BJP Leader News
‘బీజేపీ నాయకులు కేంద్రాన్ని నిలదీయాలి’
March 01, 2021హైదరాబాద్ : తెలంగాణలోని బీజేపీ నాయకులకు దమ్ముంటే రాష్ట్రానికి ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని నిలదీయాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. సోమవారం కూకట్పల్లిలో నిర్వ...
తెస్తామన్న నల్లధనం ఏదీ?
March 01, 2021మేం లక్షకుపైగా ఉద్యోగాలిచ్చాంకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ...
పరిష్కరించే గొంతుక పల్లా
March 01, 2021ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేంద్రం తీవ్ర అన్యాయంరైల్లో చాయ్ అ...
మీరు చేసిందేంది తెలంగాణకు తెచ్చిందేంది?
March 01, 2021ఈ ప్రశ్నలకు జవాబివ్వండి..!మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల వివరాలు చెప్పాం
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలేవీ?
February 28, 2021బీజేపీకి మంత్రి పువ్వాడ ప్రశ్న ఖమ్మం, ఫిబ్రవరి 27: ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న బీజేపీ.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీచేసిందో వెల్లడించాలని రవాణాశాఖ మంత్రి పువ...
ఆరేండ్లలో ఒక్క పైసా తెచ్చారా?
February 25, 2021బీజీపీ అభ్యర్థికి మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్నహైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): బీజేపీకి ఓటెందుకు వేయాలో ఒక్కకారణం చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బుధవార...
ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తే ఊరుకోం
February 24, 2021టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ హెచ్చరికసీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 23 : టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజ...
అతడు బంగ్లాదేశ్ వాసి.. ముంబైలో బీజేపీ లీడర్
February 21, 2021ముంబై : ఈ నెల ప్రారంభంలో ముంబైలో పోలీసులు అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ జాతీయుడిని బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా తేల్చారు. రుబెల్ జోను శేఖ్ అనే 24 ఏండ్ల యువకుడు 2011 లో ముంబైకి వచ్చి స్థిరపడ్డ...
కాషాయ నేతలను పెండ్లిండ్లకు పిలవొద్దు : బీకేయూ నేత నరేష్ తికాయత్
February 19, 2021న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. తాజాగా బీజేపీ నేతలను ఎవరూ పెండ్లిండ్లకు పిలవద్దని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ అధ్యక్షుడు నరేష్ తికాయత్ ...
బీజేపీలోకి మెట్రోమ్యాన్ శ్రీధరన్!
February 18, 2021తిరువనంతపురం : మెట్రోమ్యాన్గా పేరొందిన ఈ శ్రీధరన్ బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సురేంద్రన్ పిల్లై గురువారం తెలిపారు. త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల...
బలం లేకున్నా బరిలో ఎందుకు?
February 13, 2021మహిళలకు అవకాశమిస్తే రాద్ధాంతమా?బీజేపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఫైర్హైదరాబాద్, ఫిబ్రవరి 12 (న...
సహనాన్ని అసమర్థతగా భావించొద్దు : మంత్రి కేటీఆర్
February 12, 2021రాజన్న సిరిసిల్ల : ఈ 20 ఏండ్ల కాలంలో టీఆర్ఎస్ చరిత్రలో ఎన్నో విజయాలు సాధించాం అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆ...
గ్రేటర్లో టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం : మంత్రి తలసాని
February 12, 2021హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నిన్న జరిగిన ఎన్నికలో సాధా...
దళితుల వెనుకబాటు.. సమాజానికి సిగ్గుచేటు
February 11, 2021తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్హైదరాబాద్ రాష్ర్టాన్ని ముక్కలు చేసిన పాపి..
షానవాజ్ హుస్సేన్కు పరిశ్రమల శాఖ
February 10, 2021పట్నా: ఇటీవల బీహార్లో నితీశ్కుమార్ క్యాబినెట్లో చోటుదక్కించుకున్న బీజేపీ నాయకుడు సయ్యద్ షానవాజ్ హుస్సేన్ పరిశ్రమల శాఖ కేటాయించారు. ఈ మధ్యాహ్నం బీహార్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా...
బానిసలుగా చూసేది బీజేపీయే
February 10, 2021కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయిస్తావా?
14 లక్షల మందికి ఉపాధికల్పన
February 09, 202114 వేలకుపైగా పరిశ్రమలకు అనుమతిత్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మీ ...
ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలతో శివసేన ఫైర్ : బీజేపీ నేతకు చీరచుట్టి..ఇంకుచల్లి..
February 08, 2021ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించిన బీజేపీ నేతపై శివసేన కార్యకర్తలు ఇంకు చల్లి పిడిగుద్దులతో దాడిచేసిన ఘటన పండార్పూర్లో వెలుగుచూసింది. ఠాక్రేను విమర్శించారనే ఆగ్రహం...
నీలిదుస్తులతో కాషాయాన్ని ఎదుర్కొందాం
February 08, 2021ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవికవాడిగూడ, ఫిబ్రవరి 7: కాషాయంపేరిట జరుగుతున్న దాడులను నీలిరంగు దుస్తులతో దళితులు ఎదుర్కోవాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరే...
ఊరు విడిచి పో, లేకపోతే చస్తావ్.. బీజేపీ నేతకు హెచ్చరిక
February 05, 2021కోల్కతా: వారం రోజుల్లో ఊరు విడిచి వెళ్లిపోవాలని, లేకపోతే చస్తావంటూ ఒక బీజేపీ నేతను హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత అరిందం భట్టాచార్యను ఈ మేరకు గోడపై రాతలతో బెదిరించారు. ‘శాంతిపూర...
