Corona Cases News
2,779 కరోనా కేసులు.. 50 మరణాలు
January 22, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం న...
ఏపీలో కొత్తగా 137 కొవిడ్ కేసులు
January 22, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 137 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ వల్ల అనంతపూర్, గుంటూరు, కర్న...
మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
January 21, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం ను...
ఏపీలో కొత్తగా 139 కరోనా పాజిటివ్ కేసులు
January 21, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 139 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 49,483 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 139 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కాగా కొవిడ్ వల్ల గడిచిన 24 గ...
దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
January 21, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 13 వేల పైచిలుకు కేసులు నమోదవగా, తాజాగా 15 వేలు దాటాయి. అయితే కేసుల సంఖ్య పెరిగినప్పటికీ యాక్టివ్ కేసులు రెండు లక్షల దిగువకు పడిపోయాయి. గత ...
దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
January 20, 2021న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 13,823 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,95,660కు చేరింది. ఇందులో 1,97,201 కేసులు యాక్టివ్గా ఉండగా, 1,02,45,741 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మర...
దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
January 18, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,71,773కు చేరింది. ఇందులో 2,08,012 కేసుల...
3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
January 17, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,081 కరోనా కేసులు, 50 మరణ...
రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
January 17, 2021హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,91,666కు చేరింది. ఇందులో 2,85,898 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, 4191 మంది చికిత్స పొందుతున్నారు. ...
2,910 కరోనా కేసులు.. 52 మరణాలు
January 16, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2,910 కరోనా కేసులు, 52 ...
116కు చేరిన బ్రిటన్ వేరియంట్ కరోనా కేసులు
January 16, 2021న్యూఢిల్లీ: దేశంలో బ్రిటన్ వేరియంట్ కరోనా కేసుల సంఖ్య 116కు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా రెండు కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో శుక్రవారం 114గా...
ఏపీలో 1987కు తగ్గిన యాక్టివ్ కేసులు
January 16, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో...
3,145 కరోనా కేసులు.. 45 మరణాలు
January 15, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,145 కరోనా కేసులు, 45...
ఏపీలో కొత్తగా 94 కరోనా కేసులు
January 15, 2021అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 232 మంది కోలుకున్నారు. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,85,710 కొవిడ్-19...
3,579 కరోనా కేసులు.. 70 మరణాలు
January 14, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,579 కరోనా కేసులు, 70 మరణాల...
ఏపీలో కరోనాతో నలుగురు మృతి
January 14, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదై...
2,438 కరోనా కేసులు.. 40 మరణాలు
January 11, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,438 కరోనా కేసులు, 40 మరణాల...
రికవరీ రేటు 97.81%
January 11, 2021హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతున్నది. శనివారం తెలంగాణలో 97.81శాతానికి చేరుకోగా, జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.4 శాతం ఉన్నది. ఒక్కరోజే 37 వేల ...
3,558 కరోనా కేసులు.. 34 మరణాలు
January 10, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,558 కరోనా కేసులు, 34 మరణాల...
రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు
January 10, 2021హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,784కు చేరగా, 1565 మంది మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 2,83,463 మంది బాధితుల...
మహారాష్ట్రలో 50 వేలు దాటిన కరోనా మరణాలు
January 09, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు కరోనా మరణాల సంఖ్య 50 వేలు దాటాయి. శుక్రవారం నుంచి శనివా...
రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా కేసులు
January 06, 2021హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం 42 వేల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,87,993కు చేరుకున్నట్టు మంగళ...
ఏపీలో తాజాగా 377 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు
January 05, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 377 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 51,420 శాంపిల్స్ని పరీక్షించగా వీటిలో 377 పాజిటివ్గా తేలాయి. వ్యాధి నుంచి 278 మంది పూర్తిగ...
3,282 కరోనా కేసులు.. 35 మరణాలు
January 03, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,282 కరోనా కేసులు, 35 మరణాలు నమ...
3,218 కరోనా కేసులు.. 51 మరణాలు
January 02, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,218 కరోనా కేసులు, 51 మరణాలు ...
తెలంగాణలో కొత్తగా 293 కరోనా కేసులు
January 02, 2021హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో ఇవాళ 535 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులు సంఖ్య 2,87,...
3,524 కరోనా కేసులు.. 59 మరణాలు
January 01, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,524 కరోనా కేసులు, 59 మరణాలు...
రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా కేసులు
December 31, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,354కు చేరింది. ఇందులో 2,78,839 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 1541 మంది బాధితులు మరణించారు. ...
2,498 కరోనా కేసులు.. 50 మరణాలు
December 28, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,498 కరోనా కేసులు, 50 మరణాలు నమ...
రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు
December 28, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 551 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,85,068కు చేరింది. ఇందులో 2,77,304 మంద...
3,314 కరోనా కేసులు.. 66 మరణాలు
December 27, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,314 కరోనా కేసులు, 66 మరణాలు నమ...
మహారాష్ట్రలో ఆగని కరోనా మరణ మృదంగం
December 26, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణ మృదంగం కొనసాగుతున్నది. ప్రతి రోజు 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2,...
3,431 కరోనా కేసులు.. 71 మరణాలు
December 25, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందలోపు మరణాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,431 కరోనా కేసులు, 71 మరణ...
ముంబై ధారవిలో.. జీరో కరోనా కేసులు
December 25, 2020ముంబై: ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవి మరోసారి వార్తల్లో నిలిచింది. గత 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటి నుంచి...
3,913 కరోనా కేసులు.. 93 మరణాలు
December 23, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందలోపు మరణాలు వెలుగుచూస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 3,913 కరోనా కేసులు, 93 మరణాలు...
500కే కరోనా పరీక్ష!
December 23, 2020ఆర్టీపీసీఆర్ ధరల తగ్గింపుల్యాబ్లు,దవాఖానలకువర్తింపుహైదరాబా...
ఆ దేశంలో ఏప్రిల్ తర్వాత తొలి కరోనా కేసు నమోదు
December 22, 2020కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత కొన్ని దేశాలు దానికి దాసోహమంటే.. మరికొన్ని మాత్రం దీనిని సమర్థంగా అడ్డుకున్నాయి. అలాంటి దేశాల్లో తైవాన్ ఒకటి. మొదట్లోనే కరోనాను అడ్డుకునేందుకు ఈ దేశం త...
ఢిల్లీలో 6.17 లక్షలు దాటిన కరోనా కేసులు
December 20, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 6.17 లక్షలు దాటింది. మరణాల సంఖ్య పది వేలకుపైగా ఉన్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 1,091 కరోనా కేసులు, 26 మరణాలు నమోదయ్యాయి. ...
లండన్లో మళ్లీ పెరుగుతున్నకరోనా కేసులు.. క్రిస్మస్ వేడుకలు రద్దు..
December 20, 2020లండన్ : కరోనా వైరస్ విజృంభిస్తున్ననేపథ్యంలో ఇంగ్లాండ్ రాజధాని లండన్తో సహా పశ్చిమ, ఆగ్నేయ ఇంగ్లాండ్లో క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఆ ఆ...
గత నాలుగు నెలల్లో ఇదే అతితక్కువ
December 20, 2020న్యూఢిల్లీ: గత కొంతకాలంగా అత్యధిక కేసులతో సతమతమవుతున్న ఢిల్లీకి కొంత ఊరట లభించింది. దేశ రాజధానిలో నిన్న పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గత నాలుగు నెలల్లో ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కర...
3,940 కరోనా కేసులు... 74 మరణాలు
December 19, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందలోపు మరణాలు వెలుగుచూస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,940 కరోనా కేసులు, 74 మరణాల...
ఏపీలో కొత్తగా 479 కరోనా కేసులు
December 19, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 479 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 497 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,78,285 కొవిడ్-19 పాజిటివ్ కేసులు...
3,994 కరోనా కేసులు.. 75 మరణాలు
December 18, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వంద లోపు మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,994 కరోనా కేసులు, 75 మరణాలు...
దేశంలో కోటికి చేరువలో కరోనా కేసులు
December 18, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితులు కోటికి చేరువయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 22,889 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 99,74,447కు చేరాయి. ఇందులో 95,20,827 ...
దేశంలో కొత్తగా 24 వేల కరోనా కేసులు
December 17, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 26 వేలమంది కరోనా బారినపడగా, తాజాగా 24 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 9 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శ...
ఏపీలో కొత్తగా 478 కరోనా కేసులు
December 16, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 478 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 715 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్...
2,949 కరోనా కేసులు.. 60 మరణాలు
December 14, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వంద లోపు మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,949 కరోనా కేసులు, 60 మరణాలు నమ...
దేశంలో కొత్తగా 27 వేల కరోనా కేసులు
December 14, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. నిన్న 30 వేలకుపైగా నమోదవగా, ఇవాళ 27 వేల కేసులు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 10.5 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.&nb...
3,717 కరోనా కేసులు.. 70 మరణాలు
December 13, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వంద వరకు మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,717 కరోన...
ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉదృతి
December 13, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 63,873 కరోనా పరీక్షలు చేయగా.. 506 మందికి పాజిటివ్ వచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,75,531కి...
4,259 కరోనా కేసులు.. 80 మరణాలు
December 12, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వంద వరకు మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 4,259 కర...
కొత్తగా 4,268 కరోనా కేసులు.. 87 మరణాలు
December 11, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వంద వరకు మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 4,268 క...
దేశంలో 98 లక్షలకు చేరువలో కరోనా కేసులు
December 11, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత 30 వేల దిగువకు పడిపోయాయి. గత 24 గంటల్లో కొత్తగా 29,398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే ఇది 6.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య ...
3,824 కరోనా కేసులు.. 70 మరణాలు
December 10, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్ కేసులు, వంద వరకు మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,824 పాజిటి...
సరికొత్త రికార్డును తాకిన సూచీలు...
December 08, 2020ముంబై : కరోనా కేసులు తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటం, కంపెనీలు ఆశాజనక ఫలితాలు ప్రకటిస్తుండటంతో సూచీలు గత నెల రోజులుగా కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. 46వేల దిశగా సెన్సెక్స్, నిఫ్టీ 13,400 వై...
ఢిల్లీలో కొత్తగా 2,706 కరోనా కేసులు.. 69 మరణాలు
December 06, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్తగా నాలుగు వేల లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో 2,706 పాజిటివ్ ...
దేశంలో కొత్తగా 36 వేల కరోనా కేసులు
December 06, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలు కొద్దిగా తగ్గాయి. నిన్న 36,652 కేసులు నమోదవగా, 512 మంది మరణించారు. నిన్నటికంటే 1.7 శాతం తక్కువగా ఇవాళ కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా...
అమెరికాలో ఒక్కరోజే 2.25 లక్షల కేసులు
December 06, 2020వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. శనివారం రికార్డు స్థాయిలో 2,25,201 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మొత్తంగా అమెరికాలో ఇప...
ఢిల్లీలో కొత్తగా 3,419 కరోనా కేసులు.. 77 మరణాలు
December 05, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్తగా నాలుగు వేల లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో 3,419 పాజిటివ్...
5,229 కరోనా కేసులు.. 127 మరణాలు
December 04, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్ కేసులు, వందకుపైగా మరణాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 5,229 పాజిటివ్ కేసుల...
భారత్ లో కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ...
December 04, 2020ఢిల్లీ: భారతదేశంలో కోవిడ్ బారిన పడిన మొత్తం జనాభాలో ఇంకా చికిత్సపొందుతున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గురువారం వరకు చికిత్సలో ఉన్న బాధితుల శాతం 4.44 కాగా శుక్రవారం అది 4.35 శాతానికి తగ్గింది. ఈ ...
5,182 కరోనా కేసులు.. 115 మరణాలు
December 03, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్ కేసులు, వందకుపైగా మరణాలు వెలుగు చూస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 5,182 పాజిటివ...
ఢిల్లీలో కొత్తగా 3,734 కరోనా కేసులు.. 82 మరణాలు
December 03, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్తగా నాలుగు వేల లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో 3,734 పాజిటివ్...
ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు
December 03, 2020అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 664 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 835 మంది కోలుకొని డిశ్చార్జికాగా 11 మంది చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8...
దేశంలో 95 లక్షలు దాటిన కరోనా కేసులు
December 03, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 95 లక్షలు దాటాయి. అయితే గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండగా, కరోనా నుంచి కోలుకున్నావారు కూడా పెరుగుతున్నారు. దేశంలో గత 24 గంటల్లో 35,551 పాజిటివ్ క...
6316 కరోనా కేసులు.. 28 మరణాలు
December 02, 2020తిరువనంతపురం: కేరళలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో 6,316 కరోనా కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,14,673కు, మొత...
దేశంలో 94 లక్షలు దాటిన కరోనా కేసులు
November 30, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. గత కొన్నిరోజులుగా 40 వేలకుపైగా నమోదవు తుండగా, ఇవాళ 38 వేల మంది కరోనా బారినపడ్డారు. నిన్నటికంటే 7 శాతం తక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ద...
దేశంలో కొత్తగా 41 వేల కరోనా కేసులు
November 28, 2020న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 41,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,51,110కు చేరింది. ఇందులో 4,54,940 కేసులు యాక్టివ్గా ఉండగా, 87,59,969 మంది బాధితులు కరోనా నుంచ...
కరోనా ఉధృతి ఆ రాష్ట్రాలల్లోనే ఎక్కువ
November 27, 2020ఢిల్లీ :దేశంలో ఇప్పుడు కోవిడ్ తో చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 4,55,555 కు చేరింది. అంటే, పాజిటివ్ గా నమోదైన మొత్తం సంఖ్యతో పోలిస్తే చికిత్సలో ఉన్నది 4.89 శాతం మాత్రమే. చికిత్సలో ఉన్నవా...
దేశంలో 92 లక్షలకు చేరువలో కరోనా కేసులు
November 24, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. నిన్న 44 వేలకుపైగా నమోదవగా, నేడు 37 వేలపైచిలుకు కేసులు వచ్చాయి. ఇది సోమవారం కంటే 13.8 శాత తక్కువ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ త...
ఏపీలో కొత్తగా 1,121 కరోనా కేసులు
November 22, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పదిరోజులుగా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1 ,121 మందికి కొవిడ్-19 కేస...
ఆ మూడు రాష్ట్రాల్లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు...
November 22, 2020ఢిల్లీ :కరోనా కేసులు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్...
దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు
November 22, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 46 వేల కేసులు నమోదవగా, నిన్నటికంటే 2.12 శాతం తక్కువగా 45 వేల పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 91 లక్షలకు చేర...
దేశంలో 90 లక్షలు దాటిన కరోనా కేసులు
November 20, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 90 లక్షలు దాటాయి. నెల రోజులుగా తగ్గుతూవస్తున్న కరోనా కేసులు వరుసగా రెండో రోజూ పెరిగాయి. అదేవిధంగా చాలా రోజుల తర్వాత యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదయ్యి...
దేశంలో కొత్తగా 45 వేలకుపైగా కరోనా కేసులు
November 19, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 38 వేల కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా 45,576 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 89,58,484కు చేరింది...
రికార్డుస్థాయిలో కరోనా మరణాలు
November 19, 2020న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 133 మంది కరోనా బాధితులు మరణించారు. ఢిల్లీలో ఇప్పటివరకు ఇదే అత్యధికమని ప్రభుత్వం ప్రకటించ...
దేశంలో 89 లక్షలు దాటిన కరోనా కేసులు
November 18, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత నెల ఆరంభంలో 90 వేలకుపైగా నమోదైన కేసులు, మెళ్లగా తగ్గుతూ వస్తున్నాయి. అక్టోబర్ మూడో వారంలో 50 వేలకు పడిపోయిన రోజువారీ ...
కరోనా నుంచి కోలుకున్న 1607 మంది బాధితులు
November 18, 2020హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1607 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,45,293కు చేరింది. కాగా, రాష్ట్రంలో నిన్న కొత్తగా 948 కరోనా కేసులు నమోదవడంతో ...
మహారాష్ట్రలో 46 వేలు దాటిన కరోనా మరణాలు
November 16, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 46 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్ కేసులు, వంద లోపు మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఆదివారం ...
కరోనా నుంచి కోలుకున్న 1539 మంది
November 16, 2020హైదరాబాద్: రాష్ట్రంలో రోజువారి కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య మూడింతలు పెరిగింది. నిన్న కొత్తగా 502 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 1539 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివ...
2,544 కరోనా కేసులు.. 60 మరణాలు
November 15, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్ కేసులు, వంద వరకు మరణాలు వెలుగు చూస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 2,544 పాజిటివ్ కేసుల...
దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు
November 15, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత ఇరవై రోజులుగా 50 వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. నిన్న 44 వేల కేసులురాగా, తాజాగా అవి 41 వేలకు తగ్గాయి. దీంతో దేశంలో క...
రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 1637 మంది
November 15, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 661 కరోనా కేసులు నమోదవగా, మరో 1,637 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 2,57,374కు చేరగా, మహమ్మారి బారినుంచి 2,40,545 మంది కోలు...
దేశంలో కొత్తగా 44 వేల కరోనా కేసులు
November 14, 2020న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నది. నిన్న 44,878 కేసులు నమోదవగా, తాజాగా నిన్నటికంటే 0.4 శాతం తక్కువగా 44 వేల కేసులు రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 2...
ఏపీలో 90 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
November 13, 2020విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1593 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 10 మంది మరణించారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ...
దేశంలో 87 లక్షలు దాటిన కరోనా కేసులు
November 13, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. నిన్న 48వేలకు చేరువలో నమోదవగా, తాజాగా 44 వేల కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 87 లక్షలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంట...
రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 1222 మంది బాధితులు
November 13, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1222 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 2,37,172కు చేరింది. నిన్న కొత్తగా మరో 997 మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరక...
