
రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి
May 17, 2020ఖమ్మం : ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పెనుబల్లి మండలం సీతారాంపురం వద్ద చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాదేండ్ జిల్లా నుంచి ఆంధ్ర...
ఐసీయూలో విండీస్ బోర్డు
May 16, 2020ఐసీయూలో విండీస్ బోర్డు కింగ్స్టన్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారైంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పరిస్థితి. అసలే ఆర్థికంగా చితికిపోయిన విండీస్కు కరోనా వైరస్ రూపంలో మరో ము...
ఈదురు గాలుల బీభత్సం.. దంపతులు మృతి
May 16, 2020మహబూబ్నగర్ : జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ ఈదురుగాలులకు ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన మిడ్జిల్ మండలంలోని మున్ననూర్ శివారులో మహబూబ్నగర్ - కోదాడ హైవేపై నూతన...
చెరువులో యువతీ యువకుడి మృతదేహాలు
May 14, 2020వరంగల్ రూరల్ : ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ యువతీ యువకులు చెరువులో శవాలుగా మారిన హృదయవిదారకర ఘటన వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. చెరువులో మృతదేహాలను గుర్తించి...
చెరువులో పడి యువకుడి మృతి
May 13, 2020నల్లగొండ: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పల్రెడ్డి సంత...
కరోనాకు చెక్ పెడతానని.. కన్నుమూశాడు
May 09, 2020చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి నానాటికి పెరుగుతుండటంతో విరుగుడు వ్యాక్సిన్లు కనిపెట్టే పనిలో అన్ని ప్రముఖ సంస్థలు మునిగిపోయాయి. చైనా, అమెరికా, భారత్ సహా అనేక దేశాలు కొవిడ్-19కు వ్యాక్సిన్లను...
కరోనా చికిత్సకు ‘ఇలామా’ ప్రతిరోధకాలు!
May 08, 2020వాషింగ్టన్: కరోనా మహమ్మారి చికిత్సకు నాలుగేండ్ల వయసున్న ఓ ఇలామా జంతువు ప్రతిరోధకాలు (యాంటీబాడీలు) సాయపడుతున్నాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, బెల్జియంలోని ఘెంటా యూనివర్సిటీ శాస్త్రవేత్...
విశాఖ విషాదం.. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ లీకేజీ ఘటనలు కొన్ని
May 07, 2020హైదరాబాద్: విశాఖపట్టణంలో ఇవాళ జరిగిన స్టెరిన్ గ్యాస్ లీక్ ప్రమాదం వల్ల పది మంది మృతిచెందారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి గ్యాస్ లీకేజీ ఘటనలు ప్రపంచవ్యాప...
ఆ జట్టుకంటే.. ఈ జట్టే బలంగా ఉంది
May 07, 20202016 పొట్టి ప్రపంచకప్ నెగ్గిన విండీస్ టీమ్ కంటే ప్రస్తుత జట్టు మెరుగ్గా ఉందన్న బ్రావోన్యూఢిల్లీ: పొట్టి ప్రపంచకప్ నెగ్గిన వెస్టిండీస్ జట్టు కంటే ప్రస్తుత టీమ్ ఎంతో మెరుగ్గా ...
పెట్రోల్పై రూ.2, డీజిల్పై రూపాయి వ్యాట్ విధించిన యూపీ
May 06, 2020లక్నో : పెట్రోల్పై రూ. 2, డీజిల్పై రూ. 1 పెంచుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నిర్ణయం వెలువరించింది. ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి సురేష్ కన్నా ఇందుకు మాట్లాడుతూ... పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి...
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అన్యాయం: రాహుల్గాంధీ
May 06, 2020ఢిల్లీ: పెట్రోల్, డిజిల్ ధరల పెంపు అన్యాయమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్గాంధీ అన్నారు. కోవిడ్ -19కు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడుతుంటే, రెండు నెలలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ...
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్రం..