మోదీని చంపేస్తాం.. బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు
February 01, 2021లక్నో : తనతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ బీజేపీ, ఆర్ఎస్ నేతలను చంపేస్తామని వాట్సాప్లో బెదిరింపు సందేశాలు వచ్చాయని యూపీకి చెందిన ఎమ్మెల్యే సరితా భదౌరియా తెలి...
రామ మందిరం కోసం ఫడ్నవీస్ విరాళం రూ.1,00,001
January 29, 2021ముంబై: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరం కోసం బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ రూ.1,00,001 విరాళం...
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు
January 22, 2021నిజామాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని ఆర్మూరు మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంల...
హద్దు మీరితే బుద్ధిచెప్తాం
January 19, 2021బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆగ్రహంఅభివృద్ధిపై చర్చకు సవాల్హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): హద్దు మీరితే బుద్ధిచెప్తామని బీజేపీ నేతలన...
మతతత్వ పార్టీలకు గుణపాఠం చెప్పాలి
January 13, 2021రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డిఆలేరు టౌన్, జనవరి 12: మతం పేరుతో బీజేపీ నాయకులు రాజకీయాలను భ్రష్ఠుపట్టిస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక...
గప్చుప్ బీజేపీ
January 12, 2021మంత్రి పువ్వాడ సవాల్కు కమలం నేతలు సైలెంట్ఖమ్మంలో బీజేపీకి ఆదిలోనే హంసపాదు
సంక్షేమ రంగవల్లులు
January 11, 2021ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోధన్, జనవరి 10: ముగ్గుల పోటీలు సృజనాత్మకతకు అద్దం పడతాయని, కానీ బోధన్లో నిర్వహించిన సంక్...
బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి: ఈటల
January 10, 2021హైదరాబాద్ : బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా.. కాళ్లు తంగేళ్లు దాటవని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కోకాపేట్లో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి మంత్రులు తలసాని శ్రీనివాస్, సబిత...
పార్టీ ఆదేశిస్తే స్టాలిన్పై పోటీ : ఖుష్బూ
January 10, 2021చెన్నై : రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్పై పోటీ చేస్తానని బీజేపీ నేత, సినీనటి ఖుష్బూ అన్నారు. తెప్పకుళంలో జరిగిన పొంగ...
బీజేపీ నేతల కంటే నేనే సిసలైన హిందువును : దిగ్విజయ్ సింగ్
January 08, 2021న్యూఢిల్లీ : బీజేపీ నాయకుల కంటే తానే సిసలైన హిందువునని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. రామ మందిర్ ట్రస్ట్ హిందు, ముస్లింలను విభజిస్తున్నదని ఆయన మండిపడ్డారు. అయోధ్యలో రామమంది...
బీజేపీ నేతల వాహనాలపై చెప్పుల దాడి
January 04, 2021కోల్కతా: పశ్చిమబెంగాల్లో రోడ్షో నిర్వహించిన బీజేపీ నేతల వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. దక్షిణ కోల్కతాలో బీజేపీ నేతలు కైలాష్ విజయ వర్గీయ, ముకుల్ రాయ్ సోమవారం ర...
ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత హత్య
December 26, 2020ఖమ్మం : జిల్లాలోని వైరాలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన తేడాతో నెల్లవెల్లి రామారావుపై వైరాకు చెందిన మాడపాటి రాజేశ్ కత్తితో దాడి చేశాడు. బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స ని...
హోటల్ వెనుక నుంచి జారుకున్న బీజేపీ నేతలు
December 25, 2020చండీగఢ్: రైతులను చూసిన బీజేపీ నేతలు పోలీస్ రక్షణతో హోటల్ వెనుకవైపు నుంచి మెల్లగా జారుకున్నారు. పంజాబ్లోని ఫగ్వారాలో ఈ ఘటన జరిగింది. మాజీ ప్రధాని అటల్ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు శుక్రవారం ఒక ...
రాహుల్గాంధీకి ఆలుగడ్డ ఎట్ల పెరుగుతదో తెలియదు
December 23, 2020న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలను నల్ల చట్టాలుగా పేర్కొంటూ రైతుల ఉద్యమానికి తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ఎంప...
రోడ్డుపైనే తన్నుకున్న బీజేపీ నాయకులు
December 20, 2020సికింద్రాబాద్ : బీజేపీ నాయకులు రోడ్డుపైనే దుర్భాషలాడుకుంటూ తన్నుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో చోటుచేసుకుంది. బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ స...
కాళీమాత భూముల కబ్జాలో బీజేపీ నాయకుల హస్తం
December 20, 2020కాంగ్రెస్ నేత వి.హనుమంత్రావుచాంద్రాయణగుట్ట: భయ్యాలాల్నగర్ సర్వే నెంబర్ 24, 25, 26 లోని దేవాదాయ శాఖ భూములను కబ్జా చేసేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన శేరి నర్సింహ్మారెడ్డి వెనుక...
మీరిచ్చేది భిక్ష కాదు.. మా హక్కు
December 20, 2020కార్పొరేట్ల కోసమే బీజేపీ నల్ల చట్టాలుసంపన్నులపై ఉన్న శ్రద్ధ సామాన్య రైతులపై ఏ...
బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
December 18, 2020న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తమపై బెంగాల్ సర్కారు తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నదంటూ అక్కడి బీజేపీ నేతలు దాఖలు...
కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చింది ప్రధాని మోదీయే
December 17, 2020ఇండోర్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడంలో ప్రధాని కీలక పాత్ర పోషించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్వర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప...