4,496 కరోనా కేసులు.. 122 మరణాలు
November 12, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొంత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో వైరస్ కేసులు, వందల్లో మరణాలు వెలుగు చూస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 4,496 పాజిటివ్ కేసులు, 122 మర...
దేశంలో కొత్తగా 47 వేలకుపైగా కరోనా కేసులు
November 12, 2020న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 47 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే అధికంగా ఉంటున్నారు. అదేవిధంగా యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్...
భారీగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు
November 12, 2020న్యూఢిల్లీ: దేశరాజధానిలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 8 వేలకు పైగా నమోదయ్యాయి. ఢిల్లీలో నిన్నటివరకు 7,830 అత్యధికంగా కాగా, బుధవారం ఒక్కరోజే 8,593...
4,907 కరోనా కేసులు.. 125 మరణాలు
November 11, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వైరస్ కేసుల సంఖ్య 17 లక్షలు, మరణాల సంఖ్య 45 వేలు దాటింది. కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల...
అమెరికాలో ఒకేరోజు 1.32 లక్షల కరోనా కేసులు
November 11, 2020వాషింగ్టన్: నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్న అమెరికాలో కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తున్నది. దేశంలో గత 24 గంటల్లో 1,32,360 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 1,05,59,...
ఏపీలో కొత్తగా 1,886 కొవిడ్-19 పాజిటివ్ కేసులు
November 10, 2020అమరావతి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1,886 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 67,910 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 1,886 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. ఒక్కరోజు...
ఏపీలో కొత్తగా 1,392 కరోనా కేసులు
November 09, 2020అమరావతి : ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి ఇవాళ కాస్త తగ్గింది. కొత్తగా 1,392 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 8,44,359కి చేరింది. వైరస్ బారినపడిన వారిలో ...
దేశంలో కొత్తగా 46 వేల పాజిటివ్ కేసులు
November 09, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత పది రోజులుగా 40 నుంచి 50 వేల మధ్య నమోదవుతూ వస్తున్నాయి. గత శనివారం 50 వేలపైచిలుకు కేసులు నమోదవగా, నిన్న 45 వేల కేసులు రికా...
5,092 కరోనా కేసులు.. 110 మరణాలు
November 08, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వైరస్ కేసుల సంఖ్య 17 లక్షలు, మరణాల సంఖ్య 45 వేలు దాటింది. కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల...
మహారాష్ట్రలో 45 వేలు దాటిన కరోనా మరణాలు
November 07, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 45 వేలు దాటింది. వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,95...
ఏపీలో కొత్తగా 2,367 కరోనా కేసులు
November 07, 2020అమరావతి : ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. గత నాలుగురోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 2,367 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...
దేశంలో కొత్తగా 50 వేల కరోనా కేసులు
November 07, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత పది రోజులుగా 40 వేలపైచిలకు నమోదవుతుండగా, ఇవాళ 50 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 5.3 శాతం పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ...
5,027 కరోనా కేసులు.. 161 మరణాలు
November 06, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కాస్త తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 5,027 పాజిటివ్ కేసులు, 16...
దేశంలో 84 లక్షలు దాటిన కరోనా కేసులు
November 06, 2020న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 47,638 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 84,11,724కు చేరింది. ఇందులో 5,20,773 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 77,65,966 మంది కరోనా నుంచి క...
ఢిల్లీలో కరోనా కలకలం.. ఒక్కరోజే 6,715 కేసులు
November 05, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. మూడోసారి వైరస్ విజృంభిస్తున్నది. వరుసగా రెండో రోజు కూడా సుమారు ఏడు వేల వరకు వైరస్ కేసులు వెలుగు చూశాయి. బుధవారం నుంచి గురువారం వర...
మహారాష్ట్రలో 17 లక్షలు దాటిన కరోనా కేసులు
November 05, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 17 లక్షల మార్కును దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తీవ్రత కాస్త తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచ...
ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 6,842 కేసులు
November 04, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. ఒక్కరోజే రికార్డుస్థాయిలో సుమారు ఏడు వేల వరకు వైరస్ కేసులు వెలుగుచూశాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,842 కర...
5,505 కరోనా కేసులు.. 125 మరణాలు
November 04, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గినప్పటికీ మరణాల సంఖ్య వందకుపైనే ఉంటున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 5,505 పాజిటివ్ కేసులు, 125 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొ...
ఏపీలో కొత్తగా 2,477 కరోనా కేసులు
November 04, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి మళ్లీ క్రమం పెరుగుతోంది. పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 2,477 కొవిడ్-19 పాజిటి...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2,477 కొవిడ్-19 కేసులు
November 04, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కొత్తగా 2,477 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 75,465 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 2,477 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కాగా 2...
దేశంలో కొత్తగా 45 వేలకుపైగా కరోనా కేసులు
November 02, 2020న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 82,29,313కు చేరింది. ఇందులో 5,61,908 యాక్టివ్ ఉండగా, 75,44,798 మంది కోలుకున్నారు....
మహారాష్ట్రలో 44 వేలు దాటిన కరోనా మరణాలు
November 01, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 44 వేలు దాటింది. అయితే వైరస్ వ్యాప్తి గతం కంటే కాస్త తగ్గింది. వారం రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా ...
5,548 కరోనా కేసులు.. 74 మరణాలు
October 31, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొంత తగ్గింది. గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 5,548 కరోనా కేసులు, 74 మ...
దేశంలో 81 లక్షలు దాటిన కరోనా కేసులు
October 31, 2020న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 48,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,37,119కి చేరాయి. ఇందులో 5,82,649 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇది నిన్నటి కంటే 11,737 తక్క...
6,190 కరోనా కేసులు.. 127 మరణాలు
October 30, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత గతం కంటే కాస్త తగ్గింది. వారం రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 6,190 పాజిటివ్ కేసులు, 1...
దేశంలో కొత్తగా 48 వేల కరోనా కేసులు
October 30, 2020న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 48,648 కోరానా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 80,88,851కి చేరింది. ఇందులో 5,94,386 కేసులు యాక్టివ్గా ఉండగా, మరో 73,73,375 మంది కోలుకుని ఇంటిక...
6,738 కరోనా కేసులు.. 91 మరణాలు
October 28, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్వ్యాప్తి కాస్త తగ్గింది. ఇటీవల తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 6,738 పాజిటివ్ కేసులు, 91 మరణాలు నమోదయ్యాయి. దీంతో ...
ఢిల్లీలో తొలిసారి 5 వేలకుపైగా కరోనా కేసులు
October 28, 2020న్యూఢిల్లీ: కరోనా కేసుల నమోదులో ఢిల్లీ మరో రికార్డు సృష్టించింది. తొలిసారి 5 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,673 కరోనా కేసులు వెలుగు చూశాయ...
లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు
October 26, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గింది. రెండు మూడు రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 3,645 పాజిటివ్ కేసులు, 84 మరణాలు నమోద...
దేశంలో 79 లక్షలు దాటిన కరోనా కేసులు
October 26, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 50 వేల పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా దానికి ఐదు వేలకుపైగా తక్కువ కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో 79 ...
కరోనా నుంచి కోలుకున్న మరో 1432 మంది బాధితులు
October 26, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో మహమ్మారి నుంచి కొత్తగా 1432 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 2,11,912 మంది బాధితులు కరోనా ను...
కర్ణాటకలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు
October 25, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షల మార్కును దాటింది. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమ...
ఏపీలో కొనసాగుతున్నకరోనా విజృంభణ...6,587 ఇప్పటి వరకు మృతి...
October 25, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. 24 గంటల వ్యవధిలో 67,419 నమూనాలను పరీక్షించగా కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,07,023కి చేరుకున్నద...
6,417 కరోనా కేసులు.. 137 మరణాలు
October 24, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నది. కొన్ని రోజులుగా ప్రతిరోజు వేలల్లో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 6,417 కరోనా కే...
మహారాష్ట్రలో 43 వేలు దాటిన కరోనా మరణాలు
October 23, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 43 వేలు దాటింది. గత కొన్ని రోజులుగా నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణా...
కొత్తగా 7,539 కరోనా కేసులు.. 198 మరణాలు
October 22, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నది. ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 7,539 పాజిటివ్ కేసులు, 198 మర...
మహారాష్ట్రలో లక్షన్నరకుపైగా కరోనా యాక్టివ్ కేసులు
October 21, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నది. కొన్ని రోజులుగా ప్రతి రోజు పది వేల వరకు పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు కొత్తగా 8,142 పాజ...
మహారాష్ట్రలో 16 వేలు దాటిన కరోనా కేసులు
October 19, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి గత 24 గంటల్లో కాస్త తగ్గింది. కొన్ని రోజులుగా ప్రతి రోజు పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఆదివారం నుంచి సోమవారం వరకు క...
కరోనా కేసులు @ 4 కోట్లు
October 19, 2020న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4 కోట్లు దాటింది. ఆదివారం రాత్రి నాటికి 4,01,83,622 కరోనా కేసులు నమోదుకాగా, 3,00,17,743 మంది (దాదాపు 75 శాతం) వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో 11...
ఒక్కరోజే 9,060 కరోనా కేసులు.. 150 మరణాలు
October 18, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. ప్రతి రోజు పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 9,060 పాజిటివ్ కేసుల...
నెల రోజుల్లో 26 లక్షలు పెరుగనున్న కరోనా కేసులు
October 18, 2020న్యూఢిల్లీ: వరుస పండుగలు, శీతాకాలం నేపథ్యంలో నెల రోజుల్లో 26 లక్షల మేర కరోనా కేసులు పెరుగవచ్చని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ హెచ్చరించింది. కేరళలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరిగిన ఓనం ...
తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా పాజిటవ్ కేసులు
October 18, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,22,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ...
10,259 కరోనా కేసులు.. 250 మరణాలు
October 17, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నది. ప్రతి రోజు పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 10,259 పాజిటివ్ కేసులు, 25...
దేశంలో 74 లక్షలు దాటిన కరోనా కేసులు
October 17, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కొద్దిగా శాంతించినట్లు కన్పిస్తున్నది. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. నిన్న 63 వేల పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు...
11,447 కరోనా కేసులు.. 306 మరణాలు
October 16, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతున్నది. ప్రతి రోజు పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 11,447 పాజిటివ్ కేసులు, 3...
దేశంలో కొత్తగా 63 వేల కరోనా కేసులు
October 16, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి శాంతించింది. గత నెలలో ప్రతిరోజు 90 వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే క్రమంగా ఈ సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గత నాలుగు రోజులుగా 60 నుంచ...
కొత్తగా 8,477 కరోనా కేసులు.. 85 మరణాలు
October 15, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు ఏడు లక్షలు, మరణాలు పది వేల మార్కును దాటాయి. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వర...
దేశంలో కొత్తగా 67 వేల కరోనా కేసులు
October 15, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 63 వేల కేసులు రికార్డవగా, నేడు దానికి కొంచెం ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 73 లక్షలు దాటాయి.
కొత్తగా 9,265 కరోనా కేసులు.. 75 మరణాలు
October 14, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు ఏడు లక్షలు, మరణాలు పది వేల మార్కును దాటాయి. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వర...
కర్ణాటకలో పది వేలు దాటిన కరోనా మరణాలు
October 12, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా మరణాలు పది వేల మార్కును దాటాయి. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత...
9,523 కరోనా కేసులు.. 75 మరణాలు
October 11, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా కేసుల సంఖ్య ఏడు లక్షల మార్కును దాటింది. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిత్యం పది వేలవరకు పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమ...
శీతాకాలంలో మరింతగా కరోనా కేసులు
October 11, 2020న్యూఢిల్లీ: కరోనా కేసులు శీతాకాలంలో మరింతగా పెరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా పలు నివేదికలు చెబుతున్నాయి. మన దేశంలో కూడా దీన్ని తోసిపుచ్చలేమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ‘కరోనా అనేది శ్వ...
ఉత్తర కొరియాలో ఒక్కరికీ కరోనా సోకలేదు: కిమ్
October 10, 2020ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియాలో ఒక్కరికైనా కరోనా సోకలేదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. చైనా నుంచి వ్యాపించిన వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్నప్పటికీ ఉత్తర కోరియాలోకి మాత్రం ప్ర...
కర్ణాటకలో ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు
October 10, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. కరోనా కేసుల సంఖ్య ఏడు లక్షల మార్కును దాటింది. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిత్యం పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమో...
దేశంలో కొత్తగా 73 వేల కరోనా కేసులు
October 10, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 73,272 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 69,79,424కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేస...
దేశంలో 69 లక్షలు దాటిన కరోనా కేసులు
October 09, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు తగ్గుతు పెరుగుతు వస్తున్నాయి. నిన్న 78 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య కొద్దిగా త...
ఒక్కరోజే 13,395 కరోనా కేసులు.. 358 మరణాలు
October 08, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత మరింతగా పెరుగుతున్నది. కరోనా కేసుల సంఖ్య 15 లక్షలకు, మరణాల సంఖ్య 40 వేలకు చేరుతున్నది. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, మూడు వ...
ఏపీలో కొత్తగా 5,120 కోవిడ్-19 కేసులు నమోదు
October 07, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 5,120 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 66,769 కరోనా టెస్టులు నిర్వహించగా వీటిలో 5,120 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్-19తో ఒక్...
మహారాష్ట్రలో కొత్తగా 10,244 కరోనా కేసులు, 263 మరణాలు
October 05, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత మరింతగా పెరుగుతున్నది. ప్రతి రోజు పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, రెండు వందలకుపైగా మరణాలు నమోదుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 1...
దేశంలో కొత్తగా 74 వేల కరోనా కేసులు
October 05, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు ఇప్పట్లో తగ్గేలా కన్పించడంలేదు. గత పదిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోన...
కర్ణాటకలో ఒక్క రోజే పది వేలకుపైగా కరోనా కేసులు
October 04, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు వెలుగుచూశాయి. శనివారం నుంచి ఆదివారం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 10,145 పాజిటివ్ కేసులు నమోద...
ఏపీలో కొత్తగా 6,242 కొవిడ్-19 పాజిటివ్ కేసులు
October 04, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కొత్తగా 6,242 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 72,811 కరోనా టెస్టులు చేయగా వీటిలో 6,242 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-...
13 రోజులుగా 10 లక్షలకు దిగువనే యాక్టివ్ కేసులు
October 04, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నది. ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కేసులకు దరిదాపుల్లోనే రికవరీలు కూడా ఉంటుండటంతో.. యాక్టివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు పెద్ద...
మహారాష్ట్రలో మరో 144 మంది పోలీసులకు కరోనా
October 04, 2020ముంబై: మహారాష్ట్రకు చెందిన పోలీసులు నిత్యం వందల సంఖ్యలో కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 144 మంది పోలీసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీ...
దేశంలో 65 లక్షలు దాటిన కరోనా కేసులు
October 04, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 79 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ఈరోజు దానికంటే నాలుగు వేలు తక్కువగా రికార్డయ్యాయి. అదేవిధంగా, నెల రోజుల తర్వాత క...
ఏపీలో తాజాగా 6,224 కోవిడ్-19 పాజిటివ్ కేసులు
October 03, 2020అమరవాతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో తాజాగా 6,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 72,861 కరోనా టెస్టులు చేయగా వీటిలో 6,224 పాజిటివ్గా తేలాయి. కోవిడ్-19 వల్ల 35 మంది మ...
25 రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం
October 03, 2020న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ప్రకటించింది. గత వారం రోజులలో 25 రాష్ట్రా...
దేశంలో లక్ష దాటిన కరోనా మృతులు
October 03, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మృతుల సంఖ్య లక్ష దాటింది. గత నెల రోజులుగా ప్రతిరోజూ వెయ్యికి పైగా కరోనా బాధితులు మరణిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు కొత్తగా 1069 మంది మృతిచెందారు....
తమిళనాడులో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు
October 01, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు లక్షల మార్కును దాటింది. ప్రతి రోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, 50కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురు...
దేశంలో 98 వేలు దాటిన కరోనా మృతులు
October 01, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 80 వేల కేసులు నమోదవగా, తాజాగా 86 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యా...
రాష్ట్రంలో కొత్తగా 2103 కరోనా కేసులు
September 30, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 2103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బారినపడివారి సంఖ్య 1,91,386కు చేరింది. గత 24 గంటల్లో మరో 2243 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్...
దేశంలో 62 లక్షలు దాటిన కరోనా బాధితులు
September 30, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడంలేదు. రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దేశంలో ఇంకా భారీసంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నేడు మరో 80 వేల మంది కొత్తగా క...
దేశంలో 60 లక్షలు దాటిన కరోనా కేసులు
September 29, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 60 లక్షలు దాటింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో కొత్తగా 82,170 మందికి కరోనా సోకడంతో మొత్తం కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 60,74,702క...
దేశంలో 60 లక్షలు దాటిన కరోనా కేసులు
September 28, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. గత నాలుగు రోజులుగా 85 వేలకు పైగా నమోదవుతుండగా, ఈరోజు ఆ సంఖ్య 82 వేలకు తగ్గింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 60 లక్షల మార్కును దాటాయి...
తెలంగాణలో కొత్తగా 1,378 కరోనా కేసులు
September 28, 2020హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,932 మంది కోలుకొని డిశ్చార్జి కాగా ఏ...
67,857 వేల మందిని పరీక్షిస్తే.. 9,543 వేల మందికి కరోనా
September 27, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు వెలుగుచూశాయి. శనివారం నుంచి ఆదివారం వరకు 67,857 కరోనా పరీక్షలు నిర్వహించగా రికార్డు స్థాయిలో క...
