Construction Work News
యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
March 02, 2021యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను రాష్ట్ర దేవదాయ, ధర్మదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధానాలయంతో పాటు, ఆలయం చుట్టూ నిర...
ఘట్కేసర్ ప్లైఒవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
February 25, 2021మేడ్చల్ మల్కాజిగిరి : ఘట్కేసర్లో రైల్వే గేటుకు రెండు వైపులా నిర్మించ తలపెట్టిన ప్లైఓవర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కొండాపూర్ ర...
రేపటి నుంచే కొత్త పార్లమెంటు నిర్మాణం!
January 14, 2021న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంటు భవనం నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం కాబోతున్నాయని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ‘కొత్త పార్...
ఈ 22న భవన నిర్మాణ కార్మిక సంఘ సమావేశం
December 20, 2020హైదరాబాద్ : తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 22న ఉదయం 11 గంటలకు జరగనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. జూమ్ యాప్ ద్వ...
కుంభమేళాకు ప్రత్యేక కొవిడ్ అధికారులు..
December 12, 2020డెహ్రాడూన్ : వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొనసాగనున్న హరిద్వార్ కుంభమేళాకు ప్రత్యేక కొవిడ్-19 అధికారులను నియమించాలని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్నతాధికారులకు సూచించారు....
ఇంట్లోకి దూసుకెళ్లిన జేసీబీ
December 09, 2020మంచిర్యాల : రోడ్డు పనులు చేస్తున్న జేసీబీ ప్రమాదవశాత్తు పక్కనే నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి బోర్డు సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. బోయపల్లిల...
కాజీపేట బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
December 08, 2020హైదరాబాద్ : కాజీపేట బ్రిడ్జి నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ...
ప్లైఓవర్ వంతెన నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తాం
December 04, 2020మేడ్చల్ మల్కాజిగిరి : రెండు సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఘట్కేసర్ ప్లైఓవర్ వంతెన నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. శుక్రవార...
రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
December 03, 2020ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లు వెడల్పు, పలు వార్డుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో రూ.1.20 కోట...
మూణ్ణెళ్లలో యాదాద్రి
November 08, 2020విమానగోపురానికి బంగారుతాపడంటెంపుల్సిటీలో 250 డోనార్ కాటేజీలు
యాదాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి : సీఎం కేసీఆర్
November 07, 2020యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయంతోపాటు పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. రానున్న మూడునెలల్లో పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పన...
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై రేపు సీఎం సమీక్ష
November 06, 2020యాదాద్రి భువనగిరి : యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వైటీడీఏ ప్రత్యేకాధికారి, యాదాద్రి జిల్లా కలెక్టర్, ...
రిజర్వాయర్ పనులను పరిశీలించిన మంత్రి దయాకర్ రావు
November 06, 2020జనగామ : దేవాదుల ప్రాజెక్టులో భాగంగా జాఫర్గడ్ మండలం ఉప్పుగల్లో నిర్మించనున్న నష్కల్ రిజర్వాయర్ శుక్రవారం పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే తాటి కొండ రాజ...
‘గ్రామీణ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి’
October 31, 2020వికారాబాద్ : గ్రామీణ రహదారుల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలో బీటీ రోడ్...
శ్రీశైలంలో బయటపడిన ధ్యానమందిరం
September 24, 2020శ్రీశైలం : శ్రీశైల ఆలయ పరివార దేవాలయాలైన పంచమఠాల జీర్ణోద్ధరణ పనుల్లో పురాత ధ్యానమందిరం బయటపడింది. ఘంటామఠం ఆవరణలో ఈ మందిరం కనిపించింది. గురువారం సాయంత్రం ఘంటామఠం ముందు భాగంలోని కొనేరుకు ఉత్తర భాగాన ...
రోడ్డు నిర్మాణ వాహనాలను తగులబెట్టిన నక్సల్స్
September 24, 2020రాయ్పూర్ : రోడ్డు నిర్మాణ పనుల్లో పాల్గొన్న పలు వాహనాలను నక్సల్స్ తగులబెట్టారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని రాజ్నందగావ్ జిల్లా మోహ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్ధీ, పర్విద్ గ్రామాల మ...
అమరుల ఆత్మ.. జ్వలించే దీపం
September 19, 2020నిరంతరం వెలిగే జ్యోతిలా త్యాగధనులుసాగర తీరాన 3.29 ఎకరాల్లో నిర్మాణంవేగంగా రూపుదిద్దుకొంటున్న స్మారకచిహ్నంనా జీవితం చరితార్థం: రూపశిల్పి ఎంవీ రమణారెడ్డిఅ...
