Clashes News
కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
January 11, 2021నిజామాబాద్ : కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ స్థానికంగా ఉద్రికత్తకు దారితీసింది. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ స్థానికులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లిం...
అనాగరిక ఆయుధాలతో చైనా దాడి : రక్షణశాఖ రిపోర్ట్
January 06, 2021న్యూఢిల్లీ: లడాఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా దురాక్రమణకు పాల్పడిన విషయం తెలిసిందే. జూన్ 15వ తేదీన రెండు దేశాల సైనికులు భీకర ఘర్షణకు దిగారు. ఆ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీ...
ఎల్ఈసీలో మార్పును అంగీకరించం: సీడీఎస్ చీఫ్ రావత్
November 06, 2020హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా భారత్ ఇమేజ్ పెరుగుతున్న నేపథ్యంలో.. సమాంతరంగా దేశానికి భద్రతా సవాళ్లు కూడా ఎదురవుతుంటాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. నేషనల...
ఉర్సు ఉత్సవాల్లో ఉద్రిక్తత.. ఇరువర్గాల ఘర్షణ
October 28, 2020ఆదిలాబాద్ : జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు, గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు. గ్రామానికి చెందిన షేక్ సిర...
మూడో ప్రపంచయుద్ధం?
October 03, 2020ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య భీకర పోరు రష్యా, టర్కీ సహా అగ్రరాజ్యాలు పాల్గొనే అవకాశం ఆందోళన వ్యక్తం చేసిన భారత్ న్యూఢిల్...
ఆర్మేనియా-అజర్బైజాన్ మధ్య ఉద్రిక్తతలు.. ఘర్షణలో 16 మంది మృతి..
September 28, 2020యెరెవాన్ : ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాదాస్పద ప్రత్యేక ప్రాంతం నాగోర్నో-కరాబాక్ష్ విషయమై ఆదివారం ఉదయం జరిగిన ఘర్షణల్లో 16 మంది మరణించగా, వంద మందికి పై...
తూర్పులో సరిహద్దు భద్రతకు కార్యాచరణ
September 02, 2020గువాహటి : జూన్ నెలలో హిమాలయాల సరిహద్దు పశ్చిమ భాగంలో చైనాతో ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి భారత్ తన సైనిక విధానాలను మార్చుకుంటున్నది. ఎప్పటికప్పుడు కొత్త కార్యాచరణతో ముందుకెళ్తూ ప్రత్యర్థి దేశాలకు ముచ...
దక్షిణ సూడాన్లో ఘర్షణలు : 127 మంది మృతి
August 12, 2020జుబా : దక్షిణ సూడాన్లో పౌరులు, సైనికుల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణల్లో 127 మంది మృతి చెందారు. సూడాన్లోని టోంజ్ నగరంలోని సైనికులు పౌరుల నుంచి ఆయుధాలను తీసుకునేందుకు శనివారం ఆపరేషన్ చేపట్టగా.. అద...
హిందూ ఆలయానికి రక్షణగా.. ముస్లిం యువకుల మానవహారం
August 12, 2020బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో ముస్లిం యువకులు మత సామరస్యాన్ని చాటారు. మానవ హారంగా ఏర్పడి హిందూ ఆలయానికి రక్షణగా నిలిచారు. డీజే హాళ్లికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అల్లుడు ఒక వర్...
మన భూభాగం మన ఆధీనంలోనే ఉంది: : ITBP DG
July 12, 2020న్యూఢిల్లీ: లఢఖ్ తూర్పు ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలపై ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్ సుర్జీత్ సింగ్...
భారత్-చైనా బార్డర్ ఇష్యూ: కయ్యాలు వద్దన్న దలైలామా!
July 10, 2020న్యూఢిల్లీ: లఢఖ్ తూర్పు ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనిక కమాండర్ల స్థాయి చర్చలతో ఇప్...
చైనాకు గట్టి సమాధానం చెప్పాలి: కేజ్రివాల్
June 19, 2020న్యూఢిల్లీ: లఢఖ్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మరోసారి స్పందించారు. తమ పార్టీ దేశానికి, దేశ సైనికులకు ఎల్లవేళలా మద్దతు...
చైనాకు వ్యతిరేకంగా సరిహద్దు గ్రామంలో నిరసనలు
June 19, 2020డెహ్రాడూన్: ఇటీవల గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికులపై మధ్య జరిగిన ఘర్షణలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ప్రజలు చైనాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శ...
చైనా చెర వీడిన 10 మంది భారత జవాన్లు!
