Covid News
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
January 18, 2021అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా కేవలం 81 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా బారినపడిన వారిలో 263 కోలుకొని డిశ్చార...
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశేష స్పందన
January 18, 2021సికింద్రాబాద్ : యూనిట్ హెడ్క్వార్టర్ కోటా కింద సికింద్రాబాద్లోని 1ఈఎంఈ కేంద్రంలో ఈ నెల 4నుంచి ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశేష స్పందన లభిస్తున్నది. నియామక ప్రక్రియలో ...
బయటపడిన కరోనా వైరస్ మరో కొత్త లక్షణం
January 18, 2021లండన్ : ప్రపంచవ్యాప్తంగా వినాశనానికి కారణమైన కరోనా వైరస్.. ఇప్పటివరకు లక్షలాది మందిని బలితీసుకున్నది. అదే సమయంలో ఈ ఇన్ఫెక్షన్ యొక్క కొత్త కేసులు కూడా బయటపడుతున్నాయి. ఇప్పటివర...
భార్యను ముద్దు కూడా పెట్టుకోలేకపోయానన్న మాజీ సీఎం
January 18, 2021న్యూఢిల్లీ: కరోనా కష్టాలు సామాన్యుడికే కాదు వీవీఐపీలకు తప్పలేదు. ఈ మహమ్మారి కారణంగా తాను కనీసం తన భార్యను ముద్దు కూడా పెట్టుకోలేకపోయానని తెగ బాధపడ్డారు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్...
కరోనా భయం.. 3 నెలలు ఎయిర్పోర్ట్లో దాక్కున్న వ్యక్తి
January 18, 2021చికాగో: అమెరికాలోని చికాగో విమానాశ్రయంలో ఆదిత్య సింగ్ అనే వ్యక్తి మూడు నెలలుగా తలదాచుకుంటున్నాడు. కరోనా భయంతో అతను ఎయిర్పోర్ట్ విడిచి వెళ్లలేదు. విమానాశ్రయంలోని నిషేధిత...
తెలంగాణలో కొత్తగా 206 కరోనా కేసులు
January 18, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా, 1579 మంది మరణించారు. రాష్ర్టంలో కరోనా ప...
కరోనా టీకా తీసుకున్న మరుసటి రోజే మృతి
January 18, 2021లక్నో : ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. కొవిడ్ టీకా తీసుకున్న 24 గంటల తర్వాత ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి చనిపోయాడు. అయితే కొవిడ్ వ్యాక్సిన్ వల్ల ఆ ఉద్యోగి చనిపోలేద...
దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
January 18, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,71,773కు చేరింది. ఇందులో 2,08,012 కేసుల...
పొగరాయుళ్లకు కరోనా ముప్పు తక్కువ!
January 18, 2021న్యూఢిల్లీ: పొగరాయుళ్లు, శాఖాహారులకు కరోనా ముప్పు తక్కువని సీఎస్ఐఆర్ తాజా అధ్యయనంలో తేలింది. అలాగే ‘ఓ’ బ్లడ్గ్రూప్ వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం తక్కువని సర్వే పేర్కొన్నది. మొత్తం 10,42...
భరోసాతో బడికి
January 18, 2021అతి త్వరలో బడి గంటలు మోగనున్నాయి. ఒక వైపు విద్యాసంస్థలు, మరోవైపు తల్లిదండ్రులు, విద్యార్థులు అంతా సన్నద్ధమవుతున్నారు. పుస్తకాలు, యూనిఫాం, బ్యాగుల గలగలలు వినిపించనున్నాయి. యేటా జూన్లో పునఃప్రారంభం ...
టీకా.. ఠీక్ హై!
January 18, 2021వ్యాక్సిన్పై భారతీయుల్లోనే నమ్మకం ఎక్కువ ఓ అంతర్జాతీయ సంస్థ సర్వే నివేద...
ఆదాతో కష్టాలకు చెక్: బీ అలర్ట్..
January 18, 2021న్యూఢిల్లీ: మానవాళిని వణికించిన కొవిడ్-19 మహమ్మారి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను, వ్యాపారాలను పూర్తిగా ధ్వంసం చేసేసింది. వివిధ సంస్థలు చేపట్టిన పొదుపు చర్యల ఫలితంగా లక్షల మంది ఉద్య...
ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
January 17, 2021హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండో రోజు వ్యాక్సినేషన్ కొనసాగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం ప్రకటించింది. ఈ ఆరు రాష్ట్రాల...
3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
January 17, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,081 కరోనా కేసులు, 50 మరణ...
కరోనా టీకాకు 47 శాతం మంది గైర్హాజరు!
January 17, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా టీకాకు 47 శాతం మంది గైర్హాజరయ్యారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. చివరి నిమిషంలో చాలా మంది వెనక్కి తగ్గారని అన్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయని...
కరోనాతో బీజేపీ మాజీ ఎంపీ మృతి
January 17, 2021జైపూర్: రాజస్థాన్కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ మహవీర్ భగోరా (73) మృతిచెందారు. ఇటీవల కరోనా మహమ్మారి బారినపడ్డ ఆయన ఉదయ్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ...
ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
January 17, 2021హైదరాబాద్ : ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 251 మంది కోలుకున్నారు. ఒక్కరు ప్రాణాల...
అవును.. ఆ గబ్బిలాలు మమ్మల్ని కుట్టాయి.. వాటి వల్లే కరోనా!
January 17, 2021వుహాన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ సిటీలో ఉన్న ఓ ల్యాబ్లోనే పుట్టిందని చాలా మంది ఆరోపిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇవే వాదనలు వినిపించింది. కానీ చైనా మాత...
ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
January 17, 2021ముంబై : సంస్థాగత నిర్బంధం నుంచి మినహాయింపు కోసం అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకుంది. ముంబ...
ట్రంప్ ఆర్డర్లన్నీ రివర్స్.. బైడెన్ చేయబోయే తొలి పని ఇదే
January 17, 2021వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు జో బైడెన్. ఆయన వచ్చీ రాగానే ఇప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆర్డర్లన్నింటినీ వెనక్కి తీసుకోనున్నారు. ...
రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
January 17, 2021హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,91,666కు చేరింది. ఇందులో 2,85,898 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, 4191 మంది చికిత్స పొందుతున్నారు. ...
దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు
January 17, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 15,144 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. వైరస్ నుంచి మరో 17,170 మంది కోలుకున్నారని,...
మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
January 17, 2021ముంబై : పలు సాంకేతిక సమస్యలతో మహారాష్ట్రలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. శుక్రవారం దేశవ్యాప్తంగా లాంఛనంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్...
వ్యాక్సినేషన్ సక్సెస్
January 17, 2021ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ప్రక్రియ ప్రారంభంరాష్ట్రవ్యాప్తంగా విజయవంతం
టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
January 16, 2021న్యూఢిల్లీ: కరోనా టీకా వేయించుకున్న 51 మంది కరోనా వారియర్లు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఢిల్లీకి చెందిన వారే. వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా 1.91 లక్షల మందికిపైగా ఆరో...
2,910 కరోనా కేసులు.. 52 మరణాలు
January 16, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2,910 కరోనా కేసులు, 52 ...
116కు చేరిన బ్రిటన్ వేరియంట్ కరోనా కేసులు
January 16, 2021న్యూఢిల్లీ: దేశంలో బ్రిటన్ వేరియంట్ కరోనా కేసుల సంఖ్య 116కు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా రెండు కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో శుక్రవారం 114గా...
తొలి రోజు సక్సెస్.. 1.91 లక్షల మందికి కరోనా టీకా
January 16, 2021న్యూఢిల్లీ: కరోనా టీకా డ్రైవ్ తొలి రోజు విజయవంతమైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం దేశవ్యాప్తంగా 3,351 కేంద్రాల్లో
పట్టని నిబంధనలు.. టీకాలు వేయించుకున్న ఎమ్మెల్యేలు
January 16, 2021కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా టీకా నిబంధనలను పట్టించుకోలేదు. వారి వంతు రాకపోయినా కరోనా టీకాలు వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమ...
ఐస్క్రీంకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందోచ్!
January 16, 2021బీజింగ్: ఇప్పటివరకు మనుషులకు కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతుందని తెలుసుకున్నాం. అయితే, తినే వస్తువులకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో బిత్తరపోవడం ప్రజల వంతైంది. కొవిడ్-19 పాజిటివ్గా తేలిన ఐ...
100 రోజుల్లో అన్ని దేశాల్లో కొవిడ్ టీకాలు: డబ్ల్యూహెచ్ఓ డీజీ టెడ్రోస్
January 16, 2021జెనీవా: కొవిడ్ -19 వైరస్ మహమ్మారి యొక్క కొత్త మ్యుటేషన్ కారణంగా ప్రపంచం మరోసారి భయాందోళనలకు గురవుతున్నది. పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ కేసులతో ముడిపడి ఉండటంతో అనేక దేశాలు దీనిపై పోరాడేందుకు భారీ ఎత్త...
కొవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతం : డీహెచ్ శ్రీనివాసరావు
January 16, 2021హైదరాబాద్ : తొలిరోజు కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతమైనట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్పై డీహెచ్ శ్రీనివాసరావు శనివారం మీడియాతో మాట్లాడారు. హెల్త్ కేర్ వర్కర్...
కరోనా టీకాలకు.. డప్పులు, పూజలతో స్వాగతం
January 16, 2021రాయ్పూర్: కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని నలుమూలలకు కరోనా వ్యాక్సిన్లు చేరుతున్నాయి. కాగా ఛత్తీస్గఢ్లోని జష్...
శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఫలితమే వ్యాక్సిన్ : మంత్రి ప్రశాంత్ రెడ్డి
January 16, 2021నిజామాబాద్ : శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఫలితమే కరోనా వ్యాక్సిన్ అని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభు...
'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
January 16, 2021కోల్కతా: కొవిడ్ వ్యాక్సిన్తో ఎలాంటి ముప్పు ఉండదని కోల్కతాలోని మెడికల్ కాలేజీలో వ్యాక్సిన్ తీసుకున్న తొలి మహిళా వైద్యురాలు డాక్టర్ ప్రియాంక మైత్ర చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తన...
ఐటీ రాయితీలు సాధ్యమేనా?!
January 17, 2021న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న రంగాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి చర్యలు తీసుకోవాల్సిన తరుణమిది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్క...
ఆక్సిజన్ సిలిండర్ల కోసం భారీ క్యూ లైన్లు..
January 16, 2021మానౌస్: బ్రెజిల్లో కొత్త వేరియంట్ బీభత్సం సృష్టిస్తున్నది. భారీ స్థాయిలో అక్కడ కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అమెజాన్ రాష్ట్రంలోని మానౌస్ నగరంలో ఆక్సిజన్ స...
కరోనా 'పేషెంట్ జీరో'ను ఎన్నటికీ గుర్తించలేం..
January 16, 2021జెనీవా: కరోనా వైరస్ సంక్రమించిన తొలి రోగిని గుర్తించడం అసాధ్యమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరస్ ఆనవాళ్లను పసికట్టేందుకు డబ్ల్యూహెచ్వోకు చెందిన ఓ బృందం చైనాలోని వుహాన్ న...
టెస్టింగ్ తర్వాతే టీకాలకు అనుమతి : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
January 16, 2021హైదరాబాద్: సంపూర్ణ స్థాయిలో టెస్టింగ్ జరిగిన తర్వాతనే కోవిడ్ టీకాలకు ఆమోదం దక్కినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ల సమర్థతపై అనుమానాలు వ్యక...
కోవాగ్జిన్ సమర్థతపై అనుమానాలు వద్దు..
January 16, 2021హైదరాబాద్: భారత్ బయోటెక్ సంస్థ డెవలప్ చేసిన కోవాగ్జిన్ టీకాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ ఇవాళ ఆ అంశంపై క్లారిటీ ఇచ్చారు. క...
వ్యాక్సిన్ తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్, సీరమ్ సీఈవో.. వీడియోలు
January 16, 2021న్యూఢిల్లీ: ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగానే పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్...
వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
January 16, 2021రంగారెడ్డి : నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న ఏఎన్ఎం జయమ్మకు తొలి టీకాను వేశారు. ఈ కార్య...
టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
January 16, 2021తిలక్నగర్ యూపీహెచ్సీలో కరోనా వ్యాక్సినేషన్ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో 140 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంద...
టీకా సంరంబం.. కరోనా అంతం !
January 16, 2021హైదరాబాద్: ఎడ్వర్డ్ జన్నర్ గుర్తున్నారా? టీకా విధానాన్ని కనుగొన్నది ఈయనే. 1796లో మశూచీ వ్యాధికి టీకాను రూపొందించిన ఫిజీషియన్ ఆయన. కాలం ఏదైనా.. ధర్మం ఏదైనా.. ఇప్ప...
పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం
January 16, 2021అమృత్సర్: దేశవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం తనకు చాలా సంతోషంగా ఉన్నదని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ చెప్పారు. తాము రాష్ట్రంల...
ప్రపంచంలో ఇదే అతిపెద్ద టీకా పోగ్రామ్: హర్షవర్ధన్
January 16, 2021న్యూఢిల్లీ: కొవిడ్-19కు వ్యతిరేకంగా వ్యాధి నిరోధకతను పెంపొందించడం కోసం దేశంలో చేపట్టిన టీకా కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం అయిఉండవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవ...
వ్యాక్సినేషన్ నిరంతర ప్రక్రియ : మంత్రి ఈటల
January 16, 2021హైదరాబాద్ : కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరం కొనసాగే ప్రక్రియ అని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభి...
దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ఇతనే.. వీడియో
January 16, 2021న్యూఢిల్లీ: దేశంలో తొలి వ్యాక్సిన్ను మనీష్ కుమార్ అనే ఓ పారిశుద్ధ్య కార్మికుడు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అతనికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర, వైద్య ...
తెలుగు మహాకవి గురజాడను గుర్తు చేసిన మోదీ
January 16, 2021న్యూఢిల్లీ : సొంత లాభం కొంత మానుకో.. పొరుగువాడికి తోడుపడవోయి.. దేశమంటే మట్టికాదోయి..దేశమంటే మనుషులోయి. ఇది మహాకవి గురజాడ అప్పారావు పలికిన మాటలు. దేశ ప్రజల్లో చైతన్యం రగిలించే ర...
రాష్ర్టంలో కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తి ఈమెనే..
January 16, 2021హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్లోని గాంధీ...
లాక్డౌన్తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
January 16, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జనతా కర్ఫ్యూ హెల్ప్ చేసిందన్న...
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
January 16, 2021హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్...
కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
January 16, 2021న్యూఢిల్లీ : కరోనా ఖతం చేసేందుకు దేశవ్యాప్తంగా ఇవాళ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఇది దేశ చరి...
దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
January 16, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 15,158 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,42,841కు చేరింది. వ...
రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
January 16, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మొత్తం మరణాల సంఖ్య 1575 మంది చనిపోయారు. కరోనా పా...
కోవిడ్ టీకా తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి..
January 16, 2021ఓస్లో: బలహీనంగా ఉన్న వృద్ధులకు.. కోవిడ్ టీకాతో ప్రమాదం ఉన్నది. నార్వే దేశంలో తొలి డోసు తీసుకున్న వృద్ధుల్లో 23 మంది మరణించినట్ల ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరీ బలహీనంగా ఉన్న వృద్ధు...
కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలా..
January 16, 2021హైదరాబాద్ : కరోనా మహమ్మారి నివారణకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. టీకా పంపిణీ ప్రారంభ కార...
టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..
January 16, 2021హైదరాబాద్ : కరోనా టీకాలు సురక్షితమని, నిర్భయంగా వేసుకోవచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి పేర్కొన్నారు. ఏ టీకా వేసుకున్నా జ్వరం, కండరాల నొప్పి, దురదలు వంటి లక్షణాల...
టీకా.. వేశాక అరగంట అక్కడే
January 16, 2021దుష్ఫలితాలు వస్తే సత్వరమే చికిత్స అంబులెన్స్లు, ఐసీయూలు సిద్ధం నేడు ‘గాంధీ’లో పారిశుధ్య కార్మికుడికి తొలి టీకా ప్రారంభించనున్న వైద్యశాఖ మంత్రి ఈట...
అంతానికి ఆరంభం
January 16, 2021ప్రపంచంలోనే అత్యంత భారీ వ్యాక్సినేషన్కు శ్రీకారంమొదటి రోజు 3 లక్షల మంద...
మొదటి టీకా నేనే తీసుకుంటున్నా
January 16, 2021వ్యాక్సిన్ సామర్థ్యంపై అనుమానాలు వద్దుమానవ కల్యాణం కోసమే ...
పొరుగు దేశాలకు 2 కోట్ల డోసులు!
January 16, 2021న్యూఢిల్లీ: తొలి దఫాలో పొరుగు దేశాలకు 2 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని భారత్ యోచిస్తున్నది. దీని కోసం విధి, విధానాలను సిద్ధం చేస్తున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మన దగ్గరి నుంచి టీకా డ...
కరోనా కేసులు 202
January 16, 2021హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా టెస్టులు 74 లక్షలకు చేరువయ్యాయి. గురువారం 202 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్టు శుక్రవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నద...
3,145 కరోనా కేసులు.. 45 మరణాలు
January 15, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,145 కరోనా కేసులు, 45...
అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
January 15, 2021హైదరాబాద్ : వ్యాక్సిన్ పనిచేస్తుందా? లేదా? అనే ఆందోళన వద్దు. వాక్సిన్ మానవ కల్యాణం కోసమే. భయపడవద్దు. శాస్త్రబద్దంగా అన్ని పరీక్షల తరువాతనే డీసీజీఐ వాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తొలి టీక...
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష
January 15, 2021మహబూబాబాద్ : జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జెడ్ప...
బ్రెజిల్కు ఇప్పుడే వ్యాక్సిన్ ఎగుమతి చేయలేం:భారత్
January 15, 2021న్యూఢిల్లీ: త్వరితగతిన కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని బ్రెజిల్ తహతహలాడుతున్నది. అందుకోసం 20 లక్షల కొవిడ్-19 వ్యాక్సిన్ల కోసం ప్రత్యేకమైన కంటైనర్లు ఏర్పాటు చేసిన విమానాన్ని భా...
కరోనా టీకాతో నపుంసకత్వం?
January 15, 2021దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ని ఈనెల 16 నుంచి దేశప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే వ్యాక్సిన్ వల్ల నపుంసతక్వం వస...
దేశంలో కొత్తగా 15,590 కరోనా కేసులు
January 15, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. మహమ్మారి నుంచి మరో 15,975 మంది కోలుకున్నారని, తాజాగా 1...
రాష్ర్టంలో కొత్తగా 202 కేసులు నమోదు
January 15, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 202 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా, 253 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్...
బీఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత టీకా : మాయావతి
January 15, 2021లక్నో : ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధికారంలోకి వస్తే కొవిడ్ టీకాను ఉచితంగా ఇస్తామని ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్...
ఏ వయసువారైనా కొవిడ్ టీకా వేసుకోవచ్చా?
January 15, 2021హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్...
రేపే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం
January 15, 2021న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నివారణకు రెండు టీకాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు సరఫరా అయ్యాయి. అత్యంత భద్రత నడుమ కొవిడ్ టీక...
3,579 కరోనా కేసులు.. 70 మరణాలు
January 14, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,579 కరోనా కేసులు, 70 మరణాల...
విదేశీ అతిథి లేకుండానే గణతంత్రం
January 14, 2021న్యూఢిల్లీ: ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు సాధారణ ప్రక్రియగానే సాగనున్నాయి. విదేశీ అధినేత ముఖ్య అతిథిగా హాజరు కాకుండానే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయని కేంద్ర ప్రభుత్వ వ...
ఏపీలో కరోనాతో నలుగురు మృతి
January 14, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదై...
భూమా అఖిలప్రియకు కరోనా పరీక్షలు
January 14, 2021హైదరాబాద్ : బోయిన్పల్లికి చెందిన ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. మూడు రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఈ ...
రాష్ర్టంలో కొత్తగా 276 కరోనా కేసులు
January 14, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 276 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందగా, 238 మంది బాధితులు కోలుకున్నారు. రాష...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
January 14, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 15,968 కేసులు నమోదవగా.. తాజాగా 16,946 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. దీంత...
ఇంగ్లండ్ క్రికెటర్కు కొత్త రకం కరోనా
January 14, 2021కొలంబో: శ్రీలంకలో ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ కరోనా వైరస్ కొత్త యూకే వేరియంట్ బారిన పడ్డాడు. పది రోజుల కిందట శ్రీలంక టూర్కు వచ్చిన మొయిన్ అలీ.. అప్పుడే కొవిడ్ పాజిటివ్గా తేలాడు. ...
హెల్త్ ప్రొవైడర్లతో ఒప్పందాలు
January 14, 2021కొవిడ్-19 చికిత్స రేట్లపై బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచన పాలసీలపై పరిశీలన...
దవాఖాన కర్మచారికే తొలి టీకా
January 14, 2021కరోనా కాలంలో సేవలకు ప్రభుత్వ గుర్తింపుమొదటివారం ప్రైవేట్ ...
సఫాయి కర్మచారికే తొలి టీకా : మంత్రి ఈటల
January 13, 2021హైదరాబాద్ : తెలంగాణలో మొదటి టీకా సఫాయి కర్మచారికే వేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16 నుండి కొవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభం కాన...
ఏపీలో కొత్తగా 203 కరోనా కేసులు
January 13, 2021అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 231 మంది కోలుకున్నారు. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,85,437 కొవిడ్-1...
వ్యాక్సినేషన్ ప్రక్రియ మీకు తెలుసా?
January 13, 2021హైదరాబాద్ : కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ టీకా రాష్ర్టానికి చేరుకుంది. మొత్తం 3.64 లక్షల డోసులు తె...
చైనాలో కరోనా ఉధృతం.. లాక్డౌన్లో నాలుగు నగరాలు
January 13, 2021బీజింగ్: చైనాలో మళ్లీ కరోనా వైరస్ కేసులు జోరందుకున్నాయి. దాదాపు అయిదు నెలల తర్వాత.. కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపు అయ్యింది. దీంతో దేశంలోని నాలుగు నగరాల్లో మళ్లీ లాక్డౌన్ విధించారు. హుబేయ్...
కరోనా టీకా తీసుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు
January 13, 2021జకర్తా: ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడు .. కరోనా వైరస్ టీకా వేయించుకున్నారు. దేశంలో టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. చైనాకు చెందిన సైనోవాక్ సంస్థ తయారు చేస్తు...
తెలంగాణలో కొత్తగా 331 కరోనా కేసులు
January 13, 2021హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,640కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ...
దేశంలో కొత్తగా 15,968 కొవిడ్ కేసులు
January 13, 2021న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో 15,968 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. తాజాగా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04...
'కొవిషీల్డ్' ఎక్స్పైరీ తేదీ ఎప్పటి వరకో తెలుసా?
January 13, 2021హైదరాబాద్ : ప్రతి మెడిసిన్, ఇంజక్షన్పై వాటి తయారీ తేదీ, కాలపరిమితి ముగిసే తేదీ(ఎక్స్పైరీ డేటు)తో పాటు బ్యాచ్ నంబర్ను కచ్చితంగా ముద్రిస్తారు. ఈ తేదీలను చూసిన తర్వాతే మెడిసిన్స్, ఇంజ...
రాజకీయ నాయకులకు వ్యాక్సిన్ ఇవ్వండి.. ప్రధానికి సీఎం లేఖ
January 13, 2021పుదుచ్చేరి : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటి విడతలో రాజకీయ పార్టీల నాయకులు, మంత్రులు, శాసన సభ్యులకు టీకాలు వేసేందుకు అ...
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కొవాగ్జిన్ వ్యాక్సిన్ తరలింపు
January 13, 2021హైదరాబాద్ : భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ తరలింపు మొదలైంది. కొవాగ్జిన్ను వ్యాక్సిన్ను బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అధికారులు ఢిల్లీక...
ఏపీలో 332 సైట్లలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ
January 13, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 332 సైట్లను ఏర్పాటు చేశారు. మంగళవారమే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి విజయవాడకు...
వ్యాక్సిన్ వచ్చెన్
January 13, 2021పదినెలలుగా గడగడలాడిస్తున్న కరోనా నియంత్రణ వ్యాక్సిన్ ఎట్టకేలకు నగరానికి చేరుకున్నది. పుణె నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న టీకాలను ప్రత్యేక భద్రత మధ్య వైద్య ఆరోగ్య ...
టీకా రవాణా షురూ
January 13, 2021మొదలైన కొవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరాపుణె నుంచి 13 నగరాలకు చేరవేత...
సైనాకు పాజిటివ్.. నెగెటివ్
January 13, 2021గంటల వ్యవధిలోనే మారిన కరోనా ఫలితం బరిలోకి దిగేందుకు గ్రీన్సిగ్నల్ ...
