Border News
కరోనా విజృంభణతో పలు రాష్ట్రాల సరిహద్దుల్లో ఆంక్షలు
February 22, 2021న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కేరళకు పొరుగున్న ఉన్న రాష్ట్రాలు పలు ఆంక్షలు విధిస్తు...
జవానుకు వెచ్చని ‘రక్షణ’
February 22, 2021సరిహద్దుల్లో ఎత్తైన ప్రాంతాల్లో.. అతిశీతల వాతావరణంలో కాపలా కాస్తున్న భారత జవాన్లకు వెచ్చని ‘సోలార్ హీటెడ్ మిలిటరీ టెంట్లు’ అందుబాటులోకి వచ్చాయి. వీటిని కశ్మీర్కు చెందిన ఇంజినీర్ సోనమ్ వాంగ్చు...
ఆఫ్ఘన్-ఇరాన్ సరిహద్దులో 100 ఇంధన ట్యాంకర్లు ధ్వంసం
February 14, 2021కాబూల్: ఆఫ్ఘనిస్తాన్-ఇరాన్ సరిహద్దులో అతిపెద్ద విపత్తు సంభవించింది. కనీసం 100 చమురు, గ్యాస్ ట్యాంకర్లు అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయి. ఫలితంగా మిలియన్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొం...
ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో దొంగల ఘాతుకం
February 13, 2021మహబూబ్నగర్ : ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో దొంగలు ఘాతుకానికి ఒడిగట్టారు. పట్టపగలే గొర్రెలను చోరీ చేసి పరారవుతుండగా.. పట్టుకునేందుకు వెంబడిస్తున్న వారి బైక్ను తన్నడంతో లారీ పైనుంచి దూసుకెళ్లి ఒ...
టిక్రీ సరిహద్దు వద్ద ఢిల్లీ పోలీస్పై నిరసకారుల దాడి
February 13, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన టిక్రీ వద్ద ఒక పోలీస్పై నిరసనకారులు దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. జితేందర్ రానా అనే పోలీస్ నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్...
సరిహద్దు ప్రతిష్టంభన : డ్రాగన్పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
February 13, 2021న్యూఢిల్లీ : సరిహద్దుల వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా దుందుడుకు చర్యలతో ఘర్షణ, పరస్పర అపనమ్మకంతో కూడిన వాతావరణం నెలకొంటోందని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే డ్రాగన్పై విరుచుకుపడ్డారు. చైనా, అమెరికాల ...
దేశంలోకి అక్రమ చొరబాట్లు తగ్గాయి: కేంద్రం
February 10, 2021న్యూఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వారి సంఖ్య 2020లో తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన రాతపూర...
టిక్రీ వద్ద రైతు ఆత్మహత్య
February 07, 2021బహదూర్గఢ్ : రైతు ఉద్యమంలో పాలుపంచుకుంటున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీకి సమీపంలో చెట్టుకు ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకుని ఆత్మార్పణం చేసుకున్నాడు. రైతుల డిమాండ్లను ...
చైనా దాదాగిరి.. జపాన్ అభ్యంతరం
February 07, 2021టోక్యో : జపాన్, చైనా మధ్య కొనసాగుతున్న ఘర్షణ తారాస్థాయికి చేరింది. చైనా నావికాదళానికి చెందిన నౌకలు తమ సముద్ర సరిహద్దులోకి చొరబడ్డాయని జపాన్ ఆరోపించింది. ఈ సందర్భంలో చైనా ఎదుట జపాన్ ప్రభుత్వం నిరసన...
రైతన్నల రాస్తారోకో
February 07, 2021పలు రాష్ర్టాల్లో హైవేలు మూడు గంటలు దిగ్బంధంపంజాబ్, హర్యానా, రాజస్థాన్లో అధి...
నేడు రైతుల ‘చక్కా జామ్’.. ఢిల్లీలో భారీ భద్రత
February 06, 2021న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాస్తారోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. చక్కా జామ్ పేరుతో మూడు గంటలపాటు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దేశ ...
ఇండో-పాక్ బోర్డర్ కూడా ఇలా ఉండదు..
February 05, 2021న్యూఢిల్లీ: ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతం వద్ద భారీ స్థాయిలో బారికేడ్లు నిర్మించారు. అక్కడ ఇనుప చువ్వలను కూడా నాటారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ రాజ్యసభలో బీఎ...
సిక్కింలో భూకంపం
February 05, 2021గాంగ్టక్ : సిక్కింలోని ఇండో-నేపాల్ సరిహద్దులో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారు జామున 3.43 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్...
మెక్సికో సరిహద్దుల్లో 5500 కుటుంబాల ఏకంపై ఫోకస్
February 02, 2021శాన్డియాగో: ట్రంప్ ప్రభుత్వం విడదీసిన వేల కుటుంబాలను కలిపేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ప్రకటించారు. నాలుగేండ్లు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన ఇమ్మిగ...
ఘాజీపూర్లో రైతులను కలుస్తా : సంజయ్ రౌత్
February 02, 2021ముంబై : సీఎం, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాకే సూచనల మేరకు ఢిల్లీ సమీపంలో ఘాజీపూర్ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులను కలుస్తానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన...
ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడిన కర్ణాటక మంత్రులు
February 01, 2021బెంగళూర్ : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీరుపై కర్ణాటక మంత్రులు కేఎస్ ఈశ్వరప్ప, ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడీ విరుచుకుపడ్డారు. ఠాక్రే ఆ రాష్ట్ర ప్రజల ఆదరణ కోల్పోయే కర్ణాటకతో సరిహద్దు సమస్యను లే...
విద్యార్థిని కాల్చి చంపిన బీఎస్ఎఫ్ జవాన్
February 01, 2021అగర్తలా : ఓ 24 ఏండ్ల విద్యార్థిని బీఎస్ఎఫ్ జవాను కాల్చి చంపాడు. ఈ ఘటన త్రిపురలోని ఇండియా - బంగ్లాదేశ్ సరిహద్దులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సీనియర్ పోలీసు ఆఫీసర్ మాట్లాడు...
ఇంటర్నెట్ సేవలపై సస్పెన్షన్ రేపు అర్ధరాత్రి వరకు
February 01, 2021న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సర్వీసులపై సస్పెన్షన్ను రేపు రాత్రి 11 గంటల వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, ఘాజీపూర్, టిక్ర...
తల్వార్తో దాడి చేసిన రైతు అరెస్టు..
January 30, 2021న్యూఢిల్లీ: సింఘు సరిహద్దుల్లో శుక్రవారం ఓ పంజాబీ రైతు తన వద్ద ఉన్న తల్వార్తో పోలీసులపై దాడి చేశారు. ధర్నా చేస్తున్న రైతులపై స్థానికులు దాడి చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే తల్వా...
రైతుల ఆందోళన.. కత్తితో దాడి.. వీడియో
January 29, 2021న్యూఢిల్లీ : ఢిల్లీ - హర్యానా సరిహద్దులోని సింఘూ బోర్డర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఓ పో...
స్థానికుల నిరసన.. సింఘు సరిహద్దు వద్ద ఉద్రిక్తత
January 29, 2021న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘు వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రెండు నెలలకుపైగా...
ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా మోహరించిన పోలీసులు
January 29, 2021న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో హింస చెలరేగిన విషయం తెల...
రైతులకు వ్యతిరేకంగా సింఘూలో స్థానికుల ఆందోళన
January 28, 2021న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం నాడు రైతులు ఎర్ర కోట ప్రాంగణంలో జాతీయ జెండాకు అవమానం కలిగించేలా ప్రవర్తించడంపై సింఘూలోని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామం వద్ద ఆందోళన చేస్తున్న రైతులన...
విద్యుత్ సరఫరా నిలిపివేస్తే పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తాం: రాకేశ్
January 28, 2021న్యూఢిల్లీ: రైతుల నిరసన ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఘాజీపూర్ సరిహద్దులోని స్థానిక పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ హెచ...
ఆ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి
January 28, 2021ముంబై: కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో మరాఠీ మాట్లాడేవాళ్లు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఇరు రాష్ర్టాల మధ్య న...
ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
January 27, 2021న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో నిరసనను ముగిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (భాను) అధ్యక్షుడు ఠాకూర్ భాను ప్రతాప్ సింగ్ ప్రకటించారు. ఈ నేపథ...
కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర బుక్ రిలీజ్
January 27, 2021ముంబై: మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై ఒక పుస్తకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ముంబైలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ‘మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం: పోరాటం , సంకల్పం’ అనే బుక్న...
ఢిల్లీలో భారీగా మోహరించిన పోలీసులు..
January 27, 2021న్యూఢిల్లీ: దేశరాజధానిలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా నిన్న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎర్రక...
గడ్డ కట్టిన మంచుపై గణతంత్ర దినోత్సవ వేడుకలు.. వీడియో
January 26, 2021న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లడఖ్లో గడ్డ కట్టిన మంచుపై ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) జవాన్లు రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. జ...
‘హద్దు’మీరిన చైనా
January 26, 2021సిక్కిం సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన పీఎల్ఏ బలగాలుదీటుగా అడ్డుకున్న భారత సైన...
హద్దు దాటి పాతిన రాయి తొలగింపు
January 26, 2021అశ్వారావుపేట టౌన్, జనవరి 25: తెలంగాణ సరిహద్దు దాటి వంద ఫీట్ల మేర లోపల ఆంధ్రా అధికారులు అక్రమంగా పాతిన సూచిక రాయిని రెవెన్యూ, సర్వే అధికారులు తొలగించారు. అక్రమంగా పాతిన సూచిక రాయి వద్ద సోమవారం కాంక...
రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి.. షరతులు వర్తిస్తాయ్!
January 24, 2021న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు.. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీకి ఉపక్రమించారు. కొన్ని షరతులను విధిస్తూ ఢిల్లీ పోలీసులు రైతుల ట్రాక్టర్ ర్యా...
పాక్ కుయుక్తి : బోర్డర్లో బయటపడ్డ సీక్రెట్ సొరంగం
January 23, 2021న్యూఢిల్లీ : భారత్లోకి ఉగ్రవాదులను పంపేందుకు జమ్ము కశ్మీర్లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉపయోగించిన 150 మీటర్ల పొడవైన రహస్య సొరంగాన్ని బీఎస్ఎఫ్ అధికారులు శనివారం గుర్తించారు. ఇది గత పదిరోజుల్లో బీఎస్ఎఫ...
చైనా ఉపసంహరిస్తేనే.. మన దళాలను తగ్గిస్తాం : రాజ్నాథ్
January 23, 2021న్యూఢిల్లీ: సరిహద్దుల నుంచి చైనా తమ దళాలను ఉపసంహరించనంత వరకు తాము కూడా దళాలను వెనక్కి పంపించమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ...
సరిహద్దు దాటి ఏపీ సూచిక రాయి!
January 23, 2021అశ్వారావుపేట టౌన్, జనవరి 22: రెండు రాష్ర్టాల మధ్యఉన్న సరిహద్దును ఆంధ్రా అధికారులు తెలంగాణాలోకి నెట్టేశారు. తెలంగాణ సరిహద్దు పట్టణమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని నందమూరినగర్ కాలనీ...
తమిళ బోర్డులు ధ్వంసం
January 19, 2021ఈరోడ్: కర్ణాటకతో సరిహద్దు కలిగి ఉన్న తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు దుండగులు వీరంగం సృష్టించారు. తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల బోర్డులను ధ్వంసం చే...
సరిహద్దుల్లో భారీ సొరంగం
January 14, 2021భారత్లోకి ఉగ్రవాదుల చొరబాటు కోసం.. జమ్ము: వీలుచిక్కినప్పుడల్లా ఉగ్రవాదులను భారత్పైకి ఎగదోస్తున్న దాయాది...
భారత్, పాక్ సరిహద్దులో సొరంగం
January 13, 2021శ్రీనగర్: భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఒక సొరంగాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది. జమ్ముకశ్మీర్లోని సాంబా సెక్టార్లో బుధవారం దీనిని కనుగొన్నారు. కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భూగర్భ సొరంగ...
10వేల మంది సైనికులను ఉపసంహరించిన చైనా..
January 12, 2021న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట ఉన్న కీలక ప్రాంతాల నుంచి పది వేల మంది సైనిక దళాలను చైనా ఉపసంహరించినట్లు తెలుస్తోంది. కానీ ఫ్రంట్లైన్ దళాలను మాత్రం ఆ దేశం వెనక్కి పంపడంలేదు. ...
టెస్టు సిరీస్ నుంచి జడేజా ఔట్?
January 09, 2021సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్తో మూడో టెస్టులో గాయపడిన భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సిరీస్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్...
కర్ణాటక సరిహద్దుల్లో ఇద్దరు యువకుల దారుణ హత్య
January 09, 2021జహీరాబాద్: కర్ణాటక సరిహద్దుల్లో జరిగిన ఇద్దరు యువకుల హత్యలు మిస్టరీగా మారాయి. మెదక్ జిల్లాలోని న్యాల్కల్ మండలం హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభించాయి....
కేఎల్ రాహుల్కు గాయం.. ఆసీస్ నుంచి వెనక్కి
January 05, 2021మెల్బోర్న్: ఆస్ట్రేలియా టూర్లో ఉన్న కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. అతని చేతి మడిమకు గాయమైంది. దీంతో అతను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మిగితా మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియాతో ఇంకా ర...
