Demand News
కొత్త రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
January 22, 2021న్యూఢిల్లీ: ఇండియా విద్యుత్ డిమాండ్ శుక్రవారం ఉదయం కొత్త రికార్డును అందుకుంది. ఇది ఏకంగా 187.3 గిగావాట్లకు చేరింది. గతంలో ఉన్న 185.82 గిగావాట్ల (జనవరి 20న) రికార్డును ఇది తుడిచిపెట్టేసింది....
ష్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాలి
January 21, 2021దళిత సంఘాల డిమాండ్.. 2న మహాదీక్షముషీరాబాద్, జనవరి 20: రాష్ట్రంలోని దళితులకు ఎటువంటి షూర...
ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఫుల్.. ఎందుకంటే?!
January 11, 2021ముంబై: ఫెస్టివ్ సీజన్, జనవరి నుంచి ధరలు పెరుగుతాయన్న సంకేతాల మధ్య 2020 డిసెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో సానుకూల పురోగతి కనిపించింది. గత డిసెంబర్ నెలలో తొలిసారిగా ప్యా...
రహదారి వెడల్పు కోసం.. 19 కి.మీ. మానవహారం
January 10, 2021డెహ్రాడూన్: రహదారి వెడల్పు కోసం గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. 19 కిలోమీటర్ల మేర మానవహారంగా ఏర్పడ్డారు. 70 గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివార...
కదం తొక్కిన పసుపు రైతు
January 10, 2021ఎంపీ అర్వింద్ రాజీనామాకు డిమాండ్ నిజామాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపు రైతులు రోడ్డెక్కారు. పసుపు ...
లోన్ యాప్స్కు భారీ డిమాండ్
January 08, 2021స్నేహితులు చెప్పడంతో ఇండియాకు వచ్చా..నాలుగు కంపెనీల ద్వారా డబ్బు పంపిణీ..మొదటి రోజు కస్టడీలో ల్యాంబోను విచారించిన సైబర్క్రైమ్ పోలీసులుభారతదేశంలో ఇన్స్టంట్ ...
సీఐ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్.. డబ్బులు డిమాండ్
January 04, 2021హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు ఎన్ఆర్నగర్ సీఐ సైదులు ఫేస్బుక్ ఖాతాను హాక్ చేశారు. ఆయన పేరుతో ఫేస్బుక్ ఫ్రెండ్ జాబితాలో ఉన్న వారిని మెసెంజర్లో డబ్బు పంపాలని హ్యాకర్లు కోరారు. ఈ విషయం తెలిసిన...
గల్ఫ్ కార్మికులకు శాపం
December 24, 2020ఉత్తర్వులపై పార్లమెంట్లో గళమెత్తుతాంటీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా ఆర్డర్ను వెనక్కి తీసుకోవాలి: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్,...
చెక్కకు చెక్
December 19, 2020యూపీవీసీ కిటికీలు, తలుపులకు భారీ డిమాండ్వినియోగానికి ఆసక్తి చూపుతున్న ప్రజల...
మద్యం తెప్పించలేదని.. వరుడిని చంపిన మిత్రులు
December 16, 2020హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో దారుణం జరిగింది. పెళ్లి సంబరాల్లో తాగిన వరుడి మిత్రులు పెళ్లి కుమారుడిని హత్య చేశారు. వేడుకల్లో ఎంజాయ్ చేసేందుకు ఇంకా మందు కావాలంటూ వరు...
దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్లను బ్లాక్ చేస్తాం..
December 10, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్లను బ్లాక్ చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. కేంద్రానికి గురువారం వరకు అల్టిమేటం ఇచ్చామని, ప్ర...
ప్యాసింజర్ వెహికల్స్ కు పెరిగిన డిమాండ్...
December 08, 2020ఢిల్లీ: గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో ప్యాసింజర్ వెహికల్స్ కు డిమాండ్ పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజా రవాణా కంటే వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడమే అందుకు కారణం. ప్యాసింజర్ వెహిక...
రైతులపై కేసులు ఎత్తివేయాలని జేజేపీ డిమాండ్
December 04, 2020చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న హర్యానా రైతులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని బీజేపీ కూటమికి చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) డిమాండ్ చేసింది. ఆ పార్టీకి చెందిన ప్రతినిధి బృందం...
తుస్సుమన్న ‘చైనా’
November 17, 2020పండుగ పూట డ్రాగన్ ఉత్పత్తులకు ఆదరణ కరువున్యూఢిల్లీ: దేశీయ విపణిలో చైనా ఉత్పత్తులకు ఆదరణ భారీగా తగ్గిపోయింది. ఈసారి దీపావళి అమ్మకాల్లో ‘మేడ్ ఇన్ చైనా’...