June 19, 2020న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో చైనాకు చిక్కిన 10 మంది భారత సైనికులను ఆ దేశం వదిలిపెట్టింది. వారిలో ఇద్దరు మేజర్లు కూడా ఉన్నారు. సోమ, మంగళవారాల్లో లఢఖ్ తూర్పు ప్రాంతంలోని...
చైనాను దోషిగా నిలబెట్టాలి
June 18, 2020న్యూఢిల్లీ: లఢక్లోని గల్వాన్ లోయలో భారత జవాన్లపై దాడులకు పాల్పడి వారి మరణానికి కారణమైన చైనాపై యావత్ జాతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన ఆ దేశానికి భారత్ ఏ విధంగా సమాధానం...
టీవీ పగులగొట్టి.. నిరసన తెలిపి..
June 17, 2020గుజరాత్ : భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ దేశానికి ఓ భారతీయుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. గుజరాత్లోని సూరత్లోని ఓ అపార్ట్మెంట్లో నివసించే వ్యక్తి తమ ఇంట్లో ఉన్న ఖరీదైన టీవీని రె...
వీర సైనికులకు శిరసు వంచి ప్రణమిల్లుతున్నా: రాష్ట్రపతి
June 17, 2020న్యూఢిల్లీ: లఢఖ్లోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన అమర జవాన్లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. సోమవారం అర్ధరాత్రి గాల్వన్ లోయలో భారత్-చై...
గాల్వన్ ఘర్షణలపై విదేశాంగ మంత్రుల ఫోన్ చర్చలు
June 17, 2020న్యూఢిల్లీ: లఢఖ్లోని గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణ నేపథ్యంలో ఈ అంశంపై రెండు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ...
ఘర్షణలో చైనా సైనికులు మృతి
June 16, 2020న్యూఢిల్లీ : భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా సైనికులూ మృతి చెందారని, 11మందికి గాయాలయ్యాయని ఓ చైనా మీడియా సంస్థ వెల్లడించింది. మరణాల సంఖ్యను చైనా ఏ అధికార వెబ్సైట్లో పేర్కొనలేదు. ఈ ఘర...
ఇద్దరు మహిళల గొడవతో రెండు గ్రామాల మధ్య రాత్రంతా ఘర్షణలు
May 24, 2020అమరావతి: నీటి సమస్యకు సంబంధించి ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలంలోని నక్కలదిన్నె వడ్డేపల్లి గ్రామస్తులు, కేవీపల్లె గ్రామస...
గార్లదిన్నెలో ఘర్షణ.. నలుగురికి తీవ్ర గాయాలు
May 03, 2020అమరావతి: కర్నూలు జిల్లాలోని గార్లదిన్నెలో ఘర్షణ చోటు చేసుకుంది. గార్లదిన్నెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా ఆదిపత్య పోరు జరుగుతున్నది. ఈ క్రమంలో ఆదివ...
క్వారెంటైన్పై గ్రామస్థుల కొట్లాట.. వ్యక్తి మృతి
April 05, 2020బిర్భూమ్: పశ్చిమబెంగాల్లోని ఒక గ్రామంలో క్వారెంటైన్ కేంద్రం ఏర్పాటు విషయమై తీవ్ర ఘర్షణ చెలరేగింది. బిర్భూమ్ జిల్లా పర్వి పోలీస్ష్టేషన్ పరిధిలోని తలీబ్పూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ...
కరోనా ఎఫెక్ట్: నేపాలీలు, చైనా వర్కర్ల మధ్య ఘర్షణ
March 31, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపాల్లోని మర్స్యంగ్డి గ్రామస్తులు, చైనా వర్కర్ల మధ్య ఘర్షణకు దారితీసింది. కరోనా మహమ్మారి కట్టడి కోసం నేపాల్ అమలు చేస్తున్న ఆంక్షలను చైనీ...
ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ
March 11, 2020హైదరాబాద్ : ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన ఖైరతాబాద్ పరిధిలో జరిగింది. ఖైరతాబాద్ లోని మున్సిపల్ గ్రౌండ్స్ పక్కనున్న భవనంలో ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయిక...
ఐబీ ఆఫీసర్ హత్య.. లొంగిపోయిన తాహీర్ హుస్సేన్
March 05, 2020న్యూఢిల్లీ : ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య కేసులో ఆప్ బహిష్కృత నాయకుడు, కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ గురువారం రౌస్ అవెన్యూ కోర్టులో లొంగిపోయారు. అంకిత్ శర్మ హత్య కేస...
అజిత్ దోవల్.. 1972లోనే హీరో
February 28, 2020హైదరాబాద్: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురించి ఇదో ఆసక్తికర కథనం. ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరుగాంచిన దోవల్.. ఇప్పటి వరకు అనేక కీలక ఆపరేషన్లు చేపట్టారు.&n...