రెండు డోసుల మధ్య 28 రోజుల గ్యాప్
January 13, 2021న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధి ఉంటుందని, రెండో డోస్ ఇచ్చిన 14 రోజుల తర్వాతనే టీకా ప్రభావం కనిపిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాబట్టి కరోనా నిబంధనల...
ఏపీలో కొత్తగా 197 కరోనా కేసులు
January 12, 2021అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 234 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,85,234 కొవిడ్-19 పాజిటివ్ కేసులు ...
వాళ్లకు కరోనా లేదు..సైనా, ప్రణయ్ ఆడొచ్చు
January 12, 2021బ్యాంకాక్: దాదాపు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత తొలి బ్యాడ్మింటన్ టోర్నీ థాయ్లాండ్ ఓపెన్ సూపర్-1000 టోర్నమెంట్ మంగళవారం ఆరంభమైంది. టోర్నీ మొదటి రోజే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. భ...
ఫస్ట్ డోస్ ఎవరికి ముందు...?
January 12, 2021హైదరాబాద్ : కరోనా మహమ్మారిని అంతమొందించే టీకా వచ్చేసింది. ఈ నెల 16 నుంచి తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నది. అందుకోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఏర్పాట్లు ...
8 గొరిల్లాలకు కోవిడ్ పాజిటివ్
January 12, 2021లాస్ ఏంజిల్స్ : అమెరికాలోని సాన్ డియాగో జూ పార్క్లో ఉన్న ఎనిమిది గొరిల్లాలకు కరోనా వైరస్ సంక్రమించింది. మనిషి నుంచే ఆ వైరస్ జంతువులకు పాకినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తొలుత ఓ గొరి...
ఉచితంగా 16.5 లక్షల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్లు
January 12, 2021న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ 16.5 లక్షల కొవాగ్జిన్ వ్యాక్సిన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తన వ్యాక్సిన్...
తొలి 10 కోట్ల డోసులకు మాత్రమే రూ.200: సీరమ్ సీఈవో
January 12, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిర్మూలన కోసం తమ కంపెనీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండటం ఒక చారిత్రక ఘట్టమని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ...
కొవిడ్ వ్యాక్సినేషన్పై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
January 12, 2021హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశానుసారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించుటకు చేపట్...
ఏపీకి చేరుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్
January 12, 2021అమరావతి: దేశవ్యాప్తంగా ఈనెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్లో తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. మంగళవారం గన్నవరంలోని ...
వ్యాక్సిన్ ఎగుమతులపై త్వరలోనే స్పష్టత: కేంద్రం
January 12, 2021న్యూఢిల్లీ: దేశీయంగా తయారైన కొవిడ్ టీకాలను భారత్ త్వరలోనే విదేశాలకు ఎగుమతి చేయనుందని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. భారత్ నుంచి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై కొన్ని వారాల్ల...
కొవిడ్ వారియర్స్కు ‘చల్లటి’ నివాళి
January 12, 2021శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో గత కొంతకాలంగా భారీగా మంచు కురుస్తున్నది. ఇండ్ల నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రోడ్లను ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్కు...
కోఠికి చేరిన కొవిడ్ వ్యాక్సిన్
January 12, 2021హైదరాబాద్ : కరోనా టీకా కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలోని శీతలీకరణ కేంద్రానికి చేరింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక వాహనంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 3.72 లక్షల డోసుల కొవిషీల్డ...
తొమ్మిది విమానాలు.. 56.5 లక్షల డోసుల వ్యాక్సిన్!
January 12, 2021న్యూఢిల్లీ: దేశం నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టే తుది అంకానికి భారత్ సిద్ధమైంది. తొలిదశ టీకా పంపిణీ కోసం లక్షల డోసులు దేశంలోని వివిధ నగరాలకు చేరుకుంటున్నాయి. ఈ మహత్తర క్రతువులో దేశంలోని పౌ...
దేశ రాజధాని ఢిల్లీకి చేరిన కొవిషీల్డ్ వ్యాక్సిన్
January 12, 2021న్యూఢిల్లీ : ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభంకానున్న నేపథ్యంలో పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి దేశంలోని పలు నగరాలకు మంగళవారం వ్యాక్సిన్ను తరలించారు. ఎయిర్ ...
ఈ ఏడాదే హెర్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం : డబ్ల్యూహెచ్వో
January 12, 2021జెనీవా: హెర్డ్ ఇమ్యూనిటీ లక్ష్యాన్ని ఈ ఏడాది చేరుకోవడం అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. సామూహికంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినా.. హెర్డ్ ఇమ్యూనిటీ లక్ష్యాన్ని ఈ ఏడాది అందుకో...
హైదరాబాద్కు కరోనా టీకా వచ్చిందోచ్..
January 12, 2021హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా రాష్ర్టానికి రానే వచ్చింది. మంగళవారం ఉదయం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్రక్కుల్లో పుణె ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడ్నుంచి ప...
సైనాకు కరోనా.. థాయ్లాండ్ ఓపెన్ నుండి ఔట్!
January 12, 2021భారత షట్లర్ సైనా నెహ్వాల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నేటి నుండి థాయిలాండ్ ఓపెన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు క్రీడాకారులందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ ప...
రాష్ర్టంలో కొత్తగా 301 కరోనా కేసులు
January 12, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 301 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రాష్ర్టంలో ఇప్పటి వరకు 2,90,309 పాజిటి...
దేశంలో తగ్గిన కరోనా కేసులు
January 12, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా తగ్గముఖం పడుతున్నది. గడిచిన 24గంటల్లో పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. 24గంటల్లో 12,584 కరోనా కేసులు నమోదయ్యాయయి. గతేడాది జూన్ తర్వాత అతి తక్కువగా పాజిటివ్ కేసులు రికార్...
కరోనా టీకాకు 'జడ్ ప్లస్' కేటగిరీ భద్రత
January 12, 2021హైదరాబాద్ : ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా మహమ్మారి నివారణకు టీకా అందుబాటులోకి వచ్చింది. ఏడాది కాలం పాటు అందరినీ ముప్పుతిప్పలు పెట్టిన కరోనాను తుదముట్టించేందుకు టీకా అందుబాటులోక...
టీకా.. వేసేద్దామిక
January 12, 2021కరోనా వ్యాక్సిన్కు సర్వం సిద్ధం 16 నుంచి టీకా పంపిణీ గ్రేటర్ వ్యాప్తంగా 33 కేంద్రాలు రెడీఒక్కో కేంద్రంలో రోజుకు వందమందికి కరోనా నియంత్...
1213 కేంద్రాల్లో టీకా పంపిణీ
January 12, 2021రాష్ట్రంలో 16 నుంచి వ్యాక్సినేషన్రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్...
2,438 కరోనా కేసులు.. 40 మరణాలు
January 11, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,438 కరోనా కేసులు, 40 మరణాల...
ఈనెల 16 నుంచి తెలంగాణలో వ్యాక్సినేషన్
January 11, 2021హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ తర్వాత రియాక్షన్ ఉంటే వైద్య చికిత్స అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలకు కోవిషీల్డ్...
ఏపీలో కరోనాతో ఇద్దరి మృతి
January 11, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. గడచిన 24 గంటల్ల...
పీఎం కేర్స్ నిధులతో కోవిడ్ టీకాల ఖరీదు..
January 11, 2021న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ఇవ్వబోయే రెండు టీకాలను పీఎం కేర్స్ నిధులతో ఖరీదు చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ వివిధ రాష్ట్రాల సీఎంలతో ఆయన సమావేశం నిర్వహించారు.&n...
ఆరోగ్య బీమానిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లు!
January 12, 2021న్యూఢిల్లీ: ఫిక్సుడ్ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీరేట్లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి దేశీయ బ్యాంకులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఒకవైపు చారిత్రకస్థాయిలో వడ్డీరేట్లు తగ్గిపోయినా, మరోవైపు...
వ్యాక్సిన్ వేసుకున్న వారికి డిజిటల్ సర్టిఫికేట్ : మోదీ
January 11, 2021న్యూఢిల్లీ : విశ్వసనీయ పద్ధతిలోనే కోవిడ్ టీకాలకు ఆమోదం ఇచ్చినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇవాళ పలువురు సీఎంలతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. భార...
కరోనాతో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ మరింత ప్రమాదకరం
January 11, 2021పక్షులకు వ్యాపించే ఫ్లూ వైరస్ మానవులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు మనం రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం అవసరం. మానవులపై బర్డ్ ఫ్లూ ప్రభావం తక్కువ ...
చైనాకు పది మంది డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్తలు.. ఎప్పుడంటే
January 11, 2021బీజింగ్: ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు గురువారం రోజున చైనా విజిట్ చేయనున్నారు. కోవిడ్19 పుట్టుక ఆనవాళ్ల అంశాన్ని దర్యాప్తు చేసేందుకు ఆ శాస్త్రవేత్తలు డ్రాగన్ దేశానికి వె...
10th, 12th విద్యార్థులకు తరగతులు ప్రారంభం.. గదికి ఎందరంటే.?
January 11, 2021రాజ్కోట్ : గుజరాత్ ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10, 12 విద్యార్థులకు తరగతులను పునః ప్రారంభించింది. కొవిడ్-19 వైరస్ నేపథ్యంలో 9 నెలలుగా పాఠశాలలు మూతబడిన పాఠశాలలు విద్యార్థులత...
కొవిడ్ సెస్ విధించేందుకు రంగం సిద్ధం!
January 11, 2021న్యూఢిల్లీ : వచ్చే నెల ఒకటే తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్లో ఈ సారి కొవిడ్ సెస్ విధించేందుకు కేంద్రం సమాయత్తమైనట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నట్లు సమాచారం...
చైనాలో క్షీణిస్తున్న పరిస్థితులు .. మళ్లీ లాక్డౌన్ అమలు
January 11, 2021బీజింగ్ : చైనాలో పరిస్థితులు క్షీణిస్తున్నాయి. మరోసారి లాక్డౌన్ విధించారు. చైనా రాజధాని బీజింగ్కు దక్షిణాన ఉన్న హెబీ ప్రావిన్స్లో కొవిడ్-19 బాంబే పేలింది. దాంతో 380 మందికి పైగా ప్రజలు పాజిటివ్...
రష్యాలో యూకే న్యూ స్ర్టెయిన్..
January 11, 2021మాస్కో : బ్రిటన్లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలకు వ్యాపించిన కొత్త రకం కరోనా వైరస్ తాజాగా రష్యాకు తాకింది. రష్యాలో తొలిసారి&nbs...
రాష్ర్టంలో కొత్తగా 224 పాజిటివ్ కేసులు
January 11, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. మొత్తంగా రాష్ర్టంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,9...
దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు
January 11, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల పైచిలుకు కేసులు నమోదవగా, తాజాగా 16 వేలకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,311 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత...
రికవరీ రేటు 97.81%
January 11, 2021హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతున్నది. శనివారం తెలంగాణలో 97.81శాతానికి చేరుకోగా, జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.4 శాతం ఉన్నది. ఒక్కరోజే 37 వేల ...
కలెక్టర్లతో సీఎం సమావేశం నేడు
January 11, 2021హాజరుకానున్న మంత్రులు, అన్ని శాఖల అధికారులుకీలకాంశాలపై సమీ...
చిన్నారి పెండ్లి కూతుళ్లు!
January 11, 2021కరోనా కారణంగా బాల్య వివాహాలుఆర్థిక కష్టాలతో తల్లిదండ్రుల న...
3,558 కరోనా కేసులు.. 34 మరణాలు
January 10, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,558 కరోనా కేసులు, 34 మరణాల...
వ్యాక్సిన్ కోసం ప్రజల్ని ఎలుకల్లా మార్చొద్దు : బన్నా గుప్తా
January 10, 2021రాంచీ: ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు సమాయత్తమవుతున్న సమయంలో జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. టీకాలు వేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. వ...
ఏపీలో కొత్తగా 227 కరోనా కేసులు
January 10, 2021అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 289 మంది కోలుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,84,916 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమ...
రూ.3 లక్షల కోట్లు పెరిగిన చెలామణిలో ఉన్న కరెన్సీ
January 10, 2021ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలలో దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ (కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ (సీఐసీ)) ఏకంగా 13 శాతం పెరిగినట్లు ఆర్బీఐ తాజా డేటా వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగ...
'ఆలయ ప్రవేశానికి కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ అవసరం లేదు'
January 10, 2021భువనేశ్వర్ : పూరీ జగన్నాథుని దర్శనానికి విచ్చేసే భక్తులు కొవిడ్-19 నెగెటివ్ రిపోర్టు సమర్పించాల్సిన అవసరం లేదని శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్(ఎస్జేటీఏ) ఆదివారం ప్రకటించింది. 12వ శతా...
మరో డేంజరస్ కరోనా మ్యుటేషన్.. ఈసారి ఇండియాలోనే..
January 10, 2021ముంబై: యూకేలో కనిపించిన కరోనా కొత్త స్ట్రెయిన్ను చూసి ప్రపంచమంతా వణుకుతోంది. అయితే అంతే ప్రమాదకరమైన మరో కరోనా మ్యుటేషన్ ఇండియాలోనే కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ముంబై మెట్రోపాలిట...
టీకాలు వేయించుకున్న బ్రిటన్ రాణి దంపతులు
January 10, 2021లండన్: బ్రిటన్ రాణి ఎలిజిబెత్ (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) దంపతులు కరోనా టీకాలు వేయించుకున్నారు. రాణి దంపతులు ఇద్దరికీ కొవిడ్ టీకాలు వేసినట్లు బకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటించింది. వా...
దేశంలో 90 వద్దే యూకే కరోనా కేసులు: కేంద్రం
January 10, 2021న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన యూకే బాపతు కొత్త కరోనా కేసులు.. ఇవాళ కాస్త ఊరట కలిగించాయి. గడిచిన 24 గంటల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దాంతో దేశంలో ఇప్పటివ...
వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: మమతా బెనర్జి
January 10, 2021కోల్కతా: రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఎలాంటి రొక్కం వసూలు చేయకుండా ఉచితంగా వ్...
దేశంలో కొత్తగా 18,645 కరోనా కేసులు
January 10, 2021న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో 18,645 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 1,04,50,284కు పెరిగాయి. కొత్త వైరస...
రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు
January 10, 2021హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,784కు చేరగా, 1565 మంది మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 2,83,463 మంది బాధితుల...
పల్స్ పోలియో కార్యక్రమం వాయిదా
January 10, 2021హైదరాబాద్ : ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాల్సిన పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కార్యక్రమం మళ్లీ నిర్వహించ...
10లక్షల మందికి టీకా
January 10, 2021కొండాపూర్ : కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం నిష్ణాతులైన 10వేల మంది వైద్య సిబ్బందితో రోజుకు 10లక్షల మందికి వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్...
యాప్ స్టోర్ తో ఆపిల్కు 64 బిలియన్ల రెవెన్యూ
January 09, 2021వాషింగ్టన్: యాప్ స్టోర్ ద్వారా టెక్ దిగ్గజం ఆపిల్ 2020లో 64 బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించింది. 2019లో యాప్ స్టోర్ ప్రారంభించిన తర్వాత 50 బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేసిన ఆపి...
మహారాష్ట్రలో 50 వేలు దాటిన కరోనా మరణాలు
January 09, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు కరోనా మరణాల సంఖ్య 50 వేలు దాటాయి. శుక్రవారం నుంచి శనివా...
ఏపీలో కొత్తగా 199 కరోనా కేసులు
January 09, 2021అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 423 మంది కోలుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,84,689 కొవిడ్-19 పాజిటివ్ కేస...
జనవరి 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్
January 09, 2021ఢిల్లీ : దేశంలో జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించింది. వ్యాక్సిన్ పంపిణీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి...
దేశంలో 90కి చేరిన యూకే కొవిడ్ కేసులు!
January 09, 2021న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ న్యూ స్ట్రెయిన్ విస్తరణ కొనసాగుతున్నది. యూకే నుంచి దేశంలోకి ప్రవేశించిన ఈ కొత్త రకం వైరస్ క్రమం తప్పకుండా పుంజుకుంటున్నది. శుక్రవారం ఉదయానికి 82గా ఉన్న న్యూ స...
సైబర్ నేరాలపై అవగాహన
January 09, 2021మహబూబ్నగర్ : సైబర్ నేరాలపై శనివారం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాలకొండ గ్రామంలో సురక్ష పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో కళాజా...
మానవాళి రక్షణకు రెండు టీకాలు సిద్ధం : ప్రధాని మోదీ
January 09, 2021న్యూఢిల్లీ: ప్రస్తుతం మనం ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ నలుమూలలతో సంబంధాలు కలిగి ఉన్నామని, అయినా మన మనసులు మాత్రం ఎల్లప్పుడూ మాతృదేశంతోనే సంబంధాలు కలిగి ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీ చె...
అమెరికాలో కరోనా విలయం..
January 09, 2021వాషింగ్టన్ : అమెరికాలో కరోనా విలయం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు మూడు లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మూడువేలకుపైగా జనం మృత్యువాతపడ్డారు. జాన్స్ హ...
11న మెగా సమీక్ష
January 09, 2021మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశంరెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్...
బ్రిటన్ కరోనాకు ‘ఫైజర్' టీకాతో చెక్!
January 09, 2021వాషింగ్టన్: బ్రిటన్లో ఇటీవల వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ నుంచి ‘ఫైజర్' వ్యాక్సిన్ రక్షణ కల్పించే అవకాశాలున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆధారాలను కనుగొన్నట్ట...
38 వేల మందికి టెస్టులు
January 09, 2021హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం ఒక్క రోజే 38 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 346 పాజిటివ్గా తేలాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 66, రంగారెడ్డి జిల్లా...
అమెరికా, బ్రిటన్ల నుంచి వ్యాక్సిన్లపై ఇరాన్ నిషేధం.. ఎందుకంటే?
January 08, 2021టెహ్రాన్: అమెరికా, బ్రిటన్ దేశాల నుంచి కరోనా వ్యాక్సిన్ల దిగుమతిపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నిషేధం విధించారు. తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని శుక్రవారం జాతినుద్దేశించి...
నెమ్మదిగా రియాల్టీ రివైవల్
January 08, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావాన్ని అధిగమించేందుకు వడ్డీరేట్లు తగ్గించడంతో ఈ ఏడాది రియాల్టీ రంగం నెమ్మదిగా కోలుకుంటుందని కేంద్ర హౌసింగ్శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా చెప్పారు. చ...
30 మందిలో ఒకరికి కరోనా స్ట్రెయిన్ః లండన్ మేయర్ సంచలనం
January 08, 2021లండన్: ఇంగ్లండ్ రాజధాని లండన్ నగరంలో కరోనా వైరస్ న్యూ స్ట్రెయిన్ వ్యాప్తిపై నగర మేయర్ సాధిఖ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూ స్ట్రెయిన్ లింక్డ్ కరోనా కేసులు త్వరలో పెరిగిపోయే ప్...
చైనా టీకా సురక్షితం కాదన్న వైద్య నిపుణుడు.. తర్వాత యూటర్న్
January 08, 2021బీజింగ్: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి చైనా అభవృద్ధి చేసిన వ్యాక్సిన్ సురక్షితం కాదంటూ ఆ దేశ వైద్య నిపుణుడు టావో లీనా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. చైనా ప్రభుత్వ ఆధీనంలోని సైనోఫ...
ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు
January 08, 2021అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 319 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 308 మంది కోలుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,84,490 కొవిడ...
కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తొలి నటి ఎవరంటే..?
January 08, 2021కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత వ్యాక్సిన్ రావడానికి చాలానే టైం పట్టింది. కేంద్రప్రభుత్వం త్వరలో కరోనా వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ నటి...
భూటాన్లో తొలి కోవిడ్ మరణం
January 08, 2021థింపు : హిమాలయ దేశం భూటాన్లో తొలి కోవిడ్ మరణం నమోదు అయ్యింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించిన 10 నెలల తర్వాత ఆ దేశంలో తొలి మరణం నమోదు కావడం వివేషం. ఎక్కువగా టూరిజంపై ఆధా...
ఆ ప్రయాణికులకు 7 రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్
January 08, 2021న్యూఢిల్లీ: ఇవాళ ఎయిర్ ఇండియా విమానంలో యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్లో ఉండాల్సిందేనని ఢిల్లీ ప్రభుత్వం నిబంధన విధించింది....
ఫిబ్రవరిలో ఇంట్రానాసల్ ట్రయల్స్ : భారత్ బయోటెక్
January 08, 2021హైదరాబాద్ : కొవిడ్-19 వైరస్ను ఎదుర్కొనేందుకు మరో వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ను అత్యవసర పరిస్థిత...
మరో 11 మందికి కొత్త కరోనా
January 08, 2021న్యూఢిల్లీ : దేశంలో తాజాగా మరో 11 మంది బ్రిటన్లో గుర్తించిన కరోనా స్ట్రెయిన్ పాజిటివ్గా పరీక్షించారు. దీంతో మొత్తం కొత్త కరోనా కేసుల సంఖ్య 82కు చేరిందని కేంద్ర ఆరోగ...
మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ..
January 08, 2021చెన్నై: త్వరలోనే దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. చెన్నైలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రెండవ డ్రై రన్ సందర్భంగా న...
తొలి టీకా మోదీ వేయించుకోవాలి.. ఆ తర్వాతే మేం తీసుకుంటాం: ఆర్జేడీ
January 08, 2021పట్నా: కరోనా మహమ్మారిని పారదోలడం కోసం మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అందుకోసం ఇప్పడు దేశం అంతటా డ్రై రన్ కొనసాగుతోంది. ఈ న...
వుహాన్లో కరోనా మూడు రెట్లు అధికం..
January 08, 2021బీజింగ్: నోవల్ కరోనా వైరస్ కేసులు చైనాలో గత ఏడాది ఆరంభంలో అత్యధిక స్థాయిలో నమోదు అయిన విషయం తెలిసిందే. వుహాన్ నగరం ఆ వైరస్కు కేంద్ర బిందువుగా నిలచింది. ఆ నగరంలో వైరస్ కేసులు బీభ...
కొవిడ్ న్యూ స్ట్రెయిన్ విస్తరణ.. యూకే నుంచి ఢిల్లీకి ఫ్లైట్
January 08, 2021మరికాసేపట్లో 246 మందితో ల్యాండింగ్కొత్త వైరస్ భయాల నడుమే సర్వీసులు ప్రారంభంన్యూఢిల్లీ: యూకేలో విస్తరిస్తు...
11న మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక భేటీ
January 08, 2021హైదరాబాద్ : ఈ నెల 11న ఉదయం 11:30 గంటలకు ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్యారోగ్య, విద్యా, అ...
రాష్ట్రంలో 346 మందికి కొత్తగా కరోనా పాజిటివ్
January 08, 2021హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 346 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 397 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా బారిన పడ్డ ఇద్దరు మరణించినట...
దేశంలో కొత్తగా 18 వేల కరోనా కేసులు
January 08, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ఇవాళ 18 వేలు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య కోటీ 4 లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా గత ...
ఆ నాలుగు రాష్ర్టాలకు కేంద్రం హెచ్చరిక
January 08, 2021న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత దృష్ట్యా కేంద్రం మహారాష్ర్ట, కేరళ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలను హెచ్చరించింది. ఈ నాలుగు రాష్ర్టాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజు...
నేడు రాష్ట్రమంతా టీకా డ్రైరన్
January 08, 20211,200 కేంద్రాలలో మాక్ డ్రిల్హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): టీకా పంపిణీ ప్రక్రియ ముందస్తు ఏర్పాట్లులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ ని...
వ్యాక్సిన్ విడుదలపై 11న ప్రకటన?
January 08, 2021తెలంగాణకు ఎక్కువ డోసులు ఇవ్వండికేంద్రమంత్రిని కోరిన రాష్ట్ర మంత్రి ఈటలహైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఈ నెల 11వ తేదీన సాయంత్రం లేదా మరుసటి రోజు వ్యాక్సిన్ ...
‘రోబోటిక్’తో ప్లేన్ డిస్ఇన్ఫెక్షన్: ఇండియాలో ఫస్ట్టైం
January 07, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించే దిశగా ఎయిరిండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. రోబోటిక్ టెక్నాలజీతో విమానం లోపలి భాగాలను డిస్ ఇన్ఫెక్ట్, పరిశుభ్ర ప...
బ్రిటన్కు ఇప్పుడు విమానాలా?: కేజ్రీ ఆందోళన
January 07, 2021న్యూఢిల్లీ: కరోనా వైరస్ న్యూ స్ట్రైయిన్తో బ్రిటన్ సతమతమవుతున్నదని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడమేమిటని ఢిల్లీ సీఎం అర...