May 06, 2020హైదరాబాద్: పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. కరోనాతో ఏర్పడిన లాక్డౌన్ వల్ల వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గాయి. కానీ కేంద్రం ఈ సమయంలో ఎక...
రక్తం చిందినా.. సడలని సంకల్పం
May 06, 2020విరిగిన దవడతోనే బౌలింగ్ కొనసాగించిన కుంబ్లేఅంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే.. ప్రాణ...
బావిలో పడి యువకుడి మృతి..16 నెలల క్రితమే వివాహం
May 03, 2020ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గురుపల్లి గ్రామానికి చెందిన జంజిరాల గణేశ్ (22), ఆదివారం వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. 16 నెలల క్రితమే ప్రేమ వివాహం ...
కరెంట్షాక్తో యువకుడు మృతి
May 03, 2020జగిత్యాల: జిల్లాలోని ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మామిడి కాయలు కోసేందుకు వెళ్లిన సమీర్(19) చెట్టు కొమ్మ పైనుంచి వెళుతున్న కరెంట్ వైర్ తగలడంతో షాక్ తగిలి అక్కడిక...
ఔరా..లారా
May 03, 2020సొగసైన బ్యాటింగ్కు చిరునామాబ్రియాన్ చార్లెస్ లారా.. క్రికెట్ మేలిమి ముత్యం. ఆట కోసమే పుట్టాడా అన్న తరహ...
గుండెపోటుతో జర్నలిస్టు మృతి
May 03, 2020మల్కాజిగిరి : సఫిల్గూడకు చెందిన వంపు మనోహర్ భాస్కర్ (45) ఓ టీవీ ఛానల్లో న్యూస్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి విధులు నిర్వహించుకొని వచ్చిన భాస్కర్ తన గదిలోకి వెళ్లి నిద్రపోయ...
నీటి కుంటలో మునిగి ఇద్దరు యువకులు మృతి
May 01, 2020సూర్యాపేట : లాక్ డౌన్ కారణంగా సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు యువకులు సందీప్(22), అఖిల్(22)లు ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పుచ్చకాయల కోసం బయటకు వెళ్లారు. సాయంత్రం ఆలస్యమైనా రాకపోవడ...
కరోనానా? కావసాకీనా?
April 29, 2020లండన్: ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న బ్రిటన్, ఇటలీ దేశాల్లోని చిన్నారుల్లో అంతుచిక్కని వ్యాధి ప్రబలడం ఆందోళన కలిగిస్తున్నది. అధిక జ్వరం, రక్తనాళాల్లో వాపు వంటి లక్షణాలతో పెద్ద సంఖ్యలో పిల్ల...
ఇంగ్లండ్, వెస్టిండీస్ టెస్టు సిరీస్ వాయిదా
April 25, 2020లండన్: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో క్రీడా లోకం స్తంభించిపోయింది. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజ...
విండీస్ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజుల్లేవు
April 23, 2020విండీస్ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజుల్లేవుబార్బడోస్: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(సీడబ్ల్యూఐ) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. కనీసం ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు కూడా చెల్లించలేని పరిస్...
జహీర్ అత్యుత్తమ క్యాచ్ ఇదే : సచిన్
April 19, 2020జహీర్ అత్యుత్తమ క్యాచ్ ఇదే : సచిన్ ముంబై: జహీర్ఖాన్..భారత క్రికెట్కు దక్కిన అత్యుత్తమ పేసర్లలో ఒకడు. తనదైన పేస్, స్వింగ్తో దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలంది...
పిడుగుపాటుకు మహిళా రైతు మృతి
April 19, 2020నిజామాబాద్: జిల్లాలో ఆదివారం ఉదయం పిడుగుపాటుకు ఓ మహిళా రైతు మృతి చెందింది. సిరికొండ మండలం మెట్టుమర్రి తండాకు చెందిన కేతవత్ శీలా(42) ఆదివారం ఉదయం భర్త పంతులుతో కలిసి పొలం పనుల కోసం వెళ...