ఢిల్లీకెళ్తే శ్వేతపత్రం ఎందుకు?
December 16, 2020రాజ్యాంగ వ్యవస్థలపై కనీస అవగాహన లేదుసోయిలేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ప్రభుత్వవిప్ బాల్క సుమన్ ఫైర్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ...
బీజేపీ నేతకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
December 14, 2020కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ పర్యటన సందర్భంగా జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి కైలాష్ విజయ వర్గియకు కేంద్రం బుల్లెట్ ప్రూ...
అవార్డులు వెనక్కి ఇచ్చేవారు దేశ భక్తులు కాదు: బీజేపీ మంత్రి
December 07, 2020భోపాల్: రైతులకు మద్దతుగా తమ అవార్డులను వెనక్కి ఇచ్చేవారు నిజమైన దేశ భక్తులు కాదని మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి, బీజేపీ నేత కమల్ పటేల్ విమర్శించారు. వారికి అవార్డులు ఎలా వచ్చాయో తెలుసా అని ప్రశ్ని...
బీజేపీ గూండాయిజం
December 07, 2020టీఆర్ఎస్ కార్యకర్తపై దాడిమైలార్దేవ్పల్లిలో ఘటనమైలార్దేవ్పల్లి : బీజేపీకి అవకాశమిస్తే నగర ప్రశాంతతను కోల్పోతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ...
రాజ్యసభ స్థానానికి సుశీల్మోదీ నామినేషన్
December 02, 2020పట్నా: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ఇక రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. పట్నా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రామ్...
మంత్రి పువ్వాడ వాహనంపై బీజేపీ నేతల దాడి
December 02, 2020కేపీహెచ్బీ కాలనీ : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వాహనంపై బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను పగులగొట్టి హంగామా సృష్టించారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం మంత్రి పువ్వాడ ...
అభివృద్ధిని అడ్డుకునే కుట్ర
November 29, 2020ఆ పార్టీల మాటలను ప్రజలు నమ్మరుమంత్రులు ఈటల రాజేందర్, వీ శ...
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేతలు
November 28, 2020మేడ్చల్ మల్కాజిగిరి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కేపీహెచ్బీ కాలనీలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కార్పొరేటర్ అభ్య...
‘చిత్తశుద్ధి ఉంటే జీహెచ్ఎంసీకి ప్రత్యేక ప్యాకేజీ తేవాలి’
November 27, 2020హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లకు హైదరాబాద్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే శనివారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి ప్రత్యే...
విద్యావంతులు ఆలోచించి ఓటువేయాలి : మంత్రి కొప్పుల
November 26, 2020హైదరాబాద్ : జీహెచ్ఎంపీ ఎన్నికల్లో విద్యావంతులంతా ఆలోచించి ఓటువేయాలని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గురువారం అల్వాల్లో తెలంగాణ ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశ...
బీజేపీ నేతలు గోబెల్స్కు కజిన్స్
November 25, 2020అబద్ధాల ప్రచారంలో ఆరితేరిన బీజేపీనల్లధనం తెస్తామని నల్లచట్...
ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి హఠాన్మరణం
November 22, 2020తిరువనంతపురం: ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓ బీజేపీ అభ్యర్థి హఠాన్మరణం చెందిన ఘటన కేరళలోని కొల్లాం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొల్లాంలో పోటీ చేస్తున్నబీజ...
.. ఆ నేతల వివాహం‘లవ్ జిహాద్’కు నిర్వచనమేనా.?
November 21, 2020ఛత్తీస్గఢ్ : దేశంలోని పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు లవ్ జిహాద్పై చట్టం తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లో ఓ అడుగు ముందుకేసి ఆ రాష్ట్ర సీఎం లవ్ జిహాద్కు వ్యతిరేకం...
ముషీరాబాద్ నియోజకవర్గంలో.. బీజేపీకి ఎదురురెబ్బ
November 21, 2020ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేతల వైఖరి నచ్చక పలువురు సీనియర్లు టీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గం మాజీ కన్వీనర్ కొం...
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేతలు
November 20, 2020హైదారాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ...
ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్రం గోరి
November 20, 2020పైవేటీకరణే పనిగా పెట్టుకున్న మోదీ సర్కార్బీఎస్ఎన్ఎల్, రైల్వే...
పార్టీని నమ్ముకుంటే ప్రాణంమీదికొచ్చింది
November 19, 2020గత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నుంచే పోటీచేశారు..ఈసారి టికెట్ పక్కా అనుకున్నారు..కష్టపడి పనిచేస్తున్నా.టికెట్ వస్తదని నమ్మారు. కానీ అంతా తలకిందులైంది. నమ్మిన వారే మోసం చేశారు. ఏం చేయాలో తోచక చావడా...
నాచారంలో బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం
November 19, 2020హైదరాబాద్ : నగరంలోని నాచారంలో బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానిక బీజేపీ నాయకురాలు విజయలతారరెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించింది. టికెట్ దక్కకపోవడంతో ఆత్మహత్యా...
గోవా మాజీ గవర్నర్ మృదులా సిన్హా కన్నుమూత
November 18, 2020హైదరాబాద్ : గోవా మాజీ గవర్నర్, ప్రముఖ హిందీ రయిత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు మృదులా సిన్హా (77) బుధవారం కన్నుమూశారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా ఛప్రా గ్రామంలో 1942 నవంబర్ 27న ఆమె జన్మించార...
సినీ నటి ఖుష్బూ కారుకు ప్రమాదం
November 18, 2020చెన్నై : భారతీయ జనతా పార్టీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ కారుకు ప్రమాదం జరిగింది. తమిళనాడులోని మెలవతూరు సమీపంలో ఖుష్బూ కారును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఖుష్బూ సుర...
