ధాన్యం కొనుగోలు కేంద్రాలు | రైతులను కష్ట కాలంలో ఆదుకోవాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ మరోసారి ధాన్యం కొనుగోలుకు సిద్ధ పడ్డారు. ఆయన మనసున్న గొప్ప నాయకుడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.