BSF News
రాజస్థాన్లో పాక్ చొరబాటుదారుడు హతం
March 06, 2021జైపూర్ : రాజస్థాన్ అనూప్గర్హ్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద దేశంలోకి ప్రవేశించేందుకు పాకిస్తాన్ చొరబాటుదారుడు యత్నించాడు. దీన్ని భారత భద్రతా దళాలు పసిగట్టాయి. భారత బలగాలను గమన...
ఒడిశాలో 5 కేజీల టిఫిన్ బాంబు లభ్యం
February 23, 2021భువనేశ్వర్ : ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో బీఎస్ఎఫ్ దళాలు, స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. కదాలిబంద అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులకు సంబం...
సరిహద్దులో పాక్ చొరబాటుదారుడి కాల్చివేత
February 08, 2021శ్రీనగర్ : సరిహద్దు దాటి భారత్లోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఒక పాకిస్తాన్ చొరబాటుదారుడిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సోమవారం కాల్చివేసింది. ఈ సంఘటన జమ్ములోని సాంబా సెక్టార్లో సోమవ...
విద్యార్థిని కాల్చి చంపిన బీఎస్ఎఫ్ జవాన్
February 01, 2021అగర్తలా : ఓ 24 ఏండ్ల విద్యార్థిని బీఎస్ఎఫ్ జవాను కాల్చి చంపాడు. ఈ ఘటన త్రిపురలోని ఇండియా - బంగ్లాదేశ్ సరిహద్దులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సీనియర్ పోలీసు ఆఫీసర్ మాట్లాడు...
వాఘా సరిహద్దులో ఆకట్టుకున్న బీటింగ్ రిట్రీట్
January 26, 2021అమృత్సర్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాఘా-అత్తారీ సరిహద్దు ప్రాంతంలో బీటింగ్ రిట్రీట్ వేడుక మంగళవారం విశేషంగా ఆకట్టుకున్నది. ఈ పెరేడ్ను తిలకించేందుకు ఎప్పటిమాదిరిగానే ప్రజలు హాజరై.. భారత సైనికుల...
సరిహద్దులో మరో సొరంగం
January 24, 2021జమ్ము: జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద బీఎస్ఎఫ్ మరో సొరంగాన్ని గుర్తించింది. పాక్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద సొరంగాలను గుర్తించడం గడిచిన పది రోజుల్లో ఇది రెండోసారి. తాజాగ...
పాక్ కుయుక్తి : బోర్డర్లో బయటపడ్డ సీక్రెట్ సొరంగం
January 23, 2021న్యూఢిల్లీ : భారత్లోకి ఉగ్రవాదులను పంపేందుకు జమ్ము కశ్మీర్లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉపయోగించిన 150 మీటర్ల పొడవైన రహస్య సొరంగాన్ని బీఎస్ఎఫ్ అధికారులు శనివారం గుర్తించారు. ఇది గత పదిరోజుల్లో బీఎస్ఎఫ...
బీఎస్ఎఫ్ ద్వారా బీజేపీ బెదిరింపులు: బెంగాల్ మంత్రి ఫిర్హాద్
January 21, 2021కోల్కతా: సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రజలను బీజేపీకి ఓటేయాలని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) బలగాలు బెదిరిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ పట్టణాభివ్రుద్ధి, మున్సిపల్ వ్యవహారాలశాఖ ...
వాఘాలో ఈ సారి బీటింగ్ రిట్రీట్ ఉండదు..
January 18, 2021న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి ఆంక్షల నేపథ్యంలో బీటింగ్ రిట్రీట్ వేడుకను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) రద్దు చేసింది. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ వర్గాలు సోమవారం తెలిపాయి. 26 వ తేదీ సాయంత్రం పంజాబ్...
భారత్, పాక్ సరిహద్దులో సొరంగం
January 13, 2021శ్రీనగర్: భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఒక సొరంగాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది. జమ్ముకశ్మీర్లోని సాంబా సెక్టార్లో బుధవారం దీనిని కనుగొన్నారు. కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భూగర్భ సొరంగ...