బీజేపీ నేతపై ఆరోపణలు.. మహిళ ఆత్మహత్యా యత్నం
November 17, 2020సంగారెడ్డి : బీజేపీ నేత, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పటాన్ చెరువులోని హాస్పిటల్లో చికిత్స ప...
బెంగాల్ పరిస్థితి కాశ్మీర్ కంటే ఘోరం : బీజేపీ నేత
November 15, 2020కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పరిస్థితి కాశ్మీర్ కంటే ఘోరంగా తయారైందని బీజేపీ నేత దిలీప్ ఘోష్ అన్నారు. ఆదివారం ఆయన ఉత్తర 24 పరగణ జిల్లాలోని బారానగర్లో విలేకరులతో మాట్లాడారు. ఆరుగురు ఆల్ఖైదా ఉగ్...
ఎమ్మెల్యే క్రాంతిపై దాడి అమానుషం
November 05, 2020బంజారాహిల్స్: అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్పై బీజేపీ నాయకులు దాడి చేయడం అమానుషమని తెలంగాణ మాల, మాల ఉప కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు రాంచందర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బ...
పలుచోట్ల బీజేపీ నేతల దిష్టిబొమ్మల దహనం
November 04, 2020సిద్దిపేట ఘటనపై కన్నెర్ర.. అట్టుడికిన మెతుకు సీమపలుచోట్ల బీజేపీ నేతలు బండి, రఘునందన్ దిష్టిబొమ్మల దహనంనమస్తే తెలంగాణ నెట్వర్క్: సంగారెడ్డి జిల్లా అందోల్ ఎమ్మెల్యే...
దళిత ఎమ్మెల్యేపై బీజేపీ దౌర్జన్యం
November 03, 2020అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్పై దాడిపక్కటెముక, చేతిపై బల...
ఎమ్మెల్యే క్రాంతిపై దాడి హేయమైన చర్య : మంత్రి హరీశ్రావు
November 02, 2020సిద్దిపేట : ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్పై జరిగిన దాడి హేయమైన చర్య అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బీజేపీ నాయకుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప...
తప్పుడు ప్రచారంతో యువతను పక్క దోవ పట్టిస్తున్న బీజేపీ
November 02, 2020పెద్దపల్లి : రాష్ట్రంలో బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను, యువతను పక్క దారి పట్టిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండలం మల్లాపూర్, పత్తిపాక, ప...
అన్నదాతలపై బీజేపీ కుట్ర
November 02, 2020విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చిట్యాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతున్నదని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్...
సన్నాల రైతుకు కేంద్రం సున్నం
November 01, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతు రాజైతేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ దృక్పథంతోనే రాష్ట్రం ఏర్పడిననాటినుంచి కూడా వ్యవసాయం సుసంపన్నం చేయడంపైనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దృష్టి సారించారు. ఇప్పుడి...
శుక్లా హత్య కేసు.. షార్ప్ షూటర్స్ ఇద్దరు అరెస్టు
October 30, 2020కోల్కతా : బీజేపీ నేత మనీశ్ శుక్లా హత్య కేసులో పోలీసులు బీహార్కు చెందిన ఇద్దరు షార్ప్ షూటర్స్ను అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్ సీఐడీ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. నిందితులను బీహార్లోని...
కాంగ్రెస్ పార్టీకి ప్రజల కంటే అధికారమే ముఖ్యం!
October 28, 2020భోపాల్: మధ్యప్రదేశ్లో అధికారం కోల్పోయినప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కుదురుగా ఉండలేక పోతున్నదని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు. అధికారం పోయిందన్న అక్కసుతో తనపైన, బీజేప...
బీజేపీ తెలంగాణను మోసం చేసింది : మంత్రి హరీష్ రావు
October 28, 2020సిద్దిపేట : భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా తెలంగాణను మోసం చేసింది అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని అప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచా...
మాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం : సిద్దిపేట సీపీ
October 27, 2020సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో నిన్న చోటు చేసుకున్న ఘటనలో పోలీసులపై మీడియా ఛానెల్స్, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని సిద్దిపేట సీపీ జోయల్ డేవీస్ స్పష్టం ...
దొంగే దొంగ అన్నట్టున్నది
October 27, 2020డిపాజిట్ దక్కదనే బీజేపీ కొత్త నాటకాలుమంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శసిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్ దక్కదన్న భయంతోనే బీజేపీ...
దుబ్బాకలో ఓటర్ల కోసమే నగదు: సీపీ జోయల్ డేవిస్
October 26, 2020సిద్దిపేట: సిద్దిపేట వన్ టౌన్ పీఎస్ లో సీపీ జోయల్ డేవిస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రఘునందన్ రావు మామ రాంగోపాల్ రావు, బంధువు అంజన్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. అంజన్ రావు ఇ...
‘ఆర్ఎస్ఎస్ నుంచి ఉద్ధవ్ హిందుత్వ సర్టిఫికేట్ పొందాలి..’
October 26, 2020ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆర్ఎస్ఎస్ నుంచి హిందుత్వ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం ఉన్నదని బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టడంతో ఉద్ధవ్ హిందుత్వ కల్తీ అయ్యింద...
తన్నుకున్న బీజేపీ నాయకులు
October 20, 2020భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ నాయకులు సోమవారం తన్నుకున్నారు. మున్సిపల్ ఫ్లోర్లీడర్ కపిల్ సింధే, పట్టణాధ్యక్షుడు బాలాజీ సూత్రావే మధ్య మొరం విషయంలో మాటామాటా పెరిగినట్...
