COVID News
సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
March 06, 2021అహ్మదాబాద్ : కరోనా వైరస్ రాకుండా తీసుకొచ్చిన వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత కూడా ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఇది గుజరాత్లో కలకలం రేపుతున్నది. సదరు వ్యక్తి ఆరోగ్య శాఖకు చెందినవాడు ...
ఏపీలో కొత్తగా 115 కరోనా కేసులు
March 06, 2021అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 115 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 93 మంది చికిత్సకు కోలుకున్నారు. చిత్తూర్ జిల్లాలో ఒకరు మరణించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 8,90,556 మంది క...
ఒక్కరోజే 15 లక్షల మందికి టీకాలు
March 06, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి నిర్మూలన కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. మార్చి 5న రికార్డు స్థాయిలో దాదాపు 15 లక్షల మందికి టీకా ఇచ్చారు. దేశంలో వ్యాక్సినేష...
కొవిడ్ టీకా తీసుకున్న హేమమాలిని
March 06, 2021ముంబై: వర్ధమాన నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ముంబైలోని కూపర్ ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు టీకా ఇచ్చారు. అనంతరం ఆమె నేను టీకా తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి అ...
రెండో డోస్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి
March 06, 2021హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి నేడు రెండో డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్ను తీసుకున్నారు. నగరంలోని అంబర్పేట అర్బన్ హెల్త్ సెంటర్లో డీజీపీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ను తీసుకున్నారు. ...
కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు
March 06, 2021న్యూఢిల్లీ : కరోనా టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రులు సదానంద గౌడ, నితిన్ గడ్కరీ, ...
విమానం టేకాఫ్కు ముందు షాకిచ్చిన ప్రయాణికుడు
March 06, 2021న్యూఢిల్లీ : దేశ రాజధానిలో విస్తుగొలిపే ఘటన ఒకటి చోటుచేసుకున్నది. విమానం గాల్లోకి ఎగిరేందుకు (టేకాఫ్) సిద్ధమవుతున్న వేళలో తనకు కరోనా పాజిటివ్ అని ఓ ప్రయాణికుడు సిబ్బం...
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
March 06, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న మొన్నటి వరకు 16వేలల్లోపు నమోదైన కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 18,327 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య...
కోవిడ్19 టీకా తీసుకున్న దలైలామా..
March 06, 2021ధర్మశాల: బౌద్ధ మతగురువు దలైలామా కోవిడ్ టీకా తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న జోనల్ ఆస్పత్రిలో ఆయన ఇవాళ టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.90 కోట్ల ...
ఆ రాష్ట్రాల నుంచి వస్తే నెగెటివ్ సర్టిఫికెట్ ఇవ్వాలి : సీఎం
March 06, 2021జైపూర్ : దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్నది. పలు రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతుండడంతో ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ ప్రభుత్వం సైతం నాలుగు...
మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు
March 05, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు పది వేలు, యాక్టివ్ కేసుల సంఖ్య 88 వేలు ...
గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇద్దరికి యూకే స్ట్రెయిన్
March 05, 2021జగిత్యాల : గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన ఇద్దరు వలస కార్మికులకు కొవిడ్-19 యూకే స్ట్రెయిన్ పాజిటివ్గా తేలింది. వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వ...
ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
March 05, 2021అమరావతి : ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా 100కు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం కొత్తగా 124 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 9...
విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
March 05, 2021న్యూఢిల్లీ : విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడు ఫ్లైట్ బయల్దేరే ముందు క్యాబిన్ సిబ్బందికి షాకిచ్చాడు. తాను కరోనా రోగినని చెప్పి, ధ్రువపత్రం చూపడంతో పైలెట్తోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. త...
కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్
March 05, 2021ముంబై : మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారి(78) ముంబైలోని ఓ ప్రభుత్వ దవాఖానాలో శుక్రవారం కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ రెండో దశ ప...
ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
March 05, 2021న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా టీకా డ్రైవ్లో ఒకే రోజు 1.3 మిలియన్లకుపైగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 13,88,170 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ...
దేశంలో కొత్తగా 16,838 కరోనా కేసులు
March 05, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 16,838 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. మరో 13,819 మంది మహమ...
దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మందికిపైగా కరోనా టీకా
March 04, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకా పొందిన వారి సంఖ్య 1.77 కోట్లు దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా టీకా రెండో దశ ప్రారంభమైన మూడు రోజుల్లో సుమారు 17.14 లక్షల మంది టీకా వేయించు...
ఏపీలో కొత్తగా 102 కరోనా కేసులు
March 04, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 102 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూర్ జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్ర...
వీడియో : కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...
March 04, 2021ఆరోగ్య సేతు యాప్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్. ఆరోగ్య సేతు యాప్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుక...
టీకా తీసుకున్న మాజీ ప్రధాని, కేంద్ర మంత్రి నిర్మల
March 04, 2021న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు సతీమణి గురుశరణ్ కౌర్ కూడా టీకా వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఇద్దరూ టీకా తీసుకున్...
కోవిడ్ టీకా తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
March 04, 2021న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో ఆయన ఇవాళ ఉదయం టీకా తొలి డోసు వేయించుకున్నారు. సీఎం కేజ్రీవాల్ పేరెంట్స్ కూడా...
దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు
March 04, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. నిన్న మొన్నటి వరకు 14 నుంచి 15వేల వరకు నమోదవగా.. తాజాగా 17వేలకుపైగా రికార్డయ్యాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన...
కరోనా మహమ్మారితో 15 లక్షల బడులు బంద్
March 04, 2021న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్ కారణంగా గతేడాది దేశంలో 15 లక్షల బడులు మూతపడ్డాయని, 24.7 కోట్ల మంది పిల్లలపై ప్రభావం పడిందని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ విద్య ప్రత్యామ్నాయ మార్గం కాదని,...
మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
March 03, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు పది వేలకు చేరింది. మంగళవారం నుంచి బు...
తొలి డోసు టీకా తీసుకున్న వైద్య విద్యార్థి కరోనాతో మృతి
March 03, 2021పాట్నా: తొలి డోసు టీకా తీసుకున్న వైద్య విద్యార్థి కరోనాతో మరణించాడు. మరో 9 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బీహార్ రాష్ట్రంలో సోమవారం ఈ ఘటన జరిగింది. బెగుసారై జిల్లా దహియా గ...
కోవిడ్ టీకా తీసుకున్న కపిల్ దేవ్
March 03, 2021న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్లో ఆయన తొలి డోసు టీకా వేసుకున్నారు. మాజీ క్రికెటర్ కపిల్దేవ్ వయసు 62 ...
హైరింగ్ జోరు: ఇండిగో, గోఎయిర్, విస్తారాలో కొలువుల భర్తీ!
March 03, 2021న్యూఢిల్లీ: కొవిడ్-19తో నెలకొన్న స్తబ్ధత తొలగి విమానాల సంఖ్యను, నెట్వర్క్ను విస్తరించే పనిలో పడ్డ పలు ఎయిర్లైన్స్ తిరిగి నియామకాలపై దృష్టి సారించాయి. విస్తారా, ఇండిగో, గోఎయిర్ సంస్ధలు మళ్లీ న...
బ్రెజిల్లో ఒక్కరోజే 1641 కరోనా మరణాలు
March 03, 2021బ్రసీలియా: బ్రెజిల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. అక్కడ రోజువారీగా నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో ...
కోవిడ్ టీకా తీసుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
March 03, 2021న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్లో ఆయన తొలి డోసు టీకాను వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతు...
తొమ్మిది మంది కిచెన్ సిబ్బందికి కరోనా.. హోటల్కు సీల్
March 03, 2021లక్నో : ఉత్తరప్రదేశ్లో కరోనా కలకలం సృష్టించింది. ఓ ఫైవ్స్టార్ హోటల్లో పని చేస్తున్న కిచెన్ స్టాఫ్ వైరస్ పాజిటివ్గా పరీక్షించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్త...
కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న గోవా సీఎం
March 03, 2021పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇవాళ కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. గోవాలోని సంఖాలీ ఏరియాలోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సావత్.. ...
టెస్ట్కిట్లో లోపం.. 25 మంది విద్యార్థులకు పాజిటివ్
March 03, 2021భువనేశ్వర్ : ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో 25 మంది విద్యార్థులు ఇటీవల వైరస్ పాజిటివ్గా పరీక్షించారు. దీంతో యూనివర్సిటీలో ఒక్కసారిగా కలకలం రేగింది. వర్సిటీ ఆఫ్లైన్...
కోరుట్లలో కరోనా కలకలం
March 03, 2021కోరుట్ల: జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో కరోనా కలకలం రేపింది. కోరుట్ల మండలంలోని అయిలాపూర్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థితోపాటు ప్రధానోపాధ్యాయుడు, మరో టీచర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. పాఠశా...
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఫుట్బాల్ లెజండ్ పీలే
March 03, 2021సావోపౌలో: బ్రెజిల్ ఫుట్బాల్ స్టార్ ఆటగాడు పీలే కోవిడ్ టీకా తీసుకున్నారు. పీలే వయసు 80 ఏళ్లు. ఇది మరుపురాని రోజు అని, వ్యాక్సిన్ తీసుకున్నానని ఆయన తన ఇన్స్టాలో పోస్టు చేశా...
రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు
March 03, 2021హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదవగా, మరో 163 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఇప్పటిరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,254కు చేరింది. ఇందులో 2,95,707 మంది బాధితుల...
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
March 03, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మొన్నటి వరకు 16వేలకుపైగా నమోదైన కేసులు... మంగళవారం 12వేల్లోపు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 14,989 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుట...
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
March 03, 2021ముంబై : మహారాష్ట్ర థానే జిల్లా భీవండిలోని ఓ హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ రెండో మోతాదు తీసుకున్న కొద్ది సేపటికే 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వైద్యుడికి డ్రైవర్గా పన...
నిరాటంకంగా వ్యాక్సినేషన్
March 03, 2021రెండోదఫాలో రెండోరోజు 8,523 మందికి టీకాలు 51 లక్షల మందికి మూడు నెలల్లో కో...
రవిశాస్త్రికి కొవిడ్ వ్యాక్సిన్
March 03, 2021అహ్మదాబాద్: టీమ్ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కొవిడ్-19 టీకా తీసుకున్నాడు. ఇంగ్లండ్తో గురువారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టుకు ముందు 58 ఏండ్ల రవిశాస్త్రి మంగళవారం అహ్మదాబాద్లోని ఓ ప్రై...
అన్ని ప్రైవేట్ దవాఖానల్లో టీకా!
March 03, 2021రాష్ర్టాలకు సూచించిన కేంద్రంఊపందుకున్న టీకా ప్రక్రియ
వృద్ధులపై ఫైజర్, ఆక్స్ఫర్డ్ టీకాలు సక్సెస్
March 03, 2021లండన్: 70 ఏండ్లుదాటినవారిలో ఫైజర్, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు కరోనా ప్రభావాన్ని తగ్గిస్తున్నాయని ఓ సర్వే వెల్లడించింది. కరోనా బారిన పడిన వృద్ధులపై ఈ రెండు టీకాలు పూర్తి సత్ఫలితాలు ఇస...
కొవిడ్-19 సర్టిఫికెట్పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
March 02, 2021కోల్కతా : కొవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్పై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ముద్రించడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మంగళవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని ప్రచారం కోసం తహతహలాడుతున్నారని ...
ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
March 02, 2021అమరావతి : ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. సోమవారం కేవలం 58 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా ఇవాళ 106 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 57 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్య...
54 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్
March 02, 2021చండీగఢ్ : హర్యానాలోని కర్నాల్లో గల ఓ పాఠశాలలో 54 మంది విద్యార్థులు కొవిడ్ భారిన పడ్డారు. గడిచిన డిసెంబర్ నెలలో 9 నుంచి 12వ తరగతి వరకు తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అదేవిధంగా...
హిమాచల్లో మహమ్మారి కలకలం : మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్!
March 02, 2021సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల సమీపంలోని సిద్బరి గైటో తాంత్రిక్ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఫిబ్రవరి 23న జిల్లాలో పలు కేసులు ...
టీకా వేసుకున్న రక్షణమంత్రి.. కోవిన్లో 50 లక్షల రిజిస్ట్రేషన్లు
March 02, 2021న్యూఢిల్లీ: రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ కోవిడ్ టీకా తొలి డోసు వేసుకున్నారు. ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్లో ఆయన టీకా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారికి ఉచిత కోవిడ్ టీ...
కోవిడ్ టీకా తీసుకున్న కమల్హాసన్
March 02, 2021చెన్నై: ఫిల్మ్ స్టార్, మక్కల్ నీధి మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. చెన్నైలో ఓ హాస్పిటల్లో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు. కమల్ హాసన్ వయసు 66 ఏళ్...
కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
March 02, 2021జెనీవా: కరోనా మహమ్మారి వ్యాప్తి ఇప్పుడప్పుడే తగ్గే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివరికల్లా కరోనా విస్తృతి ఆగిపోతుందనుకోవడం అత్యాశే అవుతుందని తెలిపింది. అలాం...
టీకా తీసుకున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఎంపీ కేశవరావు, ఫారూక్ అబ్దుల్లా
March 02, 2021హైదరాబాద్: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, ఆయన సతీమణి కూడా ఇవాళ ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్లో తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంప...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఎర్రబెల్లి
March 02, 2021వరంగల్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు కొవిడ్ వ్యాక్సిన్ తీసు...
65 ఏళ్లు దాటిన వారికి కోవీషీల్డ్.. ఆమోదించిన ఫ్రాన్స్
March 02, 2021పారిస్: ఫ్రాన్స్ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. 65 ఏళ్లు దాటిన వారు కూడా ఆస్ట్రాజెన్కా తయారు చేసిన కోవీషీల్డ్ టీకాను వేసుకోవచ్చు అని పేర్కొంది. 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆస్ట్రాజెన్కా...
కరోనాతో ఖండ్వ ఎంపీ మృతి
March 02, 2021న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ గురుగ్రామ్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో మంగళవారం ఉదయం కన్నుమూశారు. నంద్కుమార్ మధ్యప్రదేశ్ ఖండ్వ లోక్సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు...
దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
March 02, 2021న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 16వేల వరకు నమోదైన పాజిటివ్ కేసులు 12వేల లోపు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్...
రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
March 02, 2021హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేశామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి గాంధీలో వ్యాక్సిన్ తీసుకోగా.. మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భం...
వ్యాక్సిన్ తీసుకొన్న వందేండ్ల వృద్ధుడు
March 02, 2021మొదటిరోజు 4,558 మందికి కొవిడ్ వ్యాక్సిన్అర్హులంతా టీకా వ...
కరోనా మహమ్మారికి ఏడాది!
March 02, 2021రాష్ట్రంలో తొలి కేసు నమోదై నేటికి సంవత్సరం ప్రభుత్వ సమర్థ ...
మహారాష్ట్రలో కొత్తగా 6,397 కరోనా కేసులు.. 30 మరణాలు
March 01, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 6,397 కరోనా కేసులు, 30 మరణా...
‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
March 01, 2021న్యూఢిల్లీ: కరోనా టీకా పొందిన 4-5 రోజులు లేదా పది రోజుల తర్వాత ఎవరైనా మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లేనని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఇలాంటి మరణాలను ఉన్నత స్థాయి నిపుణులతో కూడ...
కరోనా వ్యాక్సిన్ కావాలా..? ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి..!
March 01, 2021న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా రెండో దశ టీకా ఇచ్చే కార్యక్రమం దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైంది. 70 ఏండ్ల వయసు పైబడినవారితోపాటు 45 ఏండ్లు పైబడి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వా...
కోవిడ్ టీకా తీసుకున్న ఘనా అధ్యక్షుడు
March 01, 2021అక్రా: ఘనా అధ్యక్షుడు అకుఫో అడో ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. రాజధాని అక్రాలో ఉన్న మిలిటరీ హాస్పిటల్లో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెన్కా తయారు చే...
యూకే, ఆఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్ కరోనా కేసులు 213
March 01, 2021న్యూఢిల్లీ: దేశంలో బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్ కరోనా కేసుల సంఖ్య 213కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 187 బ్రిటన్ స్ట్రెయిన్, ఆరు బ్రెజిల్ స్ట్రెయిన్...
కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోను : హర్యానా మంత్రి అనిల్ విజ్
March 01, 2021న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 60 ఏండ్లు పైబడిన వారికి కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తనకు కరోనా వైరస్ వ్యాక్సిన్ అవసరం లేదని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ స్పష్టం చ...
కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్
March 01, 2021న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 60 ఏండ్లు పైబడిన వారితో పాటు పలు వ్యాధులతో బాధపడే 45 ఏండ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కరోనా వైరస్ కట్టడికి ఐసీఎంఆర్ ఆమోదించిన కొవ...
70 ఏళ్లున్న నాకెందుకు టీకా.. ముందు యువతకు ఇవ్వండి!
March 01, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైన రోజు కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ ముం...
చెన్నైలో వ్యాక్సిన్ తీసుకున్న వెంకయ్యనాయుడు
March 01, 2021చెన్నై : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెన్నైలో తీసుకున్నారు. గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ...
కోవిడ్ టీకా తీసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
March 01, 2021భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 60 ఏళ్లు దాటిన వారికి ఉచిత కోవిడ్ టీకాను వేస్తున్నారు. ప్రధాని నర...
మోదీకి టీకా ఇచ్చిన నర్సు ఏమన్నారంటే..
March 01, 2021న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో కోవిడ్ టీకా తీసుకున్నారు. ఎయిమ్స్ వైద్యశాల నర్సు పీ నివేద.. ప్రధానికి టీకా ఇచ్చారు. భారత్ బయోటెక్ సంస్థ అభివ...
దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
March 01, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 16 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు రికార్డవగా, నేడు 15 వేలకు పడిపోయాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు కోటీ 11 లక్షలకు చేరువయ్యారు. కాగా, గత కొన్...
కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
February 28, 2021హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్, క్రికెట్ తెలుగు అసోషియేషన్, శ్రీహాన్ సినీ క్రియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు నిలిచింది. ...
మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
February 28, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కేసుల నమోదు మళ్లీ 8 వేలు దాటింది. శనివారం నుంచి ఆదివార...
ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు
February 28, 2021అమరావతి : ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన రెండురోజులుగా 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 117 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి వారిలో 66 మంది చిక...
మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
February 28, 2021పుణె: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాత్రి పూట కర్ఫ్యూని మార్చి 14 వరకు పొడిగించాలని మహారాష్ట్రలోని పుణె జిల్లా అధికారులు నిర్ణయించారు. అత్యవసర సేవలను మాత్రం ఈ కర్ఫ్యూ నుంచి మ...
రేపటి నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ : శ్రీనివాసరావు
February 28, 2021హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన వ...
కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ప్రదేశ్
February 28, 2021ఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ కరోనా రహిత రాష్ట్రంగా నిలిచింది. కొవిడ్-19 భారిన పడ్డవారిలో చిట్టచివరి ముగ్గురు కోలుకోవడంతో అరుణాచల్ ప్రదేశ్ ఆదివారం కరోనా వైరస్ లేని రాష్ట్రంగా మారిందని...
కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్పై ఆంక్షలు!
February 28, 2021ముంబై : వరుసగా పెరుగుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయంతీసుకోనుంది. షాపింగ్ మాల్స్, వారాంతపు మార్కెట్లను మూసివేయడంతో ప...
25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
February 28, 2021భువనేశ్వర్ : ఒడిశా సంబల్పూర్ జిల్లాలోని బుర్లాలోని వీర్ సురేంద్రసాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (వీఎస్ఎస్యూటీ)కి చెందిన 25 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కరోనా మహ...
దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు
February 28, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 16వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో 16,752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కు...
నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
February 28, 2021న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11గంటలకు ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. మళ్లీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం, ఓ కేంద్ర పాలిత ప్రాంతం...
అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్కు అనుమతి
February 28, 2021వాషింగ్టన్: అత్యవసర వినియోగం కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్కు అమెరికా అనుమతి ఇచ్చింది. ఐదులక్షల మందికిపైగా అమెరికన్లను బలిగొన్న మహమ్మారిపై పోరాడేందుకు అందుబాటులోకి వచ్చిన మూడో వ్యా...
డోసుకు రూ.250
February 28, 2021ప్రైవేటులో కరోనా టీకా ధరపై కేంద్రం నిర్ణయంరేపటి నుంచి రెండో విడుత వ్యాక్సినేషన్ షురూటీకా కేంద్రాల్లోనూ పేర్ల నమోదుకు అవకాశంటీకాకు రూ.150...
2,937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్
February 28, 2021ఉగాది నుంచి ఆర్జిత సేవలకు అనుమతితిరుచానూరు ఆలయంలో తులాభారం ...
ప్రేక్షకుల్లేకుండా వన్డేలు
February 28, 2021పుణె: భారత్, ఇంగ్లండ్ మధ్య పుణె వేదికగా మూడు వన్డేల సిరీస్ ప్రేక్షకులు లేకుండానే జరుగునుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) శనివారం ఈ నిర్ణ...
మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
February 27, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి మరింతగా వ్యాప్తిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ 9 వేలకు చేరింది. గత నాలుగు రోజులుగా...
ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్.. ఫ్యాన్స్కు నో ఎంట్రీ
February 27, 2021ముంబై: అభిమానులు లేకుండానే ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మ్యాచ్లు జరిగే పుణెలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మ...
వ్యాక్సిన్ ధర ఖరారు : ప్రైవేట్ దవాఖానలో రూ. 250కి మించకూడదు!
February 27, 2021న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడి కోసం కొవిడ్ వ్యాక్సిన్ను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. 60 ఏండ్లు పైబడిన వారితో పాటు 45 ఏండ్లు పైబడి పలు వ్యాధులత...
ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
February 27, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 118 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో కొవిడ్ వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. ప్రస్తుతం...
కొవిడ్-19పై అప్రమత్తత : రాష్ట్రాలకు కేంద్రం లేఖ!
February 27, 2021న్యూఢిల్లీ : కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటం, మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కరోనా కట్టడికి అప్రమత్తతో వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. కొవిడ్-19ను పూర్తిగా అధిగమించే వరకూ జాగ...
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది: సీఎస్
February 27, 2021రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. మార్చి 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర కేబినెట్ కార్యదర్...
ఒక్క కరోనా కేసు.. వారం రోజుల లాక్డౌన్
February 27, 2021ఆక్లాండ్: కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచీ న్యూజిలాండ్ దానిని ఎలా నియంత్రించిందో మనకు తెలుసు. ఈ వైరస్ వ్యాప్తిని ఆ దేశం సమర్థంగా అడ్డుకున్నది. అయితే తాజాగా న్యూజిలాండ్లో అతి పెద్ద ...
ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ వేదిక మారనుందా?
February 27, 2021ముంబై: ఇండియా, ఇంగ్లండ్ మధ్య ప్రస్తుతం నాలుగు టెస్ట్ల సిరీస్ జరుగుతోంది. ఇందులో మరో టెస్ట్ మిగిలి ఉంది. దీని తర్వాత ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. నాలుగో టెస్ట్తోపాటు ఐదు ట...