బంగ్లా సరిహద్దులో.. రహస్య సొరంగ మార్గం
January 04, 2021గౌహతి: బంగ్లాదేశ్ సరిహద్దులో రహస్య సొరంగ మార్గం బయటపడింది. ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్ గురించి అందిన ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా దీని గురించి తెలిసింది. అసోంలోని కరీమ్గంజ్కు చెందిన ఇద్దరు వ్యక్త...
40వ రోజుకు రైతుల ఉద్యమం.. నేడు ప్రభుత్వంతో చర్చలు
January 04, 2021న్యూఢిల్లీ: వివాదాస్పద చట్టాలపై రైతుల ఆందోళనలు 40వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభ...
నైగర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. వంద మంది హతం
January 04, 2021హైదరాబాద్: పశ్చిమాఫ్రికా దేశం నైగర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. మాలి సరిహద్దుల్లోని రెండు గ్రామాలపై ఆదివారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితం కాల్పులకు తెగబడిన ముష్కరులు 100 మంద...
ఇంటిని తలపిస్తున్న పంజాబ్ రైతు లారీ
January 03, 2021న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద నెల రోజులకుపైగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు శీతాకాలం కావడం...
చైనా సరిహద్దులో హైస్పీడ్ బోట్లతో గస్తీకి సిద్ధమైన భారత సైన్యం
January 02, 2021న్యూఢిల్లీ : చైనా సైన్యంతో ఘర్షణ నేపథ్యంలో చైనా సరిహద్దులో హైస్పీడ్ బోట్లతో గస్తీ చేపట్టేందుకు భారత సైన్యం సిద్ధమైంది. మే నెలకల్లా ఇండియన్ ఆర్మీ 12 హైస్పీడ్ బోట్లతో గస్తీ కాయనున్నది. ఈ మేరకు మెస...
కొత్త దశాబ్దపు తొలిరోజునా.. రోడ్లపైనే రైతులు
January 01, 2021న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దుచేయాలనే డిమాండ్తో రైతులు చేస్తున్న ఆందోళనలు 37వ రోజుకు చేరాయి. రైతుల డిమాండ్లపై ఇప్పటివరకు ఆరుసార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పటికీ అవి ఫలప్రదం కాలేదు...
16 జాగిలాలకు పేర్లు పెట్టిన ఐటీబీపీ
December 30, 2020హైదరాబాద్: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ) ఇవాళ 16 జాగిలాలకు నామకరణం చేసింది. హర్యానాలోని పంచకులలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. మొత్తం 16 బెల్జియం షెపర్డ్ జాతికి చెందిన శు...
రైతుల కోసం పంజాబ్ న్యాయవాది ఆత్మహత్య
December 27, 2020న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల కోసం మరో వ్యక్తి ప్రాణ త్యాగం చేశాడు. ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళన చేస్తున్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే...
వేలాదిగా స్తంభించిన ట్రక్కులు.. పోలీసులతో డ్రైవర్ల ఘర్షణ
December 23, 2020హైదరాబాద్: బ్రిటన్, ఫ్రాన్స్ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నది. కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ తన సరిహద్దులను మూసివేసింది. ద...
పంజాబ్ పొలాల్లో పాక్ గ్రెనేడ్లు.. కేసు నమోదు
December 21, 2020గురుదాస్పూర్ : పంజాబ్లోని చక్రి పోస్టుకు కిలోమీటర్ దూరంలోని పంట పొలాల్లో పాకిస్తాన్ గ్రెనేడ్లు లభ్యమయ్యాయి. పాకిస్తానీ డ్రోన్ సంచరిస్తుందన్న పక్కా సమాచారంతో చక్రి పోస్టు పరిసరాల్లో ప...
కెనడాకు బదులు రైతుల సేవలో సెలూన్ ఓనర్
December 19, 2020న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన ఓ సెలూన్ ఓనర్ తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఈ ఏడాది ప్లాన్ చేసుకున్న కెనడా టూర్ను రద్దు చేసుకున్నారు. తన టీమ్తో కలిసి ఢిల్లీ శివారులోని సింగు సరిహద్దుకు చేరుకున్...
2000 కి.మీ. మేర చైనా మరో గోడ
December 18, 2020బీజింగ్: గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి తెలుసు కదా. 21 వేల కిలోమీటర్ల పొడువుతో.. ప్రపంచంలో ఓ వింతగా ఇది నిలిచిపోయింది. ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా.. మరో గోడను ఆ దేశం నిర్మిస్తోంది. అయితే ఇద...
పంజాబ్లో ఇద్దరు చొరబాటుదారుల హతం
December 17, 2020అట్టారి: పంజాబ్ సరిహద్దుల్లో దేశంలోకి అక్రమంగా చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదు లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) మట్టుపెట్టింది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అట్టారి ...
ఒక రోజు నిరాహార దీక్షను విరమించిన రైతులు
December 14, 2020న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు సోమవారం దేశవ్యాప్తంగా చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షను సాయంత్రం విరమించారు. ఉపవాసం ఉన్న రైతులు, నేతల...
రైతులను కలిసిన నటుడు గుగ్గీ
December 13, 2020ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతు సంఘాల నేతలు సింఘు సరిహద్దు వద్ద నిరాహార దీక్ష చేయనున్నారు. ఇ...
రైతుల ఆందోళన మరింత ఉధృతం
December 13, 2020న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. రహదారుల నిర్బంధానికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు నిరాహార దిగు...
ఉద్యమం చేస్తున్న రైతులకోసం లాండ్రీ సేవలు..
December 12, 2020న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతుల కోసం పలువురు క్రీడాకారులు, రైతులు లాండ్రీ సేవలు అందిస్తున్నారు. ఢిల్లీలోని సింగు సరిహద్దు వద్ద వాషింగ్ మెషీ...
సోమవారం నిరాహార దీక్షలు చేస్తాం: రైతు నేతలు
December 12, 2020న్యూఢిల్లీ: సోమవారం ఢిల్లీ సరిహద్దులోని సింఘు వేదిక వద్దనే నిరాహార దీక్షలు చేస్తామని సన్యుక్త కిసాన్ ఆందోళన్ ప్రతినిధి కమల్ ప్రీత్ సింగ్ పన్నూ తెలిపారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్...
తప్పంతా ఇండియాదే: చైనా
December 11, 2020బీజింగ్: వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు పూర్తిగా ఇండియానే కారణమని ఆరోపించింది చైనా. సరిహద్దులో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించి.. చైనా ఒప్పందాలను తుంగ...
రైతుల ర్యాలీ.. ఢిల్లీ దిశగా 700 ట్రాక్టర్లు
December 11, 2020హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పంజాబీ రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కిసాన్ మజ్దూర్ సంఘ్ కమిటీ నేతృత్వంలో సుమారు 700 ట్రాక్టర్లు ర్యాలీ...
రైతుల ఆందోళనలు.. పోలీస్ ఉన్నతాధికారులకు కరోనా
December 11, 2020న్యూఢిల్లీ: కేంద్ర వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనల చేస్తున్నారు. అయితే సింఘు సరిహద్దు వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు కరోనా స...
కాశ్మీర్లోకి పాక్ డ్రోన్.. సైన్యం కాల్పులు
December 10, 2020శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని రణబీర్ సింగ్ పురా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని డ్రోన్ కదలికలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గు...
14వ రోజుకు చేరిన రైతు సంఘాల ఆందోళన
December 09, 2020న్యూఢిల్లీ : కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల ఆందోళనలు నేటితో 14వ రోజుకు చేరాయి. హర్యానా - ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర...
మరో 200 ట్రక్కుల్లో ఢిల్లీకి రైతులు
December 08, 2020న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చిన రైతులు.. దేశ రాజధానిలో తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని సింఘు సరిహద్దులో మంగళవారం రైతుల సంఖ్య భారీగా...
తిక్రీ బోర్డర్లో శవమైన యువ రైతు
December 08, 2020న్యూఢిల్లీ : బరోడా సోనిపట్కు చెందిన 32 ఏళ్ల యువ రైతు మంగళవారం తిక్రీ బోర్డర్ వద్ద శవమై కనిపించాడు. సదరు యువ రైతు గత కొద్ది రోజులుగా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టా...
చైనా నుంచి తగ్గిన దిగుమతులు.. పెరిగిన ఎగుమతులు
December 07, 2020న్యూఢిల్లీ: ఈ ఏడాది చైనా నుంచి భారత్కు దిగుమతులు తగ్గగా మరోవైపు భారత్ నుంచి చైనాకు ఎగుమతులు పెరిగాయి. ఓ వైపు కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం, మరోవైపు తూర్పు లఢక్ సరిహద్దులో ఇరు దేశాల మధ్య...
సింఘు సరిహద్దుకు ఢిల్లీ సీఎం
December 07, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని సరిహద్దులో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ...
చైనా మరో దుస్సాహసం
December 06, 2020న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. లఢాక్ నుంచి అరుణాచల్ వరకు ఏదో ఒక చోట ఇండియాను రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడుతూనే ఉంది. తూర్పు లఢాక్ ప్రాంతంలో ఆక్రమణకు ప్ర...
పదకొండో రోజుకు చేరిన రైతుల ఆందోళనలు
December 06, 2020న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన రైతుల ఆందోళనలు పదకొండో రోజుకు చేరాయి. రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరగుతున్నది. ...
డీజే ట్రాక్టర్తో.. మ్యూజిక్ వింటున్న రైతులు
December 05, 2020హైదరాబాద్: ఢిల్లీ, హర్యానా సరిహద్దులో పంజాబీ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలు పదవ రోజుకు చేరుకున్నాయి. అయిత...
రైతులను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
December 04, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులను అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. రైతుల నిరసనల వల్ల ముఖ్యమైన సేవలకు ఆటంకం కలుగుతున...
భారత్-బంగ్లా సరిహద్దు సమస్యలపై ఈ నెల 22న చర్చలు
December 03, 2020న్యూఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు సమస్యలపై చర్చించేందుకు డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు ఈ నెలాఖరులో సమావేశం కానున్నారు. ద్వివార్షిక సమావేశం తొలిసారి ఢిల్లీ వెలుపల గౌహతిలో ఈ నెల 22 న ...
తొలిసారి ఢిల్లీ బయట భారత్, బంగ్లాదేశ్ మధ్య చర్చలు
December 03, 2020న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు సమస్యలపై చర్చలు తొలిసారి ఢిల్లీ బయట జరుగనున్నాయి. ఈ నెలలో జరుగనున్న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు ఈసారి గౌహతిలో జరుతాయని అధికార వర్గాలు తెలిపాయి...
హీరానగర్ సెక్టార్లో పాక్ కాల్పులు
December 02, 2020శ్రీనగర్ : దాయాది పాక్ వక్రబుద్ధి మారడం లేదు.. సరిహద్దుల వెంట గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లాలోని...
వ్యవసాయ చట్టాలను తప్పుగా అర్థం చేసుకోకండి..
November 30, 2020హైదరాబాద్: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను తప్పుగా అర్థం చేసుకోరాదు అని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ తన ట్విట్టర్లో రైతుల్ని కోరారు. గత ఏడాదితో పోలిస్తే పంజ...
ఎల్ఓసీ వెంట పాక్ రేంజర్ల కాల్పులు.. తిప్పికొట్టిన సైన్యం
November 29, 2020జమ్మూ: జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి ఫార్వర్డ్ పోస్టులు, గ్రామాలపై పాక్ రేంజర్స్ శనివారం రాత్రి నుంచి కాల్పులు జరిపి, ఒప...
ఉద్రిక్తంగా ఛలో ఢిల్లీ.. హర్యానాలో రైతుల ఆందోళన
November 26, 2020హైదరాబాద్: పంజాబ్ రైతులు.. ఛలో ఢిల్లీ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఛ...
భారతీయ నేవీలోకి అమెరికా ప్రిడేటర్ డ్రోన్లు..
November 25, 2020హైదరాబాద్: భారత్, అమెరికా మధ్య రక్షణ బంధం మరింత బలపడింది. చైనాతో ఉన్న వైరం కారణంగా.. ఈ రెండు దేశాలు దగ్గరవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రిడేటర్ డ్రోన్...
పంజాబ్ రైతుల నిరసన.. సరిహద్దులు మూసి వేస్తామన్న హర్యానా
November 25, 2020చండీగఢ్ : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతుల నిరసన ప్రదర్శనకు ముందు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆ రాష్ట్రంతో ఉన్న సరిహద్దులను ఈ నెల 26, 2...
స్వదేశానికి పాక్ ఖైదీలు
November 24, 2020లూథియానా: వివిధ జైళ్లలో శిక్షణ పూర్తిచేసుకున్న 25 మంది పాకిస్థాన్ ఖైదీలను అధికారులు విడుదలచేశారు. ప్రత్యేక భద్రత నడుమ వారిని స్వదేశానికి పంపించారు. ఇందులో 20 మంది మత్స్యకారులు ఉన్నారని...
200 మీటర్ల టన్నెల్ ద్వారా పాక్ నుంచి ఇండియాలోకి..
November 23, 2020న్యూఢిల్లీ: నగ్రోటా ఎన్కౌంటర్లో హతమారిన నలుగులు జైషే ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే ఇండియాలోకి చొరబడినట్లు చెప్పడానికి కావాల్సిన సాక్ష్యాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సంపాదిం...