దేశంలో 60 లక్షలకు చేరువలో కరోనా కేసులు
September 27, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ ఉధృతమవుతున్నాయి. నాలుగు రోజులపాటు తగ్గిన కేసులు, శుక్రవారం నుంచి పెరుగుతూ వస్తున్నాయి. నిన్న 86 వేల మంది కరోనా బారినపడగా, ఈరోజు మరో 88 వేల మందికి ...
దేశంలో 59 లక్షలు దాటిన కరోనా కేసులు
September 26, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. నిన్న 86 వేల కేసులు నమోదవగా, తాజాగా వెయ్యి తక్కువగా రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 59 లక...
తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు
September 26, 2020హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వారంరోజులుగా నిత్యం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదుకాగ...
దేశంలో కొత్తగా 86 వేల కరోనా కేసులు
September 25, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. ప్రతిరోజు 80 వేలకుపైగా నమోదవుతూ ఉన్నాయి. ఈరోజుకూడా 86 వేల మంది కరోనా బారినపడ్డారు. దీంతో కరోనా కేసులు 58 లక్షల మార్కును దాటాయి. ...
తమిళనాడులో 9 వేలు దాటిన కరోనా మరణాలు
September 24, 2020చెన్నై: తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 5.6 లక్షలను దాటగా మరణాలు 9 వేలు దాటాయి. ప్రతి రోజు కొత్తగా ఐదు వేలకుపైగా వైరస్ కేసులు 50కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 5,69...
దేశంలో కొత్తగా 86 వేల కరోనా కేసులు
September 24, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నాలుగు రోజులపాటు 85 వేలలోపే పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు 86 వేల కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 57 లక్షల మార్కును దాటాయి.&...
మహారాష్ట్రలో 2,73,477 కరోనా యాక్టివ్ కేసులు
September 23, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. కేసులు, మరణాల పరంగా దేశంలో తొలిస్థానంలో ఉన్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 21,029 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 479 మ...
దేశంలో 90 వేలు దాటిన కరోనా మృతులు
September 23, 2020న్యూఢిల్లీ: దేశంలో గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 75 వేల పాజిటివ్ కేసులు నమోదవగా, ఈరోజు 83 వేలకుపైగా రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 56 లక్షల...
కర్ణాటకలో కొత్తగా 7,339 పాజిటివ్ కేసులు.. 122 మరణాలు
September 21, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రతి రోజు ఏడు వేలకుపైగా కరోనా కేసులు, వంద వరకు మరణాలు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష వరకు ఉండగా పాజిటివ్ కేస...
కర్ణాటకలో ఎనిమిది వేలు దాటిన కరోనా మరణాలు
September 20, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. కరోనా మరణాల సంఖ్య ఎనిమిది వేలు దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష వరకు ఉండగా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలకుపైగా ఉన్నది. శనివారం నుంచి ఆదివార...
దేశంలో కొత్తగా 92 వేల కరోనా పాజిటివ్లు
September 20, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉన్నది. అయితే ఐదురోజుల క్రితం లక్షకు చేరువగా నమోదైన కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 93 వేలు నమోదవగా, ఈరోజు దానికి వెయ్యి...
దేశంలో కొత్తగా 93 వేల కరోనా కేసులు
September 19, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలో రోజువారీ కరోనా కేసులు 90 వేలకు తగ్గడంలేదు. అయితే గత నాలుగు రోజులుగా 95 వేల పైచిలుకు కేసులు నమోదవుతుండగా, ఈరోజు కొద్దిగా తగ్గాయి. గత 24 గంట...
ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల కరోనా కేసులు
September 19, 2020ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణసగానిపైగా అమెరికా, భారత్, బ్రెజిల్లలోనే...
దేశంలో 52 లక్షలు దాటిన కరోనా కేసులు
September 18, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. రోజురోజుకు వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. గత పది రోజులుగా ప్రతిరోజూ 90 వేలకు పైగా పాజిటివ్ క...
తమిళనాడులో కొత్తగా 5,560 పాజిటివ్ కేసులు.. 59 మరణాలు
September 17, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షల మార్కును దాటింది. ప్రతి రోజు ఐదు వేలకు పైగా కరోనా కేసులు, 50కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువ...
10 నుంచి 15 రోజులపాటు కరోనా కేసులు పెరుగుతాయి..
September 17, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 10 నుంచి 15 రోజులపాటు కరోనా కేసులు పెరుగుతాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. రోజువారీ కరోనా పరీక్షల సంఖ్యను నాలుగు రెట్లు పెంచడమే దీనికి కారణమ...
ప్రపంచంలో 3 కోట్లు దాటిన కరోనా బాధితులు
September 17, 2020హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్నది. కరోనా విజృంభణతో 3 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,00,31,976 మందికి కరోనా వైరస్ సోకింద...
బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణాలివే...!
September 16, 2020ముంబై : కరోనా కేసులు, వ్యాక్సీన్ అంశాలపై ఇప్పటికీ అస్పష్టత ఉండడంతో బంగారం ధరలు అస్థిరంగా ఉండవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న సవాళ్లు, ప్రధాన ...
మహారాష్ట్రలో కరోనాతో 190 మంది పోలీసులు మృతి
September 13, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనాతో మరణించిన పోలీసుల సంఖ్య 190కి చేరింది. ఆ రాష్ట్రంలో పోలీసులు కరోనా బారినపడుతూనే ఉన్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం...
దేశంలో శాంతించని కరోనా.. మరో 94 వేల మందికి పాజిటివ్
September 13, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విళయతాండం చేస్తున్నది. గత ఐదు రోజులుగా ప్రతిరోజు 90 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ, లక్షకు చేరువవుతున్నాయి. నిన్న అత్యధికంగా 97 వేల పాజిటివ్ కేస...
భారత్లో 40 శాతం మందికి కరోనా: ఐసీఎంఆర్
September 12, 2020హైదరాబాద్: దేశంలో కరోనా కేసుల సంఖ్య 46.6 మిలియన్లకు చేరుకుంది. బ్రెజిల్ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే భారత్ రెండోస్థానానికి ఎగబాకింది. అయితే, ఇక్కడ గుర్తించని కొవిడ్ కేసులు ఎన్నో ఉన్నాయని ఇండియన్ ...
ఏపీలో 9999 కరోనా కేసులు, 77 మరణాలు
September 11, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 9,999 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 5,47,686కు చేరింది. ఇప్పటివరకు నమో...
దేశంలో వరుసగా రెండోరోజూ 95 వేలకుపైగా కరోనా కేసులు
September 11, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. వరుసగా రెండో రోజూ 95 వేలకుపైగా కరోనా కేసులునమోదయ్యాయి. నిన్న 95,735 పాజిటివ్ కేసులు నమోదవగా, ఈరోజు మరో వెయ్యి అధికంగా రికార్డయ్యాయి...
రాష్ట్రంలో కొత్తగా 2426 కరోనా కేసులు
September 11, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 2426 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరాయి. అదేవిధంగా కరోనా నుంచి నిన్న మరో 2324 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్...
దేశంలో ఒకేరోజు 95,735 కరోనా కేసులు
September 10, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత కొన్నిరోజులుగా ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతుండగా,...
కర్ణాటకలో కొత్తగా 9,540 పాజిటివ్ కేసులు.. 128 మరణాలు
September 09, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ సంఖ్య లక్షకు చేరువవుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 రోజుల్లో కొత్తగా 9,540 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా రోగు...
పంజాబ్లో రెండు వేలకు చేరువలో కరోనా మరణాలు
September 08, 2020చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య రెండు వేలకు చేరువైంది. సోమవారం నుంచి మంగళవారం వరకు కొత్తగా 1,964 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67 మంది కరోనా రోగులు మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోన...
దేశంలో లక్షకు చేరువవుతున్న రోజువారీ కేసులు
September 07, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు ప్రతిరోజు భారీగా నమోదవుతున్నాయి. అత్యధిక కేసులతో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ను భారత్ వెనక్కి నెట్టేసింది. నిన్న 90,600 కేసులు నమోదవగా, ఈరోజు దానికి మించ...
బ్రెజిల్ను దాటిన భారత్
September 07, 2020కరోనా కేసుల్లో రెండోస్థానం న్యూఢిల్లీ: కరోనా కేసుల్లో ప్రపంచదేశాలలో రెండోస్థానంలో ఉన్న బ్రెజిల్ను భారత్ అధిగమించింది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం ...
రష్యాలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు
September 06, 2020మాస్కో : రష్యాలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 5,195 పాజిటివ్ కేసులు నమోదు కాగా వైరస్ బారినపడిన వారిలో 2,823 మంది కోలుకున్నారు....
511 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
September 06, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా బారినపడుతున్న పోలీసుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 511 మంది పోలీసులకు కరోనా నిర్ధారణకాగా, ఏడుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్...
దేశంలో ఒకేరోజు 90,633 కరోనా కేసులు
September 06, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విబృంభిస్తున్నది. దీంతో గత వారం రోజులుగా ప్రతిరోజు 80 వేలకు తక్కువకాకుండా పాజిటివ్ కేసులు నమోదవుతుంగా, క్రమంగా ఆ సంఖ్య లక్షవైపు పరుగులు తీస్తున్నది. క...
తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా కేసులు
September 06, 2020హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,969కు చేరాయి. వైరస్ ప్...
రాష్ట్రంలో 2511 మంది కరోనా పాజిటివ్లు
September 05, 2020హైదరాబాద్: రాష్ట్రంలో మరో 2579 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,04,603కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2511 కరోనా కేసులు నమోదవగా, మరో 11 మంది మ...
వరుసగా రెండో రోజూ 83 వేల కరోనా కేసులు
September 04, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతున్నది. దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో వరుసగా రెండో రోజూ 80 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దే...
రాష్ట్రంలో కొత్తగా 2478 కరోనా కేసులు, 10 మరణాలు
September 04, 2020హైదరాబాద్: రాష్ట్రంలో తాజాగా 2478 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 1,35,884కి చేరాయి. ఇందులో 32,994 యాక్టివ్ కేసులు ఉండగా, 1,02,024 మంది బాధితులు కోలుకున్నారు. న...
కర్ణాటకలో లక్షకు చేరువలో.. కరోనా యాక్టివ్ కేసులు
September 03, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ సంఖ్య లక్షకు చేరువవుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 రోజుల్లో కొత్తగా 8,865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా రోగు...
దేశంలో ఒకేరోజు 84 వేల కరోనా పాజిటివ్లు
September 03, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. మహమ్మారి వైరస్ దేశ నలుమూలలా వ్యాప్తి చెందడంతో పాజిటివ్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. వరుసగా వారం రోజులపాటు 70 వేలకు ...
రాష్ట్రంలో కొత్తగా 2817 కరోనా కేసులు
September 03, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్ష దాటింది. తాజాగా మరో 2611 మంది బాధితులు కోలుకోవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,00,013కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2817 మందికి ...
రాష్ట్రంలో కొత్తగా 2892 పాజిటివ్ కేసులు
September 02, 2020హైదరాబాద్: రాష్ట్రంలో మరో 2240 మంది కరోనా బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 97,402 బాధితులు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. కాగా, నిన్న కొత్తగా 2892 పాజిటివ్ కేసులు...
తమిళనాడులో కొత్తగా ఆరువేల కరోనా పాజిటివ్ కేసులు
September 01, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రత అదుపులోకి రావడం లేదు. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలు, మరణాల సంఖ్య ఏడు వేలు దాటాయి. గత నెల రోజులుగా తమిళనాడులో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, ...
తమిళనాడులో ఏడు వేలు దాటిన కరోనా మరణాలు
August 31, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలు, మరణాల సంఖ్య ఏడు వేలు దాటాయి. గత నెల రోజులుగా తమిళనాడులో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కే...
దేశంలో 36 లక్షలు దాటిన కరోనా కేసులు
August 31, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తోంది. వరుసగా ఐదో రోజు 76 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 78 వేల మంది కరోనా బారిన పడగా, ఈ రోజు కూడా అంతే సంఖ్యలో పాజటివ్ కేసులు...
జిల్లాల్లో జర పైలం
August 30, 2020ద్వితీయ శ్రేణి నగరాల్లో కరోనా విజృంభణనిత్యం 100కుపైగా నమోదవుతున్న కే...
దేశంలో రికార్డుస్థాయిలో ఒకేరోజు 79 వేల కరోనా కేసులు
August 30, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. లాక్డౌన్ నిబంధనలను సడలిస్తున్న కొద్దీ దేశంలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. వచ్చే నెల నుంచి అన్లాక్-4 అమల్లోకి రానుండగా, వరసుగా ...
రాష్ట్రంలో కొత్తగా 2924 పాజిటివ్ కేసులు
August 30, 2020హైదరాబాద్: రాష్ట్రంలో నిన్న కొత్తగా 2,924 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,090కు చేరింది. ఇందులో 31,284 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 90,988 మంది బాధితు...
వరుసగా మూడోరోజు 75 వేలకుపైగా కరోనా కేసులు
August 29, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. గత నాలుగు రోజులుగా వెయ్యి మందికిపైగా కరోనాతో చనిపోతుండగా, వరుసగా మూడో రోజు 75 వేల మందికిపైగా ప్రాణాంతక వైరస్ బారిన ప...
మహారాష్ట్రలో మరో 346 మంది పోలీసులకు కరోనా.. ఇద్దరు మృతి
August 28, 2020ముంబై: మహారాష్ట్ర పోలీసులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ప్రతి రోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో 346 మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో ...
దేశంలో 61 వేలు దాటిన కరోనా మృతులు
August 28, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కరోనా బాధితులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో రోజువారీ కరోనా కేసులు లక్ష మార్కువైపు దూసుకుపోతున్నాయి. నిన్న 75 వేల పాజిటివ్ కేసులు నమోదవగా,...
మహారాష్ట్రలో కొత్తగా 14,718 పాజిటివ్ కేసులు.. 355 మరణాలు
August 27, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్రంగానే ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్త...
తమిళనాడులో నాలుగు లక్షలు దాటిన కరోనా కేసులు
August 27, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఇంకా కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. గత నెల రోజులుగా తమిళనాడులో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వంద...
దేశంలో 33 లక్షలు దాటిన కరోనా బాధితులు
August 27, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పంజా విసిరింది. కరోనా కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో 75 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 33 లక్షల మార్కును...
తమిళనాడులో కొత్తగా 5,958 పాజిటివ్ కేసులు, 118 మరణాలు
August 26, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఇంకా కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వంద వరకు మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం ...
రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్లు
August 26, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 3018 మంది కరోనా వైరస్బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1,11,688కు చేరాయి. మంగళవారం ...
‘రెండోసారి’ అత్యంత అరుదు
August 26, 2020ప్రతిరక్షకాలు ఉత్పత్తి కాకుంటేనే సమస్యధైర్యం, తోడ్పాటే అసల...
అసోంలో కొత్తగా 1,973 కరోనా కేసులు
August 25, 2020డిస్పూర్: ఈశాన్య రాష్ట్రం అసోంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,973 కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ 24 గంటల్లో 34,307 టెస్ట...
కర్ణాటకలో కరోనా విజృంభణ.. 8,161 కొత్త కేసులు, 148 మరణాలు
August 25, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా విజృంభిస్తున్నది. ఒక్కరోజే కేసులు, మరణాల సంఖ్య బాగా పెరిగింది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 8,161 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 148 మంది మరణించారు. దీంతో...
ఏపీలో కొత్తగా 9,927 కరోనా కేసులు.. 92 మంది మృతి
August 25, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో గడిచిన 24 గంటల్లో 9,927 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 64,351 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 9,927 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్-19 కారణంగ...
మహారాష్ట్రలో కొత్తగా 351 మంది పోలీసులకు కరోనా.. ముగ్గురు మృతి
August 25, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రతి రోజు వందలాది మంది పోలీసులకు కరోనా సోకుతుండగా ఏక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 2...
ఢిల్లీలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు
August 24, 2020ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా రాష్ర్టంలో కొత్తగా నమోదైన కేసుల కంటే రికవరీలు పెరుగడంతో వైద్య, ఆరోగ్య శాఖ ప్రతినిధులు హర్షం ...
తమిళనాడులో కొత్తగా 5,967 పాజిటివ్ కేసులు, 97 మరణాలు
August 24, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఇంకా కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వంద వరకు మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు...
కర్ణాటకలో కొత్తగా 5,938 పాజిటివ్ కేసులు.. 68 మరణాలు
August 23, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గింది. కొన్ని రోజులుగా నిత్యం ఏడు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వందకుపైగా మరణాలు నమోదు కాగా ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది. శనివారం నుంచి నుంచ...
తమిళనాడులో తగ్గని కరోనా తీవ్రత.. కొత్తగా 5,975 పాజిటివ్ కేసులు, 97 మరణాలు
August 23, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఇంకా అదుపులోకి రాలేదు. గత పక్షం రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివ...
ఏపీలో కొత్తగా 7,895 కరోనా పాజిటివ్ కేసులు.. 93 మంది మృతి
August 23, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 46,712 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 7,895 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కోవి...
దేశంలో కొత్తగా 69 వేల కరోనా కేసులు
August 23, 2020న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 69,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 30,44,941కి పెరిగాయి. ఇందులో 7,07,668 కేసులు యాక్టివ్గా ఉంగా, 22,80,567 మంది బాధితులు కోలుకున్నా...
దేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు
August 22, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు భారీగా కరోనా పాజిటివ్లు నమోదవుతున్నాయి. దీతో కేవలం పదిహేను రోజుల్లోనే పది లక్షల కేసులు రికార్డయ్యాయి. దీ...
288 మంది పోలీసులకు కరోనా
August 22, 2020ముంబై: దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో అంతే సంఖ్యలో పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. గత 24 గంటల్లో కొత్...
అస్సాంలో కొత్తగా 1,857 కరోనా కేసులు
August 22, 2020గౌహతి : అస్సాంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొ...