లక్షా 90 వేల కోట్ల డాలర్ల కోవిడ్ ప్యాకేజీకి ఆమోదం
February 27, 2021వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదిత లక్షా 90 వేల కోట్ల డాలర్ల (1.9 ట్రిలియన్ డాలర్లు) కోవిడ్19 ప్యాకేజీకి ప్రతినిధుల సభ ఆమోదం దక్కింది. ఈ ఉద్దీపన ప్యాకేజీని...
మూడవ టీకాకు అనుమతి ఇవ్వనున్న అమెరికా
February 27, 2021న్యూయార్క్: జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ రూపొందించిన సింగిల్ డోసు కోవిడ్-19 టీకాకు అమెరికా కమిటీ ఎమర్జెన్సీ ఆమోదం తెలిపింది. శుక్రవారం సమావేశమైన ప్యానల్.. జాన్సన్ కంపెనీ టీకాక...
దేశంలో కొత్తగా 16,488 కరోనా కేసులు
February 27, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం...
చైనా వ్యాక్సిన్ను పక్కన పెట్టిన శ్రీలంక
February 27, 2021కొలంబో : శ్రీలంక ప్రభుత్వం డ్రాగన్ కంట్రీ అందజేసిన కొవిడ్ వ్యాక్సిన్ను పక్కన పెట్టింది. 14 మిలియన్ల జనాభాకు భారతదేశం తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ను వినియోగిం...
మార్చి 31 దాకా కొవిడ్ నిబంధనలు
February 27, 2021యథాతథంగా కొనసాగుతాయన్న కేంద్రంవ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని రాష్ర్టాలకు సూచన
టీకాతో సమస్యలు లేవు బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్
February 27, 2021లండన్: కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాక్సిన్ తీసుకోవాలని బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ సూచించారు. గత నెలలో ఆమె తన భర్త ప్రిన్స్ ఫిలిప్తో కలిసి వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. టీ...
అమెరికాలో 37 రోజుల్లో 5 కోట్ల మందికి టీకా
February 27, 2021వాషింగ్టన్: కరోనాతో అల్లాడుతున్న అమెరికాలో ఇప్పటివరకు 5 కోట్ల మందికి కరోనా టీకా వేశారు. మహమ్మారి అంతం దిశగా ఇది కీలక మైలురాయి అని, అయితే ఏమాత్రం అలసత్వం తగదని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలకు స...
మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
February 26, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి మరింతగా వ్యాప్తిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ 9 వేలకు చేరింది. గత మూడు రోజులుగా క...
1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
February 26, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య 1.37 కోట్లు దాటింది. శుక్రవారం వరకు మొత్తం 1,37,56,940 మంది కరోనా టీకా పొందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఐదు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ప...
ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్తో వైరస్ సంక్రమణకు చెక్!
February 26, 2021లండన్ : ఫైజర్, బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోస్తో వైరస్ సంక్రమణ గణనీయంగా తగ్గుతుందని బ్రిటన్లో నిర్వహించిన ఓ అథ్యయనం వెల్లడించింది. తూర్పు ఇంగ్లండ్లోని కేంబ్ర...
బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
February 26, 2021బెంగుళూరు: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కర్నాటక సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ నుంచి వస్తున్న బస్సులను నిలిపివేస్తున్నట్లు ఆరోపణ...
బ్రెజిల్కు రెండు కోట్ల కోవాగ్జిన్ టీకా డోసులు
February 26, 2021బ్రసిలియా: హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ నుంచి బ్రెజిల్ సుమారు రెండు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఖరీదు చేయనున్నది. దీనికి సంబంధించి బ్రెజిల్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ...
దేశంలో కొత్తగా 16,577 కొవిడ్ కేసులు
February 26, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా నిత్యం రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 16,577 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శ...
ఆ రాష్ట్రాల నుంచి వస్తే కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ చూపాలి : సీఎం
February 26, 2021జైపూర్ : మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి రాజస్థాన్కు వచ్చే వారంతా మొదట కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ చూపించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. గురువారం ...
రాష్ట్రంలో స్వల్పంగా పెరుగుతున్న కేసులు
February 26, 2021పొరుగు రాష్ర్టాల నుంచి పొంచి ఉన్న ముప్పు అప్రమత్తమైన తెలంగాణ ఆరోగ్యశాఖ
ఏపీలో 24 గంటల్లో 82 మందికి కరోనా
February 25, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 82 మందికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ...
నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
February 25, 2021ముంబై : మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు చెందిన నమూనాలను ప్రభుత్వ...
ఒకే స్కూళ్లో 229 మంది విద్యార్థులకు కరోనా
February 25, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అక్కడి వాషిమ్ జిల్లాలోని ఓ స్కూల్ హాస్టల్లో ఏకంగా 229 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో స్కూల్ ప...
ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
February 25, 2021న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజుల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు.. మళ్లీ పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 16,738...
దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
February 25, 2021న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటి వరకు 1.23 మందికిపైగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం...
60 ఏండ్లు దాటినవారికి వ్యాక్సిన్ ఫ్రీ
February 25, 2021ఆరోగ్య సమస్యలున్న 45 ఏండ్లు పైబడిన వారికి కూడా..ప్రభుత్వ దవాఖానల్లో ఫ్రీ... ప్రైవేటు దవాఖానల్లో రుసుముధరపై మరో మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం
ఉక్రెయిన్కు కొవాగ్జిన్
February 25, 2021భారత్ బయోటెక్ను సందర్శించిన ఆ దేశ బృందంహైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ను ఉక్రెయిన్లో వినియోగిం...
తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
February 24, 2021హైదరాబాద్ : రాష్ట్రంలో ఆదిలాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలోని 70 నుంచి 80 శాతం ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమికోన్నత పాఠశాలలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 10 శాతం విద్యార్థులు మాత్రమే పాఠశాలలకు హా...
మహారాష్ట్రలో 9 వేలకు చేరిన రోజువారీ కరోనా కేసులు
February 24, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి మరింతగా వ్యాప్తి చెందుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ 9 వేలకు చేరింది. మంగళవారం నుంచి...
కొవిడ్-19 వ్యాక్సిన్ సరఫరాలు : మోదీ సాయం కోరుతూ దీదీ లేఖ
February 24, 2021కోల్కతా : ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందచేసేందుకు పశ్చిమ బెంగాల్కు పెద్దసంఖ్యలో కరోనా వైరస్ వ్యాక్సిన్ల సరఫరాకు చొరవ చూపాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం మమతా బెనర్జీ బుధవారం లేఖ రాశారు. ...
కరోనా తాజా స్ట్రెయిన్లపై వ్యాక్సిన్ పనితీరు : ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
February 24, 2021న్యూఢిల్లీ : బ్రిటన్, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసి భారత్లోనూ బయటపడ్డ కరోనా వైరస్ నూతన స్ట్రెయిన్లు కొవిడ్-19 వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయనే సందేహాలపై ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులే...
ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
February 24, 2021అమరావతి : ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 94 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి ...
ఒంటరితనం వల్ల ఆత్మహత్యల నివారణకు కొత్తగా మంత్రి
February 24, 2021టోక్యో: ఒంటరితనం వల్ల పెరుగుతున్న ఆత్మహత్యల నివారణకు జపాన్ ప్రభుత్వం కొత్తగా ఒక మంత్రిని నియమించింది. కరోనా నేపథ్యంలో ఒంటరిగా ఉన్న వారు, ప్రధానంగా మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆ దేశంలో తొలి...
షిర్డీలో నైట్ కర్ఫ్యూ.. బాబా దర్శన వేళల్లో మార్పు
February 24, 2021షిర్డీ: ప్రస్తుతం మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అక్కడ కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో షిర్డీలోని సాయిబాబా ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయ...
పెరుగుతున్న కొవిడ్-19 కేసులు : రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
February 24, 2021న్యూఢిల్లీ : కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్-19 కేసులు ప్రబలంగా నమోదవుతున్న మహారాష్ట్ర, కేరళ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్...
కొవిడ్ సంక్షోభం.. రూ.5వేల కోట్ల నష్టం
February 24, 2021ఇండోర్ : కొవిడ్-19 సంక్షోభం కారణంగా పశ్చిమ రైల్వే సుమారు రూ.5,000 కోట్ల నష్టాల్లో ఉందని, దీంతో సేవలపై ప్రభావం పడనున్నట్లు వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ అలోక్ కంసల్ తెలిపారు. కరోనా మహమ్మారి ...
స్పుత్నిక్-వీ అత్యవసర వినియోగానికి దరఖాస్తు.. నేడు సీడీఎస్ సీఓ సమావేశం
February 24, 2021న్యూఢిల్లీ : సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం...
42 శాతం మంది ఫ్రంట్లైన్ వర్కర్లు టీకా తీసుకున్నారు..
February 24, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న 42 శాతం మంది ఫ్రంట్లైన్ వర్కర్లు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో 9 రాష్ట్రాలు 60 శాతం ద...
దేశంలో పెరిగిన కరోనా కేసులు.. ఎన్ని పెరిగాయంటే..?
February 24, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం కాస్త తగ్గిన కేసులు.. బుధవారం ఎక్కువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 13,742 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత...
అమరావతిలో లాక్డౌన్.. అయినా 926 పాజిటివ్ కేసులు
February 24, 2021అమరావతి : మహారాష్ట్ర అమరావతిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లా పరిధిలో లాక్డౌన్ కొనసాగుతోంది. లాక్డౌన్ అమలులోకి వచ్చిన రెండో రోజు మంగళవారం జిల్లాలో ఒకే రోజు అత్యధి...
39 మంది విద్యార్థులు.. ఐదుగురు ఉద్యోగులకు పాజిటివ్
February 24, 2021ముంబై : మహారాష్ట్ర లాతూర్లో 39 మంది విద్యార్థులు సహా ఐదుగురు ఉద్యోగులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. హాస్టల్లో ఉంటున్న 360 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా.. ఇందులో సుమారు 39 మంది విద్యార్థులు వై...
దక్షిణాది రాష్ర్టాల్లో ఎన్440కే వ్యాప్తి
February 24, 2021దేశంలో 7 వేలకు పైగా ఉత్పరివర్తనాలుకొన్నిటితో ముప్పు తీవ్రత ఎక్కువఉత్పరివర్తనాలపై సీసీఎంబీ పరిశోధన యాంటీబాడీల కంటే టీకాతోనే రక్షణ...
పెరుగుతున్న కొవిడ్ కేసులు.. పంజాబ్లో కొత్త ఆకాంక్షలు
February 23, 2021ఛండీఘడ్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం వైరస్ నియంత్రణకు కొత్తగా కొన్ని ఆంక్షలు విధించింది. మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ రాష్ట్రంలో ...
ముగ్గురు భారత ఆటగాళ్లకు కరోనా
February 23, 2021ముంబై: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. బీహార్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర జట్లకు చెందిన ఒక్కో ఆటగాడికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని బీ...
మంత్రులను వదలని కరోనా.. ఇప్పటి వరకు 26 మందికి
February 23, 2021ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజుల నుంచి పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో.. ఆ రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు పెరు...
పెళ్లిళ్లలో మార్షల్స్.. మాస్క్ పెట్టుకోకపోయారో..
February 23, 2021బెంగళూరు: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరుగుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పెళ్లిళ్లతోపాటు పబ్ల...
మేడిన్ ఇండియా వ్యాక్సిన్లకు భారీ డిమాండ్ : నరేంద్ర మోదీ
February 23, 2021న్యూఢిల్లీ : కరోనా కట్టడికి మేడిన్ ఇండియా వ్యాక్సిన్లకు పెరుగుతున్న డిమాండ్ను మనం అధిగమించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి తరహాలో భవిష్యత్లో పలు ...
మూడు రోజుల్లో 17,500 మందికి జరిమానా
February 23, 2021ముంబై: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. ఈ నే...
5 లక్షల కోవిడ్ మృతులు.. హృదయవిదారక మైలురాయి
February 23, 2021వాషింగ్టన్: కోవిడ్ మహమ్మారి వల్ల అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగా 5 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. వైట్హౌజ్ వద్ద ...
ఆ 5 రాష్ర్టాల ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్ తప్పనిసరి
February 23, 2021డెహ్రాడూన్ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న క్రమంలో ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీస...
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
February 23, 2021న్యూఢిల్లీ : దేశంలో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 10,584 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రి...
కోవిడ్ పాజిటివ్.. బెంగుళూరులో మరో అపార్ట్మెంట్ సీజ్
February 23, 2021బెంగుళూరు: కర్నాటక రాజధానిలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరిగాయి. ఓ బిల్డింగ్లో పది మందికి పాజిటివ్ వచ్చింది. 1500 మంది నివాసితులు ఉండే ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పది మందికి కోవిడ్ వచ్...
స్మార్ట్ ఫోన్ తెరపైనే.. వైరస్ జీవితకాలం ఎక్కువ
February 23, 2021సార్స్, కొవిడ్ రెండు వైరస్లు జీవితకాలం సాధారణ గాజు గ్లాస్ ఉపరితలం కంటే స్మార్ట్ ఫోన్ తెర ఉపరితలంపైనే ఎక్కువ. అదీగాక అన్ని చోట్లా, అన్ని పరిసరాల్లో ఒకే జీవితకాలాన్ని అనుసరించడం లేదు. ఈ విషయం ఐ...
కొవిడ్పై కట్టడి.. సడలించకండి
February 23, 2021కొవిడ్ నిబంధనలు మరిచిన జనంకానరాని మాస్కులు, భౌతిక దూరంవిజృంభిస్తున్న బి117 రకం కొత్త స్ట్రైయిన్రోగి శరీరంలో రెండు వారాల పాటు తిష్టయువతపైనే ఎక్కువగా పం...
1.50 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
February 23, 2021మళ్లీ విస్తరిస్తున్న మహమ్మారి గత 17 రోజుల్లో ...
కరోనా విజృంభణతో పలు రాష్ట్రాల సరిహద్దుల్లో ఆంక్షలు
February 22, 2021న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కేరళకు పొరుగున్న ఉన్న రాష్ట్రాలు పలు ఆంక్షలు విధిస్తు...
1.14 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య
February 22, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య 1.14 కోట్లు దాటింది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 1,14,24,094 మంది కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. వీరిలో 75,...
కొవిడ్-19 నిబంధనల ఉల్లంఘన : పబ్లు, బార్లపై కొరడా!
February 22, 2021ముంబై : దేశ ఆర్థిక రాజధానిలో కరోనా వైరస్ కేసులు పెరగడంతో కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన పలు బార్లు, పబ్లపై అధికారులు కొరడా ఝళిపించారు. కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి భౌతిక దూరం నిబంధనలు పాటిం...
కొవిడ్ టీకా తీసుకున్న ఐటీబీపీ డీజీ దేశ్వాల్
February 22, 2021న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్ కొవిడ్ టీకా తొలి డోస్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఐటీబీపీ హెడ్క్వార్టర్స్లో వైద్యులు ఆయనకు టీకా వేశారు. కరో...
ఏపీలో మళ్లీ తగ్గిన కరోనా కేసులు
February 22, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖంపట్టాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 41 మందికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వల్ల ఎటువంటి మ...
వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసిన మంత్రి ఈటల
February 22, 2021హైదరాబాద్: సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరగడంపై తెలంగాణ వైద్యారోగ్యశాఖను మంత్రి ఈటల రాజేందర్ అప్రమత్తం చేశారు. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు మ...
పెండ్లికి హాజరైన 350 మందిపై కేసు
February 22, 2021ముంబై: పెండ్లికి హాజరైన 350 మందిపై కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతున్న మహారాష్ట్రలో ఈ ఘటన జర...
అలా చేస్తే 60 రోజుల్లోనే 50 కోట్ల మందికి వ్యాక్సిన్ : అజీం ప్రేమ్జీ
February 22, 2021న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రైవేట్ రంగాన్ని మమేకం చేయాలని విప్రో వ్యవస్థాపకులు, దాతృత్వశీలి అజీం ప్రేమ్జీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చే...
మరో లాక్డౌన్కు అవకాశం ఇవ్వొద్దు.. ఉద్ధవ్ థాక్రే హెచ్చరిక
February 22, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. యవత్మాల్, చంద్రపూర్, నాందేడ్, జిల్లాలతోపాటు నాగ్పూర్, అమరావతి జిల్లాల్లో కొత్త...
అమెరికాలో 5 లక్షలకు చేరువైన కరోనా మరణాలు
February 22, 2021వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి పెను విషాదాన్నే మిగిల్చింది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య దాదాపు ఐదు లక్షలకు చేరువలోకి వచ్చింది. ఆదివారం రాత్రివరకు అక్కడ మొత్తం 4.98 లక్షల కొవ...
దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
February 22, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. వరుసగా రెండో రోజూ 14 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,199 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్త...
దేశంలో కరోనా మళ్లీ విజృంభణ
February 22, 2021కొంతకాలంగా కేసుల పెరుగుదలదేశంలో 22 శాతం మందిలోనే యాంటీబాడీలు వృద్ధి ...
మహారాష్ట్రలో 7 వేలకు చేరిన రోజువారీ కరోనా కేసులు
February 21, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఏడు వేలకు చేరింది. శనివారం నుంచి ఆదివారం వరకు ...
భారత్లో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ కష్టమే!
February 21, 2021జైపూర్: కరోనా మహమ్మారి నియంత్రణకు భారతదేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం చాలా కష్టం అని, భారత్లో ఆచరణయోగ్యం కాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు. వివిధ రకాల కొవిడ...
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వారం రోజులు లాక్డౌన్
February 21, 2021ముంబై: మహారాష్ట్రలో మరోసారి లాక్డౌన్ అమలులోకి వచ్చింది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న అమరావతి జిల్లా సోమవారం నుంచి వారం రోజులు పూర్తిగా లాక్డౌన్లో ఉంటుందని మంత్రి యశోమతి ఠాకూర్ ఆదివారం తెలిప...
వ్యాక్సిన్ తీసుకున్న వారానికి మహిళ మృతి..
February 21, 2021ఇంపాల్ : కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారం రోజుల తర్వాత ఫ్రంట్లైన్ వర్కర్ మృతిచెందింది. ఈ ఘటన మణిపూర్లో చోటుచేసుకుంది. దీనిపై అనుభవజ్ఞులైన వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట...
భారత్ నుంచి నేపాల్కు 10 లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్
February 21, 2021ఖాట్మండు: కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ పొరుగు దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. దేశీయంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు ఆర్డర్పై...
కరోనా విజృంభణ.. పుణెలో నైట్ కర్ఫ్యూ
February 21, 2021ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా పు...
తెలంగాణలో కొత్తగా 163 పాజిటివ్ కేసులు
February 21, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మరణించినట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 146 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ...
కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ : మంత్రి
February 21, 2021ముంబై : మహారాష్ట్రలో ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. వైరస్ను అరికట్టేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాత్రిపూట కర్ఫ్యూ విధించేందుకు ఆలోచిస్తున్నారని మంత్రి...
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
February 21, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొంతకాలంగా రోజువారీ కేసులు 12 వేల లోపు నమోదవుతుండగా, గత నాలుగు రోజులుగా 13 వేల పైచిలుకు రికార్డవుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగింది....
కరోనా నిబంధనలు ఉల్లంఘన.. 767 మంది ఆటో డ్రైవర్లపై కేసులు
February 21, 2021ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో కరోనా నిబంధ...
వ్యాక్సిన్ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్త మృతి
February 21, 2021ఇంఫాల్ : కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ అంగన్వాడీ కార్యకర్త మృతి చెందింది. తొలి డోసు తీసుకున్న వారం రోజుల్లోనే ఆమె మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన మణిపూర్లో చోటు చేసుకుంది. బిషున్పూర్ ...
దేశంలో 1.08 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్
February 21, 2021న్యూఢిల్లీ : దేశంలో శనివారం 1.08 కోట్ల మందికి కొవిడ్-19 వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మన్దీప్ భండారి మాట్లాడుతూ మొత్తం...
ఆ ఆరు రాష్ర్టాల్లో కరోనా వేగంగా వ్యాప్తి
February 21, 2021మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారిమహారాష్ట్ర, కేరళలో వై...
మహారాష్ట్రలో కొత్తగా 6,281 కరోనా కేసులు.. 40 మరణాలు
February 20, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. శుక్రవారం నుంచి శనివారం వరకు...
ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు
February 20, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 54 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వైరస్ బారినపడి చికిత్సకు కోలుకొని 70 మంది దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 8,89,210 మంది కరో...
మహారాష్ట్రలో మంత్రి, మాజీ మంత్రికి కరోనా..!
February 20, 2021ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సేకు, ప్రస్తుతం మహాకూటమిలో మంత్రిగా ఉన్న బచ్చూ కదూలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇద్దరూ వేర్వేరుగా తమకు ...
వాళ్లు కొవిడ్ నెగెటివ్ రిపోర్టు చూపాల్సిందే..!
February 20, 2021బెంగళూరు: పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో మరోసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఇవాళ ఒక సర్క్యులర...
ముంబైలో కరోనా కలకలం.. 1,305 భవనాలు మూసివేత
February 20, 2021ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. దీంతో కరోనా సోకినవారి సంఖ్య ఎక్కువగా ఉన్న భవనాలను బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు మూసివేస్తున్నారు. నగర...
కరోనా నుంచి కోలుకున్న సూర్య.. త్వరలోనే షూటింగ్కు..!
February 20, 2021కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తనకు కరోనా సోకినట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అభిమాన హీరోకు కరోనా సోకిందని తెలిసి అభిమానులు కంగారు పడ్డారు. రీసెంట్గా సూర్య సోదరుడు...
దేశంలో కొత్తగా 13,993 పాజిటివ్ కేసులు
February 20, 2021న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 101 మంది మరణించారు. ...
21న ఓయూ హాస్టల్స్ ఓపెన్!
February 20, 2021హైదరాబాద్ : పదకొండు నెలల విరామం తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ ఈ నెల 21 తెరుచుకోబోతున్నట్లు సమాచారం. వసతి గృహాల ఓపెన్కు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ...
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి : కేంద్రమంత్రి విజ్ఞప్తి
February 20, 2021న్యూఢిల్లీ : షెడ్యూల్ ప్రకారం కొవిడ్-19 టీకాలు తీసుకోవాలని ఆరోగ్యకార్యకర్తలు, ఫ్రంట్లైన్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. టీకాలు సురక్షితమైనవని, ఇమ్యునోజెనిసిటీ అన్ని ప్రమాణాలను నెరవేరుస్తాయని తెల...
దక్షిణాదిలో కొత్త కరోనా.. ‘ఎన్440కే’
February 20, 2021ప్రమాదకరం కాదంటున్న సీసీఎంబీమహారాష్ట్రలో యూకే స్ట్రెయిన్ ...
మహారాష్ట్రలో కొత్తగా 6,112 కరోనా కేసులు.. 44 మరణాలు
February 19, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వర...
కొవిడ్ వ్యాక్సిన్ ధరలపై పరిమితి : కేంద్రానికి శివసేన మహిళా ఎంపీ లేఖ
February 19, 2021న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కరోనా వైరస్ వ్యాక్సిన్లపై నియంత్రణ ఎత్తివేయాలని, వ్యాక్సిన్ ధరలపై పరిమితి విధించాలని శివసేన మహిళా...