సరిహద్దులో రహస్య సొరంగం
November 23, 2020జమ్ము: భారత్, పాకిస్థాన్ సరిహద్దులో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. జమ్ముకశ్మీర్లోని సాంబా సెక్టార్లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. 2...
హిరా సెక్టార్లో పాక్ కాల్పులు
November 22, 2020శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి ఫార్వర్డ్ పోస్టులు, గ్రామాలను రేంజర్స్ లక్ష్యంగా చేసుకొని కాల్...
మాస్క్ ధరించకుంటే జేబులకు చిల్లే!
November 21, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా ప్రజలు ఏ మాత్రం లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో అధికారులు కఠిన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు....
ఐపీఎల్కు ఎవరూ ప్లేయర్స్ని పంపించొద్దు!
November 21, 2020మెల్బోర్న్: టీ20 వరల్డ్కప్ను కాదని ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను నిర్వహించడంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ సీరియస్ అయ్యాడు. ఈ టీ20 లీగ్ జేబులు నింపడానికి తప్ప...
కోహ్లి లేకపోవడం లోటే.. ఆస్ట్రేలియానే గెలుస్తుంది!
November 20, 2020మెల్బోర్న్: ఆస్ట్రేలియా టూర్లో చివరి మూడు టెస్ట్లకు విరాట్ కోహ్లి లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని ఆసీస్ మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ అన్నాడు. డిసెంబర్ 17న అడిలైడ్లో జరిగే తొలి టెస్...
సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
November 14, 2020న్యూఢిల్లీ: ప్రతిఏడాది మాదిరిగానే ప్రధాని మోదీ దీవపాళి వేడుకలను సైనికులతో జరుపుకోనున్నారు. ఇవాళ రాజస్థాన్ వెళ్లనున్న ప్రధాని.. జైసల్మేర్ సమీపంలో ఉన్న లాంగేవాలాలో బీఎస్ఎఫ్ జవాన్లు, సైని...
జైసల్మేర్లో సైనికులతో.. మోదీ దివాళీ
November 13, 2020హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి దీపావళి వేడుకలను రాజస్థాన్లో నిర్వహించనున్నారు. జైసల్మేర్లో ఉన్న సైనికులతో ఆయన సెలబ్రేట్ చేసుకోనున్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీక...
'గత 50 ఏళ్లలో లేనంతగా సరిహద్దు గ్రామాల అభివృద్ధి'
November 12, 2020గాంధీనగర్ : గత 50 ఏళ్లలో ఏన్నడూ లేనంతగా దేశ సరిహద్దు గ్రామాల అభివృద్ధి జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ఆరేళ్లలో దేశ సరిహద్దు ప్రాంతాల్...
సరిహద్దులో వికాసోత్సవాన్ని ప్రారంభించిన అమిత్ షా
November 12, 2020అహ్మదాబాద్: గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ సరిహద్దు ప్రాంతంలో ‘వికాసోత్సవం 2020' కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రారంభించారు. దూరంగా ఉన్న మిగతా గ్రామాలతో సమానంగా సరిహద్దు గ్రామాల...
ఎల్ఓసీ వెంట పాక్ రేంజర్ల కాల్పులు
November 12, 2020శ్రీనగర్ : పాక్ వక్రబుద్ధి మారడం లేదు. తరుచూ నియంత్రణ రేఖ వెంట కాల్పులకు తెగబడుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. తాజాగా గురువారం నౌషెరా, పూంఛ్ సెక్టా...
ఆయుధాల స్మగ్లింగ్కు ఐఎస్ఐ కుట్ర!
November 09, 2020శ్రీనగర్ : భారత బలగాలకు చెందిన ఆయుధాలను స్మగ్లింగ్ చేసేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ కుట్ర చేసినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకు ఖలిస్తానీ ఉగ్రవాదులను ఉపయోగించుకోవా...
మూడు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం
November 08, 2020ములుగు : మూడు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అటవీ సరిహద్దు గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అ...
ఎల్ఈసీలో మార్పును అంగీకరించం: సీడీఎస్ చీఫ్ రావత్
November 06, 2020హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా భారత్ ఇమేజ్ పెరుగుతున్న నేపథ్యంలో.. సమాంతరంగా దేశానికి భద్రతా సవాళ్లు కూడా ఎదురవుతుంటాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. నేషనల...
సరిహద్దులో ఐదుగురు బంగ్లాదేశీయులు సహా 12 మందిని పట్టుకున్న సైన్యం
October 31, 2020కొల్కతా : పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాలోని ఇండో- బంగ్లా సరిహద్దును అక్రమంగా దాటినందుకు ఐదుగురు బంగ్లాదేశీయులు సహా వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది భారతీయ పౌరులను సరిహద్దు భద్రతా దళ సిబ్బంది పట్టుకున్...
200 రోజులుగా అక్కడ ఒక్క కరోనా కేసు లేదు..!
October 29, 2020తైపీ : కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు కోట్ల సంఖ్యలో దవాఖానల్లో చేరి చికిత్స పొందారు. ఇప్పటివరకు 11 లక్షలకుపైగా చనిపోయారు. చైనాలోని వుహాన్ నుంచి వచ్చి అన్ని దేశాలను వణ...
ఏవోబీలో భారీ మావోయిస్ట్ డంప్ స్వాధీనం
October 29, 2020మల్కాన్గిరి : ఆంధ్రప్రదేశ్- ఒడిశా సరిహద్దులోని స్వాభిమాన్ అంచల్లోని పేపర్మెట్ల పోలీసులు భీమారం రిజర్వ్ ఫారెస్ట్లో మావోయిస్టుల భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నారు...
చైనాతో జాగ్రత్త.. ఆర్మీ అధికారులకు రక్షణ మంత్రి సూచన
October 28, 2020న్యూఢిల్లీ: లఢక్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగినప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు ఇరుదేశాల కమాండర్ స్థా...
సరిహద్దు సమస్యపై జోక్యం కుదరదు: చైనా
October 28, 2020హైదరాబాద్: సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు భారత్ చేపట్టే చర్యలకు అమెరికా అండగా నిలుస్తుందని అగ్రదేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇండియా టూర్లో ఉ...
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ఎంపిక : గాయంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ దూరం
October 26, 2020దుబాయ్ : ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ టైటిల్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించనున్నారు. 2018 లో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టిమ్ పైన్ న...
భారత్లోకి చొరబడేందుకు 300 మంది ఉగ్రవాదులు సిద్ధం: లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు
October 26, 2020న్యూఢిల్లీ : కొత్త 'జిహాదీ' ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడటానికి వేచి ఉన్నారు. భారతదేశం వైపు చొరబడటానికి సరిహద్దు వద్ద 250-300 మందికి పైగా ఉగ్రవాదులు వేచి ఉన్నారని జీఓసీ 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల...
మయన్మార్ సరిహద్దు గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థ ప్రారంభం
October 25, 2020మయన్మార్: మణిపూర్ లో భారత్, మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) పథకం కింద నీటి సరఫరా ప్రారంభమైంది. సరిహద్దుకు సమీపంలోని రెండు గ్రామాల్లో జలజీవన్ మిషన్ కింద చేపట్టిన రెండు నీటి ప్ర...
నాథులా సెక్టార్లో 19.85 కి.మీ. రహదారి ప్రారంభం
October 25, 2020కోల్కతా : పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ర్టాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా డార్జిలింగ్లోని సుక్నా యుద్ధ స్మారకాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ ఛీప్ ఎంఎం నరవాణేతో కలిసి సం...
చైనా సరిహద్దులో రక్షణమంత్రి ‘శాస్త్ర పూజ’
October 25, 2020న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిక్కీం షెరాథాంగ్ వద్ద ఆదివారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ ‘శాస్త్ర పూజ’ నిర్వహించనున్నారు. దసరా సందర...
చైనా 1,000 చ.కి.మీ. భారత భూభాగాన్ని ఆక్రమించింది!
October 23, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చైనా సరిహద్దుల్లో భారత భూభాగాన్ని కాపాడుకోవడంలో ప్రభుత్వం విఫల...
అస్సాం-మిజోరం సరిహద్దుల్లో టెన్షన్.. !
October 19, 2020హైదరాబాద్: ఈశానా రాష్ట్రాలైన అస్సాం, మిజోరం మధ్య సరిహద్దు వివాదం నెలకొన్నది. ఆదివారం హింసాత్మకంగా మారిన ఆ వివాదంలో నలుగురు గాయపడ్డారు. షాపులు, గుడిసెలు తగలబడ్డాయి. ఓ...
భారత సరిహద్దులోకి చైనా సైనికుడు : అప్పగించేందుకు సిద్ధమన్న భారత్
October 19, 2020జమ్ముకశ్మీర్ : లడఖ్లోని చుమర్-డెమ్చోక్ ప్రాంతంలో చైనా సైనికుడిని భారత సైన్యం అరెస్టు చేసింది. అతను భారత సరిహద్దులోకి ప్రవేశించడంతో ఆర్టీ అదుపులోకి తీసుకున్నది. అయితే, అతను అనుకోకుండా పొరపాటున సర...
ఒడిశాలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
October 19, 2020ఒడిశా : కొరాపుట్ జిల్లా ఒనకఢిల్లీ సమీపంలో మావోయిస్టు డంప్ను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కొరాపుట్ డీవీఎఫ్, ఒనకఢిల్లీ బీఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. 500 జిలెటిన...
ఎల్ఏసీ వెంట అశాంతి భారత్-చైనా సంబంధంపై ప్రభావం : మంత్రి జైశంకర్
October 17, 2020న్యూఢిల్లీ : వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. ఇవి దెబ్బతినడం వలన దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తాయని, ...
పాక్, చైనా.. సరిహద్దు వివాదాలు సృష్టిస్తున్నాయి
October 12, 2020హైదరాబాద్: సరిహద్దులో వివాదాలు సృష్టించేందుకు ఓ మిషన్ ప్రకారం పాక్, చైనాలు పనిచేస్తున్నాయని రక్షణమంత్రి రాజ్నాథ్ ఆరోపించారు. సరిహద్దుల్లో నిర్మించిన 44 బ్రిడ్జ్లను ఇవాళ జాతికి అంకిత...
44 బోర్డర్ బ్రిడ్జ్లు జాతికి అంకితం..
October 12, 2020హైదరాబాద్: ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా నిర్మించిన 44 బ్రిడ్జ్లను ఇవాళ వర్చువల్ పద్ధతిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. బోర్డర్ రోడ్స్ ...
5 కిలోల ఐఈడీ పేలుడు పదార్థాలు స్వాధీనం
October 09, 2020ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లోని రాజ్నందగావ్ జిల్లా బుభన్భాట్ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. 40వ బెటాలియన్కు చెందిన ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసులు భుభన్భాట్ గ్రామ శివారులోన...
లోయ అంచులో ఆగిన బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
October 08, 2020డెహ్రాడూన్: ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బందికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. జవాన్లతో వెళ్తున్న ఓ బస్సు కెంప్టీ ఫాల్స్ సమీపంలోని ఓ మూల మలుపు దగ్గర అదుపుతప్పి రోడ్డుపక్క...
రైతులతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ భేటీ
October 04, 2020ఢిల్లీ : కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మ్ము కాశ్మీర్ లోని కథువా జిల్లాలో సరిహద్దు ప్రాంత రైతులతో ముచ్చటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణల ప్రయోజనాలపై మంత్రి వారి...
సరిహద్దులకు అదనపు బలం: ప్రధాని మోదీ
October 04, 2020అటల్ సొరంగ మార్గ నిర్మాణంతో సరిహద్దు మౌలిక వసతులకు అదనపు బలం చేకూర్చామని ప్రధాని మోదీ అన్నారు. ఈ టన్నెల్ నిర్మాణంతో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి కల సాకారమైందన్నారు. సొరంగం ప్రారంభోత్సవా...
ఢిల్లీ-యూపీ సరిహద్దులో భారీగా పోలీసుల మోహరింపు
October 03, 2020నోయిడా : ఢిల్లీ-యూపీ సరిహద్దులో శనివారం పోలీసులను భారీగా మోహరించారు. కాంగ్రెస్ ప్రతినిధుల బృందం హథ్రాల్లో పర్యటించి, హత్యాచారానికి గురైన ఓ యువతి కుటుంబాన్ని కలువనున్...
హథ్రాస్లో ఆంక్షల సడలింపు.. మీడియాకు అనుమతి
October 03, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్ సరిహద్దులు రెండు రోజుల తనంతరం ఈరోజు తెరచుకోనున్నాయి. గ్రామంలోకి మీడియాకు అనుమతిస్తున్నామని పోలీసులు ప్రకటించారు. సెప్టెంబర్ 14న సామూహిక హత్యాచారా...
అటల్ సొరంగమార్గం సైనికులకు అంకితం: రాజ్నాథ్ సింగ్
October 03, 2020న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్లో కొత్తగా నిర్మించిన అటల్ సొరంగమార్గాన్ని సరిహద్దుల్లో కాపలాకాసే సైనికులకు అంకితం చేస్తున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. పిర...
రాహుల్ను తోసినట్లే.. డెరిక్ ఓబ్రెయిన్ను కిందపడేశారు
October 02, 2020హైదరాబాద్: యూపీలోని హత్రాస్ వెళ్లేందుకు ప్రయత్నించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ను పోలీసులు కిందపడేశారు. గ్యాంగ్ రేప్ వల్ల ప్రాణాలు కోల్పోయిన 20 ఏళ్ల యువతి కుటుంబీకులను కల...