పెరుగుతున్నఇంధన డిమాండ్...! కారణం ఇదే...!
November 15, 2020ఢిల్లీ :కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో మార్చి చివరి వారం నుంచి పడిపోయిన పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ నెమ్మదిగా అన్-లాక్ తర్వాత పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల డిమాండ్ జో...
పండుగ వేళ మిఠాయిల్లో కల్తీని ఇలా గుర్తించండి!
November 11, 2020దీపావళి పండుగ రావడంతో మిఠాయిలకు డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరుగడం వల్ల కల్తీ కేసులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మోటీచూర్ లడ్డూలు, కాజు కట్లి, సోన్ పాప్డి వంటి స్వీట్ల అమ్మకాలలో పెరుగుదల కనిపిస్తు...
ఇంజినీరింగ్లో ఆ కోర్సులకు కాలం చెల్లిందా..?
November 11, 2020హైదరాబాద్: ఇంజినీరింగ్లో ఎవర్గ్రీన్ అయిన ఆ కోర్సులకు ఇప్పుడు కాలం చెల్లిందా? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. సాంకేతిక విద్యలో రోజురోజుకు కొత్త కోర్సులు వచ్చి చేరుతున్నాయి. మంచి అవక...
కరోనాతో విమానయాన పరిశ్రమలో ప్రమాదంలో 5 మిలియన్ ఉద్యోగాలు
November 10, 2020లండన్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది ప్రయాణ డిమాండ్ 75 శాతం కుప్పకూలింది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమలో దాదాపు 5 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయి. ఈ విషయాలను వెల్లడిస్...
ఉల్లి, ఆలూ ధరలపై ప్రధాని మోదీకి మమత లేఖ
November 09, 2020కోల్కతా: దేశంలో ఉల్లి, ఆలుగడ్డల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టా...
‘నా తండ్రి మరణంపై దర్యాప్తు కోరడం రాజకీయమే..’
November 02, 2020పాట్నా: తన తండ్రి మరణంపై దర్యాప్తు చేయాలని కోరడం రాజకీయం కోసమేనని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణంపై దర్యాప్తు జరుపాలన...
వామ్మో ఆకుకూరలు
October 31, 2020పోషక విలువల కారణంగా పెరిగిన డిమాండ్ భారీవర్షాలకు పంట దెబ్బతినడమూ కారణమేహైదరాబాద్, నమస్తేతెలంగాణ: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆకుకూరల సాగుపై ...
జస్ట్ నాలుగు కోట్లు డిమాండ్ చేశాడు అంతే..!
October 30, 2020కరోనా లాక్డౌన్ సమయంలో వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చి.. వాళ్ల ఆకలిని తీర్చిన మానవత్వం ఉన్న మనిషిగా అందరిచేత శభాష్ అనిపించుకున్న నటుడు సోనూసూద్. ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు పారితోషికం విషయంలో షాక్...
‘సీఎం, డిప్యూటీ సీఎంను సస్పెండ్ చేయండి..’
October 30, 2020పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. ముంగేర్ కాల్పుల ఘటనపై ఆయన నేతృత్వంలోని క...
కాల్ సెంటర్లో పనిచేసే యువకుడి కిడ్నాప్..
October 20, 2020హైదరాబాద్ : కూకట్పల్లి ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కాల్సెంటర్లో పనిచేసే షేక్ రఫీ(21) ని ఆటోలో దుండగులు అపహరించారు. కిడ్నాపర్లు అతడి తల్లికి ఫోన్ చేసి రూ....
రజనీకాంత్ కు మద్రాస్ హైకోర్టు అక్షింతలు..!
October 14, 2020ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. కొడంబాక్కమ్ లో తాను నిర్మించిన రాఘవేంద్ర కల్యాణ మండపానికి ట్యాక్స్ చెల్లించాలని గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ ...
భారీగా తగ్గిన విద్యుత్ డిమాండ్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎండీ
October 13, 2020హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిస్తున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గింది. 12 వేల మెగావాట్ల నుంచి వినియోగం ఏకంగా 4,300 మెగావాట్లకు పడిపోయింది. డిమాండ్ భారీగా...
అటల్ టన్నెల్ వద్ద సోనియా వేసిన పునాది రాయిని తిరిగి పెట్టండి..
October 12, 2020సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తాంగ్ వద్ద నిర్మించిన అటల్ టన్నెల్ వద్ద కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గతంలో ప్రారంభించిన శిలాఫలకాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమ...
‘ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించకపోతే.. సీఎం ఇంటిని ముట్టడిస్తాం’
October 12, 2020చండీగఢ్: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్కు శిరోమణి అకాలీదళ్ ఏడు రోజుల గడువు ఇచ్చింది. రాష్ట్రాన్ని నోటిఫైడ్ మండిగా ప్రకటించడానికి, కేంద్రం అగ్రి చట్టాలను తిరస్కరించడానికి, సవరించిన ఏపీఎంసీ 2017 చట్ట...