మార్చిలో వికలాంగులకు కొవిడ్ వ్యాక్సిన్
February 19, 2021హైదరాబాద్ : రాష్ట్రంలోని వికలాంగులకు మార్చి నెలలో కొవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేయనున్నామని, ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అంగీకారం తెలిపినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్...
అంతర్జాతీయ ప్రయాణాలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
February 19, 2021న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. యూకే, యూరప్తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసింది....
కీలక మైలురాయి : భారత్లో కోటి మందికి కొవిడ్-19 వ్యాక్సిన్
February 19, 2021న్యూఢిల్లీ : భారత్లో సాగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటి మందికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందించినట్టు కేంద్ర ఆరోగ్య...
పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న 500 మందిపై కేసు
February 19, 2021ముంబై : పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సుమారు 500 మందిపై పోలీసు కేసు నమోదైంది. కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలోని డ...
దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
February 19, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా 12 వేలలోపు పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య 13 వేలు దాటింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 13,193 మంది మహమ్...
మహారాష్ట్రలో కొత్తగా 5,427 కరోనా కేసులు.. 38 మరణాలు
February 18, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. బుధవారం నుంచి గురువారం...
కరోనా కట్టడికి బీఎంసీ వ్యూహం : లోకల్ ట్రైన్స్లో నిఘాకు మార్షల్స్
February 18, 2021ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్-19 మహమ్మారి కట్టడికి నిర్ధేశించిన నిబంధనలను కఠినతరం చేస్తోంది. పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడంతో పాటు మాస...
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే రూ.200 ఫైన్
February 18, 2021ముంబై: మహారాష్ట్రలో మళ్లీ కరోనా తీవ్రత పెరుగుతుండటంతో నియంత్రణ చర్యలపై అధికారులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) గురువారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ముంబై నగర...
సామాన్యుడికి ఊరట : కొవిడ్-19 సెస్ లేనట్టే!
February 18, 2021న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో రాబడి పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 సెస్ విధిస్తుందనే ఊహాగానాలకు తెరపడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవ...
మెగా నగరాలకు పొగ : కొవిడ్-19 మరణాలను మించి ఉసురుతీస్తున్న కాలుష్యం
February 18, 2021బెంగళూర్ : భారత్లోని పలు మెగా నగరాల్లో కొవిడ్-19తో సంభవించే మరణాల కంటే కాలుష్యంతోనే అధిక మరణాలు చోటుచేసుకుంటున్నాయని తాజా సర్వే వెల్లడించింది. ఐక్యూఐఆర్ సేకరించిన లైవ్ ఎయిర్ క్వాలిటీ డేటాను ఉ...
ఏ క్షణంలోనైనా మహారాష్ట్రలో లాక్డౌన్?
February 18, 2021ముంబై : మహారాష్ట్రలోని యావత్మల్, అమరావతితో పాటు అకోలా నగరాల్లో కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ క్షణంలోనైనా లాక్డౌన్ విధించే అవకాశం ఉందని సమాచారం. ...
జల వనరుల మంత్రికి కరోనా పాజిటివ్
February 18, 2021ముంబై : మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, రాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ గురువారం కరోనా పాజిటివ్గా పరీక్షించారు. కొవిడ్పాజిటివ్గా పరీక్షించినట్లు ఆయన గురువారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ...
ఏప్రిల్ 1 నుంచి కుంభమేళా.. కొవిడ్ టెస్ట్ తప్పనిసరి
February 18, 2021డెహ్రాడూన్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కుంభమేళా జరిగే రోజులను తగ్గించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది కుంభమేళాను కేవలం 30 రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించ...
దేశంలో కొత్తగా 12,881 కొవిడ్ కేసులు
February 18, 2021న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో 12,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. వైరస్ నుంచి తాజాగా 11,987 మంది కోలుకున్నారని కేంద్రం తెలిపింద...
18 రాష్ట్రాల్లో కరోనా మరణాలు నిల్
February 18, 2021న్యూఢిల్లీ : దేశంలోని 18 రాష్ట్రాల్లో ఒక్క కరోనా మరణం సంభవించలేదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయని పే...
ఫ్రంట్లైన్ వారియర్స్ రియల్ హీరోలు
February 18, 2021శేరిలింగంపల్లి, : లాక్డౌన్ సమయంలో పేదలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో సమ్మాన్ పేరిట ఫ్రంట్లైన్ ...
91 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
February 17, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య 91 లక్షలు దాటింది. బుధవారం నాటికి మొత్తం 91,86,756 మంది కరోనా వ్యాక్సిన్ పొందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంల...
మహారాష్ట్రలో 5 వేలకు చేరుతున్న రోజువారీ కరోనా కేసులు
February 17, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 4,787 కరోనా కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి...
ఏపీలో కొత్తగా 51 మందికి కరోనా
February 17, 2021హైదరాబాద్ : ఏపీలో ఇవాళ 51 మంది కరోనా బారినపడ్డారు. కొవిడ్-19 వైరస్ బారినపడి చికిత్సకు కోలుకున్న 57 మంది దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. చిత్తూర్, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్ర...
ఏడాది చివరికి బహిరంగ మార్కెట్లో కొవిడ్-19 వ్యాక్సిన్!
February 17, 2021న్యూఢిల్లీ : ఈ సంవత్సరాంతానికి బహిరంగ మార్కెట్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. మహమ్మారిని...
దయచేసి మాస్కులు ధరించండి.. ప్రజలకు మేయర్ విజ్ఞప్తి
February 17, 2021ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. రోజురోజుకు కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. ప్రజల నిర్లక్ష్యంవల్లే నగరంలో కేసులు పెరుగుతున్నాయని పలు నివ...
కరోనా వైరస్ కట్టడిపై మోదీ సర్కార్ అతివిశ్వాసం : రాహుల్ గాంధీ
February 17, 2021న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఇంకా సమసిపోలేదని వైరస్ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం అతివిశ్వాసంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కరోనా వైరస్ కట్టడిలో ...
కొవిడ్పై ముంబైకర్ల నిర్లక్ష్యం.. రెండువారాల్లో 4,618 మందికి ఫైన్
February 17, 2021ముంబై: కరోనా మహమ్మారి ముంబై నగరాన్ని అతలాకుతలం చేసినా ఆ నగర ప్రజలు మాత్రం నిర్లక్షాన్ని వీడలేదు. ఇప్పటికీ ఇతర నగరాలతో పోల్చితే అత్యధిక కేసులు నమోదువుతున్నా వారి తీరు మారడం లేదు...
దేశంలో కొత్తగా 11,610 కొవిడ్ కేసులు
February 17, 2021న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,610 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,37,320కు పె...
87లక్షల మందికి కొవిడ్ టీకా
February 17, 2021న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటి వరకు 87లక్షలకుపైగా కొవిడ్-19 వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 87.40లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని, ...
ఆక్స్ఫర్డ్ టీకాకు డబ్ల్యూహెచ్వో గ్రీన్సిగ్నల్
February 17, 2021టొరంటో: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొవాక్స్ కూటమి దేశాలక...
ఏపీలో 24 గంటల్లో రెట్టింపైన కరోనా కేసులు
February 16, 2021అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 60 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 140 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు...
కొవిడ్-19పై పోరులో ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచాం : ప్రధాని మోదీ
February 16, 2021న్యూఢిల్లీ : కొవిడ్-19పై భారత్ చేపట్టిన సమిష్టి పోరు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ కీ...
ఇండియాలో నాలుగు సౌతాఫ్రికా, ఒక బ్రెజిల్ వేరియంట్ కరోనా కేసులు
February 16, 2021న్యూఢిల్లీ: మన దేశంలోకి రెండు కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు వచ్చాయి. నలుగురికి సౌతాఫ్రికా వేరియంట్ కరోనా సోకగా, ఒకరికి బ్రెజిల్ వేరియంట్ సోకినట్లు ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. విదే...
నిర్లక్ష్యం వీడకుంటే మళ్లీ లాక్డౌన్..!
February 16, 2021ముంబై: కరోనా మహమ్మారి లక్షల మందిని బలితీసుకున్నా ప్రజల్లో ఏమాత్రం భయం కనిపించడంలేదని ముంబై నగర మేయర్ కిషోరీ పడ్నాకర్ వ్యాఖ్యానించారు. రైళ్లలో, బస్సుల్లో ప్రయాణిస్తున్న వాళ్లలో ...
దేశంలో కొత్తగా 9,121 పాజిటివ్ కేసులు
February 16, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,121 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 81 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది...
మహారాష్ట్రలో 20.67 లక్షలు దాటిన కరోనా కేసులు
February 15, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 3,365 కరోనా కేసులు, 23 మరణాలు నమోదయ్యాయి....
85 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
February 15, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 85 లక్షలు దాటింది. సోమవారం నాటికి మొత్తంగా 85,16,385 మంది కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 61,54,894 మంది...
కరోనా టీకా రెండో డోస్కు భారీగా స్కిప్
February 15, 2021న్యూఢిల్లీ: కరోనా టీకా రెండో డోస్కు చాలా మంది ఆరోగ్య కార్యకర్తలు గైర్హాజరయ్యారు. ప్రభుత్వం విడుదల చేసిన ఈ గణాంకాలు ఆందోళన రేపుతున్నాయి. జనవరి 16న దేశవ్యాప్తంగా 1,91,000 మంది కరోనా టీకా తొలి డోస్ ...
టెకీలకు గుడ్న్యూస్ : ఐటీలో 1,38,000 తాజా కొలువులు
February 15, 2021న్యూఢిల్లీ : కరోనా వైరస్తో క్యాంపస్ ప్లేస్మెంట్లు లేక, నియామకాలు తగ్గిన పరిస్థితులను అధిగమించి భారత ఐటీ రంగం నిలదొక్కుకుంది. కొవిడ్ మహమ్మారితో ప్రపంచ ఐటీ రంగం 3.2 శాతం మేర కుదేలవుతుందనే అంచనాల ...
118 జిల్లాలో కరోనా కేసులు నిల్
February 15, 2021న్యూఢిల్లీ: గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 118 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు. 50 ఏండ్లు దాటిన వారికి మార్చి నెల నుంచి కరోనా ట...
పెరూలో వ్యాక్సిన్ లొల్లి.. ఇద్దరు మంత్రులు రాజీనామా
February 15, 2021లిమా: లాటిన్ అమెరికా దేశమైన పెరూలో కరోనా విలయతాండవం చేయడమే కాకుండా.. రాజకీయంగా విద్వేషాలు సృష్టిస్తున్నది. మంత్రుల రాజీనామాకు దారితీస్తున్నది. టీకాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే ఇద్దరు మంత్రు...
ఫలించిన ట్రుడో అభ్యర్థన : కెనడాకు కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరాకు రెడీ
February 15, 2021న్యూఢిల్లీ : భారత్-కెనడాల మధ్య మెరుగైన ద్వైపాక్షిక బంధం కొరవడినా కెనడాకు కొవిడ్-19 వ్యాక్సిన్ల సరఫరపై భారత్ సానుకూలంగా స్పందించనుంది. కరోనా వ్యాక్సిన్లను తమకు సరఫరా చేయాలని కెనడా ప్రధాని జస్టిన్...
గుజరాత్ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
February 15, 2021అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్గా తేలింది. శనివారం వడోదరలో మున్సిపల్ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ రూపానీ కండ్లు తిరిగిపడిపోయారు. దాంతో అధికారులు వెంట...
కోవిడ్ టీకా కోసం పాకిస్థాన్లో రిజిస్ట్రేషన్లు షురూ
February 15, 2021ఇస్లామాబాద్: కోవిడ్ టీకా కోసం పాకిస్థాన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. 65 ఏళ్లు దాటిన వారి టీకా కోసం దరఖాస్తు చేసుకోవాలి. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైనట్లు నేషనల్ కమాండ్...
మహారాష్ట్రలో మళ్లీ ప్రబలుతున్న కరోనా..
February 15, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో 4 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజులో 40 మంది మరణించారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో వైరస్ సో...
కరోనా కేసుల కట్టడిలో తెలంగాణ టాప్
February 15, 2021హైదరాబాద్ : కరోనా వైరస్ విజృంభణకు దేశం అల్లకల్లోలమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయా రాష్ర్టాలను కరోనా వైరస్ వెంటాడుతునే ఉంది. కానీ కరోనా కేసుల కట్టడిలో తెలంగాణ టాప్లో ఉంది. దక్షిణ ...
దేశంలో కొత్తగా 11 వేల కరోనా కేసులు
February 15, 2021న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 11,649 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,16,589కు చేరింది. ఇందులో 1,06,21,220 మంది బాధితులు కోలుకోగా, 1,55,732 మంది మహమ్మారి వల్ల మృత...
వ్యాక్సిన్ తీసుకున్న 83% ఆశా వర్కర్లు
February 15, 202181%తో రెండో వరుసలో ఏఎన్ఎంలుప్రభుత్వ నర్సులు 55%, వైద్యులు 67%40 శాతం దాట...
బంగారు ‘భవిత’కు బాటలు
February 15, 2021ప్రత్యేక అవసరాల పిల్లలపై శ్రద్ధకరోనా వేళ సైతం ఫోన్ మానిటరింగ్ హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : వైకల్యంతో బాధపడుతున్న బాలల భవితకు బాటలు ...
4,092 కరోనా కేసులు.. 40 మరణాలు
February 14, 2021ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 4,092 కరోనా కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర...
పీపీఈ కిట్ ధరించి యాచిస్తూ ఏఎన్ఎం నిరసన
February 14, 2021భువనేశ్వర్: కరోనా పోరులో ముందున్న ఒక ఏఎన్ఎం కార్యకర్త పీపీఈ కిట్ ధరించి యాచిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఒడిషాలోని భద్రక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కరోనా సమయంలో ఆ రాష్ట్ర ...
ఏపీలో కొత్తగా 55 కరోనా కేసులు
February 14, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 117 మంది చికిత్సకు కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరక...
ప్రపంచంలో అతి తక్కువ కరోనా మరణాల రేటు ఇండియాలోనే..
February 14, 2021న్యూఢిల్లీ: ప్రపంచంలో అతి తక్కువ కరోనా మరణాల రేటు ఇండియాలోనే నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం ఇండియాలో మరణాల రేటు 1.43 శాతంగా ఉన్నట్లు తెలిపిం...
దేశంలో కొత్తగా 12,194 కరోనా కేసులు
February 14, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 12,194 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,04,940కు పెరిగింది....
టీకా వేసుకుంటేనే మంచిది
February 14, 2021తప్పుడు ప్రచారంతో కొవిడ్ వ్యాక్సినేషన్పై నిరాసక్తతఆరోగ్య కార్యకర్తల్లో ఇప్ప...
ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు
February 13, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక రోజు వ్యవధిలో కొవిడ్ వల్ల ఎటువంటి మరణం సంభవించలేదని ...
కేరళలో పది లక్షలకు చేరిన కరోనా కేసులు
February 13, 2021తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా విజృంభణ కలకలం రేపుతున్నది. ప్రతి రోజు ఐదు వేలకుపైగా కొత్త కేసులు, పదుల సంఖ్యలో మరణాలు వెలుగుచూస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 5,471 కరోనా కేసులు,...
తెల్ల పులి కూనలు కరోనాతో మృతి
February 13, 2021లాహోర్: రెండు తెల్లని పులి కూనలు కరోనాతో మరణించాయి. పాకిస్థాన్లోని జూలో ఈ ఘటన జరిగింది. లాహోర్ నగరంలోని జూలో 11 వారాల వయసున్న రెండు తెల్ల పులి పిల్లలు జనవరిలో అనారోగ్యానికి గురయ్యాయి. నాలుగు రోజు...
తెలంగాణలో రెండో డోస్ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం
February 13, 2021హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. గత నెల 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలి డోస...
ఢిల్లీ వర్సిటీ మాజీ అధ్యాపకుడు సాయిబాబాకు కరోనా పాజిటివ్
February 13, 2021ముంబై : ఢిల్లీ వర్సిటీ మాజీ అధ్యాపకుడు సాయిబాబా కరోనా పాజిటివ్గా పరీక్షించారు. ప్రస్తుతం ఆయన నాగ్పూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు సైతం వైరస్ పాజిటివ్గ...
కరోనా టీకా సెకండ్ డోస్ మొదలు
February 13, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిర్మూలన కోసం మొదలుపెట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ముందుగా వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి టీకాలు వేసిన అధికారులు, ఆ తర్వా...
తెలంగాణలో ప్రారంభమైన రెండో దశ వ్యాక్సినేషన్
February 13, 2021హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ టీకా రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలి డోసు తీసుకున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి రెండో డోస్ టీకా ఇస్తున్నారు. గాంధీ హాస్పిటల్ డీఎంఈ రమేశ్రెడ్డి శనివారం ర...
దేశంలో కొత్తగా 12,143 కరోనా కేసులు
February 13, 2021హైదరాబాద్ : గడిచిన 24గంటల్లో కొత్తగా 12,143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,92,746కు పెరిగింది. మరో...
77.66 లక్షల మందికి కొవిడ్ టీకా
February 13, 2021న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న టీకా డ్రైవ్లో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 77.66లక్షల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. శుక్రవ...
77 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య
February 12, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 77 లక్షలు దాటింది. శుక్రవారం నాటికి మొత్తం 77,66,319 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 58.9 శాతం అంటే ...
దేశంలో కొత్తగా 9,309 కరోనా కేసులు
February 12, 2021న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,309 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. కొత్తగా నమోదైన క...
వ్యాక్సినేషన్ తర్వాత సీఏఏ
February 12, 2021ఠాకూర్నగర్, ఫిబ్రవరి 11: దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముగిసిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ చట్టం కింద పశ్చిమబెంగాల్లోని మతువా తెగతో ...
మహారాష్ట్రలో 20.5 లక్షలు దాటిన కరోనా కేసులు
February 11, 2021ముంబై: మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,297 కరోనా కేసులు, 25 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో...
వ్యాక్సిన్లూ పని చేయవు.. యూకే వేరియంట్ ప్రపంచమంతా వ్యాపిస్తుంది!
February 11, 2021లండన్: బ్రిటన్లోని కెంట్లో కనిపించిన కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇది వ్యాక్సిన్లను కూడా బోల్తా కొట్టిస్తోంది. ఇప్పటికే యూకేలో పూర్తిగా విస్తరించిన ఈ వేరి...
ఇండియా సహా 20 దేశాల ప్రయాణికులపై సౌదీ నిషేధం
February 11, 2021రియాద్: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా సహా మరో 20 దేశాల ప్రయాణికుల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు గురువారం ఇండియన...
13వేల మంది రైల్వే సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్ : పీయూష్ గోయల్
February 11, 2021న్యూఢిల్లీ : టీకా డ్రైవ్లో భాగంగా దశలవారీగా 13వేల మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ను వేసినట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. రైల్వే ఉద్యోగులకు...
శ్రీవారి ప్రత్యేకదర్శన టికెట్ల విడుదల
February 11, 2021తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 19న రథసప్తమి సందర్భంగా 25 వేల టికెట్లను అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి రోజుకు...
కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వండి.. మోదీకి కెనడా పీఎం ఫోన్
February 11, 2021న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్కు కెనడాకు ఇవ్వాలని.. ఆ దేశ ప్రధాని ట్రూడో ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన మోదీకి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అన్ని విధాలా సహకార...
దేశంలో కొత్తగా 12,923 కరోనా కేసులు
February 11, 2021హైదరాబాద్ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,71,294కు పెరిగింది. తాజాగా మరో 1...
దేశంలో కొత్తగా 12 వేల కరోనా కేసులు
February 11, 2021న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 12,923 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 1,08,71,294 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 1,05,73,372 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 1,42,562 మంది చికిత్స పొందుతున్నారు...
యముడికి కరోనా వ్యాక్సిన్.. ఎక్కడో తెలుసా?
February 11, 2021భోపాల్: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. దీంతో టీకా తీసుకోవాలని వివిధ రూపాల్లో వినూత్నంగా ప్రచారం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ యమధర్మరాజు వేషంలో వెళ్ల...
‘ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు రాష్ట్రపతి, ప్రధానికి వ్యాక్సిన్’
February 10, 2021న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాక్సిన్ల పట్ల ప్రజల్లో అపోహలు తొలగించి విశ్వాసం కల్పించేందుకు ప్రధాని, రాష్ట్రపతి, సీనియర్ మంత్రులు బహిరంగంగా కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకోవాలని డీఎంకే ఎంపీ దయానిధి మారన...
ఏపీలో తగ్గిన కరోనా కేసులు..
February 10, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 121 మంది చికిత్సకు కోలుకొని దవాఖాల నుంచి డిశ్చార్జి అయ్యారు. నెల్లూరు జిల్లాల...
ఆస్ట్రేలియన్ బీఫ్ నుంచి కరోనా.. చైనా చెప్పిందే చెప్పిన డబ్ల్యూహెచ్వో
February 10, 2021వుహాన్: కరోనా వైరస్ మూలాలు కనిపెట్టే లక్ష్యంతో చైనాలోని వుహాన్కు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) బృందం.. చివరికి చైనా చెప్పిందే చెబుతోంది. బయటి దేశాల నుంచి వచ్చిన కోల్డ్ చ...
ఇక కరోనా పరీక్షలు బంద్!
February 10, 2021హైదరాబాద్: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో కరోనా పరీక్షలు నిర్వహించకూడదని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆ...
ఈ నెల 18 నుంచి నర్సరీ అడ్మిషన్లు..!
February 10, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. దాంతో ఢిల్లీలో నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియను మొదలుపెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు...
192 మంది పదో తరగతి విద్యార్థులకు కరోనా పాజిటివ్
February 10, 2021తిరువనంతపురం : కేరళలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మలప్పురంలోని ఓ రెండు పాఠశాలలకు చెందిన 192 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 91 మంది విద్యార్థులు ఒ...
దేశంలో కొత్తగా 11,067 కరోనా కేసులు
February 10, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 11,067 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్...
15 రాష్ట్రాల్లో కరోనా మరణాలు నిల్..
February 10, 2021న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదుకాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిందనడానికి ...
ఈనెల 22 నుంచి బయో ఏషియా సదస్సు
February 10, 2021హైదరాబాద్: జీవశాస్త్ర రంగంలో ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా పేరొందిన ‘బయో ఏషియా’ సదస్సు ఈసారి కరోనా, ఆరోగ్యం ప్రధాన ఎజెండాలుగా సాగనున్నది. 18వ ఎడిషన్ బయో ఏషియా సదస్సు ఈ నెల 22, 23 తేదీల...
కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోండి.. ఐస్క్రీం తీసుకోండి
February 09, 2021హైదరాబాద్ : కొవిడ్ టీకా వేయించుకోవాల్సిందిగా ఓ స్వీట్ డీల్తో రష్యా తన ప్రజలను ఆకర్షిస్తుంది. 2020లో కరోనా మహహ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. 2021లో కొవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడ...
పిల్లల ఆన్లైన్ సేఫ్టీపై పేరెంట్స్ టెన్షన్! ఎందుకంటే?!
February 09, 2021న్యూఢిల్లీ: తమ పిల్లల ఆన్లైన్ సేఫ్టీ పట్ల మెజారిటీ భారతీయ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గణనీయ స్థాయిలో పిల్లల జీవితాలపై డిజిటల్ ఇన్ఫ్ల్యూయెన్స్ పెరుగ...
ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు
February 09, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 115 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 8,88,555 మంద...