వ్యాక్సిన్లపై సందేహాల నివృత్తికి వాట్సాప్ చిట్చాట్
January 07, 2021న్యూఢిల్లీ: ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు కొవాగ్జిన్, కొవిషీల్ట్ టీకాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి వాటి వినియ...
ఆ 4 రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం
January 07, 2021న్యూఢిల్లీ: తాజాగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, కేరళ, చత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. దేశంలోని 59 ...
ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు
January 07, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 295 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా కారణంగా కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేస...
మీకు వ్యాక్సిన్ కావాలా.. ఫోన్ వస్తే.. కట్ చేయండి
January 07, 2021రిజిస్ట్రేషన్ చేసుకొండని ఫోన్ వస్తుందా.. అయితే సైబర్ నేరగాళ్ల కాల్గా గుర్తించాలి
కోర్టులో విడాకుల కేసు.. కోపంతో ఏంచేశాడంటే..?
January 06, 2021విస్కాన్సిన్ : ఒకవైపు కొవిడ్ వ్యాక్సిన్లు దొరకక ప్రజలు అల్లాడిపోతుంటే.. మరోవైపు ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన కొవిడ్ వ్యాక్సిన్లను ధ్వంసం చేశాడో ప్రబుద్ధుడు. ఇతగాడిని పోలీసులు అదుపులోకి తీసుకు...
దేశంలో 71కి చేరిన యూకే బాపతు కరోనా కేసులు
January 06, 2021న్యూఢిల్లీ: యూకేలో విస్తరిస్తున్న న్యూ స్ట్రెయిన్ ప్రభావం దేశంలో రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటివరకు మొత్తం 71 మందిలో కొత్త రకం కరోనా లక్షణాలు బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్యశ...
చైనా తీరుతో నిరాశకు గురయ్యా : WHO చీఫ్ టెడ్రోస్
January 06, 2021జెనీవా : కరోనా వైరస్ మూలాలను గుర్తించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని చైనా ఇంకా అనుమతించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధానోమ్ పేర్కొన్నారు. చైనా తీరుత...
వ్యాక్సిన్ మాకొద్దు.. 69 శాతం భారతీయుల మాట!
January 06, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురు చూసింది. 2020 చివర్లో వరుసగా ఒక్కో వ్యాక్సిన్ వస్తుంటే చాలా మంది హాయిగా ఊపిరి పీల్చుక...
తెలంగాణలో కొత్తగా 417 కరోనా కేసులు
January 06, 2021హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 417 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 472 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తం...
డబ్ల్యూహెచ్వో బృందానికి.. చైనాలో నో ఎంట్రీ
January 06, 2021బీజింగ్: చైనాలోని వుహాన్ నగరంలో గత ఏడాది తొలి సారి కరోనా వైరస్ ప్రబలిన విషయం తెలిసిందే. అయితే ఆ మహమ్మారి ఇప్పుడు ప్రపంచం అంతా పాకింది. వుహాన్లోని ఓ మార్కెట్ నుంచి వైరస్ పాకిందని.. ...
కరోనా ఎఫెక్ట్.. గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా
January 06, 2021న్యూయార్క్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 31న జరగాల్సిన గ్రామీ అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేసినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. మార్చి 14న ఈ కార్యక్రమాన్ని నిర్...
దేశంలో కొత్తగా 18,088 కరోనా కేసులు
January 06, 2021న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,088 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,74,932కు చేరాయి. కొత్తగా 2...
జీహెచ్ఎంసీ పరిధిలో తొలి దశలో టీకా ఎవరెవరికి?
January 06, 2021హైదరాబాద్ : కరోనా విరుగుడుకు టీకాస్త్రం సిద్ధమవుతున్నది. వారంపదిరోజుల్లో వ్యాక్సిన్ (టీకా) అందుబాటులోకి రానుండడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఏర్పాట్లు చకచక...
రెండు డోసులు వేసుకొంటేనే ప్రయోజనం
January 06, 2021న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి ముకుతాడు వేసే టీకాల కార్యక్రమం భారత్లో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నది. సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ వేర్వేరుగా రూపొందించిన ...
మాస్కును మించిన వ్యాక్సిన్ లేదు
January 06, 2021టీకా పడేదాకా జాగ్రత్త!శానిటైజర్, భౌతికదూరం పాటించాల్సిందే
రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా కేసులు
January 06, 2021హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం 42 వేల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,87,993కు చేరుకున్నట్టు మంగళ...
గాలిలో కరోనా వైరస్.. సీసీఎంబీ, ఐఎంటెక్ అధ్యయనం వెల్లడి
January 05, 2021హైదరాబాద్ : కరోనా వైరస్ గాలిలో కొంత సమయం వరకు ఉంటుందని అది ఇతరులకు సోకుతుందని సీసీఎంబీ, ఐఎంటెక్ అధ్యయనం స్పష్టం చేసింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ), ఇనిస్టిట్య...
ఏపీలో తాజాగా 377 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు
January 05, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 377 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 51,420 శాంపిల్స్ని పరీక్షించగా వీటిలో 377 పాజిటివ్గా తేలాయి. వ్యాధి నుంచి 278 మంది పూర్తిగ...
బ్రిటన్కు విమానాల సంఖ్యను సగానికి తగ్గించాం: హర్దీప్ సింగ్
January 05, 2021న్యూఢిల్లీ: బ్రిటన్కు విమానాల సంఖ్యను సగానికి తగ్గించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. యూకేకు నిలిపివేసిన విమానాలను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు...
జనవరి 13నే తొలి టీకా!
January 05, 2021న్యూఢిల్లీ: ఇండియాలో తొలి కరోనా వైరస్ టీకా జనవరి 13న వేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రధానంగా న...
కోట్లు కుమ్మరిస్తున్న కరోనా వైరస్
January 05, 2021ముంబై : చైనాలోని వూహన్లో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు లక్షల మంది చనిపోయారు. కోట్ల మంది సామాన్య జనం ఉపాధి కరువై విలవిల్లాడుతున్నారు. ఎన్నో కంపెనీలు మూత...
కొవిడ్ నిబంధనల ధిక్కరణ.. సెలబ్రిటీలకు మంత్రి వార్నింగ్
January 05, 2021ముంబై : కొవిడ్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా ముంబై పోలీసులు బాలీవుడ్ నటులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తో...
సైకిల్పై వచ్చిన కొవిడ్ వ్యాక్సిన్!
January 05, 2021వారణాసి: కరోనా వైరస్ వ్యాక్సిన్ డ్రైరన్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన యూపీలోని వారణాసిలో ఓ వింత ఘటన జరిగింది. కరోనా వ్యాక్సిన్ను ఓ ఆసుపత్రికి సైకిల్పై తీసుకురావడం ...
CoWINలో రిజిస్టర్ చేసుకుంటేనే టీకా : ప్రజారోగ్య సంచాలకులు
January 05, 2021హైదరాబాద్ : కొవిడ్ వ్యాక్సినేషన్కు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ర్ట ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. గురు, శుక్రవారాల్లో 1,200 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహిస్త...
దేశంలో 58కి చేరిన కరోనా న్యూ స్ట్రెయిన్ కేసులు: కేంద్రం
January 05, 2021న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుండగానే మరోవైపు యూకేలో విజృంభిస్తున్న కరోనా న్యూ స్ట్రెయిన్ కలకలం రేపుతున్నది. యూకే నుంచి దేశంలో కాలుమోపిన కొత్త రకం కరోనా రోజు...
దేశంలో కొత్తగా 16,375 కరోనా కేసులు
January 05, 2021న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో 16,375 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. మహమ్మారి నుంచి 29,091 మంది తాజాగా కోలుకొని హాస్పిటళ్ల నుంచ...
తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు
January 05, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 317 మంది బాధితులు కరోనా నుంచి కోలుక...
తెలంగాణలో తొలి దశలో ఎంత మందికి టీకా వేస్తారు?
January 05, 2021మొత్తం 80 లక్షల మందికి టీకా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇందులో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, పోలీసులు తదితర విభాగాల సిబ్బందికి వేస్తారు. ఆ తర్వాత 50 ఏండ్లు దాటినవారికి, అనంతరం 18- 50 ఏండ్ల...
టీకా కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
January 05, 2021టీకాల కోసం ప్రజలు ముందుగా రిజిస్టర్ చేసుకొనేందుకు కొ-విన్ అనే వెబ్సైట్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. త్వరలోనే మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తేనున్నది. ఈ రెండు మార్గాల ద్వారా సామాన్యులు...
నిబంధనలు ఉల్లంఘన.. సల్మాన్ సోదరులపై కేసు నమోదు
January 05, 2021యూకేలో కొత్త రకం వైరస్ బయటపడిన నేపథ్యంలో విదేశాల నుండి మనదేశానికి వచ్చే వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. నెగెటివ్ వచ్చినప్పటికీ రెండు వారాల...
ప్రతి సెంటర్లో 100 మందికి టీకా
January 05, 2021హైదరాబాద్ : త్వరలో ప్రారంభించనున్న కొవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం కొవిడ్ వ్యాక్సి...
ఈసారి.. మెదడుపై స్వారీ!
January 05, 2021గాయం తగ్గినా మచ్చ మాత్రం చాలా రోజులు ఉంటుంది. కొవిడ్ దెబ్బా అలాంటిదే. వ్యాధి నుంచి కోలుకున్నా, ఆ ప్రభావం మాత్రం రకరకాలుగా వెంటాడుతుంది. సున్నితమైన మెదడు కూడా దీనికి బలవుతున్నది. కొవ...
మహారాష్ట్రలో తొలిసారి 30లోపు కరోనా మరణాలు
January 04, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తొలిసారి గత 24 గంటల్లో 30లోపు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆద...
కరోనాతో ప్రముఖ నటుడు కన్నుమూత
January 04, 2021ఈ మాయదారి కరోనా ఇంకా ఎంతమంది సినిమా వాళ్లను బలి చేస్తుందో అర్థం కావడం లేదు. బాలసుబ్రహ్మణ్యం లాంటి లెజెండ్ నుంచి ఎంతోమంది కళాకారులను కూడా ఈ కరోనా తీసుకెళ్లిపోయింది. క్యాలెండర్ మారింది కదా కరుణ చూప...
స్టార్ ఆల్రౌండర్కు కరోనా..ఆందోళనలో ఆటగాళ్లు
January 04, 2021కొలంబో: టెస్టు సిరీస్ కోసం శ్రీలంకలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా వైరస్ కలకలం రేగింది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీకి కరోనా పాజిటివ్గా తేలడం ఆ జట...
ఏపీలో కొత్తగా 128 కరోనా కేసులు
January 04, 2021అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 128 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 252 మంది కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,83,210 క...
కోవాగ్జిన్పై రాజకీయాలు వద్దు : భారత్ బయోటెక్ ఎండీ
January 04, 2021హైదరాబాద్: భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు ఆ వ్యాక్సిన్ సమర్ధతపై అనుమానాలు వ్...
38కి చేరిన కొత్త రకం కరోనా కేసులు
January 04, 2021న్యూఢిల్లీ: దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. తాజాగా మరో 9 మందిలో బ్రిటన్ స్ట్రైయిన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య 38...
మూడో టెస్టుకు 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి
January 04, 2021సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మూడో టెస్టుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. కొవిడ్-19 ముప్పుకారణంగా ఈ మ్యాచ్ను వీక్షించేందుకు స్టేడియం సామర్థ్యంలో 25శాతం ...
టోక్యోలో మళ్లీ హెల్త్ ఎమర్జెన్సీ !
January 04, 2021టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరిగాయి. దీంతో ఆ నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం భావిస్తున్నది. గ్రేటర్ టోక్యో మెట్రోపాలిటన్ ప్రాంతంలో తీ...
బీజింగ్లో కోవిడ్ టీకా కోసం క్యూకట్టిన వేలాది మంది
January 04, 2021బీజింగ్: చైనాలోనూ కోవిడ్ టీకా పంపిణీ జరుగుతున్నది. ఆ దేశ రాజధాని బీజింగ్లో వేల సంఖ్యలో జనం కోవిడ్ టీకా తీసుకునేందుకు క్యూ కట్టారు. వచ్చే నెలలో చైనా కొత్త సంవత్సర వేడుకలు జరగన...
కరోనా కంటే ప్రాణాంతక రోగాల ముప్పు
January 04, 2021కిన్షాసా: మానవాళికి కరోనా కంటే ప్రాణాంతకమైన రోగాల ముప్పు పొంచి ఉన్నదని ఒక వైద్య నిఫుణుడు హెచ్చరించారు. కొత్త వ్యాధికారకాలు వ్యాపించవచ్చని కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్కు చెందిన ప్రొఫెసర్ జీన్-జాక్వ...
శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తున్నది: ప్రధాని మోదీ
January 04, 2021న్యూఢిల్లీ: భారత్లో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. జాతీయ తూనికలు, కొలతల శాఖ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప...
ఇప్పుడే వ్యాక్సిన్ తీసుకోను : మధ్యప్రదేశ్ సీఎం
January 04, 2021భోపాల్: కోవిడ్ టీకాను ఇప్పుడే తీసుకోబోను అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అవసరమైన వారికి తొలుత ఆ టీకాను ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్ టీకాను తాను త...
9 నెలల తర్వాత తెరుచుకున్న బడులు
January 04, 2021పట్నా: బీహార్లో పాఠశాలలు దాదాపు తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఇవాళ తరగతులు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మ...
జూలై నాటికి కరోనా మహమ్మారి ఖతం
January 04, 2021వాషింగ్టన్ : కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు టీకా వేయడం ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రారంభమైంది. భారతదేశంలోని సీరం ఇన్స్టిట్యూట్లో ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఆమోదం పొందిన...
తెలంగాణలో కొత్తగా 238 కరోనా కేసులు నమోదు
January 04, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 238 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 518 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఇద్దరు మృతి చెందారు...
మార్చి తర్వాత అతితక్కువ కరోనా మరణాలు
January 04, 2021ముంబై: దేశంలో కరోనా కేసులకు మహారాష్ట్ర కేంద్రంగా మారింది. అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని కేసుల్లో ముంబైదే అగ్రస్థానం. అలాంటిది ముంబైలో నిన్న మూడంటే మూడు ...
దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు
January 04, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి 16 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఈరోజు 9 శాతం తక్కువ కేసులు రికార్డయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించ...
ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా టీకా డ్రై రన్
January 04, 2021హైదరాబాద్: దేశంలో రెండు టీకాలకు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరైన నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై రాష్ట్ర వైద్యాధికారులు నిమగ్నమయ్యారు. వాస్తవ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సన్నా...
వ్యాక్సిన్లు వచ్చేశాయ్
January 04, 2021కొవాగ్జిన్, కొవిషీల్డ్కు డీసీజీఐ ఆమోదంఅత్యవసర వినియోగానికి అనుమతి ...
వ్యాక్సిన్ను వేసుకోండిలా..
January 04, 2021టీకా పంపిణీ కోసం ‘కొ-విన్' అప్లికేషన్రిజిస్టరైన వారికి మ...
వ్యాక్సినేషన్కు రెడీ
January 04, 2021సిద్ధమైన రాష్ట్ర యంత్రాంగంతొలి దశలో 80 లక్షలమందికి టీకాలు&...
స్లాట్ పద్ధతిలో కరోనా టీకా
January 04, 2021హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వినియోగదారులకు టైమింగ్ స్లాట్ కేటాయించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. టీకా వేయించుకునేవారికి వారి నివ...
హుక్కా బార్లలో 65 మంది అరెస్ట్
January 03, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా నిర్వహిస్తున్న రెండు హుక్కా బార్లలో 65 మంది అరెస్ట్ అయ్యారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో రోహిణి ప్రాంతంలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్కా బార్స్పై పో...
3,282 కరోనా కేసులు.. 35 మరణాలు
January 03, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,282 కరోనా కేసులు, 35 మరణాలు నమ...
కొవిడ్ రూల్స్ ఉల్లంఘించిన కోహ్లీ, హార్దిక్!
January 03, 2021మెల్బోర్న్: ఆస్ట్రేలియా, భారత్ మధ్య త్వరలో మూడో టెస్టు జరగనుంది. మ్యాచ్కు ముందు ఇరు జట్ల సన్నద్ధత, బలాబలాలు, గెలుపోటముల గురించి సాధారణంగా చర్చ జరుగుతుంది. కానీ, వీటికి భిన్నంగా ఆస్ట్రేలియాలో టీ...
ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు
January 03, 2021అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 232 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 352 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,83,082 కొవిడ్...
ఇక అందరికీ జగన్నాథస్వామి దర్శనం.. కొవిడ్ నెగటివ్ రిపోర్టు తప్పనిసరి
January 03, 2021పూరి : దేశవ్యాప్తంగా భక్తులందరికీ నేటి నుంచి పూరి జగన్నాథస్వామి దర్శన భాగ్యం ప్రారంభమైంది. కొవిడ్ -19 నెగిటివ్ రిపోర్టు సమర్పించిన వారిని మాత్రమే అధికారులు ఆలయంలోకి అనుమతించారు. ఆలయ పరిసరాల్లో కొ...
‘వ్యాక్సిన్ దుర్వినియోగంపై అఖిలేష్ ఆందోళన సబబే’
January 03, 2021న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ దుర్వినియోగం అవుతుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భయాందోళన వ్యక్తం చేయడం సబబే అని కాంగ్రెస్ సీనియర్ నేత రషీద్ అల్వి తెలిపారు. ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగ...
స్నేహితురాలికి వినూత్నంగా.. మేల్ నర్స్ ప్రొపోజ్
January 03, 2021రోమ్: కరోనాతో ప్రపంచమంతా వణికిపోతున్న వేళ వైరస్పై పోరాటంలో ముందున్న మేల్ నర్స్ తన ప్రొపోజ్ను స్నేహితురాలికి వినూత్నంగా వ్యక్తం చేశాడు. కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ నిజమైన ప్రేమను వ్యక్తం చేయడాన...
టీకాల రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
January 03, 2021హైదరాబాద్ : టీకాల రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆదివారం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ భారత్...
మా శ్రమ ఫలించింది.. హ్యాపీ న్యూ ఇయర్
January 03, 2021పుణె: కొవిషీల్డ్ వ్యాక్సిన్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈవో అదర్ పూనావాలా. కొవిషీల్...
దేశంలో కొత్తగా 18,177 కొవిడ్ కేసులు
January 03, 2021న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,177 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,23,965కు పెరిగింది. వైరస్ ప్రభా...
అమెరికాలో ఒకేరోజు 2.7 లక్షల కరోనా కేసులు
January 03, 2021వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తున్నది. నిన్న రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 2,77,000 మంది కరోనా బారినపడ్డారు. మరో 2,107 మంది మరణించా...
వ్యాక్సిన్లకు డీసీజీఐ గ్రీన్సిగ్నల్?
January 03, 2021హైదరాబాద్ : కరోనా అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. రెండు వాక్సిన్లకు నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో.. ఆద...
కొత్తగా కొవిడ్ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
January 03, 2021న్యూఢిల్లీ : ఓ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త స్ట్రెయిన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికీ భారత్లో 29 కొత్త ...
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వైద్యురాలికి అస్వస్థత
January 03, 2021మెక్సికో సిటీ : ఫైజర్ బయోఎన్ టెక్ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మెక్సికోకు చెందిన ఓ 32 ఏళ్ల వైద్యురాలు అవస్థతకు గురైంది. మహిళా డాక్టర్ కేసును తాము అధ్యయనం చేస్తున్నామ...
కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్.. సక్సెస్
January 03, 2021నగరంలో నాలుగు కేంద్రాల్లో నిర్వహణ మూడెంచెల్లో వ్యాక్సిన్ ప్రక్రియ డ్రైరన్లో వందమంది సిబ్బందికి నమూనా టీకా ఎంట్రీ మొదలు..బయటకెళ్లే వరకు పలు జాగ్రత్తల...
3 కోట్ల మందికి ఉచితంగా టీకా
January 03, 2021కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడిన్యూఢిల్లీ, జనవరి 2: దేశవ్యాప్తంగా తొలి విడుతలో 3 కోట్ల మందికి ఉచితంగా కరోనా టీకా అందజేస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధ...
ఐసొలేషన్లో ఐదుగురు
January 03, 2021కొవిడ్-19 మార్గదర్శకాలను ఉల్లంఘించిన భారత ఆటగాళ్లు!విచారణకు ఆదేశించిన సీఏమెల్బోర్న్: ఆసీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులోని ఐదుగురు ఆటగాళ్లను ఐసొలేషన్క...
3,218 కరోనా కేసులు.. 51 మరణాలు
January 02, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,218 కరోనా కేసులు, 51 మరణాలు ...
వ్యాక్సిన్లపై రేపు డీసీజీఐ కీలక ప్రకటన
January 02, 2021హైదరాబాద్ : దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆదివారం వ్యాక్సిన్లపై భారత్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ...
డైరెక్టర్ క్రిష్కు కరోనా?
January 02, 2021దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున వైరస్ బారినపడ్డారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్...
‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్కు లైన్ క్లియర్
January 02, 2021హైదరాబాద్ : భారత్ బయోటెక్ రూపొందించిన ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్కు సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగానికి కంపెనీ పెట్టుకున్న దరఖాస్తును పరిశీ...
సంక్రాంతి నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్: యూపీ సీఎం
January 02, 2021లక్నో: ఉత్తరప్రదేశ్లో ఈ నెల 14న జరుగబోయే మకర సంక్రాంతి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడి...
ఏపీలో కొత్తగా 238 కరోనా కేసులు
January 02, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 238 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వల్ల పశ్చిమ గోదావరిలో ఇద్దరు, చిత్తూర్లో ఒక్కరు మరణించారు. రాష...
కరోనా హాట్స్పాట్గా లగ్జరీ హోటల్..!
January 02, 2021చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. చెన్నైలోని లగ్జరీ హోటల్ ప్రస్తుతం కొవిడ్కు హాట్స్పాట్గా మారింది. చెన్నైకి సమీపంలోని గిండిలో గల ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్...
'వ్యాక్సిన్ సురక్షితం.. సంకోచం వద్దు'
January 02, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్న వ్యాక్సిన్ సురక్షితమేనని, దానివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండబోవని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (CS...
మహబూబ్నగర్లో కొవిడ్ టీకా డ్రై రన్
January 02, 2021మహబూబ్నర్ : కొవిడ్ టీకా పంపిణీ సన్నాహకాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో శనివారం డ్రైరన్ నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జన...
తొలి విడతలో 3 కోట్ల మందికి ఉచిత టీకా : కేంద్ర మంత్రి
January 02, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ టీకాను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అయితే తొలి విడతలో కేవలం మూడు కోట్ల మందికి మాత్రమే ఉచిత టీకా ఇవ్వ...
దేశవ్యాప్తంగా ఉచితంగా కోవిడ్ టీకా: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
January 02, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ టీకాను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో టీకా డ్రై రన్ సందర్భంగా ఆయన ఓ హాస్పిటల్ను సంద...
గత 24 గంటల్లో 19,078 కరోనా పాజిటివ్ కేసులు
January 02, 2021హైదరాబాద్: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 22,926 మంది వైరస్ నుంచి కోలుకు...
అత్యవసర వినియోగానికి కొవీషీల్డ్ టీకా
January 02, 2021నిపుణుల కమిటీ ఆమోదంకొవాగ్జిన్ టీకాపై త్వరలో నిర్ణయం తీసుక...
3,524 కరోనా కేసులు.. 59 మరణాలు
January 01, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,524 కరోనా కేసులు, 59 మరణాలు...
ఏపీలో కొత్తగా 326 మందికి కరోనా
January 01, 2021అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 350 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 8,82,612 కొవిడ్-19 పాజిటివ్ కేసు...
ఇండియాలో మరో 4 కొత్త రకం కరోనా కేసులు
January 01, 2021న్యూఢిల్లీ: ఇండియాలో మరో నలుగురికి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్లు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29కి చేరింది. గత మూడు రోజుల్లో 25 మంది ఈ కొత్త వైరస్ బారిన ప...
వ్యాక్సిన్ కోసం ఇప్పటికే 70 లక్షల రిజిస్ట్రేషన్లు
January 01, 2021న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా 70.33 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు రిజిస్టర్ చేసుకున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా రూపొందించిన యాప్ Co-WINలో తమ వివరాలను...
ఎర్ర చీమల చట్నీతో కోవిడ్ దూరం.. !
January 01, 2021భువనేశ్వర్: ఎర్ర చీమలతో తయారు చేసిన చట్నీ తింటే.. కోవిడ్ దూరం అవుతుందా ? ఈ అంశాన్ని ఆయుష్ మంత్రిత్వశాఖ, సీఎస్ఐఆర్లు తేల్చనున్నాయి. ఇటీవల ఒడిశా హైకోర్టు తన ఆదేశాల్లో.. ఈ అంశాన్ని తేల్...