కామెంటరీకి గుడ్ బై చెప్పిన హోల్డింగ్
April 17, 2020ప్రఖ్యాత కామెంటర్ల లిస్ట్లో విండీస్ లెజెండ్ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ ఒకరు. కామెంటరీ చేయడంలో తిరుగులేని అనుభవం అతని సొంతం. దాదాపు మూడు దశాబ్దాల పాటు కామెంటరీ చెప్పిన ఆయన కామెంటరీకి గుడ్బ...
గుట్టలు గుట్టలుగా కరోనా శవాలు, సామూహిక దహనాలు
April 13, 2020కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19లక్షలకు కరోనా బాధితుల సంఖ్య చేరుకుంటుంది. ల...
లారా తిరుగులేని రికార్డుకు 16ఏండ్లు
April 12, 2020సెయింట్ జాన్స్: 2004, ఏప్రిల్ 12.. టెస్టు క్రికెట్ చరిత్రలో అపూర్వ రికార్డు నమోదైంది. 16ఏండ్ల క్రితం ఇదే రోజు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా సంప్రదాయ...
పొట్టపై స్ట్రెచ్ మార్కులను పోగొట్టలేమా?
April 11, 2020గర్భధారణ సమయంలో మహిళలకు తొడలు, రొమ్ము, పొట్టపై స్ట్రెచ్ మార్కులు ఏర్పడుతాయి. అంతేకాదు, లావుగా ఉన్నవారు ఒక్కసారిగా సన్నబడడం వల్ల కూడా ఈ గుర్తులు వచ్చే అవకాశం ఉంది. వీటిని తొలిగిం...
వారు శవాలను లెక్కపెట్టడం మానేశారట
April 09, 2020హైదరాబాద్: న్యూయార్క్ శవాల గుట్టగా మారుతున్నది. కరోనా మృతుల శవాలను వీధుల్లో నిలిపిన ఏసీ ట్రక్కుల్లో పెడుతున్నారు. బుష్విక్లోని పాష్ లొకాలిటీలో నివసించే ఓ జంటకు ఇది నిత్యదృశ్యమైపోయింది. అకౌంట్స్ స...
కరోనాతో ఇటలీ మాజీ అథ్లెట్ మృతి
April 08, 2020రోమ్: ఇటలీకి చెందిన మాజీ అథ్లెట్ డొనాటో సాబియా (56) కొవిడ్-19 కారణంగా మృతిచెందాడు. 800 మీటర్ల రేస్లో రెండు సార్లు ఒలింపిక్ ఫైనల్స్కు చేరిన డొనాటో కొవిడ్-19 కారణంగా బుధవారం కన్నుమూసినట్...
ఈక్వెడార్ లో శవపేటికలకు కొరత
April 07, 2020గుయాకిల్ సిటీ: చైనాలోని వుహాన్లో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అనేక దేశాల్లో రోజూ వందలాది మందిని బలి తీసుకుంటున్నది. ఈక్వెడార్లోనూ ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నద...
కివీస్ మాజీ క్రికెటర్ కన్నుమూత
April 06, 2020వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జా క్ ఎడ్వర్ట్స్ (64) సోమవారం కన్నుమూశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్మన్గా మంచి గుర్తిం పు సాధించిన ఎ డ్వర్ట్స్.. అప్పట్లో పించ్ హిట్టర్గా మెరుపులు మ...
బరువు తగ్గాలంటే... ఇలా చేయండి..
April 06, 2020బరువు తగ్గాలంటే.. ముందు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను దూరం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, అధికంగా చేర్చుకోవాలి. సాధారణమైన నీటిని తాగకుండా.. అందుకు బదులుగా -జీలకర్ర నానిన నీట...