ఇంద్రేశ్వర్ సెక్టార్లో పాక్ కాల్పులు
December 26, 2020శ్రీనగర్ : కుక్క తోక వంకర అన్న చందంగా పాక్ వక్ర బుద్ధి మారడం లేదు. తీర నియంత్రణ రేఖ వెంట షెల్లింగ్ చేస్తూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్లోని పలు ...
బారాముల్లాలో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్
December 24, 2020శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలు గురువారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. వనిగం పయెన్ క్రెరీ గ్రామంలో ఉగ్రవా...
పంజాబ్లో ఇద్దరు చొరబాటుదారుల హతం
December 17, 2020అట్టారి: పంజాబ్ సరిహద్దుల్లో దేశంలోకి అక్రమంగా చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదు లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) మట్టుపెట్టింది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అట్టారి ...
కాశ్మీర్లోకి పాక్ డ్రోన్.. సైన్యం కాల్పులు
December 10, 2020శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని రణబీర్ సింగ్ పురా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని డ్రోన్ కదలికలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గు...
హీరానగర్ సెక్టార్లో పాక్ కాల్పులు
December 02, 2020శ్రీనగర్ : దాయాది పాక్ వక్రబుద్ధి మారడం లేదు.. సరిహద్దుల వెంట గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లాలోని...
పాక్ రేంజర్ల కాల్పులు.. బీఎస్ఎఫ్ అధికారి మృతి
December 01, 2020శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట ఫార్వర్డ్ పోస్టులపై మంగళవారం పాక్ దళాలు కాల్పులు జరిపాయి. దీంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎ...
బిఎస్ఎఫ్ సిబ్బందికి ప్రధాన మంత్రి మోడీ శుభాకాంక్షలు
December 01, 2020ఢిల్లీ: సరిహద్దు భద్రత దళం 56వ (బిఎస్ఎఫ్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బిఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు,కేంద్ర మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘@B...
భారత భూభాగంలోకి పాక్ డ్రోన్.. సైన్యం కాల్పులు
November 29, 2020శ్రీనగర్ : దాయాది పాక్ వక్రబుద్ధి మారడం లేదు. నియంత్రణ రేఖ వెంట కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. శనివారం రాత్రి జమ్మూకాశ్మీర్లోని ఆర్ఎస్పురా సెక్టార్లోని ఇంటర్నేషనల...
చిరుత చర్మం కలిగివున్న ముగ్గురు అరెస్టు
November 25, 2020హైదరాబాద్ : చిరుతపులి చర్మం, పలు అడవి జంతువుల గోళ్లను అక్రమంగా కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఒడిశా రాష్ర్టం బరాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. క్రైం బ్రాంచ...
200 మీటర్ల టన్నెల్ ద్వారా పాక్ నుంచి ఇండియాలోకి..
November 23, 2020న్యూఢిల్లీ: నగ్రోటా ఎన్కౌంటర్లో హతమారిన నలుగులు జైషే ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే ఇండియాలోకి చొరబడినట్లు చెప్పడానికి కావాల్సిన సాక్ష్యాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సంపాదిం...
భారత భూభాగంలోకి పాక్ డ్రోన్లు
November 22, 2020శ్రీనగర్ : పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనల మధ్య శనివారం రాత్రి తీర నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట మెన్దార్ సెక్టార్లో డ్రోన్ కదలికలను గమనించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. అంతకు ముందు శుక...
పాక్ సరిహద్దుల్లో.. 300 మంది ఉగ్రవాదులు
November 16, 2020హైదరాబాద్: పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబడేందుకు పొంచి ఉన్నట్లు బీఎస్ఎఫ్ ఐజీ రాజేశ్ మిశ్రా తెలిపారు. పాక్లోని లాంచ్ ప్యాడ్ల వద్ద సుమారు 300 వరకు ఉగ్రవాదులు భారత్లో ప్రవేశ...
పాక్ సైన్యం కాల్పుల్లో BSF ఎస్ఐ సహా ఆరుగురు దుర్మరణం
November 13, 2020న్యూఢిల్లీ: పాకిస్థాన్ సైన్యం మరోసారి బరితెగించింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రం బారాముల్లా జిల్లాలోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత స...