వుహాన్లో న్యూ ఇయర్ వేడుకలు.. కిక్కిరిసిన వీధులు
January 01, 2021వుహాన్: గత ఏడాది కరోనా వైరస్తో భయానకంగా వణికిపోయిన చైనాలోని వుహాన్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటాయి. డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి వుహాన్ నగరంలో భారీ సంఖ్యలో జనం రోడ్...
179 రోజుల తర్వాత దేశంలో అత్యల్పంగా యాక్టివ్ కేసులు
January 01, 2021న్యూఢిల్లీ: బ్రిటన్లో విస్తరిస్తున్న న్యూ స్ట్రెయిన్ ఆనవాళ్లు మనదేశంలోనూ బయటపడినప్పటికీ ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం క్రమం తప్పకుండా తగ్గుతూ వస్తున్నది. రోజువారీగా నమోదయ్యే ...
దేశంలో కొత్తగా 20 వేల కరోనా కేసులు
January 01, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 21 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా 20 వేలకు తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 20,036 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొ...
మొదటిదశలో 76 వేల మందికి వ్యాక్సిన్
January 01, 2021ఫ్రంట్లైన్ వారియర్స్కే తొలి టీకా రెండోదశలో పోలీసులు, మిలటరీ, సాయుధ బలగాలు, మున్సిపల్ సిబ్బందికి మూడోవిడుతలో 50 ఏండ్లు పైబడిన వారికి, దీర్ఘకాల వ్యాధిగ్రస్త...
'సహకరించని వారిపై క్రిమినల్ చర్యల పరిశీలన'
December 31, 2020హైదరాబాద్ : కరోనా సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్రావు, సంబంధిత లాయర్లు హైకోర్టుకు విన్నవిస్తూ.. యూకే నుంచి వచ్చిన 21 మంది...
ఢిల్లీలో నలుగురికి కొత్త రకం కరోనా
December 31, 2020న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి దేశానికి వచ్చిన వారిలో మరో నలుగురికి కొత్త రకం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలో 38 మందికి కరోనా పాజిటివ్గా రిపోర్టు వచ్చిందని ఆరోగ్య ...
ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రై రన్..
December 31, 2020హైదరాబాద్: దేశవ్యాప్తంగా జనవరి రెండవ తేదీ నుంచి వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ టీకాలను పంపిణీ చేసేందుకు ఈ డ్రైన్ ఏర్పాటు చేసినట్లు కొన్ని వర్గాల ద్వారా త...
బాలీవుడ్ దర్శకుడికి కరోనా పాజిటివ్
December 31, 2020ముంబై: బాలీవుడ్ దర్శక నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిం...
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై కరోనా కొరడా
December 31, 2020న్యూఢిల్లీ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై కరోనా కొరడా ఝులిపిస్తోంది. కొత్త రకం కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో పలు మెట్రో నగరాలు, ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త...
సైనోఫార్మ్ కోవిడ్ టీకాకు చైనా గ్రీన్ సిగ్నల్
December 31, 2020బీజింగ్: సాధారణ వినియోగం కోసం సైనోఫార్మ్ కోవిడ్19 టీకాకు డ్రాగన్ దేశం చైనా ఆమోదం తెలిపింది. షరతులతో కూడిన టీకా వినియోగం కోసం ఆ దేశం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చైనాలో సుమారు 45 లక్షల మం...
25కి చేరిన యూకే స్ట్రెయిన్ కరోనా కేసులు
December 31, 2020హైదరాబాద్: దేశంలో యూకే వేరియంట్ కరోనా కేసుల సంఖ్య 25కి చేరింది. తాజాగా మరో అయిదు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఆ కేసులను నిర్ధారించారు. పూణెలోని వైరాలజీ ఇన్స్...
నేడు సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
December 31, 2020న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షలపై నెలకొన్న సందిగ్ధత నేటితో వీడనుంది. సీబీఎస్సీ పదో తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ ...
దేశంలో కొత్తగా 21,821 కరోనా కేసులు
December 31, 2020న్యూఢిల్లీ : గడిచిన 24గంటల్లో దేశంలో 21,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం సంఖ్య 1,02,66,674కు చేరింది. కొత్తగా 26,139 ...
రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా కేసులు
December 31, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,354కు చేరింది. ఇందులో 2,78,839 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 1541 మంది బాధితులు మరణించారు. ...
టీకా అత్యవసర వినియోగంపై ప్యానెల్ కమిటీ భేటీ
December 31, 2020న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశంలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, ఫైజర్ కంపెనీలు చేసిన దరఖాస్తును కేం...
బ్రిటన్ స్ట్రెయిన్పై ఆందోళన అనవసరం
December 31, 2020బ్రిటన్ స్ట్రెయిన్పై ఆందోళన అనవసరంవేగంగా విస్తరించినా ప్రాణాంతకం కాదుసమిష్టి కృషితో అదుపులోనే కరోనా వ్యాప్తిఇదే స్ఫూర్తి ప్రదర్శిస్తే క...
టీకా వేసుకున్న కమలా హ్యారిస్
December 31, 2020వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ మోడెర్నా సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకాను బుధవారం వేసుకున్నారు. భర్త డగ్లస్ ఎమ్హాఫ్తో కలిసి వాషింగ్టన్లోని యునైటెడ్ మెడికల్ సెం...
రివైండ్ 2020: ఊహకందని విషాదాలు.. మార్పులు!
December 31, 2020కరోనా దెబ్బకు కకావికలమైన ప్రపంచం.. పట్టు వదలక పోరాడి వ్యాక్సిన్ అభివృద్ధి మరణాల...
కరోనా టెస్ట్ చేయించుకున్న అల్లు శిరీష్
December 30, 2020మెగా కుటుంబంలో ఇప్పుడు కరోనా కలకలం రేగుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ కూడా పాజిటివ్ అని తేలింది. ఉపాసన కూడా తనకు కరోనా రావడం ఖ...
మహేష్ కూతురు సితారకు కరోనా టెస్ట్..వీడియో వైరల్
December 30, 2020తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గినట్లు కనిపించిన ఈ వైరస్ ఒక్కసారిగా తన జోరు చూపిస్తుంది. ఇప్పటికే మెగా కుటుంబాన్ని కరోనా టార్గెట్ చేసింది. ఆ కుటుంబంలో రామ్ చర...
ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు
December 30, 2020అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 349 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 472 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,81, 948 క...
న్యూ ఇయర్ వేడుకల్ని నియంత్రించండి: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
December 30, 2020హైదరాబాద్: కోవిడ్ వేళ న్యూ ఇయర్ సంబరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి అడ్డుకునేందుకు ఆ ఆంక్షలను అమలు ...
జనవరి 31 వరకు కరోనా లాక్డౌన్ ఆంక్షలు
December 30, 2020ముంబై: దేశంలో కరోనా కొత్త రకం వైరస్ కేసులు నమోదవుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో లాక్డౌన్ను మరో నెలరోజులపాటు పొడిగించింది. జవవరి 31 వర...
తెలంగాణలో కొత్తగా 474 కేసులు
December 30, 2020హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం రోజు 474 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ నుంచి 592 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తంగా రా...
చరిత్రలో తొలిసారి.. రిపబ్లిక్ డే పరేడ్లో భారీ మార్పులు
December 30, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా 2021 రిపబ్లిక్ డే పరేడ్లో భారీ మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. రిపబ్లిక్ డే చరిత్రలో తొలిసారి పరేడ్ ఎర్ర కోట కంటే ముందే ముగియనున్నది. ఈసారి విజయ...
నాకు కరోనా పాజిటివ్ రావొచ్చు! : ఉపాసన
December 30, 2020దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. నిన్న మెగా ఫ్యామిలీ హీరోలు రామ్చరణ్, వరుణ్ తేజ్ వైరస్...
రెండేళ్ల బాలికకు కొత్త రకం కరోనా వ్యాప్తి
December 30, 2020లక్నో : బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ ఇండియాలో కలకలం సృష్టిస్తోంది. ఈ కొత్త రకం కరోనా వైరస్ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ రెండేళ్ల బాలికకు వ్యాప్తి చెందింది. ఈ బాలిక తన త...
నిన్నటి కంటే 25 శాతం పెరిగిన కరోనా కేసులు
December 30, 2020న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటి కంటే ఇవాళ 25 శాతం పెరిగినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. కొత్తగా 20,550 పాజిటివ్ కేసులు నమో...
భారత్ను వణికిస్తున్న బ్రిటన్ వైరస్
December 30, 2020హైదరాబాద్ : ఇప్పటికే కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతోంది. తాజాగా బ్రిటన్లో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ ఆరుగురికి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఈ సంఖ్య 18 ను...
అడ్డగోలు వైద్యంతోనే వైరస్లో మార్పులు
December 30, 2020న్యూఢిల్లీ: కొవిడ్–19 వైరస్ వేగంగా, భారీగా ఉత్పరివర్తనం చెందటానికి రోగ అతి నిరోధకత ఒత్తిడే కారణమని ఐసీఎంఆర్ డైరెక్టర్ బల్రామ్ భార్గవ అన్నారు. న్యాయసమ్మతం కాని అడ్డగోలు వైద్య విధ...
కరోనా స్ట్రెయిన్ కలకలం.. అయినా తగ్గుతున్న కేసులు
December 30, 2020న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త రకం వైరస్ కలకలం రేపుతున్నవేళ.. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత సెప్టెంబర్లో రోజువారీ కేసులు లక్షకు చేరువవగా, తాజాగా అవి 16 వేలకు తగ్గాయి. దీంతో ఆరు ...
బ్రిటన్ వైరస్ వేగం 71% అధికం
December 30, 2020యూకేలో వెలుగుచూస్తున్న 60 శాతం కేసులు ఇవే40 నమూనాలలో ముగ్గురికి కొత్తరకం స్ట్రెయి...
పుత్తడిపై మంచి లాభాలు.. 2011 తర్వాత ఇదే బెస్ట్
December 29, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో తలెత్తిన అనిశ్చితి పసిడిపై పెట్టుబడులకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్నదన్న సంకేతాల మధ్య షేర్ మార్కెట్లలో రికవరీ సాధించడంతో పుత్త...
కొలువులు గోవిందా.. అనూహ్య లాభాల్లో కంపెనీలు
December 29, 2020న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడానికి విధించిన తీవ్రమైన లాక్డౌన్ సమయంలోనే దేశంలోని లిస్టెడ్ కంపెనీలు అసాధారణ లాభాలు నమోదు చేశాయి. గత ఆర్థిక సంవత్సరంతో ...
ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు
December 29, 2020అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 364 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,81, ...
అంతర్జాతీయ ప్రయాణికులందరికీ కరోనా జీనోమ్ సీక్వెన్సింగ్
December 29, 2020న్యూఢిల్లీ: బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ ఇండియాలోనూ అడుగుపెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూకే విమాన రాకపోకలపై నిషేధం విధించడానికి ముందు 14 రో...
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డికి కరోనా పాజిటివ్
December 29, 2020మెదక్ : నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి కొవిడ్-19 భారిన పడ్డారు. ఇటీవల తిరుమల నుంచి వచ్చిన తర్వాత జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఎమ్మెల్యే వెల...
వచ్చే ఏడాది బంగారం రూ.63 వేలకు చేరనుందా?
December 29, 2020ముంబై: 2020లో కరోనా మహమ్మారి అన్ని రంగాలను ముంచడం.. పసిడికి బాగా కలిసొచ్చింది. ఎప్పుడు ఏ సంక్షోభం వచ్చినా.. బంగారాన్ని ఓ సురక్షితమైన పెట్టుబడిగా ఇన్వెస్టర్లు చూస్తారు. దీంతో ఈ ఏడాది గోల్...
కోవిడ్ టీకా కోసం బీఈతో జతకట్టిన సీఈపీఐ
December 29, 2020హైదరాబాద్: కోవిడ్19 టీకా అభివృద్ధి కోసం నగరానికి చెందిన బయోలాజికల్ ఈ ఫార్మా సంస్థ.. కొయలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్(సీఈపీఐ)తో ఒప్పందం కుదుర్చుకున్నది.&...
కొవిడ్కు బ్లడ్ ఇన్ఫెక్షన్లు తోడైతే..
December 29, 2020న్యూయార్క్: తీవ్రమైన కొవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్నవారు.. తమ రక్త ప్రవాహంలో ద్వితీయ అంటువ్యాధులు కలిగి ఉంటారు. దీని వలన ఎక్కువ కాలం దవాఖానలో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఆరోగ్య పరంగా కూ...
హిమాచల్ మాజీ సీఎం భార్య కోవిడ్తో మృతి
December 29, 2020ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం శాంతా కుమార్ సతీమణి శైలజా శర్మ.. కోవిడ్తో ఇవాళ ఉదయం మరణించారు. తండా మెడికల్ కాలేజీలో ఆమె ప్రాణాలు విడిచారు. డిసెంబర్ 27వ తేదీన భార్యాభర్తలు ఇద...
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
December 29, 2020న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 16,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. ...
ఇండియాలో కొత్త రకం కరోనా.. హైదరాబాద్లో ఇద్దరికి
December 29, 2020న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన ఆరుగురిలో కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఇందులో బెంగళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్లో మూడు శాంపిళ్లు, హైద...
21లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ : సీడీసీ
December 29, 2020వాషింగ్టన్ : అమెరికాలో కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసును 21,27,143 మందికి వేసినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సోమవారం వెల్లడించింది. జాన్స...
రాష్ట్రంలో యూకే వైరస్ తొలికేసు నమోదు?
December 29, 2020హైదరాబాద్ : యూకే, సహా పలు దేశాలను హడలెత్తిస్తున్న వైరస్ తెలంగాణలో తొలికేసు నమోదైనట్లు సమాచారం. వరంగల్ అర్బన్ జిల్లా వాసికి యూకే కరోనా వైరస్ కొత్త వేరియంట్ పాజిటివ...
2,498 కరోనా కేసులు.. 50 మరణాలు
December 28, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,498 కరోనా కేసులు, 50 మరణాలు నమ...
జనవరి 31 వరకు.. కరోనా నిఘా మార్గదర్శకాలు
December 28, 2020న్యూఢిల్లీ: కరోనా నిఘాకు సంబంధించిన మార్గదర్శకాలు 2021 జనవరి 31 వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో జారీ చేసిన నిబంధనలను అప్పటి వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం పేర్కొంది. దే...
కరోనా తెచ్చిన ఆవిష్కరణలు ఇవే!
December 28, 2020కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో చాలా రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. వ్యాపారాలు, వ్యవహారాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. పెండ్లిళ్లు పేరాంటాలు బంద్ అయిపోయాయి. వ...
ఏపీలో కొత్తగా 212 కరోనా కేసులు
December 28, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 212 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 410 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,81, 273 కోవిడ్-19 పాజ...
కరోనా గురించి చెప్పిన జర్నలిస్ట్ను జైల్లో వేసిన చైనా
December 28, 2020హాంకాంగ్: కరోనా గురించి ప్రపంచానికి సంచలన విషయాలను వెల్లడించిన స్వతంత్ర జర్నలిస్ట్ ఝాంగ్ ఝాన్ (37)ను జైల్లో వేసింది చైనా. ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కరోనా వెలుగు చూసిన కొత్...
శాంటాకు కరోనా.. గిఫ్ట్లు అందుకున్న 18 మంది మృతి!
December 28, 2020బెల్జియంలో దారుణం జరిగింది. క్రిస్మస్కు శాంటా క్లాజ్ నుంచి బహుమతులు అందుకున్న వారిలో 18 మంది మృతి చెందారు. కారణం.. శాంటాకు అప్పటికే కరోనా సోకడమే. వృద్ధాశ్రమాల్లో ఉంటున్న 121 మందితోపాటు అక...
2020 లో 20 గుణపాఠాలు..! అవేంటో తెలుసా?
December 28, 2020సార్స్, మెర్స్, కొవిడ్.. మహమ్మారి ఏదైనా.. వాటికి దయ, కరుణ ఉండదు. మరణం, అనారోగ్యంతో కొట్టుమిట్టాడాల్సిందే. 10 నెలల క్రితం ఎంతో హాయిగా ఉన్న మనమంతా ఇప్పుడు ఏ వైరస్ ఏ రూపంలో మనపైకి దండయాత్ర చేస్తుం...
మీకు వ్యాక్సిన్ పాస్పోర్ట్ ఉందా.. అదేంటో తెలుసుకోండి!
December 28, 2020కరోనా ఇప్పటి వరకూ ఎన్నో కొత్త కొత్త విషయాలను మానవాళికి పరిచయం చేసింది. మాస్క్లు, శానిటైజర్లు, భౌతిక దూరాలు, లాక్డౌన్లు, కొత్త కొత్త ఆహారపు అలవాట్లు.. ఇలా మన జీవితాలు ఎన్నో రకాలుగా మ...
రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు
December 28, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 551 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,85,068కు చేరింది. ఇందులో 2,77,304 మంద...
దేశంలో కొత్తగా 20 వేల కరోనా కేసులు
December 28, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 18 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 20 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 9 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
900 బిలియన్ డాలర్ల బిల్లుపై ట్రంప్ సంతకం..
December 28, 2020వాషింగ్టన్: కరోనా భృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు దిగొచ్చారు. 900 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ట్రంప్ ఆమోద ముద్ర వేశారు. ఆ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఆర్థిక వ్య...
ఇండో-అమెరికన్లకు అరుదైన గౌరవం
December 28, 202010 మందికి అవార్డుల ప్రకటనకొవిడ్-19 సంక్షోభంలో సేవలు..హిందూ సంస్కృతి ప్రచారానికి కృషి చేయడం వల్లేహ్యూస్టన...
యూత్ అండ్ యూత్ ఇన్నోవేషన్కు ప్రియారిటీ!
December 28, 2020న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 2021లో అడుగు పెట్టడానికి నాలుగు సూత్రాలు ప్రతిపాదించారు. సోమవారం 83వ వసంతంలో అడుగు పెట్టనున్న రతన్ టాటా భవిష్యత్పై ఆశాభావంతో ఉన్నారు. తన 83వ జన్మదినోత...
ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు
December 27, 2020అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 349 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 422 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,81,0...
బిట్ కాయిన్కు క్రిస్మస్ జోష్
December 27, 2020వర్చువల్ కరెన్సీకి మారుపేరుగా నిలిచిన బిట్ కాయిన్కు క్రిస్మస్ వేడుకలు మంచి జోష్నిచ్చాయి. క్రిస్మస్ నాడు 25వేల డాలర్లు పలికిన బిట్ కాయిన్ మరునాడే 26 వేల డాలర్లకు.. 27న 27 వేల డాలర్లకు దూసుకె...
‘నో కరోనా.. కరోనా నో..’ అథవాలే కొత్త నినాదం
December 27, 2020న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి కొత్త రకం కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ‘నో కరోనా.. కరోనా నో’ అంటూ ఆదివారం కొత్త నినాదం ఇచ్చారు. గతంలో తాను ఇచ్చిన ‘గో కరోనా.. కరోనా గో’ ని...
2021లోనూ పుత్తడి ధర పైపైకే..
December 30, 2020ముంబై: అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్.. అటుపై ఆర్థిక మాంద్యం.. పులిమీద పుట్రలా దూసుకొచ్చిన కరోనా మహమ్మారి.. ఫలితంగా అనిశ్చిత వాతావరణం.. పెట్టుబడులకు స్వర్గధామ మార్గాలపై ఇన్వెస్టర్ల వెతుకులాట.. అని...
3,314 కరోనా కేసులు.. 66 మరణాలు
December 27, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,314 కరోనా కేసులు, 66 మరణాలు నమ...
ఆ దేశంలో మూడోసారి లాక్డౌన్
December 27, 2020జెరుసలెం: మరోసారి విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్లో మూడోసారి లాక్డౌన్ విధించారు. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో దేశవ్యాప్తంగా మరోసారి కఠినంగా లాక్డౌన్ అమలు ...
నకిలీ కరోనా సర్టిఫికెట్ సమర్పించిన బీజేపీ ఎమ్మెల్యేపై కేసు
December 27, 2020లక్నో: కోర్టుకు హాజరు నుంచి తప్పించుకునేందుకు నకిలీ కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ సమర్పించిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. మెన్దావాల్ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ బాగెల్కు వ్యతిరేకంగా ...
కరోనాపై తప్పుడు సమాచారమిచ్చిన బ్రిటన్ ప్రయాణికులు
December 27, 2020న్యూఢిల్లీ : ఇటీవల బ్రిటన్ నుంచి తెలంగాణకు తిరిగి వచ్చిన పలువురు అధికారులతో సహకరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. విమానం దిగిన తర్వాత విమానాశ్రయంలో తెలంగాణ అధికారులు చేపడుతున్న పరీక్షలకు అందరూ సహకర...
ఆ ఫార్ములా పట్టేశాం.. మా వ్యాక్సిన్ 100 శాతం సురక్షితం!
December 27, 2020లండన్: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు తాము తయారు చేసిన వ్యాక్సిన్ 100 శాతం సురక్షితమని ప్రకటించారు బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్కల్ సోరియోట్. వ్యాక్సిన్ సామర్థ్యాన్ని ...
ప్రియురాలిని వేధించిన ప్రియుడికి జైలు శిక్ష
December 27, 2020లండన్: కరోనా వల్ల విధించిన లాక్డౌన్ కాలంలో నెలలపాటు ప్రియురాలిని వేధించి హింసించిన ప్రియుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. బ్రిటన్కు చెందిన 31 ఏండ్ల సెరెన్కు 24 ఏండ్ల పాల్ రాబర్ట్ మోర్గాన్ రి...
ఇండియాలో తొలి వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్దే!
December 27, 2020న్యూఢిల్లీ: ఇండియాలో తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్దే కావచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే దీని కోసం ప్రస్తుతం యూకే వైపు చూస్తోంది ఇండియా. వచ్చే వారం ఈ వ్యాక్సిన్కు యూకే ...
ఆరు నెలల్లో అతితక్కువ కరోనా కేసులు
December 27, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సెప్టెంబర్లో లక్షకు చేరువైన పాజిటివ్ కేసులు ఇప్పుడు 19 వేల దిగువకు పడిపోయాయి. గత ఆరు నెలల్లో ఇంత తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
వ్యాక్సిన్ ముందు..వ్యాక్సిన్ తర్వాత
December 27, 2020తొలుత వేసేది ప్రభుత్వ,ప్రైవేటు దవాఖాన వైద్యులు,సిబ్బందికేమూడు భాగాలుగా విభజించి ప్రత్యేక శిక్షణ మూడు జిల్లాల్లో సంక్రాంతి తర్వాతే టీకా !సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: కరోనా కట...
డిజిటల్ చెల్లింపుల దిశగా భారత్ పరివర్తన
December 27, 2020న్యూఢిల్లీ: నూతన టెక్నాలజీల రాకతోపాటు 1990వ దశకంలో బ్యాంకింగ్ రంగంలో మొదలైన సంస్కరణలతో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దిశగా భారత్ శరవేగంగా పరివర్తన చెందుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం భారత్ మరింత ...
మహారాష్ట్రలో ఒక్క రోజే 60 మంది మృతి
December 26, 2020ముంబై: మహారాష్ట్రలో కొత్తగా 2,854 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. శనివారం 1,526 మంది డిశ్చార్జ్ అయ్యారని, మరో 60 మంది చనిపోయారని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్...
అతి అన్నింటా చెడ్డదే.. శానిటైజర్లు అయినా..!
December 26, 2020కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్ల వాడకం ఎంతో పెరిగింది. వాలెట్, మొబైల్, కీలను వైరస్ కోసం శుభపరచడం ఇప్పుడు నిత్యకృత్యంగా మారింది. పనుల కోసం లేదా ఆఫీసుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయల...
మహారాష్ట్రలో ఆగని కరోనా మరణ మృదంగం
December 26, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణ మృదంగం కొనసాగుతున్నది. ప్రతి రోజు 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2,...
బాలికల జీవితాలు బుగ్గి చేస్తున్న కరోనా
December 26, 2020న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి బాలికల జీవితాలను కూడా బుగ్గిపాలు చేస్తున్నది. బలవంతపు బాల్య వివాహాలకు పురికొల్పుతున్నది. ‘గ్లోబల్ గర్ల్హుడ్ ర...
ఫ్యాన్స్ ఇంటికి రావద్దన్న సల్లూభాయ్
December 26, 2020ముంబై: బాలీవుడ్ నటుడు.. కండల వీరుడిగా పేరొందిన సల్మాన్ ఖాన్ ఆదివారం తన ఇంటికి రావొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఆదివారంతో సల్మాన్ఖాన్ 55వ వసంతంలో అడుగు పెట్టనున్నారు. ప్రతియేటా సల్మాన్ఖా...