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో సున్నాకు చేరిన కొవిడ్ మరణాలు
February 09, 2021న్యూఢిల్లీ : గతంలో కొవిడ్-19 హాట్స్పాట్గా మారిన దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో ఒక్క కొవిడ్ మరణం చోటుచేసుకోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం దాదాపు పది నెలల తర్వాత ఒకరోజు జీరో మరణాలు న...
50 వేల ఉద్యోగాలని చెప్పి ఒక్కటీ ఇవ్వలేదు: ఫరూక్ అబ్దుల్లా
February 09, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాల్సిన అవసరం ఉన్నదని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూ...
ఇండియన్ ఆర్మీ జాగిలాలు.. వాసన చూసి కరోనాను పట్టేస్తున్నాయ్
February 09, 2021న్యూఢిల్లీ: పైన ఫొటోలో ఉన్న కుక్క ఏం చేస్తోందని అనుకుంటున్నారు? అదేమీ పేలుడు పదార్థాలను గుర్తించడం లేదు. సింపుల్గా ఆ బాక్స్లోని యూరిన్ శాంపిల్ కరోనా పాజిటివా కాదా అని వాసన చూసి చెప్పేస్తోంద...
62 లక్షల 59 వేల మందికి కోవిడ్ టీకా
February 09, 2021హైదరాబాద్: దేశంలో ఇవాళ్టి వరకు సుమారు 62 లక్షల 59 వేల మందికి కోవిడ్ టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే సుమారు నాలుగు లక్షల 46 వేల మందికి కోవిడ్ టీకాను ఇచ్...
దేశంలో కొత్తగా 9,110 కరోనా కేసులు
February 09, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,100 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన...
కొత్వాల్కు కొవిడ్టీకా
February 09, 2021పేట్లబుర్జులోని నగర పోలీస్ శిక్షణా కేంద్రంలో సోమవారం సీపీ అంజనీకుమార్ టీకా వేసుకున్నారు. తనతో పాటు ఇతర అధికారులూ వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు. అదేవిధంగా పోలీసు సిబ్బంది తమ దగ్గరల్లోని కేంద్రాల్ల...
ఏ టీకా మంచిది? ఎవరెవరు వేసుకోవాలి..?
February 13, 2021కొవిడ్ ఉద్ధృతి చాలావరకు తగ్గింది. కానీ, సందేహాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. కొన్ని దేశాల్లో కొవిడ్ భయంకరమైన స్థాయిలో ఉంటే, మరికొన్ని దేశాల్లో ఇలా వచ్చి అలా వెళ్లినంత పనిచేసింది. పిల్లల విషయంలోనూ...
తొలిసారి 20లోపు కరోనా మరణాలు
February 08, 2021ముంబై: మహారాష్ట్రలో తొలిసారి 20లోపు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 51 వేలు దాటింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్...
60 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
February 08, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలు దాటింది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ వేయించుకున్నవారి మొత్తం సంఖ్య 60,35,660కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 54,...
ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు
February 08, 2021హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 102 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. విశాఖపట్నంలో ఒకరు ప్ర...
టీకాలు కొనాలని నేపాల్పై చైనా ఒత్తిళ్లు
February 08, 2021ఖాట్మండు : చైనా దేశం చౌక ఉపాయాలు బహిర్గతమయ్యాయి. తమ దేశంలో ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లను తీసుకోవాలని నేపాల్పై చైనా ఒత్తిడి తెస్తుంది. ఈ విషయాలు చైనా రాయబార కార్యాలయ పత్రాల ద్వారా బయటకు వెల్లడయ్యాయి...
కొవిడ్ వ్యాక్సిన్లు వాడనప్పుడు ఏమి జరుగుతుంది..?
February 08, 2021కొవిడ్-19 మహమ్మారి 2019 డిసెంబరులో వ్యాప్తి చెందినప్పటి నుంచి ప్రపంచం మొత్తం సమర్థమైన టీకా కోసం ఎదురుచూసింది. ఇప్పుడు టీకా పంపిణీకి బయటకు వచ్చినప్పుడు.. అనేక డోసులు వృధా అవుతున్నట్లు నివేదికలు చెప్...
కోమాలో ఉన్న వ్యక్తికి.. రెండు సార్లు కరోనా
February 08, 2021లండన్: రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలో ఉన్న ఒక వ్యక్తికి రెండు సార్లు కరోనా సోకింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి గురించి తెలియని అతడు ప్రస్తుతం కోమా నుంచి బయటపడి క్రమంగా కోలుకుంటున్నాడు...
యావత్ ప్రపంచానికి వ్యాక్సిన్లు అందిస్తున్నాం : ప్రధాని మోదీ
February 08, 2021న్యూఢిల్లీ: యావత్ ప్రపంచం మొత్తం భారత్పైనే దృష్టి పెట్టినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా రిప్లై ఇచ్...
టీకా తీసుకున్న ఆంధ్రా గ్రామ వాలంటీర్ మృతి
February 08, 2021అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. కొవిడ్ టీకా తీసుకున్న రెండు రోజులకు ఓ గ్రామ వాలంటీర్ మృతి చెందింది. అయితే ఆమె మృతికి కరోనా వ్యాక్సిన్ కారణమా? లేక ఇతర ఆరోగ్య సమస్యలా? అనేద...
దేశంలో కొత్తగా 11 వేల కరోనా కేసులు
February 08, 2021న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 11,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,38,194కు చేరింది. ఇందులో 1,05,34,505 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1,55,080 మంద...
2,673 కరోనా కేసులు.. 30 మరణాలు
February 07, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 51 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 2,6...
చైనాలో కరోనా కేసుల్లో కానరాని పారదర్శకత
February 07, 2021వాషింగ్టన్ : చైనాలో కరోనా సంక్రమణ రేటు మందగించినప్పటికీ.. వైరస్ సంబంధ కేసుల్లో చైనా అబద్ధాలు చెప్తున్నదని నిపుణులు ఆరోపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి చైనా ప్రభుత్వం జవాబుదారీగా ఉండ...
కరోనా వ్యాక్సిన్.. అమెరికా, యూకే తర్వాత ఇండియానే
February 07, 2021న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులను ఇచ్చిన దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉన్నట్లు ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ మాత్రమే భారత్ కంటే...
రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా కేసులు
February 07, 2021హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. ఇందులో 2,92,032 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మరో 1610 మంది మరణించగా, 1939...
దేశంలో కొత్తగా 12,059 కరోనా కేసులు
February 07, 2021న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 12,059 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,26,363కు చేరింది. కొత్తగా 11,80...
దేశంలో మరో ఏడు టీకాలు అభివృద్ధి : కేంద్రమంత్రి
February 07, 2021కోల్కతా : దేశం మరో ఏడు కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తోందని, భారతదేశంలోని ప్రతి పౌరుడికి టీకాలు వేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష...
వడివడిగా కరోనా వ్యాక్సినేషన్.. 56లక్షల మందికి టీకా : కేంద్రం
February 06, 2021న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ వడివడిగా సాగుతోంది. శనివారం నాటికి 56లక్షల మందికిపైగా టీకా వేసినట్లు కేంద్రం తెలిపింది. శనివారం సాయంత్రం నాటికి 56,36,868 మందికి కరోనా వ్యాక్సిన్ ...
56 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
February 06, 2021న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 56,36,868 మంది లబ్ధిదారులు కరోనా టీకా పొందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో ఆరోగ్య కార్యకర్తలు 52,66,175 మంది కాగా కరోనా పోరాటంలో ముందున్న 3,70,693 మం...
2,768 కరోనా కేసులు.. 25 మరణాలు
February 06, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 51 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2...
ఏపీలో కొత్తగా 75 మంది కరోనా
February 06, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 133 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,88...
కొవిడ్ టీకా చాలా సురక్షితం : డీజీపీ
February 06, 2021హైదరాబాద్ : కొవిడ్ టీకా చాలా సురక్షితమైందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం తిలక్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కొవిడ్ వాక్సిన్ వేయించుకొని మీడియాతో మాట్లాడారు. కొవిడ్ టీకాపై అనుమ...
అందరూ టీకా వేయించుకోవాలి : డీఐజీ రంగనాథ్
February 06, 2021నల్గొండ : పోలీస్ సిబ్బంది అందరూ విధిగా కరోనా టీకా తీసుకోవాలని డీఐజీ ఏవీ రంగనాథ్ సూచించారు. దేశవ్యాప్తంగా ఫ్రంట్లైన్ వారియర్స్కు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న క్రమంలో...
గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవాలు : న్యాయవ్యవస్థపై ప్రధాని ప్రశంసలు
February 06, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వెంటాడినా మన న్యాయవ్యవస్థ మెరుగ్గా పనిచేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సర్వోన్నత న్యాయస్ధానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యధిక కేసులను విచారించింద...
వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అత్యధిక కేసులు పరిష్కరించిన సుప్రీం..
February 06, 2021న్యూఢిల్లీ: గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకల్లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్మారక పోస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు. న్యాయవ్యవస్థ మన రా...
దేశంలో కొత్తగా 11,713 కరోనా కేసులు
February 06, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,713 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఈ వైరస్ నుంచి 14,488 మ...
మరింత కచ్చితత్వంతో కొవిడ్ వ్యాక్సిన్
February 06, 2021ఆర్ఎన్ఏ ల్యాబ్ ఏర్పాటులో సీసీఎంబీవ్యాక్సిన్ల తయారీకి సాంకేతిక సహకారం మోడెర్నాతో ఒప్పందానికి చర్చలుప్రత్యేక ప్రతినిధి...
ఇతర దవాఖానలకు కొవిడ్ కేసులు
February 06, 2021ప్రధాన దవాఖానల్లో ఆధునిక పరికరాలు.. అందుబాటులోకి సాధారణ వైద్య సేవలు వైద్యారోగ్యంలో నం.1 కావడమే లక్ష్యం ఎప్పటికప్పుడు ఖాళీల...
ఏపీలో కొత్తగా 97 మందికి కరోనా
February 05, 2021అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 179 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కృష్ణా జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డార...
కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలుగా రైల్వే బోగీలు
February 05, 2021న్యూఢిల్లీ: రైల్వే బోగీలను కొవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చాలనే ఆలోచనతో.. షిప్పింగ్ కంటైనర్లలో రెండు మొబైల్ దవాఖానలను ఏర్పాటుచేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు దవాఖానలకు ప్రధానమంత్రి...
50 ఏండ్లుపైబడిన వారికి మార్చిలో కరోనా టీకా
February 05, 2021న్యూఢిల్లీ: దేశంలో 50 ఏండ్లుపైబడిన వారికి కరోనా టీకా కార్యక్రమాన్ని మార్చిలో ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ మేరకు లోక్సభలో శుక్రవారం వ...
శాస్త్రవేత్తలకు థ్యాంక్స్ చెప్పిన లోక్సభ స్పీకర్
February 05, 2021న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. భారతీయ శాస్త్రవేత్తలకు థ్యాంక్స్ చెప్పారు. ఇవాళ ఆయన లోక్సభలో చైర్ నుంచే మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే అత్యాధునిక టీకాలను మన శాస్...
15 దేశాలకు కోవిడ్ టీకాలు సరఫరా చేశాం..
February 05, 2021న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ ఇవాళ లోక్సభలో మాట్లాడారు. ఇప్పటివరకు 22 దేశాలు వ్యాక్సిన్ కోసం భారత్కు అభ్యర్థన పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. దీంట్లో ఇప్...
రాజకీయ నాయకులు వేసుకుంటే మేమూ రెడీ: వ్యాక్సిన్పై ఇండియన్స్
February 05, 2021న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్పై భారతీయుల అభిప్రాయం క్రమంగా మారుతోంది. ఇన్నాళ్లూ ఈ వ్యాక్సిన్ వేసుకోవాలంటే 60 శాతం మంది వెనుకాడగా.. ఇప్పుడు వాళ్ల సంఖ్య 58 శాతానికి పడిపోయింది. లోకల్సర...
అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసిన జాన్సన్ అండ్ జాన్సన్
February 05, 2021వాషింగ్టన్ : ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికాలో దరఖాస్తు చేసినట్లు కంపెనీ గురువారం తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న...
కరోనా టీకా.. 8,563 మందికి తీవ్ర అస్వస్థత
February 05, 2021న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు 44 లక్షల మంది కరోనా టీకా తీసుకున్నారు. ఇందులో 8,563 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తేల...
కరోనా వ్యాక్సిన్.. ఇండియాలో అప్లికేషన్ విత్డ్రా చేసుకున్న ఫైజర్
February 05, 2021న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి దరఖాస్తు చేస్తున్న మొదటి సంస్థగా నిలిచిన ఫైజర్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి తన దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నట్ల...
దేశంలో కొత్తగా 12,408 కరోనా కేసులు
February 05, 2021న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,408 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో ...
13నుంచి రెండో డోసు
February 05, 2021ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీన్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా తొలిదశలో టీకా వేసుకొన్న ఆరోగ్యకార్యకర్తలకు రెండో డోసును ...
కరోనాకు విరుగుడుగా మొక్కల ఆధారిత యాంటీ వైరల్ ఔషధం
February 04, 2021కరోనా నివారణకు భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో టీకా డ్రైవ్ ప్రారంభమైంది. ఇదే సమయంలో ఈ వైరస్ను మరింత విస్తరించకుండా నిరోధించడం అవసరం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొవిడ్-19 ను ఎదుర్కోవడమ...
8 రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు అధికం
February 04, 2021న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ కేసుల రేటు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికంగా ఉండటం కలవరపరుస్తున్నది. వారం రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల రేటు కేరళలో 11.20 శాతం, ఛత్తీస్గఢ్ 6.20 శాతం...
ఏపీ: కొత్తగా 79 కరోనా కేసులు..సున్నా మరణాలు
February 04, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 79 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్రవైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలో కోవిడ్ వల్ల ఎటువంటి మరణం సంభవించలేదని వెల్లడించింది. రాష్ట్రంలో ...
13 నుంచి హెల్త్కేర్ వర్కర్లకు రెండవ డోసు టీకా
February 04, 2021న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వల్ల సంభవించే మరణాల సంఖ్య తగ్గుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే 7...
19 రోజుల్లో 45 లక్షల మందికి కొవిడ్ టీకా
February 04, 2021న్యూఢిల్లీ : భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కేవలం 19 రోజుల్లో దాదాపు 45 లక్షల మందికి కొవిడ్-19 టీకాలు వేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. 18 రోజుల్లో...
వ్యాక్సిన్ మిక్సింగ్.. యూకేలో వాలంటీర్లపై స్టడీ
February 04, 2021లండన్: ఫైజర్ టీకా తీసుకున్నా.. లేక ఆక్స్ఫర్డ్ టీకా తీసుకున్నా.. రెండవ డోసు కూడా అదే కంపెనీ టీకా తీసుకోవాల్సిందే. తొలి డోసు ఏ కంపెనీ టీకా వేసుకుంటమో.. అదే కంపెనీ వ్యాక్సిన్ను రెం...
కరోనా చితాభస్మం నుంచి ఫీనిక్స్లా లేచాం..
February 04, 2021న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా జరుగుతున్న చర్చలో ఇవాళ రాజ్యసభలో బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింథియా మాట్లాడారు. 2020 సంవత్సరం ప్రపంచ దేశాలకు ఓ సవాల్గ...
దేశంలో కొత్తగా 12,899 కరోనా పాజిటివ్ కేసులు
February 04, 2021న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశంలో కొత్తగా 12,899 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 107 మంది చని...
ఆసియా టీమ్ చాంపియన్షిప్ రద్దు
February 04, 2021న్యూఢిల్లీ: వచ్చే వారంలో చైనా వేదికగా జరుగాల్సి ఉన్న ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ రైద్దెంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు కొనసాగుతుండటంతో చాలా దేశాలు చైనాలో ఆడేందుకు నిరాకరించడంతో...
162 కాదు.. 734 మంది డాక్టర్లు
February 04, 2021హైదరాబాద్: కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 734 మంది డాక్టర్లు మరణించారని భారత వైద్య మండలి (ఐఎంఏ) తెలిపింది. కరోనాతో 162 మంది డాక్టర్లు మరణించినట్లు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్య శాఖ...
ప్రధాన కోచ్, బ్యాట్స్మన్కు కరోనా పాజిటివ్
February 03, 2021కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. లంక ప్రధాన కోచ్ మిక్కీ ఆర్థర్, బ్యాట్స్మ...
ఏపీలో కొత్తగా 95 మందికి కరోనా
February 03, 2021అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 129 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. విశాఖ జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు...
లోకల్ రైలు ముందు మోకరిల్లిన ప్రయాణికుడు.. ఫొటో వైరల్
February 03, 2021ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొన్ని లక్షల మంది జీవితాలు లోకల్ రైళ్లతో ముడి పడి ఉంటాయి. ఎంతోమందికి అవి జీవనాధారం. అలాంటి జీవనాధారం 11 నెలలుగా దూరమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా...
మార్చి నెలాఖరు నాటికి ప్రైవేట్ మార్కెట్లో కొవిడ్-19 వ్యాక్సిన్
February 03, 2021న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ నాటికి వ్యాక్సినేషన్ను ప్రైవేట్ మార్కెట్లో అనుమతించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వ్యాక్సినే...
దేశంలో కొత్తగా 11,039 కరోనా కేసులు
February 03, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 8వేలలోపు కేసులు నమోదవగా.. 11వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా ...
రూపకల్పనలో సీఏఏ నిబంధనలు: జూలై వరకు టైం!
February 02, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు తయారీ దశలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనలను అమలులోకి రావడానికి జూలై తొమ్మిదో తేదీని ఖరారు చేసింది. 2019 డి...
మహారాష్ట్రలో రెండు వేలలోపు కరోనా కేసులు
February 02, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 51 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నది. సోమవారం నుంచి మంగళవారం వరకు కొత్తగా 1,...
నకిలీ రాకెట్ : కొవిడ్-19 వ్యాక్సిన్ పేరుతో సెలైన్ వాటర్
February 02, 2021బీజింగ్ : సెలైన్ వాటర్ను సీసాల్లోకి ఎక్కించి కొవిడ్-19 వ్యాక్సిన్గా అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్న ముఠా గుట్టును చైనాలో రట్టు చేశారు. బీజింగ్, జియాంగ్సు, శాండాంగ్ ప్రావిన్స్ల్లో పోలీసులు ...
క్లయింట్తో న్యాయవాది రాసలీలలు.. జూమ్ యాప్లో లైవ్!
February 02, 2021లిమా: కరోనా వేళ ఐటీ నిపుణులు, సాధారణ ఉద్యోగుల నుంచి న్యాయవాదుల వరకు వర్క్ ఫ్రం హోం నార్మల్గా మారింది. కానీ కొందరు ఈ సెటప్ను చిలిపి చర్యలు చేయడానికి అనువుగా మార్చుకోవడంతో కొందరు ఇబ్బ...
ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు
February 02, 2021అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 147 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్...
ఫేక్ కొవిడ్ ధ్రువపత్రాలతో జాగ్రత్త: యూరోపోల్
February 02, 2021ది హెగ్ : వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే కొన్ని క్రిమినల్ గ్రూపులు కొవిడ్-19 తప్పుడు నెగెటివ్ రిపోర్టులు విక్రయిస్తున్నట్లు యూరోపోల్ హెచ్చరించింది. యురోపియన్ యూనియన్లోని పలు దేశాల్లో ఇలాంటి ధ్రుప...
రిలీఫ్ : హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా ఢిల్లీ
February 02, 2021న్యూఢిల్లీ : కొవిడ్-19పై పోరులో దేశ రాజధాని నగరం హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా పయనిస్తోందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ పేర్కొన్నారు. ఇటీవల నగరంలో చేపట్టిన సెరో సర్వేలో ఢిల్లీలోని ప్రతి వం...
కరోనా ఎఫెక్ట్.. సౌతాఫ్రికా టూర్ రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
February 02, 2021మెల్బోర్న్: సౌతాఫ్రికాలో కరోనా సెకండ్ వేవ్, వైరస్ కొత్త వేరియంట్ కారణంగా ఆ దేశ పర్యటనను రద్దు చేసుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్. ఈ మేరకు క్రికెట్ సౌతాఫ్రికాకు రాసిన లేఖను ట్విటర్...
కోవిడ్తో దేశవ్యాప్తంగా 162 మంది డాక్టర్లు మృతి
February 02, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ వల్ల 162 మంది డాక్టర్లు మృతిచెందినట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానంలో ప్రభుత్వం ఈ విషయాన్ని చెప్పింది. జనవర...
దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు
February 02, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మంగళవారం భారీగా తగ్గాయి. గతేడాది జూన్ 7వ తేదీ తర్వాత తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,635 కరోనా ...
శానిటైజర్ అంటూ కెమికల్ చల్లి .. బంగారు గాజులతో ఉడాయించి..
February 01, 2021లక్నో : ఉత్తరప్రదే్శ్లో రోజురోజుకూ నేరాలు పెరుగుతున్నాయి. దుండగులు నయాపంథాలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. లక్నోలో ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు త...
రెండో టెస్టుకు ప్రేక్షకులకు అనుమతి
February 01, 2021న్యూఢిల్లీ: క్రీడా పోటీలకు మైదానాలు, స్టేడియాల్లో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్, ఇంగ్లాండ్ మధ్...
ఏపీలో కొత్తగా 64 మందికి కరోనా
February 01, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 64 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 99 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,87,90...
భారత్, ఇంగ్లాండ్ క్రికెటర్లకు కరోనా నెగెటివ్..ప్రాక్టీస్కు రెడీ!
February 01, 2021చెన్నై: చెన్నైలోని ఓ హోటల్లో క్వారంటైన్ పూర్తి చేసుకున్న భారత ఆటగాళ్లందరికీ కరోనా నెగెటివ్గా తేలడంతో మంగళవారం నుంచి జట్టు సభ్యులందరూ కలిసి ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. జనవరి 27న ఇం...
వ్యాక్సిన్ తీసుకున్న రెండు గంటలకే.. పారిశుధ్య కార్మికుడి మృతి
February 01, 2021అహ్మదాబాద్ : గుజరాత్లోని వడోదరాలో ఆదివారం కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు గంటలకే 30 ఏళ్ల పారిశుధ్య కార్మికుడు మృతి చెందాడు. వ్యాక్సిన్ తీసుకున్నందునే చనిపోయాడ...
దేశంలో కొత్తగా 11,427 కరోనా పాజిటివ్ కేసులు
February 01, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 11,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం కేసుల...
కేంద్ర బడ్జెట్: కరోనా కట్టడిలో ప్రపంచానికే దిశానిర్దేశం
February 01, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడిలో భారత్ ప్రపంచానికి మార్గదర్శనం చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. కరోనా వైరస్ ని...
ఒకే ఒక్క కరోనా కేసు..పెర్త్లో లాక్డౌన్
February 01, 2021కాన్బెరా: కేవలం ఒకే ఒక్క కరోనా కేసు వెలుగుచూడటంతో నగరమంతటా ఐదు రోజులపాటు లాక్డౌన్ విధించారు. అస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఉన్న ఓ క్వారంటైన్ హోటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కరోనా స...