56 వేలకు చేరువలో కరోనా మృతులు
August 22, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కరోనా నుంచి కోలకున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ, అంతే సంఖ్యలో కొత్త కేసులు కూడా నమోదవుతున్నాయి. దేశంలో మరోమారు రికార్డు స్థా...
కర్ణాటకలో కొత్తగా 7,571 పాజిటివ్ కేసులు.. 93 మరణాలు
August 21, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ఏడు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,5...
దేశంలో నేడు రికార్డు స్థాయిలో కరోనా రికవరీలు
August 21, 2020న్యూ ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో 62,282 మంది రోగులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కావడంతో భారతదేశం ఒకే రోజులో అత్యధిక కరోనా రికవరీలను నమోదు చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది...
దేశంలో 29 లక్షలు దాటిన కరోనా కేసులు
August 21, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాచింది. వైరస్ విజృంభణతో ప్రతిరోజు భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 29 లక్షల మార్కును దాటాయి. ద...
రాష్ట్రంలో కొత్తగా 1967 పాజిటివ్ కేసులు
August 21, 2020హైదరాబాద్: రాష్ట్రంలో నిన్న 1781 మంది కరోనా బాదితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 76,967కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 1967 మంది కరోనాబారిన పడ్డారు. దీంతో మొ...
కర్ణాటకలో కొత్తగా 7,385 పాజిటివ్ కేసులు.. 102 మరణాలు
August 20, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ఏడు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,385 పాజిటి...
దేశంలో ఒకేరోజు 70 వేల కరోనా కేసులు
August 20, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. వైరస్ పంజా విసరడంతో వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడుతున్నారు. నిన్న 64 వేలకుపైగా కరోనా కేసులు నమోదవగా, ఈ రోజు 69 వేలకుపైగా మందికి ...
తమిళనాడులో తగ్గని కరోనా తీవ్రత.. కొత్తగా 5,795 పాజిటివ్ కేసులు, 116 మరణాలు
August 19, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. గత పక్షం రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరక...
ఎమర్జెన్సీ, ఓపీ విధుల్లో ఉన్న డాక్టర్లకే అధికంగా కరోనా
August 19, 2020గువాహటి: రాష్ట్రంలో కరోనా విధుల్లో ఉన్న వైద్య సిబ్బందికంటే, ఇతర విధుల్లో ఉన్న డాక్టర్లు, నర్సులకే అధికంగా కరోనా వైరస్ సోకుతున్నదని అసోం ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు...
దేశంలో కొత్తగా 64,531 కరోనా పాజిటివ్ కేసులు
August 19, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. మహమ్మారి అన్ని ప్రాంతాలకు వ్యాప్తిచెందడంతో ప్రతిరోజు వేల సంఖ్యలో జనం కరోనా బారినపడుతున్నారు. దీంతో గత కొన్నిరోజులుగా 60 వే...
తమిళనాడులో కరోనా విజృంభన.. 5,709 పాజిటివ్ కేసులు, 121 మరణాలు
August 18, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో నిత్యం ఐదు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత...
కరోనాకు తోడు స్వైన్ ఫ్లూ.. విజృంభిస్తున్న వైరల్ వ్యాధులు
August 18, 2020న్యూఢిల్లీ: దేశంలో వైరల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒకవైపు కరోనా మరోవైపు స్వైన్ ఫ్లూ వణికిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి జూలై నెలాఖరు వరకు దేశంలో 2,721 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా ఈ వ్యాధివ...
దేశంలో 27లక్షలు దాటిన కరోనా కేసులు
August 18, 2020న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు 60వేలకుపైగా నమోదైన కేసులు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 55,079 ప...
తమిళనాడులో కరోనా తీవ్రత.. 5,890 పాజిటివ్ కేసులు, 120 మరణాలు
August 17, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గ...
దేశంలో 19 లక్షలు దాటిన కోలుకున్న వారిసంఖ్య
August 17, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కొంత శాంతించింది. గత నాలుగు రోజులుగా 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, నేడు 57 వేలు మాత్రమే రికార్డయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో 57,982 ...
ఏపీలో కొత్తగా 8,012 కరోనా కేసులు.. 88 మంది మృతి
August 16, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 48,746 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 8,012 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్-1...
దేశంలో 50 వేలకు చేరువలో కరోనా మరణాలు
August 16, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. కరోనా బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. వరుసగా ఐదో రోజూ 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ...
రాష్ట్రంలో కొత్తగా 1102 పాజిటివ్ కేసులు
August 16, 2020హైదరాబాద్: రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటలవరకు కొత్తగా 1930 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1102 కరోనా కేసులునమోదవగా, తొమ్మిది మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా...
ఏపీలో కొత్తగా 8,732 కరోనా కేసులు
August 15, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 53,712 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 8,732 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్-1...
దేశంలో 25 లక్షలు దాటిన కరోనా కేసులు
August 15, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరోమారు పంజావిసిరింది. వరుసగా నాలుగోరోజూ 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, వెయ్యికి చేరువలో మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో కరోనా కేసులు 25 లక్షలు ...
రాష్ట్రంలో కొత్తగా 1863 మందికి కరోనా
August 15, 2020హైదరాబాద్: రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 21,239 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1863 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 1,912 మంది బాధితుల...
తమిళనాడులో కొత్తగా 5,890 పాజిటివ్ కేసులు.. 117 మరణాలు
August 14, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,890 పాజిటివ్ కేసులు, 117 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసు...
ఏపీలో కొత్తగా 8,943 కరోనా పాజిటివ్ కేసులు
August 14, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో గడిచిన 24 గంటల్లో 8,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 53,026 శాంపిల్స్ను పరీక్షగా వీటిలో 8,943 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్-19తో తాజాగా 9...
రాష్ట్రంలో కొత్తగా 1921 కరోనా కేసులు
August 14, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బారినపడినవారిలో నిన్న మరో 1210 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి శాతం 72.72కు చేరింది. ఈరోజు ఉదయం వరకు కొత్తగా 1921 పాజిటివ్ కేసులు నమోద...
దేశంలో 25 లక్షలకు చేరువలో కరోనా కేసులు
August 14, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజూ 64 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే నిన్నటికంటే ఈరోజు కొంచెం తక్కవగా కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో కరోన...
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్
August 13, 2020అమరావతి: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడుకు కరోనా సోకింది. అచ్చెనాయుడు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఈఎస్...
ఏపీలో కొత్తగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు
August 13, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,996 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,64,142కు చేరుకుంది. మహమ్మారి బారినపడి 82 ...
ఒకేరోజు 67 వేల పాజిటివ్ కేసులు
August 13, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గత రెండు రోజులు పాజిటివ్ కేసుల తీవ్రత కొంత తగ్గినప్పటికీ మరోమారు మహమ్మారి తన పంజా విసిరింది. నిన్న 60 వేలకు పైగా పాజిటివ్ కేసులు ...
తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
August 13, 2020వెంగళరావునగర్: యూసుఫ్గూడ సర్కిల్లో 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఉప కమిషనర్ రమేశ్ తెలిపారు. బోరబండలో ఆరు, రహ్మత్నగర్లో నాలుగు, ఎర్రగడ్డలో మూడు, వెంగళరావునగర్లో రెండు, యూసుఫ్గూ...
కర్ణాటకలో కరోనా తాండవం.. ఒక్కరోజే 7,883 కేసులు, 113 మరణాలు
August 12, 2020బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,883 కరోనా కేసులు నమోదు కాగా, 113 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ...
దేశంలో 46 వేలు దాటిన కరోనా మృతులు
August 12, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొంత తగ్గింది. అయితే నిన్న 53 వేల పాజిటివ్ కేసులు నమోదవగా, ఈరోజు మళ్లీ కరోనా బాధితులు పెరగడంతో 60 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే రోజురోజుకు కేసు...
తమిళనాడులో కొత్తగా 5,834 కరోనా కేసులు.. 118 మరణాలు
August 11, 2020చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత మరింతగా పెరుగుతున్నది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,834 కరోనా కేసులు, 118 మరణాలు నమోదయ్యాయి. దీంతో తమిళనాడులో కరోనా కేసుల మొత్తం సంఖ్య 3,08,649కి...
అమెరికాలో స్కూలు విద్యార్థులకు కరోనా
August 11, 2020వాషింగ్టన్: అమెరికాలో స్కూళ్లు తెరుచుకోవడంతో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా నేపథ్యంలో మూసివేసిన స్కూళ్లను తెరువాల్సిందేనని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. లేకపోతే పన్న...
ఢిల్లీలో కొత్తగా 707 కరోనా కేసులు.. 20 మరణాలు
August 10, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 707 కరోనా కేసులు నమోదుకాగా 20 మంది చనిపోయారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,46,...
దేశంలో రికార్డు స్థాయిలో వెయ్యికిపైగా కరోనా మరణాలు
August 10, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. వరుసగా నాలుగో రోజు 62 వేలకు పైగా పాజిటివ్ కేసులతోపాటు, ఎనిమిది వందలకు పైగా మరణాలు నమోదయ్యాయి. తాజాగా రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా క...
ఏపీలో కొత్తగా 10,820 కరోనా కేసులు
August 09, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు రోజులుగా పదివేలకు పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,820 కరోనా కేసులు నమోదయ్యాయి. 62,912 మంది శాంపిల్స్ పరీక్షించగ...
గడిచిన 100 రోజుల్లో ఆ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు
August 09, 2020వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ దేశంలో గడిచిన 100 రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆదివారం ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. ఒకప్పుడు వైరస్ నియంత్రణలో ఉన్న వియత్నాం, ఆస్ట్రేలియా వంటి దేశాల...
తమిళనాడులో ఒకేరోజు 5,994 కరోనా కేసులు.. 119 మరణాలు
August 09, 2020చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత మరింతగా పెరుగుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,994 కేసులు నమోదు కాగా 119 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య 2,9...
ఢిల్లీలో కొత్తగా 1300 కరోనా కేసులు.. 13 మరణాలు
August 09, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. కరోనా కేసులు, మరణాల నమోదు సంఖ్య తగ్గుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 1300 పాజిటివ్ కేసులు నమోదు ...
దేశంలో కొత్తగా 64,399 పాజిటివ్ కేసులు
August 09, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చింది. వైరస్ వ్యాప్తి విస్తృతమవడంతో పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. వరుసగా ఎనిమిది రోజులపాటు ప్రతిరోజు 54 వేల చొప్పున కేసులు నమోదవగ...
ఏపీలో కొత్తగా 10,080 కరోనా కేసులు, 97 మంది మృతి
August 08, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా తాజాగా 97 మంది చనిపోయారు. ఏపీలో ఇప్పటివరకు 2,...
దేశంలో 42 వేలు దాటిన కరోనా మృతులు
August 08, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పంజా విసరడంతో దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. గత రెండు రోజులుగా 60 వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 62 వేల మంది...
పెరిగిన పరీక్షలు..తగ్గిన కరోనా కేసులు
August 08, 2020అబిడ్స్ : కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం కరోనా విస్తరించకుండా నివారించేం...
ఏపీలో కొత్తగా 10,171 కరోనా పాజిటివ్ కేసులు
August 07, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 62,938 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 10,171 పా...
ఢిల్లీలో కొత్తగా 1,192 కరోనా కేసులు.. 23 మరణాలు
August 07, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నా కొత్త కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో 1,192 కరోనా కేసులు నమోదు కాగా 23 మంది మరణించార...
దేశంలో ఒకేరోజు 62వేలకు పైగా కేసులు
August 07, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. ప్రాణాంతక వైరస్ అన్ని ప్రాంతాలకు విస్తరించడంతో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో గత తొమ్మిదోరోజులుగా 52 వేలకు పైగా పా...
ఏపీలో 10,328 కరోనా కేసులు.. 72 మంది మృతి
August 06, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 10,328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా తాజాగా 72 మంది మరణించారు. ఒక రోజులో 63,686 శాంపిల్స్ను పరీక్షించగా 10,328 పా...
తమిళనాడులో ఒక్కరోజే 6,272 కరోనా కేసులు.. 110 మరణాలు
August 06, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు ఐదు సుమారు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి గురువారం వర...
ఉత్తరప్రదేశ్లో కొత్తగా 4,658 కరోనా కేసులు.. 63 మరణాలు
August 06, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 4,658 కరోనా కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య...
మరో 137 మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా.. ఇద్దరు మృతి
August 06, 2020ముంబై: మహారాష్ట్ర పోలీసులకు కరోనా వ్యాప్తి విజృంభిస్తున్నది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో మరో 137 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వైరస్ సోకిన వారిలో మరో ఇద్దరు పోలీసులు మరణించార...
137 మంది పోలీసులకు కరోనా
August 06, 2020ముంబై: మహారాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా కళకలం కొనసాగుతున్నది. కొత్తగా 137 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని మహారాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన పోలీసుల...
20 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. 40 వేలు దాటిన మృతులు
August 06, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రతిరోజు వేల మంది కరోనా బారినపడుతున్నారు. దీంతో గత పది రోజులుగా 50 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తా...
ఏపీలో తాజాగా 10,128 కరోనా పాజిటివ్ కేసులు
August 05, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభన రోజు రోజుకి విస్తరిస్తుంది. ఒకే రోజు 10,128 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 60,576 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 10,128 పాజిట...
ఢిల్లీలో కొత్తగా 1,076 కరోనా పాజిటివ్ కేసులు
August 05, 2020ఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా తాజాగా 11 మంది మరణించారు. తాజా కేసులతో కలుపుకుని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ...
దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు
August 05, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కన్పించడంలేదు. ప్రతిరోజు 50 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 19 లక్షల మార్కును దాటాయి.
రాష్ట్రంలో కొత్తగా 2012 కరోనా కేసులు
August 05, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 1139 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 50,814కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 2013 పాజిటివ్ కేసులు...
ఏపీలో 9,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
August 04, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 64,147 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 9,747 కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్-19 కారణంగ...
తమిళనాడులో కొత్తగా 5,063 కరోనా కేసులు.. 108 మరణాలు
August 04, 2020చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,063 కరోనా కేసులు నమోదు కాగా 108 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,6...
దేశంలో కొత్తగా 52,972 కరోనా కేసులు
August 03, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్నది. గత నాలుగు రోజులుగా ప్రతి రోజు 50 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 53 వేలకు చేరువలో నమోదయ్యాయి. దీంతో ఒక్క రోజు...
రాష్ట్రంలో కొత్తగా 983 మంది కరోనా పాజిటివ్లు
August 03, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖంపట్టాయి. నిన్న 9,443 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 983 మంది పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 6...
దేశంలో 17 లక్షలు దాటిన కరోనా పాజిటివ్లు
August 02, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. దేశంలో గత మూడు రోజులుగా ప్రతిరోజూ అర లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 54 వేలకుపైగా మందికి కరోనా సోకింది. భారీగా పాజి...
రాష్ట్రంలో కొత్తగా 1819 కరోనా కేసులు
August 02, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 1819 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 66,677కు చేరాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 47,590 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో ...
దేశంలో 36 వేలు దాటిన కరోనా మరణాలు
August 01, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రతి రోజు రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న 55 వేల పైచిలుకు కేసులు న...
కరోనా కేసుల్లో ఢిల్లీని దాటిన ఏపీ
August 01, 2020న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక కరోనా కేసుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఢిల్లీని ఆంధ్రప్రదేశ్ దాటేసింది. నిన్న ఏపీలో కొత్తగా 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం 1,40,933కు చేరాయి. దీం...
రాష్ట్రంలో కొత్తగా 1986 కరోనా కేసులు
July 31, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 1986 పాజిటివ్ కేసులు నమోదవగా, 14 మంది మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 62,703కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 519 మంది మృతిచెందారు. క...
దేశంలో ఒకేరోజు 55 వేలకుపైగా కరోనా కేసులు
July 31, 2020న్యూఢిల్లీ: కరోనా వైరస్ విళయతాండవం చేస్తున్నది. దీంతో దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 52,123 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అంతకు మించి కేసులు ర...
బ్రెజిల్లో 26 లక్షలు దాటిన కరోనా కేసులు
July 31, 2020బ్రసిలియా: బ్రెజిల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దేశంలో గత 24 గంటల్లో 57,837 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో లాటిన్ అమెరికా దేశంలో ఇప్పటివరకు 26,13,789 కరోనా కేసులు నమోదయ్యాయి....
138 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
July 30, 2020ముంబై: దేశంలో కరోనా అనగానే మహారాష్ట్ర గుర్తొస్తుంది. కరోనా కేంద్రంగా మారిన రాష్ట్రంలో సాధారణ ప్రజలతోపాటు, వారికి రక్షణగా నిలిచి, మహమ్మారిపై ముందుండి పోరాడిన పోలీసులు కూడా అంతేసంఖ్యలో క...
ఏపీలో కరోనా విజృంభన.. ఒక్కరోజే 10,093 కేసులు
July 29, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కరోనా విజృంభన కొనసాగుతుంది. ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో పది వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,093 కరోనా పాజిటివ్ కేస...
దేశంలో 15 లక్షలు దాటిన కరోనా కేసులు
July 29, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గత వారం రోజులుగా 46 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రపంచంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దేశాల్లో భారత్ టా...
థియేటర్లు ఓపెన్ చేస్తే ప్రాణాలకు రిస్క్..!
July 28, 2020కరోనా నేపథ్యంలో నాలుగు నెలలుగా మూతపడ్డ థియేటర్లు ఎప్పుడు రీఓపెన్ అవుతాయనే దానిపై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి సినిమా థియేటర్లని రీఓపెన్ చేయాలని ప్రభుత...
మహారాష్ట్రలో 7,924 కరోనా కేసులు
July 28, 2020ముంబై : మహారాష్ట్రలో కరోనా కేసులు వీపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 7,924 కరోనా కేసులు నమోదయ్యాయి. 227 మంది మృతిచెందారు. కాగా ...
ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు
July 27, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగున్నది. గత కొన్ని రోజుల నుంచి ప్రతి రోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయ...
101 మంది పోలీసులకు కరోనా
July 27, 2020ముంబై: దేశంలో కరోనా కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నది. ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడుతున్నారు. వీరిలో పోలీసులు కూడా ఉంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా 101 మంది పోలీసులకు...
దేశంలో 14 లక్షలు దాటిన కరోనా పాజిటివ్లు
July 27, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ అంతకంతకు విజృంభిస్తున్నది. ప్రతి రోజు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో కరోనా కేసులు 14 లక్షల మార్కును దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 49,931 మంది కరో...
గరిష్ఠ స్థాయి దాటిపోయింది!
July 27, 2020ఢిల్లీ, పుణె, న్యూయార్క్ల్లో క్రమంగా కేసుల తగ్గుదలన్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ...
దేశంలో 32 వేలు దాటిన కరోనా మరణాలు
July 26, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 48,661 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 705 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల ...
మహారాష్ట్రలో నేడు 9,251 కొత్త కరోనా కేసులు
July 25, 2020ముంబై: మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 9,251 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వల్ల 257 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3, 66,368కి చేరుకుందని ఆ రాష్ట్ర ఆరోగ...
దేశంలో 13 లక్షలు దాటిన కరోనా పాజిటివ్లు
July 25, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 40 వేలపైచిలుకు కేసులు నమోదవుతుండటంతో కేవలం మూడు రోజుల్లోనే లక్షకుపైగా కేసులు పెరిగాయి. నిన్న సుమారు 50 వేల మంది కరోనా...
దేశంలో 30 వేలు దాటిన కరోనా మృతులు.. ఒకేరోజు 49 వేల కేసులు
July 24, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసి విళయతాండం చేస్తున్నది. అన్ని రాష్ట్రాల్లో వైరస్ బారిన పడినవారి సంఖ్య పెరిగిపోతుండటంతో కేవలం వారం రోజుల్లోనే 2.6 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత వ...
గంటకు 2,600 కొత్త కరోనా కేసులు
July 23, 2020వాషింగ్టన్: కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతున్నది. ఆదేశంలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. అమెరికాలో కరోనా వైరస్ కేసుల ...
దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు
July 23, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తున్నది. గత వారం రోజులుగా 32 వేలకు పైగా పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న 37 వేలకుపైచిలుకు కరోనా కేసులు నమోదవగా, ఈరోజు రికార్డు స్థాయ...
సౌదిలో తగ్గుతున్న కరోనా కేసులు
July 21, 2020రియాద్ : సౌదీ అరేబియాలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అదే సమయంలో కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. రివకరీలు పె...
ప్రపంచ వ్యాప్తంగా కోటి 48 లక్షలు దాటిన కరోనా కేసులు
July 21, 2020న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రపంచం మొత్తంలో ఇప్పటి కరోనా బారిన పడ్డవారి సంఖ్య కోటి 48 లక్షలు దాటింది. దీంతో పాటు...
బెంగాల్లో 1147 కరోనా మరణాలు!
July 20, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ప్రతి రోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సోమవారం కూడా కొత్తగా 2,282 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ద...
దేశంలో 11 లక్షలు దాటిన కరోనా కేసులు
July 20, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రతిరోజు 34 వేలకు కేసులు నమోదవుతుండటంతో నాలుగు రోజుల్లోనే 1.30 లక్షల పాజిటివ్ కేసులు పెర...
24 గంటల్లో 2.2 లక్షల మందికి కరోనా
July 20, 2020జెనీవా: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే 2,20,073 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అత్యధికంగా అమెరికా, బ్రెజిల్, భారత్, దక్షి...
తెలంగాణలో కొత్తగా 1269 పాజిటివ్ కేసులు
July 19, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనాకేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఇవాళ రాష్ట్రంంలో కొత్తగా 1269 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల...
అస్సాంలో కరోనా తీవ్రంగా ఉంది : ఆరోగ్యశాఖమంత్రి
July 19, 2020టిన్సుకియా : అస్సాం రాష్ట్రంలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిస్వాశర్మ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీ...
ఏపీలో రికార్డుస్థాయిలో 5,041 కరోనా కేసులు నమోదు
July 19, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తొలిసారి నేడు ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31, 148 శాంపిల్స్ను పరీక్షించ...
పాకిస్థాన్లో కరోనా విలయం
July 19, 2020ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో కరోనా రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం అంతకంతకూ మృతులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. గడిచిన 24 గంట...
దేశంలో ఒకేరోజు 38,902 కరోనా కేసులు
July 19, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. వరుసగా గత నాలుగు రోజులుగా 32 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 38,902 పాజిటివ...
ప్రపంచంలో 6 లక్షలు దాటిన కరోనా మరణాలు
July 19, 2020న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విళయతాండవం చేస్తున్నది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు ఆరు లక్షలకుపైగా జనాభా మృత్యువాతపడ్డారు. తాజాగా 2,17,257 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్ల సంఖ్య 14,424...
ఏపీలో రికార్డుస్థాయిలో 3,963 కరోనా కేసులు
July 18, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కరోనా కేసులు ఒక్కరోజే రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 3,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 23,872 శాంపిల్స్ను పరీక్షించగా ...
ప్రపంచ వ్యాప్తంగా కోటి 41లక్షలు దాటిన కరోనా కేసులు
July 18, 2020న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. అమెరికా, ఇండియాతో పాటు అన్ని ప్రపంచ దేశాల్లో కరోనా కలకలం రేపుతోంది. కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోని ఎంత...
స్వామివారి దర్శనాలు నిలిపివేయండి: రమణ దీక్షితులు
July 18, 2020తిరుమల: తిరుమలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాలను నిలిపివేయాలని ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులు కోరారు. ఈమేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్రెడ్డి, ...
రాష్ట్రంలో రికవరీ రేటు 68 శాతం
July 18, 2020కొత్తగా 1,410 మంది డిశ్చార్జితాజా కేసులు 1,478.. ఏడుగురి మృతిజీహెచ్ఎంసీలోనే 806 మందికి కరోనాకరోనా దవాఖానల జాబితా విడుదల...
దేశంలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు
July 17, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతున్నది. ఈ ప్రాణాంతక మహమ్మారి పంజా విసరడంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 32,695 కేసులు నమ...
బ్రెజిల్లో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
July 17, 2020బ్రసిలియా: బ్రెజిల్లో కరోనా కేసులు ఇరవై లక్షలు దాటాయి. దేశంలో గురువారం కొత్తగా 43,829 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,14,738కి చేరింది. నిన్న ఒకేరోజు 1,299 మం...
24 గంటల్లో 32695 కరోనా కేసులు
July 16, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. గత పది రోజులుగా 25 నుంచి 29 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, మొదటిసారిగా 30 వేల మార్కును దాటాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతు...
అమెరికాలో కరోనా ఉగ్రరూపం.. ఒకేరోజు 67 వేల కేసులు
July 16, 2020వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. దేశంలో గత పది రోజులుగా ప్రతిరోజు 55 వేల నుంచి 65 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో ...
బీహార్ గవర్నర్ హౌస్ లో కరోనా.. 20 మందికి పాజిటివ్
July 15, 2020పాట్నా : బీహార్ గవర్నర్ హౌస్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. అక్కడ పని చేసే 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వారందరిని కొవిడ్ కేర్ సెంటర్ కు తరలించారు. మిగత...
దేశంలో 24 గంటల్లో 29,429 పాజిటివ్ కేసులు
July 15, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గత పది రోజులుగా ప్రతిరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 29,429 పాజిటివ్ కేసులు నమోదవగా, 582 మంది మ...
ఈ వారం కరోనా కేసుల్లో భారత్ 10 లక్షలు దాటుతుంది: రాహుల్ గాంధీ
July 14, 2020ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వారం కరోనా కేసుల్లో భారత్ 10 లక్షలు దాటుతుందని ఆయన హిందీలో ట్వీట్ చేశారు. సరైన చర్యలు తీసుకోకపోతే, ప్రపంచంలోని కరోనావైరస్ పరిస్థ...
అసింప్టమాటిక్.. అయినా ఆరోగ్యంపై దుష్ప్రభావం!
July 13, 2020హైదరాబాద్: మాలో కరోనా వ్యాధి లక్షణాలు లేవు! కరోనా పాజిటివ్ వచ్చినా మేం అదృష్టవంతులం! ఎందుకంటే మేం సీరియస్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు! వైరస్ కారణంగా వచ్చే దీర్ఘకాలిక రుగ్మత...
దేశంలో 9 లక్షలకు చేరువలో కరోనా కేసులు
July 13, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత అధికమవుతున్నది. మహమ్మారి విజృంభనతో గత వారం రోజులుగా దేశంలో 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోవదవుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో గత 24 గంటల్లో కొత్తగా 28,701 పాజి...
కొత్తగా 1,178 పాజిటివ్
July 12, 2020జీహెచ్ఎంసీలోనే 736 మందికి కరోనా9 మంది మృతి, 1,714 మంది డిశ్చార్జి
రష్యాలో 24 గంటల్లో 6,611 కరోనా కేసులు
July 11, 2020మాస్కో : రష్యాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రష్యాలో 6,611 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 7,20,547కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ...
అస్సాంలో కొత్తగా 936 కరోనా కేసులు
July 11, 2020గువాహటి : అస్సాం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జులై కంటే ముందు కేసుల పెరుగుదల కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ నెలలో మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో అస్సాంలో 936 క...
కొత్తగా 222 పోలీసులకు కరోనా పాజిటివ్.. ముగ్గురు మృతి
July 10, 2020ముంబై : మహారాష్ర్టలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆ రాష్ర్ట పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా. గడిచిన 48 గంటల్లో 222 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముగ్గ...
దేశంలో 8 లక్షలకు చేరువలో కరోనా కేసులు
July 10, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజి...
కరోనా కట్టడికి కమాండోలు
July 09, 2020తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన ప్రభుత్వం, ప్రజలు నిబంధనలను అతిక్రమించకుండా ఉండటానికి ఏకంగా కమాండోలను రంగంలోక...
పాకిస్తాన్లో 2,37,489కు చేరుకున్న కరోనా కేసులు
July 08, 2020ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణాల శాతం కూడా అక్కడ అధికంగానే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో అక్కడ 2,980 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో అక్కడ మొత్తం...
ఏపీలో కొత్తగా 1062 కరోనా కేసులు
July 08, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదవగా, మరో 12 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 22,259కు చేరింది. ఇప్పటివరక...
క్వారంటైన్ లో 15 లక్షల మంది
July 07, 2020ముంబై : కరోనా మహమ్మారితో మహారాష్ర్ట ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ర్టలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అవుతూనే ఉన్నాయి. ఆ రాష్ర్ట రాజధాని ముంబైలో కరోనా విల...
ఒడిశాలో కొత్తగా 571 కరోనా కేసులు, నలుగురు మృతి
July 07, 2020భుబనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులో వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా అక్కడ 571 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం తెల...
భారత్లో కరోనా లేని ప్రాంతం ఆ ఒక్కటే
July 06, 2020కవరత్తి: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన మూడో దేశంగా భారత్ నిలిచిన విషయం విధితమే. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. అయితే కరోనా మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరక...
ఏపీలో కొత్తగా 1322 కరోనా కేసులు
July 06, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలు దాటింది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 1322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
మధ్యప్రదేశ్లో కొత్తగా 326 కరోనా కేసులు
July 06, 2020భూపాల్: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, చంబల్ ప్రాంతంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే రాజధాని భోపాల్లో కరోనా మరింతగా విజృంభిస్...
ప్రపంచంలో ఒకేరోజు 2.12 లక్షల కరోనా కేసులు
July 06, 2020న్యూయార్క్: ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఆదివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,12,000 కొత్త కేసులు నమోదవగా, 3586 మంది మరణించారు. ఈ కొత్త కేసుల్లో 60 శాతం అమెరికా, బ్రెజిల్ దేశాల్లోనే నమోద...
భారత్ @3 కరోనా కేసుల నమోదులో రష్యాను దాటిన భారత్?
July 06, 202024 గంటల్లోనే అత్యధికంగా 24,850 మందికి పాజిటివ్దేశంలో 6,83,240కు చేరిన వైరస్...
జైల్లో కరోనా కలకలం.. 26 మంది ఖైదీలకు పాజిటివ్
July 05, 2020లుధియానా : పంజాబ్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. లుధియానాలోని సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న 26 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి...
లాక్ డౌన్ ఉల్లంఘన.. వధూవరులకు 50 వేలు జరిమానా
July 05, 2020భువనేశ్వర్ : కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. పెళ్లి వేడుకల్లో లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్రం ఆదే...
ప్రపంచంలో 1.14 కోట్లకు చేరిన కరోనా కేసులు
July 05, 2020న్యూయార్క్: ప్రపంచంలో కరోనా విజృంభిస్తున్నది. అమెరికాలో నిన్న ఒక్కరోజే 57 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా, మెక్సికోలో కరోనా మరణాలు 30 వేలు దాటాయి. దీంతో అత్యధిక మరణాల జాబితాలో ఫ్రాన్స్ను వెనక...
ఢిల్లీలో కరోనా విజృంభణ.. లక్షకు చేరువలో కేసులు
July 04, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ...
ముంబై ధారావిలో 2311కు చేరిన కరోనా కేసులు
July 04, 2020ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబై నగరంలోని ధారావిలో కరోనా కేసుల సంఖ్య 2311కు చేరింది. తాజాగా 24 గంటల్లో 2 కొత్త కేసులు, 2 మరణాలు సంభివించినట్లు బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ త...
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
July 04, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రలయం సృష్టిస్తున్నది. తమిళనాడులో కరోనా కేసులు లక్ష దాటగా, మహారాష్ట్ర రెండు లక్షలకు చేరువలో ఉన్నది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. నిన్న 20 వే...
బ్రెజిల్లో కరోనా విలయం
July 04, 2020బ్రసిలియా: లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్లో కరోనా విలయతాండవం చేస్తున్నది. దేశంలో కరోనా కేసులు 15 లక్షలు దాటాయి. నిన్న ఒకేరోజు దేశంలో 42,223 మంది పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో బ్రెజిల్ మొత్...
సీఏ పరీక్షలు మళ్లీ వాయిదా
July 04, 2020న్యూఢిల్లీ: కరోనా కారణంగా చార్టెడ్ అకౌంటెంట్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. పరీక్షలను పరిస్థితులను బట్టి నవంబర్లో న...
తాజా కేసులు 1,892
July 04, 2020జీహెచ్ఎంసీలో 1,658 మందికి కరోనా.. 20 వేలు దాటిన బాధితులుహైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్త...
ఏపీలో కొత్తగా 837 మందికి కరోనా నిర్ధారణ
July 03, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 837 పాజిటివ్ కేసులు నమోదవగా, తొమ్మిదిమంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...
ప్రపంచంలో 1.08 కోట్లు దాటిన కరోనా కేసులు
July 02, 2020న్యూయార్క్: పుట్టిళ్లు చైనాను వదిలేసిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. సుమారు 213 దేశాలకు విస్తరించిన ఈ ప్రాణాంతక వైరస్ విళయం సృష్టిస్తున్నది. వైరస్ బారిన వారి సంఖ్య ప్రతిరోజు లక్ష...
మహారాష్ట్ర పోలీసులలో 1000 దాటిన కరోనా కేసులు!
July 01, 2020ముంబై: మహారాష్ట్ర పోలీసులలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నది. ప్రతిరోజు పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరక...
ఏపీలో కొత్తగా 657 కరోనా పాజిటివ్ కేసులు
July 01, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కలకలం కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 657 కరోనా పాజిటివ్లుగా తేలగా, ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,252కి చేరగా, ఇప్పటివ...
దేశంలో 24 గంటల్లో కరోనాతో 507 మంది మృతి
July 01, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దేశంలో కరోనా కేసులతోపాటు, మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. గత పది రోజులుగా 15వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో గత 24...
ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు 1.85 లక్షల కరోనా కేసులు
July 01, 2020న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతున్నది. గత పదిరోజులుగా ప్రతి రోజు లక్షన్నరకు పైగా కొత్తకేసులు రికార్డవుతున్నాయి. తాజాగా మరో లక్షా 85వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచంవ...
ఇండో-టిబెటన్ పోలీసుల్లో కొత్తగా 14మందికి కరోనా
June 30, 2020న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ కల్లోలం సృష్టిస్తోంది. మంత్రులను, అధికారులను, పోలీసులను ఎవ్వరిని వదలడం లేదు. లాక్డౌన్ విధుల నిర్వర్తిస్తున్న పోలీసులు చాలామంది కరోనా బారినపడి ప్రాణాల...
రాజస్తాన్లో కొత్తగా 94 కరోనా కేసులు
June 30, 2020జై పూర్ : కరోనా కేసులు జనాన్ని కలవరపెడుతున్నాయి. ఒక్కరు బయటికెళ్లినా ఇంటిల్లిపాది భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. లక్షణాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుండడం, కొంతమందికి అసలు లక్షణాలు లేకుండానే వైరస్ వ...
తమిళనాడులో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
June 29, 2020చెన్నై : తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడ కొన్ని జిల్లాలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయినా కూడా కేసుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వం నిబంధనలను ఎంత ...
మధ్యప్రదేశ్లో కరోనా అదుపులోనే ఉంది : ఆరోగ్య శాఖమంత్రి
June 29, 2020న్యూ ఢిల్లీ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందని అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా సోమవారం అన్నారు. అ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మా రాష్ట్రంలో వైరస్ వ్యాప్...
ఏపీలో కొత్తగా 793 పాజిటివ్ కేసులు
June 29, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కలకలం కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఐదువందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించగా, 793 పాజిటివ్ కేసులు నిర్ధారణ ...