'రాడ్యా మహేశ్ త్యాగం మరువలేనిది'
November 09, 2020హైదరాబాద్ : ఉగ్రదాడిలో వీరమరణం పొందిన రాడ్యా మహేశ్కు ఐటీ మంత్రి కేటీఆర్ ఘన నివాళులర్పించారు. మహేశ్ త్యాగం మరువలేనిది అని పేర్కొన్నారు. మహేశ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని క...
దేశంలోకి చొరబడేందుకు వేచి ఉన్న ఉగ్రవాదులు
November 08, 2020ఢిల్లీ : భారత భూభాగంలోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి వివిధ లాంచ్ ప్యాడ్ల వద్ద 50 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ సైన్యం పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను క...
కుప్వారాలో చొరబాటుదారుల కాల్పుల్లో ముగ్గురు సైనికుల మృతి
November 08, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని చొరబాటుదారుల కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్లో ఉన్న నియంత్రణ రేఖ వద్ద ఇవాళ తెల్లవారుజామున కొందరు అనుమానాస్ప...
సరిహద్దులో ఐదుగురు బంగ్లాదేశీయులు సహా 12 మందిని పట్టుకున్న సైన్యం
October 31, 2020కొల్కతా : పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాలోని ఇండో- బంగ్లా సరిహద్దును అక్రమంగా దాటినందుకు ఐదుగురు బంగ్లాదేశీయులు సహా వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది భారతీయ పౌరులను సరిహద్దు భద్రతా దళ సిబ్బంది పట్టుకున్...
బీఎస్ఎఫ్లో 228 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు
October 11, 2020న్యూఢిల్లీ: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింద...
కరోనాకు 58 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలి
October 01, 2020న్యూఢిల్లీ : కరోనా విలయతాండవానికి దేశంలో ఇప్పటి వరకు 98 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో బుధవారం వరక...
దేశంలోకి భారీ ఆయుధ అక్రమ రవాణా ప్రయత్నం విఫలం..
September 29, 2020ఐజ్వాల్ : దేశంలోకి భారీస్థాయిలో ఆయుధ అక్రమ రవాణా ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ విఫలం చేసింది. ఈశాన్య రాష్ర్టంలో ఇటీవలి సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు పట్టుబడటం ఇదే తొలిసారి. మిజోరంలోని ...
పాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆయుధాల పట్టివేత
September 20, 2020శ్రీనగర్: సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆగడాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఉగ్రవాదుల చొరబాట్లకు అనువుగా తరచూ కాల్పులకు పాల్పడుతున్నది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లోని పాక్ సరిహద్దుల్లో ఉన్...
భారత్-పాక్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
September 12, 2020ఫిరోజ్పూర్ : పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అబోహార్ సరిహద్దు అవుట్పోస్ట్ వద్ద శనివారం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో రైఫిళ్లతోపాటు మ్యా...
భారీగా ఆయుధాల పట్టివేత
September 12, 2020ఫిరోజ్పూర్ : అక్రమ ఆయుధాల రవాణాను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అడ్డుకుంది. ఇటీవల భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అవుతున్న ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నాయ...
బంగ్లా సరిహద్దుల్లో 14.6 కిలోల వెండి సీజ్
September 12, 2020కోల్కతా: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమంగా తరలిస్తున్న 14.6 కిలోల వెండి పట్టుబడింది. పశ్చిమబెంగాల్ దక్షిణ సరిహద్దుగుండా బంగ్లాదేశ్లోకి వెండి ఆభరణాలను తరలిస్తుండగా బీఎస్ఎఫ్ బలగ...
వంతెన నిర్మాణానికి పాక్ ఇంజినీర్ల బృందం సర్వే
August 27, 2020అమృత్ సర్ : పంజాబ్లోని భారత్- పాక్ సరిహద్దులో డేరా బాబా నానక్-కర్తార్పూర్ కారిడార్ ప్రాజెక్టు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తాన్ వైపు వంతెన నిర్మాణానికి ఆ దేశ ఇంజినీర్ల ప్రతి...
