పెన్పహాడ్, ఏప్రిల్ 18 : మండలంలోని ధర్మాపురం గ్రామ శివారులోని 71డీబీఎం సమీపంలోని ఎస్సారెస్పీ చివరి దశ కాల్వకు ఆదివారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి. వరి పొట్ట దశలో ఉన్నాయని, రోజులపాటు నీటిని అందించాలని మండలానికి వచ్చిన మంత్రి జగదీశ్రెడ్డిని స్థానిక రైతులు కోరారు. చొరవతో సాగు నీటిని అందించారు. అధికారులు కాల్వ తెలుసుకోకుండా మించి నీటిని వదలడం, లేకపోవడంతో చోట్ల పొంగిపొర్లింది. దీంతో ధర్మాపురం గ్రామ శివారులో కోతకు గండి పడింది. విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి చూసిపోయారే తప్ప మరమ్మతు చర్యలు చేపట్టలేదు. వరకు 350 నుంచి 600 క్యూసెక్కుల వరకు నీరు వృథాగా పోయినట్లు అధికారుల గండి పడిన చోట చేతికొచ్చిన వరి పంటకు కొంత మేర నష్టం వాటిల్లింది.
అయితే.. నీరంతా పక్కనున్న మద్దిరామక్క చెరువులోకి చేరడంతో చెరువు నిండి అలుగు పోస్తుంది. అలుగు పోయడం వల్ల చెరువు కింద ఉన్న 70ఎకరాల పంట పొలాల్లోకి నీరు చేరింది. కోసేందుకు ఇబ్బంది అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. కొత్త నీరు చేరడంతో చేపలు ఎదురెక్కి వెళ్లిపోయినట్లు చేపల పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత యాసంగి, వానకాలంలో రెండు సార్లు ఇక్కడే గండి పడింది. అధికారులు తూతూమంత్రంగా గండిని పూడ్చడంతో కోతకు గురైంది. గతంలోనూ ఇక్కడ రెండు సార్లు గండి పడిందని, అధికారులు మామూలుగా పూడ్చడం మళ్లీ పడిందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. మరమ్మతులు పకడ్బందీగా చేపట్టాలని, కాల్వ కట్టపై తొలగించాలని, కాల్వలో చేపట్టాలని