విద్యార్థులు, పాకిస్థానీయులు తిరుగు ప్రయాణం
September 30, 2020న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్డౌన్ వల్ల భారత్లో చిక్కుకున్న 315 మంది విద్యార్థులు, వంద మంది పాకిస్థానీయులు బుధవారం తమ దేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. పంజాబ్లోని అట్టారి-వాగా సరి...
భూపాలపల్లి జిల్లాలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు
September 28, 2020భూపాలపల్లి: మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ, మారుమూల ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట...
రూ.25 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
September 28, 2020డిస్పూర్ : డ్రగ్స్ అక్రమ రవాణాపై అస్సాం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు జూన్ 26 నుంచి పోలీస్ శాఖ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ...
సరిహద్దుల్లో హైటెక్ టన్నెల్
September 25, 2020మనాలీ-లెహ్ను అనుసంధానించేలా నిర్మాణంసరిహద్దుల్లోకి సైన్యం తరలింపు ఇక సులభం10 వేల అడుగుల ఎత్తు.. 9.02 కిలోమీటర్ల పొడవుప్రపంచంలోనే అతి పొడవైనదిగా రికార్డువచ్...
చిత్తూర్ జిల్లాలో విషాదం.. ఏనుగు దాడిలో బాలిక మృతి
September 24, 2020చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ చిత్తూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగు దాడిలో 17 ఏండ్ల బాలిక మృతి చెందింది. తమిళనాడు సరిహద్దు హోసర్ పరిధిలోని కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి ఏనుగు తప్పించుకుం...
సరిహద్దు ఉగ్రవాదం.. సార్క్ సవాళ్లలో కీలకం: జైశంకర్
September 24, 2020న్యూఢిల్లీ: సరిహద్దు ఉగ్రవాదం, రవాణా మార్గాలు, వ్యాణిజ్యాన్ని అడ్డుకోవడం వంటివి సార్క్ సవాళ్లలో కీలకమైనవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఈ సవాళ్లను అదిగమించినప్పుడే దక్షియాసియా ప్రాంతంలో...
చైనా చొరబాట్లపై నేపాల్లో నిరసనలు
September 23, 2020ఖట్మండు : భారత ఉపఖండంలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించి భంగపడ్డ చైనా.. ఇప్పుడు తమ పాచికను నేపాల్పై విసిరేందుకు సిద్ధమైంది. సరిహద్దులోని నేపాల్ భూభాగంలో ఏకపక్షంగా 11 భవనాలను నిర్మించడంతో చైనాపై...
సైన్యంలోకి త్వరలో రెండు మూపురాల ఒంటెలు
September 21, 2020లేహ్ : సైన్యంలో సేవలందించేందుకు రెండు మూపురాల ఒంటెలు సిద్ధమవుతున్నాయి. తూర్పు లడఖ్లోని భారత్- చైనా సరిహద్దులో దళాలు పెట్రోలింగ్ చేయడానికి వీటిని త్వరలో భారత సైన్యంలో చేర్చబోతున్నారు. వీటి సం...
కర్ణాటక నుంచి తమిళనాడు అడవులకు ఏనుగుల మంద వలస
September 21, 2020కృష్ణగిరి : కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి దాదాపు 130 ఏనుగులు తమిళనాడు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి. దీంతో అటవీశాఖ అధికారులు అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. హోసర్ అటవీ డివిజన్...
నేడు భారత్-చైనా కమాండర్ స్థాయి అధికారుల చర్చలు
September 21, 2020న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య మరోమారు సైనిక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలను తొలగించడంలో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలకు కమాండ్ స్థాయి అధికారులు సమావేశ...
పాకిస్తాన్ నార్కో టెర్రరిజం.. భారత్లోకి పీవీసీ పైపుల్లో డ్రగ్స్ డంపింగ్!
September 20, 2020న్యూఢిల్లీ: పాకిస్తాన్ నార్కో టెర్రరిజానికి పాల్పడుతోంది. భారత్ సరిహద్దుల్లోకి పీవీసీ పైపుల్లో డ్రగ్స్ను డంప్ చేసేందుకు యత్నిస్తోంది. జమ్ముకశ్మీర్లోని ఆర్ఎస్ పురా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహ...
మా పుత్రులను చూసి గర్విస్తున్నాం!
September 20, 2020ఇద్దరు కొడుకులను సైన్యంలోకి పంపిన తల్లిదండ్రుల ఉద్వేగంలఢఖ్: దేశం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న తమ బిడ్డలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నద...
పాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆయుధాల పట్టివేత
September 20, 2020శ్రీనగర్: సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆగడాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఉగ్రవాదుల చొరబాట్లకు అనువుగా తరచూ కాల్పులకు పాల్పడుతున్నది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లోని పాక్ సరిహద్దుల్లో ఉన్...
సరిహద్దుల్లో గర్జించనున్న బోఫోర్స్ హోవిట్జర్లు
September 19, 2020న్యూఢిల్లీ : సరిహద్దుల్లో గర్జించేందుకు బోఫోర్స్ హోవిట్జర్లు సిద్ధమవుతున్నాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో లద్దాఖ్లో వీటిని మోహరించేందుకు అధికారులు నిర్ణయించ...
చైనా సరిహద్దులో ఆరు నెలలుగా చొరబాట్లు లేవు: కేంద్రం
September 16, 2020న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో గత ఆరు నెలలుగా ఎలాంటి చొరబాట్లు లేవని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు బుధవారం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఒక ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభకు ...
చైనా సరిహద్దులో చొరబాట్లు జరగలేదు: కేంద్ర హోంశాఖ
September 16, 2020హైదరాబాద్: చైనా సరిహద్దుల్లో గత ఆరు నెలల నుంచి ఎటువంటి చొరబాట్లు జరగలేదని ఇవాళ కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. రాజ్యసభకు ఇవాళ హోంశాఖ ఈ విషయాన్ని చెప్పింది. ఇండో-చైనా బోర్డర్లో అ...
డ్రాగన్ దూకుడు చెల్లదు
September 16, 2020ఏకపక్షంగా సరిహద్దు మార్చే కుట్రసార్వభౌమత్వ రక్షణకు ఎంతకైనా తెగిస్తాం...
20 మంది జవాన్లు ఎలా ప్రాణాలు కోల్పోయారో ప్రభుత్వం చెప్పాలి: అసదుద్దీన్
September 15, 2020న్యూఢిల్లీ: లఢక్ సరిహద్దులో 20 మంది భారత జవాన్లు ఎలా ప్రాణాలు కోల్పోయారో ప్రభుత్వం చెప్పాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. దీని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించ...
సరిహద్దుల్లో చైనా కొత్త కుట్రలు!
September 15, 2020న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో చైనా కొత్త కుట్రకు తెరలేపింది. పైకి చర్చలు, ఘర్షణ నివారణ కోసం చర్యలు అంటూ నీతులు చెబుతూనే లోలోపల మాత్రం సరిహద్దుల దగ్గర పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార...
చైనాతో సరిహద్దు వివాదం.. లోక్సభలో రాజ్నాథ్ ప్రకటన
September 15, 2020హైదరాబాద్: చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై ఇవాళ లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే...
విరిగిపడుతున్న కొండచరియలు.. జమ్ము-శ్రీనగర్ రహదారిపై నిలిచిన వాహనాల రాకపోకలు
September 14, 2020జమ్ము: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి జమ్ము-శ్రీనగర్ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 270 పొడవైన ఈ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిందని అధికార...
నదిలో నలుగురు బాలురు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం
September 13, 2020సింగ్రౌలి : మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో నదిలో ఈతకు వెళ్లి నలుగురు బాలురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కుదర్ లమ్సర గ్రామానికి చెందిన నలుగ...
భారత్-పాక్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
September 12, 2020ఫిరోజ్పూర్ : పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అబోహార్ సరిహద్దు అవుట్పోస్ట్ వద్ద శనివారం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో రైఫిళ్లతోపాటు మ్యా...
మిజోరాం సరిహద్దుల్లో చైనా బైకుల ద్వారా డ్రగ్స్ సరఫరా
September 11, 2020ఐజ్వాల్: చైనాలో తయారు చేసిన కెంబో మోటార్సైకిళ్లను మిజోరాం సర్కారు నిషేధించింది. చైనాలో తయారు చేసిన ఈ మోటార్సైకిళ్లను సరిహద్దు ప్రాంతాల్లో విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్ లేకుండా వినియోగిస్తున్నా...
పీఎల్ఏనే ముందుకొచ్చి.. గాల్లోకి కాల్పులు జరిపింది: భారత్
September 08, 2020హైదరాబాద్: ఇండియన్ పొజిషన్స్కు సమీపంగా పీఎల్ఏ దళాలు ముందుకు వచ్చి గాలిలోకి కాల్పులు జరిపినట్లు ఇవాళ భారత రక్షణశాఖ పేర్కొన్నది. పాన్గాంగ్ సరస్సు వద్ద తమ దళాలు ఎల్ఏసీ నియమావళిని ...
లడాఖ్లో పరిస్థితి విపత్కరం.. లోతైన రాజకీయ చర్చ జరగాలి..
September 08, 2020హైదరాబాద్: రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొననున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాం...
పాక్ కస్టడీలో 19 మంది భారతీయులు.. ..చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటారంటూ ఆరోపణ
September 08, 2020లాహోర్: చట్టవిరుద్ధంగా సరిహద్దులను దాటి తమ దేశంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ 19 మంది భారతీయులను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం వాళ్లు దేశంలోకి ప్రవేశించారని, ప్రస్తుతం వివిధ ...
చిరుత సంచారం.. వణికిపోతున్న గ్రామస్తులు
September 05, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లా భారత-నేపాల్ సరిహద్దు గ్రామం చందేలిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కొన్నిరోజులుగా ఇక్కడ చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. రాత్రివేళ ఒ...
సరిహద్దు వివాదంపై ప్రజాభిప్రాయం తీసుకోవాలి: కాంగ్రెస్
September 05, 2020న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనాతో చర్చలు జరపాలనుకుంటే ముందుగా దేశ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ...
ఒక్క ఇంచూ వదలం : చైనా వార్నింగ్
September 05, 2020హైదరాబాద్: భారత్, చైనా మధ్య ఈస్ట్రన్ లడాఖ్లో గత కొన్ని నెలల నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మాస్కోలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్,...
భారత్, చైనా మధ్య ఉద్రిక్తత.. హెల్ప్ చేస్తానన్న ట్రంప్
September 05, 2020హైదరాబాద్: భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. వైట్హౌజ్లో మీడియాతో మాట్లాడుతూ.. భారత్...
ముగిసిన భారత్ చైనా రక్షణ మంత్రుల సమావేశం
September 05, 2020మాస్కో : షాంఘై సహకార సంస్థ(NCO) సదస్సుకు హాజరయ్యేందుకు మాస్కో వెళ్లిన భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్.. సదస్సు అనంతరం చైనా రక్షణ మంత్రి వీ ఫెంజీతో సమావేశమయ్యారు. 2 గంటల 20 నిమిషాలపాటు సుదీర్ఘంగా ...
ఘర్షణ తర్వాత భేటీ
September 05, 2020మాస్కో/న్యూఢిల్లీ: తూర్పు లఢక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంఘే సమావేశమయ్యారు. రష్యా రాజధాని మాస్కోలోని ఓ హోటల్...
భారత్లో చిక్కుకున్న పాకిస్థానీయులు తిరుగు ప్రయాణం
September 03, 2020చండీగఢ్: కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల భారత్లో చిక్కుకున్న కొందరు పాకిస్థానీయులు గురువారం తమ దేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. పంజాబ్లోని అట్టారి-వాఘా సరిహద్దుకు వాహనాల్లో చేరుకుని అక్కడి ...
లియో పార్గిల్ శిఖరాన్ని అధిరోహించిన ఐటీబీపీ సైనికులు
September 02, 2020సిమ్లా : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కు చెందిన సైనికులు 22,222 అడుగుల ఎత్తైన లియో పార్గిల్ శిఖరంపై త్రివర్ణాన్ని ఎగురవేసి రికార్డు సృష్టించారు. ఇది హిమాచల్ యొక్క మూడో ఎత్తైన శిఖరం....
అరుణాచల్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
September 02, 2020న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి దేశంలోని అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుల వెంబడి భద్రతను భారత ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. గత జూన్ నుంచి తూర్పు లడఖ్లో చైనా ఆగడాలు మితిమీరుతుండట...
తూర్పులో సరిహద్దు భద్రతకు కార్యాచరణ
September 02, 2020గువాహటి : జూన్ నెలలో హిమాలయాల సరిహద్దు పశ్చిమ భాగంలో చైనాతో ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి భారత్ తన సైనిక విధానాలను మార్చుకుంటున్నది. ఎప్పటికప్పుడు కొత్త కార్యాచరణతో ముందుకెళ్తూ ప్రత్యర్థి దేశాలకు ముచ...
ఎల్ఏసీ టెన్షన్.. హోంశాఖ అలర్ట్ ఆదేశాలు
September 02, 2020హైదరాబాద్: ఎల్ఏసీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇవాళ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇండో-చైనా బోర్డర్తో పాటు, ఇండియా-నేపాల్, ఇండో-...