భవన కార్మికుల వివరాల నమోదు : కార్మిక మంత్రి
August 23, 2020న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భవన నిర్మాణ కార్మికుల వివరాల నమోదును ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 11 వర...
జాతీయ జెండా నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
August 07, 2020నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద 150 అడుగుల భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ తెలిపారు. శుక్రవారం జాతీయ జెండా నిర్మాణ పనులను మున్...
బతుకుదెరువు చూపే జిల్లాగా పాలమూరు
August 04, 2020ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్: పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సమైక్య పాలనలో పాలమూరు అంటే ...
వలసకూలీకి గుర్తింపుకార్డు
July 23, 2020నిర్మాణరంగ కార్మికులందరికీ మైగ్రేషన్ సర్టిఫికెట్లుమూడునెలల్లో నమోదు ప్రక్రియ...
వేగవంతంగా ‘డబుల్' నిర్మాణ పనులు
July 13, 2020నిర్ణీత సమయంలో పూర్తికానున్న బ్లాకుల నిర్మాణంఇప్పటికే పూర్తయిన మూడు బ్లాకులుపిల్లర్ల దశకు నాల్గోది..ఖైరతాబాద్ : పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించిన డ...
కరెంట్షాక్కు గురైన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చుకోని వైనం
July 12, 2020హైదరాబాద్ : నగరంలోని కూకట్పల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. విద్యుదాఘాతానికి గురైన వ్యక్తికి వైద్యులు చికిత్సను నిరాకరించారు. కరోనా రోగి అనే భ...
నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయండి
June 07, 2020ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ 13వ డివిజన్ నుంచి ఖమ్మం బోనకల్ వరకు అనుసంధాన రోడ్డుపై రూ.74 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న దంసలాపురం ఆర్ఓబీ బ్రిడ్జి నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ క...
నిర్మాణ కార్మికులకు న్యాక్ వెబ్సైట్
June 07, 2020ఉద్యోగాలు వెతుక్కునేవారికి మార్గదర్శి ఆవిష్కరించిన మంత్రి వేముల ప్...
ఆధ్యాత్మిక నగరి.. యాదాద్రి
June 02, 2020నభూతో నభవిష్యత్లా యాదాద్రి పునర్నిర్మాణం1,900 ఎకరాల్లో నల...
భవన నిర్మాణ కార్మికులకు రూ.5వేలు
April 18, 2020ముంబై: లాక్డౌన్ నేపథ్యంలో 12 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేల చొప్పున అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో...
ఆసియాలోనే ఆధునికం కోహెడ పండ్ల మార్కెట్
April 17, 2020సకల సదుపాయాలతో త్వరలో ఏర్పాటు ఈ సీజన్లో మామిడి విక్రయాలు...
వలస కూలీల క్యాంపులను సందర్శించిన మంత్రి కేటీఆర్
April 13, 2020హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను మంత్రి కేటీఆర్ సందర్శించారు. గచ్చిబౌలిలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ సైట్లో పనిచేసేందుకు వచ్చిన సుమారు 400 మంది కూలీల...
దేశంలో అర్థాంతరంగా నిలిచిపోయిన 15 లక్షల ఇండ్ల పనులు
April 01, 2020హైదరాబాద్ : కోవిడ్-19 వల్ల భారతదేశంలో పదిహేను లక్షల యూనిట్లకు సంబంధించిన నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఇవన్నీ కూడా 2013 నుంచి 2019 చివరి దాకా ఆరంభమైన నిర్మాణాలేనని నిపుణులు చ...
నిర్మాణరంగ కార్మికులను ఆదుకోండి : సోనియా గాంధీ
March 24, 2020హైదరాబాద్: నిర్మాణరంగ కార్మికులను ఆదుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఇవాళ ప్రధాని మోదీని కోరారు. కోవిడ్19 నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. అయితే కార్మికల సంక...
తాజావార్తలు
- 160 మంది అతివలకు చేయూత
- ఆత్మవిశ్వాసమేఆలంబనగా ఎదగాలి
- 09.03.2021, మంగళవారం మీ రాశిఫలాలు
- నారీశక్తి వర్ధిల్లాలి
- చదువులమ్మను చట్టసభకు పంపుదాం..
- మహిళా లోకం.. వాణీదేవి వైపే
- బాధ్యతాయుతంగా పనిచేయాలి
- సంక్షేమ పథకాలను వివరించాలి
- అన్నిపార్టీలు అక్కడే తిష్ట.. దూకుడుగా గులాబీ
- మీటర్లు తిరుగుతున్నయ్..
ట్రెండింగ్
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?