ఐదుగురు ముష్కరులు హతం
August 24, 2020చండీగఢ్/ న్యూఢిల్లీ: పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి శనివారం తెల్లవారుజామున భారత భూభాగంలోకి చొరబడిన ఐదుగురు సాయుధ పాకిస్థాన్ చొరబాటుదారులను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. తరణ్తరణ...
'డ్రోన్ల సాయంతో పాక్ బాంబు దాడులకు పాల్పడే అవకాశం'
August 23, 2020ఢిల్లీ : జమ్మకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న భారత భద్రతా సంస్థలపై పాకిస్థాన్ డ్రోన్ల సాయంతో బాంబు దాడులకు పాల్పడే అవకాశం ఉందని బొర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) తెలిపి...
ఐదుగురు చొరబాటుదారులు హతం!
August 22, 2020న్యూఢిల్లీ: భారత్ చేతిలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా పాకిస్థాన్ బుద్ధి మారడంలేదు. తనవైపు నుంచి భారత్లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తూనే ఉన్నది. తాజాగా శనివారం తెల్లవారుజామున పంజ...
కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
August 19, 2020న్యూఢిల్లీ: బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదలచేస...
ట్రాఫికింగ్ నుంచి బంగ్లాదేశీ మహిళను రక్షించిన బీఎస్ఎఫ్
August 18, 2020కోల్కతా : ఉమెన్ ట్రాఫికింగ్(మహిళల అక్రమ రవాణా) నుంచి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సిబ్బంది ఓ బంగ్లాదేశీ మహిళను రక్షించారు. మహిళను దేశంలోకి అక్రమంగా రవాణా చేసిన నిందితుడి అదు...
సరిహద్దు నుంచి దేశంలోకి పక్షుల అక్రమ రవాణా.. బీఎస్ఎఫ్ స్వాధీనం
August 12, 2020కోల్కతా: సరిహద్దు నుంచి దేశంలోకి చిలుకలు వంటి పక్షులను అక్రమ రవాణా చేస్తుండగా సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ బారాన్బెరియాలోని బోర్డర్ అవుట్పోస్ట్ నుంచి అక్రమ...
ఫూణే ఆయుధ ఫ్యాక్టరీ నుంచి తొలి మందుగుండు సరుకు రవాణా
August 12, 2020ముంబై: మహారాష్ట్ర పూణేలోని ఖాడ్కి ఆయుధ ఉత్పత్తి కర్మాగారంలో తొలిసారి తయారు చేసిన మందుగుండును బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు పంపారు. 40 ఎంఎం యూబీజీఎల్ మందుగుండు సరుకుతో అక్కడి నుంచి బయలు దే...
మేఘాలయలో 18 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా
August 12, 2020షిల్లాంగ్ : మేఘాలయలో 18 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది సహా 23 మందికి కరోనా పాజటివ్గా పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,165కు చేరింది. తాజా కేసుల్లో ఈ...
రూ. 10 లక్షల విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం
August 07, 2020బాసిర్హట్ : పశ్చిమ బెంగాల్లోని కైజూరి నుంచి బంగ్లాదేశ్కు అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 10 లక్షల విలువైన వెండి ఆభరణాలను దక్షిణ బెంగాల్ సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్ఎఫ్) స్వాధీనం చే...
BSF ఇన్స్పెక్టర్ను కాల్చిచంపిన కానిస్టేబుల్
August 04, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం రాయ్గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లోని 146వ బెటాలియన్కు చెందిన ఓ కానిస్టేబుల్.. అదే బెటాలియన్లోని ఓ ఇన్స్పెక్టర్ను, కానిస్టేబు...
రూ.250 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
July 19, 2020గురుదాస్పూర్: పంజాబ్లోని గురుదాస్పూర్లో అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల హెరాయిన్ను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు సరిహద్దుల్లోని రావీ నదిలో గస్తీ నిర్వహిస్తుండగా.....
హద్దుల్లేని ప్రేమకు.. సరిహద్ద్దు అడ్డు!