దక్షిణ పాంగాంగ్పై పట్టు!
September 02, 2020న్యూఢిల్లీ: చైనా దుస్సాహసం నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. దక్షిణ పాంగాంగ్ మొత్తాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నది. ఈ ప్రాంతంలో చైనా ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా తిప్పికొట్టేలా సైన్యాన్ని మ...
మార్కెట్లకు సరిహద్దు సెగ
September 01, 2020ముంబై, ఆగస్టు 31: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు భారత్-చైనా దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నట్లు వచ్చిన వార్తలు మార్కెట్లను కుదిప...
సరిహద్దుల్లో సొరంగం
August 30, 2020శ్రీనగర్, ఆగస్టు 29: జమ్ముకశ్మీర్లోని సాంబా సెక్టార్లో పాక్ ముష్కరులు తవ్విన భారీ సొరంగాన్ని బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. గలార్ ప్రాంతంలో సరిహద్దు నుంచి భారత్వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగాన్...
సరిహద్దులో భారీ సొరంగాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్
August 29, 2020జమ్ము: భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు కంచెకి దిగువన భారీ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు ఉపయోగపడే...
నదిలో వాహనం బోల్తా.. కనిపించకుండా పోయిన ఐటీబీపీ జవాన్లు
August 25, 2020సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా స్పిల్లో సమీపంలో సట్లెజ్ నదిలో వాహనం బోల్తాపడి ఇద్దరు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్లు గల్లంతయ్యారని జిల్లా అధికారి అనుమానిస్తున్నారు. మంగళవారం...
ఐదుగురు ముష్కరులు హతం
August 24, 2020చండీగఢ్/ న్యూఢిల్లీ: పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి శనివారం తెల్లవారుజామున భారత భూభాగంలోకి చొరబడిన ఐదుగురు సాయుధ పాకిస్థాన్ చొరబాటుదారులను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. తరణ్తరణ...
ఐదుగురు చొరబాటుదారులు హతం!
August 22, 2020న్యూఢిల్లీ: భారత్ చేతిలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా పాకిస్థాన్ బుద్ధి మారడంలేదు. తనవైపు నుంచి భారత్లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తూనే ఉన్నది. తాజాగా శనివారం తెల్లవారుజామున పంజ...
అహ్మదాబాద్ పేలుళ్ల నిందితుడి అరెస్ట్
August 21, 2020అహ్మదాబాద్: పదిహేనేండ్ల క్రితం జరిగిన అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల నిందితుడు, లష్కరే తొయీబా ఉగ్రవాది అబ్దుల్ రజా గాజీని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. 2006, ఫిబ్...
సరిహద్దుల్లో తేజస్ మోహరింపు
August 19, 2020న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్'ను భారత వాయుసేన (ఐఏఎఫ్) తాజాగా పాకిస్థాన్ సరిహద్దులకు వెంబడి వెస్ట్రర్న్ ఫ్రంట్లో మోహరించింది. తూర్పు లఢక్లో చైనాతో సరిహద్దు...
పాక్ సరిహద్దులో.. తేజస్ యుద్ధ విమానాల మోహరింపు
August 18, 2020న్యూఢిల్లీ: దేశీయంగా తయారు చేసిన తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన (ఐఏఎఫ్) మోహరించింది. లడఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్...
బీఎస్ఎఫ్ డీజీగా బాధ్యతలు స్వీకరించిన రాకేశ్ ఆస్థానా
August 18, 2020న్యూఢిల్లీ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) 27వ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా రాకేశ్ అస్థానా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 1984 బ్యాచ్ ఐపీఎల్ అధికారి ఆస్థానా సీబీఐ వర్సెస్ సీ...
బీఎస్ఎఫ్ డీజీగా రాకేశ్ అస్థానా నియామకం
August 17, 2020న్యూఢిల్లీ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా రాకేశ్ అస్థానా నియమితులయ్యారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అదనపు డీజీ బాధ్యతలను కూడా ఆయన కొనసాగిస్తారు. రాకేశ్ ...
సరిహద్దు వివాదం.. నేపాల్, భారత్ మధ్య చర్చలు
August 17, 2020హైదరాబాద్: భారత్, నేపాల్ దేశాల మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి. భారత్ నిధులతో నేపాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ స...
గుజరాత్లో నాలుగు పాక్ పడవలు స్వాధీనం
August 17, 2020భుజ్: గుజరాత్లోని కచ్ సమీపంలో బీఎస్ఎఫ్ జవాన్లు నాలుగు పాక్ పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఓ పాక్ జాలరిని అరెస్టు చేశారు. ఉదయం 6 గంటల సమయంలో పాక్ జాలర్లు నిబంధనలకు విరుద్ధంగా భారత భూభాగంలో ప్...
173 జిల్లాలకు ఎన్సీసీ విస్తరణ.. రక్షణ మంత్రి ఆమోదం
August 17, 2020న్యూఢిల్లీ: దేశంలోని 173 సరిహద్దు, కోస్తా జిల్లాలకు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)ను విస్తరించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ జిల్లాల పరిధిలో కొత్తగా లక్ష మంది క్యాడె...
ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ను ప్రారంభించిన ‘ఐటీబీపీ’
August 16, 2020న్యూఢిల్లీ : ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా దేశంలోని అన్ని సరిహద్దు చెక్ పోస్టులు, నిర్మాణాల వద్ద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆగస్టు ...
కరోనా, సరిహద్దు వివాదం.. భారత్కు రెండు సవాళ్లు
August 16, 2020బీజింగ్: ఈ ఏడాది భారతీయులు రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నారని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రి అన్నారు. కరోనాతోపాటు సరిహద్దుల్లో దురాక్రమణ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. 74వ భారత స్వాతం...
ప్రేక్షకులు లేకుండానే అత్తారీలో బీటింగ్ రిట్రీట్.. వీడియో
August 15, 2020అమృత్సర్ : కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే అ-త్తారిలోని ఉమ్మడి చెక్ పోస్ట్లో శనివారం తొలిసారి జష్న్-ఏ-ఆజాదీ కార్యక్రమం ముగిసింది. అయినప్పటికీ సైనికులు, అధికారులు అంతే ఉత్సహంతో బీటింగ్ రిట్రీట్...
'సరిహద్దుల వద్ద శత్రువులతో పోరాడడంలో పంజాబ్ ముందంజ'
August 15, 2020చండీగఢ్ : సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏటువంటి అవాంఛనీయ సంఘటనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ సంద...
16 వేల ఫీట్ల ఎత్తులో ఘనంగా స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు
August 15, 2020లఢక్: సముద్ర మట్టానికి 16 వేల ఫీట్ల ఎత్తులో ఐటీబీపీ సైనికులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లఢక్లోని భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న పాంగాంగ్ సరస్సు వద్ద ఇండో టిబ...
బలమైన యోధుడ్ని సరిహద్దులకు కాంగ్రెస్ పంపింది: సచిన్ పైలట్
August 14, 2020విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం అశోక్ గెహ్లాట్జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు బలమైన యోధుడ్ని సరిహద్దులకు కాంగ్రెస్ పంపిందని ఆ పార్టీ నేత సచిన్ పైలట్...
సరిహద్దు నుంచి దేశంలోకి పక్షుల అక్రమ రవాణా.. బీఎస్ఎఫ్ స్వాధీనం
August 12, 2020కోల్కతా: సరిహద్దు నుంచి దేశంలోకి చిలుకలు వంటి పక్షులను అక్రమ రవాణా చేస్తుండగా సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ బారాన్బెరియాలోని బోర్డర్ అవుట్పోస్ట్ నుంచి అక్రమ...
పాక్ చొరబాటు దారుడి కాల్చివేత
August 08, 2020న్యూఢిల్లీ : గుజరాత్ -రాజస్థాన్ సరిహద్దు మీదుగా భారత్లోకి చొరబడేందుకు యత్నించిన పాకిస్థాన్ చొరబాటుదారుడిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కాల్చి చంపినట్లు బీఎస్ఎఫ్ అధికారి శనివారం తెలిపారు. శుక్ర...
హిల్షా చేపలు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు
August 07, 2020పెట్రాపోల్ : పశ్చిమ బెంగాల్లోని ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దు ఐసీపీ పెట్రోపోల్ గుండా బంగ్లాదేశ్ నుంచి భారత్కు హిల్షా చేపలను అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని గురువారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్...
స్మగ్లర్కు సహకరిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ విధుల నుంచి తొలగింపు
August 06, 2020న్యూఢిల్లీ : పాకిస్తాన్ స్మగ్లర్లు భారత్లోకి డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేసేందుకు సహకరిస్తున్నాడనే ఆరోపణలతో ఇటీవల పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ను విధ...
చైనా సరిహద్దులోని సైనిక కేంద్రానికి ఆర్మీ చీఫ్
August 06, 2020న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే చైనా సరిహద్దులోని తేజ్పూర్ సైనిక కేంద్రాన్ని సందర్శించనున్నారు. అక్కడి 4 కార్ప్స్ సైనిక స్థావరానికి ఆయన బయలుదేరినట్లు సైనిక వర్గాలు గురువారం తెల...
సరిహద్దు వివాదాలు భారత్, చైనా సంబంధాలకు అడ్డుకాదు
August 05, 2020వాషింగ్టన్: సరిహద్దుల్లో వివాదాలు భారత్, చైనా మధ్య సంబంధాలను దెబ్బతీయవని అమెరికాలో చైనా రాయబారి కుయ్ టియాంకై స్పష్టం చేశారు. సరిహద్దు వివాదాలను అడ్డుగాపెట్టుకుని ఓ దేశంపై మరో దేశం...
ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందిని కాల్చి చంపిన సహచరుడు
August 04, 2020రాయ్గంజ్ : పశ్చిమ బెంగాల్ ఉత్తర దినజ్పూర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజూమున దారుణం జరిగింది. ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందిని తమ యూనిట్లో పనిచేసే మరో కానిస్టేబుల్ కాల్చి చంపాడు. మాల్దాఖండ్కు చెందిన...
కోల్డ్వార్ 2.0
July 29, 2020ప్రపంచం ముంగిట మరో ప్రచ్ఛన్నయుద్ధం తీవ్రమవుతున్న అమెరికా-చైనా ఘర్షణలు&nb...
సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ పూర్తి: చైనా
July 28, 2020న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గిపోయాయని, ఉద్రిక్తతలు చోటుచేసుకున్న అన్ని ప్రాంతాల నుంచి తమ బలగాల ఉపసంహరణ పూర్తయిందని చైనా పేర్కొంది. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో చ...
సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు
July 25, 2020మావోయిస్టుల బంద్ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులుకోటపల్లి : సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ శనివారం బంద్కు పిలుపున...
ఏవోబీ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
July 23, 2020విశాఖ : ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు సంభవించాయి. ఒడిశాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ...
ఆప్ఘనిస్తాన్ నుంచి భారత్ చేరిన 8 సరుకురవాణా ట్రక్కులు
July 20, 2020అమృత్సర్ : రవాణా వాణిజ్యాన్ని సులభతరం చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎనిమిది ట్రక్కులు అత్తారి-వాగా సరిహద్దు ద్వారా భారతదేశానికి చేరాయి. ఆరు ఆఫ్ఘన్ ట్రక్కులు (మూడు మోలేతి, మూడు పొడి పండ్లను మోసుకొచ్చ...
ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ చేరిన ఎనిమిది లారీలు
July 20, 2020అమృత్సర్: ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఎనిమిది సరుకు రవాణా లారీలు భారత్ చేరాయి. పంజాబ్లోని అట్టారి-వాఘా సరిహద్దు నుంచి ఇవి దేశంలోకి ప్రవేశించినట్లు అట్టారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్కు చెందిన కస్టమ్స...
ఎయిర్ చీఫ్ మార్షల్ ఆధ్వర్యంలో టాప్ కమాండర్ల సమావేశం
July 19, 2020న్యూఢిల్లీ : చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తల నడుమ, తూర్పు లడఖ్లో వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితి, ఈ నెలాఖరులో రఫెల్ యుద్ధ విమానాలు రానుండగా రాపిడ్ ఆపరేషన్ స్టేషన్పై చర్చించేందుకు ఈ వారం టాప్ ఎయిర...
భారత్-పాక్ బార్డర్లో సైనికుల స్టెప్పులు.. షేర్ చేసిన సెహ్వాగ్
July 18, 2020సరిహద్దు భద్రతా చర్యల్లో భాగంగా జవాన్లు కాసేపు కూడా విశ్రాంతి తీసుకోరు. దేశాన్ని ఎప్పుడూ ఓ కంట కనిపెట్టే ఉంటారు. అలాంటి జవాన్లకు కూడా అప్పుడప్పుడు కాస్త వినోదం ఉండాలి. సవాలు విసిరే పర...
24 గంటల్లో 68 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
July 15, 2020న్యూఢిల్లీ : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 48 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. బీఎస...
నిరంతర నిఘాకు ఇజ్రాయెల్ డ్రోన్లు
July 14, 2020ఢిల్లీ : భారత సరిహద్దులను పటిష్టంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకొంటుంది. అనుక్షణం అప్రమత్తంగి ఉండాటానికి కావలసిన నిఘా ఏర్పాటు, ఎదురు దాడి చేసేందుకు ఆయుధ సంపత్తికి విరివిగా...