సామాన్యుడిని కాల్చిచంపిన కేసు.. బీజేపీ నేత అరెస్ట్
October 19, 2020బాలియా/లక్నో: ఉత్తరప్రదేశ్లో సామాన్యుడిని తుపాకీతో కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ నేత ధీరేంద్ర ప్రతాప్ సింగ్ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గురువా...
ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉపాధ్యక్షుడి హత్య
October 17, 2020ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడిని దుండగులు కాల్చిచంపారు. నిన్న రాత్రి బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆయనపై కాల్పులు జరపడంతో మరణించాడు. ఈ ఘటన ఫిరోజాబాద్లో జరిగింది. ఫి...
అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు
October 14, 2020ఉత్తమ్ మాట సొంతూర్లనే చెల్లలేదు ఆర్థిక శాఖ మంత్రి తన...
దుబ్బాకలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేతలు
October 13, 2020సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి అనూహ్య మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా రా...
దుబ్బాక బీజేపీ నేత ఇంట్లో భారీగా చీరెలు
October 10, 2020ఓటర్లకు పంచేందుకు బీజేపీ అభ్యర్థి ప్లాన్ పట్టుకున్న ఫ్లయింగ్ స్కాడ్ బృందందుబ్బాక: దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు దిగజారుడి రాజకీయానికి నిదర్శనం...
ప్రభుత్వం ఫైవ్ స్టార్ హోటల్లో.. ప్రజల ప్రాణాలు గాల్లో: రాజ్యవర్ధన్సింగ్
October 09, 2020జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం కరౌలీలో ఆలయ అర్చకుడిని సజీవ దహనం చేయడం రాజకీయ దుమారానికి తెరతీసింది. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు...
రాహుల్గాంధీకి ఉల్లిగడ్డ ఎలా పెరుగుతుందో కూడా తెలియదు: శివరాజ్సింగ్
October 09, 2020భోపాల్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీకి ఉల్లిగడ్డ భూమి లోపల పెరుగుతదో, బయట పెరుగుతదో తెలియదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు శివరాజ్సింగ్ చౌహాన్ ఎద్దేవా చ...
ఆమెకు నిబంధనలు వర్తించవా?: కైలాష్ విజయ్వర్గీయ
October 08, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ తమ పార్టీ నేతలు, కార్యకర్తల హత్యలకు నిరసనగా బీజేపీ నిర్వహించిన ర్యాలీ రసాబాసగా మారింది. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వాట...
బుట్టలో పడిన బీజేపీ
October 08, 2020కేసీఆర్ స్థానంలో మోదీ ఫొటోతో సొంత డబ్బాసోషల్ మీడియాలో వైరల్ మండిపడుతున్న నెటిజన్లుజనగామ రూరల్: అనుకరణకూ హద్దుండాలి. ఆనందానికి, ఆగ్రహానిక...
దుబ్బాక ఉపఎన్నికల్లో రేపిస్ట్కు బీజేపీ టికెట్టా?
October 08, 2020రఘునందన్రావు బ్లాక్మెయిలర్ఏ ఎన్నికల్లోనూ ఆయనకు డిపాజిట్ దక్కలేదుటికెట్పై అధిష్ఠానం పునరాలోచించాలిబీజేపీ నేత తోట కమలాకర్రెడ్డి
బీజేపీ నేత రంజిత్కు జాతీయ మహిళా కమిషన్ సమన్లు
October 07, 2020న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ ఘటనపై ఆ రాష్ట్ర బీజేపీ నేత రంజిత్ శ్రీవాస్తవ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఖండించింది. దీనిపై ఆయనకు బుధవారం సమన్లు జారీ చేసిం...
దుబ్బాక బీజేపీలో భగ్గుమన్న విభేదాలు
October 07, 2020సిద్దిపేట : దుబ్బాక బీజేపీలో విభేదాలు భగ్గుమన్నాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు అసమ్మతి సెగ మొదలైంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్త...
సోలిపేట సుజాతను భారీ మెజారిటీతో గెలిపిద్దాం
October 06, 2020సిద్దిపేట : ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఆర్థిక మంత్రి హరీష్రావు పిలుపునిచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గె...
అతనికి ఎంత ధైర్యం.. ప్రియాంకాగాంధీకి బీజేపీ నాయకురాలు మద్దతు
October 05, 2020ముంబై: హథ్రాస్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ప్రియాంకాగాంధీ కుర్తా పట్టుకుని లాగిన గౌతమ్బుద్ధనగర్ పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర బీజేపీ...
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు
October 05, 20202023లో కాంగ్రెస్కు 79 సీట్లు వస్తాయటఆ పార్టీ తెలంగాణ ఇంచార్జి పగటికలలు
తృణమూల్ 100 సీట్లు కూడా నెగ్గదు: కైలాష్ విజయ్వర్గీయ
October 04, 2020భోపాల్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 100 సీట్లు కూడా గెలువదని బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్వర్గీయ జోష్యం చెప్పారు. ఆదివారం మధ్యప్రదేశ్లోని ఇండోర...
బెంగాల్ సీఎంకు 'కోవిడ్ హగ్' ఇస్తానన్న వ్యక్తికి కరోనా పాజిటివ్
October 02, 2020కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోవిడ్ హగ్ ఇస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత కరోనా బారినపడ్డారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, బోల్పూర్ మాజీ ఎంపీ అనుపమ...
బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
October 01, 2020పాట్నా: బీహార్కు చెందిన ఒక బీజేపీ నేతను దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేశారు. రాజధాని పాట్నాలో గురువారం ఈ ఘటన జరిగింది. స్థానిక నేత రాజేశ్ కుమార్ ఝా ఇటీవలే బీజేపీలో చేరారు. గురువారం ఉదయం ఆయన తేజ్ ...
నితీశ్ నాయకత్వంలోనే బీహార్ ఎన్నికలకు.. : బీజేపీ నేత భూపేందర్
September 30, 2020న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నాయకత్వంలోనే బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ) లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కలిసి పోటీ చేస్తాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్య...
బాబ్రీ తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా : అద్వానీ
September 30, 2020న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కేసులో నిందితులపై మోపిన అభియోగాలను లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఎల్కే అద్వానీ సహా 32 మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ...
ఆర్జేడీ అధికారంలోకి వస్తే కిడ్నాప్లు, దోపిడీలే
September 29, 2020పాట్నా : బీహార్లో అధికారం కోసం ఎన్డీఏ కూటమి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎన్డీయేతర పార్టీలపై బీజ...
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు ఉన్నదా?
September 28, 2020దుబ్బాకలో ఏమని ఓట్లడుగుతారుబీజేపీ నేతలను ప్రశ్నించిన మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక వ...
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతికి కరోనా
September 27, 2020భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమాభారతికి కరోనా బారినపడ్డారు. గత మూడు రోజులుగా స్వల్పం జ్వరంతో బాధపడుతున్న ఆమె కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాటిజివ్ వచ్చింది. నాట...
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
September 27, 2020న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో జూన్ 25న ఢిల్లీలోని ఆర్మీ దవాఖానలో మల్టీఆర్గాన్ డిసిన్ఫెక్షన్ సిండ్రోమ్ సెప్సిస్ ...
అమిత్ షాను తొలగిస్తారా? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
September 23, 2020తిరుపతి : భారతీయ జనతా పార్టీ నాయకులపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బర్తరఫ్ చేయాలన్న బీజేపీ డిమాండ్పై నాని స్పందించారు. పది మందిని తీసుకెళ్లి అమిత్...
బీజేపీ నేత రఘనందన్కు షాక్
September 19, 2020రాయపోల్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్రావుకు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. రాయపోల్ మండలం తిమ్మక్కపల్లిలో ప్రచారానికి వచ్చిన రఘు...
కరోనాతో బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ కన్నుమూత
September 17, 2020బెంగళూరు : కరోనా మహమ్మారి భారతీయ జనతా పార్టీని ఎంపీని బలి తీసుకుంది. కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ గస్తీ(55) కరోనాతో కన్నుమూశారు. బెంగళూరులో...
జయాజీ రాజకీయాలు చేస్తున్నది: జయప్రద
September 16, 2020న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి పార్లమెంటులో బీజేపీ ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద సమర్థించారు. బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగ...
బీహార్ ఎన్నికలు.. నితీష్ కుమార్తో జేపీ నడ్డా భేటీ!
September 12, 2020పాట్నా : బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి.. గెలుపు కోసం ప...
అరుగు మనది.. అరాచకం వాళ్లది
September 07, 2020రాజ్యాంగ స్ఫూర్తిని మరిచిన రాష్ట్ర బీజేపీ నేతలుమెరుగైన పాల...
దుమారం రేపిన సాధినేని యామిని వ్యాఖ్యలు .... కేసు నమోదు
August 14, 2020అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై ఏపీ బీజేపీ నాయకురాలు సాదినేని యామిని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆమె వ్యాఖ్యలను టీటీడీ సీరియస్గా తీసుకున్నది. ఆమెపై టీటీడీ విజిలెన్స్ తిరుమల ట...
యూపీలో బీజేపీ కీలకనేత దారుణహత్య
August 11, 2020లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీ కీలక నేతపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బాగ్పట్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంజయ్ ఖోఖర్ను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. మంగళవారం ఉదయం సంజయ్ ఖోఖర...
బీజేపీ నాయకుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు
August 09, 2020బుద్గామ్ : జమ్ముకశ్మీర్లో బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఉన్మాదం సాగిస్తున్నారు. బుద్గామ్ జిల్లాలో గడిచిన నెలరోజుల్లో పలువురి బీజేపీ నాయకులను వారి కుటుంబ సభ్యులను హతమార్చారు. ఆదివ...
బాబర్ రోడ్డు పేరును 5 ఆగష్టు మార్గ్గా మార్చాలి : విజయ్ గోయెల్
August 04, 2020న్యూఢిల్లీ : దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ఆలయం భూమి పూజ వేడుకకు ఒక్కరోజు ముందు ఢిల్లీ బెంగాలీ మార్కెట్లోని బాబర్ రోడ్డు పేరును 5 ఆగస్టు మార్గ్గా మార్చాలని బీజేపీ నాయకుడు విజయ...
నా బెడ్ రూమ్ లోకి వెళ్లే ధైర్యం చేయొద్దు..
August 02, 2020సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుని, ట్రోల్స్ చేస్తున్న కొంతమంది బీజేపీ నాయకులపై టాలీవుడ్ నటి మాధవీలత తనదైన స్టైల్ లో చురకలంటించారు. ఫేస్ బుక్ ఖాతాలో తెలుగులో ఓ పోస్ట్ పెట్టారు. కొం...
మాణిక్యాలరావు మృతి పట్ల వెంకయ్య సంతాపం
August 01, 2020న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు పరమపదించారని తెలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్థత గల కార్యకర్త...