July 18, 2020ముంబై: ప్రేమకు హద్దులు లేవు..అన్న మాటను మనస్ఫూర్తిగా నమ్మిన ఆ యువకుడు ఏకంగా దేశ సరిహద్దును దాటి పాకిస్థాన్లో తన ప్రేయసిని కలుసుకోవడానికి ప్రయత్నించాడు. అందుకోసం గూగుల్ మ్యాప్స్ను ఉపయోగించుకున్నా...
ప్రియురాలిని కలుసుకోవడానికి మహారాష్ర్ట నుంచి పాకిస్తాన్కు బయల్దేరాడు
July 17, 20201200 కి.మీ ప్రయాణం చేసిన తరువాత బార్డర్లో బీఎస్ఎఫ్ సిబ్బందికి చిక్కాడున్యూ ఢిల్లీ : గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఓ 20 ఏళ్ల యువకుడిని బీఎస్ఎఫ్ సిబ్బంది గురువారం పట్...
బంగ్లాదేశ్ సరిహద్దులో 75.3కిలోల గంజాయి పట్టివేత
July 14, 2020నదియా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లా బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో 75.3 కిలోల గంజాయితోపాటు 50 ఫెన్సిడైల్ సిరప్ (దగ్గు టానిక్)లను స్వాధీనం చేసుకొని స్మగ్లర్ల బారినుంచి ఐదు పశువ...
పాక్ ముఠాకు సహకరిస్తున్న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అరెస్ట్
July 13, 2020చండీగఢ్: పాకిస్థాన్కు చెందిన డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా ముఠా గుట్టును పంజాబ్ పోలీసులు రట్టు చేశారు. జమ్ముకశ్మీర్లోని సాంబా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు చెం...
మన భూభాగం మన ఆధీనంలోనే ఉంది: : ITBP DG
July 12, 2020న్యూఢిల్లీ: లఢఖ్ తూర్పు ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలపై ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్ సుర్జీత్ సింగ్...
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో బీఎస్ఎఫ్ జవాను అరెస్టు
July 12, 2020న్యూ ఢిల్లీ : జమ్మూలోని అంతర్జాతీయ భారత్ పాకిస్తాన్ సరిహద్దు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లోని ఓ జవాను డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం మేరకు పంజాబ్ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు ...
పశువుల అక్రమ రవాణాపై కన్నేసిన బీఎస్ఎఫ్
July 07, 2020హైదరాబాద్ : మన దేశం సరిహద్దుల మీదుగా జోరుగా సాగుతున్న పశువుల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిద్ధమైంది. ఏటా జూలైలో మన దేశం నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ ...
ప్లాస్మాను దానం చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు
July 07, 2020జైపూర్: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు చెందిన జవాన్లు ప్లాస్మాను దానం చేశారు. రాజస్థాన్లోని 126 బెటాలియన్కు చెందిన కొందరు బీఎస్ఎఫ్ జవాన్లకు ఇటీవల కరోనా సోకింది. వారిలో కొంత మంది ఇటీవల కోలుకున్న...
మరో 36 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
July 05, 2020న్యూ ఢిల్లీ : బీఎస్ఎఫ్ జవాన్లను కరోనా కలవరపెడుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చక్కబడుతోందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడిస్తున్నా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో మరో 34...
కోవిడ్-19తో బ్రిగేడియర్ వికాస్ సమ్యాల్ మృతి
July 02, 2020ఢిల్లీ : కోవిడ్-19 కారణంగా ఇండియన్ ఆర్మీకి చెందిన ఈఎంఈ ఈస్ట్రన్ కమాండ్, బ్రిగేడియర్ వికాస్ సమ్యాల్ ఈ ఉదయం మృతిచెందాడు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతు...
24 గంటల్లో మరో 53 మంది జవాన్లకు కరోనా
June 30, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో భారత జవాన్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్, ఆర్మీ, సీఐఎస్ఎఫ్ వంటి భద్రతా దళాల్లోని అనేక మంది జవాన్లు కరోనా బారినపడ్డారు. గడచిన...