అన్ని రైళ్లను పునరుద్ధరించాలంటూ పట్టాలపై నిరసన
October 12, 2020కోల్కతా: అన్ని రైళ్లను పునరుద్ధరించాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రజలు సోమవారం నిరసన తెలిపారు. హుగ్లీ జిల్లాలోని చుచురా రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలకు అడ్డంగా నిలబడి ఆందోళన చేశారు. కేవలం ప్రత్యేక రైళ...
యెడియూరప్ప రాజీనామా చేయాలి : కాంగ్రెస్
October 11, 2020న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొ్ంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప వెంటనే తన పదివికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సంఘ్వీ డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం...
డాటా సైంటిస్టులకు పెరుగుతున్నడిమాండ్
October 09, 2020హైదరాబాద్: కరోనా అనంతర ప్రపంచంలో డాటా సైంటిస్టులు, విశ్లేషకులకు డిమాండ్ బాగా పెరుగనుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బ్యాంకింగ్ వంటి సాంప్రదాయ రంగాల్లో మాత్రమే కాకుండా రిటైల్, హెల్త్కేర్, మాన్...
ఆఫీస్ స్పేస్ గిరాకీ లో బెంగళూరు టాప్...!
October 06, 2020బెంగళూరు: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చిన్నస్థాయి నుండి పెద్ద కంపెనీల వరకు కార్యాలయాలను ఖాళీ చేయడమో లేదా తగ్గించడమో చేశాయి. దీంతో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ భారీగ...
హథ్రాస్ నిందితులకు న్యాయం కోసం అగ్రవర్ణాల డిమాండ్
October 04, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో 19 ఏండ్ల దళిత యువతిపై సామూహిక లైంగిక దాడి ఘటనపై ఓ వైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా మరోవైపు ఈ కేసులో అరెస్టైన నలుగురు నిందితులకు న్యాయం కోసం అగ్ర వర్ణాల వ...
మాయదారి మళ్లింపు
October 04, 2020గోదారిపై ఏపీ దోబూచులాట.. ఆరేండ్లుగా తేలని పోలవరం వాటా మళ్లింపులోనూ వాటా కావాలంటూ ఆంధ్రా మడతపేచీ మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతున్న వైనం
సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి : సుఖ్బీర్ సింగ్ బాదల్
October 03, 2020చంఢీఘడ్ : హథ్రాస్ ఘటనపై శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం స్పందించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఘటనపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ జరిపించాలని డిమాండ్...
హత్రాస్ నిందితులకు.. ఉన్నత వర్గాల మద్దతు
October 02, 2020లక్నో: ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటన నిందితులకు ఉన్నత వర్గాల వారు మద్దతు తెలిపారు. సావర్న్ సమాజ్కు చెందిన వారు శుక్రవారం ధర్నా నిర్వహించారు. పోలీస్ కస్టడీలో ఉన్న తమ వారికి న్యాయం జరుగాలని డిమాండ్ చేశా...
ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలి: మాయావతి
October 01, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతే సీఎం యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలని ఆమె అ...
యువ ఆందోళనకారులను విడుదల చేయండి : షాహిన్ బాగ్ దాది
September 30, 2020న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఫిబ్రవరి అల్లర్లకు సంబంధించిన కేసులో అరెస్టయిన 24 మంది యువ ఆందోళనకారులను విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తద...
మిడ్, స్మాల్క్యాప్కు డిమాండ్
September 28, 2020స్టాక్ మార్కెట్లలో మధ్య, చిన్న శ్రేణి షేర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. మల్టీ-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కోసం పెట్టుబడి నిబంధనల్లో చేసిన సర్దుబాట్లు మదుపరుల దృష్...
భారత్ విడిచి వెళ్లిపోతున్న హార్లే డేవిడ్సన్
September 24, 2020భారత మార్కెట్లో ఎక్కువ డిమాండ్ లేని కారణంగా అమెరికన్ మోటారుసైకిల్ తయారీదారు హార్లే డేవిడ్సన్ ఇక్కడ తమ కార్యకలాపాలను ముగించింది. ఇప్పుడు ఉత్తర అమెరికా, యూరప్ వంటి లాభదాయక మార్కెట్లపై దృష్టి పెట్టను...
బంగారం డిమాండ్కు కారణాలు ఇవే...!
September 24, 2020హైదరాబాద్ : భారత బంగారం మార్కెట్ మొదలైన క్రమం, కొత్తదనం పైన ప్రపంచ బంగారు మండలి(వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్కు సంబంధించి ఈ నివే...
