Active cases News
179 రోజుల తర్వాత దేశంలో అత్యల్పంగా యాక్టివ్ కేసులు
January 01, 2021న్యూఢిల్లీ: బ్రిటన్లో విస్తరిస్తున్న న్యూ స్ట్రెయిన్ ఆనవాళ్లు మనదేశంలోనూ బయటపడినప్పటికీ ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం క్రమం తప్పకుండా తగ్గుతూ వస్తున్నది. రోజువారీగా నమోదయ్యే ...
26 రాష్ట్రాల్లో 10 వేలలోపే యాక్టివ్ కేసులు
December 23, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం మరింత తగ్గుతున్నది. రోజురోజుకు కరోనా బారి నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతూ, కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. దీంతో దేశంలో మొత...
ఆ 10 రాష్ట్రాల్లోనే 75.82 శాతం కొత్త కేసులు
December 14, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. రోజురోజుకు వైరస్ బారి నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతూ, కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. కొత్తగా నమోదవుతున్న కేసుల...
దేశంలో కొత్తగా 31 వేల కరోనా కేసులు
December 10, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. నిన్న 32,080 కేసులు నమోదవగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,521 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,67,372కు చేరింది. ఇందు...
దేశంలో 4 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
December 07, 2020న్యూఢిల్లీ: దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ప్రతిరోజు నమోదయ్యే కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గిపోతూ వస్తున్నది. ప్రస్తుతం దేశ...
దేశంలో కొత్తగా 47 వేలకుపైగా కరోనా కేసులు
November 12, 2020న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 47 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే అధికంగా ఉంటున్నారు. అదేవిధంగా యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్...
భారీగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు
November 12, 2020న్యూఢిల్లీ: దేశరాజధానిలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 8 వేలకు పైగా నమోదయ్యాయి. ఢిల్లీలో నిన్నటివరకు 7,830 అత్యధికంగా కాగా, బుధవారం ఒక్కరోజే 8,593...
గోవాలో కరోనా మరణాలు ఆందోళనకరం: హర్ష వర్ధన్
November 11, 2020న్యూఢిల్లీ: గోవాలో కరోనా మరణాలు, మణిపూర్లో కరోనా కేసుల తీవ్రతపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, గోవా ము...
దేశంలో 86 లక్షలు దాటిన కరోనా కేసులు
November 11, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 86 లక్షలు దాటాయి. గత కొన్ని రోజులుగా కొత్త పాజిటివ్ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 44,281 కరో...
దేశంలో కొత్తగా 46 వేల పాజిటివ్ కేసులు
November 09, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత పది రోజులుగా 40 నుంచి 50 వేల మధ్య నమోదవుతూ వస్తున్నాయి. గత శనివారం 50 వేలపైచిలుకు కేసులు నమోదవగా, నిన్న 45 వేల కేసులు రికా...
దేశంలో కొత్తగా 50 వేల కరోనా కేసులు
November 07, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత పది రోజులుగా 40 వేలపైచిలకు నమోదవుతుండగా, ఇవాళ 50 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 5.3 శాతం పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ...
దేశంలో 84 లక్షలు దాటిన కరోనా కేసులు
November 06, 2020న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 47,638 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 84,11,724కు చేరింది. ఇందులో 5,20,773 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 77,65,966 మంది కరోనా నుంచి క...
ఆ రాష్ట్రాల్లో దేశ సగటు కంటే తక్కువ కేసులు
November 04, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య గత వారం రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నది. ఆరు రోజుల క్రితం ఆరు లక్షల దిగువకు వచ్చిన యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికీ ఆరు లక్షల దిగువననే కొనస...
దేశంలో కొత్తగా 45 వేలకుపైగా కరోనా కేసులు
November 02, 2020న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 82,29,313కు చేరింది. ఇందులో 5,61,908 యాక్టివ్ ఉండగా, 75,44,798 మంది కోలుకున్నారు....