కొత్తగా 33 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు పాజిటివ్
June 28, 2020న్యూఢిల్లీ : కరోనా వైరస్ అందరిని కలవర పెడుతోంది. దేశ ప్రజలందరిని గజగజ వణికిస్తోంది కరోనా వైరస్. గడిచిన 24 గంటల్లో 33 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లకు కరోనా పాజి...
బీఎస్ఎఫ్లో 868 మందికి కరోనా
June 26, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. సాధారణ ప్రజలు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, పారా మిలిటరీ బలగాలు, ఆర్మీ సిబ్బంది, ఆఖరికి ఎమ్మెల్యేలు, మంత...
జమ్ములో పాక్ డ్రోన్ కూల్చివేత
June 21, 2020జమ్ము: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు పాకిస్థాన్ సైన్యం పంపిన డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు శనివారం కూల్చివేశారు. ఉదయం 5.10 గంటల సమయంలో కథువా జిల్లాలోని రథువా గ్రామ సమీప...
పాకిస్థాన్ నిఘా డ్రోన్ను కూల్చివేసిన బీఎస్ఎఫ్
June 20, 2020హైదరాబాద్: జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద విహరిస్తున్న పాకిస్థాన్కు చెందిన నిఘా డ్రోన్ను .. బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్ దళాలు కూల్చివేశాయి. కథువా జిల్లాలోని హీరానగర్ తాలూ...
భారత్-పాక్ సరిహద్దు భద్రతను పరిశీలించిన బీఎస్ఎఫ్ డీజీ
June 14, 2020గుజరాత్ : బొర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) డైరక్టర్ జనరల్(డీజీ) ఎస్ఎస్ దేశ్వాల్ ఇతర బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులతో కలిసి హరామీ నాలా ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుజరాత్లోని భ...
రైఫిల్తో కాల్చుకుని BSF జవాన్ ఆత్మహత్య
June 06, 2020రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో దారుణం జరిగింది. విధినిర్వహణలో ఉన్న BSF హెడ్ కానిస్టేబుల్ తనను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా పంఖన్జోర్ పోలీస్ స్టేష...
పాక్ కాల్పుల ఉల్లంఘన.. తిప్పికొట్టిన భారత్
June 02, 2020కతువా: జిల్లాలోని హిరానగర్ సెక్టార్లో ఇంటర్నేషనల్ బోర్డర్ (ఐబి) వెంబడి ఫార్వర్డ్ పోస్టులు, గ్రామాలపై కాల్పులు జరపడం ద్వారా పాకిస్తాన్ రేంజర్స్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు భద్రతా ...
ఈసారి మిఠాయిలు మీకివ్వం!
May 25, 2020న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం తరచూ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉగ్రవాదుల చొరబాటుకు ప్రయత్నిస్తుండటంతో భారత్ సైన్యం అనాదిగా వస్తున్న ఒక సంప్రదాయానికి చెక్పెట్టింది. రంజాన్ పండుగ...
BSFలో మరో 21 మంది జవాన్లకు కరోనా
May 23, 2020న్యూఢిల్లీ: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు (BSF)లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా శనివారం మరో 21 మంది BSF జవాన్లకు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ మేరకు BSF అధికారికంగా ఒక ప్...
శ్రీనగర్లో కాల్పులు.. ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
May 20, 2020శ్రీనగర్: జమ్ముకశ్మీర్ గందేర్బాల్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందారు. బీఎస్ఎఫ్ వాహన శ్రేణి వెళ్తుండగా ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చిన ఉగ్రవాదులు విచక...
కోలుకున్న 135 మంది బీఎస్ఎఫ్ జవాన్లు
May 16, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారి నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) తేరుకుంటున్నది. శనివారం 135 మంది బీఎస్ఎఫ్ జవాన్లు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. వారిలో ఇప్పటి వరకు 98 మంది ఆ...
11 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
May 15, 2020న్యూఢిల్లీ: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 11 మందికి వైరస్ సోకింది. అయితే మరో 13 జవాన్లు వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన ...
బీఎస్ఎఫ్లో మరో 13 కరోనా కేసులు
May 13, 2020న్యూఢిల్లీ: భద్రతా బలగాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనా బారినపడ్డ బీఎస్ఎఫ్ ...