2021 లో వీటిపై కూడా దృష్టిపెట్టాలి: డబ్ల్యూహెచ్ఓ
December 26, 2020కరోనా వైరస మహమ్మారికి నేపథ్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలతో 2020 సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నది. అయితే, వ్యాక్సిన్ రావడంతో కరోనా వైరస్ మహమ్మారి పీడ విరగడైనట్లుగా భావించొద్దు. ఇది రాబోయే సంవత్సరంలో కూ...
ఏపీలో కొత్తగా 282 కరోనా కేసులు
December 26, 2020అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 442 మంది కోలుకున్నారు. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,80,7...
26 జనవరి పరేడ్కు వచ్చిన 150 మంది సైనికులకు కరోనా
December 26, 2020న్యూఢిల్లీ : జనవరి 26 న అంగరంగ వైభవంగా నిర్వహించే భారత గణతంత్ర దినోత్సవం ఈసారి సాదాసీదాగా పూర్తిచేయనున్నారు. ఇప్పటికే పరేడ్లో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన 150 మంది సైనికులు కొవిడ్-19 పాజిటివ్గా...
జనవరి 3 నుంచి పూరి జగన్నాథస్వామి దర్శనం..
December 26, 2020పూరి : కరోనా నేపథ్యంలో తొమ్మిది నెలలుగా మూతపడిన పూరి జగన్నాథస్వామి ఆలయం ఇటీవల తెరచుకుంది. శనివారం ఉదయం నుంచి స్థానిక భక్తులను మాత్రమే ఆలయ దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. ఈ నెల 31 వరకు వార్డు...
కరోనాను జయించిన మంత్రి పువ్వాడ
December 26, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అజయ్ కుమార్ కరోనాను సమర్ధవంతంగా జయించారు. ఈనెల 14వ తేదీన నిర్వహించిన కొవిడ్ టెస్టులో ఆయనకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ...
కోవిడ్ టీకా తీసుకున్న సౌదీ అరేబియా ప్రిన్స్
December 26, 2020హైదరాబాద్: సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కోవిడ్19 టీకా తీసుకున్నారు. శుక్రవారం ఆయన టీకా తీసుకున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. కోవిడ్ టీకా తీసుకున్న ప్ర...
ఫ్రాన్స్లో కొత్త రకం కరోనా కేసు నమోదు
December 26, 2020హైదరాబాద్: ఫ్రాన్స్లో కొత్త రకం కరోనా కేసు నమోదు అయ్యింది. బ్రిటన్లో గుర్తించిన వేరియంట్ ఫ్రాన్స్లో కనిపించినట్లు అధికారులు ద్రువీకరించారు. టూర్స్ పట్టణంలోని తమ పౌరుడికే ఆ వైరస్ సో...
2028 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా
December 26, 2020లండన్: ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాదే. అయితే అగ్రరాజ్యాన్ని డ్రాగన్ దేశం దాటి వేయనున్నది. 2028లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా నిలుస్తుందని సెంటర్ ఫర్ ...
మోడెర్నా టీకాతో తీవ్ర అలర్జీ.. డాక్టర్ ఫిర్యాదు
December 26, 2020బోస్టన్: మోడెర్నా టీకా తీసుకున్న అమెరికా డాక్టర్కు తీవ్ర అలర్జీ వచ్చింది. బోస్టన్కు చెందిన డాక్టర్ హుస్సేన్ సద్రాదేకు టీకా తీసుకున్న కొన్ని క్షణాల్లోనే అలర్జీ లక్షణాలు కనిపించాయి. ...
2020లో ప్రతి ఇంట పరిచయమైనవి ఇవే..
December 26, 2020కషాయం, గ్రీన్ టీ, వేడి నీళ్లు, మాస్కులు, శానిటైజర్లు ప్రతి ఏడాదికి ఓ ప్రత్యేకత ఉంటుంది.. కానీ 2020 సంవత్సరం కొన్ని తరాల వరకు గుర్తుండి ...
దేశంలో కొత్తగా 22,272 కరోనా కేసులు
December 26, 2020న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,272 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,69,118కు పెర...
యూకే నుంచి వచ్చిన పది మందికి కరోనా
December 26, 2020బెంగళూరు : గత నెల 25 తర్వాత యూకే నుంచి తిరిగి వచ్చిన పది మంది ప్రయాణికులు ఇప్పటి వరకు కొవిడ్ పాజిటివ్గా పరీక్షించారని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. పద...
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు
December 26, 2020స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులురికార్డుస్థాయిలో హుండీ ఆదాయం 4.3 కోట్లుహైదరాబాద్, నమస్తే తెలంగాణ: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప...
మీరు బ్రిటన్ నుంచి వచ్చారా.. డయల్ 040- 24651119
December 26, 20209154170960కు వాట్సాప్ చేయండిఇప్పటికి 926 మందికి పరీక్షలు.. 16 మందికి పాజిటివ్ సీసీఎంబీ నివేదిక వచ్చాకే కొత్త వైరస్పై స్పష్టతవైద్య...
వచ్చే ఏడాదిపైనే ఆటో ఆశలు
December 26, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా పాతాళానికి పడిపోయిన ఆటోమొబైల్ రంగం వచ్చే ఏడాదిపై గంపెడు ఆశలు పెట్టుకున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బలమైన వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని నోమురా రిసర్చ్ ఇనిస్ట...
కొవిడ్ డబ్ల్యూహెచ్వో మొబైల్ యాప్ ఆవిష్కరణ.. అయితే?!
December 25, 2020న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళిని వణికిస్తున్న విశ్వమారి ‘కరోనా’ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తున్న సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ...
3,431 కరోనా కేసులు.. 71 మరణాలు
December 25, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందలోపు మరణాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,431 కరోనా కేసులు, 71 మరణ...
కరోనాకు చెక్.. ధారవిలో కొత్త కేసులు నిల్
December 25, 2020ముంబై : ఆసియాలో అత్యంత పెద్ద మురికివాడగా పేరొందిన ధారవిలో కరోనా అదుపులోకి వచ్చింది. దేశంలో కరోనా ఉధృతి ప్రారంభమైన నాటి నుంచి మొట్టమొదటిసారి ఇక్కడ శుక్రవారం కొత్తగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమ...
ముంబై ధారవిలో.. జీరో కరోనా కేసులు
December 25, 2020ముంబై: ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవి మరోసారి వార్తల్లో నిలిచింది. గత 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటి నుంచి...
కొత్త రకం వైరస్తో ఆందోళన చెందొద్దు: శ్రీనివాసరావు
December 25, 2020హైదరాబాద్: కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ విధానం అవలంభిస్తున...
యూకే స్ట్రెయిన్ కంటే ఆ వైరసే ప్రమాదకరమా..?
December 25, 2020దక్షిణాఫ్రికా కొవిడ్ రకం డేంజర్ అన్న బ్రిటన్ ఆరోగ్య మంత్రిబ్రిటన్ మంత్రి ఆరోపణలకు రుజువులు లేవన్న దక్షిణాఫ్రికా మంత్రి...
ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు
December 25, 2020అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 355 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 354 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదే...
పీఎం కేర్స్.. ఆర్టీఐ పరిధిలోకి రాదు
December 25, 2020హైదరాబాద్: పీఎం కేర్స్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ పీఎం కేర్స్ ఆర్టీఐ పరిధిలోకి రాదు అని కూడా క్లారిటీ ఇచ్చింది. పీఎం కేర్స్కు ప్రైవే...
యూకే నుంచి వచ్చిన 10 మందికి కరోనా
December 25, 2020బెంగళూరు: ఇటీవల యునైటెడ్ కింగడమ్ (యూకే) నుంచి కర్ణాటకకు వచ్చిన 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. అయితే, వారిలో ఉన్నది యూకేలో ప్రస్తుత...
బ్రిటన్లో ఆరు లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్
December 25, 2020లండన్ : అమెరికా, జపాన్కు చెందిన ఔషధ దిగ్గజ కంపెనీలు ఫైజర్, బయో ఎంటెక్ కంపెనీలు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ను ఆరు లక్షల మంది యూకే పౌరులకు వేసినట్లు ఆరోగ్యశాఖ త...
దేశంలో కొత్తగా 23 వేల కరోనా కేసులు
December 25, 2020న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 23,068 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,46,846కు చేరింది. ఇందులో 2,81,919 యాక్టివ్ కేసులు ఉండగా, 97,17,834 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్...
తెలంగాణలో కొత్తగా 518 కరోనా కేసులు
December 25, 2020హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 518 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో కేసుల సంఖ్య 2,84,074కు పెరిగింది. కొత్తగా 491 మంది మహమ్మారి నుంచ...
రాష్ట్రానికి కొత్త కరోనా రాలేదు
December 25, 2020బ్రిటన్ ప్రయాణికుల్లో ఏడుగురికి పాజిటివ్కొత్త రకం వైరస్ సోకినట్టు నిర్ధారణ కాలేదుఇప్పటివరకు 846 మందికి పరీక్షలు పూర్తివ్యాక్సినేషన్కు...
పదికి పచ్చజెండా
December 25, 2020సీజన్ ఐపీఎల్లోరెండు కొత్త జట్లు ఒలింపిక్స్లో క్రికెట్ కోసం ఐసీసీకి మద్దతు దేశవాళీ క్రికెటర్లకు కొవిడ్-19 పరిహారంబీసీసీఐ ఏజ...
ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు
December 24, 2020అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 357 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 355 మంది కోలుకున్నారు. నలుగురు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 8,80,075 కోవిడ్-1...
నాగపూర్ వ్యక్తికి కొత్త రకం కరోనా!
December 24, 2020ముంబై: బ్రిటన్ నుంచి వచ్చిన నాగపూర్ వ్యక్తికి కొత్త రకం కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన 28 ఏండ్ల వ్యక్తి నవంబర్ 29న బ్రిటన్ నుంచి విమానంలో వచ్చారు. ఎయిర్...
రాత్రి పూట కర్ఫ్యూ లేదు.. కర్ణాటక ప్రభుత్వం యూటర్న్
December 24, 2020బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం ఒక్క రోజులోనే రాత్రి పూట కర్ఫ్యూపై యూటర్న్ తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలను గురువారం ఉపసంహరించుకుంది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత టెక్నికల్ అడ్వైజర...
బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా.. అధికారుల కళ్లగప్పి రైలులో ఏపీకి
December 24, 2020అమరావతి: బ్రిటన్ నుంచి విమానంలో సోమవారం ఢిల్లీకి చేరిన ఒక మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడ క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అయితే అధికారుల కళ్లగప్పిన ఆమె, తన కోసం వచ్చిన కుమారు...
ఢిల్లీలో ఒక శాతానికన్నా తక్కువగా కరోనా పాజిటివిటి రేటు : సత్యేంద్ర జైన్
December 24, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం కరోనా పాజిటివి రేటు ఒక శాతానికన్నా తక్కువగా ఉందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ గురువ...
ఒలింపిక్ అథ్లెట్లు, కోచ్లను టీకా ప్రాధాన్య జాబితాలో చేర్చండి..
December 24, 2020న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జపాన్లో జరిగే ఒలింపిక్స్కు వెళ్లే అథ్లెట్లు, కోచ్లు, సహాయక సిబ్బందిని సైతం కొవిడ్ వ్యాక్సిన్ ప్రాధాన్య జాబితాలో చేర్చాలని పార్లమెంటరీ ప్య...
కరోనా లక్షణాలున్న వ్యక్తి విధులకు.. వైరస్ సోకి ఏడుగురు మృతి
December 24, 2020వాషింగ్టన్: కరోనా లక్షణాలున్న ఒక వ్యక్తి కార్యాలయంలో విధులకు హాజరయ్యాడు. దీంతో ఆఫీస్లోని కొందరికి వైరస్ సోకడంతో ఏడుగురు మరణించారు. క్వారంటైన్లో ఉన్న సుమారు 300 మంది ప్రాణ భయంతో హడలిపోతున్నారు. ...
కొత్త రకం కరోనా వైరస్ అలా బయటపడింది!
December 24, 2020లండన్: కరోనా వైరస్కు వ్యాక్సిన్లు వచ్చాయన్న ఆనందం కన్నా.. బ్రిటన్లో బయటపడిన కొత్త రకం కరోనా వైరస్ ఆందోళనే ఎక్కువైంది. ఈ కొత్త మ్యుటేషన్.. అంతకుముందు వైరస్ కంటే శరవేగంగా వ్యా...
2020లో వాయిదా పడిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇవే
December 24, 20202020 కోసం చాలా మంది స్పోర్ట్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ ఏడాది కొన్ని మెగా టోర్నీలు జరగనుండటంతో తమకు పండగే అని అనుకున్నారు. అయితే కరోనా వాళ్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ మహమ్మారి...
సిడ్నీలో కరోనా టెన్షన్.. మెల్బోర్న్లోనే 3వ టెస్ట్ !
December 24, 2020హైదరాబాద్: ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్నాయి. సిడ్నీలో ఆ టెన్షన్ మరీ ఎక్కువగా ఉంది. అయితే భారత్తో జరగాల్సిన మూడవ టెస్టుకు వేదిక అయిన సిడ్నీలో మ్యాచ్ జరుగుతుందో లే...
బ్రిటన్ ప్రయాణికుల్లో 22 మందికి కరోనా పాజిటివ్
December 24, 2020న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన ప్రయాణికుల్లో 22 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఢిల్లీలో 11 మంది, అమృత్సర్లో 8 మంది, కోల...
కొత్తగా 24,712 కరోనా పాజిటివ్ కేసులు
December 24, 2020హైదరాబాద్: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 24,712 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి కన్నా మూడు శాతం అధికంగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 29,791 మంది వైరస్ నుంచి కోలుకున్నారు....
అమెరికాలో పది లక్షల మందికి కొవిడ్ టీకా
December 24, 2020వాషింగ్టన్ : అమెరికాలో ఇప్పటి వరకు పది లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫ...
నిమ్స్లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం
December 24, 2020హైదరాబాద్ : బ్రిటన్లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గడిచిన రోజుల్లో బ్రిటన్ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రానికి చేరుకోగా.....
కరోనా టీకాపై ముస్లింలకు యూఏఈ ఫత్వా కౌన్సిల్ సూచన
December 24, 2020దుబాయ్ : ముస్లింలు కరోనా టీకా వేసుకోవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన అత్యున్నత ఇస్లామిక్ సంస్థ యూఏఈ ఫత్వా కౌన్సిల్ సమ్మతించింది. పోర్క్ (పంది మాంసం) నుంచి తీసిన జెలటిన్ (ఒక రకమైన ప్...
3,913 కరోనా కేసులు.. 93 మరణాలు
December 23, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందలోపు మరణాలు వెలుగుచూస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 3,913 కరోనా కేసులు, 93 మరణాలు...
మోడర్నా వ్యాక్సిన్ను కెనడా ఆమోదం
December 23, 2020ఒట్టావా : మోడర్నా సంస్థ తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ను కెనడా బుధవారం ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిసెంబర్ చివరినాటికి 1,68,000 మోతాదుల పంపిణీకి మార్గం ...
దేశంలో 51 శాతం పెరగనున్న ఇళ్ల అమ్మకాలు!
December 23, 2020న్యూఢిల్లీ: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 51 శాతం మేర పెరగనున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. పండగల సీజన్ కావ...
ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు
December 23, 2020అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 490 మంది కోలుకున్నారు. ముగ్గురు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 8,79,718 కోవిడ్-19 పాజ...
రజనీకాంత్ 'అన్నాత్తె' టీంలో 8 మందికి పాజిటివ్
December 23, 2020తమిళసూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అన్నాత్తె' . శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటోండగా కరోనా కలకలం...
కరోనా సోకిన బ్రిటన్ ప్రయాణికుల్లో సగం మందిలో కొత్త రకం వైరస్?
December 23, 2020న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి భారత్కు వచ్చిన విమాన ప్రయాణికుల్లో పలువురికి కరోనా సోకగా వీరిలో సగం మందిలో కొత్త రకం వైరస్ జాడ ఉండవచ్చని జన్యు నిఫుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం బ్రిటన్ ...
మోదీజీ.. ఇండియాలో వ్యాక్సినేషన్ ఎప్పుడు ?
December 23, 2020హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని దేశాలు ఇప్పటికే మొదలుపెట్టాయి. అమెరికా, బ్రిటన్, చైనా రష్యా దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ప్ర...
నైట్ కర్ఫ్యూ విధించేందుకు కలెక్టర్లకు అనుమతి
December 23, 2020ముంబై: దేశంలో కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. అయితే ఇంతలోనే యూకేలో కరోనా మహమ్మారి కొత్త రూపు సంతరించుకుని విస్తరిస్తుండటం, యూకే నుంచి మన దేశానికి వచ్చిన పలువురికి...
వేలాదిగా స్తంభించిన ట్రక్కులు.. పోలీసులతో డ్రైవర్ల ఘర్షణ
December 23, 2020హైదరాబాద్: బ్రిటన్, ఫ్రాన్స్ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నది. కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ తన సరిహద్దులను మూసివేసింది. ద...
ప్రముఖ కవి, కార్యకర్త సుగతకుమారి కన్నుమూత
December 23, 2020తిరువనంతపురం : ప్రముఖ కవి, రచయిత, పర్యావరణవేత్త సుగతకుమారి(86) కన్నుమూశారు. కొవిడ్ -19 సంబంధిత సమస్యల కారణంగా తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో బుధవారం ఉదయం 10.52 గంటలకు ఆమె తుదిశ్వా...
తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు
December 23, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,82,982కు చేరాయని, తాజాగా 573 మ...
వ్యాక్సిన్ తీసుకున్న అమెరికా అంటువ్యాధుల నిపుణుడు
December 23, 2020వాష్టింగన్ : యునైటెడ్ స్టేట్స్ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసితో పాటు ఇతర సీనియర్ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు లైవ్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్...
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్కు కరోనా
December 23, 2020హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో డా...
600 డాలర్లు కాదు.. ఒక్కొక్కరికి 2వేల డాలర్లు ఇవ్వండి
December 23, 2020హైదరాబాద్: అమెరికా ఉభయసభల్లో 900 బిలియన్ డాలర్ల కోవిడ్ ప్యాకేజీ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కరోనాతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న అమెరికన్లకు ప్రతి ఒక్కరికి 600 డాలర్లు ఇవ్వ...
దేశంలో కొత్తగా 23,950 కరోనా కేసులు
December 23, 2020న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 23,950 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మంగళవారం కేసుల సంఖ్య తగ్గగా.. బుధవారం...
అంటార్కిటికాలో పెరుగుతున్న కరోనా కేసులు
December 23, 2020శాంటియాగో: మహమ్మారి చివరకు భూమిపై ప్రతి ఖండానికి చేరుకుంది. అంటార్కిటికాలోని రెండు సైనిక స్థావరాల వద్దకు వెళ్లిన నావికాదళ ఓడలో ఉన్న కనీసం 58 మంది కొత్త కరోనా వైరస్ కోస...
భూటాన్లో నేటి నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్
December 23, 2020హైదరాబాద్: భూటాన్లో మరోమారు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో నేటి నుంచి వారం రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. కరోనా మహమ్మారి విస్తరణను నిలువరించడానికే ఈ...
శబరిమలలో నేటి నుంచి వర్చువల్ క్యూ బుకింగ్స్
December 22, 2020తిరువనంతపురం: అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి శబరిమల భక్తుల కోసం వర్చువల్ క్యూ బుకింగ్ ప్రారంభించేందుకు ట్రావెన్కోర్ దేవసోం బోర్డు నిర్ణయించింది. అయితే, ఆలయాన్న...
ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు
December 22, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 402 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 412 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,79,339 కోవిడ్-19 పాజిటివ్ కేసులు...
ఇకపై తెలంగాణాలో కరోనా పరీక్షలు మరింత చవక
December 22, 2020హైదరాబాద్ : తెలంగాణలోని ప్రైవేటు ల్యాబ్ల్లో నిర్వహించే కరోనా పరీక్షల ధరలను మరోసారి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కొవిడ్ నిర్ధారణకు ప్రైవేటు ల్యాబ్లో చేసే ఆర్టీపీసీఆర్ పరీక...
క్రికెట్ ఆడేందుకు టైం లేదు కానీ, తెల్లారేవరకు పబ్లోనే!
December 22, 2020ముంబై: ముంబై ఎయిర్పోర్టుకు సమీపంలోని డ్రాగ్ఆన్ఫ్లై క్లబ్పై ఆకస్మిక దాడి చేసిన పోలీసులు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, బాలీవుడ్ సెలబ్రిటీ సుసానే ఖాన్ తదితరులను అరెస్ట్ చేసిన ...
డబ్ల్యూహెచ్వో విచారణకు సిద్ధం.. వుహాన్ ల్యాబ్ ప్రొఫెసర్
December 22, 2020హైదరాబాద్: నోవెల్ కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంకా గడగడలాడిస్తూనే ఉన్నది. అయితే ఆ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో ఉన్న ఓ వైరాలజీ ల్యాబ్ నుంచి బయటపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ...
యూఎస్లో 24 గంటల్లో 4 లక్షల కొత్త కేసులు
December 22, 2020న్యూఢిల్లీ : బ్రిటన్లో కొవిడ్ కొత్త ఉత్పరివర్తనం చెందడంతో.. 70% వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. ఆ దేశం నుంచి వ...
ఆ కొత్త రకం కరోనాతో మనకు ముప్పేం లేదు: కేంద్రం
December 22, 2020న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఉత్పరివర్తనం చెంది (కొత్తరూపు సంతరించుకుని) వేగంగా విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్తో మనకు ముప్పేమీ లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ...
రోహిత్ శర్మ సేఫ్..ఆందోళన అక్కర్లేదు!
December 22, 2020సిడ్నీ: టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ సిడ్నీలోని రెండు గదుల అపార్ట్మెంట్లో కఠిన నిబంధనల మధ్య క్వారంటైన్లో ఉన్నాడు. సిడ్నీలో కొత్తగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన ...
టర్కీలో 4,600 మంది క్వారంటైన్
December 22, 2020అంకారా : బ్రిటన్, దక్షిణాఫ్రికాలలో కొత్త రకం కరోనా కేసులు వెలుగుచూడడం కలవరపెడుతున్నది. ముందటి కంటే మరింత వేగంగా వ్యాపిస్తూ కొత్త సవాళ్లు విసురుతున్నది. ఈ క్రమంలో ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇ...
గర్భిణులకు కరోనా వ్యాక్సిన్ ఇస్తారా? ఇవ్వరా?
December 22, 2020లండన్: కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసింది.. ఇప్పటికే అమెరికా, బ్రిటన్లాంటి దేశాల్లో సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఇప్పటికే ఓ సమాధానం లేని ప్రశ్న వేధిస్...
యూకే నుంచి రాష్ర్టానికి 358 మంది
December 22, 2020హైదరాబాద్ : బ్రిటన్, దక్షిణాఫ్రికాలలో కొత్త రకం కరోనా కేసులు వెలుగుచూడడం కలవరపెడుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నిన్న యూకే నుంచి ఏడుగురు ప్రయా...
రకుల్ప్రీత్సింగ్ కు కరోనా పాజిటివ్
December 22, 2020టాలీవుడ్ హీరోయిన్ రకుల్ప్రీత్సింగ్ కరోనా బారిన పడింది. తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని ఇన్ స్టాగ్రామ్ పోస్టు ద్వారా తెలిపింది. కోవిడ్-19 పాజిటివ్ గా తేలిందని ప్రతీ ఒక్కరికి తెల...
యూకే నుంచి వచ్చిన ఎనిమిది మందికి పాజిటివ్
December 22, 2020న్యూఢిల్లీ : యూకేలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. దేశానికి వచ్చిన ప్రయాణికులు, సిబ్బందిలో ఎనిమిది మంది వ...
దేశంలో 3 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
December 22, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతూ.. వైరస్ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్...
ఆ దేశంలో ఏప్రిల్ తర్వాత తొలి కరోనా కేసు నమోదు
December 22, 2020కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత కొన్ని దేశాలు దానికి దాసోహమంటే.. మరికొన్ని మాత్రం దీనిని సమర్థంగా అడ్డుకున్నాయి. అలాంటి దేశాల్లో తైవాన్ ఒకటి. మొదట్లోనే కరోనాను అడ్డుకునేందుకు ఈ దేశం త...
అదుపులోనే కొత్త రకం కరోనా: డబ్ల్యూహెచ్వో
December 22, 2020హైదరాబాద్: బ్రిటన్లో బెంబేలెత్తిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ అదుపులోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలతో ఆ వైరస్ దూకుడును అడ్డుకోవచ్చు అ...
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. తొలిసారిగా 20వేల దిగువకు
December 22, 2020న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19,556 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూలై 2 తర్వాత ఈ స్థాయిలో తక్కువగా కేసులు...
మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ
December 22, 2020ముంబై : యూకేలో కరోనా వైరస్ కొత్త జాతి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజు ర...
97.12 శాతానికి చేరిన రికవరీ రేటు
December 22, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఆదివారం కొత్త కేసుల కన్నా డిశ్చార్జిలు దాదాపు రెట్టింపు నమోదయ...