దేశంలో 81 లక్షలు దాటిన కరోనా కేసులు
October 31, 2020న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 48,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,37,119కి చేరాయి. ఇందులో 5,82,649 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇది నిన్నటి కంటే 11,737 తక్క...
దేశంలో కొత్తగా 48 వేల కరోనా కేసులు
October 30, 2020న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 48,648 కోరానా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 80,88,851కి చేరింది. ఇందులో 5,94,386 కేసులు యాక్టివ్గా ఉండగా, మరో 73,73,375 మంది కోలుకుని ఇంటిక...
కరోనా నుంచి కోలుకున్న మరో 1432 మంది బాధితులు
October 26, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో మహమ్మారి నుంచి కొత్తగా 1432 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 2,11,912 మంది బాధితులు కరోనా ను...
2 నెలల తర్వాత తిరిగి 7 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు!
October 23, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ప్రతిరోజు కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. అదే సమయంలో రికవరీ అయ్యేవారి సం...
కరోనా రికవరీల్లో భారత్దే అగ్రస్థానం
October 20, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ రోజువారీ రికవరీల స...
దేశంలో మరింత తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు
October 20, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 10 శాతం కంటే దిగువకు దిగి వచ్చాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 7,48,538కి చేరుకున్నాయన...
దేశంలో 8 లక్షల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
October 17, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 74 లక్షలు దాటినా.. ప్రతిరోజూ కొత్తగా నమోదయ్...
దేశంలో 74 లక్షలు దాటిన కరోనా కేసులు
October 17, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కొద్దిగా శాంతించినట్లు కన్పిస్తున్నది. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. నిన్న 63 వేల పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు...
దేశంలో కొత్తగా 73 వేల కరోనా కేసులు
October 10, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 73,272 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 69,79,424కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేస...
దేశంలో 69 లక్షలు దాటిన కరోనా కేసులు
October 09, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు తగ్గుతు పెరుగుతు వస్తున్నాయి. నిన్న 78 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య కొద్దిగా త...
13.7 శాతమే యాక్టివ్ కేసులు..
October 06, 2020హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 13.7 శాతమే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు...
యాక్టివ్ కేసులు.. 14వ రోజూ 10 లక్షల కన్నా తక్కువే
October 05, 2020హైదరాబాద్: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో ఇండియా కొత్త మైలురాయిని అందుకున్నది. వరుసగా 14వ రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య పది లక్షల కన్నా తక్కువ నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని క...
13 రోజులుగా 10 లక్షలకు దిగువనే యాక్టివ్ కేసులు
October 04, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నది. ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కేసులకు దరిదాపుల్లోనే రికవరీలు కూడా ఉంటుండటంతో.. యాక్టివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు పెద్ద...
దేశంలో 98 వేలు దాటిన కరోనా మృతులు
October 01, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 80 వేల కేసులు నమోదవగా, తాజాగా 86 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యా...
దేశంలో 60 లక్షలు దాటిన కరోనా కేసులు
September 28, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. గత నాలుగు రోజులుగా 85 వేలకు పైగా నమోదవుతుండగా, ఈరోజు ఆ సంఖ్య 82 వేలకు తగ్గింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 60 లక్షల మార్కును దాటాయి...
దేశంలో కొత్తగా 93 వేల కరోనా కేసులు
September 19, 2020న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలో రోజువారీ కరోనా కేసులు 90 వేలకు తగ్గడంలేదు. అయితే గత నాలుగు రోజులుగా 95 వేల పైచిలుకు కేసులు నమోదవుతుండగా, ఈరోజు కొద్దిగా తగ్గాయి. గత 24 గంట...
కర్ణాటకలో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు
September 15, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటగా, పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలకు చేరుతున్నది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,576 పాజి...
గుడ్న్యూస్: దేశంలో పెరిగిన కొవిడ్ రికవరీ రేటు..!
