Chirag Paswan News
ఇది ప్రధాని మోదీ విజయం: చిరాగ్ పాశ్వాన్
November 11, 2020న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంపై లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్ ప్రధాని మోదీని పొగడ్తలో ముంచెత్తారు. ఇది మోదీ విజయమని ప్రకటించారు. ఎన్నికల్లో ఆప...
తేజస్వి ముందు నితీశ్ తలవంచుతారు: చిరాగ్
November 05, 2020పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్కు ముందు సీఎం నితీశ్ కుమార్పై లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మరోసారి మండిపడ్డారు. ఈ నెల 10న ఫలితాలు వెల్లడయ్యాక ఆర్జేడీ నే...
‘నితీశ్ మళ్లీ సీఎం కాలేడు’ : చిరాగ్ పాశ్వాన్
November 03, 2020పాట్నా : ఎన్నికల తర్వాత నితీశ్కుమార్ మళ్లీ బిహార్ ముఖ్యమంత్రి కాలేడని లోక్జనశక్తి పార్టీ నేత నాయకుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. మంగళవారం జరుగుతున్న ఆ రాష్ట్ర రెండో...
‘నా తండ్రి మరణంపై దర్యాప్తు కోరడం రాజకీయమే..’
November 02, 2020పాట్నా: తన తండ్రి మరణంపై దర్యాప్తు చేయాలని కోరడం రాజకీయం కోసమేనని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణంపై దర్యాప్తు జరుపాలన...
అవినీతి సీఎం ముందు మోకరిల్లడం ఎందుకు?: చిరాగ్ పాశ్వాన్
November 01, 2020పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. వివిధ పార్టీల నేతలు పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార జేడీయూ-బీజేపీ, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటములుగా బరిలో...
జనరల్ డయ్యర్లా వ్యవహరిస్తున్నారు..
October 28, 2020హైదరాబాద్: బిహార్ రాష్ట్రంలోని ముంగేర్ పట్టణంలో దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంలో సోమవారం ఘర్షణ చోటుచేసుకున్నది. ఆ రోజున అర్ధరాత్రి పోలీసులు-నిమజ్జనకారుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా పోలీసులు కాల...
‘ఎన్నికల ఫలితాల తరువాత నితీశ్ బీజేపీని ముంచేస్తారు’
October 28, 2020పాట్నా : బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం నితీశ్కుమార్ బీజేపీని ముంచేస్తారని ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫలితాల అనంతరం ప్ర...
ఎల్జేపీ అధికారంలోకి వస్తే నితీశ్ జైలుకెళ్తారు: చిరాగ్
October 25, 2020పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధికారంలోకి వస్తే సీఎం నితీశ్ కుమార్ తప్పకుండా జైలుకెళ్తారని ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. బక్సర్లోని దుమ్రాన్లో ఎన్నికల...
నితీశ్ జంప్ కావచ్చు.. మోదీజీ జాగ్రత్త!
October 22, 2020పాట్నా: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఎన్నికల తర్వాత జంప్ కావచ్చు అని ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. మెదీజీ జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా సూచించారు. నితీశ్ కుమార్పై చి...
‘బిహార్ ఫస్ట్.. బిహారీ ఫస్ట్’.. మ్యానిఫెస్టోను విడుదల చేసిన చిరాగ్ పాశ్వాన్
October 21, 2020పాట్నా: త్వరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు లోక్ జనశక్తి పార్టీ తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. బుధవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్...
నితీశ్ పాదాలకు నమస్కరించి.. ఆపై షాక్ ఇచ్చిన చిరాగ్
October 21, 2020పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ వ్యవహారం జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత, సీఎం నితీశ్ కుమార్కు తలనొప్పిగా మారింది. ఇటీవల మరణించ...
వారసత్వానికి సవాల్!
October 21, 2020ఇద్దరు యువ నేతల భవితవ్యం తేల్చనున్నబీహార్ అసెంబ్లీ ఎన్నికలుతండ్రుల వారసత్వాన్ని నిలబెట్టేందుకుతేజస్వియాదవ్, చిరాగ్ పాశ్వాన్ కృషిఎన్నికల సమరాంగణంలో ఎత...
చిరాగ్ పాశ్వాన్కు నితీశ్ అన్యాయం చేశారు : తేజస్వీయాదవ్
October 19, 2020పాట్నా : లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్కు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అన్యాయం చేశారని ఆర్జేడీ నేత, మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్...