తెలంగాణ-ఏపీ సరిహద్దులో కరోనా కలకలం
July 14, 2020అశ్వరావుపేట : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో మంగళవారం కరోనా కలకలం సృష్టించింది. గత వారం రోజుల్లో ముగ్గురు పాజిటివ్ ఉన్న వ్యక్తులు అశ్వరావుపేటకు చేరుకున్నారు. దీంతో...
పాకిస్తాన్ ఆఫ్ఝన్ సరిహద్దులో కాల్పులు.. నలుగురు పాక్ సైనికులు మృతి
July 13, 2020ఇస్లామాబాద్ : పాకిస్తాన్, ఆఫ్ఘన్ సరిహద్దులో ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో ఆదివారం నలుగురు పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ఇరు పక్షాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగినట్లు పాకిస్తాన్ ఆర్మీ తెలి...
బఫర్ జోన్ కాదు.. గస్తీ రద్దు మాత్రమే
July 13, 2020న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి బఫర్ జోన్లు ఏమీ లేవని భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మళ్లీ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు మాత్రమే బలగాలను ఎ...
బచ్చన్లు కోలుకోవాలని నేపాల్ ప్రధాని ట్వీట్
July 12, 2020న్యూ ఢిల్లీ: కొవిడ్-19 నుంచి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కోలుకోవాలని నేపాల్ ప్రధానం కేపీశర్మ ఒలి ఆదివారం ట్వీట్ చేశారు. ‘ఇండియా దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చ...
భారత్-చైనా బార్డర్ ఇష్యూ: కయ్యాలు వద్దన్న దలైలామా!
July 10, 2020న్యూఢిల్లీ: లఢఖ్ తూర్పు ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనిక కమాండర్ల స్థాయి చర్చలతో ఇప్...
పశువుల అక్రమ రవాణాపై కన్నేసిన బీఎస్ఎఫ్
July 07, 2020హైదరాబాద్ : మన దేశం సరిహద్దుల మీదుగా జోరుగా సాగుతున్న పశువుల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిద్ధమైంది. ఏటా జూలైలో మన దేశం నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ ...
సరిహద్దుల్లో రహదారుల ప్రాజెక్టులపై రాజ్నాథ్ సింగ్ సమీక్ష
July 07, 2020న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల వద్ద చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ఢిల్లీలో మంగళవారం సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో) అధికారులతో ఆయన సమావేశమయ్యారు. బీఆర్వో సం...
చైనా సరిహద్దులో అర్ధరాత్రి వేళ భారత వాయుసేన విన్యాసాలు
July 07, 2020న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు వద్ద అర్ధరాత్రి వేళ భారత వాయుసేన విన్యాసాలు జరిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. సరిహద్దులోని ఎయిర్ బేస్లో ఐఏఎఫ్కు చెందిన మిగ్-29 యుద్ధ విమానాలు, దాడి చేయగల సామర్థ్యమున...
వందేండ్లలో తొలిసారి ఆ రాష్ట్రాల సరిహద్దుల మూసివేత!
July 06, 2020సిడ్నీ: కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తుండటంతో ఆస్ట్రేలియాలోని విక్టోరియా-న్యూసౌత్వేల్స్ రాష్ట్రాల మధ్య సరిహద్దులు మూతపడనున్నాయి. గత వందేండ్ల కాలంలో ఆ రెండు రాష్ట్రాల మధ్య సరిహద...
వికాస్ దూబే నేపాల్కు పారిపోయాడా?
July 06, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న గ్యాంగ్స్టర్ వికాస్ దూబే నేపాల్కు పారిపోయాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 60కిపైగా క్రిమినల...
సరిహద్దుల్లో ముమ్మరంగా రోడ్ల నిర్మాణం
July 06, 2020న్యూఢిల్లీ: సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం పనులను భారత్ ముమ్మరంగా చేపడుతున్నది. సైన్యం వెళ్లేందుకు వీలుగా అదే సమయంలో స్థానిక అవసరాల నిమిత్తం సరిహద్దుల్లో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రోడ్ల ని...
పాకిస్తాన్లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త
July 06, 2020ఇస్లామాబాద్: కొవిడ్-19 ప్రయాణ ఆంక్షలతో పాకిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులకు శుభవార్త. ఆ దేశంలో ఉన్న మొత్తం 114 మందిని ఈ నెల 9న అటారీ-వాఘా సరిహద్దు మీదుగా ఇండియాకు పంపించనున్నారు. ఈ మేరకు పాకిస్...
చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడిన అజిత్ ధోవల్
July 06, 2020హైదరాబాద్: లడఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో.. భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఇద్...
భారత్ సరిహద్దు సమస్యలకు అంతం ఎప్పుడు?
July 06, 2020న్యూఢిల్లీ : "ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడరన్ చైనా" అనే పుస్తకం 1954 లో వచ్చింది. ఈ పుస్తకంలో చైనా దేశ మ్యాప్ కూడా ఉంది, అందులో లడఖ్ దానిలో భాగంగా వర్ణించబడింది. జూలై 1958 లో చైనా నుంచి ప్రచురితమయ్యే "...
వందేండ్ల తర్వాత మళ్లీ మూతపడనున్న ఆ రాష్ర్టాల సరిహద్దులు
July 06, 2020సిడ్నీ: అవి ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా ఉన్న రాష్ర్టాలు. వందేండ్ల క్రితం స్పానిష్ ఫ్లూను నిలువరించడానికి ఆ రాష్ర్టాల సరిహద్దులను మూసివేశారు. మళ్లీ ఇప్పుడు కరోనా మహమ్మారితో మూతపడనున్నాయి. అవే విక్ట...
భూటాన్తో కూడా సమస్యలున్నాయి: చైనా
July 06, 2020బీజింగ్: పొరుగు దేశాలపై ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వాలని చూసే చైనా మళ్లీ తన వక్ర బుద్ధిని చూపించింది. తాజాగా భూటాన్తో కూడా తమకు సరిహద్దు సమస్యలు ఉన్నట్లు డ్రాగన్ దేశం వెల్లడించింది. ‘పొరుగు దేశం...
సరిహద్దులో అభివృద్ధి ... వలస కూలీలకు ఉపాధి
July 04, 2020రాజౌరీ : కరోనా సంక్షోభంలోనూ జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్(బీఆర్ఓ) అభివృద్ధి పనులను ప్రారంభించింది. చాలామంది వలస కూలీలు పనులకు వెళ్తూ కష్టకాలంలో ఉ...
చైనా దురాక్రమణలకు పాల్పడుతున్నది: అమెరికా
July 02, 2020వాషింగ్టన్: భారతదేశ సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న దూకుడు వైఖరి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో బీజింగ్ దురాక్రమణలో భాగమేనని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం భారత్, చైనాల మధ్య ఏర్పడిన పరిస్థితులను త...
సరిహద్దులు తెరిచిన యూరోపియన్ యూనియన్
July 01, 2020న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా అష్ట దిగ్భంధనం చేసినా కరోనా కేసులు నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించకపోవడంతో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ సైతం సడలింపుల బాటపట్టింది. అందులో భాగంగానే ఈ రోజు 15 దే...
10 రోజుల్లోగా మూసీ సరిహద్దులను గుర్తించండి
July 01, 2020తీర ప్రాంతాల్లో కబ్జాలను అరికట్టండి సమీక్షలో అధికారులకు ఎంఆర్డీసీఎల్ చైర్మన్ సుధీర్రెడ్డి ఆదేశాలు
చైనా సరిహద్దుల్లోకి భారత్ ఘాతక్ కమాండోలు
June 30, 2020న్యూఢిల్లీ : గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడికి పాల్పడి 20 మంది ప్రాణాలను తీసిన చైనా ఆటకట్టించేందుకు భారత్ సిద్దమైంది. ప్రస్తుతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద భారత్-చైనా మధ్య సరిహద్...
సరిహద్దు వివాదంపై మరోసారి చర్చలు
June 29, 2020న్యూఢిల్లీ: లఢఖ్ తూర్పు ప్రాంతంలో నెలకొన్న సరిహద్దు వివాదంపై భారత్-చైనా మధ్య మరోసారి కమాండర్ల స్థాయి చర్చలకు రెండు దేశాల సైనికాధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండుసార్లు కమాండర్ల స్థాయిలో...
చైనా సరిహద్దు వివాదంపై మాది బీజేపీ స్టాండే: మాయావతి
June 29, 2020న్యూఢిల్లీ : భారత్ - చైనా సరిహద్దు వివాదంపై తమదని బీజేపీ స్టాండేనని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. సరిహద్దు వివా...
21 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
June 29, 2020న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ భద్రతా దళాలను కూడా వణికిస్తున్నది. సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్)లో ఈ వైరస్ బారినపడుతున్న వారిసంఖ్య క్రమంగా పెరగుతున్నది. గత 24 గంటల్లో 2...
కొత్తగా 33 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు పాజిటివ్
June 28, 2020న్యూఢిల్లీ : కరోనా వైరస్ అందరిని కలవర పెడుతోంది. దేశ ప్రజలందరిని గజగజ వణికిస్తోంది కరోనా వైరస్. గడిచిన 24 గంటల్లో 33 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లకు కరోనా పాజి...
గల్వాన్ ఘర్షణలపై చైనాలో అసమ్మతి!
June 27, 2020బీజింగ్: లఢఖ్లోని గల్వాన్ ప్రాంతంలో దురాక్రమణ ప్రయత్నించడం ద్వారా పొరుగు దేశం చైనా ఏం లాభపడిందో తెలియదుగానీ.. దేశంలోనే కాకుండా విదేశాల్లోని చైనీయుల నుంచి కూడా అసమ్మతిని మూటగట్టుకుంటున్నది...
ఇండో-నేపాల్ సరిహద్దులో ఎస్ఎస్బీ బలగాల మోహరింపు
June 26, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని ఇండో-నేపాల్ సరిహద్దు ఫితోర్గర్ దర్చుల్ నుంచి కాలపాణి వరకు ఎస్ఎస్బీ (సహాస్ర సీమ బల్) అదనపు బలగాలను మోహరించింది. నేపాల్ సరిహద్దులో కేంద్రం అప్రమత్తత ప్రకటించడంతో...
'గల్వాన్ ఘర్షణలపై నిజాలు చెప్పండి'
June 25, 2020లక్నో: గల్వాన్లో భారత్-చైనా దేశాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిజాలు వెల్లడించాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాం...
పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చిన 250 మంది
June 25, 2020అమృత్సర్ : కరోనా వైరస్ సంక్రమణతో లాక్డౌన్ అమలు కారణంగా దేశ, విదేశాల్లో ప్రతిచోటా ప్రజలు చిక్కుకున్నారు. లాక్డౌన్ ఎత్తివేయడంతో వ్యక్తులు తమ ఇళ్లకు తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్క...
ఆ గొడవ మా వైపున జరిగింది: చైనా రక్షణశాఖ
June 24, 2020హైదరాబాద్: చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. జూన్ 15వ తేదీకి సంబంధించిన గాల్వన్ ఘర్షణపై ఇవాళ ప్రకటన చేసింది. వాస్తవాధీన రేఖ వద్ద చైనా వైపున ఉన్న భూభాగంలో జూన్ 15వ తేదీ ఘర్షణ జ...
అంతర్జాతీయ సరిహద్దులు తెరుస్తాం
June 24, 2020న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా కుదేలైన దేశ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టడం కోసం, పడకేసిన పర్యాటక రంగాన్ని తిరిగి అభివృద్ధి చేయడం కోసం మాల్దీవుల ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు ...
ఐటీబీపీకి అతి పెద్ద కరోనా సంరక్షణ కేంద్రం బాధ్యతలు
June 24, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన అతి పెద్ద కరోనా సంరక్షణ కేంద్రం బాధ్యతలను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బుధవారం చేపట్టింది. ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో దవ...
నేపాల్లో 10 ప్రాంతాలను ఆక్రమించిన చైనా !
June 24, 2020హైదరాబాద్: నేపాల్లో సుమారు పది ప్రాంతాలను చైనా ఆక్రమించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథనాన్ని ఓ న్యూస్ ఏజెన్సీ రాసింది. టిబెట్లో రోడ్డు నిర్మిస్తున్న చైనా.. నేపాల్ భూభాగాన్న...
చైనా సరిహద్దులకు ఐటీబీపీ బలగాలు
June 24, 20204000 మంది సిబ్బంది మోహరింపున్యూఢిల్లీ, జూన్ 23: భారత్, చైనా మధ్య సరిహద్దు ప్రతిష్ఠంభన, హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి సరిహద్దుల్లోని వివిధ ...
సరిహద్దుల్లో యుద్ధప్రాతిపదికన రోడ్లు
June 23, 2020న్యూఢిల్లీ: భారత, చైనా దళాల మధ్య హింసాత్మక ఘర్షణల అనంతరం చైనా సరిహద్దులో రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా, సరిహద్దు వెంబడి 32 ప్రధాన రహదారులపై పనులు ఇప్పుడ...
చైనా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే గాల్వన్ దాడి : అమెరికా ఇంటెలిజెన్స్
June 23, 2020హైదరాబాద్: చైనా సర్కార్ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఆ దేశ సైనికులు గాల్వన్ లోయలో భారత సైన్యంపై దాడి చేసినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొన్నది. జూన్ 15వ తేదీన గాల్వన్ లోయ...