కరోనా 2.0
December 22, 2020బ్రిటన్లో కొవిడ్ కొత్త ఉత్పరివర్తనం.. 70% వేగంగా వ్యాపిస్తున్న వైరస్అప్రమత...
కరోనాతో 222 రోజులు దవాఖానలోనే..!
December 21, 2020లండన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గజగజ వణికించింది. ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. చాలామంది దవాఖానపాలయ్యారు. అయితే, కొవిడ్ దీర్ఘకాలిక లక్షణాలున్నవారుకూడా ఒక నెలకంటే ఎక్కువ దవాఖానలో చికిత్స పొందలేద...
మనీ లాండరింగ్ కేరాఫ్ లండన్ లగ్జరీ ఇళ్లు
December 21, 2020లండన్: మనీ లాండరింగ్కు కేరాఫ్గా మారాయి లండన్లోని లగ్జరీ ఇళ్లు. అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దేశవిదేశాల్లోని అక్రమ సంపాదనతో నిండిపోతోంది. తాజాగా ఈ రిస్క్ మరింత పెరిగినట్లు య...
యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం
December 21, 2020న్యూఢిల్లీ: బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. యూకే నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ ...
వ్యాక్సిన్ను జయించాలంటే కరోనాకు ఏళ్లు పడుతుంది: సైంటిస్టులు
December 21, 2020న్యూయార్క్: బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ వచ్చిందన్న వార్తలపై ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. క్రమంగా ఒక్కో వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తున్నా.. ఈ కొత్త రకం వైరస్ను అవి సమ...
కొత్త రకం కరోనా వైరస్ ఏమిటి? అది ఎంత ప్రమాదకరం?
December 21, 2020ఒకవైపు వరుస వ్యాక్సిన్లు.. మరోవైపు కరోనా వైరస్ శాంతిస్తోందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న వేళ బ్రిటన్లో వెలుగు చూసిన ఓ కొత్త రకం కరోనా వైరస్ మళ్లీ వణుకు పుట్టిస్తోంది. దీనివల్ల బ్రి...
అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసిన సౌదీ
December 21, 2020రియాద్ : యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో కొత్త కరోనా వైరస్ కొత్త వేరియంట్ను కొనుగొన్న నేపథ్యంలో సౌదీ అరేబియా సరిహద్దులను మూసివేయడంతో పాటు అంతర్జాతీ విమానాలపై వారం రోజ...
రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
December 21, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24గంటల్లో 316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. తా...
కరోనా కొత్త వేరియంట్.. యూకే విమానాలపై కెనడా బ్యాన్
December 21, 2020టొరంటో : దక్షిణ ఇంగ్లాండ్లో కరోనా కొత్త రూపు దాల్చడంతో పాటు వేగంగా వ్యాపిస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యగా పలు దేశాలు ఇప్పటికే యూకే నుంచి వచ్చే విమానాలపై బ్యాన్ విధిం...
దేశంలో వచ్చేనెలలో కరోనా టీకా!
December 21, 2020న్యూఢిల్లీ: దేశ ప్రజలకు వచ్చే నెలలో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. వచ్చేనెలలో ఏ దశలోన...
టీకా తో మొసలిలా మారొచ్చు!
December 21, 2020బ్రసీలియా: ‘కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మీరు మొసలిలా మారిపోవచ్చు.. ఆడవాళ్లకు గడ్డం మొలవచ్చు’ అంటూ బ్రెజిల్ దేశాధ్యక్షుడు బొల్సొనారో విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఫైజర్ టీకాను తీసుకుంటే....
తొలివిడుతలోనే పోలీసులకూ ..
December 21, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఇవ్వనున్న కరోనా టీకాలు ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన పోలీసు సిబ్బందికి తొలివిడుత నుంచే డోస్లు ఇప్పించేలా అధికారులు కసరత్తు చేసినట్టు తెలిసింది. ...
100 రోజుల్లో వ్యాక్సినేషన్!
December 21, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కొవిడ్ టీకాలు రాష్ర్టానికి వచ్చిన తర్వాత వంద రోజుల్లో పంపిణీ పూర్తిచేసేలా అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా రాష్...
తుదిదశకు కొవాగ్జిన్ ట్రయల్స్
December 21, 2020హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొవాగ్జిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ తుదిదశకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 12 ప్రధాన నగరాల్లో ఈ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నిమ్స్లో ఇ...
పసిడి దారెటు
December 21, 2020రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న పసిడి ధరలకు బ్రేకులు పడుతున్నాయా? అవుననే అంటున్నాయి బులియన్ వర్గాలు. నూతన సంవత్సరంలో అతి విలువైన లోహాల ధరలు 8 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయని చెప్తున్...
ఢిల్లీలో 6.17 లక్షలు దాటిన కరోనా కేసులు
December 20, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 6.17 లక్షలు దాటింది. మరణాల సంఖ్య పది వేలకుపైగా ఉన్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 1,091 కరోనా కేసులు, 26 మరణాలు నమోదయ్యాయి. ...
లండన్లో పతంజలి 'కరోనిల్'.. అనుమతిలేదంటున్న ఎంహెచ్ఆర్ఏ
December 20, 2020న్యూఢిల్లీ : పతంజలి సంస్థ తయారుచేసిన 'కరోనిల్' లండన్లో ప్రత్యక్షమయ్యాయి. పతంజలికి చెందిన స్వాసరి-కరోనిల్ కిట్లను లండన్లోని వివిధప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లో విక్రయిస్తున్నట్లు బీబీసీ తెలిప...
ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు
December 20, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 438 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 589 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,78,723 కోవిడ్-19 పాజిటివ్ కేసులు ...
భారత్,ఆస్ట్రేలియా టెస్టు వేదిక మార్చే ప్రసక్తే లేదు:సీఏ
December 20, 2020మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) స్పష్టం చేసింది. సిడ్నీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండట...
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకొని స్పృహ తప్పింది.. వీడియో
December 20, 2020వాషింగ్టన్: అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా టెన్నెస్సీలోని చాటానూగా హాస్పిటల్లో ఫైజర్-బయోఎన్టెక్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ నర్సు.. మీడియాలో మాట్లాడుతూ ...
రైల్వేలో 30వేల మందికి కరోనా
December 20, 2020న్యూఢిల్లీ : గత తొమ్మిది నెలల్లో కొవిడ్ రైల్వేలో 30వేల మంది సిబ్బందికి కరోనా మహమ్మారి సోకిందని, ఇందులో 700 మంది ఫ్రంట్లైన్ కార్మికులను కోల్పోయిందని మంత్రిత్వశాఖ వర్...
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ లేనట్లే!
December 20, 2020న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉండకపోవచ్చని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ వచ్చినా.. అది మొదటి వేవ్ స్థాయిలో ఉండదని కూడా వాళ్లు తేల్చి చెబుతున్నారు. ప్రస్త...
వచ్చే ఆరు నెలలు మాస్కులు తప్పనిసరి
December 20, 2020ముంబై: మహారాష్ట్రలో వచ్చే ఆరు నెలల పాటు మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. నిజానికి రాత్రి పూట కర్ఫ్యూ లేదా లాక్డౌన్లు విధించాల...
కృతిసనన్కు కరోనా నెగెటివ్..!
December 20, 2020మహేష్ సరసన 1 నేనొక్కడినే చిత్రంలో నటించిన కృతి సనన్ ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ అనే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ప్లాఫ్ కావడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ స్టార్ హీరోల...
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి కరోనా
December 20, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యి...
దేశంలో కొత్తగా 26 వేల కరోనా కేసులు
December 20, 2020న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 26,624 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 31,223కు చేరింది. ఇందులో 95,80,402 మంది కోలుకోగా, 3,05,344 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,45,47...
రాష్ట్రంలో కొత్తగా 592 కరోనా కేసులు
December 20, 2020హైదరాబాద్ : గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 592 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,81,414కు చేరాయి. కొత్తగా 643 మంది కో...
3,940 కరోనా కేసులు... 74 మరణాలు
December 19, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందలోపు మరణాలు వెలుగుచూస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,940 కరోనా కేసులు, 74 మరణాల...
అనాలోచిత లాక్డౌన్ వల్లే అనర్థం: రాహుల్గాంధీ
December 19, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కోటి మార్కును దాటడానికి కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలే కారణమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రణాళిక లేని లాక్డౌన్తో కరోనాపై యుద్ధంలో ...
ఏపీలో కొత్తగా 479 కరోనా కేసులు
December 19, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 479 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 497 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,78,285 కొవిడ్-19 పాజిటివ్ కేసులు...
ఈ నెల 21న బైడెన్ దంపతులకు కొవిడ్ టీకా
December 19, 2020వాషింగ్టన్: ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ దంపతులు ఈ నెల 21న కొవిడ్ టీకా తీసుకోనున్నారు. బైడెన్ దంపతులు వచ్చే సోమవారం డె...
21న జేఎన్యూ పునఃప్రారంభం
December 19, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి విద్యార్థుల కోసం యూనివర్సిటీని పునఃప్రారంభించనున్నట్లు జేఎ...
చైనాపై అమెరికా విదేశాంగ మంత్రి విమర్శలు
December 19, 2020వాషింగ్టన్ : కొవిడ్-19 వైరస్ పుట్టుక, వ్యాప్తిని గుర్తించేందుకు వరల్డ్ హెల్డ్ ఆర్గనైజేషన్ దర్యాప్తును చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) అట్టుకుంటుందని అమెరికా విద...
కోవిడ్ టీకా తీసుకుంటే మొసలిలా మారిపోతారు..
December 19, 2020హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మీరు మొసళ్లలా మారిపోవచ్చు.. ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలూ ఉన్నాయి. బ్రెజిల్ దేశాధ్యక్షుడు జెయిర్ బొల్సనారో ఈ చిత్ర విచిత్ర కామెంట్లు చేశారు. మ...
ఢిల్లీలో కరోనా మూడోదశ ముగిసినట్లే!
December 19, 2020న్యూఢిల్లీ: దేశరాజధానిలో కరోనా మూడోదశ ముగింపునకు వచ్చినట్లే కన్పిస్తున్నదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. తాము రికార్డు స్థాయిలో ప్రతిరోజు 90 వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నా మని చెప్పార...
నా తల్లి, సోదరుడికి కరోనా అని తెలిసి చాలా భయపడ్డాను: రామ్
December 19, 2020కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు సెలబ్రిటీలని సైతం వణికిస్తుంది. ఇప్పటికే కరోనాతో చాలా మంది సెలబ్రిటీలు తుది శ్వాస విడిచారు. కరోనా విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించుకోకక ...
దేశంలో కోటి దాటిన కరోనా కేసులు
December 19, 2020న్యూఢిల్లీ : గడిచిన 24గంటల్లో దేశంలో దేశంలో 25,153 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటి మార్క్ను దాటింది. అమెరికా తర్వాత కోటి...
మెక్సికోలో మళ్లీ లాక్డౌన్
December 19, 2020మిక్సికో సిటీ : కరోనా కేసుల పెరుగుల నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ విధించనున్నట్లు మెక్నికన్ అధికారులు ప్రకటించారు. మెక్సికో చుట్టూ అనవసరమైన కార్యాకలాపాలు నిషేధించి, పా...
కరోనా కాలంలో ముందున్న పోలీసులు
December 19, 2020కన్పించని శత్రువుతో యుద్ధం ..విధి నిర్వహణలోఅసువులుబాసిన 34 మంది సిటీ పోలీసులు పూలతో ఘన నివాళిమృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలి..సీపీ అంజ...
టీకా.. మీ ఇష్టం!
December 19, 2020కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంపై ఎవరికివారే నిర్ణయం తీసుకోవాలిఅయితే.. అందరూ వేసు...
హ్యాండ్బాల్ లీగ్ వాయిదా
December 19, 2020కరోనా వల్ల వచ్చే ఏడాదికి పీహెచ్ఎల్ న్యూఢిల్లీ: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) ఆరంభ సీజన్ కరోనా ప్రభావం కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ...
3,994 కరోనా కేసులు.. 75 మరణాలు
December 18, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వంద లోపు మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,994 కరోనా కేసులు, 75 మరణాలు...
113 రోజులు కరోనాతో పోరాడి కోలుకున్న వృద్ధుడు
December 18, 2020అహ్మదాబాద్: ఒక వృద్ధుడు కరోనాతో సుమారు నాలుగు నెలలపాటు పోరాడారు. చివరకు ఆ మహమ్మారి నుంచి కోలుకున్నారు. శుక్రవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుజరాత్కు చెందిన 59 ఏండ్ల రవీంద్ర పర్మార్కు ఆగస...
ఏపీలో కొత్తగా 458 కరోనా కేసులు
December 18, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 458 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 534 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్ కేస...
కొవిడ్ ఓ ప్రపంచ యుద్ధం.. కార్చిచ్చులా వ్యాపించింది!
December 18, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఓ ప్రపంచ యుద్ధమని, దేశంలో అది కార్చిచ్చులా వ్యాపించిందని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. మార్గదర్శకాలను సరిగా అమలు చేయకపోవడం, స్టాండర్డ్ ఆపరేట...
ప్యాసెంజర్ రైళ్ల రద్దు.. ఇండియన్ రైల్వేస్కు భారీ నష్టం
December 18, 2020న్యూఢిల్లీ: కరోనా కారణంగా ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేయడంతో ఇండియన్ రైల్వేస్కు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఏడాది ఆదాయం ఏకంగా 87 శాతం తగ్గింది. గతేడాది ప్యాసెంజర్ రైళ్ల కారణంగా ఇండియన్ రై...
ఉత్తరాఖండ్ సీఎంకు కరోనా పాజిటివ్
December 18, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ట్వీట్టర్లో శుక్రవారం ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తన...
కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి కాదు: ఆరోగ్య శాఖ
December 18, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ తప్పనిసరి కాదు అని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం మేలని చెప్పింది. గతంలో ఈ వ...
95 లక్షలు దాటిన రికవరీ కేసులు..
December 18, 2020హైదరాబాద్: భారత్లో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా కోవిడ్ రికవరీలు 95 లక్షలు దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ కేసుల...
కొవిడ్ వ్యాక్సినేషన్కు 10 వేల కోట్లు!
December 18, 2020న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరిలో కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు టీకా పంపిణీకి సిద్ధమవుతున్నాయి. కొవిడ్ వ్యాక్సినేషన్కు కే...
కోవిడ్ గర్భిణులకు పుట్టిన శిశువుల్లో యాంటీబాడీలు
December 18, 2020హైదరాబాద్: కరోనా వైరస్ సోకిన గర్భిణులు ప్రసవించిన శిశువుల్లో .. వైరస్కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సింగపూర్కు చెందిన గైనకాలజీ...
మోడెర్నా టీకాకు అమెరికా అత్యవసర అనుమతి
December 18, 2020హైదరాబాద్: నోవెల్ కరోనా వైరస్ నియంత్రణ కోసం అమెరికా ప్రభుత్వం మోడెర్నా టీకాకు అత్యవసర అనుమతి కల్పించింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) ఇటీవలే ఫైజర్ టీకాకు అనుమతి ఇచ్చి...
దేశంలో కోటికి చేరువలో కరోనా కేసులు
December 18, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితులు కోటికి చేరువయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 22,889 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 99,74,447కు చేరాయి. ఇందులో 95,20,827 ...
కొవిడ్ వ్యాక్సిన్ వచ్చింది.. వీళ్లకు ఆనందం తెచ్చింది!
December 17, 2020బోస్టన్ : కరోనా వైరస్ మహమ్మారికి గురైన రోగులకు సేవలందించడంలో ఫ్రంట్ లైన్ వారియర్ల కృషి అనన్యసామాన్యమైనదిగా చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా వెరవకుండా సేవలందించడంలో ముందు నిలిచారు. రో...
కొవిడ్ టీకా వేసుకున్న ఆనందంలో డ్యాన్స్! వీడియో వైరల్
December 17, 2020న్యూఢిల్లీ: కొవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా అందరినీ అతాలాకుతలం చేసింది. వ్యాక్సిన్ కోసం ఆరోగ్య సిబ్బంది, వైద్యులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. అయితే, ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీల టీకాలు వస్తున్నాయి. దీం...
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్కు కోవిడ్ పాజిటివ్..
December 17, 2020హైదరాబాద్: యూరోప్లో నోవెల్ కరోనా వైరస్ రెండో దఫా వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. అయితే ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యువెల్ మాక్రన్.. కోవిడ్19 పరీక్షలో పాజిటివ్గా తేలారు. ఈ విషయాన్ని...
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తకు అలర్జీ లక్షణాలు
December 17, 2020వాషింగ్టన్ : అమెరికాలోని అలాస్కాలో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలో అలర్జీ లక్షణాలు కనిపించాయని ప్రజా ఆరోగ్య అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం ...
బంగ్లాదేశ్తో స్నేహానికే మా తొలి ప్రాధాన్యం : ప్రధాని మోదీ
December 17, 2020హైదరాబాద్: మిత్రదేశాల విధానంలో బెంగ్లాదేశ్ కీలకంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలిసి వర్చువల్ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట...
దేశంలో కొత్తగా 24 వేల కరోనా కేసులు
December 17, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 26 వేలమంది కరోనా బారినపడగా, తాజాగా 24 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 9 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శ...
తెలంగాణలో కొత్తగా 509 కరోనా కేసులు
December 17, 2020హైదరాబాద్ : గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,79,644కి చేరాయి. కొత్తగా 517 మహమ్మారి నుంచి ...
అమెరికా ఉపాధ్యక్షుడికి కరోనా టీకా
December 17, 2020వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు శుక్రవారం బహిరంగంగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటారని వైట్హౌస్ ప్రకటించింది. కొవిడ్ టీకాపై ప్రజల్లో విశ్వాసా...
వ్యాక్సిన్ ఎవరికి అవసరం?
December 17, 2020ఎంతమందిలో ప్రతిరక్షకాలు ఉన్నాయివచ్చే వారం నుంచి సీసీఎంబీ, ఎన్ఐఎన్ సర్వే...
టీకా సవాళ్లకు సిద్ధం
December 17, 2020కరోనా వ్యాక్సిన్ పంపిణీకి పక్కా ప్రణాళికవ్యాక్సినేషన్లో అన్ని శాఖలకు భాగస్వ...
తగ్గుతున్న కరోనా కేసులు.. పెరిగిన అవగాహన
December 17, 2020రామంతాపూర్ : కరోనా మహమ్మారిని ప్రజలు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. అటు ప్రభుత్వాలు, ఇటు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించడం వల్ల ప్రజలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. దీంతో వైరస్ తగ్గు ముఖం పడుతుందని వైద్...
చైనాకు డబ్ల్యూహెచ్వో.. కొవిడ్పై దర్యాప్తు
December 16, 2020బీజింగ్: ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ బృందం వచ్చే నెలలో చైనాలో పర్యటించనుంది. కరోనా వైరస్పై దర్యాప్తు జరపడానికి ఈ బృందం వెళ్తున్నట్లు డబ్ల్యూహెచ్వో బుధవారం వెల్లడిం...
8 కోట్ల ఉద్యోగాలను మింగేసిన కరోనా మహమ్మారి!
December 16, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 8.1 కోట్ల ఉద్యోగాలు పోయాయని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) వెల్లడించింది. ఇందులో మహిళలు, యువత ఎక్కువగా ప్రభావితమైన...
జనవరి 31 వరకు వైద్యారోగ్య శాఖకు సెలవులు రద్దు
December 16, 2020లక్నో : 2021, జనవరిలో కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులందరికీ టీకా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ రాష...
17 రోజులుగా 40 వేలకు దిగువనే కొత్త కేసులు
December 16, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ప్ర...
ప్రపంచంలో నాలుగో వంతు జనాభాకు 2022లోనే వ్యాక్సిన్
December 16, 2020వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయన్న ఆనందం చాలా మందిలో కనిపిస్తోంది. ఇప్పటికే బ్రిటన్, అమెరికాలాంటి దేశాల్లో సాధారణ ప్రజానీకానికి వ్యాక్సిన్ అందుబ...
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
December 16, 2020న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరోనా పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కరోనా పరీక్షల విషయంలో తాము ...
అన్ని కాలేజీల్లో కొవిడ్ టెస్టులకు అనుమతి
December 16, 2020చెన్నై : తమిళనాడులోని ఐఐటీ మద్రాస్లో కరోనా వైరస్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఒక్క ఐఐటీ మద్రాస్ క్యాంపస్లోనే దాదాపు 200 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. క్యాం...
తెలంగాణలో కొత్తగా 536 కరోనా కేసులు
December 16, 2020హైదారాబాద్ : గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 536 కొవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,79,135కు చేరా...
ఉచిత కరోనా టీకాకు బీహార్ క్యాబినెట్ ఆమోదం
December 16, 2020హైదరాబాద్: బీహార్ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడానికి ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాత్ నిశ్చయ్ ...
సేవింగ్స్కు సెగ
December 16, 2020కరోనాతో పడకేసిన సామాన్యుడి పొదుపునిరుద్యోగం, వేతనకోతలతో ఇబ్బందులు
95% దాటిన కరోనా రికవరీ కేసులు
December 16, 2020ప్రపంచంలోనే ఇది అత్యధికంన్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకుంటున్న రోగుల సంఖ్యపరంగా ప్రపంచంలోనే భారత్ మొదటిస్థానంలో నిలిచిందని ...
వ్యాక్సినేషన్కు వేల ఫ్రిజ్లు
December 16, 2020భారీగా సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంన్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్కు కేంద్ర ప్రభుత్వం వేలకొద్దీ రిఫ్రిజిరేటర్లను సిద...
సీనియర్ మోస్ట్ సబ్మెరైనర్కు కరోనా కాటు
December 16, 2020వైస్ అడ్మిరల్ శ్రీకాంత్ మృతిన్యూఢిల్లీ: నౌకాదళంలో అత్యంత సీనియర్ సబ్ మెరైనర్ (జలాంతర్గాములలో పనిచేసిన సీనియర్ అధికారి) ...
2020 ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం పొందిన స్టార్ కైలీ జెన్నర్
December 15, 2020అమెరికాకు చెందిన రియాలిటీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ 2020 లో అత్యధిక పారితోషికం పొందిన సెలబ్రిటీగా ఫోర్బ్స్ కిరీటం పొందింది. 2020 లో ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన తారలు కైలీ జెన్నర్, కాన్యే వెస్ట్ ...
ఆ 36 మంది విదేశీ తబ్లిగీలకు క్లీన్చిట్
December 15, 2020న్యూఢిల్లీ: ప్రభుత్వ కొవిడ్ నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వాటిని పాటించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న 36 మంది విదేశీ తబ్లిగీలకు ఢిల్లీ కోర్టు మంగళవారం క్లీన్చిట్ ఇచ్చింద...
ఏపీలో కొత్తగా 500 కరోనా కేసులు
December 15, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 563 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా...
ఐఐటీ మద్రాస్లో 183కు చేరిన కరోనా కేసులు
December 15, 2020చెన్నై: ఐఐటీ మద్రాస్లో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరగింది. మంగళవారం నాటికి క్యాంపస్లోని మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 183కు చేరింది. ఇటీవల మొత్తం 514 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు న...
కొవిడ్తో నేవీ వైస్ అడ్మిరల్ మృతి
December 15, 2020న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ అధికారి వైస్ అడ్మిరల్ శ్రీకాంత్ కొవిడ్ సంబంధిత సమస్యలతో సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఢిల్లీలోని బేస్ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. సీబర్డ్ ప్రాజెక్ట్కు ఆయన ...
ఆయుష్ డాక్టర్లు కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు
December 15, 2020హైదరాబాద్: కోవిడ్19 చికిత్స కోసం ఆయుష్ డాక్టర్లు ఎటువంటి మందులు ఇవ్వొద్దు అని, ఆ మందులను ప్రచారం చేయవద్దు అని సుప్రీంకోర్టు ఇవాళ తన తీర్పులో వెల్లడించింది. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు..
December 15, 2020హైదరాబాద్: ఈ ఏడాది శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం లేదు. నోవెల్ కరోనా వైరస్ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శీతాకాల పార్లమెంట్ ...
5 నెలల్లో ఇదే కనిష్టం.. 24 గంటల్లో 22065 కరోనా కేసులు
December 15, 2020హైదరాబాద్: దేశంలో గత 24 గంటల్లో 22,065 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత అయిదు నెలల్లో కరోనా కేసుల్లో ఇదే కనిష్ట సంఖ్య. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోవిడ్ సో...
తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు
December 15, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గతంలో రెండు వేలకు పైగా నమోదైన కేసులు ఇప్పుడు ఐదు వందల లోపే నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో రాష్ట్ర...
మంత్రి పువ్వాడ అజయ్కి కరోనా పాజిటివ్
December 15, 2020హైదరాబాద్ : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కరోనా పాజిటివ్గా పరీక్షించారు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో మంత్రి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హైదరాబాద్లోని తన నివ...