సోషల్ మీడియాలో భార్య నగ్నచిత్రాలు
September 19, 2020వరకట్నం కోసం ఓ భర్త అరాచకంచెన్నై: భార్యల మీద కక్ష తీర్చుకోవడం కోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకునే శాడిస్టు భర్తల సంఖ్య రోజురోజుకు పె...
భారత్, చైనా సరిహద్దు సమస్యపై చర్చకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వాకౌట్
September 15, 2020న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు సమస్యపై చర్చ కోసం కాంగ్రెస్ పార్టీ లోక్సభలో డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం లోక్సభ నుంచి వాకౌట్ చేశారు....
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నిరసనలు
September 15, 2020తిరువనంతపురం: కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్ రాజీనామా చేయాలంటూ ఆ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్నఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని రాష...
భారత్లో ల్యాప్టాప్ల కొరత.. కారణం ఇదే!
September 14, 2020న్యూ ఢిల్లీ : వర్క్-ఫ్రమ్-హోమ్, ఆన్లైన్ తరగతుల దృష్ట్యా భారతదేశంలో ల్యాప్టాప్ల కొరత ఏర్పడింది. ఢిల్లీలోని వివిధ ల్యాప్టాప్ మార్కెట్ డీలర్ల ప్రకారం.. గత 3-4 నెలల్లో మార్కెట్లో ల్యాప్టాప్ల కొ...
కరోనా ఎఫెక్ట్ : దేశంలో వంటనూనెలకు తగ్గిన డిమాండ్...
September 11, 2020హైదరాబాద్ : ఇండియాలో కరోనా ప్రభావంతో పామాయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఆగస్టులో భారత్ లో పామాయిల్ దిగుమతులు 13.9శాతం తగ్గి 7,34,351 టన్నులకు చేరుకున్నాయని ప్రముఖ వాణిజ్య సంస్థ శుక్రవ...
కాంగ్రెస్ నేత ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు మహిళల యత్నం
September 09, 2020తిరువనంతపురం: కేరళ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలా ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మహిళా విభాగం సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి ...
ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాలంటూ.. బీజేపీ మహిళా మోర్చా డిమాండ్
September 07, 2020తిరువనంతపురం: కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా తన పదవికి రాజీనామా చేయాలని ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా సభ్యులు డిమాండ్ చేశారు. పఠనంథిట్టలో కరోనా పాజిటివ్ మహిళపై అంబులెన్స్ డ్రైవర్ లైంగ...
అడిగితే పరీక్ష చేయాల్సిందే: ఐసీఎమ్మార్
September 05, 2020న్యూఢిల్లీ: దేశంలో టెస్టింగ్ ఆన్ డిమాండ్కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నూతన అడ్వయిజరీని జారీచేసింది. కంటైన్మెంట్ జోన్ల నివసిస్తున్న ...
కరోనా ప్రభావం...గీజర్లకు పెరుగుతున్న గిరాకీ
September 03, 2020ముంబై: కరోనా ప్రభావంతో పరిశ్రమలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కూడా చాలా పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించాయి. మానవ వనరులను తగ్గించాయి. కరోనాతో వచ్చి పడిన ఆర్ధిక సంక్షోభంతో ప్ర...
నీట్ హాల్ టికెట్ల జారీ.. వాయిదా డిమాండ్ పట్టించుకోని ఎన్టీఏ
August 26, 2020న్యూఢిల్లీ: జాతీయ ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈలను కరోనా నేపథ్యంలో వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది. మరోవైపు వీటిని లెక్కచేయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ నిర్వహణకే మొగ్గుచూప...
ఆ పరీక్షలను వాయిదా వేయండి: సోనూ సూద్
August 26, 2020న్యూఢిల్లీ: వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న జాతీయస్థాయి ప్రవేశపరీక్షలు జేఈఈ, నీట్లను వాయిదా వేయాలని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ డిమాండ్ చేశారు. తానుకూడా ఇంజినీర్నే అని, ఈ పరీక్షల...
మాస్క్, గ్లోవ్స్, వాటర్బాటిల్
August 26, 2020జేఈఈ, నీట్కు హాజరయ్యే విద్యార్థులకు తప్పనిసరి మార్గదర్శకాలు జారీచేసిన ఎన్టీఏన్యూఢిల్లీ: జాతీయ స్థాయి ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షలైన జేఈఈ, నీట్ ఎంట్రెన్స్లకు ...
జేఈఈ, నీట్ వాయిదా ఉద్యమానికి.. గ్రేటా థన్బర్గ్ మద్దతు
August 25, 2020న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న వారికి స్వీడెన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ తన మద్దతు తెలిపార...
కరోనా పరీక్షలు.. త్వరలో ఎక్కడైనా, ఎప్పుడైనా..