ఐసోలేషన్ తెచ్చిన కంగారు.. భవనం మీద నుంచి దూకి వ్యక్తి మృతి
April 06, 2020హైదరాబాద్: హర్యానాలో ఓ వ్యక్తి కరోనా ఐసోలేషన్ వార్డులో చేర్చగానే కంగారు పడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పానిపట్ జిల్లా నూర్పూర్ గ్రామానికి చెందిన శివచరణ్ నూపుర్ (55)ను అస్వస్థత కారణంగా కర్నా...
విదేశీ చదువులపై నీలినీడలు
April 06, 2020-కరోనా నేపథ్యంలో ఆవిరవుతున్న విద్యార్థుల ఆశలున్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విదేశీ చదువులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పలు దేశాలు లాక...
చిగుళ్ల సమస్యలకు చిట్కాలు
April 05, 2020ఎలాంటి సమస్యనైనా భరించవచ్చు కాని, చిగుళ్ల నొప్పి వస్తే మాత్రం చచ్చినంత పనవుతుంది. అలాగే పంటినొప్పి కూడా. ఏం తినాలన్నా తాగాలన్నా భరించలేని నొప్పి. ఈ సమస్యలతో బాధపడేవారు వేపనూనె ...
నేచురల్ రెమెడీస్ తో బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడం ఎలా..?
April 04, 2020హైబ్లడ్ ప్రెజర్ కు చాలా కారణాలున్నాయి. హైబ్లడ్ ప్రెజర్ ఉప్పు ఎక్కువ తినడం, ఆల్కహాల్ తీసుకోవడం, స్ట్రెస్ ఫుల్ లైఫ్ , వ్యాయామం లేకపోపవడం, ఇవన్నీ హైబ్లడ్ ప్రెజర్ కు ఒక విధమైన కారణాలు. ఊబకాయ...
నాలుగేండ్ల క్రితం.. నాలుగు సిక్సర్లతో..
April 03, 2020న్యూఢిల్లీ: నాలుగేండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. టీ20 ప్రపంచకప్ ఫైనల్. స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో టీమ్ఇండియా విజేతగా నిలుస్తుందని భావించిన కోట్లాది మంది అభిమానుల ఆశలపై సెమీఫైన...
స్టార్ వార్స్ నటుడు ఆండ్రూజాక్ మృతి
April 03, 2020న్యూఢిల్లీ: స్టార్ వార్స్ సిరీస్ సినిమాల నటుడు ఆండ్రూ జాక్ (76) కరోనాతో మంగళవారం కన్ను మూశారు. వైరస్ సోకిన రెండు రోజులకే ఆయన మరణించారు. ఆండ్రూ జాక్ అప్పుడప్పుడూ సినిమాల్లో నటించే ...
కరోనాతో పద్మశ్రీ గ్రహీత నిర్మల్సింగ్ మృతి
April 03, 2020అమృత్సర్: సిక్కు ఆధ్యాత్మికగీతాలను ఆలపించే ప్రఖ్యాత గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్సింగ్ (62) కరోనాతో మరణించారు. ఇటీవలే ఆయన లండన్ నుంచి రాగా బుధవారం వైద్య పరీక్షలు చేయడంతో కరోనా పాజిట...
‘డక్వర్త్' సృష్టికర్త లూయిస్ మృతి
April 02, 2020లండన్: పరిమిత ఓవర్ల క్రికెట్ వాతావరణం వల్ల ప్రభావితమైతే వినియోగిస్తున్న డక్వర్త్ లూయిస్ పద్ధతి సృష్టికర్తల్లో ఒకరైన టోనీ లూయిస్ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈస...
గుండెపోటుతో..మియాపూర్ కార్పొరేటర్ మృతి
April 01, 2020మంత్రి, ఎంపీ, మేయర్, ఎమ్మెల్యే, తదితరులు నివాళిరమేశ్ అకాల మృతి బాధించింది మ...
