Central minister News
అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలి : మంత్రి కేటీఆర్
December 30, 2020హైదరాబాద్ : రాష్ట్ర పురపాలకశాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో సమగ్ర సివరేజ్ మాస్టర్ప్లాన్ కోసం నిధు...
కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు మంత్రి కేటీఆర్ లేఖ
December 23, 2020హైదరాబాద్ : కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రానున్న బడ్జెట్లో తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సిందిగా లేఖ ద్వారా మ...
‘దివ్యాంగుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
December 20, 2020హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దివ్యాంగుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నది తెలంగాణ వికలాంగుల సంఘాల నెట్వర్క్, జాతీయ వికలాంగుల నెట్వర్క్ కోర్ కమిటీ అధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు ఆక్షేపి...
6 ఎయిర్పోర్ట్లకు అనుమతివ్వాలి
December 13, 2020ఏఏఐ క్షేత్రస్థాయి సర్వే ఇప్పటికే పూర్తిసర్వే, భూపరీక్ష నివేదికలన్నీ సానుకూలమే...
నేడు హస్తినకు సీఎం కేసీఆర్
December 11, 2020హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలపై చర్చించేందుకు ఆయన కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్...
చర్చల్లో ప్రతిష్టంభన
December 04, 20208 గంటల పాటు కేంద్ర మంత్రులు, రైతు నాయకుల సమావేశంచట్టాల గురించి వివరణ ఇచ్చిన క...
రైతులను అవమానించిన మంత్రి వీకే సింగ్ను తొలగించాలి: కాంగ్రెస్
December 02, 2020న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల బృందంలో ఎక్కువ మంది రైతులు లేరు అని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి వీకే సింగ్ను తక్షణమే కేంద్ర మంత...
కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేడు కేంద్రంతో చర్చలు
December 01, 2020న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ కొనసాగుతోంది. హర్యానా-ఢిల్లీ సరిహద్దులో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్త...
కేంద్రం రైతులను శత్రువులుగా చూస్తోంది : హర్సిమ్రత్ కౌర్
November 27, 2020న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతులను శత్రువులుగా భావిస్తోందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపి...
మోదీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించారు : కేంద్రమంత్రులు
November 11, 2020న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ విజయం సాధించడంతో రవిశంకర్ ప్రసాద్, అశ్వనీకుమార్ చౌబే సహా పలువురు కేంద్రమంత్రులు ప్రధాని నరేంద...
రాబోయే మూడు నెలలు నిర్ణయాత్మకం : కేంద్రమంత్రి
October 24, 2020న్యూఢిల్లీ : కొవిడ్ పరిస్థితిని నిర్ణయించడంలో వచ్చే మూడు నెలలు నిర్ణయాత్మకంగా ఉండబోతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. రాబోయే పండుగలు, శీత...
‘ఉచిత వ్యాక్సిన్’ వాగ్దానం చట్టబద్ధమే : కేంద్రమంత్రి
October 23, 2020పాట్నా: బీహార్ వాసులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ను ఉచితంగా ఇస్తామని భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ పూర్తిగా చట్టబద్ధమైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర...
నేడు వరంగల్ నిట్ స్నాతకోత్సవం
October 22, 2020హైదరాబాద్ : వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 18వ స్నాతకోత్సవం గురువారం జరుగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి వర్చువల్ విధానంలో నిర్వహిస్తున...
వరద బాధితులకు సర్కారు సహాయక చర్యలు
October 16, 2020ఉప్పల్/ఖైరతాబాద్/ సికింద్రాబాద్/ ఉస్మానియా యూనివర్సిటీ/ బేగంపేట/ హిమాయత్నగర్, అక్టోబర్ 15 : వరద విపత్తుతో అవస్థలు పడుతున్న పడుతున్న జనం కోసం ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మేయర్, ఎమ్మెల్యేలు, కార...
భారత్ను పెట్టుబడులకు గమ్యస్థానంగా చూడాలి : కేంద్రమంత్రి
October 08, 2020న్యూఢిల్లీ : అమెరికా వ్యాపారాలు భారత్ను తమ తదుపరి పెట్టుబడుల గమ్యస్థానంగా చూడాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫైనాన్షియల్ అండ్ ఇ...