దేశంలో 5.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు
June 29, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్నది. మహమ్మారి ఉగ్రరూపం దాల్చడంతో ప్రతిరోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఉదయం వరకు 19,906 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్త...
కోవిడ్19.. 5 లక్షలు దాటిన మృతుల సంఖ్య
June 29, 2020న్యూయార్క్: ప్రపంచంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్నది. ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,02,43,858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ...
ఢిల్లీలో నేడు ఎన్ని కేసులంటే..?
June 28, 2020న్యూ ఢిల్లీ : ఢిల్లీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం ప్రజాప్రతినిధులు, నాయకులతో కళకళలాడే దేశ రాజధ...
ప్రపంచవ్యాప్త కోవిడ్ మరణాలు 5,01,262
June 28, 2020హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక కోటి 80 వేల 224 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 41 లక్షల 21 వేల 17....
కరోనా.. కోటి
June 28, 2020ప్రపంచవ్యాప్తంగా కోటికిపైగా కేసులు వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్నది. వైరస్ కేసుల సంఖ్య కోటి దాటింది. ఇందులో పాతిక శాతానికిపైగా కేసులు అమ...
కరోనాతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
June 27, 2020న్యూఢిల్లీ : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన ఓ కానిస్టేబుల్ (44) కరోనా బారినపడి శనివారం మృతి చెందాడు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు...
నల్లగొండ జిల్లాలో నేడు 25 కరోనా కేసులు..
June 27, 2020నల్లగొండ : కొంతకాలంగా నల్లగొండ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఇప్పుడు మళ్లీ పెరుగుతుండడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం 5 కేసులు నమోదు కాగా. శనివారం ఏకంగా 25 పాజిటివ్ ...
ప్రపంచంలో కరోనా ఉగ్రరూపం
June 27, 2020జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య ర్యాపిడ్ స్పీడ్తో దూసుకుపోతున్నది. నిన్న ఒక్కరోజే అమెరికా, బ్రెజిల్లో కలిపి 92163 పాజిటివ్ కేసులు నమోదయ్యా...
5 రాష్ర్టాల్లో 70% కరోనా కేసులు
June 27, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతున్నది. వరుసగా ఏడోరోజూ 14,000కుపైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటికి మొత్తం 4,90,401 లక్షల కేసులు నమోదుకాగా, 15,301 మంద...
24 గంటల్లో 17,296 కేసులు
June 27, 2020న్యూఢిల్లీ, జూన్ 26: కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా గురువారం నుంచి శుక్రవారం నాటికి 24 గంటల వ్యవధిలో 17,296 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ము...
గుజరాత్లో కొత్తగా 580 కరోనా కేసులు
June 26, 2020గాంధీనగర్ : గుజరాత్ రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో కొత్తగా 580 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్ బారినపడిన వారి సంఖ్య 30,158కి చేరింది. వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 18మంది మృతి చెందిన...
మహారాష్ట్రలో కొత్తగా 5,024 కరోనా కేసులు
June 26, 2020మహారాష్ట్ర : కరోనా వైరస్ మహారాష్ట్రలో తీవ్ర రూపం దాలుస్తుంది. రోజురోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,024 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 175 మంది మృతి...
ఆ నాలుగు రాష్ర్టాల్లో కరోనా మరణాలు లేవు
June 26, 2020న్యూఢిల్లీ : దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా మహమ్మారితో దేశ ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు అన్ని రాష్ర్టాల్లో కరోనా మరణాలు సంభవి...
కరోనా కేసుల్లో ముంబైను దాటిన ఢిల్లీ
June 26, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండగా.. తాజాగా కరోనా కేసుల్లో ముంబైను దాటేసింది ఢిల్లీ. రెండు కోట్లకు పైగా జనాభా ఉన...
ప్రపంచంలో 5 లక్షలకు చేరువలో కరోనా మృతులు
June 26, 2020న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నది. అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో అత్యధిక కేసులు నమోదవుతునే ఉన్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎక్కువ కేసులు నమోదైన స్పెయిన్, ఇటలీ, ఇరాన్, యూ...
కర్ణాటకలో పెరుగుతున్నకరోనా కేసులు
June 25, 2020బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 442 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10580 కు చేర...
నాగర్కర్నూల్ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా
June 25, 2020హైదరాబాద్: నాగర్కర్నూల్ జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న స్టాఫ్నర్స్, సెక్యూరిటీ గార్డు కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు....
ప్రపంచంలో కోటికి చేరువలో కరోనా కేసులు
June 25, 2020న్యూయార్క్: కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కరాళ నృత్యం చేస్తున్నది. ఇప్పటివరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజే 39 వేల...
జులై 31 వరకు బెంగాల్ లో లాక్ డౌన్ పొడిగింపు
June 24, 2020కోల్ కతా : కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నియంత్రణ కోసం ఆ రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. జులై 31వ తేదీ వరకు లాక్ ...
ఏపీలో కొత్తగా 497 కరోనా కేసులు
June 24, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పదివేలు దాటాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 497 కరోనా కేసులు నమోదవగా, ఈ వైరస్ బారినపడినవారిలో 10 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10,33...
ప్రపంచంలో 93.5 లక్షలు దాటిన కరోనా కేసులు
June 24, 2020న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్ నిబంధనలను ఎత్తివేయడంతో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు మరింత ఎక్కువ అవుతున్నాయి. రెండు వారాలుగా ప్ర...
తమిళనాడులో భారీగా కరోనా కేసులు
June 23, 2020చెన్నై : తమిళనాడులో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 2,516 రికార్డు కరోనా కేసులు నమోదు కావడంతో పాటు 1,227 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్...
ఏపీలో 24 గంటల్లో 443 కరోనా కేసులు
June 22, 2020అమరావతి : ఆంధ్రపదేశ్లో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 443 కరోనా కేసులు నమోదైయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 392 కే...
దేశంలో ప్రతి లక్షలో 30 మందికి కరోనా!
June 22, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతిరోజు 10 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్...
నాన్ వెజ్ ఫుడ్ కు డిమాండ్.. తిరస్కరించినందుకు దాడి
June 22, 2020ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ర్ట మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో ఇప్పటి వరకు 59,746 పాజిటివ్...
కొవిడ్-19 విధుల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు
June 22, 2020న్యూఢిల్లీ : హర్యానా రాష్ర్టంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఆ రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఎంబీబీఎ...
దేశంలో కొత్తగా 14,821 కరోనా కేసులు
June 22, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. ప్రాణాతంక మహమ్మారి వాయు వేగంతో విస్తరిస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల మర...
ఢిల్లీలో కరోనా పరిస్థితిపై అమిత్ షా సమీక్ష
June 21, 2020న్యూఢిల్లీ : ఢిల్లీలో రోజురోజుకూ కరోనా ఉద్ధృతమవుతోంది. దీంతో ఆ రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ స...
ముంబైలో 24గంటల్లో 3874 కరోనా కేసులు
June 21, 2020ముంబై : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ముంబై నగరం వణికిపోతుంది. ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టినా కరోనా కేసులు మాత్రం తగ్గడం...
ఏపీలో కొత్తగా 477 కరోనా కేసులు
June 21, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,929కి చేరింది. వైరస్బారినపడినవారిలో...
దేశంలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు
June 21, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 15,413 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిట...
బ్రెజిల్లో 50వేలు దాటిన కరోనా మరణాలు
June 21, 2020లియోడీజెనీరో: కరోనా వైరస్ బ్రెజిల్లో విళయతాండవం చేస్తున్నది. దేశంలో ఈ మహమ్మారి వల్ల మరణించినవారి సంఖ్య 50 వేలు దాటింది. అత్యధిక కరోనా కేసుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్లో ఇప్పటివరకు 10,...
అమెరికాలో కరోనా కల్లోలం
June 21, 2020వాషింగ్టన్: అమెరికాలో కొవిడ్-19 కల్లోలం సృష్టిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కొత్తకేసుల్లో ఒక్క అమెరికాలోనే సగంవరకు ఉంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా అమెరికాలో...
తెలంగాణలో కొత్తగా 546 కరోనా పాజిటివ్ కేసులు
June 20, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో శనివారం కొత్తగా 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 458 కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19తో నేడు ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. వ్యాధి నుంచి కోలు...
ఏపీలో కొత్తగా 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
June 20, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ఏపీలో శనివారం కొత్తగా రికార్డుస్థాయిలో 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా గడిచిన 24 గంటల్లో...
బీజింగ్లో మరో 25 కరోనా కేసులు
June 19, 2020బీజింగ్: కరోనా పుట్టిళ్లు చైనాలో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండో దశ కేంద్రంగా మారిన బీజింగ్లో కొత్తగా 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గత వారం రోజుల్లో కరోనా కేసులు 183కి చేరాయని ...
ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభణ
June 19, 2020న్యూయార్క్: చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నది. ప్రతి రోజు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను చూస్తే వైరస్ విజృంభన ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. ప్రపంచ వ్యాప్...
ప్రపంచంలో 4.5 లక్షలకు చేరువలో కరోనా మృతులు
June 17, 2020న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఈ ప్రాణాంతక మహమ్మారి ప్రపంచంలోని 213 దేశాల్లో విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 82,56,615 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వై...
దేశంలో కొత్తగా 11,502 కరోనా కేసులు
June 15, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11,502 కరోనా పాజిటివ్ కేసు...
ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు
June 15, 2020న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. ప్రాణాంతక వైరస్ బారిన పడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుతూనే ఉన్నది. ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 79,84,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్...
ఈ 15 నగరాల్లో.. కరోనా దడదడ
June 14, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తున్నది. ప్రధానంగా 15 నగరాల్లో వైరస్ వణికిస్తున్నది. గురుగ్రామ్, ఫరిదాబాద్, వడోదర, సోలాపూర్, గౌహతి వంటి 15 నగరాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ...
15 నగరాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
June 14, 2020న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, చెన్నై, పుణె, అహ్మదాబాద్ నగరాలు కరోనా వైరస్కు కేంద్రాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ నగరాల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ క్రమంగా ద్...
చైనాలో కొత్తగా 57 కరోనా కేసులు
June 14, 2020బీజింగ్: కరోనాకు పుట్టినిళ్లయిన చైనాలో రెండో దశ కేసులు ప్రారంభమయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాజధాని నగరం బీజింగ్లోనే 36 కేసులు ఉన్నాయని నేషనల్...
తమిళనాడులో కొత్తగా 1,982 కరోనా పాజిటివ్ కేసులు
June 12, 2020చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒకే రోజులో 1,982 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా రాష్ట్రంలో నేడు 18 మంది చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని నేడు 1,342 మం...
లాక్డౌన్ను మళ్లీ విధించబోమన్న సీఎం
June 12, 2020ముంబై: మహారాష్ట్రలో మరోసారి లాక్డౌన్ను విధించబోమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. అయితే ప్రజలు భౌతిక దూరంతోపాటు ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఈ మేరకు సీ...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 207 కరోనా కేసులు
June 12, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కళకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,636కి చేరింది. ఈ వైరస్...
69 జిల్లాల్లో కరోనా మరణ మృదంగం
June 12, 2020న్యూఢిల్లీ: దేశంలోని 13 రాష్ట్రాల్లోని 69 జిల్లాల్లో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. జాతీయ సగటు మరణాల రేటు 2.9 శాతంగా ఉండగా ఈ జిల్లాల్లో 5 శాతం లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నది. మే 18 నుంచి ఈ 69 జిల్ల...
కరోనాతో వణుకుతున్న ఏడు రాష్ట్రాలు
June 12, 2020న్యూఢిల్లీ: దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వైరస్ కేసుల నమోదు ఎక్కువగా ఉన...
75 లక్షలకు చేరువలో ప్రపంచవ్యాప్త కరోనా కేసులు
June 11, 2020హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 74 లక్షల 51 వేల 957 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 32 లక్షల 99 వేల 665....
ఏపీలో కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు
June 10, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 15,384 శాంపిల్స్ను పరీక్షించగా వీరిలో 136 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. 22 మంది...
కోటికి చేరువలో కరోనా కేసులు
June 09, 2020న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ప్రాణాంతకమైన ఈ మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించడంతో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజ రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ...
కరోనా ఓ దుష్టవైరస్
June 09, 2020దానికెప్పుడూ దూరంగానే ఉండాలిలక్షమందికైనా చికిత్స అందించేందుకు సిద్ధం...
ప్రపంచంలో 71 లక్షల చేరువలో కరోనా కేసులు
June 08, 2020న్యూయార్క్: ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 70,86,740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన 4,06,127 మంది బాధితులు మరణించారు. నమ...
70 లక్షలకు చేరువలో ప్రపంచవ్యాప్త కరోనా కేసులు
June 07, 2020హైదరాబాద్ : ప్రపంచవ్యాప్త కరోనా పాజిటివ్ కేసులు 70 లక్షలకు చేరువయ్యాయి. 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 69 లక్షల 74 వేల 721 మంది ఈ వైరస్ భారిన...
24 గంటల్లో 9887 కరోనా పాజిటివ్ కేసులు
June 06, 2020హైదరాబాద్: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఇప్పటికే కరోనా కేసుల్లో ఇటలీని దాటిన భారత్లో గత 24 గంటల్లో 9887 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. అదేవిధంగా ఈ మహమ్మారి వల్ల కొత్తగా 294 మంది మరణిం...
ప్రపంచవ్యాప్త కోవిడ్-19 మరణాలు 3,98,146
June 06, 2020హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 68లక్షల 44వేల 797 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 30లక్షల 97వేల 791గ...
హైదరాబాద్లో రోజురోజుకూ కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి
June 06, 2020కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తున్నది. కంటికి కనిపించని ఈ వైరస్ చాపకింది నీరులా విస్తరిస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఏమి కొనాలన్నా.., త...
ఐదుగురు డాక్టర్లు, ఓ రోగికి కరోనా పాజిటివ్
June 04, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వైద్య సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. హైదరాబాద్లోని ప్రముఖ దవాఖాన నిమ్స్లో ఈ రోజు ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో కార్డియాలజీ విభాగంలో...
ఏపీలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
June 04, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3377కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ ...
మెక్సికో, బ్రెజిల్లో రికార్డుస్థాయిలో కోవిడ్-19 మరణాలు
June 04, 2020హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 65 లక్షల 67 వేల 404 మంది కరోనా వైరస్ పాజిటివ్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 30 ...
కొత్తగా 129 మందికి కరోనా
June 04, 2020ఏడుగురి మృతి, 30 మంది డిశ్చార్జిగాంధీలో ప్లాస్మా థెరపీ విజ...
కోనసీమలో పెరుగుతున్న కరోనా కేసులు
June 03, 2020అమలాపురం:కోనసీమలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటివరకు పగడ్బందీగా లాక్డౌన్ అమలవడంతో మహమ్మారి వ్యాప్తి కాస్త తక్కువగా ఉన్నది. ఏపీ ప్రభుత్వం భారీ సడలింపులు ఇవ్వడం, వలస...
రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 94 పాజిటివ్ కేసులు
June 01, 2020హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 79 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,7...
భారత్లో ఒకే రోజు 8380 కేసులు నమోదు...
June 01, 2020ఒక్కరోజులో 8,380 కేసులు నమోదుకాంటాక్ట్ ట్రేసింగ్లో విఫలంకూలీల ప్రయాణాలతో వైరస్ వ్యాప్తిఐసీఎంఆర్ నిపుణుల అభిప్రాయంన్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొ...
ఢిల్లీలో 20 వేలకు చేరువలో కరోనా కేసులు
May 31, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఇరవై వేలకు చేరువయ్యాయి. వరుసగా నాలుగో రోజూ రాష్ట్రంలో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1295 కరోనా పాజిటివ్ కేసులు నమోద...
ఏపీలో కొత్తగా 98 కరోనా కేసులు
May 31, 2020హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు అధికమవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3042కు చేరింది. ఇప్పటివరకు...
మహారాష్ట్రలో 91 పోలీసులకు కరోనా
May 31, 2020హైదరాబాద్: మహారాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో 91 మంది పోలీసులు కరోనా పాజిటివ్లుగా తేలారు. దీంతో మొత్తం కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 2416కు పెర...
ప్రపంచవ్యాప్తంగా 60 లక్షలు దాటిన కరోనా కేసులు
May 30, 2020హైదరాబాద్ : ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 60 లక్షల 29 వేల 646 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 30 ల...
తెలంగాణలో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు
May 26, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1991 కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య...
పాక్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,278
May 26, 2020ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారంతో 58,278 కు చేరుకుంది. కోవిడ్-19 కారణంగా పాక్లో ఇప్పటివరకు 1,202 మంది మృతిచెందినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ పేర్కొంది. సింధ్లో 2...
80 మంది పోలీసులకు కరోనా
May 26, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా బారినపడుతున్న పోలీసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 80 మంది పోలీసులు కరోనా పాజిటివ్ అని తేలగా, ఇద్దరు మరణించారు. దీంతో మహారాష్ట్రలో కరోనా ...
అర కోటి దాటి.. కోటి వైపు పరుగు
May 26, 2020పారిస్: కరోనా కరాళనృత్యం చేస్తున్నది. పుట్టిళ్లు చైనాను వదిలిన కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. 214 దేశాలకు విస్తరించిన ఈ ప్రాంణాంతక వైరస్ ఇప్పటివరకు 3,47,872 మందిని పొట్టన పెట్టుకున్నది. ప్ర...
అక్కడ ఇప్పటికీ ఒక్క కరోనా కేసూ లేదు
May 25, 2020న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు ర్యాపిడ్ స్పీడ్లో నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 1,38,845 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. నెదర్ల్యాండ్లో కంటే ఎక్కువ కరనా బాధితులు మహారాష్ట్రలో ఉన్నారు...
