Suryapet
- Dec 18, 2020 , 01:14:44
VIDEOS
సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

- సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ దీపికాయుగంధర్రావు
సూర్యాపేట : దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు అన్నారు. గురువారం జడ్పీ కార్యాలయంలో ఉదయం 1,7వ స్థాయీ సంఘాలు, మధ్యాహ్నం 2, 4వ స్థాయీ సంఘాల సమావేశాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో రైతులు పందిరిసాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున రైతులు వినియోగించుకొని అధికంగా కూరగాయలు పండించాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, స్టాండింగ్ కమిటీల సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇరగదీసిన అశ్విన్, అక్షర్.. నాలుగో టెస్ట్లో ఇండియా విక్టరీ
- గాలి సంపత్ కోసం రామ్, జాతి రత్నాల కోసం విజయ్..!
- బడ్జెట్ సమావేశాలపై సీఎం సమీక్ష
- ప్రగ్యా ఠాకూర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య
- లవర్తో హోటల్లో గడిపేందుకు బాలికను కిడ్నాప్ చేసిన మహిళ
- విడాకులు వద్దు.. నా భర్తే ముద్దంటున్న నవాజుద్ధీన్ భార్య
- ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 !
- తృణమూల్కు గుడ్బై చెప్పిన మరో నేత
- రెండో డోస్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి
MOST READ
TRENDING