కేసీఆర్ చొరవతోనే కొత్త భవనం
October 06, 2020కేంద్రమంత్రి రమేశ్పోఖ్రియాల్ ప్రశంససెంట్రల్ హిందీ ఇన్స్టిట్యూట్ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభంహైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వ చొరవతో దశాబ్దాలనాటి...
హైస్కూల్ స్థాయి నుంచే వృత్తి విద్యాకోర్సులు
October 04, 2020సుల్తాన్బజార్ : హైస్కూల్ స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్రెడ్డి తెలిపారు. మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ మోడల్...
ప్లాస్మా దానం చేసిన తొలి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
October 03, 2020న్యూఢిల్లీ : కొవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ప్లాస్మాను దానం చేశారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ...
కరోనా నుంచి కోలుకున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
September 30, 2020న్యూఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విట్టర్ ద్వారా విషయాన్ని వెల్లడించారు. ‘మీ...
కొత్త వ్యవసాయ చట్టాలతో స్వయం సమృద్ధి : రవిశంకర్ ప్రసాద్
September 28, 2020న్యూఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలతో దేశ రైతులు స్వయం సమృద్ధి సాధిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటల స...
బీహార్లో ఎన్డీయే కూటమిదే విజయం : రవిశంకర్ ప్రసాద్
September 26, 2020పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కలిసే పోటీ చేస్తాయని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. నితీశ్కుమ...
బీహార్లో మళ్లీ నితీశే సీఎం: కేంద్రమంత్రి
September 25, 2020న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో అప్పుడే అక్కడ పొలిటికల్ హీట్ మొదలైంది. అధికార ప్రతిపక్షాలు విజయం తమదంటే తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున...
రేపు దుర్గంచెరువు కేబుల్ వంతెనను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
September 24, 2020హైదరాబాద్ : హైదరాబాద్లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. శుక్రవారం మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి సాయం...
జమ్మూ-కశ్మీర్ లో కరోనా పరిస్థితిని సమీక్షించిన మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
September 20, 2020ఢిల్లీ : కరోనా బారినుంచి కోలుకుంటున్నవారి శాతం జమ్మూ-కాశ్మీర్ లో దేశంలోనే అతి తక్కువగా నమోదుఅవుతున్నది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్ష నిర్వహించార...
జీఎస్టీ రద్దు చెయ్యండి... టీటీడీ చైర్మన్ వినతి
September 16, 2020తిరుమల, నమస్తే తెలంగాణ: తిరుమల ఆలయ భద్రత కోసం నియమించుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగానికి 2014 ఏప్రిల్ 1 నుంచి 2020 జూన్ 30 వరకు బకాయి ఉన్న రూ.23.78 కోట్ల జీఎస్టీని రద్దు చ...
స్థానికులకు ఉద్యోగాలివ్వాల్సిందే
September 13, 2020రామగుండంలో కేంద్ర మంత్రులకు చుక్కెదురు ఆర్ఎఫ్సీఎల్ ఎదుట టీఆర్ఎస్ ఆందోళన బైఠాయించిన ఎంపీ, ఎమ్మెల్యే ఫర్టిలైజర్సిటీ: ...
ఏపీ టూ ఢిల్లీ కిసాన్ రైలు ప్రారంభం..
September 09, 2020అమరావతి : అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు బుధవారం ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్, ...
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ను కలిసిన కేటీఆర్
August 24, 2020న్యూ ఢిల్లీ : ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్సింగ్ పూరిను ఢిల్లీలోని నిర్మన్ భవన్లో కలిశారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో పట్టణాల...
అత్యుత్తమ ఇంజినీర్ల కోసం టెక్నాలజీ ఇనిస్టిట్యూట్లు అవసరం : గడ్కరీ
August 16, 2020న్యూఢిల్లీ : మన ఇంజినీర్లను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి పరిశోధన ఆధారిత టెక్నాలజీ ఇనిస్టిట్యూట్లు అవసరమని కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ అన్నారు. ఆదివారం నా...
ఖాదీ సిల్కు మాస్కుల "గిఫ్ట్ బాక్సు" ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
August 01, 2020ఢిల్లీ : ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) చేనేత ఉత్పత్తు లను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఈ "గిఫ్ట్ బాక్సు" ను ఎం.ఎస్.ఎం.ఇ. శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ ...
‘డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి’
July 24, 2020చెన్నై : డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని తమిళనాడు లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యశ్ యువరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీజిల్ ధర పెంపును నిరసిస్తూ ఆ రాష్ట్ర లారీ యజమానుల స...