వ్యాక్సిన్పై అపోహలొద్దు
February 01, 202138 లక్షల మందికి పోలియో చుక్కలుమంత్రి ఈటల రాజేందర్ వెల్లడిహైదరాబ...
కరోనా సేవలకు ఉత్తమ గుర్తింపు
February 01, 2021డీఐజీ సుమతి,చంద్రకళ, మారుతమ్మకు కరోనా వారియర్స్ పురస్కారాలు ఢిల్...
2,585 కరోనా కేసులు.. 40 మరణాలు
January 31, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 51 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేల వరకు పాజిటివ్ కేసులు, 50 వరకు మరణాలు సంభవిస...
ఆరోగ్య తెలంగాణ దిశగా ఆలోచించాలి : మంత్రి ఎర్రబెల్లి
January 31, 2021జనగామ : మనమంతా సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఆరోగ్య తెలంగాణ దిశగా ఆలోచించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 4వ వార్షికోత్సవ సదస్సును ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ ...
ఏపీలో కొత్తగా 116 కరోనా కేసులు
January 31, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 116 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 127 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 8,87,836 కొవిడ్ పాజిటివ్ కేసులు నమో...
సీఐడీ డీఐజీ సుమతికి అవార్డు
January 31, 2021హైదరాబాద్ : కరోనా సమయంలో సీఐడీ డీఐజీ సుమతి అందించిన సేవలకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఉత్తమ కొవిడ్ వారియర్ ఉమెన్ పోలీస్గా ఆమెకు అవార్డు దక్కింది. ఢిలీల్లో జరుగుతున్న 29వ జాతీయ మహిళా కమి...
ఆమె కొవిడ్ టీకాతో మరణించలేదు..
January 31, 2021హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలో ఆరోగ్య కార్యకర్త మృతిపై వైద్యశాఖ ప్రకటన చేసింది. మంచిర్యాల జిల్లా కాశీపేటకు చెందిన ఆరోగ్య కార్యకర్త మృతిచెందింది. ఆమె ఈ నెల 19న కొవిడ్ టీకా వేయించుకున్నారు. శ్వాస స...
కరోనా వైరస్ పుట్టిన మార్కెట్లో డబ్ల్యూహెచ్వో టీమ్
January 31, 2021వుహాన్: కరోనా వైరస్ మూలాలను కనిపెట్టడమే లక్ష్యంగా చైనా వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు చెందిన నిపుణుల బృందం.. ఆ వైరస్ను తొలిసారిగా గుర్తించిన వుహాన్ మార్కెట్కు ఆదివారం వ...
సినిమా లవర్స్, థియేటర్లకు గుడ్న్యూస్
January 31, 2021న్యూఢిల్లీ: థియేటర్ల ఓనర్లకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత...
దేశంలో కొత్తగా 13,052 కరోనా కేసులు
January 31, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 13,052 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా వైరస్ నుంచి కోలుకొని 1...
2,630 కరోనా కేసులు.. 42 మరణాలు
January 30, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 51 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేల వరకు పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలు ...
ప్రతి ముగ్గురు పెద్దవారిలో ఒకరికి ఆందోళన, నిరాశ
January 30, 2021న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి కారణంగా పెద్దవారిలో చాలా మంది ఆందోళన, నిరాశకు గురవుతున్నారని పలు పరిశోధనల్లో తేలింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఏడాదికి పైగా ఈ వ్యాధి వ్యాప్తితో ఇబ్బంది ...
ఏపీలో కొత్తగా 129 కరోనా కేసులు
January 30, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 129 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, కొవిడ్తో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు మరణించారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదై...
ఫిబ్రవరి 15 వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు
January 30, 2021అహ్మదాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే నెల 15 వరకు గుజరాత్లోని నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ మరింత ...
చెపాక్లో స్టోక్స్, ఆర్చర్, బర్స్న్ ప్రాక్టీస్ షురూ
January 30, 2021చెన్నై: ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్, పేసర్ జోఫ్రా ఆర్చర్, రిజర్వ్ ఓపెనర్ రోరీ బర్న్స్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్ను విజయవంతంగా పూర్...
రంజీ ట్రోఫీ లేదు.. 87ఏండ్ల తర్వాత తొలిసారి
January 30, 2021ముంబై: కరోనా కారణంగా భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీ-2020-21 సీజన్ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కొవిడ్తో ఈ ఏడాది పూర్తిస్థాయి దేశవాళీ సీజన్కు ఆస్కారం ల...
టీకా తీసుకుంటే.. ప్రెగ్నెన్సీ వాయిదా వేసుకోండి
January 30, 2021హైదరాబాద్: పిల్లలు కావాలనుకుంటున్న వారికి డాక్టర్లు కొన్ని సూచనలు చేశారు. కోవిడ్ టీకా తీసుకున్న వారు.. కనీసం రెండు నెలల పాటు ప్రెగ్నెన్సీ ప్లాన్ను వాయిదా వేసుకోవాలని సూచిస్తు...
'నేను టీకా తీసుకున్నా మీరూ తీసుకోండి'
January 30, 2021న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కొవిడ్–19 టీకా వేయించుకున్నారు. ప్రజలందరు కూడా సాధ్యమైనంత త్వరగా కోవిడ్ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రాంతంలోనూ ...
జూన్ నాటికి కోవావ్యాక్స్ సిద్ధం : ఆధార్ పూనావాలా
January 30, 2021న్యూఢిల్లీ : అమెరికన్ ఫార్మా దిగ్గజం నోవావ్యాక్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న కోవావ్యాక్స్ ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇనిస్...
దేశంలో కొత్తగా 13,083 కరోనా కేసులు
January 30, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 13,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,3...
ఫిబ్రవరి 1 నుంచి ఓయూ పరిధిలో తరగతులు ప్రారంభం
January 30, 2021హైదరాబాద్ : ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోని చివరి ఏడాది విద్యార్థులను మాత్రమే క్యాంపస్కు అనుమతి ఇస్తున్నట్లు వర్సిట...
ఆర్థిక పునరుజ్జీవనంలో.. తెలంగాణ భేష్
January 30, 2021కరోనా నియంత్రణలో.. ఆర్థిక పునరుజ్జీవనంలో..భారత ఆర్థిక సర్వే ప్రశంసల జల్లు...
కరోనా యోధులకు వచ్చే నెల నుంచి టీకా!
January 30, 2021న్యూఢిల్లీ: కరోనాపై పోరులో ముందున్న వారికి (ఫ్రంట్లైన్ వర్కర్స్- పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, పారామిలిటరీ బలగాలు, రక్షణ సిబ్బంది) ఫిబ్రవరి మొదటివారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని, అందుక...
టీకాతోనే బతుకు భద్రం
January 30, 2021ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్రావుహైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ పూర్తిగా క్షీణించలేదని.. వ్యాక్సిన్తోనే బతుకుభద్రంగా ఉంటుందని ప్రజారోగ్య సంచాలక...
స్వచ్ఛ కార్మికురాలికి కొవిడ్ వారియర్ అవార్డు
January 30, 2021రేపు న్యూఢిల్లీలో అందుకోనున్న మారుతమ్మసూర్యాపేట బొడ్రాయిబజార్, జనవరి 29: సూర్యాపేట మున్సిపాలి టీలోని పారిశుద్ధ్య కార్మికు...
రెడ్డీస్ లాభం రూ.28 కోట్లు
January 30, 2021హైదరాబాద్, జనవరి 29: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ రూ.27.90 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ.538.4 కోట...
10 నెలల్లో గరిష్ఠంగా ఎఫ్ఐఐల సెల్లింగ్
January 29, 2021న్యూఢిల్లీ/ ముంబై: ఎకానమీ రికవరీ జాప్యం అవుతుందన్న సందేహాల మధ్య విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) శుక్రవారం ఒక్కరోజే దేశీయ స్టాక్ మార్కెట్లలో రూ.5,930.7 కోట్ల పెట్టుబడులను ఉపసంహరి...
మహారాష్ట్రలో 51 వేలకు చేరిన కరోనా మరణాలు
January 29, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 51 వేలకు చేరింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేల వరకు పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గు...
ప్రత్యక్ష బోధనలో 50 శాతం విద్యార్థులకు మాత్రమే అనుమతి
January 29, 2021హైదరాబాద్ : రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్నందని ఈ నేపధ్యంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప...
ఏపీలో కొత్తగా 125 కరోనా కేసులు
January 29, 2021అమరావతి : గడిచిన 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 125 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 175 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 8,87,591 కొవిడ్ పాజిటివ...
జీడీపీ వృద్ధి రేటు 11 శాతం.. ఆర్థిక సర్వే అంచనా
January 29, 2021న్యూఢిల్లీ: బడ్జెట్కు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుందని ఈ ...
బడ్జెట్పై సగటు జీవి భారీ ఆశలు
January 29, 2021న్యూఢిల్లీ : కొవిడ్-19 విసిరిన సవాళ్లతో సతమతమవుతున్న సామాన్యుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈస...
ఫిబ్రవరి 1 నుంచి లోకల్ రైళ్లు
January 29, 2021ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై వాసులకు ఓ గుడ్న్యూస్ అందించింది. మహానగర ప్రజలకు జీవనాధారమైన లోకల్ రైళ్లలో ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. రా...
దేశంలో 166కు చేరిన కొత్తరకం కరోనా కేసులు
January 29, 2021న్యూఢిల్లీ: దాదాపు ఒక ఏడాదిపాటు దేశంలో కరాళ నృత్యం చేసిన కరోనా మహమ్మారి ఒకవైపు తగ్గుముఖం పడుతుంటే.. మరోవైపు యూకేలో రూపాంతరం చెంది విజృంభిస్తున్న కొత్త రకం కరోనా దేశంలోనూ కలకలం రేపుత...
కరోనా టీకా.. నోవావాక్స్ సమర్థత 89 శాతం
January 29, 2021లండన్: కరోనా వైరస్ నిర్మూలనకు కొత్త టీకా వచ్చింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ టీకా 89.3 శాతం సమర్థవంతంగా ఉన్నట్లు తేలింది. యూకేలో నిర్వహించిన ట్రయల్స్లో ఆ టీకాను వినియోగించారు. బ...
శుక్ర కణాలు, సంతానోత్పత్తిపై కరోనా వైరస్ ఎఫెక్ట్!
January 29, 2021కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వైరస్ బారిన పడి 2.2 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకు కరోనా శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతు...
ఎంపీలందరికీ కరోనా నెగెటివ్
January 29, 2021న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ సభ్యులందరికీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో.. అందరికీ నెగెటివ్ వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దాదాపు 140 మంది ఎంపీలు ఆయా రాష్ట్ర...
దేశంలో కొత్తగా 18,855 కరోనా కేసులు
January 29, 2021న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో 18,855 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. కొత్త కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,20,048కు చేరింది. తాజా...
ఆఫ్రికాకు భారత్ ఆపన్నహస్తం.. కోటి డోసుల వ్యాక్సిన్
January 29, 2021న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ఆఫ్రికాకు భారత్ ఆపన్న హస్తం అందించింది. ఇప్పటికే పలు దేశాలకు వ్యాక్సిన్ను బహుమతి ఇచ్చిన భారత్ దేశంలో తయారైన కోటి డోసుల కొ...
గ్రేటర్లో 13,451 మందికి టీకా
January 29, 2021సిటీబ్యూరో/మేడ్చల్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కరోనా నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన టీకా పంపిణీ కొనసాగుతున్నది. ప్రభుత్వ వైద్యరంగంలో 80 నుంచి 90శాతం సిబ్బంది టీకా తీసుకోగా, ప్రైవేటు రంగ ...
కరోనా కట్టడి దిశగా భారత్
January 29, 2021సగటున రోజుకు కేసుల సంఖ్య 12 వేలలోపే వారం రోజులుగా 146 జిల్లాల్లో కేసులే లేవు1.4 శాతానికి మరణాల రేటు: కేంద్రంన్యూఢిల్లీ, జనవరి 28: దేశంలో...
2,889 కరోనా కేసులు.. 50 మరణాలు
January 28, 2021ముంబై: మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేల వరకు పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 2,889 కరోనా కేస...
ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
January 28, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 117 మందికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని, కరోనా ఒక్కరు కూడా మృతిచెందలేదని రాష్ట్రవైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన క...
కొవిడ్ - 19 : రెండు రాష్ట్రాల్లోనే 67 శాతం కేసులు
January 28, 2021న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే కేరళ, మహారాష్ట్రల్లో కరోనా క్రియాశీలక కేసులు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం యాక్టివ్ ...
వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశంగా భారత్
January 28, 2021న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రారంభించిన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నది. 10 లక్షల మందికి వేగంగా వ్యాక్సిన్ అందించిన దేశంగా భారత్ కొత్త రికార్డును నెలకొల...
సీసీఎంబీ నేతృత్వంలో ఆర్టీ-పీసీఆర్ వర్క్షాప్లు
January 28, 2021హైదరాబాద్ : ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేటివ్ న్యూ డయాగ్నోస్టిక్స్(FIND) సహకారంతో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ఫిబ్రవరి నుండి జూన్ వరకు SARS-CoV-2 కోసం RT-PCR ఆధారిత వి...
ఐపీఎల్ వేలం.. క్వారంటైన్ అవసరం లేదు కానీ..
January 28, 2021చెన్నై: ఇండియన్ ఫ్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం కోసం చెన్నై వచ్చే ఫ్రాంచైజీలకు కొవిడ్ గైడ్లైన్స్ జారీ చేసింది బీసీసీఐ. ఫిబ్రవరి 18న ఈ వేలం జరగనుండగా.. అంతకు 72 గంటల ముందు అంటే ఫిబ్రవరి...
దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు
January 28, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 11,666 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. మరో 14,301 మంది డిశ్చార్జి అవగా.....
ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు పునఃప్రారంభం
January 28, 2021హైదరాబాద్ : రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిడ్ లాక్డౌన్ కారణంగా గత తొమ్మిది నెలలుగా...
ఒకే కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
January 28, 2021బెంగళూరు : కర్ణాటకలోని సోమ్వర్పేట తాలూక పరిధిలోని ఓ కళాశాలలో 25 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. గారాగండురులోని మొరార్జీ దేశాయ్ పీయూ కళాశాలలో ఈ నెల...
కరోనా కనుమరుగు?
January 28, 2021రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన కొత్త కేసులు కొవిడ్ పాజిటివిటీ రేటు ఒక్క శాతంలోపేపలు జిల్లాల్లో కొద్ది రోజులుగా సున్నా కేసులు రాష్ట్ర ప...
98.49 శాతానికి కొవిడ్ రికవరీరేటు
January 28, 2021హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య, రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతున్నది. మంగళవారం కొత్త కేసుల కన్నా రెట్టింపు సంఖ్యలో రికవరీలు నమోదయ్యాయి. కొత్తగా...
బ్రిటన్ స్ట్రెయిన్కు కొవాగ్జిన్తో చెక్
January 28, 2021వైరస్కు సమర్థంగా అడ్డుకట్టప్రకటించిన భారత్ బయోటెక్ అమెరికా వెబ్సైట్లో పరిశోధన వ్యాసంహైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): బ్ర...
ధారావిలో కరోనా కేసులు నిల్
January 27, 2021ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో గత 24గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని అధికారులు బుధవారం తెలిపారు. జీరో కేసులు...
‘తల్లిదండ్రుల సమ్మతి ఉంటనే పాఠశాలకు అనుమతి’
January 27, 2021హైదరాబాద్ : విద్యార్థులు విధిగా ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలన్న నిబంధనమీ లేదని, తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే తరగతులకు అనుమతిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచ...
అన్లాక్ : తెరుచుకోనున్న స్విమ్మింగ్ పూల్స్
January 27, 2021న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్కు దశలవారీగా సడలింపులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇక కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలను ఫిబ్రవరి 1 నుంచి అనుమతించనుంది .తాజాగా జారీ చేసిన ...
23 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
January 27, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 23 లక్షలు దాటింది. బుధవారం దేశవ్యాప్తంగా 2,99,299 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. దీంతో టీకా పొందిన మొత్తం లబ్ధిదారుల సంఖ్య 23,28,77కు చేరినట్...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డెంటిస్ట్కు అస్వస్థత
January 27, 2021అమరావతి : ఏపీలో ఒంగోలులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ దంత వైద్యురాలు అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె చెన్నైలోని హాస్పిటల్లో చేరింది. అయితే ఆమె అనారోగ్యానికి టీకానే కార...
ఏపీలో కొత్తగా 111 మందికి కరోనా
January 27, 2021అమరావతి : గడిచిన 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 111 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 97మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరక...
ఆ ఆరోపణలు క్రేజీగా ఉన్నాయి: బిల్ గేట్స్
January 27, 2021న్యూయార్క్: కోవిడ్ మహమ్మారికి తానే కారణమంటూ సోషల్ మీడియాలో వ్యాప్తిస్తున్న వదంతలను మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కొట్టిపారేశారు. ఆ ఆరోపణలు కుట్ర పూరితంగా, క్రేజీగా ఉన్నట్లు ఆయ...
థాంక్యూ ఇండియా : నేపాల్ ప్రధాని ఓలీ
January 27, 2021ఖాట్మండు : మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్ సరఫరా చేసిన భారత్కు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. ఖాట్మండులో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్ర...
ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లు దాటిన కోవిడ్ కేసులు
January 27, 2021హైదరాబాద్: ప్రపంచ జనాభాలో 1.3 శాతం మందికి కరోనా వైరస్ సంక్రమించింది. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య పది కోట్లు దాటింది. ఈ వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 21 లక్షలు ద...
2022 చివర వరకు భారత్, చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ..
January 27, 2021సింగపూర్: భారత్, చైనా దేశాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ 2022 చివరి నాటి వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు ఓ సర్వే పేర్కొన్నది. ఈ రెండు దేశాల్లో ఉన్న జనాభా ఆధారంగా ఆ సర్వే ఈ అం...
కొవిడ్తో కోట్ల ఉద్యోగాలపై ప్రభావం: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
January 27, 2021న్యూఢిల్లీ : గత కొన్నేండ్లుగా ఆసియా దేశాల్లో ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుంటున్నది. ఇదే సమయంలో కరోనా వైరస్ మహమ్మారి దాడి చేయడంతో ఈ దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2020 లో ఆసియా దేశాల...
అందుబాటులో కోట్లాది వ్యాక్సిన్ డోసులు కానీ..
January 27, 2021న్యూఢిల్లీ: ఇండియాకు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చింది. ఇన్నాళ్లూ ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు ముందుగానే తయారైన వ్యాక్సిన్లను గడువులోపే ఇవ్వ...
కొవిడ్-19 : మేజికల్ స్ప్రేపై పరీక్షలు
January 27, 2021లండన్ : కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవగా ఈ మహమ్మారిని దీటుగా నిరోధించే నాసల్ స్ప్రేపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ముక్కు ద్వారా తీసు...
కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్న కమలా హ్యారిస్
January 27, 2021వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాదేవి హ్యారిస్ .. కరోనా టీకా రెండవ డోసు తీసుకున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఆమె టీకా వేసుకున్నారు. మోడెర్నా సంస్థకు చెందిన కోవిడ్ ...
12,689 మందికి కొత్తగా కరోనా వైరస్
January 27, 2021హైదరాబాద్: గత 24 గంటల్లో దేశంలో కొత్త 12,689 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. వైరస్ వల్ల 24 గంటల్లోనే 137 మంది మరణించారు. వైరస్ సోకిన వారిలో 13,320 మంది డిశ్చార్జ్ అ...
ఏపీలో కొత్తగా 172 మందికి కరోనా పాజిటివ్
January 26, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 172 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ వల్ల కడప జిల్లాలో ఒక్కరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మ...
రెండంకెల వృద్థి దిశగా భారత్ : ఐఎంఎఫ్
January 26, 2021న్యూఢిల్లీ : గత ఏడాది కొవిడ్-19తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది భారీగా పుంజుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2021లో భారత్ 11.5 శాతంతో దూసుకెళ్లి రెండంకెల వృద్ధి రేటు...
ముందు కరోనా టెస్టు.. ఆ తర్వాతే హోటల్కు!
January 26, 2021ముంబై: చెన్నైలోని టీమ్ హోటల్లోకి వెళ్లేముందు భారత ఆటగాళ్లు తప్పనిసరిగా కొవిడ్-19 పరీక్ష చేయించుకోవాలని బీసీసీఐ కోరింది. కరోనా నెగెటివ్ ఫలితంతోనే ఆటగాళ్లు కొత్తగా ఏర్పాటు చేసిన బయో బబుల్లోకి ప్...
సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్కు దూరం
January 26, 2021న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశ ప్రజల్లో ఇప్పటికీ 60 శాతం మంది విముఖత చూపుతున్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు విముఖత చూపుతున్న వారి సంఖ్య మూడు వారాల్లో 69 ...
వ్యాక్సిన్ సామర్థ్యంపై ఆస్ట్రాజెనెకా వివరణ
January 26, 2021బెర్లిన్ : వయో వృద్ధులపై తమ కరోనా వ్యాక్సిన్ పనితీరు పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయనే కథనాలను ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తోసిపుచ్చింది. 65 ఏళ్లు పైబడిన వారిపై వ్యాక్సిన్ సామర్థ్యం కేవలం 8 శాత...
దేశంలో కొత్తగా 9,102 కరోనా కేసులు
January 26, 2021న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,102 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నుంచి 15,901 మంది కోలుకోగా, 117 మంది ప్రాణాలు కోల్పోయా...
ప్లాస్మా పొడితో ప్రతిరక్షకాలు
January 26, 2021పొడి రూపంలోకి కొవిడ్ విజేతల ప్లాస్మావ్యాక్సిన్తో సమానంగా...
20 వేల ప్రైవేట్ వైద్యసిబ్బందికి టీకా
January 26, 2021హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు వైద్యసిబ్బందికి మొదలైన కరోనా టీకా పంపిణీ కార్యక్రమం తొలిరోజు సజావుగా సాగింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 495 కేంద్రాల్లో 20,359 మందికి టీకా వేసినట్టు ...
మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
January 25, 2021ముంబై: మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతిరోజు మూడు వేల వరకు పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలు సంభవిస్తు...
ఏపీలో కొత్తగా 56 మందికి కరోనా
January 25, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 56 మందికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్రవైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వల్ల చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించ...
టూరిజంలో మళ్లీ కొలువుల కళ!
January 25, 2021న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్డౌన్ల అనంతరం పర్యాటక రంగం క్రమంగా పుంజుకుంటుందనే ఆశలు మొలకెత్తుతున్నాయి. వైరస్ వ్యాప్తితో వ్యాపారం దెబ్బతిని, కొలువుల కోతలతో సతమతమై...
టీకాలపై దుష్ప్రచారం చేసే వారికి కేంద్రం వార్నింగ్..
January 25, 2021న్యూఢిల్లీ: కోవిడ్ టీకాల పనితీరుపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. వదంతులు వ్యాపింపచేస్తున్న వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐపీసీ చట్టాల కింద కేసులను బుక్ చేయనున్నారు...
భారత్ వ్యాక్సిన్లపై డ్రాగన్ దుష్ప్రచారం
January 25, 2021న్యూఢిల్లీ : కోవిడ్-19 టీకాల అభివృద్ధి, సరఫరాల్లో భారత్ దూకుడుపై చైనా దుష్ప్రచారం సాగిస్తోంది. భారత్ సకాలంలో వ్యాక్సిన్లను సరఫరా చేయడం, పెద్దసంఖ్యలో ఉత్పత్తులు చేపట్టడంతో దక్షిణాసియా...