కరోనా ఇతివృత్తంగా బయోఏషియా
December 15, 2020ఫిబ్రవరి రెండోవారంలో హెచ్ఐసీసీలో నిర్వహణలైఫ్ సైన్సెస్, ఫార్మాలో పెట్టుబడుల...
అమెరికాలో టీకా స్టార్ట్
December 15, 2020న్యూయార్క్ నర్సు శాండ్రాకు మొదటి వ్యాక్సిన్కరోనా అంతానికి ఇది ఆరంభం&n...
‘కరోనా పోరు’లో నేను సైతం
December 15, 2020న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ను పంపిణీ చేయడం అన్ని దేశాలకు సవాలుగా మారిందని, దీనికి పరిష్కారాన్ని చూపే దిశగా కృషి చేస్తున్నట్టు భారత సంతతికి చెందిన అమెరికన్ బాలిక, శాస్త్రవేత్త గీతాంజలి రావ...
మద్రాస్ ఐఐటీలో కరోనా పడగ
December 15, 2020చెన్నై: మద్రాస్ ఐఐటీపై కరోనా పడగ విప్పింది. దాదాపు 104 మంది మహమ్మారి బారినపడ్డారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే. వీరంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని రాష్ట్ర ఆరోగ...
ఎన్నికల తరహాలో టీకా పంపిణీ
December 15, 2020పోలింగ్ కేంద్రాల్లా వ్యాక్సినేషన్ సెంటర్లువైద్యారోగ్యశాఖ...
జనవరి నుంచి కరోనా టీకాలు!
December 15, 20203 కోట్ల డోసులను నిల్వ చేసేందుకు ఏర్పాట్లువైద్యారోగ్యశాఖ సం...
2,949 కరోనా కేసులు.. 60 మరణాలు
December 14, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వంద లోపు మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,949 కరోనా కేసులు, 60 మరణాలు నమ...
తమిళనాడులో 2000 అమ్మా క్లినిక్స్ ప్రారంభం
December 14, 2020చెన్నై: కరోనా పరీక్షల కోసం తమిళనాడు వ్యాప్తంగా రెండు వేల అమ్మా క్లినిక్స్ను సీఎం పళని స్వామి సోమవారం ప్రారంభించారు. మాజీ సీఎం జయలలిత పేరుతో ప్రారంభించిన చిన్న దవాఖానల్లో ఒక వైద్యుడు, ఒక నర్స...
కొవిడ్ టీకా పంపిణీకి కేంద్రం గైడ్లైన్స్
December 14, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారి నుంచి విముక్తి కల్పించే కొవిడ్ వ్యాక్సిన్ మరికొద్ది వారాల్లో భారత్లో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. తొలి ప్రా...
త్వరలోనే భారత్లో అందుబాటులోకి కొవిడ్ టీకా : కేంద్రమంత్రి
December 14, 2020న్యూఢిల్లీ : భారత్లో త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సోమవారం అంతర్జాతీయ కరోనా వైరస్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ల...
మెరీనా బీచ్లో మళ్లీ సందర్శకుల సందడి
December 14, 2020చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్లో మళ్లీ సందర్శకుల సందడి మొదలైంది. భారీగా తరలివచ్చిన జనాలతో బీచ్ పునర్వైభవాన్ని సంతరించుకున్నది. దీంతో బీచ్లో ఎటుచూసినా సెల్ఫీల జో...
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వాయిదా
December 14, 2020హైదరాబాద్ : నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి ఏడాది డిసెంబర్లో నిర్వహించే జాతీయ పుస్తక ప్రదర్శనను ఈ సంవత్సరం వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు జూ...
వంద మంది విద్యార్థులకు కరోనా
December 14, 2020చెన్నై : మద్రాస్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన వంద మంది విద్యార్థులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఇనిస్టిట్యూట్ పరిధిలో మొత్తం 104 మంది వైరస్కు పాజ...
సింగపూర్లో ఉచితంగా ఫైజర్ టీకా..
December 14, 2020హైదరాబాద్: ఫైజర్ టీకా వినియోగానికి సింగపూర్ కూడా ఓకే చెప్పేసింది. బ్రిటన్, అమెరికాతో పాటు పలు దేశాలు ఇప్పటికే ఫైజర్-బయోఎన్టెక్ టీకా అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ...
అమెరికాలో కోవిడ్ టీకా.. 30 లక్షల డోసులు పంపిణీ
December 14, 2020హైదరాబాద్: అమెరికాలో ఇవాళ్టి నుంచి కోవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఫైజర్-బయోఎన్టెక్ టీకాను దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీ కేంద్రాలకు...
వ్యాక్సిన్లు.. వాటి పుట్టుక.. కొన్ని నిజాలు!
December 14, 2020వ్యాక్సినేషన్ వల్ల జరిగే మేలు ఏమిటో మెల్లమెల్లగా అర్థం చేసుకోవడం వల్లనే ఎన్నో ప్రాణాంతకమైన జబ్బుల నుంచి ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోగలుగుతున్నాం. గత శతాబ్దం ప్రపంచవ్యాప్తంగా టీకాలు కొన్నికోట్ల మం...
కొవిడ్ టీకా ఇవ్వాల్సిన పద్ధతులపై శిక్షణ
December 14, 2020హైదరాబాద్ : కొవిడ్ టీకా పంపిణీకి సంబంధించి కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో అన్ని జిల్లాల డీఎంహెచ్వోలతో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ వీడియో క...
ఐఐటీ మద్రాస్లో 66 మంది విద్యార్థులకు కరోనా
December 14, 2020చెన్నై : ఐఐటీ మద్రాస్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నిన్నటి వరకు 66 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 700 మందికి కరోనా పరీక్షలు...
తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు..
December 14, 2020హైదరాబాద్ : తెలంగాణ కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 384 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 631 మంది కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పో...
కరోనాతో ఎస్వాతినీ ప్రధాని కన్నుమూత
December 14, 2020జొహెన్నెస్బర్గ్: ఆఫ్రికాలోని అత్యంత చిన్న దేశమైన ఎస్వాతినీ ప్రధానమంత్రి ఆంబ్రోస్ ద్లామిని కరోనాతో మృతిచెందారు. నాలుగు వారాల క్రితం ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే మెరుగైన చికిత్స కోసం డిసెం...
3,717 కరోనా కేసులు.. 70 మరణాలు
December 13, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వంద వరకు మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,717 కరోన...
జేపీ నడ్డా త్వరగా కోలుకోవాలని మమతా బెనర్జీ ఆకాంక్ష
December 13, 2020కోల్కతా : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొవిడ్-19 భారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా ఆదివారం ఫలితం పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సల...
రోజుకు స్మార్ట్ఫోన్ ఎంతసేపు వాడుతున్నామో తెలుసా?
December 13, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచానికి పరిచయం అయినప్పటి నుంచి అంతర్జాతీయంగా ఇంటర్నెట్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులు ఇంటి నుంచే ఆన్లైన్ పాఠ...
అందరికీ ఉచితంగా కరోనా టీకాలు
December 13, 2020తిరువనంతపురం: కొవిడ్ టీకా అందుబాటులోకి రాగానే రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ చెప్పిన మాటలను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ మరోసా...
జూలో మంచు చిరుతకు కరోనా
December 13, 2020వాషింగ్టన్: అమెరికాలోని జూలో ఒక మంచు చిరుతకు కరోనా సోకింది. దీంతో అధికారులు మిగతా రెండు మంచు చిరుతలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. కెంటుకీలోని లూయిస్విల్లే జూలో మూడు మంచు చిరుతలు ఉన్నాయి. వీట...
260 రోజులుగా డ్యూటీలోనే డాక్టర్.. ఎందుకంటే!
December 13, 2020హూస్టన్: ఏకంగా 260 రోజులు.. రోజుకు ఒకటి లేదా రెండు గంటల నిద్ర.. దొరికింది తిని కడుపు నింపుకోవడం.. కరోనా మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఓ డాక్టర్ ఇక అలసిపోయానంటున్నారు. అమెరికాలో...
ఎంపీ, ఎమ్మెల్యేలకు కొవిడ్ టీకా డ్రైవ్లో ప్రాధాన్యం ఇవ్వాలి
December 13, 2020ఛండీగర్ : కొవిడ్ టీకా డ్రైవ్ ప్రారంభంలో రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులందరికీ ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం కేంద్ర ...
స్టార్ హీరోయిన్ మహిరాఖాన్కు కరోనా
December 13, 2020కరాచి: పాకిస్థాన్కు చెందిన స్టార్ హీరోయిన్ మహిరాఖాన్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్నే ఆమే స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఇటీవల చేయించిన నిర్ధారణ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ...
డైపర్స్ ధరించాలని ఫ్లైట్ అటెండెంట్స్కు చైనా సలహా
December 13, 2020బీజింగ్ : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారికి భద్రత కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలు వినూత్న మార్గాలను అనుసరిస్తున్నాయి. నిర్ణీత భౌతిక దూరాన్ని ని...
రోహ్తక్ హాస్పిటల్కు మంత్రి అనిల్ విజ్ తరలింపు
December 13, 2020అంబాలా : కరోనా వైరస్ పాజిటివ్గా పరీక్షించిన హర్యాన ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ను సివిల్ హాస్పిటల్ నుంచి రోహ్తక్లోని పీజీఐఎం హాస్పిటల్కు తరలించారు. ఆరోగ్యంపై ఆయ...
మహాకుంభ మేళా కోసం ‘కొవిడ్ ఇన్సూరెన్స్’ అమలు చేయాలి
December 13, 2020డెహ్రాడూన్ : మహాకుంభ మేళా-2021 కోసం కొవిడ్ ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేయాలని ఉత్తరాఖండ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కుంభమేళా వచ్చే ఏడాది జనవరి ప్...
దేశంలో 3.62 శాతానికి తగ్గిన యాక్టివ్ కేసులు
December 13, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. ప్రతిరోజు కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల భారం క్రమంగా తగ్...
దేశంలో కొత్తగా 30,254 కరోనా కేసులు
December 13, 2020న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 30,254 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు చేరాయి. మరో 391 మంది మర...
తెలంగాణలో కొత్తగా 573 కొవిడ్ కేసులు
December 13, 2020హైదరాబాద్ : గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 573 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,724కు చేరింది. తాజాగా మహమ్మారి నుంచి 609 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2,68,...
ఓటరు జాబితాతో వ్యాక్సిన్ పంపిణీ వద్దు : ఎంపీ
December 13, 2020కోల్కతా : ఓటర్ల జాబితా ఆధారంగా కొవిడ్-19 టీకాల పంపిణీని కేంద్రం చేపట్టొద్దని, దేశంలోని ప్రతి వ్యక్తికీ టీకాలు వేసేందుకు వీలు కల్పించాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ఇం...
ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ : విజయన్
December 13, 2020తిరువనంతపురం : కొవిడ్ వ్యాక్సిన్ కేరళ ప్రజలందరికీ ఉచితంగా వేయనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయ్ తెలిపారు. టీకా కోసం ఎవరికీ చార్జీలు విధించమని, ఇది ప్రభుత్వ వైఖరి అన...
4,259 కరోనా కేసులు.. 80 మరణాలు
December 12, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వంద వరకు మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 4,259 కర...
టిక్టాక్ చేస్తుండగా కొవిడ్ అని తేలింది..!
December 12, 2020ఓ యువతి సరదాగా టిక్టాక్ చేస్తోంది. స్టార్బక్స్ డ్రింక్ తాగుతూ షూట్లో పాల్గొంది. అయితే, ఒక్కసారిగా తనకు రుచి కోల్పయిన భావన కలిగింది. తనకు కచ్చితంగా కొవిడ్-19 అయి ఉంటుందంటూ యువతి భయపడిపోయింది....
ఏపీలో కొత్తగా 510 కరోనా కేసులు
December 12, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో 510 మందికి పాజిటివ్గా నిర్థారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో...
కోవిడ్19 నుంచి మెరుగ్గా కోలుకుంటున్నాం: ప్రధాని మోదీ
December 12, 2020హైదరాబాద్: ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక సమావేశం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగం చేశారు. కోవిడ్19 నుంచి భారత్ శరవేగంగా కోలుకుంటోందని ఆయ...
ఎన్నికల సంఘం సిబ్బందితో కోవిడ్ టీకా పంపిణీ..
December 12, 2020హైదరాబాద్: కోవిడ్ టీకా పంపిణీకి సంబంధించిన ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. టీకా పంపిణీ కోసం ఎన్నికల సంఘం సిబ్బందిని వినియోగించనున్నారు. రానున్న 8 నెలల్లో సుమారు...
ఊపిరితిత్తులను మార్చి..మృత్యువును దూరం చేశారు
December 12, 2020బేగంపేట కిమ్స్ దవాఖానలో కోవిడ్ రోగికి అరుదైన శస్త్ర చికిత్స కోలుకున్న బాధితుడుబేగంపేట్ : కోవిడ్తో బాధపడుతూ 53 రోజుల పాటు ఎక్మోపై చికిత్స పొం దాడు. ఈ క్రమంలో ...
పెండ్లి పత్రిక తోపాటే ఇంటికి విందు భోజనం!
December 11, 2020చెన్నై : కొవిడ్ వచ్చి కొంగొత్త మార్పులు తెచ్చింది. చివరికి శుభలేఖలు, పెండ్లి విందులను కూడా మార్చి పడేస్తున్నది. జనాలు తగ్గడమే కాదు.. అసలు పెండ్లికి రాకుండానే విందు ఆరగించే సరికొత్త పద్ధతికి కొవిడ్ ...
కొత్తగా 4,268 కరోనా కేసులు.. 87 మరణాలు
December 11, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వంద వరకు మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 4,268 క...
కొవిడ్ క్రానికల్స్ పుస్తకావిష్కరణ
December 11, 2020హైదరాబాద్ : కొవిడ్ క్రానికల్స్, లాక్డౌన్ సమయంలో కొవిడ్-19పై సృజనాత్మక సంకలనం పుస్తకాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఇంఛార్జీ వీసీ, ఎంఏ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ శుక్...
ఏపీలో కొత్తగా 520 కరోనా కేసులు
December 11, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 520 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 519 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల స...
కొవిడ్ టీకా తీసుకున్నవారికి ముఖ పక్షవాతం..!
December 11, 2020న్యూఢిల్లీ: కొవిడ్ టీకా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అయితే, టీకావల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా బయటపడుతున్నాయి. యూఎస్ఏలో ఫైజర్ కంపెనీ కొవిడ్ టీకా ట్రయల్స్లో పాల్గొన్న నలుగురికి అతి అరుదైన ము...
మరో నెలరోజుల్లో కరోనా వ్యాక్సిన్ : యూపీ సీఎం
December 11, 2020గోరఖ్పూర్ : మరో నెలరోజుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చ...
మేఘాలయ సీఎం సంగ్మాకు కరోనా పాజిటివ్
December 11, 2020షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కరోనా సోకింది. స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో కరోనా పాజిటివ్గా రిపోర్టు వచ్చింది. ఈ విషయాన్ని సంగ్మా స్వయంగా ట్...
ఫైజర్ టీకాకు అమెరికా అనుమతి
December 11, 2020హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ కోసం ఫైజర్ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతి ఇచ్చింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ)కు చెందిన నిపుణుల కమిటీ నిర్వహించి...
దేశంలో 98 లక్షలకు చేరువలో కరోనా కేసులు
December 11, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత 30 వేల దిగువకు పడిపోయాయి. గత 24 గంటల్లో కొత్తగా 29,398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే ఇది 6.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య ...
అలర్జీ ఉంటే.. ఫైజర్ టీకా వద్దు
December 11, 2020లండన్: అలర్జీ సమస్యతో బాధపడుతున్నవాళ్లు ఫైజర్ టీకాకు దూరంగా ఉండాలని బ్రిటన్ సూచించింది. కరోనాకు అడ్డుకట్టవేయడంలో భాగంగా ఇటీవల బ్రిటన్లో ప్రజలకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే....
వారిలో యాంటీబాడీలు వేగంగా మాయమైపోతున్నాయ్..!
December 10, 2020న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్నవారికి ఇప్పుడు మరో సమస్య భయపెడుతోంది. వారిలో యాంటీబాడీలు వేగంగా మాయమైపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలు ‘సైన్స్ ఇమ్యునాలజీ’ అనే అనే జర్నల్లో&n...
3,824 కరోనా కేసులు.. 70 మరణాలు
December 10, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్ కేసులు, వంద వరకు మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,824 పాజిటి...
ఈ నెల 14 నుంచి బడులు ప్రారంభం
December 10, 2020న్యూఢిల్లీ: హర్యానాలో ఈ నెల 14 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులు ప్రారంభం కానున్నాయి. హర్యానా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, 10, 12వ తరగతి విద్యార్...
పోలింగ్ కేంద్రం వద్ద రోబో సేవలు
December 10, 2020తిరువనంతపురం: కేరళలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఒక రోబో కూడా సేవలను అందించింది. ఎర్నాకుళంలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను సయాబోట్ అనే రోబో స్వాగతం పలికింద...
పెండ్లి తర్వాత వరుడు మృతి.. వధువుతో సహా 9 మందికి కరోనా
December 10, 2020లక్నో: కొత్తగా పెండ్లి అయిన కొన్ని రోజులకే వరుడు చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్త వధువు, అత్తతో సహా 9 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ఫి...
రోజుకు 10 లక్షల టీకాలు ఇవ్వగలం: అపోలో ఎండీ
December 10, 2020హైదరాబాద్: ఒకే రోజు సుమారు పది లక్షల మందికి కరోనా వైరస్ టీకాను పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీతా రెడ్డి తెలిపారు. కానీ టీకాలను ఎలా పంపిణీ చేయాలన్న దా...
అలర్జీ ఉంటే.. ఫైజర్ టీకా వద్దు
December 10, 2020హైదరాబాద్: అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ టీకాను బ్రిటన్లో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. 90 ఏళ్ల బామ్మకు రెండు రోజుల క్రితమే ఆ వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే తాజాగా బ్రిటన్ వైద్య...
రాష్ట్రంలో కొత్తగా 643 కరోనా కేసులు
December 10, 2020హైదరాబాద్ : గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 643 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,904కు చేరింద...
టీకాలపై మరింత సమాచారమివ్వండి
December 10, 2020న్యూఢల్లీ: సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ల భద్రత, సామర్థ్యంపై మరింత సమాచారం ఇవ్వాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎఎస్సీవో)కు చెందిన నిపుణుల...
100 రోజుల్లో 10 కోట్ల మందికి టీకా: బైడెన్
December 10, 2020వాషింగ్టన్: కరోనా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తెలిపారు. ప్రధానంగా మూడు లక్ష్యాలను సాధించడంపై దృష్టిసారించినట్లు చెప్పారు. అందరూ మా...
ప్రైవేట్కు దీటుగా వైద్యం
December 10, 2020అందుబాటులో అన్ని రకాల వైద్య పరీక్షలుత్వరలో సిరిసిల్లలో ‘సూ...
‘ఫేస్ షీల్డ్' ఒక్కటే కాపాడలేదు
December 10, 2020మాస్కు కూడా ధరించాల్సిందేజపాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడిటోక్యో: కరోనా వైరస్ సోకకుండా ఫేస్ షీల్డ్ (ముఖానికి పెట్టుకునే ప్లాస్టిక్ కవచం) ఒక్కటే...
మారుతి కార్లుప్రియం
December 10, 2020న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ సంస్థల్లో అతిపెద్దదైన మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) తమ వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. నూతన సంవత్సరం నుంచి అన్ని రకాల వాహన ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ...
లాక్డౌన్లో తినేందుకు తిప్పలుపడ్డ 11 రాష్ర్టాల ప్రజలు
December 09, 2020ఢిల్లీ : అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరంకరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అని మహాకవి దాశరథి ఓ పాటలో ప్రశ్నించారు. ఈ పరిస్థితి లాక్డౌన్ సమయంలో మరింత పెరిగిపోయింది.భ...
ఏపీలో కొత్తగా 618 కరోనా కేసులు
December 09, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 618 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 785 మంది కోలుకొని డిశ్చార్జికాగా ముగ్గురు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య ...
కరోనా కాలంలో కడుపు నింపుకోవడానికీ అప్పులు.. తేల్చిన సర్వే
December 09, 2020న్యూఢిల్లీ: కరోనా ఎంత కనికరం లేకుండా మానవాళిపై దాడి చేసిందో తాజా సర్వే ఒకటి బయటపెట్టింది. ఈ కరోనా కాలంలో కడుపు నింపుకోవడానికీ అప్పులు చేసే దుస్థితి చాలా మందికి దాపురించినట్లు ఈ సర్వే ...
కోవిడ్ టీకాలు నిల్వ చేసుకుంటున్న సంపన్న దేశాలు..
December 09, 2020హైదరాబాద్: సంపన్న దేశాలు కోవిడ్ టీకాలను భారీ మొత్తంలో నిల్వ చేసుకుంటున్నాయని పీపుల్స్ వ్యాక్సిన్ అలియన్స్ ఆరోపించింది. దీని వల్ల పేద దేశాల ప్రజలకు కోవిడ్ టీకా అందడం అసాధ్యమవుతుందని ఆ...
కోవాగ్జిన్ గురించి రాయబారులకు వివరించిన భారత్బయోటెక్
December 09, 2020హైదరాబాద్: 64 దేశాలకు చెందిన రాయబారులు ఇవాళ భారత్బయోటెక్ సంస్థను సందర్శించారు. కోవిడ్ టీకా కోవాగ్జిన్ను ఆ సంస్థ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ పురోగతి గురించి ...
రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గిన కరోనా డెత్ రేట్
December 09, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువ నమోదవుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తున్నది. మంగళవారం కూడా ...
దేశంలో 6.50 శాతంగా కరోనా పాజిటివిటీ రేట్
December 09, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటుండటంతో క్రమం తప్పకుండా యాక్టివ్ కేసులలో తగ్గుదల కనిపి...
సోనియాకు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
December 09, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. 'శ్రీమతి సోని...
హైదరాబాద్ చేరుకున్న 64 దేశాల రాయబారులు
December 09, 2020హైదరాబాద్ : మరికాసేపట్లో శామీర్పేటలోని జీనోమ్ వ్యాలీకి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం చేరుకోనుంది. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి.. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ సంస్థలను సందర...
వచ్చే నెలలో భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ తొలివిడత ట్రయల్స్
December 09, 2020హైదరాబాద్ : భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవిడ్-19 వైరస్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ (ముక్కు ద్వారా లోపలికి పంపే) తొలి విడత ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు కంపెనీ చైర్...
హైదరాబాద్కు బయల్దేరిన 64 దేశాల రాయబారుల బృందం
December 09, 2020హైదరాబాద్ : సుమారు 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో బయల్దేరింది. మరికాసేపట్లో ఈ ప్రత్యేక విమానం బేగంపేట ఎయిర్పోర్టుకు చే...
నేడు హైదరాబాద్కు 80 దేశాల ప్రతినిధులు
December 09, 2020భారత్ బయోటెక్, బయోలాజికల్–ఈ సందర్శనహైదరాబాద్ : సుమారు 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం బుధవారం హైదరాబాద్లో పర్యటించనున్నది....
డ్రైస్వాబ్తో సత్వర ఫలితం
December 09, 2020కరోనా పరీక్షకు సీసీఎంబీ సులువైన మార్గంరాష్ర్టాలకు, ప్రముఖ ...
వ్యాక్సిన్ తయారీకి మరో ఒప్పందం
December 09, 2020బయోలాజికల్-ఈతో జట్టుకట్టిన ఓహియో వర్సిటీహైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా టీకా అభివృద్ధికి హైదరాబాద్కు చెంద...
రేపు హైదరాబాద్లో 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం పర్యటన
December 08, 2020హైదరాబాద్ : సుమారు 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం బుధవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. కొన్ని కీలక పరిశోధన, అభివృద్ధి సంస్థలను సందర్శించనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ రూపకల్పనకు జరుగుతున్న క...
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి యాప్
December 08, 2020న్యూఢిల్లీ: మరికొద్ది వారాల్లోనే కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నదని ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం మూడు వ్యాక్సిన్ తయారీ సంస్థలు అత్యవసర వినియోగానికి దరఖ...
ఏపీలో కొత్తగా 551 కరోనా కేసులు
December 08, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 551 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 744 మంది కోలుకొని డిశ్చార్జికాగా నలుగురు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల స...
అహ్మదాబాద్లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
December 08, 2020అహ్మదాబాద్: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా అహ్మదాబాద్లో నైట్ కర్ఫ్యూను సోమవారం నుంచి మరింత పొడిగించారు. అంతకుముందు, గుజరాత్ రాజధాని నగరంలో నవంబర్ 23 న అమల్లోకి వచ్చిన ...