ఆ ఆడియో టేపుల్లోవి నా మాటలు కావు: షెకావత్
July 17, 2020జైపూర్: రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేంద్రమంత్రి, బీజేపీ నేత గజేంద్రసింగ్ షెకావత్ ప్రయత్నించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండి...
సెల్ఫ్ క్వారెంటైన్లోకి కేంద్ర మంత్రి జితేంద్రసింగ్
July 14, 2020న్యూఢిల్లీ: కేంద్రమంత్రి జితేంద్రసింగ్ సెల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్లారు. జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఇటీవల ఆయనతో కలిసి జమ్ముకశ్మీర్లో ప...
భారత్కు అనుకూలంగా ప్రపంచ ఆర్థికస్థితి: గడ్కరీ
July 13, 2020న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం భారత్కు అనుకూలంగా ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం చైనా వైపు కాకుండా భారత్వైపు చూస్తుందని నితిన...
త్వరలో పార్లమెంట్ మాన్సూన్ సెషన్: కేంద్రమంత్రి
July 12, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతాయా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొన్నది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్...
ఇదే అతిపెద్ద వన్యమృగ సర్వే.. గిన్నిస్ రికార్డులో చోటు
July 11, 2020న్యూఢిల్లీ : దేశంలో పులుల గణన కోసం ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్ అతిపెద్ద వన్యమృగ సర్వేగా శనివారం గిన్సిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. 2018 సంవత్సరానికి గాను ఈ రి...
ఈపీఎఫ్పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
July 08, 2020న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం...
ప్రపంచంలో రెండో అతిపెద్ద డాటా కేంద్రం ప్రారంభం
July 07, 2020న్యూఢిల్లీ : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద డాటా కేంద్రాన్ని ముంబైలో మంగళవారం ప్రారంభించినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ‘శక్తివంతమైన ఆర్థిక వ్...
కొవిడ్19 దవాఖానను సందర్శించిన కేంద్రమంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్
July 05, 2020ఢిల్లీ : ఢిల్లీలో కొవిడ్ రోగుల కోసం డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మించిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ వెయ్యి పడకల దవాఖానను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం మధ్యాహ...
దేశంలో కొవిడ్-19 రికవరీ రేటు 58శాతం : కేంద్రమంత్రి
June 27, 2020న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్-19 రికవరీ రేటు 58శాతానిపైగా పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం తెలిపారు. మొత్తం 5లక్షల మంది బాధితుల్లో 3లక్షల మంది కొవిడ్-19 నుంచి కో...
'ఆ రోజు దేశ చరిత్రో ఓ దుర్దినం'
June 25, 2020న్యూఢిల్లీ: 1975, జూన్ 25 దేశ చరిత్రలో ఒక దుర్దినమని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకోవడం కోసం 1975, జూన్...
ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు : కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్
June 24, 2020న్యూఢిల్లీ : పట్టణ, రాష్ట్ర సహకార బ్యాకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. 1,482 సహకార బ్యాంకులు, 58 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు ఆర్బీఐ ...
ఢిల్లీలో కరోనా పరిస్థితిపై అమిత్ షా సమీక్ష
June 21, 2020న్యూఢిల్లీ : ఢిల్లీలో రోజురోజుకూ కరోనా ఉద్ధృతమవుతోంది. దీంతో ఆ రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ స...
యోగా డే స్పెషల్: ప్రముఖుల యోగాసనాలు
June 21, 2020న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని దేశంలోని పలువురు ప్రముఖులు యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో యోగాసనాలు వేశారు. కేంద్ర...
చైనా వస్తువులను బహిష్కరించాలి: పాశ్వాన్
June 18, 2020న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చైనా వస్తువులను బహిష్కరించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇకపై చైనా నుంచి ది...
చైనా ఫుడ్ని బహిష్కరించాలి
June 18, 2020న్యూఢిల్లీ : రెస్టారెంట్లు, హోటళ్లలో చైనా ఫుడ్ని బహిష్కరించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే పిలుపునిచ్చారు. చైనా ద్రోహం చేసే దేశం. చైనాలో తయారైన అన్ని ఉత్పత్తులను భారత్ బహిష్కరించాలి. చైనా ఆహారం...