న్యూయార్క్లో శవాల నిల్వకు తాత్కాలిక మార్చురీలు
April 01, 2020హైదరాబాద్: అమెరికాలో కరోనా కోరలు చాస్తుంటే జనం పిట్టలు రాలినట్టుగా రాలుతున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యంలో కరోనా కల్లోలానికి కేంద్ర బిందువైన న్యూయార్క్ నగరంలో పరిస్థితి గంభీరంగా తయారైంది. ఓవైపు చికిత్స...
ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే బట్టతల ఖాయం
March 28, 2020మీరు తరచూ తలస్నానం చేస్తున్నారా? ఎక్కువగా ఎండలో తిరుగుతుంటారా? జట్టు అందంగా కనిపించాలని హెయిర్ స్టయింలింగ్ ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారా అయితే మీకు బట్టతల రావడం కాయం. అవును ఇలా తరచూ చేస్తుండట...
సీఎం సహాయ నిధికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం
March 26, 2020హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500లను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు టిఆర్ఎస్...
కోవిడ్ దెబ్బకు కుదేలవుతున్న ప్రపంచ ఆర్దికం:మూడీస్
March 24, 2020కోవిడ్-19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయం సృష్టిస్తున్నది. అంతర్జాతీయ వాణిజ్యమే కాకుండా దేశీయ వ్యాపారాలు కూడా మూత పడటంతో వచ్చే కొన్ని వారాల్లో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని ప్రముఖ రే...
పెట్రోల్, డీజిల్.. బెంగ అవసరం లేదు
March 22, 2020హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు గానూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31 వరకు లాక్డౌన్ ప్రకటించాయి. నిత్యావసర వస్తువులు, సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించాయి. కానీ, అత్యవసర సేవల...
తల్లి చనిపోయినా.. కరోనా విధుల్లో డాక్టర్
March 20, 2020భువనేశ్వర్ : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దానిపై అవగాహన కల్పించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులకు, వైద్యులకు నో హాలి...
గోదావరిలో గల్లంతైన మృతదేహాలు లభ్యం
March 19, 2020దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ములకపాడు గ్రామానికి చెందిన చినిగిరి అభిషే...
ఇంటర్ పరీక్షకు వెళ్తుండగా విద్యార్థి మృతి
March 17, 2020ఖమ్మం : కారేపల్లి మండలం పొన్నెకల్ వద్ద ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం సంభవించింది. ఇంటర్ పరీక్ష రాసేందుకు ఇద్దరు విద్యార్థులు కలిసి బైక్పై వెళ్తున్నారు. వేగంగా వెళ్తుండడంతో బైక్ అదుపుతప్పి బోల్తా పడిం...
పెట్రో లాభం.. ఖజానాకు మళ్లింపు!
March 15, 2020న్యూఢిల్లీ, మార్చి 14: పెట్రోల్, డీజిల్పై కేంద్రప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటరు పెట్రోల్, డీజిల్పై రూ.3 చొప్పున పెంచుతూ శనివారం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో కేంద్ర ఖజానాకు రూ.39,00...
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంపు
March 14, 2020హైదరాబాద్: పెట్రోల్, డీజిల్పై లీటరుకు మూడు రూపాయాల చొప్పున ఎక్సైజ్ సుంకాన్నికేంద్ర ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పడిపోవడంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తో...
కరోనా భయంతో..
March 14, 2020న్యూఢిలీ, మార్చి 13: భారత్లో కరోనా కోరలు చాస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ర్టాలు షట్డౌన్ మోడ్...
నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ అతడే..
March 11, 2020ముంబయి: వెస్టిండీస్ జట్టు మాజీ కెప్టెన్, టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు(400 నాటౌట్) సాధించిన బ్యాట్స్మెన్ బ్రియాన్లారా.. తనకు ఇష్టమైన బ్యాట్స్మెన్ ఎవరో చెప్పాడు. ముంబయిలో జరుగుతున్న ర...
నీటి డ్రమ్ములో పడి చిన్నారి మృతి..