August 19, 2020న్యూఢిల్లీ : కరోనా వైరస్ కు వ్యతిరేకంగా దేశంలో యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం మరింత ఎక్కువ నిర్ధారణ పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తున్నది. తద్వారా అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి చికిత్స అందించే...
యమునా జలాలను చేర్చి 60:40 ప్రాతిపదికన పంచండి: అమరీందర్ సింగ్
August 18, 2020చండీగఢ్: పంజాబ్, హర్యానా మధ్య నీటి పంపకాల్లో యమునా జలాలను కూడా చేర్చి 60:40 ప్రాతిపదికన పంచాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. పంజాబ్, హర్యానా మధ్య నెలకొన్న జల వివాదంపై కేంద్ర జలశక్తి మ...
హైదరాబాద్లో సెల్ఫ్ స్టోరేజ్ సెంటర్లకు పెరుగుతున్న గిరాకీ
August 10, 2020హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో జనాలు పట్టణాలు, నగరాలూ ఖాళీ చేసి పల్లె బాట పడుతున్నారు. ఐటీ సహా అనేక రంగాలు లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో తమ ఉద్యోగులను పనిచే సేందుకు అవక...
హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న శ్రీరామ్ పోస్టల్ స్టాంపులు
August 09, 2020లక్నో : అయోధ్యలోన రామాలయం భూమి పూజన్ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన శ్రీ రాముడి తపాలా బిళ్ళలకు డిమాండ్ పెరిగింది. రాముడి జీవితం ఆధారంగా తీసుకొచ్చిన పోస్టల్ స్టాంపులు హాట్ కేకుల్లా అమ్...
రామమందిరం వద్ద స్మారక స్తూపాల ఏర్పాటుకు డిమాండ్
August 07, 2020లక్నో: అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం పోరాడిన, ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం స్మారక స్తూపాలను ఏర్పాటు చేయాలని హిందూ మత పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. అయోధ్యలో నిర్మించే రామమందిరం వద్ద, ప్రయ...
కరోనా ఎఫెక్ట్ తో నాటు కోడికి మస్త్ డిమాండ్...
August 07, 2020హైదరాబాద్ : కరోనా బారీ నుంచి మహా నగరాలే కాదు... చిన్న పట్టణాలకు విస్తరించింది. నగరాల్లో ఉంటే వైరస్ బారిన పడుతామన్న ఆందోళనలతో ప్రజలుగ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారుతున...
కశ్మీరీ పండిట్ల బహిష్కరణపై న్యాయ విచారణ జరుపాలి
August 03, 2020జమ్ము: 1990 కశ్మీరీ పండిట్ల బహిష్కరణ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరుపాలని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. దాదాపు 60 వేల కశ్మీరీ పండిట్...
కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ నిరాహార దీక్ష
August 02, 2020న్యూఢిల్లీ: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర విదేశీ, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి వీ మురళీధరన్ ఢిల్లీలో ఆదివారం ఒక రోజు నిరాహాద ...
అడిగినంత డబ్బు ఇవ్వలేదని కొవిడ్ రోగులను దించేసిన అంబులెన్స్ డ్రైవర్!
July 27, 2020కోల్కతా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను తట్టుకొని నిలబడుతూ కొందరు ఇతరులకు సహాయపడుతున్న వార్తలు చూస్తున్నాం. అయితే, దురదృష్టవశాత్తు ఈ సమయాన్ని ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకోవాలనుకునే వారు కూడా ఉన్...
కరోనా కోసమే సభ
July 27, 2020బలపరీక్ష ప్రస్తావనలేని క్యాబినెట్ నోట్రాజస్థాన్లో రసవత్తరంగా రాజకీయం ...
కరోనా ఆహారంతో.. హోటల్కు విపరీతమైన గిరాకీ..!
July 24, 2020మధురై : కరోనా వైరస్ మధురైలోని ఓ ప్రముఖ హోటల్కు విపరీతమైన గిరాకీ తెచ్చిపెట్టింది. ఎందుకో తెలుసా.. మధురై నగరం పరోటాలకు ఫేమస్. వివిధ రకరకాల రుచులతో రోడ్ల పక్కన ఉన్న చిన్న బండ్ల దగ్గర నుంచి పెద్ద స్...
వేతనం పెంచాలంటూ ఆశా వర్కర్ల నిరసన
July 24, 2020బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఆశా వర్కర్లు తమ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. శివమొగ్గ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట శుక్రవారం భారీ ఎత్తున నిర...
వరవరరావును విడుదల చేయాలి: మావోయిస్టులు
July 21, 2020హైదరాబాద్ : ఓ కేసు విషయంలో జైలుపాలైన విప్లవ నేత వరవరరావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు రాష్ట్ర కమిటీ జులై 25న తెలంగాణలో బంద్కు పిలుపునిచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం క...