శివరాజ్సింగ్ చౌహాన్, స్మృతి ఇరానీలపై కేసు పెట్టండి
June 18, 2020భోపాల్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీపై నకిలీ వీడియోను ట్వీట్ చేసినందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, దాన్ని రీ ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలపై కాంగ్రెస...
కరోనాకు త్వరలో టీకా.! : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
June 14, 2020న్యూఢిల్లీ : దేశంలో కరోనా సంక్షోభం ఇంకా ఎంతోకాలం కొనసాగదని, త్వరలో టీకా అందుబాటులో రానుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ జన్ స...
ఉద్దీపనలతో గిరిజనులకు ప్రయోజనం శూన్యం
May 18, 2020హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలతో గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఈ ప్యాకేజీలతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజ...
కేంద్ర మంత్రికి జగన్ లేఖ
May 14, 2020అమరావతి: భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్కు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. కువైట్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులును స్వదేశానిక...
రాజకీయాలకు ఇది సమయం కాదు: నఖ్వీ
May 01, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం పేదలను సరిగా పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కౌంట...
బెంగాల్ ప్రభుత్వం నిజాలు దాస్తున్నది: నఖ్వీ
May 01, 2020న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శలు గుప్పించారు. మమతాబెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ సర్కారు ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై నిజాలు దా...
హైదరాబాద్లో మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం
April 23, 2020హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ను కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ ఆన్లైన్ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాష్...
భారతదేశం మైనారిటీలు, ముస్లింలకు స్వర్గం: నఖ్వీ
April 21, 2020న్యూఢిల్లీ: భారతదేశం మైనారిటీలు, ముస్లింలకు స్వర్గమని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభివర్ణించారు. భారత్లో పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించే కొంతమం...
ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి గిరారాజ్ సింగ్
April 20, 2020హైదరాబాద్: స్థానిక పరిస్థితుల దృష్యా లాక్డౌన్ను మే 7 వరకు పొడిగించామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్సింగ్ ఆయనకు ఫోన్ చేసి తెలంగాణలో ల...
మాస్కులు కుడుతున్న కేంద్రమంత్రి భార్య, కూతురు
April 08, 2020హైదరాబాద్: డిస్పోజబుల్ మాస్కులకన్నా ఉతికి మళ్లీమళ్లీ వాడుకునే మాస్కులే మేలని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. గతవారం ప్రధాని నరేంద్రమోదీ కూడా మాస్కులు పెట్టుకోవాలని, అదికూడా...
యూకేలో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులను తీసుకురండి: ఎంపీ రంజిత్ రెడ్డి
April 06, 2020హైదరాబాద్: యూకేలో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులను వెనక్కు తీసుకురావాలని చేవెళ్ల ఎంపీ డా. జీ రంజిత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన విదేశాంగమంత్రి జైశంకర్కు లేఖ రాశారు. లాక్డౌ...
రాజ్నాథ్ ఇంట్లో కేంద్రమంత్రుల భేటీ
April 03, 2020న్యూఢిల్లీ: కరోనా రక్కసిని కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా...
ముగ్గురికి మాత్రమే కొవిడ్-19 లక్షణాలు..
February 13, 2020న్యూఢిల్లీ: భారత్లో ముగ్గురు వ్యక్తులకు మాత్రమే కొవిడ్-19 లక్షణాలు ఉన్నట్లు కేంద్ర ఉన్నతస్థాయి కమిటీ అధికారికంగా వెల్లడించింది. కరోనాపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల ఉన్నతస్థాయి కమిటీ ఇవాళ సమీక్షా సమావ...
తాజావార్తలు
- నేతాజీ జీవితం అందరికీ స్ఫూర్తి
- ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు
- ‘లైంగిక దాడి బాధితులకు కోర్టు బాసట’
- చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు
- రిపబ్లిక్ డే గిఫ్ట్గా అక్షయ్ 'బచ్చన్ పాండే'
- వ్యవసాయానికి ఏటా రూ.35 వేల కోట్లు: మంత్రి హరీశ్
- కావలిలో కారును ఢీకొట్టిన టిప్పర్.. వేములవాడ వాసి మృతి
- ఆశయాలను కాలరాసి విగ్రహారాధన చేస్తే సరిపోతుందా..?: మమతాబెనర్జి
- ప్రభాస్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
ట్రెండింగ్
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- ఆస్పత్రి నుంచి కమల్హాసన్ డిశ్చార్జ్