అమిత్షా చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్: చిరాగ్ పాశ్వాన్
October 18, 2020పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ-ఎల్జేపీ బంధంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలు 100 శాతం కరెక్ట్ అని ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. ఎన్డీఏ పక్షం నుంచి...
‘నా గుండెను కోస్తే.. మోదీజీ కనిపిస్తారు..’
October 16, 2020పాట్నా: తన గుండెను కోస్తే మోదీజీ కనిపిస్తారని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయేను వీడి ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన...
అది ఓట్లు చీల్చే పార్టీగా మిగిలిపోతుంది: జవదేకర్
October 16, 2020న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో లోక్జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శించారు. చిరాగ్ పాశ్వాన్ బీజేపీ స...
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
October 08, 2020కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ తెలిపారు. రాం విలాస్ పాశ్వాన్ ఇటీవల ఢిల్లీ ఆస్పత్రిల...
తేజస్వి యాదవ్ నా తమ్ముడిలాంటి వాడు: చిరాగ్ పాశ్వాన్
October 05, 2020పాట్నా: ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ తన తమ్ముడిలాంటివాడని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఆయనకు తన అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రజాస్వామంలో పో...
బిహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి పాశ్వాన్ పార్టీ నిర్ణయం?
October 04, 2020పాట్నా : 'సైద్ధాంతిక భేదాల' కారణంగా ఎన్డీఏ నుంచి వైదొలగాలని ఎల్జేపీ భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీ పోకడలకు విసిగిపోయిన పాశ్వాన్ పార్టీ నాయకులు రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ ...
కేంద్రమంత్రి రామ్విలాస్ పాశ్వాన్కు హార్ట్ సర్జరీ
October 04, 2020న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. గత కొంతకాలంగా న్యూఢిల్లీలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి ఆయన...
బీజేపీ, ఎల్జేపీ మధ్య సీట్ల కుస్తీ
September 29, 2020పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలోని అధికార ఎన్డీయే కూటమిలోని బీజేపీ, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) మధ్య సీట్ల కుస్తీ మొదలై...
చిరాగ్ పాశ్వాన్ సీఎం అభ్యర్థిగా ఉండాలి : ఎల్జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
September 29, 2020పాట్నా : రానున్న బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని, పార్టీ 143 స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధ...
ఎల్జేపీ, బీజేపీ, జేడీయూల మధ్య పెరుగుతున్న విబేధాలు
September 27, 2020పాట్నా: బిహార్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ), మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ),జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ల మధ్య విబేధాలు పెరుగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తు...
అయోధ్య లో రామాలయం నిర్మాణంపై చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు
August 02, 2020ఢిల్లీ : అయోధ్య రామ జన్మ భూమిలో రామాలయం నిర్మాణంపై చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "తాను చాలా అదృష్టవంతుడినని, తాను జీవించి ఉన్న కాలంలోనే అయోధ్య రామ జన్మ భూమిలో రామాలయం నిర్మాణం జరుగుతుండడం ...
తన తండ్రికి షేవింగ్ చేసిన ప్రముఖ నటుడు
April 13, 2020లాక్డౌన్ కారణంగా దుకాణాలు అన్ని మూతపడ్డాయి. సెలూన్ షాపులు కూడా తెరవకపోవడంతో ఎవరికి వారు నాయి బ్రాహ్మణుడి అవతారం ఎత్తుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి కోసం నాయి ...
తాజావార్తలు
- బడ్జెట్ 2021 : ఆర్థిక మంత్రితో సినీ ప్రతినిధుల భేటీ
- 28న మణుగూరు-సికింద్రాబాద్ రైలు పునరుద్ధరణ
- ఎంపీ అరవింద్ను నిలదీసిన పసుపు రైతులు
- వర్మ `డీ కంపెనీ` టీజర్ చూశారా?
- 'శివమొగ్గ పేలుడులో ఆరుగురు మృతి'
- ముత్తూట్ ఫైనాన్స్ చోరీ గుట్టురట్టు:
- మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం : మంత్రి ఈశ్వర్
- ఆకట్టుకుంటున్న అరుదైన తెల్లని కంగారు పిల్ల
- హౌరాలో తృణమూల్xబీజేపీ ఘర్షణ, పలువురికి గాయాలు
- బర్డ్ ఫ్లూతో భయాందోళనలు వద్దు
ట్రెండింగ్
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- ఆస్పత్రి నుంచి కమల్హాసన్ డిశ్చార్జ్