దేశంలో పెట్రోల్, డీజిల్కు తగ్గిన డిమాండ్
July 17, 2020న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్కు డిమాండ్ భారీగా పడిపోయింది. పలు నగరాల్లో తిరిగి లాక్డౌన్ విధించడం, పెరుగుతున్న ధరల వంటి కారణాలతో ఈ నెల మొదటి అర్ధభాగంలో పెట్రోలు, డీజిల్కు డిమాండ్ తగ్గ...
పల్లెబాట... పట్నంలో డిమాండ్
July 15, 2020కరోనా ఎఫెక్ట్.. కూలీలకు వరంకరోనా విస్తరణతో సొంత ఊర్లకు వెళ్లిన అడ్డాకూలీలుకలిసొచ్చిన సీఎం కేసీఆర్ పథకాలు.. వ...
బొంగు బాటిళ్లకు భలే గిరాకి!
July 15, 2020త్రిపుర : మొన్నటికి మొన్న వెదురుతో టిఫిన్ బాక్సు తయారు చేస్తే చూసి వావ్..! అనుకున్నాం కదా. ఇప్పుడు అగర్తాలో స్థానికులు వెదురు బొంగులతో వాటర్ బాటిళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. సహజ సిద్ధంగా అ...
కోవిడ్ -19 ఎఫెక్ట్: స్టోరేజ్ హోమ్ లకు పెరుగుతున్న డిమాండ్
July 13, 2020బెంగళూరు : కోవిడ్ -19 మహమ్మారి రోజురోజుకూ పెరుగుతుండడంతో పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలోని ఉద్యోగాలు చేసేవారంతా అప్రమత్తమవుతున్నారు. ఐటీ రంగానికి ఈ రెండు ...
లాక్డౌన్ లో డెలివరీ సవాళ్లను అధిగమించి ఉడాన్
July 09, 2020ఢిల్లీ : భారతదేశంలో అతిపెద్ద బీటుబీ ఈ-కామర్స్ మార్కెట్ప్లేస్ ఉడాన్ లాక్డౌన్ లోనూడెలివరీ సవాళ్లను అధిగమించి వినియోగదారులకు సేవలందించింది. ఇది దేశంలోని 21 రాష్ట్రాలలో ఉన్న 55 నగరాలకు విస్తరించింద...
టిక్టాక్ను నిషేధించాలంటున్న ఆస్ట్రేలియన్లు..!
July 09, 2020సిడ్నీ: భారత్, అమెరికా బాటలో ఆస్ట్రేలియన్లు కూడా పయనిస్తున్నారు. టిక్టాక్తో డేటా చౌర్యం ముప్పుందంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాక్షాత్తూ ఆస్ట్రేలియా శాసనసభ్యులు టిక్టాక్ను నిషేధించాలని ప్రతి...
జిమ్లకు అనుమతి ఇవ్వాలని ప్రదర్శన
July 09, 2020జబల్పూర్ : రాష్ట్రంలో జిమ్లు తిరిగి తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జిమ్ల యజమానులు, ఫిట్నెస్ ట్రైనర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ...
సీఎం విజయన్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నేత రమేశ్
July 08, 2020తిరువనంతపురం: బంగారం స్మగ్లింగ్ కేసుకు బాధ్యత వహించి సీఎం పినరాయి విజయన్ తన పదవికి రాజీనామా చేయాలని కేరళలోని ప్రతిపక్ష యూడీఎఫ్ డిమాండ్ చేసింది. ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల బు...
అక్కడ పని చేయాలంటే కార్మికులు భయపడుతున్నారు
July 07, 2020బెంగళూరు : లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా నష్టాల ఊబి నుంచి కోలుకోలేకపోతున్నాయి పలు సంస్థలు. ప్లాంట్ తెరిచిన తర్వాత కూడా ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటోకు కష్టాలు తప్పడం లేదు. కంపెనీకి సంబంధించిన ముంబ...
అత్యాచార నిందితుడి నుంచి రూ.35 లక్షలు లంచం తీసుకున్న మహిళా ఎస్ఐ అరెస్టు
July 05, 2020అహ్మదాబాద్ : అహ్మదాబాద్లో లైంగిక దాడికి పాల్పడిన నిందితుల నుంచి రూ.35 లక్షల లంచం తీసుకున్న మహిళా ఎస్ఐని ఆదివారం అరెస్టు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి ఆమెను కోర్టులో హాజరుపర్చారు. నిందితురాలు ఎస...