జైలు శిక్ష, కరోనా పాజిటివ్.. ఇన్కం ట్యాక్స్ అధికారి అత్మహత్య
January 25, 2021జైపూర్: లంచం కేసులో జైలుశిక్ష పడిన ఓ ఇన్కం ట్యాక్స్ అధికారికి కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ...
ఒలింపిక్స్ తర్వాతే హెర్డ్ ఇమ్యూనిటీ
January 25, 2021టోక్యో : కోవిడ్-19 కట్టడికి వ్యాక్సినేషన్ ద్వారా జపాన్లో హెర్డ్ ఇమ్యూనిటీ టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాతే సాధ్యమని పరిశోధకులు పేర్కొన్నారు. ఆసియాలో పెద్దసంఖ్యలో వ్యాక్సిన్లను సిద్ధం చేసేందుక...
రకుల్ కోవిడ్ రికవరీ జర్నీ- వీడియో
January 25, 2021సామాన్యులే కాక సెలబ్రిటీలను సైతం కరోనా మహమ్మారి ఎంతలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వలన సెలబ్రిటీలు అందరు షూటింగ్లు మానేసి దాదాపు ఎనిమిది నెలలు ఇంటికే పరిమితమయ...
ఇండియాలో మోడెర్నా ట్రయల్స్.. టాటాతో భాగస్వామ్యం
January 25, 2021హైదరాబాద్: మోడెర్నా సంస్థ తయారు చేసిన కోవిడ్ టీకాను భారత్లో ఆవిష్కరించేందుకు టాటా సంస్థ చర్యలు చేపట్టింది. సీఎస్ఐఆర్తో కలిసి టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్.. ఇండియాలో మోడెర్నా టీ...
మెక్సికో ప్రెసిడెంట్కు కరోనా పాజిటివ్
January 25, 2021మెక్సికో సిటీ : మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మ్యానుయల్ లోపేజ్ ఒబ్రాడార్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఒబ్రాడార్ ట్వీట్ చేశారు. తనకు కరోనా సోకిందని తెలియజేసేం...
దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
January 25, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 14 వేలపైచిలుకు నమోదవగా, సోమవారం ఉదయం వరకు 13 వేలకు తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 13,203 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొ...
సీసీఎంబీ- విన్స్ యాంటీబాడీ థెరపీ
January 25, 2021గుర్రాలపై ప్రయోగాల్లో సత్ఫలితాలుప్లాస్మా థెరపీ కంటే మెరుగై...
టీకాపై అపోహలు వీడండి
January 25, 2021అలర్జిస్ట్, ఇమ్యూనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్హన్మకొండ, జనవరి 24: కరోనా నియంత్రణకు రూపొందించిన టీకాల విషయంలో అపోహలు వీడాలని అలర్జిస్ట్, ఇమ్యూనాలజిస్ట్ డాక్...
నేటినుంచి ప్రైవేట్ వైద్యసిబ్బందికి టీకా
January 25, 2021ఫ్రంట్లైన్ వారియర్స్ జాబితాలోకి రెవెన్యూ సిబ్బంది హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రైవేట్ హాస్పిటళ్ల వైద్యసిబ్బందికి కరోనా టీక...
2,752 కరోనా కేసులు.. 45 మరణాలు
January 24, 2021ముంబై: మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతిరోజు మూడు వేల వరకు పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 2,752 కరోనా కేసుల...
ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
January 24, 2021అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 155 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇవాళ కరోనా మరణాలేవి సంభవించలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్...
వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
January 24, 2021లండన్ : కరోనా వైరస్ నూతన స్ట్రెయిన్లపై వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగానే ఉంటుందని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి హంకాక్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్లో ఇప్పటివరకూ యాభై లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ...
ఆరు రోజుల్లో పది లక్షల మంది కరోనా వ్యాక్సిన్
January 24, 2021న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి అందజేశారు. ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్లో కన్నా ఎక్కువగా ఉండటం విశేషం. మన దేశంలో మాస్ వ్యాక్సినేషన్ ఇవ్వ...
శానిటైజర్లతో జాగ్రత్త.. పిల్లల కళ్లకు ప్రమాదం
January 24, 2021కరోనా రాకముందు శానిటైజర్ అన్న పదమే చాలా మందికి తెలియదు. కేవలం డాక్టర్ల దగ్గర మాత్రమే కనిపించే ఈ శానిటైజర్.. ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ దర్శనమిస్తోంది. డాక్టర్ల సూచనలతో చేతులు శుభ్రంగ...
యాదాద్రీశుడి దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం
January 24, 2021యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడం.. ఏకాదశి రావడంతో స్వామివారి దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు త...
కరోనా దెబ్బ.. మరో 12 కోట్ల మంది పేదరికంలోకి..
January 24, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరో 11.9 కోట్ల నుంచి 12.4 కోట్ల మంది నిరు పేదరికంలోకి వెళ్లనున్నారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గత అక్టోబర్లో 8.8 కోట్ల నుంచి 1...
దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
January 24, 2021న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 14,849 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,54,533కు చేరింది. ఇందులో 1,03,16,786 మంది ప్రాణాంతక వైరస్ బారినుంచి బయటపడగా, 1,84,408 కేసుల...
యూకేలో జూలై 17 వరకు లాక్డౌన్ పొడగింపు
January 24, 2021లండన్: కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో జూలై 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా బ్రిటీష్ ప్రభుత్వం లాక్డౌన్ పొడగించింది. కొత్త కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర దేశాల...
వ్యాక్సిన్కు డీఎంఈ సిబ్బంది దూరం
January 24, 2021లక్ష్యంలో 30 శాతం వరకే పూర్తిహైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కరోనా టీకాను ప్రభుత్వం ఉచితంగా వేస్తున్నప్పటికీ వైద్యారోగ్యశాఖలోని టీ...
సాదాసీదాగా పరేడ్
January 24, 2021గణతంత్ర వేడుకలు తిలకించేందుకు 25 వేల మందికే అనుమతిన్యూఢిల్లీ, జనవరి 23: కరోనా భయం వీడకపోవటం, పైగా బ్రిటన్ తదితర దేశాల నుంచి కొత్తరకం కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడ...
కొవిడ్-19 వ్యాక్సిన్ రవాణాకు స్పెషల్ ట్రక్ బీ సేఫ్ ఎక్స్ప్రెస్
January 23, 2021న్యూఢిల్లీ: భారత కమర్షియల్ వాహనాల సంస్థ డైమ్లార్.. మదర్సన్ గ్రూప్ సహకారంతో కొవిడ్-19 వ్యాక్సిన్ను సురక్షితంగా రవాణా చేసేందుకు భారత్ బెంజ్.. బీ సేఫ్ ఎక్స్ప్రెస్ అనే స్పెషల్ ట్రక...
2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
January 23, 2021ముంబై: మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేల వరకు పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2,697 కరోనా కేసులు, 56 మ...
15 వేలు దాటిన కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య
January 23, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం నాటికి 15,37,190 మంది లబ్ధిదారులు కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 27,776 కేంద్రాల్లో టీకా కార్యక్రమం కొనసాగినట్ల...
ఏపీలో కొత్తగా 158 మందికి కోరోనా
January 23, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 158 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 88...
2020 లో జీవితం ఇంతేనయా! చిన్నారులు పాపం..
January 23, 2021కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చేతులను శుభ్రపరుచుకోవడం అనే అలవాటు అందరికీ చేరింది. చేతులు కలపడం మానేసి నమస్తే పెడుతూ అవకాశం దొరికినప్పుడల్లా శానిటైజర్లతో చేతులను రుద్దుకోవడం 2020 లో సాధారణ అలవాటుగా...
150కి చేరిన కొత్త రకం కరోనా కేసులు
January 23, 2021న్యూఢిల్లీ: దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య 150కి చేరింది. కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఈ మేరకు వెల్లడించింది. బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ సోకిన వారిని ప్రత్యేక ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స...
స్కూళ్లలో కొవిడ్ నిబంధనల గురించి మంత్రి హరీష్ ఏమన్నారంటే?
January 23, 2021సంగారెడ్డి : పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 1 నుంచి...
అమెరికాలో 200 మంది నేషనల్ గార్డ్స్కు కరోనా
January 23, 2021వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భద్రత కల్పించడానికి వచ్చిన నేషనల్ గార్డ్స్కు కరోనా వైరస్ సోకింది. దాదాపు 100 నుంచి 200 మందికి కొవిడ్-19 కు పాజిటివ్...
బ్రెజిల్కు టీకాలు.. భారత్ను మెచ్చుకున్న డబ్ల్యూహెచ్వో
January 23, 2021జెనీవా: కోవిడ్19 నిర్మూలనే ధ్యేయంగా భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇండియాలో తయారైన రెండు టీకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ఇప్ప...
రికార్డ్.. ఒకే రోజు 3 లక్షల మందికి టీకా
January 23, 2021న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నివారణకు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 3 లక్షల మందికి కరోనా టీకా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిం...
అదనంగా 2లక్షల వ్యాక్సిన్ డోసులు ఇవ్వండి : కేంద్రానికి ఉత్తరాఖండ్ వినతి
January 23, 2021డెహ్రాడూన్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి అదనంగా రెండు లక్షల డోసులు ఇవ్వాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మహాకుంభ మేళాను దృష్టిలో పెట్టుకొని కేందానికి విజ్ఞప...
గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
January 23, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 14,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల...
భారత్ ‘నిజమైన స్నేహితుడు’ : అమెరికా
January 23, 2021న్యూఢిల్లీ : జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత్ను ప్రశంసించింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ను అందజేస్తున్న భారత్ను ‘నిజమ...
లక్ష మందికి అందిన టీకా!
January 23, 2021సోమవారంనుంచి ప్రైవేట్ వైద్యసిబ్బందికిహైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలో విస్...
‘కొవాగ్జిన్' తొలి దశ ట్రయల్స్.. లాన్సెట్లో అధ్యయనం
January 23, 2021రోగనిరోధక శక్తిని పెంచుతుందితొలి దశ ట్రయల్స్పై లాన్సెట్లో అధ్యయనం
టీకా అంటూ ఫోన్లు వస్తే నమ్మొద్దు
January 23, 2021న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేస్తామని, అందుకోసం మీ వివరాలు చెప్పాలని ఎవరైనా కాల్ చేస్తే స్పందించవద్దని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా 50 ఏండ్లు పైబడినవారిని, వృద్ధులను లక్ష్యంగ...
టీకాలపై రాజకీయాలొద్దు: మోదీ
January 23, 2021న్యూఢిల్లీ: కరోనా టీకాలపై రాజకీయం చేస్తూ, ప్రజల్లో భయాలను కలిగించేందుకు ప్రయత్నిస్తున్నవారిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. శాస్త్రవేత్తల సూచనల మేరకే టీకాలకు అనుమతి ఇచ్చినట్టు స్పష్టంచేశారు...
2,779 కరోనా కేసులు.. 50 మరణాలు
January 22, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం న...
ఈ రంగాల్లో కొలువుల కోతకు బ్రేక్!
January 22, 2021న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో పలు రంగాలు కుదేలవడంతో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. కోవిడ్-19తో ఉత్పాదక, సేవా రంగాల్లో అత్యధికంగా కొలువులు కుదేలవగా వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో ఉపాథి అవకాశాలు ప...
ఏపీలో కొత్తగా 137 కొవిడ్ కేసులు
January 22, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 137 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ వల్ల అనంతపూర్, గుంటూరు, కర్న...
5 నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్..
January 22, 2021జైపూర్: రాజస్థాన్కు చెందిన శారద అనే మహిళకు అయిదు నెలల్లో 31 సార్లు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయినా ఆమెకు మాత్రం ఎటువంటి లక్షణాలు లేవు. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నది. ఈ ఘటన అక్క...
కొవిడ్ వ్యాక్సిన్లపై మోదీ భరోసా!
January 22, 2021న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్పై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సిన్ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న యూపీలోని వారణాసికి...
దేశంలోని ప్రతి మూలకు వ్యాక్సిన్లు అందుతున్నాయి : ప్రధాని
January 22, 2021వారణాసి: కోవిడ్ టీకా తీసుకున్న వారితో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడారు. స్వంత నియోజకవర్గమైన వారణాసిలో కోవిడ్ టీకా తీసుకున్న లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు. వర్చువల్ విధానంలో ఆ...
మంత్రి గులాబ్ దేవికి కరోనా పాజిటివ్
January 22, 2021లక్నో: ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గులాబ్ దేవికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు. గత రెండు రోజులుగా దగ్గు వస్తుండటంతో లక్నోల...
టీమిండియాను చూసి నేర్చుకోండి
January 22, 2021న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో ఇండియన్ క్రికెట్ టీమ్ సాధించిన చారిత్రక విజయం గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నో సవాళ్ల మధ్య అనుభవం లేని టీమిండియా చరిత్ర సృష్టించి...
టోక్యో ఒలింపిక్స్ రద్దు.. జపాన్ ప్రభుత్వ నిర్ణయం!
January 22, 2021టోక్యో: ఈ ఏడాది కూడా ఒలింపిక్స్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ను రద్దు చేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. జపాన్ సంకీర్ణ...
తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు
January 22, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 1586కు చేరింది. ప్ర...
దేశంలో కొత్తగా 14,545 కరోనా కేసులు
January 22, 2021న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో 14,545 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. తాజాగా 18,002 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్క...
పది లక్షల మందికి కొవిడ్ టీకా
January 22, 2021న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా గురువారం వరకు పది లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు కొవిడ్ టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్ర...
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
January 22, 2021ఫిబ్రవరి 1నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలువిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికందుకూరు, జనవరి 21 : వచ్చేనెల (ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయని, ...
అంచనాతో.. అరికడుదాం..!
January 22, 2021ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. విస్తరణ ప్రాబల్యం ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు సీరో సర్వే చేపడుతున్నారు. రక్తనమూనాల సేకరణతో యాంటీబాడిస్ను ...
హైకోర్టులో కొవిడ్ కేసులు క్లోజ్
January 22, 202121 పిటిషన్లు, ఒక ధిక్కరణ కేసు మూసివేతకేవలం మూడు పిటిషన...
పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
January 21, 2021న్యూఢిల్లీ: సుమారు పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా టీకా కార్యక్రమం కోసం రూపొందించిన కోవిన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసినట్లు పేర్కొంది. గురు...
మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
January 21, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం ను...
కోవిడ్ వ్యాక్సిన్ : ఆధార్ కీలకం
January 21, 2021న్యూఢిల్లీ : మీ మొబైల్ నెంబర్ను మీ ఆధార్ కార్డుకు ఇప్పటివరకూ లింక్ చేయించకపోతే తక్షణమే ఆ పనికి పూనుకోండి. కోవిడ్ వ్యాక్సినేషన్లో ఆధార్ కార్డు కీలకం కానుంది. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందు...
కోవిషీల్డ్ ఉత్పత్తికి ఎలాంటి నష్టం లేదు: సీరం సీఈవో
January 21, 2021ముంబై: కరోనా టీకా కోవిషీల్డ్ ఉత్పత్తికి ఎలాంటి నష్టం జరుగలేదని సీరం ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. మహారాష్ట్ర పూణేలోని ఆ సంస్థ కర్మాగారంలో గురువారం అగ్ని ప్రమాద...
ఏపీలో కొత్తగా 139 కరోనా పాజిటివ్ కేసులు
January 21, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 139 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 49,483 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 139 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కాగా కొవిడ్ వల్ల గడిచిన 24 గ...
ఆ బిల్డింగ్లో కోవీషీల్డ్ ఉత్పత్తి జరగడం లేదు..
January 21, 2021పుణె: సీరం సంస్థ క్యాంపస్లోని టర్మినల్ గేట్ వన్ వద్ద ఉన్న బిల్డింగ్లో ఇవాళ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఆ బిల్డింగ్లో కోవీషీల్డ్ ఉత్పత్తి కావడం లేదని ప్రభుత్వం పేర్కొన్నది. అగ్నిప...
కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్కు అస్వస్థత
January 21, 2021ఫిరోజ్పూర్ : కరోనా టీకా తీసుకున్న ఓ ఆశా వర్కర్ స్వల్ప అస్వస్థతకు గురైంది. ఈ ఘటన పంజాబ్ ఫిరోజ్పూర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బిందియా(35) అనే ఆశా వర్కర్ మంగళవారం రోజు ...
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులకు రెండో దశలో టీకా !
January 21, 2021న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు రెండో దశలో కోవిడ్ టీకా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. రాజకీయవేత్తలతో...
తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
January 21, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 1584కు చేరింది....
నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
January 21, 2021ముంబై : పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లను గురువారం ఉదయం నేపాల్ రాజధాని ఖాట్మాండు, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తరలించారు. నే...
‘కొవిడ్ నెగెటివ్’ నిబంధన ఎత్తేసిన పూరీ జగన్నాథ్ ట్రస్ట్
January 21, 2021భువనేశ్వర్ : ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయం దర్శనం భాగ్యం భక్తులందరికీ కలుగనుంది. కరోనా ప్రేరేపిత లాక్డౌన్ నుంచి మూతపడిన ఆలయంలో గత డిసెంబర్ చివరి నుంచి భక్తులక...
చదువుల బడి
January 21, 2021ఇన్నాళ్లుగా కరోనా వైరస్కు మాస్కుతో మొహం చాటేసిన బడిఇప్పుడు స్వేచ్ఛగా రెక్కలు విదిలించి హుషారుగా సిద్ధమవుతున్నదిపిల్లలు లేక మసకబారిన బడి ఇప్పుడు నవ్వులను చిందించేందుకు తదేకంగా తహత...
ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
January 20, 2021న్యూఢిల్లీ: ఆ నలుగురి మరణానికి కరోనా టీకా కారణం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా టీకా వేయించుకున్న వారిలో కర్ణాటకలో ఇద్దరు, ఉత్తర ప్రదేశ్లో ఒకరు, తెలంగాణలో ఒకరు చనిపోయినట్లుగా రిపోర్ట్ వచ...
జర్నలిస్టులకు రక్షణ కవచంలా సంక్షేమ నిధి : అల్లం నారాయణ
January 20, 2021హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముందు చూపుతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సంక్షేమ నిధి జర్నలిస్టులకు రక్షణ కవచంలాగా మారిందని రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్...
భారత్ గిఫ్ట్.. స్వీకరించిన భూటాన్ ప్రధాని
January 20, 2021న్యూఢిల్లీ: ఆరు పొరుగు దేశాలకు కరోనా టీకాలను భారత్ ఎగుమతి చేసింది. సీరం ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారు చేసిన 1.5 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ను భూటాన్కు గిఫ్ట్గా ఇచ్చింది....
క్రికెట్ ఫ్యాన్స్కు బీసీసీఐ గుడ్ న్యూస్!
January 20, 2021ముంబై: ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పనుంది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ). చాలా రోజులుగా క్రికెట్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలని ఉవ్విళ్లూరుతున్న అభిమా...
అతని మృతికి వ్యాక్సిన్తో సంబంధం లేదు : ఆరోగ్య శాఖ
January 20, 2021నిర్మల్ : జిల్లాలోని కుంటాల పీహెచ్సీలో పని చేస్తున్న హెల్త్ కేర్ వర్కర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజు చనిపోయాడు. అయితే అతని మృతికి కరోనా వ్యాక్సిన్తో ఎలాంటి సంబంధం లేదని రాష్ర...
బైడెన్ ఫస్ట్ డే.. డబ్ల్యూహెచ్వోలో చేరనున్న అమెరికా
January 20, 2021వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఇవాళ జో బైడెన్ బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. అయితే పదవిని అలకరించిన తొలి రోజునే బైడెన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకోన్నారు. ప్రపంచ ఆరోగ్...
కోల్డ్ స్టోరేజ్లో1,000 కొవిషీల్డ్ డోసులు ధ్వంసం
January 20, 2021గువహటి : కరోనా మహమ్మారి నివారణకు కొవిషీల్డ్ టీకా అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. ఈ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో నిల్వ ఉం...
లక్షద్వీప్లో కరోనా అలజడి.. అప్రమత్తమైన కేంద్రం
January 20, 2021న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్లో తొలిసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సోమవారం నాడు కరోనా లక్షణాలతో బాధ పడుతున్న ఓ వ్యక...
అమెరికాలో 4 లక్షలు దాటిన కరోనా మృతులు
January 20, 2021న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతున్నది. ఆ దేశంలో వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య నాలుగు లక్షలు దాటింది. దేశాధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి కొ...
తెలంగాణలో కొత్తగా 267 పాజిటివ్ కేసులు
January 20, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 267 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మొత్తంగా మృతుల సంఖ్య 1583కు ...
దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
January 20, 2021న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 13,823 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,95,660కు చేరింది. ఇందులో 1,97,201 కేసులు యాక్టివ్గా ఉండగా, 1,02,45,741 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మర...
భూటాన్కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
January 20, 2021ముంబై : పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఇండియా తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ 1.5లక్షల డోసులను ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి...
ప్రతి కేంద్రంలో 100 మంది చొప్పున టీకా పంపిణీ
January 20, 2021ప్రతి కేంద్రంలో 100 మంది చొప్పున టీకా పంపిణీఒక్కరోజే గ్రేటర్ వ్యాప్తంగా 50233 రోజుల...
వ్యాక్సినేషన్లో తెలంగాణ బెస్ట్
January 20, 2021వైద్యారోగ్యశాఖకు కేంద్రం ప్రశంసలుమంగళవారం 51 వేల మందికి టీకా...
ఈ సమస్యలుంటే కొవాగ్జిన్ వద్దు
January 20, 2021భారత్ బయోటెక్ సంస్థ ఫ్యాక్ట్ షీట్ విడుదలహైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): జ్వరం ఉంటే కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకోవద...
తెరిచిన 4 గంటల్లోగా వాడాలి!
January 20, 2021న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ సీసాను తెరిచిన నాలుగు గంటల్లోగా అందులోని అన్ని డోసులను వినియోగించాలని ఢిల్లీలోని రాజీవ్గాంధీ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ సీనియర్ వైద్యురాలు చవీ గుప్తా తెలిపారు. ఒక్...
0.18% మందిలోనే ప్రతికూల ప్రభావాలు
January 20, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ వేసుకొన్న వారిలో కేవలం 0.18 శాతం మందిలోనే ప్రతికూల ప్రభావాలు కనిపించాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 0.002 శాతం మంది మాత్రమే దవాఖానలో చేరి...
సార్క్ దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ : విదేశాంగ శాఖ
January 19, 2021న్యూఢిల్లీ : భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ సహా సీషెల్స్ దేశాలకు బుధవారం నుంచి కింద కొవిడ్ -19 వ్యాక్సిన్లను సరఫరా చేయనున్నట్లు భారత్ మంగళవారం ప్రకటి...
4,54,049 మందికి కోవిడ్ టీకా ఇచ్చేశాం..
January 19, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,54,049 మందికి కరోనా టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఇవాళ మీడియాతో మాట్లాడ...