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు.. 24న అద్వానీ స్టేట్మెంట్ రికార్డు చేయనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు
July 20, 2020లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ స్టేట్మెంట్ను ప్రత్యేక కోర్టు రికార్డు చేయనుంది. ఈ మేరకు మసీదు కూల్చివేత కే...
ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నరు : వసుంధర రాజే
July 18, 2020జైపూర్ : రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై బీజేపీ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తొలిసారిగా పెదవి విప్పారు. కాంగ్రెస్లో నెలకొన్న గొడవలకు ప్రజ...
ఆడియో టేపులపై ఏసీబీ కేసు
July 18, 2020జైపూర్ : అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నినట్లు వెలుగు చూసిన రెండు ఆడియో క్లిప్లపై రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)...
ఆ ఆడియో టేపుల్లోవి నా మాటలు కావు: షెకావత్
July 17, 2020జైపూర్: రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేంద్రమంత్రి, బీజేపీ నేత గజేంద్రసింగ్ షెకావత్ ప్రయత్నించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండి...
కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్
July 17, 2020ప్రతిపక్ష నేతలకు అల్జీమర్స్ కేసులు ఉపసంహరించుకుంటే ఏ...
బీజేపీ నేతను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
July 15, 2020శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో బీజేపీ నాయకుడు మేహ్రజ్ ఉద్ దిన్ మల్లాను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మేహమ్రజ్ ఉద్ దిన్ వాటర్గాం మున్సిపల్ కమిటీకి ఉపాధ్యక్షుడిగా కొనసా...
వ్యవసాయరంగానికి కేంద్రం మోకాలడ్డు:మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
July 15, 2020తొర్రూరు: ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్ యోచిస్తుంటే కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. ...
స్వీయ నిర్బంధంలో బీజేపీ నాయకుడు రామ్ మాధవ్
July 14, 2020న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నాయకులు రామ్ మాధవ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. జమ్మూకశ్మీర్ కు చెందిన బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో తాను ...
రాజస్థాన్ సంక్షోభానికి గాంధీ కుటుంబమే కారణం : ఉమా భారతి
July 14, 2020భోపాల్ : రాజస్థాన్లో రాజకీయ సంక్షోభానికి రాహుల్ గాంధీ ఆయన కుటుంబమే కారణమని బీజేపీ సినీయర్ నాయకురాలు ఉమా భారతి ఆరోపించారు. మంగళవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో విలేకరులతో ఆమె మాట్లాడారు. ...
వసీంబారీ కుటుంబానికి బీజేపీ అగ్ర నేతల పరామర్శ
July 12, 2020శ్రీనగర్: ఇటీవల ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన బీజేపీ నాయకుడు వసీంబారీ కుటుంబాన్ని ఆదివారం ఆ పార్టీ అగ్రనేతలు పరామర్శించారు. కేంద్రమంత్రి జితేంద్రసింగ్, బీజేపీ జనరల్ సెక్రెటరీ రామ్...
జమ్ము బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు
July 09, 2020న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో బీజేపీనేత షేక్ వాసింతోపాటు ఆయన తండ్రి, సోదరుడు చనిపోయారు. బందిపోర్లో స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ దుకాణంలో షేక్ వాసిం తన తండ్రి బషీర్ అహ్మద...
పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త సచివాలయం: శ్రీనివాస్ గౌడ్
July 08, 2020హైదరాబాద్: తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నాయకులే తెలంగాణపై విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణంపై ప...
పక్కన కూర్చున్న బీజేపీ నేతకు పాజిటివ్.. కొవిడ్ పరీక్ష చేయించుకున్న బీహార్ సీఎం..
July 04, 2020పాట్నా: తన పక్క కూర్చున్న బీజేపీ నేతకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో బీహార్ సీఎం నితీశ్కుమార్ అప్రమత్తమ్యారు. నితీశ్కుమార్తోపాటు ఆయన కార్యదర్శులు శనివారం కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు....
'పులి ఇంకా బతికే ఉంది': జ్యోతిరాదిత్య సింధియా.. వీడియో
July 02, 2020భోపాల్: మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారును కూల్చి బీజేపీలో చేరడంతోపాటు, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్సింగ్ చౌహాన్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానిక...
మద్యం అమ్మకాలు ప్రారంభించడంతోనే కరోనా కేసులు పెరుగుతున్నయ్!
July 01, 2020న్యూ ఢిల్లీ : దేశంలో మద్యం అమ్మకాలు ప్రారంభం అయిన దగ్గరి నుంచి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని, తక్షణమే మద్యం అమ్మకాలను నిలిపివేయాలని బీజేపీ నాయకుడు అశ్వని ఉపాధ్యాయ సుప్రీంలో పిటిషన్ దాఖలు చే...
20 లక్షల కోట్లు ఏమైనయ్!
June 24, 2020ఎంత మందికి లబ్ధి చేసిండ్రువలస కూలీలకు రైలు చార్జి కట్టలేదు...
సొమ్మసిల్లి పడిపోయిన ప్రజ్ఞా ఠాకూర్
June 23, 2020భోపాల్: భారతీయ జనతా పార్టీ నాయకురాలు, భోపాల్ పార్లమెంట్ సభ్యురాలు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ మంగళవారం భోపాల్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన శ్యామప్రసాద్ ముఖర్జి వర్ధంతి కార్యక్రమంలో పాల్గ...
బీజేపీ నేతలది దుర్మార్గం
June 22, 2020నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది కేంద్రమేమీ పాలనలోని రాష్ర్టాల్లో కరోనా వైరస్ విజృంభణ మాటేమిటి?వైరస్ అదుపునకు కృషిచేస్తున్న తెలంగాణపై విమర్శలా?