ఆఫీస్ స్పేస్ కు తగ్గుతున్న డిమాండ్
July 03, 2020ఢిల్లీ : ఒకప్పుడు కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే యమా క్రేజ్ ఉండేది. ఇప్పుడు కరోనా కారణంగా ఆ పరిస్థితి మారిపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం జోరు మీద ఉండటంతో పాటు దేశంలో స్టార్టుప్ కల్చర్ పెరు...
నేపాల్ బడ్జెట్ సెషన్స్ ముగింపునకు రాష్ట్రపతి ఆమోదం
July 02, 2020ఖాట్మండు : నేపాల్ పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ను ముగించాలన్న క్యాబినెట్ ప్రతిపాదనకు రాష్ట్రపతి బిధ్యాదేవి బండారి గురువారం ఆమోద ముద్ర వేశారు. ఇదే విషయాన్ని పార్లమెంట్ సచివాలయానికి తెలియజేస్తూ ఆమ...
నేపాల్లో సంక్షోభం దిశగా రాజకీయం
July 02, 2020ఖాట్మండు : నేపాల్లో రాజకీయ ఉద్యమం తీవ్రమైంది. ప్రధానమంత్రి పీఠం నుంచి వైదొలగాలని కేపీ శర్మ ఒలిపై ఒత్తిడి పెరుగుతున్నది. షీతల్ నివాస్లో అధ్యక్షుడు బిద్యాదేవి భండారితో ఒలి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో...
పేటియంనూ నిషేధించండి
July 01, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: చైనా పెట్టుబడులు ఉన్న సంస్థలపైనా నిషేధం విధించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. ప్రముఖ ఆన్లైన్ వ్యాలెట్ సేవల సంస్థ పేటియం, క్యాబ్ సేవల సంస్థ ఓలా, ఈ-కామర్స్ సంస్థలు బిగ్ ...
కొవిడ్ నేపథ్యంలో ఆర్గానిక్ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్
June 30, 2020శివమొగ్గ: కొవిడ్- 19నుంచి మనకు మనం కాపాడుకోవాలంటే రోగనిరోధకశక్తిని పెంచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. దీంతో ప్రజలంతా ఇమ్యునిటీ పవర్ బూస్టింగ్కు అవసరమైన ఆహారపదార్థాలు ఏవో వెదికే పనిలో పడ్...
'గల్వాన్ ఘర్షణలపై నిజాలు చెప్పండి'
June 25, 2020లక్నో: గల్వాన్లో భారత్-చైనా దేశాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిజాలు వెల్లడించాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాం...
వెబ్క్యామ్కు భలే డిమాండ్..!
June 22, 2020వెబ్క్యామ్లకు గిరాకీ పెరిగింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తరగతులు, సమావేశాలు, వీడియోకాన్ఫరెన్స్లు, వివాహాలు, విందులు తదితర కార్యక్రమాలన్నీ ఆన్లైన్ ఆధారితంగా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో వె...
శివరాజ్సింగ్ చౌహాన్, స్మృతి ఇరానీలపై కేసు పెట్టండి
June 18, 2020భోపాల్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీపై నకిలీ వీడియోను ట్వీట్ చేసినందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, దాన్ని రీ ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలపై కాంగ్రెస...
శానిటైజర్లు, టెంపరేచర్ గన్లకు డిమాండ్
June 17, 2020కొనుగోళ్లు పెరిగాయి.. దుస్తులు, ఫర్నిచర్ సామగ్రికి కాదు.. కరోనా కట్టడికి శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్వాష్ లోషన్లు, టెంపరేచర్ గన్లకు.. కొవిడ్-19కు ముందు వాటి అవసరం ఎవరికీ పెద్దగా తెలియదు. కాన...
‘శ్రామిక్ రైళ్లను అందిస్తూనే ఉంటాం’
June 09, 2020న్యూఢిల్లీ : వలస కార్మికులను తమ స్వరాష్ట్రాలకు చేర్చేందుకు రాష్ట్రాల డిమాండ్కు అనుగుణంగా శ్రామిక్ రైళ్లను అందుబాటులో ఉంచుతామని రైల్వేశాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్రాలు శ్రామిక్ రైళ్ల అవసరాలను...
10 వేల మంది ఉద్యోగులను తొలగిం చిన సంస్థ
June 09, 2020లండన్ : కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. దీంతో బ్రిటన్కు చెందిన దిగ్గజ చమురు కంపెనీ బీపీ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నది . ఈ ఏడాది చివరి నాటికి 10 వేల మంది ఉద్యోగులను తొలగి...
సోషల్ మీడియా లో ప్రచారం వల్లనే వీటి పై అవగాహన పెరిగింది
June 05, 2020హైదరాబాద్: రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులకు విపరీతంగా డిమాండ్ పెరుగుతున్నది. అయితే సోషల్ మీడియా లో జరిగే ప్రచారం వల్లనే వినియోగదారుల్లో వీటిపై అవగాహన పెరిగింది . ఇందుకు అత్యంత ...