ముంబై, పుణెలో ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రైవ్
January 19, 2021ముంబై : రెండు రోజలు విరామం అనంతరం ముంబై, పుణె నగరాల్లో మంగళవారం కొవిడ్ టీకా డ్రైవ్ పంపిణీ తిరిగి ప్రారంభమైంది. కార్యక్రమం ప్రారంభమైన రద్దీ తక్కువగానే ఉందని, అయితే ప్...
24 గంటల్లో 10064 మందికి కరోనా పాజిటివ్
January 19, 2021న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కేసులు అత్యల్పంగా రికార్డు అయ్యాయి. గత 24 గంటల్లో కేవలం 10,064 మందికి మాత్రమే వైరస్ సంక్రమించింది. గత ఏడు ఎనిమిది నెలల్లో ఇదే అత్యల్ప సంఖ్య కావడం వి...
కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
January 19, 2021తిరువనంతపురం : కరోనా వైరస్ సోకి సీపీఎం ఎమ్మెల్యే కేవీ విజయదాస్(61) మృతి చెందారు. విజయదాస్ కొంగడ్ నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విజయదాస్ మృతి పట్ల క...
వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్వో అసంతృప్తి
January 19, 2021జెనీవా: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ప్రపంచ దేశాలు నైతిక వైఫల్యం చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఆరోపించారు. జెనీవాలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్లో ఆయన మాట్లాడారు. ...
చైనా వ్యాక్సిన్కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
January 19, 2021ఇస్లామాబాద్: చైనాకు చెందిన సినోఫార్మ్ కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ సోమవారం ఆమోదం తెలిపింది. పాక్ ఆమోదించిన రెండో కరోనా వైరస్ వ్యాక్సిన్ ...
తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు
January 19, 2021హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 256 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 298 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కో...
వ్యాక్సిన్పై అపోహ వద్దు: మంత్రి తలసాని
January 19, 2021సమీక్షా సమావేశంలో మంత్రులు తలసాని, మహమూద్ ఆలీ నగరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతున్నది. రెండవరోజు కేంద్రాల సంఖ్య పెంచడంతో పెద్ద మొత్తంలో టీకా తీసుకున్నారు. ఎవ...
రోజు విడిచి రోజు తరగతులపై యోచన
January 19, 2021త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం25లోగా విద్యాసంస్థల తనిఖీలు
టీకాపై అపోహలేల?
January 19, 2021మన వైద్యుల మీద, వైద్యవ్యవస్థ మీద నమ్మకంతో అన్నిరకాల చికిత్సలు పొందుతూ ఆరోగ్యాన్ని రక్షించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ పుట్టినప్పటి నుంచి బీసీజీ, టీటీ, డీపీటీ, మీజిల్స్ వంటి వ్యాక్సిన్లు తీసుకుంటూ ...
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
January 18, 2021అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా కేవలం 81 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా బారినపడిన వారిలో 263 కోలుకొని డిశ్చార...
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశేష స్పందన
January 18, 2021సికింద్రాబాద్ : యూనిట్ హెడ్క్వార్టర్ కోటా కింద సికింద్రాబాద్లోని 1ఈఎంఈ కేంద్రంలో ఈ నెల 4నుంచి ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశేష స్పందన లభిస్తున్నది. నియామక ప్రక్రియలో ...
బయటపడిన కరోనా వైరస్ మరో కొత్త లక్షణం
January 18, 2021లండన్ : ప్రపంచవ్యాప్తంగా వినాశనానికి కారణమైన కరోనా వైరస్.. ఇప్పటివరకు లక్షలాది మందిని బలితీసుకున్నది. అదే సమయంలో ఈ ఇన్ఫెక్షన్ యొక్క కొత్త కేసులు కూడా బయటపడుతున్నాయి. ఇప్పటివర...
భార్యను ముద్దు కూడా పెట్టుకోలేకపోయానన్న మాజీ సీఎం
January 18, 2021న్యూఢిల్లీ: కరోనా కష్టాలు సామాన్యుడికే కాదు వీవీఐపీలకు తప్పలేదు. ఈ మహమ్మారి కారణంగా తాను కనీసం తన భార్యను ముద్దు కూడా పెట్టుకోలేకపోయానని తెగ బాధపడ్డారు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్...
కరోనా భయం.. 3 నెలలు ఎయిర్పోర్ట్లో దాక్కున్న వ్యక్తి
January 18, 2021చికాగో: అమెరికాలోని చికాగో విమానాశ్రయంలో ఆదిత్య సింగ్ అనే వ్యక్తి మూడు నెలలుగా తలదాచుకుంటున్నాడు. కరోనా భయంతో అతను ఎయిర్పోర్ట్ విడిచి వెళ్లలేదు. విమానాశ్రయంలోని నిషేధిత...
తెలంగాణలో కొత్తగా 206 కరోనా కేసులు
January 18, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా, 1579 మంది మరణించారు. రాష్ర్టంలో కరోనా ప...
కరోనా టీకా తీసుకున్న మరుసటి రోజే మృతి
January 18, 2021లక్నో : ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. కొవిడ్ టీకా తీసుకున్న 24 గంటల తర్వాత ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి చనిపోయాడు. అయితే కొవిడ్ వ్యాక్సిన్ వల్ల ఆ ఉద్యోగి చనిపోలేద...
దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
January 18, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,71,773కు చేరింది. ఇందులో 2,08,012 కేసుల...
పొగరాయుళ్లకు కరోనా ముప్పు తక్కువ!
January 18, 2021న్యూఢిల్లీ: పొగరాయుళ్లు, శాఖాహారులకు కరోనా ముప్పు తక్కువని సీఎస్ఐఆర్ తాజా అధ్యయనంలో తేలింది. అలాగే ‘ఓ’ బ్లడ్గ్రూప్ వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం తక్కువని సర్వే పేర్కొన్నది. మొత్తం 10,42...
భరోసాతో బడికి
January 18, 2021అతి త్వరలో బడి గంటలు మోగనున్నాయి. ఒక వైపు విద్యాసంస్థలు, మరోవైపు తల్లిదండ్రులు, విద్యార్థులు అంతా సన్నద్ధమవుతున్నారు. పుస్తకాలు, యూనిఫాం, బ్యాగుల గలగలలు వినిపించనున్నాయి. యేటా జూన్లో పునఃప్రారంభం ...
టీకా.. ఠీక్ హై!
January 18, 2021వ్యాక్సిన్పై భారతీయుల్లోనే నమ్మకం ఎక్కువ ఓ అంతర్జాతీయ సంస్థ సర్వే నివేద...
ఆదాతో కష్టాలకు చెక్: బీ అలర్ట్..
January 18, 2021న్యూఢిల్లీ: మానవాళిని వణికించిన కొవిడ్-19 మహమ్మారి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను, వ్యాపారాలను పూర్తిగా ధ్వంసం చేసేసింది. వివిధ సంస్థలు చేపట్టిన పొదుపు చర్యల ఫలితంగా లక్షల మంది ఉద్య...
ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
January 17, 2021హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండో రోజు వ్యాక్సినేషన్ కొనసాగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం ప్రకటించింది. ఈ ఆరు రాష్ట్రాల...
3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
January 17, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,081 కరోనా కేసులు, 50 మరణ...
కరోనా టీకాకు 47 శాతం మంది గైర్హాజరు!
January 17, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా టీకాకు 47 శాతం మంది గైర్హాజరయ్యారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. చివరి నిమిషంలో చాలా మంది వెనక్కి తగ్గారని అన్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయని...
కరోనాతో బీజేపీ మాజీ ఎంపీ మృతి
January 17, 2021జైపూర్: రాజస్థాన్కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ మహవీర్ భగోరా (73) మృతిచెందారు. ఇటీవల కరోనా మహమ్మారి బారినపడ్డ ఆయన ఉదయ్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ...
ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
January 17, 2021హైదరాబాద్ : ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 251 మంది కోలుకున్నారు. ఒక్కరు ప్రాణాల...
అవును.. ఆ గబ్బిలాలు మమ్మల్ని కుట్టాయి.. వాటి వల్లే కరోనా!
January 17, 2021వుహాన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ సిటీలో ఉన్న ఓ ల్యాబ్లోనే పుట్టిందని చాలా మంది ఆరోపిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇవే వాదనలు వినిపించింది. కానీ చైనా మాత...
ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
January 17, 2021ముంబై : సంస్థాగత నిర్బంధం నుంచి మినహాయింపు కోసం అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకుంది. ముంబ...
ట్రంప్ ఆర్డర్లన్నీ రివర్స్.. బైడెన్ చేయబోయే తొలి పని ఇదే
January 17, 2021వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు జో బైడెన్. ఆయన వచ్చీ రాగానే ఇప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆర్డర్లన్నింటినీ వెనక్కి తీసుకోనున్నారు. ...
రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
January 17, 2021హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,91,666కు చేరింది. ఇందులో 2,85,898 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, 4191 మంది చికిత్స పొందుతున్నారు. ...
దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు
January 17, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 15,144 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. వైరస్ నుంచి మరో 17,170 మంది కోలుకున్నారని,...
మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
January 17, 2021ముంబై : పలు సాంకేతిక సమస్యలతో మహారాష్ట్రలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. శుక్రవారం దేశవ్యాప్తంగా లాంఛనంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్...
వ్యాక్సినేషన్ సక్సెస్
January 17, 2021ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ప్రక్రియ ప్రారంభంరాష్ట్రవ్యాప్తంగా విజయవంతం
టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
January 16, 2021న్యూఢిల్లీ: కరోనా టీకా వేయించుకున్న 51 మంది కరోనా వారియర్లు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఢిల్లీకి చెందిన వారే. వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా 1.91 లక్షల మందికిపైగా ఆరో...
2,910 కరోనా కేసులు.. 52 మరణాలు
January 16, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2,910 కరోనా కేసులు, 52 ...
116కు చేరిన బ్రిటన్ వేరియంట్ కరోనా కేసులు
January 16, 2021న్యూఢిల్లీ: దేశంలో బ్రిటన్ వేరియంట్ కరోనా కేసుల సంఖ్య 116కు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా రెండు కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో శుక్రవారం 114గా...
తొలి రోజు సక్సెస్.. 1.91 లక్షల మందికి కరోనా టీకా
January 16, 2021న్యూఢిల్లీ: కరోనా టీకా డ్రైవ్ తొలి రోజు విజయవంతమైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం దేశవ్యాప్తంగా 3,351 కేంద్రాల్లో
పట్టని నిబంధనలు.. టీకాలు వేయించుకున్న ఎమ్మెల్యేలు
January 16, 2021కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా టీకా నిబంధనలను పట్టించుకోలేదు. వారి వంతు రాకపోయినా కరోనా టీకాలు వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమ...
ఐస్క్రీంకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందోచ్!
January 16, 2021బీజింగ్: ఇప్పటివరకు మనుషులకు కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతుందని తెలుసుకున్నాం. అయితే, తినే వస్తువులకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో బిత్తరపోవడం ప్రజల వంతైంది. కొవిడ్-19 పాజిటివ్గా తేలిన ఐ...
100 రోజుల్లో అన్ని దేశాల్లో కొవిడ్ టీకాలు: డబ్ల్యూహెచ్ఓ డీజీ టెడ్రోస్
January 16, 2021జెనీవా: కొవిడ్ -19 వైరస్ మహమ్మారి యొక్క కొత్త మ్యుటేషన్ కారణంగా ప్రపంచం మరోసారి భయాందోళనలకు గురవుతున్నది. పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ కేసులతో ముడిపడి ఉండటంతో అనేక దేశాలు దీనిపై పోరాడేందుకు భారీ ఎత్త...
కొవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతం : డీహెచ్ శ్రీనివాసరావు
January 16, 2021హైదరాబాద్ : తొలిరోజు కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతమైనట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్పై డీహెచ్ శ్రీనివాసరావు శనివారం మీడియాతో మాట్లాడారు. హెల్త్ కేర్ వర్కర్...
కరోనా టీకాలకు.. డప్పులు, పూజలతో స్వాగతం
January 16, 2021రాయ్పూర్: కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని నలుమూలలకు కరోనా వ్యాక్సిన్లు చేరుతున్నాయి. కాగా ఛత్తీస్గఢ్లోని జష్...
శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఫలితమే వ్యాక్సిన్ : మంత్రి ప్రశాంత్ రెడ్డి
January 16, 2021నిజామాబాద్ : శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఫలితమే కరోనా వ్యాక్సిన్ అని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభు...
'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
January 16, 2021కోల్కతా: కొవిడ్ వ్యాక్సిన్తో ఎలాంటి ముప్పు ఉండదని కోల్కతాలోని మెడికల్ కాలేజీలో వ్యాక్సిన్ తీసుకున్న తొలి మహిళా వైద్యురాలు డాక్టర్ ప్రియాంక మైత్ర చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తన...
క్రైసిస్లో ఐటీ రాయితీలు సాధ్యమేనా?!
January 20, 2021న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న రంగాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి చర్యలు తీసుకోవాల్సిన తరుణమిది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్క...
ఆక్సిజన్ సిలిండర్ల కోసం భారీ క్యూ లైన్లు..
January 16, 2021మానౌస్: బ్రెజిల్లో కొత్త వేరియంట్ బీభత్సం సృష్టిస్తున్నది. భారీ స్థాయిలో అక్కడ కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అమెజాన్ రాష్ట్రంలోని మానౌస్ నగరంలో ఆక్సిజన్ స...
కరోనా 'పేషెంట్ జీరో'ను ఎన్నటికీ గుర్తించలేం..
January 16, 2021జెనీవా: కరోనా వైరస్ సంక్రమించిన తొలి రోగిని గుర్తించడం అసాధ్యమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరస్ ఆనవాళ్లను పసికట్టేందుకు డబ్ల్యూహెచ్వోకు చెందిన ఓ బృందం చైనాలోని వుహాన్ న...
టెస్టింగ్ తర్వాతే టీకాలకు అనుమతి : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
January 16, 2021హైదరాబాద్: సంపూర్ణ స్థాయిలో టెస్టింగ్ జరిగిన తర్వాతనే కోవిడ్ టీకాలకు ఆమోదం దక్కినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ల సమర్థతపై అనుమానాలు వ్యక...
కోవాగ్జిన్ సమర్థతపై అనుమానాలు వద్దు..
January 16, 2021హైదరాబాద్: భారత్ బయోటెక్ సంస్థ డెవలప్ చేసిన కోవాగ్జిన్ టీకాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ ఇవాళ ఆ అంశంపై క్లారిటీ ఇచ్చారు. క...
వ్యాక్సిన్ తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్, సీరమ్ సీఈవో.. వీడియోలు
January 16, 2021న్యూఢిల్లీ: ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగానే పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్...
వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
January 16, 2021రంగారెడ్డి : నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న ఏఎన్ఎం జయమ్మకు తొలి టీకాను వేశారు. ఈ కార్య...
టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
January 16, 2021తిలక్నగర్ యూపీహెచ్సీలో కరోనా వ్యాక్సినేషన్ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో 140 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంద...
టీకా సంరంబం.. కరోనా అంతం !
January 16, 2021హైదరాబాద్: ఎడ్వర్డ్ జన్నర్ గుర్తున్నారా? టీకా విధానాన్ని కనుగొన్నది ఈయనే. 1796లో మశూచీ వ్యాధికి టీకాను రూపొందించిన ఫిజీషియన్ ఆయన. కాలం ఏదైనా.. ధర్మం ఏదైనా.. ఇప్ప...
పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం
January 16, 2021అమృత్సర్: దేశవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం తనకు చాలా సంతోషంగా ఉన్నదని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ చెప్పారు. తాము రాష్ట్రంల...
ప్రపంచంలో ఇదే అతిపెద్ద టీకా పోగ్రామ్: హర్షవర్ధన్
January 16, 2021న్యూఢిల్లీ: కొవిడ్-19కు వ్యతిరేకంగా వ్యాధి నిరోధకతను పెంపొందించడం కోసం దేశంలో చేపట్టిన టీకా కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం అయిఉండవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవ...
వ్యాక్సినేషన్ నిరంతర ప్రక్రియ : మంత్రి ఈటల
January 16, 2021హైదరాబాద్ : కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరం కొనసాగే ప్రక్రియ అని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభి...
దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ఇతనే.. వీడియో
January 16, 2021న్యూఢిల్లీ: దేశంలో తొలి వ్యాక్సిన్ను మనీష్ కుమార్ అనే ఓ పారిశుద్ధ్య కార్మికుడు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అతనికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర, వైద్య ...
తెలుగు మహాకవి గురజాడను గుర్తు చేసిన మోదీ
January 16, 2021న్యూఢిల్లీ : సొంత లాభం కొంత మానుకో.. పొరుగువాడికి తోడుపడవోయి.. దేశమంటే మట్టికాదోయి..దేశమంటే మనుషులోయి. ఇది మహాకవి గురజాడ అప్పారావు పలికిన మాటలు. దేశ ప్రజల్లో చైతన్యం రగిలించే ర...
రాష్ర్టంలో కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తి ఈమెనే..
January 16, 2021హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్లోని గాంధీ...
లాక్డౌన్తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
January 16, 2021న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జనతా కర్ఫ్యూ హెల్ప్ చేసిందన్న...
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
January 16, 2021హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్...
కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
January 16, 2021న్యూఢిల్లీ : కరోనా ఖతం చేసేందుకు దేశవ్యాప్తంగా ఇవాళ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఇది దేశ చరి...
దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
January 16, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 15,158 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,42,841కు చేరింది. వ...
రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
January 16, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మొత్తం మరణాల సంఖ్య 1575 మంది చనిపోయారు. కరోనా పా...
కోవిడ్ టీకా తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి..
January 16, 2021ఓస్లో: బలహీనంగా ఉన్న వృద్ధులకు.. కోవిడ్ టీకాతో ప్రమాదం ఉన్నది. నార్వే దేశంలో తొలి డోసు తీసుకున్న వృద్ధుల్లో 23 మంది మరణించినట్ల ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరీ బలహీనంగా ఉన్న వృద్ధు...
కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలా..
January 16, 2021హైదరాబాద్ : కరోనా మహమ్మారి నివారణకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. టీకా పంపిణీ ప్రారంభ కార...
టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..
January 16, 2021హైదరాబాద్ : కరోనా టీకాలు సురక్షితమని, నిర్భయంగా వేసుకోవచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి పేర్కొన్నారు. ఏ టీకా వేసుకున్నా జ్వరం, కండరాల నొప్పి, దురదలు వంటి లక్షణాల...
టీకా.. వేశాక అరగంట అక్కడే
January 16, 2021దుష్ఫలితాలు వస్తే సత్వరమే చికిత్స అంబులెన్స్లు, ఐసీయూలు సిద్ధం నేడు ‘గాంధీ’లో పారిశుధ్య కార్మికుడికి తొలి టీకా ప్రారంభించనున్న వైద్యశాఖ మంత్రి ఈట...
అంతానికి ఆరంభం
January 16, 2021ప్రపంచంలోనే అత్యంత భారీ వ్యాక్సినేషన్కు శ్రీకారంమొదటి రోజు 3 లక్షల మంద...
మొదటి టీకా నేనే తీసుకుంటున్నా
January 16, 2021వ్యాక్సిన్ సామర్థ్యంపై అనుమానాలు వద్దుమానవ కల్యాణం కోసమే ...
పొరుగు దేశాలకు 2 కోట్ల డోసులు!
January 16, 2021న్యూఢిల్లీ: తొలి దఫాలో పొరుగు దేశాలకు 2 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని భారత్ యోచిస్తున్నది. దీని కోసం విధి, విధానాలను సిద్ధం చేస్తున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మన దగ్గరి నుంచి టీకా డ...
కరోనా కేసులు 202
January 16, 2021హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా టెస్టులు 74 లక్షలకు చేరువయ్యాయి. గురువారం 202 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్టు శుక్రవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నద...
3,145 కరోనా కేసులు.. 45 మరణాలు
January 15, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,145 కరోనా కేసులు, 45...
అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
January 15, 2021హైదరాబాద్ : వ్యాక్సిన్ పనిచేస్తుందా? లేదా? అనే ఆందోళన వద్దు. వాక్సిన్ మానవ కల్యాణం కోసమే. భయపడవద్దు. శాస్త్రబద్దంగా అన్ని పరీక్షల తరువాతనే డీసీజీఐ వాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తొలి టీక...
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష
January 15, 2021మహబూబాబాద్ : జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జెడ్ప...
బ్రెజిల్కు ఇప్పుడే వ్యాక్సిన్ ఎగుమతి చేయలేం:భారత్
January 15, 2021న్యూఢిల్లీ: త్వరితగతిన కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని బ్రెజిల్ తహతహలాడుతున్నది. అందుకోసం 20 లక్షల కొవిడ్-19 వ్యాక్సిన్ల కోసం ప్రత్యేకమైన కంటైనర్లు ఏర్పాటు చేసిన విమానాన్ని భా...
కరోనా టీకాతో నపుంసకత్వం?
January 15, 2021దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ని ఈనెల 16 నుంచి దేశప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే వ్యాక్సిన్ వల్ల నపుంసతక్వం వస...
దేశంలో కొత్తగా 15,590 కరోనా కేసులు
January 15, 2021న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. మహమ్మారి నుంచి మరో 15,975 మంది కోలుకున్నారని, తాజాగా 1...
రాష్ర్టంలో కొత్తగా 202 కేసులు నమోదు
January 15, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 202 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా, 253 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్...
బీఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత టీకా : మాయావతి
January 15, 2021లక్నో : ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధికారంలోకి వస్తే కొవిడ్ టీకాను ఉచితంగా ఇస్తామని ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్...
ఏ వయసువారైనా కొవిడ్ టీకా వేసుకోవచ్చా?
January 15, 2021హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్...
రేపే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం
January 15, 2021న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నివారణకు రెండు టీకాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు సరఫరా అయ్యాయి. అత్యంత భద్రత నడుమ కొవిడ్ టీక...
3,579 కరోనా కేసులు.. 70 మరణాలు
January 14, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,579 కరోనా కేసులు, 70 మరణాల...
విదేశీ అతిథి లేకుండానే గణతంత్రం
January 14, 2021న్యూఢిల్లీ: ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు సాధారణ ప్రక్రియగానే సాగనున్నాయి. విదేశీ అధినేత ముఖ్య అతిథిగా హాజరు కాకుండానే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నాయని కేంద్ర ప్రభుత్వ వ...
ఏపీలో కరోనాతో నలుగురు మృతి
January 14, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదై...
భూమా అఖిలప్రియకు కరోనా పరీక్షలు
January 14, 2021హైదరాబాద్ : బోయిన్పల్లికి చెందిన ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. మూడు రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఈ ...
రాష్ర్టంలో కొత్తగా 276 కరోనా కేసులు
January 14, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 276 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందగా, 238 మంది బాధితులు కోలుకున్నారు. రాష...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
January 14, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 15,968 కేసులు నమోదవగా.. తాజాగా 16,946 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. దీంత...
ఇంగ్లండ్ క్రికెటర్కు కొత్త రకం కరోనా
January 14, 2021కొలంబో: శ్రీలంకలో ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ కరోనా వైరస్ కొత్త యూకే వేరియంట్ బారిన పడ్డాడు. పది రోజుల కిందట శ్రీలంక టూర్కు వచ్చిన మొయిన్ అలీ.. అప్పుడే కొవిడ్ పాజిటివ్గా తేలాడు. ...
