Covid Patients News
వారిలో యాంటీబాడీలు వేగంగా మాయమైపోతున్నాయ్..!
December 10, 2020న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్నవారికి ఇప్పుడు మరో సమస్య భయపెడుతోంది. వారిలో యాంటీబాడీలు వేగంగా మాయమైపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలు ‘సైన్స్ ఇమ్యునాలజీ’ అనే అనే జర్నల్లో&n...
వారిని అంటరానివారిగా చూస్తున్నారు!
December 02, 2020న్యూఢిల్లీ: కరోనా బాధితుల ఇండ్లకు పోస్టర్లు అంటించడం వల్ల వారిని అంటరానివారిగా పరిగణిస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్షేత్రస్థాయిలో ఇది భిన్నమైన పరిస్థితులకు దారితీస్తున్నదని పేర్కొంది...
కొవిడ్ బాధితులూ ఓటు వేయొచ్చు : ఎస్ఈసీ
November 21, 2020హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. కొవిడ్ దృష్ట్యా గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సంఖ్యను పెంచింది. కొవిడ్ బాధిత...
రేపటినుంచి గాంధీలో నాన్ కొవిడ్ రోగులకు సేవలు ప్రారంభం
November 20, 2020హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రేపటి నుంచి నాన్ కొవిడ్ రోగులకు సేవలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో గడిచిన మార్చి 2న మొదటి కొవిడ్ కేసు నమోదైంది. అప్పటి నుండి గాంధీ ఆస్పత్రి కొవిడ్...
దుబ్బాకలో 4 గంటల వరకు 78.12% శాతం పోలింగ్నమోదు
November 03, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ మరికాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 4 గంటల వరకు దుబ్బాకలో 78.12 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ఓటర్లకు ఓటేసేందుకు ...
కార్టికోస్టెరాయిడ్స్తో కొవిడ్ మరణాల రేటులో తగ్గుదల..!
September 03, 2020న్యూ ఢిల్లీ: కొవిడ్-19కు ఇప్పటివరకూ కచ్చితమైన చికిత్స లేదు. కానీ కొన్ని స్టెరాయిడ్స్ వాడకం వల్ల తీవ్రస్థాయిలో ఇన్ఫెక్ట్ అయిన వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ఏడు అంతర్జాతీయ ట్రయల్స్ మెటా-విశ్లేషణ...
కోవిడ్ రోగులకు స్వామి వివేకానంద పుస్తకాల బహుకరణ
August 25, 2020అగర్తల : కోవిడ్-19 రోగులకు స్వామి వివేకానంద పుస్తకాలను అందజేయాల్సిందిగా కోరుతూ త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ పలు పుస్తకాలను ఉన్నతాధికారులకు మంగళవారం అందజేశారు....
శ్రేయ్ హాస్పిటల్ సీజ్
August 06, 2020అహ్మదాబాద్: ఎనిమిది కరోనా రోగుల చావుకు కారణమైన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని శ్రేయ్ దవాఖానను అధికారులు అధికారులు సీజ్ చేశారు. అందులో ఉన్న 41 మంది రోగులను సర్దార్ వల్లభాయ్పటేల్ దవ...
ప్లాస్మాతో ప్రాణం పోద్దాం
August 01, 2020కరోనా రోగులకు ప్రాణాధారమవుతున్న చికిత్సకొవిడ్ విజేతలు నిర్భయంగా దానం చేయవచ్చు
అంత్యక్రియలకు సహకరిస్తున్న అంబులెన్స్ డ్రైవర్
July 29, 2020శ్రీనగర్ : కొవిడ్తో చనిపోయిన వారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా ధైర్యం చేయడం లేదు. తమకెక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో. కానీ ఓ అంబులెన్స్ డ్రైవర్ మానవత్వంతో మె...
‘కరోనా’ ప్యార్ హై!.. ఇది కొవిడ్ ప్రేమకథ..
July 28, 2020గుంటూరు: ఇదేంటి ‘కరోనా’ ప్యార్ హై! అని అంటున్నామని ఆలోచిస్తున్నారా?. అవును ఇది అలాంటి వార్తే. కరోనా దెబ్బకు ఎన్నో పెళ్లిల్లు ఆగిపోతుంటే.. అదే మహమ్మారి ఇద్దరిని కలిపింది మరీ. దవాఖాన సాక్షిగా సాగిన ...
కోవిడ్ రోగుల వద్ద మందులను కొట్టేసి బ్లాక్లో అమ్ముతున్న వైనం
July 18, 2020హైదరాబాద్ : కోవిడ్ రోగుల వద్ద కొట్టేసిన ఇంజెక్షన్లు, మందులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ మెడికల్ దుకాణం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. దుకాణదారుడితో పాటు మరో ఏడుగురిని అ...
కరోనా రోగులపై ‘సంపర్క్' నిఘా!
July 14, 2020గృహనిర్బంధం ఉల్లంఘిస్తే అలర్ట్ యాప్ రూపకల్పనకు ఆర్డీవో, టీటా ఒప్పందం&n...
కరోనాతో కొడుకు మృతి.. ఉరేసుకున్న తల్లిదండ్రులు
July 04, 2020భువనేశ్వర్ : కరోనా వైరస్ తో కుమారుడు చనిపోయాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేకపోయారు. కడసారి చూసేందుకు కొడుకు మృతదేహాన్ని తమకు ఇవ్వాలని ఆస్పత్రి వర్గాలను ప్రాధేయపడ్డారు. మృతదేహం ...
ఆగ్రాలో కరోనా కలవరం.. 48 గంటల్లో 28 మంది కరోనా రోగులు మృతి
June 22, 2020లక్నో : ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో కరోనా వైరస్ స్థానికులను కలవర పెడుతోంది. 48 గంటల్లోనే 28 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది...
రికార్డు స్థాయిలో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు..
May 19, 2020ముంబై: మహారాష్ట్రలో ఇవాళ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారని మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుత...
ఆర్మీ ఆస్పత్రిలోని 24 మంది రోగులకు కరోనా పాజిటివ్
May 05, 2020ఢిల్లీ : ఆర్మీ టాప్ ఆస్పత్రిలోని క్యాన్సర్ విభాగంలో చికిత్స పొందుతున్న 24 మంది రోగులకు కరోనా వైరస్ పాజిటివ్గా వచ్చింది. దీంతో వీరిని తదుపరి చికిత్స నిమిత్తం బేస్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలో...
ఎలుగుబంటి పైత్యరసం తాగితే..
April 02, 2020హైదరాబాద్: చైనాలో సాంప్రదాయ వైద్య చికిత్సలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అయితే తాజాగా ఆ దేశ ప్రభుత్వం ఓ కొత్త ఆదేశం జారీ చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కోవిడ్19 పేషెంట్లకు ఎలుగుబంట...
తాజావార్తలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్మేళా
- భూటాన్కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
- లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
- భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ట్రయల్స్కు సిఫారసు
- వ్యాపార రంగంలో లాభాలు.. రుణ ప్రయత్నాలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ట్రెండింగ్
- హాస్పిటల్లో ‘RRR’ హీరోయిన్ అలియా భట్..!
- వరుణ్ధావన్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే అందుకట..!
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- 'వకీల్సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- మీరారాజ్పుత్ హొయలు చూడతరమా..!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- కామెడీ టచ్తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- భాయ్ఫ్రెండ్ గురించి చెప్పిన తాప్సీ