ఆరుగురు బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్
May 11, 2020న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఆరుగురు బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారిలో త్రిపుర, ఢిల్లీ న...
ముగ్గురు పాకిస్తాన్ సైనికులు హతం
May 08, 2020శ్రీనగర్ : సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పా...
24 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్
May 08, 2020అగర్తలా: భారత రక్షణ దళాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. త్రిపురలోని సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్) 86వ బెటాలియన్కు చెందిన 24 మంది సైనికులకు కరోనా పాజిటివ్ అని తేలిం...
154 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్
May 07, 2020న్యూఢిల్లీ : కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటి వరకు 154 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన జవాన్లు అందరూ శాంతి భద్రతల పర్...
30 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్
May 06, 2020జోద్పూర్: 30 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలోని కంటైన్మెంట్ ఏరియాలో లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహించిన వీరికి విధులు ముగిసిన అనంతరం జోద్పూర్ తరలించారు. జోద్పూర్ ...
' 67 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు పాజిటివ్ '
May 05, 2020న్యూఢిల్లీ: ఇప్పటివరకు మొత్తం 67 మంది బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళాలు) జవాన్లకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని బీఎస్ఎఫ్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 4 వ...
సరిహద్దు దాటి భారత్ లోకి వచ్చిన వ్యక్తి
May 02, 2020త్రిపుర: బంగ్లాదేశ్ కు చెందిన ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్దంగా సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తి సరిహద్దు బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి త్రి...
క్వారెంటైన్కు 14 మంది బీఎస్ఎఫ్ జవాన్లు
April 26, 2020న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు చెందిన 14 మందిని అధికారులు క్వారెంటైన్కు తరలించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇటీవల ఈ బీఎస్ఎఫ్ జవాన్లు ఆగ్రాలో పోలీసులకు సాయంగా 20 ర...
కొడుకు కోసం.. 2,700 కి.మీ ప్రయాణించిన తల్లి
April 17, 2020కొట్టాయం: వేలమైళ్ల దూరంలో అనారోగ్యంబారిన పడిన కుమారుడ్ని ఓ తల్లి లాక్డౌన్ కష్టాలను ఎదురీది కలిసింది. కేరళకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ అరుణ్ కుమార్.. సెలవు అనంతరం రాజస్థాన్కు వెళ్లి విధుల్లో చేర...
కూలీలకు రేషన్సరుకులు పంపిణీ చేసిన బీఎస్ఎఫ్
April 08, 2020కశ్మీర్ : జమ్మూకశ్మీర్ లో సరిహద్దు భద్రతా బలగాలు(బీఎస్ఎఫ్) కూలీల కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ చేశాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిత్యావసర సరుకుల లేక ఇబ్బంది పడుతున్న పోర్, పుల్వ...
నాతో బీఎస్ఎఫ్ కుటుంబం ఉంది..
March 01, 2020హైదరాబాద్: ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్ల కారణంగా.. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మహమ్మద్ అనీస్ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో, బీఎస్ఎఫ్ అధికారులు.. అనీస్ను ఒడిషాకు ట్రాన్స్ఫర్ చేసి, అక్కడే పోస...
తాజావార్తలు
- మోటోరోలా 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ వచ్చేసింది..సేల్ ఎప్పుడంటే!
- ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యులే : మంత్రి జగదీష్ రెడ్డి
- భారత సాంప్రదాయాల గుర్తింపుకు లౌకికవాద ముప్పు: యోగి
- వ్యవసాయ చట్టాలపై నిరసన హోరు : హర్యానా రైతు బలవన్మరణం!
- రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
- 10 కోట్లతో అయోధ్యలో కర్నాటక గెస్ట్హౌజ్
- భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉంది : హోంమంత్రి
- ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్ కార్నివాల్ ప్రారంభం..బంపర్ ఆఫర్లు
- మధ్యాహ్న భోజన మహిళా కార్మికులకు సన్మానం
- మమతపై పోటీకి సై.. 12న సువేందు నామినేషన్
ట్రెండింగ్
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్పై శేఖర్కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?