హెల్త్ ప్రొవైడర్లతో ఒప్పందాలు
January 14, 2021కొవిడ్-19 చికిత్స రేట్లపై బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచన పాలసీలపై పరిశీలన...
దవాఖాన కర్మచారికే తొలి టీకా
January 14, 2021కరోనా కాలంలో సేవలకు ప్రభుత్వ గుర్తింపుమొదటివారం ప్రైవేట్ ...
సఫాయి కర్మచారికే తొలి టీకా : మంత్రి ఈటల
January 13, 2021హైదరాబాద్ : తెలంగాణలో మొదటి టీకా సఫాయి కర్మచారికే వేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16 నుండి కొవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభం కాన...
ఏపీలో కొత్తగా 203 కరోనా కేసులు
January 13, 2021అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 231 మంది కోలుకున్నారు. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,85,437 కొవిడ్-1...
వ్యాక్సినేషన్ ప్రక్రియ మీకు తెలుసా?
January 13, 2021హైదరాబాద్ : కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ టీకా రాష్ర్టానికి చేరుకుంది. మొత్తం 3.64 లక్షల డోసులు తె...
చైనాలో కరోనా ఉధృతం.. లాక్డౌన్లో నాలుగు నగరాలు
January 13, 2021బీజింగ్: చైనాలో మళ్లీ కరోనా వైరస్ కేసులు జోరందుకున్నాయి. దాదాపు అయిదు నెలల తర్వాత.. కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపు అయ్యింది. దీంతో దేశంలోని నాలుగు నగరాల్లో మళ్లీ లాక్డౌన్ విధించారు. హుబేయ్...
కరోనా టీకా తీసుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు
January 13, 2021జకర్తా: ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడు .. కరోనా వైరస్ టీకా వేయించుకున్నారు. దేశంలో టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. చైనాకు చెందిన సైనోవాక్ సంస్థ తయారు చేస్తు...
తెలంగాణలో కొత్తగా 331 కరోనా కేసులు
January 13, 2021హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,640కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ...
దేశంలో కొత్తగా 15,968 కొవిడ్ కేసులు
January 13, 2021న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో 15,968 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. తాజాగా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04...
'కొవిషీల్డ్' ఎక్స్పైరీ తేదీ ఎప్పటి వరకో తెలుసా?
January 13, 2021హైదరాబాద్ : ప్రతి మెడిసిన్, ఇంజక్షన్పై వాటి తయారీ తేదీ, కాలపరిమితి ముగిసే తేదీ(ఎక్స్పైరీ డేటు)తో పాటు బ్యాచ్ నంబర్ను కచ్చితంగా ముద్రిస్తారు. ఈ తేదీలను చూసిన తర్వాతే మెడిసిన్స్, ఇంజ...
రాజకీయ నాయకులకు వ్యాక్సిన్ ఇవ్వండి.. ప్రధానికి సీఎం లేఖ
January 13, 2021పుదుచ్చేరి : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటి విడతలో రాజకీయ పార్టీల నాయకులు, మంత్రులు, శాసన సభ్యులకు టీకాలు వేసేందుకు అ...
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కొవాగ్జిన్ వ్యాక్సిన్ తరలింపు
January 13, 2021హైదరాబాద్ : భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ తరలింపు మొదలైంది. కొవాగ్జిన్ను వ్యాక్సిన్ను బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అధికారులు ఢిల్లీక...
ఏపీలో 332 సైట్లలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ
January 13, 2021అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 332 సైట్లను ఏర్పాటు చేశారు. మంగళవారమే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి విజయవాడకు...
వ్యాక్సిన్ వచ్చెన్
January 13, 2021పదినెలలుగా గడగడలాడిస్తున్న కరోనా నియంత్రణ వ్యాక్సిన్ ఎట్టకేలకు నగరానికి చేరుకున్నది. పుణె నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న టీకాలను ప్రత్యేక భద్రత మధ్య వైద్య ఆరోగ్య ...
టీకా రవాణా షురూ
January 13, 2021మొదలైన కొవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరాపుణె నుంచి 13 నగరాలకు చేరవేత...
సైనాకు పాజిటివ్.. నెగెటివ్
January 13, 2021గంటల వ్యవధిలోనే మారిన కరోనా ఫలితం బరిలోకి దిగేందుకు గ్రీన్సిగ్నల్ ...
రెండు డోసుల మధ్య 28 రోజుల గ్యాప్
January 13, 2021న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధి ఉంటుందని, రెండో డోస్ ఇచ్చిన 14 రోజుల తర్వాతనే టీకా ప్రభావం కనిపిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాబట్టి కరోనా నిబంధనల...
ఏపీలో కొత్తగా 197 కరోనా కేసులు
January 12, 2021అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 234 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,85,234 కొవిడ్-19 పాజిటివ్ కేసులు ...
వాళ్లకు కరోనా లేదు..సైనా, ప్రణయ్ ఆడొచ్చు
January 12, 2021బ్యాంకాక్: దాదాపు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత తొలి బ్యాడ్మింటన్ టోర్నీ థాయ్లాండ్ ఓపెన్ సూపర్-1000 టోర్నమెంట్ మంగళవారం ఆరంభమైంది. టోర్నీ మొదటి రోజే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. భ...
ఫస్ట్ డోస్ ఎవరికి ముందు...?
January 12, 2021హైదరాబాద్ : కరోనా మహమ్మారిని అంతమొందించే టీకా వచ్చేసింది. ఈ నెల 16 నుంచి తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నది. అందుకోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఏర్పాట్లు ...
8 గొరిల్లాలకు కోవిడ్ పాజిటివ్
January 12, 2021లాస్ ఏంజిల్స్ : అమెరికాలోని సాన్ డియాగో జూ పార్క్లో ఉన్న ఎనిమిది గొరిల్లాలకు కరోనా వైరస్ సంక్రమించింది. మనిషి నుంచే ఆ వైరస్ జంతువులకు పాకినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తొలుత ఓ గొరి...
ఉచితంగా 16.5 లక్షల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్లు
January 12, 2021న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ 16.5 లక్షల కొవాగ్జిన్ వ్యాక్సిన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తన వ్యాక్సిన్...
తొలి 10 కోట్ల డోసులకు మాత్రమే రూ.200: సీరమ్ సీఈవో
January 12, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిర్మూలన కోసం తమ కంపెనీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండటం ఒక చారిత్రక ఘట్టమని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ...
కొవిడ్ వ్యాక్సినేషన్పై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
January 12, 2021హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశానుసారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించుటకు చేపట్...
ఏపీకి చేరుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్
January 12, 2021అమరావతి: దేశవ్యాప్తంగా ఈనెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్లో తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. మంగళవారం గన్నవరంలోని ...
వ్యాక్సిన్ ఎగుమతులపై త్వరలోనే స్పష్టత: కేంద్రం
January 12, 2021న్యూఢిల్లీ: దేశీయంగా తయారైన కొవిడ్ టీకాలను భారత్ త్వరలోనే విదేశాలకు ఎగుమతి చేయనుందని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. భారత్ నుంచి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై కొన్ని వారాల్ల...
కొవిడ్ వారియర్స్కు ‘చల్లటి’ నివాళి
January 12, 2021శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో గత కొంతకాలంగా భారీగా మంచు కురుస్తున్నది. ఇండ్ల నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రోడ్లను ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్కు...
కోఠికి చేరిన కొవిడ్ వ్యాక్సిన్
January 12, 2021హైదరాబాద్ : కరోనా టీకా కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలోని శీతలీకరణ కేంద్రానికి చేరింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక వాహనంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 3.72 లక్షల డోసుల కొవిషీల్డ...
తొమ్మిది విమానాలు.. 56.5 లక్షల డోసుల వ్యాక్సిన్!
January 12, 2021న్యూఢిల్లీ: దేశం నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టే తుది అంకానికి భారత్ సిద్ధమైంది. తొలిదశ టీకా పంపిణీ కోసం లక్షల డోసులు దేశంలోని వివిధ నగరాలకు చేరుకుంటున్నాయి. ఈ మహత్తర క్రతువులో దేశంలోని పౌ...
దేశ రాజధాని ఢిల్లీకి చేరిన కొవిషీల్డ్ వ్యాక్సిన్
January 12, 2021న్యూఢిల్లీ : ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభంకానున్న నేపథ్యంలో పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి దేశంలోని పలు నగరాలకు మంగళవారం వ్యాక్సిన్ను తరలించారు. ఎయిర్ ...
ఈ ఏడాదే హెర్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం : డబ్ల్యూహెచ్వో
January 12, 2021జెనీవా: హెర్డ్ ఇమ్యూనిటీ లక్ష్యాన్ని ఈ ఏడాది చేరుకోవడం అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. సామూహికంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినా.. హెర్డ్ ఇమ్యూనిటీ లక్ష్యాన్ని ఈ ఏడాది అందుకో...
హైదరాబాద్కు కరోనా టీకా వచ్చిందోచ్..
January 12, 2021హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా రాష్ర్టానికి రానే వచ్చింది. మంగళవారం ఉదయం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్రక్కుల్లో పుణె ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడ్నుంచి ప...
సైనాకు కరోనా.. థాయ్లాండ్ ఓపెన్ నుండి ఔట్!
January 12, 2021భారత షట్లర్ సైనా నెహ్వాల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నేటి నుండి థాయిలాండ్ ఓపెన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు క్రీడాకారులందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ ప...
రాష్ర్టంలో కొత్తగా 301 కరోనా కేసులు
January 12, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 301 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రాష్ర్టంలో ఇప్పటి వరకు 2,90,309 పాజిటి...
దేశంలో తగ్గిన కరోనా కేసులు
January 12, 2021న్యూఢిల్లీ : దేశంలో కరోనా తగ్గముఖం పడుతున్నది. గడిచిన 24గంటల్లో పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. 24గంటల్లో 12,584 కరోనా కేసులు నమోదయ్యాయయి. గతేడాది జూన్ తర్వాత అతి తక్కువగా పాజిటివ్ కేసులు రికార్...
కరోనా టీకాకు 'జడ్ ప్లస్' కేటగిరీ భద్రత
January 12, 2021హైదరాబాద్ : ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా మహమ్మారి నివారణకు టీకా అందుబాటులోకి వచ్చింది. ఏడాది కాలం పాటు అందరినీ ముప్పుతిప్పలు పెట్టిన కరోనాను తుదముట్టించేందుకు టీకా అందుబాటులోక...
టీకా.. వేసేద్దామిక
January 12, 2021కరోనా వ్యాక్సిన్కు సర్వం సిద్ధం 16 నుంచి టీకా పంపిణీ గ్రేటర్ వ్యాప్తంగా 33 కేంద్రాలు రెడీఒక్కో కేంద్రంలో రోజుకు వందమందికి కరోనా నియంత్...
1213 కేంద్రాల్లో టీకా పంపిణీ
January 12, 2021రాష్ట్రంలో 16 నుంచి వ్యాక్సినేషన్రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్...
2,438 కరోనా కేసులు.. 40 మరణాలు
January 11, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,438 కరోనా కేసులు, 40 మరణాల...
ఈనెల 16 నుంచి తెలంగాణలో వ్యాక్సినేషన్
January 11, 2021హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ తర్వాత రియాక్షన్ ఉంటే వైద్య చికిత్స అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలకు కోవిషీల్డ్...
ఏపీలో కరోనాతో ఇద్దరి మృతి
January 11, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. గడచిన 24 గంటల్ల...
పీఎం కేర్స్ నిధులతో కోవిడ్ టీకాల ఖరీదు..
January 11, 2021న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ఇవ్వబోయే రెండు టీకాలను పీఎం కేర్స్ నిధులతో ఖరీదు చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ వివిధ రాష్ట్రాల సీఎంలతో ఆయన సమావేశం నిర్వహించారు.&n...
ఆరోగ్య బీమానిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లు!
January 12, 2021న్యూఢిల్లీ: ఫిక్సుడ్ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీరేట్లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి దేశీయ బ్యాంకులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఒకవైపు చారిత్రకస్థాయిలో వడ్డీరేట్లు తగ్గిపోయినా, మరోవైపు...
వ్యాక్సిన్ వేసుకున్న వారికి డిజిటల్ సర్టిఫికేట్ : మోదీ
January 11, 2021న్యూఢిల్లీ : విశ్వసనీయ పద్ధతిలోనే కోవిడ్ టీకాలకు ఆమోదం ఇచ్చినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇవాళ పలువురు సీఎంలతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. భార...
కరోనాతో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ మరింత ప్రమాదకరం
January 11, 2021పక్షులకు వ్యాపించే ఫ్లూ వైరస్ మానవులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు మనం రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం అవసరం. మానవులపై బర్డ్ ఫ్లూ ప్రభావం తక్కువ ...
చైనాకు పది మంది డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్తలు.. ఎప్పుడంటే
January 11, 2021బీజింగ్: ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు గురువారం రోజున చైనా విజిట్ చేయనున్నారు. కోవిడ్19 పుట్టుక ఆనవాళ్ల అంశాన్ని దర్యాప్తు చేసేందుకు ఆ శాస్త్రవేత్తలు డ్రాగన్ దేశానికి వె...
10th, 12th విద్యార్థులకు తరగతులు ప్రారంభం.. గదికి ఎందరంటే.?
January 11, 2021రాజ్కోట్ : గుజరాత్ ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10, 12 విద్యార్థులకు తరగతులను పునః ప్రారంభించింది. కొవిడ్-19 వైరస్ నేపథ్యంలో 9 నెలలుగా పాఠశాలలు మూతబడిన పాఠశాలలు విద్యార్థులత...
కొవిడ్ సెస్ విధించేందుకు రంగం సిద్ధం!
January 11, 2021న్యూఢిల్లీ : వచ్చే నెల ఒకటే తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్లో ఈ సారి కొవిడ్ సెస్ విధించేందుకు కేంద్రం సమాయత్తమైనట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నట్లు సమాచారం...
చైనాలో క్షీణిస్తున్న పరిస్థితులు .. మళ్లీ లాక్డౌన్ అమలు
January 11, 2021బీజింగ్ : చైనాలో పరిస్థితులు క్షీణిస్తున్నాయి. మరోసారి లాక్డౌన్ విధించారు. చైనా రాజధాని బీజింగ్కు దక్షిణాన ఉన్న హెబీ ప్రావిన్స్లో కొవిడ్-19 బాంబే పేలింది. దాంతో 380 మందికి పైగా ప్రజలు పాజిటివ్...
రష్యాలో యూకే న్యూ స్ర్టెయిన్..
January 11, 2021మాస్కో : బ్రిటన్లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలకు వ్యాపించిన కొత్త రకం కరోనా వైరస్ తాజాగా రష్యాకు తాకింది. రష్యాలో తొలిసారి&nbs...
రాష్ర్టంలో కొత్తగా 224 పాజిటివ్ కేసులు
January 11, 2021హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. మొత్తంగా రాష్ర్టంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,9...
దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు
January 11, 2021న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల పైచిలుకు కేసులు నమోదవగా, తాజాగా 16 వేలకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,311 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత...
రికవరీ రేటు 97.81%
January 11, 2021హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతున్నది. శనివారం తెలంగాణలో 97.81శాతానికి చేరుకోగా, జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.4 శాతం ఉన్నది. ఒక్కరోజే 37 వేల ...
కలెక్టర్లతో సీఎం సమావేశం నేడు
January 11, 2021హాజరుకానున్న మంత్రులు, అన్ని శాఖల అధికారులుకీలకాంశాలపై సమీ...
చిన్నారి పెండ్లి కూతుళ్లు!
January 11, 2021కరోనా కారణంగా బాల్య వివాహాలుఆర్థిక కష్టాలతో తల్లిదండ్రుల న...
3,558 కరోనా కేసులు.. 34 మరణాలు
January 10, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,558 కరోనా కేసులు, 34 మరణాల...
వ్యాక్సిన్ కోసం ప్రజల్ని ఎలుకల్లా మార్చొద్దు : బన్నా గుప్తా
January 10, 2021రాంచీ: ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు సమాయత్తమవుతున్న సమయంలో జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. టీకాలు వేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. వ...
ఏపీలో కొత్తగా 227 కరోనా కేసులు
January 10, 2021అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 289 మంది కోలుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,84,916 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమ...
రూ.3 లక్షల కోట్లు పెరిగిన చెలామణిలో ఉన్న కరెన్సీ
January 10, 2021ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలలో దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ (కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ (సీఐసీ)) ఏకంగా 13 శాతం పెరిగినట్లు ఆర్బీఐ తాజా డేటా వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగ...
'ఆలయ ప్రవేశానికి కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ అవసరం లేదు'
January 10, 2021భువనేశ్వర్ : పూరీ జగన్నాథుని దర్శనానికి విచ్చేసే భక్తులు కొవిడ్-19 నెగెటివ్ రిపోర్టు సమర్పించాల్సిన అవసరం లేదని శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్(ఎస్జేటీఏ) ఆదివారం ప్రకటించింది. 12వ శతా...
మరో డేంజరస్ కరోనా మ్యుటేషన్.. ఈసారి ఇండియాలోనే..
January 10, 2021ముంబై: యూకేలో కనిపించిన కరోనా కొత్త స్ట్రెయిన్ను చూసి ప్రపంచమంతా వణుకుతోంది. అయితే అంతే ప్రమాదకరమైన మరో కరోనా మ్యుటేషన్ ఇండియాలోనే కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ముంబై మెట్రోపాలిట...
టీకాలు వేయించుకున్న బ్రిటన్ రాణి దంపతులు
January 10, 2021లండన్: బ్రిటన్ రాణి ఎలిజిబెత్ (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) దంపతులు కరోనా టీకాలు వేయించుకున్నారు. రాణి దంపతులు ఇద్దరికీ కొవిడ్ టీకాలు వేసినట్లు బకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటించింది. వా...
దేశంలో 90 వద్దే యూకే కరోనా కేసులు: కేంద్రం
January 10, 2021న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన యూకే బాపతు కొత్త కరోనా కేసులు.. ఇవాళ కాస్త ఊరట కలిగించాయి. గడిచిన 24 గంటల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దాంతో దేశంలో ఇప్పటివ...
వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: మమతా బెనర్జి
January 10, 2021కోల్కతా: రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఎలాంటి రొక్కం వసూలు చేయకుండా ఉచితంగా వ్...
దేశంలో కొత్తగా 18,645 కరోనా కేసులు
January 10, 2021న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో 18,645 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 1,04,50,284కు పెరిగాయి. కొత్త వైరస...
రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు
January 10, 2021హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,784కు చేరగా, 1565 మంది మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 2,83,463 మంది బాధితుల...
పల్స్ పోలియో కార్యక్రమం వాయిదా
January 10, 2021హైదరాబాద్ : ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాల్సిన పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కార్యక్రమం మళ్లీ నిర్వహించ...
10లక్షల మందికి టీకా
January 10, 2021కొండాపూర్ : కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం నిష్ణాతులైన 10వేల మంది వైద్య సిబ్బందితో రోజుకు 10లక్షల మందికి వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్...
యాప్ స్టోర్ తో ఆపిల్కు 64 బిలియన్ల రెవెన్యూ
January 09, 2021వాషింగ్టన్: యాప్ స్టోర్ ద్వారా టెక్ దిగ్గజం ఆపిల్ 2020లో 64 బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించింది. 2019లో యాప్ స్టోర్ ప్రారంభించిన తర్వాత 50 బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేసిన ఆపి...
మహారాష్ట్రలో 50 వేలు దాటిన కరోనా మరణాలు
January 09, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు కరోనా మరణాల సంఖ్య 50 వేలు దాటాయి. శుక్రవారం నుంచి శనివా...
ఏపీలో కొత్తగా 199 కరోనా కేసులు
January 09, 2021అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 423 మంది కోలుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,84,689 కొవిడ్-19 పాజిటివ్ కేస...
జనవరి 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్
January 09, 2021ఢిల్లీ : దేశంలో జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించింది. వ్యాక్సిన్ పంపిణీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి...
దేశంలో 90కి చేరిన యూకే కొవిడ్ కేసులు!
January 09, 2021న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ న్యూ స్ట్రెయిన్ విస్తరణ కొనసాగుతున్నది. యూకే నుంచి దేశంలోకి ప్రవేశించిన ఈ కొత్త రకం వైరస్ క్రమం తప్పకుండా పుంజుకుంటున్నది. శుక్రవారం ఉదయానికి 82గా ఉన్న న్యూ స...
సైబర్ నేరాలపై అవగాహన
January 09, 2021మహబూబ్నగర్ : సైబర్ నేరాలపై శనివారం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాలకొండ గ్రామంలో సురక్ష పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో కళాజా...
మానవాళి రక్షణకు రెండు టీకాలు సిద్ధం : ప్రధాని మోదీ
January 09, 2021న్యూఢిల్లీ: ప్రస్తుతం మనం ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ నలుమూలలతో సంబంధాలు కలిగి ఉన్నామని, అయినా మన మనసులు మాత్రం ఎల్లప్పుడూ మాతృదేశంతోనే సంబంధాలు కలిగి ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీ చె...
అమెరికాలో కరోనా విలయం..
January 09, 2021వాషింగ్టన్ : అమెరికాలో కరోనా విలయం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు మూడు లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మూడువేలకుపైగా జనం మృత్యువాతపడ్డారు. జాన్స్ హ...
11న మెగా సమీక్ష
January 09, 2021మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశంరెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్...
బ్రిటన్ కరోనాకు ‘ఫైజర్' టీకాతో చెక్!
January 09, 2021వాషింగ్టన్: బ్రిటన్లో ఇటీవల వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ నుంచి ‘ఫైజర్' వ్యాక్సిన్ రక్షణ కల్పించే అవకాశాలున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆధారాలను కనుగొన్నట్ట...
38 వేల మందికి టెస్టులు
January 09, 2021హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం ఒక్క రోజే 38 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 346 పాజిటివ్గా తేలాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 66, రంగారెడ్డి జిల్లా...
అమెరికా, బ్రిటన్ల నుంచి వ్యాక్సిన్లపై ఇరాన్ నిషేధం.. ఎందుకంటే?
January 08, 2021టెహ్రాన్: అమెరికా, బ్రిటన్ దేశాల నుంచి కరోనా వ్యాక్సిన్ల దిగుమతిపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నిషేధం విధించారు. తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని శుక్రవారం జాతినుద్దేశించి...
నెమ్మదిగా రియాల్టీ రివైవల్
January 08, 2021న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావాన్ని అధిగమించేందుకు వడ్డీరేట్లు తగ్గించడంతో ఈ ఏడాది రియాల్టీ రంగం నెమ్మదిగా కోలుకుంటుందని కేంద్ర హౌసింగ్శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా చెప్పారు. చ...
30 మందిలో ఒకరికి కరోనా స్ట్రెయిన్ః లండన్ మేయర్ సంచలనం
January 08, 2021లండన్: ఇంగ్లండ్ రాజధాని లండన్ నగరంలో కరోనా వైరస్ న్యూ స్ట్రెయిన్ వ్యాప్తిపై నగర మేయర్ సాధిఖ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూ స్ట్రెయిన్ లింక్డ్ కరోనా కేసులు త్వరలో పెరిగిపోయే ప్...