చైనా సరిహద్దుల్లో భారత ప్రత్యేక బలగాలు
June 23, 2020న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. పర్వత ప్రాంతాల్లో పనిచేయడం కోసం కఠోర శిక్షణ పొందిన బలగాలను సర...
సాయుధ బలగాలకు కేంద్రం ఆర్థిక స్వేచ్ఛ
June 21, 2020న్యూ ఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ముదురుతున్న వేళ ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎప్పుడైనా సిద్ధంగా ఉండేలా సాయుధ బలగాలకు కేంద్ర సర్కారు ఆర్థిక పరిపుష్టిని అందించేందుకు నిర్ణయించింది. రక్షణ దళాల కోసం ర...
చైనా సైన్యం కదలికలపై భారత్ గట్టి నిఘా!
June 21, 2020న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లోని లఢఖ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించడానికి కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉదయం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు...
యోగాలో పాల్గొన్న ఐటీబీపీ హిమవీర్స్
June 21, 2020హైదరాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇండో-టిబెటన్ బొర్డర్ పోలిస్(ఐటీబీపీ) సిబ్బంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్పూర్లో గల ...
కరోనా సంక్షోభాన్ని చైనా వాడుకుంటున్నది
June 20, 2020వాషింగ్టన్, జూన్ 19: ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంతో సతమతమవుతుంటే, ఈ పరిస్థితిని చైనా అవకాశంగా మలుచుకుంటున్నదని అమెరికా దౌత్యవేత్త డేవిడ్ స్టిల్వెల్ ఆరోపించారు. భారత్తో సరిహద్దు గొడవ కూడా అంద...
అఖిల పక్షాలతో భారత్-చైనా సరిహద్దులో పరిస్థితిపై ప్రధాని చర్చ
June 19, 2020న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆయా పార్టీల నేతలతో భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిపై గాల్వాన్ లోయలో భ...
చైనాపై నీతి గ్రామస్తుల నిరసన
June 19, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా భారత్- చైనా సరిహద్దులోగల నీతి గ్రామంలో చైనాకు వ్యతిరేకంగా గ్రామస్తులు శుక్రవారం నిరసన తెలిపారు. తూర్పు లడక్ పరిధిలోని గాల్వాన్ వ్యాలీలో భారత్-చైనా దళా...
సరిహద్దుల్లోకి ఉత్తరకొరియా సైన్యం
June 18, 2020సియోల్: ఉభయ కొరియాల మధ్య చర్చలకు వేదికగా నిలిచిన అనుసంధాన కార్యాలయాన్ని పేల్చివేసిన ఉత్తర కొరియా ఇప్పుడు రెండు దేశాల మధ్యనున్న సరిహద్దుకు సైన్యాన్ని తరలించనున్నట్లు ప్రకటించింది.దక్షిణ కొరియా, అమె...
త్రివిధ దళాలు హై అలర్ట్
June 18, 2020న్యూఢిల్లీ: గల్వాన్ ఘటన నేపథ్యంలో సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. సర్వసన్నద్ధంగా ఉండాలని ఆర్మీ, నేవీ, వైమానికదళాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ...
టీవీ పగులగొట్టి.. నిరసన తెలిపి..
June 17, 2020గుజరాత్ : భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ దేశానికి ఓ భారతీయుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. గుజరాత్లోని సూరత్లోని ఓ అపార్ట్మెంట్లో నివసించే వ్యక్తి తమ ఇంట్లో ఉన్న ఖరీదైన టీవీని రె...
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
June 17, 2020ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంతో...
నా ఇద్దరు మనువళ్లను బార్డర్కు పంపుతా : జవాన్ కుందన్ కుమార్ తండ్రి
June 17, 2020బీహార్ : భారత్, చైనా మధ్య గాల్వన్లో జరిగిన ఘర్షణలో మృతి చెందిన భారతదేశ జవాన్ల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారు తమ బిడ్డలను దేశం కోసం పెంచామని, గర్వంగా దేశం కోసం ప్రాణాలొదిలారని, తమకే...
చైనాతో ఘర్షణలో అమరులైన సైనికులు వీరే..
June 17, 2020న్యూఢిల్లీ: లఢక్లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య మంగళవారం జరిగిన ముఖాముఖి ఘర్షణలో వీర మరణం పొందిన 20 మంది సైనికుల పేర్లను భారత ఆర్మీ బుధవారం విడుదల చేసింది. అమరులైన సైనికుల్లో బీహార్...
కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు రేపు
June 17, 2020హైదరాబాద్ : చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. సూర్యాపేట మండలం కసరాబాద్లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున...
35 మంది చైనా సైనికులు మృతి : అమెరికా ఇంటెలిజెన్స్
June 17, 2020హైదరాబాద్: లడఖ్లోని గాల్వన్ లోయలో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో.. 35 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు మృతిచెందినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. దాంట్లో ...
ప్రధాని 56 అంగుళాల ఛాతీ ఏమయ్యింది?: కపిల్ సిబల్
June 16, 2020న్యూఢిల్లీ: లఢక్ సరిహద్దుల్లో చైనా కయ్యానికి కాలు దువ్వుతున్నా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ సీయర్నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. సరిహద్దుల్లో అలజడి జరిగిన ప్రత...
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత
June 16, 2020హైదరాబాద్ : ఒకవైపు ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుగుతుంటే.. మరో వైపు గాల్వన్ వ్యాలీలో చైనా బలగాలు తెగింపు ప్రదర్శించిన తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. లడఖ్లో కొన్నాళ్ల ను...
భారత్ నేపాల్ బంధాన్ని ఏ శక్తీ తెంచలేదు: రాజ్నాథ్
June 15, 2020న్యూఢిల్లీ: లిపులేఖ్ రోడ్డును పూర్తిగా భారత భూభాగంలోనే నిర్మిస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్తో తలెత్తిన వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. సోమవారం ‘ఉత్తరాఖం...
భారత్-పాక్ సరిహద్దు భద్రతను పరిశీలించిన బీఎస్ఎఫ్ డీజీ
June 14, 2020గుజరాత్ : బొర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) డైరక్టర్ జనరల్(డీజీ) ఎస్ఎస్ దేశ్వాల్ ఇతర బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులతో కలిసి హరామీ నాలా ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుజరాత్లోని భ...
చైనా సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉంది: ఆర్మీ చీఫ్
June 13, 2020హైదరాబాద్: చైనాతో ఉన్న మన సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తెలిపారు. చైనాతో కార్ప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు జరిగాయని, ఆ తర్వాత స్థానిక స్థ...
నేపాలీ పోలీసుల కాల్పులు.. భారత రైతు మృతి
June 12, 2020న్యూఢిల్లీ: బీహార్లోని సీతామర్హి జిల్లా సమీపంలోని సరిహద్దు వద్ద నేపాలీ పోలీసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక భారతీయ రైతు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని సోనేబర్షా పోల...
అవతార్ డైరక్టర్కు అనుమతి.. న్యూజిలాండ్పై విమర్శలు
June 12, 2020హైదరాబాద్: అవతార్ సినిమా డైరక్టర్ జేమ్స్ కెమరూన్కు న్యూజిలాండ్ ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఆయనతో పాటు 55 మంది సిబ్బంది .. కొన్ని రోజుల క్రితం అవతార్ సీక్వెల్ షూటింగ్ కోసం న్యూజిలాండ్...
నేపాల్ సరిహద్దుల్లో భారత రైతులపై కాల్పులు
June 12, 2020కాట్మండు: భారత్-నేపాల్ సరిహద్దుల్లో దారుణం జరిగింది. సీతామర్హి ఏరియాలో భారత్కు చెందిన రైతులపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్ర...
భారత్-చైనా దేశాల మధ్య ఏకాభిప్రాయం!
June 10, 2020న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల సడలింపునకు రెండు దేశాలు సానుకూల దృక్పథంతో ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తున్నాయని చైనా వెల్లడించింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థి...
రాజస్థాన్ సరిహద్దులు మూసివేత..
June 10, 2020హైదరాబాద్: రాజస్థాన్ ప్రభుత్వం తమ రాష్ట్ర సరిహద్దులను వారం రోజుల పాటు మూసివేసేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలు...
‘మహారాష్ట్ర-గోవా సరిహద్దు మూసివేయాలి’
June 08, 2020పనాజీ : మహారాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తున్నందున గోవాతో ఆ రాష్ట్ర సరిహద్దు మూసివేతకు జోక్యం చేసుకోవాలని కోరుతూ సోమవారం ప్రధానికి లేఖ రాసినట్లు గోవా ఎమ్మెల్యే రోహన్ కౌంటే తెలిపారు. గోవా ఇప...
శాంతియుత పరిష్కారానికి భారత్-చైనా అంగీకారం
June 07, 2020న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. భారత విదేశాంగ శాఖ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. గ...
సరిహద్దుపై భారత్, చైనా మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు
June 07, 2020బలగాల మోహరింపు రోడ్డు నిర్మాణం ఆపండిఎల్ఏసీ వద్ద యథాతథ స్థితి కొనసాగించాలన్న భారత్భారత్ రహదారి నిర్మాణంపై చైనా అభ్యంతరంన్యూఢిల్లీ,...
భారత సరిహద్దులో చైనా కొత్త కమాండర్
June 05, 2020హైదరాబాద్: సరిహద్దు వివాదంపై భారత్తో చర్చలు కొనసాగిస్తామంటూనే చైనా కొత్త ఎత్తుగడలు వేస్తున్నది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కొత్త కమాండర్ను నియమించింది. పీఎల్ఏ ...
మోదీకి ట్రంప్ ఫోన్పై చైనా అక్కసు
June 03, 2020న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి చైనాతో సరిహద్దు వివాదంపై మాట్లాడటాన్ని చైనా జీర్ణించుకోలేక పోతున్నది. భారత్-చైనా సరిహద్దు వివాద...
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెర!
June 03, 2020చర్చలకు అన్ని ద్వారాలు తెరిచే ఉన్నాయ్
June 01, 2020న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం అంతా సజావుగానే ఉందని, ఉద్రిక్తతలు సద్దుమణిగాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య నెలకొన...
వారం రోజులు ఢిల్లీ సరిహద్దులు మూసివేత..
June 01, 2020హైదరాబాద్: వారం రోజుల పాటు ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యవసర సర్వీసుల మాత్రం మినహాయింపు కల్పించినట్లు క...
చైనాతో వివాదంపై రక్షణమంత్రి రాజ్నాథ్
May 31, 2020మిలిటరీ, దౌత్య చర్చలతో పరిష్కారంన్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో లడఖ్ వద్ద తలెత్తిన వివాదాన్ని మిలిటరీ, దౌత్య స్థాయిలో ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరి...
సరిహద్దుల్లో ఏం జరుగుతున్నదో ప్రజలకు చెప్పండి
May 29, 2020న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్నదని, ఇలాంటి సందర్భంలో సరిహద్దుల్లో ఏ జరుగుతుందనే విషయాన్ని ఎలాంటి దాపరికం లేకుండా ప్రజలకు తెలియజేయాలని క...
ట్రంప్ మధ్యవర్తిత్వం అవసరంలేదు..
May 29, 2020హైదరాబాద్: భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. అయితే అమెరికా...
ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు.. చైనా
May 29, 2020హైదరాబాద్: భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చైనా స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించేందుక...
చైనా తీరు పట్ల మోదీ అసంతృప్తి: డోనాల్డ్ ట్రంప్
May 29, 2020హైదరాబాద్: భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. భారత్, చైనా మధ్య పెను సమస్య ఏర్పడిందని, దీని గురించి ప్రధాని మోదీతో ఫోన...
మహారాష్ట్ర మీదుగా తెలంగాణవైపు మిడతల దండు
May 28, 2020దూసుకొస్తున్న మిడతల దండుమహారాష్ట్ర మీదుగా తెలంగాణవైపు పయనం
కావాలంటే మేం మధ్యవర్తిత్వం వహిస్తాం
May 27, 2020న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో కొద్ది రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు అంగీకరిస్తే ఈ వివాదం ...
ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే: రాహుల్గాంధీ
May 26, 2020న్యూఢిల్లీ: భారతదేశ సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ప్రజలకు చెప్సాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉన్నదని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యాని...
ఈ పావురం పాక్ గూఢచారి
May 26, 2020జమ్ములో పట్టుకున్న స్థానికులుపాకిస్థాన్లో శిక్షణ పొంది గూఢచర్యం కోసం వచ్చిన పావురాన్ని జమ్ముకశ్మీర్లో కథువా జిల్లా హీరాన...
ఈసారి మిఠాయిలు మీకివ్వం!
May 25, 2020న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం తరచూ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉగ్రవాదుల చొరబాటుకు ప్రయత్నిస్తుండటంతో భారత్ సైన్యం అనాదిగా వస్తున్న ఒక సంప్రదాయానికి చెక్పెట్టింది. రంజాన్ పండుగ...
ఐపీఎల్ ఆడకుండా అడ్డుకోవాలి: బోర్డర్
May 22, 2020మెల్బోర్న్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్-13వ సీజన్ నిర్వహించాలనుకుంటున్న తరుణంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ప్రపంచకప్...
మనీషాకొయిరాలాపై నెటిజన్ల ఆగ్రహం..!