September 13, 2020న్యూఢిల్లీ: భారతదేశ ప్రజలకు నిజంగా ఇది శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్యలో రెండోస్థానానికి చేరుకున్నా దేశంలో కొవిడ్ రికవరీ రేటు దానికి మూడు రెట్లు ఉంది. దేశంలో ప్రతిరోజూ 70,000 కు పైగా మంది క...
నాలుగింట మూడో శాతం రికవరీ : కేంద్ర ఆరోగ్యశాఖ
September 12, 2020న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో నాలుగింట మూడోశాతం రికవరీ కేసులే ఉన్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. రికవరీ కేసులు, యాక్టివ...
కర్ణాటకలో లక్ష దాటిన కరోనా యాక్టివ్ కేసులు
September 10, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ సంఖ్య లక్షను దాటింది. గత కొన్ని రోజులుగా నిత్యం తొమ్మిది వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు రికార్డు అవుతున్నాయి. బ...
కర్ణాటకలో 99,266 యాక్టివ్ కేసులు
September 06, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ సంఖ్య లక్షకు చేరువవుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 రోజుల్లో కొత్తగా 9,319 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా రోగుల...
కర్ణాటకలో లక్షకు చేరువలో.. కరోనా యాక్టివ్ కేసులు
September 03, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ సంఖ్య లక్షకు చేరువవుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 రోజుల్లో కొత్తగా 8,865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా రోగు...
కర్ణాటకలో 90,999 యాక్టివ్ కరోనా కేసులు
September 01, 2020బెంగళూరు: కర్ణాటకలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. తాజాగా ఈ సంఖ్య 90 వేలకుపైగా చేరింది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 రోజుల్లో కొత్తగా 9,058 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోన...
రాష్ట్రంలో కొత్తగా 2924 పాజిటివ్ కేసులు
August 30, 2020హైదరాబాద్: రాష్ట్రంలో నిన్న కొత్తగా 2,924 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,090కు చేరింది. ఇందులో 31,284 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 90,988 మంది బాధితు...
దేశంలో 26 లక్షలకు చేరుకున్న కరోనా రికవరీలు
August 28, 2020కాబూల్ : గడిచిన 24 గంటల్లో 60,177 మంది రోగులు కరోనా నుంచి కోలుకోగా దేశంలో ఇప్పటివరకు రికవరీలు 26 లక్షలకు చేరుకున్నాయని, ప్రస్తుతం కేవలం 22 శాతం మాత్రమే కరోనా యాక్టీవ్ కేసులున్నాయని, రికవరీ రేటు 76...
యాక్టివ్ కేసుల కన్నా.. రికవరీ మిన్న
August 26, 2020హైదరాబాద్: ప్రతి రోజు దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది. గత కొన్ని రోజుల నుంచి ప్రతి రోజు సుమారు 60 వేల మంది వైరస్ నుంచి విముక్తులవుతున్నారు. అయితే ఇవాళ...
బీహార్లో కొత్తగా 1,227 కరోనా కేసులు
August 24, 2020పాట్నా: బీహార్లో సోమవారం 1,227 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 24,318 క్రియాశీల కేసులున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా మొత్తం కరోన...
దేశంలో కొవిడ్ రికవరీ రేటు 75.27 శాతం
August 24, 2020న్యూఢిల్లీ : దేశంలో కరోనా రికవరీ రేటు 75.27శాతానికి పెరిగిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ సోమవారం తెలిపింది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి ఇవాళ్టి ఉదయం వరకు దేశంలో 61...
దేశంలో కొత్తగా 64,531 కరోనా పాజిటివ్ కేసులు
August 19, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. మహమ్మారి అన్ని ప్రాంతాలకు వ్యాప్తిచెందడంతో ప్రతిరోజు వేల సంఖ్యలో జనం కరోనా బారినపడుతున్నారు. దీంతో గత కొన్నిరోజులుగా 60 వే...