బాలీవుడ్ చిత్రాలకు డిమాండ్
May 25, 2020ఢిల్లీ : బాలీవుడ్ సినిమాలకు అంతర్జాతీయంగా మంచిడిమాండ్ ఉన్నదని జీ5 గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అర్చన ఆనంద్ తెలిపారు. సింబా, శాండి కి ఆంఖ్, డ్రీమ్ గర్ల్...
అంఫాన్ తుఫాన్ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి
May 22, 2020న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై విరుచుకుపడ్డ అంఫాన్ తుఫాన్ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని దేశంలోని 22 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ...
36 శాతం పడిపోయిన బంగారం డిమాండ్
April 30, 2020ముంబై: ఆర్థిక అనిశ్చితి, కరోనా వైరస్తో దేశ వ్యాప్తంగా లాక్డౌన్, ధరలు స్థిరంగా ఉండకపోవడంతో జనవరి-మార్చి త్రైమాసికలో దేశంలో బంగారానికి 36 శాతం డిమాండ్ పడిపోయింది. దీంతో 101.9 టన్నులకు తగ్గిందని వ...
కరోనా భయం: లాలూ విడుదలకు ఆర్జేడీ డిమాండ్
April 28, 2020హైదరాబాద్: పశువుల దాణా కుంభకోణంలో జైలుశిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కు కరోనా సోకే అవకాశం ఉంది కనుక ఆయనను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రీయ జనతదళ్ (ఆర్జేడీ) డిమాండ్ చేస...
డ్రోన్లకు భారీ డిమాండ్
April 28, 2020దేశంలో ఉన్నవి 200.. డిమాండ్ 2,200 మార్కెట్ విలువ రూ.600 కోట్ల...
వలస కార్మికుల తరలింపుపై సమగ్ర వ్యూహం ఉండాలన్న రాజస్థాన్ సీఎం
April 25, 2020హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ విధించిన కారణంగా ఎక్కడికక్కడ చిక్కువడి అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ఓ వ్యూహం రూపొందించుకోవడం అనివార్యమని రాజస్థాన్ ముఖ్యమంత...
ఆహార పదార్థాలను తప్ప మిగతా వస్తువులను కొనేవారే లేరు
April 10, 2020కరోనా కారణంగా దేశం మొత్తం 21 రోజుల లాక్డౌన్ ప్రకటించటంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని ఇప్పటికే పలు సర్వేలు తెలిపాయి. తాజాగా భారత ఆర్థిక వ్యవస్థకు కరోనా తీవ్రమైన డిమా...
దశాబ్దపు కనిష్టానికి పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు
April 09, 2020హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చేపట్టిన లాక్డౌన్ ప్రభావం అన్నిటికన్నా ఎక్కువగా ఇంధన వినియోగంపై పడుతున్నది. కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రజలను రోడ్ల మీదకు రావద్దని నిషేధం ...
అద్దె డిమాండ్ చేసే ఇంటి యజమానులపై చర్యలు
March 29, 2020ఢిల్లీ: అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ర్టాలకు చెందిన అన్ని శాఖల కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. ఈ...
చప్పట్లు వద్దు రక్షణ ఆయుధాలు కావాలంటున్న వైద్యులు !
March 27, 2020రూపాయి లాభం లేనిదే ఇతరులకు సహాయం చేయకపోవడం మానవ నైజం అని చెప్పవచ్చు. ఇలా కొంతమందే అనుకుంటారు. అందరూ అనుకుంటే ఈపాటికి మానవమనుగడే అంతరించిపోయేది. ఇప్పుడున్న కరోనా పరిస్థితిలో పేషంట్...
పశువైద్యులకు భారీగా డిమాండ్
February 01, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, పశుపోషణ, మత్స్యసంపదలో వస్తున్న పురోగాభివృద్ధి నేపథ్యంలో పశువైద్యులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నదని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నార...
తాజావార్తలు
- రాష్ర్టంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- మేనల్లుడితో సల్మాన్ డ్యాన్స్ .. వీడియో వైరల్
- అదనపు కట్నం.. బలి తీసుకుంది
- బోధన్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు షాపులు దగ్ధం
- రూ.75వేలకు.. రూ.2లక్షలు చెల్లించాడు
- ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ.. నేడు నోటిఫికేషన్
- మరోసారి వార్తలలోకి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ..!
- డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. సత్ఫలితాలు
- ‘కిలిమంజారో’ను అధిరోహించిన తరుణ్ జోషి
- సౌండ్ మారితే.. సీజే
ట్రెండింగ్
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- ఆస్పత్రి నుంచి కమల్హాసన్ డిశ్చార్జ్