టిక్ టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలి పోగాట్ అరెస్టు
June 17, 2020హర్యానా : టిక్ టాక్ స్టార్, హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి పోగాట్ని పోలీసులు నేడు అరెస్టు చేశారు. ఈ నెల ప్రథమార్థంలో హిసార్ జ్లిలాలోని బల్సామండ్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారి సుల్...
3 రోజులుగా బీజేపీ నేత మిస్సింగ్..అడవిలో మృతదేహం
June 16, 2020సూరజ్పూర్: ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో 3 రోజులుగా కనిపించకుండా పోయిన బీజేపీ కిసాన్ మోర్చా నేత హత్యకు గురయ్యారు. సూరజ్పూర్ జిల్లాలోని రెడ్పహ్రీ పారెస్ట్లో శివచరణ్ కాశీ (60) మృతదేహా...
నక్సల్స్కు ట్రాక్టర్ సరఫరా చేస్తున్న ముగ్గురి అరెస్టు
June 14, 2020దంతెవాడ : ఛతీస్ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో నక్సల్స్కు ట్రాక్టర్ సరఫరా చేస్తున్న ఇద్దరితోపాటు కొనుగోలుకు సహకరించిన స్థానిక బీజేపీ నాయకుడు జగత్ పుజారిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు ...
నక్సల్స్కు సాయం చేస్తున్న బీజేపీ నాయకుడు అరెస్ట్
June 14, 2020రాయ్పూర్ : గత పదేళ్ల నుంచి నక్సల్స్కు సాయం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకుడు జగత్ పూజారితో పాటు ఓ నక్సలైట్ను దంతెవాడ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ మీడి...
కొంచెం సిగ్గు తెచ్చుకోండి: హేమామాలిని
April 18, 2020న్యూఢిల్లీ: మొరాదాబాద్లో వైద్యసిబ్బందిపై దాడికి పాల్పడ్డ అల్లరి మూకలపై బీజేపీ నాయకురాలు హేమామాలిని మండిపడ్డారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని కొట్టిన...
లక్ష లీటర్ల తాగునీరు వృథా
April 07, 2020ట్యాంకులో పసుపు కలిపిన బీజేపీ నాయకులుఆందోళన చేసిన కాలనీవాస...
బలపరీక్ష నిర్వహించండి.. గవర్నర్ను కోరిన బీజేపీ నేతలు
March 14, 2020భోపాల్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మధ్యప్రదేశ్ రాష్ట్ర నాయకులు గవర్నర్ లాల్జీ టాండన్ను కలిశారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్కు వినతిపత్రం అందించారు. అసెంబ్లీలో బల...
సంక్షేమ పథకాల్లో అవినీతికి ఆస్కారం లేదు : టీఆర్ఎస్ ఎంపీలు
February 05, 2020న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అవినీతి ఉందని బీజేపీ నాయకులు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో మీడియా...
ప్రేమను అంగీకరించలేదని బీజేపీ నాయకుడు హతం
January 27, 2020చెన్నై : తమ ప్రేమను అంగీకరించలేదని ఓ యువకుడు.. భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడిని హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని గాంధీ మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి...
ఎన్నికలంటేనే పారిపోతున్న విపక్షాలు
January 25, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ‘సాధారణంగా పాలకపక్షం స్థానిక ఎన్నికలు వాయిదావేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ, తెలంగాణలో మాత్రం అధికారపార్టీ ఎన్నికలకు సుముఖంగా ఉంటే.. ప్రతిపక్షపార్టీలు కోర్టులకు వెళ...
బంగ్లాదేశీయులని తెలిసి పనికి వద్దన్నాను : బీజేపీ నేత
January 24, 2020ఇండోర్ : తన ఇంట్లో పనికి వచ్చిన వారు బంగ్లాదేశీయులని తెలిసి.. పనికి వద్దన్నాను అని మధ్యప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు కైలాష్ విజయవర్గీయ తెలిపారు. సీఏఏకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఓ సెమ...
జమ్మూకశ్మీర్ పర్యటనకు కేంద్ర మంత్రులు
January 16, 2020న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టు 5న కేంద్రం రద్దు...
తాజావార్తలు
- గూడెం గుండెల్లో గులాబీ
- అంతులేని అరాచకం
- ఆకాశంలో అద్భుత హోటల్
- అన్ని ప్రైవేట్ దవాఖానల్లో టీకా!
- వంటగ్యాస్ నుంచి మళ్లీ కట్టెల పొయ్యికి!
- యోగి వర్సెస్ నుస్రత్!
- ఎమర్జెన్సీ తప్పే
- వృద్ధులపై ఫైజర్, ఆక్స్ఫర్డ్ టీకాలు సక్సెస్
- నోట్ల రద్దు వల్లే నిరుద్యోగం
- కరోనాతో బీజేపీ ఎంపీ చౌహాన్ మృతి
ట్రెండింగ్
- బెంగాలీ నటుడికి నాని టీం వెల్కమ్
- దేవీశ్రీ మ్యూజిక్..సిద్ శ్రీరామ్ మ్యాజిక్..ప్రోమో సాంగ్
- ఈ భామకు విజయ్దేవరకొండతో రొమాన్స్ చేయాలనుందట..!
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- పవన్తో సాయిపల్లవి సినిమా చేయడం లేదా..?
- పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు పొందడమెలా
- జాన్వీకపూర్ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
- పవన్ ఫుల్బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- తెలంగాణ యాసలో ఎంటర్టైన్ చేయనున్న 'బేబమ్మ'