రాష్ట్రంలో కొత్తగా 1102 పాజిటివ్ కేసులు
August 16, 2020హైదరాబాద్: రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటలవరకు కొత్తగా 1930 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1102 కరోనా కేసులునమోదవగా, తొమ్మిది మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా...
రాష్ట్రంలో కొత్తగా 1921 కరోనా కేసులు
August 14, 2020హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బారినపడినవారిలో నిన్న మరో 1210 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి శాతం 72.72కు చేరింది. ఈరోజు ఉదయం వరకు కొత్తగా 1921 పాజిటివ్ కేసులు నమోద...
ఢిల్లీలో కొత్తగా 613 కరోనా కేసులు
July 28, 2020న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధ్ధృతి క్రమంగా తగ్గుతోంది. పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా ఇవాళ ఢిల్లీలో 613 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్...
దేశంలో 32 వేలు దాటిన కరోనా మరణాలు
July 26, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 48,661 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 705 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల ...
రాజస్థాన్లో కొత్తగా 153 కరోనా కేసులు
July 12, 2020జైపూర్ : రాజస్థాన్ రాష్ట్రంలో ఆదివారం గడిచిన 24 గంటల్లో 153 కొత్త కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ నేడు 10:30కు బులెటిన్ విడుదల చేసింది. నేడు 74 మంది వైరస్ ...
ఎనిమిది రాష్ట్రాల్లోనే 90 శాతం యాక్టివ్ కేసులు
July 09, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే 7.67 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు, 21 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం యాక్టి...
21 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
June 29, 2020న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ భద్రతా దళాలను కూడా వణికిస్తున్నది. సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్)లో ఈ వైరస్ బారినపడుతున్న వారిసంఖ్య క్రమంగా పెరగుతున్నది. గత 24 గంటల్లో 2...
కోలుకుంటున్న భారత్!
June 11, 2020దేశంలో చికిత్స పొందుతున్న వారు 1,33,632 కోలుకున్న రోగులు 1,35,205 మంది&n...
కరోనా వచ్చి కోలుకున్నవారే ఎక్కువ
June 10, 2020న్యూఢిల్లీ: దేశంలో తొలిసారి కరోనాతో చికిత్స పొందుతున్న వారి సంఖ్యను కోలుకున్న వారి సంఖ్య అదిగమించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు 24 గంటల్లో సుమారు...
తగ్గిన యాక్టివ్ కేసులు.. ఒకేరోజు 11,264 మంది డిశ్చార్జి
May 30, 2020న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గత కొన్నిరోజులుగా ప్రతిరోజు ఐదు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ బారి నుంచి కోలుకు డిశ్చార్జి అయ్యేవారు మాత్రం తక్కువగా ఉ...
కర్ణాటకలో 5కి చేరిన కరోనా మృతుల సంఖ్య
April 08, 2020దేశంలో అంతకంతకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 5వేలు దాటిపోయాయి. తాజాగా కర్ణాటకలో కరోనాతో ఓ వ్యక్తి మృతిచెందాడు. దీంతో కర్ణాటకలో కరోనాతో మరణించి...
తాజావార్తలు
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు
- లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
- లాఠీ..సీటీతో చెత్తపై సమరం!
- ఏప్రిల్ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు
- ఓటుహక్కు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!
- చైతన్య చేసిన పనికి ఏడ్చేసిన నిహారిక..వీడియో
- కూలీ నెం 1 సాంగ్ కు శ్రద్దాదాస్ డ్యాన్స్..వీడియో
- ‘క్రాక్’ 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే
- రజినీకాంత్ 'అన్నాత్తే' రిలీజ్ డేట్ ఫిక్స్..!
- RRR పోస్టర్ కూడా కాపీ కొట్టారా..స్పూర్తి పొందారా..?
- శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
- సాయిధరమ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్
- పుష్ప స్పెషల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?
- 'కబీర్ సింగ్' తో రాశీఖన్నా రొమాన్స్..!