హైదరాబాద్: ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు హైదరాబాద్ జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) ఈ-లర్నింగ్ పేరిట సరికొత్త కార్యక్రమాన్ని అందుబాటులో
కోడిగుడ్డులో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నిత్యం శరీరానికి సంపూర్ణ పోషణ అ
పూర్వం మన పెద్దలు చిరు ధాన్యాలను ఎక్కువగా తినేవారు. అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఒక్కొక్కరు 100 ఏళ్లకు తక్కువ కాకుం
పచ్చి బఠానీలను మనం అనేక రకాల కూరల్లో వేస్తుంటాం. ప్రధానంగా కూర్మా, ఉప్మా, బిర్యానీ తదితర వంటకాల్లో పచ్చి బఠానీలను బాగ
మనకు అందుబాటులో ఉన్న నవధాన్యాల్లో ఉలవలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉలవలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే జ్వరం, జలుబు, గ్యాస్ట్రిక్ సమస
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న గుమ్మడి కాయల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి తీపి గుమ్మడి. మరొకటి బూడిద గుమ్మడి. బూడిద గుమ్మడి కాయలను
నిద్రలేమి, పనిభారం, ఆందోళన, ఒత్తిడి.. వంటి అనేక కారణాల వల్ల చాలా మంది ఆఫీసుల్లో లేదా నిత్యం పనిచేసే చోట యాక్టివ్గా ఉండలేకపోతుంటార
అధికమైన వేడి ఉండే వాతావరణంలో ఎక్కువ సేపు గడపడం.. పోషకాహార లోపం.. ఒత్తిడి.. వంటి అనేక కారణాల వల్ల మనలో చాలా మందికి చుండ్రు సమస్య వస
ఈ సీజన్లో మనకు కంద గడ్డలు ఎక్కువగా లభిస్తాయి. వీటినే కొన్ని ప్రాంతాల్లో చిలగడ దుంపలు, గెనుసు గడ్డలు అని పిలుస్తారు. ఇంగ్లిష్లో
మన శరీరంలో ఉండే వ్యవస్థలన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే లివర్ సరిగ్గా పనిచేయాలి. జీర్ణవ్యవస్థ, మెటబాలిజం, శరీర రోగ నిరోధక