ఏపీలో కొత్తగా 44 కరోనా పాజిటివ్లు
May 25, 2020హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2671కి చేరింది. ఈ వైరస్ ప్రభావంతో రాష్ట్రంల...
దేశంలో 24 గంటల్లో 7 వేల పాజిటివ్ కేసులు
May 25, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. గత వారం రోజులుగా ఆరు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 6977 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 154 మంది బాధితులు మ...
213 దేశాల్లో కరోనా.. 55 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు
May 25, 2020న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. చైనాలో పుట్టిన ఈ ప్రమాదకరమైన వైరస్ క్రమంగా 213 దేశాలకు వ్యాప్తించింది. వైరస్ వల్ల ప్రపంచంలో ఇప్పటివరకు 54,98,580 కరోనా పాజిటివ్ కేసులు...
అక్కడ కోయంబేడులింకులతో పెరుగుతున్న కరోనా కేసులు
May 22, 2020చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కోయంబేడు లింకులతో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది.శుక్రవారం 786 మందికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధార...
పశ్చిమబెంగాల్లో కొత్తగా 135 కరోనా కేసులు
May 22, 2020కోల్కతా: అంఫాన్ తుఫాన్తో అతలాకుతలమైన పశ్చిమబెంగాల్లో ఈ రోజు కొత్తగా 135 కరోనా కేసులు నమోదవగా, ఆరుగురు బాధితులు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3322కి పెరిగింది. ఈ ప్రాణాంతక...
పోలీసులకు కోవిడ్ వైద్యసాయం రూ.10వేలకు తగ్గింపు
May 22, 2020న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న పోలీసులు కరోనా బారిన పడితే వైద్య ఖర్చుల కోసం ఢిల్లీ పోలీస్ శాఖ ఇప్పటివరకు లక్ష రూపాయలు సాయం చేసిన విషం తెలిసిందే. అయితే తాజాగా ఈ మొత్తాన్ని ఢిల్లీ పోలీస్ శాఖ లక్ష నుంచి (...
‘ కొత్త ముఖ్యమంత్రి..పరిస్థితి చేజారిపోయింది..’
May 21, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి రాష్ట్రప్రభుత్వం అదుపులో లేకుండా పోయిందని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ...
చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
May 21, 2020బీజింగ్: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 33 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో ఎక్కువగా ఈ ప్రాణాంతక వైరస్ మొదటిసారిగా బయటపడ్డ వుహాన్లోనే ఉన్నా...
ఏపీలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
May 21, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి మరణించాడు. 41 మంది వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమో...
రాజస్థాన్లో మరో 83 కరోనా కేసులు
May 21, 2020జైపూర్: రాజస్థాన్లో గత 24 గంటల్లో కొత్తగా 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,098కి చేరింది. ఈ ప్రాణాంతక వైరస్తో రాష్ట్రంలో కొత్తగా ముగ్గురు మరణించడ...
తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు
May 20, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 15 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఇప్పటి వరకు ...
ఒడిశాలో కొత్తగా 102 కరోనా పాజిటివ్లు
May 19, 2020భువనేశ్వర్: ఒడిశాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 102 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 978కి పెరిగింది. ఈ వైరస్లో ఇప్పటివరకు ఐదుగురు మరణిం...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 57 కరోనా కేసులు
May 19, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజకు అధికమవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 2,339...
అమెరికాలో ఒకే రోజు 21,500 కరోనా కేసులు
May 19, 2020న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 21,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రభావంతో కొత్తగా 785 మంది మరణించారు. దీంతో దేశంలో క...
దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు
May 19, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4970 పాజిటివ్ కేసులు నమోదవగా, 134 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,01,139కి చేరింది....
గోవాలో కరోనా టెస్టుకి రూ. 2వేలు
May 18, 2020ఒక్క కరోనా కేసు కూడా లేని రాష్ట్రంగా గోవా పేరు మారుమోగింది. వేసవి తాపానికి తట్టుకోలేని ప్రజలందరూ గోవాకి ప్రయాణం మొదలుపెట్టారు. ఇంకేముంది అక్కడ కూడా కరోనా విజృంభించింది. దీంతో గోవా ప...
ఏపీలో కొత్తగా 52 కరోనా కేసులు
May 18, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,282కి చేరింది. ఈ వై...
దేశంలోని 550 జిల్లాల్లో కరోనా మహమ్మారి
May 18, 2020న్యూఢిల్లీ: దేశంలో లాక్డౌన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ వస్తున్నది. ఇది కరోనాపై పోరులో కొత్త సవాళ్లను విసురుతున్నది. ఇప్పటివరకు కేవలం నగరాలకే పరిమితమైన కరోనా కేసులు క్రమంగా జిల్లా...
లక్షకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు..
May 18, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 5,242 కేసులు నమోదవగా, 157 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా పాటిజివ్ కేసుల సంఖ్య 96,169కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్...
ప్రపంచవ్యాప్తంగా 48 లక్షలకు కరోనా కేసులు
May 18, 2020న్యూయార్క్: ప్రంపచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాణాంతక మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 48,01,875కి చేరింది. ఇందులో 3,16,671 మంది బాధితులు మరణించార...
మొత్తం 1206 మంది పోలీసులకు పాజిటివ్..
May 17, 2020ముంబై: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా మంది పోలీసులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యార...
80 శాతం కరోనా కేసులు 30 మున్సిపాలిటీల్లోనే
May 17, 2020న్యూఢిల్లీ: దేశంలో 80 శాతం కరోనా కేసులు 12 రాష్ర్టాల్లోని 30 మున్సిపాలిటీల్లోనే నమోదవుతున్నాయి. దీంతో ఆ మున్సిపాలిటీల్లోని ఓల్డ్ సిటీలు, మురికివాడలు, వలస కూలీల శిబిరాలు, అత్యధిక జనసాంద్రత ఉండే ప్ర...
ప్రపంచవ్యాప్త కరోనా కేసులు 47,17,038
May 17, 2020హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్త దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని 213 దేశాలు కరోనా వైరస్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 47 లక్షల 17 వేల 38 మంది వ్యక్తులు ఈ వై...
485 కుటుంబాలకు కరోనా కాటు
May 17, 2020అత్యధికంగా హైదరాబాద్లో 168 కుటుంబాలకు వైరస్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కుటుంబాలను కాటేస్తున్నది. ప్రభుత...
పశ్చిమబెంగాల్లో కొత్తగా 84 కరోనా కేసులు
May 16, 2020కోల్కతా: కరోనా వైరస్తో పశ్చిమబెంగాల్లో గత 24 గంటల్లో పది మంది మరణించగా, కొత్తగా 84 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,461కి చేరగా, ఈ వైరస్ వల్ల ఇప్పటివర...
ప్రపంచవ్యాప్తంగా 46.28 లక్షల కరోనా పాజిటివ్లు
May 16, 2020న్యూయార్క్: ప్రపంచ దేశాలను వణికిస్తున్నది కరోనా వైరస్. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 46,28,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 3,08,654...
ఆంధ్రప్రదేశ్లో 2200కు చేరిన కరోనా కేసులు
May 16, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2205కు చేరుకోగా...
రాజస్థాన్లో కొత్తగా 91 కరోనా కేసులు
May 16, 2020జైపూర్: రాజస్థాన్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 91 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4838కి పెరిగింది. ఇందులో 1941 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఈ ప్రాణాంతక...
జగిత్యాలలో మరో మూడు కరోనా కేసులు
May 15, 2020జగిత్యాల : జిల్లాలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఉపాధి కోసం ముంబాయి వలస వెళ్లి తిరిగి స్వగ్రామాలకు వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. మల్యాల మండలం తాటి పెళ్లి గ్రామానికి ...
ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు
May 15, 2020హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2157కు చేరింది. ఈ వైరస్ వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు 48 మంది మృతిచె...
ప్రపంచవ్యాప్తంగా 45.20 లక్షలకు చేరిన కరోనా కేసులు
May 15, 2020ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా 213 దేశాలకు వ్యాపించింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 45 లక్షల 20 వేలకు చేరుకున్నాయి. కరోనా బారినపడి 3 లక్షల మంది బాధితులు మృతువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్పత్...
తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు
May 13, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1367కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 394. వ్యాధ...
బీఎస్ఎఫ్లో మరో 13 కరోనా కేసులు
May 13, 2020న్యూఢిల్లీ: భద్రతా బలగాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనా బారినపడ్డ బీఎస్ఎఫ్ ...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 33 కరోనా కేసులు
May 12, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 33 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 2051కి పెరిగాయి. ఇప్పటివరకు ఈ వైరస్ ప్రభావంతో 46 మంది మరణించారు. ప్రాణాంతక వైరస్ ...
ప్రపంచవ్యాప్తంగా 42.5 లక్షల కరోనా కేసులు
May 12, 2020పారిస్: ప్రపంచంలో కరోనా వైరస్ విళయతాండవం చేస్తున్నది. అమెరికాలో గత మూడు రోజులుగా కరోనా మరణాలు తగ్గుతున్నప్పటికీ, రష్యా, బ్రెజిల్ దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కరోనా కేసుల్లో ...
ఆంధ్రప్రదేశ్లో మరో 38 కరోనా కేసులు
May 11, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2018కి పెరిగాయి. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 975 యాక్టివ్గా ...
రాజస్థాన్లో మరో 84 కరోనా పాజిటివ్లు
May 11, 2020జైపూర్: రాజస్థాన్లో కొత్తగా 84 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3898కు పెరిగింది. ఈ వైరస్ ఇప్పటివరకు 108 మంది మరణించారు. రాష్ట్రంలో 1537 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రా...
దేశంలో 24 గంటల్లో 4200 కరోనా కేసులు
May 11, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,152కి పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 4,200 కరోనా కేసులు నమోదవగా, 97 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల దేశవ్...
కరోనా వైరస్ గుప్పిట్లో ప్రపంచ దేశాలు
May 11, 2020పారిస్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో శాంతించేలా కనిపించడం లేదు. కొన్ని దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, రష్యా, బ్రెజిల్ వంటి దేశాల్లో వీటి సంఖ్య రోజు...
చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్లు
May 10, 2020బీజింగ్: కరోనా మహమ్మారి నుంచి చైనా పూర్తిగా కోలుకుంటున్న తరుణంలో మరోమారు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించిం...
ఏపీలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు
May 10, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1980కి పెరిగాయి. 1010 కేసులు యాక్టివ్గా ఉండగా, 925 మంది కోలుకుని ...
ప్రజల సహకారంతో కరోనాపై విజయం: మంత్రి జగదీష్ రెడ్డి
May 10, 2020సూర్యాపేట: ప్రజల సహకారం, జిల్లా యంత్రాంగం కృషితో కరోనా మహమ్మారిని పూర్తిస్థాయిలో జయించగలిగామని రాష్ట్ర విద్యుత్శాక మంత్రి గుంటకట్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు సూర్యాపేటలో 12 నూతన కూరగాయల మా...
దేశంలో 62,779 చేరిన కరోనా కేసులు
May 10, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3227 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ప్రభావంతో కొత్తగా 128 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ...
10 రోజులకే డబుల్.. వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు
May 10, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యే వేగం పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. నెల ప్రారంభంలో కేసులు రెట్టింపు అయ్యేందుకు 13 రోజులు పట్టగా.. ప్రస్తుతం 10 రోజులకే రెట్టింపు అవుతున్నాయి. గత నాలు...
ప్రపంచంలో 41 లక్షలు దాటిన కరోనా కేసులు
May 10, 2020న్యూయార్క్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై తన ప్రతాపం చూపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 41,00,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల 2,80,431 మంది మృతిచెందారు. కరోన...
కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దు
May 10, 2020వైద్యవిభాగాలు మరింత అప్రమత్తం కావాలిసిబ్బంది మరికొద్ది రోజులు నిబద్ధతతో పనిచే...
మహారాష్ట్రలో 20 వేలు దాటిన కరోనా కేసులు
May 09, 2020ముంబై: దేశంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఈ రోజు కొత్తగా 1165 కేసులు నమోదవగా, 48 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20,228కి, మృతుల సంఖ్య 779కి పెరిగింది. ఈ రోజు నమో...
పది రాష్ర్టాలకు కేంద్ర బృందాలు
May 09, 2020హైదరాబాద్: కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పది రాష్ర్టాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బృందాలు సహకరించనున్నాయి. ఈ బృంద...
పశ్చిమబెంగాల్లో కొత్తగా 108 కరోనా కేసులు
May 09, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్లో గత 24 గంటల్లో కొత్తగా 108 కరోనా కేసులు నమోదవగా, 11 మంది బాధితులు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1786కు పెరిగింది. ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల ...
నెలరోజులుగా జిల్లాలో ఒక్క కరోనా కేసూ లేదు: శ్రీనివాస్గౌడ్
May 08, 2020హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన నెల రోజుల నుంచి ఒక్క కేసుకూడా నమోదు కాలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. కరోనా కట్టడిలో జిల్లా అధికారులు కష్టపడి పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు....
పాకిస్థాన్లో ఒకే రోజు 18 వందల కరోనా కేసులు
May 08, 2020ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్లో గత 24 గంటల్లో కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 25,837కు చేరింది. అదేవిధంగా ఒక్క రోజు వ్యవధిలో కరోనా...
తెలంగాణలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదు
May 06, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు 20 మంది వ్యక్తులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నేడు కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్ర...
తెలంగాణలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు
May 05, 2020హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం నేతృత్వంలో ప్రగతిభవన్లో సుదీర్ఘంగా ఏడు గంటల పాటు...
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా
May 05, 2020న్యూయార్క్: కరోనా పుట్టిల్లు చైనా ఆ వైరస్ కోలుకున్నప్పటికీ, ప్రపంచ దేశాల్లో మాత్రం వైరస్ విజృంభిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటివ...
దేశంలో 24 గంటల్లో 3900 కరోనా కేసులు
May 05, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3900 కేసులు నమోదవగా, 195 మంది మరణించారు. ఇలా ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో ...
పెరుగుతున్న కేసులు..మే 17 వరకు 144 సెక్షన్
May 05, 2020ముంబై నగరంలో సోమవారం ఒక్క రోజే కొత్తగా 510 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. మొత్తం 18 మంది మృతి చెందారు. ఈ కేసులతో ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9123కు చేరుకుంది. ముంబైలో కరో...
దేశంలో 24 గంటల్లో 2553 కరోనా కేసులు
May 04, 2020ఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 2,553 కరోనా పాజిటివ్ కేసులు నమోవగా, 73 మంది మరణించారు. కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులిటెన్ను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. దీనిప్రకారం దేశంలో మొత్తం కరోనా క...
ఏపీలో 16 వందలకు చేరువలో కరోనా కేసులు
May 03, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16 వందలకు చేరువైంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 58 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1583కు చేరింది. ఈ ప్రాణాంతక వైరస్తో రాష్ట్...
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 34,81,465
May 03, 2020హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 34 లక్షల 81 వేల 465 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 21 లక్షల 28 ...
ప్రపంచం మొత్తం కరోనా కేసుల్లో సగం ఐరోపాలోనే!
May 02, 2020పారిస్: కరోనా వైరస్ ఐరోపా దేశాల్లో విజృంభిస్తున్నది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో సగానికి చేరువలో ఉన్నది ఐరోపా ఖండం. ఇప్పటివరకు ఐరోపాలో 15,06,853 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇం...
మాస్కో జనాభాలో 2 శాతం మందికి కరోనా పాజిటివ్!
May 02, 2020మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో 2,50,000 మంది కరోనా బారినపడ్డారని నగర మేయర్ సెర్గీ సోబ్యానిన్ అన్నారు. ఇది మాస్కో మొత్తం జనాభాలో రెండు శాతానికంటే ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన స్...
ఏపీలో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు
May 01, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 25, గుంటూరులో 19, అనంతపురంలో 6, విశాఖపట్నంలో 2, కడపలో 6, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోద...
33 లక్షలు.. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు
May 01, 2020హైదరాబాద్ : కరోనా మహమ్మారి 210 దేశాలకు పైగా విస్తరించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 33 లక్షల 8 వేల 555 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వీటిలో యాక్టిక్ కేసుల సంఖ్య 2 లక్షల 31 వేల 490...
తెలంగాణలో కొత్తగా 22 కరోనా కేసులు నమోదు
April 30, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,038కి చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 568. కాగా కోవిడ్-19 కారణంగా...
దేశంలో గత 24 గంటల్లో 1,718 కరోనా కేసులు
April 30, 2020న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,718 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కు చేరింది. కరోనా నుంచి కోలుకునే వార...
రాష్ట్రంలో కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
April 29, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో బుధవారం కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 582.&n...
మహారాష్ట్రలో కొత్తగా 522 కరోనా పాజిటివ్ కేసులు
April 28, 2020ముంబయి : మహారాష్ట్రలో ఈ ఉదయం 10 గంటల వరకు కొత్తగా 522 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా 27 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మహారాష్ట్రలో ఇప్పటి వరకు కరోనా కేస...
దేశంలో కరోనా ప్రధాన కేంద్రంగా మహారాష్ట్ర
April 27, 2020ప్రపంచంలో 30 లక్షలకు చేరువలో కరోనా కేసులు
April 27, 2020పారిస్: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కకావికలం చేస్తున్నది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 29,94,795 చేరింది. ఇప్పటివరకు 2,06,995 మంది బాధితులు మరణించారు. ఈ వైరస్ నుంచి 8,78,824 మంది కోలుకోగా, 19,...
ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు
April 26, 2020అమరావతి: ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 81 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక్కడ మొత్తం 1097 కరోనా పాజిటివ్ కేసులకు చేరుకున్నాయి. కరోనా బారిన పడి 31 మంద...
