Suryapet
- Nov 26, 2020 , 01:56:59
వ్యక్తి ఆత్మహత్య

సూర్యాపేట టౌన్ : సూర్యాపేట సద్దుల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన నోముల వెంకటేశ్వర్లు (55) కుటుంబ కలహాలతో బుధవారం సాయంత్రం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించి దిగి ఒడ్డుకు చేర్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి, 108కు ఫోన్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు, వైద్యులు పరిశీలించి వెంకటేశ్వర్లు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొంతకాలంగా కోడలు కాపురానికి రాకుండా కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోడలి తరఫు బంధువులు ఇంట్లో గొడవ చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని విలపించా
తాజావార్తలు
- అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ప్రమాణ స్వీకారం
- అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం
- ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
- అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్
- స్పెయిన్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
MOST READ
TRENDING