నియమం ప్రకారమే జడ్జి బదిలీ: రవిశంకర్ ప్రసాద్
February 27, 2020హైదరాబాద్: పోలీసుల వైఫల్యం వల్లే ఢిల్లీ అల్లర్లు చోటుచేసుకున్నట్లు చెప్పిన ఢిల్లీహైకోర్టు న్యాయవాది మురళీధర్ను పంజాబ్ కోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే నియమావళి ప్రకారమే...
పోలీసులను తప్పుపట్టిన న్యాయమూర్తి బదిలీ..
February 27, 2020హైదరాబాద్: పోలీసుల వైఫల్యం వల్లే ఢిల్లీలో అల్లర్లు చోటుచేసుకున్నాయని చెప్పిన ఢిల్లీహైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ మురళీధర్పై వేటు పడింది. కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్...
1984 అల్లర్లు పునరావృతం కావొద్దు..
February 26, 2020న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టులో బుధవారం మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ అల్లర్ల ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఉదయం పోలీసులకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. విచారణకు ఢిల్లీ పోలీ...
ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
February 26, 2020హైదరాబాద్: ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లపై సమగ్ర స్థాయిలో సమీక్ష నిర్వహించినట్లు ప్రధాని మోదీ అన్నారు. ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు పోలీసులు, ఇతర ఏజెన్సీలు తీవ్...
డ్రైనేజీలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మృతదేహం
February 26, 2020హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో శాఖలో పనిచేస్తున్న ఆఫీసర్ చనిపోయాడు. ఈశాన్య ఢిల్లీలో అంకిత్ శర్మ అనే వ్యక్తి మృతదేహం లభించింది. ఓ డ్రైనేజీ నుంచి ఆఫ...
అమిత్ షా రాజీనామా చేయాలి : సోనియా
February 26, 2020న్యూఢిల్లీ : సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలు, ఘర్షణలను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఖండించారు. ఈ ఘటనలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై చర్చించింది. సమావేశం ముగిసి...
ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు : సీఎం కేజ్రీవాల్
February 26, 2020న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉన్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలు, ఘర్షణలను నియంత్రించేం...
ఢిల్లీ అల్లర్లు.. 23కి చేరిన మృతుల సంఖ్య
February 26, 2020న్యూఢిల్లీ : సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతుంది. ఈ నెల 23 నుంచి తూర్పు, ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరింది. సుమా...
ట్రాఫిక్ పోలీసులతో యువతి వాగ్వాదం
February 09, 2020హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పలుచోట్ల గడిచిన రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన 85 మందిపై కేసులు నమోదు చేశా...
ఎంఐఎం, కాంగ్రెస్ నాయకుల ఘర్షణ
January 23, 2020గద్వాల, నమస్తేతెలంగాణ: గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. గద్వాల 15వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో తమ సతుల కోసం పతులు గొడవకు దిగారు. 15వ ...
తాజావార్తలు
- లా కోర్సులకు సర్టిఫికెట్ల అప్లోడ్ గడువు పొడిగింపు
- సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ దళ సభ్యుడి అరెస్ట్
- రైతు నేత రాకేశ్ తికాయత్ నిరాహార దీక్ష
- కాశీ గంగా హారతిలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు
- 'థ్యాంక్ యూ బ్రదర్' ట్రైలర్ రివ్యూ..!
- సీఎం కేసీఆర్ ప్రతి ఆలోచన ప్రజల అభివృద్ధి కోణంలోనే
- ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- బ్రాండ్ బెస్ట్లో జియోకు ఐదో స్థానం.. కోకాకోలాకు ఫోర్త్ ర్యాంక్
- సూపర్స్టార్ జాకీచాన్ తో దిశాపటానీ
- ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
ట్రెండింగ్
- 'థ్యాంక్ యూ బ్రదర్' ట్రైలర్ రివ్యూ..!
- సూపర్స్టార్ జాకీచాన్ తో దిశాపటానీ
- లంగావోణిలో సాయిపల్లవి న్యూ లుక్ కు 'ఫిదా'
- టీజర్కు ముందు ప్రీ టీజర్..ప్రమోషన్స్ కేక
- వెంకీ-వరుణ్ 'ఎఫ్ 3' విడుదల తేదీ ఫిక్స్
- సోనూసూద్ కోసం 2 వేల కి.మీ సైక్లింగ్..!
- క్రికెట్ ఆడిన ఆయుష్మాన్..చిన్నారుల చీర్స్ వీడియో
- 12 నెలల్లో 3 సినిమాలు..పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్..!
- సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!
- అనసూయ 'థ్యాంక్ యూ బ్రదర్ ' ట్రైలర్