భారత్లో కరోనా కేసుల సంఖ్య 26,283
April 26, 2020ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 26 వేల 283కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,519. కోవిడ్-19 వ్యాధి కారణంగా ఇప్పటివరకు 825 మంది చనిపోయారు. వ్యాధి నుంచి 5,...
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 29,20,961
April 26, 2020హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 29 లక్షల 20 వేల 961కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 18 లక్షల 80 వేల 748గా ఉంది. కోవిడ్-19 కారణంగా ఇప్పటి వరకు 2 లక్షల 3 వేల 27...
ధారావిలో తగ్గుతున్న కరోనా
April 25, 2020ముంబై: ఆసియాలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతోపాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించే ధారావిలో కరోనా ...
ప్రపంచంలో విళయతాండవం చేస్తున్న కరోనా
April 25, 2020పారిస్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య. చైనాలో మొదలైన కరోనా విళయతాండవం క్రమంగా 210 దేశాలకు విస్తరించింది. మొత్తంగా ప్రపంచదేశాల్లో ఇప్పటివరకు 28.27 లక్షలకుపైగా కరోనా కేసులు ...
విజయవాడలో పెరుగుతున్న కరోనా కేసులు
April 25, 2020విజయవాడ : విజయవాడలో కరోనా టెర్రర్ పుట్టిస్తున్నది… కేవలం 24 గంటల్లో కృష్ణలంక లో ఏకంగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..ఇందులో పోలీస్ అధికారి కూడా ఉన్నారు. కృష్ణలంక లోని కొత్తగా శుక్రవ...
తెలంగాణలో కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు
April 24, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా ప్రస్థుత స్థితిపై మంత్రి మీడియా ద్వారా మాట్లాడు...
తెలంగాణలో కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదు
April 23, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంత్రి మీడియా ద్వారా మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. కరోనా పాజి...
ఏపీలో కొత్తగా 80 కరోనా కేసులు, ముగ్గురి మృతి
April 23, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 893కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోన...
కొత్తగా 112 కేసులు..మొత్తం 1449
April 22, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. యూపీలో ఇవాళ ఇప్పటివరకు 112 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1449కు చేరుకుంది. 173 మంది కోలుకుని ఆస్పత...
తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు
April 22, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో బుధవారం కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19తో ఇవాళ రాష్ట్రంలో ఒకరు మృతిచెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 943క...
'మూడు జిల్లాల్లో ఎలాంటి కేసులు లేవు..'
April 22, 2020చండీగఢ్: హర్యానాలో 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇప్పటివరకు 153 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి...
నా కూతురు రోజు మాట్లాడుతుంది: మిల్ఖాసింగ్
April 22, 2020న్యూయార్క్ లో డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్ననా కూతురు మోనా మిల్హా సింగ్ రోజు తమతో మాట్లాడుతుందని మాజీ ఒలంపియన్ మిల్ఖా సింగ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.,నా కూతురు మోనా న్యూయార్...
" ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది "
April 20, 2020డెహ్రాడూన్ : కరోనా ప్రభావ పరిస్థితులు ప్రస్తుతం అదుపులో ఉన్నాయని ఉత్తరాఖండ్ సీఎం త్రివేందర్ సింగ్ రావత్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో కోవిడ్-19కేసులు అదుపులో ఉన్నాయి....
కరోనా కేసులు.. ఏడో స్థానానికి యూపీ
April 20, 2020న్యూఢిల్లీ: దేశంలో వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదైన ఏడో రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1084 మంది ఈ వైరస్ బారినపడగా, 17 మంది మరణించారు. 1478 కేసులతో గుజరాత్ మూడోస్థానాని...
ఆ రెండు జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు... ఎందుకంటే?
April 20, 2020ప్రపంచదేశాలు ఇప్పుడు కరోనా మహమ్మారితో వణికిపోతున్నాయి . మన దేశంలో కూడా దీని ప్రభావం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్నది. అయితే ఏపీలోని రెండు జిల్లాల్లో మాత్రం కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అ...
కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు..మొత్తం కేసులు 350
April 19, 2020జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్ లో ఇవాళ కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కశ్మీర్ డివిజన్ లో 8 కేసులు. జమ్మూ డివిజన్ లో ఒక కేసు నమోదైంది. ఈ కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 350క...
తమిళనాడులో కొత్తగా 105 పాజిటివ్ కేసులు
April 19, 2020చెన్నై: తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఇవాళ కొత్తగా 105 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1477కు చేరుకుంది. తమిళనాడుల...
ఇవాళ ఒక్క రోజే 125 కరోనా పాజిటివ్ కేసులు
April 18, 2020యూపీ: ఉత్తరప్రదేశ్ లో ఇవాళ కొత్తగా 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 974 చేరుకుందని యూపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 108 మంది కోలుకున...
లాక్డౌన్తో సగం తగ్గాయ్!
April 18, 2020లాక్డౌన్కు ముందు మూడ్రోజుల్లో కరోనా కేసులు డబుల్ఇప్పుడు 6.2 రోజుల...
యూపీలో కరోనా పాజిటివ్ కేసులు 846
April 17, 2020యూపీ: ఉత్తరప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 846కు చేరుకుందని యూపీ ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..యూపీలోని 49 జ...
ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలు దాటిన కరోనా కేసులు
April 16, 2020న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య బుధవారంనాటికి 20 లక్షలు దాటింది. వీటిలో సగానికిపైగా కేసులు ఐరోపా దేశాల్లోనే నమోదయ్యాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో 20,44,221 మందికి వైరస్ సోకగా, వీరిలో 1,3...
ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల కరోనా కేసులు
April 16, 2020న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య బుధవారంనాటికి 20 లక్షలు దాటింది. వీటిలో సగానికిపైగా కేసులు ఐరోపా దేశాల్లోనే నమోదయ్యాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో 20,44,221 మందికి వైరస్ సోకగా, వీరిలో 1,3...
తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
April 15, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 650కు చేరుకుంది. వీటిలో యాక్టివ్...
ఒక్కరోజే 1000 కేసులు
April 15, 2020దేశవ్యాప్తంగా 353కు పెరిగిన మరణాలుప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు చేరువలో కేసులు
తెలంగాణలో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
April 14, 2020హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కరోనా కేసులను వివరిస్తూ హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. మంగళవారం 52 కొత్...
ఏపీలో కొత్తగా 10 కోవిడ్-19 కేసులు నమోదు
April 14, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిపిన పరీక్షల్లో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 5, అనంతపురంలో 3, కడపలో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్...
యూపీలో 660కి చేరిన కరోనా కేసులు
April 14, 2020యూపీ: ఉత్తరప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటివరకు యూపీలో 660 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు యూపీ ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమిత్ మోహన్ ప...
మహారాష్ట్రలో కొత్తగా 350 కరోనా పాజిటివ్ కేసులు
April 14, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 350 కరోనా పాజిటివ్...
ప్రపంచవ్యాప్తంగా 19.23 లక్షలకు చేరిన కరోనా కేసులు
April 14, 2020ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 19 లక్షల 23 వేలకు చేరుకున్నాయి. కరోనా వైరస్ బారిన పడి 1 లక్ష 19వేల 587 మంది మృత్యువాత పడ్డారు. వైరస్ బారి నుంచి 4 లక్షల 43 వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అ...
మహారాష్ట్రలో ఒక్క రోజే 352 కరోనా కేసులు
April 13, 2020ముంబై: మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 2334 కు చేరుకుందని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించిం...
పాజిటివ్ కేసుతో హాట్ స్పాట్ గా గ్రామం
April 13, 2020జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్ లోని సాంబా జిల్లా సుప్వాల్ గ్రామంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆదివారం ఈ కేసు నిర్దారణ కాగా..సదరు వ్యక్తి పలు ప్రాంతాలకు వెళ్లి ...
ప్రపంచవ్యాప్తంగా 18.52 లక్షలకు చేరిన కరోనా కేసులు
April 13, 2020ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 18.52 లక్షలకు చేరుకున్నాయి. మొత్తం ఇప్పటి వరకు ఒక లక్ష 14వేల మంది కరోనా వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. వైరస్ బారి నుంచి కోలుకుని నాలుగు లక్షల 23 వేల మ...
యూపీలో 480కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
April 12, 2020యూపీ: ఉత్తరప్రదేశ్ లో 480 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు యూపీ ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..మొత్తం కేసుల్లో 45 మంది ప...
12 గంటలు..కొత్తగా 547 కరోనా పాజిటివ్ కేసులు
April 10, 2020న్యూఢిల్లీ: గడిచిన 12 గంటల్లో కొత్తగా మరో 547 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 30 మరణాలు చోటుచేసుకున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు భారత్ లో మొత్...
దేశవ్యాప్తంగా 6,727కి చేరిన కరోనా కేసులు
April 10, 2020ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 6727కి చేరుకున్నాయి. కరోనా వైరస్ బారిన పిడి ఇప్పటి వరకు 231 మంది మృత్యువాత పడ్డారు. వైరస్ బారి నుంచి 596 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,...
మధ్యప్రదేశ్ లో 397కి చేరిన కేసులు
April 09, 2020మధ్యప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 397కు చేరింది. ఇప్పటివరకు కరోనా సోకి 24 మంది చనిపోయారని మధ్యప్రదేశ్ వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. మొత్తం కేసుల్లో ఎక్కువగా...
మహారాష్ట్రలో కొత్తగా 117 కేసులు..8 మంది మృతి
April 08, 2020ముంబై: మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా..8 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1135 నమోదవగా.....
రిటైర్డ్ ఆర్మీ అధికారులకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి
April 08, 2020ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన వారికి ఐసోలేషన్ వార్డులలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. అయితే కరోనా భయానికి కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న నర్సులు, వార్డు బాయ్స్ పని చేస...
ఏపీలో కరోనా విజృంభణ.. 15 గంటల్లో 15 కేసులు నమోదు
April 08, 2020హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. గంట గంటకు కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతుండటంతో.. ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయ...
జమ్మూకశ్మీర్ లో 125కు చేరిన కరోనా కేసులు
April 07, 2020జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్ లో ఇప్పటివరకు 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ (ప్రణాళిక శాఖ) రోహిత్ కన్సాల్ వెల్లడించారు. ఈ విషయమై ఆయన మ...
జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్తగా 9 కరోనా కేసులు
April 07, 2020జోగులాంబ గద్వాల: జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 7 కేసులు గద్వాల టౌన్లో, మరో రెండు కేసులు రాజోలు మండల కేంద్ర నుంచి నమోదయ్యాయి. వీరందరూ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిగా గుర్తి...
అప్ఘనిస్తాన్ లో కొత్తగా 30 కరోనా కేసులు
April 06, 2020కాబూల్: అప్ఘనిస్తాన్ లో కొత్తగా మరో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్లు అప్ఘాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. హీరత్ లో 16 కేసులు న...
నిర్మల్ జిల్లాలో మరో రెండు కరోనా కేసులు
April 06, 2020నిర్మల్: జిల్లాలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని చాక్ పెళ్లి గ్రామానికి చెందిన ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరిద్దరు కూడా ఇటీవల ఢిల్లీ మర్కజ్ ప్రార్థనా సమావేశాలకు ...
తెలంగాణలో 62, ఏపీలో 66 కొత్త కరోనా కేసులు
April 06, 2020హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 66 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 334కు చేరుకోగా, రాష్ట్రంలో...
కశ్మీర్ డివిజన్ లో మరో 14 కేసులు..
April 05, 2020శ్రీనగర్ : కశ్మీర్ డివిజన్ లో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రణాళిక సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కన్సాల్ వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 106 కరోనా కేసుల...
జిల్లాల వారిగా ఏపీలో నమోదైన కరోనా కేసుల వివరాలు
April 05, 2020అమరావతి: ప్రజల ఆరోగ్యం దృష్ట్యం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆల్ల నాని తెలిపారు. జిల్లా వారిగా బాధితులకు వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటి వరకు...
225 వలసదారులపై కేసులు..
April 02, 2020న్యూఢిల్లీ: ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారు దేశంలో పలు రాష్ర్టాల్లో ఉండటంతో..అధికారులు వారి వివరాలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వలసదారుల...
మహబూబ్నగర్ పట్టణంలో రెండు కరోనా కేసులు...
April 02, 2020మహబూబ్నగర్ : నిజాముద్దీన్ నుండి వచ్చిన ప్రైమరీ కాంటాక్ట్స్ అందరిని హోమ్ క్వారన్ టైన్ లో ఉంచినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆయన ...
ఏపీలో నూతనంగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు
April 02, 2020అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132 కు చేరుకుంది. నిన్న రాత్రి 10 గంటల నుంచి ...
ఢిల్లీ నుంచే తాజా లొల్లి
April 02, 2020మరో 30 కేసులు, మూడు మరణాలునిజాముద్దీన్ నుంచే పెరిగిన కరోన...
మంచిర్యాలలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదు..
April 01, 2020మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ భారతి స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా మందమర్రిలోని మోడల్ స్కూల్లో 69 పడకలతో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాట...
రాష్ట్రంలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు : ఈటల
March 31, 2020హైదరాబాద్ : మర్కజ్ నుండి వచ్చిన వారికి, వారి బంధువులకు కలిపి రాష్ట్రంలో కొత్తగా 15 మందికి ఈ రోజు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతానికి 77 మంది యాక్టీవ్ పాజిటివ్ కేసులు వివిధ ఆసుపత్రుల...
లాక్ డౌన్ ఉల్లంఘన..అదుపులో 183 మంది
March 28, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా లాక్ డౌన్ ను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు జనాలు ఇండ్లలోకి బయటకు రాకుండా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకుంట...
కల్లోల అమెరికా.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు
March 28, 2020కరోనా కేసులు అమెరికాలో రికార్డు స్థాయిలో లక్ష దాటాయి. ఈ సంఖ్య అధిగమించిని తొలి దేశం అమెరికాయే. - ప్రపంచంలో కోరనా కేసులు 5,90,000 దాటాయి. మరణాలు 25 వేలు దాటాయి. - 1,30,000 మంది రోగులు కరోనా చి...
ఆంధ్రప్రదేశ్లో 12కు పెరిగిన కేసులు
March 27, 2020అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య 12కు పెరిగింది. వైరస్ బారిన పడిన ఒకరిని మార్చి 17న కలిసిన విశాఖపట్నంకు చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించగా ఐసొలేషన్లో ఉంచామని, అతడికి జరిపిన పరీక్...
కరోనాపై ఉత్తరకొరియాది మేకపోతు గాంభీర్యమా?
March 28, 2020న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా వణికిపోతున్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం ఆ వైరస్ తమ దేశంలోకి ప్రవేశించబోదని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ...
కరోనా పుకార్లకు చెక్ పెట్టండిలా..
March 25, 2020‘ఒక్క కొడుకు ఉన్న వాళ్లు వేప చెట్టుకు నీళ్లు పోస్తే కరోనా రాదు’.. ఇది ప్రస్తుతం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గుడ్డిగా ప్రచారం అవుతున్న పుకారు. ‘కరీంనగర్కు చెందిన కరోనా బాధితున్ని చూడండి ఎలా అవస్థలు...
కరోనా పరీక్షల్లో 36 శాతం ఆ రెండు రాష్ర్టాలే...
March 25, 2020హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దేశంలోనూ నివురుగప్పిన నిప్పులా మారింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ర్టాల్లో అనుమానితులకు చేసే పరీక్షల స...
గుజరాత్లో 39కి కరోనా పాజిటివ్ కేసులు
March 25, 2020గాంధీనగర్: గుజరాత్లో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు గుజరాత్ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జయంతి రవి తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజి...
ఆంధ్రప్రదేశ్లో 7 కరోనా పాజిటివ్ కేసులు
March 24, 2020విశాఖలో 3 పాజిటివ్ కేసులు -విదేశాల నుండి వచ్చిన వారు 14,038 మంది -అనుమానాస్పద కేసుల...
కర్ణాటకలో 27 ‘కరోనా’ కేసులు..
March 23, 2020బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు 27 కరోనా కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు మీడియాకు తెలిపారు. వారిని ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచామని, వైద్యులు పర్యవేక్...
మరో ఆరుగురికి కరోనా పాజిటివ్
March 22, 2020రాష్ట్రంలో 27కు చేరిన కేసులువైద్యారోగ్యశాఖ బులెటిన్హైదరాబాద...
కేరళలో మరో 6 కరోనా కేసులు..
March 10, 2020తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మరో 6 కోవిద్-19(కరోనా వైరస్) కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధృవీకరించారు. బాధితులను ఐసోలేషన్ వార్డుల్లో, వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు ఆయన తెలిపారు....
కేరళ టూరిజంపై ‘కరోనా’ ఎఫెక్ట్..!
February 04, 2020తిరువనంతపురం: 2018లో కేరళలో నిఫా వైరస్ ధాటికి 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరోవైపు కేరళలో సంభవించిన భారీ వరదలు ఆ రాష్ట్ర ఆర్థికస్థితిగతులను అతలాకుతలం చేశాయి. అయితే తాజాగా చైనాలో విజ...
తాజావార్తలు
- ఆటోమొబైల్ సర్వీస్సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం
- 27 నుంచి పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
- ఈ రాశులవారు.. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందుతారు
- కరీంనగర్ వాసుల ఐటీ స్వప్నం సాకారమైంది
- వాణిజ్య పంటలతోనే ఆర్థిక పరిపుష్టి సాధ్యం
- కల్తీరాయుళ్లపై కొరడాకు సిద్ధం
- ‘ప్రాపర్టీ ట్యాక్స్'తో పరిష్కారం
- పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల
- రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం
- ఉచితంగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు
ట్రెండింగ్
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- ఆస్పత్రి నుంచి కమల్హాసన్ డిశ్చార్జ్