90 ఏళ్ల వృద్ధురాలికి కరోనా వైరస్ తొలి టీకా
December 08, 2020హైదరాబాద్: నోవల్ కరోనా వైరస్ నియంత్రణకు బ్రిటన్ చర్యలు ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ రూపొందించిన టీకాను ఆ దేశం పంపిణీ ప్రారంభించింది. తొలి టీకాను 90 ఏళ్ల వృద్ధురాలు మార...
250కే సీరం టీకా..
December 08, 2020హైదరాబాద్: ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెన్కాతో కలిసి సంయుక్తంగా సీరం సంస్థ టీకాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ టీకాలోని ఒక డోసు ధరను 250గా నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధిం...
వ్యాక్సిన్ అత్యవసర వినియోగంపై రేపు సమీక్ష
December 08, 2020న్యూఢిల్లీ : అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మూడు సంస్థలు దాఖలు చేసిన దరఖాస్తులపై బుధవారం డ్రగ్స్ స్టాండర్డ్ కంట్ర...
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
December 08, 2020న్యూఢిల్లీ : గడిచిన 24గంటల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. జూలై 10 తర్వాత రోజువారీ కేసుల సంఖ్య అతితక్కువ. దేశంలో కొత్తగా 26,567 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర ...
కృతి సనన్కు కరోనా పాజిటివ్..!
December 08, 2020బాలీవుడ్లో కరోనా కల్లోలం గుబులు రేపుతుంది. ఇటీవల జుగ్ జుగ్ జియో చిత్ర షూటింగ్లో పాల్గొన్న వరుణ్ ధావన్, నీతూ కపూర్, రాజ్ మెహతాలకు కరోనా పాజిటివ్గా నిర్దారణ కాగా, తాజాగా బాలీవుడ్ బ్యూటీ...
అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ దరఖాస్తు
December 08, 2020హైదరాబాద్ : ‘కొవాగ్జిన్’ పేరుతో కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ కేంద్ర డ్రగ...
వ్యాక్సిన్ ఎలా వేద్దాం?
December 08, 2020జిల్లా వైద్యాధికారులతో డీఎంహెచ్ చర్చఆదివారం కొత్తగా 517 మందికి కరోనా
స్వయం సమృద్ధి వ్యాపారాలను ప్రోత్సహిస్తున్న ఓయో
December 07, 2020ఢిల్లీ :కోవిడ్–19 మహమ్మారి కారణంగా సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారవేత్తల ఆదాయం 50శాతానికి పైగా క్షీణంచింది. ఎంఎస్ఎంఈ సంస్థలు ఆదాయం, ద్రవ్య లభ్యత లేకపోవడంతో కుదేలయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా నష్టపోయిన ర...
రష్యాలో మరోసారి విజృంభిస్తున్నకరోనా...
December 07, 2020మాస్కో: రష్యా కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నామని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా వ్యాక్సిన్ ఇంజక్షన్ చేయించుకున్నాడు. కానీ రష్యాలో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం ల...
బాలికపై కొవిడ్ కేంద్రం ఉద్యోగి సహా నలుగురు లైంగికదాడి
December 07, 2020బెంగళూరు: కరోనా వైరస్తో బాధపడుతున్న తల్లికి సహాయంగా ఉండేందుకు కొవిడ్ కేంద్రానికి వచ్చిన ఓ బాలికను.. అదే కేంద్రంలో పనిచేసే ఉద్యోగి సహా మరో నలుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్...
కరోనా సంబంధిత అవినీతిపై 40 వేల ఫిర్యాదులు
December 07, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి సంబంధించిన అవినీతిపై కేంద్రానికి సుమారు 40 వేల ఫిర్యాదులు అందాయి. కరోనా వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యల్లో పారదర్శకత, సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్...
సౌతాఫ్రికా, ఇంగ్లండ్ రెండో వన్డే వాయిదా
December 07, 2020కేప్టౌన్: కరోనా భయం సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే తొలి వన్డే ఒకసారి వాయిదా పడి.. ఆ తర్వాత మొత్తానికే రద్దు కాగా.. ఇప్పుడు రెండో వన్డేను కూడా వాయిదా వేశ...
జుగ్ జుగ్ జియో చిత్ర బృందంలో మరో నటుడికి కరోనా..!
December 07, 2020వరుణ్ ధావన్, అనీల్ కపూర్, కియారా అద్వాని, నీతూ కపూర్ ప్రధాన పాత్రలలో రాజ్ మెహతా తెరకెక్కిస్తున్న చిత్రం జుగ్ జుగ్ జియో. ఈ చిత్ర బృందాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంది. లాక్డౌన్ తర్వా...
నోయిడాలో 144 సెక్షన్
December 07, 2020లక్నో : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోయిడాలోని గౌతమ్ బుద్ధనగర్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. ఆదివారం నుంచి అమలులోకి వచ్చిన ఉత్తర్వులు ...
ట్రంప్ వ్యక్తిగత లాయర్కు కొవిడ్ పాజిటివ్
December 07, 2020వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియాని కొవిడ్ -19కు పాజిటివ్గా పరీక్షించారు. 76 సంవత్సరాల న్యూయార్క్ మాజీ మేయర్ అట్లాంట...
వధువుకు కొవిడ్ పాజిటివ్.. పీపీఈ కిట్లో పెళ్లి.. వీడియో
December 07, 2020జైపూర్ : పెళ్లి అంటే.. వందల సంఖ్యలో అతిథులు.. ఘుమఘుమలాడే వంటలు.. కళ్లు మిరిమిట్లు గొలిపే విద్యుద్దీపాలు, సినిమా సెట్టింగులను తలదన్నేలా మండపాలు.. బారాత్లు.. ఇది కరోనా...
ఢిల్లీలో కొత్తగా 2,706 కరోనా కేసులు.. 69 మరణాలు
December 06, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్తగా నాలుగు వేల లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో 2,706 పాజిటివ్ ...
5 శాతం దిగువకు కొవిడ్ పాజిటివిటీ రేటు
December 06, 2020న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. నేషనల్ క్యాపిటల్ ఏరియాలో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం దిగువకు చేరింది. ప్రస్తుతం దేశ రాజధాని ప్రాంతంలో కరోనా నిర్ధార...
ఏపీలో కొత్తగా 667 కరోనా కేసులు నమోదు
December 06, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 667 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి కారణంగా 9 మంది చనిపోయారు. 914 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 60,329 శ...
యూకే కరోనా వ్యాక్సిన్ తొలి జాబితాలో క్వీన్ ఎలిజబెత్
December 06, 2020లండన్ : మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం తొలిజాబితాలో క్వీన్ ఎలిజబెత్ ప్రిన్స్ ఫిలిప్ కూడా ఉండనున్నారు. వయసు కారణంగా మొదటి జాబితాలో వీరికి స్థానం కల్పించారు. మంగళవారం నుంచి మాస్ వ్యాక్సినేషన్ను...
కొవిడ్ టీకాకు సన్నాహాలు ప్రారంభించాం: సీఎం విజయ్ రూపానీ
December 06, 2020రాజ్కోట్ : కొవిడ్ 19 టీకా కోసం గుజరాత్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చెప్పారు. ఇది సుమారు 3.96 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలతో ప్రారంభమవుతుందని ఆయన వెల...
కరోనా మునుపటి ఆర్థిక వృద్ధి 2022లోనే సాధ్యం!
December 06, 2020న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వృద్ధి మళ్లీ కొవిడ్-19 మునుపటి స్థాయికి చేరడం 2021-22 ఆర్థిక సంవత్సరం చివర్లోనే సాధ్యమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ఈ ఏడాది జీడీపీ -8...
కేఎస్ అళగిరికి కరోనా పాజిటివ్
December 06, 2020చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎస్ అళగిరికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప అస్వస్థత కారణంగా ఇటీవల ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. ఇవాళ వెల్లడైన రిపోర్టుల్...
అమెరికాలో ఒక్కరోజే 2.25 లక్షల కేసులు
December 06, 2020వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. శనివారం రికార్డు స్థాయిలో 2,25,201 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మొత్తంగా అమెరికాలో ఇప...
సెకండ్ వేవ్ మన చేతుల్లోనే
December 06, 2020రాష్ట్రంలో అదుపులోనే కరోనా వ్యాప్తి.. కొన్నాళ్లుగా తగ్గుతున్న కొత్త కేసులు
ఢిల్లీలో కొత్తగా 3,419 కరోనా కేసులు.. 77 మరణాలు
December 05, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్తగా నాలుగు వేల లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో 3,419 పాజిటివ్...
ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు
December 05, 2020హైదరాబాద్ : అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 630 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 882 మంది కోలుకొని డిశ్చార్జికాగా నలుగురు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన ...
అత్యవసర వినియోగానికి ‘ఫైజర్’కు బహ్రెయిన్ ఓకే!
December 05, 2020దుబాయి : ఫైజర్, జర్మన్ భాగస్వామి బయోఎంటెక్ తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బహ్రెయిన్ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ను అత్యవసర పరిస్థితుల్లో విని...
ఆ మంత్రి ఒక్క డోసు టీకానే తీసుకున్నారు..
December 05, 2020హైదరాబాద్: హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్.. కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్గా తేలారు. వాస్తవానికి కోవాగ్జిన్ టీకా వేసుకున్న తర్వాత ఆయన పాజిటివ్గా తేలడం ఆందోళనకు దారితీసింది. ఈ న...
వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్..
December 05, 2020హైదరాబాద్: హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ టీకా ట్రయల్స్లో భాగంగా టీకాను వేయించుకున్నారు. అయితే ఆ మంత్రికి వైరస్ సోకింది. ఇవాళ ఉదయం తన ట్విట్టర్...
సీరం అధినేతకు 'ఏషియన్స్ ఆఫ్ ఇయర్' అవార్డు
December 05, 2020హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత ఆధార్ పూనావాలాకు అరుదైన గౌరవం దక్కింది. ఏషియన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన ఆరు...
కోవిడ్ టీకాపై వత్తిడి చేయం..
December 05, 2020హైదరాబాద్: ఒకవేళ కరోనా వైరస్ టీకా అందుబాటులోకి వస్తే, అప్పుడు ఆ టీకాను తీసుకోవాలని అమెరికన్లపై వత్తిడి చేయబోమని ఆ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తెలిపారు. అమెరికన్లు అంతా మాస్క్ల...
నేను వ్యాక్సిన్ తీసుకుంటా : ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్
December 05, 2020జెనీవా : కరోనా వ్యాక్సిన్పై ప్రజలకు నమ్మకం కల్పించేందుకు తాను కూడా టీకా తీసుకుంటానని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం తెలిపారు. ఇప్పటికే అమెరికా ...
థియేటర్లు తెరిచారు.. తొలిరోజు పరిస్థితి ఎలా ఉంది..?
December 04, 2020హైదరాబాద్ : 8 నెలలుగా వేచి చూస్తున్న రోజు రానే వచ్చేసింది. తెలంగాణలో కూడా థియేటర్లు తెరిచారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అన్ని చోట్ల మల్టీప్లెక్స్ లు ఓపెన్ చేశారు. 8 నెలల గ్యాప్ తర్వాత ప్రసాద్ ఐమాక్స్ ఓ...
5,229 కరోనా కేసులు.. 127 మరణాలు
December 04, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్ కేసులు, వందకుపైగా మరణాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 5,229 పాజిటివ్ కేసుల...
రాజస్థాన్లో రూ.14 కోట్ల మేర కొవిడ్ జరిమానాలు
December 04, 2020రాజస్థాన్లో కరోనా వైరస్ నివారణ కోసం విధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు దాదాపు మిలియన్ ప్రజలు రూ.14 కోట్లు జరిమానాగా చెల్లించారు. ఈ మొత్తం మార్చి నుంచి ఎనిమిది నెలల కాలానికి వసూలు చేసినట్లు పో...
‘పేద ప్రజలకు కరోనా టీకా వేసే ఉద్దేశం కేంద్రానికి లేదు..’
December 04, 2020న్యూఢిల్లీ: పేద ప్రజలకు కరోనా టీకా వేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నది మరోసారి స్పష్టమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కరోనాపై అఖిలపక్ష సమావేశం శుక్రవారం జరిగింద...
మొదటి వ్యాక్సిన్.. కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు: కేంద్రం
December 04, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ను మొదటగా దేశంలోని కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు ప్...
భారత్ లో కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ...
December 04, 2020ఢిల్లీ: భారతదేశంలో కోవిడ్ బారిన పడిన మొత్తం జనాభాలో ఇంకా చికిత్సపొందుతున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గురువారం వరకు చికిత్సలో ఉన్న బాధితుల శాతం 4.44 కాగా శుక్రవారం అది 4.35 శాతానికి తగ్గింది. ఈ ...
కోవిడ్ టీకా ధరపై రాష్ట్రాలతో చర్చిస్తున్నాం: మోదీ
December 04, 2020హైదరాబాద్: కోవిడ్19 మహమ్మారి పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అఖిల పక్ష పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు విశ్వాసంతో ఉన్నట్లు ఆయన తె...
షో చేయడానికే ఆల్పార్టీ మీటింగ్.. కేంద్రంపై తేజస్వి ఫైర్
December 04, 2020న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై బీహార్కు చెందిన యువ నాయకుడు, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితిపై స...
కొద్ది వారాల్లోనే టీకా పంపిణీ పూర్తిచేస్తాం
December 04, 2020న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి తాము అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఒక ప్రకటన చేశారు. మాకు (ఢిల్లీ ప్ర...
పబ్లిక్గా వ్యాక్సిన్ వేసుకుంటామన్న అమెరికా మాజీ అధ్యక్షులు
December 04, 2020వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే పబ్లిగ్గా వేసుకుంటామని ముగ్గురు అమెరికా మాజీ అధ్యక్షులు ప్రకటించారు. వ్యాక్సిన్పై ప్రజల్లో విశ్వాసం పెంచడానికి వాళ్లు ఈ నిర్ణయం ...
కోవిడ్పై అఖిలపక్ష భేటీ.. దేవగౌడతో మాట్లాడిన ప్రధాని
December 04, 2020హైదరాబాద్: దేశంలో కోవిడ్19 మహమ్మారి పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అఖిల పక్ష పార్టీ నేతలతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని, జనతాదళ్ చీఫ్ హెచ్డీ...
కొవిడ్ వల్ల జాబ్ పోతుందని భయపడుతున్నారా.. అయితే ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి!
December 04, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పొట్టన బెట్టుకోవడమే కాదు.. మరి కొన్ని లక్షల మందిని రోడ్డున పడేసింది. కరోనాను కట్టడి చేయడానికి చాలా దేశాలు లాక్డౌన్లు విధించ...
కొత్తగా 36,594 మందికి సోకిన కరోనా
December 04, 2020హైదరాబాద్: దేశంలో కొత్తగా గత 24 గంటల్లో 36,594 మందికి నోవెల్ కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం వైరస్ కేసుల సంఖ్య 95,71,559కి చేరుకున్నది. గత 24 గంటల్లో 540 మంది మ...
5,182 కరోనా కేసులు.. 115 మరణాలు
December 03, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్ కేసులు, వందకుపైగా మరణాలు వెలుగు చూస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 5,182 పాజిటివ...
ఢిల్లీలో కొత్తగా 3,734 కరోనా కేసులు.. 82 మరణాలు
December 03, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్తగా నాలుగు వేల లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో 3,734 పాజిటివ్...
ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు
December 03, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 664 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 835 మంది కోలుకొని డిశ్చార్జికాగా 11 మంది చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8...
కరోనాకు డబ్ల్యూహెచ్ఓ తాజా మార్గదర్శకాలు జారీ
December 03, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడేందుకు రోగనిరోధక శక్తిని పెంచడం, నిర్ణీత దూరం పాటించడం ఉత్తమ ఆయుధాలుగా పేర్కొన్నారు. ప్రపంచ జనాభాకు ఇంకా సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ అందుబా...
ఫ్రంట్లైన్ వారియర్స్ జాబితా తయారీకి సీఎస్ ఆదేశం
December 03, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ -19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో కూడిన డేటా బేస్ను తయారు చేయ...
టర్కీలో కరోనా టీకా పంపిణీకి ప్లాన్ ఖరారు
December 03, 2020హైదరాబాద్: టర్కీ దేశం వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రకటించింది. దేశ ప్రజలకు ఈనెల 11వ తేదీ తర్వాత కోవిడ్ టీకాను ఇవ్వనున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫరెట్టిన్ కోకా తెలిపారు....
శీతాకాల సమావేశాలు పెట్టండి.. లోక్సభ స్పీకర్ను కోరిన అధిర్
December 03, 2020హైదరాబాద్: శీతాకాల పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ .. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. స్వల్పకాలిక సమావేశాలను ఏర్పాటు చేయాల...
ఈ నెల 14 వరకు లాక్డౌన్ పొడిగింపు
December 03, 2020ఏథెన్స్ : కరోనా వైరస్ లాక్డౌన్ను ఈ నెల 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు గ్రీస్ ప్రకటించింది. అధిక సంఖ్యలో కొవిడ్-19 కేసులు నమోదు కావడమే ఇందుకు కారణమని ప్రభుత్వ ప్రతినిధి స్టెలియోస్ ప...
ఈ స్కూల్లో పిల్లలకోసం కుక్కను పెంచుతున్నారు..వీడియో..!
December 03, 2020మాడ్రిడ్: ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు బోధన ప్రత్యేకంగా ఉండాలి.. అందుకోసమే వారికి ప్రత్యేక విద్య అవసరం.. కరోనాతో పాఠశాలలు మూతబడ్డాయి. ఆరు నెలల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. అయితే, ప్రత్యేక అవసరాలుగ...
గుజరాత్ హైకోర్టు సమాజసేవ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
December 03, 2020న్యూఢిల్లీ : మాస్క్ ధరించకుండా బహిరంగప్రదేశాల్లో తిరుగుతూ పట్టుబడే వారు కరోనా కేంద్రంలో పనిచేయాలని గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. మాస్క్ ధరించడం...
వ్యాక్సిన్పై ప్రధాని వైఖరేంటి? : రాహుల్
December 03, 2020న్యూఢిల్లీ : ప్రతి భారతీయుడికి టీకాలు వేసే అంశంపై బీజేపీ, కేంద్రం భిన్న వైఖరిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ...
డిసెంబర్ చివర్లో అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్ అనుమతి
December 03, 2020న్యూఢిల్లీ : భారతదేశంలో కొన్ని వ్యాక్సిన్లు చివరి దశ ట్రయల్స్లో ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. డిసెంబర్ చివరినాటికి లేదా వచ్చే నెల ఆరంభంలో భారత నియంత్రణ అధికార...
రాత్రి వేళ కర్ఫ్యూ లేదు.. హైకోర్టుకు తెలిపిన ఢిల్లీ సర్కార్
December 03, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం రాత్రి వేళ కర్ఫ్యూ అమలు చేయడం లేదని ఢిల్లీ హైకోర్టుకు ఆప్ ప్రభుత్వం గురువారం తెలిపింది. కరోనా తీవ్రత మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలుపై త...
‘రాత్రి కర్ఫ్యూ విధించండి’
December 03, 2020బెంగళూరు : కర్ణాటకలో రెండో దశ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన మధ్య కర్ణాటకలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ప్రభుత్వానికి సూచించింది. ప్రముఖ వైద...
కరోనాపై పోరాటానికి, వ్యాప్తి నిరోధానికి ఇవే బెస్ట్ ఫుడ్
December 03, 2020హైదరాబాద్ : కరోనా వైరస్పై పోరాడేందుకు అది వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిపుణులు అత్యుత్తమ ఎనిమిది ఆహార పదార్థాలను కనుగొన్నారు. కరోనా వైరస్కు గురికాకుండా ఉండేందుకు, కొవిడ్-19 తగ్గించేం...
వ్యాక్సిన్ అవసరమా అన్న హర్భజన్.. ఆడుకున్న నెటిజన్లు!
December 03, 2020ఫైజర్ వ్యాక్సిన్ 94 శాతం సమర్థవంతం.. అలాగే ఆక్స్ఫర్డ్ 90 శాతం, మోడెర్నా 94.5 శాతం సమర్థవంతం అని ప్రకటించుకున్నాయి. అదే ఇండియాలో ఏ వ్యాక్సినూ లేకుండానే 93.6 శాతం మంది కరోనా నుంచి కోలుకున...
కోవిడ్, చైనా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం: నేవీ చీఫ్
December 03, 2020హైదరాబాద్: స్వదేశీయంగా యుద్ధనౌకలు, సబ్మెరైన్లను నిర్మించనున్నట్లు నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో నౌకాదళానికి అవ...
చలో యూకే.. వ్యాక్సిన్ కోసం భారతీయుల క్యూ!
December 03, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ కోసం ఫైజర్-బయోఎన్టెక్ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్కు బుధవారం యునైటెడ్ కింగ్డమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలుసు కదా. ప్రపంచంలో ఓ వ్యాక్సిన్ విస్తృత స్థాయి వ...
కరోనాతో భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులు 254 మంది మృతి!
December 03, 2020భోపాల్ : కరోనా వైరస్ దేశాన్ని గజగజ వణికిస్తోన్న విషయం తెలిసిందే. అయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి డిసెంబర్ 2 నాటికి 36 ఏండ్లు అవుతుంది. ఈ సందర్భంగా కరోనాతో భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధ...
క్యాన్సర్ దవాఖానకు అవార్డు అందజేత
December 03, 2020శ్రీనగర్కాలనీ : కొవిడ్ పరిస్థితుల్లో అందించిన ప్రత్యేక సేవలకు గుర్తింపుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ దవాఖానకు కొవిడ్ వారియర్ అవార్డును అందజేశారు. బుధవారం ఆన్లైన్లో జరిగిన కార్య...
ఫైజర్ వ్యాక్సిన్ వచ్చేసింది!
December 03, 2020ఫైజర్ కరోనా టీకాకు బ్రిటన్ ఆమోదముద్రవచ్చేవారం నుంచి అక్క...
వచ్చే వారం నుంచి రష్యాలో సామూహిక టీకాలు
December 02, 2020మాస్కో: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రష్యాలో 589 కొత్త మరణాలను నమోదయ్యాయి. దాంతో వచ్చే వారం సామూహికంగా స్వచ్ఛంద టీకాలు ఇవ్వడం మొదలుపెట్టేందుకు రష్యా సిద్ధమవుతున్నది. కొవిడ్-19కు వ్యతిరేకంగా ...
6316 కరోనా కేసులు.. 28 మరణాలు
December 02, 2020తిరువనంతపురం: కేరళలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో 6,316 కరోనా కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,14,673కు, మొత...
65 గమ్యస్థానాలకు 1,000 ఇండిగో విమానాలు
December 02, 2020ఇండిగో విమానయాన సంస్థ 59 దేశీయ, 6 అంతర్జాతీయ గమ్యస్థానాలకు 1,000 విమానాలను నడపడం ప్రారంభించింది. కొవిడ్ -19 కాలానికి ముందు రోజువారీగా 1,500 విమానాలను ఈ వైమానిక సంస్థ నడిపింది. అన్ని ముందు జాగ్రత్త ...
ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు
December 02, 2020అమరావతి : ఏపీలో గత రెండురోజులతో పోలిస్తే ఇవాళ కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 663 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,159 మంది కోలుకొని డిశ్చా...
అమెరికాలో పెరుగుతున్న కరోనా మరణాలు
December 02, 2020న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్నది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా భారీ సంఖ్యలోనే ఉంటున్నాయి. గడిచిన 24 గం...
మాస్క్ ధరించనివారు కరోనా కేంద్రంలో సేవ చేయాలి: హైకోర్టు
December 02, 2020అహ్మదాబాద్: మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ పట్టుబడిన వారు కరోనా కేంద్రంలో సేవ చేయాలని గుజరాత్ హైకోర్టు తెలిపింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారు కరోనా కేంద్రాల్లో నాలుగు నుంచి ఐద...
రాష్ట్రంలో 10 వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
December 02, 2020హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి ప్రభావం మరింత తగ్గింది. రోజువారీ కొత్త కేసుల నమోదు తగ్గిపోవడం, రికవరీలు ఎక్కువగా నమోదవుతుండటం లాంటి శుభ పరిణామాలతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య వే...
7 శాతం దిగువకు కొవిడ్ పాజిటివిటీ రేటు
December 02, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఒకవైపు పాజిటివ్ కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదవుతుండటం, మరోవైపు ప్రతిరోజు కరోనా నిర్ధారణ...
ఫైజర్కు బ్రిటన్ గ్రీన్సిగ్నల్.. వచ్చే వారంలోనే వ్యాక్సిన్
December 02, 2020వాషింగ్టన్: ప్రపంచంలోనే తొలిసారి ఫైజర్-బయోఎన్టెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే వారంలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఫైజర్-బయోఎన్...