March 10, 2020మేడ్చల్: కొంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి నీటి డ్రమ్ములో పడి మరణించింది. దీంతో, చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగారు. చిట్టితల్లి మృతిని తట్టుకోలేని వారి రోదనలు.. చుట్టు...
థామస్ థండర్
March 05, 2020పల్లెకెల: బ్యాటింగ్లో టాపార్డర్ దుమ్మురేపడంతో పాటు బౌలింగ్ ఒషానో థామస్ (5/28) విజృంభించడంతో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. మొదట విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 విక...
అఫ్జల్సాగర్లో విషాదం..
February 29, 2020హైదరాబాద్ : రాత్రి పిల్లలను ఇంట్లో పడుకోబెట్టి.. తల్లిదండ్రులు బయట మాట్లాడుకుంటున్నారు.. అంతలోనే ఇంటి గోడ కూలి.. నిద్రలో ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా... మరో చిన్నారిని దవాఖానకు త...
బీఎస్-6 రాకతో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు
February 28, 2020న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 ప్రమాణాలు కలిగిన వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పాత వాహనాల రిజిస్ట్రేషన్లకు మార్చి 31వ తేదీ...
హాస్టల్ టెర్రస్పై గుర్తుతెలియని వ్యక్తి మృతి
February 25, 2020హైదరాబాద్ : హాస్టల్ భవనంపై గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సాయినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సార్ న...
ట్సాఫ్ హసరంగ
February 23, 2020కొలంబో: ఉత్కంఠ పోరులో వెస్టిండీస్పై శ్రీలం క పైచేయి సాధించింది. లెగ్ స్పిన్నర్ వణిండు హసరంగ (39 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్స్) బ్యాట్తో మెరువడంతో మూ డు మ్యాచ్ల సిరీస్లో లంక బోణీ చ...
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
February 20, 2020తమిళనాడు: రాష్ట్రంలోని తిరుప్పూర్ సమీపంలోని అవినాషి వద్ద తెల్లవారుజామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిర్పూర్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును ఓ కంటైనర్ వేగ...
స్వాతంత్ర్య సమరయోధుడు పాండు మృతి..
February 20, 2020హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు ఎలగందుల పాండు(90) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో చింతల్ భగత్సింగ్నగర్లోని తన స్వగృహంలో మృతి చెందారు. 1930లో ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా చిన్న రావు...
సెంట్రింగ్ కార్మికుడు మృతి..
February 20, 2020హైదరాబాద్ : ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న నాలుగో అంతస్తు భవనం పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు మృతిచెందాడు. ఈ ప్రమాదం గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సంగా...
కొవిడ్కు దవాఖాన డైరెక్టర్ బలి
February 19, 2020బీజింగ్, ఫిబ్రవరి 18: చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్(కొవిడ్-19) ఆ దేశంలో ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. ఇప్పటివరకూ ఈ వైరస్ సోకి సాధారణ ప్రజలతో పాటు వైద్యులు కూడా చనిపోత...
పునాదిరాళ్లు చిత్ర దర్శకుడు మృతి..
February 15, 2020హైదరాబాద్: పునాదిరాళ్లు చిత్రానికి రచన, దర్శకత్వం వహించిన గుడిపాటి రాజ్కుమార్ ఇవాళ ఉదయం హైదరాబాద్లో అనారోగ్యం కారణంగా మృతిచెందారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామం. ఆయన మృతదేహాన్ని ఉయ్...
దగ్గును త్వరగా తగ్గించే ఇంటి చిట్కాలు..!
February 10, 2020శీతాకాలంలో అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేసే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి. జలుబుతోపాటు కొందరిని దగ్గు బాగా ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే దీనికి...
చలికాలంలో చక్కని చర్మానికి చిట్కాలు!
February 07, 2020ఆధునిక కాలంలో చిన్న, పెద్ద, ఆడ, మగ ప్రతి ఒక్కరూ.. అందం, చర్మ సౌందర్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి కావల్సిన విధంగా చర్మ సంరక్షణ కోసం వివిధ రకాల పదార్థాలను వాడుతున్నా...
పెరుగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
January 31, 2020న్యూఢిల్లీ, జనవరి 30: ఏప్రిల్లో పెట్రో ధరలు లీటర్కు 50 పైసల నుంచి రూపాయి వరకు పెరిగే అవకాశాలున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 వాహన కొనుగోళ్లనే కేంద్రం ...
పాకిస్తాన్లో షారూఖ్ సోదరి మృతి
January 29, 2020బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్కి వరుసకు సోదరి అయిన నూర్ జెహాన్ (52) క్యాన్సర్ కారణంగా పాకిస్తాన్లోని పెషావర్లో కన్నుమూసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. నోటి క్యాన్సర్ వలన ఆమె కన...
ఇటుకబట్టీలో మహిళల మృతదేహాలు..
January 24, 2020బర్పూర్: పశ్చిమబెంగాల్లో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని డొంగజొరా ప్రాంతంలోని ఇటుకబట్టీలో ఇద్దరు మహిళల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలో ...
శాంతిస్తున్న ఇంధన ధరలు
January 20, 2020న్యూఢిల్లీ, జనవరి 19: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ఇంధన ధరలు క్రమంగా శాంతిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతుం...
ఆకాశవాణి మాజీ న్యూస్రీడర్ వెంకటరామయ్య మృతి
January 14, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రముఖ నవలా రచయిత, ప్రయోక్త, రేడియో రాంబాబుగా ప్రసిద్ధి చెందిన అకాశవాణి మా...
అందమైన పాదాల కోసం..
January 12, 2020రోజువారీ పనుల్లో బిజీగా ఉండడం వల్ల పాదాలపై శ్రద్ధపెట్టం. దీనికి తోడు రాత్రిళ్లు కూడా పాదాలను కడగకపోవడంతో అందవిహీనంగా కనిపిస్తాయి. ఈ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి.స్నానం చేసే స...
మోచేతులు నల్లగా ఉంటే..?
January 08, 2020మనలో చాలా మందికి శరీరంలో ఇతర ప్రదేశాల్లో చర్మం బాగానే ఉంటుంది కానీ.. మోచేతుల ...
పెదవుల సంరక్షణకు ఇంటి చిట్కాలు..!
January 08, 2020చలికాలంలో చర్మంతోపాటు పెదవులు కూడా పగులుతుంటాయి. కొందరికి పెదవులు మరీ బాగా పగులుతాయ...
డార్క్ సర్కిల్స్ ను తగ్గించే ఎఫెక్టివ్ టిప్స్..!
January 08, 2020కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు (డార...
బ్లాక్హెడ్స్ పోయేందుకు ఇంటి చిట్కాలు..!
January 08, 2020ముఖంపై బ్లాక్హెడ్స్ వచ్చాయంటే చాలు.. ఎవరైనా చాలా అంద విహీనంగా కనిపిస్తారు. సెబాసియ...
ముఖంపై మచ్చలు తొలగిపోవాలంటే..?
January 08, 2020ముఖంపై మచ్చలు తొలగించుకోవడానికి చాలా మంది అనేక రకాల క్రీమ్స్ వాడుతుంటారు. అయితే చా...
తాజావార్తలు
- విజ్ఞాన దివిటీలు!
- బీజేపీ రెచ్చగొట్టి ఓట్లడిగే పార్టీ
- టీఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు
- భైంసా ఘటనపై సర్కార్ సీరియస్
- అభివృద్ధి చేసే పార్టీకే ఓటువేయాలి
- బండి సభకు జనం కరువు
- ఆ పార్టీ పీఆర్సీ ఇస్తదా..?
- చెట్ల పొదల్లో పసికందు
- మండలిలో మీ గొంతుకనవుతా
- ఉద్యోగులంతా టీఆర్ఎస్ వైపే
ట్రెండింగ్
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?