May 21, 2020ఖాట్మండ్: భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మూడు పట్టణాలు (భారతభూగాలు) లిపులేక్, కాలాపాని, లింపియాధురా తమవే అంటూ నేపాల్ కొత్తమ్యాప్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. నేపాల్ కేబినెట్ నిర్ణయానికి ప...
సరిహద్దు ఘర్షణలపై చైనా ఆరోపణలు..
May 20, 2020హైదరాబాద్: సిక్కింలోని నియంత్రణ రేఖ వద్ద ఇటీవల భారత, చైనా బలగాలు బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. దీనిపై చైనా అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. భారతీయ సైనికులు తమ సరిహద్దును దాటారన...
పోలీసులపై వలస కార్మికుల రాళ్ల దాడి.. వీడియో
May 20, 2020న్యూఢిల్లీ : ఢిల్లీ - గురుగ్రామ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో విధుల్లో ఉన్న గురుగ్రామ్ పోలీసులపై వలస కార్మికులు రాళ్ల దాడి చేశారు. పోలీసులను అసభ్యకర పదజాలంతో దూషించారు....
వివాదాస్పదంగా నేపాల్ కొత్త మ్యాప్
May 19, 2020కాఠ్మండు: భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మళ్లీ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్, కాలాపాని, లింపియాధురా ప్రాంతాలు తమ పరిధిలోనివేనని నేపాల్ పేర్కొంటున్...
మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు..
May 17, 2020న్యూఢిల్లీ: లాక్ డౌన్ తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులు ఉత్తరప్రదేశ్ లోని సొంతూళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నారు. వలసకూలీలు, కార్మికులు ఢిల్లీ-యూపీ సరిహద్దులోని మయూర్ విహార్ ఎక్స్ టెన్షన్ ...
బారికేడ్లు తొలగించి చొచ్చుకొచ్చిన వలసకార్మికులు..వీడియో
May 17, 2020యూపీ: లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వలస కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి వలసకార్మికులు, క...
ఏపీ సరిహద్దుల్లో నిలిచిపోయిన వలసకార్మికులు
May 15, 2020హైదరాబాద్: లాక్డౌన్తో స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులు అశ్వారావుపేట వద్ద ఉన్న సరిహద్దు చెక్పోస్టు వద్ద భారీసంఖ్యలో నిలిచిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కు బయల్దేరిన వాహనదారులను ఆ...
సరిహద్దుల్లో అప్పుడప్పుడు ఘర్షణలు తప్పవు..
May 14, 2020హైదరాబాద్: భారతీయ సరిహద్దుల వద్ద భద్రతా దళాలు నిత్యం శాంతిని, సామరస్యాన్ని పాటిస్తున్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తెలిపారు. ఉత్తర సరిహద్దుల వద్ద రోడ్డు నిర్మాణ కార్యక్ర...
ఆరుగురు బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్
May 11, 2020న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఆరుగురు బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారిలో త్రిపుర, ఢిల్లీ న...
17,060 అడుగుల ఎత్తు..మానససరోవర్ టు లిపులేఖ్ పాస్ మార్గం
May 08, 2020ఉత్తరాఖండ్ : లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రహదారుల పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ లో లాక్ డౌన్ కొనసాగుతుండంతో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర...
30 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్
May 06, 2020జోద్పూర్: 30 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలోని కంటైన్మెంట్ ఏరియాలో లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహించిన వీరికి విధులు ముగిసిన అనంతరం జోద్పూర్ తరలించారు. జోద్పూర్ ...
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
May 06, 2020ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తిక్రీ బోర్డర్ ఏరియాలోని గోదాంలో మంటలు అంటుకున్నాయి. మంటలు భారీ ఎత్తున ఎగసి పడుతుడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్ ఇంజన్లతో మంటలను ...
సరిహద్దు వద్ద తనిఖీలు
May 05, 2020సంగారెడ్డి: వలస కూలీలు తమ సొంత రాష్ర్టాలకు వెళుతున్న క్రమంలో రాష్ట్ర సరిహద్దు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ సమీపంలోని 65 నెంబర్ జాతీయ రహదారిపై సరిహద్దు వద్ద ఏర్పాటు...
సరిహద్దు దాటి భారత్ లోకి వచ్చిన వ్యక్తి
May 02, 2020త్రిపుర: బంగ్లాదేశ్ కు చెందిన ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్దంగా సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తి సరిహద్దు బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి త్రి...
సరిహద్దు చెక్పోస్టును తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
May 01, 2020నారాయణపేట : జిల్లాలోని ఎక్లాస్పూర్ గ్రామంలో ఉన్న తెలంగాణ-కర్ణాటక సరిహద్దు చెక్పోస్టును రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో మంత్రి ...
భారత్-బంగ్లా మధ్య ప్రారంభమైన సరుకు రవాణా
May 01, 2020ఢిల్లీ : భారతదేశం, బంగ్లాదేశ్ల మధ్య నేడు సరుకు రవాణా ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగనాస్, బన్గాన్ పెట్రాపోల్ సరిహద్దు నుండి వస్తువుల ఎగుమతులు, దిగుమతులు ప్రారంభమయ్యాయి. జీరో ప...
గ్రామాల్లోకి ఎవరూ రాకుండా ఇలా..
April 30, 2020న్యూఢిల్లీ: కరోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్, పాటించడం చాలా అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులో ఊరిలోకి ఎవరూ రాకుండా రోడ్లను మూసివేశారు. రోడ్డుకి అడ్డంగ...
సరిహద్దు చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా : కలెక్టర్ ఎంవీ రెడ్డి
April 30, 2020భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా కొనసాగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం భద్రాచలం నుండి దుమ్ముగ...
వలసకూలీలను అడ్డుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు
April 30, 2020మధ్యప్రదేశ్: మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. సింద్వా సమీపంలో జాతీయ రహదారిపై రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు వారిని ఆపే...
అంతరాష్ట్ర కదలికలను సులభతరం చేయండి : నితిన్ గడ్కరీ
April 28, 2020ఢిల్లీ : అంతరాష్ట్ర సరిహద్దుల్లో నిత్యావసర వస్తువుల వాహనాల కదలికలను సులభతరం చేసేలా చర్యలు తీసుకుకోవాల్సిందిగా రాష్ర్టాల రోడ్లు, రవాణాశాఖ మంత్రులకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ ...
ఢిల్లీ-గురుగ్రామ్ బార్డర్ లో పోలీసుల తనిఖీలు
April 28, 2020న్యూఢిల్లీ: లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దు వెంబడి ప్రధాన మార్గాల్లో పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు కొనసాగిస...
ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో గోడ
April 27, 2020హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో గోడను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తమిళనాడు సరిహద్దు వద్ద గోడ అధికారులు నిర్మ...
మహిళా సీఐ కి కరోనా
April 26, 2020తమిళనాడు-చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతంలోని సుమారు 30 కిలోమీటర్ల దూరం లోని వానియంబడిలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో కుప్పం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వానియంబడి తాలూకా పోలీస్ స్టేష...
మే 3 వరకు ఢిల్లీ-సోనిపట్ సరిహద్దులు మూసివేత
April 26, 2020సోనిపట్: ఢిల్లీకి హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లాకు మధ్య సరిహద్దులన్నింటినీ అధికారులు మూసివేశారు. మే నెల 3వ తేదీ వరకు ఢిల్లీ-సోనిపట్ సరిహద్దులు మూసివేస్తున్నట్లు సోనిపట్ జిల్లా ...
41 మంది బార్డర్ దాటొచ్చారు..వారికి నెగెటివ్
April 21, 2020పంజాబ్ : ఏప్రిల్ 16న 41మంది ప్రయాణికులు అట్టారి-వాఘా సరిహద్దు దాటి రాష్ట్రానికి వచ్చారు. మా సిబ్బంది వారందరి శాంపిల్స్ సేకరించి..కరోనా పరీక్షలు నిర్వహించగా..ఇద్దరికి పాజిటివ్ గా నిర్దార...
ప్రధాన రహదారిపై ఆంక్షలు..అయినా భారీ క్యూ
April 21, 2020ఘజియాబాద్: లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు నిబంధనలు కఠిన తరం చేశారు. లాక్ డౌన్ పాటించకుండా రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తున్నారు. తాజా పరి...
సరిహద్దు చెక్ పోస్ట్ ల్లో తనిఖీ
April 19, 2020ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధి లోని సరిహద్దు చెక్ పోస్ట్ ల్లో సీఐ వేణుమాధవ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజుపాలెం,ఎర్రుపాలెం, రామన్నపాలెం స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ను పరిశ...
ఫ్యాన్స్ లేకుండా ప్రపంచకప్ కష్టం: బోర్డర్
April 14, 2020ఫ్యాన్స్ లేకుండా ప్రపంచకప్ కష్టం: బోర్డర్మెల్బోర్న్: కరోనా వైరస్ అంతకంతకు ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొవిడ్...
రోడ్డు మీద పాలు.. ఓ వైపు బిచ్చగాడు.. మరో వైపు కుక్కలు..
April 13, 2020లక్నో : ప్రస్తుత పరిస్థితుల్లో అనాథలు, నిరాశ్రయులు, బిచ్చగాళ్లు, కొన్ని జంతువులు ఆశపడేది కేవలం.. గుక్కెడు నీళ్లు, పిడికెడు మెతుకుల కోసమే. ఈ రెండు లేకపోతే వారికి పొట్ట నిండదు.. ఆకలితో అలమటించాల్సింద...
వలస కూలీల తరలింపునకు 1000 ప్రత్యేక బస్సులు
March 28, 2020లక్నో : దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో.. రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారి జీవితాలకు బతకడం కష్టంగా మారింది. పట్టణాల్లో జీవనం కొనసాగించలేమని ...
కరోనా విధుల్లో మంత్రి జగదీష్ రెడ్డి
March 26, 2020ప్రజా ప్రతినిధులే కథానాయకులు కావాలి అన్న సీఎం పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. కరోనా లాక్డౌన్ వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలు...
పల్లెకోసం.. మేముసైతం
March 26, 2020గ్రామాల సరిహద్దుల్లో స్థానిక ప్రజాప్రతినిధుల కాపలా.. పారిశుద్ధ్...
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు..
March 21, 2020మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది పకడ్బందీ చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా ‘కరోనా వైరస్’ దావానంలా విస్తరిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లోని చ...
21 కిలోల బంగారం సీజ్..
March 20, 2020కోల్కతా: కోల్కతాలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్లోని బొంగావ్కు సమీపంలోబంగ్లాదేశ్ కు చెందిన కొందరు వ...
వాఘా సరిహద్దు మూసివేత
March 20, 2020ఇస్లామాబాద్: కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భారత్-పాక్లను కలిపే వా ఘా సరిహద్దును గురువారం నుంచి మూసివేస్తున్నట్టు పాక్ ప్రకటించింది. ఇప్పటికే పాక్లో కరోనా బార...
ఈయూ సరిహద్దులు, స్కెంజన్ జోన్ 30 రోజుల పాటు మూసివేత
March 17, 2020ప్యారిస్ : యూరోపియన్ యూనియన్(ఈయూ), స్కెంజన్ జోన్ను 30 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నేటి నుంచి 30 రోజుల పా...
పొరుగుదేశాల సరిహద్దులు మూసివేస్తూ కేంద్రం నిర్ణయం
March 15, 2020ఢిల్లీ : కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పొరుగుదేశాల సరిహద్దులు మూసివేస్తూ నిర్ణయం వెలువరించింది. ఇండో-బంగ్లాదేశ్, ఇండో-నేపాల్, ఇండో-భూటాన్,...
ఎలుగుబంటి వేషధారణలో పోలీసులు.. వీడియో
March 09, 2020డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ మిత్రిలోని ఐటీబీపీ(ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు) క్యాంపులో కోతుల బెడద ఎక్కువైంది. కోతులను క్యాంప్ నుంచి పంపించిన కొద్ది సేపటికే మళ్లీ తిరిగి వస్తున్నాయి. దీంతో కోతుల బెడ...
తాజావార్తలు
- నేడు తాకట్టు ఆస్తులు వేలం: ఎస్బీఐ
- రైతు ఆదాయం రెట్టింపు ఎలా?
- చమురు ధరల పెంపు అహేతుకం
- మళ్లీ పుంజుకున్న బిట్కాయిన్
- నీతిమాలిన నిందలు
- హిందుత్వానికి అసలైన ప్రతీక
- కోటక్ చేతికి ఆర్మీ జవాన్ల వేతన ఖాతాలు!
- అదనపు భద్రత+ ఏబీఎస్తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్రావుకు చిన్నచూపు
ట్రెండింగ్
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- మహేష్ బాబుపై మనసు పడ్డ బాలీవుడ్ హీరోయిన్
- ఆ రోల్ చేయాలంటే అందరూ సిగ్గుపడతారు: జాన్వీకపూర్
- వీడియో : భోజనం భారత్లో.. నిద్ర మయన్మార్లో
- కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ కు యశ్ స్పెషల్ ట్రీట్..!
- నవీన్, ప్రియదర్శిలను ప్రభాస్ ఇంట్లోకి రానివ్వని సెక్యూరిటీగార్డు..వీడియో
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా
- అందరూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్నరన్న..జాతిరత్నాలు ట్రైలర్
- ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
- అరణ్య అప్డేట్..రానా తండ్రిగా వెంకటేశ్..!