Suryapet
- Dec 05, 2020 , 03:18:44
ఈ-నామ్తో రైతులకు ప్రయోజనం

- మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లలితాదేవి
సూర్యాపేట అర్బన్ : ఈ-నామ్ విధానం ద్వారా రైతులు పండించిన పంటలను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని, రైతులకు ప్రయోజనం చేకూరుతుందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్ అన్నారు. అభివృద్ధిపై నాగార్జున ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్యర్యంలో మార్కెట్లో ట్రేడర్లు, కమీషన్దారులు, శుక్రవారం ఏర్పాటు చేసిన వెబ్నార్లో ఆమె మాట్లాడారు. ఈ-నామ్ ఉపయోగించుకునే విధానం, మద్దతు ధరలు, ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధానం, గేట్ ఎంట్రీలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారన్నారు. మార్కెట్కు రైతులు ధాన్యం తీసుకొచ్చిన తరువాత ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు, దడువాయిలు తీసుకోవాల్సిన చర్యలపై సూచించినట్లు తెలిపారు. సిబ్బంది రాజు, ఖాసీం, పుష్పలత, శ్రవణ్, సుధీర్, పర్వతాలు, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ట్రాక్టర్ల ర్యాలీపై వెనక్కి తగ్గం..
- అందరూ హీరోలే.. నమ్మశక్యం కాని విజయమిది
- నా సినిమా ఎవరైనా చూస్తారా అనుకున్నా : విజయ్ దేవరకొండ
- సీ ఓటర్ సర్వేలో ఆసక్తికర విషయాలు.. బెంగాల్లో మళ్లీ గెలిచేది మమతనే!
- పవన్ కళ్యాణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకున్నాడా..?
- 21న రైతులను కలుస్తా : ఘన్వత్
- డైరెక్టర్ కోసం దీపికాపదుకొనే వేట..!
- శభాష్ టీమిండియా : మంత్రి హరీశ్ రావు
- నా జీవితంలో మరుపు రాని రోజు ఇది: రిషబ్ పంత్
- హ్యాట్సాఫ్ పుజారా.. ఒళ్లంతా గాయాలు.. అయినా
MOST READ
TRENDING